Saturday, April 11, 2026

Mahavatar Babaji 2: హిమాలయ యోగుల అద్భుత శక్తులు | The Secret of Kriya Yoga | Ananda Lakshmi Studios

Mahavatar Babaji 2: హిమాలయ యోగుల అద్భుత శక్తులు | The Secret of Kriya Yoga | Ananda Lakshmi Studios

Author Name:Ananda Lakshmi Bhakthi (Studios)

Youtube Channel Url:https://www.youtube.com/@anandalakshmistudios

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_gik5T1es84



Transcript:
(00:00) ఈ ఆశ్రమ జీవితం కన్నా నరకం మేలు అన్నాడు ముకుంద నేను వెళ్ళిపోతున్నాను ముకుంద అన్నాడు జితేంద్ర అయితే పదా ఇద్దరం శరాంపూర్ వెళదాం ఇద్దరు కలకత్తా బయలుదేరారు ఎవ్వరికీ చెప్పకుండా ఏకమేవా [సంగీతం] ముకుందబాబు జితేంద్రతో కలిసి కలకత్తా చేరుకునేసరికి అన్నగారు ఆగ్ర బదిలి అయి వెళ్ళిపోయారని తెలిసింది. నేరుగా ఆగ్ర వెళ్ళాడు నాన్నగారు నీకు వారసత్వం సంక్రమించకుండా చేస్తే సరిపోతుంది ముకుందా జీవితాన్ని ఇంత తెలివి తక్కువగా వృధా చేసుకుంటున్నావ్ పెద్దల తరహా హితోపదేశం ఒకటి నా చెవులని ఊదరగొడుతుంది.
(00:40) జితేంద్రుడు నేను అప్పుడే తాజాగా రైలు దిగి మాటవరసకి ఇలా అంటున్నానే గానీ ఓళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాం. అనంత అన్నయ్య ఇంటికి వచ్చాం. అతను కలకత్తా నుంచి బదిలయి పురాతన నగరమైన ఆగ్రాకి ఈ మధ్య వచ్చాడు. అతను ప్రభుత్వం వారి పబ్లిక్ వర్క్ శాఖలో సూపర్వైజింగ్ అకౌంటెంట్ అన్నయ్య నేను వారసత్వం భగవంతుడి దగ్గర నుంచి కోరుకుంటున్నానని నీకు బాగా తెలుసు ముందు డబ్బు ఆ తర్వాతే దేవుడు ఏమో ఎవరికి తెలుసు జీవితం చాలా కాలం సాగవచ్చు అన్నాడు అన్నయ్య దేవుడే ముందు డబ్బు ఆయన బానిస ఏమో ఎవరు చెప్పగలరు జీవితం సులభ కాలంలోనే ముగిసిపోవచ్చు అన్నాను నేను
(01:18) టకీమని నేను ఇచ్చిన ఎదురు జవాబు అప్పుడు అవసరాన్ని బట్టి అలా వచ్చిందే గానీ జరగబోయేది ఇది ముందే మనసుకు తోచి అన్నది కాదు పాపం అనంత అన్నయ్య జీవితం నిజంగా స్వల్ప కాలంలోనే ముగిసిపోయింది. ఇదంతా ఆశ్రమంలో వంటపెట్టిన తిరివి కాబోలు అయినా నువ్వు కాసి విడిచి వచ్చేసినట్టు కనిపిస్తుంది. అనంతరి కళ్ళు తృప్తితో మెలమెల మెరిసాయి.
(01:43) నా రెక్కలు సంసారం అనే గూటిలో భద్రంగా ముడుచుకొని ఉండేలా చేయాలని అతడు ఇంకా ఆశపడుతున్నాడు. కాశీలో నా మజిలి వృధా కాలేదు. నా మనసు ఆశించింది నాకు అక్కడ దొరికింది. కానీ నీ పండితుడి వల్ల ఆయన కొడుకు వల్ల మాత్రం కాదని నిశ్చయంగా తెలుసుకో అన్నాను నేను అనంతుడు వెనుకడు సంగతి గుర్తు చేసుకుంటూ నాతో పాటు నవ్వాడు. మరి నీ ముందు ఆలోచన ఏమిటి తిరుగుడు మారి తమ్ముడు అన్నాడు అనంతుడు జితేంద్ర నన్ను ఆగ్ర రావడానికి ప్రోత్సహించాడు.
(02:12) అక్కడున్న తాజ్మహల్ అందాలు చూస్తాం అని చెప్పాను. ఆ తర్వాత కొత్తగా నాకు కనిపించిన గురువు గారి దగ్గరికి వెళతాం. ఆయనకి శ్రీరామపుర్లో ఆశ్రమం ఉంది. అనంతుడు మాకు సుఖంగా ఉండేలా ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. అతని కళ్ళు సాలోచనలుగా నా మీద నిలిచి ఉండడం సాయంత్రం నాలుగు సార్లు నేను గమనించాను. ఆ చూపు నాకు తెలుసు అనుకున్నాను. పొద్దుట మా పలహారాల సమయంలో అది బయటపడింది.
(02:36) అయితే నాన్నగారి ఆశతో ప్రమేయం లేకుండా నువ్వు స్వతంత్రంగా ఉండగలవ అన్నమాట. నిన్నటి సంభాషణ బాణాలు మళ్ళీ సంధిస్తున్నప్పుడు అనంతుని చూపులో అమాయకత ఉంది. నేను దేవుడి మీదే ఆధారపడి ఉన్న సంగతి నాకు స్పృహలో ఉంది. మాటలు తేలికే జీవితం నిన్ను ఇంతవరకు కాపాడింది. నీ కోటికి గూటికి ఆ భగవంతుడి అదృశ్య హస్తం మీద ఆధారపడవలసిన పరిస్థితే వస్తే ఎంత దురదృష్టం త్వరలోనే నువ్వు వీధిలో బెచ్చమెత్తుకోవాల్సి వస్తుంది అన్నాడు అనంతుడు ఎన్నడూ జరగదు దేవుని కాదని దారిని పోయేవాళ్ళ మీద విశ్వాసం ఉంచను తన భక్తుడి కోసం ఆయన భిక్షాపాత్రులు ఒకటే కాదువెయి వనరులు కల్పించగలడు అన్నాను
(03:15) నేను సరే తమ్ముడు నీకు పరీక్ష పెడతాను. ఈ పూట నిన్ను నీ తోటి విద్యార్థి జితేంద్రుని దగ్గరలో ఉన్న బృందావనం అనే ఊరు పంపాలనుకుంటున్నాను. మీరు ఒక్క రూపాయి కూడా వెంట తీసుకువెళ్ళకూడదు. అన్నం కానీ డబ్బు కానీ ఎవరిని అడుక్కోకూడదు. మీ ఇబ్బంది ఎవరికీ చెప్పకూడదు. తిండి తినకుండా ఉండనుకూడదు. బృందావనంలో చిక్కుబడిపోనుకూడదు.
(03:39) ఈ పరీక్షలో ఏ ఒక్క నియమాన్ని మేరకుండా మీరు గనుక ఈరోజు రాత్రి 12 గంటల్లోగా ఇక్కడ నా బంగళాకి తిరిగి వస్తే నాకంటే ఆశ్చర్యపోయేవాడు ఆగ్ర మొత్తంలో మరొకడు ఉండడు అన్నాడు అనంతుడు నీ సవాలుకు ఒప్పుకుంటున్నాను. నా మాటల్లో గాని గుండెలో గాని జంకనది ఏ కోసాన లేదు. భగవంతుడు అప్పటికప్పుడు చూపించే కృపతాలుకు జ్ఞాపకాలు కృతజ్ఞతా భరితంగా నా మనసులో మిదిలాయి.
(04:04) లాహిర్ మహాశేల చిత్రపటానికి చేసుకున్న విన్నపంతో ప్రాణాంతకమైన కలరాజబ్బు నాకు నయమఅవ్వడం లాహూర్లో ఇంటికప్పు మీద రెండు గాలి పడగలు నాకు బహుమతిగా చెక్కడం బెరేలీలో ఉన్నప్పుడు నేను నిరుత్సాహంగా ఉన్న సమయంలో సరిగ్గా సమయానికి రక్షకు దొరకడం కాశీలో పండితుడి ఇంటి ఆవరణకు బయట ఒక సాధువు ద్వారా నిశయాత్మకమైన సందేశం ఒకటి రావడం జగన్మాత దివ్య దర్శనం ఆవిడ ప్రియవాక్కులు మా హై స్కూల్ డిప్లమా సంపాదించడానికి వీలుగా చివరి క్షణంలో లో నాకు దారి దొరకడం జీవితమంతా కంటున్న కలపక మంచులోనుంచి నా గురుదేవుల దర్శన భాగ్యం అనే పరమోత్కృష్టమైన వరం లభించడం ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ఈ ప్రపంచపు భీకర సంగ్రాామ
(04:43) రంగాల్లో నా వేదాంతం ఏ ఒక్క పోరాటాన్ని ఎదుర్కోజారదుని అన్న ఒక్కనాటికి ఒప్పుకోను అన్నాడు అనంతుడు నీ ఒప్పుదల మెచ్చుకోదగ్గది ఇప్పుడే మిమ్మల్ని రైలుఎక్కించడానికి వస్తాను అన్నాడు అనంతుడు జితేంద్రుడు నోరు వెళ్ళబెట్టాడు అన్నయ్య వాడి వైపు తిరిగి ఇలా అన్నాడు నువ్వు కూడా తోడు వెళ్ళాలి ఎందుకు సాక్షిగాను బహుశా తోడుగా బాధలకు గురి కావడానికేమో తర్వాత ఒక అరగంటలో నాకు జితేంద్రకి ఒకవైపు ప్రయాణానికి టికెట్లు చేతికి వచ్చాయి.
(05:14) స్టేషన్లో ఒక మూల మమ్మల్ని తనికి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. మేము అక్కడ దాపరికంగా డబ్బు తీసుకోవడం లేదని తొందరగానే తృప్తి పడ్డాడు అనంతుడు. మా సాదా పంచలు అవసరమైన వాటిని తప్ప మరేమి మరుగున పరచలేదు. దేవుడి మీద విశ్వాసం డబ్బు లాంటి గంభీరమైన విషయాల మీద దాడి చేసేసరికి మా స్నేహితుడు ఆక్షేపణ తెలుపుతూ ఇలా అన్నాడు ఏకమేవాదీయం [సంగీతం] అనంత కాపుదల కోసం ఒకటి రెండు రూపాయలు ఇవ్వు నాకు దురదృష్టం ఎదురైతే అప్పుడు నీకు టెలిగ్రామ ఇవ్వగలుగుతాను అన్నాడు దానికి ఒప్పుకోలేదు అనంతుడు జితేంద్ర నా నోట్లోనుంచి వచ్చిన మాట కటవగా మందనిలా ఉంది చివరి కాపుదల కోసం నువ్వేమైనా డబ్బు
(05:58) తీసుకున్నట్లయితే ఏ పరీక్షకు నేను రాను అన్నాడు ముకుందుడు డబ్బుల గలగలలో ఏదో భరోసా ఉంటుంది. నేను కఠినంగా హెచ్చరించేసరికి జితేంద్రుడు ఇంతకుమించి ఏమీ అనలేదు. ముకుంద నేను హృదయం లేని వాడిని కాను అనంతర గొంతులోకి మార్దవం చొరబడింది. అతని బహుశా అంతరాత్మ మందలిస్తున్నట్లుంది. చేతిలో పైస లేని కుర్రవాళ్ళద్దరిని పరిచయం లేని పట్టణానికి పంపుతున్నందువల్ల కావచ్చు.
(06:24) మతపరంగా తనకున్న సంశయశీలత వలనైనా కావచ్చు. అదృష్ట వసానా లేక భగవత్ కృప వలన నువ్వు ఈ బృందావన పరీక్షలో గనుక నిగ్గితే నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి ఉపదేశం ఇవ్వమని అడుగుతాను అన్నాడు అనంతుడు అంత మాట అనక అన్నయ్య తండ్రి తర్వాత ఇంటికి పెద్దన్న తండ్రి లాంటివాడు అన్నాడు ముకుంద పెద్దన్న చిన్నవాళ్ళకి తలవంచలం అన్నది భారతీయ కుటుంబంలో అరుదు చిన్నవాళ్ళు తండ్రి తర్వాత అంత గౌరవము విధేయత అతనికే చూపిస్తారు.
(06:55) కానీ నేనేమి వ్యాఖ్యానించడానికి వ్యవధి లేదు మా బండి బయలుదేరబోతుంది. ఏకమేవా [సంగీతం] రైలులో పోతున్న స్నేహితుల మధ్య భయంకర నిశబ్దం జీతిని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏమిటి ఉపద్రవం తిండి తిప్పలు ఎలా ముకుంద తప్పు చేస్తున్నావేమో మన గతి అదోగతే ఇక చా నోర్మోయ్ నీకన్నీ శంకలే అన్నాడు ముకుంద భగవంతుడిని గట్టిగా అడగరా బాబు నాకు భయంగా ఉంది.
(07:27) తాజ్మహల్ చూడడం కాదు నా సమాధి నేను కట్టుకుంటున్నా అనిపిస్తుంది అన్నాడు జితిన్ జితిన్ మనం వెడుతోంది బృందావనం కన్నయ తిరిగిన ప్రదేశాలు నీ ఆకలి మరిచిపోయి రాస క్రీడలు ఊహించుకో ఇక వచ్చే శెషన్లో దిగాలి అంతలో భోగి తలుపులు తెరుచుకొని ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు. సరాసరి వచ్చి వీళ్ళ ఎదురుగా కూర్చొని కుశల ప్రశ్నలు వేశారు. అబ్బాయిలు మీకు బృందావనంలో ఎవరైనా బంధువులు ఉన్నారా అని మీకు ఎందుకండి ఉంటే మీకేం లేకపోతే మీకేం ముకుంద సమాధానం చెప్పాడు.
(08:00) అంటే మీరు ఇంట్లోనుంచి పారిపోయి వస్తున్నారు అన్నమాట కృష్ణ ప్రేమికులు నేను కృష్ణ భక్తుడినేలే ఎంత ఎండవేళ వస్తున్నారు బృందావనంలో తిండి తిప్పలు ఏర్పాటు చేసుకున్నారా వద్దునే చేతులుకుంటూ బయలుదేరారా అడిగారు వారు అయ్యా మమ్మల్ని ఇలా ప్రశాంతంగా ఉండనివ్వండి ఏం మేము దొంగలుగా కనిపిస్తున్నామా అన్నాడు ముకుంద తర్వాత స్టేషన్ రాగానే ముకుంద జీతిని దిగారు.
(08:23) రైలులో కలిసి పలకరించిన వాళ్ళు జట్కా పిలిచారు. రండి ఎక్కండి కొత్తవాళ్ళు మీరు అన్నారు వాళ్ళు జితేంద్ర ముకుంద వారితో పాటు జట్కా ఎక్కారు. జట్కా ఒక ఆశ్రమం దగ్గర ఆగింది. ఒక పరివాడు వచ్చి ఇద్దరిని సాధనంగా ఆహ్వానించాడు. ఒక ప్రౌడ స్త్రీ వచ్చి ఎదురుగా నిలబడ్డది. అమ్మ బాబుగారు రాలేదు వేరే ఇద్దరు అతిథులని తెచ్చాం. వాళ్ళని చూడగానే కృష్ణభక్తులు అనిపించింది.
(08:49) ఆమె ఇద్దరిని చూసి సంతోషించి రండి బాబు ఈరోజు మా ఆశ్రమానికి ఇద్దరు పెద్దలు రావలసింది. వారి బదులు మీరు వచ్చారు సంతోషం ఆమె చూపించిన ప్రేమకు ఆదరణకు ముగ్గులయనారు ముకుంద జితిన్ కనీసం తిండి దొరకదు అనుకున్న వారికి విందు భోజనం లభించింది. ఇదే బ్రదర్ భగవంతుని కృప అంటే జితిన్ గిల్లి చెప్పాడు ముకుంద. భోజన తర్వాత ఆమెకు నమస్కరించి సెలవు తీసుకున్నారు.
(09:14) మళ్ళీ రండి బాబు ఇద్దరు అన్నది ఆమె బయట ఎండ ఎక్కువగా ఉంది వెళ్లి ఒక చెట్టు నీడన నిలబడ్డారు. ఏదో అదృష్టం తిరగబడి భోజనం దొరికింది కానీ ముకుంద చేతిలో కానీ డబ్బు లేకుండా బృందావనం చూడడం ఎలా తిరిగి రాత్రి అన్నగారింటికి చేరడం పెద్ద సమస్య కదా కడుపు నిండేసరికి భగవంతుని మర్చిపోయావా జితిన్ అన్నాడు ముకుందు బాబు అవును నీవంటి పిచ్చివాడిని నమ్ముకొని రావడం నా బుద్ధి తక్కువ అన్నాడు జితిన్ నోరుమోయిరా బాబు అన్నం పెట్టి ఆదరించిన కన్నయ్య ఆపాటి సహాయం చేయడా ఆ కృష్ణుడే మనల్ని బృందావనం రప్పించుకుంటాడు అన్నాడు ముకుంద అంతలో ఒక యువకుడు ఆపు సోపార పడుతూ అదే చెట్టు నీడక వచ్చాడు.
(09:53) బాబు మీరు ఊరికి కొత్తలా ఉంది నేను గైడ్ గా ఉండి మీకు బృందావనం చూపిస్తాను అని అడిగాడు. వద్దులే అన్నాడు ముకుంద జితిన్ ముఖం పారిపోయింది. నన్ను నమ్మండి సార్ నేను మిమ్మల్ని మోసం చేయను అన్నాడు అతను మోసపోవడానికి మా దగ్గర ఏముంది అనుకున్నాడు జితిన్ అప్పుడు అతను అన్నాడు మీరు నాకు గురువుగారు సార్ నేను మధ్యాహ్నం ధ్యానం చేసుకుంటుంటే కృష్ణ భగవాన్ కనిపించి మీ ఇద్దరిని చూపించాడు.
(10:19) ఈ చెట్టు క్రింద ఉన్నారని చెప్పింది కృష్ణుడే సార్ మిమ్మల్ని చాలాసార్లు ధ్యానంలో దర్శించాను స్వామి అన్నాడు అతను మాకు సంతోషంగా ఉంది భగవంతుడు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నందుకు అన్నాడు ముకుంద రండి స్వామి ఆగ్రలో మా అన్నగారి ఇంటికి వచ్చాను మీతో కలిసి బృందావనం దర్శించే అవకాశం ఆ కృష్ణ భగవానుడే నాకు కల్పించాడు. ముకుంద అంగీకరించక తప్పలేదు.
(10:42) అతని పేరు ప్రతాప్ చటర్జీ గురంటాంకా మాట్లాడి తెచ్చాడు. ముగ్గురు కలిసి మదన్ మోహన్ ఆలయంతో సహా అన్ని చోట్ల తిరిగారు. అధరం మధురం వదనం మధురం నయనం మధురం [పాడటం] [సంగీతం] హసితం మధురం హృదయం మధురం [పాడటం] గమనం మధురం మధురాధిపతే [సంగీతం] అఖిలం మధురం తిరిగి స్టేషన్ కి వచ్చారు. ప్రతాప్ ఇప్పుడే వస్తాను ఉండండి అని వెళ్లి స్వీట్ పట్టుకొచ్చి ముకుందు చేతికి ఇచ్చి నా సంతోషం కోసం స్వీకరించండి అన్నాడు.
(11:19) ఇద్దరికీ టికెట్లు నోట్ల కట్ట చేతిలో పెట్టాడు. అర్ధరాత్రి అన్నగారి ఇంటికి చేరారు ముకుంద జితిన్ ముకుంద మనసు షరాంపూర్ వైపు లాగుతుంది. ఎప్పుడెప్పుడు గురువుగారి ముందు వాలిపోదామా అని ఆత్రంగా ఉంది. అప్పుడు జితేంద్ర అన్నాడు నువ్వు వెళ్ళు ముకుంద నేను ఇంటికి పోతాను తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను అని కలకత్తాకు 12 మైళ దూరం శ్రీరాంపూర్ నాలుగు వారాల్లో వచ్చాయి అన్న గురువాక్యం నిజమైంది.
(11:46) ముకుంద యుక్తేశ్వరజీ ఆశ్రమానికి బయలుదేరాడు. ముకుంద ఆశ్రమంలో ప్రవేశించగానే యుక్తేశ్వర్ ఆప్యాయంగా పలకరించారు. ముకుంద ముందుగా గురువుగారి పాదాలకు నమస్కారం చేసి వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. నాలుగు వారాలు గురువు పెట్టిన గడువు కచ్చితంగా 28వ రోజున ముకుంద ఆశ్రమ ప్రవేశం చేశాడు. గురూజీ నా పేరు ముకుందబాబు గుర్తించారా నేను ఆ రోజు అనేలోపు తెలుసులేవయ్యా నీ పేరు మర్చిపోలేదు నిన్ను మర్చిపోలేదు ఇవ్వాళ నీ వస్తావని తెలుసు రాకేం చేస్తావ్ రమ్మని పిలిచాను కదా అన్నారు ఆయన ఎంత ఆత్మవిశ్వాసం ఎంత నిబ్బరం ఎంత అనురాగం రప్పించుకోవడమే కాదు
(12:27) రక్షించడము మీ పనే గురువుగారు ఈ దీనుడికి మీ పాదాల వద్ద ఇంత చోటిఇవ్వండి అది చాలు అనుకున్నాడు స్వగతల్లో మనసులోని భావం గ్రహించినట్లుగా యుద్ధేశ్వరుజి అన్నారు ప్రకాశంగా అది ఎట్లా సాధ్యమకుందా నా పాదాల వద్ద సెటిల్ అయిపోతే నీవు చేయవలసిన పనులు ఎవరు చేస్తారయ్యా భగవంతుడు నీకు అప్పగించిన పనిని నీవే చేయాలి కర్మ యోగివి కావాలి గానీ కర్మ సన్యాసవి కాకూడదు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నిర్దేశిస్తాడు.
(12:56) ఆ పని నిర్వర్తించడం మన డ్యూటీ నీ పనులు ఎవరు చెప్పవలసింది నేను చెప్పినట్లు చేయడం నీ కర్తవ్యం నేను కర్తను నీవు క్రియవు అన్నారు యుక్తేశ్వరు అలాగే గురుదేవా అన్నాడు ముకుందుడు ఈ ఆశ్రమాన్ని అంటిపెట్టుకొని సేవలు చేయడం నీ కర్తవ్యం కాదు ఇది ఒక భాగం మాత్రమే ఇక్కడ పనులు చేసేవారు చాలా మంది ఉన్నారు నీది అవుట్డోర్ వర్క్ అవుట్డోర్ వరల్డ్ వర్క్ అన్నారు యుక్తేశ్వర్ అర్థం కాలేదు గురుదేవా అన్నాడు ముకుందుడు అవుతుందిలే రెండు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ముక్కులో అర్థం కాలేదా ఆ మాటల ఆంతర్యం అర్థం కాలేదా నీవు ఇంగ్లీష్లో వ్యవహరితవు కావాలయ్యా స్వామి వివేకానంద నీకు ఆదర్శం కావాలి ఆ స్వామి
(13:35) బాటలో నీవు నడవాలి మన సంస్కృతిని జ్ఞానాన్ని యోగాన్ని విదేశాలకు తీసుకుపోవాలి అది నీ కర్తవ్యం సూటిగా చెప్పారు యుక్తేశ్వరు ఏకమేవా [సంగీతం] ఇదేమిటి భగవంతుడా కాలికి వదిలేస్తే మెడకు చుట్టుకుంది అనుకున్నాడు ముకుంద బొద్దుని పారిపోతుంటే చదువు గంట తగులుతుంది. అప్పుడు నాన్నగారికి తప్పనిసరే మాట ఇచ్చాడు హై స్కూల్ చదువు పూర్తి చేస్తానని హిమాలయాలకు వెళ్ళే అవకాశం పోయింది.
(14:04) ఇప్పుడు యుక్తేశ్వరిజే ప్రతిపాదన అవును ముకుంద నా అంతరాత్మ నీ భవిష్యత్తు చెబుతోంది. నీవు అమెరికా వెళ్ళాలి వెళతావ్ నీ జాతకం నా చేతిలో ఉంది. నిన్ను తీర్చి దిద్దడం నా పని అన్నారు యుక్తేశ్వర్ ముకుంద తల బొంగరాల్లా తిరిగింది. నేనేమిటి అమెరికా వెళ్ళడం ఏమిటి ఆఫ్టర్ ఆల్ నేనంతా అనుకున్నాడు. గురువాజ్ఞలని దిక్కరించడం గురు ద్రోహం తప్పదు ఒప్పుకోక అవును ముకుంద బాబు నీవు డిగ్రీ చదవాలి అవసరం నీది కాదు మన యోగానిది ఇంగ్లీష్ రాని నాలాంటి వాళ్ళు వెళ్లి ప్రయోజనం ఉండదు.
(14:39) రామకృష్ణ పరమహంస కంటే స్వామి వివేకానంద గొప్పవాడని కాదు నరేంద్రుడికి ఇంగ్లీష్ వచ్చు రామకృష్ణుడిది సామాన్య చదువు నీవంటి వారి వల్ల భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక సంపద విదేశాలకు అందాలి. నీవు కలకత్తాలో ఉండి చదువుకో వీలైనప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు నా ఆశీసులు నీకు ఉంటాయి. ఎప్పటికీ నీవు మావాడివే అన్నారు యుక్తేశ్వర్ అలాగే గురుదేవా నాకు భగవంతుని చూపించండి నేను చెప్పినట్లు చేస్తాను అన్నాడు ముకుందుడు చూపించను భగవంతుని పరిచయం చేస్తాను అది చాలు నీకు అన్నారు యుక్తేశ్వర్ గురుదేవుడు అంటేనే గురువు రూపంలో ఉన్న భగవంతుడు అని గురువు మాట భగవంతుని మాటతో సమానం అసలు
(15:18) భగవంతుని పరిచయం చేసేవాడే గురువు గురువును విశ్వసిస్తే అనుసరిస్తే మోక్షం లభిస్తుంది. గురువు సన్నిధిలో జ్ఞాన పుష్పం వికసిస్తుంది. నిర్మలుడైన గురువు లభించడం ఎవరికైనా పూర్వజన్మ సుకృతం అనుకున్నాడు ముకుందుడు పదవయ్య మన ఆశ్రమం చూద్దు పద అని యుక్తేశ్వరిజి పులిచర్మ మీద నుండి లేచారు. ముకుంద ఆయన వెంట నడిచాడు. యుక్తేశ్వరు సామాన్యంగా నిరాళంబరంగా ఉంటారు. ఆయనలో యోగిన అహంకారం కనిపించదు.
(15:47) యుక్తేశ్వర ఆశ్రమం చాలా పెద్దది. విశాలమైన ఆవరణలో పురాతన భవనం ఇంటిపైన పావురా గూళ్ళు కువ్వ కువ్వలు తోటలో నుంచి కోకిలారవాలు ఆవరణలో మామిడి, జామ అరడి చెట్లు చాలా ఉన్నాయి. కొబ్బరి చెట్లు మరీ ఎక్కువ రెండు అంతస్తుల భవనంలో విశాలమైన గదులు ధ్యాన మందిరాలు వందల మంది కూర్చుని ధ్యానం చేసుకునే వీలుంది. దుర్గపుచ్చుకు ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారు.
(16:11) యుక్తేశ్వరజీ ధ్యాన మందిరం చిన్నది. విదేశాల నుంచి వచ్చే వారి కోసం అదునాతన వస్తులతో కొన్ని గదులు కేటాయించి ఉంచారు. యుక్తేశ్వరికి విదేశాలు అంటే ఇష్టం అని ఇట్టే తెలుస్తుంది. ముకుంద ఆ రాత్రి ఆశ్రమంలో ఉన్నాడు. రాత్రి గురువుగారి పక్కన చేరి అడిగాడు గురుదేవా మీ గురించి మీ కుటుంబం గురించి తెలుసుకోవచ్చా అభ్యంతరం లేకపోతే కాసిన్న విషయాలు చెప్పండి అన్నాడు.
(16:36) అప్పుడు యుక్తేశ్వరజీ ఇలా చెప్పడం ప్రారంభించారు. ఏకమేవా [సంగీతం] నేను పుట్టింది శీలాపూర్లోనే 1855 మే 10వ తారీఖున మా నాన్నగారు గొప్ప ధనవంతుడు వ్యాపారం చేసి బాగానే సంపాదించారు. ఈ ఆశ్రమం బిల్డింగ్ ఈ తోట అన్ని నాన్నగారు ఇచ్చినవే నాది వానాకాలం చదువు నేను ఇంటిమను చూసేవాడిని నాకు ఒక అమ్మాయి పెళ్లిఅయింది. భార్య చనిపోయిన తర్వాత లాహిరి మహాశయ మార్గంలోకి వచ్చాను.
(17:08) చదువు మీద డబ్బు మీద సంపాదన మీద వ్యామోహం లేదు. నా అసలు పేరు ప్రియనాధకర సన్యసించిన తర్వాత నా పేరు యుక్తేశ్వరగిరిగా మారింది. ఇది నా కథ బాగోలేదు కదు అన్నారు. ఈ పొడి మాటల మాటున ఎంతో తడి ఉంది ఎంతో వేదన ఉంది బాధ ఉంది వైరాగ్యం ఉంది ఇదే నా జీవితం ఇంతే నా జీవితం అంటే కాదు అసలు జీవితం వేరే ఉంది అది మాటలకు అందనిది ముకుంద ప్రశ్నించాడు గురుదేవా మీ చిన్ననాటి విషయాలు చెప్పరు అని నీకు పనికొస్తాయి అంటే చెబుతాను ఒక్కో కథ వెనక నీతి మాత్రం ఉంటుంది అది పట్టుకోగలిగితేనే కథకు విలువ అన్నారు యుక్తేశ్వర్ ఒకసారి నా చిన్నప్పుడు ఏం జరిగిందో ంటే ఇలా చెప్పడం
(17:52) ప్రారంభించారు యుక్తేశ్వరు ఏకమేవా [సంగీతం] నన్ను భయపెట్టాలనో లేక నా భయం పోగొట్టాలనో తెలియదు గానీ మా అమ్మగారు ఒక చీకటి గదిలో కూర్చోబెట్టి దెయ్యం కథ చెప్పింది. కథంతా విన్న తర్వాత ఆ దెయ్యం ఉండి ఇంటికి వెళ్ళాను ధైర్యంగా అమ్మ చెప్పిన కథలోని దెయ్యం అక్కడ నాకు కనిపించలేదు. ఆ తర్వాత ఆ అమ్మ ఎప్పుడు దెయ్యాల కథలు చెప్పలేదు భయపడే గుండెలోకి ధైర్యం జరబడితే భయం పారిపోతుంది.
(18:25) నాకు మరో కథ జ్ఞాపకం ఉంది ముకుందా మా పక్కింటి వారికి ఒక కుక్క ఉండేది నేను చిన్నప్పుడు ఆ కుక్క కావాలని పేచి పెట్టాను కుదరలేదు తర్వాత కుక్క మీద ఆసక్తి పోయింది. ఏదైనా ఒకటి కావాలనుకుంటే అది లభించినప్పుడు దానిపైన అయిష్టం పెరుగుతుంది. అదే వైరాగ్యం మా అమ్మ అంటుండేది ఒకరి క్రింద నౌకరి చేసేవాడు బానిస కంటే హీనం అని అమ్మ మాట నాపైన బాగా పని చేసింది.
(18:51) పెళ్లియన తర్వాత కూడా నేను ఉద్యోగ ప్రయత్నం చేయలేదు. నాన్నగారు సంపాదించింది చాలు పిల్లలకు మంచి మాటలు చెప్పాలి. మనం చెప్పే మాటలు చేసే పనులు వారి అభివృద్ధికి బాటలు వేయాలి. చిన్నప్పుడు వేసిన బీజాలు పెరిగి పెద్దవ అవుతాయి. అవే మహా వృక్షాలు అవుతాయి. అమ్మ మాట వల్ల నేను నిరుద్యోగిగా మిగిలాను అని ముగించారు యుక్తేశ్వర్ ఆశ్రమంలో చేరిన మొదటి రోజునే యుక్తేశ్వర్ మూడు పాఠాలు చెప్పారు.
(19:16) మూడు జీవితానుభవాలు నేర్పిన పాఠాలు రెండవ రోజు గురువుగారి సన్నిధిలో ధ్యానం చేశాడు. శరీరంలోంచి ఏవో కాంతులు ప్రసరించినట్టఅయింది. 100 మంది సూర్యులు ఒకేసారి ఉదయించిన వెలుగు లోగడ స్వామి కేవలానంద వద్ద ఎలాంటి అనుభవం కలగలేదు. గురు దృష్టి గురు స్పర్శ శిష్యుల్లోని మాలిన్యాలను కడిగివేస్తుంది. గురువు సమక్షంలో హృదయంలో జ్యోతి వెలుగుతుంది. అటువంటి అనుభూతి అనుభవం ఎవరి దగ్గర కలుగుతుందో అతను సద్గురువు నిజమైన యోగి అనుకోవాలి.
(19:44) ఏకమేవా [సంగీతం] ముకుంద మూడో రోజున బయలుదేరి కలకత్తా చేరాడు. నెల రోజులు ఏమైనా పని గాని ఎక్కడికి వెళ్ళామని గాని ఎవరూ అడగలేదు. అసలు తన ఉనికినే గుర్తించినట్లు అనిపించలేదు. అది మంచిదే అనిపించింది. మనమంటే శ్రద్ధ లేనప్పుడు ఒకరి గురించి మనం శ్రద్ధ పెట్టన అవసరం ఉండదు సాయంత్రం తండ్రి గారితో పాటు ధ్యానానికి కూర్చున్నాడు.
(20:13) ముకుంద ధ్యానం చేసే పద్ధతి గమనించి భగవతీ చరణ అన్నాడు అయితే నీకు ఒక గురువు లభించాడు అన్నమాట. నా గురువు లాహిరి మహాశయుడు నీ గురువు లాహిర్ శిష్యుడు యుక్తేశ్వరగిరి బాగుంది ఇద్దరికి ఇద్దరు హిమాలయ శిఖరాలు అని ముకుంద కాలేజీలో చేరుతాను అనగానే తండ్రి ఆశ్చర్యపడ్డాడు. ఆయన సంతోషం అంతా ఇంతా కాదు ఆశ్రమాల వెంట తిరగకుండా కళ్ళ ముందు ఉంటాడు అదేపవేరు తర్వాత ఎవరి జీవితం ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు ఎవరి అదృష్టానికి ఎవరి కర్తలు స్కాటిషర్ కాలేజీలో ముకుందకు సీట్ దొరికింది.
(20:46) ఏకమేవాదీయం [సంగీతం] ముకుంద కాలేజీలో చేరుతాను అనగానే తండ్రి ఆశ్చర్యపడ్డాడు. ఆయన సంతోషం అంతా ఇంతా కాదు ఆశ్రమాల వెంట తిరగకుండా కళ్ళ ముందు ఉంటాడు అదేపవేరు తర్వాత ఎవరి జీవితం ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు ఎవరి అదృష్టానికి ఎవరి కర్తలు స్కాటిషర్ట్స్ కాలేజీలో ముకుందుకు సీట్ దొరికింది. ఏకమేవాహితి [సంగీతం] కాలేజీలో చేరిన చదువుపై దృష్టి లేదు క్లాసులకు వెళ్ళేది తక్కువ వెళ్ళినా విన్నదే బుర్రకఎక్కేది కాదు ద్యాస అంతా ఆశ్రమం పైన గురువు పైన ఎప్పుడు తెక్కరేగితే అప్పుడు ఆశ్రమానికి పరుగు యుక్తేశ్వర్ అదేమని అడగడం గాన మందలించడం
(21:31) గాన ఉండేది కాదు పరీక్షల్లో బొటాబటి మార్కులు వస్తుండేవి. ఆశ్రమ జీవితంలో ఆనందం ఇష్టమైన పనిలో కష్టం కనిపించదు. యుక్తేశ్వారు తెల్లవారు జామన లేస్తారు. పడక మీదనే కూర్చుని ధ్యానం చేస్తుంటారు. రాత్రిపూట గొరకపెట్టి నిద్రపోతూనే యోగం చేసేవారు. భౌతిక ప్రపంచ స్పృహ పోయిందంటే పైలోకాలలో ప్రవేశించినట్లే కదా ఆయనది ఎప్పుడు నిర్నిద్ర లేదా యోగనిద్ర ఎన్ని గంటలు యోగం చేసినా అలసట ఉండేది కాదు.
(21:58) నదీ తీరం వెంబడి ఒక గంట సేపు వాకింగ్ చేసేవారు. గురువుగారి నడకకు ధీటుగా ముకుంద పరిగెత్తవలసి వచ్చేది. అంత వేగం వారి నడక అందులో ఒక త్రిల్ ఒక ఆనందం అలసట ఆ మౌనరాగాల్లో జ్ఞాన స్వరాలు వినిపించేవి ఎంతో నేర్చుకున్నట్లు అనిపించేది. గురువుగారి పక్కనే ఉంటే చాలు ఏమీ అడగాలనిపించదు. నిప్పుకు దూరంగా కూర్చున్న వేడి తగులుతుంది చరి తీరుతుంది.
(22:22) గురువుగారు రకరకాల పరీక్షలు పెట్టేవారు. అవి పరీక్షలని అనిపించవు. ఆశ్రమంలో అందరికీ శాఖహారమే అది మితంగానే కడుపు ఎప్పుడూ ఆకలి మీద ఉండాలంటారు. మధ్యాహ్నం తర్వాత పురుగుళ్ళ నుండి ఊరిలోని భక్తులు వస్తారు. అందరిని యుక్తేశ్వరు ప్రేమగా పలకరించి యోగ క్షేమాలు అడుగుతారు. వచ్చిన వారు కష్ట సుఖాలు చెప్పుకుంటారు. పరిష్కారాలు సూచించి ఆశీర్వదిస్తారు గురుదేవులు ఏకమేవా [సంగీతం] మాస్టర్లో ఏమాత్రం అహంకారం గర్వం కనిపించదు తాను అందరికీ కావలసిన వాళ్ళు అనిపిస్తారు.
(23:00) యోగం కంటే ప్రేమ ఆప్యాది కంటే మైత్రి బలంగా పనిచేస్తాయి. అందరినీ సమభావంతో చూడాలనే యోగ రహస్యం ఉంది. వారి వల్ల యోగం రాణిస్తుంది. అలాంటి వారే ఆధ్యాత్మిక వేతలు అవుతారు. అంటే భ్రమలు తొలగించుకొని మాయను చేదించిన వారు ఆధ్యాత్మికంగా పరిపూర్ణత్వం సాధించగలుగుతారు. ఎవరికి వారుగానే సత్యాన్ని తెలుసుకుంటారు. ఒకరు నీతులు చెప్ప పనిలేదు.
(23:22) జ్ఞానం కోసం పుస్తకాలలో వెతికే పనే ఉండదు. అనుభవాలే జ్ఞాన సంపద. పేదవారికి సైతం తమ ప్రేమను పంచడం యుక్తేశ్వరు అలవాటు. పసివాడి మాటల్లో అమాయకుల ఆంతర్యల్లో పరమ సత్యాలు ఉంటాయి అంటారు. యుక్తేశ్వరు తాను గురువునని ప్రత్యేక సౌకర్యాలు వాంచించేవారు కాదు అందరితో కలిసి భోం చేస్తారు రుచులు పట్టించుకోరు ఆకలి తీరడమే భోజన లక్ష్యం భోజన వేళకు ఎందరు వచ్చినా లేదన్న ప్రశ్నే ఉండదు అందరూ భోం చేయవలసిందే ఆడంబరాలకు పోతే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే అంటారు.
(23:51) నిరాడంబరంగా జీవించడంలో సుఖం ఉంది. సాయంత్రం చల్లబడిన తర్వాత సత్సంగం చేసేవారు అంటే ఉపన్యాసం కాదు వచ్చిన వారు అడిగే ప్రశ్నలకు సందేహాలకు విపులంగా వివరణ ఇవ్వడం వాటికి తన అనుభవాలే ప్రమాణం పూర్వ గ్రంథాలు కాదు ఏ వివరణ ఇచ్చినా అదిగినట్లు ఉంటుంది. ఆయన కూర్చుని మాట్లాడుతుంటే పరమశివుడే వేషం మార్చుకొని వచ్చినట్లు అనిపిస్తుంది.
(24:16) ఎంతో పరవసం మధ్య మధ్య తన్మయత్వంతో మాటలు వచ్చేవి కావు అలా కళ్ళు మూసుకొని కూర్చుండిపోయేవారు. అప్పుడు ఆయన లోంచి దివ్య తరంగాలు వెలువడేవి ఏకమేవా [సంగీతం] శీతల స్పర్స ప్రతి ఒక్కరికి తెలిసేది సేద తీనట్లు అనిపించేది గురువుగారు ప్రత్యేకంగా ధ్యానం చేయవలసిన పనిలేదు పింది వేసాక పూలు రెక్కలు రాలిపోతాయి. కాయకు పూవుతో పని ఉండదు.
(24:44) యోగులు ధ్యానులు శిష్యులకు ఆదర్శంగా మార్గదర్శకంగా ఉండాలంటారు. యుక్తేశ్వరులు నిద్రపోయేటప్పుడు పసివాళ్ళలా ఉంటారు. కాళ్ళు కడుపులో పెట్టుకొని యోగ ముద్రలో ఉంటారు. మెత్తని పరుపు కావాలని మంచం ఉండాలని లేదు. నేల మీద చేప పైన పడుకుంటూ ఉంటారు. తలగడ అవసరం ఉండదు. పులి చర్మం మీద కూర్చున్నప్పుడు మాత్రం వెనక ఆనుకోవడానికి ఒక చెక్కబల్ల ఉంటుంది.
(25:07) ఒక్కొక్క రాత్రి చర్చలతోనే తెల్లవారేది. కోడికూయగానే గంగా తీరానికి బయలుదేరేవారు నిద్రపోవాలని ఉండేది కాదు ఏనాడు బద్ధకం ఎరగరు. మనుషుల్ని కొట్టడం దోమల జన్మ హక్కు దోమల చేత కుట్టించుకొని మానవుడు ఉండడు చొక్కాలు బట్టలు వేసుకుని బైరాగుల్ని దోమలు కుట్టమని ఓ పరిశోధన వాళ్ళు ఒంటి నిండ బూడిదు పూసుకుంటారు. బూడిది పూసుకుంటే దోమలు కుట్టావు దోమలకు బూడిది అంటే ఎనర్జీ అట.
(25:34) ముకుంద కలకత్తాలో ఉన్నంత కాలం దోమల బాధ ఎరగడు ఇంచక్క ప్రతి ఒక్కరికి దోమతలు ఉండేవి. దోమ తెరలు దూరి నిండా దొప్పిడి ముసుగు పెట్టుకునే అలవాటు ఆశ్రమంలో దోమ తెరలు లేవు యుక్తేసురా ఆశ్రమం పేరుకి ఆశ్రమం గాన అది పెద్ద రెండు అంతస్తుల భవనం అయినా దోమల బాధ తప్పడం లేదు కుర్రవాడు కొత్తగా వచ్చినవాడు ముకుందవస్థ చూసి పోనీ ఒక దోమతెర తెచ్చుకో అన్నాడు తనతో పాటు ఉన్న ఒక శిష్యుడు ఏం బాగుంటుంది గురువుగారికి లేని దోమతెర తను వేసుకుంటే శిష్యులు ఏమనుకుంటారో పైగా నన్నుకుంటే దోమలు కూడా గురువు గారి పైన దాడి చేస్తాయి అది పాపం కదా అనుకున్నాడు ముకుంద అంుచేత రెండు దోమతెరలు కొని తెచ్చాడు. ఒకటి తనకి
(26:15) రెండవది గురువుగారికి రాత్రిలో మేడపైన పక్కన వేసే డ్యూటీ తనది ఒకరోజు రాత్రి దోమల సంగీతం ఎక్కువైంది. ముకుంద తన కట్టెల్లో దూరి పడుకున్నాడు. గురువుగారిని అడిగే ధైర్యం చాలలేదు చిన్నగా దగ్గాడు. తను వెళ్లి దుప్పటి కప్పితే అమ్మో అంత ధైర్యమే గురువుగారిలో కదలిక లేదు దగ్గరగా వెళ్లి చూశడు శ్వాస ఆడ్డం లేదు తనకు గుండె ఆగినంత పనిఅయింది.
(26:41) ముక్కు దగ్గర చేపెట్టి చూశడు. ఓహో శ్వాస ఆగిపోయింది. నెమ్మదిగా శరీరం తాకి చూశడు. చల్లగా ఉంది. క్రిందికి వెళ్లి ఆ వార్త అందరికీ చెప్పాలని లేచిపోతుండగా వెనక నుంచి గురువుగారి గొంతు వినిపించింది. వచ్చి పడుకో ముకుందా పొద్దిపోయింది అని గురూజీ మీరు అని తరబడ్డాడు ముకుంద నీ ఒక్కడి కోసం లోకం మారదు ముకుందా లోకం కోసం నీవు మారవలసిందే దోమల మీద ధ్యాస పెట్టకుండా పోయి పడుకో అన్నారు గురువుగారు ఏకమేవా [సంగీతం] తర్వాత ముకుందకు దోమదర అవసరం దుప్పటి అవసరం కలగలేదు పడుకోగానే మనసును అంతర్ముఖం చేయసాగాడు శ్వాసించడం తగ్గింది. దోమల బాధ
(27:26) తగ్గింది. అసలు దోమలు కుట్టాయో చచ్చాయో తెలిసేది కాదు. యోగ చైతన్యంలో ఉన్న ధ్యానికి భౌతిక బంధాలే ఉండవు. ప్రపంచ విషయాలు బాధించవు. సవికల్ప సమాధిలో సాధకుడు తన ఇంద్రియాలను ప్రయత్నపూర్వకంగా నిసంగా చేస్తాడు. అలా చేసి నిర్వికల్ప సమాధికి చేరుకుంటాడు. నిర్వికల్ప సమాధిలో ఇంద్రియ జ్ఞానం ఉండదు. శ్వాసించే అవసరం ఉండదు.
(27:49) ఒక్క జ్ఞానేంద్రియం మాత్రం పనిచేస్తుంది అసంకర్పితంగా మరొక రోజున గురువుగారు సీరియస్ గా ఉపన్యసిస్తున్నారు. చుట్టూ శిష్యులు నిశబ్దంగా కూర్చుని వింటున్నారు. ముకుంద గురువుగారి దగ్గరగా ఉన్నాడు. టప్మని శబ్దమైంది. గురువుగారి ప్రసంగం ఆగిపోయింది. ఒక పెద్ద దోమ ముకుందు ప్యాంట్లో దూరి కొట్టింది. అతని చెయ్యి అప్రయతంగా దానికి మరణ శిక్ష వేసింది. ముకుంద దృష్టి మరలడం గురూజీ గమనించారు.
(28:15) మ్ నీ పని అయినట్లేనా ఇంకా నా పాఠం చెప్పొచ్చా అన్నారు. సిగ్గుపడి తలవంచుకొని దోమ గురూజీ అన్నాడు ముకుందా అవును దోమే ఎంత పని చేసింది ఎంతమందిని ఇబ్బంది పెట్టింది. దానిని శిక్షించవలసిందే మంచి పనే చేశవు అన్నారు గురువు చంపడం హింసే కదా గురూజీ అన్నాడు ముకుంద కాదు చంపాలన్న ఆలోచన అసలు హింస చంపడం క్రియ అహింసకు పతంజలి మహర్షి చెప్పిన అర్థం చంపాలన్న కోరిక ఆ కోరిక కలగకపోవడమే నిజమైన అహింస చంపడం చంపకపోవడం ముఖ్యం కాదు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతాసరం అదే కదా క్రూర జంతువులు చంపడం హింస కాదు హింస వాటి ప్రవృత్తి హింసకు హింస ప్రతికార చర్య అది
(28:59) హింస క్రిందకు కాదు చంపకపోవడం అహింస అవ్వదు క్రూర జంతువులని చంపాలన్న ఆలోచన మనిషి సొంతం ఎందుకు చంపడం వాటి వల్ల తనకు ప్రమాదం గనుక ముందు జాగ్రత్త చర్యగా దాన్ని చంపుతాడు. అవి తన మీదకు వస్తే చంపడానికి వస్తే ఆత్మరక్షణగా చంపడం వేరు ఉత్తిని చంపడం వేరు కోపం శత్రుభావన లేకపోతే హింస భావన కలగదు. సృష్టిలో ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది.
(29:24) ఆ హక్కు మనిషికి మాత్రమే సొంతం కాదు. యోగి అయినవాడు మాయను అధిగమించి సమభావం పెంపొందించుకుంటాడు. దేనికి హాని చేయాలనుకోడు. అందుచేతనే అరణ్యాలలో తిరిగిన యోగుల్ని ఋషుల్ని క్రూర జంతువులు హాని చేయవు. వీళ్ళు వాటిని ఏమీ అనరు వాటితో స్నేహం చేయగల హృదయం వారికి ఉంటుంది. అంటూ చెప్పారు గురువుగారు. మనం ఆలోచించినట్లు అవి ఆలోచిస్తాయి అంటారా ముకుందు ప్రశ్న వేశడు.
(29:50) ఆలోచించలేకపోవచ్చు కానీ ప్రేరణను పసిగట్టగలవు. వాసన పట్టినట్లు ప్రేరణను జంతువులు పక్షులు పసిగడతాయి. మానవ శరీరం చాలా విలువైంది ముకుందా కోట్ల సంవత్సరాల పరిణామంలో ఎంతో పురోగతి సాధించిన తర్వాత ఏర్పడ్డది మానవ శరీరం. మనిషికి మెదడు, వెన్ను, శక్తి కేంద్రాలు అవి మనిషికి మాత్రమే ఉన్నాయి. వీటివల్లనే మనిషి యోగ సాధన చేయగలుగుతున్నాడు.
(30:14) దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు. మిగిలిన జీవులకు ఈ అవకాశం లేదు. ప్రతి చిన్న పనికి ఫలితాన్ని మనిషి అనుభవిస్తాడు. మంచి గాని చెడు గాని పాపం గాన పుణ్యం గాన మనిషి నశించడాన్ని కర్మయోగం ఒప్పుకోడు అని చెప్పారు యుక్తేశ్వర్ గురూజీ గురువుగారు అనుకుంటాం కానీ గురూజీ శాస్త్రవక్తంగా జీవించడం అసాధ్యం మనిషి కోరికలకే ప్రాధాన్యం ఇస్తాడు.
(30:38) జనాభాసాలలో పులులు సింహాలు ఉండవు గానీ పాములు ఉంటాయి. అవి విషకేటగాలే ఏకమేవాహితి [సంగీతం] ఒకరోజు ఆశ్రమ వెలుపుల యుక్తేశ్వర్ ప్రఫుల్ల అనే శిష్యుడు కూర్చుని ఉండగా ఒక పెద్ద పాము వచ్చి పడగ విప్పింది. ప్రపుల్ల వణకిపోయాడు అది నెమ్మదిగా యుక్తేశ్వరు ముందు నుండి పాకి పొదలోకి వెళ్ళిపోయింది. గురువుగారు నెమ్మదిగా నవ్వుతూ వెళ్ళు నీకు ఇక్కడ ఏం పని అన్నారు పాముతో అది తోక ముడిచి పారిపోయింది.
(31:11) గురువుగారి భాష తనకు తెలిసిందా భావం తెలిసిందా తనకు మాత్రం తెలియలేదు. ముకుంద నువ్వు పిరికివాడివయ్యా అన్నారు గురువుగారు అవును గురూజీ చిన్నప్పుడు జబ్బు చేసిందంట అప్పటి నుండి నా పర్సనాలిటీ ఇంతే అన్నాడు ముకుంద మందుల వల్ల ఏ రోగం పూర్తిగా పోదయ్యా మందుల పని పరిమితం ధ్యానం ఒక్కటే పూర్తి ఆరోగ్యం ఇస్తుంది గుర్తుంచుకో సామాన్య జనాలకి నమ్మకం కుదరదు ధ్యానం వల్ల ఏమవుతుంది అంటారు.
(31:38) మందుల మీద ఉన్న నమ్మకం భగవంతుని పైన ఉండదు. ఏం చేస్తాం మందులు రోగాల పెంచుతాయి. ధ్యానం రోగాలు నీ దగ్గరికి రానీయదు తెలుసుకో అన్నారు గురువు గురువుగారి మాట మంత్రంలాగా పని చేసింది ముకుందు పైన రోజు ధ్యానంలో తన ఆరోగ్యం పైన భావన చేయసాగాడు రెండు వారాలలో లావయ్యాడు ఆరోగ్యం పూర్తిగా చక్కబడ్డది. యుక్తేశ్వర్ మధుమేహం మూర్చలు క్షయ పక్షపాతం లాంటి భయంకర వ్యాధులని ధ్యానంతో తగ్గిస్తుంటారు.
(32:06) ఆయన చేతి స్పర్శ తగిలితే చాలు రోగాలు పారిపోతాయి. అది స్పర్శ మహిమ యోగబలమా అప్పుడు యుక్తేశ్వరిజీ ఇలా చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం నాకు పెద్ద జబ్బు చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం నాకు పెద్ద జబ్బు చేసింది. కాసి వెళ్లి లాహిరి మహాసేయని కలిసాను జబ్బు పడ్డాను గురూజీ సన్నగా చిక్కిపోయాను అన్నాను. లాహిరి ఏమన్నారో తెలుసా జబ్బు తెచ్చుకున్నది నీవు సన్నబడ్డానని చిక్కిపోయానని అనుకుంటున్నది నీవే అవునా అన్నారు.
(32:37) నాకేమీ అర్థం కాలేదు లాహిరి మహాసయ ఏమంటున్నది అప్పుడు అన్నారు పర్వాలేదు రేపటికి రోగం తగ్గిపోతుంది అని గురూజీ నాకేదో యోగా ట్రీట్మెంట్ రాత్రికి రాత్రి చేస్తారని భావించాను. ఉదయం గురూజీ కలిసినప్పుడు అడిగారు ఎలా ఉంది అని నాలో ఏదో మార్పు తెలుస్తుంది గురూజీ అన్నాను అవును కదు ఈరోజు ఇంకాస్త మార్పు వస్తుందిలే అన్నారు. చాలా కాలంగా ఉన్న రోగం కదా టైం పడుతుందేమో అన్నాను.
(33:03) అవును కదు నీ జబ్బు అలాంటిది మామూలు జబ్బు కాదు కదా మాయ రోగం ఒక్క రోజులో ఎలా తగ్గుతుంది అయినా ఎందుకు తగ్గాలి మనం తగ్గనేయం కదా అన్నారు లాహిరి మర్నాటికి నాకు నీరసం ఎక్కువైంది నడవలేని నిస్సత్వ గురువుగారు నా గదికి వచ్చి నవ్వి అన్నారు మళ్ళీ జబ్బు తెచ్చుకున్నావ అన్న మాట అఘోరించు గురుజీ నా పరిస్థితి మీరు అర్థం చేసుకోవడం లేదు ఎంత నీరసమో అన్నాను నేను యుక్త నీ ఆలోచనే నీ జబ్బు ఎందుకలా అనుక్షణం ఆలోచిస్తావ్ నీరసం నీరసం అని జపం చేస్తే నీరసం కాక పౌరుషం వస్తుందా ఆలోచనలోనే బలం ఉంది. ఆలోచనలో కరెంట్ ఉంది.
(33:41) ఆకర్షణ వికర్షణ అన్ని మనసు చేసే గారడీలు మనిషి మనసు విశ్వమేధలోని ఒక మెరుపు సకలం ఏది నీవు బలంగా సంకల్పిస్తే అదే అవుతుంది. అదే సంకల్ప బలం అంటూ లాహిరి మహాసయ్య నా కళ్ళలోకి తీవ్రంగా చూశారు. నాలో ఏదో దివ్యశక్తి ప్రవేశించింది అంటూ ముగించారు యుక్తేశ్వర్ ఏకమేవా [సంగీతం] ఎదుటివారి మనసులోకి ఎలా చొరబడతారో ఎందుకు తొంగి చూస్తారో తెలియదు కానీ అది కొందరు గురువుల ప్రజ్ఞ అలా తెలుసుకోవడం వారి మంచిగా ఉంటుంది నిజానికి ఒలికిపడన అవసరం లేదు ఒకరోజున యుక్తేశ్వరు తీవ్రంగా బోధిస్తూ పక్కనే ఉన్న ముకుంద వైపు చూసి ఏమిటి ఆలోచన చెప్పే దానిపైన మనసు
(34:27) పెట్టకుండా అన్నారు. తను ఆలోచిస్తున్నది గురువు గారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయి వింటున్నాను గురూజీ మీరు చెప్పిన విషయాలన్నీ తిరిగి చెప్పనా అన్నాడు. అప్పుడు యుక్తేశ్వర్ మహారాజ్ చెవులతో వింటున్నావు గనుక మనసు రికార్డు చేస్తుంది. హృదయంతో వినాలయ్యా నీ హృదయం నీ దగ్గర లేదు ఆ తల తిరుగుడు ఆపే సముద్ర తీరల్లో ఒక ఆశ్రమం కొండ మీద మరొక ఆశ్రమం విశాలంగా మరొకటి ఇప్పుడు ఎందుకు ఈ ఆశ్రమాలు గొడవ అన్నారు యుక్తేశ్వర్ ఆ క్షణంలో ముకుంద ఆశ్రమాలు రూపకల్పన చేస్తున్నాడు.
(35:00) వింటూనే సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చింది. నిజమే ఇంతవరకు యోగంలో నేను ఓనమాలు నేర్చుకోలేదు. అప్పుడే ఆశ్రమాల ఆలోచనలు తప్పే ఆలోచనలు కోరికలై ఆ కోరికలు నిజాలు అవుతాయి కదా ఇలా ఇతరుల మనసుల్లో ప్రవేశం చేసే గురువురితో కష్టం అనుకున్నాడు ముకుంద యుక్తేశ్వరగిరి ఓరడించారు. ముకుంద నీ ఆలోచనలో నీ ఇష్టం వాడితో నాకేమి సంబంధం లేదు నాకు తెలుసుకోవలసిన అవసరము లేదు కానీ నీ ఆలోచన వెనుక నా ప్రమేయం ఉంది గనుక నాకు తెలిసింది.
(35:30) నీ సొంత విషయాలలో భగవంతుడు సైతం తలదోర్చరు భగవంతునికి అన్ని తెలుస్తాయి ఎవరు ఏం చేస్తున్నది ఏం ఆలోచిస్తున్నది భగవంతునికి తెలుసు కానీ పట్టించుకోడు అవునన్నాడు కాదనడు ఎవరి స్వేచ్ఛ వారిది క్షమించండి గురుదేవా అన్నాడు ముకుంద కొంతకాలం పాటు నీ కలలన్నీ కట్టిపెట్టు వాడికి చాలా టైం ఉంది. ప్రస్తుతం నీవు స్టూడెంట్ వి ఫలానా సంఘటన జరగబోతుందని నేను చెప్పగలను కానీ చెప్పను సూచన చేస్తాను అంతే ఆ పని కావడం కాకపోవడం నా మాట పైన జరగదు.
(36:00) నీ సంకల్పం కృషి పట్టుదల ఉండాలి. పైన దైవానుగ్రహం ఉండాలి. అప్పుడు నా మాట అయినట్లు కనుక అంతా నా ప్రయోజకత్వం కాదు నోటితో చెప్పకపోయినా శిష్యులు చేసే మంచి పనుల పైన గురువుల ఆమోద మధురం ఉంటుంది. అది గురు కటాక్ష అన్నారు యుక్తేశ్వర్ గురూజీ మీ అనుభవాలు ఏమైనా చెప్పండి నాకు మార్గదర్శకంగా ఉండేవి అన్నాడు ముకుంద యోగి అయిన ప్రతి ఒక్కరు మహత్తులు మహిమలు ప్రదర్శించరు.
(36:27) యోగశక్తి వేరు అతీంద్రియ ప్రజ్ఞ వేరు శక్తి ఉన్నా కొందరు ప్రదర్శించరు. చాలామంది యోగాన్ని [గొంతు సవరించుకోవడం] తపస్సును తమవరికే పరిమితం చేస్తుంటారు. బయటవారి విషయం అస్సలు పట్టించుకోరు. ఎవరట్లా పోతే నాకేం అన్నట్లుగా ఉంటారు. అతీంద్రియ శక్తులని వినియోగించాలంటే భగవంతుని అనుమతి గురువు సహకారం ఉండాలి.
(36:47) భగవంతుడు సృష్టి రహస్యాలను బయట పడడాన్ని అంగీకరించాడు. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తన ఇచ్చానుసారం జీవించే హక్కు ఉంది. కానీ ఇష్టానుసారం బ్రతికే అవకాశం కలగదు. ఇచ్చ వేరు ఇష్టం వేరు తన జ్ఞానం శక్తి ఇతరులకు ఇవ్వడం ఇవ్వకపోవడం తన ఇష్టం అల్పజ్ఞానులకు ఆడంబరాలు ఎక్కువ పూర్ణ యోగికి ప్రచారం అవసరం ఉండదు. ఏకమేవా ద్వితీయం [సంగీతం] యుక్తేశ్వర్ అజ్ఞాత యోగి ఆయన గురించి ఎక్కువమందికి తెలియదు ఆయన తెలియనిచ్చేవారు కాదు ఏకాంతం ఇష్టం నిరాడంబ్రత ఇష్టం ఏరికోరి వెతుక్కుంటూ వచ్చే శిష్యులకే ఆయన తపస్సు వర్చస్సు తెలుసు తనకున్న జ్ఞానం దాచుకోలేనివాడు అజ్ఞాని అంటారు ఆయన యుక్తేశ్వర పాదాలకు నమస్కరించినప్పుడు ఆయన
(37:33) స్పర్శ తగలగానే శరీరం కంపిస్తుంది. శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లు అవుతుంది. ఆయన హస్తస్పర్శ మనసులోని మాలియాలను కడిగి మనశాంతినిస్తుంది. ఆయన దర్శన మాత్రం చేత ఆత్మ ఉత్తేజం పొందుతుంది. యుక్తేశ్వర్ తన గురుదేవులు లాహిరి మహాసయ్య గురించి తన్మయత్వంతో చెబుతుంటారు. లాహిరి మహాసయ్య నిశశబ్దంగా కూర్చున్న వారి నుండి నాలోకి జ్ఞానం ప్రవహిస్తుండేది.
(37:59) గురువుకు తగిన శిష్యుడు యుక్తేశ్వర్ గురుదేవుని వలె తాను నిరాడంబరుడు. ముమమూర్తుల లాహిరి మహాశయ లక్షణాలు గుణగణాలు పొదుగు పట్టుకొని సొంతం చేసుకున్నారా అనిపిస్తుంది. తన శిష్యుల విషయంలో తను లాహిరి మహాశేవలే ప్రవర్తించేవారు. ముకుంద యుక్తేశ్వరజీ ఆశ్రమంలో చేరేనాటికి అతని పరిస్థితి అంతే గురుదర్శనంతో కల్లోల సాగరంలో ఉన్న మనసు నిసల సరోవరం అయింది.
(38:24) రోజు రోజుకు మనశాంతి పెరుగుతోంది. వివేకం కలుగుతోంది. ప్రపంచం గురించి దాదాపు మరిచిపోయే స్థితి ఏర్పడింది. ఇప్పుడు ముకుందలో ఉద్రేకాలు, అనుమానాలు, కోపతాపాలు, అసూయలు వేటికీ ప్రవేశం లేదు. యోగ సాధన గురించి యుక్తేశ్వర్ ఇలా అంటారు. గతాన్ని పూర్తిగా మర్చిపోతేనే ఎవరికైనా సాధన ముందుకు సాగుతుంది. అందరి గతంలో చీకటి గదులు ఉంటాయి సుడులు ఉంటాయి.
(38:47) చీకటి కోణాలు ఉంటాయి. దివ్యత్వం నిలబడే వరకు బాధలు, చీకట్లు, ఇక్కట్లు తప్పవు. ఆధ్యాత్మికంగా సాధన తీవ్రమైన కొద్దీ భవిష్యత్తు బాగుంటుంది. వెలుగులు కనిపిస్తాయి. మాస్టర్ యుక్తేశ్వర ఆశ్రమం ఆధ్యాత్మిక మహావిద్యాలయం ఎందరో అందులో విద్యార్థులు కొందరు వారిలో జ్ఞానార్థులు కొందరు శిష్యులు మరికొందరు అభిమానులు భక్తులు ఆయన జీవితానుభవాలను పాఠాలుగా చెబుతారు.
(39:11) ప్రాచీన శాస్త్ర విషయాలు చెప్పిన తన అనుభవంలో ముంచి తీస్తారు. క్రమశిక్షణ ఉంటేనే జ్ఞానం అబ్బుతుంది అంటారు. ఆశ్రమంలో అందరికీ గురువే తల్లి తండ్రి దైవం సర్వస్వం ప్రతి ఒక్కరికి గురువు అంటే ప్రాణం ఆయన చూపు కోసం సైగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన మూడు బాగా లేకపోతే ఎవర కంటపడరు చచ్చేంత భయం ఆయన ఎవరిని తనకు పరిచర్యలు చేయమని అడగరు.
(39:36) తన పనులు తానే చేసుకుంటారు. తన బట్టలు తానే ఉత్తుక్కుంటారు. అయితే కాషాయరంగ బట్టలు వాడేవారు. ఆయన మానసికంగా సంసారి వేషల్లో మాత్రం సన్యాసి పులి చర్మం జంక చర్మం ఉపయోగించేవారు. యోగానికి ధ్యానానికి అవి అవసరం. యుక్తేశ్వరగిరికి నాలుగైదు భాషలతో పరిచయం ఉంది. ఇంగ్లీషు సంస్కృతం అంటే ఎక్కువ ఇష్టం. ఉపవాసాలు ఉండడం ఇష్టపడరు. ఆడంబరాలు ప్రదర్శనకు బహుదూరం సాధారణంగా ఆయన జబ్బు పడడం జరిగేది కాదు.
(40:05) ఆశ్రమంలో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ దగ్గరకు పంపేవారు. యోగంలో చికిత్స చేస్తాను అనేవారు కాదు. డాక్టర్లు ధర్మంగా నిజాయితిగా ఉండాలంటారు. మందుల ద్వారా కాక మానసికంగా చికిత్స చేయాలంటారు. ధ్యానాన్ని మించిన చికిత్స లేదు జ్ఞానాన్ని మించిన మందు లేదు మనిషి రుగ్మతుల గురించి యుక్తేశ్వరులు ఇలా అన్నారు. ఏకమేవా [సంగీతం] శరీరం మనిషికి దుష్ట మిత్రుడు మహా చెడ్డ స్నేహితుడు ఎప్పుడూ ఏదో ఒకటి కావాలని అడుగుతూనే ఉంటాడు.
(40:40) తన శరీరం కదా ఇవ్వక తప్పదు అందువల్ల సుఖ దుఃఖాలు తప్పవు అన్ని తాత్కాలికాలు అన్ని ద్వంద్వాలను ఓపికగా భరించాలి సహించాలి. వాటిని పట్టించుకోకుండా వాటికి లోను కాకుండా జీవించడం అలవాటు చేసుకోవాలి. మన ఊహే రోగాన్ని స్వాగతిస్తుంది. రమ్మని పిలిచేది మన అనుమానం. అనుమానమే రోగాలకు మూల కారణం రోగానికి మనసుకు దగ్గర సంబంధం మనసును దిట చేసుకుంటే రోగం తగ్గిపోతుంది.
(41:06) ఆలక్ష్యం చేసినా రోగం పారిపోతుంది. శ్రద్ధ పెట్టి సేవ చేసే కొద్ది సుఖం మరిగి రోగం మనిషిని వదిలిపోదు. డాక్టర్లకు శరీరం గురించి తెలుసు ఆత్మ గురించి తెలియదు. శరీరం లోపలనే ఆత్మ కనిపించకుండా ఉంటుంది. ఆత్మతోనే జ్ఞానం ఉంటుంది. ప్రాచ్య దేశాలలో ఆధ్యాత్మికత ఏరులే ప్రవహిస్తుందని అప్రాత్య దేశాలు ఓసర క్షేత్రాలు అనడం అనుకోవడం తప్పు అవి పాత రోజుల్లో అపనమ్మకం.
(41:33) నేటి యోగులు ప్రాక్సింహ సంస్కృతిని ఆధ్యాత్మికతను కలబోసి తులనాత్మకంగా పరిగణిస్తున్నారు పరిశోధిస్తున్నారు అధ్యయనం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా మంచిని గ్రహించడానికి వెనుకాడడం లేదు. ఎల్లలు సరిహద్దులు చిరిగిపోయాయి. మన దేశంలో పూర్తిగా సనాతన సంప్రదాయం లేదు. పాశ్చాత్యులు సైతం యోగం వైపు ఆత్మ సంస్కారం వైపు మొగ్గు చూపుతున్నారు.
(41:55) యుక్తేశ్వరిది విశ్వ హృదయం పాశ్చాత్య సంస్కృతిని హరిస్తారు. ఇంకా మన వారిలోనే శతాబ్దాల శూన్యత గూడు కట్టుకొని ఉన్నది అంటారు. మనమే కొత్తను ఆమోదించలేకపోతున్నాం. ముందుకు పోవడం లేదు అంటారు. యుక్తేశ్వరిది విశ్వ హృదయం పాశ్చాత్య సంస్కృతిని హరిస్తారు. ఇంకా మన వారిలోనే శతాబ్దాల శూన్యత గూడు కట్టుకొని ఉన్నది అంటారు. మనమే కొత్తను ఆమోదించలేకపోతున్నాం ముందుకు పోవడం లేదు అంటారు.
(42:25) క్రమశిక్షణ ముకుందుకు బొగ్గుపాలతో అబ్బింది. తండ్రిగారు చండశాసనుడు తల్లి ఆత్మాభిమానం కలది అన్న అనంత విషయం చెప్పనవసరం లేదు మానిటర్ నీతి నియమాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే గురువు నిజాయితి లేకపోతే మంచికి గుర్తింపు ఉండదు అది అందమైన స్త్రీ శవం లాంటిది శవంగా మారిన తర్వాత మనిషి అందానికి విలువ ఉండదు. డాక్టర్ చేసే ఇంజెక్షన్ నొప్పి పుడుతుంది.
(42:50) కానీ మంచి చేస్తుంది కదా వినయం విధేయత ఎప్పుడో మంచి ఫలితాలే ఇస్తాయి. ప్రపంచంలో మంచివాళ్ళు గొప్పవాళ్ళు ఏదో ఆశిస్తుంటారు. లోకల్లో శ్వాసిస్తున్నంత కాలం మనిషి సేవ చేస్తుండాలి. సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఎవరితోన సంబంధం ఉండదు యోగికి ఏకమేవా [సంగీతం] గురువుగారి దగ్గర ముకుందకు చనువు ఎక్కువ యుక్తేశ్వరు కూడా అతని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.
(43:21) తన మాటలు ఏవైనా అలక్ష్యం చేసినా వినకపోయినా అనేవారు నా మాటలు నా పద్ధతి నచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. మీ నుంచి నేను ఆశిస్తున్నది ఏమీ లేదు మీ అభివృద్ధి నాకు కావాలి. నా వల్ల మీకు ప్రయోజనం లేదని అనిపిస్తే నిరభ్యంతరంగా నాతో చెప్పకుండా కూడా వెళ్ళిపోవచ్చు నేనేమి అనుకోను బాధపడను అనేవారు.
(43:43) మనుషుల తలెత్తే అహాన్ని అనచడానికి ఈ మాటలు చాలు శిష్యుని లోపాలు సరిదిద్దడానికి గురువు కఠినంగా ప్రవర్తించక తప్పదు. తిట్టినా తప్పు లేదు. అహంకారం పూర్తిగా నిర్చిస్తే తప్ప దివ్యత్వం పరిమణించదు. స్వార్ధపరలేని వారిలో దివ్యత్వం నిలబడదు అంటారు యుక్తేశ్వరిజీ గురువుగారి గ్రహణ శక్తి అద్భుతం ఇతర మనసులో దూరి వారి ప్రశ్నలు వెతికి పట్టుకున్నట్లు సమాధానాలు ఇస్తూ ఉంటారు.
(44:09) మనుషుల మాటలు వేరుగా ఆలోచనలు వేరుగా ఉంటాయి. రెంటికి పొంతన ఉండదు కానీ గురువుగారు ఆ వ్యక్తి కళ్ళలోకి చూసి మనసు గ్రహిస్తారు. అందుకే చాలా మందికి యుక్తేశ్వర పద్ధతి నచ్చేది కాదు. మోహం మీదే అంటే ఎవరికైనా బాధ కలుగుతుంది కదా లౌక్యం తెలియని గురువుతో అదే చిక్కు సంపూర్ణంగా శరణాగతులైన వారు కొద్దిమందే ఉంటారు. నిజాలు చెప్పే గురువు వద్ద అంతతంత మాత్రం శిష్యులు నిలవలేరు.
(44:33) టీయను కబుర్లు కథలు చెప్పి మోసం చేసే వారి వద్ద వేల మంది చేరుకుంటారు. యుక్తేశ్వరు ఇలా అంటారు. నా వద్దకు శిక్షణ కోసం వచ్చే వారికి శిక్ష పడక తప్పదు కఠినంగా వ్యవహరిస్తాను నా ఆంతర్యం తెలియనివ్వను నా గురించి గొప్పలు చెప్పుకోను ఇష్టమైతే ఉంటారు పోతే పోతారు. నా కోసం నన్ను ఉద్దరించడానికి ఎవరు రారు కదా [గొంతు సవరించుకోవడం] వాళ్ళ కోసం నేను మారను నా పద్ధతులు మార్చుకోను వాళ్ళను శుద్ధి చేయడమే నా కర్తవ్యం నేను నీళ్ళతో శుద్ధి చేయను నిప్పుల్లో కాల్చి మరి శుద్ధి చేస్తాను అగ్ని స్నానం చేయిస్తే గాని పునీతులు కారు జన్మ జన్మల కల్మషం పేరుకొని ఉంటుంది కదా నీళ్ళలో ముంచితే
(45:09) చాలదు గంగా స్నానాలకు పోయే జిడ్డు కాదది అగ్నిలో కాల్చవలసిందే యోగం నేర్చుకోవడానికి ముందు సహనం నేర్చుకోవాలి ఓర్పు సాధించాలి ఏకమే [సంగీతం] ఒకసారి ముకుంద తండ్రి భగవతి చరణ్ ఘోష్ శ్రీరాంపూర్ వచ్చారు యుక్తేశ్వరిజీకి తన అభినందనలు కృతజ్ఞతలు చెప్పడానికి తన గురించి గురువుగారు నాలుగు మంచి మాటలు చెబుతారని ముకుంద ఆశించాడు.
(45:39) కానీ గురువుగారు తన లోపాలు మాత్రం చెప్పారు. తండ్రిగారు వెళ్ళిపోతూ ముకుందను చూసి మీ గురువుగారు చెప్పే మాటలు బట్టి చూస్తే నువ్వు పూర్తిగా బ్రష్టు పెట్టిపోయావని ఎందుకు పనికి రావని అనిపిస్తుంది అని కృద్దులయ్యారు. అది గురువుగారి పద్ధతి ముకుంద కన్నీరు మున్నీరై సరాసరి యుక్తేశ్వరుడి దగ్గరకు పరుగు తీశడు. గురూజీ మా నాయనకు ఎందుకు అబద్ధాలు చెప్పారు అని అడిగాడు.
(46:05) ఆయన నవ్వుతూ ఈసారి అలా చెప్పనలే అన్నారు. గురువుగారు అబద్ధాలు చెప్పని తనకు తెలుసు ఎక్కడో ఏదో జరిగింది. అలా చెప్పడానికి కారణం లేకపోయినా మరేదో ప్రయోజనం ఉంటుందని నెమ్మదిగా గ్రహించాడు. యోగేశ్వర్ అనుక్షణం ముకుందును గమనిస్తూనే ఉండేవారు. ముకుంద అంటే ప్రేమ అని అందరూ అనేవారు అయినా అభిమానం అనేది అర్హతను బట్టి కలుగుతుందని శ్రద్ధను బట్టి పెరుగుతుందని వాళ్ళకు తెలియని రహస్యం కొత్తగా వచ్చిన వారు వారికి పాత విద్యార్థుల నడవడి నచ్చక చాడీలు చెప్పేవారు.
(46:37) గురువుగారు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి ఫిర్యాదు చేసేవారు. గురువుగారు ఆ మాటలు వింటున్నట్లు నమ్మినట్లుగా తల ఊపేవారు. చివరకు చాలు చెప్పిన వారే ఆశ్రమం వదిలిపోవలసి వచ్చేది ఎవరి బుద్ధి ఎటువంటిదో గురువుగారికి తెలియదు ఒకరు చెబితే నేను నమ్మాల విమర్శించే వారే చివరకు నష్టపోతుంటారు పితురులు చెప్పేవారే పిల్లి మొగ్గులు వేయాల్సి వస్తుంది గురువుల ఆంతర్యం స్వభావం శిష్యులకి ఎప్పటికీ అర్థం కాదు గురువు ఎవరి అంచనాలకు అందడు ఒక యోగి ఒక గురువు మంచివాడని గుర్తించడానికి శిష్యులలో మంచితనం ఉండాలి సంస్కారం ఉండాలి మమత అభిమానం లేని వారికి గురువుల విలువ తెలియదు చెడ్డ మనసున్నవారికి గురువు
(47:17) హృదయపు లోతులు తెలియవు కల్మషం లేనివారు స్వార్థం అసూయ లేని వారు మాత్రమే గురువుల నుండి లబ్ది పొందగలరు. ఏకమేవా ద్వితీయం [సంగీతం] గురువులంటే ఒక వ్యామోహం ఒక దర్శనంతోనూ ఒక నమస్కారంతోనూ స్వర్గ ద్వారాలు బళ్ళు తెరుచుకుంటాయని ఆశ కష్టపడడానికి ఇష్టపడినవారు అన్ని అప్పరంగా లభించాలనుకుంటారు. అలాంటి వారిని ఏ గురువు ఇష్టపడడు ప్రోత్సహించడు.
(47:48) అడగగానే వరాలు అనుగ్రహించని గురువుల్ని చాలా మంది శిష్యులు ఇష్టపడరు. అహం లేని వారి వద్ద అహంకారం ప్రదర్శిస్తే ఏం ప్రయోజనం యుద్ధేశ్వరిజి చూపుల వాడి వేడి తట్టుకోలేక భరించలేక పారిపోయేవారు అలాంటి వారు తమ అజ్ఞానాన్ని ఆదరించి గౌరవించి అజ్ఞాన గురువులని వెతుక్కుంటారు. యుద్ధేశ్వరు లాంటి గురువులు శిష్యుల లోపాలు వెతికి చక్కదిద్దుతారు గానీ శిష్యుల్ని పొగడరు ప్రశంసించరు.
(48:14) కేవలం దర్శనం కోసం వచ్చేవారి విషయంలో ఉదాసీనంగా ఉదారంగా ఉండేవారు వారి లోపాలు తెలిసిన చెప్పేవారు కారు కానీ శిష్యుల విషయంలో వైఖరి కఠినంగా ఉండేది బాధ్యత ఎక్కువ కదా సీరియస్ గా ఉన్నట్లు అనిపించడం అవసరమే వారిలో తలకెక్కిన అహంకారం తగ్గించడానికి తను అహాన్ని తలకెత్తుకొని భరించవలసి వచ్చేది. మాయ బ్రహ్మలు తొలగాలంటే గురువులు కఠినంగా ఉండక తప్పదు.
(48:41) ఆ కాఠిన్యం వెనుక మార్దవం ప్రేమ ఉంటాయి. [సంగీతం] ముకుందకు చిన్నతనం నుండి భక్తి ఎక్కువ సాధువుల పట్ల బైరాగుల పట్ల ఆరాధన గౌరవం ఎక్కువ అయితే గురువులు ఆశించేది భక్తి కాదు జ్ఞానం సాధన బాగా సాధన చేయగలవారిని గురువు ప్రేమిస్తాడు. గురువుకు శిష్యుడికి మధ్య అనుబంధం జ్ఞానం కావడం గొప్ప అవసరం మిగిలిన సేవలన్నీ ఆ తర్వాతివే పరిచర్యలు చేసినంత మాత్రాన జ్ఞానం కలగదు జ్ఞానం వల్ల జ్ఞానం కలుగుతుంది.
(49:16) భక్తి శ్రద్ధ అనుభవ సేవ మామూలు భక్తులకు పరిమితం వాటి ఫలితాలు పరిమితమే భక్తి క్రింది స్థాయి ఆరాధన పైస్థాయి శిష్యుల సామర్థ్యాన్ని బట్టి గురువు ఉపదేశం ఉంటుంది. సాధన తీవ్రతను బట్టి అభివృద్ధి ఉంటుంది. ముకుంద గురువు గారి పక్కన మౌనంగా కూర్చుని జ్ఞానం సంపాదించేవాడు. గురువును మాటలతో విసిగించడం ప్రజలతో వేధించడం ముకుందకు నచ్చదు.
(49:42) యుక్తేశ్వరి జీ కి నచ్చే పద్ధతి కాదు అది సెలవుల్లో శీరాపురం ఆశ్రమంలో ఉండిపోయాడు ముకుంద. గురువుగారు ఆశ్రమ బాధ్యతలు అతనికి అప్పగించారు. విద్యార్థులందరి పైన ఓ కన్నీసం ఉంచాలి. ఎవరేం చేస్తున్నది గమనిస్తూ ఉండాలి. పెద్ద పని అప్పుడు ఆశ్రమంలో ఒక సంఘటన జరిగింది. ఏకమే [సంగీతం] కుమారుని ఓ కుర్రాడు ఆశ్రమంలోకి పనికి కుదిరాడు తెలివైనవాడు కొద్ది రోజుల్లోనే మాస్టర్ గారి అభిమానం సంపాదించగలిగాడు.
(50:14) కారణం తెలియదు కానీ యుక్తేశ్వర్ అతని మీద ఏగవాలని ఇచ్చేవారు కాదు ముకుందును పిలిచి మరీ చెప్పారు నీవు చేస్తున్న పనులు ఇకపోయినా కుమారుడు చేస్తాడు. నువ్వు వంటింటి పని గదులు శుభ్రం చేసే పనులు చెయ్ అన్నారు యుక్తేశ్వర్ వచ్చిన నెల రోజుల్లో కుమార్కు ప్రమోషన్ ప్రియశిష్యుడైన ముకుందకు డిమోషన్ ఆశ్రమంలోని విద్యార్థులందరికీ మతిపోయిన తప్పనైంది.
(50:36) పదవి మారేసరికి కుమారులో పొగరు పెరిగింది. డిక్టేటర్ లాగా గురువుగారి ప్రతినిధిలాగా అందరిపై అజ్మాయిషి పెత్తనం చలాయించసాగాడు. మాస్టర్ గారి శిష్య బృందం వచ్చి ముకుందతో మొరపెట్టుకున్నారు. కుమారపత్నం భరించలేం. అందరినీ అవమానిస్తాడు. తను గురువైనట్లు పోజు మూడు వారాలు గడిచాయి ఆశ్రమంలో అందరూ గంభీరంగా ఉంటున్నారు. [గొంతు సవరించుకోవడం] ముకుంద ఏదో చేశాడని కుమారికి అనుమానం వచ్చింది.
(51:03) ఒకరోజు గురువుగారి చెవి దగ్గరికి చేరి ముకుంద వ్యవహారం బాగోలేదు నేనంటే అసూయ ఆశ్రమంలో అందరినీ తన వైపే తిప్పుకున్నాడు. ఎవరు నా మాట వినడం లేదు నన్ను అడగరు అని చెప్పాడు. అందుకే కదా తనకు వంటి అప్పగించి నీకు ప్రమోషన్ ఇచ్చింది. నీవు గ్రహించే ఉంటావు నాయకుడనేవాడు సేవకుడే గానీ పెత్తందారు కారాదు అన్నారు యుక్తేస్ విజయ్ గురువుగారు తనని అభినందిస్తున్నది అభిశంసిస్తున్నది అర్థం కాలేదు కుమార్కు నీవు ముకుంద స్థానం కావాలని కోరుకున్నావు అతనిపై అసూయ చెందావు ఆ పొజిషన్ నీకు ఇస్తే నిలబెట్టుకోలేకపోయావు.
(51:39) ఎవరు నిన్ను ఇష్టపడడం లేదు నీవింకా వంటింటికి చేరుకుమారా అన్నారు యుక్తేశ్వర్ ఒకరోజు కుమార్ ముకుందతో దెబ్బలాడాడు కేవలం అసూయ కారణం ముకుంద వార్నింగ్ ఇచ్చాడు కుమార్ నీ అతిశయం ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. నిన్ను నీవు మార్చుకోకపోతే ఆశ్రమం నిన్ను పంపిస్తుంది అన్నాడు ముకుంద ఈ మాటలకి కుమార్ హేళనగా నవ్వి నన్ను పంపడం నీ తరం కాదు నీ గురువు తరం కూడా కాదు అన్నాడు.
(52:06) అంతలో అటుగా వచ్చిన యుక్తేశ్వరి చెవిన పడ్డాయి ఆ మాటలు తర్వాత కుమారు గురువుగారి పర్మిషన్ తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తన పర్మిషన్ తీసుకోవాలన్న నియమం లేదు కానీ కనీసం మర్యాద అది కొన్ని నెలల తర్వాత కుమారు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. మనిషి గుర్తుపట్టడానికి వీలు లేనంతగా మారిపోయాడు. వ్యసనాలకు బానిస అయ్యాడు.
(52:28) అలాంటి తాగుబోతులు తిరుగుబోతులు ఆశ్రమంలో ఉండడానికి ఏ గురువు సహించడు. రేపు అతన్ని వెళ్లిపోమని చెప్పండి. నేను వాడి మొహం చూడను అన్నారు యుక్తేశ్వర్ కుమార్ వెళ్ళిపోయాడు ఏకమేవా [సంగీతం] ఏవో ప్రలోభాలతో గురువుల్ని లోపరుచుకుంటారు కొందరు స్వార్థం లేని వారి దగ్గర అలాంటి ఆటలు సాగవు యుక్తేశ్వరు నిప్పులాంటి మనిషి మాస్టర్ ఒకసారి చెప్పారు బహుశా కుమారుని దృష్టిలో ఉంచుకొని మేధస్సు చాలా సున్నితం దానికి రెండు వైపులా పదును తెలివి తేటలు మంచి మంచి పనికి ఉపయోగిస్తాయి చెడిపోవడానికి పనికొస్తాయి.
(53:07) విద్యత ఉపయోగిస్తే విచక్షణ తెలిస్తే ఆత్మదర్శనం అవుతుంది. ఆధ్యాత్మికంగా సదావగాహన ఏర్పడితే ప్రజ్ఞ మనిషిని నడిపిస్తుంది. వివేకం వెనక్కి పోతుంది. యుక్తేశ్వరు మగపిల్లల్ని ఆడపిల్లల్ని ఒకేలా చూస్తారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు అందరిని సమానంగా ప్రేమిస్తారు, ఆదరిస్తారు. అందరిని సొంత పిల్లల వలే చూస్తారు. ఒకసారి యుక్తేశ్వరు ఇలా చెప్పారు.
(53:33) [సంగీతం] నిద్రపోతున్నప్పుడు తాను మగో ఆడో ఎవరికీ తెలియదు అదే ఆత్మ స్పర్శ ఆత్మ మగో ఆడో ఎవరూ చెప్పరు అది ఆత్మజ్ఞానం బేదం లేని జ్ఞానం ఆత్మ జ్ఞానం ఆత్మ అంటే భగవంతుడు భగవంతుడు ఆడో మగో తెలియదు నీతి అవినీతి అందరికీ సమానమే మగవారి పతనానికి ఆడవారే కారణం అంటే నేను ఒప్పుకోను మగవారికి ఆడవారికి బలహీనతలు సమానమే కోరికలు సమానమే ఒక్కరిని నిందించకూడదు.
(54:06) ముకుంద ఒకరోజు ప్రశ్నించాడు గురువుగారిని స్త్రీ నరకానికి ద్వారం అంటారు కదా గురూజీ అందుకే కదా సన్యాసం పుచ్చుకొని స్త్రీలకు దూరంగా ఉంటారు అని దానికి యుక్తేశ్వర్ ఇలా సమాధానం ఇచ్చారు. అది అజ్ఞానం స్త్రీ నరకానికి ద్వారం అయితే పురుషుడు స్వర్గానికి ద్వారమా అర్థం లేదు అలా అనే వాడికి చిన్నతనంలో ఏదో ఆడదయ్యం పట్టు ఉంటుంది.
(54:30) నిగ్రహం లేనివారు ఆడవారిని ఆలిపోసుకుంటారు. ఆడవారిని వేలెత్తి చూపిస్తారు. ఆడవారు గాని మగవారు గాని నిగ్రహం ఉంటే పతనం చెందరు ఇంద్రియాలకు బానిసలు కారు మనో నిగ్రహం లేని వారు యోగానికి అనర్హులు ఆ పగిల నుండి బయటపడాలి. మనిషి ముందుకు పోకుండా చేస్తున్నవి వ్యసనాలు బలహీనతలు తీరని కోరికలు. అక్కడ కోరికలు తీరకపోతే రేపు సూక్ష్మ శరీరం వేరైనప్పుడు ఈ వ్యసనాలు ఆ శరీరాన్ని పట్టుకొని పైకి పోనీయవు.
(54:59) మళ్ళీ జన్మకు లాగేవి ఆ కోరికలే. కోరికలు పూర్తిగా తీర్చుకున్నవాడు మోక్షార్హుడు కోరికలు లేనివాడు యోగార్హుడు కనుక యోగం చేసేవాడు ముందుగా మనసుపై పట్టు సాధించాలి. కోరికలు దాటి ముందుకు పోగలగాలి. నీలోని కోరికలు, వాంచలు అన్ని యోగాగ్నిలో కాలిపోవాలి. యోగశక్తిని పెంచుకుంటే వాంచలు లయించిపోతాయి. కోరికలు పైకి వచ్చిన కొలది లోపల శాంతికి భంగం కలుగుతుంది.
(55:26) మనశశాంతి లేకపోతే ఆత్మశాంతి ఎలా సాధ్యం? మనశాంతి కలగాలంటే కోరికలు నశించాలి. ఆత్మ నిగ్రహం కలవాడు సింహంలా గంభీరంగా ఉంటాడు. కోరికలకు తలవగ్గినవాడు కప్పల బెకబెకలాడుతూ ఉంటాడు. నిగ్రహం గల సాధకుడు ఏ ఒత్తిరికి తలవగ్గడు తన దృష్టిని అంతర్దృష్టితో జత చేసి అంతర్వీక్షణలో భగవంతుని అన్వేషిస్తాడు. ఏకమేవా ద్వితీయం [సంగీతం] ఒకసారి యుక్తేశ్వరుడు ముకుందని వెంట పెట్టుకొని రాణి మహల్ వెళ్లారు.
(56:01) అక్కడ యుక్తేశ్వరి తల్లిగారు ఉంటారు. ఆమెది పెద్ద వయసు అయినా ఆమె హుందాగా గంభీరంగా ఉన్నారు. తల్లి కొడుకు ఏవో విషయాలపై చర్చించుకున్నారు. ఆమెకు రచ్చ చెప్పడానికి యుక్తేశ్వర్ ప్రయత్నించారు. ఆమె పట్టుదల ఆమెది. కొడుకు మాట వినదు. ఆమె కొడుకు మాట కాదు కదా దేవుడి మాట కూడా వినదు మొండిగా అన్నది లేదు నాయనా నువ్వు వెళ్లిరా నీ సలహా నాకు అక్కర్లేదు నీ మాట వినడానికి నేను నీ శిష్యురాలని కాను నువ్వు నా కొడుకువ అనే విషయం మర్చిపోకు ఎంత గురువు పోయినా నువ్వు నా కొడుకువి అన్నారు ఆమె అమ్మ పెట్టిన నాలుగు తిట్లు కమ్మగా తిని బయటికి వచ్చాడు యుక్తేశ్వర్ గురువుగారు
(56:37) పైకి మెత్తగా ఉంటారు కానీ లోపల కఠినం పైకి కఠినంగా కనిపిస్తారు కానీ లోపల అంత మెత్తన ఏమిటి చిత్రం చిత్రమైన స్వభావం ఒకే వరలో రెండు పొత్తులు సన్యాసి అంటే సంసార తాపత్రయాలు లేనివాడనా బంధు ప్రీతి లేనివాడనా ప్రపంచ పట్టని వాడనా గృహస్తు నిర్వహించే కర్మలు సన్యాసి నిర్వహించను గనుక సన్యాసి అంటే అతనికి కొన్ని బాధ్యతలు ఉంటాయని అన్ని వదులుకున్న కర్మలు వదులుకోడు సన్యాసి అయిన ఆదిశంకరుడు తల్లిపోయినప్పుడు అంతిక్రియలను నిర్వహించాడు.
(57:11) అది శాస్త్ర విరుద్ధం అవుతుందా కావచ్చు కానీ అది ఆత్మ ధర్మం సంప్రదాయ విరుద్ధం కావచ్చు కానీ అది ఉన్నత సంస్కారం శ్రీ యుక్తేశ్వరజీ తల్లి చనిపోయినప్పుడు కాశీలోనూ గంగాతీరలోనూ అంతిమ సంస్కారం చేశాడు. కర్మకాండలు జరిపించాడు. బ్రాహ్మణులను పిలిచి సంతర్పణలు చేసి సంభావనలు ఇచ్చి అన్నదానం జరిపించాడు. వాస్తవానికి శంకరాచార్య యుక్తేశ్వర్ ఇద్దరు మహాజ్ఞానులు కర్మరహితులు ఆత్మ దర్శనం పొందినవారు ఆయన లౌకిక మర్యాదలు మన్నించి సంప్రదాయాలు పాటించారు.
(57:44) దేవుడైన మనిషి రూపం ధరించినప్పుడు లోక మర్యాదలు పాటించాలి. భగవంతుని అన్వేషించే యోగులు మహర్షులు కోపంగా గంభీరంగా ఉండవలసిన పని లేదు కానీ అలా ఉండరు. చాలా సీరియస్ గా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడరు. నవ్వడం తెలియదు. ఆనందంగా కనిపించరు. లోపల అనుభవించేది ఆనందమే కావచ్చు అది బయటకు ఏ రూపంలోనూ తెలియనివ్వరు చాలామంది స్వామీజీలు బాబాలు మొహాలు అదోలో పెట్టుకొని ఉంటారు.
(58:10) మళ్ళీ భక్తులు కావాలి భజనలు చేసేవారు కావాలి తాము మాత్రం అందరంతి ఎత్తులో దూరంగా ఉంటారు నవ్వు ఆనందం అందరినీ ఆకర్షిస్తుంది. యుక్తేశ్వర్ అందరి లాంటి సన్యాసి కాదు గృహస్థ సన్యాసి చదువుకున్నవారు లాయర్లు డాక్టర్లు సైంటిస్టులు ఎందరో ఆశ్రమానికి వస్తూ ఉండేవారు అక్కడికి రాకముందు గురువుగారిని చూడకముందు వారి అంచనాలు వేరుగా ఉండేవి ఆశ్రమం అంటే పర్ణశాల అనుకుంటారు.
(58:37) యుక్తేశ్వరిది రెండంతస్ల పక్కా భవంతి ఆయన సంప్రదాయానికి భిన్నమైన గురువు సన్యాసం పుచ్చుకొని సన్యాసి ఈయన గురువా గురువు అంటే ఇంత సింపుల్ గా ఉంటాడా అనుకుంటారు. కొందరు తమ ఊహకు అందక అసంతృప్తిగా వెళ్ళిపోయేవారు తాము కోరిన విధంగానే గురువు ఉండాలంటే ఎట్లా కొందరు శిష్యులు గురువుల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకున్నామని గొప్పలు చెప్పుకుంటారు.
(59:02) ఏకమేవాతి [సంగీతం] ఒకసారి ఒక పెద్ద మనిషి ఆ సినిమానికి వచ్చాడు ఆయన సైంటిస్టు సైన్స్ ని తప్ప దైవాన్ని నమ్మనంటాడు. సైంటిఫిక్ గా భగవంతుని కనుక్కునే వరకు భగవంతుడు ఉన్నాడంటే నమ్మడట. యుక్తేశ్వర్తో చర్చ సాగించాడు. యుక్తేశ్వర్ ఇలా అన్నారు. మీ శోధన నాళికలో భగవంతుడు ఇమడాలంటారు. టెస్ట్ ట్యూబ్ లాబరేటరీ కాకుండా మరొక విధంగా ట్రై చేయొచ్చు కదా ఏదైనా ఎక్స్పెరిమెంటే కదా మీ ఆలోచనని ఒక గంట సేపు గమనించి చూడండి.
(59:37) భగవంతుడు ఉన్నది లేనిది తెలుస్తుంది అని. మరొకసారి ఒక మహా పండితుడు వచ్చాడు. ఆయన ప్రాచీన కావ్యాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు గొప్పగా వ్యాఖ్యానిస్తాడు. ఆయన గారి గంభీర స్వరానికి ఆశ్రమం బుక్కిరి బిక్కిరి అయింది. చివరికి గురువుగారు అన్నారు చాలా విషయాలు సెలవిచ్చారు అన్ని పుస్తకాల నుంచి తీసినవే గానీ మీరు సొంతంగా ఒకటి చెప్పలేదు మీ సొంత గొంతు వినిపించండి మీ అనుభవ సత్యాలు ఏవైనా చెప్పండి అని ఆయన నోరు టక్కున మూతపడ్డది నీళ్లు నమ్మిలాడు నాకు పెద్దగా అనుభవం లేదు గురూజీ నా సొంత అనుభవానికి శాస్త్ర ప్రమాణం ఉండదు కదా అన్నాడు ఏమి చదవాలి ఎట్లా అర్థం
(1:00:16) చేసుకోవాలి అనేదానికి యుక్తేశ్వరుజీ ఒక ఉదాహరణ చెప్పారు చదవ చదవడం అంటే బట్టి పట్టడం కాదు మీరు బట్టి విక్రమార్కులు కానవసరం లేదు పాండిత్యం అంటే శ్లోకాలు అప్పగించడం కాదు అలా చదివితే దాన్ని విద్య అనరు ఊత్త చదువు అంటారు. బెంగాల్ తూర్పరారణ్యాలలో ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ఒక గురువు ఉన్నాడు పేరు డబురు బల్లవ్ విన్నారా ఆయన బోధనా పద్ధతి చిత్రంగా ఉండేది.
(1:00:44) చిత్రం అంటే మరీ నోరు తెరవకండి ప్రాచీన పద్ధతి అది ముఖే ముఖే సరస్వతి అంటారు అంతా మౌకికం పూర్వకాలంలో పుస్తకాలు ఉండేవి కావు నోటితో చెప్పగా చెవులతో విని మనసులో దాచుకోవలసిందే అలా పరంపరగా విద్య వచ్చేది డబ్బురు బల్లో శిష్యుల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని భగవద్గీతలోని ఒక శ్లోకం చూపించేవాడు ఆ శ్లోకం వైపు అరగంట సేపు చూడాలి కళ్ళు మూసుకొని మరో అరగంట సేపు ఆలోచించాలి అప్పుడు గురువుగారు శ్లోకం చదివి అర్థం చెప్పారు వారు శిష్యులు కళ్ళు మూసుకుని వినాలి ధ్యానం చేయాలి గంట తర్వాత కళ్ళు విప్పేవారు అర్థమైందా అని అడిగేవారు అది అర్థం చేసుకునే పద్ధతి కళ్ళతో చదువుకుంటూ పోవడం
(1:01:23) కాదు అంతరంగం వీక్షణం హృదయంతో అర్థం చేసుకోవడం అప్పుడే కవి హృదయం తెలుస్తుంది ఒకరి వ్యాఖ్యానాలు మనకు అవసరం ఉండదు అర్థం కావడం అనేది మన క్రియ కాదు అది ఆత్మ ప్రక్రియ ఏకమేవాహితి [సంగీతం] పూర్వం మహర్షులు మాటల్ని మహా పొదుపుగా వాడేవారు ఏకవాక్య సందేశాలు ఇచ్చేవారు అవి మహద్వాక్యాలు వేల సంవత్సరాలుగా కొన్ని వేల మంది వాటి అర్థాలు అంతరార్థాలు ఇంకా వెతుకుతూనే ఉన్నారు మనసుతో వెతికే అర్థం కాదు ఆత్మ సహాయం తీసుకోవాలి భగవంతుడు ఉన్నాడో లేదో తీర్చి చెప్పవలసింది ఆత్మ మనసు కాదు అధికారం ధనం ఉన్నవారికి మదం ఉండి తీరుతుంది ఎలాంటి వారైనా గురువుల
(1:02:09) వద్ద తల వంచక తప్పదు. గురువులు ఎవరినైనా సంస్కారంతో విలువలతో కొలుస్తారు తప్ప డబ్బుతో కొలవరు. అధికారం అధిక గౌరవాన్ని ఆశిస్తుంది తప్ప ప్రేమను పంచదు అధికారానికి ప్రేమ లొంగదు ఒకసారి ఒక మెజిస్ట్రేట్ పూరిలోని ఆశ్రమానికి వచ్చాడు. అతను చాలా ముడ్డివాడని కఠినుడు అని పేరు అనుమతి లేకుండా ఆశ్రమం పెట్టారని దానిని ఎత్తివేయించాలని అతని ఆలోచన.
(1:02:35) అతను వచ్చిన పని ముందుగానే పసిగట్టారు ఆశ్రమంలోని వారు లేకపోతే మెజిస్ట్రేట్ కు ఆశ్రమంతో ఏం పని పని కొట్టుకొని ఎందుకు వస్తాడు మెజిస్ట్రేట్ వచ్చిన ఎవరు ఎదురు వెళ్లి స్వాగతం చెప్పలేదు బిళ్ళబంట్రోతో వచ్చి చెప్పినా ఎవరూ కదలలేదు గురువుగారు తన కృష్ణాజలం పైన కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు ధ్యానంలో ఉన్నట్లు పెద్ద కుర్చీ వేసి పెద్దగా గౌరవిస్తారని పూలదండలు వేసి స్వాగతిస్తారని అనుకున్న మేజిస్ట్రేట్ కి ఆశాభంగం కలిగింది.
(1:03:04) అది అవమానంగా భావించాడు. అందరితో పాటు కింద చాప పైన కూర్చోక తప్పలేదు నిలబడి ఉంటే మరీ నామర్థ మెజిస్ట్రేట్ గురువుగారి వైపు చూస్తూ దర్పంగా అన్నాడు నేను ఎంఏ యూనివర్సిటీ ఫస్ట్ అని అప్పుడు గురువుగారు అన్నారు ఇది మీ కోర్టు కాదు ఆశ్రమం మీరు కాలేజీలో ప్రతిభ గలవారు యూనివర్సిటీ ఫస్ట్ మీ చదువులు వేరు ఆత్మ విద్య వేరు మా చదువు జ్ఞానానికి సంబంధించింది కానే కాదు అది మనసుకు పరిమితం ఒక్క నిమిషం తర్వాత మేజిస్ట్రేట్ అన్నారు రు క్షమించండి నేను అహంకారంతో ప్రవర్తించాను జ్ఞానంతో కాదు అని ఏకమేవా [సంగీతం] భగవత్తత్వం తెలియకుండా కాషాయ బట్టలు
(1:03:48) ధరించడం మోసం అంటారు. అది దైవద్రోహం ఆత్మవంచన సమాజాన్ని మోసం చేయడం అవుతుంది. సన్యాసం అనే ప్రక్రియ వల్ల కృత్రిమ స్వభావం ఏర్పడుతుంది. అనవసరంగా అహంకారం పెరుగుతుంది. యోగికి సాధన ముఖ్యం గాని కట్టే బట్టలు కాషాయి రంగు కాదంటారు. యుక్తేశ్వరును ఎవరు మభ్య పెట్టగలిగే వారు కాదు. ఆయన ప్రలోభ పెట్టారు. ఎవరిని ఎవరి నుండి ఏమి ఆశించరు ఉన్నది చాలు ఉన్నదానితో సంతృప్తి పడే స్వభావం ఇతరులను కించపరుస్తూ కొందరు తమ ఔన్నత్యం ప్రదర్శిస్తారు.
(1:04:21) తాము గొప్పవారు కావడానికి ఎందరి తలనైనా త్రోచడానికి వెనుకాడరు. చీకటిలో ఉండేవాడు వెలుగును చూపించలేడు. అహంకారం అనే చీకటిలో ఉన్నంత కాలం వెలుగు విలువ తెలియదు వెలుగు కనిపించదు [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment