Mahavatar Babaji 1: హిమాలయ యోగుల అద్భుత శక్తులు | The Secret of Kriya Yoga | Ananda Lakshmi Studios
Author Name:Ananda Lakshmi Bhakthi (Studios)
Youtube Channel Url:https://www.youtube.com/@anandalakshmistudios
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1RJZTzA3abU
Transcript:
(00:00) క్రియాయోగం ఒక ప్రాచీన యోగశాస్త్రం విజ్ఞులైన భారతీయ ఋషులు ప్రాచీన కాలంలోనే ఆధ్యాత్మిక శాస్త్రమైన క్రియాయోగాన్ని కనుగొన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయం భగవద్గీతలో ప్రస్తావించారు. పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో దీని గురించిన ప్రస్తావన చేశారు. అయితే ఈ శాస్త్రం శతాబ్దాల పాటు మరుగున పడిపోయింది.
(00:24) మహాయోగి శ్రీ మహావతార బాబాజీ ఆయన శిష్యులైన లాహిరు మహాశయులు ఆయన శిష్యులైన యోక్తేశ్వర గిరి మహారాజ్ ఆయన శిష్యులైన పరమహంస యోగానంద గారు ఇంకా ఎందరు ఈ గురు శిష్య పరంపర ద్వారా క్రియాయోగం పునరుద్ధరించబడింది. పరమహంస యోగానంద గారి సూచన ఫలితంగా విదేశాల్లో కూడా 1920 సంవత్సరం నుండి క్రియాయోగ సాధన మొదలైంది. అయితే మహా అవతార్ బాబాజీ గారి గురించి ఆయన శిష్యుల గురించి మేము తెలుసుకున్నవి మా ప్రేక్షకులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాం.
(00:55) మా ఇంతకుముందు వీడియోలు ఆదరించినట్లే ఈ వీడియోలు కూడా ఆదరిస్తారని తెలుస్తూ మీ ఆనంద లక్ష్మి భక్తి ఛానల్ ఏకేవా [సంగీతం] అవతార పురుషులందరూ ఈ జగన్నాటకల్లో అవసరమైనప్పుడు వారి వారి పాత్రలని పోషిస్తారు. దీనికి మహావతార బాబా జీవిత కథే ఉదాహరణగా చెబుతారు. [సంగీతం] గౌతమ బుద్ధుడు తన శరీర పతనం తర్వాత తన బోధనలు 500 సంవత్సరాలకు కనుమరుగ అవుతాయని తెలియజేశారు.
(01:35) అంతేకాకుండా 800 సంవత్సరాల తర్వాత నాగ అన్న పేరు కలిసిన మరో సిద్ధుడు ఈ బోధలను మరలా వెలుగులోకి తెస్తాడు. నాగార్జున అనే వ్యక్తి 800 సంవత్సరాల తర్వాత ఈ బోధనను ప్రచారం చేశారు. అంతేకాకుండా తన తర్వాత కాలంలో మైత్రేయ అంటే విశ్వ బోధకుడు జనియిస్తాడని నాగశబ్దం అతని పేరులో ఉంటుందని తెలియజేశారు. నాకు శబ్దం కలిగిన ఆ మహాపురుషుడు సిద్ధయోగిగా ఈనాడు మనకు ఎరుగులో నిలబడిన దివ్యమూర్తి ఆ బాబాజీ [సంగీతం] పరంగపుట్టాయి అన్న తమిళనాడులోని కుగ్రామంలో సముద్రంలో కలిసే కావేరి నది వడ్డున ఒక దివ్యశువు జన్మించడం జరిగింది.
(02:16) ముందే నిర్ణయించిన ప్రకారం నాగశబ్దంతో [గొంతు సవరించుకోవడం] కలిసిన ఆయన పేరు నాగరాజు అని ఆయన తల్లిదండ్రులు నామకరణం చేశారు. కుండలిలో ఉన్న దివ్య చైతన్య శక్తికి మరియొక పేరు నాగరాజు దక్షిణ భారతదేశంలో మరి చెట్ల కింద ఈనాటి నుండో ఈనాటి వరకు నాగ ప్రతిమలను మనం చూస్తుంటాం. ఈయన వడల గోత్రంలో రోహిణి నక్షత్రంలో జన్మించారు.
(02:41) శ్రీకృష్ణుడు పుట్టిన జనన నక్షత్రం శ్రీ బాబాజీ జనన నక్షత్రం ఒకటి కావడం విశ్వ చైతన్య భూమికలో ఒక కారణం కావచ్చు. శ్రీకృష్ణుడి దివ్య అవతార జననం జూలై 20 3228 బీసి అని తెలియజేయబడింది. కార్తీక దీపోత్సవం నాడు నాగరాజు జన్మించారు. ఈ పండుగను కార్తీక మాస పున్నమినాడు జరుపుకుంటాం. చీకటిపై విజయంగా అజ్ఞానాంధకారాన్ని తొలగించుకోవడానికి చిహ్నంగా కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు.
(03:08) అంతేగాక మురుగ అంటే కుమారస్వామి తారకాసనిపై విజయం సాధించిన రోజు శ్రీరామచంద్రమూర్తి రావణాసురవధ అనంతరం అయోధ్య చేరిన రోజు అటువంటి పవిత్రమైన విశిష్టమైన రోజు బాబాజీ జన్మదినం శ్రీ కార్తికేయ స్వామి శ్రీకృష్ణుడు దివ్య అనుగ్రహాలు సమ్మిళితమై ఈ పరమ పవిత్ర శిశువు జన్మించాడు. కేరళ తీర ప్రాంతాల్లోని ఒక చిన్న కుగ్రామం నుండి అనేక సంవత్సరాల క్రితం ఒక నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం వచ్చి నివసించింది.
(03:37) చరిత్ర చాటినట్లుగా నంబూద్రి కుటుంబాలు దైవసేవలోనూ విజ్ఞానంలోనూ హిమాలయాల వలె భాసిల్లారు. పరమ పవిత్రము ప్రత్యక్ష శివ స్వరూపమైన కేదార్ క్షేత్రంలో ఈనాటికి శివార్చన చేస్తున్న మహనీయులు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాలు అంతేకాక దేవాలయ నిర్మాణ శాస్త్రంలో వారికి వారే సాటి ఈ దేవాలయం ఆదిశంకరాచార్యుల వారిచే 7887 లో నిర్మించబడింది ఈ పవిత్ర దేవాలయ సన్నిధిలో సాధనతో గొప్ప సిద్ధుడై బాబాజీగా ప్రపంచానికి పరిచయమైన పుణ్య పురుషుడు ఈ చిన్నారి నాగరాజు [పాడటం] నాగరాజు తండ్రి గారు గ్రామంలోని ప్రధాన దేవాలయానికి అర్చక స్వామి ఈ గ్రామం
(04:23) తమిళనాడులో ఉంది. విశ్వనియంత కరుణామూర్తి స్థావర జంగమాత్మకుడైన జంగమయ్య శివయ్య నలుగున్న దివ్య దేవాలయం అది ఈ దృశ్య జగతిలో ఎన్నో అదృశ్య శక్తులు అద్భుత విషయాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. [సంగీతం][పాడటం] ముందుచూపు కలిగి ఉండడం మనిషి సహజ స్థితి అలాంటి అద్భుత ఘటన ఈ దేవాలయంలో జరిగింది. శివ స్వరూపం క్రమంగా స్కందన రూపంగా మారింది.
(04:51) శివలింగం కుమారస్వామి స్వరూపాన్ని పొందింది. ఆనాటి భారతీయులలో ఈ మార్పు విశ్వాసాన్ని చెదరనీయకుండా చేసింది. ఆ రోజులలో ముస్లింలు పోర్చుగీస దేశీయులు హిందూ దేవాలయాలను హిందూ దేవతా మూర్తులను ధ్వంసం చేసేవారు. ఎన్నో పవిత్ర దేవాలయాలను భారతదేశంలోను శ్రీలంకలను ధ్వంసం చేశారు. ఈ దేవాలయం ఆనాటి భారతీయుల మనోసేమను భద్రపరిచింది. ఈ దేవాలయం ఈనాటికి కూడా భద్రంగా కుమారస్వామి దేవస్థానంగా చరిత్రలో నిలిచి ఉంది.
(05:20) దేవాలయంలో నిత్యం జరిగే ఆరాధనలు తన తండ్రి నియమనిష్టాపరితమైన జీవన దినచర్య. గ్రామంలో విశ్వశాంతి కోసం జరిగే యజ్ఞ యాగాదులు నాగరాజు మనోసీమను సత్యాన్వేషణకు పునాదిరాలుగా ఏర్పడ్డాయి. బ్రాహ్మణ జీవితం అంటే నిరంతర నియమబద్ధ జీవన విధానం. ఈ జీవన విధానంలో బ్రహ్మజ్ఞానం లభ్యమవుతుంది. ఎందరో మహనీయులు కులమతాలకు అతీతంగా ఈ జీవన విధానంలో బ్రహ్మజ్ఞానులయ్యారు.
(05:45) ఓం [సంగీతం] [జపించడం] [పాడటం] వారి జీవన విధానంలో స్నానం చేయడం దగ్గర నుండి ఆహారాన్ని తయారు చేయడం అధ్యయనం, అగ్నిహోత్రం ఇలా ప్రతి పని ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ జీవన విధానం ఎంతో పవిత్రమైంది. చిరంజీవి నాగరాజు తన చిన్నతనంలో పరంగపట్టేలో ఉన్న మణి గురుకులాన్ని సందర్శించేవారు. అక్కడ ప్రధానర్చక స్వామి తీయనైన మృదు మధురమైన కుమారస్వామిని కీర్తించే దైవం గానం నాగరాజు మనోసమును ఆక్రమించింది.
(06:22) ఈనాటికి ఆ వాతావరణం మృదు మధుర స్పందన తరంగ ధ్వనితో నిండి ఉంది అనటంలో అతిశయోక్తి కాదు. వేల సంవత్సరాల నుండి వర్దిలుతున్న గతకాలం నుండి వర్దిలిన ఆ స్థానం నాగరాజును అంతరాంతరాల్లోకి తీసుకువెళ్లి వికసించిన మందారాల ఆయనలో ఒక అవ్యక్త సిద్ధిని ఆవిష్కరింపజేసింది. ఈ పరాంగిపట్టే అన్న ఈ పవిత్ర స్థలం ఆనంద తాండవ నటరాజమూర్తి కొలువైన చిదంబర క్షేత్రానికి 17 కిలోమీటర్ల దూరంలో దక్షిణ భారతదేశంలో కొలువై ఉంది.
(06:51) విశ్వలీలా నాటక సూత్రధారి అయిన చిదంబరేశ్వరుడు వెలసిల్లిన స్థానం చిదంబరం ఓం [జపించడం][సంగీతం] ఈ దేవాలయ నిర్మాణం పూర్తి సర్వం యోగ స్వరూపం నటరాజమూర్తి దేవాలయ పైభాగం 21600 బంగారు ఇడుగులతో నిర్మించబడింది. ఈ సంఖ్యకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సగటున మనిషి రోజుకు 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. ఇది ఈ సంఖ్యలోనే విశేషం. ఈ బంగారు ఇటుకలు 72వ000 బంగారు శిలలతో బిగించారు.
(07:23) మనిషి శరీరంలో శక్తి ప్రవాహులైన 72000 నాడులు ఉన్నాయి. ఈ దేవాలయ నిర్మాణంలో మానవ శరీర నిర్మాణం పోలికంది. అంతేకాక ఈ సనాతన దేవాలయం 50 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. ప్రతివైపు దేవాలయ గోడ పొడవు కిలోమీటర్ పొడవు ఉంటుంది. 200 అడుగుల ఎత్తు గోపురాలతో ప్రధాన దేవ దేవత సిద్ధులు దివ్యమూర్తులతో సోపిల్లుతుంది. పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడి ఉంటుంది.
(07:48) మరకదుమ్మ వంటి పచ్చనైన వరితోటలతో అనేక మైళలు విస్తీర్ణంతో చుట్టబడి తాటి చెట్ల తోపులతో సుందరంగా విరాజిలుతున్న స్థానం చిదంబరం సౌరభ సమాధిని పొందిన వేల సంవత్సరాల క్రితం ఈ స్థానంలో పరిధిలిన తిరుమూలార ధ్యాన స్థానం ఈ ఆలయ ప్రాంతం ఆధ్యాత్మిక భూమికలను అనంత విశ్వానికి పంచి ఇచ్చే అనంత శక్తి నిలయం చిదంబరం ఎలాంటి సందేహం లేకుండా ఈ ప్రపంచానికి శక్తి ప్రసార కేంద్రం చిదంబరం అనడం వాస్తవ సత్యం.
(08:17) ఆనంద సాగరమైన చిదంబర స్థానం తన తండ్రితో కలిసి నాగరాజు అనేక పుణ్య కార్యక్రమాలకు పవిత్ర పర్వదినాలలో దర్శనీయమైంది. ఆ దర్శనం నాగరాజును అంతర్దర్శనానికి పునాదురాయిగా రూపొందింది. [జపించడం] శ్రీ నాగరాజు ఆయన చిన్నతనాన్ని గురించి చాలా కొద్ది సంగతులు తెలియజేశారు. ఆ ఘటనలో సాధకుల మనోసమును ఎంతో ఆనందవంతం చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
(08:44) అలాంటి ఘటనే ఈ పనసపండు ఘటన. ఆయనకు దాదాపుగా నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కన్నతల్లి ఒక పలసపండు తీసుకొచ్చి ఇచ్చింది. ఈ పళ్ళు చాలా చక్కనైన రుచితో ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటాయి. ఈ పండు పక్కానికి వచ్చేసరికి పెద్ద పుచ్చకాయ పరిమాణాన్ని మించి ఉంటుంది. బంగారు రంగులో వందలాది విత్తనాలు మెత్తని రుచిగల పలుచన కండతో కప్పబడి తేన వాసనను పోలి ఉంటాయి.
(09:07) కొన్ని ప్రత్యేక కాలల్లో ఋతువులలో ఇవి లభిస్తాయి. పిల్లలకు ఇవంటే ఎంతో ఇష్టం నాగరాజు మాతృమూర్తి పనసకాయన ఒకదానిని సమీపంలో రాబోయే పండు కోసం భద్రపరిచింది. పని మీద తల్లి బయటికి వెళ్ళింది. మదిలో పనసపండు మీద పెరిగిన మొక్కువుతో పద్ధతి ప్రకారం పండు వలిచి కావలసినవని తిన్నాడు నాగరాజు తిరిగి వచ్చిన తల్లి తనయుడు చేసిన పనికి మితిమినడు కోపంతో గుడ్డను నాగరాజు నోట్లో కుక్కి గుడ్డతో కట్టేసింది.
(09:36) ఆ క్షణంలో ఊపిరి తీసుకోవడం కష్టమయింది. కానీ ఈశ్వర ప్రేరితంగా కుమ్మక స్థితి దానంత అధిగా లభించడం ప్రారంభమయింది. ఊపిరాడగా ఇబ్బంది పడుతున్నాడని ప్రాణాపాయమని భయపడిన తల్లి వెను వెంటనే ఆ గుడ్డను తీసేసింది. తనయుని కాపాడుకున్నానని ఎంతో ఆనందించింది. తల్లి కోపం గాని శిక్ష గాని నాగరాజులో కోపాన్ని కాక క్షమ సమత లభించాయి.
(10:00) సహజ కుంభక స్థితి లభ్యమైన కారణజన్ముడైన నాగరాజు తల్లిని సహజ ప్రేమ కేంద్రంగా గుర్తించి తాను స్వార్ధ రహిత ప్రేమమూర్తిగా మారి ఎలాంటి శరదలకు తావులేని నిస్వార్ధ ప్రేమమూర్తిగా మారారు. అతి సూక్ష్మంగా కనబడే ఈ ఘటన భవిష్యత్తులో ఆయనకు సామర్థ్యానికి తొలి అడుగుగా రూపుదాల్చింది. [జపించడం] ఐదు సంవత్సరాల వయసులో ఉన్న నాగరాజు ఒకరోజు పారంగబట్టే శివాలయం ముంగటి నిలబడి దేవాలయం ముందు జరుగుతున్న పవిత్ర ఉత్సవాన్ని ఆనందంగా గమనిస్తున్నాడు.
(10:31) ఎంతో మంది గుంపుగా ఆ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతలో ఒక అపరిచితుడు వేగంగా నాగరాజు ముందుకు వచ్చి రెండు చేతులతో నాగరాజును భుజాలపై వేసుకొని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పరుగులు తీశడు. ఈ అపరిచితుడు బిలుచిస్తాన్ నుంచి వచ్చాడు. ఇది పాకిస్తాన్లో ఉంది. చక్కని ముఖ వర్చస్సు తీనైన కంఠధ్వని ఆరోగ్యవంతమైన అంగ నిర్మాణం ఈ అగంతగుడిని విశేషంగా ఆకర్షించింది.
(10:58) ఇన్ని సుగుణాలు ఉన్న ఈ బాలుడిని అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని ఆశించాడు. కానీ వేడుకలో పూర్తిగా మునిగిపోయిన గ్రామస్థులు ఈ కొత్త వ్యక్తిని గమనించలేదు. నాగరాజును తీసుకొని ఆ విదేశీయుడు దాదాపు 1000 మైళళ దూరం ప్రయాణించి కలకత్తా చేరాడు. అక్కడ స్పృదృపి అయిన నాగరాజును బానిసగా ఒక వ్యాపారస్తుని అమ్మేసాడు. ఈశ్వర సంకల్పము అన్నట్లు నాగరాజును కొడుగులు చేసిన వ్యాపారి చాలా దయాహృదయుడు నాగరాజుకు ఆ వ్యాపారి స్వేచ్ఛనిచ్చాడు.
(11:27) అక్కడి నుండి నాగరాజు జీవన నౌక మరొక కోణంలో అడుగుపెట్టింది. నిష్ట నియమ పాలన ఆచార వ్యవహారాల మధ్య గడుస్తున్న ఆయన జీవన గంగ వారి నుండి వెలువడి మరొక దశలో ప్రయాణ ప్రవాహం సాగింది. పాదోల బృందం కాశీకి వెళ్తుండగా వారితో పాటు కాశీకి వెళ్లి అక్కడి నుండి శ్రీలంకకు చేరుకున్నారు. ఇక శ్రీలంకలో కతిరిగామా అనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది.
(11:53) ఇక్కడే సుబ్రహ్మణ్యుడు వల్లి దేవిని వివాహం చేసుకున్నాడని పురాణం అయితే ఈ ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి యంత్రానికి పూజలు అందుకోవడం చూశాడు. ఈ ఆలయంలో స్వామి వారి విగ్రహం అంటూ ఉండదు ఒక బంగార యంత్రం అందులో సుబ్రహ్మణ్య స్వామి వారి రూపం ఉండగా ఆ మహిమలు గల యంత్రానికే పూజలు చేసేవారు. ఇంకా ఈ ఆలయంలో భోగనాధుడు అనే ఒక సిద్ధ పురుషుడు ఉండేవాడు.
(12:15) ఆ సిద్ధ పురుషుడు సాక్షాత్కరించడంతో అక్కడే ఉంటూ ఆరు నెలల పాటు కదలకుండా ధ్యానం చేశారు నాగరాజు ఇలా ఆరు నెలలు సమర్ధి స్థితిలో ఉన్న ఆయనకి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమవగా ఆయనకి ఎల్లప్పుడూ యోగుడిగా ఉండే సిద్ధి లభించింది. ఆ తర్వాత భోగనాధుడు ఆయనతో ఇలా అన్నాడు. ద్రవడ దేశంలో కుర్తాళలో అగస్త్య మహర్షి ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆయన అనుగ్రహాన్ని పొందంటూ సూచించారు.
(12:43) దీంతో ఆయన కుర్తాళం చేరుకొని అగస్త్య మహాముని కోసం 47 రోజులు ధ్యానంలో ఉంటూ ఘోర తపస్సు చేయగా అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమై దివ్య ప్రసాదాన్ని తినిపించి యోగవిద్యలోని ఎన్నో రహస్యాలు చెప్పి సిద్ధిని ప్రసాదించి హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్కు వెళ్లి అక్కడ మహాసిద్ధిని పొందమని చెప్పాడు. ఇలా బద్రీనాథ క్షేత్రానికి వెళ్ళిన బాబా మహాసిద్ధిని పొంది నిత్య యవ్వనుడిగా అమరుడిగా ఎదిగిన నాగరాజు మహావతార బాబాగా స్థిరపడిపోయారు.
(13:12) [సంగీతం][జపించడం] ఇలా కేదార్ ప్రాంతంలో ఉండే సిద్ధాశ్రమ యోగులు రహస్యంగా ఉంటూ మానవజాతికి అవసరమైన శుభాలు చేస్తుంటారు. ఆ సిద్ధాశ్రమ యోగులే రమణ మహర్షి, అరవింద యోగి, కావ్యగణ గణపతి ముని అని ధ్యానయోగులు చెప్తున్నారు. బాబాగారి శిష్యులలో పరమహంస యోగానంద వంటి ఎంతో మంది యోగ గురువులు ఉన్నారు. ఇక మొదటిసారిగా ప్రపంచానికి బాబా గురించి వెలుగులోకి తీసుకువచ్చింది లాహిరి మహాశయుల గురువుగారు.
(13:44) ఇక లాహిర్ బాబా విషయానికి వస్తే ఈయన మిలిటరీలో అకౌంటెంట్ గా పని చేస్తూ ఉండేవారు. హిమాలయాల్లో రాణికేదిలో పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు జరిగిన సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. బాబాజీ లాహిరు మాసయులకు క్రియాయోగ దీక్షను ప్రసాదించారు. ఈ సంఘటన 1861 లో జరగగా ప్రపంచానికి అప్పుడే బాబా 2000 సంవత్సరాల నుండి హిమాలయాల్లోనే జీవించి ఉన్నారని అర్థమైంది.
(14:10) ఇక లాహిరి మహాసేయుని యొక్క శిష్యుడు యుక్తేశ్వర గిరి బాబా [పాడటం][సంగీతం] లాహి మహాసేయుడి యొక్క ప్రియ శిష్యుడైన యుక్తేశ్వర గిరి బాబా 1894లో అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో మహావతార బాబాని ప్రత్యక్షంగా కలుసుకున్నారని తెలిపారు. ఈ విషయం యుక్తేశ్వర గిరి బాబా వ్రాసిన కైవల్య దర్శనం అనే పుస్తకంలో ఉంది. [జపించడం] ఇక మహావతార బాబా శిష్యుడు లాహిర్ మహాశయులు గురువైతే ఈయన శిష్యుడు యుక్తేశ్వర గిరి బాబా.
(14:45) ఇంకా యోక్తేశ్వర గిరి బాబా శిష్యుడు పరమహంస యోగానంద. అయితే పరమహంస యోగానందు రాసిన ఓకయోగి ఆత్మకథ అనే పుస్తకం ఆధ్యాత్మిక చరిత్రని సృష్టించింది. ఈయన కారణంగానే క్రియాయోగ అనే విద్య అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది. [సంగీతం] ఈ విధంగా నాగరాజుగా జన్మించిన ఆయన చిన్నతనంలోనే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసి కుమారస్వామి దర్శనం పొంది అగస్త్య మహర్షి అనుగ్రహంతో సిద్ధి పొంది క్రియాయోగ వంటి ఎన్నో యోగ రహస్యాలు తెలుసుకొని అమరుడుగా ఇప్పటికీ హిమాలయాల్లో ఉండే రహస్య గుహల్లో జీవించి ఉంటాడని చాలా మంది నమ్మకం ఎప్పుడైనా ఎక్కడైనా భక్తితో బాబాజీ పేరును తెలిస్తే చాలు వారికి తక్షణమే బాబాజీ
(15:26) పలుకుతారని ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుందని లాహిరి మహాశయులే ఒకసారి చెప్పడం జరిగింది. అదే అందరి నమ్మకం కూడా ఈ ప్రపంచం ఉండేదాకా సశరీరుడిగా ఉండేలా భగవంతుడు నిర్ణయించిన పరమయోగి బాబాజీ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఓం శ్రీ గురుభ్యో నమః ఏకదేవా ద్వితీయ [సంగీతం] బాబాగారి శిష్యులలో పరమహంస యోగానంద వంటి ఎంతో మంది యోగ గురువులు ఉన్నారు.
(15:58) ఇక మొదటిసారిగా ప్రపంచానికి బాబా గురించి వెలుగులోకి తీసుకువచ్చింది లాహిరి మహాశయుల గురువుగారు. [సంగీతం] సంసార బంధనాలలో చిక్కుకున్న బాధాత హృదయులకు ఈశ్వర ప్రాప్తి పొందే సహజమైన సత్యమైన యోగ సాధనను సంప్రాప్తింప చేయడానికే అన్నట్లు శ్యామచరణ లాహిరి మహాశయ 1828 సెప్టెంబర్ 30న జన్మించారు. ఏకవేవాతి బెంగాల్లోని నాదియా జిల్లాలో పుట్టి వారణాసిలో పెరిగిన శ్యామచరణ లాహిరి లాహిరు మహాసేయుడిగా ప్రసిద్ధుడు భారత యోగేశ్వరుడని పేరుపొందిన మహావతార్ బాబాజీకి ప్రియ శిష్యుడు లాహిరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తన మూడవ
(16:44) ఏట నుంచే ధ్యాన లోకంలోకి అడుగడిన లాహిరి మెడదాకా ఇసుక కొప్పుకొని ధ్యానం చేసేవారు. ఆయనకు ఐదేళ్ల వయసులో వరదలు వచ్చి వారి పూర్వీకుల గృహం కొట్టుకుపోయింది. అప్పుడు వారి కుటుంబం వారణాసికే వలస వెళ్ళింది. తన జీవిత కాలంలో ఎక్కువ భాగం వారణాసిలోనే గడిపారు ఆయన. లాహిర్ మహాశయుడు వారణాసిలో ఉన్న కాలంలోనే ఉపనిషత్తులను అధ్యయనం చేశారు.
(17:11) వేదాధ్యయనంతో పాటు ఉదర పోషణార్థం హిందీ, ఉర్దూ, బెంగాళీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వ హాయాంలో మిలిటరీ ఇంజనీరింగ్ వర్క్స్ లో ఆయన గుమ్మస్తాగా చేరారు. వేతనం సరిపడినంతగా లేకపోవడం వల్ల కుటుంబ ఖర్చుల కోసం శోషణలు కూడా చెప్పేవారు. యోగిగా జీవితాన్ని ప్రారంభించిన అనతి కాలంలోనే కాశీ బాబాగా యోగిరాజుగా లాహిరు మహాసయుడిగా ఈ లోకంలో అందరికీ సుపరిచితులయ్యారు.
(17:36) యోగ సంప్రదాయంలో గురువు స్వయంగా శిష్యుడిని వెతుకుంటూ వచ్చి విద్యను అనుగ్రహిస్తాడని ప్రతీతి క్రియాయోగులకు ఆద్యుడైన మహావతార బాబా తన విద్యను వ్యాప్తి చేసేందుకు లాహిరు మహాశయుడిని స్వయంగా ఎంపిక చేసుకొని ఆయనను అనుగ్రహించినట్లు చెబుతారు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని రాణికేతులు పనిచేస్తున్న కాలంలో 1861లో ఒకరోజు మహావతార బాబా స్వయంగా కనిపించి లాహిరి మహాసేయునికి క్రియాయోగ రహస్యాలను బోధించాలనేది వారి శిష్య ప్రశిష్యుల నమ్మకం 1868 నవంబర్ 23వ తేదీన శ్యామచరణని రాణికతుకు బదిలీ చేస్తూ ఉత్తర వచ్చింది.
(18:19) వారి జీవితంలో కూడా కాస్త పెరుగుదల కనిపించింది. కాశీలో తమ కుటుంబాన్ని అక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలను సుఖ సౌఖ్యాలను విడిచి 1868 నవంబర్ 27న శ్యామచరణలు దూరాన ఉన్న రాణికే దిశగా తమ కార్యస్థానాలకి ప్రయాణంఅయ్యారు. ఆ రోజుల్లో రైలు బళ్ళు లేవు. అందుచేత గొర్ర బండి మీద కానీ మరో బండి మీద కానీ చాలా రోజులు ప్రయాణం చేసి రాణికేతికి చేరి పనులు చేసుకోవడం ప్రారంభించారు.
(18:49) భరతవర్షంలో ఉత్తరదిక్కున హిమాలయాల వడిలో 5980 అడుగుల ఎత్తున ఉంది రాణికేత్ కాటో గోదాము నుంచి 50 మీటల దూరంలో ఉన్న రాణికేత్ ఇప్పుడు మాదిరిగా జనాభాసం గల ప్రదేశం కాదు. నాలుగు వైపుల అడవి జనశూన్యం ఉత్తర దిక్కున హిమవంత పర్వత పంతి సగర్వంగా ఆకాశాన్ని చీల్చేటంత ఎత్తును నిలిచి ఉంది. అపూర్వ ప్రకృతి సౌందర్యంతోను విశిష్ట కాంతులతోను విరాజిల్లే రాణికేతుని చూస్తే ధ్యానమగ్న దేవాది దేవుడైన శివుడిమూర్తి ప్రతిబింబం కళ్ళకు కడుతుంది.
(19:22) అత్యంత కఠిన హృదయుడైన వ్యక్తి కూడా ఇక్కడికి వస్తే ధర్మ మార్గంలో ప్రయాణిస్తాడు. ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఒక అపరిచిత వైచితో దర్శనం అవుతుంది. శివ స్వరూప తపస్సుల విహారభూమిన ఆ చోట అక్కడక్కడ సాధువుల కుటీరాలు ఉన్నాయి. ఈ నిర్జన పరివేశంలో వారు పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. ఓం [సంగీతం][పాడటం] దేవాత్మ హిమాలయం ప్రాచీన కాలం నుంచి భారతవాసుల అంతరాత్మ ద్వారా సమాధృతము పూజితమవుతూ ఉంది.
(19:54) దీని ఖ్యాతి విశ్వమంతటా వ్యాపించింది. ఇక్కడ దేవాది దేవుడైన మహాదేవుడి నివాసం ఉందని భక్తుల విశ్వాసం ఈ స్థానం ధ్యానమగ్నుడైన ఋషి మాదిరిగా భాసిస్తూ ఉంటుంది. సైనికులకు ఆహార పదార్థాలు చేరవేయడానికి సైనిక స్థావరం ఒకటి ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక బాట వేయాలి. ఈ కారణం వల్ల ఇక్కడ ఒక కొత్త ఆఫీస్ పెట్టారు. ఉండడానికి ఇల్లు కట్టే వరకు గుడారంలోనే ఉండవలసి ఉంటుంది.
(20:19) ఆఫీసలో విశేషమైన పని ఏమీ లేదు. పరివేక్షణ చేయడం ఉత్తరాలు పంపడం మాత్రమే వారికి ఉన్న పని. దీనివల్ల చుట్టుపక్కల తిరుగుతూ ప్రకృతి సౌందర్యాన్ని తెలికిస్తూ ఆనందించడానికి వారికి తగిన అవకాశం వచ్చింది. ఒకరోజున శ్యామచరణలు సాయుధులైన సిపాయిల్ని నౌకర్లని వెంటపెట్టుకొని ఆఫీసులకు తీసుకొని జన సంచారం లేని కొండదారిలో వెళుతూ ఉన్నారు.
(20:42) ఈ సమయంలో హటాత్తుగా ఎవరో తమను పేరు పెట్టి పిలుస్తున్నారు. శ్యామాచరణులు కొండవైపు చూశారు. ఒక సన్యాసి తమను పిలుస్తున్నట్లు గమనించారు. ఆ సన్యాసి కొంచెం కొంచెం జోరుగా కొండకు దిగువైపు వచ్చి శ్యామచరణలకు ఎదురుగా నిలబడ్డారు. ఆ సన్యాసిది సుందరమైన పుష్టి గల శరీరం చేతులు మోకాళ్ళ వరకు పొడుగ్గా ఉన్నాయి. అంతేగాక వారి చూపులో విచిత్రమైన ఆకర్షణ ఉంది.
(21:10) ముఖంలో మధుర మందహాసం ఒకటి వెలుగొందుతోంది. బహుశా ఈయన బందిపొట్టు నాయకుడు కావచ్చునని దొంగలు దగ్గరలో ఎక్కడో దాక్కొని ఉండవచ్చునని అనుకున్నారు శ్యామ చరణులు. ఆయనలో తర్క వితర్కాలు జరిగాయి. భయపడకు శ్యామచరణ్ అన్నారా సన్యాసిఓ [పాడటం][సంగీతం] నువ్వు ఇదే దారిలో వస్తావని నాకు తెలుసు నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా నువ్వు ఆఫీస్ పనులు తొందరగా పూర్తి చేసుకొని నా కుటీరానికి రా నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అని చెప్పి ఆ సన్యాసి దూరంగా కొండ మీద ఉన్న కుటీరం వైపు చూపిస్తూ వెళ్ళిపోయారు.
(21:45) ఆ తర్వాత శ్యామాచరణులు ఆఫీస్ పని తొందరగా ముగించుకొని గుడారాలకి తిరిగివచ్చారు. సన్యాసి దగ్గరికి వెళ్ళడమా మానడమా అని ఆలోచించడం మొదలు పెట్టారు. హిమాలయ నిర్జన ప్రదేశాల్లో అనేకమంది మంచి సాధు సన్యాసులు ఉంటారని వారికి తెలుసు అందుచేత సహజంగా ధర్మ పరాణులైన శ్యామాచరణులు ఆయనను కలవడానికి ఇష్టపడ్డారు. అందువల్ల వెంటనే ఆ సన్యాసి దర్శనం కోసమని బయలుదేరారు.
(22:11) మైదాన ప్రదేశాల్లో కనిపించే వాళ్ళకు ఎగుడు దిగుడు కొండదారిలో నడవాలంటే కష్టంగా ఉంటుంది. కొండను అనుకుని ఒక సన్నటి దారి కొండ కొన వరకు పోతున్నది. ఆ దారిలోనే ఒంటరిగా నడవడం ప్రారంభించారు శ్యామాచరణులు అలౌకిక సౌందర్యమైన ఆ ప్రదేశంలో ఎందరో మహాయోగులు ధ్యానమగ్నులై ఉన్నారు. వారి పుణ్యదర్శనం చేసుకోవాలన్న ఆకాంక్షతో యుగ యుగాలుగా ఎంతో మంది వస్తూ పోయారు.
(22:36) చెప్పుకోదగిన దూరం వెళ్ళిన తర్వాత అరిసిపోయిన లాహి మహాసయులు తిరిగి తమ ఇంటికి వెళ్ళాలా వద్దా అన్న సందిగ్దల్లో పడ్డారు. సాయంకాలం లోపు తిరిగి వెళ్ళకపోతే అడవిలో క్రూర మృగాల భయం కూడా ఉంటుంది. కొండల మధ్యలో సూర్య భగవానుడు మెల్లమెల్లగా పడమటి వైపు వెళ్ళడానికి తయారవుతున్నాడు. శ్యామాచులు ఒక రాతి మీద కూర్చొని ఆలోచించడం మొదలు పెట్టారు.
(22:59) ఎక్కడ ఒక మనిషి జాడ కూడా లేదు. అలాంటి నిర్జన ప్రదేశాల్లో ఎవరైనా ఉంటారన్న ప్రశ్నే ఉదయించదు. కొద్దిగా చలిపుడుతుంది. అడవిదారి నాలుగు పక్కల కీకారణ్యం దాని మధ్య గుండా ముందుకే నడక సాగించారు. [సంగీతం] ఎదురుగా హిమాలయ సౌందర్యం అద్భుతంగా కనిపిస్తోంది. అదే కన్నుల పండుగగా ఉంది. హిమాలయాల్లోని ఈ అరణ్యం దేవమానవుల నివాస భూమి అనిపిస్తోంది.
(23:28) హిమాలయం అయితే సాధు మహాత్ముల తపోభూమి కింద రెండు కొండల మధ్య నుంచి నవనీత తల్వంగి అయిన ఒక సలియరు మొదలై హిమాలయ చరణాలు కడుగుతూ ప్రవహిస్తోంది. సలియటి ధార గస్ నది వళలోకి ఎగిరిపడుతుంది. అదృశ్య రూపంలో అక్కడో జలతరంగని వాయిస్తున్నట్టుంది. ఇంతలో అకస్మాతుగా పరిచితమైన కంఠస్వరం మళ్ళీ వినిపించింది. శ్యామాచరన్ ఇలారా తనను పిలుస్తున్న ఆ సన్యాసి పర్వత శిఖరం మీద నిలబడి ఉన్నారు.
(23:56) సందిగ్ద మనస్కులై ఉన్న శ్యామాచరుణలు ఏదో తెలియనిమత్తు వల్ల కలిగిన ఆకర్షణతో రొప్పుకుంటూ శిఖరాన్ని చేరారు. ఆ సన్యాసి తమ వైపు చూస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఉండడం గమనించారు. ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి తండ్రి స్నేహశక్తి వాత్సల్యభరితమైన కన్నుల నీడలోకి వచ్చి నిలబడ్డట్టుగా ఉంది.
(24:18) రెప్ప వాల్చకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారు శ్యామచరణులు ఆ సన్యాసికి దండవతి ప్రణామం చేశారు. శ్యామచరణ నువ్వు నన్ను గుర్తుపట్టడం లేదా అని అడిగారు ఆ సన్యాసి వెనుక ఇక్కడికి వచ్చినట్టుగా కూడా గుర్తు రావడం లేదా గుహలో ఉంచిన పులిచర్మము కమండలము వంటివి చూపించి వీటిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని అడిగారు ఇంతకుముందన్నడు నేను ఇక్కడికి రాలేదండి వీటిని నేను గుర్తుపట్టలేదు ఇవి ఎవరివే ఉంటాయండి అన్నారు శ్యామచరణులు ఇదిగో శ్యామచరణ ఇదంతా మహామాయ నాటకం నీ జ్ఞాపకాల మీద అది ముసు కప్పి ఉంచింది అన్నారు ఆ సన్యాసి వారు శ్యామచరులని మెల్లగా స్పృశించారు. శ్యామచరణల శరీరంలో
(25:01) విద్యుత్తు ప్రవహించినట్లయింది. వారికి తమ పూర్వజన్మలోని సాధనామయ జీవనం గుర్తుకు రావడం మొదలైంది. ఆ మహాముని పూర్వజన్మలో తమ గురుదేవులని అర్థమయింది. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నారు. వెనుకటి జన్మలో నువ్వు ఇక్కడే ఉండి సాధన చేస్తూ ఉండేవాడివి. ఈ పులి చర్మం ఈ కమండలం అన్నీ నీవే వీటిని నీకోసం జాగ్రత్తగా దాచిపెట్టాను.
(25:27) ఇక్కడే సాధన చేస్తుండగా నీ జీవితం ముగిసిపోయింది. ఆ తర్వాత జుర్నీ గ్రామంలో గౌరమోహన్ గారి కొడుకుగా పుట్టావు అప్పటి నుంచే అన్ని విషయాల్లోనూ నీ మీద నా దృష్టి ఉంది. నీకు యోగదీక్ష ఇవ్వడానికి ఈ కొండ ప్రాంతానికి నేనే నిన్ను బదిలీ చేయించాను. నీకోసం నేను 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను అన్నారు ఆ యోగి శ్యామచరణులు చిన్నప్పటి నుంచి మహా తీర్థమైన కాశీనగరంలో ఉంటూ అనేకమంది సాధువులను చూశారు.
(25:54) సాధువులను గురించి వారికి వాస్తవ పరిజ్ఞానం ఉంది. అదిగాక తీవ్ర బుద్ధి ఆలోచన శక్తి విద్వత్తు ఉండడం వల్ల వారి హృదయంలోని ఆవేగ సంవేగాలను తగినంతగా నిగ్రహించుకునేవారు. ఇందువలనే ఈ సాధువుతో పాటు అనేకుల విషయం ఆలోచించి వారి మాటల్లోని యధార్థతను గ్రహించి సందేహం తీరే వరకు శ్యామచరణులు వారి దగ్గర యోగ దీక్ష తీసుకోవడానికి సుముకులు కాలేదు.
(26:19) [సంగీతం][పాడటం] శ్యామాచులు అన్ని సందేహాలు తీర్చుకున్నాక మునివరులు వారికి యోగదీక్ష ప్రదానం చేశారు. శ్యామాచరణులు నిస్పంద సమాధి స్థితులయ్యారు. ఇప్పటికీ వెనకనున్న కుండల్లో సూర్యాస్తమయమైంది. శ్యామచరణ లాగే ప్రకృతి కూడా ధ్యానమగ్నమయి నిస్పంద యోగినిలాగే భాసిిస్తున్నది. నలుపక్కల జయ శివశంభో హర హర మహాదేవా అక్కడున్న సన్యాసులందరి కంఠాల్లోనుంచి ఒక్కముడిగా వెలుబడ్డ ఈ నినాదం నలువైపుల కొండల నుంచి మారుమోగుతూ శ్యామచరణల చెవుల్లో పడుతుంది.
(26:56) జడ జగత్తు నుంచి వెలుబడ్డ ఈ ధ్వని కొత్త సాధకుడి మనసులో లోలోపలకు చొరబడి ఆనందమయ ప్రతిధ్వనిని సృష్టిస్తోంది. దేవాది దేవ ధ్యానం భగ్నలమైంది. శ్యామాచరణలో లేచి నిలబడ్డారు. పైన అందమైన నీలాకాశం చల్లగాలి మధుర స్పర్శ వృక్షాల మీద పక్షుల కలకలారా రావం ఇవన్నీ ఒక అద్భుత ఆనందమై లోకాన్ని సృష్టిస్తున్నాయి. శ్యామాచరణులు తమ నివాసస్థానం వైపు మళ్ళారు.
(27:22) మనసులో వారు పరమ ప్రాప్తి అనే ఒక అలౌకిక ఆనంద మందారాన్ని నిర్మించుకున్నట్లు ఉన్నారు. వారు దీక్ష పొందిన చోటు రాణికేతి నుంచి సుమారు 15 మైళల దూరంలోని ద్వారాహాటటు పర్వత శ్రేణిలో ఉన్న ద్రోణగిరి లేదా దునాగిరి అనే కొండ మీద ఉంది. దీక్ష తర్వాత నుంచి శ్యామచరణులు ప్రతిరోజు ఆఫీస్ పనులు తొందర తొందరగా ముగించుకునేవారు. గురుదేవుల సన్నిధికి వచ్చి వారు చూపించిన మార్గంలో సాగి కఠోర సాధన ద్వారా తమ జీవన సాధన ప్రారంభించారు.
(27:54) కొద్ది రోజుల సాధనతోనే వారికి పూర్వజన్మ నుంచి సంచితమైన యోగ విభూతి వికాసం చెందసాగింది. అంతకు ముందన్నడూ అనుభవంలోకి రాని ఆనందమయ అజ్ఞాత భావగర్భిత రూపాలు అనేకం వారి ధ్యాన నేత్రల్లో పొటమరించసాగాయి. వారు సాధనలోనూ గురు ప్రేమలోనూ మునిగిపోయారు. జీవనయాత్ర మార్గంలో రెండు రోజుల క్రితం వరకు ఏమాత్రం పరిచయం లేని వారే ఇప్పుడు శ్యామాచరణుల జీవితంలో ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి గాఢమైన ఆత్మీయులైపోయారు.
(28:24) వారి ఆత్మీయత నిస్వార్ధ ప్రేమగా నిర్మల స్నేహంగా రూపొందింది. ఇప్పుడు బాబాజీ వారికి ఎంతో మమైకమైపోయారు. శ్యామచరణులు తమ గురుదేవుల్ని బాబాజీ అని పిలుస్తూ ఉండేవారు. అంచేత తర్వాత కాలంలో అసంఖ్యాకులైన వారి శిష్యులందరూ పరమ గురుదేవులను బాబాజీ అన్న పేరుతోనే ప్రస్తావించడం మొదలుపెట్టారు. సాధనలో కలిగే మత్తులో శ్యామ చరణులు గృహస్థ సంసారాన్ని భార్యను పిల్లలను అందరిని మర్చిపోయి ఏది ఏమైనా తమ గురుదేవుల సన్నిధిని విడిచిపోలేనంతగా సాధనలో నిమగ్నులైపోయారు.
(28:58) పూర్వజన్మలో ఆ గుహలో కూర్చుని శ్యామాచులు కఠోర సాధన చేశారు. తత్ఫలితంగా ఈ జన్మలో కొద్ది రోజుల గాఢ సాధన వల్లనే ఉన్నత స్థాయికి చేరుకొని ఇల్లు వాకిలి అన్నీ మరిచిపోయారు. ఈ మధ్యలోనే బాబాజీ ఒకసారి తాము కొద్ది రోజుల్లో ఈ గుహ విడిచి వేరో చోటుకి వెళ్ళిపోతున్నామని శ్యామచరణులకు చెప్పారు. దానికి కారణం ఏమిటంటే మెల్లమెల్లగా ఆ ప్రాంతంలో జనాభాసాలు ఏర్పడడం మొదలైంది.
(29:23) అంుచేత ఆ చోటు సాధువులకు ఉపయోగకరం కాకుండా పోతున్నది. ఏ కార్యం నిమిత్తం తాము అంతవరకు అక్కడ నిలిచి ఉన్నారో అది నెరవేరింది. ఎలాంటి నేర్పుతో తాము వారిని ఇక్కడికి పిలిపించుకున్నారో అది కూడా వివరంగా చెప్పారు బాబాజీ ఈ దుర్గమ్మ పర్వతాంచల ప్రదేశానికి వేరే గుమస్తావ ఒకడు రావలసి ఉంది. కానీ బాబాజీ తమ ఇచ్చాశక్తి ప్రభావంతో అతని బదులు శ్యామచరులని రప్పించారు.
(29:52) నిన్ను ఇక్కడికి రప్పించిన పని పూర్తయిందని కూడా బాబాజీ చెప్పారు. ఓం [పాడటం][సంగీతం] ఇప్పుడు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది. నువ్వు అక్కడ చేయవలసింది చాలా ఉంది కానీ శ్యామచరణలకు తిరిగి వెళ్ళాలని లేదు అదృష్ట వసాతు తమకు ప్రియ గురుదేవుల సాన్నిధ్యం మళ్ళీ ప్రాప్తించింది. కాబట్టి తక్కిన జీవిత కాలమంతా వారి సన్నిధిలోనే ఉండి కఠోర యోగసాధనలో గడపాలని వారి కోరిక.
(30:19) ఆ ప్రకారం గురుదేవులకు తమ కోరిక వెల్లడించారు శ్యామాచరణులు దానికి బాబాజీ ఇలా అన్నారు శ్యామచరణ అలా జరగదు నువ్వు పూర్తిగా ఒక గృహస్థ యోగ్యతతో గృహస్థ ఆశ్రమములో నీవు ఉంటూ కఠోర యోగ సాధన చేస్తూ ఒక ఉజ్వల ఆదర్శాన్ని నెలకొలపాలి. ప్రజలందరూ నీకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సద్గృహస్తులందరికీ నువ్వు ముక్తి మార్గం చూపిస్తావు.
(30:45) వారి ఆకాంక్షను చెవిని పెట్టు దాన్ని మరిచిపోతే పని జరగదు. సాంసారిక మనుష్యుడు సంసారంలో ఉంటూనే ఈశ్వర ప్రాప్తి సాధన చేయాలని కోరతాడు. ఎందుకంటే సాంసారిక మనుష్యుడి జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి. పైగా అతనికి ఎక్కువ సమయం కూడా ఉండదు. ఇందువల్ల నువ్వు సహజము సరళము నిరాడంబరము మాత్రమే కాక స్వల్ప సమయంలోనే ఫలమిచ్చే ఈ యోగ సాధనా మార్గాన్ని అతనికి చూపించాలి.
(31:09) ఈ భూమి మీదకు నువ్వు వచ్చింది ఎందుకు ఈ సంగతి ఎప్పుడు గుర్తుంచుకో అన్నారు బాబా అప్పుడు శ్యామచరణులు సాంసారిక కార్యవ్యవస్థలో ఉంటూ కఠోర సాధన చేయడం ఎలా వీలవుతుందో చెప్పమని తమ గురుదేవులకు విన్నవింపజేశారు. ఇది వారికి అసంభవంగానే కనిపించింది. యోగ సాధనకు సమయం చెక్కదని శ్యామాచరణుల ఉద్దేశం దానికి బాబాజీ ఇలా చెప్పారు.
(31:36) కాదు శ్యామ చరణ్ నువ్వు ఇంటికి వెళ్లి చూస్తే నీకు కావలసిన సమయం చిక్కుతుంది. సమయానుసారంగా నీకు కాశీకి బదిలి అవుతుంది. నువ్వు సుఖంగా ఉంటావు నువ్వు గృహస్థ జీవనంలో ఉంటూనే సాధన ద్వారా సిద్ధి పొందుతావు. గురువుగారి ఆజ్ఞ మేరకు గృహస్తు యోగ్యతతో గృహ శాస్త్రములో ఉంటూనే కఠోరమైన యోగ సాధన చేసి కొంగత్తు ఎత్తులను అనాయసంగా దాటుతూ సాధనలో ఉచ్చుతమ స్థితిని పొంది సరళమైన నిరాడంబరమైన అతి స్వల్ప సమయంలో ఫలమిచ్చే క్రియాయోగ సాధనను సంసారలందరికీ ఇవ్వడం ఆరంభించారు.
(32:09) ఓం కాశీలో నడిచే విశ్వనాథునిగా పేరు గాంచిన త్రైలింగ స్వామి వారి ప్రేమను ప్రశంసలు ఆదరాభిమానాల్ని లాహిర్ మహాశయులు పొందగలిగారు. లాహిర్ మహాశయుడు తన జీవిత కాలంలో కుల మతాలకు అతీతంగా చాలా మంది శిష్యులకు క్రియాయోగాన్ని బోధించారు. ప్రాణమే భగవంతుడని దానిని ఈశ్వరుడు విష్ణువు శివుడు ఇలా అనేక నామాలతో పిలవడం జరుగుతుందని తపసంపరుడైన మన మహర్షులు యోగులు చెబుతారు.
(32:40) అదే అనంత సృష్టిని ధరిస్తోంది. ఈ ప్రాణమే దేహంలో శ్వాస రూపంలో చంచలంగా ఉంది. దాన్ని స్థిరం చేసే విధానమే క్రియాయోగం ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఆత్మజ్ఞాన సాధన కోసం చేసేదే క్రియాయోగం. పతంజలి యోగశాస్త్రలలోని క్రియాయోగానికి భగవద్గీతతో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన కర్మయోగాన్ని అనుసంధానం చేసి సంపూర్ణ క్రియాయోగంగా లాహిరి మహాశయులు ప్రపంచానికి అందించారు.
(33:06) క్రియాయోగ సాధన వల్ల సమస్త ప్రాపంచిక చంచలత్వం నశించి ప్రాణం అంతర్ముఖం చెంది స్థిర ప్రాణంగా అంటే కర్మాతీత గుణాతీత ఇచ్చారహితమైన నిర్గుణ పరబ్రహ్మను పొందడం జరుగుతుంది. కుల మత జాతి పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆత్మజ్ఞాన పిపాసులందరికీ క్రియాయోగ దీక్షను లాహిరి మహాశయులు అందజేశారు.
(33:35) నీవు ఎవరికీ చెందవు అలాగే నీకు ఎవరు చెందరు ఏదో ఒక రోజు హటాత్తుగా ఈ లోకంలోని సమస్తాన్ని త్యజించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే దైవంతో సాన్నిహిత్యాన్ని పొందు క్రియాయోగం [గొంతు సవరించుకోవడం] ద్వారా దైవంతో సంభాషించు సత్యం నీకు గోచరిస్తుంది. ధ్యానం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకో జీవితంలో నీకు ఎదురయ్యే అన్ని చిక్కు ప్రశ్నలకు ధ్యానంలో సమాధానాలు లభిస్తాయి అని ఆయన తన శిష్యులకు ఉద్బోధించేవారు.
(34:01) [పాడటం] ఆయన తన సాధనకు చెందిన అనుభవాలను ఒక పుస్తకం ద్వారా యోగులందరికీ తెలియజేశారు. ఇది శ్యామ చచుల ఆదర్శాలను సిద్ధాంతాలను సామాన్య మానవాళకి అందించిన సాధన మార్గాన్ని ఆధ్యాత్మిక అవగాహనను క్రియా యోగ శాస్త్రీయతను పరిచయం చేసిన గ్రంథం లాహిరి మహాసయుడి వద్ద యోగ విద్యను నేర్చిన అనేక మంది శిష్యులలో యుక్తేశ్వర గిరి పంచానాల భట్టాచార్య కేశవానంద బ్రహ్మచారి వంటివారు యోగ గురువులుగా ప్రసిద్ధి పొందారు.
(34:34) యుక్తేశ్వర గిరి శిష్యుడైన పరమహంస యోగానంద ద్వారా లాహిరికి ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య దేశాల్లో ప్రాచూర్యం లభించింది. తాను ఈ లోకాన్ని విడిచే సమయం ఆసనమైందని లాహిరు మహాసయుడు 1895 సెప్టెంబర్ 26న తన శిష్యుల్లో కొందరికి ముందే తెలియజేశారు. నేను నా స్వగృహానికి వెళుతున్నాను నా గురించి చింతించకండి నేను తిరిగి జన్మిస్తాను అని చెప్పి మహాసమాధిలోకి ప్రవేశించారు ఆయన హరిద్వార్ లోని కేశవ ఆశ్రమంలో లాహిని మహాసయుడు సమాధి ఉంది.
(35:05) హరిద్వార్ వెళ్ళిన వారు దానిని తప్పక దర్శించవచ్చు. భారతీయ ఆధ్యాత్మిక యోగ విద్యాశాస్త్రాలతో పరమయోగిగా ఎప్పటికీ మర్చిపోని ముద్రను వేసిన శ్యాం చరణ్ లాహిరి మహాశయులు ధన్యయోగి ఏకేవా [సంగీతం] యుక్తేశ్వరగిరి అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి వారదై నిలిచిన యుక్తేశ్వరగిరి అటు శ్యామచరణ లాహిరి గారికి శిష్యుడు ఇటు ఆధునిక క్రియాయోగ యోగిగా పేరుపొందిన పరమహంస యోగానందకు గురువు [సంగీతం] యుక్తేశ్వరగిరి అని అందరూ పిలిచిన ఆయన అసలు పేరు ప్రియనాథ్ కరార్ ఇక్కడ గిరి అనేది సనాతనమైన దశ సన్యాసాశ్రమంలో లో ఒకటి యుక్తేశ్వర్ అంటే ఈశ్వరుడితో ఐక్యమైనవాడు
(35:54) అని అర్థం ఏకేవా [సంగీతం] ఈయన 1855 మే నెల 10వ తేదీన బెంగాల్లోని శ్రీరామపూర్లో జన్మించారు. తండ్రి ఒక వ్యాపారి చిన్నతనాన బడికి వెళ్ళింది తక్కువ ఎందుకంటే బడికి వెళ్ళడం వల్ల అంటే లాభం లేదనిపించేది అతనికి చిన్నతనంలో ఒకసారి అతనికి భయం పెట్టడానికి అతని తల్లి ఇంట్లో ఒక చీకటి గది చూపి ఇదిగో ఆ గదిలో దెయ్యం ఉందని చెప్పింది.
(36:25) అతడు వెంటనే ఆ గదిలోకి వెళ్లి తిరిగి వచ్చి అమ్మ ఆ గదిలో దెయ్యం లేదే అన్నాడు నిరాశగా అతనిని మరింకెప్పుడు అతని తల్లి ఆ విధంగా భయపెట్టనేలేదు. మరోసారి అతనికి తన పక్కింటి వాళ్ళ కుక్క తనకు కావాలనిపించింది. కొన్ని వారాల పాటు ఇంట్లో గందరగోడం చేసేసాడు. ఆ పక్కింటి వాళ్ళ కుక్క కన్నా ఎంతో బాగా ఉండే కుక్కను తెచ్చిస్తానని చెప్పిన అతను ఒప్పుకోలేదు.
(36:48) ఒకసారి తల్లి అతనితో మాట్లాడుతూ ఒకరి కింద పని చేయడానికి నౌకరికి కుదిరినవాడు బానిస అంది. ఈ మూడు సంఘటనల్లోనూ అతనికి ఎంతో నీతి గోచరించింది. మొదటి సంఘటనతో మన భయానికి కారణమైన దానికి ఎదురుపడితే అది మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టదని తెలుసుకున్నాడు. రెండో సంఘటనతో మోహం అనేది ఎంత విద్వంసకారమో తెలుసుకున్నాడు. మూడో సంఘటనతో తనకు ఎదురైన సంఘటనలతో ఆయన సూక్ష్మ గ్రహణ శక్తి గల పిల్లలకు చిన్నప్పుడే మనం మంచిని అనుకూలమైన విషయాలను చెబితే అవి లోతుగా బలంగా నాటుకుంటాయి అని తెలుసుకున్నాడు.
(37:23) ఓ అతనికి చిన్ననాడే పెళ్లిఅయింది. సంసార బాధ్యతలను తనపైన వేసుకోవాల్సి వచ్చింది. కానీ ఉద్యోగమే చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఆయన. ఇంట్లో ఉండిన డబ్బులను భూమిపై పెట్టుబడి పెట్టి ఆపు వచ్చిన దానితో ఖర్చులు గడుపుకోసాగాడు. ఇతనికో కూతురు ఉండేది కూడా అటువంటి సమయంలోనే ఆ మధ్య జీవితంలోనే ఆయనకు శ్యామచరణ లాహిరి బాబా మార్గదర్శకత్వం లభించింది.
(37:48) భార్య చనిపోయాక సన్యాసం తీసుకొని యుక్తేశ్వరగిరిగా ప్రసిద్ధికఎక్కాడు. తన పూర్వీకుల ఆస్తిగా ఆయనకు సంక్రమించిన తాతలటి భవనాన్నే ఆయన తన ఆశ్రమంగా మలుచుకున్నాడు. తక్కువ తినేవాడు ఎవరి శరీర తత్వానికి సరిపడేలా వారు భోజనం చేయాలనేది ఆయన తన శిష్యులక ఇచ్చిన సలహ. అతిథులను వదిలి ఎప్పుడూ భోజనం చేయకూడదు అనేది ఆయన ఆచరణలో చూపిన సత్యం. [సంగీతం] [జపించడం] పరమహంస యోగానందగా ప్రసిద్ధి గాంచిన ముకుందుడు తన 17 ఏళ్ల వయసులో అంటే 1910 లో తండ్రి అనుమతి తీసుకొని కాశీకి వెళ్లి అక్కడున్న శ్రీ భారత ధర్మ మహామండల ఆశ్రమంలో చేరి ఆధ్యాత్మిక శిక్షణ పొందాలని తన మిత్రుడైన జితేంద్ర భుజుందార్తో
(38:28) వెళ్ళాడు. ఒకరోజు కాశీలో మిత్రుడితో కలిసి సరుగులు తేవడానికి బజార్కి వెళ్ళినప్పుడు ఒక యోగి కనిపించాడు. ఆయనే యుక్తేశ్వరగిరి ఆయన తనకు ధ్యానంలో ఎన్నో సార్లు దర్శనం ఇచ్చాడు. వచ్చావా నాయన నీకోసం ఎన్నేళ్లుుగా వేచి ఉన్నానో తెలుసా నా దగ్గరకు రా బేశరతుగా నీకు ప్రేమను అందించే పూచి నాది అన్నాడు ఆయన. అంతేకాదు శ్రీరామపుర్లో తన చిరునామాను ముకుందుడికి ఇచ్చి నాలుగు వారాల్లో నీవు నా దగ్గరికి వస్తావు అని కూడా చెప్పారు.
(38:58) అతనే తన గురువుగా తెలుసుకున్నాడు ముకుందుడు ఎందుకంటే సరిగ్గా గురువు చెప్పినట్లు నాలుగు వారాలకి కాశీ వదిలి శ్రీరాంపూర్ చేరాడు. యుక్తేశ్వరగిరికి శిష్యుడయ్యారు. తరచు గురువుగారితోనే గడిపేవాడు. యుక్తేశ్వరగిరి కూడా తన శిష్యుని చాలా జాగ్రత్తగా మరిచారు. అలాగని ఏ శిష్యుని ఉపేక్షించలేదు. అందరితో నీకున్న దానిలో సుఖంగా పొదుపుగా ఉండు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తర్వాత నీవు దుఃఖిస్తావు అనేవాడు ఆయన ఆయనను ముకుందుడు ఒకసారి గురువుగారు దోమల్ని ఎదుర్కోవడం ఎలా అని అడిగాడు వాటిని పట్టించుకోకపోవడమేనని ఆయన ముకుందుడి అనుభవంలోకి వచ్చేలా చేసి చూపారు. తన శిష్యుల ఆలోచనలని
(39:37) పసిగట్టేసేవాడు ఆయన ఇంకొకసారి గురువర్య క్రూర జంతువులని చంపడానికి బదులు తాను బలి కావడానికి సిద్ధపడాల ఏం అని అడిగాడు ముకుందుడు దానికి గురువు సమాధానం ఇస్తూ అక్కరలేదు మరుజన్మ గొప్పది ఈ దేహం విలువ కట్టలేనిది మనిషికి పుట్టుకుతో వచ్చిన సహజాతాల్ని ధర్మశాస్త్రాలన్నీ సమయాల్లోను బలపరచవు అని తెలియచెప్పారు ఆయన ఆయన ఎలాంటి క్రూర జంతువులకు భయపడలేదు ఒకసారి ముకుందుడు హిమాలయాలకు పోయి నిద్రపోని సాధువుగా పేరు పొందిన రామగోపాల్ ముజుందార్ వద్దకు వెళ్లి జ్ఞానం సంపాదించాలని పారిపోయి తిరిగి వచ్చాడు.
(40:16) గురువుగారు కోప్పడతారేమో అని భయపడ్డాడు. కానీ అలాంటిదిఏమి జరగలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు యుక్తేశ్వరగిరి పూరీలో కరారాశ్రమం అనే దానిని స్థాపించారు. ఆ ఆశ్రమంలో ఒకసారి పూరీలోని ఆశ్రమంలో ఒక నాగుబాము ప్రవేశించింది. ప్రఫులుడు అనే శిష్యుడు భయపడిపోయాడు. అయితే యుక్తేశ్వరి ప్రేమకు అది పరవశించిపోయింది. ఎవరిని ఏమీ చేయకుండా పొదలోకి వెళ్ళిపోయింది.
(40:42) ఒకసారి యోగానంద పూరి ఆశ్రమానికి వెళ్లి గురువుగారికి కాలీఫ్లవర్ బుట్టను అంద చేశాడు. దానికి ఆయన చిరునవ్వు నమ్మి సంతోషం నీ గదిలో ఉంచు రేపు వంటక అవసరం అవుతాయి అన్నారు. యోగానంద వాటిని తన గదిలో మంచం కింద పేర్చి పెట్టారు. ఇంతలో గురువు సముద్రం వడ్డుకు పోదాం పదా అనడంతో ఆయనతో పాటే వెళ్ళిపోయారు. ఈ గొడవలో గది తాళం వేయడం మర్చిపోయాడు.
(41:08) గురువుగారికి మదిలోనే తెలిసిపోయింది. అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా నీవు తెచ్చిన ఆరు గోబి పూలు ఐదే అవుతాయి అనడంతో యోగానందుకు ఏం చేయాలో తెలియలేదు ఇంతలో తిరిగి వచ్చారు ఇద్దరు అప్పుడు ఒక రైతు బండిపై వచ్చి యోగానంద గదిలో ఉన్న గోబీలలో ఒకటి బయటకి తెచ్చుకొని వెళ్ళిపోయాడు. అది జరిగాక యోగానంద తన అజాగ్రత్తకు నొచ్చుకున్నాడు. అయితే ఆ దొంగ ఆ గదిలో ఉన్న ఆభరణాలని తాకనైనా తాకలేదు.
(41:33) యుక్తేశ్వరగిరి వద్దకు వచ్చి యోగానంద ఆ సంఘటనకు అర్థం ఏమిటని అడిగాడు. నీవే తెలుసుకుంటావులే పో అన్నాడు ఆయన. ఆ చిరకాలంలోనే రేడియో కనిపెట్టడంతో అది విజ్ఞానశాస్త్ర విశేషంగా యోగానంద తెలుసుకున్నారు. అమెరికాలో భారతీయ యోగవిద్యకు విశేష ప్రచారం కల్పించారు. విదేశాల్లో 15 ఏళ్ళ ఉండిన యోగానంద 1935లో గురువు ఆదేశం ప్రకారం ఇండియాకు వచ్చారు.
(42:01) దారిలో లండన్, స్కాట్లాండ్ యూరోప్ లోని బవేరియా వంటి చోట్లకు తిరిగి చివరికి ముంబై చేరారు. అక్కడి నుంచి వెళ్లి తండ్రిని గురువుని ఇతర బంధుమిత్రులని దర్శించారు. రామచీలో కొద్ది రోజులు ఉండి ఆ తర్వాత దక్షిణ దేశ యాత్ర చేశారు. [సంగీతం] దారిలో తిరువన్నామ చేరి రమణులని దర్శించారు. తిరిగి శ్రీరాంపూర్ చేరారు. [సంగీతం] తన ప్రియ శిష్యుడు యోగానంద భారతదేశానికి చేరి తనను చూసిన కొద్ది కాలానికే అంటే 1936లో మార్చి 6న యుక్తేశ్వరగిరి సమాధి చెందారు.
(42:39) ఓం ఆయన మధుమేహం క్షయ మూర్చ వంటి వ్యాధులతో పీడితులైన వారిని రోగ విముక్తులుగా కావించేవారు అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి యుక్తేశ్వరగిరి మితభాషి ఆయన వైకరిలో యదార్థ స్థితి కనిపించేదే కాదు ఎప్పుడూ అస్పష్టత గాని కలలుకనే స్వభావం కానీ కనిపించేదే కాదు ఆయన ఇంగ్లీష్, ఫ్రెంచ్, బెంగాళీ హిందీ భాషలలో అనర్గణంగా మాట్లాడేవారు ఆయనకు ఆయనకు సంస్కృతంలో మంచి పరిజ్ఞానం ఉండేది.
(43:09) తన శిష్యులను ప్రాచ్య పాశ్చాత్య దేశాల సుగుణాలను ఇమిడుచుకొని జీవంతమైన మేళనకర్తలుగా నడుచుకోమని చెప్పేవారు. ఆయనవి బాహ్యంగా పాశ్చాత్య అలవాట్లు అంతర్గతంగా ప్రాచ్యుప అలవాట్లు ఈ భూమి మీద ఉచితంగా లభించే గాలిని పీలుస్తున్నంత కాలం మనం కృతజ్ఞత పూర్వకమైన సేవ చేయాల్సి ఉంటుంది. అది మన బాధ్యత అనేవారు ఆయన ఊపిరి పిలిచే అవసరం లేని సమాధి స్థితిని పొందినవాడే ఈ లోకంలో ప్రాపంచిక విధుల నుండి ముక్తిని పొందగలడు అనేదే ఆయన సందేశం.
(43:40) ఓం [జపించడం][పాడటం] 1855 మే 10న జన్మించి మార్చిత 1936 లో పరమపదించారు. ఈయన యోగియోగి ఆత్మకథ రాసిన పరమహంస యోగానందకు గురువు ఈయనకు గురువు లాహిరు మహాశయులు యుక్తేశ్వరగిరి అసలు పేరు ప్రియానాథ్ కరార్ బెంగాల్ ప్రావిన్స్ లోని శ్రీరాంపూర్లో క్షేత్రనాథ్ కరార్ కాదమని దంపతులకు జన్మించారు. ఈయన చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు భూమితాలకు వ్యవహారాలు చూసుకోవాల్సి వచ్చింది.
(44:21) చదువులో మంచి ప్రతిభ కనపరిచిన ఈయన ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సంపాదించి శ్రీరాంపూర్ మిషనరీ కళాశాలలో సీటు సంపాదించారు. అక్కడ ఉండగానే ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగింది. ఈ ఆసక్తి వల్ల ఆయన తర్వాత రాసిన ది హోలీ సైన్స్ అనే పుస్తకంలో యోగాను ఆధ్యాత్మికతను సమన్వయం చేస్తూ కొంత శాసనీయమైన వివరణలు ఇచ్చారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కలకత్తా వైద్య కళాశాలలో రెండు సంవత్సరాల పాటు చదివారు.
(44:49) కళాశాల నుంచి బయటక వచ్చిన తర్వాత ఈయనకు వివాహమై ఒక కూతురు జన్మించింది. తర్వాత కొన్నేళ్లకు భార్య మరణించింది. తర్వాత కొన్నేళ్లకు ఆయన శ్రీ యుక్తేశ్వరగిరి అనే పేరుతో సన్యాసాశ్రమం స్వీకరించారు. 1884లో లాహిర్ మహాశయులు ఈయనకు క్రియాయోగ దీక్షఇచ్చి తన శిష్యుడిగా చేర్చుకున్నారు. తర్వాత తరుచుగా బెనారస్లో తన గురువును కలుస్తూ కొన్ని సంవత్సరాలు గడిపారు 18 94లో ఆయన అలహాబాదులో కుంభమేళ జరుగుతున్న సమయంలో తన పరమ గురువైన లాహిరి మహాసేన గురువు మహావతార బాబాజీని కలుసుకున్నారు.
(45:27) బాబాజీ ఈయనను హిందూ పురాణాలను యోగాను సమన్వయం చేస్తూ పుస్తకాలు రాయమని ప్రేరేపించారు. స్వామి అనే పేరును కూడా ఆయనే చేర్చారు. [జపించడం] శ్రీ యుక్తేశ్వర్ ఈ పుస్తకాన్ని 1894 లో కైవల్య దర్శనం ది హోలీ సైన్స్ అనే పేరుతో విడుదల చేశారు. ఈయన ఆంగ్లం, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ ధారాళంగా మాట్లాడేవారు. సంస్కృతంలో కూడా మంచి పరిజ్ఞానం ఉండేది.
(45:56) ఆంగ్లం సంస్కృత భాషలను సులభంగా నేర్చుకోవడానికి తాను స్వయంగా రూపొందించిన బోధనా పద్ధతులను విద్యార్థులకు వివరించేవారు. ఏకమేవా [సంగీతం] ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి అందరిదీ ఒకే కారణం కాదు పరమహంస యోగానంద జీవితం వేరు రామకృష్ణ పరమహంస జీవితం వేరు ఇరువరి ధ్యాన విధానాలు వేరు కావచ్చు కానీ ఇద్దరు ఇద్దరే ఇరువురు జ్ఞానులే ఓం [సంగీతం] ఏ ఇద్దరి జీవితాలు ఒక్కలా ఉండవు అలాగే ఏ ఇద్దరి యోగసాధన ఒకలా ఉండదు పోల్చడానికి వీలు లేదు ఆరంభంలో ఒకేలా అనిపించిన చివరకు ఎవరికి వారే యమునా తీరే ప్రతి ఒక్కరికి
(46:44) భగవతానుగ్రహం ఉండి తీరాలి. ప్రతి మనిషికి మొదటి గురువు జన్మనిచ్చిన తల్లి ఒగ్గు పాలతోనే ఆధ్యాత్మికతను రంగరించిపోసే తల్లులు అరుదుగా ఉంటారు. అలాంటి వారి బిడ్డలు ప్రత్యేకంగా ఉంటారు. అలాంటి వారిలో మనం తెలుసుకోబోయే ఒక యోగి పరమహంస యోగానంద. ఓం [జపించడం][పాడటం] పరమహంస యోగానంద పూర్వనామం ముకుందలాల్ ఘోష్ జననం 1893 జనవరి 5 గోరక్పూర్లో బెంగాల్ క్షత్రియ పూర్ణయోగి అరవింద యోగి బెంగాల్ క్షత్రియుడే కదా ఎనిమిది మంది సంతానల్లో నాలుగో వ్యక్తి ముకుంద ఒక అన్న ఇద్దరు అక్కల తర్వాత వాడు తండ్రి భగవత్ చరణ్ ఘోష్ మంచివాడే గాని చండ శాసనుడు క్రమశిక్షణకు
(47:30) ప్రాణం పెట్టే రకం తల్లిగారు జ్ఞాన ప్రభ ప్రేమ దేవత కన్న బిడ్డల్నే కాదు ఇరుగు పొరుగు వారిని ఆక్కును చేర్చుకొని ఆదరించేది పిల్లలకు భారత భాగవత కథలు వినిపిస్తూ నైతిక విలువలు నేర్పించేది. భగవతి చరణ్ ఘోష్ కు బెంగాల్ నాగపూర్ రైల్వేలో పెద్ద ఉద్యోగం ఉద్యోగ రిత్య చాలా పట్టణాలు తిరిగేవాడు జ్ఞాన ప్రభుకు దైవభక్తి దాన ధర్మాల పైన అనురక్తి ఒక నెలలో వచ్చిన జీతం మొత్తం ఒక రోజులో పేదలకు పంచింది.
(48:00) భర్త చిరాకు పడ్డాడని పెట్టా బేడా సర్దుకొని పుట్టింటికి పోతానని బయలుదేరింది. ఆత్మాభిమానం ఎక్కువ నలుగురు పిల్లల తల్లి పుట్టింట్లో ఉండడం జరిగే పనా [సంగీతం] భగవతి చరణ్ పెద్ద ఉద్యోగి పెద్ద సంపాదన పరుడైన మహా పిసినారి అనిపిస్తాడు. అనవసరంగా కానీ ఖర్చు చేయడం ఒకరికి ఉచితంగా దానం చేయడం ఒకరి దగ్గర పుచ్చుకోవడం రెండు తెలియవు ఉచితంగా చూపించిన నాటకాలు సినిమాలు చూసేవాడు కాదు భగవద్గీత చదవడం ఒక్కటే ఆయనకు తెలిసిన సత్కాల క్షేపం అదే ఏకైక వ్యసనం డబ్బు ఆదా చేయడం అసలు చేతకాని మనిషి కలకత్తా అర్బన్ బ్యాంకులో తన షేర్లో ఉన్న విషయం మర్చిపోయాడు. అది లక్షపాతి వేల
(48:40) రూపాయలు వస్తే ఆశ్చర్యపోయాడు. సంపాదనపై అధిక దృష్టి పెట్టేవాడు సుఖపడలేడని ఆయన సంసార సూత్రం మనిషి లాభాలకు పొంగిపోవడం నష్టాలకు కుంగిపోవడం నచ్చదు ఎవరు పుట్టినప్పుడు డబ్బుతో పుట్టరు చచ్చినప్పుడు వెంట తీసుకుపోరు ఆయనకి బాగా వంటపట్టిన సామెత ఇది పెళ్లైన కొత్తలోనే భార్యను తీసుకొని కాశీ వెళ్ళాడు. లాహిరి మహాసయ వద్ద ఆమెకు యోగల్లో ప్రవేశం కల్పించాడు.
(49:06) తాను అప్పటికే లాహిరి మహాసయుల శిష్యుడు గోరక్పూర్లో ఉండే రోజుల్లో భగవతీత చరణకు ఒక మిత్రుడు ఉండేవాడు అవినాష్ బాబు అని అతను రైల్వే ఉద్యోగి అతనికి కాస్త వేదాంతం పిచ్చి మహర్షుల గురించి ఆపగా చెబుతూ ఉండేవాడు తన గురువు లాహిరి మాసయ గురించి అతనే పరిచయం చేశాడు. ఒకసారి అవినాషు సెలవు కావాలని అర్జి పెట్టాడు. సెలవు మంజూరు చేయవలసిన వాడు భగవతి ఇచ్చారను ఎందుకు అని ప్రశ్న వేశడు.
(49:30) కాశీ వెళ్లి గురువుగారిని చూడాలని సమాధానం చెప్పాడు అవినాష్ ఇద్దరు స్నేహితులే అయినా ఆఫీసలో తనపై అధికారి ఇతను క్రింది ఉద్యోగి ఈ వయసులో నీకు గురువుల పిచ్చబిటి అవినాష్ కష్టపడి పని చేస్తే పైకి వస్తావు గానీ గురువులని సేవిస్తే ఏం లాభం మందలించాడు భగవతి చరణఓ [పాడటం][సంగీతం] ఆ రోజు అవినాష్ బాబు విచారంగా ఇంటిదారి పట్టి నడిచిపోతూ ఉంటే పల్లకిలో పెడుతున్న భగవతి బాబు ఆయన చూసి పల్లకిని బండరోతులను వెనక్కి పంపించేసి ఆయనతో నడక సాగించారు.
(50:04) అవినాష్ బాబును ఓదార్చే నిమిత్తం లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలు ఏమిటో వివరించసాగారు. కానీ అవినాష్ బాబు మనసు నిండ లాహిరి మహాసయను నింపుకొని మహాసయ్య మీ దర్శన భాగ్యం నాకు కల్పించండి అని మొరపెట్టుకోసాగాడు. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఒక పొలం మీదగా వారి నడక సాగింది. సాయంకాల సూర్య కిరణాలు అద్భుతమైన ప్రశాంతమైన ఆ వాతావరణంలో వెలుగురేఖలు విచ్చుకున్నట్లు అక్కడ లాహిర్ మహాశయులు ప్రత్యక్షమయ్యారు.
(50:36) వారిని చూసి ఆశ్చర్యపోతూ ఆనంద భాష్పాలతో లాహిర్ మహాసయ అని స్మరించారు అవినాష్ బాబు మహాసయులు భగవతి బాబు వైపు తిరిగి భగవతి బాబు మీ క్రింది పనిచేసే ఉద్యోగ విషయంలో మీరు మరి ఇంత కఠినంగా ఉంటే ఎలా అంటూ అదృశ్యమైపోయారు. ఈ హటాత్ పరిణామానికి భగవతి బాబు ఆశీర్ చక్తులై అలా నిల్చుండిపోయారు. కొద్ది క్షణాల్లో తేరుకొని అవినాష్ బాబు సెలవు నీకు ఇవ్వడమే కాకుండా నేను కూడా సెలవు తీసుకొని రేపే కాశీకి బయలుదేరి పెడదాం.
(51:09) నీ సంకల్ప శక్తి వల్ల నీ తరపున సెలవు చెప్పడం కోసం ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహా గురువులు శ్రీ లాహిరు మహాశయులు ఆయనను నేను తప్పక దర్శించుకోవాలి నేనే కాదు నా భార్యను కూడా తీసుకువెళ్లి ఆయనను దీక్ష ఇవ్వమని అడగాలి అని ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజే కాశీకి బయలుదేరి వెళ్లి లాహిర్ మహాశయుల దర్శనం చేసుకున్నారు ఆ ముగ్గురు అప్పుడు మహాశయులు భగవతి బాబు అవినాష్ నా దగ్గరికి రావడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మీరు మీ భార్య కూడా నా దగ్గరికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు లాహిర మహాశయులు అప్పుడు భగవతి బాబు మహాశయులకు నమస్కరించి మహాశయ మాకు
(51:51) దీక్ష ఇప్పించండి క్రియాయోగం అనే ఆధ్యాత్మిక దీక్షని మాకు ప్రసాదిం ించండి అని ప్రార్థించారు. [జపించడం] అప్పుడు వారు వారికి ఆధ్యాత్మిక దీక్షను ఉపదేశించి ఆనందపరిచారు. ఈ సంఘటనతో భగవతి కుటుంబం లాహిరి మహాశయుల శిష్యులయ్యారు. ఆ తర్వాతనే ముకుందబాబు పుట్టాడు. తాను లాహిరి గురుప్రసాదుడిని ముకుందకు తెలియదు.
(52:18) జ్ఞాన ప్రభ ధ్యానం చేసుకునే గదిలో లాహిరి మహాశయుల ఫోటో ఉండేది. అది ఎవరో తెలుసుకునే వయసు కాదు. ఫోటోకు పూలమాల వేసి అగరతులు వెలిగించి ఆమె ధ్యానమగ్నమ అయ్యేది. అలా తన ప్రమేయం లేకపోయినా లాహిరు మహాశయ రూపం ముగుందబాబు హృదయంలో ముద్ర పడింది. రవ్వంత భక్తి బీజం పడిన అది వయసుతో పాటు పెరుగుతుంది. చెదిరిపోదు కరిగిపోదు ఫోటో నుంచి గురువుగారు దిగి వచ్చి తన పక్కన నిలబడినట్లు అనిపించేది ముకుందకు తనకు ఏ కష్టం వచ్చినా బాధ కలిగినా ఆ గదిలోకి వెళ్లి కూర్చుంటే చాలు లాహిరి మహాసయ వచ్చి ఓదార్చేవారు అది చిన్నతనపు అమాయక అనుబంధం గురువుగా అభయం ఇచ్చేవారు ఎందుకు భయం నేను
(52:56) ఎప్పుడు నీతోనే ఉంటాను నీలోనే ఉంటాను. నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అని లాహిరి మహాశయుల సందేశం విరిపించేది ముకుందలాలకు అది గురుశిష్య అనుబంధం [పాడటం] ఏదైనా ఒక అనుభవం కలిగితే తప్ప ఎవరికైనా ఆధ్యాత్మిక రంగంలో విశ్వాసం ఏర్పడదు. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ముకుందకు అలాంటి అనుభవం ఎదురైింది. ఇచ్చాపూర్లో ఉండగా ముకుందకు కలరా సోకింది.
(53:24) ఏవో మందులు మాకులు ఇవ్వడం తప్ప డాక్టర్లు చేయగలిగింది లేదు. మంత్రాలు తంత్రాలు తాయత్తులు ఆశ్రయిస్తుండేవారు ఏ డాక్టరు గ్యారెంటీగా నయమవుతుందని చెప్పడు. ప్రాణాలపైన ఆశలు వదులుకున్న సమయంలో తల్లి జ్ఞానప్రభ గురుదేవులు లాహిరి మహాసయ ఫోటో ఒకటి తెచ్చి ముకుందబాబు తల దగ్గర ఉంచింది. చేతులెత్తి నమస్కారం చేయడానికి కూడా శక్తి చాలని ముకుందబాబు మనసులోనే నమస్కారం అనుకున్నాడు.
(53:48) లాహిరి మహాసయ్య ఫోటోలోకి రెప్ప వేయకుండా చూశాడు. ఫోటోలో నుంచి గొప్ప కాంతి బయటక వచ్చి గదంతా నిండిపోయింది. అతనిలో మత్తు వదిలి ఉత్సాహం కలిగింది. రోగం తగ్గసాగింది. 10 నిమిషాలలో లేచి తల్లి పాదాలకు నమస్కరించాడు. ఆ క్షణంలో అతనికి అమ్మలోనే గురుదేవులు కనిపించాడు. ఆమె లాహిరి మహాసయ ఫోటో ముకుంద నదిటిని తాకించింది. ఆ క్షణంలో ముకుంద బాబుకు కనిపించిన దివ్య తేజస్సు ఆమెకు కనిపించి పరవసం చెందింది.
(54:18) [సంగీతం][పాడటం] లాహిరి మహాసయ తనువు చాలించి చాలా కాలమయింది. ముకుంద పుట్టకముందే ఆయన కాలం చేశారు. కానీ ఆయన ఇప్పుడు భౌతిక రూపంతోనే దర్శనం ఇచ్చారు. సద్గురువులు ఆర్తత్రాయ పరాయణులు తమను పూర్తిగా నమ్మి సభక్తికంగా ధ్యానించేవారిని వచ్చి ఆదుకుంటారు. సద్గురువు ఫోటో చూస్తూనే వైబ్రేషన్ కలుగుతుంది. కళ్ళు మూతల పడతాయి శరీరం పులకిస్తుంది.
(54:43) అది సద్గురువు ప్రజ్ఞ దర్శనం. ఫోటోలని గురువు కంటి చూపుకు దివ్యశక్తి ఉంటుంది. ఆ చూపులతోనే సద్గురువులు అనుగ్రహిస్తారు. లాహిరు మహాశయకు ఫోటోలు దిగే అలవాటు లేదు ఎవరిని తనను ఫోటో తీయడానికి అనుమతించేవారు కాదు. అనుమతి లేకుండా ఎవరైనా ఫోటో తీస్తే అందులో బొమ్మ ఉండేది కాదు. రూపం అరూపమ అయ్యేది. ఒకసారి ముకుంద పెనతండ్రి కాళికుమార్ రాయ్ లాహిరి మహాసయతో గ్రూప్ ఫోటో ఒకటి తీశడు.
(55:08) అతనికి మంచి ఫోటోగ్రాఫర్ అని పేరు ఫోటోలో అందరి రూపాలు ఉన్నాయి. బొక్క లాహిరి బొమ్మ తప్ప ఆ విషయం ఆగొబ్బగా చెప్పుకునేవారు గంగాధర్ బాబు అని మరొక మంచి ఫోటోగ్రాఫర్ అతను దెయ్యాల సైతం ఫోటో తీస్తాడు. మహా గడుసరి లాహిరి మహాసయ్య ఫోటో తాను తీస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మరనాడు లాహిర్ ఇంటికి వచ్చి ఆయన ధ్యానంలో ఉండగా రకరకాల ఫోటోలు తీశడు డబ్బా కెమెరాతో డజన ప్లేట్లు తీస్తే అందులో ఒక్కదానిలోనూ లాహిరు బొమ్మ పడలేదు మరునాడు ఏడుస్తూ వచ్చి లాహిరి పాదాల మీద పడ్డాడు క్షమించమని అవునయ్యా నీవు ఫోటో తీసేది భౌతిక శరీరానికి కదా ధ్యానంలో భౌతిక శరీర స్థానంలో సూక్ష్మ
(55:50) శరీరం ఉంటుంది. అది నీ కెమెరాకు అందదు రేపు రావయ్యా వచ్చి ఫోటో తీసుకో అన్నారు. [సంగీతం][జపించడం] మరునాడు ఫోటో సభ్యంగా వచ్చింది. ఆ సంఘటన జరిగిన కొన్నాళ్ళకు ముకుంద పడుగును ఉండగా ఎవరో తలుపు తట్టినట్లయింది. తలుపు తీయకుండానే లోపలికి వచ్చి తన మంచం మీద కూర్చున్నారు. అది కల కాదు భ్రాంతి కాదు నిజంగా నిజం ముకుందు మనసులో ఒక ప్రశ్న చరబడ్డది మూతబడిన కళ్ళ వెనుక బొమ్మలు రూపాలు ఎందుకు కదులుతాయి అవి నిజాలు కావా మనోకల్పనలా నిజాలే అనిపిస్తాయి నిజాలు అవుతున్నాయి.
(56:26) ఆ ఆలోచన మనసును తొలిచివేయసాగింది. అప్పుడు లోపల ఒక కాంతి విస్ఫోటనం జరిగింది. ఎవరెవరో మహర్షులు యోగులు ఎక్కడో అరణ్యాలలో పర్వత గుహల్లో తపస్సు చేసుకునేవారే కనిపించారు. అన్ని సినిమా రేళ్ళల మనసుకు హత్తుకున్నాయి. ఎవరు మీరు ప్రశ్నించాడు ముకుంద హిమాలయాలలో ఉండే ఋషులం నన్ను హిమాలయాలకు తీసుకుపోండి నేను మీలాగా యోగం చేస్తాను.
(56:50) అడిగంతలో అందరూ మాయమైపోయారు ఆ స్థానంలోకి గొప్ప వెలుగు వచ్చింది. ఇదేమిటి మరొక సందేహం ప్రశ్న ఇది ఈశ్వర తత్వం ఇది బ్రహ్మ తేజస్సు అది నాకు కావాలి ఇవ్వండి కాంతి కరిగిపోయింది. ఆనాటి నుండి ముకుందబాబు హృదయంలో అన్వేషించసాగాడు. [జపించడం][సంగీతం] గోరక్పూర్లో ఉండే రోజుల్లో ఒకనాడు ఆరు బయట వేప చెట్టు కింద కూర్చుని అక్క ఉమ్ము చేత బెంగాళీ పాఠాలు చెప్పించుకుంటున్నాడు ముకుంద.
(57:21) ముకుంద దృష్టి చెట్టు మీద ఉన్న చిలుకల పైకి పోయింది. అక్క తన కాలు దురదగా ఉందని లోపలికి వెళ్లి ఏదో మందు తెచ్చుకొని రాసుకుంది. ముకుంద మందు తీసుకొని తన మోచేతికి ఉత్తినే రాసుకోసాగాడు. అదేమిట్రా నీ చేతికి ఏం కాలేదుగా ఎందుకు రాస్తున్నావ్ అడిగింది. రేపు ఇక్కడ కృప వస్తుందిలే అందుచేత ముందే మందు రాస్తున్నాను అన్నాడు నీకు పిచ్చి పట్టిందిరా అంది పిచ్చి కాదక్క నిజం రేపు నువ్వే చూస్తావుగా అన్నాడు ముకుంద మరునాడు ఉదయం అక్కడ గడ్డ లేచింది ఉమ్మ వెళ్లి తల్లికి జరిగింది చెప్పింది మన ముకుంద మాటల్లో ఏదో సత్యం ఉందమ్మా అంది ఆ రోజు తల్లి జ్ఞాన ప్రభ గట్టిగా మందలించింది
(58:02) నాయనా ముకుందా ఎప్పుడు నీ నోటితో చెడు అనకు చెడు ఊహించకు నీకు పుణ్యం ఉంటుంది అని అలా ఉత్తినే కనితి తెచ్చుకున్నందుకు ఫలితంగా చిన్న ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది. అప్పటి నుండి ఏదైనా లోపల అనిపించిన పైకి అనడం మానేసాడు ముకుంద పెదవు దాటిన మాట ప్రమాదకరం కాదు పుండు మానిన మచ్చ మిగిలిపోయింది. ఒక భావం ఎంత బలంగా పనిచేస్తుందో ఆ సంఘటనతో ముకుందకు తెలిసివచ్చింది.
(58:30) తర్వాత భగవతీ చరణ్ కుటుంబం లాహూర్ మారింది. అక్కడ వరండాలో కాళీమాత ఫోటో పెట్టి ధ్యానించేవాడు. ఆ ప్రదేశంలో కాళీమాత పూజ చేస్తే జగన్మాత మనం అడిగినవన్నీ అనుగ్రహిస్తుందని చెప్పేవాడు అందరికీ ఒకరోజు మేడపైన ఉండగా పిల్లలు గాలిపటాలు ఎగిరేస్తూ ఉన్నారు. రెండు పతంగులు చాలా పైకి కనిపించినంత ఎత్తుకు వెళ్ళాయి.
(58:54) ముకుంద ఆకాశంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ అక్క ఆ పతంగులు నీకు కావాలా అడిగాడు అక్క ఉమను ఏం ఆకాశంలోకి ఎగిరి తెస్తావా అంది నేను అడిగితే కాళికాదేవి తెచ్చిపెడుతుందిగా అన్నాడు ముకుంద ఉమా నవ్వేసింది ముకుంద నమ్మకానికి రెండు నిమిషాల్లో ఆ రెండు గాలిపటాలు గిరికిలి కొడుతూ వచ్చి ముకుంద ఓమ చేతుల్లో పడ్డాయి ఓమంది అమ్మ బాబోయ్ నీతో బేగడం కష్టం రా ముకుంద అని ముకుంద అనుకున్నది అవ్వడం బాగానే ఉంది కానీ దీనివల్ల ఎన్ని కష్టాలు ఊహించి భయపడి క్రిందకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అమ్మకు తమ్ముడిపై పితూరులు చెప్పడం ఆమెకు సరదా ఏకవేవా [సంగీతం]
(59:40) ముకుంద అనుకున్నది అవ్వడం బాగానే ఉంది కానీ దీనివల్ల ఎన్ని కష్టాలో ఊహించి భయపడి క్రిందకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అమ్మకు తమ్ముడిపై పితూరులు చెప్పడం ఆమెకు సరదా ఏకవేవా [సంగీతం] భగవతీ చరణ్ ఘోష్కు లాహోర్ నుంచి బెరేలీకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడే పెద్ద కొడుకు అనంతకు వివాహం నిశ్చయమయింది. కలకత్తాలో వివాహం ఏర్పాట్లు జ్ఞాన ప్రభ చూస్తోంది.
(1:00:09) పెళ్లినాటికి భగవతీ చరణ్ ముకుందుతో వస్తానని చెప్పాడు. ఒకరోజు రాత్రి మంచి నిద్రలో ఉండగా దోమలు నిద్ర చెడగొట్టాయి. కళ్ళు నిలుపుకొని లేచేసరికి కన్నతల్లి రూపం కనిపించింది ముకుంద బాబుకు అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావ్ అడిగాడు సంబర్రంగా ఉష్ మీ నాన్నగారిని నిద్రలేపు ఉదయంనాలుగు గంటలకు కలకత్తా వెళ్ళే రైలు ఉంది ఆ బండికి బయలుదేరి రండి అంటూ ఆరూపం మాయమైపోయింది.
(1:00:36) ముకుందకు కంగారు పుట్టింది. వెంటనే తండ్రి గారిని నిద్రలేపి విషయం చెప్పాడు. ఏదో పీడగలు వచ్చిందిలే పడుకో అంతగా టెలిగ్రామ వస్తే రేపు చూద్దాం అన్నారు నాన్న కాదు నాన్న వెళ్లి తీరాలి అన్నాడు ముకుందుడు తండ్రిగారు లేవలేదు రైలు వెళ్ళిపోయింది తెల్లవారింది ఉదయమే టెలిగ్రామ ప్రభా సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని భగవతీ చరణ్ కొడుకుతో కలకత్తా చేరేసరికి అంతా అయిపోయింది.
(1:01:05) తల్లి శవం పైన పడి వెక్కి వెక్కి ఏడ్చి స్పృహ కోల్పోయాడు ముకుంద మృత్యువు అంటే తెలియని వయస్సు అమ్మ ప్రేమ మాత్రమే రుచి మరిగినవాడు పరలోకం చేరిన తల్లికి వినిపించేటట్లు రోధించాడు మా అమ్మ కావాలి ఇవ్వు నాన్న అని నిలదీశడు ఒక చిన్న తప్పు వల్ల చివరిచూపు తక్కకుండా పోయింది తిరిగిరానే అవకాశం అదిఓ [పాడటం][సంగీతం] కాళీమాత కనిపించి ఓరడించింది ముకుంద అనేక జన్మలలో అనేకమంది అమ్మల రూపాలలో నిన్ను సాకింది నేనే చూడు ఈ నల్లని కళ్ళలోని వెలుగులని చూడు నీకు నా రూపంలో మీ అమ్మ రూపం కనిపిస్తుంది.
(1:01:44) కాలం విషాద రేఖల్ని చెరిపేస్తుంది. కన్నీటిని ఎండబెడుతుంది. కర్మకాండ పూర్తఅయిన తర్వాత భగవతీ చరణ్ బెరేలీ తిరిగి వచ్చాడు. బెరేలీలో బంగళా వెనక ఒక పెద్ద శేషాల వృక్షం ఉంది. అక్కడ ఒంటరిగా కూర్చుని ముకుంద విచారించేవాడు. ఏమిటి ఈ జీవితం హిమాలయాలకు వెళ్ళాలన్న ఆలోచన కలిగింది. దానికి తోడు బంధువు ఒకాయన హిమాలయాలు తిరిగి తిరిగి వచ్చి అక్కడ యోగుల గురించి హిమాలయ అందాల గురించి కథలు చెప్పాడు.
(1:02:12) దాంతో ముకుంద ఆసక్తి మరీ పెరిగింది. ఇంటివార అబ్బాయి ద్వారకా ప్రసాద్ స్నేహితుడు అతనితో ప్లాన్ చేశడు హిమాలయాలకు వెళ్ళాలని హిమాలయాల గురించి ప్రసాద్ చదివాడు చూచి రావచ్చు కదా అని సరే అన్నాడు ప్లాన్ బిడిసి కొట్టింది. ముకుంద అన్నగారు అనంత వాసన పట్టి ఆట పట్టించాడు. తమ్ముడి వైరాగ్యంతో అన్నగారి ఆటలు కాషాయ బట్టలుఏవి తమ్ముడు హిమాలయాలకు పోయి తపస్సు చేయాలంటే కాషాయ బట్టలు కట్టాలి తమ్ముడు అని అన్నగారు గేలు చేస్తున్న తననుఒక సన్యాసిగా ఊహించుకొని దేశమంతా తిరుగుతున్న యోగిగా భావించి మురిసిపోయేవాడు.
(1:02:46) ఒకనాడు ప్రార్థన చేస్తుండగా ఒళ్ళు తెలియనంత మత్తు కలిగింది. ఆ సమయంలో ఏదో దివ్యశక్తి తనలో ప్రవేశించినట్లు అయింది. ఆ మధ్యహనం పిచ్చివాళ్ళ పరుగులు పెట్టాడు హిమాలయాలకు వెళ్ళిపోతానని అన్నగారు బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఇకడి నుంచి ఒక మంచి ఛాన్స్ పోగొట్టుకున్నందుకు తర్వాత తెగ బాధపడ్డాడు. [జపించడం][సంగీతం] భార్య చనిపోయిన తర్వాత భగవతీ చరణ ఘోష్లో మార్పు వచ్చింది.
(1:03:14) కాస్త వైరాగ్యం అబ్బింది. ఎనిమిది మంది పిల్లల తండ్రి మళ్ళీ పెళ్లిఏమిటి తర్వాత ఆడపరి మనిషిని కూడా ఇంట్లోకి రానివ్వలేదు. దివంగత భార్య జ్ఞాపకాలు మనిషిని మార్చేసాయి. ఇప్పుడు భార్య లేని లోటు తెలియడమే కాక ఆమె గొప్పతనం పైన మంచితనం పైన ఎన్నడూ లేనంత గౌరవం ఏర్పడ్డది. ఆగిపోయిన అనంత పెళ్లి ఏడాది తర్వాత జరిగింది. జ్ఞానప్రభ కుదిరిచిన సంబంధమే ఆమె పోయిన కారణంగా ఏడాది ఆగవలసి వచ్చింది.
(1:03:42) కలకత్తా పెడుతూ అనంత తమ్ముని పిలిచి ఒక రహస్యం చెప్పాడు ముకుంద అమ్మ నీకో విషయం చెప్పమంది నువ్వు పుట్టినప్పుడే అమ్మకు తెలుసు నీవు సన్యాసివ అవుతామని ఒకసారి అమ్మ నిన్ను తీసుకొని కాసి వెళ్ళిందట లాహిని మహాశయ దర్శనానికి అమ్మ వెళ్ళే సమయానికి గురువుగారు ధ్యానంలో ఉన్నారు. కళ్ళు తెరిచి లోపలికి రమ్మని పిలిచారట అమ్మ నీ కొడుకు యోగి అవుతాడు వీడు కారణ జన్ముడు అన్నారట నువ్వు తన మార్గంలోనే రాణిస్తామని చెప్పారట ఆ తర్వాత ఒకసారి నీవు గదిలో ఒంటరిగా ఉండగా నీ గదిలో గొప్ప వెలుతురు కనిపించింది అమ్మకు చెల్లి రోమాకు ఆ ఓజస్సు చూపిన మార్గంలో నీవు హిమాలయాలు
(1:04:21) ఎక్కుతావని అమ్మ నాకు చెప్పింది. అమ్మ చనిపోయే ముందు ఒక విచిత్రం జరిగింది ముకుందా పంజాబు నుండి ఎవరో ఒక సాధువు వచ్చాడు. ఆయన అమ్మ మొహం చూచి పిలిచి మరి చెప్పాడు తల్లి నీకు భూమిమీద నూకలు చెల్లిపోయాయి. ఈసారి జబ్బు చేస్తే నీవు బ్రతకవు నీకుొక తాయి ఎత్తి ఇస్తాను. ఇప్పుడు కాదు రేపు నీవు ధ్యానంలో ఉండగా అది నీ చేతికి వస్తుంది.
(1:04:45) దానిని నీ పెద్ద కొడుకి ఇచ్చి దాచి ఉంచమను ఒక ఏడాది తర్వాత దానిని నీ రెండో కొడుకి ఇవ్వమని చెప్పు ఆ తాయతు మహత్తు అందరికీ తెలుస్తుంది. దాని రహస్యం మహర్షులు అతనికి తెలియజేస్తారు. అది ధరించిన తర్వాత అతనిలోని వైరాగ్య లక్షణాలు బయటక వస్తాయి. కొంతకాలం తర్వాత ఆ తాయిత్తు మాయమైపోతుంది. ఎంత జాగ్రత్తగా దాచినా అది వచ్చిన చోటుకు వెళ్లి చేరుతుంది.
(1:05:10) ఆ తాయిత్తులో ఏవో మంత్రాలు రాసి ఉన్నాయట. దానిని చేతిలోకి తీసుకొని అమ్మ వణకిపోయిందట. తర్వాత ఆ సాధువు వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్లే జరిగింది. అమ్మ అకాల మరణం నాన్నగారి అవసర వైరాగ్యం ముకుందును మరి ఒంటరిని చేశయి. అన్న పెళ్లయి దూరమైనాడు. తన తీర్థయాత్రల కోరిక తీరనే లేదు. తండ్రి గారిది రైల్వే ఉద్యోగం గనుక ఉచిత పాసు లభిస్తుంది. పై ఖర్చులు తక్కువే ఒకసారి బెనారస్ వెళ్లి వస్తానంటే సరేనని పాస్ తెచ్చి ఖర్చులకు డబ్బులు ఇచ్చారు భగవతీ చరణ బెనారస్లో నా మిత్రుడు కేదార్నాథ్ బాబాను కలుసుకో అతను స్వామి ప్రణవానందకు తెలుసు నిన్ను పరిచయం చేస్తాడు అన్నారు నాన్న బెనారస్ వెళ్ళగానే
(1:05:51) ముకుందబాబు సరాసరి స్వామి ప్రణవానంద ఇంటికి వెళ్ళాడు. అది పెద్ద ఇల్లు ఎవర కనిపించలేదు సరాసరి లోపలికి వెళ్ళాడు ఒక లావుపాటి వ్యక్తి పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు బోడిగుండు నున్నటి వ్యక్తి బెంగాలి సిలుకుగా వంచా కట్టుకొని ఉన్నాడు ముకుందను చూడగానే రా నాయన అని చిరునవ్వుతో ఆహ్వానించాడు నమస్కారం తమరేనా ప్రణవానంద స్వామి అడిగాడు ముకుంద అవునని తల ఊపి నీవు భగవతి కొడుకువు కదు అన్నాడుఓ [పాడటం][సంగీతం] తండ్రి రాసిచ్చిన పరి పరిచయ లేఖను అందించాడు.
(1:06:29) మంచిది నాయనా నాకు కేదార్నాథ్ తెలుసు నేను మీ నాన్నగారి వలె రైల్వేలో పని చేశాను. పెన్షన్ వస్తుంది నాకు ఒక్కరే ఉంటారా స్వామి ముకుంద ప్రశ్న వేశడు. ఓహో నాకు భగవంతుడు తోడుగా ఉంటాడు. భగవదానుగ్రహం వల్ల ఏలోటు లేదు నాయనా భగవదానుగ్రహం ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది స్వామి అడిగాడు ముకుంద నా వరకు మనశశాంతి నాకు డబ్బు యావలేదు కోరికలు లేవు ప్రశాంతంగా జీవిస్తాను అదే భగవతానుగ్రహం అనిపిస్తుంది నా వరకు అంటూ ప్రణవానంద మౌనంగా సమాధిలోకి వెళ్ళారు.
(1:07:01) ఇంకా ఆయన పిలిచిన పలికే పరిస్థితి కాదు ముకుంద దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. అంతలో స్వామి కళ్ళు తెరిచాడు. చోటా మహాసాయి నీకు కావలసిన వ్యక్తి అరగంటలో ఇక్కడికి వస్తాడు కూర్చో అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆయనకు ధ్యానం తప్ప వేరే ధ్యాస లేదు అరగంటకు టంచనగా కళ్ళు విప్పాడు కేదార్నాథ్ బాబు వస్తున్నట్లుంది వెళ్లి చూడు అన్నారు ఆయన ముకుంద లేచి బయటికి వెళ్ళాడు ఒక బక్కపరిచిన వ్యక్తి అప్పుడే ఇంట్లోకి వస్తున్నారు మీరు కేదానాథ బాబు గారా ప్రశ్నించాడు ముకుంద అవును బాబు నీవు భగవతి కొడుకువు కదు నాకోసం వచ్చింది నీవే అన్నమాట చిన్నగా నవ్వాడు నేను నేనని
(1:07:42) మీకెలా తెలిసింది అంకుల్ నేను ఇక్కడ ఉన్నట్లు అడిగాడు ముకుంద ఏమిటో బాబు నాకు ఆశ్చర్యంగానే ఉంది సుమా ఒక గంట క్రితం గంగా నదికి స్నానానికి వెళ్ళాను. అక్కడ ప్రణవానంద కనిపించారు. ఆ సమయంలో నేను గంగవడ్డున ఉంటానని ఆయనక ఎలా తెలిసింది ఊహించి ఉంటాడు అంటావా భగవతీ చరణ్ గారి అబ్బాయి వచ్చాడు మా ఇంట్లో ఉన్నాడు నిన్ను కలవాలనుకుంటున్నాడు అని చెప్పాడు.
(1:08:07) తన ముందు నేను వెనకా వచ్చాను అంతే తనకు వేరే పని ఉందని చకచక వెళ్ళిపోయాడు నేను నెమ్మదిగా వచ్చాను అన్నారు కేదార్నాథ్ బాబు నిజానికి ప్రణవానంద ఇంట్లోనుంచి కదలలేదు ఎదురుగా ముకుంద ఉన్నాడు కాదంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు గంగా తీరానికి వెళ్ళడం అంకుల్ని పలకరించడం ఎలా సాధ్యమైంది ముకుంద ఆశ్చర్యంగా అడిగాడు అంకుల్ మీకు స్వామీజీతో ఎంతకాలంగా పరిచయం అని ఒక సంవత్సరం క్రితం కలిసాం ఈ మధ్య మరలా ల కలవడం కుదరలేదు ఇదిగో ఈరోజు కలవడమే అన్నారు కేదార్నాథ్ [పాడటం][సంగీతం] కేదార్నాథ్ వెంట ముకుంద లోపలికి వెళ్ళాడు.
(1:08:45) వారిని చూడగానే ప్రణమానంద అన్నారు ఎందుకు ఆశ్చర్యం ఏది అసంభవం కాదు కలకత్తాలో ఉన్న నా శిష్యులను ఇలాగే వెళ్లి పలకరిస్తూ ఉంటాను. నేను పిలవగానే వాళ్ళు సూక్ష్మ శరీరంతో నా వద్దకు వస్తారు. ముకుంద మరీ ఆశ్చర్యంగా చూశాడు. నాకు తెలిసినంతవరకు లాహిరు మహాసయ మహాయోగి అనుకున్న వెంటనే రూపం ధరించడం సాధ్యమా స్వామి ముకుంద ప్రశ్నించాడు సాధ్యమే చోటా మహాసయ గురుశక్తి ఎంతటిదో నీకు తెలియదు.
(1:09:15) నేను మరొక మిత్రుడు రోజు రాత్రిఎనిమిది గంటలు యోగం చేసేవాళ్ళం పగలు ఉద్యోగం అంత చేస్తున్న నాకు భగవంతునికి మధ్య ఎంతో దూరం ఉన్నట్లు అనిపించేది. ఆ విషయం లాహిరి మహాసేయను కలిసి అర్థించాను. గురుదేవా భగవంతుని దర్శించకుండా జీవించడం వృధ అనిపిస్తుంది అన్నాను నేనేం చేయను నీవే ఇంకా తీవ్రంగా సాధన చేయాలేమో అన్నారు లాహిరి మహాసయ్య కాదు గురుదేవా మీ నిజరూపం నాకు అనుగ్రహించండి అన్నాను నేను లాహిరి మహాసయ్య ఒక చిత్రమైన భంగిమలో చెయఎత్తి ఆశీర్వదించారు ఇంక వెళ్ళు ధ్యానం చేసుకో నీ విషయం పరమాత్మకు చెప్పాలి అన్నారు ఉత్సాహంగా ఇంటికి వచ్చాను ఆ రోజు నుండి
(1:09:57) ధ్యానంలో కూర్చిన మరక్ష షణలో సమాధిలోకి వెళ్ళిపోతున్నాను. బ్రహ్మానందం అంటే ఏమిటో తెలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత మరలా వెళ్లి లాహిరి మహాసేయను అర్థించాను. గురూజీ నాకు ఉద్యోగం చేయాలని లేదు యోగం ధ్యాసలో పడి ఉద్యోగం సరిగా చేయలేకపోతున్నాను. సరే పెన్షన్ కి అప్లికేషన్ పెట్టు స్వామి ఉద్యోగం వదలడానికి కారణం రాయాలి ఏం రాయమంటారు అన్నాను ఏదో ఒకటి రాయి పర్వాలేదు అన్నారు లాహిర్ మహాసయ్య ఆరోగ్యం సరిగా లేదని విశ్రాంతి కావాలని డాక్టర్ సర్టిఫికెట్ జత చేసి రిజైన్ చేశాను నేను వెంటనే రిలీవ్ చేశారు.
(1:10:36) అది గురువుగారి అనుగ్రహం ఈ కథ చెప్పి ప్రణవానంద ధ్యానంలోకి వెళ్ళిపోయారు మళ్ళీ ముకుంద కేదార్నాథ్ వెంట బయలుదేరబోతూ ప్రణవానందకు నమస్కారం చేశాడు. ఆయన చప్పున కళ్ళు విప్పి ఆశీర్వదిస్తూ నాయనా నీ మార్గం యోగ మార్గం నీ జీవనం దివ్య జీవనం వెళ్లిరా అన్నారు. అన్నగారు ఇచ్చిన తాయత్తులో ఏదో మహత్వ ఉంది హిమాలయాలకు పారిపోవాలన్న చిరకాల వాంచ మళ్ళీ చిగురేసింది.
(1:11:02) తెలిస్తే అన్న ఊరుకోడు తెలియకుండా చెక్కేయాలి ఎలా కాస్మేట్ అమర్తో కలిసి పథకం వేసాడు ముకుందా అనంత భార్యతో వేరుకాపురం పెట్టాడు. వెళ్ళాలనుకున్న రోజున వర్షం పడుతుంది. సంచిలో దుప్పటి, డబల్స్, బట్టలు, రుద్రాక్షమాల సర్దాడు. లాహిర్ మహాసేయ ఫోటో ఒకటి భగవద్గీత కాపీ ఒకటి సంపాదించాడు. తప్పుడు చేయకుండా మెట్లు దిగి వచ్చి అమర్తో కలిసి పరుగో పరుగు స్టేషన్ కు చేరాక జీతిని కోసం నిరీక్షణ అమర్ ముకుందకు దగ్గర బంధువు తనలాగా ఓ గురువు కావాలని ఆరాటపడుతున్నవాడు.
(1:11:35) స్టేషన్లో ముగ్గురు బట్టలు మార్చి టేప్ టాప్ గా ఇంగ్లీష్ దొరబాబుల్లా తయారయ్యారు. సూట్లు బూట్లు చూసి ఎవరు వారిని బెంగాళీ బాబులు అనుకోరు. బర్దన్ వరకు టికెట్లు తీశారు. అక్కడి నుంచి హరిద్వార్ చేరాలి. విడివిడిగా ఎవరి టికెట్లు వారే కొన్నారో ఎవరికీ అనుమానం రాకుండా బర్దన్ వరకు ప్రయాణం బాగానే సాగింది. అక్కడ టికెట్లు తెస్తానని వెళ్ళిన జితేంద్ర వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
(1:12:01) అతను కావాలని మిత్రుల్ని మోసం చేశాడు. అదొక అపసక్రం అనిపించింది. అమర్ వెనక్కి వెళ్ళిపోదాం మన ప్రయాణం సరిగా సాగేటట్లు లేదు అన్నాడు ముకుంద కాస్త దిగులుగా అనుమానంగా అలా అనకు ముకుంద ఇది మన నిజాయితికి పట్టుదలకు ఒక పరీక్ష అనుకుందాం అన్నాడు అమరఓ [జపించడం] అది నిజమే అనిపించింది ముకుందకు ఇద్దరు ఫలహారాలు చేసి హరిద్వార్ వెళ్ళే రైలుఎక్కారు.
(1:12:28) మొగలిశరాయ ప్లాట్ఫామ్ మీద చర్చ సాగించారు. ముకుంద అన్నాడు మా అన్నయ్య కాలాంతుకుడు ఈసరికే తెలిసే ఉంటుంది. మనల్ని పట్టేస్తాడని నాకు అనిపిస్తుంది. నేను అబద్ధం చెప్పలేను. అయితే నువ్వు నోరు మూసుకో నేను మేనేజ్ చేస్తాను. ఇంతలో ఒక రైల్వే ఉద్యోగి టెలిగ్రామ పట్టుకొని రానే వచ్చాడు ఇళ్ల నుండి పారిపోయి వస్తున్న పిల్లలు మీరే కదా అని మేము పారిపోయి రావడం లేదు దేవుడు రమ్మని పిలిస్తే వచ్చాం అన్నాం మేము అలాగైతే మూడోవాడి నిజం చెప్పండి వచ్చినతను అధికార స్వరంతో దబాయించాడు.
(1:12:59) ఉన్నది ఇద్దరం నీ ఎదురుగానే ఉన్నాం కనిపిస్తుందిగా లేకపోతే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి రండి లేని మూడో వాడిని ఎక్కడి నుంచి తేగలం అని ప్రశ్నించాడు. నీ పేరు అన్నాడు ఆఫీసర్ అమర్ అన్నాడు నా పేరు థామస్ మదర్ ఇంగ్లీష్ ఫాదర్ ఇండియన్ మరి నీ ఫ్రెండ్ పేరు థామ్సన్ అమర్ అద్భుతంగా గోడ కట్టినట్లు దబాయించి మరి అబద్ధాలు చెప్పినందున ముకుంద సంతోషించాడు.
(1:13:24) రైల్వే ఉద్యోగి ఆ ఇద్దరిని తీసుకుపోయి ఇంగ్లీష్ వాడు ప్రయాణం చేసే ప్రత్యేక భోగీలో ఎక్కించి వెళ్ళిపోయాడు. ఉదయానికి హరిద్వార్ చేరింది రైలు అక్కడ ఉండడం క్షేమ కాదనిపించి ఋషికేష్ వెళ్ళాలనుకున్నారు. టికెట్లు కొని బండి దగ్గరికి పోతుండగా పోలీసులు పట్టుకొని స్టేషన్ కి తీసుకుపోయారు. ముకుంద అన్నగారు ఆనంద వచ్చే వరకు కస్టడీలో ఉంచారు. వీళ్ళు దొంగల కారు ఇంటి నుంచి పారిపోయి వచ్చిన మంచి పిల్లకాయలు రైల్వే ఆఫీసర్ కొడుకు ఒకరిని తెలిసి బాధ పెట్టలేదు.
(1:13:51) ఇంతలో పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళకో కథ చెప్పాడు. అబ్బాయిలు మీకు బైరాగులు సాధువులంటే ఇష్టమని తెలుస్తుంది. కనుక మీరు మంచి పిల్లలు ఈ మధ్య నేను ఒక యోగిని చూచానయ్యా అలాంటి యోగి మీకు జన్మలో కనిపించడు. నేను మరొక పోలీస్ ఆఫీసర్ ఐదు రోజుల క్రితం ఆయన్ని చూసాం. మేము గంగాతీరల్లో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నాం. ఒక హంతకుని ఆచుకి తెలియాలి.
(1:14:15) అతన్ని పట్టుకోవాలి. ఈ గడ్డాల సాధువులందరూ ఒకేలా ఉంటారు. పెద్ద తలనొప్పి మాకు ఒక దొంగ సాధు వేషంలో యాత్రికులని దోచుకుంటున్నాడని తెలిసింది. వాడిని పట్టుకోవాలి. మా ముందర అంత దూరంలో దొంగ పొరుకులు ఉన్న ఒక సాధువు కనిపించాడు. కేక వేసి హెచ్చరించిన అతను ఆగలేదు. ఇద్దరం అతని వెంట పరిగెత్తాం కత్తి విసిరాం అది రయ్యును వెళ్లి సాధువు చేతికి తగిలింది.
(1:14:40) అతని చెయ్యి తెగి కింద పడ్డది. ఆ సాధువు ఆ విషయమే పట్టనట్లు అది తన చెయ్యి కానట్లే వెళ్ళిపోయాడయ్యా మేము పరిగెత్తి అతనిని పట్టుకొని ఆపాం అతను ఏమన్నాడో తెలుసా మీరు వెతికేది దొంగను నేను దొంగను కాదు పోండి అని అతనికి చెయ్యి నరికమన్న కోపం లేదు బాధ లేదు నిజంగానే ఆయన దేవుడు అతని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాం నా తలపాగాతో అతని చేతికి కట్టుకట్టబోగా అన్నాడు బిడ్డ ఏదో పొరపాటు జరిగిపోయింది మీరు వెళ్లి రండి అన్ని ఆ జగన్మాత చూసు కుంటుంది అని నేల మీద ఉన్న తన చేతిని తీసి భుజానికి తాకించాడు.
(1:15:16) చప్పు అతుక్కుపోయి మామూలుగా అయింది. నేను ఆ చెట్టు కిందనే ఉంటాను మూడు రోజుల తర్వాత వచ్చి కలవండి ఆ తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నాడు ఆ సన్యాసి పోలీస్ ఆఫీసర్ చెప్పిన బైరాగి కదా బాగుంది కానీ జేబుల్లో నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం బాధ అనిపించింది. ఏవైనా కొనుక్కు తిందామన్నా చేతిలో చిల్లరలేదు తప్పించుకోకుండా సంకెళ్లు వేయకుండా మర్యాద సలు వేసే శిక్ష అది పోనీ పారిపోదామంటే అంతా అరణ్యం ఏ పురి గాని ఎదురైతే ఇక అంతే సంగతులు మూడవ రోజు ముకుంద అన్నగారు అనంత అమర అన్నగారు అక్కడికి వచ్చారు.
(1:15:53) [సంగీతం] ఇద్దరు తమ్ముళ్ళను కోప్పడకుండా ప్రేమతో పలకరించారు. పోదాం పదండి కాశీలో ఒక గొప్ప యోగి ఉన్నాడు. ఆయన దర్శించి అక్కడి నుంచి కలకత్తా పోదాం. ఒకసారి నాన్నగారికి కనిపించి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు నేను అడ్డుపడను అన్నాడు అనంత బాబు ఇంకా మారు చెప్పడానికి వీలు లేని స్థితి అందరూ కాశీ చేరుకున్నారు.
(1:16:16) అనంతది వక్రబుద్ధి ఒక పిచ్చి పని చేశాడు. బెనారసులో ఒక జ్యోతిష్య పండితునితో మాట్లాడి తన తమ్ముడు సన్యాసానికి పనికిరాడని జ్యోతిష్యం చెప్పే ఏర్పాటు చేసి పెట్టాడు. కాశీ చేరగానే అనంత సరాసరి తమ్ముడిని ఆ పండితుని ఇంటికి తీసుకుపోయాడు. ఆ పండితుని కొడుకు పండితుడే అతను ముకుంద జాతకం తిరిగి బోర్ల చేసి చూసి నీ జాతకం ఆధ్యాత్మికానికి పనికి రాదయ్యా నీవు చాలా కష్టపడాలి ఎంత కష్టపడ్డా నీకు దేవుడు కనిపించడు నీకు పూర్వజన్మ కర్మలు ఉన్నాయి.
(1:16:48) అవి నశించాలంటే ఈ జన్మలో కర్మలు చేయాలి. కర్మలు తప్పించుకోవడం మరొక తప్పు మోక్షం లభించాలన్నా ప్రాపంచిక అనుభవాలు కావాలి. జ్యోతిషి పండితుడు పెద్ద సుత్తి కొట్టాడు ముకుందకు చిరాకు వేసింది అడిగాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు మరొక విధంగా చెప్పాడు కదా నన్నే స్మరించు నన్నే ధ్యానించు గతజన్మ కర్మలు నశించిపోతాయి నేనే మోక్షం ఇస్తాను అన్నాడు కదా స్వామి పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతం అంటే ఏమిటి స్వామి గీతా వాక్యానికి మీ జ్యోతిష్యానికి కుదరడం లేదు అన్నాడు ముకుందుడు అతడు కంగారుపడ్డాడు వారి చర్చ సంభాషణ వింటున్న సాధువు ఒకరు ముకుంద బాబును పక్కకు పిలిచి చెప్పాడు అతడు
(1:17:28) చెప్పినవన్నీ అబద్ధాలు బాబు నమ్మకు అతనికి జ్యోతిష్యం తెలియదు బొత్తిగా జ్ఞానహీనుడు నువ్వు ఎన్నుకున్న మార్గం బేషుగా ఉంది నీ ఆలోచన చక్కగా ఉంది నీవు తోచినట్టు చేసుకోపో అని ఆశీర్వదించాడు. బైరాగి మాటల్లో నిజాయితి కనిపించింది. అతని మాటకు వాక్సుద్ధి ఉంది. వారు మాట్లాడక అన్నగారి వెంట కలకత్తా చేరాడు. తండ్రి భగవతీ చరణ పరిస్థితి ధైన్యంగా ఉంది.
(1:17:52) భార్య చనిపోయినట్టు నుంచి ఆయన చీకట్లో అజ్ఞాతంగా బ్రతుకుతున్నాడు. ఉత్సాహం లేదు కార్యచరణ లేదు ఏ పని చేయబుద్ధి లేదు గదిలో ఒంటరిగా కూర్చుని ధ్యానం చేసుకుంటాడు. ఎలాగైనా ముకుందను ఇంటి పట్టును ఉంచి ఒక ఇంటివాడిని చేయాలనే ఆలోచన పెద్దవాడు తను చెప్పిన మాట వినడం లేదు. ముకుందతో అన్నాడు ముందు చదువు కానీ తర్వాత ఆలోచించవచ్చు.
(1:18:16) తొందరే నాలుగు అక్షర ముక్కలు రాని స్వామి కేవలానంద అనే పండితుడిని శోషం చెప్పడానికి ఏర్పాటు చేశాడు. కేవలానంద సంస్కృత పండితుడు నీ మనస్తత్వానికి సంస్కృతం అవసరం అన్నాడు అతను కలిసివచ్చే కాలానికి నడిచివచ్చే కొడుకు పుడతాడు అన్నది సామెత ఆడబోయిన తీర్థం ఎదురైంది మనిషి తానొకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తుంది భగవతీ చరణ్ ఆశించింది ఒకటి అయింది మరొకటి స్వామి కేవలానంద సంస్కృతం నేర్పడం కన్నా వేదాంతం తత్వం బోధించడం ఎక్కువైంది చిత్రం ఆయన లాహిరి మహాశయ శిష్యుడు బుద్ధన్న ఆయన నుంచి యోగ ప్రభులు పైకి వస్తాయి దాచేస్తే సత్యం దాగదు నిప్పును కాగిదల్లో పొట్లం
(1:18:55) కట్టడానికి కుదరని పని స్వామి కేవలానంద ఋషి సంప్రదాయం తెలిసినవాడు లాహిరి మహాశేల ప్రేమాభిమానాలు సంపాదించిన ఉత్తమ శ్లోకి గిరజాల జుత్తు దీర్పిమానంగా పెరిగే ముఖజ్యోతి లోతైన చూపులు ప్రేమజాలువారే కళ్ళు పసిపిల్లవాడి మనసు సదా నవ్వుతూ ఉండే స్వభావం ముకుందకు బాగా నచ్చాడు ఆయనకు ముకుందబాబు నచ్చాడు సమయం దొరికితే చాలు లాహిరి మహాశయి గురించి చెప్పసాగాడు.
(1:19:23) ఆయన గురుభక్తి అపారం కేవలానంద తన అనుభవాలు ఇలా వివరించేవాడు. నేను చాలా అదృష్టవంతుని ముకుందా 10 సంవత్సరాలు గురువుగారితో కలిసి ఉండే అదృష్టం కలిగింది. లాహిరి మహాశయ కాశీలో ఉండడం మా అదృష్టం మేడపైన వరండాలో ఎప్పుడు వెళ్ళినా ప్రేమగా పలకరించేవారు చెక్కబల్ల మీద పద్మాసలు కూర్చుని ఉండేవారు అర్ధ నిమీరితంగా ఉండే కళ్ళు అవి సచ్చిదానంద లహరులు చాలా మితభాషి ఎవ్వరికీ ఏ సమస్య వచ్చినా వారు ఆ వ్యక్తి వైపు చూస్తే చాలు సమస్య తీరిపోతుండేది.
(1:19:56) వారి చూపులే శక్తి పాతాలు మాస్టర్ గారి కళ్ళల్లో చూపుల్లో మహాశక్తి ఉండేది వారు మాట్లాడకపోయినా వారి ఎదురుగా కూర్చుంటే చాలు గొప్ప మనశాంతి కలిగేది తృప్తిగా అనిపించేది వారిని చూస్తేనే కడుపు నిండిపోయేది నాకు ధ్యానం సరిగా కుదరకపోతే గురువుగారి ఎదురుగా కూర్చునే వాడిని వారి పాదస్పర్శ వారి చూపు చాలు ధ్యానం అద్భుతంగా కుదిరేది లాహిరి మహాశయ అందరివంటి గురువు కాదు అందరివంటి యోగి కాదు ఆయన మహా పురుషుడు ఆయన శ్లోకాలు వల్లించి భాషాలు చెప్పడు తన అనుభవంతో మన అవసరాలు గుర్తించి సందేశాలు ఇచ్చేవాడు ఆయనది నిజమైన దివ్యజ్ఞానం ఆయన ఆత్మయోగి ఆయనది అంతర్ప్రజ్ఞ అది అనింద్యం
(1:20:38) స్వంతం స్వతంత్రం వేదాలలో నిక్షిప్తమైన విషయాలకు కొత్త అర్థాలు వివరణలు ఇవ్వగలడు ధ్యానం గురించి ధ్యాన భూమికల గురించి వివరాలు అడిగితే లాహిరి అన్నారు ఆ స్థితులన్నీ అనుభవించవలసినవే తప్ప వివరించదగినవి కావు శాస్త్ర లను శాస్త్ర విషయాలను విశ్లేషించవచ్చు కానీ ధ్యానం గురించి వివరణ సాధ్యం కాదు గురువుగారిని ఏదైనా ఒక శ్లోకం వివరణ అడిగితే అనేవారు నా వివరణ నీకుఎందుకు పనికి రాదు ఆ శ్లోకం చదివి కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్ అర్థం నీకే తెలుస్తుంది కనీసం దాని రసమైన రుచి చూస్తావు ధ్యానంలో దాని అర్థం తెలుస్తుంది. నోటితో చెప్పనవసరం ఉండదు
(1:21:16) అన్ని సత్యాలు హృదయానికి తెలుస్తాయి. అది లాహిర్ మహాశయ పద్ధతి ఎవరికీ ఏమి చెప్పేవారు కాదు కానీ అందరి మనసుపై వారి కంట్రోల్ ఉండేది తనే నడిపిస్తుంటారు ధ్యానంలోనే ప్రతి ఒక్కరిని పలకరిస్తారు పరామర్శిస్తారు అన్ని సమస్యలకు యోగమే సమాధానం చెబుతుంది పరిష్కారం చూపుతుంది అనేవారు నేను ఎదురుగా లేకపోయినా భౌతికంగా కనిపించకపోయినా మీ సంకల్పం నాకు తెలుస్తుంది మీ సంకల్పం మిమ్మల్ని నడిపిస్తుంది మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది అదే ముఖ్యం యోగ సాధన చాలు మిగిలిన అన్ని విషయాలు మాకు తెలుస్తాయి అని భరోసా ఇచ్చేవారు.
(1:21:54) ఓ [జపించడం][పాడటం] కేవలానందును చూస్తుంటే లాహిర్ మహాసేయను చూస్తున్నట్లే అనిపిస్తుంది ముకుందకు ముకుందకు కేవలానంద ఒక కథ చెప్పారు. గురువుగారి దగ్గర రాము అనే ఓ కుర్రవాడు ఉండేవాడు అతను అందుడు ఏమాత్రం చూపు లేకపోయినా గురువుగారి పనులు చేస్తుండేవాడు. ఒకరోజు నేను రాముతో మాట్లాడాను. రాము ఎంతకాలంగా నీకు గుడ్డితనం పుట్టినప్పటి నుంచి అనుకుంటాను నాకు అసలు వెలుతురు తెలియదు గురువుగారిని అడగలేకపోయావా చూపు ప్రసాదించమని అన్నాను.
(1:22:24) మరనాడు రాము గురువుగారి పక్కన చేరి అడగడానికి భయపడ్డాడు లోపల అనుకున్నాడు భగవాన్ మీలో గొప్ప కాంతి ఉంది తేజస్సు ఉంది అందులోంచి కొంత నాకు ఇవ్వకూడదు అని వెంటనే లాహి మహసయ్య అన్నారు రాము నీకుఎవరో చెప్పి పెట్టారు నాకంతటిలి శక్తి లేదురా అని స్వామి మీకున్న శక్తితో నాకు చూపు ఇవ్వగలరని నా విశ్వాసం అన్నాను నేను కష్టం నాయనా భగవంతుడు తలుచుకుంటే గాని పని ఉండదు అనంత తారాకాంతిని నీకు అందించగలడు అని గురువుగారు తన చేతి వేటతో రాము నుదిటిని స్పృశించారు.
(1:23:00) కనుబొమ్మల మధ్య చూపుడు వేలితో నొక్కి పెట్టారు. రాము ఇక్కడ నీ దృష్టిని నిలిపి చూడు ఏడు రోజుల పాటు రామనామం పైన ధ్యానం చేయి నీకు చూపు వస్తుందిలే అన్నారు. అద్భుతం ఆశ్చర్యం వారం రోజులకు రాము చూపు వచ్చింది. ఓం [పాడటం] గురువుగారు అహంకారాన్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు భగవంతునికి నివేదించడం తప్ప తాను చేస్తున్నాను అనే మాట ఎన్నడూ అనలేదు యోగంలో ఉన్నవారు అహంకరించకూడదని వారి సిద్ధాంతం నోటితో చెప్పకుండా ఏదైనా తను ఆచరించి చూపి మార్గదర్శకులు అయ్యేవారు వారిది నిరహంకార ప్రవృత్తి ఆయన పూర్ణ యోగి ఏకవేవాతి [సంగీతం]
(1:23:45) గురువుగారు అహంకారాన్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు భగవంతునికి నివేదించడం తప్ప తాను చేస్తున్నాను అనే మాట ఎన్నడూ అనలేదు యోగంలో ఉన్నవారు అహంకరించకూడదని వారి సిద్ధాంతం నోటితో చెప్పకుండా ఏదైనా తను ఆచరించి చూపి మార్గదర్శకులు అయ్యేవారు [సంగీతం] ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది.
(1:24:10) నిష్కారణంగా ఏ పని జరగదు. ఏది నిష్ప్రయోజనం కాదు. వాస్తవ ప్రపంచంలో కార్యాకరణ సంబంధం అనివార్యం. అలాగే ఒక మంచి పనికైనా తగిన సమయం రావాలి. పరిస్థితులు వాతావరణం అనుకూలించాలి. సమయం రానిది గురువు కోసం అంగిలాల్చిన ప్రపంచమంతా అన్వేషించినా కనిపించడు. సమయం వచ్చినప్పుడు కళ్ళ ముందు గురువు తనే వచ్చి నిలుస్తాడు.
(1:24:35) ఓం [జపించడం][పాడటం] ఋషికేశ నుంచి నిరుత్సాహంతో తిరిగి వచ్చిన తర్వాత ముకుంద మనసు ఆరాటపడుతూనే ఉంది. అహరహం తప్పిస్తూనే ఉంది. సంకల్పం బలంగా ఉంటే తప్ప ఏది సాధ్యపడదు. స్వామి కేవలానందతో సత్సంగం ఆ ప్రయత్నంలో మొదటి మెట్టు ఒకనాడు ముకుందబాబు కలకత్తా కాళి ఆలయానికి వెళ్లి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుండగా భగవంతుడు అత్యంత సులభుడు ప్రపంచ పోకళ్లే అర్థం కావు ఈ లోకంలో ఉన్నత విలువల కోసం వెతకడం వృధా ప్రయాస ఉన్న విలువలతో బ్రతికితే సుఖపడతారు అనే మాటలు వినిపించాయి.
(1:25:09) ఆశ్చర్యంతో వెనుతిరిగి చూశడు ఒక సాధువు కనిపించాడు. అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ దగ్గరికి వెళ్ళాడు. సాధువ అడిగాడు ఏ నా మాట నిజం కాదా నీ మనస్థితి అది కాదా ఎందుకు కంగారు ఖాళీ అంటే అర్థం తెలుసుకో ప్రకృతి రహస్యం తెలుస్తుంది. ప్రతి మేధావి ఇతరులని ప్రశ్నిస్తాడు. తనను తాను ప్రశ్నించుకోడు తనలోనే ఉన్న జవాబును వెతుక్కోవడం భయం బద్ధకం ఎవరు జవాబు చెప్పాలి ఎవరు చెప్పరు ఎవరికీ ఏం తెలుసునని ద్వైతం నుంచి అద్వైతంలోకి నడవాలి అనేకత్వం వదిలి ఏకత్వం వెతుక్కోవాలి ముకుంద తేరుకొని మీరు చెప్పింది నిజమా స్వామి అన్నాడు అప్పుడు ఆ స్వామి అన్నారు నేను నిజాయితిగా అన్వేషించాను ఏది ఫలితం భయంకరమైన అనుభవాలు
(1:25:53) మిగిలాయి అహం నశిస్తే తప్ప నీలోని యోగి పైకి తేలడు నీలో యోగా వర్క్ మొదలు కావాలంటే అహంకారం ఆఖరి కావాలి. నేను అనుకున్నంత కాలం అహంకారం పెరుగుతూనే ఉంది. అహంకారంతో ఆలోచనలతో భగవంతుని చూడడం జరగని పని అహంకారం ఉన్నచోట వినయం ఉండదు పారిపోతుంది. మనిషి నటనకు స్వస్తి చెప్పేవరకు సత్యం తొంగి చూడదు. ప్రపంచం నిండా ఉన్నవి మనిషిని ముసురుకున్నవి బ్రమలే బ్రమలని తొలగించుకుంటూ అంత శత్రువులని జయించాలి.
(1:26:26) బయటి శత్రువులని ఆయుధాలతో తెలివి తేటలతో కుయుక్తులతో జయించగలవు. లోపల శత్రువుల్ని వినయంతో నిగ్రహంతో తపస్సుతో జయించాలి. నీ ఆదర్శాలు అక్కడ అక్కడికి రావు ఆలోచనలు లేనప్పుడు ఆశయాలు ఏర్పడవు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. విధిని ఎదుర్కొని జయించగలవా అసలు విధిని ఎదుర్కొనే ధైర్యం ఉందా అని అప్పుడు ముకుందుడు ఇలా అన్నాడు స్వామి మీకు అమాయకుల పట్ల రవిత కనికరం ఉండదా సానుభూతి చూపించరా అని సాధువు ఒక నిమిషం మౌనం వహించి ఉన్నాడు.
(1:26:59) కనిపించే ప్రపంచం కనిపించని భగవంతుడు ఏది సత్యం ఏది అసత్యం ఏది నిత్యం ఏది నిత్యం ఏది భ్రమ నాకు తెలియడం లేదు బాబు రెండిటిని ఒకే స్థాయిలో ప్రేమించలేకపోతున్నాను రెండిటిని ఒకలా చూడలేకపోతున్నాను ఆత్మను తెలుసుకున్న తర్వాత మనుషులంతా ఒకేలా అనిపిస్తున్నారు కానీ కాదు స్వార్థం మనుషుల్ని దూరం చేస్తుంది ప్రేమ సన్నిహితం చేస్తుంది అదే బాబు నా దిగులు అదే తపన చివరకు నిరాశ ఈ వేదింపులు సాగినంత కాలం ఆత్మ నిర్వేదం తప్పదు నిర్వేదం తొలిగిపోతే తప్ప ఆత్మ నివేదన జరగదేమో అన్నాడు ఆ సాధువు అప్పుడు ముకుందుడు స్వామి యుగ యుగాలుగా మహర్షులు మీలాగే మొదలపడ్డవారే కదా లోకంలోని విషాదం
(1:27:45) చూచి చలించినవారే కదా దానికి సాధువు లేదయ్యా ఆత్మవంచన వల్ల లోకంలో విషాదం పెరిగిందే తప్ప తగ్గినట్లు నాకు అనిపించడం లేదు ఆత్మ దర్శనం పేరు జరుగుతోంది ఆత్మ ఆత్మవంచన సానుభూతి వల్ల ప్రయోజనం ఏముంది అహం ప్రవృత్తి తగ్గే మార్గం కావాలి. మనలో అహం నశిస్తే తప్ప దివ్యత్వం దివి నుంచి భూవికి దిగిరాదు. సాధువుతో సంభాషణ ముకుందబాబు కళ్ళు తిరిపించినట్లయింది.
(1:28:12) కొన్ని కొన్ని మబ్బులు తొలగిపోయాయి. అప్పుడు సాధువు అన్నారు నీవింకా కుర్రవాడివి మనకున్న ఆధ్యాత్మిక సంపదలు అపారం వేల సంవత్సరాలుగా వేలాది మంది మహర్షులు సంపాదించి పెట్టిన ఆత్మనిధులు ఇక్కడ ఉన్నాయి. అవి తరగని జ్ఞాన బాండారాలు కరగని నిధులు ఎవరో కొత్తగా ఏది కనిపెట్టన అవసరం లేదు ఉన్నవాటిని వెతకగలిగితే సొంతం చేసుకోగలిగితే చాలు అప్పుడు ముకుందుడు నమస్కరిస్తూ అర్ధించాడు నన్ను ఆశీర్వదించండి స్వామి వెళ్లిరా నీకుొక అద్భుతమైన అనుభవం కలగబోతోంది అన్నారు స్వామి నాకా అనుభవమా ఎలాంటిది అనుభవం అనుకుంటూ వెనుతిరిగి వస్తుండగా వెనక నుండి
(1:28:52) సాధు మాటలు వినిపించాయి మనం మళ్ళీ కలుసుకుంటాం అప్పుడు చెప్పు ఏం జరిగిందో సాధువు పెద్ద పెద్ద అంగళలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ముకుంద భయం భయంగా వేరొక దోవన పరుగు తీశడు మళ్ళీ ఆ సాధువు ఎక్కడ కనిపించి ఓదర కొడతాడని భయం కొందరు అంతే వినేవాళ్ళు దొరికితే ఓదరగొడుతూ ఉంటారు. [జపించడం] అంతలో ఒక అపరిచిత వ్యక్తి ముకుందు భుజం తట్టి ఆపాడు.
(1:29:23) దూరంగా ఒక ఇంటిని చూపిస్తూ అక్కడ ఒక బాబా ఉన్నాడు వెళ్ళు చాలా సరదైన మనిషి అని వెళ్ళిపోయాడు. కాళీఘాటలో సాధువు చెప్పిన సంఘటన ఇదేనా గమ్మత్తుగా ఉంది ఆ ఇంటికి వెళ్ళాడు ముకుందా జనం చాలామంది ఉన్నారు జనం చెప్పుకుంటున్న దాన్ని బట్టి గంధ బాబా ఆయన చేతితో తాకితే వాసన లేని పూలకు సువాసన వస్తుంది. ఆయన ఎవరినైనా తాకినా గుమగుమ వాసన వేస్తుంది.
(1:29:49) ముకుంద దోర నుంచి స్వామిని చూశాడు. గంల బాబా ముకుందను దగ్గరికి రమ్మని పిలిచి ఏం కావాలి నీకు ఏ వాసన కావాలి అడిగాడు ఎందుకు ఆ వాసన అడిగాడు ముకుందుడు భగవంతుని లేడు తెలుసుకోవడానికి అన్నాడు ఆ స్వామి వాసనలు కాదు మీరు పూరను సృష్టించగలరా అడిగాడు ముకుందుడు సృష్టించగలను కానీ సుగంధాలను పూయిస్తుంటాను అన్నాడు సాధువు అయితే అత్తర ఫ్యాక్టరీలు పెట్టుకోండి అన్నాడు ముకుంద నా లక్ష్యం డబ్బు సంపాదన కాదు కాదు భగవంతుని లీలలు చూపడం ఇక్కడ డబ్బు వసూలు చేస్తున్నారుగా అన్నాడు ముకుంద వాళ్ళు భక్తితో సమర్పిస్తున్నారు ఎందుకు కాదనాలి అన్నాడు సాధువు ఈ విద్య ఎన్ని
(1:30:32) సంవత్సరాల్లో నేర్చుకోవచ్చు అడిగాడు ముకుందుడు నాకు 12 సంవత్సరాలు పట్టింది అన్నాడు సాధువు అంటే ఈ వాసనల కోసం 12 సంవత్సరాలు తపస్సు వేస్ట్ చేశారన్నమాట అత్తరు షాప్ కి వెళ్లి రూపాయి ఇస్తే 10 రకాల సెంట్ చేశాలు ఇస్తారు అన్నాడు ముకుందుడు వాసనలు పోలతావులు బాలక అన్నాడు కోపంగా ఆ సాధువు అయ్యా తమరు వదులుకోవలసిన వాసనలని పులుముకుంటున్నారు.
(1:30:57) ఈ జనాలకి పూలుతున్నారు మృత్యువుతో అన్ని వాసనలు పోతాయి స్వామి ఆత్మను పర్వశంపచేసే వాసన ఏదైనా ఉంటే అది ప్రసాదించండి అన్నాడు ముకుందుడు ఈ గంధబా పూర్వనామం స్వామి విశుద్ధానంద [పాడటం][జపించడం] ఒక టిబెట్ యోగి వద్ద యోగ సాధన చేశాడు. ఆ టిబెట్ యోగివెయ సంవత్సరాలకు పైగా జీవించాడని ఆయన చెబుతాడు. ఎక్కడ కాషాయ బట్టల స్వామి వచ్చిన గడ్డాలు మీసాలు పెంచుకున్న బైరాగ వచ్చిన జనలో భక్తి పొంగిపొర్లుతోంది.
(1:31:29) వేలం వెర్రిగా వెళ్లి పాద నమస్కారాలు చేసి తీర్థ ప్రసాదాలకు ఎగబడతారు. అది మన దేశభక్తి సంప్రదాయం. ముకుంద బాబుకు హై స్కూల్ మిత్రుడు ఒకడు ఉన్నాడు. అతని పేరు చండి అతనికి స్వామీజీలు అంటే పిచ్చి భక్తి ఒకనాడు ముకుందు దగ్గరికి వచ్చి టైగర్ స్వామి అడ్రెస్ దొరికింది పోదాంరా అన్నాడు. ఎవరా స్వామి ఏమా కథ అయినా టైగర్ స్వామి పేరేమిటి ఆయన పులా స్వామీజీయా అన్నాడు ముకుందుడు స్వామీజీ కాకముందు పులిని వేటాడేవాడు ఉత్తి చేతులతో పులి మెడబట్టి వంచి మచ్చిడి చేసుకునేవాడు అన్నాడు చెండి మరనాడు ముకుందబాబు చెండి భవానిపూర్ బయలుదేరారు.
(1:32:10) కలకత్తా శివారులోని ఒక చిన్న గ్రామం భవానిపూర్ వీళ్ళు వెళ్ళేసరికి తలుపులు వేసి ఉన్నాయి. తలుపులకు రెండు గొళ్ళాలు ఉన్నాయి. వాటిని చప్పుడు చేస్తే కాలింగ్ లాగా లోపల వినిపిస్తుంది. ముకుంద గుళ్ళాన్ని గట్టిగానే వాయించాడు. ఒక సేవక బాలుడు వచ్చి ఏమా తొందర కాస్త నిదానించలేవా అన్నట్లు చిరాగ్గా మొహం పెట్టాడు. యోగులు యోగులు ఉండే తావులు ప్రశాంతంగా ఉంటాయని మాకు తెలుసులే అన్నాడు ముకుంద పిలుపు రాగానే ఇద్దరు లోపలికి వెళ్ళారు.
(1:32:39) స్వాముల వారు ఆరడుగుల చెక్కబల్ల మంచం మీద నిండుగా బండగా కూర్చుని ఉన్నాడు. చాలా భారీ శరీరం ఎర్రటి కళ్ళు అంత లావు మనిషిని చూడడం ముకుందకు అదే మొదటిసారి కాస్త దడుచుకున్న నిభాయించుకున్నాడు. స్వాములోరు కదా పైగా ఆయన పులిచర్మం ఒంటికి చుట్టుకొని ఉన్నాడు. స్వామి తమరు పులిని ఒంటి చేత్తో చంపారని విన్నాం ఒంటి చేత్తో కాదు రెండు చేతులతో అన్నాడు టైగర్ స్వామి ఆహా నిజమా కాదా అని ఇప్పటికీ ఆయుధం లేకుండా పులిని చంపగలను కానీ లేవలేను లేస్తే పులునే కాదు సింహాన్ని చంపేస్తాను అన్నాడు కోపంగా వద్దులేండి మీరు లేవద్దు స్వామి అన్నాడు ముకుంద కానీ ఆ రహస్యం కాస్త చెప్పండి అని విన్నవిస్తూ ఏమీ లేదు
(1:33:23) మీరు పులి అని భయపడతారు నేను పిల్లి అనుకుంటాను అన్నాడు ఆ స్వామి పులి పిల్లి ఎలా అవుతుంది స్వామి అన్నాడు ముకుందుడు సంకల్పం ఉంటే చాలదు భుజబలం కూడా కావాలి ధైర్యం కావాలి తర్వాత నా టిబేట్ గురువు దేవతలను చూడడం నేర్పాడు అంుచేత పులిని చంపడం మానేసాను అన్నాడు స్వామీజీ [పాడటం][జపించడం] ఇప్పుడు నేను అహింసామూర్తిని అన్నాడు ముకుందునితో ఆ స్వామి బెంగాల్లో ఇంటికిప మంది పరమ భక్తులు నాలుగు నాలుగు వీధులకు ఒక స్వామీజీ ఉంటారు భక్తిరసం నదులు పాయలే ప్రవహిస్తుంది ఊరూరా ప్రభుపాద రామకృష్ణ పరమహంస అక్కడివారే ముకుంద బాబుకు ఏ బాబాలో ఏ మహత్వం ఉందో ఏ స్వామిలో ఏ
(1:34:07) శక్తి ఉందో అని ఆశ మనసు సదా అటువైపు లాగుతుండేది భూపేంద్రమోహన్ అని ముకుంద మిత్రుడు ఒకడు ఉన్నాడు అతను వచ్చి బాధుని మహాసయ అని ఒక స్వామి ఉన్నాడు ఆయన గాలిలోకి అంత ఎత్తుగా ఎగురుతాడట వెళ్లి చూద్దామా అని అడిగాడు ఆయన గురించి ముకుందు విని ఉన్నాడు. గాలిలోకి ఎగరడం ఎలా సాధ్యం భూమి ఆకర్షణ శక్తిని కాదని గాలిలోకి ఎగరాలంటే మనిషి బరువు తగ్గాలి.
(1:34:34) గాలి కంటే తేలిక కావాలి. ప్రాణాయామం చేసేవారు గాలిని గుండెల్లో స్తంభింప చేస్తారు. దానిని భస్త్రిక యోగం అంటారు. ఇద్దరు బాదురి మహాసయను దర్శించడానికి వెళ్ళారు. లోపలికి వెళ్ళనీయకుండా ఒక శిష్యుడు గుమ్మల్లోనే ఆపాడు. అనుమతి లేని వారికి ప్రవేశం లేదట. అంతలో లోపల నుంచి మరొక శిష్యుడు వచ్చి ముకుంద అంటే మీరేనా గురువుగారు రమ్మంటున్నారు మిమ్మల్ని చెప్పాడు ఈయన గారికి తన పేరు ఎలా తెలిసిందో అర్థం కాలేదు ముకుందకు లోపలికి వెళ్లి బాధుని చూడగానే ఆయన నిజమైన మహర్షి అనిపించింది.
(1:35:06) 70 సంవత్సరాల పండు ముసలి పద్మాసనలో కూర్చొని ధ్యాన సమాధిలో ఉన్నాడు. మొహంలో దివ్యత్వం భాసిస్తుంది. ముకుంద ఆయన ఎదురుగా కూర్చుని ధ్యానం చేశాడు. ఒక గంట తర్వాత బాధుని కళ్ళు విప్పి అన్నాడు ముకుందబాబు ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు అనుభూతి చెందగలగాలి అనుభవం తెలియాలి ముందు అనుభవం అంటే భగవంతునిలో లీనమైన భావన అనుభవం అదే చివరికి అనుభవం అవుతుంది.
(1:35:38) ఆ తర్వాత సమాధి రుచి తెలుస్తుంది. అప్పుడు అది ధ్యానం ఉత్తినే ఎన్ని గంటలు కళ్ళు మూసుకున్నా అది ధ్యానం అవ్వదు. చాలా మంది నిశబ్దంగా కూర్చొని లేచిపోతారు. వారికి ఏమీ కాదు ఒత్తినే కూర్చోవడం ధ్యానం అవ్వదు బాబు అది యోగము అనిపించుకోదు. బాధురిని చూస్తుంటే ఇంకా చూడాలని వినాలని అనిపించింది. మహాశయ మీరు ఎంత కాలంగా యోగం చేస్తున్నారు ఎంతో ప్రతిభ సంపాదించారు కానీ మీ గురించి ఎవరికీ తెలియదు ఎందుకు ఇంత అజ్ఞాతంగా ఉన్నారు అని అప్పుడు బాదురి బాబా బాబు సూర్యుడు ఎవరికోసం ఉదయిస్తాడు ఎవరింటికైనా వచ్చి వెలుగునిస్తాను తీసుకోండి అంటాడా అనడు యోగశక్తి సూర్యుని వెలుగు లాంటిది నా
(1:36:19) యోగానికి ప్రచారం అవసరం లేదు కొద్దిమంది లాభపడి శిక్షణ పొందితే చాలు అన్నారు బాబా ఓ అప్పుడు ముకుందుడు మీ యోగానుభవాలు పుస్తకంగా రాస్తే ఎక్కువ ఉపయోగం కదా స్వామి అన్నాడు ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగిస్తాయి ఎంతవరకు ఉపయోగిస్తాయి అయినా అందరూ రాయలేరు రాయటము ఒక యోగమే కొందరే ప్రచారం చేసుకోగలరు ఆ పని నావల్ల కాదు నేను సాధన చేయగలను యోగం చేసేవారికి సూచనలు ఇవ్వగలను సహాయం చేయగలను ఎవరి పరిమితులు వారికి ఉంటాయి ఒకరు చెబితే చేసే పని కాదు రచన యోగం నేర్పుతాను రమ్మంటే ఎవరు వస్తారు మీరు నేను పిలిస్తే వచ్చారా మీలో ఆ జిజ్ఞాస ఉంది తపన ఉంది అన్వేషణ ఉంది మీ
(1:37:05) సంకల్పం సంస్కారం అవసరం అవకాశం అన్ని కలగాలి కదా అంటూ బాదురి మహాశయులు ఒక కథ చెప్పారు. ఆడవారు యోగం చేయరని యోగానికి పనికిరారని ఒక అపోహ చాలా మంది గురువులు ఆడవారిని దగ్గరకు రానివ్వరు యోగం నేర్పరు మీకు భక్త మీరాబాయి కథ తెలుసు కదా ఆమె రాజపుత్ర యువతి సుకుమారి రాజకుమారి మహా సౌందర్యవతి ఆమె రాజభవుగారిని కాదని సన్యేసించదలిసింది.
(1:37:33) అప్పట్లో సనాతన గోస్వామి అనే గొప్ప యోగ పుంగవుడు ఉండేవాడు ఆయన వద్ద దీక్ష తీసుకోవాలన్నది ఆమె అభిమతం అందుకు ఆయన అంగీకరించలేదు కారణం ఆమె స్త్రీ ఆ విషయం ఆయన శిష్యులు వెళ్లి ఆమెతో చెప్పారు అప్పుడు ఆమె ఒక మాట అన్నది వెళ్లి మీ గురువుగారికి చెప్పండి ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే పురుషుడు పరమ పురుషుడు మిగిలిన అందరూ అవరలే మనమందరం ఆ పరమ పురుషుని పరిశుభంగంలో కరిగి లీనం కావాలని తపిస్తున్నవారం తపస్సు చేస్తున్న వాళ్ళం జ్ఞానం పొందిన యోగులకు స్త్రీ పురుష వివక్ష ఉండకూడదు అందరూ సమానమే అందరూ ఆత్మ స్వరూపులే ఆత్మ ఆడో మగో ఎవ్వరూ చెప్పలేరు.
(1:38:14) చాలా మంది యోగులు ఎంత పరిణితి చెందిన అజ్ఞాతంగానే ఉంటారు. ప్రచారం ఇష్టపడరు. మన దేశంలో అజ్ఞాత యోగులే ఎక్కువ. [జపించడం][పాడటం] కాళీమాతను నిత్యం ప్రసన్నం చేసుకోగల మహాభక్తుడు రామకృష్ణ పరమహంస. కలకత్తాలోని కాళీ దేవాలయం ప్రశస్తికి హేతువు రామకృష్ణ భక్తి పారవస్యం కాళి దుర్గామాతల అనుగ్రహం పొందిన వారు అనేకులు ఉన్నారు.
(1:38:39) అప్పుడు ఉన్నారు ఎప్పుడు ఉన్నారు ఎప్పుడు ఉన్నారు. కాళి అంటే జగన్మాత జగత్జనని జగత్తు ఉన్నత కాలం జగన్మాత ఉంటుంది. పేర్లు రూపాలు మారవచ్చు. భక్తులకే కాదు యోగులకు ఋషులకు సైతం దేవి అనుగ్రహం కావాలి. అటువంటి దేవి వరప్రసాదులలో మహేంద్రనాథ్ గుప్త ఒకరు ముకుంద ఆయన పరిచయంతో ఆధ్యాత్మికంగా కొంత ముందుకు సాగారు. కొన్ని మెట్లు పైకి ఎక్కగలిగాడు. పట్టుదల నిగ్రహం ఏర్పడ్డాయి.
(1:39:06) ఆయనను అందరూ మాస్టర్ మహాసయ అంటారు. దివ్యత్వం తొడికిసలాడే పరమ పావనుడు సాధకుడు తత్వవేత్త తెల్లని గడ్డం స్పరద్రూపం చూడగానే చేతులెత్తి నమస్కరిస్తారు. ముకుందబాబు మొదటిసారి మాస్టర్ మహాసేయను చూడగానే ఎప్పుడో చనిపోయిన తల్లి జ్ఞాపకం వచ్చింది. రామకృష్ణ పరమహంస ఒకరోజు కాళిమాత దర్శనం కావాలి అని అర్థిస్తాడు ప్రార్థిస్తాడు. అమ్మ దర్శనం ఇవ్వదు అమ్మ అమ్మ అని అరిచి అరిచి సొమ్మసిల్లిపోతాడు.
(1:39:37) ముఖంగా మాస్టర్ మహాసేయను చూడగానే అటువంటి భావోద్వేగానికి లోనే స్పృహ తప్పి పడిపోయాడు ఏడ్చాడు కన్నీరు కార్చాడు మాస్టర్ స్వయంగా ఓదార్చవలసి వచ్చింది. గురువుగారికి శిష్యుని ఆర్తి తెలుస్తోంది. గుండె బరువు తెలుస్తోంది. మాస్టర్ మహాసై నాకు అమ్మ కావాలి జగన్మాతతో చెప్పండి నాకు అమ్మ కావాలని అమ్మను నాకు చూపించమని అని ఏడ్చాడు.
(1:40:03) అలాగే నీ బాధ జగన్మాతకు తెలుసు నేను చెబుతాలే అన్నారు ఆ స్వామి ఆ ఒక్క మాట మాస్టర్ స్పర్శ ఓరట కలిగించింది తన బాధను మరిచిపోగలిగాడు అమ్మతో నా మాట గట్టిగా చెప్పండి మాస్టర్ మళ్ళీ వస్తాను అన్నాడు ముకుంద ఆ ఇంటితో ముకుందకు అనుబంధం ఉంది అక్కడికి వస్తే అమ్మ జ్ఞాపకం వస్తుంది కారణం ఆ ఇంట్లో పూర్వం వారు ఉన్నారు ఆ ఇంట్లో అడుగడుగున అమ్మ అడుగుల సబడి వినిపిస్తుంది కనిపించని కన్న తల్లి రూపం కనిపిస్తంది స్తుంది కన్నతల్లిని ప్రేమించే వారిని జగన్మాత ప్రేమించి ఆశీర్వదిస్తుంది.
(1:40:36) అమ్మను జగన్మాతను పూజించే వారిని పరబ్రహ్మ ఆదరిస్తాడు. అది త్రిపుటి అది అనురాగ త్రివేణి ఇంటికి తిరిగి వచ్చి ముకుంద చీకటి గదిలో ధ్యానంలో ఉండిపోయాడు స్పృహ లేదు కొన్ని గంటల వరకు ధ్యానంలో జగన్మాత దర్శనం ఇచ్చింది. తేజస్సు సౌందర్యం రాసిపోసినట్లు రూపం దాల్చినట్టు అనిపించింది. అమ్మ అమ్మ అని పిలవగానే కల కలిగింది ధ్యానం చెదిరింది మెలకువ వచ్చింది.
(1:41:03) మర్నాడు పొద్దుటే మాస్టర్ మహాసేని ఇంటికి పరుగు పెట్టాడు. ఓ ముకుందు వెళ్ళేసరికి తలుపులు మూసి ఉన్నాయి బహుశా ధ్యానంలో ఉన్నారేమోనని బయట నిరీక్షించాడు. కొంతసేపటికి మాస్టర్ స్వయంగా తలుపులు తెరిచి రా బాబు అని లోపలికి ఆహ్వానించాడు. అమ్మ నా గురించి ఏం చెప్పింది గురూజీ అడిగాడు ముకుందుడు అమాయకుడా అమ్మ ఏం చెబుతుంది మన మనసు చెప్పమన్న విషయమే అమ్మ చెబుతుంది.
(1:41:31) నీ మనసు అమ్మకు తెలుసు అమ్మ మనసు నీకు తెలుసు నీవు కోరింది అమ్మ అనుగ్రహిస్తుంది. అడగనిదే అమ్మ ఇవ్వదు అన్నారు మాస్టర్ మహాసయ్య ఏమిటో స్వాములు గురువులు ఏది స్పష్టంగా చెప్పరు డైరెక్ట్ గా చెప్పరు గోడ మీద పిల్లి వాటం మసిపూసి మారేడికాయ అంటారు. ముకుందుడికి చెర్రెత్తుక వచ్చింది. నన్ను పరీక్షిస్తున్నారా మహాసయ్య ప్రశ్నిస్తూ అడిగాడు ముకుందుడు కాదయ్యా రాత్రి 11 గంటలకు అమ్మ నీకు కనిపించింది కదా అమ్మ దర్శనమే అమ్మ అంగీకారం ఇంకా చెప్పేది ఏముంది అన్నారు మహాశయ తన ధ్యానం గురించి కల గురించి మాస్టర్ కి తెలిసిపోయింది.
(1:42:09) తన మనసులోని ఆవేదన ఆయనకు తెలుసు పార్వస్యలో మాస్టర్ పాదాలు స్పృశించి కళ్ళక అద్దుకున్నాడు. ఏదో ఆనందం తృప్తి అవ్యక్తం వర్ణనాతీతం ముకుందునకు మాస్టర్ అన్నారు నీకు అమ్మ అనుగ్రహం లేదని ఎందుకు అనుకుంటున్నావ్ అమ్మ అందరిని గమనిస్తుంది. ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది. మనం గురువుని పూజించిన దైవరూపాన్ని పూజించిన పూజ పూజే అన్ని అమ్మకు అందుతాయి పరమాత్మకు చెందుతాయి.
(1:42:38) మన ఏడుపులు అర్ధింపులు ప్రార్థనలు అన్ని జగన్మాతకు వినిపిస్తాయి. ఓం [సంగీతం][జపించడం] మాస్టర్ మహాసేనుని చూస్తే అసలు యోగి అనిపించరు ఒక ఆధ్యాత్మిక గురువు అనిపించరు కానీ ఆయన జగత్జనునికి ఎంత ఇష్టుడో ఇప్పుడు తెలిసింది. అంతటి నిరాడంబర వ్యక్తినే జగన్మాత ఇష్టపడుతుంది. గురుదేవా అని ఆయన పాదాలపై వాలిపోయాడు ముకుందుడు అలా పిలవకు నేను నీ గురువును కాను కొంతకాలం తర్వాత నీ అసలు గురువు నీకు లభిస్తాడు.
(1:43:08) అప్పుడు ప్రేమ అంటే దివ్యత్వం అంటే తెలుస్తుంది నీకు అన్నారు మాస్టర్ మహాసయ మరొక రోజున చెంపకు పూలమాల తీసుకొచ్చాడు ముకుంద గురువుగారిని అర్చించడానికి ఆయన పూలమాలు వేయించుకోవడానికి అంగీకరించలేదు నవ్వుతూ అన్నారు నీవు నేను ఒకే తల్లి బిడ్డలం జగన్మాతకు ఇష్టమైన వాళ్ళం ఈ శరీరం ఒక దేవాలయం లోపల ఉండేది జగన్మాత నీవు మాలతో అలంకరించవలసింది అమ్మను నన్ను కాదు దేవాలయానికి వెళ్ళేది దేవుని దర్శించడానికి తప్ప దేవాలయం గోడలో స్తంభాలో చూడడానికి కాదు అన్నారు మహాసయ్య మాస్టర్ మహాసయులు రామకృష్ణ పరమహంస శిష్యుడని అప్పుడు గ్రహించగలిగాడు.
(1:43:48) మర్నాడు నాలుగు మైళ్లు పడవలో ప్రయాణించి మాస్టర్తో కలిసి ముకుంద దక్షిణేశ్వరం చేరాడు. దేవాలయంలో ప్రవేశించిన క్షణంలో మాస్టర్తో పార్వస్యం రామకృష్ణు గురించిన ఉదంతాలు ఎన్నో చెప్పారు. పూజ్యులైన మహాత్ములని కలవడం పూర్వజన్మ సుకృతం సత్సంగం వల్ల మనసులోని కాలుష్యాలు మాలిన్యాలు తొలగి మార్గం సుగమం అవుతుంది. ఏకమేవా ద్వితీయం [సంగీతం] ఎందరు మహాత్ములు దర్శించినా ఎన్ని గ్రంథాలు చదివినా పుణ్యక్షేత్రాలు దేవాలయాలు దర్శించినా జిజ్ఞాసికి తన గురువు లభించే వరకు ఊరట లభించదు అన్వేషణ సాగుతూనే ఉంటుంది.
(1:44:29) అసంతృప్తి వదలదు గురువు లభించిన తర్వాత సాధన మొదలవుతుంది. సాధనకు ప్రయోజనం కనిపిస్తుంది. గురువు అనుగ్రహం లభించిన తర్వాత ప్రపంచంతో పని ఉండదు. ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించేవాడు గురువు ఒక్కరే [సంగీతం] భగవంతుని అనుగ్రహం కోరడం అంటే చదవకుండా పరీక్ష రాయకుండా పరీక్ష పాస్ అవ్వాలనుకోవడం వంటిది ఎన్ని పుస్తకాలు చదివినా ఎంతగా జ్ఞానం సంపాదించిన పరీక్ష పెట్టి అర్హత నిర్ణయించేది గురువు ఉత్తీర్ణత సర్టిఫికెట్ పై గురువు సంతకం పడాలి ముకుంద తండ్రికి మాట ఇచ్చాడు హై స్కూల్ చదువు పూర్తి చేస్తానని అబద్ధాలు చెప్పడం చిన్నతనం నుంచి అలవాటు లేదు మాట మీద నిలబడ్డాడు. అయినా స్కూల్కు వెళ్లేది
(1:45:11) తక్కువ ఎప్పుడు గంగా తీరంలో ఏకాంతంగా తిరుగుతూ ఆకాశంలోకి చూస్తూ కాలక్షేపం చేయడం రాత్రి వేళల్లో స్మసానాలకు వెళ్ళడం కొత్తగా అలవాటయింది. అక్కడ పొరెలు భూమికలు ఎన్నెన్నో విషాద కథలని చెబుతాయి. వినగలిగితే కాలుతున్న శవాలు యుగాల చరిత్రను విప్పి చెబుతాయి. అక్కడ సృష్టి రహస్యం మృతి రహస్యం తెలుస్తుంది. సృష్టి రహస్యం మృత్యువులో దాగి ఉందా మృత్యువుతో మొదలవుతుందా మరణంతో స్నేహం చేయగలిగేవాడు యోగి మనిషి వెంట మృత్యువు నడుస్తుంది.
(1:45:43) మరణంతో బంధం తెగిపోతుంది. స్మసానాలను చూసి భయపడే వారికి జీవితం విలువ తెలియదు యోగి కాలేడు. పరీక్షలు దగ్గరవుతున్న చదువుపై శ్రద్ధ లేదు ముకుందకు ఉన్నది ఒకే పిచ్చి నమ్మకం ఆ నమ్మకం స్వామి ప్రణవానందుతో బలపడింది. నమ్మిన వారిని భగవంతుడు ఆదుకుంటాడని నమ్మకం చదవకపోయినా భగవంతుడే తనని పాస్ చేయిస్తాడని మరొక విశ్వాసం పరీక్షల్లో పాస్ కాకపోతే ఏం నష్టం అసలు ఈ చదువు ఎందుకు పరీక్షలు ఎందుకు [పాడటం][సంగీతం] నంతు అనే క్లాస్మేట్ కనిపించి పరీక్షలకు ఎలా చదువుతున్నావ్ అని అడిగాడు ముకుందునకు అబద్ధం చెప్పడం రాదు అసలు చదవడం లేదు అన్నాడు నంతు ముకుందను తన ఇంటికి
(1:46:28) తీసుకుపోయి ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు నూరుపోసాడు. బొటాబోటి మార్కులతో పాస అయ్యాడు చివరికి ఏమైతేనే తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. పరీక్షల్లో పాస్ అవ్వడానికి చదవడం కన్నా దేవుని దయ ఎక్కువ అవసరమని చదువుకున్న ధ్యానం గొప్పది చదివింది చాలు చదివి ఎవరిని ఉద్దరించాలి ఇంకా చదువుకు గుడ్ బై చెప్పి కాసే వెళ్లి భారత ధర్మ మహామండలి వారి మటల్లో చేరిపోవాలని నిర్ణయించుకున్నాడు.
(1:46:54) చెప్పకుండా పోవాలి తల్లిపోయిన తర్వాత నుండి ఆలోచనలు స్థిరంగా ఉండడం లేదు అయినా తమ్ముడు వసంత విష్ణు చెల్లి దాములపై ప్రేమ పెరిగింది. చిన్నవాళ్ళు వాళ్ళని వదిలిపోవడం అన్యాయం అనిపించింది. రెండు మూడు వారాలు అదే విషయంపై ధ్యానం చేశాడు. బంధాలు వదిలించుకోగల స్థైర్యం ఏర్పడ్డది. ఎదురుగా ఉన్నప్పుడు నావారు దూరంగా పోతే ఎవరికెవరు వెళ్లి తండ్రి గారికి చెప్పాడు నేను వెళ్ళిపోతున్నా అని పసివాళ్ళను వదిలిపోవడం న్యాయం కాదు వాళ్ళకు కాస్త ఊహ తెలియని రెక్కల రాని పిల్లలు వాళ్ళు నాన్నగారు మీ పట్ల నాకు ప్రేమ తప్ప ద్వేషం లేదు మీవంటి తండ్రికి కొడుకే పుట్టినందుకు
(1:47:34) గర్విస్తుంటాను దయచేసి నన్ను వెళ్ళనియండి [సంగీతం] తండ్రి గారికి కి ఇష్టం లేకపోయినా కాశీ వెళ్ళాడు. అప్పటికే మిత్రుడు జితేంద్ర అక్కడికి చేరాడు. ఆశ్రమంలో స్వామి దయానంద యువకుడు సన్నగా రివటలా ఉన్నాడు. పొడవు ప్రేమగా పలకరించాడు. దయానంద యువకుడే గానీ ఏదో ఆకర్షణ ఉంది. అది పేరుకు ఆశ్రమం గాన ధ్యానం గురించి ఎవరికీ ఏమీ తెలియదు.
(1:48:04) అన్ని పనులు చేస్తారు ధ్యానం తప్ప ధ్యానం చేయరా అని అడిగితే అంత అర్జెంట్ గా దేవుడు కనిపించడు బాబు అని హేళన చేశాడు. ఒకరోజు సరాసరి స్వామి దయానందని వెళ్లి అడిగాడు స్వామీజీ నేను ఇక్కడికి వచ్చింది ధ్యానం నేర్చుకోవడానికి అడ్డమైన పనులు చేయడానికి కాదు ఇక్కడ ఎవరు ధ్యానం చేయరు చెప్పరు అన్నాడు. దయానంద ఆశ్రమంలోని వారందరినీ పిలిచి హెచ్చరించాడు.
(1:48:31) అతన్ని ఏమి అనకండి క్రమంగా అలవాటు పడతాడు. యోగం లేదు ధ్యానం లేదు కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన పుణ్య పురుషులు అవుతారా కాషాయ బట్టల్లో యోగం లేదు కదా దయానంద అన్నాడు ముకుందా మీ నాన్నగారిని నీ ఖర్చులకు డబ్బులు పంపవద్దని రాయి భోజనం ఒక్కటే కదా ఇక్కడ ఆకలైనా ఆకలి అనకూడదు ఆకలిని జయించాలి ఇంటి దగ్గర వేళకు టిఫిన్ భోజనం ఇక్కడ అవేమీ లేవు మధ్యాహ్నం రెండు గంటలైనా భోజనం పెట్టరు పైగా ఆకలి అనకూడదు ఒకరోజంతా ఉపవాసం ఉన్నాడు స్వామి దయానంద బయటకి వెళితే వచ్చేవరకు అందరికీ ఉపవాసమే ముకుంద ధైర్యం చేసి దయానందను ప్రశ్నించాడు.
(1:49:12) స్వామి ఇట్లా ఉపవాసాలు ఉండడం నావల్ల కాదు చచ్చిపోతాను అని ఆయన వెంటనే నిర్దయగా అన్నాడు చచ్చిపోవయ్యా తినడం కోసమే బ్రతికేవాళ్ళు చచ్చిపోయినా నష్టం లేదు. తిండిపై ధ్యాస ఎక్కువైతే భగవంతుని పైన ధ్యానం కుదరదు తినే తిండి అరగాలంటే అన్ని పనులు చేయాలి. ఆశ్రమల్లో పనులు చేయడం అవమానం కాదు అవసరం మహర్షులు ఏమి తినరు చచ్చిపోతున్నారా అన్నాడు ఏమిటి లాజిక్ ఆలోచించాడు ముకుంద కలకత్తాలో సాధువు ఇచ్చిన తాయిత మహిమ కాదు కదా ఇది జగన్మాత అనుగ్రహం ఈ రూపంగానే ఉంటుందా ఇన్ని సంవత్సరాలుగా తాయితో భద్రంగా ఉంది.
(1:49:50) వెళ్లి పెట్టి తెరిచి చూశాడు అది లేదు సాధువు చెప్పినట్లు అది వచ్చిన చోటుకి వెళ్ళిపోయి ఉంటుంది. దయానంద ఆశ్రమంలో ఆధ్యాత్మికత నేతి బీరకాయలో నెయ్యి వంటిది అక్కడ శిష్యులు అంత మంచివాళ్ళు కాదు ఏవో చెడ్డ పనులు చేస్తారనే అనుమానం కలిగింది. ఎవరిలోనూ దయాగుణం లేదు మానవత్వం లేదు ఒకరోజు ధ్యానంలో మునిగిపోయి జగన్మాతను వర్ధించాడు జగత్జనని నన్ను కరుణించు నాకు ఒక మంచి గురువును చూపించు తల్లి అని ఏడ్చి ఏడ్చి స్పృతప్పి పడిపోయాడు.
(1:50:21) ఈరోజు నీ గురువు వస్తాడు అన్న వాని వినిపించింది లోపల అంతలోనే ముకుంద అని పిలుపు బయట నుంచి ముకుంద నీ తపస్సు చాలించి రావయ్యా అర్జెంట్ పని ఉంది. [సంగీతం] హాబు ముకుంద మార్కెట్ కి వెళ్ళారు. అటు ఇటు తిరుగుతుండగా ఒక సందులో ఒక సన్నపాటి వ్యక్తి కనిపించాడు. ఆయనలో ఏదో ఆకర్షణం ఉంది. యోగి అనిపించాడు. ఏమిటో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు.
(1:50:54) అనుమానిస్తులుగా కాళ్ళలో శక్తి జారిపోయింది. ముందుకు కదలలేని స్థితి చిత్రం ఆ యోగి చూపుల్లో అయస్కాంత శక్తి ఉంది. తన చేతి సంచి హాబుకఇచ్చి ఆ సందులోకి నడిచాడు. ఆ స్వామి ముకుంద నడకను గమనిస్తూనే ఉన్నాడు. సరాసరి వెళ్లి ఆయన పాదాల మీద వాలిపోయి గురుదేవా అన్నాడు ఆ ప్రయత్నంగా ఆ చూపులు తన మనసుకు పరిచయం ఆ రూపం తన హృదయానికి సన్నిహితం ఎంతో కాలంగా ఎన్నో జన్మలుగా తనకు పరిచయమైన వ్యక్తి వచ్చావా లే చూస్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా నీకోసమే చూస్తున్నాను బాబు అన్నాడా అలా అన్నట్లు వినిపించిందా అలా వినిపించిందా తనకు ఏమో నిశబ్దంగా మౌనంగా మనసులు సంభాషించుకున్నాయి మాస్టర్ హృదయం
(1:51:38) శిష్యునికి అర్థమైంది. మాటలు అవసరం లేని హృదయ భాష ఆయన ముకుంద చేయి పట్టుకొని తన వెంట రాణి మహల్కి తీసుకొచ్చాడు. గంగా నది వడ్డున ఉన్న ఇల్లు అది నా ఆశ్రమం నా ఇల్లు అన్ని నీకు ఇస్తాను తీసుకో అన్నాడు. ముకుంద తల తిరిగింది. నాకు కావలసింది భగవంతుని దర్శనం అది ఇప్పించండి చాలు మేడలు మాడలు నాకు వద్దు అన్నాడు ముకుంద. నా సర్వస్వం నీకు ఇస్తాను నీ సర్వస్వం నాకు సమర్పిస్తావా అన్నాడు ఆయన నన్ను నేను సమర్పించుకుంటున్నాను గురుదేవా అన్నాడు ముకుంద ప్రేమలో స్వార్థం ఉంటుంది ప్రేమ చాటున కోరిక ఉంటుంది ప్రేమిస్తే తృప్తి ఉంటుంది అనుభవం మిగులుతుంది స్వార్థం
(1:52:24) లేనిది హద్దులు లేనిది గురు ప్రేమ అన్నాడు ఆయన గుండె మీద చెయి వేసుకొని చెప్పు నన్ను ప్రేమిస్తున్నానని అంటూ తన జ్ఞాన మందిరంలోకి తీసుకువెళ్లి చెప్పాడు నీ తాయత్తు మాయమైపోయింది దిగులు పడకు దాని పని అయపోయింది నీకు ఈ ఆశ్రమ జీవితం పడదు కలకత్తా వెళ్ళిపో నీ వాళ్ళతో కలిసి జీవించు అన్నాడు ఆయన ఎగిరిపోయిన పక్షి సాయంత్రానికి గూటికి చేరుతుంది అనేవాడు అనంత ఇప్పుడు తను గూడి లేని పక్షి తిరిగి గూటికి చేరమంటున్నాడు ఈయన వద్దు గురుదేవా నేను వెళ్ళను మీతోనే ఉంటాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నన్ను కాదనకండి అన్నాడు ముకుంద అయితే సరే నెల రోజుల్లో లో
(1:53:06) ఆశ్రమానికి రా యుక్తేశ్వరగిరి శేరాంపూర్ అయితే అంత సులభంగా నిన్ను శిష్యునిగా అంగీకరించను చాలా పరీక్షలు పెడతాను అన్నాడు ఆయన [సంగీతం] దయానంద ఆశ్రమానికి తిరిగి వచ్చిన అక్కడ ఉండబుద్ధి కాలేదు మూడు వారాలు గడిచాయి దయానంద ఏదో పని మీద బొంబై వెళ్ళాడు. మిత్రుడు జితేంద్రని కలిసి చెప్పాడు జితే నేను ఈ ఆశ్రమం వదిలిపోతున్నా తిరిగి వచ్చే ప్రసక్తే లేదు స్వామి వారికి నా కృతజ్ఞతలు చెప్పు నమస్కారాలు ఈ ఆశ్రమ జీవితం కన్నా నరకం మేలు అన్నాడు ముకుంద నేను వెళ్ళిపోతున్నాను ముకుంద అన్నాడు జితేంద్ర అయితే పదా ఇద్దరం శరాంపూర్ వెళదాం ఇద్దరు కలకత్తా బయలుదేరారు ఎవ్వరికీ చెప్పకుండా
(1:53:55) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment