క్రీస్తు రెండోవ రాకడ - ఇది నిజానికి ఒక కోడ్ నేమ్ (Secret Code). క్రీస్తు రెండోవ రాకడ అంటే క్రీస్తు మళ్లీ దిగి వస్తాడని అర్థం కాదు. క్రిస్టియానిటీ ఈసారి చేయబోయే ఎటాక్ యొక్క Secret Code. ఆ పనినే వీళ్ళు క్రీస్తు రెండోవ రాకడ అని కోడ్ నేమ్ చేశారు.
భారీ కుట్రకు శ్రీకారం!
ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళినా ఇదే మాట. కొత్త కొత్త ఫాస్టర్లను తయారు చేస్తున్నారట. కేరళ, తమిళనాట నుంచి ఫాస్టర్లను రంగంలోకి దింపుతున్నారట. బెంగుళూరులోని బాప్టిస్ట్ ట్రైనింగ్ కేంద్రాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారట.
ఇంతకీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? 2024 కల్లా ఆంధ్రా & తెలంగాణలో 2 కోట్ల మంది ప్రజలను మతం మార్చాలని అత్యంత భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. శిక్షణ పూర్తయ్యాక వీరిని ప్రతి ఊరికి పంపడం, ప్రతి వీధిలో నాలుగైదు రేకులేసి ఒక చర్చిని కట్టడం, మీకు మా ప్రార్ధనలతో రోగం నయం చేయిస్తామని చెప్పి కొద్ధి కొద్ధిగా వారికి చేరవై మతం మార్చటం.
ఊరిలో హిందువులు ఎదురు తిరగకుండా APలో 151 మంది MLA లతో మైనారిటీల పేరుతో కైస్తవులకోసం అసెంబ్లీలో బలమైన చట్టాలను తయారు చేయడం, పోలీసు ఉద్యోగాలలో కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇప్పించి 70% దాకా క్రైస్తవులకు ఉద్యోగాలను ఇప్పించి వారిని ప్రతి గ్రామంలో చర్చిలకు రక్షణగా పెట్టడం, హిందువులు ఎక్కువ మాట్లాడితే వారిమీద కేసులు పెట్టడం, ఇప్పుడున్న గ్రామ వాలెంటరీలలో చాలామందిని తీసేసి, ₹10,000 జీతం వచ్చే కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పి ఆయా స్థానాలలో క్రైస్తవులకు ఉద్యోగ అవకాశాలిప్పించి, మతం మారితేనే జాబు ఇచ్చేలా చేస్తా అని వారి చేత రికమండేషన్ చేయించడం, వీలైనంత ఎక్కువగా ఎస్సీ ఎస్టీ సోదరులని ఆకర్షించడం, తద్వారా ఎదురుతిరిగిన వాళ్ళు ఎవరైనా తారసపడితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ చట్టాలను ఉపయోగించి కేసులు బనాయించడం, క్రైస్తవుల పరిరక్షణకు ఆలయాల నిధులను వినియోగించడం వంటి పనులకు రంగం సిద్ధం చేయబోతున్నారు.
YS రాజశేఖర్ రెడ్డి హయాంలో బ్రదర్ అనిల్ కుమార్ లాంటి ఫాస్టర్ల ప్రోత్సాహంతో ఒంగోలులో జరిగిన పెద్ధ సభలో ఒకే ఒక్క రోజున లక్షమందిని మతం మార్చిన సంఘటన అప్పుడే మరిచారా?
మళ్ళీ అటువంటి ప్రణాళిక క్రీస్తు రెండో రాకడ ప్రణాళికలో ఇప్పుడు సిద్ధమైంది. వచ్చే 2 సంవత్సరాలు వాళ్ళకు చాలా కీలకమట. భీజాలు ఇప్పటి నుంచి వేసుకుంటూ వెళ్తున్నారు.
మరో విచిత్రమేంటంటే ఈ మార్పిడలకు ఆంధ్రాలో YSRCP కార్యకర్తలను వాడుకుంటారట. అది వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళు ఆ ట్రాప్ లో పడిపోతారట. మరి ఇలా చేస్తే హిందువులు జగన్ కు 2024 ఓట్లు వెయ్యరు కదా అనుకుంటారేమో. కోటి మంది క్రైస్తవులుగా మారితే వాళ్ళకు ఓటు బ్యాంకు అమాంతం పెరిగిపోతుంది. ఆంధ్రా కాస్తా ఈశాన్యరాష్ట్రంలా మారిపోతుంది. ఇక వారికి మన హిందువుల ఓట్లు ఎందుకు. పోనీలే కేంధ్రంలో BJP ఉంది కదా వీటిని ఆపుతారేమో అనే ఆశ మీలో ఉంటే వాటిని వదులుకోండి. ఎందుకంటే BJP నాయకులు ఎంతపోరాడినా కేంద్రానికి కొన్ని ప్రొటోకాల్లుంటాయి. రాష్ట్ర పరిపాలన వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని కొన్ని నియమాలున్నాయి. పోనీ హిందూ YCP MLA లు రాజీనామా చేస్తే సరిపోతుంది కదా అనుకుంటే పొరబాటే. వారిది బలమైన సంఖ్య(151)తో ఏర్పడిన సుస్థిర ప్రభుత్వం. 62 మంది రాజీనామా చెయ్యడమంటే చాలా కష్టం. అందునా డబ్బుల కోసం, అధికారం కోసం వెంపర్లాడే రాజకీయనాయకులు హిందూ ధర్మం కోసం రాజీనామా చేస్తారనుకోవడం మన భ్రమ మాత్రమే.
తెలంగాణ విషయానికొస్తే మండల వ్యవస్థలో గ్రామ గ్రామానికి చొచ్చుకు పోవాలని బలమైన ప్రణాళికతో ఇప్పుడు చాలా సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. ఖమ్మం వరంగల్ జిల్లాలలో మారుమూల ప్రాంతాల కేంద్రంగా ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తున్నారట.
ప్రస్తుతం ఏం జరుగుతుంది?
ఆలయ రక్షణ వ్యవస్థకు వెన్నెముకైన దేవాలయ భూములను ప్రభుత్వపరం చేసి క్రైస్తవ సంస్థల నాయకులకు తక్కువధరకు అమ్మడానికి రంగం సిద్ధం చేసింది ఆంధ్ర లో ఉన్న క్రైస్తవ ప్రభుత్వం. అసెంబ్లీలో హిందువులకు, హిందూ దేవాలయాలకు వ్యతిరేకంగా ఒక్క బిల్లు పాస్ చేస్తే హిందువు తలరాతలు మారిపోతాయి. అడ్డుచెప్పడానికి ఒక్క BJP MLA ను కూడా ఎన్నుకోలేదు మనం. మన హైందవ సోదరులంతా ఒక్కటి గుర్తుంచుకోండి. ఆంధ్రలో ఆ పెద్దమనిషి పక్కా క్రైస్తవుడు, అతని ఇంటికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. కేవలం రాజకీయలబ్ధికి వాడకుంటున్నాడు. ఇంకా కులం కులం అని మాయా భ్రమలో బ్రతుకుతూ మన హిందూ ధర్మానికి అన్యాయం చేయకండి. భగవంతుడి ఆలయాలను రోడ్డు మీదకు నెట్టకండి. కోటి మంది హిందువులు మతం మారి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. మన ధర్మం కోసం మనమే పోరాడాలి. ఇది మనకే ఆఖరి అవకాశం. మన ముందు తరం గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి మన మేల్కొనక తప్పదు.
ఈ దేశంలో క్రైస్తవ సంస్థలు. గిరిజన ఆదివాసి. దళిత సాంప్రదాయాలు సర్వనాశనం చేసుకుంటూ విదేశీ సంస్కృతిని బలవంతంగా పేద వర్గాలలో నింపుతున్న విష సంస్కృతికి. వ్యతిరేకంగా. చత్తీస్గఢ్లో ఆదివాసీల్లో తిరుగుబాటు మొదలైంది.. ఆర్థికంగా పేదవారైనా. వారి గుణంలో గొప్ప ధనవంతులుగా భావించాలి. మా సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తున్న. ఈ క్రైస్తవ మతం మాకొద్దు అంటూ వారి తిరుగుబాటు దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకోవాలని.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి అన్ని కులాలలో చైతన్యం తీసుకొచ్చి విదేశీ సంస్కృతిని విదేశీ మతాన్ని . వీడి మన హిందూ ధర్మం గొప్పదని కొనియాడే రోజులు కోసం ముఖ్యంగా. యువత పీఠాధిపతులు మఠాధిపతులు అనేకమైన హిందూ సంస్థలు ప్రతినిత్యం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని పని చేయాలని పెద్దలకు నా విన్నపం.. ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో. మేము కొందరు పెద్దల సహకారంతో ఈ పని చేస్తున్నాం..
No comments:
Post a Comment