Sunday, August 17, 2025

రాహుల్ గాంధీ చీకటి కోణం..!: Lawyer Dwarakanath Shares Shocking Facts About Rahul Gandhi | S4 Media

 రాహుల్ గాంధీ చీకటి కోణం..!: Lawyer Dwarakanath Shares Shocking Facts About Rahul Gandhi | S4 Media

https://youtu.be/NT_s2ty-NDk?si=Eo2hgT0Wk4QfnLvr


వెల్కమ్ టు ఎస్4 మీడియా భారత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ ఈ మధ్య విమర్శలు గత కొంత కాలంగా చేస్తూ వస్తున్నారు. భారత రాజ్యాంగం పట్ల అలాగే ఎలక్షన్ కమిషన్ పట్ల దీని గురించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ ద్వారకనాథ్ గారు నమస్కారం సార్ దీని గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. విషయం ఏంటంటే అమ్మ రాహుల్ గాంధీ అనే వ్యక్తికి తాను అసమర్థులని క్లియర్ గా తనకు తెలుసు ఆ విషయాన్ని పైకి తెలియకుండా ఉండటం కోసం తనక అన్నీ తెలుసనే విషయాన్ని ప్రజలకి తెలియజేయాలనే తాపత్రయం అతనిలో ఎక్కువగా కనబడుతూఉంటుంది. ఈ ఎలక్షన్ కమిషన్ని అతన్ని ప్రశ్నించడం కానీ లేకోతే రాజ్యాంగం పట్ల రాజ్యాంగం అధికారం పట్ల ఏ విధమైన అవగాహన లేకపోయినప్పటికీ కూడా రాజ్యాంగం గురించి నాకు తెలుసు చాలా బాగా తెలుసు రాజ్యాంగాన్ని మళ్ళీ రాయమంటే రాజేయగా అనే స్థాయిలో అతను మాట్లాడడం జరుగుతుంది. అసలు వీటన్నిటికంటే ముందు ప్రధాన ప్రతిపక్ష నేతనే అని చెప్పుకునే రాజీవ్ గాంధీని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను వీటలన్నిటికీ సమాధానాలు చెప్పి భవిష్యత్తులో నువ్వు ఏ డయాస్ మీదైనా ఏం మాట్లాడాలనుకున్నా నీ ఇష్టం వచ్చిన మాట్లాడు వాటిలకి సమాధానాలు మా దగ్గర రెడీగా ఉంటాయి నువ్వు ఒకటో రెండో మర్చిపోతానని మొత్తాన్ని కూడా కాయితం రాసుకొచ్చాను. ఇయాళ నేను సంగతి ఏంటో చూస్తున్నాను రాహుల్ గాంధీ ఇప్పుడు భారత భూభాగాన్ని చైనా 2022 లో ఆక్రమించింది అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు కదా దాని మీద సుప్రీం కోర్టు నీకు చిట్టలు పెట్టింది అది నిజమా కాదా రెండు చాలా దశాబ్దాలుగా నెహ్రూ కుటుం అని చెప్పుకునే మీరు ప్రస్తుతం కాంగ్రెస్ నాటి యొక్క నేత అయినటువంటి మీరు దేశ ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు కానివ్వండి నిజాలు కానివ్వండి వాటి గురించి ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అనేది ప్రస్తుతం భావతరాలకు వాస్తవాలు తెలచేయడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నించాలని ఉద్దేశంతోనే ఈరోజున ఈ ఛానల్ వారితో మాట్లాడడానికి ముందుకు వచ్చాను. మీకు ఈరోజు నేను మీడియా వేదికగా దేశ ప్రజలకి గుండె బద్దలైపోయే కొన్ని విషయాలని తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే మీ తల్లిగారైనటువంటి ఆంటోనియా ఆల్బెనో మైనో అనే సోనియా గాంధీ రష్యన్ కేజీబి లో ఒక ఇన్ఫార్మెంట్ గా పని చేశారని చెప్పి జనం అనుకుంటున్నారు మీరేం సంబంధం చెప్తారు నోట్ చేసుకో రాహుల్ గాంధీ ఇట్లన్నిటికి నువ్వు సమాధానాలు చెప్పాలి ఎందుకంటే నేను దేశ ప్రభావి దేశ ప్రధాని చెప్తున్నావు కాబట్టి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు పట్టలే నువ్వు సమాధానాలు చెప్పాల్సినటువంటి అవశ్యకత ఉంది కాబట్టి నిన్ను ఖచ్చితంగా మేము వేలుపట్టి చూపించి ప్రశ్నిస్తున్నాం సమాధానాలు చెప్పు మీ అమ్మగారు ఇంజనీరింగ్ లో ఏం డిప్లమా చేయలేదని ఆవిడ టెన్త్ క్లాస్ కూడా చదవలేదని మాయ మాటలతోటి అబద్ధపు సంగతులతోటి భారతదేశంలో అప్పటికి ఒక గొప్ప కుటుంబంగా చెప్పుకునే నెహ్రూ గురుంలోకి ఒక పథకం ప్రకారం ఆవిడ ఎంటర్ అయ్యారని జనం అనుకుంటున్నారు మీరు ఏమంటారు 1971లో పాకిస్తాన్కి భారతకి యుద్ధం జరిగినప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు గారు ఇటలీ పారిపోయారని లేదా ఇటలీలో తల దాచుకున్నారని ఎన్నో అపోహలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ సమయంలో మీ తల్లిగారు మీ తండ్రిగారు ఇటలీ ప్రయాణం చేసినట్టుగా వాళ్ళ యొక్క పాస్పోర్ట్ మీద ముద్రలు కూడా ఉన్నాయి. దీనికి మీరేం సమానం చెప్తారు మీ తల్లిగారు 1974 లో ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక ఏజెంట్ గా పని చేశారని మీ తల్లిగారు ఏజెంట్ గా పని చేస్తున్న సమయంలో అందులో మీ తల్లిగారి ఇంటి అడ్రెస్ భారతదేశ ప్రధాని గారి యొక్క ఇంటి అడ్రెస్ ని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం 1953 వరకు కూడా మీ అమ్మగారికి భారతదేశంలో ఓటు హక్కు లేదు ఆవిడ ఇప్పటికీ కూడా ఇటాలియన్ దేశ పౌరులుగానే ఇదవుతున్నారు 1983లో ఆవిడకి భారతదేశంలో ఓటు హక్కు వచ్చిన తర్వాత 1984 లో అత్యంత కిరాతకంగా దేశ ప్రధాని హత్య చేయడం జరిగింది. దీనిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి 83లో ఈవిడికి ఓటు రావడం ధర్మిల అత్యంత కిరాతకంగా ఈ దేశ ప్రధాని హత్య చేయబడ్డము దీని పట్ల ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి వీటిలకి మీరు ఏం సమాధానం చెప్తారు అదేవిధంగా మీ తండ్రి గారి యొక్క హత్యానంతరం డాక్టర్స్ డిఎన్ఏ నమూనాలను తీసుకునే సమయంలో మీ సోదరి అయినటువంటి ప్రియాంకా గాంధీ గారి యొక్క నమూనాలను మాత్రమే తీసుకొని మీ యొక్క నమూనాలను అడిగినప్పుడు మీరు నిరా నిరాకరించడం జరిగింది. కారణం ఏంటి? పోస్ట్మార్టం సమయంలో ఆ చనిపోని యొక్క బంధువుల యొక్క డిఎన్ఏ నిమూనాలను సేకరించడం అనేది ఒక భాగం ఎందుకంటే ఆయన శరీరం మొక్కలు చెక్కలు అయిపోయింది. ఏ మొక్క ఎవరిదో ఏంటో తెలియని పరిస్థితుల్లో జరిగినటువంటి దారుణ కుర్చ్యం అది. ఆ సమయంలో మీ సోదరు అయినటువంటి ప్రియాంకా గాంధీ గారు తన యొక్క డిఎన్ఏ నమోనాలు ఇవ్ంచినప్పటికీ మీరు ఎందుకు ఇవ్వలేదు ఇది కోటి డాలర్ల ప్రశ్న అంతేకాకుండా మీరు మీ ఎన్నికల అఫివిట్స్ లో మీ దేశం పేరు గాని మీ పూర్తి పేరు గాని తప్పుగా వ్రాశారు అని చెప్పి జనం అనుకుంటున్నారు మీరు ఏమంటారు మీరు ఇంగ్లాండ్ లో ఇన్కమ్ టాక్స్ ఎస్స అని ఇంగ్లాండ్ లో మీకు ఓటు హక్కు ఉందని ఇంగ్లాండ్లో మీకు పాస్పోర్ట్ ఉందని జనం అనుకుంటున్నారు మీరేం చెప్తారు ఇవాల్టి కూడా మీ తల్లిగారు ఇటాలియన్ పౌరుసత్వం కొనసాగుతుందని జనం అడుగుతున్నారు దానికి మీరు గాని మీ తల్లిగారు గాని ఇప్పటికి ఏ విధంగా ఖండించలేదు అంటే మీ తల్లిగారు ఇప్పటికీ కూడా ఇటాలియన్ పౌరురాలుగానే కొనసాగుతున్నారా అని దేశ ప్రజలు భావిస్తున్నారు. మీ చిన్నాన్న గారు సంజయ్ గాంధీ గారు హూ కిల్డ్ మై ఫాదర్ ఫిరోజ్ గాంధీ అండ్ వై అనే ఒక పుస్తకాన్ని ఛాయా చిత్రాలతో సహా వ్రాయడం జరిగింది. ఆ పుస్తకం రాసిన కొంత కాలానికి దేవకాంత్ బాలువ అని అప్పటి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకులతోటి ఇందిరా గాంధీ గారు ఈ పుస్తకం విషయమై పలుమార్లు సంజయ్ గాంధీ గారితో చర్చించినప్పటికీ కూడా ఆ వివరాలు తెలియని కారణంగా అత్యంత అనుమానాస్పద పరిస్థితులలో సంజయ్ గాంధీ గారు కూడా మరణించడం జరిగింది. సంజయ గాంధీ గారి మరణానంతరం గొలుసుకట్టు సంఘటనలుగా సంజయ గాంధీ గారి భార్య అయినటువంటి మనేకా గాంధీ గారి తండ్రి గారు రోడ్ మిషప్ లో చనిపోయారు. సంజయ్ గాంధీ గారికి అత్యంత సన్నిహితులు అనే వాళ్ళందరూ కూడా రోడ్ మిషప్స్ లో చనిపోయారు. కారణాలు ఏమిటి దీని వెనకాల ఏమన్నా ఒక పథకం ఉందా ఒక వ్యోరచన ఏమనా ఉందా అదేవిధంగా రాజీవ్ గాంధీ గారికి అత్యంత ఆప్తుైనటువంటి వ్యక్తులు మాదరా ఇండియా గారు గాని రాజేష్ పైలట్ గారు గాని వీళ్ళంతా కూడా విమాన ప్రమాదాల్లోనే మరణించి ఉన్నారు. ఇదంతా కూడా కాకతాళీయంగా జరిగిందా లేదే ఏదైనా పథకం ప్రకారం జరిగిందా అనేది ఈ దేశ ప్రజలందరినీ వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న దీనికి సమాధానం చెప్పడం దేశ ప్రధాన ప్రతిపక్ష నేతగా అని చెప్పుకునే మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము ప్రశ్నిస్తున్నాం మీరు సమాధానం చెప్పండి. అదేవిధంగా మీరు మాట్లాడితే భారత రాజ్యాంగాన్ని మోడీ గారు మార్చేస్తారు భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు మార్చేస్తారు అని అంటా ఉంటారు కదా భారత రాజ్యాంగం 1950 జనవరి 26 తారీకున అమల్లోకి వచ్చినప్పటి నుంచి 395 నిబంధనలు ఎనిమిది షెడ్యూల్తో ఒక అద్భుతమైనటువంటి లిఖిత అదృడ రాజ్యాంగంగా ప్రవేశపెట్టినటువంటి ఆ రాజ్యాంగం ప్రధాన అనంతర కాలంలో నేడు 448 నిబంధనలు 12 షెడ్యూల్తో విరాజులుతున్న సమయంలో ఈ మధ్యకాలంలో భారత రాజ్యాంగం పై 118 దాడులు జరిగాయి. 118 అమెండ్మెంట్స్ జరిగాయి. అందులో 60 శాతం అమెండ్మెంట్స్ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. మీరు మీ పార్టీ దేశాన్ని పరిపాలిస్తుండగా అమల్లోకి వచ్చిన రాజ్యాంగం మీ పార్టీ అధికారంలో ఉండగానే 60% అమెండ్మెంట్స్ కి గురయిందంటే లోపం ఎవరిది అంటారు రాజ్యాంగం రాసిన వ్యక్తులదా రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన వ్యక్తులదా అమెండ్మెంట్స్ చేసిన వ్యక్తులా లేకపోతే కాలానుగుణంగా జరిగిన మార్పులతో రాజ్యాంగం అమెండ్మెంట్ జరిగిందని మీరు మాయ మాటలతో జనాల్ని మబ్బి పట్టడానికి ప్రయత్నం చేసినట్టయితే ఆ సమాధానం కూడా క్లియర్ గా చెప్పండి ఆ కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు ఏంటి 1975లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర లౌకిక రాజ్యాంగంగా మార్చినప్పుడే ఈ దేశపు రాజ్యాంగాన్ని ఒక చీకటి గదిలోకి నెట్టివేయడం జరిగింది. ఇందిరా గాంధీ గారు రాజనారాయణ గారి మీద ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు రాజనారాయణ గారు కోర్టులో ఆ ఎన్నికను సవాలు చేస్తూ పిటిషన్ దాఖల చేయడం జరిగింది. ఆధారాలతో ఇందిరా గాంధీ గారు మిసప్రాపరేషన్స్ చేశారనే విషయాన్ని కోర్టు వారు ధృవీకరించి ఇందిరా గాంధీ గారిని ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ విధంగాను ఆవిడ యొక్క ఎన్నికను చెల్లదని తీర్పు చెప్పడం జరిగింది. అందుపై ఆగ్రహించినటువంటి మీ నాయనమ్మగారు ప్రజాస్వామన్ని ఉక్కు పాదంతో నలిపేసి 1975 జూన్ 25వ తారీకు అత్యవర్గ పరిస్థితిని పెట్టడం జరిగింది. ఈ అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ఇందిరా గాంధీ గారు పెట్టినప్పుడు మీ కాంగ్రెస్ నాయకులకి అది ప్రజాస్వామ్యాన్ని తొక్కువేయడం అనిపించలేదా రాజ్యాంగాన్ని నాశనం చేయడం అనిపించలేదా అంటే మీరు చేసే శృంగారం ఎదురువాళ్ళు చేస్తే వ్యభిచారమా అని దేశపు పౌరులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు ఈ మధ్యకాలంలో అంటున్నారు ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అని అసలు డకానమీ అంటే ఏంటండి అసలు ఎకానమీ అంటే ఏంటండి మీకు ఎకనామిక్స్ గురించి బాగా తెలుసా అండి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి ఎందుకు వెళ్తుందో మీకు తెలుసా క్రమక్షణోపాంత ప్రయోజన సూత్రం అంటే ఏంటో మీకు తెలుసా కన్స్ూమర్ సర్ప్లస్ అంటే ఏంటో మీకు తెలుసా కీన్స్ ద్రవ్యతాభిరుచి వడ్డీ సిద్ధాంతం అంటే ఏంటో మీకు తెలుసా గిఫెన్ వైపరిత్యం అంటే ఏంటో మీకు తెలుసా వికాద బాడక సిద్ధాంతం మీకు తెలుసా ఏమి తెలియవు ఓ హాఫ్ అండ్ టీ షర్ట్ తీసుకొచ్చి ఇలా ఇలాగ వెళ్ళాలాగాని ఎదురు చెప్తావు సమాధానం చెప్పు బాధ్యత నీకు ఉంది రేపు పొద్దునే ప్రధానమంత్రి అయిపోతాను అంటున్నావు కదా రాహుల్ గాంధీ తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది. మీరు వెనజులా నివాసి అయినటువంటి స్పాన్యార్డ్ ఆర్కిటెక్ట్ అలెగ్జాండ్రియా అనే అమ్మాయిని ప్రపోజ్ చేశారని ఆమె మీ ప్రపోజల్ ని రజగట్ చేసిందని జనం చెప్పుకుంటున్నారు మీరేం సమాధానం చెప్తారు దీనికి కూడా సమాధానం చెప్పల్సినటువంటి బాధ్యత మీకు ఉందండి. మీరు వివాహితులా కాదా మీకు బిడ్డలు ఉన్నారా లేదా మీ భార్య పేరఏంటి మీ బిడ్డల పేరుఏంటి మీరు ఇంగ్లాండ్లో ఇన్కమ్ టాక్స్ కడుతున్నారు కదా అక్కడ మీ పేరు ఏమనా ఉంటుంది ఈ వేరవాళ్ళ కంపల్సరీగా కావాలి ఇవన్నీ కూడా మాకు తెలియజేసినటువంటి బాధ్యత మీకు ఉంది. దేశపు ఓడర్లుగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దేశంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నాయకులైనటువంటి జయప్రకాష్ నారాయణ గారిని అటల్ బిహారీ వాజ్పేయి గారిని లాల్కృష్ణ అద్వాని గారిని జాజ్ ఫెనాడేజస్ గారిని మధు దండావతి గారిని అలాంటి కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కూడా జైళ్లల్లో పెట్టి ప్రజాస్వామ్యం గొంతు నొక్కేసింది. కాన్స్టిట్యూన్సని సర్వనాశనం చేసింది. మీ నాన్నమ్మ గారు అని చెప్పి దేశ ప్రజలందరికీ తెలుసు మీరు ఇంకా మసిపూసి మారడికాయ చేసి జనాలని మోసం చేయాలని చూస్తున్నారు అంత అధికార దాహంతో ఉన్న మీరు దేశ ప్రధాని అయితే దేశానికి మేలు జరుగుతుందా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. 1971 యుద్ధంలో 93వేల మంది పాకిస్తాన్ సైనికులు మనకు బందీలుగా దొరికితే పాకిస్తాన సైనికులందరినీ కూడా సుమారు ఆరు మాసాల పాటు బిర్యానీలు స్వీట్స్ రకరకాల ఆహార పదార్థాలతో వారికి భోజనం పెట్టి అత్తవారింటి సాగినింపినప్పుడు సాగినింపేవే అంటే మీ నాయనమ్మ సంగతి మాట్లాడుతున్నాను. భారతీయ సైనికులని బందీలుగా పట్టుకున్న వాళ్ళందరిన నిర్దాక్షణంగా బార్బేరియస్ గా అనాగరికంగా పాకిస్తాన్ వారు చంపేసినప్పుడు మా అపర కాళిక మా నానమ్మ మా నానమ్మ ఐరన్ లేడీ అని చెప్పుకునే నువ్వు ఇందుపై ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రశ్నించగలవా ఇలాగా ఎందుకు జరిగింది అని ప్రశ్నించగలిగావా నీకు అధికారం కావాలి ఇంకేమ అక్కర్లే దేశం ఏమైపోయిందో నా నీకు అవసరంలే ప్రజలు ఏమైపోయినా నీకు అవసరంలే నువ్వు బాగుండాలి మీ అమ్మగారు బాగుండాలి మీ బావగారు రాబర్ట్ వాదరావు గారు మీ అక్క బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి దేశం ఏమైపోయినా పర్వాలే మీరు ఈ దేశానికి ఈ దేశ పౌరులకి చెప్పవల్సినటువంటి సమాధానాలు ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం రాహుల్ గాంధీ ముందు వీటలకి సమాధానాలు తయారు చేసుకో గారు

No comments:

Post a Comment