🔱🔥KAALABHAIRAVAAA | THE DIVINE FORM | Voice of Mogasala | Raghu Shivam | #telugupodcast #vom
Author Name:VOM | Voice of Mogasala
Youtube Channel Url:https://www.youtube.com/@voiceofmogasala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PkiJdXHhhxI
Transcript:
(00:01) పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటిది కోటలు దాటిది అడవులు దాటి పెట్టుకోవా వీరభద్రుడు మృత్యుంజయుడు గరలకంటుడు పోలాశంకరుడు ఈశ్వరుడు ఇన్ని పేర్లుఉన్న ఒక మూర్తిని ఈరోజు మనం ఎందుకు లింగ రూపంలోనే పూజిస్తున్నాం ఈ రోజుటికి ఎందుకు ఆయనకు మూర్తి రూపంలో ఒక గుడి లేదు. ఏది ఈశ్వరుని గుర్తు చేస్తుందో దానికి లింగం అని పేరు అంత శక్తివంతమైన శివలింగాన్ని పురుషాంగంతో పోల్చి కదముల గురించి ఏం మాట్లాడుతున్నాం బీజ రూపంలో ఆ తండ్రి పురుషాంగ గర్భంలోనే ఉంటాము ఈ సమస్త జగత్తుకి కారణమైన తల్లి పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఈ విశ్వం మొదలయింది ఓంకారంతో అంటారు
(00:44) కాలభైరవుడు ఆయన పవర్ ఏంటి ఆయన కథ ఏంటి నన్ను మామగారు నేను వస్తా అంటే అల్లుడు నాకు మర్యాద ఇవ్వలేదని మనసులో పెట్టుకుంటాడు ఒక ఒక కోపము ఒక ద్వేషం శివుడి మీద పెట్టుకుంటాడు ఈ విషయం నారదుడు అమ్మవారికి చెప్తాడు అప్పుడు వస్తుంది అమ్మవారు ఐదు సింహాలతో కూడిన రథంలో బయలుదేరుతుంది యజ్ఞానికి అప్పుడు ఒక్కసారి సతీదేవి మోపంగా దక్షిణ వైపు చూస్తూ ఆహా లెస్స వివేకమే పురహరుండు ఆశించి యున్నాడని స్వాహాకారంబు నీ ముష్టి భోజనం తినేకి నేను వచ్చినాను అనుకున్నావా దిగ్దేశకాల వ్యవచేత నీయంబు బ్రహ్మ భూత విశ్వమున్ అట్లాంటి శివుణని నువ్వు ఇలా చూస్తున్నావా అని భయంకరమైన కోపంతో అప్పుడు
(01:24) తన పాదాన్ని నేలకు రాసి మహా అగ్నిని జ్వాలను పుట్టించి ఆ అగ్నిలో తాను దూకి చనిపోతుంది ఆత్మర్పణ చేసేసుకుంటుంది ఒక్కసారి అమ్మవారు చనిపోయిందన్న వార్త విన్న వెంటనే అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న శివుడు ఒక్కసారిగా ఉగ్రమూర్తిగా లేచి యోగభీకరుడు అగుచు వీరభద్రుడు జయించే మారట రుద్రుడు అగుచు ఒక్కసారిగా లేచి తన జడంలోనుంచి ఒక జట పీకి తీసి బండ అండ కొడితే అక్కడ పుట్టిన ఒక విష్పు లింగములో నుంచి వీరభద్రుడు రహితే వీరభద్రుడు సతీదేవి మరణానికి కారణమైన దక్షున్ని వీక్షణ త్రయలోక వీక్షణ దృతిలోక వీక్షణ దుర్ నిరీక్షణమగుచు గనకచ కఠిన తరాల దంషటలు వెలుంగా గనకపాలాస్తి మాలికలు ధర
(02:04) లోక భీకరుడు అగుచు వీరభద్రుడు జయించే మారట రుద్రుడగుచు అంటే ఒక స్పురణ చనిపోయినప్పుడు ఆయన తల కూడా ఈ రుద్రభూమిలో పడిపోవడం ఎందుకని ఆయన తలను తీసుకొని ఆయన మాలగా ధరిస్తాడు ఘోరము అఘోరము రెండు ఆయనే ఆ ఓంకార శబ్దంలో నుంచి శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తాడు. శ్రీ మహావిష్ణువు నాభి కమలంలో నుంచి బ్రహ్మగారు పుడతారు. ఆయన మొట్టమొదట కళ్ళు తిరిగి చూడగానే ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు మొదట ఉన్నది నేనే అని అనుకుంటాడు.
(02:32) అప్పుడు ఆయనకి ఒక శబ్దం వినిపిస్తుంది. నమః శివాయ నమః శివాయ హర హరే నమః ఈ పాడ్కాస్ట్ మాత్రం శివతాండవమే దిస్ ఇస్ శివకళ్యాణ్ మగసాల వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మొగసాల లెట్స్ గెట్ స్టార్టెడ్ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ శివున్ని పంచభూతాధిపతి అంటారు. చుట్టూ ప్రమద గణాలు ఉంటాయి. ఆయన మెల్లో పుర్రెల మాల ఆయన ఆయన చుట్టూ తిరిగేవన్నీ విజసర్పాలి.
(03:08) అంతటి భయంకరమైన రూపంలో ఉన్న ఒక పర్సన్ ని ఒక శక్తిని నేను చూసినప్పుడు ఆయన్ని ఎలా సేవించాలి ఆయన్ని ఎలా నేను అర్థం చేసుకోవాలి మీరు చెప్పింది కరెక్టే శివుడు కపాలమాల ధరిస్తాడు. కానీ ఆ కపాలమాల వెనకున్న తత్వం అర్థం చేసుకుంటే శివుని యొక్క స్వరూపం మనకు అర్థం అవుతుంది. అప్పుడే కదా మనం శివుడికి ఇంకాస్త దగ్గరగా జరగగలుగుతాం.
(03:29) కపాలమాల అర్థం ఏంటంటే దాని యొక్క పరమార్థం ఏంటంటే ఆ కపాలాలు బ్రహ్మదేవుడివి అంటే మనందరి తలరాతలు రాసే బ్రహ్మదేవుడికి కూడా ఆయుషసు ఉంటుంది. ఆయన కూడా ఒకనొక రోజు ఆయుషు తీరిపోయి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆయన తల కూడా ఈ రుద్రభూమిలో పడిపోవడం ఎందుకని ఆయన ఆయన తలను తీసుకొని ఆయన మాలగా ధరిస్తాడు. ఆ మాల ఎంత పెద్దది దానికి ఇక్కడ చూడండి దానికి మణిపూస ఉండదు.
(03:53) అంటే ఆమా అలా ఎంతో మంది బ్రహ్మలు పోయారు పెద్దలు చెప్తారు వెనకటి జన్మలు వెనకటి బ్రహ్మలు వేవేల జన్మలు పెలసి బ్రహ్మాండంబు లేరిరరట పెనుగొని వారల పేర్లు మరచిరి మనుజ కీటముల మరెవ్వరి నెరుగు అన్నాడు అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల ఆయుషు ఉన్న బ్రహ్మలు ఈ అనంత కాల విశ్వంలో ఎంతో మంది చనిపోయినారు. మనుజ కీటముల మరెవ్వరి నెరుగ అంటే మన మనుషుల యొక్క జీవితాలు వాణకాలం వానాకాలంలో వానలు పడ్డప్పుడు లైట్ పడ్డ పురుగులు లైట్ కి చచ్చే పురుగులు లాంటివి మనుజ కీటముల మరెవ్వరినెరుగు మన జీవితాలు అంత అల్పమైనవి కానీ బ్రహ్మగారి జీవితం అంత పెద్ద ఆయుషున్న బ్రహ్మగారు కూడా ఒకానొక రోజు చనిపోతాడు
(04:32) అలాంటి బ్రహ్మలు ఎంతో మంది పోయారు ఆయనకి బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమఃశివాయ అని అంటారు. అంటే బ్రహ్మమస్త కావాలి అంటే బ్రహ్మ యొక్క మస్తకం అంటే తలల్ని మాలగా ధరించినవాడు అంటే అన్ని కాలానికి లోబడి ఉంటే కాలం ఆయనకు లోబడి ఉంటుంది. అందరినీ కాలం కంట్రోల్ చేసే కాలాన్ని కంట్రోల్ చేసేవాడు ఆయన అందుకే ఆయనకి కాలకాలుడు మహాకాలుడు అని పేరు అందుకు దానికి ప్రతీకగానే ఆయన పుర్రెల మాల వేసుకుంటాడు.
(05:00) నెక్స్ట్ సర్పం, సర్పం అంటే మృత్యువు మృత్యువు మనందరం మృత్యువుకి బద్దులమే, మనందరం మరణానికి బద్దులమే, చావుకు బద్దులమే. కానీ ఆయన మృత్యుంజయుడు ఆ మృత్యుంజయ స్వరూపానికి ప్రతికగానే ఆయన మెల్లో సర్పం ఉంటుంది అవి మామూలు సర్పం కాదు అవన్నీ దేవతా సర్పాలు ఆ సర్పాల పేర్లు తలంచుకున్న మనక ఎన్నో పాపాలు దగ్దం అవుతాయిని పెద్దలు చెప్తాడు. ఇంకా ఆయన శవభస్మ పూసుకుంటాడు భస్మము అంటే ఐశ్వర్యము అని అర్థం అంటే ఏది ప్రపంచంలో ఉన్న ఏ మెటీరియల్ అయినా ఇప్పుడు ఏదైనా మెటీరియల్ ని కాల్చేసిమ అనుకో మిగలికి ఏం మిగులుతది భస్మమే మిగులుతది అంటే ఈ మొత్తం ప్రపంచంఅంతా శమించిపోయిన తర్వాత ఈ
(05:40) ప్రపంచంఅంతా లయించిపోయిన తర్వాత ఆ మిగిలిన ఏదైతే ఉందో ఈ మొత్తం ప్రళయాగ్నిలో దగ్దమైన ఈ ప్రపంచాన్ని బూడిదగా పూసుకుంటాడు ఆయన అంటే ఆయన వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు అని తన తత్వం అన్నమాట ఈ శివతత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ శివ తత్వానికి ఎవరైతే దగ్గరగా వెళ్తారో వారిని ఈశ్వరుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు ఎందుకంటే ఆ అతను మొత్తం సర్వము ఈశ్వరునే దర్శిస్తున్నాడు కాబట్టి ఈశ్వరుడు అన్ని చోరుల నుండి ఆయన రక్షిస్తాడా క్షమించాలి కొన్ని క్వశ్చన్స్ నేను ఒక లేమన్ గా అడిగినప్పుడు గాని శివుడి గురించి ఇలా అడగడం తప్పు అని తెలిసిన కొన్ని
(06:18) క్వశ్చన్స్ అడుగుతా ఓకే ఎందుకంటే ఎంతో మంది అజ్ఞానులకు ఇద ఇది అర్థం కావు. ఎంతో మందికి తెలియని వాళ్ళకి ఇది తెలియాలి. శివుడి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మెల్లో కపాలమాలు వేసుకొని పాములు ధరించి విభూతి ధరించినే ఉంటాడు కదా ఇలాంటి ఒక పర్సన్ దగ్గర డబ్బే ఉండదు ఇల్లే ఉండదు అలాంటి ఆయన ఇల్లు గురించి కోరుకుంటాం డబ్బు గురించి అడుగుతాం నిజంగా శివుణని అడగొచ్చా ఇదే డౌటే ఒక మహానుభావుడికి వచ్చింది ఆయన కూడా మీలాగే అనుకున్నాడు శివుడి దగ్గర ఏది సంపద సంబంధించిన ఏ వస్తువు లేదు మనకేం సంపాదిస్తాడేమో అని అనుకునే వాళ్ళ కోసం అయితే ఆయనకు తెలి ని
(06:55) కాదు మన కోసం ఆయన ఆయన చెప్తున్నాడు కరస్తే హేమాద్రౌ గిరిష నికటస్తే ధనపతౌ గృహస్తే స్వర్భూజా సురభిమని చింతామణి గునై అంటే శివుడికి బంగారం ఇద్దాం అనుకున్నాడు కరస్తే హేమాద్రవ్ ఆయన చేతిలో బంగారు కొండు ఉంది మేరు పర్వతం ఆ మేరు పర్వత త్రిపురాసర సంహారంలో శివుడు ధనస్సుగా ధరించింది ఆ మేరు పర్వతాన్నే సో బంగారం ఇయలేం సరే డబ్బ ఏమైనా ఇద్దాం అంటే గిరిష నికటస్తే ధనపతవ ఈ సమస్త ప్రపంచానికి సంపదను ప్రసాదించే కుబేరుడు ఆయన ఇంటి వాకిలి ముందు ఉంటాడు శివుడికి ఏదైనా అవసరం వస్తుందేమో అని ఓకే పోనీ శివుడు ఏదైనా అడిగింది ఇద్దాం శివుడు ఏది కోరుకుంటే అది ఇద్దామేమో అని అనుకుంటే
(07:39) స్వర్పూజ మరసురపి చింతామణి గనై అంటే మనం ఏ కోరికలైనా తీర్చే కొన్ని ఉంటాయి అంటే మనం ఏది కోరుకుంటే అది జరిగిపోతది అన్నమాట వాడి దగ్గర అవేంటివంటే చింతామణి మొదటిది రెండోది కల్పవృక్షం మూడది కామదేనువు అంటే మీరు కల్ప కల్పవృక్షం చెట్టు కింద వెళ్లి మీరు ఏది అడిగితే మీరు ఏ కోరిక అడిగితే ఆ కోరిక తీర్చేస్తాయి అవి అవి శివుడి ఇంట్లో కోకొలలు ఉన్నాయి చింతామణులు కల్ప వృక్షాలు కామదేనులు ఆయన ఇంటి నిండా ఉన్నాయి.
(08:07) సరే వద్దబ్బా శివుడికి ఏదైనా ఫేవర్ చేద్దాం ఏదైనా మంచి చేద్దాం అనుకుంటే చరణ యుగలస్తే అఖిల శుభై సమస్త ఈ ప్రపంచంలోని సమస్త శుభాలు ఆయన పాదాలకు అంటుకున్న దూలికి ఉంటాయి. ఇంక మీరు ఆయనకి ఏమ ఇవ్వగలుగుతారు అరే ఇంకా ఆయనకి ఏమ ఇద్దాం ఇంక ఏమ ఇస్తాను ఆయనకి నేను ఏమి ఇవ్వలేను కదా అంత అంత అంత సంపన్నుడు కదా ఆయన అంత ఇది కదా అప్పుడు మనకు ఆయనకి ఏమ ఇద్దాం అని అనుకున్నాడు ఆ దొరికింది శివుడి దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటి దొరికింది అదేంది నా మనసు నా మనసు ఒక్కటి ఆయన దగ్గర లేదు సో నా మనసు ఇచ్చేస్తా తీసుకో అన్నాడు మరి ఇంత గొప్పోడైన శివుడిని కాళికామాత
(08:46) కాళ్ళ దగ్గర చూస్తాం కదా ఉమ్ మరి అది ఏ పార్టీ వాస్తవం ఆ రైట్ పురాణంలో చెప్పిన కాళీమాత అందరికీ తెలిసిందే అది జస్ట్ మీకు కొంచెం జస్ట్ మీకు బ్రీఫ్ గా చెప్తాను రాక్షసులని సంహరించడానికి కాళీమాత ఉగ్రరూపం దాల్చి రాక్షసులందరినీ సంహరించేస్తుంది. కానీ రాక్షసులని చంపిన తర్వాత కూడా ఆమె కోపం పట్టరాని కోపంతో ఆమె రుద్రభూమిలో భయంకరంగా తాండవం చేస్తా ఉంటుంది.
(09:12) ఆ తాండవానికి లోకాలన్నీ బీదిలిపోతాయి అన్నమాట. అసలు లోకాలన్నీ కదిలిపోతాయి అంత ఉగ్రంగా తాండవం చేస్తా ఉంటుంది అమ్మవారు అప్పుడు ఆ ఉగ్ర తాండవాన్ని ఆపడం దేవతలకు కూడా తరం కాకపోతే అప్పుడు దేవతలందరూ వెళ్లి శివుని పాదాల మీద పడతారు. అమ్మవారు ఇట్లా భయంకరంగా తాండవం చేస్తాన్ని రాక్షసులని సంహరించిన తర్వాత అసలు లోకాలన్నీ కంపెల్లిపోతున్నాయి సముద్రాలన్నీ గూర్నీలుతున్నాయి ఎట్లైనా మీరే వచ్చి అమ్మవారిని శాంతపరచండి అంటే అప్పుడు శివుడు వచ్చి ఆ రుద్రభూమిలో పడుకుంటాడు.
(09:42) అంత ఉగ్రతాండవం చేసే అమ్మవారి పాదాలు శివుడికి తగులుతాయి ఎప్పుడైతే శివుడికి తన పాదం తగిలిందని తెలుసుకుంటుందో అప్పుడు ఎంతైనా భర్త కదా పాతివ్రత్య ధర్మం అప్పుడు తన ఉగ్రత్వాన్ని వీడి శాంతిస్తది ఇది అందరికీ తెలిసిన కథే కానీ ఇక్కడ మనం ఫిలాసఫీ ఆలోచన చేద్దాం శాస్త్రంలో శివుడు అచలుడు శివుడు స్థానువు శివుణని ఆధారం చేసుకొని శక్తి కదులుతుంది అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి ఒక దీపం ఒక చీకటి గదిలో దీపం పెట్టారు.
(10:09) దీపపు కాంతి రూమ అంతా వ్యాపిస్తది కానీ దీపం కదలదు కాంతి కదులుతది. కదులుతున్న కాంతికి కదలని దీపం ఆధారమై ఉంది కదా అలాగే ఈ సమస్త విశ్వమంతా వ్యాపించిపోయిన మహాశక్తి అయిన కాళీకి స్థానువైన పరమేశ్వరుని ఆధారం చేసుకొని ఉంది ఆవిడ అందుకాని మనం ఏదైనా ఒక మన సనాతన ధర్మంలో ఏదైనా ఒక మూర్తి ఉందంటే ఆ మూర్తి వెనుగా ఎవ్వరికీ తెలియని విశ్వ సృష్టి రహస్యం ఉంటది.
(10:37) మనం ఎప్పుడు రహస్యం తత్వం పట్టుకోవాలి ఆ ఏంటండి ఎవరైనా మొగుడిని కాళ్ళ కింద వేసి తొక్కుతారా ఏంటండీ ఆయన కొంచెం ఎక్కువ విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు. తత్వం అర్థం చేసుకోరా బాబు నువ్వు వాడు చూడు అమ్మవారిని చూడు అది ఎందుకు అమ్మవారు ఎందుకు అలా ఉందో చూడు మేదలన్నీ కంఠమాలికలుగా మారి చేతలన్నీ తల్లి చేలమ్ములుగా చేరి ఆవరణలేని కాలమే రూపమై ఆనందనాథ హృదయాదివాసిని కాళీ ఆనందనాదున్ని బేస్ చేసుకొని ఆవిడ వ్యాపిస్తుంది ప్రపంచంఅంతా ఆవిడ కాళీ పట్టుకో ఆవిడ పాదాలు పట్టుకో ఏం దొరుకుతది నీకు ఆవిడ శక్తి ఎలాంటిది దేవి సినిమాలో క్లైమాక్స్ సాంగ్ లో ఒక సాంగ్ ఉంది ఉంటది దేవీ
(11:16) సినిమాలో సూపర్ గా రాశరు మొగడు మృత్యుంజయుడు సేవకుడు యముడు జన్మలికితమురాయు బ్రహ్మని భక్తుడు నక్షత్ర గోళాలు కాలి అందియలై అందియాలు అంటే గజ్జలు నక్షత్ర గోళాలు కాలి అందియలై నర్తించు కాలిక ఆర్తి వినలేవా గ్రహ కక్షలన్నీ వెండికడియాలై విహరించు చండిక చేయుత నీవా సంకల్ప మాత్రాన బ్రహ్మాండ గోళాలు సృష్టించి కడతేర్చు ఆదిశక్తి ఏం చేస్తుంది అమ్మవారు విద్రోహ క్షుద్ర ప్రభూతాకృతిన్ పట్టి చిద్రంబు చేయవే భద్రకాళ అట్లాంటి కాళీ స్వరూపం అమ్మవారు ఆవిడ ఎలా ఉంటుంది శివునికి శివుని తనువునకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచీకర హేల కాళీ కాళీ స్వరూపిన్ని
(12:02) అర్థం చేసుకోవాలి బ్రహ్మ విష్ణువు శివుడి గురించి మనం మాట్లాడితే క్రియేటర్ ఇక్కడే ఉన్నాడు స్థితి ఇక్కడే ఉంది లయ ఇక్కడే ఉంది డెస్ట్రాయర్ గా శివుణని చూపిస్తాం అంటే ఒక డెస్ డిస్ట్రాయర్ గా చూపించిన శివుణని సమస్య వచ్చినప్పుడు ప్రతి దేవుడు పోయి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆ నాశనం చేసేవాడి దగ్గరికి వెళ్లి సమస్య తీర్చమంటే అదెక్కడ ఈ న్యాయం ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఒకటి శివుడు డిస్ట్రాయర్ కాదు శివుడు ఈస్ ఏ మర్జర్ శివుడు లయకారకుడు లయకారకుడు అంటే నాశనం చేసేవాడు అని కాదు అర్థం లయకారకుడు అంటే అన్నిటికీ అన్నిటిని తనలోకి తీసుకునేవాడు అన్నిటి యందు
(12:43) తానున్నవాడు మీరు అన్నారు ఇందాక ప్రళయకారకుడు అని ప్రళయం మనకి మూడు రకాలు ఉంటది నిత్య నిత్య ప్రళయం నిత్య ప్రళయం అంటే ఏంటి నిద్ర నిద్ర నిత్య ప్రళయం ప్రతిరోజు జరుగుతుంది మనకు మనం పగలంతా కష్టపడి మనం డే అంతా కష్టపడి అలసిపోయి ఇంటికి వస్తే పడుకుండే నిద్ర రూపంలో ఆయనే మనకు తిరిగి మన ఇంద్రియాలకు పటుత్వం ఇచ్చేది ఆయనే కదా మనం నిద్రపో రెండు రోజులు నిద్రపోకపోతే మన పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది రెండు రోజులు పడుకోకపోతే మన పరిస్థితి ఏంది మనం సర్వే కాగలుగుతామా నిద్ర అనేది నిద్ర అనేది నిత్య ప్రళయం అది నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి నీకు
(13:23) ఇంద్రియాలకి శక్తి తెలుస్తుంది మరసటి రోజు మళ్ళీ తిరిగి నువ్వు పని చేయగలుగుతున్నావ్ నీకు నిద్రే లేకపోతే ఎక్కడిది శక్తి ఎక్కడిది నీకు ఆయనే శక్తిని ఇస్తున్నాడు నీకు రెండోది మహా ప్రళయం మహా ప్రళయంలో కూడా ఈ సమస్త విశ్వాన్ని తనలోకి తీసుకొని తను నిద్రుచ్చుతున్నాడు అంతే తనలోకి తీసుకొని నిద్రుచ్చుతాడు.
(13:45) తరువాత జగత్తుని సృష్టించేటప్పుడు ఆయనే తనలో నుండి వ్యక్తపరుస్తున్నాడు సృష్టిని అది మహా ప్రళయం ఇవి రెండు కాకుండా ఇంకొక ప్రళయం ఉంది ఆత్యంతిక ప్రళయం అంటారు ఆత్యంతిక ప్రళయం అంటే ఒక యోగి తపస్సులో అన్ని చక్రాలను చేదించుకున్న తర్వాత బ్రహ్మానంద స్థితి దాన్ని సమాధి స్థితి అంటారు. ఆ సమాధి స్థితిలోకి పోయి ఆ సమాధి స్థితిలో ఉన్న ఆ బ్రహ్మానందాన్ని ఎవరు అనుభవిస్తారో ఆ అట్ట బ్లిస్ అంటారు దాన్ని అంటే అది ఒక బ్రహ్మానంద స్థితి అక్కడ ఏది ఉండదు ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ వికారాలు అక్కడ ఉండవు.
(14:21) శాంతం శుద్ధం అద్వైతం అంతటి మహా ఆనందాన్ని ఎవరు అనుభవిస్తారో ఒక్కసారి ఆనందాన్ని అనుభవించిన యోగి తిరిగి మళ్ళీ జన్మల్లోకి పడ్డడు అది ఆత్యంతిక ప్రళయం ఈ మూడు ప్రళయాలు ఈశ్వరుడు చేస్తాడు. ఇప్పుడు శివుడు ఫ్లైకారకుడు అంటారా మీరు శివుడు నాశనం చేసేవాడు అవుతాడా ఆయన లోకాన్ని రక్షిస్తున్నాడు ఇంత శక్తివంతమైన శివుడు కపాలంలో భిక్ష చేయడానికి కారణం ఏంది శివుడు కపాలంలో భిక్ష తిన్నాడు అనేది అది ఎందుకు అనేది ఆలోచించండి ఫస్ట్ అది కపాలం ఇవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ అఫ్ ఆల్ శివుడు ఆది భిక్షువు అంటారు ఆయన అంటే శివుడు ఆది భిక్షువు అంటారు అన్నపూర్ణ దేవి స్వరూపం చూశరా మీరు దాంట్లో అమ్మవారు
(14:57) వడ్డిస్తా ఉంటుంది శివుడు భిక్షా పాత్ర పట్టుకొని ఉంటాడు అంటే ఆయన దీని సింబాలిజం చూడండి ఒకసారి దీన్ని డీకోడ్ చేయండి ఈ మూర్తిని శివుడు అడుగుతున్నాడు అమ్మవారిని ఏమ అడుగుతున్నాడు అంటే అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లభ జ్ఞాన వైరాగ్యేనచ సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి ఆయన ఏమ అడుగుతున్నాడు అన్నం పెట్టమని కదా అని అడుగుతుంది ఆయన భిక్ష అంటే ఏం భిక్ష అడుగుతున్నాడు జ్ఞాన వైరాగ్యేనచ సిద్ధ్యర్థం వైరాగ్యము జ్ఞానము వివేకము ఈ ఈ దృదృశ్య వివేకము ఇవి అడుగుతున్నాడు ఆయన మనం కూడా అమ్మవారిని అంటే మనకు అడగడం తెలియదు కదా మనం ఎంతసేపు అమ్మ కొడుకు కొడుకు పెళ్లి
(15:31) కూతురికి అమ్మ కొడుకు పెళ్లి కూతురు నీళ్లు వసుకోలేదు ఇవే అడుగుతాం మనం కాదు అడగాల్సింది ఒకటి ఉంది ఆ మహాశక్తిని ఆ పరాశక్తిని అడగాల్సింది ఒకటి ఉంది మీకు అడగడం తెలియదు రాండి నా వెనక నిలబడండి నా వెనకల నిలబడండి మీరు నేను అడుగుతానో నేను ఏమ అడుగుతానో మీరు అదే అడగండి నేను ఏమ అడుగుతానో మీరు అదే అడగండి ఏది అన్నపూర్ణ సదాపూర్ణ ఆవిడ సదాపూర్ణ ఏమైనా ఇవ్వగలదు భిక్షాందేహిచ పార్వతి ఏది భిక్ష జ్ఞాన వైరాగ్యేనచ సిద్ధ్యర్థం జ్ఞాన వైరాగ్యాలు అడగాలి అది మొదట కోరాల్సింది మనం అది అందరికీ పరమాత్మ అది జీవిత పరమార్థం అది అది ఇవ్వగలిగిన తల్లి ఏదైనా ఇవ్వగలదు
(16:06) సమస్త ఇష్టైశ్వర్యాలు నీకు ప్రసాదించగలదు దానితో పాటు అది కూడా ఇవ్వగలదు కానీ మీరు అడగాల్సింది అదే శివుడు మనకే చెప్తున్నాడు మనకు తెలియక మనక ఏమ అడగాలో తెలియక మనక ఎంతసేపున్నా మనం కోరికల చుట్టూ ఎదుగుతాఉంటాం కదా అట్లా మన్మద దహనం గురించి మనం మాట్లాడితే శివుడికి కోపం వచ్చినప్పుడు మన్మధున్ని భషణం చేస్తాడు అని చెప్పి వింటాం.
(16:27) ఈ కథ విన్నప్పుడు ఏమనిపిస్తది అంటే ఒకే ఒక డిజైర్ కలిగించిన ఒక పర్సన్ నాకు భంగం కలిగించినప్పుడు శివుడు కోప అన్నాడు అనే విధంగా తీసుకోమంటారా లేదు అంటే నిజంగా ఈ కథను నాకు నేను రిలేట్ చేసుకొని నాలో కోరిక డిజైర్ ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను సప్రెస్ చేసుకోవాలి అనేది దీని తత్వమా ఏది నిజమైన తత్వం ఈ మన్నదానం కథ ఉంది కదా ఇది అసలు ఒక ఎక్సలెంట్ ఫిలాసఫీ చెప్తది ఈ కథ యాక్చువల్లీ హిమవంతుడికి పుత్రికగా గా పార్వతీ దేవి పుడుతుంది అప్పుడు ఇంకా శివపార్వతులకి పెళ్లి కాలేదు.
(17:00) అంటే శివ పార్వతులకి అప్పుడు ఇంకా వివాహం జరగలేదు. అంటే దీని అర్థం వాళ్ళద్దరు వేరని కాదు శివ పాపార్వతులు ఎప్పుడూ ఒకటే వాళ్ళు ఒక లీల చూపించడానికి అలా పురాణ కథ రూపంలో చెప్తారు పెద్దలు అయితే అప్పటికి ఇంకా పార్వతీ దేవికి శివుడితో వివాహం అవ్వలేదు పార్వతీ దేవికి శివుడి మీద విపరీతమైన భక్తి ప్రేమ ఉంటాయి. అయితే అప్పుడు ఏం చేస్తారు హిమవంతుడు పార్వతీ దేవిని తీసుకొని స్థాన్వాశ్రమము అని శివుడు తపస్సు చేసే చోటు హిమాలయాల్లో అక్కడికి తీసుకొని వెళ్తాడు.
(17:24) వెళ్తే స్వామి నా కూతురు పార్వతి మీరంటే చాలా భక్తి ప్రేమ ఉంది మిమ్మల్ని సేవిస్తుంది మిమ్మల్ని మీకు మీకు తపస్సుకి మీకు ఏం కావాలో అవన్నీ సమకూరుస్తుంది. మిమ్మల్ని భక్తితో పూజిస్తారు దయచేసి నా కూతురిని మీరు మీ సేవకు వినియోగించుకోండి అని అడిగితే శివుడు కొద్దిసేపు వాదన తర్వాత శివుడికి పార్వతీ దేవికి ఒక గొప్ప సంవాదం జరుగుతది. ఆ సంవాదం అంతా జరిగిన తర్వాత మొత్తానికి శివుడు కన్విన్స్ అయి సరే ఓకే అని చెప్తాడు.
(17:50) ఇంకా ప్రతిరోజు ప్రతిరోజు డైలీ రొటీన్ ఇంకా డైలీ రొటీన్ అమ్మవారిది ఏంటంటే పార్వతీ దేవిది పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేవడం శివుడికి తపస్సుకు కావాల్సినవన్నీ కైంకర్యాలన్నీ సమకూర్చడం శివుడు తపస్సులోకి వెళ్ళిన తర్వాత శివుడికి పూజ చేయడం శివుని ధ్యానం చేయడం ఇద్దరిది ఇలా సాగిపోతా ఉంది. ఇప్పుడు దేవతలకి ఒక భయం పట్టుకుంది ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగిన తర్వాత వాళ్ళద్దరికీ కలిగిన సంతానమైన కుమార సంభవం అంటారు దాన్ని ఆ కుమారుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారా అంటే తారకాశర సంహారం జరగాలి ఎందుకంటే తారకాసుడు అలా వరం పొందింటాడు అన్నమాట ఓన్లీ పార్వతీ
(18:25) పరమేశ్వరుల సంతానంతో పుట్టిన బాలుడు మాత్రమే నన్ను వధించాలి ఇంకా నాకు చావే ఉండకూడదు అని శివుడికి పార్వతీ దేవి మీద రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి ఇద్దరు తపస్సుల వాళ్ళ మునిగిపోతున్నారు. శివుడికి పూజ చేయడంలో ఆమె ఆనందం పొందుతాంది తపస్సులో ఆయన ఎలాగో సంతోషంగా ఆనందంగా తపస్సు చేసుకుంటున్నాడు.
(18:44) దేవతల కోరిక మాత్రం తీరడంలే ఇప్పుడు దేవతలందరికీ భయం పట్టుకుంది అరే ఎలాగ ఇప్పుడు శివుడికి పార్వతీ దేవి మీద మక్కువ ప్రేమ కలిగేది ఎలాగా అప్పుడు మన్మధుడిని పిలిపిస్తారు వాళ్ళంతా కలిపి ఒక సభ చేసుకుంటారు. ఆ సభలోకి మన్మధుడు ఎంటర్ అవుతాడు. మన్మధుని పిలిపిస్తే అప్పుడు ఇంద్రుడు లేదు మావి మా శక్తులు ఏమి ఇక్కడ పని చేయడం లేదు శివపార్వతుల దగ్గర నువ్వే ఎలాగైనా శివుడికి పార్వతీ దేవి మీద కొంచెం ఇష్టం ప్రేమ కలిగించేలాగా నువ్వే చేయాలి నీ శక్తితో ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రతి దేవత సనాతన ధర్మంలో ఎంతమంది దేవతలు ఉంటారో వాళ్ళందరూ ఈ విశ్వాన్ని నడిపే
(19:17) శక్తులు దేవత ఇస్ ఈక్వల్ టు ఈ విశ్వాన్ని నడిపే శక్తి అయితే ఆ సరే ఇంక మన్మధుడికి ఇంకా గర్వం వచ్చేస్తది దేవేంద్రుడే నన్ను బతిమలాడుతున్నాడు ఆ సరే నేను నేను శివుని తపస్సును భగ్నం చేస్తాను అని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి ఆయన ఆయన ఆయుధాలన్నీ తీసుకుంటా ఉంటాడు అన్నమాట. ఆయన ఆదాలన్నీ సర్దుకుంటా ఉంటాడు ఇంకా తిప్పవాలి కదా శివుడి మీదకి పోతే అప్పుడు రతిదేవి వస్తది రతిదేవి ఎవరంటే మన్మధుడి భార్య రతిదేవి వస్తాది రతిదేవి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు.
(19:50) అడిగితే ఇలా ఇలా జరిగింది సభలో దేవేంద్రుడు నన్ను పొగిడాడు పొగిడి నాకు ఒక టాస్క్ ఇచ్చాడు శివుడి తపస్సును భగ్నం చేయమని ఇంకా నేను ఇంక నేనే గొప్పవాడిని అన్నాడు కాబట్టి ఇంక నేను శివుని తపస్సుని భగ్నం చేసేదానికి పోతున్నాను అని అంటాడు అంటే ఒకసారి ఆగు ఆగు ఒకసారి శివుడి శివుడి దగ్గర ఉన్న ఆయుధాలు నీ దగ్గర ఉన్న ఆయుధాలు ఒకసారి క్రాస్ చెక్ చేసుకో నువ్వు శివుడి దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి ఆయన ధనస్సు మేరు పర్వతం ఇక్షు శరాసనము నీకు నీ ధనస్సు ఏంటి పిల్లలు కూడా నమ్మి ఊసేస్తారు చెరుకు విల్లు అట్లాంటి విల్లు పట్టుకున్నావు నువ్వు ఆయన ఆయన పురాపహారి
(20:25) విరహాతుల పాంత జనాపహారి నీవు పురాపహారి అంటే త్రిపురాసలను గడగడలాడించినవాడు పరమశివుడు నువ్వేంటి యవ్వనంలో ఉన్న యవ్వనంలో వీక్ గా ఉన్న బాలబాలికల మీద నువ్వు బాణలు ప్రయోగించి నువ్వు ఆనందం పొందేవాడివి నీకు ఆయనకి అస్తి మశకాంతర భేదం మించి చూసిన అంటే చీమకి ఏనుక్కి ఉన్నంత తేడా లా ఉంది నువ్వు ఆయన మీదకి ఎట్లా పోతావు యుద్ధానికి అని అంటాడు అంటే అప్పుడు మన్మధుడు ఒక్కసారి ఆలోచించి ఆ లేదు నన్ను దేవేంద్రుడు పొగిన్నాడు నేను ఎట్లైనా సరే ఈ విజయం సాధిస్తాను అని వెళ్తాడు.
(21:00) ఆ వెళ్లేటప్పుడు ఒకసారి ఫిలాసఫీ అర్థం చేసుకోండి మన్మధుడు అంటే ఎవరో అసలు రతీదేవి ఎవరో వీటికి మన ఈ కథకి మనకు ఉన్న సంబంధం ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. మన్మధుడు అంటే కాముడు ఆయనకి కోరిక కాముడు అంటే కోరిక మన్మధుడు అంటే కోరిక అంతే కదా మనం అప్పటివరకు బాగుంటాం ఒక కోరిక మనసులో పుట్టిందంటే ఇంకా అయిపోయింది. మనం తిన్నా తాగిన ఏం చేసినా కోరిక కోసం మనసుని మదించేస్తున్నది మదనము అంటే డిస్టర్బెన్స్ మనసుని కకావికలం చేసేస్తాది కోరిక ఉన్నప్పుడు అందుకే ఆయనకి మన్ మదః అంటే మనసుని మదించేవాడు అని అంటే ఎలా నీ కోరిక ఉంటే సరిపోతుందా లేదు కోరిక ఒకటి ఉండాలి అది ఆసక్తి ఇంట్రెస్ట్ ఉంటేనే
(21:40) కదా కోరిక ఉంటే ఊరికే దానికిఏం పెద్ద ఉండద్దు అది ఎలాగైనా పొందాలన్న ఆసక్తి ఉండాలి. ఇప్పుడు ఆసక్తి ఉంది ఇప్పుడు మన్మధుడు ఒకసారి ఆయుధాలు ఆలోచన చేద్దాం ఆయుధాలు ఏంటి చెరకు విల్లు ఇక్కడ చెరకు విల్లు మనసుకు సంకేతం చెరకు విల్లు నారి ఉంటుంది కదా మనం బాణం వేయాలంటే నారి ఉంటుంది కదా ఆ నారి తుమ్మెదలు తుమ్మెదలు అన్నీ ఒకచోట నిలబడతాయా నిలబడవు కానీ ఇక్కడ నిలబడతాయి తుమ్మెదలు అంటే ఏంటి అంటే మన శరీరంలో ఉన్న 72000 నాడులు మన 72వ000 నాడుల్లోని ప్రాణశక్తి ఎప్పుడైతే మనసుకు సందిసిన పడుతుందో సంధించబడుతుందో అప్పుడు మనకు ఐదింటి ద్వారా కోరికలు
(22:20) ఏర్పడతాయి. ఆ ఐదునే పంచతన్మాత్రలు అంటారు ఆ పంచతన్మాత్రలే శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఓకే ఈ అంటే అదే కదా శబ్ద స్పర్శ రూప రస గంధాలు అంటే ఏంటి మన కోరికలన్నీ ఐదే ఇంకా అంతకన్నా వేరే కోరిక లేదు ఈ భూమండలంలో ఎవ్వడు ఏ కోరిక కోరుకున్నా ఈ ఐదు ద్వారానే తీరాలి. ఏంటి అయితే మంచి శబ్దం వినాలి లేదా మంచి రుచి చూడాలి మంచి వాసన పీల్చాలి మంచి స్పర్శ పొందాలి ఇవే కదా అందరికీ ఉండే ఇవే వీటన్నిటికీ కారణం ఏంటి మర్చిపోవద్దు కోరిక ఎవరు మన్మధుడు సరే ఆయన ఐదు బాణాలు తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు స్థానవాశ్రమమైన శివుడు తపస్సు చేసుకున్న స్థాన్వాశ్రమమైన
(22:58) చోటికి వెళ్తాడు వెళ్లి ఒక చెట్టు చాటు చూసుకొని తన ఆయుధాలు తీస్తాడు బయటికి తన ఆయుధాలు తీసి బాణాన్ని సంధించి టార్గెట్ ని చూస్తాడు. ఒక్కసారిగా ఆ తపోమూర్తిలో ఉన్న పరమశివుని చూసిన మన్మధుడు ఆశ్చర్యం భయము రెండు పొందుతాడు. ఆ ఆ శివ రూపం ఎలా ఉందో మనము ఒకసారి చూద్దాం. వలుద కెంజడ కొప్పు వదలి వీడుకయుండ పెనుపాప తలపాద బిగియ జుట్టి మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజనము ధరించి భ్రూవికారము లేని పొడవు రెప్పలలోన ఘనదృష్టి నాసికాగ్రమున నిలిపి నిస్తరంగకమైన మున్నీరు ఓలే గర్జితము లేని ఘనగణ ఘనము ఓలే ధ్యాన నిశ్చలుడగు ఇందుదరుని
(23:39) చూచి ప్రసవనారాతుడు అతి భయభ్రాంతుడయే ఎలా ఉన్నాడంటే బలుద కెంజెడ కొప్పు ప్పు వదల వీడుకయుండ పెనుపాప అంటే పెద్ద జటాజూటం అంట ఆ పెద్ద జటాజూటాన్ని ఎలా ఉంది అది బంగారు వర్ణంలో ఉంది. కెంజడ అంటే గోల్డెన్ బ్లో కెంపు అంటే గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్ లో ఉన్న జుట్టుని పెద్ద జుట్టుని ముడి వేసి పెనుపాప అంటే పాములు అవి ఊడిపోకుండా పాములు చుట్టుగా చుట్టుకున్నాయంట మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజనము ధరించి అంటే హాలాహలం మింగినప్పుడు ఆయనకున్న నీలకంఠము మెరిసిపోతుందంట ఎలాగ కృష్ణాజం లాగా మెరిసిపోతుందంట భ్రూవికారము లేని పొడవు రెప్పలలో అంటే
(24:21) చూడండి చా ప్రశాంతంగా ఇట్లా ధ్యాన స్థితిలో కూర్చున్నాడు. కూర్చుంటే ఆ భ్రూ వికారములు అంటే ఆ కనుబొమ్మల్లో ఎటువంటి వికారాలు లేవు నిశ్చలంగా శాంతమూర్తి ఉన్నాడు. ఆ శివుడు ఎలా ఉన్నాడు ఆసన స్థిరబంధమను పరచి అంటే ఒక వీర ఒక మంచి యోగాసనంలో కూర్చొని ఉన్నాడు. ఒక్కసారి ఆ పరమశివుడు ఎలా ఉన్నాడు నిస్తరంగకమైన మున్నీరు ఓలే గర్జితము లేని ఘన ఘన ఘనము ఓలే అంటే అలల్లేని సముద్రం గంభీరంగా ఎలా ఉంటుందో ఊగిపోతా ఆకాశమంతా కమ్మేసిన మొబ్బులు ఉరమకుండా ఏ శబ్దము చేయకోకుండా ఎలా ఉంటే ఎంత గంభీరంగా ఉంటాడో అంత గంభీరంగా శివుడు కనపడతాడు.
(25:02) ఒక్కసారి అంత గంభీరంగా అంత మహా శక్తివంతమైన శివుని చూసి తన తన ఆయుధాలఅన్నీ వదిలేసి భయభ్రాంతుడయ్యాయి. ప్రసవనారాధుడు అతి భయభ్రాంతుడై అంటే మన్మధుడు భయపడిపోతాడు అరే మన మీద చెప్పు వచ్చినాం కానీ ఇంతటి మహామూర్తి మీదకి ఎలాగా మనం బాణం వేసేది ఎట్లా మనం ఆయన్ని ఆయన తపస్సుని ఎట్లా మనం భంగం చేసేది అని భయపడిపోతాడు. భయపడిపోతా ఉంటే అప్పుడు దేవతలందరూ పై నుంచి ఇంతా చెప్పి పంపిస్తే వీడేంటరా ఇట్లా భయపడుతున్నాడు ఇప్పుడు ఎలా జరిగేది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అని వాళ్ళు తలలు పట్టుకుంటారు అప్పుడు వస్తుంది అమ్మవారు ఎలా ఉంది అమ్మవారు వేల వేల మదనుల
(25:40) తన కోల కనుల చూపులతో లీలగా సృష్టించగలుగు బాల కదలి వచ్చే అంటే అలాంటి మన్మధుల్ని తన కనురెప్పలతో కొన్ని వందల వేల మందిని సృష్టించగలిగే పరాశక్తి ఆదిశక్తి ఆమె నడుచుకుంటూ వస్తుంది శివుడి కోసం ఇప్పుడు అనుకున్నాడు ఓకే నా పని ఇప్పుడు సులువైపోతుంది ఎందుకంటే అమ్మవారు వస్తుంది కదా అమ్మవారు వస్తుంది అమ్మవారు వచ్చి ఎప్పటిలాగే శివుడికి కావాల్సిన తపస్సు ఇవన్నీ సరిదింది శివుడికి పూలు వేస్తాంది పాదం మీద పూలు వేస్తాంది.
(26:06) పూలే అన్నప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం రాసాడు శ్రీనాధులు ఏం రాశారంటే అందము చిందిపోవ జడయందలి చందము జారుచుండ పూలందుకునండంచు సుమనోంజలి ముందుకు చాచి శైలరా నందన వంగే చెంగున అనంగుని చాపము వంగే వంగె బాలేందు దరుండు కాంకలు గ్రహింపగా ఉన్నమితోత్వకాయుడై అమ్మవారు కొప్పు నిండ పూలు పెట్టుకుందంట పూలు పెట్టుకొని శివుడి పాదాల మీద పూలు వేస్తాంది శివుడి పాదాల మీద ఇలా పూలు వేస్తాంది.
(26:38) పూలు వేస్తే అమ్మవారు వేసే పువ్వుల్ని అమ్మవారు పువ్వులు వేయడానికి ఇలా వంగింది. వంగితేనే చెంగున అనంగుని చాపము వంగి ఆయన విల్లు సంధించాడు ఇంక శివుని మీదకి వేద్దామని ఆయన బాణం వంగిందట ఇంకొకరు వంగారు ఎవరు వంగె బాలేందు ధరుండు కాంకలు గ్రహింపగా అమ్మవారు పూలేస్తా అంటే ఆ పూలను అందుకోలనే శివుడు కూడా వంగాడంట ఇలా అమ్మవారి ఎలా వంగాడు ఉన్నమితో కాయుడై అంటే ఆయన నిశ్చల ఇట్లా నిటారుగా కూర్చొనిఉన్నాడు అలా నిటారుగానే అలా బెండంట అమ్మవారి పూలు గ్రహిద్దామని తీసుకుందామని అప్పుడు పడుతుంది ఫస్ట్ బాణం ఎలా చ చెంగున అనంగుని బాణము వంగే కరెక్ట్ గా అందరూ కరెక్ట్ గా చూడండి ఇప్పుడు
(27:15) అమ్మవారు పూలేద్దామని ముందుకు వంగింది. అమ్మవారు వేస్తున్న పూలను స్వీకరిద్దామని శివుడు వంగాడు అలా ఉన్నమితోడితో కాయడే వంగాడు. ఈ గ్యాప్ దొరికింది కదా అని చెంగున అనంగొని బాణం వంగే బాణం కూడా వంగింది అబ్బా దొరికిందిరా పాయింట్ అని బాణం వేసాడు ఫస్ట్ బాణం దాని పేరు నవమల్లిక ఫస్ట్ వేసిన బాణం ఫస్ట్ వేసిన బాణం శివుడికి పడగానే ఎప్పుడు లేనిది ఏ వికారము లేని నిశ్చలమైన స్థితి కలిగిన పరమేశ్వరుడు ఒక్కసారిగా అమ్మవారి మీద ప్రేమ కలుగుతది.
(27:49) ప్రేమ కలిగిన వెంటనే దీనికి కారణం ఎవరా అని చుట్టూ పరికించి చూస్తాడు అప్పుడు ఉంటాడు చెట్టు చాటున మన్మధుడు రెండో బాణం వేయడానికి రెడీగా పట్టుకొని ఉంటాడు బాణం పడతానే అప్పుడు తపస్సును భగ్నం చేసినందుకు ఉగ్రుడై కోపంతో మన్మధుడి వైపు చూస్తూ దేవతలు ఆహాకారాలు ఎత్తుతా ఉంటారు పరమేశ్వరుడు కోపం వస్తుంది దేవతలు ఆహాకారాలు ఎత్తి ఆపు స్వామి శివా అనగానే మూడో కన్ను వచ్చి మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తాడు.
(28:13) అది చూసిన రతిదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. దేవతలు స్వామి ఆగు అనేలోపే మన్మధుడు భస్మం అయిపోతాడు స్వామి తన ఆసనం నుంచి లేచి ఒక్కసారి చుట్టూ పరిగించి అంతర్దానం అయిపోతాడు. పార్వతీ దేవికి అర్థం కాదు అప్పటివరకు కనీసం శివుణని కనీసం కళ్ళారా చూసుకొని చేతులారా పూజించుకునేది. ఇప్పుడు శివుడు అంతర్దానం అయిపోయేసరికి పార్వతీ దేవి కళ్ళు తిరిగి పడిపోతాది.
(28:35) అప్పుడు శివుడు మళ్ళీ కైలాసంలో ఉండగా అప్పుడు దేవతలందరూ పోయి శివుని పాదాల మీద పడి ఈ కుమార సంభవం జరగాలని మన్మధుడిని ఇట్లా అపాయింట్ చేశము మీరు ఇంత కోపగ్రసులే భస్మం చేశారు ఎలాగైనా మీరు ఆయన్ని రక్షించండి రతిదేవికి మీరు ప్రతిభిక్ష పెట్టండి అని వేడుకుంటే అప్పుడు తిరిగి మన్మధున్ని బతికించి అప్పుడు చెప్తాడు నా తపస్సుకు భంగం చేసినందుకు కాను నువ్వు నువ్వు ఇంకా నీ సశరీరంతో నువ్వు ఎవ్వరికీ కనపడవు ఒక్క నీ భార్యకు మాత్రమే నువ్వు కనిపిస్తావ్ అని అని ఆయనకి ఆయన బతికిస్తాడు. ఇక్కడితో ఇది జరుగుతది.
(29:10) శివపార్వతులు కలిసిన తర్వాత జరిగే పురాణం ఏదైతే ఉందో అది ఒక టైప్ ఆఫ్ ప్రామాణికం ఇంకొక పురాణం ఉంది దక్ష యజ్ఞం ఈ దక్ష యజ్ఞం నుంచే వీరభద్రుడు పుడతాడు ఈ వీరభద్రుడు దగ్గర నుంచే 18 శక్తిపీఠాలు వస్తాయి అని చెప్పి అంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఇంటర్లింక్ ఇన్ దిస్ సో ప్రతి పాయింట్ ని కొంచెం క్లియర్ గా మాట్లాడదాం దీంట్లో అంటే ఏం జరిగింది ఏం జరిగింది ఓకే ఇప్పుడు పార్వతీ దేవితో శివుడికి వివాహం జరిగింది కదా దీనికన్నా ముందు కథ అంటే దీనికి ముందు ఏం జరుగుతుందంటే అంటే పార్వతి సతీదేవిగా జన్మించకముందు ఇదే పరాశక్తి సతీదేవిగా
(29:44) సతీదేవిగా దక్ష ప్రజాపతికి కూతురుగా పుడుతుంది. ముందు ముందు దీనికంటే ముందు ఇది జరగకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆ పరాశక్తి పరాశక్తి ఎప్పుడూ శివుడికి అభేదం కాదు శివుడు శివుడిని విడిచి అమ్మవారు ఎప్పుడూ లేదు ఇది ఓన్లీ పురాణ గాధగా మాత్రమే వాళ్ళు వేరుగా కనపడతారు అంతే కానీ తత్వతః ఇద్దరు ఒకటే అప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా పుడుతుంది ఆమె పేరు సతీదేవి ఆ సతీదేవిని ఈశ్వరుడు వివాహం చేసుకున్న తర్వాత ఒక రోజు ఏం జరుగుతుంది అంటే అప్పుడు దక్ష ప్రజాపతికి శివుడు ఏమవుతాడు మామగారు అవుతాడు.
(30:21) అయితే దేవతలందరూ ఒక దేవతలందరూ ఒక సభ జరుగుతాది. ఒక సభ జరిగినప్పుడు మనం ఎలాగైతే ఇప్పుడు ఆఫీస్ లో బోర్డ్ మీటింగ్స్ అవి పెట్టుకుంటామో అట్లా సృష్టిని నడిపే దేవతా శక్తులు కూడా ఆ దేవతలకు కూడా సభలు జరుగుతాయి మనకు తెలియదు అంతే ఆ సభలు జరిగినప్పుడు అందరూ వస్తారు అప్పుడు దక్ష ప్రజాపతి కూడా వస్తారు దక్ష ప్రజాపతికి ఏమవుతుందంటే శివు శివుని అల్లుడిగా పొందినందుకు బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి ప్రమోషన్ ఇస్తాడు అంటే అన్ని ప్రజ అందరి ప్రజాపతులకి నువ్వు అధినాయకుడివి అని అప్పుడు అందర సభలో అందరు దేవతలందరూ ఉండగా ఆ సభకు అధ్యక్షులు ముగ్గురు బ్రహ్మ విష్ణు
(30:53) రుద్రులు వీళ్లే దేవతలందరికీ అధిపతులు వాళ్లే బ్రహ్మ విష్ణు రుద్రులు అందరూ ఉండగా దక్ష ప్రజాపతి అహంకారంతో కొంచెం లేటుగా సభలోకి వస్తాడు. లేట్ గా సభలోకి వస్తే దక్ష ప్రజాపతిని చూసి ఆయన ఎందుకంటే ఆయన అందరికీ నాయకుడు కదా దేవతలందరూ లేసి నమస్కరిస్తారు. నమస్కరిస్తే శివుడు ధ్యాన స్థితిలో కూర్చొని ఉంటాడు.
(31:15) ఎందుకంటే ఆయన ఎప్పుడూ తన స్వస్వరూప ధ్యానంలోనే ఉంటాడు తన రమి ఆ మనలో తాను రమిస్తాడు తనలో తాను రమించిపోతూ తనలో తను రమించిపోతూ బ్రహ్మానందం పొందుతూ ఆ ధ్యాన స్థితిలో ఉన్న శివుడిని దక్షుడు చూస్తాడు చూస్తే ఒక్కసారి చూడగానే శివుడు లేవాడు ఎందుకంటే ఆయన పాపం ఆయన అవమానించాలని ఏమ లేదు మామగారిని అవమానించాలని శివుడికి ఏ రోజు లేదు.
(31:38) ఆయన ఆయన స్థితిలో ఆయన ఉన్నాడు ఆయన ఆనంద స్థితిలో ఆయన ఉన్నాడు. శివుడు దక్ష ప్రజాపతి గారికి అల్లుడు కాకముందే ఆయన సర్వాతీతుడు ఆయన ఆయన మొత్తం ఆయన విశ్వ విశ్వనాథుడు ఆయన సో ఆయన ఏదో ధ్యానంలో కూర్చొని ఉంటాడు శివుడు లేవడు లేచి ఎందుకు అల్లుడు నన్ను మామగారు నేను వస్తా అంటే అల్లుడు నాకు మర్యాద ఇవ్వలేదని మనసులో పెట్టుకుంటాడు ఒక ఒక కోపము ఒక ద్వేషం శివుడి మీద పెట్టుకుంటాడు.
(32:02) పెట్టుకున్న తర్వాత సభ అంతా జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత తన రాజ్యానికి తన రాజ్యానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత దక్ష ప్రజాపతికి మనసులో ఎక్కడో అహంకారం ఆ పొడుస్తానే ఉంటుందన్నమాట నన్ను శివుడు అవమానించాడు యాక్చువల్ గా శివుడు అవమానించలేదు ఆయన ఫీల్ అవుతున్నాడు అట్ల అంతే ఎందుకంటే బ్రహ్మ విష్ణువులు కూడా లేవలేదు బ్రహ్మ తనకు తండ్రి విష్ణువు బ్రహ్మకు తండ్రి కాబట్టి ఆయనఏమ ఫీల్ అవ్వలేదు కానీ శివున్నని మాత్రం నా అల్లుడు అనుకున్నాడు.
(32:26) ఆయన నాకు అల్లుడు అంతే ఆయన పెద్ద శక్తి ఆయన అంత శక్తివంతుడు ఏమి ఇది లేదు ఎందుకు అందుకే కదా కొంతమంది అలాగే అనుకుం అంటారు కదా శివుడు అంటే ఏముంది అట్లా అలా చిన్న చూపుగా చూశడు అంతే అట్లా అవమానంగా ఫీల్ అయిపోయి ఇదేదో శివుణని కూడా నేను అవమానించాలి అని చెప్పి ఆయన ఒక యజ్ఞం చేశాడు దాన్ని దక్ష యజ్ఞం అంటారు. ఆ యజ్ఞం అంటే మామూలుగా అన్ని యజ్ఞం చేశనంటే స్వాహ స్వాహ ఇంద్రాయ స్వాహ తర్వాత వరుణాయ స్వాహ అంటే ప్రతి ఒక్కరికి స్వాహకారాలు మనకు ఎలాగైతే మనం ఎలాగైతే ఫుడ్డై భోజనం చేస్తామో అట్లా దేవతలకు కూడా యజ్ఞంలో వచ్చే హవిస్సే దేవతలు భుజిస్తారు ఇప్పుడు ఆయన ఏం పెట్టుకున్నాడుఅంటే
(33:04) శివుడికి హవిస్సు లేని యజ్ఞం చేద్దాం అంటే శివుని అవమానపరిచే యజ్ఞం చేద్దాం అంటే శివుడికి స్వాహాకారం ఉండదు ఆ యజ్ఞంలో అలాంటి ఒకటి యజ్ఞం చేద్దాం అందరిని పిలుద్దాం అందరి దేవతలని పిలుద్దాం శివుని మాత్రం పిలిచొద్దు. శివుని అలా అవమానిద్దాం అనుకుంటాడు అన్నమాట అనుకొని యజ్ఞం మొదలు పెడతాడు అందరూ చెప్తారు అరేయ్ నువ్వు పెట్టుకుం అనేది మామూలు వ్యక్తితో కాదు ఆయన పరమశివుడు ప్రళయకాల రుద్రుడు ఆయన అనవసరంగా నువ్వు ఆయన్ని అవమానించే పని చేయొద్దు అని దేవతలు ఎంత చెప్పినా విండు ప్రజాపతి లేదు ఏమవుతుంది శివుడు నాకు అల్లుడు అదంతా ఏమీ లేదు ఏం చేస్తాడో నేను
(33:40) చూస్తాను అని యజ్ఞం పెడతాడు యజ్ఞం పెట్టి అందరి దేవతలు వస్తారు ఆ యజ్ఞానికి వస్తే ఈ విషయం నారదుడు అమ్మవారికి చెప్తాడు ఏమ్మా మీ తండ్రి తండ్రి గారు యజ్ఞం చేస్తా ఉన్నాడు అందరినీ పిలిచారు ఉత్సవం లాగా జరుగుతుంది మీ పుట్టింట్లో నిన్ను పిలవలేదా మీ నాన్న అని అడుగుతాడు. అడిగితేనే అప్పుడు సతీదేవి పిలవలేదే అని చెప్పి ఆ ఇంకా అనేసి నారదుడు వెళ్ళిపోతాడు శివుడి దగ్గరికి వెళ్తాడు.
(34:06) స్వామి స్వామి మా నాన్న అందరినీ పిలిచి బాగా మంచి పెద్దగా యజ్ఞం చేస్తా ఉన్నాడు. ఆ మనల్ని పిలవలేదు కానీ నాకు పోవాల అనిపిస్తుంది నేను పోతాను అని మనల్ని పిలవలేదు కదా వసతిదేవి వద్దు పోవద్దు పిలచని పేరు అనటానికి పోతే చావుతో సమానం గుర్తుపెట్టుకో పోవద్దు అంటాడు. లేదు లేదు నేను పోతాను నేను వెళ్తాను నాకు నా తండ్రి అంటే నాకు ఎందుకు ఎందుకు వెళ్తుందో చెప్తుంది తర్వాత చెప్తుంది లేదు మన శివుడికి ఆవిస్సు లేని యజ్ఞం చేస్తా ఉన్నాడు నన్ను అవమానించడానికి నువ్వు దానికి పోవద్దు అని శివుడు అంటే లేదు అవమానానికి నేను గుణపాఠం చెప్పి తీరుతాను
(34:40) నేను పోతాను అంటుంది. అంటే ఇంక శివుడు ఆపేది ఏమ లేదు సరే నీ ఇష్టం నువ్వు వెళ్ళు అంటాడు అప్పుడు వస్తుంది అమ్మవారు ఐదు సింహాలతో కూడిన రథంలో బయలుదేరుతుంది యజ్ఞానికి బయలుదేరి దిగగానే కోపం కోపంగా దిగి చక్క చక్క చక చక అడుగులు వేసుకుంటూ ఆ యజ్ఞవాటికలోకి పోతా ఉంటుంది దేవతలందరూ భయపడిపోతారు అమ్మవారి కోపం చూసి ఏంటరా ఇంత కోపం వస్తుంది అని ఒక పెద్ద వీరాసనం ఉంటుంది ఒక పెద్ద ఆసనం ఉంటుంది ఆసనంలో వీరాసనంలో కూర్చొని అందరి వైపు ఇలా ఎర్రని కన్నులతో చూస్తా ఉంటుంది.
(35:09) అప్పుడు ప్రజాపతి వస్తాడు వాళ్ళ నాన్న దక్షుడు వస్తాడు ఆ వచ్చావు వచ్చావా మంచి పని చేసావు శివుని ఏం తీసుకురాలేదు కదా నువ్వు ఆ వస్తే ఏంది కపాలం పట్టుకొని పులిచర్మ ఏనుగు చర్మం కట్టుకొని చుట్టూ భూత బ్రేతాలని వేసుకొని వస్తాడు నాకు అవమానము అలాంటోడిని అసలు నేను ఎలా అల్లుడిని చేసుకున్నానో నాకే అర్థం కావడం లేదు. నిన్ను పిలిస్తే నీతో పాటు ఆడు అతను వస్తాడు అది నాకు బహుమానం అందుకే నిన్ను నిన్ను పిలవలేదు అతను రాలేదు నువ్వు ఒకడు వచ్చినవ సంతోషము పోయి బంగారపు వస్త్రాలు ఉన్నాయి బంగారంతో నేసిన వస్త్రాలు అవి కట్టుకొని యజ్ఞంలో కూర్చో శివు శివుడికి
(35:40) అవిసు లేని యజ్ఞం చేద్దాం అంట అప్పుడు కోపంగా కోపంగా దక్షుడి వైపు చూస్తూ సతీదేవి చెప్తుంది ఆహా లెస్స వివేకమే పురహరుడు ఆశించియున్నాడని స్వాహాకారంబు పురహరుడు నీ స్వాహాకారం నువ్వు స్వాహా శివాయ స్వాహా అని వేస్తావ అని ఏమన్నా దోయిలు పట్టుకొని ఆశించి ఉన్నాడు అనుకున్నావా ఆ శంబు బాసిీయిట నీ సత్రంబునందు నేను ముష్టాన్నము భుజించ వచ్చితినే నేను పరమశివుడిని విడిచిపెట్టి నువ్వు శివుడికి శివుణని మరిచి నువ్వు చేసే యజ్ఞంలో నీ ముష్టి భోజనం తినేకి నేను వచ్చినాను అనుకున్నావా అని అప్పుడు చెప్తాను అసలు ఎవ్వరిని ఎవ్వరి దగ్గర ఎవ్వరిని తక్కువ చేసి
(36:21) మాట్లాడకూడదు వాళ్ళనే గెలుక్కున్నాడు ప్రజాపతి పార్వతి అమ్మవారి దగ్గర శివుడిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడతానే శివ త్వం ఏంటో అమ్మవారు చెప్తున్నారు. ఎవరికి దక్షుడికి మరి అసలు అతను ఎవరు అనుకుంటున్నావ్ నువ్వు శివుడు అంటే నువ్వు ఎవరు అనుకుంటున్నావ్ నీ అల్లుడు అనుకుంటున్నావా ఏంటి కపాల మాలలు వేసుకొని విభూది రాసుకొని శవభస్వం ఒంటిండా పూసుకొని తిరిగేవాడు అనుకుంటున్నావా ఆయన చెప్తుంది ఎవడో అతడు నిదిద్యాసి తవ్యండు మంతవ్యుడు ఆతండు శ్రోత్రవ్యుడు ఆతండు ద్రష్టవ్యుడు ఆతండు జన్మస్థితి ద్వంసనంబుల్ తిరోదాన మోక్షంబులను పట్టి కృత్యము కాక లోకంబులను
(36:55) పట్టి పాలార్చు రుద్రుండు విశ్వాదికుండంచు ఆమనాయ సంఘాతం ఆమ్రేడిత ప్రక్రియన్తో తోలమయ్యా అతనిని చొప్పు ఎలా ఉన్నాడు నిత్యంబు శుద్ధంబు బుద్ధంబు అనంతంబు శాంతంబు అఖండంబు అద్వితీయంబు అచింత్యేకం ఆనందం మాద్యంబు అవేద్యంబు దిగ్దేశ కాల వ్యవచ్చేద నీయంబు బ్రహ్మంబు తద్విశ్వమున్ వేద వేదాంత విద్యా మహావాక్యమాంస హంసులు విచారింతురు వేద వేదాంత విద్య మహా వాక్య మీమాంస హంసులు విచారింతురు ఆధ్యాత్మ యోగంబునన్ అట్లాంటి శివున్నని నువ్వు ఇలా చూస్తున్నావా అని భయంకరమైన కోపంతో నువ్వు శివుని అవమానించిన నిన్ని కూతురుగా నేను ఉండను ఈ శరీరంతో అసలు నన్ను ఎవరైనా శివుడి భార్యగా
(37:36) చూడలాగానే దక్షుని కూతురుగా నన్ను ఎవరు చూడకూడదని అప్పుడు తన పాదాన్ని నేలకు రాసి మహా అగ్నిని జ్వాలను పుట్టించి అగ్నిలో తాను దూకి చనిపోతుంది. ఆత్మార్పణ చేసేసుకుంటుంది. ఈ విషయం భద్రగణాలు అమ్మవారితో వచ్చిన భద్రగణాలు చూస్తారు చూసి పరిగెత్తుకుంటూ పోయి శివుడికి చెప్తారు ఆ సతీదేవి ఇంకా లేదు మీకు మీకు జరిగిన అవమానానికి తన తట్టుకోలేక దక్షిణ మీద పగ తీర్చుకోవడానికి చనిపోయింది అని చెప్తాడు.
(38:01) ఒక్కసారి అమ్మవారు చనిపోయిందన్న వార్త విన్న వెంటనే అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న శివుడు ఒక్కసారిగా ఉగ్రమూర్తిగా లేచి అప్పుడు పోతన గారు పద్యం పడుతుంది ఇక్కడ ఎంత సూపర్ గా పడుతుందంటే అబ్రం లిహాదబ్ర విభ్రమ బ్రబ్రమ కృణీల దీర్ఘ శరీర మమమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జ్వల్య మాన కేశములు మెరయ చండదివేదండ శండాప దోర్దండ సహస్ర దృతిహేతి సంగమొప్ప వీక్షణ త్రయలోక వీక్షణ దృతిలోక వీక్షణ దుర్ నిరీక్షమగుచు గ్రకచ కఠతిన కరాలదం సంషలు వెలుంగా గనక కపాలస్తి మాలికలు ధరణ లోగభీకరుండగుచు వీరభద్రుడు జయించే మారట రుద్రుడగుచు ఒక్కసారిగా లేసి తన జడల్లో నుంచి ఒక జట పీకి తీసి బండ కొడితే అక్కడ
(38:39) పుట్టిన ఒక విష్పులింగములో నుంచి వీరభద్రుడు ఉదయిస్తే ఆ వీరభద్రుడు ఉదయించిన వీరభద్రుడు సతీదేవి మరణానికి కారణమైన దక్షున్ని తల నరికి ఆ దేవతల యజ్ఞవాటికని చల్లాచెదురు చేసింద అందరిని ప్రాణం తీసి తను నిలబడిపోతాడు అన్నమాట అలా సతీదేవి మరణం అలా అలా జరుగుతుంది. వీరభద్రుడు మృత్యుంజయుడు గరలకంటుడు బోలా శంకరుడు ఈశ్వరుడు ఇన్ని పేర్లు ఉన్న ఒక మూర్తిని ఈరోజు మనం ఎందుకు లింగ రూపంలోనే పూజిస్తాం ఈ రోజుటికి ఎందుకు ఆయనకు మూర్తి రూపంలో ఒక గుడి లేదు లింగ ఉపాసన అన్నదే మన సనాతన ధర్మంలో అది భక్తున్ని ఒక ఉపాసకున్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్తది. ఎందుకంటే మనమందరం
(39:23) కరచరణాదులతో ఉన్న మూర్తుల్ని పూజిస్తాం. కానీ తత్వం అనేది పరబ్రహ్మ తత్వం అన్నది అది నిరాకారుడు ఆయన పరబ్రహ్మం ఆయన శివుడు అంటాం విష్ణువు అంటాం అమ్మవారు అంటాం ఎవరు ఏ పేరుతో పిలిచినా శక్తి ఒకటే ఆ పరబ్రహ్మ తత్వానికి చాలా దగ్గరగా ఉన్న ఉపాసనే ఈ లింగ ఉపాసన అందుకే ఈశ్వరుడికి అభిషేకం లింగం అభిషేకం చేశారు మీకు గుర్తుందా మనం అప్పుడు ఒక మంత్రం చెబుతాం రుద్రంలో ఏ మంత్రం అది ఆ మంత్రం ఏంటంటే ఆపాతాలనవస్థలాలంత భవన బ్రహ్మాండ మావిస్పుర జ్యోతిస్పాటి లింగమౌలి వెలసత్ పూర్ణేందు వాంతామృతహి అస్తోకాప్లుత ఏకమీష మనిషం రుద్రానువాకంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం
(40:04) విప్రోబిషింశేచివం బ్రహ్మాండ వ్యాప్త దేహ బసితహిమరుచాభ సమానా భుజంగైహి కంతే కాలాహ కపర్తాహ కలిత శశికలాశచన్న కోదండహస్తాహ త్రక్ష రుద్రాక్షమాల సరలితమపుష సాంభవా మూర్తిభేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయశంత సౌఖ్యం అంటుంది రుద్రం అంటే నీ కంటికి నీవు నీకంటి ంటికి కనపడని పాతాళ లోకాల నుండి నీ ఊవ్వకు కూడా అందని ఊర్ద్వ లోకాల వరకు ఏ మహాశక్తి విశ్వమంతా వ్యాపించి ఉందో ఆ మహాశక్తే లింగం ఆ శక్తినే నువ్వు లింగ రూపంలో చూస్తారా నువ్వు నువ్వు మనం అభిషేకం చేస్తాంటాం కదా డైలీ శివలింగానికి శివలింగంకి అభిషేకం చేస్తున్నప్పుడు అది
(40:42) రాతి లింగమో బంగారు లింగమో కాదు ఆ లింగం ఎలాంటి లింగం ఆ పాతాళన వస్తలంతా అంటే నీ కంటికి కనపడని కింద లోకాల నుంచి నీ ఊహ కూడా అందని ఊర్ద్వ లోకాల వరకు ఏ మహాశక్తి వ్యాపించి ఉందో ఆ మహాశక్తియే ఆ లింగం ఇప్పుడు నువ్వు అభిషేకం చేస్తుంటే అంతటిని మహాశక్తికే కదా అది లింగం అంటే అందుకనే మనకు ఆ లింగారాధన పెట్టారు పెద్దలు అంత శక్తివంతమైన శివలింగాన్ని పురుషాంగంతో పోల్చి ఈ అదముల గురించి ఏం మాట్లాడుతాం యాక్చువల్ గా దీనికి కూడా శాస్త్రంలో సమన్వయం ఉంది లేదనేది కాదు ఇప్పుడు ప్రపంచం సృష్టి అంతా కాకముందు బీజ రూపంలో ఎలాగైతే పరమేశ్వరుడి యందు లీనమై ఉందో
(41:19) దాన్నే మనం లింగం అంటున్నాం అలాగనే మనం మనం ఉన్నాం మనం పుట్టకముందు ఎక్కడున్నాం మనం ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాం తల్లి గర్భంలో ఉన్నాం. తల్లి గర్భంలో తల్లి గర్భంలో మనం పడకముందు ఎక్కడ ఉన్నాం తండ్రి గర్భంలో బీజ రూపంలోనే ఉన్నాం. తండ్రిలోని శక్తి ఎప్పుడైతే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందో అప్పుడే మనం జన్మిస్తాం కదా ఇప్పుడు ఇదంతా ఎక్కడఉంది జన్మకు కారణమైన ధాతువులు ఎక్కడ ఉన్నాయి తండ్రి తండ్రి పురుషాంగంలోనే ఉన్నాయి కదా దీనికి సమన్వయం అలాగే చేశారు పెద్దలు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏందంటే ఒక అన్నమయ్యలో ఒక సీన్ ఉంటది
(41:57) వెంకటేశ్వర స్వామి బ్రాహ్మణుడి వేషం వేసుకొని అన్నమయని మన నాగార్జునని తీసుకొని నాగార్జున గారిని తీసుకొని గుడికి వెళ్తాడు. ఆ గుడికి వెళ్ళినప్పుడు నాగార్జున గారు గుడి మీద ఉన్న సెక్షువల్ ఐడల్స్ ఉంటాయి కదా ఆ అవి చూపించి స్వామి ఇవి చూస్తే మీకు ఏమనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న బ్రాహ్మణుడు ఇలా చూసి ఈ సమస్త జగత్తుకి కారణమైన సృష్టి యజ్ఞాన్ని చేసిున్న తల్లిదండ్రులను చూస్తున్నట్టుంది అంటాడు.
(42:26) పర్స్పెక్టివ్ డిఫరెన్స్ అంతే ఇప్పుడు అది నిజంగా మన జన్మలకి కారణమైన మన తల్లిదండ్రుల తత్వాన్ని చూసే వాళ్ళు కొంతమంది అయితే ఇట్లా అవమానించే అదములు కూడా కొంతమంది ఉంటారు కానీ దీనికి కూడా శాస్త్రంలో సమన్వయం ఉండి తీరుతుంది. ఎందుకంటే మనం మనం ఈ జగత్తులోకి ఈ భూమి మీదకి పడకముందు బీజ రూపంలో ఆ తండ్రి గురుశాంగ గర్భంలోనే ఉంటాం మనం మ్ అలా సమన్వయించబడుతుంది.
(42:50) ఇది చెప్తున్నప్పుడే నాకు ఒక స్టోరీ గుర్తుకవస్తది ఆ ఒకాయన శివుడి లింగాన్ని హత్తుకొని ఉన్నప్పుడు యముడు వచ్చి పాశం విజిలేస్తే మార్కండేడు మార్కండేయుడు ఆ టైంలో ఆయన్ని చంపలేకపోయినాడని శివుడికి కోపం వచ్చింది ఆ స్టోరీ ఒకసారి చెప్తాను యాక్చువల్ గా మృకండు మహర్షి అని ఒకాయన ఉంటాడు ఆయనకు సంతానం కలదు అయితే తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమయి ఆయనకు ఒక వరం ఇస్తాడు.
(43:16) సరే నువ్వు సాధన చేసిన దానికి చూసారా ఇక్కడ కూడా శివుడు కర్మ ఫలితం గాన ఏదైనా ఇస్తాడు. నువ్వు ఎంత మాత్రం సాధన చేశవో అంత మాత్రానికే ఫలితం ఇస్తాడు. ఇప్పుడు నువ్వు సాధన చేసిన ఫలానికి నీకు 16 సంవత్సరాల అల్పాయుష్యు కలిగిన జ్ఞాని కావాలా లేకపోతే 100 సంవత్సరాలు పూర్ణాయుష్కుడైన అజ్ఞాని కావాలా అని అడుగుతాడు.
(43:37) మార్షల్ కదా వాళ్ళు ఎప్పుడు జ్ఞానాన్ని చూస్ చేసుకుంటారు. సో నాకు 16 సంవత్సరాలు అల్పాయషకుడైనా నాకు 16 సంవత్సరాలు ఉన్న కొడుకుని ఇవ్వండి అని అడుగుతాడు. అయితే వరం ప్రసాదిస్తాడు ఈశ్వరుడు వరం ప్రసాదిస్తాడు కొడుకు పుడతాడు బాగా పెరుగుతాడు ఆయన ఏం చేస్తాడు పిల్లోడికి మాట వచ్చినప్పటి నుంచి ఆయన ఓన్లీ శివనామమే పలికిస్తాడు. ఓన్లీ శివారాధనే శివారాధన కంటిన్యూస్ గా చేయిస్తా ఉంటాడు అన్నమాట.
(44:02) ఎవరైనా పెద్దలు ఇంటికి వస్తే ఏం చేశారు చూడండి అనేది బాగా గుర్తుపెట్టండి ప్రతి ఒకప్పుడు ఉండేది మన భారతదేశంలో ఎవరైనా పెద్దలు ఇంటికి వస్తే మనం కాళ్ళ మన కాళ్ళకు నమస్కారం చేసమని చెప్పేవాడు దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రవర్ చెప్పి చేస్తారు ఇప్పుడు అద అంతే ఏం లేదు జస్ట్ పాదాలకు నమస్కారం చేసుకోండి అట్లా ప్రతి ఒక్కరి పాదాల మీద పడి నమస్కారం చేసేవాడు అన్నమాట ఎవరు మార్కండేయుడు మృకండు మహర్షి కొడుకు కాబట్టి ఆయనకి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది.
(44:27) అయితే ఎవ్వరైనా ఏ మహర్షుల ఇంటికి ఎవరు వస్తారు మహర్షులే వస్తారు మహర్షులు వచ్చినప్పుడల్లా ఈ పిల్లోడు వెళ్లి సాష్టాంగ నమస్కారం పడి ప్రవర్ చెప్పి చెప్పేవాడు అయితే ఏం జరుగుతది ప్రతి ఒక్కరు ఏం చెప్తారు జ్ఞానవాన్భవ విద్యావంత విద్యా బుద్ధిరస్తు అంటారు కానీ ఎవరు దీర్ఘాయుష్వాన్భవ చెప్పరు అరే ఏంది అంటే యోగం ఉంటే వాళ్ళ నోటి నుంచి పలుకుతాది మహర్షి నోటి నుంచి యోగం లేనప్పుడు పలకదు మృకండు మహర్షికి పట్టుకో మృకండు మహర్షికి ఆవేదన పట్టుకుంటుంది.
(44:53) అరే నిజంగానే 16 సంవత్సరాలకి నా కొడుకుఏమో చనిపోతాడా ఏంటి ఎలాగా అని పట్టుకుంటుంది ఒకసారి ఏం జరుగుతుందంటే సప్తర్షులు ఇంటికి వస్తారు. సప్తర్షులు ఇంటికి వస్తే సప్తర్షులందరూ వాళ్ళ ఆతిథ్యం అంతా స్వీకరించిన తర్వాత మార్కండే మార్కండేయుడు వెళ్లి వాళ్ళ పాదాల మీద పడగానే సప్తర్షులు ఒకేసారి దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అంటేనే అప్పుడు మృకండు మార్జి అబ్బా ఇంక నా కొడుకు భయం లేదు ఎందుకంటే ఋషి వాక్కు ఋషి వాక్కు ఎప్పుడు తప్పు కాదు ఋషి వాక్కు ఎప్పుడు తప్పు కాదు అన్నది బ్రహ్మ వాక్కు సో నా కొడుకు బతికేస్తాడు అంటాడు అంటే అప్పుడు నారదుడు ప్రత్యక్షం అవుతాడు అడ్డే
(45:30) ఫస్ట్ టైం ఋషి వాక్కు తప్పుఅయిపోతుందే అన్నాడు ఎందుకు అవుతుంది అని అడుగుతాడు నారదుడిని అడిగితే ఇట్లా ఇట్లా ఈ అబ్బాయికి 16 సంవత్సరాల అల్పాయుషే మీరు దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు ఎలా బతుకుతాడు ఏంటి అని అడుగుతారు. సరే పదా పోదాం అని చెప్పి బ్రహ్మగారి దగ్గరికి తీసుకొని పోతారు. బ్రహ్మగారి దగ్గరికి తీసుకొనిపోతే అప్పుడు బ్రహ్మగారు ఆయనకు ఒక పంచాక్షరి మంత్రం ఉపదేశించి చూడండి ఇప్పుడు కూడా గురువు ఉపదేశిస్తాన్నాడు పంచాక్షరి మంత్రం ఉపదేశించి సాధన చేసుకోమని చెప్తారు.
(46:00) పంచాక్షరి మంత్రం ఉపదేశం తీసుకొని సాధన చేసి చేయగా చేయగా 16 సంవత్సరాలు నిండిపోతాయి. 16 సంవత్సరాలు ఎప్పుడైతే నిండిపోతాయో ఫస్ట్ ఏం చేశారు ఎవ్వరి ప్రాణం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆ అబ్బాయికి మరణకాలం ఆసన్నం అయిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయి ప్రాణం తీసుకపోవడానికి రావాలి. ఎప్పుడైనా యముడు రాడు దూతల్ని పంపిస్తాడు.
(46:22) దూతలు వచ్చి ఆ పిల్లోని శరీరంలో నుంచి వస్తున్న దివ్య శివ తేజస్సు చూసి తట్టుకోలేక పరిగెడతారు అన్నమాట లేదు మా వల్ల అవ్వదు అసలు ఆ పిల్లోడు ఆ ప్రజ్వలమైన అఖండమైన శక్తితో వెలిగిపోతున్నాడు. మేమైతే ఆయన ప్రాణాన్ని మేము తీసుకొని రాలేము అంటే అప్పుడు ఏం జరుగుతుంది యముడే వస్తాడు డైరెక్ట్ గా యముడే డైరెక్ట్ గా ప్రాణం తీసుకోవడానికి వస్తే ఆ అప్పుడు ఈ అబ్బాయి మార్కండేయుడు యముడి పాదాలకు నమస్కారం లేసి అప్పుడు యముడు అంటాడు ఓహో నేను నీకు కనిపిస్తున్నానా అంటాడు యముడు అందరికీ కనబట్టు అంటే అవును స్వామి ఇట్లా కనిపిస్తా అంటే నీ ఆయుషు అయిపోయింది ఆ నువ్వు నాతో పాటు
(46:55) వచ్చేసేయ అంటాడు అంటేనే అప్పుడు ఒక మాట అంటాడు ఏమంటాడంటే చంద్రశేఖర మాషయేత్ మమ కిం కరిష తివైయమ అంటాడు నేను మృత్యుంజయుడైన చంద్రశేఖరుని పాదాలు పట్టుకొని ఉంటే యముడు నన్నుఏం చేస్తాడు అంటాడు అని పరిగెడుతా ఉంటాడు యముడి శివలింగం వైపుకి పరిగెడుతా ఉంటాడు రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృత పన్నకేశ్వర మచ్యుతాననసాయకం షిప్రద పురత్రయం త్రితిశాల భైరవ విరందితం చంద్రశేఖరమాశ్రయేమమకిమికరిశతివయమ అని పరిగెట్టి గట్టిగా శివలింగాన్ని అద్దుకుంటాడు ఎప్పుడైతే యముడు పాశం వేస్తాడో ఆ పాశం ఆ పిల్లాడి మెడతో పాటు శివలింగానికి అద్దుకొని ఉన్నాడు
(47:33) శివలింగానికి కూడా పడతది. పడినప్పుడు గట్టిగా లాగుతాడు. ఆ లాగినప్పుడు అప్పుడు ఆ శివలింగంలో నుంచి పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు ఉజ్వలమైన కాంతిలో నుంచి ఆ మిరిమిట్లు కొలిపే ఆ కాంతిలో నుంచి పరమేశ్వరుడు ఉద్భవించి నన్ని పట్టుకొని ఉండగా నువ్వు వీడు ప్రాణం తీసావా అని యముని ఎడమ కాలితో తంతాడు. యమున్నని ఎడమకాలితో తంతాడు.
(47:56) ఇక్కడ కూడా మళ్ళీ సింబాలిజం ఎడమకాలతో ఎందుకు అన్నాడు కుడికాలతో అన్నొచ్చు కదా ఎడమకాలు ఎందుకంటే వామభాగం పార్వతీ దేవి ఉంటుంది అంటే శివభక్తుల జోలికి ఎవరైనా వస్తే ఫస్ట్ శిక్షించేది అమ్మవారే తంద్రే యముని మరణిస్తాడు అప్పుడు దేవతలందరూ ప్రత్యక్షమయి వేడుకుంటే అప్పుడు యముని బతికిస్తాడు అప్పుడు ఆయన చెప్తాడు నా శివ శివ భక్తుల జోలికి శివనామం పలికే వాళ్ళ జోలికి నా ప్రమేయం లేకుండా ఎవ్వరూ రాకూడదు అని చెప్తాడు ఈ శివ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళనే మనం అఘోరాలు అంటాం అసలు నిజమైన అఘోరాలు అంటే ఎవరు మనం చూస్తున్న అఘోరాలు భయంకరంగా ఉండడము పుట్టు విభూది పెట్టుకోవడము
(48:33) వాళ్ళు మాంసం తింటారని చెప్పడము కపాలంలోనే వాళ్ళు భోజనం చేస్తారని చెప్పడం అసలు శవాల దగ్గరే ఉంటారు అంటే ఆ శవాన్ని శివంతో సమానంగా చూస్తారని శవాల గడ్డల్లోనే వాళ్ళు ఉంటారని అంటే ఇవన్నీ వింటున్నప్పుడు ఇవన్నీ ఫ్యాంటసిక్ వరల్డ్ కి సంబంధించినవి అనిపిస్తుదా లేదు అంటే రియలిస్టిక్ గా ఎగ్జిస్టింగ్ లో ఉన్నవారు సరే మనం వాళ్ళ గురించి పక్కన పెడదాం ఫస్ట్ అగోరా అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే భయంకరమైన రూపాలు అగో అబ్బో అబ్బో భయం భయం కలిగించేలాగా ఉన్నారు పెద్ద పెద్ద జటా మనుషులు తింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం మాట్లాడుకున్నది అఘోర అన్న నామానికి అర్థం ఏందంటే రుద్రంలో
(49:09) చెప్పబడుతుంది అఘోరేబ్యో ధగోరేబ్యో గోర అఘోరధరేబ్యః సర్వేభ్యః సర్వ సర్వేభ్యః నమస్తే అస్తు రుద్రరూపేబ్యః అంటారు అక్కడ వాడాడు చూడండి ఘోరము అఘోరం రెండు ఆయనే అఘోరము అన్న మాటకు అర్థం ఏంటంటే ఘోరం కానిది అని అంటే శాంత శాంతమూర్తి అని శాంతం అని ఇప్పుడు మనకు అఘోరాలు మనం మనం ఏం మనకు అఘోరాలు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ ఒకసారి అర్థం చేసుకోండి.
(49:32) మనం అఘోరాలు అంటే మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళ మూత్రం వాళ్ళు తాగుతారు వాళ్ళేదో మధ్యం వాళ్ళేదో మత్తు పదార్థాలు సేవిస్తారు వాళ్ళేదో మాంసం తింటారు ఇది కాదు వాళ్ళ స్టేట్ అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్ అఘోరాల మైండ్సెట్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం తింటారో వాళ్ళ ఆచార వ్యవహారాలు మనం చూడకూడదు అసలు వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారు అసలు వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తారు ఎందుకు వాళ్ళు ఈ ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నారు వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుందంటే దృశద్విచిత్ర తల్పయోర్ భుజంగ ముక్తి కస్్రజోర్ గరిత్రలషటయోర్ సురుద్విపక్ష పక్షయోర్ తృణారవిందచక్షోర్
(50:03) ప్రజామహి మహీంద్రయోర్ అంటారు శివతాండవ స్తోత్రంలో అంటే అర్థం ఏంటంటే దృషద్విచిత్ర తల్పయోర్ అంటే కటిక కటిక నేలని అంశతులిక తలపాన్ని ఒకేలాగే చూస్తారు వాళ్ళు అంటే ఒక మట్టి గడ్డని కాస్ట్లీయస్ట్ డైమండ్ ని రెండిటిని ఒకేలాగే చూస్తారు వాళ్ళు అంటే వాళ్ళకి తేడాలు ఉండవు. వాళ్ళు ఇది ఎక్కువ ఇది తక్కువ ఇది మంచి ఇది చెడు ఇది గొప్పది ఇది నీచం అన్న తేడాలే ఉండ వాళ్ళు వీటన్నిటికీ అతీతంగా బ్రతుకుతా ఉంటారు వాళ్ళు అతీతంగా బ్రహ్మానంద స్థితిలో బ్రతికే వాళ్ళనే అఘోరాలు అంటారు.
(50:37) అంతేగన మనకు కనబడే అఘోరాలు మనం జడలు పెంచుకున్నంత మాత్రాన బట్టలు లేకుండా తిరిగినంత మాత్రాన ఒంటికి శవ భస్మం పూసుకున్నంత మాత్రాన అఘోరాలు అనిపించుకోరు అఘోరము అంటే శాంతము శుభము సౌఖ్యము శుద్ధము అఘోరానికి మీనింగ్ ఇది అఘోరాలకు అర్థం ఇది అఘోరము అంటే శాంతం ఘోరం కానిది అఘోరం అవుతుంది శాంతం అది వాళ్ళు ఎప్పుడు ఆ శాంత స్థితిలో బ్రహ్మానందం పొందిన రమించిపోయిన శాంత స్థితిలో ఉంటారు అది ఎలా ఉంటుంది ఇలాగున వివరింపవలదు చాలా సానుభవైక వేద్యం వాళ్ళ ఆ స్థితిలో ఎలా ఉంటారో ఇలాగన వివరింపలేం అది చాలా సానుభవేక వేద్యం అంటే వెరీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అది మనం మనం
(51:13) నోటితో చెప్పే చెప్పేక అవ్వదు అది అంత బ్రహ్మానంద స్థితిలో ఉంటారు వాళ్ళని అఘోరాలు అంటారు వాళ్ళని సిద్ధ పురుషులు అంటారు వాళ్ళని యోగులు అంటారు. అంతేగానీ ఇలా మనకి మనకు కనిపించే రూపాలని ఆధారం చేసుకొని మనం వాళ్ళ మీద తప్పు అభిప్రాయం పెట్టుకోకూడదు. శివుడు తాండవం చేస్తుంటే ఒక ప్రళయం చేసినట్టు ఉంటది ఒక ప్రళయం వచ్చినట్టు ఉంటది అని ప్రతి ఒక్కరు ఆ తాండవాన్ని వివరిస్తా ఉంటారు.
(51:38) అసలు శివతాండవం ఎప్పుడు జరుగుతది జరిగితే ఏ విధంగా జరుగుతది జరగాల్సిన అవసరం ఉందా శివతాండవం గురించి ఒకసారి చెప్తారా మీ మాటల్లో అసుర సంధ్యవేళ అని విన్నారా మీరు అంటే సాయంత్రం దానికి అసుర సంధ్యవేళ అని మన పెద్దలు అంటారు అసుర సంధ్యవేళ అంటే అసురులు అంటే రాక్షస రాక్షస లక్షణాలు ఎక్కువగా ఈ ప్రపంచంలో వ్యాప్తి చెందే సమయం అది అప్పుడు ఎక్కువగా అవి ఎక్కువగా ఉద్భవించే సమయం అది అప్పుడు పరమేశ్వ ఏం చేశాడంటే కైలాసం నుండి వచ్చి శ్రీశైల పర్వతం మీద నుండి రుద్ర తాండవం అంటే శివతాండవం చేస్తారు అని చెప్పి పెద్దలు చెప్తారు ఆయన చేసే ఆ శివ తాండవానికి
(52:19) ఆయన శివతాండవం చేస్తా ఉంటే ఎట్లా జటాటవీ గలజల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగ తుంగమాలికాం డమడ్డమడమడ్డమన్నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనూతున శివశివం అకర్వ సర్వమంగళా కలాకదంభ మంజరి రసప్రవాహం మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే అంత ఆయన అంత అంత వేగంగా అంత తీవ్రంగా నాట్యం చేస్తా ఉండే ఆ నాట్యాన్ని చూసి ఆ అసుర గణాలు ఏవైతే ఉంటాయో ఆ దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో ఊరి మీద పడకోకుండా నిశ్చేష్టులై ఆ రుద్ర తాండవాన్ని చూసి స్టన్ అయిపోయి అలా ఆగిపోయి వాళ్ళు క్షమించబడతారని శివుడు
(53:04) మనకు అసుర సంధ్య వేళలో ప్రతి రోజు ఆ శివ తాండవం జరుగుతుంది. ఏది ఏమైనా శివుడి తాండవం మాత్రం అసుర శక్తులను అనచడానికి మాత్రమే ఆయన చేస్తాడు ఆ తాండవం అది పార్వతీ దేవి సహితుడై దైవం మంత్రాధీనం అంటారు. ప్రతి మంత్రానికి ఒక పవర్ ఉంటది అంటారు. ఆ పవర్ ని ఎట్లా అటెండ్ చేసుకోవాలి ఏ మంత్రానికి ఎలాంటి పవర్ ఉందని ఎలా తెలుస్తుంది మంత్రం అంటే అర్థం ఏంటంటే దేవతను స్పందింపచేసే ఒకానొక శబ్దానికి మంత్రం అని పేరు.
(53:33) ఫస్ట్ మంత్రానికి ఉన్న మంత్రానికి ఉన్న డెఫినేషన్ ఇది అంటే దేవతను ఏ శబ్దం ద్వారా దేవత స్పందిస్తుందో ఆ శబ్దానికి మంత్రం అని పేరు ఇప్పుడు శివుడు మనకి శివుడే సాక్షాత్తు ఉపదేశిస్తాడు అన్నమాట దేవతలకి ఒకసారి ఏం జరుగుతుందంటే కైలాసానికి దేవతలందరూ వెళ్తారు వెళ్తే శివుని ప్రార్థిస్తారు శివారాధనకి శివుల శివ ఉపాసనకి ఏది అత్యంత సులభమైన మార్గం ఆ మార్గము ఆ మంత్రము మాకు ఉపదేశించండి అని దేవతలందరూ వేడుకొట్టి అప్పుడు శివుడు తను ఉన్న చోటు నుంచి కైలాసం నుంచి అంతర్దానం అయిపోతాడు అంటే మాయమైపోతాడు మాయమైపోయి ఆ కైలాసంలో ఒక పెద్ద సూర్యమండలం ఆవిర్భవిస్తుంది ఒక సూర్యమండలం వాళ్ళకి
(54:12) ప్రత్యక్షమవుతుంది. ఆ ఆ అంత శక్తివంతమైన అంత ప్రకాశవంతమైన సూర్యమండలాన్ని చూసి దేవతలు ఆ సూర్యమండల మధ్యంలో పార్వతీ సమేతుడై పరమశివుడు కనిపిస్తాడు అన్నమాట. అప్పుడు ఆయన ఆ సూర్యమండల మధ్యంలో నుంచి బోధిస్తాడు ఎవరికి దేవతలకి. ఈ మంత్రం ఎవ్వరైనా చేసుకోవచ్చు ఈ మంత్రానికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు ఈ మంత్రం ఏంటంటే నమఃశివాయ సాంభాయ సగనాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవేతుభ్యం బ్రహ్మనే సూర్యమూర్తయే నమః బ్రహ్మ విష్ణు శివాత్మకమైన రుద్రుడు ఆ పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడిని ఈ సూర్యమండల మధ్యంలో సూర్యమండలం మధ్యంలో అంటే సూర్యమండలం సూర్యమండలం రౌండ్ గా
(54:53) సర్కిల్ షేప్ లో ఉంటుంది కదా ఆ సర్కిల్ సెంటర్లో మధ్యలో పార్వతీ సమేత నైన పరమశివుని హృదయ స్థానంలో గాని బృగుమధ్య స్థానంలో గాని ధ్యానించాలి. అలా ధ్యానించిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే శరీరంలోని 72వేల నాడుల్లో ఆ సూర్య శక్తి ఆ సూర్య కిరణ ప్రభావ శక్తి 72వేల నాడుల్లోకి వ్యాపించి మానవ శరీరాన్ని ఏ శరీరాన్ని మాంసమయమైన మానవ శరీరాన్ని దివ్య తేజోమయమైన మంత్ర శరీరంగా మారుస్తుంది అది.
(55:22) అందుకు దానికి అంత శక్తివంతమైన మంత్రం అని పేరు పవర్ ఆఫ్ శివ శివుడి గురించి మాట్లాడినప్పుడు మనకు ముఖ్యంగా మూడు నాలుగు విషయాలు బాగా మనిషికి స్మరిస్తాయి. ఫస్ట్ ది కైలాసం రెండోది కైలాస పర్వతం మూడోది మానస సరోవరం హిమాలయాలు వీటన్నిటి గురించి మనం ఎప్పుడు వింటుంటాం. ఎవరో చెప్పంగానో ఇక్కడో వినంగానో వింటూనే ఉంటాం.
(55:46) అలాంటి వాటిల్లో ముఖ్యమైనది కైలాస పర్వతం ఎవర శిఖరాన్నైనా ఎక్కినోడు ఉన్నాడు కానీ కైలాస పర్వతాన్ని ఎక్కి బతికినోడు లేడు. సో అలాంటి ఒక కైలాస పర్వతం గురించి చెప్పాలంటే శివుడికి దాన్ని రిలేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు యాక్చువల్ గా ఇదిఒక పెద్ద మెత్త అండి ఎందుకంటే కైలాస పర్వతమే కైలాసం అంటారు చాలా మంది ఇప్పుడేమో ఇప్పుడంతా YouTube లో అక్కడ ఇక్కడ కైలాస పర్వతాన్ని చూసి ఆ శివుడు కైలాసంలో ఉంటాడు అంటే కైలాస పర్వతం మీద శివుడు ఉంటాడని లేకపోతే ఈ ఏ వీడియోస్ అవి పెట్టి శివుడు త్రిశూలం పట్టుకొని నిలబడ్డట్టు క్రియేట్ చేసి ఆ అదో చూడండి కైలాసం మీద శివుడు ఉన్నాడు సో కైలాస పర్వతం అంటే శివుడిది
(56:20) కాదు అసలు అది కైలాస పర్వతం కాదది ఇదిఒక పెద్ద మిత్తు అది కైలాస హిమాలయాల్లో ఉన్న కైలాష్ మౌంటైన్ ఒకానొక విభూతి ఈశ్వర విభూతి దానికి శక్తి లేదని నేను చెప్పడం లేదు దానికి నిజంగా నిజంగానే మహిమాన్వితమైన శక్తి ఉంది. కానీ అదే కైలాసం కాదు కైలాసం అంటే అసలు శాస్త్రాల్లో ప్రయోగించబడిన కైలాస శబ్దానికి అర్థమే వేరు కైలాసము అంటే కైలాస్య లాస్యం ఇతి కైలాసం అంటే ఆనందమైన ధామం అది అంటే ఓన్లీ అక్కడ సంతోషం ఆనందం బ్రహ్మానంద స్థితి అది ఒక యోగి ఎప్పుడైతే కం అనే మాటకు అర్థం ఏంటంటే బ్రహ్మరంద్ర స్థానం అని అంటే సహస్రార చక్రం మీద ఉన్న స్థానాన్ని కం అంటారు అక్కడ లాస్యం అంటే
(57:04) అంటే శివపార్వతులు అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఆ యోగికి ఆ ఆనందావస్థలో ఆ బ్రహ్మవస్థలో అప్పుడు ఆ యోగి ఆ పార్వతీ పరమేశ్వరుల లాస్యం అంటే నాట్యం అక్కడ పార్వతీ పరమేశ్వరుల నాట్యం జరుగుతుంది ఆ నాట్యాన్ని యోగి దర్శిస్తాడు ఆ యోగికి అది కైలాసం కైలాసం అంటే అది కైలాసం సరే శివపురాణంలో పద్మ పురాణంలో చెప్పబడిన కైలాసం గురించి కూడా మాట్లాడుకున్నాం కైలాసం ఎలా ఉంటుందంటే శివపురాణం ప్రకారం అవన్నీ అవన్నీ ఈ విశ్వానికి యుగా ఈ సమస్త విశ్వాలకి అఖండ భూమండలాలకి దాటి ఉంటుంది అది ఆ తత్వం ఆ కైలాసం అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ కైలాసంలోకి మొదట కైలాసంలోకి అడుగు
(57:44) పెట్టగానే ఐదు ఆవరణాలతో ఉంటుంది ఆ ఐదు ఆవరణాలు సత్యోజాత వామదేవ ఈశాన తత్పురుష అఘోర అని ఐదు ఆవరణాలతో ఉంటుంది ఆ కైలాసం ఒక్కొక్క ఆవరణం ఆవరణం అంటే ఏం లేదు అది ఒక స్టేజ్ ఒక దాటి వెళ్తా ఉండం ఇప్పుడు ఏడు కొండలు అంటే ఒక్కొక్క కొండను దాటుకుంటే ఎలా వెళ్తాం అలాగా ఒక్కొక్క ఆవరణ ఐదు ఆవరణాలు దాటిన తర్వాత మళ్ళీ లోపల ఒక ఐదు మండపాలు ఉంటాయి.
(58:12) పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే మండపాలు అవి ఆ ఐదు మండపాల్లోనూ నటరాజ మూర్తిగా పార్వతీ పరమేశ్వరి మూర్తిగా దక్షిణామూర్తి రూపంగా లేకపోతే ఇలా వివిధ తత్వాలతో ఐదు మండపాల్లోనూ శివుడు సాకారమూర్తిగా ఉంటాడు. అంటే శరీరాదులతో ఉంటాడు. ఇంకా అఖండమైన బ్రహ్మానందం ఇంకా అసలు శివకైలాసం ఎక్కడఉందంటే ఐదు మండలాలను దాటుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ మూల మండపంలో కేవలం జ్యోతి స్వరూపంగా చిద్రూపంగా సత్తు చిత్తు ఆనంద స్వరూపంగా ఉంటాడు ఆ లింగం దర్శనం ఇస్తుంది సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన ఆ లింగం ఏదైతే ఉందో అది కైలాసం కైలాసం అన్నమాటకి అర్థం ఏందంటే కేలీనాం సమూహం ఇతి కైలం కైలస్య ఆవాసం ఇతి కైలాసం
(58:57) అంటే పరమేశ్వరుడు ఎక్కడ కూర్చొని ఈ ప్రపంచంలో లీలలు అనే ఆటలు ఆడతారో ఆ ఆనంద ధామం పేరు కైలాసం ఎవరు ఈ ప్రపంచం అంతా నిన్ను వ్యాపించి ఉన్నాడో ఎవరి వల్ల ఈ ప్రపంచంలోని సమస్త జీవరాశులు బతుకుతున్నాయో ఎవరు ఈ ప్రపంచంలోని లీలల్ని లీలలు అంటే ఆటలు కేలి అంటే ఆట ఈ ప్రపంచాన్ని కేలి ఆటగా ఎవడు నడుపుతున్నాడో ఆ ధామం పేరు కైలాసం ఆ కైలాసం ఎలా ఉంటుంది అది ప్యూర్ దిగి అది కంప్లీట్లీ ఆనంద ధామం అంతే సత్తు చిత్తు ఆనంద స్వరూపం అది దాన్ని కైలాసం అంటారు.
(59:33) ఈ కైలాష్ మౌంటైన్ అనేది ఈశ్వరుడి యొక్క విభూతి అంతే ఈశ్వర శక్తి అక్కడ ఉంటుంది లేదన్నది లేదన్నది అవాస్తవం కాదు కానీ ఉంటుంది కానీ అదే కైలాసం కాదు అంత గొప్ప శివుణని లింగ రూపంలోనే పూజిస్తాం. మరి ఆ లింగ రూపంలో పూజించే శివుని ఈ హైట్ ఉండొద్దు ఇంత ఉండొద్దు అని చెప్పి అంటారు కదా ఇవన్నీ మిగతా లేదంటే నిజంగా లేదు లేదు నిజంగానే ఇది కొంచెం ధర్మశాస్త్రాల్లో ఏం చెప్తారంటే మనం ఇంట్లో శివలింగాన్ని పూజ చేయాలన్నప్పుడు అంగుష్ట మాత్రం అని అంటారు అంగుష్ట మాత్రం అంటే బ్రొటనవేలి సైజులో బ్రొటనవేలి పరిణామంలో శివలింగాన్ని పూజించడమే మంచిది అంతకన్నా పెరిగితే దాని
(1:00:10) నుంచి మనం ఏదైనా మనం పూజ చేస్తున్నామ అంటే ఒక శక్తిని ఆరాధిస్తున్నాం కదా అప్పుడు ఆ పరిణామ పరిమాణం పెరిగినప్పుడు ఆ శక్తి యొక్క తాలూకు ప్రజ్వలన పెరిగితే అది జీవుడు తట్టుకోగలుగుతాడా లేదా అన్న ఒకానొక కాంటెక్స్ట్ లో కూడా ఓన్లీ మనం ఏదైనా శివలింగం అనే కాదు ఏ దేవతా మూర్తి అయినా అంగుష్ట మార్త్రంలోనే పూజించమని చెప్తారు పెద్దలు మరి గర్భిణి స్త్రీలు శివుని అసలు పూజించకూడదని స్త్రీలు అసలు శివుని తాకనే తాకద్దు అని అంటారు కదా మరి ఇవన్నీ ఏంటి అలా అలాంటిది ఏమ లేదండి స్త్రీలు శివలింగాన్ని తాకవచ్చు కానీ ఓన్లీ కానీ కేవలం చరలింగాన్ని మాత్రమే తాకొచ్చు అని
(1:00:45) చెప్తారు. చలలింగం అంటే కదిలే లింగాలు మన ఇంట్లోని శివలింగాలని మనం సంతోషంగా పూజ చేసుకోవచ్చు ఏదైనా ఈ అంటు ముట్టు మహిళ పాటించి మనం పవిత్రంగా ఈశ్వరునికి అభిషేకం అవన్నీ చేసుకోవచ్చు కానీ ఏ లింగాల్ని తాకకూడదు అంటారంటే స్థావర లింగాల్ని అంటే స్థానువు లింగాలు అంటారు అంటే వా అవి కదలన లింగాలు అంటే ప్రతిష్ట చేసిన లింగాలు ఆ ప్రతిష్ట చేసిన లింగాలని గర్భగుడిలోకి పోయి తాకవద్దు అని చెప్తారు అది మామూలు మనుషులు మగవాళ్ళు కూడా తాకకూడదు దానికి ఓన్లీ వేదం వేదాలు నేర్చుకొని దాని యందు తికాల సంధ్యల్లో సంధ్యాబంధనం ఆచరించే బ్రాహ్మణులు మాత్రమే దాన్ని తాకాలి ఆ
(1:01:22) శక్తివంతమైన లింగాలను అని చెప్తారు. అలా కాకుండా కొన్ని కొన్ని జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఆ జ్యోతిర్లింగాల్లో మామూలుగా ఇప్పుడు శ్రీశైలంలో కూడా మనం అందరం ఆడమగ అందరూ తాగుతా ఉంటారు తాగుతా ఉంటారు శివలింగాన్ని అలా తాకవచ్చు ఆలయ ఆగమ శాస్త్ర నియమాలని అనుసరించి దానికి అప్లికేబుల్ ఉన్న వాటిని మాత్రమే తాకాలి. మిగిలినవన్నీ తాగరాదని చెప్తారు కదరు ఈ ద్వాదశ జ్యోతిర్ లింగాల్లో ఏది పవర్ఫుల్ లింగం ఏ లింగం శివుడికి అత్యంత ఇష్టమైనది లింగం అంటే శివుడే అంటాం కదా మళ్ళీ శివుడికి లింగానికి ఈ వ్యత్యాసం ఏమైనా ఉందా ఇదే ప్రశ్న ఒకసారి శివమహాపురాణంలో
(1:01:59) పార్వతీదేవి శివుణని అడుగుతాది సాక్షాత్తు పార్వతీ దేవికి చెప్తాడు ఈ రహస్యం శివుడు పార్వతీ దేవి ఒకసారి ఏం అడుగుతుంది అంటే స్వామి ఈ భూమండలంలో ఎన్నో రకాల జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఆ సరే ఎన్నో రకాల లింగాలు ఉన్నాయి. వాటిలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి మెటీరియల్స్ తో చేసిన లింగాలు సైకత లింగం ఉంది బంగారు లింగం ఉంది పాదరస లింగం ఉంది ఇలాగ వెండి లింగాలు ఉన్నాయి ఇలా ఎన్నో రకాల లింగాలు ఎన్నో వ్యత్యాసాలు ఉన్న శివలింగాలు ఉన్నాయి కదా వీటిలో మీకు బాగా ఇష్టమైన శివలింగం ఏది అని అడుగుతాడు.
(1:02:32) అది అంటే పార్వతీ దేవికి తెలియదని కాదు మన మనకోసం అడుగుతారు అంటే మనం మనం తెలుసుకోవాలని అడుగుతుంది. అప్పుడు శివుడు చెప్తున్నాడు పార్వతి నాకు అన్నిటికంటే ఇష్టమైన శివలింగం అధ్యాత్మలింగం దాన్ని ఆత్మలింగం అని కూడా అంటారు. అధ్యాత్మ లింకము అంటే ఎవరు ఏ సాధకుడైతే తన బృహుమధ్య స్థానంలో గాని హృదయ స్థానంలో గాని యోగపరంగా ఒక లింగం ఒక లింగ రూపాన్ని తన మనసులో స్మరించుకొని తన లోపల మనో దృక్కుతో మనో దృశ్యం తో ఆ మనోనేత్రం తో దర్శిస్తాడో ఆ దర్శించిన లింగం ఏదైతే ఉందో ఆ లింగానికి ఆధ్యాత్మ లింగం అని పేరు అదే లింగం ఆ లింగాన్ని ఎవ్వరు చూడగలుగుతారో అది మహా
(1:03:15) లింగం అది అది ఆత్మలింగం ఆ లింగాన్ని ఎవరు ఎన్ని ఎవరు ఎంతసేపు ఎంత ఎక్కువగా దాన్ని దర్శిస్తారో చూడండి చూడండి ఒకటే చూస్ మనం మనసులో చూస్తే భావం భావం నిలిపితే ధ్యానం మనం ఒక లింగాన్ని భావించి మనసులో బృహుమధ్య స్థానంలో గాని లేకపోతే హృదయ స్థానంలో గాని ఒక లింగాన్ని చూస్తాం కదా ఆ చూసిన ఆ లింగ రూపమే ఆధ్యాత్మ లింగం ఆ లింగం ఎప్పుడైతే ధ్యానం కుదురుతుందో అప్పుడు అది మనకు శక్తివంతమైన మన శరీరమే శివమయం అవుతుందని అని చెప్తారు పెద్దరు అమ్మవారు అందుకు అడుగుతుంది ఆ క్వశ్చన్ స్వామిని ఇలాంటి అతివాదులు ఉన్నారు కానీ ఫస్ట్ భక్త
(1:04:13) కర్ణప్ప హృదయం ఏంటి భక్త కర్ణప్పకు భక్తి ఏంటి అసలు ఆయన మనస్థితి ఏంటో మనం ఆలోచించాలి కదా దీని కథలోకి వెళ్దాం యాక్చువల్ గా ఆయన పేరు తిన్నాడు ఆయన కన్నప్ప అని కూడా పేరు ఆయన వాళ్ళు ఒక గూడం ఒక గూడెవాస ప్రజలు వాళ్ళు ఒక గూడెంలో నివసించే ప్రజలు వాళ్ళు వాళ్ళల్లో ఒక నాయకుడు ఉంటారు ఆ నాయకుడు వాళ్ళకి ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడికి కొడుకే ఈ తిన్నాడు.
(1:04:39) అయితే అతనికి వాళ్ళ గూడానికి సంబంధించిన ఆచార ప్రకారం ఆయనకి పట్టాభిషేకం చేస్తారు ఆయనే యువరాజుగా ప్రకటిస్తారు అయితే వాళ్ళ వృత్తి ఏంటి అంటే ఓన్లీ మాంసం ఓన్లీ జంతువుల్ని వేటాడి కడుపు నింపుకోవడమే వాళ్ళ వృత్తి అది అది తప్పిస్తే వాళ్ళకి ఏమీ తెలియదు ఆయనకి సో వాళ్ళు ఒకరోజు వేటక వెళ్తారు వేటక వెళ్తారు తన స్నేహితులతో కలిసి తిన్నాడు వేటకెళ్తారు వేటాడతారు తింటారు ప్రతిరోజు ఇలా జరిగిపోతుంది కానీ ఒకరోజు మాత్రము కన్నప్పకి ఏది ఏ జంతువు దొరకదు వేటాడడానికి ఆకలితో నక్క నక నక్క లాడిపోతారు ఆకలితోనే పడుకుంటారు వాళ్ళకి నిద్ర వచ్చేసింది నిద్ర నిద్రలోకి వెళ్ళిపోతారు. అయితే ఒక అడవి పంది
(1:05:14) కనిపిస్తాది కేవలం కన్నప్పకు మాత్రమే ఆ అర్ధరాత్రి ఒక అడవి పంది కనిపిస్తది. అరే ఈరోజు మనకు మాంసం దొరికింది వేట దొరికింది అని ఆ అడవి పందిని చేదించుకుంటూ పోతే అడవి పంది పరిగెత్తుకొని పరిగెత్తుకొని అడవిలోకి తీసుకెళ్లి శివలింగం ఉన్న చోట అది అంతర్దానం అయిపోతాది. అప్పుడు మొట్టమొదటిసారి కన్నప్ప శివలింగాన్ని చూస్తాడు.
(1:05:36) శివలింగాన్ని చూసిన వెంటనే ఆయన మనసులో అది రాతిలింగం అనేది లేదు అది శివుడే ఆయనక అది శివుడే ఇప్పుడు మన మనం ఏమనుకుంటాం మనం ఇదేదో మన మీద మనము శ్రీశచలం నుంచో కాశీ నుంచో తెచ్చుకున్న లింగము అనుకుంటాం కానీ అది ఆయన కాదు ఆయనక అది శివుడే అప్పుడు ఆయన ఏం చేసాడు ఆయన ప్రేమతో ఆయన ఏమి తింటాడో అదే పెడతాడు మాంసంగా ఆయన ఏం తింటాడో అదే పెట్టాడు కానీ శివుడు తినడు శివుడు మాంసం తినలేదు యక్సెప్ట్ చేశడు అంతే ఎందుకు ఆయన భక్తికి ఆయన ప్రేమకి రోజు ఇలా ఆయన ఆయన పూజ చేస్తా రోజు ఇలా మాంసం పెడతా రోజు ఆయనకి మొత్తం కైంకర్యాలన్నీ చేసేసి అక్కడే ఉండిపోతాడు.
(1:06:09) స్నేహితుడు ఎంత పిలిచినా మీ అమ్మ పిలుస్తాంది మీ అమ్మ కలవరిస్తాంది మీ నాన్న తపించిపోతున్నాడు నువ్వు రా మన గూడానికి రా మన రాజ్యానికి రా అని ఎంత పిలిచినా రాడు. నేను శివుడే ఉంటాను నేను బ్రతికితే ఈయనతోనే బ్రతుకుతాను చస్తే ఈయనతోనే చచ్చిపోతాను అని అక్కడే ఉంటాడు అన్నమాట. అయితే ఒకరోజు ఇలాగే ఆయన పూజలు చేసుకుంటా శివుడితో ఇట్లా ఆనందంగా గడుపుతా ఉంటే ఒకరోజు ఏం జరుగుతుందంటే శివుడి కంట్లో నుంచి రక్తం కారడం మొదలు పెడుతుంది.
(1:06:31) ఒక్కసారిగా శివుడి కంట్లో రక్తం చూడగానే విలవిల్ లాడిపోతాడు ఏంటి స్వామి నీ కంట్లో రక్తం ఏంటి దీనికి నేను ఏం చేయాలి అసలు నీ బాధను నేను ఎలా మానపాలి అని ఆలోచన చేస్తావ అంటే ఆయనక ఒక ఐడియా వస్తది. కంటికి కన్నే మందు వేటగాడు కదా ఆయనక అంతకంటే ఏం తెలుస్తుంది కంటికి కన్నే మందు అంటే నీ కంట్లో రక్తం వస్తుంది కాబట్టి నా కన్ను పెడితే నీకు సెట్ అవుతదేమో అనుకొని ఎప్పుడైతే కంటికి కన్నే మందు అన్న తనువం భంగము నందునో కానక తూనికా బాణము చిర్రునలాగి ఎప్పుడైతే ఆ తాట వచ్చిందో తన అంబుల పొదులో నుంచి బాణం తీసాడంట తీసి బల్ల ముకాగ్రము రక్త పద్మ దృక్కోణము
(1:07:11) చేర్చి కృచ్చి ఒక గుడ్డు వడిని పెకలించి శ్రోణిత ద్రోణికైన దైవత శిరోమణి కంటనమర్చనంతటన్ ఒక తీసి బాణంతో గుచ్చి ఆ గుడ్డుని పెకలించి బయటికి శివుడికి పెట్టాడట పెడితేనే రక్తం ఆగిపోయింది. ఇప్పుడు రెండో కంట్లో నుంచి రక్తం వస్తుంది. ఇంకా ఆయనకి అసలు ఇంకా టెన్షన్ లేదు ఇంకా ఆయనకి ఇంకా బాధ లేదు ఎందుకంటే తన రెండో కన్ను ఉంది కదా ఇచ్చేద్దాం అనుకున్నాడు చూడండి తన కళ్ళు పోతాయ అన్న ఇది లేదు ఆయనకి శివుడికి నయం చేసేయచ్చుని ఆనందంలో ఉన్నాడు.
(1:07:37) అయితే తను రెండో కన్ను పీకేదానికి మళ్ళీ బాణం తీసుకున్నాడు రెండో కన్ను గుచ్చుదామని రెండో కన్ను గుచ్చుదాం అంటే తీసిన తర్వాత కనబడదు కదా ఎక్కడ పెట్టాలో అందుకు ఒక కాలిని శివుడి కంటి శివుడి శివలింగానికి ఒక కాలిని పెట్టి బ్రొటకన వేలుతో ఇంకొక చేతితో పట్టుకొని బాణం పట్టుకొని కన్ను తీద్దామని పెట్టబోతుంటే ఆయనకు మళ్ళీ డౌట్ వచ్చింది.
(1:07:58) నేను రెండో కన్ను తీసి పెడతాను మూడో కంట్లో నుంచి రక్తం వస్తే ఎందుకంటే నీకు మూడు కళ్ళు కదా అందరూ నీకు మూడు కళ్ళు అన్నారు కదా మూడో కంలో నుంచి రక్తం వస్తే అప్పుడు చెప్తున్నాడు నా మనోదృష్టికి మూలమైన ప్రాణములు నీకు ఇత్తున్ నా మనోదృష్టికి మూలమైన నా ప్రాణాలే నీకు ఇచ్చేస్తా ఒకవేళ మూడో కంట్లో నుంచి రక్తం వస్తే అని మూడో కన్ను తీయబోతుండగా అప్పుడు ఆ శివలింగంలో నుంచి ఒక మహా కాంతి పుంజ్యం బయటిక వచ్చి ఆ కాంతి పుంజంలో నుంచి శివుడు శివుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమై రెండో కన్ను తీయబోతున్న కన్నప్ప చెయ్యిని పట్టుకుంటాడు.
(1:08:30) శివుడికి రెండో కన్ను పెట్టేద్దాం నయం చేసేద్దాం అన్న వేగం కన్నప్పదది అయితే ఎక్కడ భక్తుడు తన రెండో కన్ను కూడా కోల్పోతాడో ఆయన్ని రక్షిద్దాం ఆయనకి దర్శనం ఇద్దాం అన్నంత వేగంగా శివుడు కూడా వచ్చి ఆయన చెయ్యి పట్టుకుంటాడు. అప్పుడు పార్వతీ దేవికి చెప్తాడు అది ఎలా వచ్చాడు ఒక చేత్తో ఆయన ఒక చేత్తో కన్నప్ప చేయి పట్టుకున్నాడు రెండో చేత్తో అమ్మవారి చేయి పట్టుకున్నాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చినా పార్వతీ సమేతుడయ్యే వస్తాడు.
(1:08:52) పార్వతీ సమేతుడే అప్పుడు ఆయన దర్శనం ఇచ్చి ఆయనలో కలుపుకున్నాడు ఇప్పుడు కన్నప్ప శివుడికి చిన్న గాయం అయిందనే తన కన్నే తన ప్రాణం ఇవ్వబోయిన కన్నప్ప భక్తికి మన మన ఎస్కేపిజానికి ఎంత డిఫరెన్స్ ఉంది మీరు అట్లా కన్న ఇవ్వగలరని చూద్దాం శివుడిని అంత ప్రేమించగలండి మీరు అప్పుడు మీరు కూడా ఆయన ఏం పెట్టినా స్వీకరిస్తాడు కదా ఆయనకు తెలిసింది పెట్టాడు ఆయనకి అదే తెలియందని ఏమ లేదు కదా ఆయనకి ఏమి తెలుసో ఆయన ఏమి తింటాడో ఆయన జీవనాధారం ఏదో అదే పెట్టాడు మీ జీవనాధారం అదేనా మీరు ఓన్లీ ప్రతిరోజు మాంసం వేటాడుకొని తిని బ్రతికే జీవనాధారం ఇది కాదు కదా మీరందరిలాగే అన్ని వండుకొని
(1:09:23) చేసుకొని తింటున్నారు కదా ఎవరి నియమాలు వాళ్ళకండి భక్తి ఇంపార్టెంట్ ఇక్కడ ఆయన భక్తి హృదయం చూడండి శివుడి మీద నా ఇప్పుడు శివలింగం పూజ పూజ పేరుతో శివలింగాల మీద ముల్లులు ఉన్న పువ్వులన్నీ వేసి రొట్ట పారేసి ఆ శివలింగానికి తగిలేలాగా నిప్పులు తగిలేలాగా కర్పూరాలు వేసేసి శివుడికి మొత్తం కుంకం పసుపు అంతా మొఖానికి రాసేసి పూసేసి పామేసి ఇది భక్తా ఈ భక్తికి కన్నప భక్తికి ఎంత తేడా ఉంది అది కదా మనం నేర్చుకోవాల్సింది శివుడి పైన అచంచ చలమైన భక్తి ప్రేమే కదా మనకు కావాల్సింది అది ఉన్నవాడికి ఈశ్వర ఈశ్వర సాక్షాత్కారం అది ఉన్నవాడికి జరుగుతాది. ఎస్కే బిజానికి
(1:09:58) మాటలు ఏముందిలే ఎట్లైనా బ్రతికేయచ్చులే ఏముందిలే వెళ్ళిపోవచ్చులే ఏముందిలే తినొచ్చులే అనుకునే వాళ్ళకి కాదు ఇది కుండలిని శక్తి మనిషి శరీరంలో ఉండే చక్రాలన్నిటిని యాక్టివేట్ అవ్వడం మోడర్న్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడదాం మనిషి శరీరంలో ఉండే ప్రతి చక్రం యక్టివ్ అవ్వడం వల్ల ఒక నుంచి వచ్చే ఒక శక్తి ప్రవాహం ఏదైతే ఉందో అది నా మొత్తం తలలో తలకు చేరినప్పుడు అంటే నా శిఖరంకి చేరినప్పుడు అప్పుడు వచ్చే పవర్ నే మనం కుండలిని శక్తి అంటాం అప్పుడు అటెండ్ అయ్యే స్థాయి మనం కుండలిని స్థాయి అంటాం ఈ కుండలిని స్థాయి నిజంగా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వచ్చా
(1:10:33) అయితే ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఎన్ని చక్రాల ద్వారా పవర్ మనకు ఫ్లో అవ్వాలి ఈ యోగం అన్న సబ్జెక్ట్ ఎప్పుడైతే తీసుకుంటారో యోగం అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి YouTube లోన ప్రతి చోట ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడడమే అంటే ఏ మాత్రం గురు ఉపదేశాలు లేకుండా గురు సన్నిధిలో ఇవై చేయకుండా ఎవరు ఏది చెప్తే అది చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు అసలు అది కంప్లీట్లీ రాంగ్ అట్లా చేయనేకూడదు ఏదైనా ఈ సాధన చేసేటప్పుడు ఈ కుండలినిలో ఏ ఒక్కటి జాగృత పరిచేటప్పుడు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే లైఫ్ ఎఫెక్ట్ అవుతది.
(1:11:04) కానీ అవి ఎవ్వరు చెప్పరు ఓన్లీ వ్యూస్ కోసం వెంటనే ఆ కుండలిని జాగ్రత్త మనం YouTube ఓపెన్ చేసినామ అంటే ఆ కుండలిని జాగ్రత్త ఆ కుండలిని జాగరణ చేసుకోండి ఏంటి ఎలా అవుతది అది అహో రాత్రులు కష్టపడితే జీవితాలు ధారపోస్తే ఒక్క కుండలిని జస్ట్ యాక్టివేట్ చేసుకోవడానికి జీవితం సరిపోదు అంటే జస్ట్ మూలాధార చక్రాన్ని మనం జస్ట్ మనం యాక్టివేట్ చేసుకోవడానికి మన జీవితమే సరిపోదు అట్లాంటిది నువ్వు అన్ని అన్ని అసలు ఇప్పుడున్న మోడర్న్ ప్రపంచంలో అలాంటివాళ్ళు ఎవరూ లేరు అన్ని అన్ని చక్రాలు యాక్టివేట్ చేసుకున్నవాళ్ళు కంచి కామకోటి పీఠాధిపతులైన చంద చంద్రశేఖరేంద్ర
(1:11:34) సరస్వతి మహాస్వామి వారు మాత్రమే కుండలిని శక్తిని ఆయన జాగృతం చేసుకొని పరమాత్మ లైక్ అయినవాడు అన్నమాట కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఉన్నవంతా రాంగ్ అది యాక్చువల్గా కుండలిని జాగృతం చేసుకోవాలంటే అది ఒక పెద్ద యోగపరమైన సబ్జెక్ట్ అది ఆ ఎనిమిది అష్టాంగ యోగాలు అభ్యసించి ఒక్కొక్క కుండలిని జాగృత పరుచుకొని ఒక్కొక్క కుండలిలో ఉన్న ఒక్కొక్క దేవతా శక్తిని మనం మేలుకొలిపి అక్కడి నుంచి అది వెన్నుపాము వెన్నుపాముల నుంచి పోతుంది అది కుండలిని శక్తి మనకు మూడు నాడులు ఉంటాయి ఎడ పింగలా ల సుషుమ్న అని మూడు నాడులు ఉంటాయి.
(1:12:05) మధ్యలో ఉంటుంది సుషుమ్న నాడి ఆ సుషుమ్న నాడిలో నుంచి ఆ కుండలిన శక్తి జాగృతం అవుతుంది. కుండలిన శక్తి అంటే పాము కాదు అది యాక్చువల్గా కింద మూలాధారంలో ఉన్న ఒకానొక ఇది మాత్రమే పాము అది అది పాములాగా చుట్టుకొని ఇలా పైకి ఉంటుంది అది ఎప్పుడైతే నువ్వు యోగంలో ఎప్పుడైతే నువ్వు ధ్యాన స్థితిలో సమాధి స్థితిలో దాన్ని పొంది ఆ కుండలిని శక్తిని ఎప్పుడైతే జాగ్రత్త చేసుకున్నావో అక్కడి నుంచి అది ఏం చేస్తుందంటే ప్రతి చక్రం మీదకి పోతుంది మూలాధారం నుంచి స్టార్ట్ అయి స్వాదిష్టాన మరి ఇప్పుడు అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రార చక్రం వరకు పోతుంది.
(1:12:34) సహస్రార చక్రం దగ్గర అది ఎప్పుడైతే చేదించుకుంటుందో అక్కడ నీకు ఆ పరబ్రహ్మ అసల స్వరూపం కనిపిస్తుంది. అక్కడ నుంచి ఒక అమృత ధార పడుతుంది. అక్కడి నుంచి ఒక అమృత ధార పడుతుంది ఎప్పుడైతే నువ్వు సహస్ర చక్రం దాటుకుంటావో ఆ అమృత ధారని యోగి ఆస్వాదిస్తాడు అన్నమాట అమృత పాణం చేస్తాడు. పానం అంటే తాగడం అమృతాన్ని అలా ఆస్వాదిస్తాడు అన్నమాట.
(1:12:55) ఆస్వాదించిన యోగి మళ్ళీ ఈ జన్మ పరంపరలోకి పట్టు అక్కడి నుంచి ఆయన మోక్షం పొందుతాడు కుండలిని అనేది అంత పవర్ఫుల్ కానీ ఇప్పుడు YouTube ఛానల్స్ లో గాని ఇప్పుడు ఇంకొక చోట ఇంకొకటి చెప్పే కుండలిని అసలు అది కుండలిని అసలు మీరు అలా చేయనేకూడదు అది అది అది కచ్చితంగా గురు ఉపదేశము గురు సన్నిధిలో ఆ మంత్ర సాధన ఆ యోగ సాధనను అన్ని పర్ఫెక్ట్ గా తెలుసుకొని మాత్రమే ట్రై చేయాలి దాన్ని లేకపోతే దాని జోలికి అసలు పోనేకూడదు ఇదే కుండలిని శక్తిని అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేసే ఎంతో మంది పిచ పిచ్చి పట్టిన ఉన్నారుని చెప్పి ఎస్ పడతారు అవును అవుతుంది. అట్లా ఎందుకు అవుతుంది అంటే అది
(1:13:28) నీ ప్రాణశక్తిని దెబ్బతీస్తుంది. ఈ బీజాక్షరాలని జపం చేయడం లేదా కుండలిని అని చెప్పి ఎలా పడితే అలా ఎందుకంటే ప్రతి కుండలిని శక్తి మూలాధార స్వాధిష్టాన మణిపుర అనాధ విశుద్ధ ఆజ్ఞ సహస్త్ర అని ఇట్లా ఏడు చక్రాలు ఉన్నాయి. ఈ ఏడు చక్రాలలో ప్రతి చక్రానికి ఒక శబ్దం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తెలిసి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శబ్దన్ని వీళ్ళకి ఉపదేశంగా ఇచ్చేస్తారు.
(1:13:52) ఆ నీకు మూలాధారం యాక్టివేట్ కావాలంటే ఈ శబ్దంతో సాధన చెయ్ ఎలా చేస్తావ్ ఫస్ట్ ఆ జీవుడు ఏంటి వాడి గతి ఏంటి ఫస్ట్ అఫ్ ఆల్ వాడు అసలు ఆయన ఆయన తనకి అర్హుడా కాదా అసలు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నామం నిలబెట్టుకోగలుగుతాడా మనసు నిలబడుతుందా లేకపోతే శరీరం కరెక్ట్ గా ఉందా ఇవేమి తెలియకోకుండా డైరెక్ట్ గా మంత్రం ఇచ్చేస్తారన్నమాట ఆ కొండల్లిని జాగ్రత్త చేసుకో అది చాలా రాంగ్ అది మన ప్రాణశక్తిని 100% దెబ్బ తీస్తుంది.
(1:14:16) అట్లా తీయడం వల్లే ఆ శరీరంలోని అసమానతలన్నీ జరుగుతాయి. కాబట్టి అలా చేయకూడదు. ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు నేను అంటే ఈ పారామీటర్స్ లోనే కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఇట్లానే ఉండాలని ఎక్కడి నుంచి శాస్త్రం పతంజలి ఇప్పుడు ఏ ఈ కుండలిని శక్తి జాగృతం అన్నది ఏ వేద పురాణాల్లో ఉంది ఆయనే పెట్టాడు క్లాజు ఇవి ఇలాగే చేయాలి ఇవి ఇలాగే ఉండాలి ఇది ఇట్లే ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఈ మైక్ ఉంది ఈ మైక్ ఎవరైతే కనిపెట్టి ఉంటారో ఆయనే దీనికి రాస్తాడు కదా రూల్స్ దీన్ని ఇలానే వాడాలి తిప్పి వాడకూడదు ఇలాగే అరసాలి ఇంత దూరం ఉంటేనే ఇది పని చేస్తది ఇంత క్లోజ్
(1:14:47) గా ఉంటేనే పని చేస్తది ఇంత దూరం ఉంటే పని చేయదు ఇవన్నీ ఎవరు పెట్టారు సేమ్ ఇది కూడా అంతే కుండలిని అన్నది కుండలిని జాగృత అన్నది ఫస్ట్ అఫ్ ఆల్ యోగం అంటారు దీన్ని యోగం దీన్ని కుండలినిది ఇవన్నీ ఏంటంటే యోగం అంటారు ఆ యోగం పొందాలంటే ఫస్ట్ యమ నియమ ధారణ ప్రత్యాహార ఆసన ఈ నియమాలు ఇవన్నీ ఉంటాయి. ఈ అష్టాంగ యోగాలని ఎవరు అభ్యసించి దానిలో ఎవరు పొందుతారో వాళ్ళు అప్పుడు ఫస్ట్ స్టెప్ కుండలిని అలా పోవాలి మనం ఇంకొకటి కానీ గుర్తుపెట్టుకోండి ఒకటి భక్తులకి ఎవరైతే నిరంతరం శివ ధ్యానం చేస్తారో ఎవరైతే నిరంతరం వాళ్ళ ఇష్ట దైవం వేదం చెప్పింది
(1:15:22) వేదం చెప్పినట్టు వేదం వేదంలో ప్రతిపాదించబడిన దేవతా మూర్తి ఎవరైతే శివుని గాని విష్ణువుని గాని అమ్మవారిని గాని హృదయ స్థానంలో గాని మృగుమధ్య స్థానంలో గాని ధ్యానించి నమస్కరిస్తారో వాళ్ళకి వారికి తెలియకుండానే కుండ కుండలి జాగ్రత్త జరుగుతుంది. కుండలిని జాగ్రత్త వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది.
(1:15:43) అది ఈశ్వరుడు ప్రసాదిస్తాడుది అంతేగానీ మనం దానికోసం అనే పోతే మాత్రం అవ్వదు. ఈ కుండలిని శక్తిని అటెండ్ అయిన తర్వాత అంటే ఎందుకు అటెండ్ అవుతాం అటెండ్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ చేస్తాం అంటే పవర్స్ వస్తాయి మనక ఏమన్నా వస్తాయి అంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ నాన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాను ప్రతి కుండల్ని చేదించిన తర్వాత కొన్ని కొన్ని పవర్స్ ఉండాయి అవి 100% మనకు వస్తాయి కానీ మనం ఆ పవర్స్ కోసం దీన్ని ట్రై చేయకూడదు అది వచ్చింది మనకున్న శారీరక మానసిక పరిస్థితులు మన కుటుంబం మనకున్న ఈ ఈ సివిలైజ్డ్ సొసైటీలో అది కష్టం అవన్నీ అవ్వదు అవన్నీ చేయాలంటే కంప్లీట్
(1:16:18) గా అహోరాత్రులు దాని మీదే పడాలి దాని మీదే కష్టపడాలి. పంచాక్షరీ మంత్రం గురించి మాట్లాడినప్పుడు బీజాక్షరాల గురించి మాట్లాడినప్పుడు మనిషి శరీరంలో కచ్చితంగా మార్పులు వస్తాయి వీటిని వాడడం తప్పు అంటే తెలిసి తెలియక తరంతో వాడడం తప్పు అంటారు అంటారు మరి బీజాక్షరాలను వాడతే తప్ప మనం ఆ పవర్ ని అటెండ్ చేయవలం కదా అంతే కదా నాకు మంత్రంతోనే నేను తంత్రాన్నో లేదంటే సిద్ధినో పొందాలి.
(1:16:45) అంతేనా ఈ మంత్రాన్ని నేను వాడకపోతే ఎట్లా ఎట్లా వాడొచ్చు ఋషులు గురువులు ఎంతో మంది మనకి ఎన్నో స్తోత్రాలు ఇచ్చారు కదా మనకి లలిత సహస్రనామం ఉంది శివ సహస్రనామం ఉంది విష్ణు సహస్రనామం ఉంది ఆ ఇవన్నీ దానికి దానికి సమానమైన శక్తి కలిగినవే కానీ మనం ఏం చేస్తామ అంటే మనకి ఏంటంటే మనకి వెంటనే రావాలి రిజల్ట్ మనకి స్పాట్ లో రిజల్ట్ వచ్చేయాలి అంటే బీజాక్షరం దీనికన్నా శక్తివంతమైంది దీనికన్నా శక్తివంతమైనది కాదురా బాబు దానికి శక్తి ఉంది దాన్ని అందుకోనే శక్తి నీ శరీరానికి ఉందా నీ మనసుకు ఉందా లేదు కదా అప్పుడు నువ్వు బీజాక్షరాలు ప్రతి ఒక్కరు బీజాక్షరాల మంత్ర జపం చేయనేకూడదు
(1:17:18) బీజాక్షర మంత్ర జపం కేవలం గురు ఉపదేశంగా మాత్రమే చేయాలి అది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు ఆ గురువుకు కూడా ఆ బీజాక్షర జపం మీద సిద్ధి ఉంటేనే అది శిష్యుడికి ఇవ్వాలి. ఆ దేవత మీద ఆయనకు అంత పెడతగని పట్టు ఉంటేనే ఇప్పుడు మనక ఏదో జబ్బు చేసింది జబ్బు చేసిందని మనం ఇంటర్నెట్ లో కొట్టుకొని ఏదో ఒక మెడిసిన్ మనకు నచ్చిన మెడిసిన్ వేసుకుంటామా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటాం కదా సేమ్ యస్ ఇట్ ఇస్ ఇది కూడా గురువు ఇక్కడ డాక్టర్ శిష్యుడు మన జీవుడు మనం శిష్యుడు మనం ఆ రోగులం ఆయన ఏం చేసాడు వారి యొక్క అర్హతలను పట్టి మాత్రమే ఇస్తాడు అసలు ఈ జీవునికి
(1:17:53) ఏముంది ఆయన మాత్రం తెలుసుకోగలుగుతాడు అసలు ఈ జీవునికి స్థాయి ఏంది జీవుడు ఎక్కడ ఉన్నాడు అసలు ఇతను ఇతనికి ఈ మంత్రం ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇతనికి ఎంతవరకు సిద్ధి ఉందని ఆయన చెక్ చేసి చెక్ చేసి ఇస్తాడు అది. 11 సంవత్సరాలు గురువు దగ్గర అహో రాత్రులు ఆయన సృశూష చేస్తే ఆయన చెప్పిన చిన్న చిన్న నామాలు మంత్రాలు మనసును అధీనంలో పరుచుకొని చేసుకున్న సాధనల తర్వాత ఇచ్చే మంత్రం అది బీజాక్షరం.
(1:18:16) అంతేగాని ఊరికే సక్కని ఎవరో ఇంటర్నెట్ లో పోయేది YouTube లో పోయేది ఆ పెళ్లి కావాలంటే నేను బయటికి చెప్పకూడదు ఆ మంత్రాలు పెళ్లి కావాలంటే బీజాక్షరాలతో జపం నేను చేయనేకూడదు అలా చేస్తే ప్రాణశక్తికి సంకటం ఏర్పడుతుంది. మనిషి ప్రాణశక్తిని దెబ్బ తీసింది అది మనకి మనకి సడన్ గా ఫలితం చూపియకపోవచ్చు బీజాక్షులు మందర సాధన గురించి మాట్లాడినప్పుడు మీరు ఏమన్నారు దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అర్హత లేని వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నారు.
(1:18:44) అర్హత పొందేది ఎలా దాన్ని పలకడమేనా బీజాక్షరాలని ఫస్ట్ పలకడం అన్నది కాదు నాన్న బీజాక్షరం అన్నది మంత్రము మంత్రము అంటే మననా త్రాయత్తే ఇది మంత్రం అంటే మననం చేసుకునేది మంత్రం అది బీజాక్షరం అనేది శబ్దం అనేది శబ్దం ఒక మంత్రం అది దేవతను స్పందింపచేసే ఒకానొక శబ్దానికి మంత్రం అని పేరు ఓకే ఆ మంత్రం పలికినప్పుడే నీ లోపల దేవత యక్టివేట్ అవుతది.
(1:19:10) అలాంటిది అంతటి దేవతా శక్తిని అంతా కూర్చి పవర్ ప్యాక్ చేసి బీజాక్షరాల్లో పెట్టింటారు. అది అందుకోవడానికి జీవుడికి ఆ స్థాయి ఉందా లేదా ఫస్ట్ క్వశ్చన్ అక్కడ చేసుకోవాలి. ఎవ్వరు పడితే వాళ్ళు బీజాక్షరాలు ఇచ్చినారు కాబట్టి చేయకూడదు బీజాక్షరాలు అన్నవి ఓన్లీ ఆ జీవుడి యొక్క స్థాయిని వాడి సాధన తీవ్రతను బట్టి గురువు ఉపదేశించాల్సిన ఒకానొక పద్ధతి ఇది గురువు ఉపదేశం ద్వారా మాత్రమే పొందాలి.
(1:19:33) వేరేవాడు పొందనేకూడదు. YouTube లో చూసిన వాడు చూసిన పెడిసిన నేను ఇంకా దానికి ఎవ్వరు ఏం చేసేయదులే గాత్రీ మంత్రం రింగ్టోన్ లో పెట్టుకోవడం మహా మృత్యుంజయ మంత్రాలని కాలర్ టోన్ లో పెట్టుకోవడం ఇవన్నీ ప్రాణ సంకటం అంటే ప్రాణశక్తిని ఇబ్బంది పెడతాయి. ఇన్స్టెంట్ గా జరగకపోయినా కచ్చితంగా ఒకానొక టైంలో అది ఇబ్బంది పెడతాయి.
(1:19:54) ఆ ఎందుకండి దేవతే కదా ఆ దేవతే కదా అట్లైతే మంచే చేయాలి కదా అవును శక్తి ఉంది ఎక్కడ శక్తి ఉందో అక్కడ నియమం ఉండి తీరుతుంది ఎనర్జీ ఎనర్జీ ఎక్కడఉందో అక్కడ నియమం ఉండి తీరుతుంది నీ ఇంట్లో కరెంటే నీకు ఏసి ఇస్తుంది ఫ్యాన్ ఇస్తుంది ఫ్రిడ్జ్ ఇస్తుంది అనిపోయి ముట్టుకుంటావా ఎలా పడతావా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా నువ్వు తాగగలుగుతామా ఏమవుతుంది తాగితే నీ ఇంటి దీపమే అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలుతది ఇది కూడా అంతం సాధన లేనిది ఎప్పుడు ఏది చేయకూడదు చాలా మంది అడుగుతా ఉంటారు అన్న ఏంటి బీజాక్షరాలు అలాంటివి ఏంటి అని బట్ నేను డైరెక్ట్ గా చెప్పకూడదు బట్ బట్ వాళ్ళందరి కోసం చెప్పాల్సి
(1:20:24) వస్తుంది ఓం హ్రీం క్లీం శ్రీం హైం ఇలా ఇలా సింగిల్ లెటర్ వర్డ్స్ ఉంటాయి. అవన్నీ బీజాక్షరాలు అవి చాలా శక్తివంతమైనవి. కాబట్టి అవి చేయకూడదు. అర్హత ఉన్నవాళ్ళే మరి బీజాక్షరాలు వాడాలంటే మరి అర్హత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు లెట్లు చూసుకోవాలి. ఈ క్వశ్చన్ ఋషులకి వచ్చిండదా? ఇదే మీరు అడిగిన ఇదే క్వశ్చన్ ఋషికి తట్టిండదా? ఇచ్చారు కదా స్తోత్రాలు అష్టోత్తరాలు లలితా సహస్రనామాలు ఉన్నాయి కదా వాటికి వీటికి సమానమైన శక్తే మీరు ఎంత తీవ్రతగా ఎంత ఎంత చిత్తశుద్ధితో ఎంత ప్రశాంతమైన మనసుతో ఎంత భక్తి ప్రేమలతో పట్టుకున్నారు అన్నదే పాయింట్ నామానికి కూడా అదే శక్తి ఉంది
(1:21:04) వాడుకోవచ్చు ఇంకొందిలే నామాలు ఏ నామం చేసినా తరించొచ్చు అందుకే అంటాడు కదా రామదాసు తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న తారక తారక మంత్రం రామనామం తారక మంత్రం వాడుకోండి రామ శివ బీజాక్షరాల ద్వారా నువ్వు ఏ దేవతనైతే పొందుతాన్నావో ఈ మంత్రాల ద్వారా అదే దేవతను పొందుతావ్ శక్తి సమానమే సాధన డిఫరెన్స్ అంతే ఓకే మృత్యుంజయ మంత్రం కూడా వాడకూడదు అని ఇందాక కన్వర్షన్ లోకి మాట్లాడ మృత్యుంజయ మంత్రాన్ని వాడడం వల్ల ఎంతోమంది ఈ అపమృత్యువు అని అంటాం కదా ఈ మృత్యువు దగ్గర నుంచి తప్పించుకున్నారని వింటాం కొంతమంది ఈ మంత్ర సాధన వల్లనే వాళ్ళు
(1:21:41) కరెక్ట్ గా బతికారు లేదంటే ఎలాంటి గండనా తప్పించుగలిగారు గారు అని చాలా వింటాం మరి మృత్యుంజయ మంత్రాన్నే చదవకపోతే మరి ఎట్లా మృత్యుంజయ మంత్రం ఎవరిని చూపిస్తుంది శివుడిని చూపిస్తుంది. శివుడు మృత్యుంజయ అని అన్నామంటే శివుడికి ఒక సింబాలిజం ఉంటుంది కదా ఆయన రూపానికి సంబంధించి ఉంటుంది కదా ఇప్పుడు మనం శివుడి రూపం గురించి ఆలోచన చేద్దాం.
(1:22:02) ఆ మృత్యుంజయ అనేది ఎవరిని చూపిస్తుందో ఆయన గురించి ఆలోచన చేద్దాం. శివుడు మృత్యుజ రూపం ఎలా ఉంటుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రూపాన్ని గాని ఈ రూపాన్ని ఎవరు ధ్యానిస్తారో ఈ రూపాన్ని ఎవరు మనసులో నిలుపుకుంటారో వాళ్ళకి అపమృత్యువుల దోషాలు పోతాయి అంటే కొన్ని కొంతమంది లైఫ్ లో ఫ్యామిలీలో సడన్ డెత్స్ ఉంటాయి. అపమృత్యు దోషాలు అకాల మృత్యు దోషాలు అంటారు అంటే ఉన్నట్లుండి చిన్న చిన్న దోషాలకే ప్రాణం పోతా ఉంటుంది.
(1:22:25) అలాంటి వాటిని పడకుండా ఈశ్వరుడు రక్షిస్తాడు అన్నమాట అంత శక్తివంతమైన రూప ధ్యానం అంటారు దీన్ని ఆయన ఎలా ఉంటాడు అంటే ఆయన ఫస్ట్ ఎనిమిది చేతులతో ఉంటాడు. పైన నాలుగు చేతుల్లో అమృత కలశాలు పట్టుకొని ఉంటాడు. కింద రెండు చేతులతో ఒక చేత్తో మృగీ ముద్ర అంటారు దీన్ని ఇది మృగీ ముద్ర ఇంకొక చేత్తో అక్షమాల పట్టుకొని ఉంటాడు. అక్షమాల అంటే అ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలని అక్షమాల అంటారు అంటే సమస్తమైన మంత్రం మంత్రం అంటే అక్షరాలే కదా సమస్తమైన మంత్రాల యొక్క శక్తిని ఆయన మాలగా పట్టుకున్నాడు.
(1:22:54) ఇంకొక చోట మురుగీ ముద్ర పట్టుకోండి మురుగీ ముద్ర మనసుకి సంకేతం జింకను పట్టుకోమ జింకను చూసిం కదా దాని అర్థం ఏంటంటే ఒకసారి ఆలోచించాలి అసలు ఏంటి ఈ మూర్తి ఏంటి ఇదఏంటి మనం డైరెక్ట్ గా మంత్రంలోకి వెళ్ళిపోకూడదు ఫస్ట్ ఆ మంత్రం మంత్రం మూర్తి స్వరూపం ఏందో చూడాలి కదా ఆయన ఏం చేసాడు మృగీ ముద్ర పట్టుకొని ఉంటాడు మృగీ ముద్ర మనసుకు సంకేతం అంటే మన అచంచలమైన మనసు మనసు లేని జింకలాగా పరిగెడతా ఉంటది ఒక చోట ఉంటది కదా మన మనసు అట్లా మనసుని నిలిపిన వాడికి ఎట్లా మంత్ర సాధనతో మంత్ర మంత్ర సాధనతో మనసు నిలిపిన వాడికి అమృతత్వం ఆయన పై నుంచి అమృతం వలకపోసుకుంటా
(1:23:27) ఉంటాడు తలమీద ఆ అమృత దారాలతో ఆయన తడిచిపోతా ఉంటాడు కింద రెండు చేతులతో మళ్ళీ రెండు అమృత కలశాలు పట్టుకొని ఉంటాడు. ఎప్పుడైతే ఇవి ఖాళీ అయితాయో ఇక్కడి నుంచి ఇవి పైకి వెళ్తాయి ఆయన నిత్యం అమృతంతో తడిచిపోతా ఉంటాడు. అంత అది ఇది మృత్యుంజయ స్వరూపం మృత్యుంజయ రూపం ఈ రూపాన్ని ఎవరు ధ్యానిస్తారో వాళ్ళకి అకాల మృత్యు దోషాలు పోతాయి సడన్ డెత్స్ అనేవి ఆగిపోతాయి.
(1:23:49) ఇప్పుడు ఈ మృత్యుంజయ మంత్రానికి మృత్యుంజయాయ నమఃశివాయ అన్నది మంత్రం ఇది మహా మంత్రమే ఇది బయటికి పలకడం చేయకూడదు మననం చేసుకోవచ్చు అది కూడా గురు ఉపదేశం ఉంటే బయటికి పలకడం అంటే చేయకూడదు ఆ మంత్రం ఏంటి ఫస్ట్ ఆ మంత్రం ఏంటో చూద్దాం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాత్ మృత్యోర్ ముక్షీయమామృత అంటే త్రయంబకుడు ఆయన మూడు కళ్ళవాడు యజామహుడు యజామహి త్రయంబకం అంటే మూడు కళ్ళవాడు యజామహే అంటేజ యజమాన స్వరూపుడు అంటే లోపల ఆత్మశక్తిగా ఉన్నవాడు సుగంధిం పుష్టివర్ధనం ఆయన ఏం చేస్తాడు ఉర్వారుక మివబంధన అంటే మృత్యువు నుంచి బంధాన్ని తొలగించి అమృతత్వంతో నీకు అమృతత్వంలోకి
(1:24:31) నిన్ను కలుపుతాడు. దాని మంత్రార్థం అది అది మహామంత్రం అది మీరు అన్నట్టు మీరు అన్నారు ఇందాక మృత్యుంజయ మహామంత్రం చెప్పి ఎంతో మంది ఎన్నో క్యూర్ చేసుకున్నారు అని కానీ సరైన సాధన పద్ధతులు ఉంటాయి దేనికైనా ఎలా పడితే అలా పని చేసి ఎలా పడితే అలా చేయకూడదు అనే చెప్తున్నాం అంతే థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్న అండ్ చాలా నేర్చుకున్నాను శివుడి గురించి నేను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్ మేము అనుకున్నప్పుడు ఈ కన్వేషన్ లో శివుడి గురించి మాట్లాడాలి శివుడి గురించి తెలియాలి జనాలకి ఏంటి శివుడు అనేది తీసుకురావాలి అనుకున్నాం థాంక్యూ థాంక్యూ
(1:25:03) సో మచ్
No comments:
Post a Comment