Friday, May 23, 2025

500 మందిపై అత్యాచారం చేసిన చర్చి ఫాదర్స్//Church Fathers Who Raped 500 People...

500 మందిపై అత్యాచారం చేసిన చర్చి ఫాదర్స్//Church Fathers Who Raped 500 People...



ఈ వార్త ఆశ్చర్యం కలిగించవచ్చు లేకపోతే కలిగించకపోవచ్చు లేదా ఇది సాధారణ విషయమో అనుకోవచ్చు కానీ ఈ పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ క్యాథలిక్ సెర్చ్ అనేది దాదాపు ఇందులో పనిచేసినటువంటి గురువులందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి ఈ విశ్వాసాన్ని అంటే ఎవరైతే యేసుప్రభువుని నమ్మారో ఎవరైతే ఈ యొక్క విశ్వాసులు వస్తారో అందులో అందమైనటువంటి అమ్మాయిలని ఎంపిక చేసుకొని వీళ్ళందరూ కూడా దాదాపు 500 మంది మహిళలపై లైంగిక దాడులు చేశారు ఇప్పటి నుంచి కాదు 1960 నుంచి కూడా వీళ్ళు ఇలా లైంగిక దాడులు చేస్తూనే వచ్చారు. చివరికి వీళ్ళందరూ కలిసి 2020 లో వీళ్ళైతే మత గురువులపై కేసు పెట్టడం జరిగింది. ఈ మత గురువుల పై కేసు పెడితే వీళ్ళందరూ పైకోర్టుకి వెళ్లకుండా ఈ యొక్క క్యాథలిక్ చర్చి ఏం చేసిందంటే 18 కోట్ల డాలర్లు వీళ్ళకైతే నష్టపరిహారంగా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ 500 మంది 18 కోట్ల డాలర్లని అంగీకరించడం లేదు ఇది బాధ్యతలకి చెంపు చెల్లిమెం అనిపించేలా చేయడమే తప్ప ఇది దేనికి పనికి రానటువంటి నష్టపరిహారం అంటూ మళ్లీ వాళ్ళు పైకోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది మొత్తం దీని గురించి గురించి చూద్దాం. క్యాథలిక్ మత గురువు చేతిలో లైంగిక దురాగతాలకు గురైన బాధ్యతలకు దాదాపు 18 కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ఆర్చ్ డయాసిస్ ఆఫ్ న్యూ ఆర్లిన్ అంగీకరించింది. క్యాథలిక్ చర్చి వ్యవస్థ కుదుర్చుకున్న ఇలాంటి వరుస పరిహార చెల్లింపు ఒప్పందాల్లో ఇది తాజా పరిణామం. ఈ మొత్తాన్ని ఆర్చ్ డయాసిస్ తో పాటు చర్చి సముదాయాలు తదితరలు సమకూరుస్తారని పరిహార చెల్లింపు ఒప్పందం కుదరడానికి కారణమైన ఒక కమిటీ తన ప్రకటనలో పేర్కొంది. అయితే లైంగిక దాడులు బాధ్యతల్లో అనేకులు ఈ పరిహారాన్ని అంగీకరించడం లేదని వారి న్యాయవాదులు చెబుతున్నారు. బాధ్యతల్లో అత్యధికులు ఈ పరిహారాన్ని అంగీకరించబోరని తెలిసే ఈ ఒప్పందాన్ని రహస్యంగా కుదుర్చుకున్నారు అని న్యాయవాదులు సోరెన్ గిస్లెసన్ జానీ డెనీలు ఒక వార్త సంస్థకు తెలియజేశారు. ఈ పరిహార ఒప్పందం అవమానకరమని ఇది బాధితుల మొహాలపై చాచి కొట్టినట్లుగా ఉందని ఆరోన్ హెబర్ట్ అన్నారు. 1960 దశకంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలునిగా ఒక మత గురువు చేతిలో లైంగిక అత్యాచారానికి గురయ్యానని హెబర్ట్ అంటున్నారు. బాధితులు పైకోర్టుకు వెళ్లకుండా నివారించేందుకే ఆర్చ్ డయాసిస్ ఆఫ్ న్యూ ఆర్లీన్స్ ఆర్బి బిషప్ ఎమండ్లు ఈ పరిహారం ఇవ్వచుతున్నారని ఆయన పేర్కొన్నారు. మత గురువుల చేతలో లైంగిక దాడులకు గురయ్యామని ఆరోపిస్తూ 500 మందికి పైగా 2020 లో కోర్టులో కేసు దాఖల్ చేశారు. ఈ కేసు పరిష్కారంలో భాగంగా కుదిరిన పరిహార చెల్లింపు ఒప్పందం అమలు కావాలంటే బాధితల అంగీకారం తప్పనిసరి లేదంటే అది పై కోర్టుకి వెళ్తూ ఉంటుంది. అంటే ఇందులో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఉన్నారు. ఎనిమిది ఏళ్లప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని చెప్తుండు కదా హెబార్ట్ ఇప్పుడు ఇంచుమించు ఆయనకైతే 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే వీళ్ళపై కేసులు వేయడం జరిగింది. అంటే ఎంత దారుణమో మీరే చూడండి. ఇంతకుముందు కూడా ఆఫ్రికా దేశం అయినటువంటి ఒక దేశంలో 300 మందిని ఈ విశ్వాసుల్ని చంపేసి పిల్లలతో సహా చంపేసి అదే చర్చి కింద పాతి పెట్టేసేది ఒక ఆవిడ. ఆవిడ ఏమవచ్చేసి చర్చి ఫాస్టర్ అమ్మ అన్నమాట. అలాంటి ఆవిడ ఇంత దారుణం చేసింది. అంటే చర్చిలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో మీరే చూడండి. ఇప్పుడు అమెరికాలో ఇది ఒక సంచలనం కదా కానీ దీన్ని ఇప్పుడు తొక్కి పట్టేస్తారు

No comments:

Post a Comment