Tuesday, April 14, 2026

The Woman Who Changed Thousands of Lives | Siddha Mangala Stotram | Nirmala Devi #sreesannidhitv

The Woman Who Changed Thousands of Lives | Siddha Mangala Stotram | Nirmala Devi #sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2Gb8SBXhdsg



Transcript:
(00:21) శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను ఎందరో గురువులను మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చు ఎన్ని కష్టాలైనా పడొచ్చు ఎన్ని కర్మలైనా మనల్ని వెంటాడొచ్చు మన బంధువులు కావచ్చు మన మిత్రులు కావచ్చు లేదు అంటే సాక్షత దైవమే కావచ్చు వీళ్ళందరూ కూడా మనల్ని రక్షించలేని స్థితిలో ఉన్నప్పుడు కేవలం ఒక గురు పాదాన్ని మనం పట్టుకుంటే గనుక అన్నిటి నుంచి మనం బయట పడతాం. గురువుని
(01:00) కాదని ఎవరు కూడా చేయలేరు భగవంతుడు కూడా సాధ్యం కాదు వారికి సాధ్యంగానే కూడా మనం గురుపాదాలను ఆశ్రయిస్తే గనుక సాధ్యం. ఆ తత్వాన్ని తెలుసుకొని గురుభక్తిని ప్రపంచం నలుముల్ల వ్యాప్తి చేస్తూ దత్త బిడ్డలుగా అందరినీ తయారు చేస్తూ ఆ దత్త బిడ్డలందరికీ అమ్మగా ఈరోజున మనందరి ముందుకు వచ్చారు నిర్మలాదేవి గారు మరి అలాంటి వారు వారి యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించారు.
(01:25) ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మ నమస్కారం అండి బాగున్నారా సార్ జై గురుదత్త జై గురుదత్త అండి అమ్మ ఈరోజు మన సత్సంగాన్ని ప్రారంభించడానికి ముందు గురుప్రదత జై గురుదత్త అండి శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
(02:12) కాశాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మ కరేన శంఖం చక్రం గదాభూషిత భూషణ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్ జై గురుదత్తమ్మ జై గురు దత్తమ్మ మీ లోపల అణువ అణువులోన కణకణంలోనూ ప్రతి రక్తబట్టలోన కూడా దత్తుడు నిండిపోయి ఉన్నాడు శ్రీపాద శ్రీవాళ్ళు కూడా నిండి ఉన్నాడు అవును అంటే ఎప్పుడు మీ జీవితంలోకి శ్రీపాద శ్రీవాళ్ళ కూడా ప్రవేశించాడు.
(02:51) ఫస్ట్ నాకు అమ్మ అమ్మవారి భక్తరాలండి లలితాదేవి అమ్మవారి ఉపస్సకరాలని తర్వాత మాది తిరుపతి ఇంకా స్వామి వెంకటేశ్వర స్వామి మీకు తెలియంది ఏముంది స్వామి వెంకటేశ్వర స్వామి ఇంతే తెలుసు తప్ప నాకు గురువుల గురించి దత్తాత్రేయ స్వామి గురించి అసలు ఏమి తెలియదు ఒక 40 ఏళ్ళ క్రితం మేము గుడివాడు రావడం జరిగింది. అప్పుడు ఇంకా బాబా మన అదే శ్రీ సాయినాధుడు గాని ఇలా మహాత్ముల గురించి గురుచరిత్ర గురించి పట్టుకోవడం జరిగింది.
(03:16) గురుచరిత్ర ఎప్పుడైతే చదివానో ఓ దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకోవాలి ఇంత అద్భుతం కదా ఆయన గురు అనుగ్రహం పొందాలంటే ఇంత కష్టమా ఇంత సులభమా కష్టం ప్లస్ సులభం రెండు ఉన్నాయి కదా అట్లాంటి నేను గురువు గురించి తెలుసుకోవాలని పట్టుకున్నాను. ఆ గురు చరిత్ర ఎప్పుడెప్పుడు అలా చదువుతూ ఉంటే గురువు అనగం గురు స్వప్న దర్శనం ఇవన్నీ జరిగాయి.
(03:37) మ్ గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి గురించి నరసింహ సరస్వతి శ్రీపాదవల్ల స్వామి ఇలా తెలుసు కదా అప్పుడు శ్రీపాదవల్లభ స్వామి గురించి ఆయన చరిత్ర పుట్టుంటే బాగుంటుంది అనిపించింది నాకు ఎందుకంటే ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు వస్తాయి కదా దాంట్లో మొత్తం తెలుసుకుంటే ఎంత బాగుండేది అనిపించింది. నిజంగా అనుకున్న కొంత కాలానికి ఒక 18 సంవత్సరాల క్రితం 17 సంవత్సరాల క్రితం చరితామృతం పరాయణం వచ్చిందన్నమాట అంటే శ్రీపాదుల చరితామృతం అప్పుడు ఇంకా అప్పటినుంచి స్వామిని పట్టుకొని ఆయన లీలలు ఆయన ఎన్నో మహిమలు చూసి పలకించిపోతుంటాను అట్లా స్వామికి దగ్గరయ్యాను
(04:10) శ్రీపాద శ్రీవల్లభులను గాని గురువులు గాని ఈ దత్త మార్గాన్ని గాని పట్టుకుంటే ముందు మన సాంసారికంగా గాని ఆర్థికంగా గాని ఇవన్నీ చాలా ఇబ్బందులకు గురి చేసి లేనిపో లేని స్థితికి తీసుకొస్తాడు అని చెప్తుంటారు అట్లా అలాంటి ఇబ్బందులు ఏమి ఎదురుకోలేదు అసలు ఏమ లేదండి అది నిజంగా అబద్ధం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు జనక మహారాజు ఆయన అక్కడ ఉండి మా రాజయ్య కూడా ఆయన ఎంత ఇదిగా అద్భుతంగా అనుభవించాడో అందరికీ తెలుసండి కాబట్టి మన సంసారంలోన ఉంటూ కూడా ఎన్నో అద్భుతంగా చేసుకోవచ్చు సంసారానికి భక్తికి సంబంధం లేదు అని కచ్చితంగా చెప్తాను సార్ ఎందుకంటే నేను ఆ రోజు నుంచి కూడా పోనీ
(04:44) ఇంట్లో భక్తి పూజ కూడా కాదండి. ఉమ్ నేను కథ పాతికి సంవత్సరాలుగా బయటిక వచ్చి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాను చేస్తున్నాను కూడా కాదు చేపిస్తున్నారు స్వామి నాతో తర్వాత ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది అలాగే బయట వాళ్ళ ప్రేమ ఉంది కాబట్టి ఇలా అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు సిద్ధమంగళ స్తోత్రం విస్తృతంగా స్వామి ప్రచారం చేయిస్తున్నారు మరి ఇవన్నీ నాకు సంసారంలో అడ్డం అనుకుంటే నేను చేపించలేను కదండీ ఇది ఒక ఆడవాళ్ళ అందరూ అనుకుంటారు ఇంట్లో సంసారానికి ఆ బంధం ఏమో ఇవన్నీ భక్తికి అనుకొని లేదండి మనసు ఉంటే స్వామి మీద మనకు ప్రేమ ఉంటే అద్భుతంగా ముందుకు సాగిపోవచ్చు
(05:17) నేనైతే అలా సాగిపోతున్నాను సార్ అంటే శ్రీపాద శ్రీవల్ల చరితామృతం మొట్టమొదటిసారిగా మీరు చదువుతున్నప్పుడు దానిలో మిమ్మల్ని బాగా కట్టిపడేసిన అంశం ఏంటి కట్టిపడవేసిన అంశం అంటే సిద్దమ్మ మంగళా స్తోత్రం అండి నాకు బేసిక్ గా చాలా ఇష్టం పాటలు అంటే చాలా ఇష్టం మూడో రోజు పారాయణలో వస్తుంది అన్నమాట నేను పారాయణంగా కూడా చదవలేదు ఏదన్నా నా దగ్గర ఒక గ్రంథం వస్తే వెంటనే అది చదివేయడం నాకు బాగా బుక్కు పురుగును అన్నమాట చదివేస్తాను అప్పుడు అది అబ్బా ఏంటిది బాపనారుడు నోటి వింటన్న భాగ్యవంతుడు అని ఉంది అని చెప్పేసి నేను ఆ సిద్ధమంగళ సూత్రాన్ని చూసా
(05:51) మామూలు నేను దాన్ని ఒక పద్యం లాగా చదవలేదు. అది అది తెలియదు నేను అప్పుడు వినలేదు ఎప్పుడు కూడా నా నోటికి నాకు పాటలు అంటే బాగా ఇష్టం కాబట్టి నా అంతటి నేనే ట్యూన్ చేసుకొని కొన్ని కొన్ని పాటలు నేనే రాసుకొని పాడిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట అప్పటికి అందుకని అరే ఇది బాగుంది కదా అని నా ట్యునింగ్ లో నేను పాడుకోవడం మొదలుపెట్టాను సార్ సిద్ద మంగళసూత్రం అలా ఆ గ్రంధం అంతా అయిపోయిన తర్వాత దాన్ని నేను రోజు కూడా పారాయణం చేసుకోవాలి అంటే చదవాలి అనిపించింది ఎందుకంటే నాకు దానిలో బాగా నచ్చిన మాట జయ విజయిభవ దిగ్విజయి భవ శ్రీమఖండ శ్రీ విజిట్ అబ్బా ఎంత బాగుంది
(06:26) కదా అని చెప్పి నాకు అది బాగా ఆకట్టుకుందేస్తుంది. ఎట్లా అది ఒకసారి మాకు వినిపిస్తారా వాడి తప్పకుండానండి అయ్యో అది నా ప్రాణం నా శ్వాస నా ద్యాస మొత్తం నా సర్వస్వం నా సిద్ధ మంగళ స్తోత్రం నా శ్వాస ఉన్నంతవరకి కూడా నా సిద్ధమంగళ స్తోత్రమే నా జీవితం నా ఆయుధం కూడా మళ్ళీ మరుజన్మ ఉంటే కూడా నేను సిద్ధమంగళ స్తోత్రాన్నే దాన్నే ప్రచారం చేయడానికి మళ్ళీ భూమి మీద కూడా వస్తానండి అంత నాకు ఇష్టం శక్తివంతమైంది ఎంతో మంది అవధూతలను కలుసుకునే అదృష్టం ఈరోజు నాకు కలిగింది అంటే కేవలం గురు అన గృహం మూలాన సిద్ధమంగళ సూత్రం మూలా అది నేను ఏదో అనుకున్నాను
(07:04) పరిస్థితిలో ఇది చదివిన చోట సిద్ధులు అదృశ్య రూపంలో ఉంటారు మహాత్ములు వచ్చి దీవిస్తారు అలాగే ఆ స్పర్శ హస్త కరా దర్శనం మనకు కలుగుతుంది అంటే ఏ అందరూ ఇలా రాస్తారులే అనుకున్నానండి కాదు కాదు అనుకోవడం వేరు అనుభవించడం వేరు కదా అని దాంట్లో అద్భుతంగా అనుభవించి నేనే కాదు ఇది అందరికీ అందాలని నేను రావడం జరిగింది సార్ ఇంట్లో నుంచి బయటికి కాబట్టి మీరు అడిగారు మీకోసం ఒకసారి పాడండి ఫస్ట్ లో ఆ సిద్ధమగలతానికి వెళ్ళపోకుండా ముందుగానే శ్రీపాద స్వామి మంత్రం లాగా అది నిజంగా చాలా అద్భుతమైన మహా మంత్రం అని కూడా అనుకోవచ్చు ఈ మహా మంత్ర రాజ్యాన్ని
(07:43) చదివి ఎంతో మంది కూడా ఎంతో అనుభవాలు పొందారు కాబట్టి దాంతో మొదలు పెడతాను శ్రీపాదరాజం శరణం ప్రపద్ శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీమదనంతా శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాదా జయ విజయీ భవదిగ్వి విజయీ భవ శ్రీమలఖండ
(08:29) శ్రీ విజయీ భవ మాతా సుమతి వాక్షల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ సత్యఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయి భవ సిమదఖండ శ్రీ విజయి భావ సవిత్రు కాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ తోచౌపాతి దేవలక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీ
(09:16) చరణ జయ విజయీ భవ దిగ్విజయి భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూ రూపినీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ సిమదఖండ శ్రీ విజయీ భవ సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీటికాపుర నిత్యవిహార మధుమతి దత్త మంగళరూప ప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమత్ అఖండ శ్రీ విజయీ భవ
(10:04) దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవదూత చింతన దిగంబరా ఇలా పాడతానండి రోజు కూడా ఎన్నిసార్లు పారాయణం చేయాల సిద్ధమంగళ స్తోత్రం రోజుకి రోజుకి ఎన్నిసార్లు అని చాలామంది కూడా 11 సార్లు చదవండి లేదా 108 సార్లు చదవండి ఇలాగ చెప్తూ కూడా ఉంటారు. కానీ నేనైతే మాత్రం అందరికీ ఒకటే చెప్తాను ఫస్ట్ నేను 108 ఇళ్లల్లో 108 సార్లు ఫస్ట్ చేయించాను సార్ ఇది ఒక సంకల్పం పెట్టుకొని ప్రతి ఇంట్లో 108 సార్లు జరగాలని అలా చేయించాను.
(10:41) ఉమ్ కానీ రాను రాను కూడా మనకు ఆ 108 అనేటప్పటికి అందరూ భయపడి అయ్యో 108 సార్లు పెట్టుకోంటే నాలుగు గంటలు కింద కూర్చోవాలా ఇలాని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఎందుకు చేయాలి 108 సార్లు గాని లేదా 40 సార్లు గాని లేదా ఇన్ని సార్లు అంటే మనసు కనీసం ఒక్కసారైనా లగ్నం అవుతుంది కదా అని మనకు మనసు నిజంగా లగ్నం అయితే ఒక్కసారి చదివిన చాలాసార్లు మాట్లా భక్తితో శ్రద్ధతో ఆ స్వామితో తాదాప్యం చెందుతూ పాడితే ఒక్క ఒక్కసారైనా చాలు అని నేను అదే చెప్పాను సార్ అందరికీ ఇంకా ఎప్పుడు నిరంతరం అలా చదువుతూ ఉంటే మనసులో అది ఒక నాటుకుపోయి అది మనం ఏ పని
(11:18) చేసినా కూడా అది అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటుంది సార్ నా అంటే ఈ సిద్ధమంగళ స్తోత్రంలో స్వామి వారు రహస్యంగా మనకి ఏమేమి మంత్రాలు అందించారు ఏమేమి విషయాలు చెప్పారు ఇది వచ్చి రహస్యము అని స్వామి చెప్పలేదు సార్ ఇది అంటే బాపనారుల వారు అసలు స్వామి పాడింది కాదు ఇది స్వామిని ఉద్దేశించి ఆ బాపనరులు అంటే తన తాతగారు స్తోత్రం చేసి స్తుతించారు స్తుతించారు అంటే నా మనవడి అంటే దత్తుడుగా దర్శనం ఇచ్చాడు ఆయన చేసే అల్లర అల్లర లీలలకి ఆ ఇలా వెళ్తూ ఉంటే ఆ చిన్న పిల్లవాడి లీలలాగా మా చిన్న పిల్లవాడికి ఇంతఇంత చిన్న చిన్న పాదాలు ఉండాలి ఇంత అట్లా వెళ్తూ ఉంటే 16
(11:57) సంవత్సరాల బాలుడులాగా పాదాలు పడ్డాయి ఇంతకీ ఎవరు వెళ్ళింది ఇట్లా అని తన కూతుర్ని సొమమితి మాతని అడుగుతారు. ఇప్పుడు ఇంకెవరమ్మా నాన్న మీ ముద్దుల మనవాడే అని చెప్పి ఇప్పుడు ఆ పాదాల్ని పరిశీలిస్తే ఆ పాదాలు అద్భుతమైన శంకు చక్రాలు మొత్తం అన్ని సమస్తం అక్కడ ఉన్నాయి. అరే అని ఎవరు అని బాపనలు అంతదృష్టితో చూస్తే అప్పుడు ఆయన బాలదత్తుడుగా దర్శనం ఇచ్చాడు.
(12:16) అప్పుడు అప్రయత్నంగా పలికారన్నమాట అంటే ఆయన నుత అంటే పొగడబడడం పొగడించుకోబడ్డాడు శ్రీపాదుడు శ్రీమదనంత శ్రీభూషత అప్పలక్ష్మి నరసింహరాజ అంటే వాళ్ళ నాన్నగారి పేరు స్వామి యొక్క నాన్నగారి పేరు అప్పలక్ష్మి నరసింహరాజ అలాంటి మీ బిడ్డకు జయం జరగాలి దిగ్విషం జరగాలి శుభం జరగాలి వీళ్ళందరినీ స్తుతిస్తున్నాడు అంటే పాడుతున్నాడు విద్యాధరి రాద అంటే సురేఖ అంటే స్వామి చెల్లెల పేరు అన్నమాట ఆ ముగ్గురు మీ చెల్లెలు రాఖి కట్టించుకున్నావయ్యా శ్రీపాదా అలాంటి శ్రీపాదా నీకు జయం జరగాలి నీకు మంచి జరగాలిీ నీకు శుభం జరగాలి అని చెప్తున్నాడు. అలాగే మాతా సుమతి అంటే అమ్మ
(12:49) సుమతి నువ్వు వాక్షల్యంతో నీ బిడ్డను పెంచి పోషించావమ్మ అలాంటి నీ బిడ్డకు జయం జరగాలి దిగ్విజయం జరగాలి శుభం జరగాలి అంటున్నారు. సత్యఋషీశ్వర దుహితానందన బాపనారియ నుత శ్రీచరణ శ్రీచరణ అంటే శ్రీపాదుల పేరు నుత అంటే పొగడబడటం సత్యఋషీశ్వరుడు అనేది బాపనారి యొక్క బిరుదు అండి కాబట్టి సత్యఋషీశ్వర దుహితానందన బాపన అంటే మనవడి తన మనవడిని తనే పొగిడాడు అన్నమాట అయితే అట్లాగా సవిత్రకాటక చేయనైన యజ్ఞం అండి ఆ యజ్ఞం చేయడం మూలానే కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జరిగింది అంటే జననం జరిగింది అంతకుముందు త్రేతా యుగంలో చేశారు ఆ యజ్ఞాన్ని ఆ దానికి పార్వతీ
(13:28) పరమేశ్వరులు సిద్దులు మహాదేవులు అందరూ వచ్చారంట అక్కడికి అప్పుడు ఆ స్వామి నువ్వు ఇక్కడ కలియుగంలో ఒకసారి జన్మించాలని ఈ భరద్వాజ ముని వీళ్ళంతా దత్తున్ని ఉద్దేశించి చేసిన యొక్క యాగం కాబట్టి అడిగితే అప్పుడు అందుకని స్వామి శ్రీపాదశివల కోసం ఇప్పుడు మన పిఠాపురంలో ఈ కలియుగంలో జన్మించిన వలసిన అవసరం వచ్చింది సార్ అట్లాగే పుణ్యరూపిని రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత అంటే రాజమాంబ అంటే స్వామి యొక్క అమ్మమ్మ అన్నమాట సుమతి మాత తల్లి అలాంటి పుణ్యాలకల పుణ్యం చేశవమ్మ అలాంటి సుమతి మాతకి జన్మని ఇచ్చావు ఆ సుమతి మాతే అని అంటే సాక్షాత్తు దత్తుడికి అంటే
(14:05) బిడ్డగా జన్మించి అలా చేసుకున్నావు అలాంటి నీ గర్వం ఎంతో పుణ్యం చేసుకుందమ్మా అని తన భర్త పొగుడుతున్నాడు అక్కడ అలాగే దోచౌపాతి దేవలక్ష్మి గన సంఖ్యాబోధిత శ్రీచరణ అంటే అమ్మ అని భిక్ష అందరి ఇంటికి వెళ్లి స్వామి కొన్ని కొంతమంది ఇంలకు ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్లి దో చౌపాతి నాకు రెండు చపాతీలు పెట్టమ్మా లక్ష్మి అని అడిగేవారట కానీ దీనిలో నిగూడ అర్థం చాలా చాలా ఉందన్నమాట దో అంటే రెండని చవ్వు అంటే నాలుగు అని పతిదేవు అంటే బ్రహ్మ స్వరూపం అని లక్ష్మి అంటే మాయా స్వరూపం అని రెండు నాలుగుతది ఎనిమిది సంఖ్య ఒక విశిష్టమైన ఒక అద్భుత సంఖ్య అని
(14:37) చాలా 24 అక్షరాలు గాయత్రి మంత్రం అని ఆ పరబ్రహ్మం ఎప్పుడు మారదని ఆ లక్ష్మి యొక్క ఆ మాయ అనేది ఎప్పుడు తగు అద్భుత వస్తుంది కదా ఎనిమిది సంఖ్య అట్లా అని చెప్పి చాలా అద్భుతమైన అని కూడా అర్థాన్ని చెప్పారన్నమాట తర్వాత సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద అంటే ఓ సుమతి నందన ముద్దుగా పేరు పెట్టి పిలుచుకుంటున్నారు సుమతి నందన నందనుడు అంటే ముద్దుగా అలాగే నరహరి అంటే అప్ప లక్ష్మీ నరసింహరాజు నరహరి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఓ సుమతి నందన ఓ నరహరి నందన ఎవరు దత్తప్రభువు ఆ దత్తప్రభువు ఎవరు ఓ శ్రీపాదా నీకు జయం జరగాలయ్యా నీకు దిగ్విజయం జరగాలయ్యా నీకు శుభం జరగాల య
(15:14) అని బాపనార వారు తన మనవడిని పొగుడుతున్నాడు. అలాగే పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప ఓ మంగళకరమైనవాడా నిజంగా స్వామిని చూస్తే చాలు కదండీ మంగళకరమైన వాడు కదా భగవంతుడు అందుకని ఓ పీఠికాపురంలో ఎప్పుడు నిత్య విహారం చేస్తూ ఉంటావయ్యా ప్రతిదీ మన పీఠికాపురమే కదండీ అందుకని పీఠికాపురంలో ఎప్పుడు నిత్య విహారం చేస్తూ ఉంటాడు స్వామి ఈరోజు కూడా పల్లకీ సేవ ప్రతిరోజు కూడా జరుగుతుంది అన్నమాట ఆయనకి తాతగారితో వెళ్ళాలంటే మహా ఇష్టం అన్నమాట తాతగారితో ప్రతి రోజు కూడా చిన్నప్పటి నుంచి వేదాలకి వెళ్ళిపోయేవారు స్వామి అందుకని పీఠికాపురావు ఓ నిత్యవి విహారం చేస్తూ
(15:47) ఉండే ఓ స్వామి ఎవరితో మధుమతి దత్త అంటే మధుమతి అంటే అనగాదేవి కదా అనగాదేవితో కూడుకున్న ఓ దత్త ప్రభు నీకు జయం జరగాలయ్యా ఓ శ్రీపాద నీకు శుభం జరగాలయ్యా నీకు దిగ్విజయం జరగాలయ్యా అని అది నిజంగా అంత అద్భుతమైన రహస్యాలతో కూడుకుని ఉన్న ఒక నిజంగా ఒక కలియుగ మహా మంత్రం ఈరోజు ఎంతో మంది అవదూతల దగ్గర చదువుతున్నారు తర్వాత ఒక మహాత్ముల దగ్గర చదువుతున్నారు అందరూ చాలా మంది భక్తులు చాలా దేశ విదేశాల్లో లో చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుందండి అంత దాని ఫలితాన్ని ఎంతో అద్భుతంగా పొందుతున్నారు బాపనాచార్యుల వారు వారి తాతగారు కాబట్టి ఆయన పోగుడుకుంటూ స్తుతిస్తూ స్తోత్రం
(16:27) చెప్పారు అది మనం ఎందుకు చెప్పాలి మరి బాపన అంత తన మనవడిని దత్తుడిగా దర్శించి అంత అనుభూతి చెందుతూ పలికిన ఆ శక్తివంతమైన మహా మంత్రం కదా కాబట్టి వాళ్ళందరూ మనం చదవడం కోసమే పెట్టారు. తాతను పొగిడినప్పుడు మనసులో పొగుడుకొని ఉండొచ్చు కానీ బయటికి అప్రయత్నంగా పలికారంటే మనందరం కూడా చదువుకొని మీరు కూడా అనుగ్రహం పొందండి అని చెప్పినట్టే కదా మరి అంటే ఆయన శుభాన్ని దిగ్విజయాన్ని భగవంతుడికి ఇచ్చే అంత గొప్పవాళ్ళం కాదు మనం ఆయనే మనకి ఇస్తాడు కాబట్టి ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకందరికీ శుభాన్ని దిగ్విజయాన్ని మనకంతా అందుతుందని బాపన్న వారు చెప్పారు
(17:02) సర్ అవును ఎందుకంటే ఒక సుశీల అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఎన్నో కష్టాలకు ఇదయతే అప్పుడు ఆ చెప్తాడఅన్నమాట ఈ యొక్క శంకర్ బట్టి వీళ్ళంతా వెళ్లి కలుసుకుంటూ ఉంటారు కదా దారిలో అప్పుడు ఆవిడ ఇబ్బంది పడుతుంటే అమ్మ కూర్చో అని చెప్పేసి ఆ నామానందుడు అని ఆయన చెప్తారు అమ్మ నువ్వు సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టించు దీని మూలాన నీ భర్త నపుష అంతకందా పోయి మామూలు అతను అవుతాడు అనిని చెప్తే అప్పుడు ఆ రాత్రంతా సిద్ధమంగళ స్తోత్రంతోను దత్తనామ స్మరణంతోను అక్కడ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ పొద్దున్నే ఆయన భర్త వచ్చి ఆమెని తీసుకెళ్ళడం అత్త మామలు వచ్చి ఆమెని
(17:33) తీసుకెళ్ళడం జరుగుతుందండి అంతే అంటే నిజంగా కూడా ఎన్ని కష్టాలైనా కూడా అవలీలుగా ఈ స్తోత్రం చదవ మూలనా ఉత్తాయి సార్ అవును అంటే ఇప్పుడు ఈ సిద్ధమంగళ స్తోత్ర పారాయణం మీరు మొట్టమొదట మీరు చేసుకున్నారు ఇంట్లో అవునండి ఎంత కాలం చేశారు అలా బయటికి తెలియ బయటికి తెలియకుండా అంటే నాది మాది అపార్ట్మెంట్ అండి అందుకని నేను ఏది చేసినా మెల్లగా మనసులో చదువుకోనండి.
(17:55) నాది గట్టిగా బయట చదవడం అలవాటు కాబట్టి నేను చదువుతూ నేను రూపాయ కాయిన్స్ అంటే గుర్తు కోసం వ రూపాయ కాయిన్ పెట్టుకునేదాన్ని అలా చేసుకుంటూ ఉంటే మా ఎదురింటి వాళ్ళు పక్కింటోళ్ళంతా వచ్చి అపార్ట్మెంట్ కదా వచ్చి కూర్చొని ఆ ఇది చాలా బాగుంది రా ఇదేదో నువ్వు చదువుతున్నావురా మాకు నేర్పించవా అనేసి ఆ బుక్కు పాపం నా దగ్గర ఒకటే ఉంది. అప్పుడు దాన్ని ఒకసారి ఫోటో స్టార్ట్ తీసుకొచ్చి మన అపార్ట్మెంట్ లో కొంతమంది నా స్నేహితులకు ఇవ్వడం జరిగింది.
(18:18) వాళ్ళందరూ కూడా అరే మా ఇంట్లో కూడా పెట్టవా మా ఇంట్లో కూడా పెట్టవా అని అడిగారు. అంటే నాది ఏంటంటే అంతకుముందు ఆ ముందు చెప్పాలి కదా ఎందుకు చేయాల్సి వచ్చిందో నేను 108 సార్లు బాబా సత్చరిత్ర పారాయణం చేశనండి 108 సార్లు గురుచిత్ర పారాయణ చేశనండి అలాగే 108 పువ్వులతో 108 రకాలతో లక్ష్మీదేవి కి అష్టోత్తరం చేసుకున్నానండి ఇలా ఏదైనా సరే నాకు 108 అంటే చాలా ఇష్టం అన్నమాట ఆ అట్లాగే సాయి నామాలు పొద్దున ఆరు నుంచి సాయంకాలం ఆరు దాకా ఏకాహం నోటి నిలల్లో చేపించడం జరిగిందండి అప్పుడు వీళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు ఈయన చేయిస్తే బాగుండు కదా అనుకున్నాను
(18:53) మళ్ళీ అప్పుడు కొత్త ఎవరు ఆ సిద్ధమతుని ప్రచారంలోకి అంతగా తీసుకురాలేదండి తెలియదు అంటే ఎవరికి వాళ్ళే పారాయణం చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు చదువుకుంటున్నారు కానీ దీన్ని బయట ఇంకా అందరికీ చెప్పాలి కదా అని మరి ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అసలు అప్పుడు ప్రచారం రాలేదుఅన్నమాట అంటే అందరూ చదువుతున్నారు ఇంట్లో అది కూడా నాకు తెలియదు నాకుతె సామూహికంగా ఇలాంటివన్నీ ఎక్కడ కూడా జరిగింది అయితే అప్పుడు వాళ్ళంతా ఇట్లా అడిగితే ఆనిజ నిజమే కదా అని చెప్పి కొంతమంది ఇళ్లల్లో ఊరిక అట్లా రూపాయ కాయిన వాని కూడా వాళ్ళ కూడా తీసుకెళ్లి నా దగ్గర
(19:26) దత్తాత్రేయు విగ్రహం ఉంది దాన్ని తీసుకెళ్లి వాళ్ళు కూడా అలా చేయడం జరిగింది. ఆ వాళ్ళు ఒక రోజు చేయిసుకుంటారు ఇంకొక రోజు ఇంకొకరు చేయమనే ఇట్లా ఒక 10 20 ఏళ్లలో చేయడం జరిగింది. మాకు ఒక పాటలు పాడతారు చాలా అద్భుతంగా ఆ ప్రసాద్ గారుని ఆయన ఉంటే ఆయన అన్నారు ఒక రోజు మన ఇంటికి వచ్చేసి అమ్మ నిర్మలమ్మ దీన్ని ఇన్ని పూలతో చేసావు ఆ నామాలు చేపించావు ఎన్నో చేపించావు కదా ఇప్పుడు ఎందుకు నువ్వు అలా ఖాళీగా కూర్చుంటావు 108 ఇళ్లల్లో 108 సార్లు ఎందుకు చేయించకూడదు అని ఒక మన ఇంటికి ఒక ఆత్మీయంగా వచ్చి అడిగారు.
(19:56) నేను వెంటనే ఏమనా సమాధానం చెప్పండి అలాగేనండి అని చెప్పేసా అప్పుడు మంగళవారం వచ్చి అడిగారు బుధవారం 18 మందిని పొగేసేసాను అందరిని ఆ 18 మంది కలిపి మేము పిఠాపురం వెళ్ళిపోయాం ఎందుకంటే స్వామి యొక్క శ్రీపాద స్వామి స్తోత్రం గనుక శ్రీపాదు దగ్గరికే మొదలుపెట్టి అక్కడి నుంచి రావాలి అని చెప్పి అనిపించింది 108 నెలలు ఒక సంకల్పం పెట్టాం కదా అని అనిపించి అక్కడ స్వామి దగ్గరికి వెళ్లి ఆ పర్మిషన్ తీసుకొని స్వామి ముందే కూర్చొని 108 సార్లు మైకల్ తీసుకొని చక్కగా చాలా అద్భుతంగా పాడటం జరిగింది.
(20:30) అప్పుడు మేము ఆ నేను ఇట్లా అందరూ ఒక లైన్ లో కూర్చున్నాము కూర్చున్న తర్వాత స్వామిని అడిగాను. స్వామి సిద్ధమలతరం అంటే నిజంగా చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదండి నిజంగా తెలియదు. మా ఇంట్లోనే తిట్టారు మావారు సాయినామాలు ఇవన్నీ చేపిస్తుండి మళ్ళీ సిద్ధమలతరం ఏంటిరా అన్నారు ఇది చాలా మహిమ గలదండి ఎందుకంటే అప్పటికే సిదమం మొదలు పెట్టాను కదా అప్పటికే నన్ను ఒక గుర్తింపులాగా వచ్చేసి అమ్మ నువ్వు రా అంటే ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళ ఎక్కడికి వెళ్ళినా రామ అంతమంది జనాల్లో కూడా నన్ను పిలవడు ఇలా జరిగింది అంటే ఆ పరిస్థితిని బట్టి నాకు ఇదేంటి నన్ను ఎవరికీ తెలియదు కదా
(21:02) ఇంతమంది జనాల్లో కూడా నన్ను పిలుస్తున్నారు కదా ఇలా అనుకునేదాన్ని అప్పుడు స్వామి అనుగ్రహం ఉండబట్టే కదా కాబట్టి ఇది అందరికీ ఆ అనుగ్రహం రావాలి అని ఆలోచించి పిఠాపురం అడగాడ వెళ్ళడం వాళ్ళు ఒప్పుకోవడం సంస్థానం వాళ్ళు కూడా జరిగింది స్వామి దగ్గర ప్రార్థించానండి ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతం దత్తు దగ్గర ఇలా కూర్చొని అడిగాను శ్రీపాదా ఈ సిద్ధమంగళ స్తోత్రమే గాన మీరు నాకు అనుగ్రహం ఇచ్చింటే ప్రచారం చేయమని నాకు ఏదో ఒక లీల ఇప్పుడు చూపించాలి మీరు నేను స్తోత్రం మొదలుపెట్టి అయిపోయే లోపు చూపించాలి.
(21:36) ఆ తర్వాత వచ్చి అందరి ఇళ్లలో మంచి జరగాలి వాళ్ళ కోసం నేను ఎంతో దూరాలు వెళ్ళాల్సి వస్తుంది కానీ అందరూ కూడా పెట్టించుకోలే ఎందుకని పెట్టించుకోవాలని భయపడ్డాను అంటే సాయి బాబా ఇవైతే పెట్టించుకుంటారు భజన మరి సిద్ధమనత అంటే కొత్త స్తోత్రం ఎవరు పెట్టించుకోరు కదా అని మళ్ళీ మధ్యలో ఆపకూడదు కానీ 108 ఏళ్లల్లో చేయించాలి నాకు కోరికగా ఉంది.
(21:56) ఇది మీరు అందరికీ మంచి చేయాలి అందరికీ అద్భుతమైన ఫలితాలు వస్తేనే దీన్ని దీన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళగలుగుతాం లేదంటే నా వల్ల కాదు అని చాలా ఆర్తితో నా భక్తి ఎలా ఉండిందంటే ఒక ఆర్తి భక్తితో అడుగుతాను అన్నమాట ఆడు ఎవరున్నారు పక్కన ఇవేమ ఆలోచించుకో ఆర్తితో అడుగుతున్నా అసలు స్వామి అండి అప్పుడు మాల జారి ఆయన ఒళ్ళు కింద పడింది ఇప్పుడు అబ్బా స్వామి నిజంగా నాకు అద్భుతంగా అనుగ్రహం ఇచ్చేసావ్ ఇంకా నేను ముందుకు దూసుకెళ్ళిపోతాను స్వామి అని చెప్పి అన్నాను మళ్ళీ 11 సార్లు 12 సార్లు చదివిన తర్వాత మళ్ళీ నాలో ఒక దుర్బుద్ధి వచ్చిందండి.
(22:27) ఏం దుర్బుద్ది అంటే మాలఏమన్నా జారి చూడండి ఎంత భగవంతుడు దిగి వస్తే కూడా నమ్మే పరిస్థితి లేదేమో అనిపిస్తుంది ఒకసారి నాలో దుర్బుద్ధి ఏంటి మాల జారఏమన్నా ఆయన ఒడిలో పడిఉండొచ్చు కదా నేను అలా భావన భావించుకున్నానేమో కదా అని అనిపించి స్వామి చదువుతూనే ఉన్నా సిద్ధమాలతరం అయినా నా మనసు స్వామి మీద స్వామి ప్లీజ్ స్వామి ఈ ఒక్కసారికి నేను నిదర్శనం చూపించేస్తే మళ్ళీ ఇంక నేను అడగను స్వామి జారిపడింది ఏమనా కొంచెం అనుమానంగా ఉంది స్వామి ఈ ఒక్కసారి మళ్ళీ నాకు కు ఆ అనుగ్రహం ఇవ్వరా స్వామి అని అడిగాను.
(23:00) అని మళ్ళీ ఒక 10 15 సార్లు చదివేటప్పటికి ఒక మహారాష్ట్ర ఆవిడ ఎవరో తెలియదు నాకు తెలియదు. ఆవిడ ప్రదర్శనలు చేస్తూంది. ప్రదర్శనలు చేస్తూ నేను ఆవిడ ప్రదర్శనలు చేస్తుందో కూడా నేను చూడలేదు. ఆవిడ ముందు ఇట్లా ఇట్లాగే వస్త్రం వేసుకొని చదువుతున్నాను. ఆవిడ మాట్లాడలేది ఏమి లేదు నా దగ్గరికి శ్రీపాదస్వామి ఇంత ఫోటో తీసుకొచ్చేసి నా ఒళలో పెట్టేసి మాట్లాడలేదు ఆవిడ మీరు ఎవరు ఏమ నా పాట నేను స్తోత్రం తద్దుకొని నా వళలో పెట్టేసి ఆవిడ ప్రదక్షణ చేసుకోవడానికి మళ్ళీ అప్పుడు చూసా ఎవరంటే ప్రదక్షణ చేసుకుంటుంది ఆవిడ చూడండి ఆ స్వామి అంటే దగ్గర నేను
(23:30) వచ్చేసాను నువ్వు ఇంకా విజృంభించు అన్నారండి ఆ రోజు నుంచి ఈరోజు వరకి నిజంగా అలసిపోలేదండి ఇంకా ఇంకా శక్తివంతురాలు అవుతున్నానండి ఇప్పుడు నాకు అంత నాకు పెద్ద వయసు అంతా నా వయసు కూడా నేను చూసుకోకుండా ఎన్ని చోట్లకో ఎన్ని చోట్లకో ఈరోజు ఇంత దత్త క్షేత్రాల కావచ్చు ఎవరి ఇళ్లలో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా పిలిస్తే అలా పరుగున వెళ్ళిపోయి సిద్ధం మంగళా స్తోత్రం అంటే అంత ఆనందం నాకండి అది అఖండంగా 108 ఆహం లేకుండా జరిగిందా ఆ మర్చిపోయిన ఆ 108 ఇంటికి వచ్చేసాక ఫస్ట్ పిఠాపురం జరిగింది.
(24:05) తర్వాత జరిగిన తర్వాత ఒక బ్యానర్ తీసుకెళ్ళారు మా వాళ్ళంతా ఒక బ్యానర్ కొట్టించారు చక్క నా ఫోటో ఒకటేసి ఏదో చేసుకుందాం తీసుకెళ్ళారు. గోపాల్ బాబా దగ్గరికి వెళ్ళాను అన్నమాట గోపాల్ బాబా దగ్గరికి వెళ్లి అయితే 20 మంది అదే 18 మంది వెళ్ళాం కదా వెళ్తే నన్నే ఇలా అని సైజ్ చేసి పెట్టి కూర్చోబెట్టి ఆయన నా ఏది బ్యానర్ అయితే తీసుకెళ్ళానో ఆ బ్యానర్ వాళ్ళ పక్కన పెట్టారు.
(24:26) ఆ పెన్న తీసుకొని ఆ బ్యానర్ మీద నా గొంతు మీద మొత్తం సంతకం పెట్టారండి ఆయన సంతకం రాస్తారు కదా ఏదో రాస్తుంటారు బాబా అని ఏదేదో ఆయన ఇట్లా గీతలు రాశారు. అంటే నాకు అక్కడ అనుగ్రహం ఇచ్చేసారు. ఆ రోజు అందరికీ నాతో వచ్చిన వాళ్ళకందరికీ కూడా చాలా ఇదయ్యారు ఎందుకంటే అదేంటి అంతమంది ఉండగా నిన్నే ఎందుకు పిలిచారు స్వామి అని చెప్పి వాళ్ళు చాలా ఆనందం పొంది చాలా అనుగ్రహం అలాగే గోపాల్ బాబాతో కూడా నాకు చాలా సార్లు ఆయన లైవ్ లో ఉన్నప్పుడు వెళ్లి కలుసుకోవడం ఆయన అనుభూతులు ఆయన నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ చాలా అదృష్టం అయితే ఇంటికి వచ్చిన తర్వాత
(25:01) ఎవరు పెట్టించుకుంటారు 108 సార్లు ఆయనకి వెళ్ళాను పర్మిషన్ తీసుకొని అన్ని అయిపోయినాయి ఎవరు పెట్టించుకుంటారు అంటే నాకు సర్కిల్ కూడా ఉంది కానీ ఆ పూజ అనేటప్పుడు కొంతమంది భయపడతారు కదా ఎందుకంటే అన్నీ చేయాలేమో వంట చేయాలేమో లేదో కొత్త స్తోత్రం ఏదో రకరకాలుగా వెంటనే పెట్టిచ్చేసుకోరు పూజ అనగానే ఏదో భజన అనుకో ఏదో అనుకుంటారు కొత్తది ఏందమ్మా సిద్ధమవుతు అనుకుంటా ఏదో అప్పటికి ఒక మా అపార్ట్మెంట్ ఏదో 10 మందికి తెలుసు అంతకన్నా బయట ఎవరికీ తెలియదు.
(25:25) ఒక్కొకరు ఒకరు పెట్టించుకుంటే వాళ్ళకు లీలలు జరగటం వాళ్ళ పువ్వులు పెట్టించుకుంటే పువ్వులు గబ గబగబ అవో రాలి జాల రాలి పడడం వాళ్ళు అలా చూసి ఇంకొకరు పెట్టుకోవడం మూడు నెలల్లో మొత్తం 108 అయిపోయినాయి అయిపోయి గొంతు అయితే ఒకరిం హైదరాబాద్ లో కూడా చేసాం వచ్చి మొత్తం వాటర్ అసలు గొంతు ఇంకా మా వల్ల కాలేదు పాడి పాడి రోజు అంటే నాలుగులో 108 సార్లు చేసిన రోజులు కూడా ఉన్నాయండి నాలుగు మూడు నాలుగు ఇళ్లలో నాలుగు ఇళ్లల్లో కూడా చేసినామండి అప్పుడు గొంతు అసలు రాలేదు వేడి నీళ్లు పెట్టుకొని గొంతు కొంచెం కొన్ని తడుపుకుంటూ చేసిన రోజులు కూడా ఉన్నాయి
(25:56) ఉన్నాయ అంత అద్భుతంగా స్వామిని మహా సంకల్పంతో చేశం కాబట్టి ఆ స్తోత్రానికి నిజంగా మాకు మా దత్త బిడ్డల అందరికీ కూడా చాలా అదృష్టం ఈరోజుటికి కూడా ఇప్పుడు కూడా ఒకొక బిడ్డ కదిలిస్తే ఎన్ని లీలలో చెప్తా అంటారు అలా 108 ఇళ్లలు మూడు నెలలు జరిపోయినాయి అప్పుడు నేను 108 అనుకున్నా చేంజ్ చేస ఇంకా నాకు వద్దు అనుకున్నాను ఆ 108 ఇళ్లల్లో ఎవరెవరిలో చేశనో అందరినీ మన ఇంటికి పిలిచి అపార్ట్మెంట్లో పిలిచి వాళ్ళందరూ వాళ్ళందరిని పిలుచుకున్నారు అట్లా ఒక 1000 మంది దాకా అయ్యారు అందరు ఆ 1000 మందితో మన అపార్ట్మెంట్ లో మొత్తం ఆ క్లోజింగ్ ఫంక్షన్ చేశారు. అప్పుడు
(26:32) కొంతమందిని రహీం బాబా అని బందర్లో ఉన్నారు ఆయన ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట వాళ్ళందరినీ పెద్ద వాళ్ళంతా పిలిస్తే సీపా చరిత బుక్స్ అవన్నీ ఇచ్చారు చేస్తే మరి ఆయన ఎందుకు రహీం బాబు గారు లేసి పైకి లేసి నిర్మలమ్మ దీన్ని నువ్వు ఆపడానికి వీలు లేదు ఇంకా ఇది నిశ్వాసం ఉన్నంతవరకు నువ్వు చేయాల్సింది అన్నారు.
(26:52) నాకింకా భయమేసింది అంటే ఇంకా గొంతు ఇప్పటికే బాలేదు ఇంకా నేను జీవితాంతం శ్వాస అంటే ఇట్లా అంటున్నారు ఏంటి అంటే నేను 108 చేయించమని ఎవరు చెప్పారు అక్కర్లేదు నువ్వు దీన్ని 21 సార్లు చేయించు చాలు అనిని చెప్పారు. ఇంకా ఎవరైనా మహా మొక్కు మొక్కుకోనింటే తప్ప ఆల్మోస్ట్ ఇంకా 21 సార్లు లేదా 40 సార్లు ఇలా చేపించుకుంటే ఎందుకంటే వాళ్ళు పాపం ఎంతో పూజ 21 సార్లు అంటే ఒక గంటలు అయిపోతుంది మళ్ళీ వాళ్ళు ఇది అవుతారని మీరు పాడుకోండిరా నేను కొంతసేపు పాడి నేను కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అలా పాడతారు చాలా అనుగ్రహాలు వచ్చాయండి వాళ్ళకి అవునమ్మ అవును
(27:25) అంటే ఏంటమ్మ ఇప్పుడు శుద్ధమంగళ స్తోత్ర పారాయణం జరిగిన తర్వాత శ్రీపాద శ్రీ వల్లభుల వారి యొక్క దర్శనం మీకు ఎప్పుడు జరిగింది ఆ బహస్స చాలా అద్భుతమైన మంచి క్వశ్చన్ వేశారు నిజంగా మన వాళ్ళందరూ కూడా విన్నవాళ్ళ కూడా ఇంకా స్వామి మీద ప్రేమ పొంగి పరులక వస్తుందండి. ఆ ఎందుకంటే ఒకసారి నేను సిద్దమంగళ సూత్రం ఇలాగే 108 లో చేస్తున్నానండి.
(27:51) దాదాపు ఒక 70 80 అయింటాయేమో బహుశా అప్పుడు మా గుడివాళ్ళు ఒక ఆవిడ విజయ్ గారని నాకు చాలా ఆత్మీయరాలు. ఆవిడ ఒక రెండు నెలల ముందే నన్ను మన ఇంట్లో ఇట్లా పెట్టాలిరా నాకు ఇల్లు కొని ఇచ్చారు స్వామి మన ఇంట్లో పెట్టుకోవాలని తను చెప్పిందన్నమాట. చెప్తే నేను సరే అమ్మ అన్నాను అనుకోకుండా నేను కాశీ వెళ్ళాను తర్వాత హెల్త్ రిత్య కొంచెం ఏదో ప్రాబ్లం అయిందన్నమాట హాస్పిటల్ లో అడ్మిట్ అయినా హాస్పిటల్ అడ్మిట్ అయితే డాక్టర్ గారు అన్నారు నువ్వు కదలడానికి వీలు లేదమ్మా అని రోజు సెలన్ పెట్టి ఫ్లూయిడ్స్ పెడుతున్నారు.
(28:21) ఆవిడ అంటుంది 200 మందిని పిలుసుకున్నానురా ఇప్పుడు నువ్వు రాకుంటే ఎలాగమ్మా అని చెప్పేసి మీరు రావాల్సింది అని పాపం తాను బాధపడింది. సరే నేను ఏమైనా సరే నేను నేను ఎట్లో ఒకట్లో వస్తాను. మన వాళ్ళని అందరినిీ పంపిస్తా నాకు ఒక బ్యాచ్ తయారయిందండి. ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో నాకుఒక 10 మంది దాకా బ్యాచ్ రోజు నాతో 10 మంది బ్యాచ్ వచ్చేవాళ్ళు నేను ఒక్కదాన్ని చేయలేదండి అప్పుడు నాతో పాటు 10 మంది బ్యాచ్ నేర్పించాను కదా అందరం చక్క ఒక రిథంలో పడేవాళ్ళం అన్నమాట కాబట్టి అందరూ పెట్టించుకునేవాళ్ళు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తే ఒక 30 40 మంది అక్కడే దత్తాత్రేయులు ఉన్నారు అక్కడ
(28:49) పెట్టించుకొని అలా ఉండేవారుఅన్నమాట కాబట్టి ఇంకా ఆవిడతో చెప్పాను అందరినీ పంపిస్తా అందరూ రావడం మీరు మీరు రావాల్సిందే ఇంట్లో ఏమో అంత అంత అడ్మిట్ లో ఉండేవాని పంపిస్తారా పంపించరు ఏం చేయాలి ఆవిడేమో రమ్మంటాంది అనిని చెప్పి ఏదైతే అది అయిందని సార్ తో ఆ డాక్టర్ గారు వస్తే డాక్టర్ గారు నాకు ఇప్పుడు చాలా బాగుందండి నాకు నేను పక్కన పక్కన మీదే అసలు డాక్టర్ ఇల్లు కాబట్టి నేను రేపు పొద్దున వచ్చి మళ్ళీ సెలన్ పెట్టించుకుంటాను అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోతానండి అని చెప్పి పాపం ఆయనతో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను ఇది ఉంటుంది కదా క్యాండీల్
(29:18) ఉంటుంది కదా అది అలాగే పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను ఆ పొద్దున్న వచ్చి నేను మళ్ళీ క్యాండిల్ పెట్టించుకోవాలి కదా సెలన్ పెట్టించుకోవాలి కదా అని ఆడికి వస్తే మూడు గంటలు పడుతుంది మధ్యాహ్నం 1:00 గంటకి పూజ అయిపోద్ది 10 ఇంటికి వెళ్ళిపోయినారు అందరూ మన బ్యాచ్ వెళ్ళిపోయినారు వాళ్ళంతా చేస్తూ ఉంటారు పాపం ఆవిడ బాధపడుతుంది కదా ఆ పర్వాలేదు అని చెప్పేసి స్వామి ఆ డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ కరెక్ట్ 10 నిమిషాల్లో చిన్న ఫ్లూయిడ్స్ బాటిల్లో ఎక్కించేసారు బాగుందమ్మా అద్భుతంగా ఉందని ఇంకా అట్లే నేను అయిపోయిన తర్వాత 10 నిమిషాల్లో కార్
(29:45) ఎక్కి జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా అంటే అప్పటికి డ్రైవర్ కూడా తిట్టాడు అమ్మ సార్ తిట్టారంటే ఏం కాదు ముందు పదా అని చెప్పి నేను స్వామి ఆవిడికి వెళ్ళిపోయా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఇంట్లో జరుగుతుంటే నన్ను చూసి అప్పటికే మొదలు పెట్టారు మనవాళ్ళు వెళ్లి ఆవిడ చూసి చాలా ఆనందించి చక్కగా ఆరోజు పూజ నేనేదో ఒక నాలుగైదు సార్లు చదివాను చదివేసి వెళ్లి పడుకుంటే పాపం వాళ్ళంతా మొత్తం చదివేసారు హార్తికి లేపారు హారతి ఇచ్చా అయిపోయింది.
(30:10) ఆ రాత్రి స్వామి వచ్చారండి శ్రీపాదవల్లభ స్వామి వచ్చి ఇంకా అంటే అక్కడ నాకోసం దేనికి వచ్చారంటే నాకు ఆరోగ్యం బాగు చేయడం కోసం వచ్చారండి అసలు అప్పటిదాకా విరోచనాలు వామిటింగ్స్ కాశీలో వాటర్ పడక ఏదో వాటర్ తాగినట్టు ఉన్నాను పడలేదు మా తిరుపతికి వెళ్ళాలన్నమాట నేను పాపకి పాపకి అత్తగారు అత్తగారు చనిపోయారు. దానికి ఏదో కార్యక్రమం ఉంటుంది దానికి రమ్మని గోల పెట్టారు.
(30:36) నాకు ఇట్లా ఉందని పాపకు తెలుసు ఇంకా అయితాగ అందరూ పాపం మరి ఊరుకోరు కదా బంధువులు కదా సొంత అమ్మాయి రాలేదని అనుకుంటారు. ఏం చేయాలి మా వారిని వెళ్ళమంటే వెళ్ళను అంటున్నారు అప్పుడు ఆ రాత్రి పడుకొని స్వామి ఇదేంటి ఇప్పుడనాగాన నాకు ఇలా ఇచ్చావు ఆవిడ లేన ఆవిడ ఇదైనప్పుడు కూడా నేను కాశీలో ఉన్నాను కార్యక్రమానికనా వెళ్దామ అంటే వచ్చేటప్పటికి ఇలా అయింది ఎట్లా స్వామి అని నేను స్వామితో చెప్పి నేను భగవంతునితో మాట్లాడతానుండి ఎందుకంటే నేను మాట్లాడతాను అంటే మళ్ళీ అది ఏదో ఇదిలాగా అనుకుంటారేమో నా బాధలు ఏదన్నా ఉన్నా కూడా నేను చెప్పుకుంటాను దాన్ని నేను మాట్లాడడం అంటా నా భాషలో ఉంటే ఆయన
(31:07) ఆయన తప్పకుండా భగవంతుడు వింటాడు కదా మన మాట వింటారు ఆయనతో చెప్పి నిద్ర పడుకున్నా తెలవార్జానమూడు మూడున్నర అయిందండి మావారు అప్పుడే హాల్లో వెళ్లి కూర్చున్నారు ఆయనకు నిద్ర పట్టక హాల్లోకి వెళ్లి కూర్చుంటారు. కూర్చుంటే నేను అలా ఆయన వెళ్లి చూసాను మళ్ళీ నిద్రపోయేసాను అలాగే పెట్టి నిద్రపోతుంటే స్వామి శ్రీపాదస్వామి ముగ్గురు అంటే ఇద్దరు వచ్చారు 30 ఏళ్ళలా ఒకాయన ఒక 16 15 ఏళ్ళు చిన్న బాలుడిలాగా వచ్చి నా పక్కన నిలుచున్నారు అంటే అది ఒక గుడి మన ఇల్లు కాదు ఎక్కడ ఒక పెద్ద గుడి అన్నమాట అది పెద్ద ఆవరణ నాకు ఇప్పటికి కూడా ఆ మందిరం కనపడలేదు కానీ కనిపిస్తుంది
(31:43) ఎప్పుడో ఒకప్పుడు అంత పెద్ద ఒక ఆవరణ అన్నమాట కనిపిస్తే ఆ పెద్ద స్వామి ఈ చిన్న అబ్బాయిని తీసి ఇట్లా తీసి ఇట్లా ముద్దు పెట్టుకుంటున్నాడు అన్నమాట నేను అడిగాను మరి నాకు అని అడిగాను ఇప్పుడు మాట్లాడలేదండి నాతో ఇలా అని పిలిచి నన్ను ఇట్లా అని ఇక్కడ ముద్దు పెట్టుకున్నాను పెట్టుకొని నా ఆయన నా చెయ్యిని ఇలా పట్టుకొని ఆయన చెయ్యి ఇలా తీసుకొని నా ఆజ్ఞ చక్రంలో గట్టిగా ఇలా నొక్కి పట్టుకున్నారండి పట్టుకుంటానే నేను దత్త దత్త ఆ మర్చిపోయి సాయి సాయి సాయి అంటున్నా హ అంతా ఒకటే నిజంగా నేను దత్తుడు వచ్చానని మరి తెలియాలి కదా నాకు అందుకని ఇది కూడా వినిపించిందండి
(32:25) ఆ మరి దత్త దత్త దత్త దత్త దత్త దత్త అని అంటున్నాను ఇక్కడంత హిందీలో ఏదో లెటర్స్ రాశరండి ఇట్లా చెయ్యి గట్టిగా పట్టుకొని నా చెయి ఇలా పెట్టుకొని ఆయన చెయి ఇలా పట్టుకొని నా చేతి పట్టుకొని ఇలా గట్టిగా ఇలా నొక్కుతున్నారు. ఆ నొక్కి పట్టుకొని ఇదంతా ఏదో రాశారు. మెలక వచ్చింది వెంటనే పైకి అంటున్న దత్త దత్త దత్త అంటున్నాను మావారు తలుపు తీసుకొచ్చారు.
(32:49) అప్పుడు వెంటనే ఏవండీ రండి ఇలా స్వామి కనిపించారు నాకు రోజు స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు కదా నా మాట విని విని పాపం ఆయనకి రోజు నీకు ఇదక పిచ్చి పట్టిపోయింది రోజు స్వామి కనిపిస్తా అనే ఉంటారు ఇదే కదా చెప్తావ అన్నారు లేదు నాన్న నిజం పక్కన కూర్చోండి నా మాట వినండి స్వామి కనిపించారండి స్వామి నాకు వచ్చి ఆరోగ్యం బాగా చేసాడు ఎందుకంటే మొత్తం ఎనర్జీస్ ఫుల్ అయిపోయింది మామూలు ఇలా మాట్లాడుతున్నాను అన్నమాట బాగా నాకు నేను సంఘానికి ఏమీ లేదు అప్పుడు వెంటనే కార్ని మాట్లాడండి మన డ్రైవర్ మాట్లాడండి అర్జెంట్ గా మన తిరుపతికి వెళ్ళాల నీకు ఏమైనా పిచ్చా అన్నారు కాదు కాదు వెళ్ళిపోవాలి ఇప్పుడు
(33:19) అర్జెంట్ అని చెప్పేసి అప్పటికి ఆ కలంతా జరగడం ఐదో ఐదన్నర అయింటిందండి. అప్పుడు ఇంకా ఆ కార్ డ్రైవర్ కి కాల్ చేసి దిండ్లు ఆ యొక్క వెనక నాకేమ మళ్ళీ దారిలో ఏమైనా ప్రాబ్లం అవుతాని ఒక బకెట్ అన్ని డిక్కెలు వేసుకొని దిండ్లు కూడా నాకు కార్లో వెనక పడుకోవడానికి సీట్ అరేంజ్ చేసి తీసుకెళ్ళాను. తిరుపతి వెళ్ళేదాకా పాపకి కూడా తెలియదండి.
(33:39) అసలు ఎక్కడున్నావ అమ్మా ఇంట్లో పడుకొనే ఉన్నాను. అక్కడికి వెళ్లి సర్ప్రైజ్ చేసానండి. అంటే స్వామి వచ్చి నాకు ఆరోగ్యం బాగా చేశరండి అలా ఎన్నో సార్లు శ్రీపాదస్వామి దర్శనం అయిందండి ఏదనా బాగా లేదు అంటే కచ్చితంగా వచ్చి నాకు ఇంకా నువ్వు బాగా చేయాలి కదా స్వామి నాకు బాగాలేదంటే చాలా తక్కువ అండి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఒక మందులు కూడా వాడనండి ఏమి వాడను ఒక తలనొప్పి రాదు ఒక జ్వరం రాదు ఇప్పటిదాకా నేను చాలా ఎన్నో ఏళ్ళ అయిందండి జ్వరం కూడా వచ్చి అసలు ఏమి వాడను అన్నమాట ఆ అట్లా స్వామిని వేడుకుంటా స్వామి నాకు అట్లా వచ్చి బాగా చేస్తారు పైగా దర్శనం
(34:11) వస్తుంది దర్శనం ఇస్తారు అలా చేస్తారు అంటే శ్రీపాద శ్రీవాల్వ చరితామృతం చదివినప్పుడు వారు అసలు పిఠాపురంలో పుట్టి ఎందుకు బయటికి వెళ్ళిపోయారు ఆయన సమయంలో అత వెళ్ళిన తర్వాత నుంచి ఆయన ప్రయాణం ఏ విధంగా జరిగింది ఎందుకు ఆయా ప్రదేశాల్లో సాధన చేశారు అక్కడ ఎవరిని ఉద్ధరించారు అన విషయం ఆ ఓకే అంటే శ్రీపాదస్వామి జననం పిఠాపురంలో జరిగింది.
(34:35) ఆయన ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఆయన దత్తాత్రేయ స్వామిగా సుమతి మాతకు భిక్షక వచ్చినప్పుడే చెప్పారు నేను 16 సంవత్సరాలు మాత్రమే మీ దగ్గర ఉంటానమ్మా నేను లోక ఉద్రణ కోసం నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పారు. మరి ఆయన మాట నిలబెట్టుకోవాలి కదా అందుకనే వెళ్ళిపోతుంటే ఎందుకు నాయనా వెళ్ళిపోతున్నావు అని అంటే వాడు అమ్మ మీకు గుర్తుందా నేను చెప్పాను ముందే చెప్పాను నన్ను నిర్బంధించకూడదు నేను వచ్చింది అందరిని ఉద్ధరించడం కోసమే అని అక్కడ చెప్పేసారు అప్పుడు పిఠాపురం నుంచి వెళ్ళారు.
(35:00) పిఠాపుర నుంచి గోకర్ణ మిత అన్ని క్షేత్రాలను దర్శించుకుంటూ ఆయన ఎంతో మందిని ఉద్ధరిస్తూ తర్వాత ఆయన శ్రీశైలం వచ్చి అక్కడ నాలుగు నెలలు నుండి అక్కడ నివృత్తి సంఘానికి వెళ్లి అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి కురుపురం వెళ్ళిపోయారు స్వామి చాలా సంవత్సరాలు కాదు స్వామి అక్కడ శ్రీపాద స్వామి సుమారు ఒక 32 సంవత్సరాలు 33 సంవత్సరాలే మహాత్ములు అంతా వాళ్ళు గుప్తంగా వాళ్ళ అంతర్దానం చెందారంటే వివేకానందుడు గాని ఒక ఆదిశంకరాచార్యుడు వీళ్ళందరూ కూడా గనండి వాళ్ళు వచ్చిన పర్పస్ చూసుకుంటారు మళ్ళీ ఇంకొక అవతారాలకి జన్మిస్తారు అన్నమాట.
(35:30) కాబట్టి శ్రీపాదస్వామి ఎంతో మందిని కురుపురంలో ఉద్దరించారు కదండి ఎంతో మందిని ఉద్ధరించాడు కాబట్టి ఇంకా ఆయన అందరి లోక ఉద్దరణ కోసం ఆయన బయలుదేరి వెళ్ళారు. అంటే కురువపురం మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు వెళ్ళారు వెళ్ళినప్పుడు మీ అనుభవాలు ఏంటి అబ కురుపురం గురించి చెప్తే ఏడుప వస్తుందండి ఏడ్చేస్తారేమో కూడా అట్లా ఏడుస్తాం దత్త క్షేత్రాలే ఒక అద్భుతం వెళ్ళలేము వెళ్ళలేము నాయనా అసలు అందరూ వెళ్ళలేము ఆ నేను శిరిడీకి వెళ్ళాలని ఏడ్చాను మ్ తర్వాత దత్తా క్షేత్రాలకి వెళ్ళాలని గానగాపుర వెళ్ళనిత ఏడ్చాను అది ఏడవటం అంటే మామూలు ఏడుపు కాదు దొర్లి ఏడ్చాను అన్నమాట
(36:11) అంటే ఎందుకు ఏడ్చాను అంటే ఈరోజు రిజర్వేషన్ చేసుకోవడం రేపనికని ఈ రోజుకి మళ్ళీ ఏదో ప్రాబ్లం రావడం టికెట్ క్యాన్సిల్ అయిపోవడం ఇలా కనీసం కొన్ని 20 30 సార్లు జరిగిందండి అప్పుడు అన్నాను దత్త నా మీద నీకు అనుగ్రహం లేదు నాకు లేదు అది నాకు ఈ జన్మకు జరగదు ఓన్లే వచ్చే జన్మనా సరే నేను మళ్ళీ నేను వస్తా గానుగాపురానికి ఇలాగే నేను స్వామితో ఫైట్ చేశనండి అయితే నాకు కురుపురం చూడాలని చాలా ఆశగా ఉండేది నాకు అనిపించేది కురుపురం ఒక్కసారి చూపించు స్వామి కురుపురం చూడాలని ఉంది సరే మన ఇంటికి ఒకాయన వస్తే అడిగాను కురుపురం ఎక్కడ ఉందండి ఎట్లా వెళ్ళాలండి అని అడిగాను
(36:49) ఆ ఆయన అన్నారు హహా నవ్వారు ఏమ్మా కురుపురం వెళ్ళాలనుకుంటున్నావా నీకు తెలుసా ఆ తల్లి పిఠాపురం వెళ్ళాలంటే నీకు వింతలు తెలుసు కదా వింతలు ఏదో ఏడు ఉన్నాయి అంట కదా ఏదో పిఠాపురం వెళ్ళాలంటే ఒక వింత కురుపురం వెళ్ళాలంటే వింతల్లేకి వింత అన్నాడు ఆయన నిజంగా నాకు భయం వేసింది నేను పోగలుగుతానా ఆయన ఈ మాట అనేసాడే అనుకున్నా నిజంగా ఆ స్వామి శ్రీపాదస్వామి చేయి పట్టి నన్ను గురుపురం తీసుకెళ్ళాడండి ఎలాగా విట్టల బాబా అని ఉన్నారు అక్కడ ఆ విట్టల బాబు రూపం ఆయన నాకు మది మహాత్ములు కలుసుకోవడం అవదూతులు ఇవన్నీ నా గోల చాల ఇష్టం అన్నమాట అలాంటి నేను పరిస్థితిలోనే విటల బాబా మన
(37:31) ఇంటికి రావడం ఇవన్నీ జరిగాయి అన్నమాట అప్పుడు నువ్వు రావే గురుపురం అనిని చెప్పారు ఆయన ఇలాగే మాట్లాడుతారు అప్పుడు అబ్బా నన్ను ఇంటికవచ్చి ఆయన పిలుసుకెళ్తున్నారు చూసావా అని ఒక గురుపౌర్ణమికి నేను గురుపూర్ణంలో వల్లభాపురంలో ఆయన బాగా చేశారు కార్యక్రమాలు అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్లి వారం రోజులు ఉండిపోయాను అప్పుడు నేను ఆయన దగ్గరికి అవతల వడ్డుక ఆయన్ని అడిగి పర్మిషన్ తీసుకొని పోవాలన్నమాట అప్పుడు అక్కడికి వెళ్లి స్వామి దగ్గర కూర్చొని ఏడ్చానండి తెలియకుండా అప్రయత్నంగా కళ్ళనీళ్లు అలా కారిపోయినాయండి స్వామి ఏంటో తెలియకుండా పాటలు
(38:05) కురుపురం రావాలని కుళ్లి కుల్లి ఏడ్చాను నా మీద ఇంత దయ కలిగి నన్ను ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పడేసావా స్వామిని ఏడుస్తూ అంటే పూజారి గారి అట్లా వెళ్తూ నా భుజం ఇలా తట్టారు అంటే అంత ఎమోషనల్ అయిపోతున్న స్వామిని చూసి అక్కడ పీఠం ఉంది కదా అక్కడ స్వామి కూర్చ అప్పుడు ఇంకా బయటక వచ్చిన తర్వాత అదంతా చూసి ఏదో నేను పురుజన్మలో నేను కురుపురంలోనే ఉన్నానేమో అన్నంత అనుభూతి కలిగింది లేదు నాది నా జన్మ పిఠాపురంలో కురుపురంలోన దత్త క్షేత్రంలో నేను ఏదో ఒక దీనిలోగా తిరిగి ఉంటాను స్వామితో ఏదో నాకు అనుబంధం సంబంధం ఉంది ఇప్పుడే కూడా నాకు అనిపిస్తుంది అప్పుడు
(38:41) విటల్ బాబానే చెప్పారు నాతో విట్టల్ బాబా కూర్చో అని అన్నారు కూర్చోని ఆయన చెప్పారన్నమాట ఆయనకి ఆయన దత్తుడితో ఆయన చాలా కనెక్ట్ అండి ఆయనకి అయితే ఆయన చెప్పారు ఆ నువ్వు వచ్చే జన్మలో అవధూతవి అన్నారు నన్ను అమ్మ నేను అవధూత ఏంటి అని నేను నవ్వుకుంటి నీకు తెలియదులే పో అని చెప్పి నా పక్కన ఇంకొక ఆవిడ నేను ఉంటే నాతో చెప్పారు సరే ఎక్కడ పుడతారో చెప్పండి అంటే నేను తర్వాత చెప్తాలే నీకు ఎందుకు నువ్వు పో నువ్వు అవదోతివి నువ్వు ఈ జన్మలో విపరీతం నా సాధన చేసుకో నువ్వు వచ్చే జన్మలో నువ్వు అవదూతవే నాకు దత్తుడు చెప్పాడు అనిని అట్లా చెప్పారండి
(39:19) బాబా అట్లా కురుపురం మొద ఆ కురుపురం అద్భుతం మళ్ళీ అలాంటి కురుపురానికి ఒక్కసారైనా జీవితంలో వెళ్ళాలనుకుంటే ఎన్ని సార్లు వెళ్ళారో లెక్కే లేదండి ఇప్పుడు ఎన్ని సార్లు నెలకు రెండు సార్లు వెళ్ళిన సందర్భాలు ఉంటాయి అక్కడ కూడా పారాయణం చేస్తారు సిద్ధమంగళ స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం కదా శీపా చరిత గురు చరిత్ర అక్కడ ప్రదక్షణాలు తర్వాత ధ్యానం చేసుకుంటా ఆ సాధన అంతా అక్కడికి వెళ్తే స్వామి ఎనర్జీస్ శక్తి పొందాలి అనుకుంటాను సర్ ఈరోజు దత్తక్షరాలు ఎలా ఉంటాయి అంటే మనక అక్కడ అన్నం దొరకదు రూమ్స్ దొరకవు ఇవన్నీ ఆలోచిస్తాం కదా నేను అవన్నీ ఏం
(39:52) ఆలోచించను అమ్మయ్య స్వామి దర్శనం దొరికింది సిద్ధమం 108 సార్లు కూర్చుంటా ఆ చెట్టు దగ్గర మేడి చెట్టు ఉంది ఆ మేడి చెట్టు దగ్గర కూర్చొని ఒక ఆ మేడి చెట్టు గురించి ఆ పాట పాడతాను అన్నమాట మేడి చెట్టు మూలమే దత్తస్థాన ము వెలసెను మనకోసము సిగురుదత్తుడు మెడిచెట్టు మూలమే దత్తస్థానము మెడిచిట్టు ఆయన నిత్యవాసము మెడిచెట్టు మన పాలిట కల్ప వృక్షము మెడిచెట్టు మూలమే దత్తస్థానము అసలు నాకు తెలియకన అప్రీతంగా టకటకటకట అలా అలా వచ్చేస్తూ ఉంటాయి ఆ దత్తాత్రేయ స్వామి ఎలా ఉన్నారు అని ఒకసారి ఇలా అనుకుంటా సిగను గంగ ఉరుకుతున్న శివరూపము
(40:37) శంకు చక్రములు దాల్చిన విష్ణు రూపము వేదములను చేతబట్టిన బ్రహ్మ రూపము కదా వేదములు చేతపట్టిన బ్రహ్మరూపం ముగ్గురు మూర్తులు ఒక్కటైన బ్రహ్మ తేజం అన్న దత్త తేజం అని ఇలా అద్భుతంగా అనుకోకుండా అప్రయత్నంగా కొన్ని కొన్ని అలా స్వామి చెప్పిస్తూ ఉంటారు అందుకని స్వామితో మాట్లాడుకోవడం ఆ చదివిన దాన్ని ఎక్కువ నేను మననం చేసుకుంటూ ఉంటానండి చదివేసుకుంటా పోతా ఉంటాం కదా ఆ చదివిన దాన్ని ఓ శ్రీపాదస్వామి ఇక్కడ తపస్థానం ఆయన కృష్ణా నదిలో నడిచి వెళ్తూ ఉంటే ఆ తామర పుష్పాలు ఆయన పాదాల కింద ఉదించాయి అంటే చూడండి అలా వెళ్ళారా అక్కడ వెళ్లి పంచదేపాటలో ఆయన దర్బార్లో ఆయన ఇలా అందరికీ
(41:20) ఆ యొక్క శ్రీవిద్య ఇవన్నీ బోధించారా అబ్బా స్వామిని అప్పుడు ఆ స్వామిని ఆ కన్నుల ముందు దర్శనం చేసుకుంటానండి అలాగే మన వాసుదేవ సరస్వతి గుహ ఉంది కదా ఆ గుహ దగ్గరికి వెళ్లి ఆ ఆ సర్పం ఒకటి లోపల ఉంటే రామ్మ నేను బయటికి రా నేను పూజ చేసుకోవాలి కదా నాకు అంతరాయం కలిగిస్తే ఎలాగా అని అడుగుతారంట వాసుదేవ సరస్వతి అప్పుడు ఆ సర్పం బయటికి వచ్చేసి వచ్చేసి అప్పుడు ఆయన లోపలికి వెళ్లి అనుష్టానం చేసుకునేట అప్పుడు ఆ కురుపురంలోనే కదా వాసుదేవా సరస్వతి ఆపద కష్టోత్తర స్తోత్రాన్ని ఇచ్చిందన్నమాట కాబట్టి అద్భుతం కదా వాసుదేవ సరస్వతి వీళ్ళ వాళ్ళంతా రాబట్టే కదండీ ఈరోజు మనకు
(41:56) దత్త క్షేత్రాలు తెలిసింది విలువ అవునండి కదా గురుక్షేత్రం యొక్క దాని ప్రాధాన్యత ఇలా ఎంతో మంది మహాత్ములకు అంద చేయబట్టే ఈరోజు తెలిసింది అనుకుంటాను ఇప్పటికి మీరు ఎన్ని ఎన్ని సార్లు గురు చరిత్ర పారాయణం చేశారమ్మ గురు చరిత్రని ఒక అంటే ఒక నేను ఇలా చేయాలి అని చెప్పి పెట్టి సంకల్పం పెట్టి 1080 సార్లు అయితే చేశను నేను చేశను చేశను కదా చేయించారు చూడండి అలవాట్లు మనక అలా వచ్చేస్తుంది చేయించారు అప్పుడు నేను భక్తితో చేయలేదండి నిజంగా ఫస్ట్ నేను చదివినప్పుడు 108 సార్లు చేయాలి చేస్తే కోరికలు తీరుతాయి అనే విధంతోనే చేసేసా అంటే నేను కూడా చదివాను
(42:30) అని గొప్పలాన చేసేసా నిజం మాట్లాడితే అంటే ఇప్పుడు ఎవరైనా అంతే కదా ఎన్ని సార్లు చేసావంటే 108 చెప్పుకోవచ్చు కానీ గొప్పగా అనుకోవచ్చు కదా అనుకున్నాను కానీ గురు అనుగ్రహం ఇంత కలుగుతుందని నిజంగా నాకు తెలిీదు. అంటే నేను చదవాలి ఏ తాపత్రయం అప్పుడు భక్తిలో ఎలా ఉంటారంటేనండి ఫస్ట్ లో వచ్చి భక్తిలోకి వచ్చినప్పుడు ఇన్ని సార్లు చదివేయాలి ఇట్లా చేసేయాలి అనుకుంటారు కానీ నిజానికి ఒక్కసారి గురుచేరిత్ర జీవితంలో దాన్ని ఆకలింపు చేసుకుంటే కూడా ఒక్కసారి చాలని జ్ఞానం అప్పుడు భక్తిలోకి వచ్చిన కొత్త కొత్తలో ఉండదండి నిజం మాట్లాడితే తర్వాత తర్వాత మెల్లమెల్లగా తెలుస్తుంది
(43:01) ఇన్నిసార్లు ఏంటి నా బొంద ఇది కాదు కదా మనం దర్శనానికి కూడా ఇదివరకు సిడీలో దర్శనానికి వెళ్ళమంటే 20 సార్లు 30 సార్లు క్యూలు పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఇప్పుడు అలా కాదు స్వామి దర్శనం కన్నుల లారా ఒక్కసారి చూసినా చాలు కదా అనిపిస్తుందండి ఆ స్థితికి మెల్లమెల్లగా మనం మారిపోతామండి అట్లా నేను ఇన్ని సార్లు కాదు గానీ ఎప్పుడు దాన్ని చదువుతూ ఉంటానండి అంటే అమ్మ ఇప్పుడు దత్త క్షేత్రాలు అన్ని దర్శించారమ్మ అన్ని దర్శించానండి ఆ నరసడ వెళ్ళాను బిల్లబట్టి వెళ్ళాను ఔదంబర్ వెళ్ళాను అలాగే గిరినారు వెళ్ళాను గిరినారు ఐదారు సార్లు వెళ్ళాను గిరినారికి 10వేల మెట్లు
(43:36) నడిచి అంటే 10,000 మెట్లు అనగొద్దంట 9ే900 99 మెట్టు అనాలంట మనం ఎప్పుడైనా జనరల్గా మనం మాట్లాడే ఫ్లోలో 10వే మెట్టు అంటాం కదా ఆ 10వేల మెట్టు స్వామి పాదం అన్నమాట అట్లా గిర్ కూడా వెళ్లి గిర్ కూడా ఒక గొప్ప యాత్ర అది 12వేల సంవత్సరాలు దత్తాత్రేయ స్వామి తపస్సు చేసుకున్న ఆ స్థలం అన్నమాట అక్కడ వెళ్ళాను తర్వాత కురూపురం కరంజ చాలా దత్త క్షేత్రాలు అంటే గజాన్ మహారాజు తర్వాత తాజుద్దీన్ బాబా ఇలా మొత్తం దునివాల దాతాతో సహా ఆల్మోస్ట్ అన్నీ చూేసాను ఒక కదిలివనం తప్ప ఒక కదిలివన వెళ్ళాలి అనుకున్నాను ఆ రోజు ఎందుకో నాకు కొంచెం పొద్దున వెళ్తాను అనగా
(44:16) నాకు ఆ రాత్రి స్వామి వద్దు అన్నట్టు నాకు ఒక చిన్న మెసేజ్ వచ్చింది అంటే చాలా దూరం ఉంది నాకు ఆ అడవి అంతా కొంచెం భయం వేసింది మహూర్గరా అని చెప్పేసి అన్నారు అందుకని ఆ రోజు మహూర్గ వెళ్ళానండి అట్లా అంటే ఒక్కసారి కాదు ఇలా ఎప్పుడు దత్తక్షేత్రంలో లాస్ట్ వీక్ కూడా వెళ్లి కానకాపురంలో ఒక 100 రోజులు పారాయణం చేయవచ్చాను పిఠాపురంలో వెళ్లి 40 రోజులు అట్లా 20 రోజులు అలా ఎక్కువ ఉంటాను అంటే గురు చరిత్ర శ్రీపాదశ్రీ చరిత్ర రెండు పారాయణం చేపిస్తారా క్షేత్రాల్లో లేక ఏదో ఒకటి చేపిస్తారా ఒక్కటి కాదండి ఐదు గ్రంథాలు తీసుకెళ్తాం అక్కలగూడ మహారాజు బాబా సత్చరిత్ర
(44:48) అలాగే శ్రీపాద చరితామృతం అలాగే గురు చరిత్ర ఇలాగ బాబా సత్య చరిత్ర లేదంటే ఇంకా గజాన మహారాజ చరిత్ర ఏదైనా కానీ ఒక మహాత్ముల చరిత్రలో ఒక ఐదు తీసుకెళ్తా దానిలో కంపల్సరీ అయితే శ్రీపాద చరితాత్వం ఉంటుంది అన్నమాట ఈ ఐదు ఆ రోజుకు వారంలో చదవాలనుకోండి రోజు ఎంత కష్టపడాలి మనం ఒక ఆరు గంటలుఏడు గంటలు కష్టపడితే చాలు మిగతా అంతా మనం సాధన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అవన్నీ చదువుకొని మహాత్ముల చరిత్రలు చదువుకొని అవన్నీ మనం అనుగ్రహం పొందాలి కదా కంపల్సరీగా ఆ వారం రోజులు పారాయణం అయిపోయే లోపు దత్త దర్శనం కలిగే తీరుతుంది మనకు ప్రత్యక్షంగా కావచ్చు
(45:20) స్వప్నంలో కావచ్చు ప్రతిరోజు కలడం వేరు ఇంకా పారాయణంలో ఎక్కువ ఆ యొక్క అనంత శక్తిని మనం పొందుతూ ఉంటాం కదా పారాయణం అంటే భగవంతుడు దగ్గరగా ఉండి ఆయన ఎప్పుడు అదే నామస్మరణతో మనం ఉంటాం కాబట్టి అద్భుతం అండి అందుకని ఐదు పారాయణలు ఆరు పారాయణ అయితే చేయస్తానండి నేను అంటే ఇప్పుడు గురు చరిత్ర పారాయణం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయ నామధారకుడు అన్ని అంది అలాగే శ్రీపాద శ్రీవల్భ చరితాపృత అంటే ఈ కలియుగంలో దత్తావతారం ఈ రెండు చరిత్రలు ఉన్నాయి సంపూర్ణంగా అవును ఏది పారాయణం అంటే నాకు సమయం లేదు మాకు ఒకటే ఉన్నప్పుడు ఏది పారాయణం చేయిస్తే
(45:55) వాళ్ళకి ఉత్తమం దేనిలో నుంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు దేని వలన అద్భుతమైన ఫలితాలు అంటే రెండు అద్భుతం ఫలితాలుండి నాకైతే నాకైతే మాత్రం కానీ కానీ నిజం మాట్లాడితే కొత్తవాళ్ళు గురు చరిత్ర చదవాలండి అంటే కొత్తగా గురువు అనుగ్రహం పొందాలి మార్గంలోకి వచ్చిన వాళ్ళు దేనికంటే చాలా సులభంగా ఈజీగా అర్థమవుతాయి మనకి అదే మనకు శ్రీపాదంలో చరితామృతం ఆ నాకైతే నిజంగా ఒక 20 సార్లు చదివినప్పుడు అర్థమే కాలేదు ఫస్ట్ శంకర్ బట్టు తర్వాత ఎవరిని కలిసారని మళ్ళీ పెద్దాక మళ్ళీ వెనక్కి ముందుకి ఇలా వచ్చి మళ్ళీ చూసుకునేదాన్ని మళ్ళీ మర్చిపోయేదాన్ని అలా చాలా కొంచెం నాకు ఇబ్బంది పడ్డాను ఒక
(46:36) 20 సార్లు పారాయణం చేసినా గానీ నేను ఒక లైన్ లోకి రాలేదు మ్ గురు చరిత్ర అట్లా కాదు చాలా విపులంగా నామధారకుడు సిద్ధ సరస్వతిని కలవడం నామధారకుడు ప్రశ్తించడం సిద్ధ సరస్వతి స్వయంగా స్వామిని సేవించుకున్నానురా ఇలాగ ఆయన లీలలు చెప్పడం గురు దిగ్రీ ఇలా అవ్వడం ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయి మనకి కానీ శ్రీపాదంలో చరితామృతం ఇంకా అల్టిమేట్ అండి ఇంకా ఇది గ్రంథం అది ఇది అని కాదు శ్రీపాదంలో చరితామ చదివిన గురుచ చదివిన ఆ అనుగ్రహం అయితే ఒకేలా ఉంటుందండి రెండు ఆయనవే కదా అవును రెండు ఆయనవే అంతే అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అది ఇది చాలా
(47:12) కష్టమైన క్వశ్చన్ మీరు అడగడం ఎందుకంటే రెండు అద్భుతమైనవి ఇప్పుడు చెప్పాను కదా కొత్తవాళ్ళయితే గురు చరిత్ర ఆ తర్వాత లేదు నా వల్ల కాలేదు అనుకోన అద్భుతమైన కష్టాలు ఒత్తిడిలో ఉన్నాడమ్మా బయట పడాలి ఏం చదవమంటారు చరితామృతం అండి శ్రీపాదుల చరితామృతం అండి శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం చరితామృతం చదివితే నిజంగా కష్టాల నుంచి బయట పడని వాళ్ళు ఇప్పటిదాకా లేరు సార్ మీరు నమ్మరు ఎంత అద్భుతాలు అంటే అన్ని అద్భుతాలు గురు చేత చదివినవాళ్ళు బయట పడలేదా అంటే అద్భుతంగా బయట పడ్డారు.
(47:45) కానీ ఆ ఈ గురు చేరిత చదివితే గురువు యొక్క అనుగ్రహం ఇవన్నీ గురువు పెట్టే లీలలు అన్నీ కూడా కష్టమే కానీ ఈ శ్రీపాదుల చరితామృతంలో శ్రీపాద స్వామి లీలలు ఇందులో ఒక్కొక్క అధ్యాయానికి కూడా ఒక్కొక్క ఇది చదివితే ఈ కష్టం పోతుంది ఇది చదివితే ఫలానా పెళ్లి అవుతుంది ఇలా 13వ అధ్యాయం చదివితే ఇలా హెల్త్ ఇలా ఉంటాయి ఇది కూడా గురుచరిత్ర కూడా అలాగ ఉంటాయి కానీ ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది గురు చరిత్ర చదివేస్తాం అందరం కానీ ఎప్పుడు కూడా కష్టమైన పని పెట్టుకుంటే తొందరగా భగవంతుని అనుగ్రహం కలుగుతుందని నా ఉద్దేశం సార్ నా భావన హ్మ్ కాబట్టి నేనైతే గురు చరిత్ర చదివాను
(48:15) శ్రీపాదవల చరితామతం కూడా ఎప్పుడు మనవాళ్ళకి కాలేదు అనుకోవడానికి లేదండి రోజు ఒక అధ్యాయం చదవండి ఏముంది ఇప్పుడు వారంలో చదవాలని ఎవరు ఏమి అనరు మనం ఏమి స్వామి చెప్పారా కాదు నువ్వు ప్రతి రోజు కూడా గాని ఒక అధ్యాయం చదవండి ఒక పేజీ చదవండి ఒక లైన్ చదవండి దాన్ని అబద్ధం చేసుకోండి అంతే నీ ఇదే చెప్తానండి ఈ సప్తాహాలు ఇవన్నీ పెడుతుంటారు కదా అవన్నీ పెట్టుకొని కష్టపడి నాకు కొద్ది ఇప్పుడు ఉద్యోగం చేసే స్త్రీలు ఉన్నారు వాళ్ళకి కుదరదు అట్లాగే ఇంట్లో బాధ్యతలు ఉన్నవాళ్ళ స్త్రీలు ఉన్నారు వాళ్ళకి కుదరదు అయ్యో నేను వారం పారాయణం చేయాలని ఎట్లబ్బా వారాణ చేస్తేనే ఫలితం వస్తుందా
(48:46) అనుకోకూడదండి ప్రతి రోజు చదివితే మనం ఆకలి వేస్తే మనం ప్రతిరోజు తినడం లేదా భోజనం అలాగే భగవంతుడితో కూడా ఎలాగంటే నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కూర్చోండి చదువు నేను అదే చెప్తానండి అది సులభమైన భక్తి అనేది సులభమైన మార్గంలో వెళ్ళాలి అయ్యో నేను కష్టపడి నేను కింద పడుకోవాలి నేను అయ్యో ఆ చదివితే ఇలా ఉండాలి అలా చాలామంది పాపం భయపడి అసలు ముందు చరిత్రలు ముట్టుకోరు అట్లా కాదు చాలా భగవంతుడు అంటే అసలు భగవంతు డికి మనం భయపడకూడదండి అక్కడ ఆయనతో చెలిమి చేయాల నవీద భక్తులతో చాలామంది అంటే భగవంతుడు అంటేనే భయపడుతూ ఉంటారు.
(49:22) భయం కాదు మన ఇంట్లో మన తండ్రితో మన తాతో మన తల్లిదండ్రులతో ఇంట్లో పేరెంట్స్ తో ఎలా ఉంటామో భగవంతుడితో కూడా మనం అలా ఉంటే అద్భుతంగా ఫలితాలు పొందొచ్చండి నేనైతే మాత్రం భగవంతునితో అదే చెప్పాను కదా ఎవరితోన ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా ముందు ఫస్ట్ నేను భగవంతునితో చెప్పుకుంటా ఇదిగో చూడు ఇలా ఇలా జరిగింది బాబా ఇలా జరిగింది శ్రీపాద ఇది అని స్వామితో చెప్పుకొని ఆయనతో ఆనందించిన తర్వాతనే నెక్స్ట్ వేరే వాళ్ళతో చెప్తా అవసరమైతే అది కూడా సంతోషం పంచుకోవచ్చు దుఃఖం అందరికీ చెప్తే తే వాళ్ళు ఏంటో ఈవిడ ఎప్పుడు దుఃఖాలు చెప్పి అనుకుంటారు అంతే
(49:55) కదండీ కాబట్టి దుఃఖం అనేది భగవంతుడు సమర్పించక్కడ అందుకని సమర్పణ భావం స్వామికి సర్వ శరణాగతి గన మనం చెప్తే అన్ని అద్భుతాలేండి ఈ శరణాగతి గురించి మీరు రాసినటువంటి పాటే నేను రాయలేదు యాక్చువల్ గా ఒక ఆయన పాడుతూ ఉంటే అది నేను అది రెండు లైన్లు పాడండి శ్రీ దత్త దేవో నమామి గురుదత్త దేవో స్మరామి శ్రీ దత్త దేవో నమామి గురుదత్త దేవో స్మరామి శరణం స్వామి అంతర్యామి శరణం స్వామి అంతర్యామి శోడశోపచార పూజ సమర్పయామి శోడశోపచార పూజ సమర్పయామి
(50:42) అని నేను అట్లా ఆడుకుంటూ ఉంటాను కొన్ని అవధూత చింతన దిగంబర దిగంబరం అని ఇలా అంటాడు ఈ అవధూత చింతన ఇవంతా మనం అనుకునేటప్పుడు అసలు ఈ అవదూత తత్వం అంటే ఏంటి? నిజంగా అవదూతలు ఉంటారా ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు వాళ్ళు మనం చూస్తామా ప్రత్యక్షంగా దర్శిస్తామా లేదంటే ఎప్పుడైనా ఎవరైనా చూసి చెప్పిందే వింటామా అని మీరు ఆలోచించినప్పుడు ఈ అవధూతలను కలుసుకోవాలి అవదూతల దగ్గరికి వెళ్ళాలి వారి యొక్క ఆశీర్వాదలు తీసుకోవాలిని మీరు ఎప్పుడు ప్రయాణం మొదలు పెట్టారు అలా ఎవరెవరుని కలుసుకున్నారు అసలు నాకు అసలు తెలియనే తెలియదు అవధూతలు అంటే ఎప్పుడైతే సరిైన పూజ నేను చేసుకొని
(51:16) వచ్చానో నేను మీకు చెప్పాను లలితమ్మ పూజ అండి లలితా శాసనం అద్భుతంగా నిజంగా శ్రీమాత సీ మహారాగ్ నుంచి శ్రీ శివా శివ శక్తే కిరువు లతాంబిక దాకా కంఠస్థలం కళ్ళు మూసుకొని అద్భుతంగా చెప్పేస్తానండి అంత అద్భుతంగా అట్లా అమ్మ అనుగ్రహం పొందాను అమ్మ చాలాసార్లు స్వప్న దర్శనం ఇచ్చారు ఇవన్నీ చేశారు. ఎప్పుడైతే సరైన పూజ సరైన గురువు దగ్గరికి చేర్చబడుతుందండి.
(51:39) అది ఫస్ట్ నేను బాగా నమ్మాను ఎందుకంటే ఇక్కడ గురుచరితో తీసుకున్నట్లయితే కూడా ఆ నంది శర్మ విషయంలో కూడా అమ్మవారు అలాగే పంపించింది ఓ అమ్మవాళ్ళ కాదా బాగు చేసింది కదా తుల్జాపూర్ భవాని చంద్ర పరమేశ్వ దేవి గురువు దగ్గర పంపింది అంటే ఋషిమ సరస్ దగ్గర పంపించింది అక్కడికి పో నీ యొక్క కుష్ట రోగం తెల్ల కుష్ట రోగం బాగవుతుంది అని పంపించింది.
(52:00) అలాగే బాబా సత్య తీసుకుంటే కూడా 30వ అధ్యాయంలో కాకాజీ వైద్య దగ్గర సప్తశృంగి దేవత బాబా దగ్గరికి పంపించి అప్పుడు ఈ మహాత్ముల చరిత్ర అంతా చదివితే ఒక ఆ అమ్మ అంటే ఒక తల్లి ఆ శక్తి స్వరూపిని వీళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది ఎందుకు ఇలాగా అనుకున్నాను నేను కూడా నా జీవితంలో కూడా అప్పుడు నేను మళ్ళీగా గురిచేత్ర పట్టుకోవడం ఓ మహాత్ములు ఉన్నారా ఇంతమంది ఉన్నారా అంటే మహాత్ములందరూ కూడా దత్త యొక్క అంశాలైనా అని వాళ్ళ వాళ్ళని నేను అన్వేషించడం జరిగిందండి ఎక్కడ మహాత్ములు ఉంటే ఎక్కడ అవధూతులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళపో నేను గుళ్ళకి వెళ్ళానండి అంటే వెళ్ళమ అంటే నన్ను నగనిస్ట్ కాదు
(52:37) ఆ గుడికంతా వెళ్లి వెళ్లి వెళ్ళే ఇంకా గుడిలో గుడి నుంచి గురువుకి వచ్చింది అంతే గుడిలో నుంచి గురువు దగ్గరికి వచ్చేసాం కదా కాబట్టి గురువుగ శివరాత్రి రోజు నేను నెల ఉపవాసం ఉండాలనా ఏకాదశి ఉండాల ఇవన్నీ అయిపోయినాయి ఇంకా అయిపోయిన తర్వాత ఆఖరి దశ అవధూత తత్వం అని చెప్పి తెలుసుకున్నానండి ఓ ఎక్కిల భరద్వాజ మాస్టర్ గారివి అవధూతల బుక్స్ ఉంటాయి అవి గాని చివటం అమ్మ గాని తర్వాత ఇంకా చాలా మంది అవధూతలు ఇంత స్థితి పొందారా అంటే భగవంతుడు అనుగ్రహం ఆ లేకపోయినా ఒక్క పిసరు తక్కువేమో గానీ మహాత్ముల అనుగ్రహం లేకుంటే మనం ఏమి చేయలేము భూమిమీద మహాత్ముల యొక్క వాక్కు అంత అమోగమైంది అని
(53:16) అనిపించిందండి అప్పుడు నాకు ఇంకా మహాత్ములు పట్టుకోవాలి అసలు మహాత్ములు ఎక్కడున్నారు అసలు అవధూతలు అంటే ఎవరు అనిని ఒకట నాలుగు ప్రశ్నలు మొదలైనాయి సార్ ఎప్పుడైనా అంతే కదా నేను ఎవరు తెలుసుకో అన్నారు కదా రవణ మహర్షి గారు ఆ అయితే ఇలా అనిపించింది. అంటే ఏదన్నా ఒకటి మనం చేసుకుంటూ పోవడం కాదు దానికిఒక మనకు నిరూపణ అనిపించాలి కదా అనిపించిప్పుడు నేను నిజంగా వేట మొదలు పెట్టాలండి ఫస్ట్ పోలే తాత దగ్గరికి వెళ్ళాను.
(53:43) ఆ మీ విజయవాడ దగ్గర పోలే తాత ఆయన వెళ్తే ఎలా ఉంటారంటే మట్టిలంతా ఇది చేస్తూ ఊడుస్తూ అలా ఉంటారు. ఆయన చూడగానే అందరినీ తంతాడంట కొడతాడంట ఇలాగంటా విన్నాను. ఆ ఏంది బయల కొడతారంటే విన్నారా పర్లేదు అమ్మో నేనేమో నలుగురితో వెళ్తాను. ఆయన తన్నాడు అనుకో నాకు అవమానంగా భావించాలి కదా మనం ఏదో గొప్పగా గౌరవంగా ఇస్తారేమో అనుకొని వెళ్తాం అనుకొని అనుకున్నా అలా అనుకోకూడదు పాజిటివ్ గా దిగంబర దిగంబర శ్రీపాద దిగంబర ఇంతే నామస్మరణ చేసుకో ఆ పోలే తాత గారి దగ్గర ఎన్ని అనుగ్రహాలు ఎన్ని అనుభవాలు నండి ఆయన మళ్ళీ స్వప్న దర్శ ఇవ్వడం అలా చాలాసార్లు చేశారు. అలా ఆయన్ని కలుసుకోవడం
(54:23) గోపాల్ బాబాతో ఇంకా లెక్క లేనన్న అనుభవాలు అలాగే సమాధుల దగ్గరకి కూడా వెళ్ళడం ఆ వెంకయ్య సంతాది గొరగమూడి వెళ్ళడం తర్వాత దునివాల దాదా ఎక్కడ అవదూత ఉంటే అక్కడ ఎవరి యుద్ధం అలాగే మన దుర్గాస్వామిని ఉన్నారు మనం ఇక్కడ రావులపాలం దగ్గర రాలీ ఉంటుంది అక్కడ తర్వాత ఎర్రవరంలో ఒక అవదూత ఉన్నారు తర్వాత కర్నూల్లో శ్రీ లక్ష్మి లక్ష్మీపురంలో నాయుడు బాబా అని అన్నారు అవదూత ఉన్నారు ఇలా ఇంతమందిని కరంజాలో రామచంద్ర మహారాజు అని అవధూత ఇలా చాలా మంది గులాబ్ బాబా వాళ్ళ అన్నయ్య వాళ్ళని కలిసాను ఈయన శివానంద మహారాజు అని గాపురంలో ఉన్నారు కదా ఆయన నీ దగ్గర ఎన్నో అనుభవాలు అలా
(54:58) రాత్రంతా కూర్చొని ఎన్నో రోజులు మాట్లాడుకున్న రోజులు ఉన్నాయండి మీ ఇద్దరు ఎవరు శివానంద మహారాజు గారు నేను రాత్రులు కూర్చొని అలా ఆయన పద్యాలు పాడుతూ ఉంటే అలా కూర్చొని ఆనందంగా తన్మయతంగా చేసిన రోజులు ఉన్నాయి అలా చాలా మందినండి ఎప్పుడ ఇంకా ఒక్కసారి కాదు ఎన్నిసార్లు ఆ అవధూత ఉన్నా ఉన్నారంటే మరి అవధూతను ఎలా గుర్తిస్తాం అని అనుకుంటాం కదా వాళ్ళ వాళ్ళు ఇంకా ప్రాపంచిక విషయాల్లో బంధాలు ఉండరు ఇప్పుడు రోడ్డు మీద పిచ్చోవాడు కూడా అలాగే ఉంటాడు అనుకుంటారు జనాలు కానీ మనకు తెలిసిపోతుందండి ఒక జ్ఞాని జ్ఞానే గుర్తుపట్టగలడు అని మనకు గురుచరితలో ఒక వాక్యం వస్తుంది అన్నమాట
(55:33) అట్లాంటే నేను జ్ఞానిని నా అని కాదు అక్కడ మనకు అర్థమైపోతుంది సార్ ఆ స్థితి అవన్నీ కూడా మనక అక్కడ తెలిసిపోతాయి అన్నమాట వాళ్ళు అవధువులని అంత దాటేసారు ఇంకా ప్రాపంచికంగా ఇదా అదా వాళ్ళు అన్నాన్ని అశుద్ధాన్ని రెండు సమానంగా చూసేవాళ్ళే కదా అవదూత అవును అని చెప్పి నాకు అవదూతలతో మహాత్ములతో చాలా పరిచయం నాకు అవధూతల యొక్క అనుగ్రహమే నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చిందండి ఇంత స్థితి ఏదంటే ఈరోజు నాకు మాట్లాడే అనుగ్రహాన్ని ఇచ్చారంటే నాకు దత్తాత్రేయ స్వామి నుంచి దత్తాత్రేయ శ్రీపాద స్వామి చెప్తారు నేను లక్షాపాతికి వేల మంది అవదూతల్ని నా
(56:08) చిన్న అనుగ్రహం చిన్న కిరణంతో వచ్చిన అంటే దత్తానుగ్రహంతో వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా ఇప్పుడు గులాబ్ బాబా కావచ్చు తర్వాత వచ్చి మన వెంకయ్య సోమతాత కావచ్చు వెంకట సమంతాలు ఏమన్నారు స్వామి శ్రీపాదతి దగ్గరికి వచ్చారు చిన్న పిల్లవాడు అప్పుడు ఇంక ఒక జన్మలో ఆనంద శర్మ అనే అతనుగా వచ్చారు. అప్పుడు స్వామి ఏం చెప్పారు అప్పుడు ఒకరికి ఐదేళ్ళు ఒకరికి ఎనిమిద ఏళ్ళు అప్పుడు ఈ స్వామి ఐదేళ్ల శ్రీపాదుడు ఆయనే కదా చెప్పింది నువ్వు కడపటి జన్మలో ఇంకా జన్మలు తీసుకొని కడపటి జన్మలో వెంకయ్య అవదూతవై నీరతాగ్నిహోత్రుడవై ప్రజల యొక్క ఈతివా బాధలు తీరుస్తావు నువ్వు
(56:41) అనిని చెప్పారు కదా అంటే దత్తానుగ్రహం పొంది దత్త అంశలుగా వచ్చిన వాళ్ళండి వాళ్ళందరూ అవును ఇప్పుడు గజాన మహారాజు అంత దత్త ఆయన నిజంగా సంపూర్ణ వాళ్ళందరూ కూడా అవతారాలు నాకు అనిపిస్తుందండి నిజంగా అంశాలు వేరు అవతారాలు వేరు కదా వీళ్ళు కాబట్టి ఈ యొక్క దత్త అంశలు అవధూతలుగా వచ్చి అవతలు దాటి వాళ్ళంతా వచ్చి మనకోసమే ఇప్పుడు ఒక్కరిదే ఇప్పుడు ఒక్కొక్క దగ్గరికి వెళ్లి ఒక్కరి దగ్గరనే రక్షించబడలేరు ఒక్కరు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళేవాళ్ళ అందుకోసం చూడండి ఇప్పుడు అందరూ విజయవాడలో ఉండి పోలే తాతని దర్శించుకుంటున్నారా లేదు వాళ్ళు ఆల్రెడీ పిఠాపురం వస్తారు గోపాల్
(57:14) బాబా దగ్గరికి మరి పిఠాపురంలో గోపాల్ బాబు దగ్గర ఉన్నవాళ్ళు ఆ పోలే తాత దగ్గరికి వెళ్తారు కాబట్టి ఏ టాన్ల పెట్టి ఆ టాన్లలో కలిసింది పూర్వజన్మ సంస్కారణ పూర్వజన్మ వాసనల మూలాన మనం అవదూతలు కలవడం జరుగుతుందండి నా జీవితం కూడా అలాగే జరిగింది సర్ అంటే వారి యొక్క అనుగ్రహం మనకు దొరికింది అని ఏ విధంగా తెలుస్తుంది వాళ్ళ యొక్క అనుగ్రహం దొరికింది అంటే మళ్ళీ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళడమే కదా అనుగ్రహం మనం అనుకుంటాం వాళ్ళ అనుగ్రహం దొరికింది ఎట్లా దొరికింది వాళ్ళు ఏదైనా మనకు పువ్వు ఇస్తేనేనా ఏదైనా వస్త్రం ఇస్తేనేనా ఏదైనా భోజనం అనుకుంటాం అసలు మనం
(57:46) ఎంత ఆలోచిస్తాం చూడండి ఎంత దూరం అసలు అక్కడికి వెళ్ళడమే అనుగ్రహం కదా ఉమ్ మనం అక్కడికి వెళ్లడం అంటేనే ఆయన పిలుపు ఉంటేనే మనం వెళ్లగలుగుతాం పిలుపు లేకుంటే పక్కన ఉండే ఆ ఇంటి కూడా మనం వెళ్ళలేము కదండి అవునండి పక్కనే గుడి ఉంటుంది మా సిడీలో నేను సిడీలో ఉంటాను ఎక్కువ సిడిలో నిజంగా చెప్పాను మా వీధిలో పక్కన వాళ్ళు కూడా గుడికి వెళ్ళారు ఎప్పుడో పండగ పబ్బానికి వెళ్తారు మరి నేను పొద్దున సాయంకాలం రెండు పూట్లు అక్కడే ఉంటాను దర్శనం చేసుకుంటే అక్కడే ఉంటాం అనిపిస్తుంది అయ్యో స్వామి అంటే అట్లాగే పిఠాపురంలో కూడా చూడండి పిఠాపురం అన్న స్వామి అన్నారు నా భక్తుడు ఎక్కడ
(58:17) ఉన్నప్పటికీ జుట్టుబట్టి ఈడ్చుకొని వచ్చి నా పాదాల దగ్గర ఇక్కడ పడేస్తాను అన్నాడు మరి పిఠాపురంలో ఉన్న వాళ్ళందరూ పిఠాపురం సంస్థానం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోగలుగుతున్నామా కాదండి అది వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారం మూలంలోన ఎంత దూరంలో నా భక్తుడు ఉన్నప్పటికీ పిచ్చుక కాలికి దారం కట్టే లాగినట్లు నేను లాగుతాను అని చెప్పారు కదా భగవంతుడు కాబట్టి మనక అలా తెలుస్తుందండి అమ్మ ఇప్పుడు మీరు శిరిడీలో ఉన్నారు ఎందుకు ఎందుకు వెళ్లారు శిరిడీ మీరు ఇక్కడ చక్కగా ఇక్కడ గుడివాళ్ళు ఎంత ఉన్నారు కదా ఇదంతా కూడా మీరు అక్కడికి ఎందుకు వెళ్లవాల్సి వచ్చింది
(58:45) అంటే నాకు ఆ వెళ్ళాలి అని కూడా నాకు తెలియదండి ఒక ఐదారఏళ్ళ క్రితం నాకు అక్కడ ఎందుకో ఇల్లు కొనుక్కోవాల అనిపించిందండి సిడీలో ఆ మావారు మీ ఇద్దరం అక్కడే ఉండాలి కొన్ని రోజులు ఈ గుడివాడు అనుకోండి అంటే గుడివాడు అంటే ఐ మీన్ మనం ఉన్న ఏ ప్రదేశం అయనా ఊరన్నా అనుకోండి అక్కడ మనకు చాలా డిస్టర్బెన్స్ ఉంి మన సాధన సాగదు పదాక ఫోన్లు అనో లేకుంటే ఇంకోటి ఇంకోటినో వస్తాయి అదే మనం ఒక ప్లేస్ లో ఒక సాధన చేసుకునే ప్లేస్ లో ఉన్నామ అనుకో మనకి ఎవరికీ తెలియకుండా కొంచెం గుప్తంగా ఉన్నట్లు బాగుంటుంది అదే మనం ఇంట్లో ఉంటే రోజు గుడికి వెళ్ళలేము లేదంటే ఒక పారాయణం చేసుకో దేనికైనా సరే
(59:20) ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బెన్స్ చేయడం ఏదో జరుగుతుంది. అదే మనం సిడీలో అదే అవకాశం ఆయన ఇచ్చాడు. అందరినీ నేను వెళ్ళమని వెళ్ళమని చెప్పను అవకాశం ఉన్నప్పుడు మనం దాన్ని వదులుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన కావాలని నన్ను పిలిపించుకొని ఇచ్చాడు నాన్న అలాంటప్పుడు పిలిపించి ఇచ్చుకున్నప్పుడు దాన్ని నేను కాదనుకోకూడదు కదా అక్కడ నా సాధన ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటే ప్రతిరోజు హారతికలు వేస్తాను ఆ తర్వాత వచ్చి నా పారాయణం చేసుకుంటాను నా ధ్యానం చేసుకుంటాను శ్రీపా చేతం చదువుకుంటాను అలాగే పూజ చేసుకుంటాను ఇవన్నీ కూడా ఒక క్రమ శిక్షణలో జరుగుతాయండి ఒక చోటు ఉంటే
(59:53) అవును మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ నాకు బాబా మా వాళ్ళందరూ అంటారు బాబా సిడీలోనే ఉన్నాడారా నీకు అన్ని తెలుసు మరి సిడీలో ఉంటే మాకుంతా బెంగగా ఉంటుంది అని అంటారు. అది ఆ స్థాన మహిమ వేరు అని అంటానండి నేను పిఠాపురం ఎన్ని సార్లు వెళ్తావ్ గాపురం ఎన్ని సార్లు వెళ్తావ్ ఆ ఒక్కసారి వెళ్తే చాలదా ఇలా నన్ను సరదాగా మావాళ్ళు ఆట పట్టిస్తూఉంటారు సరదాగా ఎన్నిసార్లు వెళ్తామని కదా అవకాశం వచ్చినప్పుడు మనం వెళ్ళాలి క్షేత్రాలకి వెళ్తే క్షేత్ర దర్శనం క్షేత్ర మహత్యం ఆ స్థాన మహిమ ఎంత పవర్ఫుల్ అండి అవును అంటేమో ఇప్పుడు గురు చరిత్రలో శిరిడీ సాయి గురించి ఉన్నదా
(1:00:31) గురుచరిత్ర శిరీస్ గారి లేదండి ఇప్పుడు శిరిడీలో గురు చరిత్ర పారాయణం ఎందుకు చేయాలి మరి శిరిడీలో అంటే గురు చరిత్రలో సాయిబాబా గురించి లేదు కానీ సాయిబాబా సాయిబాబాకి గురు చరిత్రతో ఆయన ఎంతో అనుగ్రహం పొందొచ్చు అని స్వామి నోటి వెంట విన్న మాటలు అన్నమాట ఎందుకంటే కుషాబో అని అతను చిల్లర మహిమలు చిల్లర అవి చేసి ఇట్లా చేస్తుంటే విభూది సృష్టించడం మిఠాయిలు సృష్టి చేస్తుంటాడు అవి బాబా వారు అన్నారు ఆ ఒక వేష ప్రదర్శన లాంటివి రావి ముంద వదిలేసి గోదావరి పరేసిరా అనిని చెప్పారు కుషా బాబు అని అతనికి అయితే అతను ఆ అట్లాగే చేస్తూ ఉండారు పో వెళ్ళిపో గానపురం వెళ్లి 180 సార్లు గురు
(1:01:16) చేత పారాయణం చేసి రా వెళ్లి అన్నారు. మ్ అలాగే సాటే అని అతనికి కూడా ఒక వారం పారాయణం కాదు రెండు వారాలు పారాయణం చేయ గురువు అనుగ్రహానికి పాత్రలు అవుతావు అని బాబా వారు చెప్పారండి. ఉమ్ కాబట్టి గురు చరిత్రలో ఏముంది గురువు దగ్గర నువ్వు ఎలా అనుగ్రహం పొందగలుగుతావు గురువు అంటే ఎవరు అసలు గురువు పెట్టె పరీక్షలు నువ్వు ఎంత నెగ్గుతావు శిష్యుడు అసలు పొందు శిష్యుడు ఎలా ఉండాలి శిష్యుడు గురువు దగ్గర ఎలా ఉద్ధరించబడాలి అద్భుతం కదండీ గురు చరిత్ర ముందు గురువు గురువుని ఎలా సేవించుకోవాలో తెలుసుకుంటే గురువు దగ్గర అత్యంత అద్భుతం లేకుంటే
(1:01:44) గురువు దగ్గరికి వెళ్లి నువ్వు గురువుని మనం ఎదిరిచ్చి మాట్లాడడం ఎన్నో ఉంటాయి సేవ అంటే ఇంతేనా ఆ గురువు నాకు ఒక ప్రాధాన్యత ఇవ్వలేదు ఇవన్నీ కానీ అందుకే బాబా గురు చేత చదివితే గురువు అంటే ఎవరో తెలుస్తుంది సేవ్ అంటే ఏంటో తెలుస్తుంది అప్పుడు మీరు నా దగ్గరికి వస్తే అత్యంత ఆనందాన్ని పొందుతారు అదే దీక్షితకు అదే కదా చెప్పారు.
(1:02:04) అందరూ అక్కడ ఉంటే దీక్షిత్నే బాబా బాగా చూస్తాడేమో అనుకొని కొంతమందికి అక్కడ ఈ కలుగుతుంది ఈసి కలుగుతుంది ఎవరికైనా అప్పుడు చిన్న లీల అక్కడ సృష్టించాడు బాబా ఏం సృష్టించాడు ఒక మేకను అక్కడ వెళ్తు దాన్ని తీసుకొని వచ్చి ఆ అరేయ్ అందరినీ బడే బాబా అని అడిగారు. ఆ శ్యామని అడిగాడు అంద అందరిని చంపుతారా చంప అయ్యో దాన్ని చంపడం ఎందుకు బాబా అది అసలు అవసరమా చంపొచ్చా అది ఇది అందరూ ఆయనకి ఏదో చెప్పారు కానీ దీక్షిత్ కాకాసాహెబ్ దీక్షిత్తు బాబా దగ్గర అంకిత భక్తుడు కదా అప్పుడు ఆయన దీక్షిత్తు మేలిమి బంగారం అక్కడ తెలియ చెప్పాలి గురువు మేలిమి బంగారం తన శిష్యుడికి అక్కడ తెలియ చెప్పాల
(1:02:41) కాబట్టి ఏం చేసాడు అక్కడ దీక్షిత్ అన్నాడు ఆ బాబా ఏయరా దాన్ని ఏట వేసేయ్ అన్నాడు మరి సబ్బ్రాహ్మణుడు కదా దీక్షిత్తు మరి ఎంత అప్రతిష్ట అది ఏమ ఆలోచించలే గురువు చెప్పింది అక్షరాలు చేయాలి ఒక్కటే చూసాడండి దీక్షిత్తు వేసేనా బాబా అన్నాడు పంచి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని వేసాను బాబా ఆగు రాగు ఎంతటి కఠినాత్ముడివిరా నువ్వు అసలు నీకేమన్నా ఉందా అసలు ఆ నువ్వు బ్రాహ్మణుడవై పుట్టి నువ్వు మేకం చంపుతావా అన్నాడు బాబా మరి బాబా అసలు మాకు అవేమి తెలియదు నువ్వు నువ్వు చెప్పింది అంటే గురువు చెప్పింది చేయడమే మా ధర్మం అది ఉచితమా పాపమా పుణ్యమా అది మాకొద్దు
(1:03:17) అది మీ సంగతి నా సంగతి గురువు చెప్పింది చేయాలి ఎంత అద్భుతం మరి గురువు దగ్గర ఆ శిక్షణ పొందితేనే కదండీ దీనికి అద్భుతమైన కథని మనం యొక్క నామదేవుడి కథలో చూడొచ్చు కదా ఆ కథ చెప్పనా మీకు చెప్పండి చెప్పండి నామదేవుడు అప్పటిదాకా పాండురంగంతో మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు మంచి బెస్ట్ దోస్తులాగా ఉంటారు. అప్పుడు ఒకసారి సాధు సత్పురుషుల భోజనానికి అందరూ కూర్చున్నారు.
(1:03:40) కూర్చున్న తర్వాత అక్కడ గోరకు కుమారు అందరూ ఈ పచ్చికొండ పండుకొండ పచ్చికొండ పండుకొండ అందరిని కర్ర తీసుకొని తట్టుకుంటూ వెళ్లారు. అప్పుడు ఈ నామదేవుడికి వచ్చేటప్పటికి పచ్చికొండ అని కొట్టాడు. ఉమ్ కోపం వచ్చేసింది నామదేవుడికి ఏంటి నేను పచ్చికొండనా ఇదేంటి నన్ను పచ్చికొండ అంటున్నారు అసలు నేను ఎలా పచ్చికొండ అవుతాను భగవంతునితో మాట్లాడుతున్నాను కదా మరి పచ్చికొండ నేను ఎలా అవుతాను అని చెప్పేసి కృష్ణ భగవాన్ దగ్గరికి ఆయన దగ్గరికి పాండురంగ దగ్గరికి వెళ్ళారు.
(1:04:05) ఆ చూడు వాళ్ళ వెళ్ళాను పచ్చికొండ అంట అవునురా నువ్వు పచ్చికొండవే అన్నా అదేంటినా స్వామి మీతో మాట్లాడుతున్నాను మీతో కలుస్తున్నాను మీతో ఆడుతున్నాను మీతో పాడుతున్నాను నన్ను పచ్చికొండ నువ్వు కూడా అంటున్నావే అని బాధపడ్డాడు. అవునురా నువ్వు పచ్చికొండవి వెళ్లేసి కాశీకి వెళ్ళు అక్కడ పాడుబడ్డ శివాలయం ఉంది అక్కడికి వెళ్లేసి నేను చెప్పిన పనిపో చేయ అక్కడ ఒకాయన కలువు వెళ్ళ అన్నాడు ఆ కాశీకి వెళ్ళాడు ఆ పాడుబడ్డ శివాలయంలో ఒకాయన శివలింగం మీద కాలు ఇట్లా పెట్టుకొని ఆ చెయి ఇట్లా పెట్టుకొని ఒక పిచ్చి దీంట్లో ఉంటే కాలు తీసుకొని శివలింగం మీద
(1:04:37) పెట్టుకున్నాడు కదా అడు పెట్టుకోగానే ఈయన అయ్యో ఈ పిచ్చోడు నన్ను ఏదో ఈయన పంపించాడు నన్నే ఉద్దరిస్తాడు అనుకొని వెనుకు తిరిగాడు వెంటనే నామదేవా అని పిలిచాడు ఆయన పిల్లగా వెనుక్కు తిరిగా అమ్మో ఈయనఏంటి నా పేరు పెట్టి పిలిచేసాడు ఇట్రా ఇట్రా ఇదిగో ఈ కాలు ఇక్కడ ఉంది కదా ఈ కాలు తీసి పక్కన పెట్టు అన్నాడు పక్కన శివలింగం ఉంది.
(1:04:57) ఈ చే తీసి ఇక్కడ పెట్టు అక్కడ శివలింగం ఉంది ఈ తల కొం జరుపు ఇక్కడ శివలింగం ఉంది. ఇదిగో ఇంకో కాలు ఇక్కడ పెట్టు అక్కడ శివలింగం లేని చోటు ఎక్కడైనా ఉందా అండి చూడండి అంతటా ఉన్నది భగవంతుడే కదా అని అప్పుడు తెలిసింది. అప్పుడు ఆ గురువు దగ్గర శిక్షణ పొందిన తర్వాత అతను మళ్ళీ తిరిగి చంద్రబాగకు వచ్చినప్పుడు ఆ చంద్రబాగ నదిలో స్నానం చేసి స్నానం చేసిన తర్వాత ఒక మూటలాగా అక్కడ పెట్టినాడు కదా దాన్ని ఆ సొనకం తీసుకొని పరిగెత్తితే అంతకు ముందు అయితే ఏ కుక్క ఏ సునకం ఏదో అనేవాడు గురువు దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఏమన్నాడు రంగ రంగా ఆగు రంగా
(1:05:33) అంటే అందరిలో భగవంతుని చూసే తత్వం అక్కడ వచ్చింది అప్పటిదాకా భగవంతునితోనే మాట్లాడే తత్వం వచ్చింటి కానీ గురువు దగ్గర ఎప్పుడైతే మనం శిక్షణ పొందుతామో ఆ శిక్ష అంటే ఆ జ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తాడు కదా గురువు కాబట్టి అద్భుతం కదా కాబట్టి అందుకే బాబా కూడా దీక్షత వేసరా అనగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేయడానికి అక్కడ సిద్ధపడ్డాడు కాబట్టి గురువు దగ్గర శిక్షణ పొంది అప్పుడు ఆ ప్రజల్లోకి మనం వెళ్తే అప్పుడంతా జీవితం అద్భుతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువు ఉండాలని నాకు అనిపిస్తుందండి సరే అవసరమైతే ఆ గురువే కావాలి ఎట్లా మన గురువు కావాలా ఎలా
(1:06:06) తెలుసుకోగలుగుతాం ఇది మన పెద్ద ప్రశ్న కదా అండి ఇప్పుడు మన గురువు కావాలి నా గురువు కావాలంట మరి నా గురువు ఎవరు ఈ అసలు ఈ కలియుగంలో గురువుని నేను ఎలా పట్టుకోవాలి అసలు అన్నప్పుడు ఏమి చేయక్కలేదు. నీ మనసు ఎక్కడ ప్రశాంతత ఉంటుందో ఎవరి దగ్గరికనా వెళితే అదే నీ గురుధామం అని మనం గుర్తించాలి. కొంతమందికి కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ప్రశాంతత ఉంటుంది ఇంకొకరి దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి రెండోసారి వెళ్తే మళ్ళీ ఉండదు.
(1:06:33) మళ్ళీ మూడోసారి వెళ్తే మళ్ళీ ప్రశాంతత ఉంటుంది ఇంకోసారి వెళ్తే మళ్ళీ ఉండదు మళ్ళీ వాళ్ళ మనసే వాళ్ళకి కన్ఫ్యూజ్ చేస్తుంది ఒక నమ్ముతావా లేదా అనిపించి అప్పుడు ఏం చేయాలి మళ్ళీ పదే పదే పదే నువ్వు ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు పదే పదే పదే నీ మనసు కూడా నిశ్చల స్థితి పొందినప్పుడు అతనే నీ గురువుగా భావించు భావించావు అనుకో అతన్ని ఎప్పుడు ఇంకా తిట్టడం కానీ దూషించడం కానీ అతన్ని వదిలేయడం కానీ జరగకూడదు అంతకన్నా ఆ గురువుని నిందించడం మహా పాపం అండి అది ఇంకా అంతకన్నా ఆ దోషం ఏది లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమి దొరకదండి అందుకే మనం జాగ్రత్తగా
(1:07:06) గురువుని ఎన్నుకున్నప్పుడు జాగ్రత్తగా ఎన్నుకోవాలి ఇది కలికాలం జాగ్రత్త జాగ్రత్తజా జాగ్రత్త ఇది కలికాల మీది జాగ్రత్త గురువే లేక నిజమే కదా గురువు లేక మనంఅందరం ఎంత బాధపడితే కాబట్టి గురువు ఉన్న ఆ గురువుని తీసుకోవాలంటే ఇది జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త ఇది కలికాలం ఇది జాగ్రత్త కాబట్టి కలికాలం ఇది జాగ్రత్తగా నువ్వు ఎన్నుకోవాలి సరే నాకు ఇవన్నీ కూడా కలికాలం నేను ఎన్నుకోలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు గురు చరిత్ర చదువు మ్ శ్రీపాదుల చేత చదువు యోగుల చరిత్ర చదువు ఖచ్చితంగా గురువే నీ దగ్గరికి వస్తాడండి గురువు మన దగ్గరికి వచ్చేస్తాడు అతనే మన
(1:07:45) గురువు అవునమ్మ ఇప్పుడు శ్రీపాద శ్రీ వల్లభుల వారి చరితామృతం చదవడము దాంట్లో సిద్ధ మంగళ స్తోత్రాన్ని మీరు పట్టుకోవడం దాని ద్వారా మీకు ఎంతో మంది దగ్గర అవ్వడం వాళ్ళందరితో పారాయణాలు చేయించడం ఇవన్నీ చేశారు. అందరూ కూడా అనుగ్రహం పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా మాకు నిర్మలమ్మ నిర్మలాదేవి అమ్మే మాకు అమ్మ ఈ అమ్మాయి మమ్మల్ని అనుగ్రహిస్తుంది ఈ అమ్మాయి మమ్మల్ని కరుణిస్తుంది అని వారు మీకు ఈ విధంగా అటాచ్ అవ్వడం కరెక్టా లేదు వాళ్ళు శ్రీపాద శ్రీ వాళ్ళుకి కరెక్ట్ అయి ఉండడం కరెక్టా అంటే దాన్ని పక్కన పెట్టి కనిపిస్తున్నటువంటి మీకు వాళ్ళు
(1:08:17) ప్రాముఖ్యత ఇచ్చి మాకు అమ్మాయి చేస్తుంది మాకు అమ్మాయి అన్ని అమ్మతోనే మేము అమ్మే మాకు అని చెప్పడం కరెక్ట్ ఇప్పుడు ఆ వాళ్ళు నేనైతే ఇప్పుడు నేను గురువు గురువు అని వాళ్ళందరూ అంటారు అయ్యో నన్ను అనద్దండి అమ్మా గురువు అని అందరికీ గురువు భగవంతుడే అందరికీ గురువు శ్రీపాదుడే అందరికీ గురువు దత్తుడే నేను ఒక మీ అందరికీ ఒక మార్గదర్శి ఎవరో ఒకరు కావాలి కదా కాబట్టి నేను ఒక అమ్మని అంటే మాకు దత్త బిడ్డలు నాది ఆ YouTube ఛానల్ ఉందండి దాంట్లో ఏదో స్వామి గురించి చెప్పుకుంటూ ఉంటా అది విని ఎంతో మంది ఈరోజు గ్రూప్ లో ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అయ్యారు.
(1:08:52) ఈరోజు రోజు ప్రతిరోజు కూడా మన మూడు నుంచి నాలుగు వరకు సత్సంగం జరుగుతుంది. హమ్ వాళ్ళందరూ ఏమంటారంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మాకు నిర్మలమ్మ శ్రీపాదుని దత్తుని ఆ పరిచయం చేసి ఆ యొక్క చరితామృతాలంతా సిద్దమ్మగల ఇవన్నీ మా దగ్గర పారాయణం చేస్తాంది కాబట్టి మాకు నిర్మలమ్మే అని ఒక తల్లి అంది విద్య అనే నాకు అత్యంత ప్రాణ స్నేహితురాలు స్నేహితురాలు కదా అంటే నేను ఆ స్నేహితురాలే అంటాను ఆవిడేమో నన్ను అమ్మ అంటుంది అది వేరే విషయం ఆవిడ అంది ఫస్ట్ నేను మొట్టమొదట నిన్ను ఆ అంటే నువ్వు బాగుండాల మా అమ్మ బాగుండాల అని చెప్పి తర్వాత నేను దత్తుడికి దండం
(1:09:31) పెట్టుకుంటాను అమ్మ అంది అయ్యయ్యో అలా ఎందుకు చేస్తున్నావ్ తప్పు కదా దత్తుడు దండం పెట్టుకోవాలి కదా నాకు దత్తుడు తెలిదు కదా ముందు చూపించింది నువ్వే కదా దత్తుడిని అందుకని నీకు దండం పెట్టుకుంటాను అంది అలా అనమాకరా అన్నాను కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకు భగవంతుని చూపించింది అంటే ఇవన్నీ చరిత్రలు చదువు ఇంత ముందుకు తీసుకెళ్ళాలి మా స్థితిని అని చెప్పి చెప్పింది నువ్వే కాబట్టి మాకు నువ్వే గొప్ప అంటారు.
(1:09:56) కానీ నేనేమంటానంటే నేను గొప్ప కాదు నేను ఎవరండి భగవంతుడు జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటున్నాడు అంతే మనల్ని కాబట్టి మనం గొప్ప ఎలా అయిపోతాము మనం గొప్ప ఎప్పుడూ కాకూడదు భగవంతుడు మనకఅందరికీ దత్తుడే గొప్ప శ్రీపాదుడే గొప్ప నేనైతే ఒప్పుకోను అన్నాను వాళ్ళు ఎన్ని చెప్పినా లేదు మీ అందరికీ అభిమానం పెట్టుకోండి కానీ భగవంతుడి మీద భక్తి ప్రేమ పెట్టుకోండి మీరు అత్యంత అద్భుతమైన స్థితిలో ఉంటారు అని చెప్తా మమయ్య వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎంతో భక్తిని ప్రచారం చేసిరు వాళ్ళ గురించి కానీ అంత మాత్రం చేత అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారు
(1:10:29) చేస్తున్నారు కానీ అన్నమయన పెట్టుకోవట్లేదు తుకారాము పాండురంగ గురించి చెప్పిన తుకారా గురించి పాండురంగే చేస్తున్నారు కదా కానీ ఇప్పుడు ఉన్న కాలంలో ఎవరైనా ఒక భగవంతుని గురించో దత్త గురించి చెప్పినప్పుడు దత్తుని వాళ్ళని పక్కన పెట్టి చెప్పిన వాళ్ళని ముఖ్యంగా పెట్టి పూజించడం చేయడము ఈ స్వామి మాకు అంత ఈ గురువు గారే మాకుంత ఈ గురువుతోనే మేము ఉండాలి చేయాలిఅని చెప్పడం అలా అలా పాపం మా దత్త బిడ్డలండి ఇప్పుడు ఇప్పుడు గురుచ గురువు గురువు గురించి ప్రచారం చేసినటువంటి మీరు చూసినటువంటి వాళ్ళందరూ కూడా అవును ఇది ఇదే అవును కానీ నా నా శిక్షణ ఎలా ఉంది తెలుసునా అండి మా
(1:11:02) వాళ్ళకి అంటే తల్లి ఎప్పుడైనా మీరు భగవంతుని పట్టుకోండి భగవంతుడు అంటే నేను దత్తుడే అని చెప్తాను నాది దత్త ఆ తత్వం కాబట్టి అంటే మీరు నమ్మిన భగవంతుని ఎవరైనా పట్టుకోండి మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు పట్టుకోండి ఆంజనేయ స్వామి పూజిస్తారు పట్టుకోండి ఎవరైనా పట్టుకోండి నాది సిద్ధమలతరం శిపాజి ఇది కాబట్టి నేను దత్తుని పట్టుకున్నాను మీకు అలా పట్టుకో ఏమి లేదు మీరు ఏ భగవంతుని అయితే పట్టుకున్నారో ఆ భగవంతునితోనే ఉండండి మీకు ఏ కష్టాలు నిర్మలమ్మ తీర్చదు ఇదే చెప్తాను సార్ నేను ఇదే చెప్తానయ్యా నిర్మలమ్మ తీర్చదు మీరు నమ్ముకున్న ఆ భగవంతుడు మీకు
(1:11:36) తీరుస్తాడు నేను ఇది చదవండి అని మిమ్మల్ని అక్కడిదాక తీసుకెళ్ళాను అంతవరకే దాన్ని మీరు అక్కడ స్వామి అనుగ్రహం పొందేది పొందంది అది మీ ఇష్టం నేను కాదు ఇక్కడ నిజం మనం మనం అసలు ఆ స్థాయిలో లేమండి మనం అలా చేసి అయ్యో నాతో ఇలా చేసుకోండి నేను నిజంగా అను అనుక ఇచ్చేస్తా నేను నాతో ఇలా అలా చెప్పనండి నేను కానీ మీ దగ్గర మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు మీ మార్గంలోకి వచ్చిన వాళ్ళు మీతో నడుస్తున్న వాళ్ళకి ఎన్నో అద్భుతాలు జరిగినయి ఎన్నో మహిమలు జరిగినయి వాళ్ళు ఎన్నో కష్టాల నుంచి బయటపడ్డారు సంతానం కలిగింది ఆరోగ్యం కలిగింది ఇబ్బందుల నుంచి బయట పడ్డారు అంటుంటారు కదా
(1:12:09) అవున ఆ అంటారు కదా నా మాటలు కాదు నేను చరిదామని ఫలానా అధ్యాయం చదవండిరా ఇప్పుడు ఉద్యోగం లేదనుకోండి వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు అమ్మా నాకు ఉద్యోగం లేదు అంటారు వెంటనే నేను బాబా సార్ చేతిలో 14వ అధ్యాయము 15వ అధ్యాయం చోలిక గురించి వస్తుంది అది చదువుకోండిరా ఆ రోజు మీరు 108 రోజులు పారాయణం చేసుకోండి అంట ఎందుకంటే ఆ 108 రోజులలో వీళ్ళకి ఒక రోజైనా భక్తి శ్రద్ధతో ఉంటారు అనిపించి అలాగే సీపా చేత ఇలా ఫలానా నాకు ఇట్లా బాలేదమ్మా 13వ అధ్యాయం కులశేఖర్ ఉత్తాం చదువుకోండి అని చెప్తా ఇలా ఒక్కోటి ఒక్కోటి అలా ఎవరెవరికి ఏమి బాలేదు ఇలా చేసుకోండి నాన్న మీకు మనసు బాలేదా ఇలా
(1:12:41) పాజిటివ్ మైండ్ తో ఉండండి అది అయిపోయింది అయిపోయింది ఆ పని అన్నట్టు భావించండి మీరు పాజిటివ్ తో ఉండండి అది అయిపోతుంది అంతే అట్లాగే భగవంతుడు భగవంతుడు అని అది చదివేస్తే కాదండి నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీరు పారాయణం చేసేంత మాత్రాన మీ పనులు అయిపోయతా అనుకోవద్దండి ఇక్కడ హృదయంలో చిత్త శుద్ధి పెట్టుకోండి మీరు అరిషడ్ వికారాలు తీసేయండి.
(1:13:03) ఇ మనం ఎన్ని చెప్పినా ఆ అవన్నీ మనకి సెకండరీ అండి అవును నిజంగా చెప్పాలంటే భక్తి కూడా ఒక విధంగా సెకండరీ అని చెప్పుకోవచ్చు కానీ మనలో ఏమఉండాలి ఫస్ట్ చిత్తశుద్ధి కల్మషం లేని మనసు ఉండాల ఆ చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు కూర్చుంటాడు ఆయన మనలో వింటాడు చక్కగా నువ్వు ఏమ అనుకుంటే అది జరుగుతాయి. మరి చాలా మంది అమ్మ ఇప్పటికి ఇప్పుడు నేను చదివాను నాకు పని అయిపోయిందా అని ఫోన్ చేస్తారు లేదా అమ్మ నేను పదఏళ్లుగా చదువుతూనే ఉన్నాను పని అవ్వలేదు అంటారు ఎందుకంటే మనలో వికారాలు తొలగిపోకుంటే మనకి ఏ పనులు అవ్వవు నాన్న కాబట్టి మనకి ఆ వికారాలు ఏమున్నాయి మనలో శత్రువులు ఉన్నారు కదా
(1:13:37) దానిలో తరవే నువ్వు పారాయణ చేసి అత్తం తిడితే నీకు పుణ్యం వస్తుందా లేదా కోడలు నిమిసి పెడితే నీకు పుణ్యం వస్తుందా అక్కడ బిడ్డలతో నువ్వు సరిగా లేకుంటే నీకు ఇది వస్తుందా లేదా భర్తకు నువ్వు అన్నం పెట్టకుండా నువ్వు పారాణ చేసుకుంటే నీకు పుణ్యం వస్తుందా అది కాదండి నువ్వు నువ్వు అన్నీ నీ యొక్క అంటే భక్తి అంటే ఒక చదవడమే కాదండి నువ్వు చేసే ప్రతి పని ఏదైనా సరే భక్తే శ్రద్ధ ఉండాలి కదా నాన్న అక్కడ ఏ పని చెయ్యి అది భక్తి నువ్వు అక్కడ వంట చెయ్ భక్తితో అంటే ఏంటి శ్రద్ధతో చెయ్ ఆ కూర అద్భుతంగా కుదురుతుంది అద్భుతంగా ఆ పిల్లలు తింటారు
(1:14:09) నామస్మరణతో చెయ్యి అది చాలా ప్రసాదం అవుతుంది అవేమి కాకుండా నా పరాయణ టైం అయిపోయింది నేను గుడికి వెళ్ళాలా ఇవి నేను దానికి చెప్పని చెప్పను నేను ఏమంటానంటే మీరు అమ్మ మీ హస్బెండ్లు లేదా మీ భార్యలు ఒప్పుకోండి వినండి మ్ లేదంటే మీరు సత్సంగం కూడా వినద్దండి అనే చెప్తాను అయ్యో లేదమ్మా మేము దానికి ఇష్టమయ్యే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వింటారండి మన మాటలు అవును మీరు శ్రీపాద శ్రీబాబుల చరితామృతం ఏదైనా సంక్షిప్తంగా అందిద్దామని అలా ఏమనా అనుకుంటున్నారా రాయడమా లేదండి అది మనము అవసరం లేదండి ఎందుకంటే ఎంతో మంది మహాత్ములు రాశారు కదా ఇంక దాన్ని మళ్ళీ మనం కొత్తగా రాయడం ఎందుకు
(1:14:45) అనిపిస్తుందండి ఎందుకంటే ఇది ఒకటి పట్టుకో మనము నాలుగు పట్టుకుంటే నాలుగు దారులు వెళ్ళిపోతాయండి స్వామి నాకు శ్రీపాచరితము దత్తుడి ఇది చేయమని ఆ నలుగురు చెప్పుకో అమ్మ అని చెప్పి నాకు అనుగ్రహం ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తీసి నేను ఎందులో రాయాలి నా సొంతంగా రాయడానికి లేదు నేను ఆ బుక్లో చూసే తీసుకురాయాలి నాకు ఎందుకు అంత శ్రమ ఎందుకు అంతే కదా నాన్న ఇప్పుడు మనకు ఆ శ్రమ అవసరం లేదు స్వామి మనకు అనుగ్రహం ఇచ్చారు మన గురించే బుక్స్ రాస్తున్నారు అంటే మీరు మీలో అనుకోకుండా పాండిత్యం అంతా వచ్చింది కాబట్టి మీరే సొంతంగానే రాయగలరు కాబట్టి
(1:15:18) స్వామివారికి సంబంధించింది కానీ లేక వాసవి కన్ పరమేశ్వరి మ్ శ్రీపాద శ్రీ వల్లభుల వారికి ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో దాని గురించి వివరంగా ఏదైనా రాసే అవకాశాలు ఏమనా అలా అనుకున్నారు అది నేను అనుకోలేదండి కానీ ఏమో మీరు అన్నారు కాబట్టి స్వామి అనుగ్రహంగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఏమన్నా అనుగ్రహం వస్తుందేమో నాకు తెలియదు.
(1:15:37) ఇప్పటికైతే నేను అనుకోలేదు నాది మొత్తం కాసపప్పుడంతా అందరిని ప్రేమతో చూడాలి అందరితో ప్రేమగా ఉండాలి అందరూ స్వామి ఇంట్లో సిద్ధమా పారాయణం చేయాలి అలాగే ఆ యొక్క నుంి స్వామి అష్టకం కావచ్చు అబద్ధక అష్టోత్తర స్తోత్రం కావచ్చు అలాగే గురు చరిత్ర కావచ్చు ఇదంతా గురువుని తెలుసుకోవాలి వీళ్ళందరూ ఒక మంచి ఆ పాజిటివ్ ఎనర్జీస్ తో ఉండాలి వాళ్ళందరి వికారాలతో లేపోవాలి అందరూ బాగుండాలి ఇది ఒక్కటే నా సంకల్పం అండి ఏమో ఇప్పుడు ఇంత మీరు గురుసేవలో ఉండి ఇన్ని పారాయణాలు ఇన్ని స్తోత్ర పారాయణాలు ఇన్ని చరిత్ర పారాయణాలు గురు పారాయణాలు చేశారు ఇన్ని క్షేత్రాలు తిరిగారు
(1:16:07) ఇంతకుముందు అవదూతలుగా కానీ మీకు అనుకోకుండా కొన్ని సిద్ధులు ప్రాప్తించినయి అని చెప్తుంటారు. సిద్ధులు కాదండి సిద్ధులు ప్రాప్తించడం కాదు ఆ నేను ఏదన్నా అంటే జరుగుతుందండి ఎందుకంటే నేను మహాత్ములు దర్శించడం మహాత్ముల అనుగ్రహం పొందాను కదా అందరూ పొందుతాం నేను ఒకదాని గొప్ప కాదు అందరూ పొందుతారు. ఎప్పుడైతే నువ్వు పారాయణాలు చేసి ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఏదైతే వికారాలు పరేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా అందరికీ వచ్చేస్తాయండి సిద్ధులు కూడా కాదు సిద్ధులు కూడా అనరు మన మాట మన మాటే మంత్రం వాక్శుద్ధి వాక్ శుద్ధి ఆ మన మాటే మంత్రం అవుతుందండి
(1:16:44) మన మాట చెప్తే నేను అట్లా చాలా మందికి మా వాళ్ళందరికీ మా దత్త బిడ్డలందరికీ ఒక నమ్మకం అమ్మ చెప్తే జరుగుతుంది. అమ్మ చెప్తే జరుగుతుంది కాదు ఎప్పుడు ఏ గురువు కూడా గాని అండి ఏ తల్లి అమ్నా మన అమ్మ అయినా కూడా మన ఇంట్లో మన అమ్మ తల్లి ఉంది మన తల్లి ఆ పరీక్ష తప్పుతావురా నువ్వు అని చెప్పొద్దా ఎప్పుడైనా వెళ్లి అమ్మ నువ్వు పరీక్ష పాస్ అవుతాను అమ్మా అని చెప్తే నువ్వు పాస్ అవుతారా అద్భుతంగా పాస్ అవుతావు స్టేట్ ఫస్ట్ వస్తావురా అని చెప్పుద్దా నువ్వు రాయలేవురా నువ్వు చదవలేవురా అని చెప్పుద్దా చెప్పండి నెగిటివ్ మాట ఎప్పుడు ఏ తల్లి వాడదు
(1:17:14) పాజిటివ్ గానే చెప్పుద్ది అలాగే నేను కూడా పాజిటివ్ గానే చెప్తాను అరేయ్ మీరు పాస్ అవుతారు రా మీకు ఉద్యోగం వస్తుందా మీకు పెళ్లి అవుతుంది రా మీకు అద్భుతం ఉండారా మీ జీవితం మీ చేతల్లో ఉందిరా ఇంతే నేను చెప్పే మాట వాళ్ళకి అద్భుతంగా అంతేగని నిరాశగా మీకు అవ్వదు పోండి మీకు ఇదిగో చేసుకోకుండా పారణం చేసుకోండి మీకు పని అవ్వదు పోండి సిద్ధమ చేసుకోకుంటే మీకు మీరు గురు అనుగ్రహం పొందపోండి ఇలా చెప్పనని చదివేది చదవంది ఇవన్నీ కూడా స్వామి ఇష్టం స్వామి చేయించుకుంటారు మనం ఎవరు చెప్పడానికి మనం ప్రతి ఒక్కరిని కూడా మన బ్లెస్సింగ్స్ ఎలా ఉండాల అంటే పాజిటివ్ గా
(1:17:44) ఉంటే అన్ని అద్భుతాలు అందుకే నేను అదే చేస్తాను కాబట్టి అందుకే ఆ మాటే మంత్రం అవుతుంది అవును అవును అంటే కానీ జరగబోయేవన్నీ తెలిసిపోతున్నాయి మీకు ముందని మీ వాళ్ళంతా చెప్తున్నారు అలా అలా ఏం కాదండి జరగబోయేవి ఆ తెలిస్తే మనం ఇంకా ఈ స్థితిలో ఎందుకని జరగబోయేటివి కాదు కొన్ని కొన్ని ఆ అవి నాకనే కాదండి అందరికీ కూడా తెలుస్తాయి దేనికంటే మనం ఎప్పుడూ అదే తాదాప్యంలో ఉంటాం కాబట్టి కొన్ని కొన్ని అనిపిస్తాయండి కొన్ని ఎవరనా మన ఇంటికి ఏ మనిషి వచ్చేది కూడా రాత్రి కలలు స్వప్నం ద్వారా నాకు స్వప్నం ద్వారా తెలుస్తాయండి ఏమని పొద్దున్న ఈ కొత్త మనిషి
(1:18:16) వాళ్ళు కళలో ఓ రాత్రి ఈయన వచ్చారు ఏవండీ రాత్రి మీరు వచ్చారండి కలలో అని జిల్లలు అమ్మ భక్తులు అప్పారావు గారు ఉన్నారండి ఆయన కళలో కనిపించారు. పొద్దున్న లేసి మన ఇంటికి వచ్చారు తలుపు తట్టారు ఎవరో చెప్పారంట నిర్మలమ్మ లలితాదేవి ఉపాసలని ఆయన పొద్దున్న లేసి ఏలూరు నుంచి వచ్చారు. ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు జిల్లాల మూడులో అయితే ఆయన తలుపులు తట్ట తరి రాత్రి లలితా సహస్రం అద్భుతంగా పంచికట్టుకొని హాల్లో చదువుతున్నారు.
(1:18:38) ఇదేంటి అనిపించింది అట్లా ప్రతిది నాకు అట్లా తెలుస్తాయి. అవన్నీ జస్ ఎవరైనా వచ్చేది అట్లా తెలుస్తాయండి అవును అవును అంటే ఏదైనా మంత్రోపదేశాలు మీ దగ్గర తీసుకుంటున్నారా ఆ తీసుకుంటారండి తీసుకుంటారు అందరికీ నేను అంటే మళ్ళీ నేను చెప్తాను నన్ను గురువు అనద్దండి నాకు భయం అండి గురువు అనే పదం చాలా భయం అండి గురువు అంటే మళ్ళీ నాకు నా ఫీలింగ్ అది గురువు అంటే వీళ్ళందరూ నన్ను ఎక్కడ మళ్ళీ ఒక స్థాయిలో పెట్టేస్తారేమో గురువు అంటే మళ్ళీ కొబ్బరికాయలు తెచ్చి నాకు కొట్టేస్తారేమో లేకుంటే ఇంకేదో ఏదో అనేస్తారేమో ఆ స్థాయిలో ఉంటే మళ్ళీ నేను ఎక్కడ కింద
(1:19:15) పడిపోతామేమో ఎప్పుడైనా మనము అహంకారం వచ్చేస్తుంది కదండీ ఒక పెద్ద స్థాయిలో మన ఆ స్థితి చేసేది ఎవరు భక్తులే ఇప్పుడు పాపం నాకు ఏ ఆశలు ఉండవు ఆ నాకు ఇలాగా ఇట్లా ఉండాలి అట్లా ఏ ఆశలు ఉండవు కానీ కలిగించేది ఎవరు భక్తులు కలిగిస్తారు అప్పుడు నాలో ఆహ పెరిగిపోతే అందుకని ఎక్కడిక నాన్న నేను తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూనే ఉంటాను ఓ కాదు నేను అసలు నిజంగా ఎవరికి ఎవరికి గురువు అండి అందరికీ గురువు భగవంతుడే కదా లేదు మంచి ఒక స్థితిలో ఉన్నవాళ్ళు గురువులుగా తీసుకున్నారు ఇప్పుడు ఎంతో మంది ఉద్ధరిస్తున్నారు అంతే అంతే తప్ప నేను ఒక
(1:19:52) అమ్మలా ఉండిపోవాలి అనుకుంటానే తప్ప ఇప్పుడు ఒక గురువులా ఉండరండి గురువు అంటే వాళ్ళకి భయం నాకు భయం కాబట్టి ఆ మధ్య లేకుండా ఒక అమ్మలా ఉన్నాను అనుకో అమ్మ ప్రేమ తత్వంతో లాలిస్తుంది వాళ్ళని దగ్గర తీసుకుంటుంది వాళ్ళని చక్కగా అందరితో చాలా సరదాగా ఉండొచ్చు అమ్మ తత్వం అమ్మ పోస్ట్ వేరు కదా అందుకే నాకు అమ్మ పోస్ట్ వేరు కాబట్టి కాబట్టి నేను అమ్మ త్వంలోనే ఉంటాను అందుకే మీరు అమ్మ అని పిలవండి ఎవరు గురువు అని పిలవద్దండి అలా అయితేనే నేను మంత్రం ఇస్తాను అని చెప్తా అది కూడా మంత్రం కూడా వాళ్ళు ఇంకా సాధన చేసుకుంటావ ఏమ అడిగితే నేను అదిగి
(1:20:20) తీసుకోండిమ్మ ఇలా నేను చెప్పను ఏంటి గురు మంత్రం ఇస్తారా లేకపోతే ఇంకా దత్త మంత్రమే ఇస్తాను అలా చాలా వాళ్ళు ఇంకా సాధ వాళ్ళకి చేసుకుంటూ ఉండడం కోసం అంతే తప్ప నేను గురువు అనే భావంతో కాదు ఒక అమ్మ తల్లినా మొదటి తల్లి కూడా గురువే కదా బిడ్డలకి అలా నా బిడ్డలకు నన్ను వాళ్ళు నా బిడ్డలు అంటే మా దత్త బిడ్డల ఒక గురువుగా భావించుకో వాళ్ళు భావించు కుంటారు నన్ను గురువు అని పిలవద్దండి అమ్మ అని పిలుచుకోండి అంతే మీరు నాకు గురువు అని మిమ్మల్ని అడిగితే మీకు ఎవరు గురువు మీకు ఎవరు గురువు అని నాకు నిజం చెప్పాలంటే లలితా ఉపాసలని కదా విద్య శ్రీవిద్య
(1:20:53) అంటే పంచదశి బాల ఇవన్నీ గన్నవరం భువనేశ్వరి పీఠం చిదానంద భారీ సరస్సుల వారు ఇచ్చారు నాకు మంత్రాన్ని ఆయన ఇప్పుడు లేరు కానీ నేను అప్పుడప్పుడు ఎప్పుడనా వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటాను వెళ్లి ఆయన నాకు మంత్రం ఇచ్చిన ఒక ఐదార ఏళ్లకు ఆయన అప్పటికే ఆయన 95 96 వచ్చినాయి. ఉ కానీ నాకు మంత్రం ఇచ్చినాక ఒక ఐదారు ఏళ్లకు ఆయన శరీరం వదలడం జరిగింది.
(1:21:16) అయినా సరే ఇప్పుడు నా గురువు ఎవరు లేరు ప్రత్యక్షంగా నా గురువు ఎవరు అంటే భగవంతుడే అని చెప్తా అంటే దత్తుడే ఇంకా అందుకే ఆయన గురువు కాబట్టి అన్ని ఆయన ఆయన ఆయనకి చెప్పుకోవడం ఆయనతో మాట్లాడుకోవడం ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటారు అవునండి మంత్రం ఇచ్చ ప్రతి రోజు అన్ని కార్యక్రమలు పూర్తఅయిపోయి చివరగా మీరు విశ్రమించే టైం నిద్రపోయే ముందు మీరు ఏం చెప్పించుకుంటారు చెప్పండి సిద్ధమతే సిద్ధమత లేదా శ్రీపాదరాజ శరణం ప్రపద్ది అని నిత్యం అలా జరుగుతుంటుంది శ్రీపాద శరణం ప్రపద్ది శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్ దాని కోటి సార్లు జపించాలని నాకు ఒక చిన్న సంకల్పం దాన్ని ఇప్పుడు ఒక 10
(1:21:50) లక్షల దాకా చేసుకుంటున్నాను. అవును అలా ఒక చేతికి ఒక ఇది ఉంటుందన్నమాట జపం చేసుకునేది అలా ఎవరితో వాళ్ళు వస్తుంటారు మాట్లాడుతూంటారు నా పార్ట్న వారికి చేసుకుంటా నడుస్తూ జపం చేసుకుంటూ పోతూ ఉంటాం. ఉమ్ అంటే ఓ పైకి పెదాలతో కాకుండా అలా చేసుకుంటూ ఉంటాను అన్నమాట అలాగా అవును ఇంకా రాత్రి పడుకునేటప్పుడు కూడా కర్మలు దగ్దం అవుతాయమ్మా అయ్యో నామస్మరణతో కర్మలు దగ్దం కాని వాళ్ళని ఎవరిని చూడలేదండి మనం అందుక అందరూ దగ్దం అయిపోయిన వాళ్ళే కాదు ఎందుకంటే కలియుగం అంటేనే నామస్మరణ కదండీ కలియుగంలో భగవంతుని చేరి దగ్గర మార్గం ఏదైనా ఉందంటే అది ఒక కేవలం నామస్మరణే అది
(1:22:25) నీ భగవంతుడు ఏది నీకు ఇష్టమైతే ఆ నామం అలా ఇదే అని నేను చెప్పను నీకు గోవింద నామం గోవిందమ ఇష్టం నాకు దత్తనామం దత్తనామం ఇష్టం సాయివాళ్ళకు సాయినామం ఇష్టం ఎవరైనా సరే మొత్తం నామం జపిస్తూ ఉంటే పర్వతాల లాంటి పాపాలను కూడా పగలగటబడుతుంది నామం అండి ఎన్నో జన్మలను తెచ్చుకున్న కర్మలు కూడా పోగొడుతుంది ఒక్క నామస్మరణే నామస్మరణ అంటే ఒక్క నామమే కాదు నువ్వు లలిత కావచ్చు లేదా కీర్తనలు కావచ్చు లేదా పాటలు కావచ్చు లేదంటే ఒక పారాయణం కావచ్చు ఏదైనా నామమే కదండీ అందుకే లలితాదేవిలో కూడా నామ పారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి అంటే నామ పారాయణం అంటే భగవంతుడు అంత ఇష్టం దత్తుడికి
(1:23:01) అందుకేందుకు దిగంబర దిగంబర శ్రీపాదుల దిగంబర అనే నామాన్ని చెప్పించుకొని అద్భుతమైన హాస్పిటల్ లో లేసి పైకి వచ్చినవాళ్ళు ఉన్నారండి మొన్న జరిగిన ఒక చిన్న లీల చెప్పమంటే చెప్తాను మన గ్రూప్ లో రోజు ఒకతను ఆయన పేరుఏదో గుత్త శ్రీనివాస్ గారు వస్తుంది పేరు ఆయన హాస్పిటల్లో పాపం ఏదో బాలేక అడ్మిట్ అయ్యాడంట మొన్న కురుపురంలో ఆయన చెప్పిన లీల నేను ఎవరిని మీ లీలలు చెప్పండి నేను అడగను వాళ్ళే చెప్తూ ఉంటారు.
(1:23:25) ఆయన ఆ కురుపురంలో వచ్చి చెప్తున్నాడు ఆయనకి ఏదో బాగా బాగలేకుంటే ఆయనక ఎవరో ఏదో ఏదో జబ్బు అని చెప్పారట అంతమంది ఐదు మంది డాక్టర్లు దీకి చూపిస్తే ఐదు మంది కూడా ఏదో ఇంకా ఆపరేషన్ చేయాలి ఏదో అన్నారంట ఇంకా వాళ్ళు ఏదో స్టంట్ వేస్తున్నారంటే ఏదో చేస్తున్నారట ఆయన మనసులో నా శరీరానికి ఇది మీరు చేసుకోండి నా నామం నేను చేసుకుంటానని జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురు దత్త అని అనుకుంటూనే ఉన్నాడట అసలు ఆ శరీరంలో బాధ లేదు ఏమీ లేదు వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదంట అద్భుతంగా నన్ను స్వామి బయటేసాడ అమ్మ నా జీవితం అందరూ ఈయన చనిపోతాడు మీరందరూ బంధువులు
(1:23:57) పిలిపించుకోండి మీరు చేయమంటే చేస్తాము అన్నారట కానీ నా నామం నన్ను బ్రతికిచ్చింది అమ్మ నా దత్త నామం అని గురుపుడు గర్వంగా ఆయన మన ఛానల్ లో చెప్పాడండి మరి నామస్మరణ అంత ముఖ్యమైంది కదా అవును కలియుగంలో అదే కదా నాన్న కాబట్టి కర్మలని మాత్రం కచ్చితంగా ధ్వంసం చేస్తుంది ఎందుకంటే మనం రోజు ఎన్ని పాపం మాటలు మాట్లాడుతా ఉంటాం ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాం అంటే తెలియదు కదా పాపం మాటలు అంటే ఇప్పుడు మనం కళ్ళతో చూసిన మనం చేసేదే కాదు పాపం కళ్ళతో చేస్తాం మనసుతో చేస్తాం ఆ చేతులతో చేస్తాం కళ్ళతో చేస్తాం ఎన్నో పాపాలు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే
(1:24:30) ఒక 10 జీవులు చంపింటా నేను కింద ఎన్నో తెలియకుండా సూక్ష్మ జీవులు ఉంటాయి అది కూడా మన కర్మలు అలాంటి కర్మలు ఏదైనా సరే మనం ఆ అద్భుతంగా పోగొట్టుకోవాలంటే కచ్చితంగా భగవన్ నామస్మరణ అద్భుతం చాలా సంతోషం అమ్మ చాలా మీ విలువైన సమయాన్ని కేటాయించారు. అలాగే దత్తుడు నుంచి శ్రీపాద శ్రీవల్లభుడు వరకు మీరు పొందినటువంటి అనుభవాలు మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురువుతో మీ ప్రయాణం ఈరోజున మా కళ్ళ కట్టినట్టు వివరించారు.
(1:25:00) అందరూ కూడా గురువుని ఏ విధంగా సేవించాలి గురు పాదాలను ఎట్లా పట్టుకోవాలి ఏ విధంగా అయితే వారు రక్షించబడతారు అనేది కూడా చాలా చక్కగా తెలియజేశారు. ఇక్కడి నుంచి అందరూ కూడా ఆ గురుమార్గంలో ప్రయాణం చేసి వారి యొక్క కర్మపు రాసిని తగ్గించుకొని పూర్తిగా ధ్వంసం చేసుకొని ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాం చాలా చాలా సంతోషం మీకు కూడా చాలా కృతజ్ఞతలండి నమస్కారం జై గురు నమస్తే అండి ఇంతవరకు దత్త బిడ్డలకు అమ్మగా దత్త ప్రచారం చేస్తున్నటువంటి నిర్మలాదేవి గారు వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాల్ని వారు పొందినటువంటి గురు అనుగ్రహాన్ని మనందరికీ
(1:25:37) తెలియజేశారు. ఇది కేవలం ఒక నిర్మలా దేవి గారికి మాత్రమే దొరికే అదృష్టం కాదు ఇది మనఅందరికీ కూడా దొరికే అదృష్టం మనందరం కూడా సంపూర్ణ శరణాగతితో ఆ గురు పాదాలను సేవిస్తూ తరించాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూండి శ్రీ సన్నతి టీవీ నమస్కారం

No comments:

Post a Comment