Friday, August 15, 2025

కాశ్మిర్లో మళ్ళీ 370 అమలు కోసం బెడ్ రూమ్ జిహాద్ వచ్చేసింది..//Bedroom Jihad has arrived in Kashmir

కాశ్మిర్లో మళ్ళీ 370 అమలు కోసం బెడ్ రూమ్ జిహాద్ వచ్చేసింది..//Bedroom Jihad has arrived in Kashmir

https://youtu.be/Lyno7eUPE2A?si=61C2uqKCDFd9dXp0


హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ నేను మీ పరశురాం. ఇప్పుడు టూరిజం జిహాది లవ్ జిహాది ఆర్థిక జిహాది ఇలా రకరకాల జిహాదీలు అంటే ఫైనాన్షియల్ జిహాతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జిహాది ఏంటంటే బెడ్రూమ్ జిహాద్ బెడ్రూమ్ జిహాద్ అంటే మీరు అనుకున్నటువంటి బెడ్రూమ్ జిహాది కాదు అది లవ్ జిహాదిలో భాగమే బెడ్రూమ్ మీరు అనుకున్నటువంటి అంటే ఏదైతే పెడదార్థం ఉందో దానికి లవ్ జిహాదే బెడ్రూమ్ జిహాద్ కానీ ఈ బెడ్రూమ్ జిహాద్ ఏంటంటే వీళ్ళు బెడ్రూమ్ లో కంప్యూటర్లు పట్టుకొని సోషల్ మీడియాలో విద్వేషకరమైనటువంటి ప్రకటనలు చేస్తూ పోస్టులు పెడుతూ వర్గాల మధ్య విభేదాలు వర్గాల మధ్య కొట్లాట తీసుకొస్తారు. ఇప్పుడు కాశ్మీర్ లో ఈ విధానం ఎక్కువయిందంటూ ఇప్పుడు మన నిఘా సంస్థలు అయితే బయట పెడుతున్నాయి. ఇది 2017 లోనే మొదలయిందట. మన నిఘా సంస్థలు చెబుతున్న దాని ప్రకారం 2017 లోనే ఈ యొక్క బెడ్రూమ్ జిహాది మొదలయింది. తరువాత 2019 లో 370 రద్దుతో అక్కడ ఇంటర్నెట్ ఆపేయడం వల్ల చాలా వరకు తగ్గుముఖం పట్టింది పూర్తిగా ఆగిపోయింది. తర్వాత మళ్ళీ 2024 లో అక్కడ ఎన్నికలు జరిగాయి కదా ఈ వమరబ్దుల్ల ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇవి పెరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజల మధ్య అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మధ్య కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రజలకి ఇలా అందరి మధ్య విభేదాలు సృష్టిస్తూ కొట్లాలు పెరుగుతూ అక్కడ ఉన్నటువంటి యువతని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మన వాళ్ళు అయితే గుర్తించారు. అలాగే ఇందులో కాశ్మీర్ పోలీసులు కూడా ఈ ముఠాల్ని కొన్నింటిని పట్టుకోవడం జరిగింది. మొన్న కూడా శ్రీనగర్ లో ఇలాంటి గొడవే ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఇలాంటి గొడవ సృష్టించడానికి వాళ్ళు చేసినటువంటి పోస్టులని కాశ్మీర్ పోలీసులు తెలుసుకొని వెంటనే దాన్నైతే నిషేధించగలిగారు. ఇందులో ఒక నలుగురైతే మన ఆర్మీకి నిఘా సంస్థ చెప్పిన విధంగా మన ఆర్మీ ఎంక్వైరీ చేస్తే నలుగురు దొరికారు. వాళ్ళని మన స్టైల్ లో అడిగేసరికి వాళ్ళేమ వచ్చేసి నిజాలు చెప్పారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ వాళ్ళకి ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు అందుకే మేము ఇలా చేస్తున్నామని చెప్పాడు వాడు అంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు వాటి యొక్క సానుభూతిపరులు వీటిని హ్యాండ్లర్స్ గా ఉన్నారన్నమాట అంటే ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళందరినీ ఇలాంటి వారు వేలాది మందిగా ఉన్నారు. ఒక్కొక్క పోస్ట్ కి ఇంత అని తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెలకి ఇంత అని తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా ప్యాకేజీలు తీసుకుంటూ ఇలా విధ్వంసాలు సృష్టిస్తున్నాయి ఈ యొక్క బెడ్రూమ్ జిహాది ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తూ ఉంటే దేశం మొత్తం మీద కూడా ఉంది కాకపోతే కాశ్మీర్ లో ఎక్కువగా ఉంది ఎందుకంటే 370 రద్దుతో ఇప్పుడు అక్కడ ప్రజల్లో కూడా కొంచెం మార్పు వచ్చింది అలాగే మన ఆర్మీకి కూడా మంచి బలం వచ్చింది ఇలాంటి ఏర్పాటువాదుల్ని టెర్రరిస్టులని తీవ్రవాదుల్ని అందరిని కూడా లేపి పారేస్తుంటే ఇప్పుడు అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొనడం వల్ల ఇప్పుడు అక్కడ ప్రజలు మారారు అలాగే ఇప్పుడు మొన్న కూడా మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదులు మారారు ఒక 15 మంది జనజీవన శ్రవంతులో కలుస్తామని అఫట కూడా ఇచ్చారు అని చెప్పుకున్నాం. వాళ్ళు బలవంతంగా మారా లేకపోతే ప్రేమతో మారా పక్కన పెడదాం కానీ రాష్ట్రంలోన అయితే పరిస్థితులు మారుతున్నాయి కదా అలాంటి మార్పులు రాకుండా మళ్ళీ పాత పద్ధతే కాశ్మీర్ ఎప్పటికైనా స్వతంత్ర దేశంగా మారాలి అలాగే కాశ్మీర్ లో ఎప్పటికీ కూడా ప్రశాంతం నెలకొనకూడదు అలా నెలకుంటే గనుక మనం ఫెయిల్ అయినట్లే అన్న విధంగా ఇప్పుడు పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ ఐఎస్ఐ తో పాటు లస్కర్రే తోయిబా లస్క్రే తోయిబాతో పాటు ఈ జైషే మహమ్మద్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ ఉగ్ర సంస్థలన్నీ కూడా కంకణం కట్టుకున్నాయి.

No comments:

Post a Comment