Friday, June 12, 2026

🌷. *సాధనా కాలంలో అంతరంగ శుద్ధికి ఉన్న ప్రాముఖ్యత.* 🌷

 🌷. *సాధనా కాలంలో అంతరంగ శుద్ధికి ఉన్న ప్రాముఖ్యత.* 🌷

🧘🏻‍♀ *నీ సమస్యలకు, కష్టాలకు, బాధలకు మూలం నీ "అంతరంగమే". 'అంతరంగాన్ని' సమూలంగా శుద్ధి చేసుకోవడమే.. నీవు చేయవలసిన 'యుద్ధం' . . .*

🧘 *బయటి వ్యక్తుల'తో, సంఘటన'లతో 'ఘర్షణ' పడకూడదు. "అంతరంగాన్ని" శుద్ధి చేసుకుంటే, అంతా.. 'దివ్యత్వమే' గోచరిస్తుంది. కాబట్టి, బయటికి కనిపించే చెడంతా.. నీ 'అంతరంగపు సృష్టే' . . .*

🧘 *"అంతరంగాన్ని" శుద్ధి చేసుకున్న మరుక్షణమే.. లోపల, బయట. అంతటా.. "దివ్యత్వమే" గోచరిస్తుంది. ఇదే యుద్ధం'లో "విజయం" సాధించడమంటే . . .*

🧘🏻‍♀ *అందుకు, నేను భగవంతుడను.. పరమాత్మను.. పరబ్రహ్మన్ని.. అనే భావన కలిగిన మరుక్షణమే.. 'అంతరంగమంతా'.. ఖాళీ ఒౌతుంది... ఇక అక్కడ 'శరీరానికి, స్థూల జగత్తుకు, విశ్వానికి' అవకాశమే లేదు . . .*
🌷🌷🌷🌷🌷

1.నీనుండి సూక్ష్మభూతములు జనించుట.
2. ప్రతి సర్గము-హిరణ్యగర్బుడు అను ప్రథమ జీవునియొక్క మానస పుత్రులైన మరీచ్యాది ప్రజాపతుల వలన జరిగిన చరాచరభూత సృష్టి.
3. వంశము = ప్రజాపతులనుండి సృష్టిక్రమములో సాగిన ఆయా ఋషుల రాజుల వంశములు.
4. మన్వంతరములు =
స్వాయంభువుడు మున్నగు మనువులు వారివారి పాలనలోగల విషయములు ఆయా మన్వంతరములలోని సప్తర్షులు ప్రధాన మునులు మున్నగు వారిని గూర్చిన విషయముల ప్రతిపాదనము.
5. భూమ్యాది సంస్థానమ్ = భూగోళ విభాగము- ఆయా వర్షములలోని ఖండములలోని- ప్రధాన పర్వత సముద్ర నద్యాదికము- భారతవర్షములోని నదీపర్వత సముద్రాది వర్ణనములు తీర్థములు క్షేత్రములు మొదలగువాని మహత్త్వ ప్రతిపాదనము అవతార వృత్తాంతములు.
వంశాను చరితము - ఈ పాఠాంతరమును బట్టి ఆయా రాజవంశములలో జనించిన రాజుల పాలనాదికముల గూర్చిన కథలు.
రెండవ పాఠము గ్రహించుట వలన ''జన్మాద్యస్య యతః'' (బ్ర. సూ. 1-1-2) అను సూత్రములో ప్రతిపాదించిన ఔపనిషద బ్రహ్మ తటస్థ లక్షణమే పురాణ ప్రతిపాదిత పరబ్రహ్మముయొక్క లక్షణము అని విద్యారణ్యులు చెప్పిన వచనము సార్థక మగును.
పురాణములు-మహా పురాణములు 18 ఉప పురాణములు 18 అని రెండు విధములు.
మహా పురాణములు :
శ్లో|| మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయమ్ |
అనాప కూస్క లింగాని పురాణాని పృథక్ పృథక్ ||
నారద పురాణానుసారి మత్స్యపురాణానుసారి అధ్యాయ సంఖ్య
శ్లో. సం శ్లో. సం
1. బ్రహ్మపురాణమ్ 10000 13000 245
2. పద్మ 55000 55000 641
3. విష్ణుపురాణమ్ (విష్ణు ధర్మోత్తరముతో)23000 23000 127
4. శివ 24000 24000 464
5. దేవీ భాగవత 18000 18000 332
6. నారదీయ 25000 25000 207
7. మార్కండేయ 9000 9000 134
8. అగ్ని 16000 15000 383
9. భవిష్య 14000 14500 605
10. బ్రహ్మవైవర్త 18000 18000 266
11. లింగ 11000 11000 160
12. వారాహ 24000 24000 218
13. స్కాంద 81100 81000 1671
14. వామన 10000 10000 25
15. కూర్మ 17000 18000 99
16. మత్స్య 15000 14000 290
17. గరుడ 19000 18000 318
18. బ్రహ్మాండ 12000 12200 161
ఉప పురాణములు :
1. సనత్కుమారము 2. నారసింహము 3. నారదము 4. శైవము 5. దౌర్వాసము 6. కాపిలము 7. మానసము 8. ఔశనసము 9. వారుణము 10. కాశికము 11. సాంబము 12. నందికృతము 13. సౌరము 14. పారాశరము 15. ఆదిత్యము 16. మహేశ్వరము 17. శ్రీమద్భాగవతము 18. యోగ వాసిష్ఠము. వీనిలో మహాపురాణములలో ఉన్న పేర్లే కొన్ని కనబడుచున్నవి. వీని విషయములలో కలుగు సందేహములు సంప్రదాయజ్ఞుల వలన తీర్చుకొనవలసి ఉండును.
మహాపురాణము లన్నియు శివుని గాని విష్ణుని గాని పరమదైవతముగ ప్రతిపాదించుచున్నవి. ప్రస్తుత శ్రీదేవీ భాగవతము మాత్రము శ్రీశక్తి తత్త్వమును పరమార్థ తత్త్వముగ ప్రతిపాదించుచున్నది. ఈ శక్తితత్త్వము పరమాత్మ తత్త్వముతో అవిభాజ్యమగు ఇచ్ఛా శక్తిరూపమైనది. కావున శివకేశవుల భేదభావనకు నేమాత్రము నాస్పదముకాని పరమాత్మ తత్త్వమే శ్రీదేవీ భాగవతములో ప్రతిపాదింపబడినది.
పురాణములు గుణభేదము ననుసరించి సాత్త్విక రాజస తామస బేధమున విభజింపబడినట్లు సంప్రదాయజ్ఞులు చెప్పుచున్నారు. ఈ విషయమున గ్రహింపబడిన గుణత్రయము పరమాత్మ సృష్టి స్థితి లయములను నిర్వహించుటకై మూర్తిత్రయమందు నిలిపిన ప్రవృత్తి నివృత్త్యానందరూపములగు గుణత్రయమే కాని సుఖ రాగ మోహ రూపములగు లౌకిక సత్త్వరజస్తమో గుణములు కావు.
పురాణములకన్నిటికి కర్త శ్రీ వేదవ్యాసమహాముని అని సంప్రదాయసిద్ధమైన విషయము. ''అష్టాదశ పురాణానాం కర్తా సత్యవతీ సుతః'' అని చెప్పబడిన శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాస భగవానుడు ఈయనయే.
ఈ మహాముని వీనిని రచించిన ప్రదేశము భూలోకమున మొట్టమొదటి విద్యాపీఠమగు శ్రీ బదరికాశ్రమము. అందు మొదటి గురుశిష్యులు ధర్ముని పుత్రులగు శ్రీ నరనారాయణులు. ఈ విషయములను స్ఫురింపజేయుటకే శ్రీ వేదవ్యాసులు శ్రీ భారతేతిహాసారంభమునను పురాణముల యారంభమునను.
''నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ |
దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్ ||
నరోత్తములగు నరనారాయణులను శ్రీ సరస్వతీ దేవిని నమస్కరించియే జయ మను పేర నేను రచించిన పురాణతిహాసములను ప్రవచింపవలెను అని శిష్యుల నాదేశించినారు. ఈ శ్లోకమున పేర్కొనిన ఆ సరస్వతీదేవియే కాశ్మీరములోని శ్రీ శారదాదేవి యనియు పిమ్మట శ్రీశంకర భగవత్పాదులచే ఆయా శృంగేర్యాది జగద్గురు పీఠములలో ఆరాధనీయగ ప్రతిష్ఠితయైన శ్రీ శారదా పరాభట్టారిక యనియు యూహింపనగును.
జయశబ్దము సూచించు అర్థము-పురాణముల సందేశము
వేదశాస్త్రములు విధించిన సత్కర్మముల నాచరించి యిహపర సుఖములను చిత్తశుద్ధి ద్వారా జ్ఞానమును మోక్షమున సంపాదింపవలెననునది పురాణాదులు అందించు సందేశము. ఈ అంశమును పైశ్లోకములోని 'జయ' శబ్దము సూచించుచున్నది.
జయ శబ్దమును త్రిప్పి చదివిన యజ అగును. యజ-పూజాయాం అను ధాతువు వలన (దేవతలను) పూజింపుము అని అర్థము. ఇజ్యతే = యజింపబడువాడు = విష్ణువు. ''యజ్ఞో వై విష్ణుః'' అను వాక్యమునుబట్టి యజ్ఞములలో నారాధనీయ ప్రధాన తత్త్వము ప్రజాపతి సప్తదశ దేవతాత్మకము. ఈ తత్వమును శ్రుతి 1. ఆశ్రావయ (4 అక్షరములు) 2. అస్తు శ్రౌషట్ (4 అ.) 3. యజ(2 అ.) 4. యే యజామహే (5 అ) 5. వషట్ (2 అ).         *ఆధ్యాత్మిక కుటుంబం*                       

No comments:

Post a Comment