Friday, August 28, 2026

శక్తిపాతం అంటే ఏమిటి? 14 లోకాల దర్శనం ఎలా సాధ్యం? | Madhusudhana Chary With Ravi Sasttry

శక్తిపాతం అంటే ఏమిటి? 14 లోకాల దర్శనం ఎలా సాధ్యం? | Madhusudhana Chary With Ravi Sasttry

Author Name:Sree Souravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@sreesouravitv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wdyiLqf9nTM



Transcript:
(00:18) ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ సౌరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీ మధుసోజనాచార్యులు మన దగ్గర ఉన్నారు. వారు ఆధ్యాత్మిక రంగంలో ఎంతో సాధన చేసి ఉన్నారు. వారు కాలజ్ఞాన విశేషాలని అలాగే సనాతన ధర్మ విషయాల్ని బహు ప్రచారము చేస్తూ అలాగే ఆధ్యాత్మికంగాను ఎంతో ముందుకి ఎంతో మంది జనుల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు.
(00:50) వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారంఅండి. స్వామి మీ గురించి విన్నాము మీరు ఎన్నో కాలజ్ఞాన విషయాలని ఎన్నో చోట్ల ఉపన్యాసాలు ఇవ్వటం అలాగే సనాతన ధర్మం మీద ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అయితే మీకు ఇంతటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం రావడానికి మొదటి బీజం మీ జీవితంలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎక్కడో ఒక చోట మన జీవితంలో ఆధ్యాత్మిక ప్రస్థానం అనేది మొదలవ్వకుండా జరగదు కదా అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది హరి ఓం స్వామి ఓం శ్రీ గురుభ్యో నమః విరాట్య పదవిఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంభజే వీరం వీరం భయాది
(01:37) తత్వభరితం వీరాసనస్తం గురుం వీరశ్రేష్నితం విరించి వినితం వీరాదివీరం హరిం వీరేంద్రం ఘణయోగి మానసచరం వేదాంత విద్యాకృతిం వీరాచార్య మహం భజామిసతతం శ్రీ వీరనారాయణం హరిహిఓం భగవద్భక్తులందరికీ నమస్కారంఅండి సౌరవి టీవీ అధినేత అయినటువంటి రవిశాస్త్రి గారికి నా నమస్కారంండి ఎందుకంటే నాలాంటి వారు లోకంలో తెలియడానికి ఇటువంటి వారు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పాత్ర పోషిస్తున్నారు ఈనాడు.
(02:09) సో ఈయన చేసినటువంటి అనేక ఆ యోగుల వీడియోలు నేను చూశాను YouTube లో ఆ ద్వారానే అచలానంద పీఠ సిద్ధానంద స్వామి గారితో మాట్లాడినప్పుడు స్వామి వారి గురించి తెలిసింది. ఆయన ద్వారా పరిచయం ద్వారా ఆ స్వామి పరిచయం అయ్యారు అందువారా నేను ఈ వీడియో చేయడానికి చాలా సంతోషిస్తున్నాను స్వామివారి ఈ రవి శాస్త్రి గారితో కలవడం కూడా నాకుఒక భాగ్యంగా నేను భావిస్తున్నానండి.
(02:31) చాలా సంతోషం సంతోషం నా పేరు మధుసూధనాచారి నా గురువుగారు వీరనారాయణపురంలో బాలయోగి శివనారాయణ స్వాముల వారు ఆయనను ఆశ్రయించిన పిమ్మటే నేను ఇంతటి తీవ్రమైన వైరాగ్య స్థితిలో ఉన్నాను. అంతకుపూర్వమే ఉదండాపురం గ్రామం అని ఒకటి ఉందండి గద్వాల జిల్లా ఇటికాల మండలం ఉదండాపురం గ్రామంలో సిద్ధిలింగేశ్వరి అమ్మవారిని ఒక అవధూత ఉండింది అవధూత గారండి అమ్మగారు నేను 20 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో బ్యాచులర్ ఆఫ్ యూనాని మెడికల్ అండ్ సర్జన్ డాక్టర్ గా ట్రైనింగ్ చేసే సమయంలో మా తాతగారి ఇంట్లోనే ఆమె ఉన్నారండి మా మేనమామ గారికి గురువు ఆమె మా మేనమామ గారి ఆశ్రమం ఉందండి
(03:08) అక్కడ అదే నేను చెప్పిన వరహాల ఆంజనేయ స్వామి ఆశ్రమం అప్పుడప్పుడు ప్పుడు అమ్మగారి దర్శనానికి వెళ్ళేవాళ్ళం అయితే నా ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అమ్మగారిని కలవడం జరిగిందండి ఒకానొకనాడు వెళ్లి ఆమె నమస్కారం చేస్తుంటే ఆమె పేరు పిలిచ పేరు పెట్టి పిలిచారండి మాధవ ఇట్రా అంటూ అమ్మ పిలిచారండి వెళ్ళాను నమస్కారం చేశను అమ్మగారు ఎంతటి సాక్ష్యం ఇచ్చారంటే అండి మేమే ఈశ్వరి అడగండి మీకే సాక్ష్యం కావాలో అని చెబుతూ కేచరి ముద్రలో అలా కూర్చొని అలా నోరు తెరిస్తే సమస్త జీవుల అన్నీ కూడా ఆమె నోట్లోకి వెళ్ళిపోయి కంట్లో నుంచి చెవులో నుంచి బయటికి వస్తున్నట్టుగా
(03:44) విశ్వరూపం చూపించారు అంతటి దివ్యత్వం కలిగినటువంటి మాత సిద్ధిలింగేశ్వర అమ్మవారు ఆరుడ సిద్ధారూడ మఠం నుండి సమాధిలో నుంచి వచ్చినట్టుగా ఆమె జీవిత చరిత్ర సాక్ష్యం అవుతుందండి. ఆ అయితే అమ్మగారు పిలిచి నాకు ఆమె స్వహస్తాలతో ఆమె స్వస్తాలతో ప్రసాదం కలిపి ఆమె ఏమి కలిపిందో తెలియదండి ఆమె స్వాస్థాలతో ప్రసాదం కలిపి నాకు అమ్మ భిక్ష పెట్టారు జ్ఞానభిక్ష ఆ ప్రసాదం తీసుకొని నేను స్వీకరించిన మరు క్షణమే ఏమండీ ఎక్కువ సమయం లేదండి క్షణమాత్రం నేను లోపలికి తీసుకున్న క్షణమాత్రంలో సహస్రార కమలంలో ఒక గంటానాదం అండి అద్భుత గంటానాదం క్షణ మాత్రంలో కళ్ళు మూసుకుపోయి
(04:25) అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నట్టుగా నాకు అనుభవం సాక్ష్యమైందండి క్షణ మాత్రంలోనే అండి ఎక్కడ సమయం లేదు ఏ మంత్రము గాని ఆమె తంత్రం గాని నాకు చెప్పలేదండి ఓన్లీ ప్రసాదమే అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నట్టుగా తీవ్రమైనటువంటి స్థితి ఆ తర్వాత రాను రాను ఇంకా తీవ్రమైతే వచ్చిందే కానీ ఎక్కడ తగ్గిపోలేదండి ఇక ఆ స్థితి ఎంత తీవ్రం అంటే బాహ్య ప్రపంచాన్ని చూడడానికి కూడా నాకు ఇష్టం రావట్లేదండి ఇక ఆ స్థితిలోనే ఉండిపోవాలి.
(04:52) తీవ్ర వైరాగ్యం కళ్ళ నుంచి నీరు కారిపోయిందండి తీవ్ర వైరాగ్య స్థితి ఆ స్థితిలో ఈ కర్ణికల్లో హంస తెలియడం నాకు తీవ్రమైపోయిందండి ఈ చివరిలో హంస గుర్తించానండి నేను అయితే అలా వచ్చిందంటే నేను వైద్యవృత్తి చేయడానికి కూడా నాకు అవకాశం లేకుండా అయిపోతున్నాను తీవ్ర స్థితికి వెళ్ళిపోతున్నాను ఇక నాకు ఏం తెలియట్లేదు ఇక ఆ స్థితిలో మా మేనమామగారు అదే ఆశ్రమంలో ఉండేవారండి 40 రోజుల తర్వాత అమ్మగారు మహా నిర్వాణం అయిపోయారు.
(05:20) ఇంకా లేరండి అమ్మగారు మా మేనమామ గారిని కలిసాను ఆమె ప్రథమ శిష్యుడు ఆయనే మేనమామగారు నాకు ఆయన దగ్గరికి వెళ్లి కలిసి ఆయన కూడా రాజయోగండి అద్భుతమైన స్థితిలో ఉన్నాడు అప్పటికి అనేక సాక్షాలు ఇచ్చారండి మంత్ర విద్యలో కూడా మహా దిట్ట అండి ఆయన ఆయనను కలిశాను వీరభద్ర ఆచార్య ఆయన పేరు కలిసి నమస్కారం చెప్పి నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది అంటూ ఆయనకి చెప్పాను చెప్పినప్పుడు ఆయన లేదు నాయనా ఇది కుండలిని అంటారు ఎప్పటి నుంచి నీకు ఇది అంటే అమ్మ ప్రసాదం అయింది ఇది కుండలిని అంటారు జాగ్రత్త మహాజ్ఞాని గుర్తిస్తాడు ఈ హంసయోగం ఇది జాగ్రత్త అంటూ ఆ ఏ కర్ణికల్లో నీకు ఎక్కువ
(05:53) తెలుస్తుంది అని అడిగారండి. అడిగితే రెండిటిలో తెలుస్తుంది ఒక కర్ణికలో తీవ్రం ఒక కర్ణికలో స్వల్పం అంటే అత్యంత శీఘ్రమ నీకు ఆత్మ సందర్శన యోగం జరుగుతుంది. ఇంతే చెప్పారండి ఎంత అనుభవం ఉంటే ఆయన చెప్పిండొచ్చు నాకు తెలియదు. అత్యంత శీఘ్రంగా నాకు అప్పటికి ఏ పూజ తెలియదు పెద్ద విశేషం కూడా నాకు తెలియదండి. ఆ పూర్వజన్మ సుకృతం ఏముందో నాకు తెలియదు.
(06:12) అమ్మ ప్రసాదం అది ఆయన చెప్పిన వితిన్ డేస్ లోనే నేను చూసిన అనుభవం ఏమిటి ఇప్పుడు మీకు చెప్తాను. ఏం జరిగింది దేవనూరులో అప్పటికి చిన్న విలేజ్ అండి వైద్యవృత్తి చేస్తున్నారు చిన్నగా ఆ స్థితిలో అర్ధరాత్రి రెండు గంటల తర్వాత పంచకర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనసు సర్వం లయమయి విశుద్ధమయ్యే సమయంలో అది నేను సాక్షిగా చూడగలుగుతున్నానండి అంటే ఈ పంచభౌతికమైన దేహం లయం కావడం నేను అనుభవం చేశనండి అనుభవం అండిది అంటే చనిపోతుంది డైరెక్ట్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లయం కావడం అంటే ఈ దేహం చనిపోవడం నేను చూశానండి అంటే అప్పటికి నేను ఇది ఈ దేహంతో బంధం
(06:51) లేదని సాక్ష్యం అండి అనుభవపూర్వకంగా ఇది లయం కావడం ఎప్పుడైతే ఈ పాంచభౌతికమైన దేహం లయం అయిపోయిందో ఈ రెండు కళ్ళు సాక్షిగా చూస్తున్నాయండి అంటే నేను చూడట్లేదండి అక్కడ సాక్షిగా మాత్రమే దర్శనం జరుగుతుంది అక్కడ అప్పుడు ఈ మాయ ప్రపంచం అక్కడ లేదండి ఎప్పుడైతే మాయ దేహం పడిపోయిందో మాయ ప్రపంచం లయం అయిపోయింది.
(07:13) సాక్షిగా ఈ రెండు కళ్ళు చూస్తున్నవి అయితే ఏం కనబడుతుంది దివ్యమైన పండువెన్నల ప్రపంచం సాక్షాత్కారించిందండి పండువెన్నల ఎక్కడ కూడా సూర్యుడు సంబంధం లేదండి చంద్రుడు సంబంధం లేదండి ఆ లోకం వేరు ఆ లోకమే వేరండి దివ్య పండువెన్నల ప్రపంచం నేను చూడ సాక్షిగా చూడగలుగుతున్నాను నేను చూసాను అని చెప్పకూడదండి సాక్షిగా మాత్రమే తెలుస్తుందండి ఆ లోకం తెలిసినప్పుడు ఆ దివ్య పండువెన్నల లోకంలో ఒక దివ్య తేజ స్వరూపమైనటువంటి ఒక దివ్య రూపం ఈ సాక్షికి ఎదురుగా నిలబడి కనబడుతున్నదండి.
(07:46) ఆ దివ్యదేహం ఎవరు అని చూసినప్పుడు అక్కడ ఉన్నది నేనే అంటే స్వస్వరూపం కనబడుతుందండి కనబడిందండి నా అనుభవం చెప్తున్నానండి ఆ స్వస్వరూపం కనబడిన ఒక ఏం సమయం ఎక్కువ పట్టలేదండి జస్ట్ ఒక అర నిమిషాల సమయం మాత్రం అలా కనబడిన తర్వాత ఏదైతే అంతకుపూర్వం నేను చూసిన లోకం వేరు అటు పిమ్మట మెలకువ వచ్చి నేను చూసిన లోకం బ్రహ్మాండ భాండం అంతా ఎక్కడ చూసినా బ్రహ్మమయంగా కనబడడం నాకు అనుభవంలోకి వచ్చిందండి.
(08:13) ఏది చూసిన బ్రహ్మమే అండి అసలు అది ఏమి ఒక రోజు రెండు రోజులు కాదండి సంవత్సరాల తరబడి బ్రహ్మానందం ఆ స్థితిలో నేను ఈ లోకాన్ని చూడగలిగానండి. ఆ స్థితిలో స్వామివారు చెప్పినట్టు ఆయన మేనమామ గారు అయిఉండొచ్చు కానీ ఆయన ఇచ్చిన సాక్ష్యం అద్భుతంగా రోజుల్లోనే నేను ఆ స్థితిని దర్శనం చేశాను. ఆ తర్వాత కొంతకాలం వరకు నేను బాలయోగి శివనారాయణ స్వాముల వారి విశేషం తెలుసుకొని ఐదు సంవత్సరములలోగా ఆయనని దర్శించడం జరిగిందండి ఆయన గొప్ప విశేషత తెలుసుకొని ఆయన కుమారు దర్శించుకోవాలని అప్పుడు కూడా నేనేమి భక్తున్నాను ఎప్పుడు అట్లా చెప్పలేదండి ఇంకా చేసే వైద్యంలో
(08:52) ఎక్కువగా ఇచ్చి నాకు ఏదైనా డబ్బు ఇచ్చిన వారు గాని ఇవ్వని వారు కూడా వారికి సేవ చేసేవాడినండి ఏ దృష్టి పెట్టలేదండి అందరికీ చేస్తూ వెళ్ళిపోయేవాడిని ఈ విధంగా జరిగిందండి ఆధ్యాత్మికం ఈ విధంగా నా జీవితంలో ముందుగా అమ్మవారి దయవలనే నాకు సాక్షాత్కారం ఇచ్చింది ఆ తర్వాత గురుదేవుడి రూపంలో నాకు నారాయణ స్వామి వారు దర్శనం జరిగిందండి ఈ విధంగా అయితే మీరు కాలజ్ఞానం పైన ఇంత రీసెర్చ్ చేయడానికి కానీ [గురకలు] అలాగే గోవింద నామాల పైన మీరు చేయడం గోవిందంబ వాక్యాల పైన చేయడం కానీ ఎందుకు వచ్చింది అసలు కాల సాధనలో ఉన్న మీకు కాలజ్ఞానం ఎట్లా టచ్ అయింది
(09:29) అద్భుతమైన విశేషమైన వాక్యం అడిగారండి నాకు అమ్మ ఆజ్ఞ ఇచ్చిందని చెప్పాను కదండీ ఆ తర్వాత ఆ స్మృతిలో తిరుగుతూనే నేను వైద్యవృత్తి చేస్తూ కూడా ఆ స్వస్వరూప స్థితిలోనే అహం బ్రహ్మాస్మి ఆ బ్రహ్మానందంలోనే తిరుగుతూ ఉండేవాడినండి. అయితే కొంతకాలం ఐదు సంవత్సరాల లోగానే అదే ఉదండాపురంలోనే మా మేనమామ గారి దగ్గరనే మరలా కొన్ని సాక్షాలు నాకు కనిపించాయండి ఏమిటది అంటే నేను కూర్చున్న స్థితిలోనే ఆయన ఎప్పుడు గురుస్థానంలో ఆయన కూర్చునేవారండి మా మేనమామ గారి పైన కూర్చుని కింద సాక్ష్యం ఇచ్చేవారు అనేకమందికి అయితే నేను అక్కడ ఉన్నప్పుడు మా మేనమామ గారు ఒక మూడు నెలల పాటు నాయనా
(10:08) నాకు కొంత కళ్ళు ఇబ్బంది దృష్టి ఇబ్బంది అవుతుంది. అష్టదిగ్బంధన యంత్రాలు చెక్కాలి అంటే నాకు ఒక పని అప్పగించారండి అష్టదిగ్బంధన యంత్రాలుండి అమ్మవారికి సంబంధించిన అదే సిద్ధిలింగమ్మ గారుఅని చెప్పాను అమ్మ సమాధి చుట్టూ అష్టదిగ్బంధనం చేయడానికి ఆయన అష్టదిగ్బంధన యంత్రాలు చెక్కాలని చెప్పారండి సరే ఆయనకి ఇబ్బంది ఉంది కాబట్టి నేను ఆ యంత్రం పైన అచ్చు వేసుకొని ఒక్కొక్క అక్షరాన్ని మేకుతో చెక్కాలండి మూడు నెలల సమయం పట్టిందండి నాకు అది అది పూర్ణం చేయడానికి అంటే నేను ఆయనను గురువుగా భావించాను అలా మూడు నెల పాటు అష్ట దిగ్బంధ యంత్రాలు చెక్కానండి పూర్తి చేశానండి. ఆయన
(10:45) అక్కడ సమాధి చుట్టూ ఏర్పాటు చేశారు ఆ తర్వాత నాకేం చెప్పలేదండి ఇక కానీ ఆ తర్వాత 2004 2005 మధ్యలో అండి సంథింగ్ 2001లో నాకు అమ్మ ఆజ్ఞ ఇచ్చారండి దర్శనం అయిపోయింది 2004 ఐదు మధ్య అంటే మినిమం ఐదు సంవత్సరాలు అయండి జస్ట్ ఆ ఐదు సంవత్సరాల లోపల మరల ఏం చూశను నేను అదే ఉదండాపురంలో కానీ ఏ మానవ మాత్రులు కూడా నమ్మలేని ఒక అద్భుతమైన సాక్ష్యం నేను అక్కడ చూడగలిగానుండి ఏమిటది ఆ మా మేనమామ గారు వచ్చినప్పుడు ఈ దేహం వదిలిపెట్టి ఒక సూక్ష్మ దేహాన్ని ధరించుకొని మరలా ఆయన ఎదురుగా వెళ్లి నిలబడి ద్వాదశాక్షరం నేను పఠన చేస్తున్నానండి.
(11:24) ఏవండీ ఆయన ఎదురుగా ఈ దేహాన్ని అంటే ఈ దేహం పక్కకు ఉంటుందండి ఈ దేహం వదిలిపెట్టి వెళ్లి ఎదురుగా ఆ యొక్క దివ్య దేహంతో ఆయన ఎదురుగా ద్వాదశాక్షరి పడిచిస్తుందండి. ఆ సాక్ష్యమైన పిమ్మట అదే ఉద్దండాపురంలో కలియుగ వినాశనం నాకు అమ్మ సాక్షాత్కారం ఇచ్చిందండి. కలియుగం ఏ విధంగా నష్టమైపోతుంది. అమోఘమైనటువంటి అది భాషకి అందకపోవచ్చుండి ఎందుకంటే చూసిన దృశ్యం ఏదైతే ఉందో అది భావాతీతం అంటే భావానికి కూడా అందకపోవచ్చుండి చెప్పడానికి అది అంతటి దివ్య దృశ్యాన్ని నేను దివ్య దృశ్యాన్ని నేను చూడగలిగానండి కానీ ఎంతటి వినాశనం అంటే అది మాటలతో చెప్పడానికి
(12:01) సాధ్యమయేటువంటి విషయం కాదండి అంతటి వినాశనం 20045 లోనే నిన్న దర్శనం అమ్మ నాకు సాక్షాత్కరించిందండి ఎందుకు 2034 లో ఇది జరగబోతుంది అనేది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞ లో అందుకు ప్రమాణాలు నాకు కనిపించాయి. నేను కాలజ్ఞానం సహజంగా విశ్వ బ్రాహ్మణ కుటుంబం కాబట్టి మేము కూడా స్వామివారి యొక్క కాలజ్ఞానాన్ని చదువుతూ ఎందుకు నాకు ఇటువంటి సాక్షాత్కారాలు కనిపిస్తున్నాయి ఏమిటి కాలజ్ఞాన రహస్యం ఏమిటి అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు నాకు ఎందుకు ఇటువంటి దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి అంటూ ఆ దృశ్యమైన పిమ్మట రెండున్నర సంవత్సరాల వరకు నాకు
(12:34) భౌతిక ప్రపంచం పైన ధ్యాస లేదండి ఉన్నత స్థితి అంటారు చూడండి. భోజనం కూడా మా ఇంట్లో వాళ్ళు తినిపించారంటండి నాకు తెలియదు అప్పుడు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అలా జరిగిన తర్వాత నీకు ఇట్లా అయిపోయింది నీ పరిస్థితి రెండున్నర సంవత్సరాల వరకు ధ్యాస లేదండి మానవ ప్రపంచం మీద అంటే అంతటి వినాశనం నేను చూసిన తర్వాత ఇక ధ్యాస లేదండి ఆ తర్వాత నిదాన నిదానంగా మళ్ళీ కోలుకున్నాను కొంతవరకు కోలుకున్న తర్వాత నేను కాలజ్ఞానం తీసుకున్నానండి డైవర్ట్ అయిపోయింది ఏదైతే నేను వైద్యవృత్తి చేస్తున్నానో కంప్లీట్ గా డైవర్ట్ అయి కాలజ్ఞానం చేతబునాను
(13:05) గోవింద వాక్యాలు చదువుతూ వచ్చానండి అప్పుడు అర్థం కాలేదండి అంతగా చదువంగా చదవంగా నారాయణ స్వామి వారు అంటే ఆయనే అని అప్పటికి తెలియదండి నిజంగా తెలియదండి. ఓన్లీ ఆయన విశేషం విన్నానండి బాలయోగి శివనారాయణ స్వాముల వారని ఇప్పుడు వీరనారాయణపురం ఆలంపురం తాలూకా గద్వాల జిల్లా మానుపాడు మండలం వీరనారాయణపురం గ్రామం అండి బాలయోగులు స్వామివారు ఆయన ఉన్నారా లేరండి ఇప్పుడు లేరండి మహా నిర్వాణం చెంది ఉన్నారు 2021 ప్లవనామ సంవత్సరంలో స్వామివారు మహా నిర్వాణం చెంది ఉన్నారు.
(13:36) ఆయనను ఆశ్రయించామండి వెళ్లి స్వామివారి దర్శనానికి వెళ్ళాం వెళ్లి నమస్కారం చేస్తే అలా చూశరండి స్వామివారు చూసి ఏ ఊరు నాయనా అడిగారండి అంటే ఫలానా పాలకుర్తి గ్రామం ఏం చేస్తుంటావ అంటే వైద్యవృత్తి చేస్తున్నాను స్వామి అంటే సహజంగా ఆయన ఇలా చూస్తూ నాయనా నువ్వు ఎంతవాడివి కానీ మహనీయల స్పర్శ జరిగింది నీకు చూడండి స్వామివారు ఏమన్నారంటే మహనీయల స్పర్శ జరిగింది.
(14:03) ఈ జన్మలోనే పూర్ణ యోగి అయితావు నాయన స్వామివారి దగ్గరికి ఇన్సర్ట్ చేసుకునే వెళ్ళానండి అప్పుడు ఇదంతా ఏం లేదండి నార్మల్ గా ఉన్నాను ఆయన ఒకే చూడంగానే చెప్పేసారు ఐదు సంవత్సరాల తర్వాత అండి అంటే ఈ దర్శనాలు అయిన తర్వాత కలియుగ వినాశనం చూసిన తర్వాత స్వామివారి దర్శనం అయింది ఆయన చూసి మహా ఈ జన్మలోనే పూర్ణ యోగ అయతావు కానీ కష్టాలు వస్తాయి భయపడకు నిష్కామ కర్మ యోగంలో ఉండు ఉండు అంటూ ఆశీర్వదించి ఆజ్ఞ ఇచ్చారండి ఆనాటి నుంచి కంప్లీట్ గా నిష్కామ కర్మ యోగంలోకి డైవర్ట్ అంటే అంటే నా వైద్య వృత్తి నుంచి డైవర్ట్ తీసుకొని కంప్లీట్ గా ఆ నిష్కామ కర్మ త్రికాల సంధ్యలోకి అడుగు పెట్టానండి
(14:38) అక్కడి నుంచి మొదలైిందండి త్రికాల సంధ్య అంటే దాదాపుగా నాకు 2006ఏ మధ్యలో నేను స్వామివారిని దర్శించానండి అక్కడ నుంచి కంప్లీట్ గా త్రికాల సంధ్య మొదలైిందండి మొదలైంది ఆ తర్వాత స్వామివారు నాకు ఇంకా వేరే అనేక సాక్షాలు ఇచ్చారండి అంటే సెకండ్ స్టెప్ ఈ విధంగా జరిగిందండి ఆ తర్వాత ఇక్కడ మొదటి గురుడు ఆ విధంగా ఆరు నెలల లోపల కాలజ్ఞానం ఏం చెప్తుందంటే అండి కారణ జన్ముడైన అయిన వారికి గురు ఉపదేశం ఏదైతే అమ్మ సాక్షాత్కరించిందో ఆరు నెలలలో గానే స్వస్వరూపం దర్శనం అవుతుంది అది పూర్ణ స్థితి అండి స్వస్వరూపమే పూర్ణ జ్ఞానం మరలా రెండవ స్టెప్ లేదండి ఐదేండ్ల తర్వాత
(15:13) జరిగే దర్శనం ఏదైతే ఉందో అది పూర్ణ దర్శనం అని చెప్పబడుతుందండి స్వామివారు దర్శనం ఇచ్చారు పూర్ణ స్వరూపుడుఅండి ఈ మహనీయని గురించే కాలజ్ఞానంలో చెప్పబడింది. అది తర్వాత నాకు కాలజ్ఞానం చూసిన పిమ్మట నాదాంతర్యామి నారాయణ స్వామి కేదారేశ్వరుని కీర్తి విధుతమైన కిరణం మీదటయ్యేనిమా నాదాంతర్యామి శ్రీనారాయణ స్వామి నాడే అవతరించి వచ్చేనిమా అని వాక్యం చెబుతుందండి.
(15:38) అంటే ఇక్కడ నారాయణ స్వామి అంటే మరి ఈనైనా ఇంకెవరైనా ఉన్నారా మరల ఇంకొక అనుమానం ఉందండి అయితే ఇక్కడ నాదాంతర్యామి శ్రీనారాయణ స్వామి అంటూ స్వామి సూచన చేశారండి అంటే ఇందులో ఏదో ప్రమాణం ఉన్నది అని దానిపై దృష్టి పెట్టి స్వామి వారి దగ్గరకు బాగా దగ్గరగా ఉండి స్వామివారి విశేషం స్వామి మీరు ఎలా ఈ విధంగా మీకు ఏ విధంగా సిద్ధించింది అంటూ స్వామివారిని ప్రశ్న వేశను.
(16:01) స్వామివారు అడగకుండగానే చాలా మందికి ఏమని చెప్తున్నారంటే నాయనా నేను చిన్న వయసులో తపస్సు చేస్తుండగా సత్యనారాయణ స్వామి వారి గుడిలో తపస్సు చేసేవారంటండి అదే నారాయణపురంలో స్వామివారు తపస్సు చేస్తుండగా ఆయనకు అర్ధరాత్రి సమయంలో ఒంటికాల్ప తపస్సు చేసేవారంటండి స్వామివారు సాయంత్రం నిలబడితే తెల్లగా అయితే కూడా అలాగే ఉండేవారండి చూడండి ఆ స్థితి సామాన్యులకు ఉండకపోవచ్చుని నేను భావిస్తున్నానుండి.
(16:21) ఆ ఆ తపస్సు చేస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఒకానొకనాడు స్వామివారికి సాక్షాత్ నారద మహర్షులు దర్శనం ఇచ్చారండి అంటే ఆయన ఎక్కడి నుంచో రాలేదండి అంతర్యామిగా వచ్చారు అనేది స్వామి ఇక్కడ సూచన చేస్తున్నారండి నాదాంతర్యామి శ్రీనారాయణ స్వామి చిన్న వయసులోనండి స్వామివారు ఏం పెద్ద వయసు కాదండి 12 15 ఏళ్ల వయసులోనే ఇది జరిగిపోయిందని స్వామి సాక్ష్యం ఇస్తున్నారండి నారద మహర్షి వచ్చి దర్శనం ఇచ్చారు స్వామివారికి అక్కడ దర్శనం ఇచ్చినప్పటి నుంచి కంప్లీట్ గా ఆయన నిరాహారిగా మారిపోయారండి అస్సలు ఆహారమే లేదండి ఇక కంప్లీట్ గా ఒక గ్లాస్ పాలు మాత్రమే
(16:53) తీసుకునేవారండి స్వామివారు దీనికి ప్రమాణం ఏమిటంటే ఇక్కడ నారద మహర్షులు ఏమిటంటే ఒకప్పుడు ప్రహ్లాదునికి గర్భంలో ఉండంగా సాక్ష్యం ఇచ్చారండి ఇక్కడ కాలజ్ఞానంలో ఏమని చెప్పబడుతుందంటే ప్రహ్లాదమైన పని కాగలదు అందుకు నేను అవతరించవలసి పని ఉన్నది అంటూ స్వామి సాక్ష్యం ఇచ్చారండి అంటే ప్రహ్లాదునిగా నేను రావలసి ఉన్నది అందుకు ఇది సాక్ష్యం అవుతుంది అంటూ స్వామి సాక్ష్యం ఇచ్చారండి నారదురానికి దర్శనం ఇచ్చారు అయితే ఇక్కడ ప్రహ్లాదమైన పని అవుతుంది అన్నారే కానీ ప్రహ్లాదుడు అయితే కాదండి స్వామివారు అంతటి దివ్యత్వం సాక్ష్యం ఇస్తున్నారు స్వామివారు అలా
(17:25) చెబుతూ త్రికాలజ్ఞాని త్రిలోక సంచారి సమస్త దేవతలందరికీ ఋషి నారద మహర్షి కదండీ అంతటి వాడు దర్శనం ఇచ్చారు కాబట్టి నారాయణ స్వామి వారే దివ్య పురుషుడు అవతార పురుషుడు అంటూ సాక్ష్యం అయిందండి రైట్ ఇదండి సెకండ్ స్టెప్ ఇదండి స్వామివారిని ఆశ్రయించామండి స్వామివారు ఇంకేమిటి సాక్ష్యం ఇచ్చారంటే ఒకానొక సమయంలో నాయనా నీకు ఇంకేమైనా కోరికలు ఉన్నాయా అని ఒక చిన్న ప్రశ్న వేశరండి స్వామివారు మహాత్మ నాకు కోరికలుంటే ఏమ లేవు స్వామి మరి ఏమిటి నీ లక్ష్యం అని అడిగారు స్వామివారు అంటే స్వామి నేను ఈ నోరు తెరిస్తే ఏదైతే ఈ నోరు తెరిస్తే అమృత వాక్యం పలకాలి నాకు ఇంకే కోరిక లేదు
(18:06) స్వామి అని అడిగాను స్వామి స్వామివారు ఆనంద సిద్ధి ప్రాప్తిరస్తు గురు వాక్యం చెప్పమంటూ ఆజ్ఞ ఇచ్చారండి ఆ రోజు ఆనంద సిద్ధి ప్రాప్తిరస్తు అయితే అంతకు ముందు ఏంటంటే ఆరు నెలలు పరీక్ష చేశారు ండి ఆ ఒక్క విషయాన్ని నన్ను ఒప్పుకోవడానికి స్వామివారు ఎన్ని రోజులండి ఆరు నెలలు పరీక్ష చేశరండి కంప్లీట్ గా స్వామివారు ప్రతి రోజు స్నానం చేసుకొని ఆయన ఎదురుగా వెళ్లి నిలబడి గీత పారాయణం చేసుకుంటూ ఆశ్రమంలో ఉండేవాళ్ళమండి ఆరు నెలలు పరీక్ష చేసిన తర్వాత ఆయన ఒప్పుకున్నారండి దానికి ఒప్పుకొని ఇంకో జన్మ కావాలా వద్దా అని అడిగారండి ఇక చాలు స్వామి తధాస్తు
(18:42) అన్నారండి అంటే అక్కడ జరిగిన విశేషాలు చెబితే మాత్రం ఇంకా సమయం పడుతుందండి సో నేను సమయభావం వలన కొంత మాత్రమే సాక్ష షణిస్తూ నారాయణ స్వామి వారి విశేషం అంతా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామికి ఖచ్చితంగా అటాచ్ అవుతుందండి ఎలా ఇది ఒక వాక్యం నేను చెప్తానండి ఇప్పుడు కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గోవింద వాక్యాల్లో చెబుతూ శంకరాచార్య శ్రీవ్యాసుల వాక్యాలు శాశ్వతం నడువబోయేనిమా శంకరుని సన్నిధిని విద్యారణ్యల వారి శాసనం సత్యమయ్యేనిమా అంటూ వాక్యం చెప్పబడిందండి అంటే శంకరాచార్యుల కాలంలోనే ఆయన శంకరాచార్యుల గారు మనకు లోకానికి దశావతార
(19:16) సిద్ధాంతాన్ని సంస్కృతంలో ఇచ్చారని మనకు వాక్యం తెలుస్తుందండి అయితే ఆ వాక్యానికి భాష్యం చెప్పగలిగిన వారు అంటే అనువాదం చేసిన వారు ఎవరు లేకపోయారండి ఆ కాలంలో అయితే 15వ శతాబ్దంలో మనకి విద్యారణ స్వామి వారు వచ్చారండి హరిహర బుక్కరాయల కాలంలో విద్యారణ స్వామి వారు వచ్చారండి హంతి పీఠంగా ఉంటూ ఆయన కొంతకాలం అక్కడ ఉన్నారండి ఉండి శంకరాచార్యుల వాక్యాలను తీసుకొని ఆయన తెలుగులో అనువాదం చేశారండి ఎవరు విద్యారణ స్వామి వారండి చేసినప్పుడు ఈయన హంపీలో ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే కలియుగము 5000 ఏండ్ల పిమ్మట వచ్చేటువంటి నందానందనియోర్ మధ్య వీరభోగ వసంతర అంటే
(19:51) శంకరాచార్యులు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే నందనామ సంవత్సరం ఆనందనామ సంవత్సరం మధ్యలో వచ్చేటువంటి సంవత్సరంలో కలియుగం 5000 ఎన్నల పెంబటి వీరభోగ వసంతరాయులు జన్మ తీసుకుంటారు అంటూ సాక్ష్యం అయిందండి ఈ ఈ వాక్యము ఈ శాసనం సత్యమవుతున్నది అంటూ 16వ శతాబ్దంలో వచ్చినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్ష్యం ఇచ్చారండి ఇక్కడ ఈ రెండు సంవత్సరాలకు మధ్య వచ్చే సంవత్సరం శ్రీముఖనామ సంవత్సరం అండి మరి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఎలా ఎలా వర్తించిందండి ఈ వాక్యం అంటే పాయింట్ చెప్తానండి ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాశీలో ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులని
(20:25) తల్లిదండ్రుల పేర్లు చెప్తున్నారండి ఎక్కడ ఆయనకు తల్లిదండ్రుల సంబంధం లేదు స్వామివారు అయోనిజ సంభవుడుండి ప్రకృతిని సాక్షిగా పెట్టుకొని పరిపూర్ణంగా ఆచరించిన ఒక దివ్య పురుషుడు ఆ దేహాన్ని త్యాగం చేస్తూ సహస్రార కమలం ఎక్కి కాశీ క్షేత్రం ఉంది ఇది కాశీ క్షేత్రం అండి ఇక్కడ స్వామివారు ఒక దివ్య బాలుడుగా జన్మ తీసుకున్నారండి అదే స్వయంభువుడు స్వామివారికి అయన స్వయంభవుడుండి స్వామివారు కాశీలో అవతరించిన దివ్య పురుషుడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు అది 1608 కీలకనామ సంవత్సరంలో స్వామివారు అవతారం తీసుకున్నట్టు ఎందుకు అవతారమే అని చెబుతున్నాను ఇంత ఖచ్చితంగా అంటే చూడండి
(21:04) ఆయన అలా అక్కడ అవతారం తీసుకున్నప్పుడు వాసుకీ అనే సర్పం వచ్చి ఆయనకి నీడ పట్టినట్టుగా ఒక సాక్ష్యం అది ఎవరి దృష్టిలో పడిందండి సాక్షాత్ అత్రిమహాముని ఏవండీ 400 సంవత్సరాల క్రితం కాశీ క్షేత్రంలో అత్రిమహామణి ఉన్నారా అండి ఆలోచించండి ఒకమారు ఆయన జన్మ తీసుకున్నానని ఈనాడు చాలామంది మాట్లాడుతున్నారండి వీడియోలో కూడా నేను ఎవరిని తప్పు పెట్టట్లేదండి నేను ఒక నిరూపణగా నేను సాక్ష్యం ఇస్తున్నాను ఎవరిని నేను తప్పు పెట్టట్లేదండి ఎస్ ఎందుకు చెప్తున్నాను అంటే అత్రి మహాముని కంటబడ్డాడని మనకు సాక్ష్యం అవుతుందండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన చూసినప్పుడు వీరనారాయణుడు
(21:41) స్వయంభువుడై జన్మ తీసుకున్నారా అని ఆయన చూశారు మరి 400 సంవత్సరాల క్రితం ఏదండీ కాల జ్ఞానం రచించింది స్వామివారు మరి 400 సంవత్సరాల క్రితం కాశీ క్షేత్రంలో అత్రి మహాముని ఆశ్రమం ఎక్కడ ఉంది చెప్పండి అత్రి మహాముని ఉన్నారు అంటారాహ్ ఇప్పటికీ ఉన్నారండి ఆయన దివ్య స్థితిలో సూక్ష్మవతనం అంటారండి ఈ స్థితి కాదండి అది ఉత్తమమైన స్థితి అక్కడ అవతారం తీసుకున్నారండి వీరబ్రహ్మేంద్ర స్వామివారు పాయింట్ అర్థమైంది కదండీ ఇది అక్షరం పుల్లుపోకుండా ఇది అవతార పురుషుడే ఆయన ఎక్కడ జన్మ తీసుకోలేదండి ఇది సాక్ష్యం అండి అలా వీర పాపమాంబ వీర భోజయాచార్యుడు
(22:16) కర్ణాటక జిల్లాలో కర్ణాటకలో బెంగళూరు పక్కల పాపాగ్నిమటవాసి నందికొండ హిల్స్ అని ఉందండి. అక్కడ స్వామివారిని పెంచిన తల్లిదండ్రులుండి వారు అయితే వారికి సంతానం లేదు అప్పటికి విశ్వ బ్రాహ్మణ కుటుంబమే అయితే అక్కడ ఒక ఋషి రూపంలో పరమ పురుషుడు వెళ్లి మీకు సంతానం కావాలనుకుంటే మీరు కాశీ క్షేత్రాన్ని ఆశ్రయించండి మీకు సంతానం లభిస్తుంది అంటూ ఆశీర్వదించారండి వారికి ఇప్పుడు వారు సంతానం మీద ఆశతో కాశీ క్షేత్రాన్ని బయలుదేరారండి బయలుదేరితే అక్కడ అత్రిమహాముని వారిని ఆరు నెలలు పరీక్ష చేశారండి ఎన్ని నెలండి ఆరు నెలలు ఎందుకంటే వారు అర్హులా కాదా ఇంతటి వారిని
(22:51) అప్పగించడానికి వారు అర్హులా కాదా అప్పుడు అర్హతను గుర్తించి వారిని దత్తత ఇచ్చారండి అందుకే దత్తావతారంగా ముందుగా ప్రకటిమయ్యారండి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఒకే జన్మలో వీరప్పయ్య వీరంబట్లయ్య వీర బ్రహ్మేంద్ర స్వామిగా మూడింటిని సాక్ష్యం ఇచ్చారండి స్వామివారు కాలజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారండి ఈ పాపాగ్ని మఠవాసుడైన వీరభోజాచార్యుల యొక్క రహస్యమే ఈ కాలజ్ఞానంలో సాక్ష్యం అవుతుందండి విశ్వ బ్రాహ్మణ కుటుంబంగా సాక్ష్యం అవుతుంది వారి ద్వారానే స్వామివారు లోకంలోకి ప్రకటితమయ్యారండి 14 సంవత్సరాలు పెంచగలిగారు. ఆ తర్వాత తల్లికి విశ్వరూపం
(23:25) చూపించి ఆయన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారండి కర్ణాటక నుంచి ఆ తర్వాత కలజ్ఞానాన్ని రచించారు అందుకే ఇది 1608 కీలకనామ సంవత్సరం స్వామివారు అవతరించినట్టుగా మనకు సాక్ష్యం కనబడుతుందండి. అయితే మరి శ్రీముఖనామ సంవత్సరం సాక్ష్యం కావాలి కదండీ ఈయన కాలజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ స్వామివారు చివరికి పెదకుమర్ల గ్రామంలో వివాహం చేసుకొని రాజయోగాన్ని కూడా సాక్షాత్కారం ఇచ్చి ఆయన శచక్ర నిరూపణ చేసి అటుపిమ్మట 1693 శ్రీముఖనామ సంవత్సరం పాయింట్ చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చింది శ్రీముఖనామ సంవత్సరం అండి మనం పాయింట్ శ్రీముఖనామ సంవత్సరం మీందే మాట్లాడుతున్నామండి శ్రీముఖనామ
(23:59) సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్న సమయంలో స్వామివారు సజీవ సమాధి యందు ఆయన ప్రవేశం జరిగిందండి. అలా జరిగిన పిమ్మట మరలా సిద్ధుడు వచ్చారండి వచ్చి నాకు ఏమి సాక్ష్యం ఇవ్వలేదని ఆయన బాధపడ్డారు. తల బాధుకొని గండకత్తిర వేసుకున్నారండి అప్పుడు స్వామివారు సమాధిలో నుంచి మరలా ప్రకటితమయ్యారండి ప్రకటితమై సిద్ధ భయపడకు నేను నీకు సాక్ష్యం ఇస్తాను అని స్వామివారు పాదుకలు ఇచ్చారండి అంటే నాకు మోక్షం కావాలి నాకు నేనుేం చేసుకునే పాదుకలు అన్నారు నాయనా ఇది ఒక జన్మలో పూర్ణం కాదు.
(24:31) ధర్మ సంస్థాపన కార్యం ఉన్నది కాబట్టి ఈ జన్మలో నాలాగానే రాజయోగం పూర్ణం చేయి ఒక జన్మ నీవు ఆల్రెడీ కారణ జన్ముడవు ఆనంద భైరవ యోగిని గోహత్య వలన ఈ విధంగా రావలసి వచ్చింది కాబట్టి ఈ జన్మలో రాజయోగం పూర్ణం చేయి మరు జన్మలో నువ్వు పూర్ణుడై వస్తావు అంటూ సాక్ష్యం ఇచ్చారండి అతడే ఈనాడు మనకు కాశీనాయనగా కనబడుతున్నారండి ఇది కూడా కాలజ్ఞానం సాక్ష్యం ఇస్తున్నది ఆయన కీర్తి అంటే శివాంశ సంభూతుడే అనడానికి కాశీ నాయన పేరు ఆయన ఆశ్రమంలో సాక్షాత్ అన్నపూర్ణేశ్వరి స్వయంభూ దేవిగా వెలిసింది.
(24:58) ఇప్పుడు ఆయన ఆశ్రమాలు ఎక్కడున్నా కూడా మోహమైనటువంటి అన్నదానం జరుగుతుందండి ఇది ఒకటే కాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామికి కాసిరే నాయనకి సంబంధం ఇది ఇక్కడే వస్తుందండి అంటే సిద్ధుడే కాశరయ కాశీశనాయనగా వచ్చారండి మూడవ జన్మలో ఈ దత్తాత్రేయ అవతారంలో ఇంకొకటి ఏమిటంటే ఆయనే అని చెప్పడానికి ఇంకో సాక్ష్యం ఉందండి గరుడాద్రి కొండపై కాశీనాయన గారు తపస్సు చేశారండి జ్యోతిక్షేత్రం పైనఐదు కిలోమీటర్లు పైకి వెళ్తే కొండపైన గరుడాద్రి కొండ ఉందండి ఆ వేదాద్రి గరుడాద్రి యందు తపస్సు చేయుచుండగా మేము పోయి ఏమిటి మాకు అనేక పూజలు చేసి ఉపచరించెను అందుచే ఈయనే మాకన్న ఘనుడంటిమి అంటూ స్వామివారు వరం ఇచ్చారంటండి అంటే
(25:34) వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సూక్ష్మత దివ్యదేహంతో వెళ్ళారంటండి కాసినా గారు గరుడాద్రపై తప చేసినప్పుడు దర్శనం ఇచ్చారు. ఇయ్యగానే ఆహా మా గురుదేవుడు వచ్చారంటూ ఎదురుగా వెళ్లి స్వామి వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి పాదపూజలు చేశారటండి ఈయన అయితే ఇక్కడ కాలజ్ఞానంలో యోగం గురించి హంసయోగం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి కదా వాటి గురించి ప్రస్తావిస్తారు.
(25:56) వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వీర గురుడు అని మనకు ఒక సాక్ష్యం అండి అంటే గురువులు ఎందరూ ఉన్నారండి లోకంలో కానీ గురువులందరికీ వీర గురుడు ఇప్పుడు కృష్ణ పరమాత్ముని ఎట్లా యోగులందరికీ పరమయోగని మనకి సాక్ష్యం అవుతుందో ఈయన ఇచ్చినటువంటి సాక్ష్యం గురువులందరికీ వీర గురుడు ఇతను అందుకే విరాట్ అనేటువంటి వాక్యం మనకు సాక్ష్యం అవుతుందండి.
(26:17) రేపు 2027 తర్వాత ఆయన ఇచ్చిన సాక్షాల్లో ముఖ్యంగా ప్రపంచ భవిష్యత్తు పూర్తిగా మారిపోతున్నది. బ్రహ్మదేవుని సృష్టి ఆగిపోయి విష్ణుమూర్తి సృష్టి మొదలవుతున్నది అంటూ ఏకాదశ్వాసంలో సాక్ష్యం ఇచ్చారండి వీర బ్రహ్మేంద స్వామి వారు గజవేదనవాంబోదికలి వర్షకతేభవిహి ప్లవంగాబ్దే బాణబింబం కంకణకారంచతే ప్లవంగనామ సంవత్సరంలో గొప్ప సూర్య గ్రహణం రాబోతున్నది అక్కడి నుండి కంప్లీట్ గా బ్రహ్మదేవుని సృష్టి ఆగిపోయి గజం గజేంద్రుడిని సంసారంి మసలి పట్టుకున్నప్పుడు ఎంత తీవ్రంగా బాధపడిందో ఆ అదేవిధంగా తొమ్మిది రకముల కష్టములు మానవ లోకానికి సంభవించబోతున్నాయి అది 2027 సూర్య గ్రహణం తర్వాత ప్రపంచానికి సాక్ష్యం
(26:56) అవుతున్నది. అక్కడి నుండి కంప్లీట్ గా బ్రహ్మ సృష్టి ఆగిపోయి విష్ణుమూర్తి సృష్టి మొదలవుతున్నది. తీవ్ర కష్టాలు మొదలవుతాయి అంటూ స్వామివారు సాక్ష్యం ఇచ్చారండి దీని ప్రకారంగా యోగం గురించి మాట్లాడితే సిద్ధాంతం ఇదే ఇంతకుముందు చెప్పామండి వాక్యం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంబజే ఏదైతే ఇక్కడ బ్రహ్మదేవుని సృష్టి ఆగిపోతున్నదో అక్కడి నుండి కంప్లీట్ గా కాలజ్ఞాన ప్రకారమే సమస్తము నడువబోతున్నది ఇక ఏ పంచాంగములు కూడా ఇక్కడి నుంచి పనిచేయవు గ్రహాల గతులు మారిపోతున్నవి అందుకు కూడా సాక్ష్యం ఇచ్చారండి యోగ విశేషమేనండి ఇది కూడా ఎందుకంటే యోగమే చెప్తున్నానండి పర్వతే
(27:30) తేంద్రమును ఉత్పాతములు పుట్టు పార్వతీ చిరునవ్వు నవ్వేనిమా ఆస్వీజమాస కృష్ణ పక్షమందు పంచాంగము లేకపోయేనిమా చూడండి స్వామివారు ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు పంచాంగం అనేదిక నడవదు సమస్తము కాలజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఎంతటి వారైనా సరే ఎంతటి పండితులైనా సరే కంప్లీట్ గా కాలజ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని మాట్లాడవలసి వస్తుంది.
(27:53) ఇదే సాక్ష్యము అంటూ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సాక్ష్యం ఇచ్చారండి యోగము గురించి వీరయోగి అని ఆయనకే వర్తిస్తుందండి వీరయోగి అని వీరయోగి వస్తారంటూ భూదేవి సాక్ష్యం ఇస్తుందంట యోగము యోగం అంటే కలయక యోగము అంటే కలయిక ఎవరు ఎవరితో కలయక జీవము బ్రహ్మైక్యం చూడండి జీవ బ్రహ్మైక్యమే కలయక అంటే నేను జీవుడని ఏ స్థితిలో ఉన్నానో నాకంటే వేరుగా పరబ్రహ్మం ఉన్నాడని నీవు ఏదైతే భావనలో ఉన్నావో దాన్ని పోగొట్టుకోవడం చూడండి అంటే ఉన్నది ఏక స్వరూపమే నేనే ఆతడై ఉన్నానని పరిపూర్ణంగా నీవు అనుభవం ద్వారా తెలుసుకున్నది ఏదైతే ఉన్నదో అది యోగము జీవ బ్రహ్మైక్య సారామృతం అంటే జీవ బ్రహ్మముల
(28:38) యొక్క కళ్యాణం జరుగుతుందండి అది మోక్షము జన్మరాహిత్యము అప్పుడు అవుతుందండి యోగమ అంటే కలయక ఏ విధంగా అదే ఇప్పుడు చెప్పిందండి విశుద్ధము అయిన వాడికి మాత్రమే అది సాక్షాత్కారం ఇస్తుందండి విశుద్ధము అంటే ఇక్కడ పంచకర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనసు సర్వం లయం కావడం ఎప్పుడు లయం అవుతుందండి ఇది మనసు యోగంలో మనకి మనసు లేని స్థితికి వెళ్తాము అంటారు.
(29:09) దానికి విషయాలు వీరబ్రహ్మం గారు కూడా చెప్పారు అంటారు. దాని గురించి ప్రస్తావిస్తారా కచ్చితంగా అండి చాలా గొప్ప విశేషాన్ని అడిగారు అంటే లోకులకు ఉపయోగపడేది ఇవే అండి నిజంగా సాధనాపరమైనటువంటి విశేషాలు స్వామివారు కాళికాంబ వీర కాళికాంబ శతకంలో గాని కాళి మొగట కందముల్లో గాని కంప్లీట్ గా కాళీ అనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి పంచమ వేదమును సాక్ష్యం ఇచ్చారండి సాంద్ర సింధు వేదం అంటారండి దీన్ని నాలుగు వేదముల సారాన్ని కాళికాంబ పద్యరత్నంలో స్వామి వారు ప్రస్తావన చేశారండి దాన్ని స్వామివారు ఏ విధంగా చెప్తారు అంటే నేను రెండు వాక్యాలు చెప్తానండి క్రమమున సాంఖ్యము తారకము అమనస్కము యాపైని
(29:44) తురియంబునందు నిలువ అచలం అమృతం అచ్యుతము నీవే ఎగుదువు కాలి అని స్వామి సాక్ష్యం ఇస్తున్నారండి క్రమమున అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ స్థాయికి చేరుకోవాలి కానీ ఒకేసారి సాధ్యం కాదంటూ స్వామివారు సాక్ష్యం ఇస్తూ సాంఖ్యమును గురించి మాట్లాడుతున్నారండి అంటే సాంఖ్యము గురించి ఎంతో చాలా మందికి తెలిసే ఉంటుంది భగవద్గీత కూడా సాంఖ్య యోగం గురించి మాట్లాడుతుందండి అంటే శరీరం యొక్క ప్రకృతి తత్వము పంచభూతముల యొక్క తత్వములు శరీర తత్వములు అన్నింటిని కలిపి సాంఖ్య యోగమ అని చెప్పబడుతుందండి.
(30:16) ఈ సాంఖ్య యోగమును నీవు తెలుసుకోగలిగితే మనసుని ఏ విధంగా జయించవచ్చు ఇంద్రియాలను ఏ విధంగా జయించవచ్చు చూడండి పరిగెడుతున్న గుర్రములు ఏమండీ కళ్యం వేస్తే కళ్యానికి అధీనం అవుతాయి కానీ ఊరికి అధీనమయ్యే అవకాశం ఉండదండి అలా మనసు అనేటువంటిది ఏమిటంటే మనసుని నీ అధీనంలో పెట్టుకోగలిగితే ఆ ఇంద్రియములు మీ అధీనంలోకి రాగలుగుతాయి. అయితే మనసుని ఏ విధంగా అధీనంలో తెచ్చుకోవాలి అయితే స్వామివారు ఇక్కడ ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి చెబితే మీకు అర్థమవుతుందేమో అని నేను భావిస్తూ ఒక ఉదాహరణ చెప్తానుండి చిన్నగా ఇప్పుడు పాలలాంటి ఒక స్వచ్ఛమైన మనసు మనసు అంటేనే స్వచ్ఛం అండి ఇక అందులో మనం చూసే
(30:55) దృష్టిని బట్టి మనసు ఇది అయిపోతుంటుంది పాలని మరిగించి అందులో ఇంత తోడు వేస్తే పెరుగైపోతుంది పాలు కిందికి పోస్తే పారులుతుందండి అలా సహజమైనటువంటి ఒక స్త్రీ పురుష యొక్క స్థితి అందమైన అందమైన ఒక పురుషుడు అందమైన స్త్రీని చూడగానే ఆయన మనసు ఆమె చుట్టూ తిరుగుతుంది శరీరం ఇక్కడే ఉంటుందండి మనసు మాత్రం ఇబ్బంది అయిపోతుంది.
(31:16) అందమైన స్త్రీకి అందమైన పురుషుడిని చూడగానే ఆ విధంగానే పరిస్థితి ఆ మనసు సహజమైనటువంటి లక్షణం అండి అది అయితే ఆ మనసుని మరిగించి పరమాత్మ గురువుని ఆశ్రయించగలిగితే ఆయన దగ్గరఉన్న పరమాత్మ అనే తోడు అందులో వేస్తే అది పెరుగవుతుంది మనసు నిశ్చలం అవుతుందండి గురువు అనుగ్రహం లేకుండా అంత సులువుగా నిశ్చలమయ్యే అవకాశం జరగదు.
(31:36) ఇది మీకు ఒక ఉపదేశంగా స్వామివారు ఇస్తూ సాక్ష్యం ఇస్తూ మనసు నిశ్చలం అయితే అప్పుడు అమనస్క యోగం సిద్ధిస్తుందండి తారకం సాంఖ్యము శరీర తత్వం తెలియజేస్తుంది తారకము కను గుడ్డు లోపల యొక్క రహస్యాన్ని కన్నుల కన్నుల చూచును కన్నులు ననుక కన్ను చూచు కడపటి కన్నుంన్ కన్నుల వన్నెలు చిన్నెలు కన్నులనే బ్రహ్మ పదవి గాంచవే కాలి అంటారండి స్వామివారు అంటే కళ్ళలోనే ఆ దివ్యత్వం తెలుస్తుంది నువ్వు దృష్టి నేర్పగలిగితే ఏ విధంగా దృష్టి నిలబడం దేనిపై అంటే అద్భుతమైనటువంటి ఒక హంస యోగము అంటూ స్వామివారు సాక్ష్యం ఇస్తారండి ఈ హంస యోగం గురించే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్ష్యం ఇచ్చారండి కంప్లీట్ గా హంస యోగమే
(32:14) ఈ హంస యొక్క రహస్యం చెబుతూ స్వామివారు అంతరంగమందు అమనస్కుడై ఉండి చింతగురుని మీద చిక్కి ఉన్న పగరు శిష్యు ముందు భంగమైపోయారు భావమెరుగలేని బ్రమలు సిద్ధ అని సాక్ష్యం ఇస్తున్నారండి ఇక్కడ చాలామంది ఏమిటంటే సాధనా పరంగా ప్రాణాయామం చేయమని ఏవండీ ఆ ప్రాణ ఆపాన వాయువులను సమాన స్థితికి తెచ్చుకొని ఏవండీ అద్భుతమైనటువంటి స్థితిని ఆచరించడం వలన ఆ స్థాయికి చేరుకుంటారని అనేకమైనటువంటి ఉపదేశాలు చాలా మంది చేస్తున్నారండి క్రియాయోగం అని చాలా మంది చెప్తున్నారండి క్రియాయోగం అంటే ఇప్పుడు నేను చెప్పిందే అండి ఈ పంచకర్మేంద్రియములు పంచజ్ఞానేంద్రియములు మనసు లయం అవ్వడం
(32:52) అనేటువంటిది ఎవరైతే సాక్షిగా ఉండి దర్శించగలుగుతున్నారో పంచభౌతికమైన దేహం లయం కావడం అనేటువంటిది అనుభవపూర్వకంగా చూడగలుగుతున్నారో అంటే అంటే సాధన ద్వారా కాదండి సహజముగా జరగాలని చెప్తున్నారండి స్వామివారు ఏ విధంగా జరగాలి చూడండి పరమాత్మ గనే బిందుం నిక్షిత్య శుద్ధ అద్వైత అజాడ్య సహజామనస్క యోగ నిద్ర అఖండానంద పదానవృత్య జీవన్ముక్తోభవతి ఎట్టివాడు జీవన్ముక్తిని పొందగలడండి సాధన ద్వారా నువ్వు పొందితే అది ఈ జన్మలో సాధ్యం కాదండి మీరు ఇంకో జన్మ తీసుకోవచ్చు ఇంకా అనేకం కూడా జరగవచ్చు కానీ పరిపూర్ణమైన జీవన్ ముక్తిని ఎటువంటి వారు పొందగలరు అంటే ఈ హంస యోగం ద్వారా తల్లి
(33:35) గర్భంలో ఉండంగానే ఆజ్ఞ తీసుకొని అద్వైతమైనటువంటి స్థితిలో అద్భుతమైన అఖండ యోగమును సాధించుకొని జన్మతః సహజ అమనస్క యోగం గర్భంలోనే జన్మతః ఆ స్థితిని పొంది వచ్చిన వాడు ఎవడో అట్టివాడు మాత్రమే జీవన్ ముక్తికారుహుడు చూడండి అట్టివాడికే సహజ అమనస్క యోగము సిద్ధిస్తున్నది. సహజంగా అంటే భౌతికంగా పట్టపగలు కూర్చుని సాధనా పూర్వకమైనటువంటి స్థితిని అధిరోహించి సమాధి స్థితిని పొందడం వేరండి.
(34:04) సహజంగా జరగడం అంటే షట్ చక్ర నిరూపణ ఏమిటి ఆ షట్ చక్ర నిరూపణ షట్ శతం గణనాధస్య షట్ సహస్రం ప్రజాపతే షట్ సహస్రం మహావిష్ణు షట్ సహస్రం మహేశ్వరః సహస్రం జీవరూపస్య సహస్రం ఈశ్వరాత్మనః సహస్రం గురు రూపస్య ఏకం బుద్ధ్య ప్రకల్పయేత్ ప్రతిరోజు 21600 హంస నడుస్తున్నదని ప్రమాణము వేద ప్రమాణం ఇది అట్టి హంస ఒక్కొక్క దేవతా స్థానమందు 600 ఆ ఈ హంస ఈ హంస యొక్క రహస్యాన్ని చెబుతూ అర్ధరాత్రి సమయంలో 2గంటల 40 నిమిషముల సమయంలో అనాహతమందు ఉన్నటువంటి జీవుడు హృదయస్థానమందు ఉన్న జీవుడు విశుద్ధం ఎప్పుడైతే అవుతున్నాడో ఆ సమయంలో క్రియాయోగం సిద్ధిస్తున్నది అది
(34:48) క్రియాయోగం అండి భౌతికంగా చెబుతున్నారే ఈనాడు బాహ్యంలో చాలామంది అది ఆ సాధన పూర్ణం కాదండి అది ముక్తిని ఇచ్చేంత స్థాయి కాదండి సహజంగా జరగాలి ఏ విధంగా ఆ అర్ధరాత్రి సమయంలో లో జరిగేటువంటి స్థితికి నువ్వు సాక్షిగా ఉండగలిగితే అది నీకు సిద్ధిస్తున్నది అట్టివాడు మోక్షమును పొందగలడు జన్మ రాహిత్యాన్ని పరబ్రహ్మమును పొందగలడు అట్టివాడికి మాత్రమే అది సాధ్యము విశుద్ధం అయినవాడే జన్మ రాహిత్యాన్ని పరబ్రహ్మను పొందడానికి అర్హత విశుద్ధము కాకుండా సాధ్యం కాదు ఇందులో మోక్ష సన్యాస యోగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్ష్యం ఇస్తున్నారండి బుద్ధ్య
(35:25) విశుద్ధయయుక్తో దృత్యాత్మానాయమచ శబ్దన్ విషంస్త్వా రాగద్వేషవదస్యచ వివిక్తసే విలభాషేతవాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యంచ సముపాశ్రతః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంత బ్రహ్మభూయాయకల్పతే శబ్దాది విషయములు గాని ఏది కానీ అతీతమైన [గొంతు సవరించుకోవడం] స్థితికి ఎప్పుడు వెళ్ళగలడు విశుద్ధమైనప్పుడు మాత్రమే అది సాధ్యము విశుద్ధము కాకుండగా చాలామంది ఈనాడు చెబుతున్నారండి లోకంలో ఏమని నాకు పరమాత్మ దర్శనం ఇచ్చాడు ఆ దేవుడు దర్శనం ఇచ్చాడు ఈ దేవుడు దర్శనం ఇచ్చాడు నో ఇవన్న అన్ని చెల్లవు విశుద్ధమై స్వస్వరూప జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే నిన్ను
(36:08) పరబ్రహ్మమును పొందగలిగేటువంటి స్థితిని ప్రసాదించగలదు అన్యధా అవన్నీ మరణ జన్మ ఎత్తవలసినవే ఇంకొక వేరొక మార్గం లేదు ఇది క్రియాయోగ రహస్యం అండి క్రియాయోగం అంటే సహజముగా జరిగినప్పుడు మాత్రమే అది క్రియాయోగం సాధన ద్వారా కాదండి సాధనా మార్గం ఏమిటంటే క్రమమున సాంఖ్యము తారకము నీవు సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే స్వీకరిస్తూ అద్భుతమైనటువంటి గురువచనము స్వానుభవము గురువుగారిని చూస్తూ ఆయన ఆచరణను చూస్తూ మంత్ర తంత్ర యంత్ర సహితమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని ఆచరిస్తూ సాంఖ్యము తారకము అటుపిమ్మట అమనస్క యోగము నీకు మార్గంలోకి వస్తుందండి అది కూడా ఒక
(36:52) జన్మతో పూర్ణము కాదండి ఇది ఒక జన్మలో పూర్ణము కావాలంటే ఇంకొక సాక్ష్యం ఇస్తూ స్వామివారు హంసయానం గురించి చెబుతూ వాసన పల్లము గుర్రము వాసన వాసనయే రౌతు వాసనయే పరతత్వంబగున్ వాసన వాసియంబులు కాశీకినే చేరిపోవగలిగెనుకాలి వాసనాత్రయం అంటారండి అంటే పూర్వజన్మలోనే తీవ్రమైనటువంటి మోక్షకాంక్ష ఎవరైతే చేసి ఆ జన్మలో పూర్ణం చేసుకోలేక ఒకవేళ పూర్ణం చేసుకోలేక ఆ శరీరం రాలిపోయిన వారు ఎవరో మరల జన్మ తీసుకున్నప్పుడు జన్మతః తల్లి గర్భంలోంచి అతడికి ఇవన్నీ పరిపూర్ణ స్థితిలో లో సాధ్యమై అతడికి ఆ తీవ్ర వాసన కాశీకి చేర్పగలదు.
(37:35) ఆ వాసనయే నీకు రౌతు అవుతుంది రౌతు అంటే అదే నేను చెప్పిందండి ఇంద్రియములను సరైన స్థితిలో నడపగలదు చూడండి ఆ వాసనయే గుర్రం అవుతుంది చూడండి గుర్రం ఎక్కడో లేదండి వాహకం అంటారు దాన్ని నిన్ను అత్యంత శీఘ్రముగా ఆ కాశీ క్షేత్రానికి చేర్చి మోక్షమును ప్రసాదించగలదు అట్టి తీవ్రవాసన త్రయం అంటారండి ఆ తీవ్రవాసన నీకు పూర్వజన్మలోనే ఉండి తీరాలి అటువంటి వారికి మోక్షం సిద్ధిస్తుంది ఈ జన్మలో ఒకే జన్మలో పరిపూర్ణం అవుతుంది అయితే యోగంలో సాధన అనేది ఉంది కదా సాధన అంటే ఇప్పుడు సహజంగా లభించేటప్పుడు ఇన్ని సాధనా మార్గాలు ఎందుకు ఉన్నాయి ఇన్ని ప్రక్రియలు ఎందుకు ఉన్నాయి అసలుకి
(38:17) వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆ అవన్నీ అవసరం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి ఇన్ని ఆలయాలు ఎందుకుఉన్నాయి ఇన్ని ధర్మాలు ఎందుకు ఉన్నాయి అసలు సనాతన ధర్మం అని మనం ఎందుకు పేరు పెట్టుకున్నాం ఇవన్నీ ఎందుకు ఉన్నాయి రైట్ అండి అద్భుతమైన ైన ప్రశ్న వేశారండి ఇది నిజంగా చాలా విశేషం ఇది ప్రస్తుతం తెలియాల్సిన అవసరం ఉండదండి.
(38:39) సాధన ఎందుకంటే అండి అందుకే నేను చెప్పానండి ఒక జన్మలో ఇది అందరికీ పూర్ణం కాదు. పూర్వజన్మలో అతను తీవ్రమైనటువంటి సాధనలో తన ఆత్మ బలిదానమును గురువుకి అర్పించుకున్నాడండి అట్టి వారికి జన్మతహ మోక్షం వచ్చిందే గానీ అందరికీ సాధ్యం కాదండి అందుకు సాక్ష్యం ఏమిటంటే బలిసోస్త్రిస్తేత్రం నిత్యం నాసాగ్రచవ్యవస్థితం నిష్కలంకం విజానియం శర్మిరహితం శివం ఆజ్ఞస్థానమును భేదించడం అన్నది సామాన్యులకు కాదండి కారణ జన్మలకు మాత్రమే ఆజ్ఞ భేదించబడుతుంది సామాన్యులకు జరగదండి సామాన్యుల విషయం ఏమిటంటే సాధన పూర్వకంగా రావలసినది ఎంతటి వారైనా సరేండి అది సాధన ఏమిటి అంటే
(39:16) హంస యోగము ఎలా సిద్ధిస్తుంది మీకు హంస సోహం కావాలండి హంస సోహం కావడం అంటే ఇక్కడ ఒక అద్భుతమైన గురువుని ఎంచుకొని చూడండి అద్భుతమైనటువంటి సాధనా స్థితిలో క్రమశిక్షణాయతమైన సాత్వికమైనటువంటి స్థితిలో ఉంటూ గురువుని ఆశ్రయించినప్పుడు గురువు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తారండి మీకు ఎందుకంటే తరించడానికి గురు మార్గం తప్ప ఇంకొకటి లేదండి అలా గురువు ఉపదేశించినటువంటి ఒక మంత్రాన్ని చూడండి నిరంతరం సాధనా స్థితిలో హంస జపం చేయాలండి భౌతికంగా నోటితో పలకడం గాన మనసుతో చేయడం గాన అది కూడదండి హంస జపం చేయడం ఏ విధంగా అంటే త్రికాల సంధ్యలో బ్రహ్మ ముహూర్తంలో నాభిస్థానం
(40:01) మధ్యాహ్నం అనాహత స్థానం ప్రదోష సమయంలో కంఠస్థానం ఈ విధంగా త్రికాల సంధ్యలో హంస జపం చేస్తూ చేస్తూ చేస్తూ తీవ్రమైన స్థితిలోకి రావాలండి ఎంత తీవ్రం అంటే జాగ్రత్త స్వప్న సుశుప్త్యాదుల యందు కూడా చూడండి ఏవండీ ఇప్పుడు నిద్ర తర్వాత మనం ఒక స్థితిలోకి వెళ్ళిపోతామఅండి సహజంగా అంటే పగలంతా జాగ్రత అవస్థలో ఉంటాం తర్వాత రాత్రి ఆ నాభిస్థానంలోకిఎనిమిది గంటలకు హంస వచ్చినప్పుడు స్వప్న స్థితిలోకి వెళ్ళిపోతామండి అంటే నిద్రా స్థితిలోకి వెళ్ళిపోతాం ఆ తర్వాత సుషుప్తి అవస్థలోకి కూడా వెళ్ళిపోతామండి అటువంటి స్థితిలో కూడా హంస చూడండి దేహంతో బంధము
(40:44) లేకుండగా తనకు తాను జపం చేసేంత తీవ్ర స్థాయిలో మీరు హంసను వచనం చేసుకోవాలండి పాయింట్ అర్థమవుతుందా నేను చెప్పేది ఎంత రహస్యం అంటే ఇది ప్రపంచాన్ని ఎట్టి వారికి ఇది సాధ్యమవుతుంది అంటే కాలికాంబ శతకంలోనే ఎందుకు చెప్తున్నారు స్వామివారు అంటే కాలి కాలించు కలతనందదరేల కాలిగాక జన్మ కాయమగునే కాలి చెంతనున్న కష్టంబు లేదురా కాలిలోనమాయ కన్నుమూయు కాలయముని గలము ఖండించ రాక కామ సంకల్పాలు ఉంటాయండి మనకి సహజంగా ఆ స్థితిని పొందడానికి అవి అడ్డు వస్తూ ఉంటాయండి కాబట్టి స్వామివారు ఏం సూచన చేస్తున్నారు అంటే శారీరక మానసిక బంధాలను తొలగించుకున్నప్పుడు మాత్రమే అప్పుడు మనసు
(41:27) ఖాళీ అయిపోతుందండి పవిత్రమ అవుతుందండి చూడండి ఈ ఈ స్థితి ఎప్పుడైతే నీకు సిద్ధిస్తుందో అప్పుడు హంస నీ వశమయ్యే అవకాశం అప్పుడు సిద్ధిస్తుంది మనసు కూడా అప్పుడు లయమైపోతుంది. ఇంద్రియములు ఒక వశాన నీకు అదుపులోకి రావండి ఎందుకంటే మోగమైనటువంటి తీవ్ర రుద్ర రుద్ర సమానం అండి ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఇచ్చిన 30 ముగ్గురు దేవతల్లో ఏకాదశ స్థానం ఈ ఇంద్రియాలదేనండి సహజంగా పశ్యాదిత్యాన్ వసుం రుద్ర అశ్వినో మరుతస్తధ బహు దృష్టపూర్వాని పశ్యాశ్చర్యాని భారత ఈ ఇంద్రియాలను జయించడం అంత సులువు కాదు ఎందుకంటే తీవ్రమైన బలాత్కారంగా ఉంటాయండి అవి చాలా
(42:05) రుద్రుల రూపంలో ఇచ్చారు ఆ ఆ ఇంద్రియము అంత అంత తీవ్రంగా ఉంటాయి రుద్రుని జయించడం అంటే సాధ్యం అంటారా అండి మరి ఎట్లా సాధ్యము అంటే సాత్విక ఆహారం తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు ఇంద్రియ బలం తగ్గిపోతుందండి పాయింట్ అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్ కోరికలు నశించడం మొదలవుతాయి చూడండి అంటే కామ సంకల్పాలు తగ్గిపోతూ వస్తాయండి సంకల్ప రహితుడు కాకుండగా ఎవడు యోగి కాజాలడు వాక్యం అండిది అందుకనే సంకల్ప రహిత స్థితికి ఏ విధంగా రావాలంటే క్రమమున సాంఖ్యము తారకం అమనస్క ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైందా ఇంద్రియాల అధీనం చేయాలంటే మనసుని కళ్యమనే మనసుఅనే
(42:39) కళం నీ అధీనంలో ఉండాలి బుద్ధి అధీనంలో అందుకనే సహస్రారే జలజ్యోతిర్వ బుద్ధి గుహాతచి జ్యోతిర్వ బుద్ధిని అధీనంలో పెట్టుకొని మనసుని ఇంద్రియములోను కట్టడి చేసినప్పుడు మనసు లయమై బుద్ధిని అధీనంలో ఉన్నప్పుడు స్వస్వరూపంలోకి వస్తుంది గుహలోకి వస్తుంది ఏ గుహ సహస్రారకమలం అనే గుహలోకి వస్తుంది అది అక్కడ మృత్యువు లేదు స్వస్వరూపం తానే తానై ఉన్నాడు నేనే నేనే నీవై ఉన్నాను నీకు నాకు ఎట్టి భేదము లేదు స్వస్వరూపం సాక్షాత్కరిస్తుందండి అతే బుద్ధి చిత్ జ్యోతిర్వ అప్పుడు చిత్ జ్యోతి సాక్షాత్కరిస్తుంది చిత్కల అంటామండి ఆ చిత్కల నీకు అప్పుడు సాక్షాత్కరిస్తుంది
(43:15) విశుద్ధము కాకుండా చిత్కల సాక్షాత్కరించదండి ఇది అబద్ధం చాలా మంది ఈనాడు నేను ఆ దేవుని చూశ అలా సిద్ధించదండి అంత అద్భుతమైన విశేషాన్ని స్వామివారు సాక్ష్యం ఇస్తున్నారు అది కూడా స్వామివారు ఏమంటారంటే మంత్ర తంత్రముల ఇప్పుడు మంత్రం చెప్పామండి ఈ విధంగా సాధన చేసుకొని కూడా ఆ మాంసపిండమును కాకుండగా మంత్రపిండము సాధిం ంచుకోగలిగితే మోక్షం సిద్ధిస్తుందండి కృతలామలకం అవుతుంది అది పెద్ద విషయం కాదండి కానీ మంత్రము కాకుండగా చాలా మంది మంత్రోపాసన చేయలేరండి సామాన్యులకు అది సాధ్యం కాకపోవచ్చు అలాంటప్పుడు స్వామివారు ఏమంటున్నారంటే మంత్ర తంత్రములందు లేదు
(43:51) స్నానపానములందు అసలే లేదు గుణము కుదిరినేని గణయోగితానవును అంటారండి గుణము కుదరడం గుణం అంటే ఏమిటండి స్వామివారు సాక్ష్యం ఇస్తారండి మల మానినులను తల్లిగా ఆత్మనించిన సంధ్యముల సమసిపోవు సమసిపోవుతాను సర్వేశ్వరుడవును అంటే స్త్రీని చూసినప్పుడు పరస్త్రీని చూసినప్పుడు నీకు ఆమెలో తల్లి కనిపించాలి నీ సొంత తల్లి జగన్ అమ్మని ఏ విధంగా చూస్తావో ఆమెలో నీకు తల్లి కనబడింది అనుకోండి నీవు సర్వేశ్వరుడవు కాగలవు అంటే ఎంత తపం ఉంటే ఆ స్థాయి చూడగలరండి సామాన్యుడు సాధ్యమవుతుంది అంటారా ఒకసారి మాతృ స్వరూపంగా చూడడం అది అందరికీ సాధ్యం కాదు అందుకే ఆ విధంగా నువ్వు చూడడం అలవాటు
(44:33) చేసుకుంటే కూడా నీకు ఆ యోగం సిద్ధిస్తుంది గుణం కుదిరినయని ఘనయోగితానవం గుణం కుదరాల అంటున్నారు స్వామివారు మంత్ర తంత్ర సాధనే చేయాలని ఏమి లేదండి ఈ విధంగా కూడా నీవు సాధనని చేసుకోవచ్చు. ఈ విధంగా చెబుతూ ఇంకొక విశేషంలో స్వామివారు ఏం సాక్ష్యం ఇస్తారు అంటే ఈ కాళీ అనేటువంటి స్థితిలో కాళీ అనేటువంటి మకుట కందములలో చెబుతూ స్వామివారు భయమేటికి చిందింపను భయమేటికి నీవు ఉండగా భయమేటికి గురుని పదమును పట్టియనుండన్ భయమును భస్మీకరించి ప్రౌడవు కాలి అంటున్నారు ప్రౌడ అనే ఒక వాక్యము నిత్య యవ్వని అమ్మ ఏమిటంటే జగన్మాత నిత్య యవ్వన స్థితి ఆమెకు ఎటువంటి స్థితులు లేవండి
(45:20) నిత్య యవ్వన స్థితిలో ఆమె ఉన్నది. ఆమె అండ నీవు పొంది ఉండగా ఆమె అండను పొందడం అంటే అదే నేను చెప్పిందండి శారీరక మానసిక బంధములను తొలగించుకున్న వారు మాత్రమే ఖాళీ సాధన చేయడానికి అర్హత సాధించగలరు. ఈ రెండింటిని సత్తు చిత్తు అని చెప్తున్నారండి స్వామివారు సత్తు చిత్తు ఆనందం అంటాం కదండీ సద్గురుని యొక్క స్వరూపం అంతా ఈ సత్తు చిత్తుల రహస్యాన్ని చెబుతూ స్వామివారు ఈ రెండు ఎలా తొలగలవు అంటే ఈ రెండిటిని తొలగించుకుంటే తప్ప మనకు ఆనందం సిద్ధించదండి సత్తు చిత్తులు తెలిసినవాడే సత్య బ్రాహ్మణుడు అంటే వాటిని ఎరింగిన వాడు ఎవడో వాడు సత్య బ్రాహ్మణుడు
(45:55) ఈ రెండు ఎరుంగని వాడు ఏమిటి సత్తు చిత్తు తెలియని వాడు దొంగ గురువులు నాయన అట్టి వారిని ఆశ్రయించిన వారు మోసపోతారు స్వామి సాక్ష్యం ఇస్తున్నారు అయితే ఏమిటి సత్తుచితుల రహస్యం అంటే స్వామివారు విశేషం ఏం చెప్తారంటే హరిదలచిన హరుదలచిన తిరుమగు ధైర్యము కలుగు దీనత తొలగున్ హరిహరులను సేవింపక స్థిరముగా నీ భక్తుడగుట చెల్లదుకాలి అమ్మవారి భక్తుడు కావాలంటే ముందుగా ఎవరిని అనుగ్రహం పొంది ఉండాలి మీరు ముందుగా చూడండి సత్తు ఒకరి అధీనంలో ఉందండి చిత్తు ఒకరి అధీనంలో ఉందండి వారే హరిహరులు ఈ ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే తప్ప సంసారమును జయించేటువంటి ధీనత ధీనత
(46:36) అంటే బలహీనత అండి సంసారం అంత సులువుగా తెగదండి తెంచుకోలేరండి తెంచుకోగలరా అంత సులువుగా తెగదు కానీ అది తెంచుకునే అర్హత నీకు ఎప్పుడు వస్తుందిఅంటే ఈ ఇరువురి ఆజ్ఞని నువ్వు పొందగలిగినప్పుడు అంటే వారి యొక్క అనుగ్రహం నీ మీద వచ్చినప్పుడు అవి తెంచుకునేంతటి ధీనత ధీరం ధీరత్వం నీకు అక్కడ వస్తుంది. హరి దలచిన హరు దలచిన తిరుమగు ధైర్యము కలుగు దీనతలు ధైర్యం వస్తుంది అక్కడ హరిహరుల ఆజ్ఞ నీకు సిద్ధించినప్పుడు అప్పుడు తొలగిపోతుంది సంసారం అనేది అప్పుడు తొలగిపోతుంది అప్పుడు కాళీ అనుగ్రహం నీకు సిద్ధిస్తుంది.
(47:09) బ్రహ్మానందం మరల జన్మ లేనటువంటి ఖాళీ స్థానాన్ని పొందవచ్చు అట్టి వాడిని యముడు కూడా తాగడం సాధ్యమయేటువంటి విషయం కాదు అమృతత్వాన్ని సాధించవచ్చు అంటూ స్వామివారు సాక్ష్యం ఇస్తున్నారు సత్తు చిత్తు అనేది ఉంది కదా అవును చాలా మంది దీని గురించే మాట్లాడుతుంటారండి సత్తు చిత్తు అనేటువంటిది చెప్తుంటారు సత్చిత్తానందము సత్తు చిత్తానందం అదే అంటారు కదా అలా వాటి గురించి మనకి ఇంకా తెలుసుకోవాలంటే ఎలా అదే ఆ అది స్వామివారు సాక్ష్యం ఇస్తూ సత్తుచిత చిత్తు అనగా ఇక్కడ సత్తు అంటే ఇప్పుడు చూడండి పంచభూతములు మనలో ఉన్నాయా లేదా అంటారా అండి ఉన్నాయి ఉన్నాడు అనలేమండి అంటారా అండి ఉన్నాడని
(47:48) చూడండి పంచభూతములు ఉన్నాయి అయితే ఏమిటి అవి ఎవరి సృష్టి అండి పరమాత్మ సృష్టి పంచభూతములు బెండు రీతి వచ్చి నిండి బ్రహ్మాండంబు అకారం నాతరూపం ఉకారం బిందు రూపం మకారం చిత్కల స్వరూపం అయితే ఈ ఓంకారం నుండి ఆ నిరాకార పరబ్రహ్మం నుండి ఏ విధంగా సాక్ష్యం అవుతుంది అంటే నాదబిందువులందు నటించు విశ్వంబు చూడండి ఎట్లా సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ నాదబిందువులు ఇక్కడ నాదము బిందువు ఈ రెండు ఏకమైనప్పుడు ఏం పుట్టిందని సాక్ష్యం ఇస్తున్నారండి స్వామి వారు ఇక్కడ విశ్వం ఉద్భవించింది అంటే హంస ఉద్భవించిందండి నాద బిందు కలయక ఈ రెండు జరిగినప్పుడు హంస
(48:27) ఉద్భవించింది అందుకే విశ్వం పుట్టింది అంటున్నాడు నాదబిందువులందు నటించు విశ్వంబు నటిస్తున్నది హంస రూపంలో ఏ విధంగా ఉచ్వాస నిశ్వాసం ఉచ్వాస నిశ్వాసం ఈ రెండు ఏ విధంగా సంభవిస్తున్నాయి అంటే నాద బిందు కలైక వల్ల అవి రెండు అవి సంభవిస్తున్నాయి విచ్వాస నిశ్వాస నాద బిందువులనందు నటించు విశ్వంబు బిందు బీజమందు పృథివి పరులే బిందు బీజము చూడండి బిందువు వర్ష రూపంలో బిందువు భూమండలాన్ని చేరింది అప్పుడు సృష్టి యొక్క రూపం బయటికి వచ్చిందా లేదా పృథివి పర్లింది అప్పుడు సృష్టికి రూపం వచ్చిందండి అంటే పంచభూతముల యొక్క స్థితి ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తూ
(49:02) సింపుల్ గా అర్థం కావడానికి వెంకటేశ్వరుడుని ఏమంటున్నామ అండి మనం వడ్డి వకాసుల వాడు అంటున్నామండి ఎందుకు వడ్డి కాసలు ఎందుకు వడ్డి కడుతున్నామఅండి మనం స్వామివారికి అంటే ఆయన అప్పు ఇచ్చారండి ఏమ అప్పు ఇచ్చారండి ఆయన మనకి ఇచ్చారండి ఆయన తీసుకున్నది పక్కన పెడదామండి కుబేరం దగ్గర అప్పు అదంతా మర్మం ఆయన వెంకటేశ్వరుడు ఏమ అప్పు ఇచ్చారండి మనకు ఎక్కడ ఇచ్చారండి తల్లి గర్భంలో ఉండంగా పంచభూతములతో సహా తన స్వస్వరూపాన్ని సహితం మనకి అప్పుగా ఇచ్చారండి ఆయన ఇస్తేనే మనకి ఈ రూపం వచ్చిందండి నిజంగా ఎందుకంటే దీనికి ప్రమాణం ఏమ ఏమిటంటే గోవుని రక్షించడానికి తన తల అడ్డు పెట్టారండి
(49:38) వెంకటేశ్వరుడు. ఈ గో రహస్యం ఏమిటంటే గోవు అంటే ఎవరో కాదండి. ఈ ఈ గోవుని స్వీకరించవయ్యా గోవిందా అంటూ మనం సాక్ష్యం అడుగుతున్నామండి స్వామి వారిని వేడుకుంటున్నాం. గోవు అదే కలస పూజ చేస్తూ 30 ముగ్గురు దేవతల రహస్యాన్ని సాక్ష్యం ఇస్తూ మనకి అప్పు ఇచ్చారండి స్వస్వరూపాన్ని అందుకనే సాక్షిగా ఉన్నారండి అక్కడ స్వామివారు స్వయంగా అక్కడ దివ్య పురుషుడుఅండి అక్క విగ్రహం కాదండి సాక్షిగా ఆయన స్వస్వరూపాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన విగ్రహంగా మారిపోయారు.
(50:05) చూడండి స్వస్వరూపం వెళ్ళిపోయిన తర్వాత విగ్రహమే కదండీ స్వస్వరూపం ఉన్నంతవరకే కదా ఇది నేను నేను అని పలుకుతున్నది. స్వస్వరూపాన్ని మనక ఇచ్చారండి అది అప్పుగా తల్లి గర్భంలో ఉండగా పంచభూతములని సత్ అని భూమి జలము అగ్ని వాయు ఆకాశం ఇవి సత్తు ఎప్పటికీ ఉన్నాయండి శాశ్వతం ఇది అబద్ధం కాదండి ఆ సత్తుని పంచభూతములు అంటున్నాడు పంచభూతాత్మ దేహమే సత్ దేహం శాశ్వతం కాదండి పంచభూతములు శాశ్వతమే పంచభూతాత్మ దేహ మాత్రం శాశ్వతం కాదు చిత్ ఈ పంచభూతములకు ఆధారం ఏదైతే ఉన్నదో అది ఆజ్ఞస్థానమందు చిత్కల స్వరూపంగా అక్కడ సాక్ష్యంగా ఉన్నదండి చిత్కల రూపంలో అంటే ఈ పంచభూతములు ఆ చిత్కలకు ఆధారమై ఉన్నాయండి
(50:47) అంటే అమ్మవారికి అయ్యవారు ఆధారం అయ్యవారికి అమ్మ ఆధారం అలా సత్తు చిత్తుల యొక్క రహస్యము సత్తు చిత్తుగా మారే చిత్తు సత్తుగా మారే ఎడమ కుడిసేగడగురుడు ఆత్మ బొంగరమటు ఆడింపనచ్చును అంటే నువ్వు చిత్తును గెలిచి నేను గెలిచాను అని వస్తే స్వామివారు సత్తులో పడేస్తారండి అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ ఆ ఒకవేళ చిత్తును గెలిచి ఈ విధంగా వచ్చి నిలబడితే సత్తులో పడేస్తాడు సత్తుని గెలిచి వస్తే చిత్తు పడేస్తాడు ఆట ఆడిస్తుంటాడండి కానీ ఇక్కడ నిర్గుణ సగుణ అని రెండు ఉపాసనలు ఉన్నాయండి సగుణ నిర్గుణ అంటే ఇక్కడ నిర్గుణోపాసన సగుణోపాసన రెండింటిని పూర్ణం చేయగలిగిన వాడు ఎవడో
(51:24) అర్థమవుతుందా నేను చెప్పేది ఒకే స్థితిలోనే సగుణ నిర్గుణములు రెండింటిని పూర్ణం చేయగలిగిన వాడు ఎవడో వాడు మాత్రమే సత్తు చిత్తులను తెంచుకోగలడండి పాయింట్ అర్థమైందా అండి ఇప్పుడు అంటే చాలా తీవ్ర సాధన ఉంటుందండి తీవ్ర సాక్ష్యం ఉంటుంది అది చెప్పడానికి కూడా చాలా విశేషంగా ఇది ఉంటుందండి అయితే అట్టివాడు ఏ విధంగా ఉంటాడయ్యా శ్రీ గురు పాదములు బాగుగా ముట్టియు త్రివిద ప్రాసాద భక్షకుడైనన్ యోగంబు చేయనేటికి యోగులలో ఉండునతడు యోగ్యుడు సిద్ధ చూడండి అంటే యోగులలో ఉండడం నేర్చుకోవాలండి యోగం చేయడం కాదండి ఇట్టివారి సాధన ఏమిటంటే సాధన కాదండి ఇక సాధన కంటే అతీతమైన
(52:04) స్థితిలో మనసు బుద్ధి పరబ్రహ్మ యందు నిలిపి కృష్ణుడికి అర్జునుడికి చెప్పాడండి నీ యొక్క ఒక మనసు బుద్ధిని ఆయన నిర్పి యుద్ధం చెయ్ అది యోగం అవుతుంది. అలా యోగుల యందు నీ యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితిని గురుని మీద మనసు కూడిగట్టిగానున్న శత్రుతలు చెనక జాలు వారే శత్రుశికలు చండ సద్గురు ఉండున్నాడు భయములేల నరుడ బ్రమల సిద్ధ నీవు ఎప్పుడైతే నీ యొక్క పరిపూర్ణమైన మనసును గుడిని యందు నిలిపావ అనుకో ఎటువంటి లోకములో అడ్డు గాని నిన్ను అడ్డుకోవడం గాన నీకు శత్రువు లాంటి వారు ఎవరైనా అంటే నువ్వు శత్రువుగా భావించవు ఎవరిని కానీ నిన్ను శత్రువుగా
(52:40) భావించే వాళ్ళు ఎవరైనా ఉండి ఉండవచ్చు అలా భావించి ించినప్పుడు అట్టి వారి శిఖలు చెక్కడానికి సద్గురుడు వారి శిఖలు చెక్కేస్తున్నాడు అంటే నీకు అడ్డు రాలేరు వారు అంతటి అద్భుతమైన యోగ సాధన నీలోనే సాక్ష్యం అవుతుంది. అందుకని గురుడు నువ్వు బయట వెతకొద్దు నీలోనే గురుడు సాక్షాత్కరిస్తాడు. ఇది కంప్లీట్ గా అనుభవ యోగ్యము నిద్ర తెలియజోదు నిశ్చలానందుడు వచ్చిపోవు వారిని హెచ్చరించు చిచ్చి పెట్టి కొట్టు శివుడను నిరజోడు నిద్ర యొక్క రాకడ పోకడ అట్టి యోగికి తెలుస్తున్నది.
(53:12) సామాన్యులక ఇది తెలిసేటువంటి స్థితి కాదు నిద్ర యొక్క రాకడ పోకడ కచ్చితంగా అతనికి అనుభవంలోకి వస్తుంది. అవలీలగా చేయగలడు మరి బాధ ఏం లేదండి అసలు అతనికి ఎటువంటి సాధనలు అక్కర్లేదు అద్భుతమైన స్థితిలో అతను అనుభవం చేయగలడు. రానేచ్చును పోనేచ్చును పూనికతో శివుని చిత్తమునకొని ఆడను రానేర్వడు పోనేర్వడు నేనేవాడు నిల్వనేరడు కాలి నేనే అనే అహంకారం ఉందనుకో ఆ రాకపోకలు సాధ్యము కాదు దాన్ని తొలగించుకున్న వారుఎవరో అహంకారం పూర్ణముగా అహంకారం అంటే మనలో మృగ సంబంధమైనటువంటి శేషం ఇంకా మిగిలే ఉన్నది మృగ సంబంధం అండి అంటే అది పూర్ణం కాదు మరల నువ్వు జన్మ తీసుకోవాల్సిందే మృగ
(53:50) సంబంధమైనటువంటి స్థితే అహంకారం అది తొలగించుకోకుండా ఆ స్థితి పూర్ణం కాదు ఇది స్వామి సాక్ష్యం ఇస్తున్నారు. చాలా సంతోషం స్వామీజీ చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇప్పటివరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం మరొక్కసారి మరొక్క విశిష్టాతితో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.

No comments:

Post a Comment