Tuesday, April 14, 2026

Mahavatar Babaji 3: హిమాలయ యోగుల అద్భుత శక్తులు | The Secret of Kriya Yoga | Ananda Lakshmi Studios

Mahavatar Babaji 3: హిమాలయ యోగుల అద్భుత శక్తులు | The Secret of Kriya Yoga | Ananda Lakshmi Studios

Author Name:Ananda Lakshmi Bhakthi (Studios)

Youtube Channel Url:https://www.youtube.com/@anandalakshmistudios

Youtube Video URL:https://www.youtube.com/watch?v=a6yZcAYow4I



Transcript:
(00:00) యోగికి సాధన ముఖ్యం గాన కట్టే బట్టలు కాషాయ రంగు కాదంటారు. యుక్తేశ్వరును ఎవరు మబ్బి పెట్టగలిగేవారు కాదు ఆయన ప్రలోభ పెట్టారు. ఎవరిని ఎవరి నుండి ఏమి ఆశించరు ఉన్నది చాలు ఉన్నదానితో సంతృప్తి పడే స్వభావం ఇతరులను కించపరుస్తూ కొందరు తమ ఔన్నత్యం ప్రదర్శిస్తారు. తాము గొప్పవారు కావడానికి ఎందరి తలనైనా తుంచడానికి వెనుకాడరు చీకటిలో ఉండేవాడు వెలుగును చూపించలేడు.
(00:29) అహంకారం అనే చీకటిలో ఉన్నంత కాలం వెలుగు విలువ తెలియదు వెలుగు కనిపించదు ఏకమేవా [సంగీతం] తపస్సు అనగానే మహర్షులు గుర్తుకొస్తారు పెరిగిన గడ్డాలు కనిపిస్తాయి హిమాలయాలు గుహలు మనసులో దర్శనం ఇస్తాయి. సన్యాసుల దృష్టి ఎప్పుడు హిమాలయాల వైపే పరుగులు తీస్తుంది. ముకుంద తొలి అడుగు హిమాలయాల వైపు వేశాడు. కాలం అనుకూలించక యుక్తేశ్వరజీ ఆశ్రమం చేరుకున్నాడు.
(00:58) ఒక మహాగురువు అండ లభించిన మంచుకుండలపై మోజు తీరలేదు. అప్పుడప్పుడు ఎవరికీ చెప్పకుండా పారిపోవాలన్న ఆలోచన పైకి వస్తుంది. ఇటు ఆశ్రమ సేవ అటు కాలేజీ చదువులు ఆరు నెలల తర్వాత గురువుగారు ప్రసన్నంగా ఉన్న సమయం చూసి ఆ ప్రస్తావన తెచ్చాడు. అంతా విని యుక్తేశ్వరు అన్నారు హిమాలయాల పైన కొండజాతుల వాళ్ళు చాలామంది ఉంటారు. వారెవరు మహర్షులు కాలేదు జ్ఞానులు కాలేదు తపస్సుతో తరించను లేదు జ్ఞాని అయిన గురువు నుంచి జ్ఞానం గ్రహించాలి.
(01:29) కొండల్లో కోనల్లో కానల్లో జ్ఞానం ఉండదు. బండల సందుల్లో నుంచి నీళ్లు ప్రవహిస్తాయి జ్ఞానం కాదు నిజమే గురువుగారు జ్ఞాన శిఖరం ఆ విషయం గుర్తించిన నమ్మకం కలగడం లేదు దూరపు కొండల నుపు ఎక్కడో ఉన్న ఆశ్రమాలకు పరువులు తీస్తారు జనం గురువు సమక్షంలో జిజ్ఞాస జ్ఞానం పరిమళించాలి. తర్వాత ముకుంద ఆ విషయం ఎత్తలేదు గురువుగారు ప్రస్తావించను లేదు.
(01:56) యుక్తేశ్వరజీ మౌనమే అర్ధాంగీకారం అనుకున్నాడు. ముకుంద ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తమ కాలేజీ సంస్కృత ప్రొఫెసర్ బెహారిని వెళ్లి కలుసుకున్నాడు. సార్ మీకు లా మహాసయ శిష్యుడు ఒకరు తెలుసునని విన్నాను వారి అడ్రెస్ ఇవ్వగలరా అని ఎవరు ముకుందా రామగోపాల్ ముంజుదారి గురించా అడిగేది అతను ఒక్కడే నాకు తెలుసు అతడుఒక నిత్య చైతన్య ప్రభువు నిద్రపోడు తారకేశ్వర్ దగ్గర రంబస్పూర్లో ఉంటాడు.
(02:24) ఆయన హిమాలయాల్లో చాలా కాలం ఉండి వచ్చినవాడు. తారకేశ్వర ప్రసిద్ధ యాత్రాస్థలం అక్కడికి పోతే చాలు ఎలాంటి జబ్బులైనా తగ్గిపోతాయి. ముకుంద కష్టపడి తారకేశ్వరి చేరాడు. అక్కడ దేవాలయంలోని ఈశ్వర లింగం దాని మొదలు చివరా లేవంటారు. ఆద్యంతాలు లేని ఈశ్వరీయత ఆ లింగానికి నమస్కారం చేయబుద్ధి కాలేదు. నేరుగా రంబస్పూర్ బయలుదేరాడు. దోవ తెలియదు అంతా అడవి మయం దారి లేదు దోవ తప్పి అడవులోకి వెళ్ళాడు.
(02:53) రెండు గంటల పాటు చీకటిలో నడిచి నడిచి అలసిపోయాడు. బిగ్గరగా అరిచాడు ఎవరో ఒక పల్లెటూరు మనిషి వచ్చాడు ఏం కావాలి బాబు అని అడిగాడు రామగోపాల్ బాబు అన్నాను ముకుంద నీవు దారి తప్పావు బాబు అని ఆయన దారి చూపించాడు మొత్తం మీద వెళ్లి రామగోపాల్ భుజందాను కలిసాడు ఏకమేవాతీయం [సంగీతం] తన ఆలోచన చెప్పాడు ఆయన అడిగాడు దేవుడు ఎక్కడ ఉంటాడని నీ నమ్మకం నాలో మీలో లో అన్ని చోట్ల బదులిచ్చాడు ముకుంద అవును కదా నిన్న తారకేశ్వరాలయంలో శివలింగంలో దేవుడు లేడని ఎందుకు అనుకున్నావ్ ఎందుకు నమస్కరించలేదు నమస్కరించక నీవు చేసిన చిన్న తప్పుకు మరొకరు శిక్ష అనుభవించవలసి వచ్చింది. నీకు
(03:40) దారి చూపించినవాడు కుడి అనబోయి ఎడమకు చూపించాడు. నువ్వు అడవిలోకి వెళ్ళావు కుడి ఎడమైతే పొరపాట్లు లేదనుకోకు పొరపాట్లు గ్రహపాట్లు భగవంతుని విషయాల్లో క్షమార్హం కావు బాబు మన లోపల దివ్యత్వాన్ని గుర్తించడమే యోగం అదే తపస్సుకు లక్ష్యం అదే ధ్యానగమ్యం మన దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక నిలయాలు శక్తి కేంద్రాలు అవి పరాశక్తికే ఆవాసాలు దేవాలయంలో నమస్కారం చేయడం అంటే అక్కడ రాతి విగ్రహానికి తలవంచడం కాదు ఆ విగ్రహం వెనుక ఉన్న శక్తికి శక్తికి తలవంచక తప్పదు నమస్కరించక తప్పదు పదు యోగశక్తిని ఆశిస్తున్న వాడివి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా అన్నారు
(04:18) రామగోపాల్ యోగి పొరపాటఅయింది క్షమించండి అన్నాడు ముకుంద నీవు మరొక పొరపాటు కూడా చేశవు మీ గురువుగారి అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చావు అది మరీ పెద్ద తప్పు తిరిగి మీ గురువుగారి దగ్గరికే వెళ్ళు మహర్షులు మహాయోగులు హిమాలయాల్లోనే ఉండరు అన్ని చోట్ల ఉంటారు గుర్తించగలిగితే ప్రతి గురువులోనూ ఒక మహర్షి ఒక మహాయోగి ఉంటాడు భగవంతుడు గురువులోనే ఉంటాడు చూడగలిగే దృష్టి ఉండాలి భగవంతుని కోసం ప్రపంచం చివరి అంచు వరకు వెళ్ళినా కనిపించడు సృష్టి మొత్తం భగవంతుని రూపమే కదా ఒక చిన్న గదిలో తలుపులు బిగించి కూర్చో అదే నీ గుహ అదే నీకు హిమాలయం అదే భగవంతుడు
(04:58) నీకు దర్శనం ఇచ్చే హృదయాలయం హిమాలయాలకు వెళ్ళాలన్న సంకల్పం వదిలిపోయింది స్వామి నాకు సమాధి అనుభవం కలిగించగలరా అన్నాడు ముకుంద కలిగించగలను ఆ విషయంలో నా ప్రమేయం కూడదు ఆ పనిచే పని చేయవలసింది నీ గురువు ఒక గురువు చేయవలసిన పనిని చేయగలిగిన మరొక గురువు చేయడు నీవు రెడీ అయినప్పుడు ఆ పని నీ గురువే చేస్తాడు.
(05:23) అర్థించకపోయినా నీ ప్రార్థన వింటాడు. ఆటోమేటిక్ గా నీకు సమాధి స్థితి లభిస్తుంది. దేనికైనా గురువుగారి అనుగ్రహం కావాలి బాబు నీవు సిద్ధం కానప్పుడు ఆ అనుభవం కలిగితే పిచ్చివాడవైపోతావు మాడి మసయపోతావు. యోగాగ్నికి సున్నితమైన జీవకణాలు మాడిపోతాయి. పరిణితి చెందాలి. పచ్చి యోగులకు పిచ్చి పట్టడం ఆ కారణంగానే అనుభవాల కోసం తొందర పడకు పచ్చికాయ పొగరుగా ఉంటుంది తెలుసు కదా ఆస్వాద యోగ్యం కాదు గురూజీ మీరు ఎంతో కాలంగా యోగం చేస్తున్నారు.
(05:55) అసలు నిద్రపోరని చెప్పుకుంటారు. 24 గంటలు ధ్యానం చేస్తుంటారా యోగంలో ఏం సాధించారు? ఇంత దూరంగా అజ్ఞాతంగా ఉంటే ఏం ప్రయోజనం అన్నాడు ముకుందా ముందుగా ఒక విషయం తెలుసుకో నీకు నీ గురువు ఒక్కడే గురువు ఎవరిని పడితే వారిని గురువు అని సంబోధించకు అందరికీ ఆ అర్హత ఉండదు మరొకరి గురువు నీకు గురువు కాడు నేనేదో సాధించాలని అనుకోవడం లేదు బాబు ఏదో సాధించాలని ఎవరినో ఉద్ధరించాలని నేను యోగం చేయడం లేదు నేను కర్మయోగిని అర్హత లేని దాన్ని ఆశించను మిత్రుడు బెహర్ నా గురించి చెప్పే ఉంటాడు 20 సంవత్సరాలు రహస్యంగా నిగూడంగా గాఢంగా యోగం చేశాను.
(06:35) రోజుకు 18 గంటలు ధ్యానంలో ఉండేవాడిని తర్వాత ఒక పర్వత గుహలో 25 సంవత్సరాలు తపస్సు సాగించాను. రోజు 20 గంటలు తప సమాధిలో ఉన్నాను అప్పుడు నాకు నిద్ర అవసరం లేకుండా పోయింది. శరీరం ఏదో రసాయనిక మార్పులకు లోనయ్యేది. నిద్ర అవసరం ఉండదు భోజనం అవసరం ఉండదు. అసలు ఆకలి వేస్తే కదా భోజనం యోగం ఇచ్చే శక్తి వల్ల నీరసం రాదు పరమ చైతన్యంతో నిండిన వారికి ప్రాపంచిక అవసరాలు ఉండవు కదా భౌతిక శరీర పోషణకు అన్నమే అవసరం లేదు గాలి ప్రాణం చాలు ఆహారం నిద్ర అవసరం లేని వారు ఎన్ని వందల సంవత్సరాలైనా జీవించగలరు హిమాలయ యోగుల రహస్యం అదే మహావతార బాబాజీ అంతే మరణం లేని
(07:15) మహాపురుషుడు ఆయన ఏకమేవాది [సంగీతం] స్వామి తమరు ఇన్ని సంవత్సరాలు యోగం చేశారు కదా జ్ఞానం పొందినట్లేనా అడిగాడు ముకుందా జ్ఞానం అంటే ఏమిటో నాకు తెలియదు అంతా భగవంతుడు అయినప్పుడు వేరే జ్ఞానం ఎందుకు ఏ కొంచెం యోగం చేసినా మృత్యుభయం పోతుంది. మృత్యుభయం లేని వారికి మరణం ఉండదు పునర్జన్మ అవసరం కలగదు. బాబాజీ మాకిచ్చిన సందేశం అది ఆ రాత్రి ముకుందకు కంటి మీద కునుకు లేదు చుట్టూ కాంతి ప్రవాహాలు తాను ఆ ప్రవాహాల తరంగాలపై తేలిపోతున్న అనుభూతి పొందాడు.
(07:58) ఏం నిద్రపోలేదా నిద్ర రావడం లేదా అడిగారు రామగోపాల్ కాంతి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే నిద్ర ఎలా పడుతుంది స్వామి అన్నాడు ముకుంద అదే అనుభవం అంటే నీకు ఆధ్యాత్మికంగా అనుభవాలు పొందే అర్హత వచ్చింది. వెళ్లిరా నిశ్చింతగా అన్నారు రామగోపాల్ తిరుగు ప్రయాణంలో తారకేశ్వర్లో అనంతలింగాన్ని హృదయపూర్వకంగా పూజించి అర్చించి కలకత్తా చేరుకున్నాడు. హిమాలయం వంటి గురువు లభిస్తే వేరే హిమాలయాలు ఎందుకు? ఏకమేవా [సంగీతం] గురువు ఎప్పుడూ శిష్యుల అభివృద్ధి కోసం తాను ఉపయోగపడాలి తప్ప తన అభివృద్ధికి వారిని ఉపయోగించుకోకూడదు.
(08:41) ముకుంద అపరాధ భావంతో సిగ్గుపడుతూ తిరిగి ఆశ్రమం చేరాడు. నన్ను క్షమించండి మాస్టర్ గారు అని కాళ్ళ మీద పడి కన్నీరు కార్చాడు. పదా భోజనం చేద్దాం అని భుజం మీద చెయి వేసి లారించాడు యుక్తేశ్వర్ మీకు నాపైన చాలా కోపం ఉంది కదా గురూజీ కళ్ళలోకి చూస్తూ అన్నాడు ముకుందా లేదు ముకుందా కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా కోరిక తీరకపోతే నేను ఎవరి నుండి ఏమి ఆశించనని నీకు తెలుసు అలాంటిది నీవంటి పసివాడి నుంచి ఏమి ఆశిస్తానయ్యా నీ బ్రమ కాకపోతే ఎవరు ఏం చేసినా ఎలా ప్రవర్తించినా నాకు బాధ కలగదు నేను అసలు పట్టించుకోను సొంత విషయాలు నేను బాధపడను నీవు సంతోషంగా ఉంటే నాకు
(09:21) సంతోషం నీకు తృప్తి కలిగే పని చేస్తే నాకు తృప్తే కదా నీవు మంచి పని చేశవు నా భారం తగ్గించావు నీ అనుమానాలు తీర్చుకున్నావు అన్నారు యుక్తేశ్వరులు గురువుజీ చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులే క్షమించరు శిక్షిస్తారు మీరు గొప్ప మనసుతో నా తప్పులు క్షమిస్తున్నారు అన్నాడు ముకుంద అవునా నేను గురువుని కదా తప్పదు శిక్షణ ఇవ్వవలసిన వాడు శిక్షిస్తాడు కండిత తుడుస్తాడు అయినా తప్పులు చేయడం వేరు పొరపాట్లు వేరు నీవు చేసింది తప్పు కాదు పొరపాటు అది క్షమార్హమే తప్ప శిక్షార్హం కాదు ఏకమేవాతీయం [సంగీతం] ఒక రోజున ఖాళీగా ఉందని ముకుంద గురువుగారి
(10:07) గదిలో ఒంటరిగా ధ్యానానికి కూర్చున్నాడు. కొంచెం సేపటికి ముకుంద్ అని గురువుగారి పిలుపు వినిపించింది. ఖాళీ దొరికినప్పుడు ధ్యానం చేసుకోవాలని చెప్పింది గురువుగారే. ఇప్పుడు ధ్యానంలో ఉంటే లేపుతున్నారు చూచే పిలిచారా మూడోసారి గురువుగారి గొంతు తీవ్రంగా వినిపించింది. కళ్ళు తెరవకుండానే ధ్యానం చేసుకుంటున్నాను గురూజీ అన్నాడు ముకుందా అఘోరించావు నువ్వు ఎంత ధ్యానం చేస్తుంది నాకు తెలుసు గానీ ఇలారా అన్నారు యుక్తేశ్వర్ లేచి వెళ్లి తలవంచుకొని నిలబడ్డాడు.
(10:38) నీ బుర్రలో ఇంకా పర్వతాలు కరిగిపోలేదు అన్ని ఆలోచనలు బుర్రలో ఉంటే ఎలా ధ్యానం చేయగలవు అంటూ యుక్తేశ్వర్ ముకుంద హృదయం పైన మృదువుగా స్పృశించారు. గురుస్పర్శ తగలగానే ముకుంద శరీరం ఒక్కసారిగా కనిపించింది. దిమ్మ తిరిగింది. శరీరం రాయిలా బిగుసుకుపోయింది. ఊపిరితితుల్లో నుంచి గాలి జిబ్బున బయటకి పోయింది. మనసు ఆత్మ శరీరాన్ని వదిలి ఎక్కడికో ఎగిరి చక్కపోయాయి.
(11:02) శరీరంలో ప్రతి అణువు ప్రతి కణం కాంతితో పరిశుద్ధమైంది. రక్తం గడ్డ కట్టింది. అయినా తెలుస్తోంది తను బ్రతికే ఉన్నారని తను చైతన్యంగా మారాడు. ఇంద్రియ జ్ఞానం శరీరానికి పరిమితం కాలేదు ప్రతి అణువు స్పందిస్తోంది. చైతన్యం పొందుతోంది. అంతర్దృష్టికి సమస్త విశ్వం తెలుస్తోంది. చెట్లు, అడవులు, నదులు, సముద్రాలు అన్ని భావ చిత్రాల తనలో కదిలాయి.
(11:29) అది విశ్వదర్శనం అంతా నిశబ్దం అంతటా ప్రశాంతం శూన్యంలో నుంచి విశ్వం ఏర్పడ్డది. నెమ్మదిగా తిరిగి బాహ్య స్పృహలోకి వచ్చాడు. గురుదేవుల ఎదురుగా తను తను ఎదురుగా గురూజీ ఆయనకు తెలుసు తన అనుభూతి అది కలిగించింది గురూజీయే వారి స్పర్శ చాలు తనకు అప్పుడు యుక్తేశ్వరు అన్నారు అతిగా తన్మయం కావద్దు జాగ్రత్త అనుభవాల్ని అనుభూతుల్ని మననం చేసుకోవద్దు ఎప్పటివి అప్పుడే మర్చిపో అవి నీవి నావి కావనుకో అంతర్జగత్తు అనుభవాలు ఎంత ముఖ్యమో బాహ్య జగత్తులో కార్యకలాపాలు అంతే ముఖ్యం రెండిటిని సమన్వయ పరుచుకో జీవితంలో ఆధ ఆధ్యాత్మికత భౌతికత సమతుల్యం కావాలి ఒక్కదానినే పట్టుకు వేలాడకూడదు శరీరం
(12:11) బాహ్య ప్రపంచంలో పనులు చేస్తుండాలి ఆత్మ అంతర్లోకంలో విహరిస్తూ ఉండాలి అన్నారు యుక్తేశ్వర్ తర్వాత గురువుగారితో కలిసి ధ్యానం చేశడు ముకుంద గురూజీ మీ నా శరీరాలు గాలిపటాలాగా గాలిలో ఎగిరిపోయాయి అలా ఎలా జరుగుతుంది అప్పుడు యుక్తేశ్వర్ ఆత్మ దర్శనం పొందిన యోగులందరికీ హాస్టల్ ఈధర శరీరాలు ఏర్పడతాయి భౌతిక శరీరా వంటివే అవి దీని నమూనాలు అవి ఇచ్చ మాత్రం చేత అవి భౌతిక శరీరం వదిలి ఎక్కడైనా సంచరించగలవు చూచే వారికి వారు నిజ మనుషులే అనిపిస్తారు మాట్లాడతారు కానీ స్పర్శకు అందరు దూరంగా ఉంటారు అన్నారు యుక్తేశ్వర్ అలాంటి అనుభవాలు కలగాలంటే ఎలా అడిగాడు ముకుంద
(12:55) సాధకుడు ముందు ధ్యాని కావాలి యోగి కావాలి అలా అయిన దానికి గుర్తు యషల్ శరీరం ఏర్పడడం అది భౌతిక శరీరం నుండి వేరు కావడం పరమ చైతన్యం పొందినప్పుడు మాత్రమే యోగానుభవాలు కలుగుతాయి. అక్కడ మేధావిత్వం తెలివి పనికిరావు యోగబలం అవసరం సాధనలో నిజాయితి అవసరం లోపాలు ఇట్టే పట్టిస్తాయి. పూర్ణ యోగి సంకల్పించకపోయినా అనుభవాలు కలుగుతాయి.
(13:21) అరకొరగా ధ్యానం చేసేవారు కావాలని అరుళ్లు చాచిన అంగలార్చిన ఒక్క అనుభవము కలగదు ఉపనిషత్తుల్లో రస ప్రస్తావన ఉంది. రసం అంటే అనుభవసారం అని యుక్తేశ్వరు చెప్పారు. ేకమేవాతీయం [సంగీతం] మరొక రోజున ముకుంద గురువుగారిని ప్రశ్నించాడు నాకు భగవంతుని దర్శనం ఎప్పుడు కలుగుతుంది తమరు ఎప్పుడు అనుగ్రహిస్తారు అని నీకు భగవంతుడు తెలుసు కదా అన్నారు యుక్తేశ్వర్ గురువుగారి వైపు అయోమయంగా చూస్తూ నిజం చెప్పండి గురూజీ అన్నాడు ముకుంద అంటే భగవంతుని దిగంబర సన్యాసిగా చూడాలనా లేక బంగారు సింహాసనం మీద చూడాలనా నీ ఆశ ప్రతి ఒక్కరు తాను ఊహించి భావించి ప్రపంచిన రూపంలో
(14:08) కనిపిస్తేనే భగవంతుని నమ్ముతారు. విశ్వాన్ని కంట్రోల్ చేసే శక్తి లభించిన ఆ శక్తిని భగవంతుడు అనుకోరు భగవత్ భ్రాంతి వదలదు ఆధ్యాత్మికతను ఆత్మజ్ఞానాన్ని అతీంద్రియ శక్తులతో ముడిపెట్టకూడదు. అలా కొలవనకూడదు ధ్యానంలో ఎంత లోతుగా వెళ్ళగలిగితే భగవంతునికి అంత దగ్గరైనట్లు అదే సూత్రం నిత్యం సంతోషంగా ఉండడం ఆనందంగా జీవించడమే భగవంతుడు నిత్యానందమే బ్రహ్మానందం యోగానందమే బ్రహ్మానందం మన అవసరాన్ని బట్టి కోరికలను బట్టి భగవంతుని ప్రణాళిక మారదు మనం అడిగిన వెంటనే దేవుడు దర్శనం ఇవ్వడు మనిషి వాంఛలో అవసరాలు అసంఖ్యాకం ఎన్ని లభించినా మనిషికి
(14:49) ఎన్నటికీ తృప్తి లభించదు ఎన్ని పుష్కలంగా లభించినా ఇంకా వెలితి ఫీల్ అవుతాడు. కోరవలసిన పరమాత్మను మాత్రం కోరడు అసలు ఆ దశగా పైనించడు. భగవంతుడు ఎప్పటికీ కనిపించడు గనుక అందరు కనుక ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటాడు మనిషి జీవితం అంతమవుతుంది తప్ప అన్వేషణ ఆగదు మరణం తర్వాత కూడా ఆత్మ పరమాత్మ కోసం అన్వేషిస్తూ ఉంటుంది.
(15:14) అంటే ఆత్మ అన్వేషణ నిత్య సత్యం ఆనందం అన్వేషణకు అవధి పరమావధి అనుకుంటే దానిని ఏ క్షణంలోనైనా పొందగలడు. భగవంతుడు నిర్గుణుడు నిరామయుడు అగోచరుడు అని తెలిసి ఆరాటపడతాం. నిజానికి ప్రతి అనుభవంలోనూ ప్రతి అనుభూతిలోనూ భగవంతుని స్పర్శం ఉంటుంది. మనిషి ప్రతి అవసరాన్ని భగవంతుడు గుర్తిస్తారు. మనిషి జీవితం కష్టాల కొరిమి కన్నీటికాసారం దివ్య స్పర్శతో అవి ఆనంద సోపానాలు అవుతుంటాయి.
(15:45) పరమాత్మ సందేశం పరమాద్భుతం అది శరణ్యం ఏకమేవా [సంగీతం] పూరీలో సముద్ర తీరంలో యుక్తేశ్వరజీ కొత్త ఆశ్రమం రూపుదిద్దుకుంది. రెండంతస్థల భవనం సముద్ర తీరం కావడంతో ప్రశాంతంగా ఉంది. వ్యాసవ సెలవలు గురువుగారితో గడపడానికి ముకుంద పూరి చేరుకున్నాడు. వెడుతూ వెడుతూ పెద్ద కాలిీఫ్లవర్లు ఆరు తీసుకెళ్ళాడు. వాటిని గురువుగారికి సమర్పించాడు. వాటిని నీ గదిలోనే ఉంచుము ముకుంద రేపు వండగ వస్తాయి అన్నారు యుక్తేశ్వరు ముకుంద వాటిని తన గదిలోనే భద్రపరిచాడు మరనాడు ఉదయం యుక్తేశ్వర్ శిష్యులతో కలిసి బయలుదేరారు మధ్యలో ఆగి ముకుందని పిలిచి ఆశ్రమం వెనుక తలుపు లోపల గడియ వేసావా అడిగారు బేసాను గురూజీ అన్నాడు ముకుంద
(16:31) లేదయ్యా మర్చిపోయినట్లున్నావ్ యోగం ధ్యాసలో పడి లౌకిక విషయాలు అలక్ష్యం చేస్తే నష్టం కష్టం ఆశ్రమ రక్షణ బాధ్యత నీది తప్పు జరిగితే బాధ్యత నీద అవుతుంది శిక్ష నీకే పడుతుంది అన్నారు యుక్తేశ్వర్ తిరిగి తిరిగి ఆశ్రమం దగ్గరికి వచ్చాక యుక్తేశ్వర్ అన్నారు ముకుంద కాంపౌండ్ ఎడం వైపు చూడు ఎవరో గోడ దూకుతున్నారు అతనిని గమనించు చూడగా ఒకతను గోడ దూకి పారిపోతున్నాడు.
(16:58) అతని చేతిలో ఒక కాలీఫ్లవర్ ఉంది. గదిలోకి వెళ్లి చూడగానే అన్ని వస్తువులు ఉన్నాయి. ఒక కాలీఫ్లవర్ మాయమైంది ఏం చేయాలి? సాయంత్రం ముకుంద గురువు గారిని ప్రశ్నించాడు. వెనకదలుపు వేయినట్లు దమ్ముతనం జరిగినట్లు మీకు ఎట్లా తెలిసింది గురూజీ అది ఇన్స్టిట్యూషన్ దివ్య దృష్ట జ్యోతిష్మా అని ప్రశ్నించాడు. ఆ మూడు కాదు వాడు దమ్ముతనం చేస్తున్నప్పుడు పారిపోతున్నప్పుడు నీ గురించి నా గురించి ఆలోచించాడు.
(17:25) అతని థాట్ వేవ్ లెంగ్త్ నాకు అందింది. రేడియో శబ్ద తరంగాలు వంటివే ఆలోచనా తరంగాలు భావ తరంగాలు ట్యూన్ చేస్తే తెలుస్తాయి. నేను చాలా మందితో అలా ట్యూన్ చేస్తాను. నా ఆలోచన బలంగా ఉంటే మీ ఆలోచనల్ని మార్చవచ్చు ఎవరి మనసులోని ఆలోచనలైనా పట్టుకోవచ్చు అది యోగ రహస్యం మనసును ప్రశాంతపరిచి చైతన్యం కలిగిస్తే ఆంతర్యం వేరుకుంటుంది. అంతరాత్మకు అంతర్వాణి నివేదిస్తుంది.
(17:50) అంతరాత్మ ఆత్మ ఆధీనంలోదే కదా అన్నారు యుక్తేశ్వరు ఆశ్రమంలో ఒకతను గురువుగారి వలె తనకు దివ్య దృష్టి ఉందని పోయిన వస్తువులు తన దివ్య దృష్టికి కనిపిస్తాయని గొప్పలు చెప్పేవాడు అందరిని తన వైపు ఆకర్షించాలని ప్రయత్నం ఆ విషయం యుక్తేశ్వరికి తెలిసింది. ఒకరోజు ఆశ్రమంలో ఒక లాంతర పోయింది. ఎక్కడికి పోయింది ఎట్లా పోయింది దానందట అది నడిచిపోదు కదా ఎవరో తస్కరించి ఉంటారు.
(18:18) గురువుగారు అందరినీ అడిగారు. దివ్యని కళ్ళు మూసుకొని అది నూతి దగ్గర ఉంది వెళ్లి వెతకండి అన్నాడు మహా కాలజ్ఞాని లాగా ముకుంద వెళ్లి చూస్తే కనిపించలేదు చూసావా నీ దివ్య దృష్టికి దృష్టిలోపం కలిగింది. కావాలని ప్రయోగిస్తే దివ్య దృష్టి పని చేయదయ్యా చాల చేస్తే అసలు పని చేయదు అని మందలించారు యుక్తేశ్వర్ భగవంతుడు మనం చేసే మంచి పనులకు సహకరిస్తాడు అని భగవంతునిపై విశ్వాసం కలవారు నమ్ముతారు.
(18:44) అందరికీ అంత నమ్మకం ఉండదు. ఒకసారి యుక్తేశ్వర్ పూరి నగర సంచారం ఒకటి ప్లాన్ చేశారు. ముఖ్యమైన వీధుల్లో ఊరేగాలి మధ్యాహ్నం ఎండమండిపోతుంది చెప్పులు వేసుకోకూడదు దైవకార్యం కదా ముకుంద వెళ్లి గురువుగారికి విన్నవించాడు. పర్వాలేదు ముకుంద భగవంతుడు గొడుగు పడతాడులే వెళ్ళు అన్నారు. ఊరేగింపు బయలుదేరింది. ఎండ మాడు పగలగొడుతుంది. చెమటలు కక్కుతూ పాటలు పాడుతూ ఆపు సోపాలు పడుతున్నారు.
(19:12) 10 నిమిషాల్లో మేఘాలు ముసిరాయి వాతావరణం చల్లబడ్డది. నగర సంచారం పూర్తి చేసి ఆశ్రమం చేరేదాకా చల్లగా ఉంది. మీరు ఆశ్రమంలో చేరగానే మళ్ళీ ఎండ నిప్పులు చిరిగింది. ఏకమేవా [సంగీతం] భగవంతుడు అందరి ప్రార్థనలు వింటాడు నిజ భక్తులైన వారి అవసరాలు అడగకుండానే తీరుస్తాడు. మామూలు మనుషుల అవసరాలు పరిమితంగా చూస్తూ ఉంటాడు. భగవంతునిపై విశ్వాసం ఉంచడం లేకపోవడం మనిషి సంస్కారం ముకుందా నీ జాతక చక్రం ఉందా నీ గ్రహబలాలు చూద్దామని అడిగారు యుక్తేశ్వర్ సద్గురువు అనుగ్రహానికి మించిన గ్రహబలం ఏముంటుంది గురుదేవా నా పక్కన మీరు ఉన్నంత కాలం జాతక చక్రాలతో గ్రహాలతో పని లేదు అయినా నాకు
(19:58) జాతకాల మీద నమ్మకం లేదు గురూజీ అన్నాడు ముకుంద నీకు నమ్మకం ఉందా లేదా అన్నది ప్రశ్న కాదయ్యా మనిషికి శాస్త్రం పైన నమ్మకం లేకపోయినా శాస్త్రీయ అవగాహన ఉండాలి కదా గుడ్డిగా నమ్మమని నేను చెప్పను విశ్వాసం ముఖ్యం గాన గుడ్డి నమ్మకం కాదు తాత్విక దృశ్య గ్రహాల బలాబలాలు మంచివే జ్యోతిష్యం వల్ల జీవితానికి మార్గ నిర్దేశం ఏర్పడుతుంది.
(20:22) అటు వెళ్ళమని చెబుతుంది శాస్త్రం వెళ్ళడం వెళ్ళకపోవడం మన ఇష్టం గ్రహాల ప్రభావాలు తప్పుగా ఊహించవచ్చు గానీ గ్రహ ప్రభావాలు ఉండవలడం అన్యాయం సృష్టిలో సృష్టించబడిన అన్నిటికీ పరస్పర సంబంధం ఉంటుంది. పరస్పరాధీనత ఉంటుంది. మనిషి పైన రెండు రకాల ప్రభావాలు ఉంటాయి. తనలోని పంచభూతాల ప్రభావం అంటే భూమి, నిప్పు, నీరు, గాలి, వాయువుల ప్రభావం. రెండవది ఏదర ప్రభావం.
(20:48) మొదటిది ప్రాకృతికం. రెండవది దైవికం కాకపోయినా అది భౌతికం. మనిషి జీవించి ఉన్నత కాలం అంతర్గత గుణాలు, బాహ్య శక్తుల మధ్య ఘర్షణ ఉంటుంది. వాటిని సమన్వయించడమే వివేకం. అందుచేత గ్రహాలు గ్రహ ప్రభావాలు తెలుసుకొని ఉండడం మంచిది. అంటే మనిషి పైన భూగోళ ఖగోళ ప్రభావాలను బట్టి భౌతిక అధిభౌతిక విలువలు మారుతూ ఉంటాయి.
(21:13) మనిషి పైన గ్రహ ప్రభావాలు ఏ మేరకు పని చేస్తాయి అనేది జ్యోతిష్యం సూచిస్తుంది. ఒక నక్షత్రం గాని ఏ ఒక్క గ్రహం గాని నక్షత్రం గాని డైరెక్ట్ గా లాభం చేయదు. నష్టము చేయదు. మనిషి గతాన్ని బట్టి పూర్వ జన్మలను బట్టి ఈ జన్మ విధానం మారుతుంది నడత మారుతుంది. ఎలా అంటే ఒక శిశువు జన్మించిన సమయంలో గ్రహ కిరణ ప్రభావం ఆ శిశువు కర్మలను బట్టి ఉంటుంది. ఆ గ్రహ సంపత్తి అతని గతానికి సూచిక.
(21:39) ప్రస్తుత జాతకాన్ని చెప్పడం అంత సులభం కాదు. భవిష్యత్తు చెప్పడం అన్నది అసలు జరగని పని. జ్యోతిష్యాలు చెప్పేవారు ఇంట్యూషన్తో చెబుతారు కొంత ఊహిస్తారు. అందుకే జ్యోతిష్యుల్ని దైవజ్ఞులు అంటారు. అంటే చెప్పేదంతా దైవాదైనం భగవంతుని పక్షాన గ్యారెంటీ ఇవ్వడం అయితే అవుతుంది లేదంటే మీ కర్మ అంటారు. అది దైవజ్ఞ లక్షణం మనిషి తన విల్లు పవర్తో గత జన్మ కర్మలని రద్దు చేసుకోవాలి.
(22:08) అవి తను చేసిన కర్మలే గనుక తనే రద్దు చేసుకోగలడు. తన రాతల్ని తానే చెరిపేసుకోగలడు. అవి విధిరాసిన రాతలు కావు తను గీసుకున్న పిచ్చి గీతలు వంకర గీతలు ఆధ్యాత్మిక అభివృద్ధి యోగం గ్రహాల బట్టి ఉండదు. మనిషి స్వతంత్రంగా స్వయచ్చతోనే అభివృద్ధి సాధిస్తాడు. భగవంతుడు ఏవి మన మొహాన రాసి కట్టడి చేయడు మనిషి జ్ఞానం పెరిగిన కొద్ది కర్మశేషానికి దూరమవుతూ ఉంటాడు.
(22:34) అలా గత జన్మ కర్మల నుంచి గ్రహ ప్రభావాల నుంచి తప్పించుకోగలడు. ఆత్మపరంగా అభివృద్ధి సాధించిన కొద్ది భౌతిక సంబంధాలు సడలిపోతుంటాయి. ఆత్మ స్వతంత్రం గనుక ఆత్మ పైన గ్రహాల అదుపు ఉండదు యోగి పైన గ్రహాల అజమాషి ఉండదు. ఏకమేవా ద్వితీయం [సంగీతం] మనిషి అంటే ప్రధానంగా ఆత్మ అనే అర్థం ఆత్మను తీసివేస్తే మనిషికి విలువ లేదు మనుగడ లేదు స్థితి లేదు ఆత్మకు ఒక భౌతిక శరీరం అవసరం గనుక ఒక శరీరాన్ని ఆశ్రయిస్తుంది.
(23:09) శరీరం పోయినా ఆత్మ మిగిలే ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరం పనికి రాదు కట్టెగా మిగులుతుంది. భగవంతుడు అంటే ప్రేమ. భగవంతునితో మమేకమైన వాడు ఏది సంకల్పిస్తే అది అవుతుంది. లోతుగా ధ్యానం చేస్తే దివ్యత్వం యొక్క ఘాఢత పెరిగి దివ్య జీవనం ఏర్పడుతుంది అని చెప్పారు యుక్తేశ్వర్ గురూజీ తాయత్తు కట్టుకుంటే గ్రహ ప్రభావాలు మారుతాయా జరిగేది జరగకుండా ఉంటుందా ప్రశ్నించాడు ముకుంద ముకుంద విశ్వం అంటే ఏమిటి? విద్యుత్ తరంగాలు అయస్కాంత ప్రవాహాలు వాటిని బట్టే లోకాలు మనిషికి మంచి చెడులు జరుగుతూ ఉంటాయి.
(23:45) పూర్వ వృషులు లోహాలకు గ్రహాల ప్రతికూల శక్తులని నిరోధించే బలాలు ఉన్నాయని గ్రహించి లోహాలతో తాయత్తులు కట్టుకునేవారు అలాగే నవగ్రహాలకు నవరత్నాలకు మైత్రి కల్పించారు. పూర్వం ధ్యానం తపస్సు చేయలేని వారు ఏ తాయత్తులు రత్నాలు ధరించేవారు. బంగారం, వెండి, రాగి ఈ మూడు లోహాలకు విద్యుత్ అయస్కాంత శక్తిని నిరోధించే గుణం ఉంది.
(24:12) ముకుంద ప్రస్తుతం నీ పరిస్థితి బాగోలేదు. ఆరు నెలల పాటు అనారోగ్యం తప్పదు తాయత్తు ధరిస్తే 24 రోజులకు ఆ బాధలు తగ్గించవచ్చు నీ ఇష్టం అన్నారు యుక్తేశ్వర్ తర్వాత నెల రోజులు విపరీతమైన కడుపునెప్పితో బాధపడి ముకుంద కలకత్తా వెళ్ళిపోయాడు ఏకమేవా [సంగీతం] తర్వాత నెల రోజులు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడి ముకుందా కలకత్తా వెళ్ళిపోయాడు తాయత ధరించిన రోగం తగ్గలేదు 23 రోజులు మంచాన పడి తర్వాత బెనారస్ చేరాడు. యుక్తేస్విని కలుసుకున్నాడు.
(24:47) తన జబ్బు గురించి చెప్పకుండా ఒక మూలన కూర్చున్నాడు. భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత గురువు అతనిని దగ్గరగా పిలిచాడు. నీకు లివర్ ప్రాబ్లం కదు అని ఆయన భుజాన చెయ్యి వేశడు. ఆయన స్పర్శతో జబ్బు తగ్గిపోయింది. ముకుందకు చిన్నప్పటి నుండి జ్యోతిష్యం అంటే కోపం ఎవరో జ్యోతిష్కుడు జాతకం చూసి నీకు మూడు పెళ్ళీళ్ళు మొదట ఇద్దరు భార్యలు చనిపోతారు అని చెప్పాడు.
(25:10) అది అంతే అన్నాడు అన్నగారు జ్యోతిష్యం చెప్పినట్లు ఇంట్లోనుంచి పారిపోయాడు కదా ఆ రోజు తన జాతక చక్రాన్ని నిప్పుల్లో వేసి కాల్చేసాడు ముకుంద రావడానికి ముకుందకు మూడు సంబంధాలు వచ్చాయి అన్నింటిని తిరస్కరించాడు. మనిషిలో ఆధ్యాత్మికత పెరిగిన కొద్ది ప్రాపంచిక అవరోధాలు తగ్గిపోతూ ఉంటాయి. నారాయణ చంద్రరాయ్ కలకత్తాలో పశువుల డాక్టర్ అతని కొడుకు సంతోష్ ముకుంద మంచి స్నేహితులు డాక్టర్ రాయ్ నాస్తికుడు గురువులన్న ఆశ్రమాలన్నా అతనికి కడుపులు తిప్పుతుంది.
(25:42) ఎలాగైనా తన తండ్రిని మార్చమని సంతోష్ మిత్రుడు ముకుందను అర్ధించాడు. ముకుంద ఆశ్రమ సహవాసం అతనికి తెలుసు సరేనని డాక్టర్ రాయిని అడిగాడు. రాయ్ అన్నాడు నీవు మావాడి ఫ్రెండ్ గనుక సరే అని అంటున్నా నీ గురువు యుక్తేశ్వరు గురించి విన్నాలే కాస్త మంచివాడేనట నీకోసం వస్తాను బాబు అయితే పాదాల మీద పడటాలు నమస్కారాలు అవి నా వల్ల కాదు నాకు ఆత్మాభిమానం ఎక్కువ ముందే హెచ్చరిక చేశాడు డాక్టర్ సాబ్ తీరా వచ్చాక స్వామి యుక్తేశ్వర్ ఆయనకి రెండు నిమిషాలు టైం ఇచ్చాడు ఆ ఇచ్చిన రెండు నిమిషాలు డాక్టర్ నోరు విప్పలేదు అతను వెళ్లిపోయాక అన్నాడు ఈ సవాల్ని ఎక్కడ పట్టుకొచ్చావు
(26:20) ముకుందా అని అదేమిటి గురూజీ బ్రతికున్న మనిషిని పట్టుకొని శవం అంటారు అన్నాడు ముకుంద ఏకమేవా [సంగీతం] అతని చావు దగ్గర పడ్డదిగా అతను శవసమానుడే అన్నారు యుక్తేశ్వర్ ఆ మాట విని డాక్టర్ రాయి కొడుకు సంతోష్ కంగారుపడ్డాడు ఏదో విధంగా తండ్రిని మంచి మార్గంలో పెట్టాలని అతని ఆలోచన తీరా వచ్చాక గురువుగారు పిడుగు లాంటి వార్త చెప్పారు.
(26:50) ఇప్పుడు ఎలా డాక్టర్ గారిని ఎవరు రక్షించారా గురూజీ ముకుందా ప్రశ్నించాడు. ఎవరు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? వాడొక పశువు పశువుల డాక్టరే కదా అన్ని పశు లక్షణాలే అలబడ్డాయి. వాడికి షుగర్ వ్యాధి ఉంది బాగా ముదిరింది అది వాడికే తెలియదు. రెండు వారాల్లో అతను మంచం ఎక్కడం కాయం. ఈ రోజు నుంచి ఆరు వారాల్లో టపా కట్టేస్తాడు. నీ వల్ల అతని గండం గడవవచ్చు.
(27:13) అతని చేతికి కడియం వేయించాలి. వేసుకోవడానికి ససేమీరా అంగీకరించడు. చెప్పానుగా గుర్రం బుద్ధి ఆపరేషన్ జరిగేలోగా కడియం వేసే బ్రతుకుతాడు. ఈ మాటలు విన్న ముకుందకు డాక్టర్ని ఎలా ఓపించాలో అర్థం కాలేదు. అప్పుడు యుక్తేశ్వరు అన్నారు రోగం తగ్గి ప్రాణాలతో బయటపడిన అతగాడికి గట్టిగా చెప్పండి మాంసాహారం పూర్తిగా మానాలని మానకపోతే తర్వాత ఆరు నెలలే అతనికి ఆయుర్ధాయం నడుస్తూ నడుస్తూనే కొప్పుకొని చస్తాడు.
(27:42) ఈ ఆరు నెలల ఆయుర్ధాయం నీ మీద దయతో ఇస్తున్నాను అన్నారు యుక్తేశ్వర్ మర్నాడు సంతోష్ రాగి కడియం చేయించాడు కానీ డాక్టర్ వేసుకోవడానికి పేచి పెట్టాడు. నా ఆరోగ్యానికి భేషుగగా ఉంది. నాకు ఎలాంటి పిచ్చి నమ్మకాలు లేవు. ఒక వారం గడిచింది. డాక్టర్ రాయికి సడన్ గా జబ్బు చేసింది. అప్పుడు రాగి కడియం వేసుకోవడానికి ఒప్పుకున్నాడు. రెండు వారాల తర్వాత చికిత్స చేస్తున్న డాక్టరు పరీక్షలు చేసి పెదవ విరిచాడు లాభం లేదు అని మా గురువుగారు చెప్పారు డాక్టర్ గారు జబ్బు చేస్తుందని అయినా నెల రోజుల్లో నయమవుతుందని అన్నాడు ముకుంద ఆ డాక్టరు ముకుందును తేరిపారా చూశాడు ఆ కుర్రవానికి
(28:19) గురువు మాటలపై నమ్మకం ఎక్కువ డాక్టర్ మాటలు నమ్మడం లేదు 10 రోజుల్లో రాయి కోలుకున్నాడు డాక్టర్ ముకుందుకు క్షమాపణలు చెప్పి అభినందించాడు తర్వాత గురువుగారు ఆహార విషయాలు చెప్పిన విషయాలు చెప్పి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఐదు నెలల తర్వాత వెళ్ళినప్పుడు డాక్టర్ రాయ్ ఎగతాడి చేశాడు. ముకుందా మీ గురువుతో చెప్పానయ్యా అప్పుడప్పుడు నాన్వెజ్ తీసుకుంటున్నాను.
(28:42) అందుకే బాగా ఒడ్డి చేశాను చూడు దుఃఖలా తయారయ్యాను తినడం విషయంలో దేవుడి దిగి వచ్చిన నేను నోరు కట్టుకోలేనయ్యా అన్నాడు. మరనాడు ఉదయం సంతోష్ ముకుందు దగ్గరకు పరుగులు వచ్చాడు. ఇవాళ పొద్దున్నే నాన్న చినిపోయాడు ముకుంద ఏకమేవా [సంగీతం] గురువుగారి మాట ఆలక్ష్యం చేశాడు ఎవరేం చేయగలరు ఆ సంఘటన తర్వాత ముకుంద కాలేజీ మిత్రులు యుక్తేశ్వరజీ ఆశ్రమానికి రాసాగారు.
(29:16) భక్తి ఏమో గాని అందరికీ ఓ నమ్మకం కలిగింది. ముకుంద పట్ల గౌరవం పెరిగింది. ఆశ్రమానికి వెళ్లి గురువుగారిని దర్శించడం వారి చదువులో ఒక భాగమయింది. దానివల్ల విద్యార్థుల్లో నైతికత పెరగడమే కాక జ్ఞాపక శక్తి పెరిగింది. అలా వస్తున్న కుర్రాళ్ళలో శశి అనే విద్యార్థి ఒకడు అతడు మంచివాడు అనే ఇంప్రెషన్ ఏర్పడ్డది గురువుగారికి శశి వ్యక్తిగత అలవాట్లు చాలా ఉన్నాయి వ్యసనాలు ఉన్నాయి.
(29:41) ఒకనాడు యుక్తేశ్వర్ ఇలా అన్నారు శశి నీ అలవాట్లు మార్చుకోవయ్యా లేకపోతే ఒక ఏడాది తర్వాత చాలా పెద్ద ప్రమాదం ఉంది జబ్బు పడతావ్ చెప్పలేదుఅనుకోకు ముకుందే సాక్ష్యం అన్నారు విక్టేశ్వర్ గురూజీ మారాలని ఉన్నా మారలేకపోతున్నాను అలవాట్లు మానలేకపోతున్నాను మీరే నన్ను కాపాడాలి అన్నాడు శశి శని గ్రహ ప్రభావం తగ్గాలంటే రెండు క్యారెట్ల ఇంద్రనీలం పెట్టుకో అన్నారు యుక్తేశ్వరు నాకంత శక్తి లేదు గురూజీ కష్టం వస్తే మిమ్మల్ని ప్రార్థించుకుంటాను మీరే రక్షించండి అన్నాడు శశి అలా కాదు ఏడాది తర్వాత నీవు ఒక్క నీలం కాదు మూడు తెచ్చిన ప్రయోజనం ఉండదు అన్నారు యుక్తేశ్వర్ మాస్టర్ నాకు
(30:20) రత్నాలపై నమ్మకం లేదు ఒక ఏడాది గడిచింది. యుక్తేశ్వర్ కలకత్తాలో నరేణ బాబు అనే శిష్యుని ఇంటికి వచ్చారు. ముకుందు విషయం తెలిసి గురువుగారిని దర్శించడానికి వెళ్ళాడు. మేడపైన ముచ్చట్లాడుతుండగా బయట గేటు చప్పుడు అయింది ఎవరో వస్తున్నారు. యుక్తేశ్వర్ అన్నారు ఎవరో కాదు శసి అయి ఉంటాడు ఏడాది అయిందిగా అతని లంగ్స్ పూర్తిగా చెడిపోయాయి చెప్పిన మాట వినరు పోయి నా వద్దకు రావద్దని చెప్పి పంపేయ్ అన్నారు యుక్తేశ్వరు ముకుంద వెళ్ళేలోగానే శశి మేడపైకి వచ్చాడు ముకుందని చూసి అన్నాడు ముకుంద గురూజీ ఇక్కడే ఉన్నారు కదా అని ఉన్నారు కానీ నిన్ను కలవడానికి
(30:59) ఇష్టపడలేదు శశి అన్నాడు ముకుంద శశి ముకుంద మాటలు లెక్క చేయకుండా తోసుకొని ముందుకు వెళ్ళాడు ఏడుస్తూ వెళ్లి గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టేసాడు. మూడు నేలాల్ని ఆయన పాదాల దగ్గర ఉంచాడు. గురూజీ డాక్టర్ నాకు టీబి అని చెప్పారు. మూడు నెలల కంటే బ్రతకనట మీరే నన్ను రక్షించాలి అన్నాడు. చాలా ఆలస్యం చేశవు శశి వెళ్ళిపో ఇంకా ఇంద్రనీలాలో పని చేయవు వాటి గడువు తీరిపోయింది అన్నారు యుక్తేశ్వర్ శశి బెక్కి బెక్కి ఏడ్చాడు.
(31:30) యుక్తేశ్వర్ మౌన ముద్ర శసిని పరీక్షిస్తున్నారా అతని భవిష్యత్తును మార్చుతున్నారా కొంచెం సేపటికి కళ్ళు తెరిచి లేసేసి కొత్త చోట ఈ ఏడుపులు మంచిది కాదు ఈ రత్నం తీసుకుపోయి షాప్ వాడికి రిటర్న్ చెయ్ ఒక కంకణం ఇస్తాను అది వేసుకో భయపడకు కొద్ది రోజుల్లో ఆరోగ్యం చక్కబడుతుంది అన్నారు యుక్తేశ్వరు శసికళ్ళలోకి కొత్త కళ వచ్చింది.
(31:53) అడిగాడు గురూజీ డాక్టర్లు ఇచ్చిన మందులు వాడవచ్చునా అని వాడితే వాడుకో పారేస్తే పారేసుకో వాడికి నాకు సంబంధం లేదు నీవు మాత్రం టీబితో చనిపోవు సూర్యచంద్రుడి గతులు మారినా నీవు బ్రతికి తీరుతావు వెళ్లి నీ డాక్టర్ కి చెప్పు ధైర్యంగా అన్నారు యుక్తేశ్వర్ శసి కంగారుగా వెళ్ళిపోయాడు కొన్ని వారాల పాటు ముకుంద రోజు వెళ్లి చూసి వచ్చేవాడు అయితే రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తోంది.
(32:18) ఈ రాత్రి గడవడం కష్టం అని తేల్చి చెప్పాడు డాక్టర్ శశి చిక్కిపోయి కళ్ళలో ప్రాణాలు పెట్టుకొని ఉన్నాడు. ముకుంద శీరంపూర్ ఆశ్రమానికి బయలుదేరాడు. ముకుందను చూడగానే గురువుగారు అసహనంగా అన్నారు ఎందుకు వచ్చావు ముకుంద చెప్పాగా శసికి ఏం కాదని అంటూ ముకుంద చెప్పేది వినకుండా యుక్తేశ్వరు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళారు. ఏకమేవా [సంగీతం] ఏ మంత్రం వేశారో ఏమో ముకుంద తిరిగి కలకత్తా చేరేసరికి శశి మంచం మీద కూర్చుని కబుర్లు చెబుతున్నాడు.
(32:54) ఎట్లా ఉంది శశి అడిగాడు ఉత్సాహంగా ముకుంద బాగుంది ముకుందా నాలుగు గంటల క్రితం ఒక అద్భుతం జరిగింది. గురువుగారు ఇక్కడికి వచ్చారు. కనిపించినట్లే కనిపించి ఇట్టే మాయమయ్యారు. అప్పటినుంచి నాలో మార్పు వచ్చింది అన్నాడు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి ముకుందుకు గురుసేవ ఆశ్రమ పనులు తప్ప చదువు ధ్యాసే లేదు పరీక్షలకు వెళ్లడం మానాలని ఆలోచన. గురువుగారి పర్మిషన్ అడిగాడు.
(33:18) అప్పుడు యుక్తేశ్వర్ అన్నారు ఆశ్రమ పనులు చేస్తున్నావుగా మరి చదువుకోవడానికి టైం ఎక్కడ ఈ రోజు నుంచి పుస్తకాల సేవ చెయ్ నేను చూస్తాలే అని కలకత్తా వెళ్ళిపోయి పుస్తకాలు బయటికి తీశడు భయం వేసింది. ఒక్క సబ్జెక్ట్ లో ఒక్క విషయము తెలియడం లేదు అంతా గజిబిజిగా ఉంది. అక్కడక్కడ కొన్ని పేజీలు చదివి అవతల పెట్టేసాడు. ఒక మిత్రుడు కలిసి అన్ని సబ్జెక్టులలోని ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు తాను రాసి పెట్టుకున్నవి బోధించాడు.
(33:45) రోజు 18 గంటలు కష్టపడ్డాడు. వారం రోజులు మొత్తం మీద పరీక్షలు రాసాను అనిపించుకొని ఆశ్రమం చేరాడు ముకుంద అన్నీ బాగానే రాసావు ముకుంద నీవేం దిగులు పడకు పాస్ అవుతావులే పరీక్ష నాకు ఫలితం నీకు నవ్వారు గురువుగారు ఇక కలకత్తా చదువైనట్లే షీరాపూర్ కాలేజీలో డిగ్రీ చెయ్ అక్కడ డిగ్రీ చదువులేదు గురువుగారు అన్నాడు ముకుంద అదే వస్తుంది లేవయ్యా నీకోసం తెప్పిస్తాలే హీరాంపూర్ కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ హాబిల్సన్ కలిసి డిగ్రీ కాలేజీ గా మార్చడానికి అప్లికేషన్ పెట్ట టించాడు కలకత్తా యూనివర్సిటీ వెంటనే అనుమతి ఇచ్చింది. ఇంకా నీకు రైలు ప్రయాణం బాధ
(34:21) తప్పింది. ఆశ్రమంలో ఉంటూ హాయిగా చదువుకో పుణ్యం పురుషార్థం ఒకేసారి అన్నారు యుక్తేశ్వర్ ఏకమేవా [సంగీతం] కాలేజీలో డిగ్రీ క్లాసులో చేరిన ముకుంద హాస్టల్ కి దగ్గరగా గంగా వడ్డన ఒక రూమ్ తీసుకున్నాడు. గురుదేవులు యుక్తేశ్వర్ ముకుంద గదిని చూడడానికి వచ్చారు. శిష్య వాత్సల్యం కదా ఆ గది ఇల్లు చూచి యుక్తేశ్వర్ ఇలా అన్నారు.
(34:49) ఈ ఇంట్లో ఒక ముస్లిం యోగి ఉండేవాడు అతను ఒక మాయల ఫకీరు అని గురువుగారు చెప్పాక ముకుందు కనిపించింది ఆ ఇంట్లో ముస్లిం వాసులు ఉన్నట్లు మీకు తెలుసా గురూజీ ఆ ఫకీరు అడిగాడు. అదొక పెద్ద కథ అతని పేరు అఫ్జల్ ఖాన్ అతను ఒక హైందవ యోగి శిష్యరికం చేసి కొన్ని సిద్దులు సంపాదించాడు. అది ఎలా అంటే చాలా కాలం క్రిందట ఒక బెంగాల్ గ్రామంలో ఒంటినిండ మట్టిపూసుకు తిరిగే ఒక యోగి ఉండేవాడు అప్పుడు అఫ్జల్ చిన్నవాడు ఆ యోగి ఒకనాడు అఫ్జల్ని పిలిచి బాబు కాసిని మంచి నీళ్లుు తెచ్చిపెట్టగలవా అని అడిగాడు.
(35:26) స్వామి మీరు హిందువు నేను ముస్లింను నా చేతినీళ్లుు మీరు తాగుతారా అని ప్రశ్నించాడు అఫ్జల్ బిడ్డ నిర్భయంగా చెప్పావు సంతోషం నీ నిజాయితికి సంతోషిస్తున్నాను నాకు ఆచారాలు పట్టింపు లేదు వెళ్లి నీళ్లు పట్టుకురా అన్నాడు ఆ యోగి ఆ కుర్రవాడి మంచితనం ఆ యోగికి నచ్చింది. అతని విధేయతకు మెచ్చి చెప్పాడు పూర్వ జన్మలో నీవు చాలా పుణ్యం చేసుకున్నావు నాయనా నీవు నాకు నచ్చావు కొన్ని యోగక్రియలు నేర్పుతాను నేర్చుకో దాంతో ఒక అదృశ్య లోకం మీద నీకు పట్టు దొరుకుతుంది.
(35:57) ఆ అతీంద్రియ శక్తిని మంచి పనుల కోసం ఉపయోగించు సొంత లాభాలకు ఎప్పుడూ వాడుకోకు స్వార్థం పనికి రాదు రహితం కావలసిన పూర్వ కర్మలు నీలో ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ జన్మలో చెడు పనులు చేసి ఆ కర్మ పాపాన్ని మరింతగా పెంచుకోవద్దు. నీ పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ జన్మలో విలువల కోసం జీవిస్తున్నావ్ అన్నాడు ఆ యోగి అఫ్జల్ 20 సంవత్సరాలు యోగం చేశాడు అనేక శక్తులు వచ్చాయి ఆ శక్తుల కోసం జనం విపరీతంగా రాసాగారు.
(36:24) అతని వెంట ఎప్పుడూ ఒక దేవతా శక్తి హజ్రతగా ఉండేది. అదృశ్యంగా ఉంటూ అతనికి సహాయం చేస్తూ ఉండేది. గురువు పెట్టిన ఆక్ష అతిక్రమించి తన అతీంద్రియ శక్తులని వెచ్చలని విడిగా ప్రయోగించసాగాడు. ఒక వస్తువు చేతిలోకి తీసుకోగానే అది మాయమయ్యేది. అప్పుడప్పుడు కలకత్తా వచ్చి బంగారు దుకాణాలకు వెళ్లి కొనడానికి వచ్చినట్లు నగలు పట్టుకొని చూసేవాడు.
(36:46) అతను వెళ్ళిన కాసేపటికి అవి మాయమై అతని దగ్గర ప్రత్యక్షమయ్యేవి. అబ్జల్ దగ్గర ఎప్పుడ విద్యార్థులు శిష్యులు ఉండేవారు. అతని రహస్యాలు రాబట్టాలని వారి వెంపర్లాట. తన వెంట కొందరిని రానిచ్చేవాడు. రైల్ టికెట్లు మెస్మరేజ్ చేసేవాడు. ఒకసారి పోలీసులు అరెస్ట్ చేయడానికి రాగా హజ్రత్ బేళ్ళను పంపాయి అనగానే పోలీసులు పారిపోయారు. ఈ బంగళా నా మిత్రుడిది అతడే బోజుపడి అఫ్జల్ ని ఇక్కడ చేర్చాడు.
(37:10) అప్పుడు నేను చిన్నవాడిని విలువైన వస్తువులు వెంట తెచ్చుకోవద్దని నా ఫ్రెండ్ చెప్పాడు. ఫకీరు మాయం చేస్తాడని ముందే హెచ్చరించాడు. మాయల ఫకీర్ అనేవాడు అతన్ని అఫ్జల్ ఒక గారడీ చేశాడు. నాతో అన్నాడు క్రిందకి వెళ్లి ఒక రాయి మీద నీ పేరు రాసి ఆ రాయిని గంగా నదిలో విసిరా అని. నేను ఆ పని చేసి వచ్చాను. ఇంటి ముందర ఒక కుండ తొట్టి ఉంది దాని నిండ గంగా నది నీళ్లుు పోసి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఆ పని చేశాను.
(37:37) ఫకీర్ అన్నాడు హజరత్ ఈ అబ్బాయి నదిలోకి విసిరిన రాయిని ఈ కుండలోకి తెప్పించు అన్నాడు వచ్చింది. ఆ రాయి మీద నా సంతకం చెరిగిపోలేదు. అతని దృష్టి నా చేతి బంగారం గడియారం గొలుసు పైన పడ్డది. తన చేతిలోకి తీసుకొని చూశాడు. బాగుంది అన్నాడు. మరో నిమిషంలో అది నా చేతి నుండి మాయమైపోయింది. ఏ ఫకీరు నా గడియారం గురుసు నాకుఇవ్వు అని అరిచి గోల పెట్టాను.
(38:02) ఇస్తా గాన మీ ఇంట్లో భోషాణంలో 500 రూపాయల కట్ట ఉంది అది తెచ్చివ్వు అన్నాడు. అది తెచ్చిచ్చాక బంగారు చైన్ తెప్పించి ఇచ్చాడు. ఏకమేవా ద్వితీయం [సంగీతం] ఒకసారి మేము చాలా మంది వెళ్ళాం మాయల ఫకీరు గారల చూడడానికి మీ అందరికీ మంచి పార్టీ ఇస్తాను ఎవరికి ఏం కావాలో అడగండి అన్నాడు మేము అడిగినవన్నీ బంగారు పళ్లాల్లో దొర్లుకుంటూ వచ్చాయి నిమిషాల్లో తర్వాత పళ్లాలన్నీ మాయమైపోయాయి.
(38:34) ముకుంద అడిగాడు గురూజీ ఫకీరుకు బంగారం మీద డబ్బు మీద అంత ఆశ ఎందుకు యోగి గారు చెప్పిన మాట ఎందుకు వెళ్ళలేదు అని అతను పూర్ణ యోగి కాదు ఆస్ట్రలోకాలలో అక్కడ కొన్ని ఆత్మలతో పరిచయం కలిగింది దాన్ని ఉపయోగించుకున్నాడు హజరత్ సహాయంతో అంతవరకే అవి స్పిరిట్స్ చాలా మంది ఫకీర్లకు ఆ విద్య తెలుసు సృష్టిస్తారు కానీ నిలుపుకోలేరు అవి వచ్చిన చోటుకే తిరిగి చేరుతుంటాయి నిజానికి అఫ్జల్ ఉన్నవి దివ్యశక్తులు కావు అతీంద్రియ శక్తులు కావు క్షుద్ర శక్తులు మన యోగులు మహర్షులు దివ్యశక్తులని పొందుతారు.
(39:08) చనిపోయిన వారి ఆత్మలు పైలోకాలలో ఉంటాయి. వాటితో స్నేహం చేయడం సులభం ఆ తర్వాత నేను అబ్జల్ని చూడలేదు అన్నారు యుక్తేశ్వర్ కాలేజీ అవ్వగానే సరాసరి ఆశ్రమం చేరడం ముకుంద అలవాటు అతనితో ఒకరిద్దరు మిత్రులు ఉంటారు. ఆ రోజు ముకుంద లిజన్ బాబు ఆశ్రమానికి చేరగానే ఒక శిష్యుడు గేటు వద్ద ఎదురై గురువుగారు లేరు కలకత్తా వెళ్లారు అని చెప్పాడు. మరునాడు యుక్తేశ్వర్ కలకత్తా నుండి ఉత్తరం రాశారు ముకుందుకు బుధవారం ఉదయం రైలుకి వస్తున్నాను నీవు దిజన్ 9మది గంటలకు షీరాపూర్ స్టేషన్ కు రండి అని బుధవారం స్టేషన్ కి బయలుదేరుతుండగా ముకుందుకు కనిపించింది గురువుగారు రావడం లేదు అని
(39:46) దిజన్తో చెప్పాడు ఆ విషయం నీవన్నీ బ్రమల ముకుంద ఉత్తరం రాశారు కదా వస్తున్నట్లు ఇంకా అనుమానం ఎందుకు పదా పోదాం అన్నాడు దీజన్ ముకుంద రానన్నాడు మిత్రుడు కోపంతో వెళ్ళిపోయాడు. గదిలో ముకుంద ఒంటరిగా కూర్చున్నాడు ఆలోచిస్తూ యుక్తేశ్వరజీ రూపం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది నమస్కరించాడు నా మెసేజ్ రిసీవ్ చేసుకున్నావు కదా ఓకే ఇక్కడ పని అయిపోయింది 10 గంటల బండికి బయలుదేరుతున్నాను నీవు నిజం స్టేషన్ కి వచ్చేయండి కళా నిజమా బ్రహ్మ కాదు కదా యుక్తేశ్వర్ ముకుంద తల మీద చెయ్యి ఉంచి ఆశీర్వదించారు నిజమే అంతలో స్టేషన్ కి వెళ్ళిన మిత్రుడు దిగులుగా వచ్చాడు గురోజీ
(40:26) రాలేదు అన్నాడు అలాగా పదా పోదాం 10 గంటల ట్రైన్ కు బయలుదేరి వస్తున్నానని నాతో చెప్పారు అన్నాడు ముకుంద ఇద్దరు స్టేషన్ కి చేరారు. మనసందుకునే సందేశాలు నిజాలేనని నమ్మారు మిత్రులిద్దరు. [సంగీతం] ఏకమేవా కాశ్మీరం భూతల స్వర్గం కాశ్మీర దర్శనం సుందర సురచిత స్వప్నం హిమాలయాలకు వెళ్ళాలనే యోగుల కోరిక వంటిదే కాశ్మీర్ దర్శించాలన్న భోగుల వాంచ వేసవ సెలవుల్లో కాశ్మీర్ పర్యటించాలని మోకుంద ప్లాన్ చేశాడు.
(41:03) నలుగురు మిత్రులు చేతులు కలిపారు యుక్తేశ్వరజీ తమతో వస్తే బాగుంటుంది. వెళ్లి తండ్రి గారికి చెప్పాడు రాను పోను ఆరుగురికి ఫ్రీ పాసులు అరేంజ్ చేయమని డబ్బు మొత్తం ఖర్చు ముకుందది తండ్రిగారు నవ్వారు ఇది మూడోసారి నీ యాత్ర స్పెషల్ రెండుసార్లు హడావిడి చేశవు చివరి క్షణంలో యుతేశ్వరులు అడ్డుకున్నారు మర్చిపోకు అని ఈసారి అట్లా జరగదు నాన్నగారు అప్పుడేంటి చిన్న వయసు అయినా ఇది సైట్ సీన్ ఎక్స్కర్షన్ కదా పాసులు చూపిస్తే గురువుగారు కాదన్నారు అన్నాడు ముకుంద భగవతి చరణ్ మర్నాడే ఆరుగురికి రైల్వే పాసులు తెప్పించి ఇచ్చాడు.
(41:37) దారి ఖర్చులకు డబ్బు దండిగానే ఇచ్చాడు. ఇప్పుడు ముకుంద హిమాలయాలకు పారిపోతాడన్న భయం లేదు చాలా మారాడు. పక్కన కాలేజీ ఫ్రెండ్స్ గురువుగారు ఉంటారు భయం లేదు. అనుమానించాల్సిన పని లేదు వెంటనే ఆశ్రమానికి వెళ్లి టికెట్లు 1000 రూపాయలు గురువుగారి ముందు పెట్టాడు. ఆయన నవ్వి ఊరుకున్నారు. అవును అనలేదు కాదు అనలేదు. సోమవారం ప్రయాణం నలుగురు ఉదయానికి ఆశ్రమానికి చేరారు.
(42:03) గురువుగారు పని మీద బయటికి వెళ్ళారు తను రావడం లేదని చెప్పమన్నారు అది వార్త ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారో తెలియదు. ఆశ్రమ విద్యార్థి కానాయని రమ్మని అడిగాడు. గురువుగారు లేకుండా నేను రానన్నాడు అతను స్కూల్ టీచర్ వద్ద కొలువు చేస్తున్న బెహన్ని రమ్మని అడిగాడు. అతను దొడ్డిదావలో పారిపోయాడు. తిరిగి ఆశ్రమం చేరాడు. యుక్తేశ్వర్ ఆశ్రమంలోనే ఉన్నారు.
(42:25) ట్రైన్ కి చాలా టైం ఉంది. నీ ఫ్రెండ్స్ ను కలకత్తా వెళ్ళమును కాసుపని వెళ్ళే రైలు రాత్రి కదా నీవు కాసేపు ఆశ్రమంలో ఉండు నీతో పని ఉంది అన్నారు యుక్తేశ్వర్ మిత్రులు కలకత్తా వెళ్ళారు మీరు రాకపోతే నేను వెళ్ళను గురూజీ అన్నాడు ముకుంద. అంతలో ముకుందకు సడన్ గా కడుపులో తిప్పినట్లయింది. నిమిషాల్లో నొప్పి ఎక్కువై పడిపోయాడు.
(42:47) గురువుగారు కానాయని కలిసి అతన్ని మంచం మీదకి చేర్చారు. కలరా వెంటనే డాక్టర్ని పిలిపించారు. ఈ వేళకు స్టేషన్ లో ఉంటే ఏమయ్యేది అన్నారు యుక్తేశ్వర్ వద్దు గురూజీ డాక్టర్ వద్దు మీరు ట్రీట్ చేయండి అన్నాడు ముకుంద నేను ట్రీట్ చేసిన భగవంతుడు చేసిన డాక్టర్ కూడా అవసరం అన్నారు యుక్తేశ్వర్ చాలా రోజులు పట్టింది ముకుంద జబ్బు తగ్గడానికి అప్పుడు గురువుగారే స్వయంగా కాశ్మీర్ ప్రయాణం ఏర్పాటు చేశారు.
(43:18) [సంగీతం] నాలుగు రోజులు కాశ్మీర్ లో చూడవలసినవన్నీ చూశారు. పరీక్షల కారణంగా ముకుంద ముందుగానే కలకత్తా వెళ్ళిపోయాడు. గురువుగారు కొన్నాళ్ళు శ్రీనగర్లో ఉండిపోతాను అన్నారు. ముకుంద వెళ్ళే ముందు యుక్తేశ్వరి పిలిచి చెప్పారు. ఈ దప్ప నా ఆరోగ్యం బాగా దెబ్బ తినేట్లుంది ముకుందా అని. మీకేమిటి గురువుగారు నిక్షేపంగా ఉన్నారు.
(43:41) మీరు జబ్బు పడడం ఏమిటి? అన్నాడు ముకుంద. నేను మనిషినే నేను ఈ శరీరం వదలవలసి ఉంటుంది మరిచిపోకు అన్నారు యుక్తేశ్వరు. ముకుంద శ్రీరామపుర్కు రాగానే శ్రీనగర్ నుంచి టెలిగ్రామ గురువుగారి ఆరోగ్యం బాగోలేదు అని ఏం చేయాలి అవతల పరీక్షలు భగవంతుని ప్రార్థించడం తప్ప మరో మార్గం లేదు. యుక్తేశ్వర్ కాస్త కోరుకొని తిరిగి రావడానికి 15 రోజులు పట్టింది.
(44:05) సగానికి సగం బరువు తగ్గారు. మనిషి చాలా సన్నబడ్డారు. అదేం రోగమో గురువుకు ఏ కాసే చేసినా జబ్బు పడినా ఏ శిష్యుల కర్మలో తన మీద వేసుకుంటారు అంటారు. ఇతరుల కర్మల్ని తలలోకి తీసుకొని లయం చేసుకుంటారు. రోగం రూపైన ఆ పని మహాయోగులకు మాత్రమే సాధ్యం. బలహీనుల బరువు బలం గలవారు కొంత మోస్తారు. గురువులైన వారు శిష్యుల పూర్వకర్మల్ని పాపాలని లయించేస్తారు.
(44:30) అంటే గురువు తన ఆరోగ్యాన్ని సైతం శిష్యుల కోసం త్యాగం చేస్తాడని అర్థం. ఇది ఒక రకమైన యోగక్రియ. గురువు తన హాస్టల్ను బాధ్యతల హాస్టల్తో జత చేస్తాడు. అప్పుడు భౌతిక స్పృహ ఉండదు. భౌతికత్వం ధ్యాస ఉండదు. తన శరీరాన్ని, ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసి జబ్బు పడతాడు. ప్రతి గురువు అది తన ధర్మంగా భావిస్తాడు. అయితే చికిత్స చేసినంత మాత్రాన యోగులు గురువులు అందరూ జబ్బు పడకపోవచ్చు.
(44:55) యోగపూర్ణులు జ్ఞాన యోగులు ఆ చికిత్సలు స్థిర సంకల్పంతో ఆత్మ బలంతో చేస్తారు. శిష్యుల కర్మ నివారణకు తన యోగశక్తిని వినియోగించడం ఎప్పుడో గాని జరగదు. అసలు అలాంటి అవసరం కలగదు. సంకల్పం చాలు ఇచ్చాశక్తి చాలు పరిపూర్ణ ధ్యానులకు అది సులభ సాధ్యం. శిష్యుల కర్మ నివృత్తి చేయగల సత్త సద్గురువులకు మాత్రమే ఉంటుంది. ఏకమేవాతీయం [సంగీతం] ఏదో కుర్రవాడు చదువుకుంటున్నాడు డిగ్రీ చేస్తున్నాడు ఆశ్రమానికి పోతే పోనీ బుద్ధిగా ఉంటున్నాడు.
(45:31) సన్యాసం పుచ్చుకొని హిమాలయాలకు పోలేదు కదా తల్లిగారు పోయినప్పటి నుంచి ముకుందకు అక్కతో అనుబంధం పెరిగింది. తండ్రి మొండితనం వదిలి సాధువుగా జీవిస్తున్నాడు. అన్న కాస్త మొండైనా తాను వేరుగా ఉంటాడు. ఇంట్లో చెప్పుకోదగ్గ ప్రతిబంధాలు లేవు. ఒకనాడు పెద్దక్క రోమా తమ్ముడికి ఫిర్యాద్ చేసింది. మీ బావగారికి రోజు రోజుకి మొండితనం మరీ పెరిగిపోతుంది కన్నా దేవుడు అంటే పడదు దేవాలయాలు అంటే అయిష్టం ఆశ్రమాలు గురువులు స్వామీజీలు అంటే అసలే మంట నా పూజ గదిలో అడుగు పెట్టారు.
(46:01) ఇంట్లో స్వామీజీల మహాత్ముల ఫోటోలు ఏవి చూచినా చాలా చిరాకు ఎగతాలి ఆయన గారిని భరించలేకపోతున్నాను. ఏమన్నా అంటే తగవులాట ఆయనగారి ధోరణి మార్చడానికి ఏదైనా ఉపాయం చూడరా తమ్ముడు అడిగింది. అక్క బావ ఉండేది కలకత్తాలోనే బావు పేరు సతీష్ మొండి మనిషి రాజు కంటే బలవంతుడు అంటారు ఎట్లా మార్చడం చెప్పమా ఆలోచించాడు ముకుంద ఏదో చేద్దాంలే నువ్వు దిగులు పడకు అక్కగారిని ఊరడించాడు.
(46:28) అన్నట్లు నేను రేపు దక్షిణేశ్వరం కాళికాలయానికి వెళ్ళాలనుకుంటున్నా నువ్వు బావా కూడా వస్తే బాగుంటుంది. అమ్మవారి దర్శనం వల్ల బావుగారు కొంత మారవచ్చు కదా ఆలోచించు అన్నాడు ముకుంద వస్తారంటావా మొండి మనిషి ప్రయత్నం చేద్దాం చెప్పి చూస్తా అంది అక్క తెల్లవారేసరికి అక్క బావ ప్రయాణానికి సిద్ధమై వచ్చారు. జట్కా బండి సర్క్ులర్ రోడ్డు మీద దక్షిణేశ్వర వైపు సాగుతోంది.
(46:56) దారి పడవున బావగారి సతీష్ చంద్రబోసు గురువుల్ని శపిస్తూనే ఉన్నాడు. అక్క ఏడుస్తూనే ఉంది. ఊరుకో అక్క బావకు కోపం వస్తుందేమో అన్నాడు ముకుంద అప్పుడు చంద్రబోస్ అన్నాడు అబ్బాయి ముకుంద ఈ గురువులనే వాళ్ళంతా హంబాక్ వాళ్ళ ఆకారాలు డ్రెస్సులు చూస్తేనే చిరాకేస్తుంది. అంటే శవాల్లా ఉంటారు లేకపోతే బుల్డోజర్లా తయారవుతారు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళే మోయలేరు.
(47:20) తన జోక్కి తనే పగలబడి నవ్వుతున్నాడు. మిగతా ఇద్దరు నవ్వలేదు ఆపైన ప్రయాణం మౌనంగా సాగింది. ఎవరి ఆలోచన వారిది దేవాలయం ప్రాంగణంలోకి జగ్గా వచ్చి ఆగింది. ఈ తీర్థయాత్ర నాకోసమే కదమ్ముకుందా అనుకున్నాలే నువ్వు మీ అక్క ఏదో ప్లాన్ చేశారు నాకు తెలుసు నన్ను ఎవ్వరూ మార్చలేరు. ఏయ్ కుర్ర సన్యాసి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చెయ్యి. అమ్మవారి జాసలో పడి నా తిండి సంగతి మరిచావు.
(47:46) నేను అసలే తెక్క మనిషిని అని చంద్రబోసు కాస్త కటువుగా హెచ్చరించాడు. అలాగనే బావుగారు పూజకు వేళ అయింది నేను వెడుతున్నా అన్నాడు ముకుంద మరి నా భూజన సంగతి ఏంటి చంద్రబోస్ అడిగాడు అమ్మ చూసుకుంటుందిలే అని ముకుంద వెళ్ళిపోయాడు వడివడిగా ఏ అబ్బాయి అమ్మ బొమ్మ నాకు తెలియదు నీదే బాధ్యత అన్నారు బావగారు దేవాలయంలో అడుగు పెట్టగానే ముకుంద పార్వశీలో మునిగిపోయి తూరిపోతున్నాడు.
(48:12) మనసులోకి మరో ఆలోచన రావడం లేదు. త్వరత్వరగా ఒక స్తంభం దగ్గరికి పోయి నేలపట్టున కూర్చోగానే అప్రయత్నంగా కళ్ళు మూతలు పడిపోయాయి. మనసు నిమిషంలో శూన్యమైంది. అప్పుడు సమయం ఉదయంఏడు గంటలు దక్షిణేశ్వరం కాళీమాత ఆలయం అనగానే ఎవరికైనా రామకృష్ణ పరమహంస గుర్తుకొస్తారు. ఆయన పిలవగానే అమ్మ ప్రత్యక్షమయ్యేది. ముకుంద ప్రార్థించాడు.
(48:36) అమ్మ నువ్వు గదాధరునికి దర్శనం ఇచ్చావు నాకెందుకు ఇవ్వవు అని అదే స్మరణ మనసు శూన్యమైంది గంటలు గడిచాయి అమ్మ దర్శనం కాలేదు ఐదు గంటలు గడిచాయి పూజారి గుడి తలుపులు వేశడు ముకుంద బయటిక వచ్చి ఎండలో నిలబడ్డాడు కాళ్ళు కాలుతున్నాయి అమ్మ జగన్మాత దర్శనం ఇవ్వవా అక్కడ గుడి తలుపులు మూసారు అక్క కోసం బావ కోసమైనా దయ చూపించు తల్లి అని ప్రార్ధించాడు అంతలో చల్లని గాలి వీచింది మబ్బులకమ్మే వాతావరణం చల్లబడ్డది.
(49:07) ఒక్కసారిగా దేవాలయం ఆకస్మిత ప్రమాణంగా పెరిగింది. దేవాలయం తలుపులు బార్లా తెరుచుకున్నాయి. కాళీమాత దివ్యరూప దర్శనమైంది. రాతి విగ్రహం సజీవ మూర్తిగా మారింది. ముకుందుకు శ్వాస ఆడడం లేదు శరీరం స్తంభించింది చలనం లేదు లోపల చైతన్య ప్రవాహాలు నదిపైన కొన్ని మైల వరకు చూడగలిగాడు. తర్వాత పరిసరాలు స్పష్టంగా కనిపించాయి.
(49:33) గుడికి గోడలు లేవు చుట్టూ ఎళ్లకు గోడలు లేవు కనిపించిన గోడలు నుంచిపోతున్న స్పందన ముకుందలం ఆ పైన చలనం కలిగింది. బాహ్య దృష్టి ఏర్పడ్డది. అంతర్దృష్టితో తన అంతరంగంలోకి చూచుకోగలిగాడు. తర్వాత బాహ్య స్మృతి కలిగింది. దూరంగా చెట్టు నీడలో అక్క బావ కనిపించారు. అమ్మ కాళీమాత మా బావగారికి రవ్వంత జ్ఞాన ప్రసాదం నుంచి తల్లి వేడుకున్నాడు.
(49:57) అట్లాగే అన్నది కాళీమాత అన్నట్లు ముకుందుకు అనిపించింది. [సంగీతం] బావ సతీష్ చంద్రబోస్ వచ్చి ఆనందంగా ముకుందు చేయి పట్టుకున్నాడు కల కరిగిపోయింది. ఏకమేవా [సంగీతం] పైన ఎండ క్రింద కాళ్ళు కాలుతున్నాయి చప్పున నీడకు చేరారు టైం ఒంటి గంట దాటింది. 12 గంటలకు గుడి బయటకి వచ్చాడు తను అంటే గంటకు పైగా దివ్య దర్శనం జరిగింది తనకు సతీష్ అన్నాడు విసుగ్గా నువ్వేమో పద్మాసనం వేసుకొని కూర్చున్నావ్ నిన్ను లేపడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది ఒలుకు పలుకు లేదు టైం అయింది నా భోజన సంగతి ఏమిటి దేవాలయం మూసివేశరు ముందుగా రిజర్వ్ చేసుకుంటే గాని భోజనం పెట్టరట ఇక్కడ నువ్వు వచ్చి రాగానే
(50:40) మహర్షిలాగా ఫోజు పెట్టి కూర్చున్నావ్ ఇప్పుడు నా గతి ఏమిటి బాబు అన్నాడు బావ అంతలో గుడి పూజారి ఒకరు అటుగా వచ్చి ముకుందును పలకరించాడు. బాబు ప్రొద్దుటి నుంచి నిన్ను గమనిస్తున్నాను. నీవు ధ్యానంలో ఉన్నప్పుడు నీ లోపల గొప్ప తేజస్సు కనిపించింది. మీ ముగ్గురికి నేను భోజనం ఏర్పాటు చేశాను. రండి భోజనానికి మా ఇంటికి పోదాం అన్నాడు ఆయన.
(51:03) అమ్మదయ వల్ల భోజనం దొరికింది. బావ మారతాడు. మరునాడు ముకుంద అక్కగారి ఇంటికి వెళ్ళాడు. అక్క చెప్పింది రాత్రి మీ బావగారు చాలా ఏడ్ చేశారు ముకుంద. అనవసరంగా నిన్ను అనుమానించి అవమానించినందుకు పశ్చాత్తాప్ పడ్డారు. ఇదిగో మెట్ల కింద గది తన పూజా మందిరిగా మార్చుకున్నారు చూడు అంది అక్క అవును సమయం వచ్చినప్పుడు క్షణంలో మనిషి మారిపోతాడు అంతా దైవేచ్చ ఏకమేవా [సంగీతం] 1915వ జూన్లో కలకత్తా యూనివర్సిటీ ముకందుకు డిగ్రీ ప్రదానం చేసింది.
(51:39) జీవితంలో ఒక ఘట్టం పూర్తయింది. ఒక యజ్ఞం ముగిసింది. అప్పటికీ తండ్రి గారికి గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అయింది. ముకుంద చేత డిగ్రీ చేయించడం యుక్తేశ్వరికి ఒక కల. అది ఆయన చిరకాల వాంచ ఇప్పటికీ తీరింది. ఆధ్యాత్మిక ప్రపంచానికి తపస్సు ఒకటే సరిపోదు. యోగ్యులైన శిష్యులు కావాలి. వక్తలు రచయితలు కావాలి. డొక్క శుద్ధి, వాక్ శుద్ధి, యోగ సిద్ధి మూడు అవసరం.
(52:06) ఆ మూడు లక్షణాలు ఉన్నవారు నవయోగానికి బాటలు వేస్తారు వైతాళికులు అవుతారు. కొడుకు ప్రయోజకుడైతే తండ్రికి ఆనందం భగవతీ చరణ్ ఘోష్ బెంగాల్ నాగపూర్ రైల్వేలో పెద్ద ఉద్యోగి పేరు పరపతి ఉన్నవాడు ముకుంద డిగ్రీ చదివితే ఏకంగా ఆఫీసర్ గా ఉద్యోగం వస్తుందని ఆశించాడు. కానీ ముకుంద సశ ఉద్యోగం చేయనని భీష్మించాడు. తన నిర్ణయం గురూజీ యుక్తేశ్వరకు తెలియచెప్పాడు.
(52:30) నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు గురూజీ నేను ఉద్యోగార్థం చదవలేదు సన్నిసించడం నా ధ్యేయం లోగడ ఎన్నిసార్లు ఆ మాట అన్నా యుక్తేశ్వరు చిన్నగా నవ్వేసేవారు ఈసారి అలా కాకుండా అలాగేలే నీకు సన్యాస దీక్ష ఇస్తాను అన్నాడు. అలా అని తన గురువుగారు లాహిరి మహాశయులు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేశారు. వేసవిలోనే భగవంతునికి ఆతిథ్యం ఇవ్వాలి.
(52:54) చలికాలం వచ్చాక చలికి వణకిపోయే ప్రయోజనం లేదు. ముకుంద ఆనందంగా అన్నాడు సన్యసించడం నా జీవిత లక్ష్యం ఆ లక్ష్యం నెరవేర్చడం మీ చేతిలో ఉంది గురుదేవా అని పెళ్లి కాని వ్యక్తి సంపూర్ణంగా భగవంతునికి అంకితం కాగలడు. నూటికినూ శాతం తన కాలాన్ని ధ్యానానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చించగలడు. భక్తి శ్రద్ధలతో భగవంతుని మెప్పించగలడు. పెళ్లైన వారికి సంసార బాధ్యతలు ఉంటాయి.
(53:19) ప్రాపంచిక వ్యవహారాలు ఉంటాయి. పెళ్ళం పిల్లలు సంసారం సంపాదన బంధువులు స్నేహితులు గంపెడి వ్యవహారాలు ఉంటాయి. ధ్యానానికి టైం ఉండదు ఆధ్యాత్మిక కృషికి అవకాశం ఉండదు. పెళ్లియన తర్వాత భక్తి శ్రద్ధ ఆధ్యాత్మికత ఆవిరైపోతుంది. అంటే ఆధ్యాత్మికతది రెండవ స్థానం మొదటి స్థానం సంసారానికే అంతా స్వార్థం హృదయంలో భక్తి ప్రేమ లేకుండా నైవేద్యాలతో సరిపెడుతుంటారు.
(53:46) లాల్చనంగా గుళ్ళకు పెడుతుంటారు. మనిషి సంపూర్ణంగా భగవంతునికి సమర్పించుకోవాలి అది ముఖ్యం. ఏకమేవా ద్వితీయం [సంగీతం] 1915 జూలై మాసం ఒక గురువారం రోజు యుక్తేశ్వర స్వయంగా ఒక పట్టు దోవతి ఉత్తరీయం తెప్పించారు. కాషాయ రంగు నీళ్లలో తడిపి ఆరబెట్టారు. ఆరిన కాషాయ ధోవతి ఉత్తరీయం చిన్న సమావేశంలో ముకుందుకు కట్టబెట్టారు.
(54:17) మన దేశంలోని వారికైతే నోలు బట్టలు చాలు సిలుకు పట్టు విదేశాల కోసం మన దేశంలో స్వామీజీలు సన్యాసులు నిరాడంబరంగా ఉంటారు. విదేశాల స్వాములు డాంబికంగా ఉంటారు. మనవారికి పేదరికం ఇష్టం విదేశాల వారికి డాంబికం దళితుకులు అనిపించుకోవడం ఇష్టం. సన్యాసులకు నూలు బట్టల కన్నా సిలుకు బట్టలే శ్రేష్టం. మనవారు దైవ కార్యాలకు పట్టు బట్టలే కడతారు. నాకు ఆడంబరాలు ఇష్టం ఉండదు.
(54:43) నీవు విదేశాలలో స్వామివి అనిపించుకోవాలి అది నా అభిమతం అన్నారు యుక్తేశ్వరిజీ వివిదశ అంటే సన్యాస దీక్ష అగ్నిహోత్రం రగిల్చి అందులో సన్యాసం స్వీకరించే వ్యక్తి కర్మల్ని దగ్దం చేస్తారు. అంటే ఆ క్రియతో అతని భౌతిక శరీరం దగ్దమైపోయినట్లు ఆ తర్వాత మంత్రదీక్ష ఇస్తారు. అహం బ్రహ్మస్మి త్వమేవహం ఓం తత్సత్ ఈ మూడు మహావాక్యాలను మంత్రంగా జపించమని బోధిస్తారు.
(55:10) వీటిలో నీకు ఏది ఇష్టమో ఎన్నుకో అన్నారు యుక్తేశ్వరిజై ముకుంద వినయంగా అన్నారు గురుదేవా నాకు మంత్ర ముఖ్యం కాదు యోగం ద్వారా నాకు ఆనందం లభించాలి. మీరు నాకు ఏది యుక్తమ అనిపిస్తే దానిని అనుగ్రహించండి అన్నాడు. ఈ రోజు నుంచి నీవు ముకుందులా ఘోషువు కావు గతాన్ని చెరిపాయి నీ పేరు యోగానందగిరి అది మన యోగ సంప్రదాయం. ఏకమేవాతి [సంగీతం] యుద్ధేశ్వరి నోటి నుంచి యోగానంద పేరు ఉచ్చరించగానే దానికి ఎక్కడ లేని యోగశక్తి వచ్చి జతపడ్డది.
(55:49) స్వామి తత్వం మన దేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం అందరూ గురు శిష్య సంప్రదాయాన్ని పాటిస్తారు లేకపోతే పరంపర కొనసాగదు ఆదిశంకరాచార్యుని జగద్గురువు అంటారు. యుక్తేశ్వర గిరి సద్గురువు వారిది గిరి సంప్రదాయం. గిరి అంటే పర్వత శిఖరం అంటే ఆధ్యాత్మికంగా శిఖర సమానుడు అని అర్థం అలాగే సాగర్ భారతి, పూరి, సరస్వతి, అరణ్య, తీర్థ, ఆనంద అన్నవి వేరువేరు శాఖలు ఆనంద లబ్దికి ప్రేమ, కరుణ, జ్ఞానం, భక్తి, సేవనం, యోగం, జ్ఞానం, తపస్సు వేరువేరు ఉపాధులు స్వార్థం, స్వలాభాపేక్ష లేకుండా ఆధ్యాత్మిక వ్యత్తలు ప్రజాసేవ చేయాలి.
(56:32) ఆధ్యాత్మికతకు బాటలు వేయాలి కుల మత జాతి భేదాలు ఉండకూడదు సర్వమత సమానత్వం ఆత్మ భావన ప్రేమ భావన ప్రధానంగా ఉండాలి ఆత్మానుభవం కలవారు జ్ఞానం పొందిన వారు మాత్రమే స్వామితత్వానికి అర్హులు ఏకమేవా [సంగీతం] శ్రీ యుక్తేశ్వర సంప్రదాయ సన్యాసి కాదు సన్యాసి ఆయన సంసారి యోగి జీవన విధానం వైరాగ్యం యోగ సాధనతో పూర్ణత్వం సాధించిన సిద్ధింప చేసుకున్న సంసారి స్వామి ఆయన ఆధునిక ఋషి వారిది ఋషి సంప్రదాయం ఋషులుఎవర సన్యాసులు కారు అందరూ సంసారులే అందరూ జ్ఞానులే అందరూ యోగులే శాస్త్రీయ దృక్పదం గల జ్ఞానులంతా
(57:17) యోగులే ఋషులే పూర్ణ యోగికి అతీంద్రియ శక్తులు సిద్ధులు అలవకగా లభిస్తాయి. జ్ఞానానికి వైవాహిక జీవితం అనర్హత కాదు. అందుకు గొప్ప ఉదాహరణ లాహిర్ మహాశయ యుక్తేశ్వరగిరి ఆ గురుశిష్యుల అభిప్రాయంలో వివాహితులు అవివాహితులు ఇరువురు యోగానికి అర్హులే ప్రాపంచిక విలువలు పాటిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగించవచ్చు అది అసంబద్ధం కాదు అపసవ్యము కాదు ఏకమేవా [సంగీతం] స్వామి అనే వ్యక్తి సన్యసించాలి వేదాంతిగా జీవితం గడపాలి యోగికి ఆ బాధలు ఉండవు.
(57:57) ఏ నిబంధనలు లేకపోయినా బంధాలు వదిలించుకుంటే యోగి కావచ్చు. మనసును నియంత్రించడం సమయమునం పాటించడం యోగి లక్షణం, లక్ష్యం. ఆధునిక యోగి పూర్వ ఋషి సంప్రదాయానికి వారసుడు. శాస్త్ర విరుద్ధం కాకుండా, ధర్మ విరుద్ధం కాకుండా ఆత్మ ధర్మాన్ని పాటిస్తూ స్వాతంత్రించడం యోగి చేసే పని. యోగి స్వతంత్రంగా సాధన చేసి గమ్యం చేరుకుంటాడు. యోగం సైన్స్ వంటిది.
(58:22) శాస్త్ర పరిశోధన ఫలితాలు ఏ విధంగా అన్ని దేశాలకు అందుతాయో యోగఫలాలు అన్ని దేశాలకు అన్ని కాలాలకు చెందుతాయి. ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. యోగం ఎవరికీ ప్రమాదకరం కాదు ఎవరికీ ఎలాంటి హాని చేయదు. జరిగితే ఎంతో అంతో మేలు జరుగుతుంది. ఎంత చేస్తే అంతగా ఫలితం ఉంటుంది. యోగ సాధన వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆలోచనలని నియంత్రించడమే యోగం అంటారు గానీ యోగం సాధన చేయడం వల్ల ఆలోచనలపై నియంత్రణ జరుగుతుంది.
(58:51) చెడు ఆలోచనలు కలగవు. మనిషి ఎప్పటికప్పుడు తన నిజస్థితిని తెలుసుకోగలుగుతాడు. ఆత్మశుద్ధి జరుగుతుంది తన ప్రవర్తన తానే చక్కదిద్దుకోగలడు ఆత్మజ్యోతిని దర్శిస్తే జ్ఞానం చేతికి అందినట్లే [సంగీతం] పతంజలి యోగాన్ని చిత్తవృత్తులని నిరోధించడంగా సూత్రీకరించాడు యోగ సాధన వల్ల చిత్తవృత్తులైన మనసు, బుద్ధి, అహంకారాల జోరు సహజంగా తగ్గుతుంది.
(59:21) జ్ఞానం పొందడానికి ఉపనిషత్తులు ఆరు మార్గాలను చూపిస్తాయి. సాంఖ్యం యోగం వేదాంతం మీమాంస న్యాయం వైశేషికం ధ్యానానికి అవి ఉపనిషత్తులు మాత్రమే ఆత్మ దర్శనం ఒక ధ్యానం వల్ల మాత్రమే కలుగుతుంది. పతంజలి మహర్షి యోగానికి 10 మెట్లు సూచించారు. యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి స్థితులు సమాధిలో యోగి నేరుగా సత్యాన్ని దర్శిస్తాడు.
(59:51) అంటే సత్య దర్శనం పొందేది అప్పుడే. స్వామి యోగి ఇద్దరిలో ఎవరు గొప్ప ఆధ్యాత్మిక రంగంలో ఎక్కువ తక్కువ అనేది లేదు చిన్న పెద్ద వయసును బట్టి గాక సాధన బట్టి ఉంటుంది. నిజానికి అందరూ సమానమే దర్శనం పొందడమే ముఖ్యం గీతలో యోగ మార్గాలన్నీ ఒక్కటే అన్నారు. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే మనుషులు స్వభావాలను బట్టి పద్ధతులు మారుతుంటాయి. యోగానికి బంధనాలు నిబంధనలు ఉండవు అది యోగశాస్త్రం శాస్త్రం అందరికీ ప్రమాణమే శాస్త్ర ప్రయోజనాలు అందరివి సన్యాసి వలే యోగి జీవితం నుంచి పారిపోడు బాధ్యతలని విస్మరించడు తనలోనే అన్వేషిస్తూ పోతాడు అది యోగ రహస్యం అది ఆత్మ రహస్యం తనలోనే
(1:00:34) ఉండే తన ఆత్మ కోసం ఎక్కడికో పోయి వెతకాలనుకోడు నెమ్మదిగా క్రమంగా జీవన మార్గం నుండి యోగ మార్గంలోకి పయనిస్తాడు. నీటిగా అంటని వెన్న ముద్ద వలె పైకి తేలుతూ ఉంటాడు. అంతేగాని తోడుపెట్టిన పాలలో కలిగిన వెన్నలా ఉండిపోడు జీవితాన్ని చిలికి చిలికి వెన్న తీస్తాడు. బాధ్యతలు నిర్వహించే సాకుతో భగవంతుని విస్మరించడు. అహంకారం స్వార్ధ చింతన లేకుండా జీవించడమే యోగ విధానం యోగ జీవనం జీవించడమే భగవత్ కార్యం అని తెలుసుకున్నప్పుడు జీవితమే సహజ యోగక్రియ అవుతుంది.
(1:01:09) చేసే ప్రతి పని క్రియాయోగం అవుతుంది. ఏకమేవా [సంగీతం] ఇప్పుడు అమెరికాలోనూ కొన్ని పాశ్చాత్య దేశాలలోనూ హిందువులు కానివారు అనేక మంది యోగులు ఉన్నారు. యోగాన్ని శాస్త్రంగా అధ్యయనం చేస్తున్నారు. బౌద్ధులు యోగులే కదా యోగి స్వామి అనే మాటలు భగవంతుని ఉనికిని విశ్వసించే ఎవరికైనా వర్తిస్తాయి అన్వయంలోనే తేడాలు అన్వేషణ ఎప్పుడూ ఉన్నది ప్రవక్తలు అన్ని దేశాలలో అన్ని కాలాలలో ఉన్నారు ఉంటారు.
(1:01:42) అయితే అందరి సాధనలో సారూప్యత సమాన ధర్మం కనిపించదు. అవగాహనలో తేడా ఉంటుంది. శాస్త్రీయ అవగాహన ఏర్పడితే ఏ దేశం వారైనా యోగులు కాగలరు. జ్ఞాన శిఖరాలు అదురోహించగలరు. అయితే యోగం అంటే అసలు ఏమిటో తెలియకుండా సాధన చేయడం సాధ్యం కాదు అవగాహన కలగాలి ఆసక్తి పెరగాలి గౌరవం ఏర్పడాలి అయితే భౌతికత్వాన్ని ఆధ్యాత్మిక స్థాయికి తీసుకుపోవడం అంత సులభం కాదు ఆధ్యాత్మికతను భౌతిక స్థాయికి తీసుకురావచ్చు అది ఈనాడు అవసరం.
(1:02:12) ఇప్పుడు జరగవలసిన పని అదే యోగ సాధన చాలా సులభం. శరీరం మనసు ఒక్కటి చేయడం. అంటే ఒకే రేఖ పైకి తీసుకురావడం ఆ రెండు ఒక్కటయితే ఎంత ఆనందం ఎంత సుఖం మనసు కలత పడదు శరీరం శ్రమ పడదు సంస్కారంతో సాధనలో దివ్యత్వాన్ని సాధించి వీలవుతుంది. ఆత్మ సంయమనం పాటిస్తే ప్రకృతి శక్తులపై పట్టు దొరుకుతుంది. మనం శాసించినట్లు ప్రకృతిని నడుచుకోకపోయినా మనకు సదా సహకరిస్తుంది.
(1:02:41) ఏకమేవా ద్వితీయం [సంగీతం] యోగంలో తల దూర్చిన ప్రతి ఒక్కరు అర్జెంటుగా సిద్ధులు శక్తులు సంపాదించాలని ఆరాటపడుతూ ఉంటారు. ఆరాటం ఆవశ్యంగా మారితే ఉన్నది కూడా ఊడుతుంది. సిద్దులపై తపన సాధకునికి మంచిది కాదు. అతీంద్రియ శక్తులు వాంచించడం అత్యాస అవుతుంది. తీరా ఆ శక్తులు లభిస్తే వాటిని తలదాల్చడం, నిభాయించడం ఎంత కష్టమో అనుభవంతో గాని తెలియదు.
(1:03:12) ఇంతకాలంగా చేస్తున్న ధ్యానం గురుదేవుల అనుగ్రహం కలిసి ముకుందను యోగానందగా మార్చాయి. ఎంతో కాలంగా చేస్తున్న యోగం నివృగ ప్రినిపులా పైకి కనిపించలేదు. ఇప్పుడు గురుదేవుల అనుగ్రహంతో యోగానందగా మారిన తర్వాత ఆ శక్తులు బయటకి రాసాగాయి. జరగబోయే విషయం ముందుగా తెలియడం సరదా అనిపిస్తుంది. అది మంచి అయితే సరే చెడు అయితే మనస్తాపం కలుగుతుంది.
(1:03:35) ఒక్కొక్కసారి ప్రాణం మీదకి తెస్తుంది. మృత్యువుతో పోరాడుతున్నవాడు బ్రతుకుతాడని తెలిస్తే చెప్పడం బాగుంటుంది. నిక్షేపంగా ఉన్నవాడు రాత్రికి రాత్రి చచ్చిపోతాడని తెలిస్తే చెప్పడం ఎలా చెప్పకుండా ఉండలేని పరిస్థితి. అయితే అలాంటి వ్యక్తి స్వామి అయినా అవతారుడైనా సామాన్య జనం సహించరు భరించలేరు. కొత్తగా స్వామి అయిన యోగానందకు అటువంటి చేదు అనుభవం ఒకటి ఎదురైంది.
(1:03:58) ఏకమేవా [సంగీతం] అన్నగారికి జబ్బుగా ఉందని చూడడానికి గోరక్పూర్ వెళ్ళాడు. అప్పటికే చాలా రోజులుగా అనంత జబ్బుగానే ఉన్నాడు. ధ్యానానికి కూర్చోగానే యోగానందుకు అంతర్వాణం వినిపించింది. అనంత బ్రతకడు ఈ జన్మకు రుణం తీరిపోయింది అని ధ్యానం కుదరలేదు కళ్ళు తెరిచి చూశడు ఎలా చెప్పగలడు అన్నగారాయే సన్నిసించినందుకు ఇదా ఫలితం ఆ విషయం చెప్పలేక వెంటనే బయలుదేరి జపాన్ వెళ్ళే స్టేమర్ ఎక్కాడు.
(1:04:31) బర్మా దాటి చీనా సముద్రం దాటి జపాన్ చేరే వరకు మనసు అలజడిగానే ఉంది. కాబే పట్టణంలో దిగి అక్కడ కొన్ని రోజులు గడిపాడు. తిరుగు ప్రయాణంలో డాక్టర్ మిశ్రతో పరిచయం కలిగింది. ఇద్దరు షాంగైలో షాపింగ్ చేశారు. అన్న ఆనంద కోసం ఒక చేతికర కొన్నాడు యోగానంద. అది చేతి నుంచి జారి కిందపడి విరిగిపోయింది. ఆ నిమిషంలో యోగానందకు అనిపించింది అనంత చనిపోయి ఉంటాడని విరిగిన చేతికర్రపై సంతకం చేశాడు.
(1:05:00) అన్న అనంతాత్మ శాంతికి అని అది గమనిస్తున్న డాక్టర్ మిశ్ర అడిగాడు ఏమిటి బాధపడుతున్నారు అని చెప్పాడు తనకు వచ్చిన ఆలోచన గురించి చనిపోయిన సమాచారం తెలియకుండా నిర్ణయించడం దేనికి అన్నారు మిశ్ర బోడ కలకత్తా చేరగానే తమ్ముడు వచ్చాడు స్వాగతం చెప్పడానికి అతను విచారంగా అన్నకు విషయం చెప్పేలోగా యోగానంద అన్నారు నాకు తెలుసు విష్ణు అన్న పోయాడని షాంగయలో కర్ర వెలిగిన సమయం అనంత పోయిన సమయం ఒక్కటేనని తెలిసి డాక్టర్ మిశ్ర విస్తుపోయాడు.
(1:05:33) చూడండి యోగానందజి ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి మెడికల్ కాలేజీ వాళ్ళు మీపైన పరిశోధనలు మొదలు పెడతారు. సరాసరి ఇంటికి వెళ్లి తండ్రి గారిని ఓదార్చాడు. ఆయన నిర్లిప్తంగా ఉన్నాడు ఉలుకు పలుకు లేదు గుండెలో తడి లేదు ఎండిపోయింది. అంది వచ్చిన కొడుకు ఇంటికి పెద్దవాడు. అతని మరణంతో పాపం భగవతి చరణ్ జీవత్సవంగా మారాడు. భారి పోయిన వెంటనే తనలోని కాఠిన్యాన్ని కరుణగా మార్చుకొని ఋషి అయినాడు.
(1:06:02) ఏకమేవా ద్వితీయం [సంగీతం] యోగానంద చిన్న చెల్లెలు నడిని చిన్నప్పటి నుంచి పీలగా ఉండేది ముగుకుందు కూడా సన్నగానే ఉండేవాడు ఇద్దరు పోటీపడి చిక్కుపోతున్నారు అని మిగతా పిల్లలు ఎగతాళి చేసేవారు పెద్దైన తర్వాత నళిని పెళ్లి డాక్టర్ పంచనాలను పోస్తో జరిగింది. అమ్మాయిని పెళ్లి పేటల మీదనే మొదటిసారి చూసి పెళ్లి కొడుకు గతుక్కమన్నాడు.
(1:06:25) డాక్టర్ కదా ఏవో టానిక్లు అవి ఇస్తే లావు కాకపోతుందా అనుకున్నాడు. కానీ నలిని విషయంలో డాక్టర్ ట్రిక్లు టానిక్లు ఏమి పని చేయలేదు. ఆ పిల్ల లావు కానంటే లావు కాననే పంతం పట్టింది. ఎన్ని సంవత్సరాలు గడిచిన నళిని అలాగే ఉంది. దాంతో కాపురం కొల్లేరయింది. భార్యా భర్తల మధ్య సయోధ్య లేదు అసలు మాట్లాడుకోరు. నళిని వచ్చి యోగానందతో మొరపెట్టుకొని ఏడ్చింది.
(1:06:50) మీ బావగారు నా మొహం చూడడం లేదన్నా నేను సన్యాసం పుచ్చుకుంటాను. మీ గురువుగారితో చెప్పు అన్నది ముకుంద ఉచిత సలహా ఇచ్చాడు ఈ రోజు నుండి చేపలు గృడ్డు మటన్ మాని నళిని అని అన్నగారి సలహా పాటించింది నెల రోజుల్లో పలసపండులా తయారయింది. యోగానంద జపాన్ వెళ్ళినప్పుడు నళినికి టైఫాయిడ్ వచ్చింది. అన్న యోగానంద వస్తే తనకు నయమవుతుందని ఆమె ఆశ.
(1:07:17) యోగానందు వచ్చేసరికి డాక్టర్లు ఆశ వదిలేశారు. టైఫాయిడ్ కి తోడు డిసెంట్రీ పట్టుకుంది. ఇంకేం బ్రతుకుతుంది యోగానంద వచ్చేసరికి ఆమె గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. దానికి తోడు కాళ్ళు చచ్చుబడ్డాయి కదలలేదు. శ్రీరాంపూర్ వెళ్లి గురువుగారికి చెబుతాలే అన్నాడు యోగానంద. అంతకన్నా ఏం చెప్తాడు వెళ్లి యుక్తేశ్వరికి చెప్పాడు. ఆయన కళ్ళు మూసుకొని నలినిని చూసినట్లే చెప్పాడు.
(1:07:41) అమ్మాయి బ్రతుకుతుంది వెంటనే ఒక పగడ ఉంగరం వేలుకి పెట్టండి అని యోగానంద ప్రశ్నించాడు గురువుగారు నళిని చూసినట్లే చెప్పారు ఎలా సాధ్యం అని యోగి గ్రహస్థితులను బట్టి వేసే జాతకం ఒక పద్ధతి ప్రతి మనిషి విశ్వపు పురుషులోని ఒక అంశ కళ్ళతో చూచినట్లే మనసుతోను చూడవచ్చు అది జ్యోతిష్యమే అది తెలియడానికి ఆత్మజ్ఞానం కావాలి జ్ఞాన మందిరం తలుపులు తెరుచుకోవాలి పగడం కూర్చిన బంగరం పెట్టిన నెల రోజుల్లో ఆరోగ్యం చక్కబడ్డది తర్వాత గురువుగారికి నా నమస్కారాలు చెప్పు అని యోగానందును కోరింది చెల్లి ఆ మాట చెప్పినప్పుడు యుక్తేశ్వర్ అన్నారు నీ చెల్లెలకి పిల్లలు లేరు కదా ఆ
(1:08:21) అమ్మాయికి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు కదా అన్నారు యుక్తేశ్వరు అవును గురూజీ ఆమెకు సంతాన యోగం ఉంది ఇద్దరు ఆడపిల్లలు చెప్పారు యుక్తేశ్వర్ గురువుగారి ఆశీసులతో నలిని ఒక అమ్మాయికి కొన్ని సంవత్సరాల తర్వాత మరొక పాపకు జన్మనిఇచ్చింది ఏకమే [సంగీతం] పరమహంస యోగానంద పేరు క్రియాయోగానికి పర్యాయపదమై పోయింది.
(1:08:51) క్రియాయోగం అనగానే యోగానంద కనిపిస్తారు. ఏ యోగానికి యోగికి అంత సమైక్యత లేదేమో అనిపిస్తుంది. ఆయన క్రియాయోగ ప్రయోక్త. భారతీయ యోగాన్ని అమెరికా తీరాలకు చేర్చిన ప్రముఖుల్లో యోగానంద ఒకరు. క్రియాయోగంతో తనదైన ముద్ర వేసుకున్నారు. యోగానందుకు చాలా ఇష్టమైంది క్రియాయోగం యుక్తేశ్వర ఆశ్రమంలో చేరినప్పటికీ ఆయనవి స్వతంత్ర భావాలు ముకుందు స్వేచ్ఛ స్వాతంత్రాలకు యుక్తేశ్వరర్ ఏనాడు అడ్డు చెప్పలేదు.
(1:09:19) పైగా ప్రోత్సహిస్తూ వచ్చారు. స్వతంత్రంగా ఎదిగిన వారే రాణిస్తారు. సేవలు చేసేవారు సేవకులుగానే ఉండిపోతారు. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి పాకడం ధీమంతుల లక్షణం. అలాంటి వారు తప్పక పైకి వస్తారు. ఎందరు అడ్డుపడినా ఆగరు అది అందరికీ సాధ్యం కాదు కొందరికే ఆ ధైర్యం ఉంటుంది. ఆ విషయంలో యోగానంద అదృష్టవంతుడు ప్రోత్సహించే గురువు యుక్తేశ్వరు లభించారు.
(1:09:49) తన వినయ విధేయతలతో గురుజనుల ఆశీస్సులు పొందగలిగారు. యోగానంద ప్రత్యక్ష గురువు యుక్తేశ్వర్ యుక్తేశ్వర జై గురువు లాహిరి మహాశయ. ఎన్ని మార్పులు జరిగినా యోగ విధానం లాహిరి మహాసనిదే యోగానంద అనుసృజన పట్టుదల సంస్కరణ అభిలాషల వల్ల అది క్రియా యోగంగా ప్రాచూర్యం పొందింది. శ్వాసించడం మనిషికి అవసరం దానిని శ్వాసక్రియ అంటారు. ఒక పని చేయడం క్రియ కర్మ అన్నా పని చేయడమే వ్యాకరణంలో కర్త కర్మ క్రియలు ఉంటాయి.
(1:10:18) యోగంలో కర్త సాధకుడు కర్మ క్రియలు రెండు ఒకటే అవి చేసేవాడు కర్త అంటే యోగి ప్రతి పనికి కార్యకారణ సంబంధం ఉంటుంది. కారణం లేకుండా ఏ పని జరగదు ఆ జరగడం క్రియ జరిగే పని కర్మ నీతిగా యోగ సాధన చేస్తే ఆ వ్యక్తి కర్మ విముక్తుడు అవుతాడు. క్రియాయోగీ అవుతాడు. ఏకమేవా ద్వితీయం [సంగీతం] క్రియాయోగం శాస్త్రీయం పతంజలి మహర్షి శాస్త్రాన్ని భగవద్గీతను అనుసరించింది.
(1:10:52) ఏ యోగికైనా అనుభవాలు ప్రమాణం ఫలితాలే మార్గదర్శకాలు ఏ యోగానికైనా అవే నిదర్శనాలు నిజ దర్శనాలు యోగానికి శరీరం భూమిక మనసు ఆధారం ఆత్మ లక్ష్యం యోగంలో శ్వాసక్రియ వల్ల వెన్ను చైతన్యవంతమవుతుంది అందులోని శక్తి కేంద్రాలు పని ప్రారంభిస్తాయి. యోగి శ్వాసక్రియతో చెడు రక్తం ఎక్కువ ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది.
(1:11:17) మంచి రక్తాన్ని శక్తిగణాలుగా మార్చుకుంటాడు. సిద్ధి పొందిన యోగులు శరీరాన్ని అదృశ్యం చేసుకోగలరు. అంటే ఏతరి శరీరం పొందగలరు. అవసరమైనప్పుడు భౌతిక శరీరం పొందగలరు. ఈతర శరీరంతో అగోచరంగా అదృశ్యంగా అరూపంగా ఉండిపోగలరు. భౌతిక అణువుల్ని కాంతి కణాలుగా శక్తి తరంగాలుగా పరావర్తన చెందించడమే క్రియ. పరమ గురువులందరూ అశరీరుడు కాంతి రూపులే క్రియాయోగం అతి ప్రాచీనం అంటారు యోగానంద అసలు యోగమే ప్రాచీనం కాలానుగుణంగా సాధనలో అనేక మార్పులు వస్తుంటాయి ఏది మౌలికంగా ఉండదు లాహిరు మహాసయులకు వారి గురువర్యులు మహావతార బాబా ఈ యోగాన్ని ఉపదేశించారు.
(1:11:59) లాహిర్ మహాసయ్య చాలామందికి యోగం నేర్పారు. వారిలో యుక్తేశ్వర్ అగ్రగణ్యుడు యుక్తేశ్వర్ గారి శిష్యుడు యోగానంద పరంపరలో ఏ గురువు తన శిష్యులకు ఉపదేశించడమే తప్ప శాసించడం జరగలేదు. ఎవరికి వారు స్వతంత్రంగా ఎదిగిన వారే ప్రాచీన పద్ధతి గురుకులాలు ఈనాడు లేవు ఏ ఒక్కరు జగద్గురువు కాదు అందరిది స్వతంత్ర ప్రతిపత్తి స్వయం కృషి జ్ఞానం ఆత్మ సంబంధం గురువు ఇచ్చేదే కాదు దారి చూపడం వరకే గురువుల పని ఆధిపత్యం పరమ గురువులది ఒకరి జ్ఞానం మరొకరికి ప్రేరణ ఇస్తుంది ఒకరు మరొకరికి మార్గదర్శకులు అవుతారు జ్ఞానం స్వతంత్రంగా సంపాదించుకోవలసిందే ఏ గురువు దోశీలతో జ్ఞానం దారపోయడు
(1:12:43) ఏకమేవా ద్వితీయం [సంగీతం] భగవద్గీతలో రెండు చోట్ల క్రియాయోగ ప్రసక్తి ఉందంటారు యోగానంద అంటే డైరెక్ట్ గా క్రియాయోగ అనే మాట ఉండకపోయినా యోగక్రియ ఉంది. ఉచ్వాసం నిశ్వాసం వెలువడినప్పుడు నిశ్వాసం తిరిగి ఉచ్వాసంగా లోపలికి వెళ్ళినప్పుడు ఉచ్వాస నిశ్వాసాల మధ్య విరామ శూన్యం ఏర్పడుతుంది. ఆ విరామ సమయంలో ప్రాణ వాయువు ఊపిరితితుల్లోకి ప్రవేశిస్తుంది.
(1:13:15) ఆ ప్రాణశక్తి జీవానికి అవసరం అప్పుడు ఏం జరుగుతుంది? [గొంతు సవరించుకోవడం] యోగి క్షయాన్ని నిరోధిస్తాడు. శరీరం క్షీణించకుండా జీవకణాలు క్షయం కాకుండా ప్రాణశక్తి రక్షిస్తుంది. శ్వాసకోశాలలో శ్వాస వేగం తగ్గినప్పుడు పంచప్రాణ క్రియలు యోగి ఆధీనంలో ఉంటాయి. అంటే శరీరం క్షీణించడం గానీ రోగగ్రస్తం కావడం గాని జరగదన్నమాట. గీతలో మరొక చోట ప్రాణక్రియ ప్రస్తావన ఉంది.
(1:13:43) ముని అంటే మౌనంగా ధ్యానం చేసేవాడని యోగి అంటే యాగి చేసేవాడని ఇద్దరు స్వతంత్రంగా పరాన్ని ఆశిస్తారు. పరమ పదంలో పయనిస్తారు. కనుబొమ్మల మధ్య కేంద్ర బిందువుపై దృష్టి నిలుపుతారు. తమను శూన్యం చేసుకుంటారు. ప్రాణ అపాన వాయువుల్ని నాలికతో శ్వాసకోసంలో బంధిస్తారు. ఇంద్రియాలు మనసు మేధస్సు యోగి ఆదీనలోకి వస్తాయి. కోరికలు భయాలు కోపాలు తాపాలు అన్ని శ్రమిస్తాయి.
(1:14:10) శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు అంటారు యోగానందజీ పూర్వం ఒక జన్మలో తాను అంటే శ్రీకృష్ణుడు ఈ యోగాన్ని వివస్వతునికి నేర్పానని అతను మనువుగ అందించాడని తర్వాత ఈ యోగం యక్ష్వాక చక్రవర్తులకు లభించిందట అలా యోగం రాజుల చేతబడిలో పడి రాజ యోగంగా మారిందట రాజర్షులు దాన్ని జ్ఞానయోగంగా తీర్చి దిద్దారట. ఇప్పుడు యోగం అనేక దేశాలలో అనేక రూపాలలో సాధన చేయబడుతుంది.
(1:14:38) ఈ పేరుతో కాకపోయినా క్రియాయోగ లక్షణాలను పతంజలి మహర్షి రెండు తావులు ప్రస్తావించాడు. ఓం పైన ధ్యానించడం ఓం [జపించడం] [పాడటం] [సంగీతం] ధ్వని రహిత చేయడం ధ్యాన లక్షణం. ఓం పైన ధ్యానించడం వల్ల శరీరం మనసు క్రమబద్ధం అవుతాయి. ధ్యానంలో చేరుకునే శూన్య స్థితిలో ఓంకార నాదం వినిపిస్తుంది. అది విశ్వస్వనం సృష్టి ఏర్పడ్డదే శూన్యం నుండి వెలువడిన ఓంకారనాదం నుండి ప్రణవం నుండి ప్రళయం దాకా అంతా శబ్ద ప్రపంచమే అందుచేత నిశబ్ద యోగం సృష్టికి అది నిశబ్దం శూన్యం
(1:15:24) కొత్తగా యోగం చేసేవారు ఓంకారంతో ప్రారంభిస్తారు. ఓం శాంతితో ముగిస్తారు. యోగి ఆ నాదలహరులపై పైనుంచి పరాన్ని దర్శిస్తుంటాడు. వేరొక తావున పతంజలి మహర్షి యోగక్రియను సూత్రీకరించాడు. ఉచ్వాస నిశ్వాసాల క్రియాకలాపం ప్రాణాయామం అంటారు. దానివల్ల యోగి విముక్తిని కాంక్షిస్తాడు. పునర్జన్మ లేకుండా చేసుకోవడమే విముక్తి అది మోక్షం కాదు.
(1:15:51) యోగి తొలినాళ్ళలో నిర్వికల్ప సమాధిని సాధించడం కష్టం. కనీసం 10 సంవత్సరాల సాధన అవసరంవుతుంది. అప్పటికే గాని కణాలు చైతన్యం సంతరించుకోవు శూన్యం కావడం అంత సులభం కాదు కళ్ళు మూసుకున్న ఆలోచనలు ఆగవు ఆలోచనలు ఆగినా శూన్యంలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆపైన జ్యోతి దర్శనం వెలుగు దర్శనం అయితే తప్ప నిర్వికల్ప సమాధి ఏర్పడదు. అంటే సమాధిలో ప్రశాంతంగా ఉన్న అది సవికల్పంగానే ఉంటుంది. అంటే దివ్య చైతన్యం.
(1:16:23) పరా ప్రకృతి సాధకునికి అంది అందనట్లు ఉంటుంది దోబుచలాడుతూ ఉంటుంది. యోగికి శరీర స్పృహ పూర్తిగా పోదు పరలోకానికి పోతున్న అది తానేనని అది తన శరీరమే అన్న భ్రాంతి వదిలిపోదు. ఈ శరీర భ్రాంతిని పతంజలి మహర్షి సమర్ధించాడు. దానిని సవికల్ప సమాధి అంటాడు పతంజలి. నిర్వికల్ప సమాధి అంటే ఏమీ తెలివిడి లేకపోవడం. ఏ స్పృహ లేకుండా పోవడం.
(1:16:50) పై లోకాలకు వెళ్తున్న వెళ్లేది తానేనని తెలియని స్థితి అది తన్మయ స్థితి ఉన్మేలనా స్థితి యోగ లక్ష్యం పరిణామం ఒక రోజులో మార్పు రాదు నెమ్మదిగా వచ్చే మార్పు పేరు పరిణామం మనిషిలోనూ మార్పు నెమ్మదిగానే వస్తుంది. అది పైకి కనిపించకపోవచ్చు సృష్టిలోని పరిణామం అంత తొందరగా గుర్తించడం కష్టం మానవ వికాసము అంతే మనోవికాసము అంతే నెమ్మదిగా సాగుతుంది.
(1:17:17) విశ్వ చైతన్యానికి విశ్వ శ్వాస ఎంత అవసరమో మనో వికాసానికి శ్వాస అంతే అవసరం. ప్రాచీన మహర్షులు శ్వాస మీద దృష్టి పెట్టేవారు శ్వాసనే ప్రాణప్రదం చేసుకున్నారు. శ్వాస మీద ధ్యాసని క్రియా యోగం అన్నారు. యోగక్రియ అన్నారు. తర్వాత యోగులు శ్వాసక్రియను యోగక్రియగా మార్చుకున్నారు. మృత్యువుకు శ్వాసకు సంబంధం అంటగట్టి మృత్యువును జయించడాన్ని అమృత్వంగా భావించారు.
(1:17:43) అందుకు శ్వాస, యోగం, ఆలంబనం అన్నారు. శ్వాసక్రియను నియంత్రించడం వేరు. శ్వాసను బంధించడం వేరు. అవి రెండు వేరు వేరు రెండు యోగికాలే కావడానికి [సంగీతం] క్రియాయోగి మనసుతో జీవశక్తి పైకి క్రిందికి ప్రసరించడాన్ని అనుభూతిస్తుంటాడు. వెన్నుపై ఉన్న ఆరు శక్తి కేంద్రాన్ని తట్టి లేపి చైతన్యంతో నింపుతాడు. ఆ చక్రాలకు మనిషి జాతక చక్రంలోని 12 రాశులకు సంబంధం ఉంటుంది.
(1:18:16) భ చక్రం విశ్వ పురుషుడు అన్ని రాశుల్లోని నక్షత్రాలకు గ్రహాలకు వేరు వేరు ఆస్ట్రల్ పవర్స్ ఉంటాయి. వాటిని గ్రహ బలాలు అంటారు. వెన్నెముకలోని అంటే వెన్నుపైన ఉండే ఆరు శక్తి కేంద్రాలను అరణమిష కాలంలో చైతన్యంతో నింపవచ్చు. శక్తిపూర్ణం చేయవచ్చు. అక్రియాయోగం లక్షణం కూడా అదే. మనిషి సూక్ష్మ ప్రపంచం కవుళ్ళాన్ని పోలి ఉంటుంది.
(1:18:41) సూర్యుని చుట్టూ ఆరు గ్రహాలు తిరుగుతున్నట్లే మనిషిలోనూ ఆరు గ్రహాలు సంచరిస్తుంటాయి. సూర్యుడు అనే ప్రాణం చుట్టూ ఆరు గ్రహాలు చరిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క గ్రహానికి ఉత్తరాన ఒకటి దక్షిణాన ఒకటి రెండేసి సంచార స్థానాలు ఉంటాయి. ఈ గ్రహాల ప్రభావం బాహ్య శరీరం పైన ఉంటుంది. సూక్ష్మ శరీరం పైన ఉంటుంది. బాహ్య జగత్తు ఎంత ముఖ్యమో అంతర్జగత్తు అంతే ముఖ్యం. అంతకన్నా ఎక్కువ కూడా మనిషి ఋతువలయాన్ని 12 సంవత్సరాలుగా నిర్ణయించారు.
(1:19:10) ఒక మార్పు సంపూర్ణం కావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. మనిషి విశ్వ చైతన్య పురుషుడు కావడానికి 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. క్రియాయోగ సాధన ఒక రోజులోఎనిమిదిన్నర గంటలు పడుతుంది. అప్పుడు పరిణామంలో 1000 సంవత్సరాల ప్రగతిని నమోదు చేసినట్లు అవుతుంది. అంటే ఒక సంవత్సరం వ్యవధిలో 365వేల సంవత్సరాల ప్రగతిని సాధించవచ్చు. అంటే మూడు సంవత్సరాల క్రియాయోగ సాధన 10 లక్షల సంవత్సరాల పరిణామ ప్రగతిని అందిస్తుంది అనుకోవాలి.
(1:19:45) [సంగీతం] తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం పొందాలంటే గురువుల సహకారం తప్పనిసరి తీవ్ర సాధన వల్ల శరీరం మనసు దెబ్బ తింటాయి. తస్మాత్ జాగ్రత్త గురువు రక్షణ కవచం ప్రతి సాధకునికి అవసరం. సాధకులు కొత్తలో రోజుకు 14 నుంచి 24 క్రియలు సాధన చేస్తే చాలు పూర్ణయోగ సాధనకుఆరు నుంచి 12 24 48 సంవత్సరాలు పడుతుంది. ఆ గడువు పూర్తయ్యేలోగా మరణిస్తే చేసిన యోగ ఫలితాన్ని తన వెంట మరో జన్మకు తీసుకుపోతాడు.
(1:20:17) మనిషి శరీరం 60 నుంచి 100 వాట్స్ బుబ్బు అనుకుందాం. దానిలోకి ఒక్కసారిగా లక్ష బోట్ల విద్యుత్ పంపితే ఏమవుతుంది ఫట్మని పేలిపోతుంది. యోగం చేస్తుండడం వల్ల మనిషిలో వినిమయ శక్తి పెరుగుతుంది. రోజు రోజుకు యస్ట్రల్ శక్తి రెట్టింపు అవుతూ వస్తుంది. సహజ రాజయోగల్లో క్రియాయోగం వలె శ్వాసక్రియలు ఉండవు. బలవంతంగా శ్వాసను బంధించడం ఉండదు. పూరక రేచక కుంభకాలు ఉండవు.
(1:20:41) సాధన ప్రారంభం నుండి మనశశాంతి ఏర్పడుతుంది. లోపల జరిగేది తెలుస్తుంది. వెన్నులో గగురుపు చైతన్యానికి సంకేతం వెన్ను నిటారుగా నిలిపి కూర్చోవడం కుండలిని శక్తి ప్రసరణను ఆహ్వానించడం యోగక్రియకు సిద్ధం కావడం పాత యోగ పద్ధతుల్లో శ్వాసపైన ధ్యాస పెట్టడం ఎక్కువ ప్రాణాయామాలకి ప్రాధాన్యత హెచ్చు దానివల్ల ఆధ్యాత్మిక లబ్ధి చేయకూరదు. యోగంలో అసహజ అప్రాకృతిక చర్యలు పద్ధతులు అవసరం లేదు.
(1:21:09) మంచి నిద్ర పడితే హాయిగా ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది. ఎందువల్ల? ఆరోగ్యం కలిగేది నిద్రలోనే ఎందువల్ల? నిద్రలో శరీరం గురించిన ఎరుక ఉండదు. డాక్టర్లు మందులిచ్చి మరీ నిద్రపుచ్చుతారు. ఆరోగ్య విషయంలో మందు కన్నా నిద్ర ఎక్కువగా పనిచేస్తుంది. నిద్రపోతున్నప్పుడు అసలు శ్వాసిస్తున్నట్లే తెలియదు. ఎరుక శ్వాస లేనప్పుడు అది యోగమే అవుతుంది. అంటే నిద్రలో ప్రతి మనిషి ఒక యోగి అయినట్లే నిద్రపోయి లేచిన తర్వాత బడలికి ఉండదు కొత్త ఉత్సాహం వస్తుంది శక్తి చేరుతుంది.
(1:21:40) అది మనకు తెలియని యోగ వర్క్ యోగ క్రియేవా [సంగీతం] అయితే నిద్రపోవడమే యోగం కాదు యోగం లాంటిది యోగులు నిద్రను యోగ నిద్రగా మార్చగలరు ఎరుగుతో ఉంటూ జ్ఞాతంగా యోగం చేస్తే నిద్ర రాదు ప్రతికూల ఫలితాలు ఉండవు ఎంత కొంచెం చేసినా ఫలితం మంచిగానే ఉంటుంది. శ్వాసించడమే క్రియ అయిన పక్షంలో ప్రతి మనిషి క్రియా యోగి కావాలి.
(1:22:12) కానీ ప్రతివాడు అనుక్షణం శ్వాసిస్తూనే ఉంటాడు. అది యోగక్రియ కాదు శ్వాసక్రియ మాత్రమే. శ్వాసక్రియను యోగక్రియగా మార్చాలి. శ్వాసక్రియ వల్ల పొందే ప్రాణశక్తి భౌతిక శరీర పోషణకు పరిమితం. యోగక్రియ వల్ల వణగూడే శక్తి మనసును శుద్ధి చేస్తుంది. యాక్టివేట్ చేస్తుంది. చైతన్యాన్ని ఆత్మ దాకా తీసుకుపోతుంది. అంటే ఒకటి జీవన క్రియకు.
(1:22:37) రెండవది ఆత్మ వికాసానికి దోహద పడుతుంది. యోగశక్తి పెరిగిన కొద్దీ శరీరం మనసు పరిశుద్ధమై ఆధ్యాత్మిక వెలుగులు దర్శింప వీలవుతుంది. మంచి ఆలోచనలు పవిత్ర భావనలు కలిగిస్తాయి. మనిషికి కాస్త ఆత్మ సంస్కారం కలిగినట్లే ఆ పని పూర్తి కావడానికి సత్ఫలితాలు అనుభవంలో ఉపయోగం కావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఒక్క రోజులో అయ్యే పని కాదు. యోగంతో ప్రకృతిపై విజయం సాధించి ఒకే జన్మలో దివ్య జ్ఞానం అందుకోవచ్చు.
(1:23:06) శరీరాన్ని ఆత్మతో అనుసంధాన పరిచేది శ్వాస. క్రియతో కలిసిన యోగం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. మనిషిలో దివ్య చైతన్యం ఏర్పడుతుంది. వర్చస్సు పెరుగుతుంది. ప్రజ్ఞ ఏర్పడుతుంది. మనసు ఎప్పుడూ శరీర అవసరాలతో ఘర్షణ పడుతూనే ఉంటుంది. మనశాంతి ఏర్పడితే ఆ ఘర్షణ ఉండదు. అంతా సర్దుకు పోవడమే. ఆలోచనలు, సంకల్పాలు, చేష్టలు, క్రియలు అన్ని ఒకే రేఖపైకి వస్తాయి.
(1:23:33) క్రియాయోగం వల్ల మనసును జయించవచ్చు. శత్రువులని జయించవచ్చు చివరికి మృత్యువును దాటిపోవచ్చు. యోగం చేయడం వల్ల ఫలితాలు ఇవి మాత్రమే అని చెప్పడానికి లేదు. అనేక అనేక ప్రయోజనాలు ఉంటాయి. వద్దునే కళ్ళు మూసుకొని కూర్చోవడం అంతర్వీక్షణం కాదు. రెప్ప వేయకుండా ఆకాశంలోకి చూడడం వీక్షణం కాదు గమనించడానికి ఒక పద్ధతి ఉంది. హృదయపు లోతుల్లోకి పోతూ గమనించగలగాలి.
(1:23:58) ఆలోచనల జీమూతాల్ని తరిమి కొట్టాలి. కొందరు ఆధునిక యోగులు అడవుల్లో మైలు కొద్ది నడవడం గంటలు కొద్ది చూస్తూ కూర్చోవడం యోగం అంటున్నారు. అది యోగానికి అర్థం తెలియని వారు చేసే పని. చెప్పే మాట. గమనించడానికి యోగ భూమిక కావాలి. ధ్యానం ఆధారం కావాలి. లక్ష్యం ఆత్మదర్శనం లక్షణం దివ్యజీవనం ఏకమేవా [సంగీతం] యోగశాస్త్రం అంతా ధ్యానం పైనే ఆధారపడి ఉంటుంది.
(1:24:31) సాధన వల్ల ఇంద్రియాలు స్వాధీనంలోకి వస్తాయి. స్విచ్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం సాధకుని చేతిలో ఉండాలి. తన ఇష్టం వచ్చినప్పుడు పరంతో లింక్ చేసుకోగలగాలి. ఇష్టం మీద భౌతిక స్పృహ తెచ్చుకోగలగాలి. క్రియాయోగం వల్ల మరొక ముఖ్య ప్రయోజనం ఏమిటంటే ఇక్కడ యోగకార్యం పూర్వ జన్మానుసారం జరగదు. సాధకుని ఆత్మ నిర్ణయానుసారం సాగుతుంది. ఆత్మసాక్షిగా ఆత్మ సహకారంతో జీవిస్తున్న కారణంగా యోగిస్తున్న కారణంగా ప్రకృతిపై అధికారం కోరడం జరగదు.
(1:25:03) యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా అజ్ఞానం నశించదు. ఆత్మ సంస్కారం మాత్రమే జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానానికి బాటలు వేస్తుంది. ప్రజ్ఞకు వాకెళ్లు తెలుస్తుంది. నేనెవరు అనే ఆత్మ తత్వ విచారణ తప్ప ఆలోచన అనవసరం కలలు నిజం కావడం వేరు నిజాన్ని కలగడం వేరు ఒక యోగాశ్రమం నెలకొలపడం. ఒక ఆధ్యాత్మిక సంస్థను నిర్వహించడం. మాటలతోనూ, డబ్బు మోటర్లతోనూ అయ్యే పని కాదు.
(1:25:30) చేస్తున్న పనిని మంచిదని గుర్తించకపోగా విమర్శించేవారు నిరుత్సాహ పరిచేవారు ఎప్పుడూ ఉంటారు. మనకు తెలియదు కానీ ఎందరో మహాత్ములు మహర్షులు పై నుంచి మనల్ని గమనిస్తూ ఉంటారు నిజానికి అలాంటి మంచి పనులకు ప్రేరణ వారే సంకల్పం కలిగించేది వారే నిర్వహణకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ప్రసాదించేది వారే. మనం ఎంత గించుకున్నా ఎంతగా సతమతమైన పరమ గురువుల అనుగ్రహం లేనిది అడుగు ముందుకు పడదు.
(1:25:56) ఆశ్రమాలు తేనె పట్టులు దివ్యత్వం తేనె ఎందరో యోగం చేస్తారు పుణ్యం సంపాదించుకుంటారు మోక్షానికి పోతారు పక్కవారిని పట్టించుకోరు ఏకమేవా [సంగీతం] యుక్తేశ్వరు యోగానందకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకోమని సలహా ఇస్తే ఆయన ససేమిరా ఆ పని చేయనన్నారు నీవు చేయగలవు యోగి నీవు సాధించగలవని విశ్వాసం నాకు ఉంది అన్నారు వ్యక్తేశ్వర్ ఆప్త గురువు అంత భరోసా ఇస్తే శిష్యుడు సాధించలేకపోవడం ఉండదు అదే గురుబలం నీవు ఎంత యోగం చేసినా అది నీకోసమే చేసుకున్నట్లు ఒక ఆశ్రమం ఏర్పడితే 10 మందికి నీవు ఉపయోగపడతావు కొన్ని వందల
(1:26:41) మందికి వేల మందికి మార్గం చూపిన వాడివ అవుతావు స్వార్థం లేకుండా అహంకారం లేకుండా చేస్తే ఆ పని విఫలం కాదు యుక్తేశ్వర్ ఎంతో ముందుచూపుతో ఇచ్చిన సందేశం అది 1918లో అనుకొని అదృష ష్టం కాళ్ళ దగ్గరికి వచ్చింది. [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment