Tuesday, August 25, 2026

📙👽ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ యోగుల శక్తిని అనుభూతి చెందుతాం--Dr.న్యూటన్ & Dr.లక్ష్మీ👽📘

📙👽ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ యోగుల శక్తిని అనుభూతి చెందుతాం--Dr.న్యూటన్ & Dr.లక్ష్మీ👽📘

Author Name:Spiritual Scientists

Youtube Channel Url:https://www.youtube.com/@spiritualscientists3932

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_1WbYHwDfSY



Transcript:
(00:00) వేల మాస్టర్స్ పుస్తకాలు చూసి కన్ఫ్యూజ్ అవుతాం ఏ మాస్టర్ ఒక స్వామి రామ చతేతే ఒక మెథడ్ పరమాసయ గారు ఒక మెథడ్ అంటే జ్ఞానం మొత్తం జ్ఞానమే కానీ మనం ఒక్కొక్క స్వాధ్యాయం చేస్తున్నప్పుడు ఎంత నిమగ్నమై చదవచ్చు అంటే ఆ అక్షరాన్నే కాదు అక్షరం వెనుకాలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఆ శక్తి అక్షరాల మధ్యలో ఉన్న స్పేస్ లో ఆ యొక్క రచయత యొక్క ఆ యోగి యొక్క ఆ శక్తిని కూడా మనం ఫీల్ కాగలం అన్నమాట అలాంటిది నేను కొన్ని అనుభవాలు నేను పొందాను సేత్ పుస్తకాలు చదివినప్పుడు కార్లోస్ కాసినడా గారి పుస్తకాలు తులసీదలం పత్రి గారి పుస్తకం చదువుతున్నప్పుడు అల్లా నాకు ఇప్పటికి
(00:42) నేను చదువుతుంటా పత్రిగారి పుస్తకాలు అంటే నాకు ఎంత ఇష్టం అంటే భగవద్గీత తర్వాత తులసీదలము నా మోస్ట్ ఫేవరెట్ అందరూ హైలీ భూమండలం ప్రతి ఒక్కళళ చదవాల్సిన పుస్తకం తులసీదలం ఆయన బ్రహ్మశి పితామహ పత్రీజీ యొక్క ఎన్నో ఎన్నో జన్మల సారాన్ని పిండి దానిలో వేసేసారు ఆ పుస్తకం చదివితే చాలు తులసిదలం సో నేను చదువుతున్నప్పుడల్లా ఆయన చైతన్యానికి నేను కనెక్ట్ అవుతా ఆ ఆ వర్డ్స్ ఆయన నుంచి వచ్చినవి దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థము ఆయన ఏ దృష్టితో ఏ ఉద్దేశంతో చెప్పారు ఇవన్నీ మనకు అర్థమవుతాయి అందుకే అప్పుడు ఆ నిమగ్నమై 100% చేసినప్పుడు అది నిజమైన స్వాధ్యాయం
(01:23) అవుతుంది అన్నమాట స్వ అధ్యయనము మన యొక్క మనల్ని మనం సెల్ఫ్ స్టడీ చేసుకుంటాం ఆ టైంలో ఇవన్నీ కూడా మనకి ఆ జ్ఞానం ఆ యొక్క రచయిత గురువు యొక్క జ్ఞానం అంతా కూడా మనం కూడా అబ్సర్బ్ చేసుకుంటాం పీల్చుకుంటాం అన్నమాట అందుకే దే నో నీడ్ టు రun ఫాస్ట్ ఇప్పుడు 100 బుక్స్ చదవాల్సిన అవసరం లేదు ఒకే పుస్తకాన్ని ఒకసారి రెండోసారి ఆ పుస్తకమే చెప్తుంటది రెండో ఇంకా గ్రహించాల్సింది ఉంది నేను చేతి పుస్తకాలు ఐదు సార్లు చదివి ఉంటా 30 పుస్తకాలు ఉన్నాయి 30 పుస్తకాన్ని ఐదు సార్లు చదివిన తర్వాత నాకు వంట పట్టింది గ్రహించాను దానినుంచి లేకపోతే ఫస్ట్
(01:58) రీడింగ్ లో ఓన్లీ బాహ్యంలో ఒక 10 శాతం మాత్రమే మనం అబ్సర్వ్ చేసుకుంటాం సెకండ్ రీడింగ్ లో 50% ఆ విధంగా కొన్ని పుస్తకాలు భగవద్గీత ఎప్పుడు చదివినా కూడా ఎప్పటిక మనకి ఇంకా తీసుకోవాల్సింది ఉంటుంది భగవద్గీత వందలు వేల సార్లు చదవాలి ప్రతి పుట్టిన ప్రతి మనిషి కూడా చదవాల్సింది భగవద్గీత ఎందుకంటే ఒక్కసారిలో చదివి గ్రహించేది కాదు మన యొక్క ఆధ్యాత్మిక ఎంత గ్రో అవుతున్నాం కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు మళ్ళా కొత్త విషయాలు మనకు బోధపడతాయి ఆ శ్రీకృష్ణ పరమాత్ముల యొక్క జ్ఞానాన్ని మనం భగవద్గీత చదువుతున్నప్పుడు ప్రత్యక్షంగా అనుభూతి మనం చెందుతాం
(02:36) భగవద్గీత చదువుతున్నప్పుడు అది ప్రతిసారి వేరువేరుగా ఉంటుంది మన యొక్క ధ్యాన సాధనను బట్టి సో థాంక్యూ మేడం ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అది కంటిన్యూ చేయాలి 30 సంవత్సరాల క్రితం ఒక యోగి ఆత్మ కథ చదివినప్పుడు కేవలం కథ మటుకే అర్థమయింది. కానీ మళ్ళా పది సంవత్సరాల తర్వాత చదివితే దాంట్లో కొత్త కొత్త అర్థాలు అంతరార్ధం అర్థమైంది ఇప్పుడు చదివితే అదే పుస్తకం మళ్ళీ పుస్తకం ఏం మారలేదు కానీ దానిలో ఉన్న అంతరార్థాని మనం తీసుకోగలుగుతాం కాబట్టి సాధన చేస్తూ స్వాధ్యాయం చేసినప్పుడు ఏమవుతుంది అంటే వారు ఏం చెప్పదలచుకున్నారు ఆ గురువులు ఆ మాస్టర్స్
(03:16) ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం థాంక్యూ

No comments:

Post a Comment