దొంగ ఓట్ల ఏరివేతను అడ్డుకుంటుంది ఎవరు??
మార్వాడీ గో బ్యాక్ అంటుంది ఎవరు??
గమనిస్తున్నారా??
ఇస్లామిక్ కాంగ్రేస్ రోజుకు ఒక కొత్త కుట్రతో జనాల్లోకి వెళ్తుంది..
వాళ్లకు వంద కుట్రల్లో ఒకటి క్లిక్ అయినా చాలు..
దేశం మొత్తం మళ్లీ ఆ కుటుంబ ఉన్మాదుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది..
హిందువులు వలసలు పోవాల్సిందే..
వాళ్ళకి వందకి ఒకటి క్లిక్ అయితే ఎంత లాభమో....మనం నూటికి నూరు తెచ్చుకోకుంటే అంతే నష్టం..
మనకి పాస్ మార్కులుండవు..నూటికి నూరు తెచ్చుకోవాల్సిందే...
ధర్మస్థల మీద కుట్ర వెనుక ఉన్నది క్రిస్టియన్ కన్వర్షన్ మాఫియా + ఇస్లామిక్ జిహాదీ SDPI + కాంగ్రేస్ లోని ఒక వర్గం..
ఆ కుట్ర సఫలీకృతం అయినట్టయితే ఈపాటికి దేశంలోని మిగిలిన దేవాలయాల మీద పడేవాళ్ళు..
మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం..
మనకి విశ్రాంతి అనే లగ్జరీ లేదు ..
మనం కేవలం కాంగ్రెసుతో మాత్రమే పోరాడడం లేదు,, ఇస్లామిక్ జిహాద్ .. కన్వర్షన్ మిషనరీ మాఫియా మరియు అర్బన్ నక్సల్స్ ..వీటన్నిటికీ మించి మనలోనే ఉన్న ఓవర్ యాక్షన్ హిందువులు..
ఇంతమందితో బహుశా ఇజ్రాయెల్ కూడా పోరాడలేదేమో!!
ఇదే హిందుత్వ గొప్పతనం..
No comments:
Post a Comment