Thursday, May 21, 2026

Life After Death 80 Year Old Woman | మరణం తరువాత ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చెప్పిన మహిళ |

Life After Death 80 Year Old Woman | మరణం తరువాత ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చెప్పిన మహిళ |

Author Name:Prime9 Telangana

Youtube Channel Url:https://www.youtube.com/@prime9telangana

Youtube Video URL:https://www.youtube.com/watch?v=J3ZuuUxidZA



Transcript:
(00:00) మనిషి తన మేదస్సు పరిశోధన తత్వంతో ఇప్పటివరకు దాదాపు భూమిమీద ఉన్న అన్ని రహస్యాలను చేదించుకుంటూ పోతున్నాడు. చివరికి ఈ విశ్వంలో ఉన్న మిగతా గ్రహాలను సంగతులను కూడా తేల్చడానికి కంకణం కట్టుకొని పరిశోధనను కొనసాగిస్తున్నాడు. కానీ ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నాడు. అది అతడి మరణం తర్వాత ఏం జరుగుతుంది? జీవితం ముగిసి చివరి శ్వాస వదిలన తర్వాత మనిషి ప్రయాణం అసలు ఎటు ఎక్కడికి వెళ్తాడు అనేది మాత్రం బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది.
(00:30) దీంతో మరణం తర్వాత ఏంటనేది మనిషికి అంత చిక్కని ప్రశ్నలానే ఉండిపోయింది. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా మనిషి ఈ శరీరాన్ని వదిలి తర్వాత తానేటు అన్న దానికోసం శోధిస్తూనే ఉన్నాడు. మరి ఈ క్రమంలో మూడు సార్లు చనిపోయిన బ్రతికిన ఓ మహిళ చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.
(00:53) ఇంతకీ ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానిది చూసిన ఆ మహిళ చెప్పిన మాటలుఏంటి అసలు మరణించిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం సాధ్యపడుతుందా లెట్స్ వాచ్ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది శరీరం నుంచి ప్రాణం పోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ప్రపంచానికి అంత చిక్కని ప్రశ్న ఇది. ఈ మిస్టరీకి సమాధానం మనిషికి దొరికే ఛాన్సే లేదు.
(01:16) ఇక ఇవన్నీ విషయాలు కాస్త పక్కన పెడితే ప్రస్తుతం అమెరికాకు చెందిన పాస్టర్ నార్మా ఎడ్వర్డ్స్ అనే మహిళ అనుభవాలు ప్రపంచానికి విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని మేరీలాండ్ కు చెందిన 80 ఏళ్ల పాస్టర్ నార్మా ఎడ్వర్డ్ చెబుతున్న విషయాలు సైన్స్ కు కూడా సవాలుగా మారుతున్నాయి. అయితే ఇక్కడ అందరికంటే పెద్ద విచిత్రం ఏంటంటే ఎడ్వర్డ్స్ ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు క్లినికల్ గా మరణించి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చింది.
(01:41) ఆ మరణ ప్రయాణంలో ఆమె చూసిన దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చొచ్చినియాంశం అవుతున్నాయి. ఎడ్వర్డ్స్ నార్మాకు 20 ఏళ్ల వయసులో మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు ఆమె చనిపోయిందని ధృవీకరించారు. ఆ సమయంలో తన ఆత్మ శరీరం నుంచి విడిపోయిందని చెప్పిన ఆమె ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు తనను బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలను పైనుంచి చూసినట్లు ఆమె వివరించారు.
(02:01) అది కేవలం భ్రమ కాదు ఒక అతీంద్రియ అనుభవం అని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఇక అప్పటి నుంచి ఆమె ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈ ఆత్మశోధన జతయింది. దీంతో మరణాంతర స్థితి గురించి నార్మా చెప్పిన వివరాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. తాను ఒక చీకటి సురంగం గుండా అత్యంత వేగంగా ప్రయాణించి చివరకు అద్భుతమైన తెల్లని కాంతిని చేరుకున్నట్లు ఆమె తెలిపారు.
(02:23) అక్కడ ఒక బారి స్క్రీన్ పై ఆమె జీవితం మూడు భాగాలుగా ప్రదర్శించబడింది. మరణించిన తన సోదరుడిని అక్కడే కలిశానని మరణం అనేది ముగింపు కాదు జీవితం శాస్వమైనది కాదు అనేది సందేశం తనకు లభించిందని ఎడ్వర్డ్స్ తన అసాధారణ అనుభవంతో కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. అయితే ఒకసారి శరీరం నుంచి ఆత్మ వేరు అయిన తర్వాత తిరిగి అది శరీరంలోకి ప్రవేశించాలన్నది ఒక బాధాకరమైన ప్రక్రియ అని ఎడ్వర్డ్స్ చెప్పింది.
(02:50) తన ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించినప్పుడు మొత్తం విశ్వాన్ని ఒక చిన్నటి కప్పులోకి బలవంతంగా పిండేసినంత నరకాన్ని అనుభవించాను అని ఆమె వేదనను గుర్తు చేసుకున్నారు. ప్రాణం తిరిగి వచ్చిన తర్వాత నార్మలో కొన్ని మానవాతీత మార్పులు వచ్చాయి. ఆమె మనుషులను చూసినప్పుడు వారి శరీరంలోని అంతర్గత అవయవాలు కనిపించేవట. ఏదో తెలియని అతింద్రియ శక్తి తనలో ప్రవహిస్తున్నట్లు ఆమె గ్రహించారు.
(03:13) 2024 నవంబర్ లో మరో రెండు సార్లు గుండెపోటు వచ్చిన భూమిపై నీ పని ఇంకా పూర్తి కాలేదు అని దేవదూతల సందేశంతో ఆమె మళ్ళీ కోలుకుందట. అయితే ఎడ్వర్డ్స్ తన అనుభవంతో మరణం అంటే భయం వద్దని చెప్తుంది. మరణం అనేది గదిలో ఒక వైపు నుండి మరో వైపుకు వెళ్ళడం లాంటి మార్పు మాత్రమేనని దానికి భయపడాల్సిన అవసరం లేదు అని ఆమె చెప్తున్నారు. మరణం అంటే కేవలం దేహం రాలడమే తప్ప ప్రయాణం ఆగదని ఆమె చెబుతుంది.
(03:36) మొత్తానికి నార్మా ఎడ్వర్డ్స్ అనుభవాలు ఆధ్యాత్మిక పారానార్మల్ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఒక కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుతం నార్మా తన మిగిలిన జీవితాన్ని మరణ సేయర్పై ఉన్నవారికి భరోసాను ఇవ్వడానికి కేటాయిస్తున్నారు. అయితే మనిషి జీవితంలో తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వచ్చేది మరణం.
(03:55) ఇక మరణం వచ్చే ముందు కనిపించే సంకేతాలను చూసినట్లయితే మరణం వచ్చే ముందు మన ముఖం మధ్యంలో కనిపించదట. నీళ్లల్లో చూసినా నూనెలో చూసినా కూడా మన ముఖం కనిపించదని చెప్తున్నారు. మరణం వచ్చే ముందు ఎన్ని రంగులు ఉన్నా అన్ని నల్ల రంగులోనే కనిపిస్తాయని నడిచేటప్పుడు నీడ కూడా నేల మీద పడదని చెప్తున్నారు కొందరు. మరణం వచ్చే ముందు నాలుక పెద్ద సైజులో బయటకు వస్తుందని చనిపోయే వారికి ఖచ్చితంగా అది అర్థమవుతుందని చెప్తున్నారు.
(04:19) అంతేకాదు మరణ సంకేతంగా ఎడమ చెయ్యి దానికి అదే అదురుతోందని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు సూర్యుడు చంద్రుడు ఆకాశం మొత్తం ఎర్ర రంగులో కనిపిస్తాయని బ్లూ రంగులో ఉండే ఈగలు తన చుట్టూ ఐదారు సార్లు తిరుగుతాయని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు మనకు కలలో గుడ్లగూబ గాని ఖాళీ చేసిన ఊరు కానీ కనిపిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్యులు.
(04:42) ఇక మొత్తానికి మరణం మనిషికి తత్యమైనా దానికంటే ముందు జీవితంలో ఏం జరుగుతుంది అదేవిధంగా దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రం మనిషికి పెద్ద మిస్టరీే

No comments:

Post a Comment