Friday, June 12, 2026

Sai Baba Debate What No One Tells You! Miracle or Manipulation? Full Truth Inside #svm #bharateeyam

 Sai Baba Debate What No One Tells You! Miracle or Manipulation? Full Truth Inside #svm #bharateeyam

Author Name:Sri Vaarahi Media

Youtube Channel Url:https://www.youtube.com/@Srivaarahimedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HF1cClFAOxY



Transcript:
(00:00) నేటి సామాజిక పరిస్థితుల్లో ఆధ్యాత్మిక పరంగా లేదా మతపరంగా ధార్మిక పరంగా అనేక అనేక సందేహాలు గందరగోళాలు ఒక అయోమయ పరిస్థితి తలా ఒకటి తల రకంగా చెప్పడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామ అనిపిస్తుంది ఈ మాట నేను అనడానికి గల కారణం ఏమిటంటే చిన్నప్పుడు మనకి భగవద్గీతలో చెప్పినట్టు యద్యద ఆచరిత శ్రేష్టః అంటే ప్రముఖులు పెద్దలైనటువంటి వాళ్ళు ఏది ఆచరించు వచ్చారు అది ఆచరించండి చాలు అని చెప్పారని మా పెద్దలు అనుచానంగా వాళ్ళు తెలుసుకున్న విషయాలను మాకు చెప్తే మేము అది ఆచరిస్తూ వచ్చాం.
(00:40) నేలతల్లికి నమస్కరించడం డబ్బులు కింద పడితే లక్ష్మీదేవిగా భావించడం కళ్ళకద్దుకోవడం అలాగే పేపర్ తొక్కితే సరస్వతీరా కళ్ళకద్దుకోరా అని మందలించడం అలాగే ప్రతిదానిలోన ఒక దైవాన్ని చూసుకోవడం అనేటువంటి ఒక సంస్కారాన్ని మాకు పూర్వీకులు మాకు నేర్పించారు. అంటే మాలో ఉన్న ఒక మానవ ధర్మాన్ని మేలుకొలిపోతూ ఒక శిక్షణ ఇచ్చారు మా పెద్దలు మా పూర్వీకులు దాన్ని మేము ఆచరించుకుంటూ వచ్చామ అని పిల్లలకే మనం చెప్తూ వస్తున్నాం.
(01:06) ఈ మధ్యకాలంలో కాస్త హిందుత్వం అనేటటువంటి పేరుతో ప్రజలలో ఒక మేలుకొలుపు తేవాలని అంటే జరుగుతున్న నేపథ్యాలు ఎందుకంటే రకరకాల దాడులు జరగడం మనం మన ఇతిహాసాలను దూషణలతో మాట్లాడడం తిరస్కరించడం రకరకాలుగా వాటి మీద జోక్స్ ప్రేలాపనలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మన అస్తిత్వాన్ని కూడా మనం కాపాడుకోకపోతే ప్రమాదం అని చెప్పి ఇప్పుడే మేలుకొని మనం హిందువుగా జీవించు హిందువుగా గర్వించు అనే నినాదాలు బయటికి వచ్చాయి అంతకుముందు లేవు ఇవి ఇప్పుడు వివేకానందుడు అమెరికా దేశానికి వెళ్లి చెప్పాడు మన దేశం యొక్క ఉన్నత్యాన్ని చెప్పాడు మనం గర్వపడడం జరిగింది. ఇలా ఇప్పుడు ఈ సోషల్ మీడియా
(01:46) వచ్చిన తర్వాత అనేకమంది ఎందుకంటే చేతిలో ఉంటుంది ఫోను ఎవరి దీంట్లో వాళ్ళు పెట్టేసేసుకొని మాట్లాడేసుకుంటున్నారు అవాకు స్వాతంత్రం ఉంది పెట్టుకుంటానికి మనం ఎవరో అబ్జెక్ట్ చేసేదానికి కూడా లేదు వాళ్ళ నివారించలేని పరిస్థితి వచ్చేసింది అది. ఈ పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత కాలంలో పిల్లలు అయోమయ పరిస్థితిలో పడిపోతున్నారు నిన్న నా దగ్గరికి ఒక బాబు వచ్చాడు అతను అడిగిన ప్రశ్నలు ఎంత సబబుగా ఉన్నాయో అతని ఆవేదన ఏంటో కూడా నాకు అర్థమయింది ఎందుకంటే యువత యువకులను మేలుకొలుపుతూ మన ధర్మాన్ని మీరు గుర్తించండి హిందువులుగా జీవించండి
(02:21) గర్వించండి అని ఓ పెద్ద పెద్ద గొంతు చించుకొని అరుస్తున్నాం కదా మనం అసలు ఏమిటి ఈ హిందువు అంటే ఏమిటి ఇవిడు ఎందుకు గర్వపడాలి దేనికోసం గర్వపడాలి అనే నేపథ్యంలో మరి వీళ్ళు ఇలా చెప్తున్నారు వాళ్ళు ఇలా చెప్తున్నారు ఏది నమ్మాలి అనేటువంటి పరిస్థితిలో కొందరు అయ్యో మీ స్థితిలో పడిపోతురు. ఇది ప్రమాదం ఏమో అనది నాకు అనిపించింది.
(02:41) వాళ్ళు మేలుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు సరైనటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితిలో మీలాంటి ఇంకా కొంతమంది మేధావులు అవ్వనివ్వండి వాటిని దర్శించిన వాళ్ళు అవ్వనివ్వండి అనుభవజ్ఞులు కానివ్వండి ఆధ్యాత్మిక వేత్తలు అనిపించుకున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ బిడ్డలకి గనుక సరైన సమాధానం చెప్పలేకపోతే ఇది ప్రమాదం అని నాకు అనిపిస్తుంది ఆ బాబు ఏం ప్రశ్న అడిగాడు విను ఒకసారి ఏం ప్రశ్న అడిగాడు చెప్పు నాన్న నువ్వు ఏమ అడిగావు ధర్మం పట్ల ఇప్పుడున్న యువతకి మక్కువు కలగడానికి గాని ధర్మం వైపు మరలడానికి
(03:19) కారణమైన శిష్టాచారుల్లోనే కొన్ని కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు విభిన్నమైన ధోరణలు చూసి ఈ సంఘర్షానికి కారణం అవుతుంది అందులో ప్రధానమైంది అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది శిరిడీ సాయిబాబా గురించి ఇంతవరకు సనాతన ధర్మంలో ఆయన్ని ఒక భాగంగా చూస్తూ హిందూ ధర్మంలో భాగం భాగంగా ఎంబ్రెస్ చేసుకున్న ఇంతవరకు ఏ కాన్ఫ్లిక్ట్ లేని పరిస్థితుల్లో ఇంతవరకు సరిగ్గా నడుస్తున్నది ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఒక చిన్నపాటి చీలికలా కనిపిస్తుంది అంటే మన ధర్మంలోనే చెప్పుకుంటున్న వాళ్ళలో కొంతమంది శిష్టాచారులు ఒక రకంగా కొంతమంది శిష్టాచారులు మరొక రకంగా చెప్పడం అనేది
(03:59) మాలాంటి వాళ్ళకి అంటే సంఘర్షణకి అయోమయానికి గురిచేస్తుంది దాని నేపథ్యంలో స్పష్టత కోరుతూ నిన్న మీ దగ్గరికి వచ్చి ఆ ప్రశ్నని అడిగాను మొట్టమొదట సాయిబాబాని మహాత్ముడిగా గాని లేదా ఒక గురువుగా గాని చూడవచ్చా లేదా అంటే అక్కడి నుంచి మొద అంటే అక్కడి నుంచి వచ్చే సమాధానం బట్టి తర్వాత మీకు అది నీకు అంతకంటే ముందు ఎవరు మహాత్ములు అవుతారు లేకపోతే ఎవరిని గురువుగా అనవచ్చు అన్న అన్నది ముందు తెలియాలి అం నిన్నటి వరకు పూజించి వాళ్ళ రోడ్డు మీద ఎందుకు పడేస్తున్నారు అంతేనా ఇన్ని సంవత్సరాల్లో లేని విభేదం ఇన్ని సంవత్సరాల్లో ఉన్న సారూప్యత ఒక్కసారిగా
(04:38) చీలి తీలికల ఎందుకు మొదలయింది చక్రవర్తి ఏం చెప్తావు నాన్న నేనేమి పెద్ద ఆధ్యాత్మిక వేత్తను కాదు నేనేమి మన ధర్మశాస్త్రాలు వేదాలు ఇవన్నీ కూడా తరిచి తరిచి చూచు అధ్యయనం చేసిన దాన్ని కాదు ఒక సామాన్య గృహిణిని పెద్దలు చెప్పిన మార్గంలో నడుస్తూ గురువులని గౌరవిస్తూ ఆ నేపథ్యంలో ఒక సత్ప్రవర్తనతో కూడినటువంటి సమాజ నిర్మాణాన్ని చేయాలనే నేపథ్యంలో తిరుగాడుతున్నటువంటి ఒక సామాన్య మనిషి చక్రవర్తి మీరు చాలా అధ్యయనం చేశారు చిన్నప్పటి నుండి కూడా మీకు ఈ ఆధ్యాత్మికత పట్ల చాలా అవగాహన కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్నలకి మనం ఎలా సమాధానం చెప్పగలం ఎలా
(05:23) ఒప్పించగలం అసలు మొట్టమొదటి ప్రశ్న మీరు వేసిన ప్రశ్నకి ముందు నేను ఒక ప్రశ్న వేస్తాను ఇంతవరకు రానటువంటి వైరుధ్యం ఇంతవరకు కలగనటువంటి విభేదం అనే చిన్న చీలిక ఇప్పుడు ఎందుకు కలిగింది ఫస్ట్ అక్కడ కరెక్ట్ ప్రశ్న వేసుకోవాలి ఇప్పటివరకు లేదు అంటే ఇప్పటివరకు బయటకి రాలా ఇది అకస్మాత్గా వచ్చింది కాకపోవచ్చు అంతర్లీనంగా కొంత అక్కడక్కడ ఉన్నదే జ్ఞాన పదంలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా కొంత ఉండబట్టే ఇది వాళ్ళు బయటక వచ్చింది దీనికి
(06:09) నా గమనింపును పట్టి నాకు అర్థమైంది ఏమిటి అంటే ప్రజల యొక్క భక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జ్ఞాన భక్తి రెండవది అంధభక్తి అంధభక్తి అంటే గుడ్డి భక్తి జ్ఞానం లేనటువంటి భక్తి భక్తిలో జ్ఞానం లేనప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి ఆ అంధభక్తినే మనం ప్రోత్సహించుకుంటూ పోతే అసలు మూలానికి కూడా ప్రమాదం జరుగుతుంది ప్రమాదం అనే అనను కానీ మూలానికి ఏం ప్రమాదం జరగదు కానీ మన మనుగడలో
(06:54) అపస్ృతులు రావచ్చు అందుకని అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు తరగతులుగా ఉన్నటువంటి జ్ఞాన భక్తులు అంధభక్తులు కాబట్టి ఆ అంధభక్తుల్ని సంస్కరించటం అనేది మొదలు పెట్టుకుంటే సమస్యకు దాంట్లోనే సమాధానం దొరుకుతుంది. అది సాధ్యపడుతుందా మేము బాగుపడాలి అని ప్రజలు కనుక కోరుకుంటే సాధ్యపడుతుంది.
(07:21) మాకు ఈ గుడ్డితనమే బాగుంది అన్నటువంటి వాళ్ళకి ఆపరేషన్లు ఎందుకు మాకు ఈ గుడ్డితనమే బాగుంది మాకు ఈ గుడ్డితనమే చాలు అనుకున్న వాళ్ళకి నాకు బురదే చాలు అనుకున్న వాళ్ళకి పన్నీరు గురించి ఎందుకు కనుక ఇప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు ఒక విశాల దృక్పదం ఉండాలి. ఒకటి నాకు తెలిసింది తక్కువ కాబట్టి శాస్త్ర సహాయంతో నేను తెలుసుకోవాలి అనుకోవాలి సహాయం ఎవరు శాస్త్రం మనకి సహాయం ప్రమాణం ఎవరు శాస్త్రం ప్రమాణం కాబట్టి శాస్త్ర ప్రమాణాన్ని తీసుకొని నేను ముందుకు వెళ్ళాలి అనుకోవాలి ఆ ప్రమాణాన్ని అంగీకరించే వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది కానీ నాకు ఏ ప్రమాణం అవసరం లేదు
(08:03) నాకు నేనే స్వత సిద్ధ ప్రమాణాన్ని స్వీయ ప్రమాణాన్ని నాకు శాస్త్రమే అవసరం లేదు అనేటటువంటి అహంకారులు మళ్ళీ అంధభక్తుల్లోకే వస్తారు అటువంటి వారికి ఇక మనం చెప్పేది ఏమీ లేదు ఇప్పుడు ఈ మధ్యస్థంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరికి జ్ఞాన భక్తులకి అంధభక్తులకి వాళ్ళకి అయోమయంగా ఉంటుంది. అంధభక్తులక ఏమ అయోమయం లేదు వాళ్ళ అంధత్వంలోనే ఉంటారు జ్ఞాన భక్తులకి ఏ అయోమయము లేదు వాళ్ళు జ్ఞానంలోనే ఉంటారు అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్న వాళ్ళకి సమాధానం ప్రశ్న అంద భక్తి అనొచ్చా దానిని ఏమనా విశ్వాసం అనొచ్చా విశ్వాసం పునాదిగానే భక్తి పుడుతుంది కదా
(08:48) ప్రాథమికంగా అందుకని మరి భక్తి జనంగానే ఇబ్బంది పడద్దు మనకి మూఢ భక్తి మూర్ఖ భక్తి జ్ఞాన భక్తి అని అందుకంటే ఇదంతా భక్తి అనేటటువంటి చత్ర ఛాయిలోనే జరుగుతుంది వీళ్ళు ప్రవర్తించిన భక్తి అనే చత్రాయలోనే ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ప్రవర్తించిన భక్తి అనేది చత్రాయ అందరికీ ఒకటే గొడుగు అందరికీ ఒకటే వ్యాపారం చేస్తున్న అదే గొడుగులో ఉన్నారు సాక్షాత్కారం పొందుతున్న అదే గొడుగు కింద ఉన్నారు కానీ ఒకే గొడుగు కింద ఉన్నంత మాత్రాన అందరూ ఒకటి కాదు ఈ అందతి సాయిని నమ్మిన వాళ్ళలో నుండి శ్రీరాముని నమ్మి పూజించిన వాళ్ళలోన ఉంది తరతరగా అంటే అన్ని సెట్స్ లోనూ మన సనాతన ధర్మంలో అన్ని
(09:30) అంటే వీళ్ళు జ్ఞాన భక్తిలో ఉన్నవాళ్ళు ఉన్నారు అందభక్తిలోన ఉన్నవాళ్ళు ఉన్నారు సంస్కరించాల్సి వస్తే అంటే సమూరంగా అన్నింటిని సంస్కరించాల్సిన అవసరం ఒక్క మాట బాబు నువ్వు మాటి మాటికి ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ సాయి కాబట్టి సాయి సాయి అని తీసుకొస్తున్నాం మనం అసలు ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఎలా ఉంది అంటే అది అంధత త్వం అన్నిలోనూ ఉంది నువ్వు అన్నట్టు రాముణని నమ్మే వాళ్ళలోన ఉండొచ్చు కృష్ణుని నమ్మే వాళ్ళలోన ఉండొచ్చు ఏ భక్తుని నమ్మి ఏ దేవుని నమ్మినా కానీ ప్రెజెంట్ సమాజం దేని మీద నడుస్తుంది అంటే ఒక ట్రెండ్ మీద నడుస్తుంది. ఇది కూడా ట్రెండ్
(10:10) అనేటటువంటిది ఒక సెటప్ అయిపోయింది ఆల్రెడీ ఇది కొత్తగా కాదు ఆల్రెడీ సెటప్ అయిపోయింది. ఎక్కువగా ఏ గుళ్ళు కడుతున్నారు ఎక్కువగా ఏ దేవాలయాలు కడుతున్నారు చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా ఒకటి రెండు గుళ్ళు ఎక్కువగా అంటే ఎక్కువ ఏది ప్రచారంలోకి వస్తుంది ఏది ప్రచార రూపం ధరించింది అది చెప్పు ప్రస్తుత కాలమాన పరిస్థితులు 10 20 30 సంవత్సరాల నుండి హిందూ మతం అనే దాంట్లో ఏ భక్తి ఎక్కువగా ఉంది ఎక్కడికి వెళ్లి వెళ్ళే భక్తులు ఏ గుడికి వెళ్ళే భక్తులు ఎక్కువ శాతం ఉన్నారో చెప్పు సాయిని అంటే సాయి మందిరాలు గ్రామాలయాలతో
(10:55) పోల్చ సాయి మందిరానికి ఎక్కువ మంది కాబట్టి ఇప్పుడు నిర్వివాదంశంగా తెలియన అంశం ఏమిటి ఎక్కువ ఏ గుళలోకి వెళ్తున్నారఅమ్మా సాయి మందిరాలు సాయి మందిరాలకే అంటే ఇప్పుడు ఎక్కువ వెళ్లే దగ్గర మనం సంస్కరణ మొదలుపెట్టాలి ఆ ఎక్కువ వెళ్లే దగ్గరే విపరీత ధోరణలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక మాట చెప్తా వినండి ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకుని ఆయన దేవుడు అవునా కాదా ఆయన సిద్ధ పురుషుడా ఆయన హిందువా ముస్లిమా క్రైస్తవుడా ఈ చర్చ అన్నిటికన్నా ముందు ఒక మతం ముసుకులో మనం ఏం తెలుసుకుంటున్నాం లేదు ఒక ధర్మం ముసుకులో మనం ఏం
(11:41) చేస్తున్నాం అనేదానికి ప్రమాణం ఎంతవరకో చూడాలి. ఉదాహరణకి సాయిబాబాని అమ్మవారిగా భావించి సాయిబాబాకు చీరలు కట్టి సాయిమాతగా పూజిస్తున్నారు. అది సంప్రదాయమా అది అది ఏ సాంప్రదాయం రెండు ఈ మధ్య నేను ఒకచోట చూశను ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే భక్తులకి కొత్త పూజలు కావాలి అనే విచిత్ర కోరికలు పుడుతున్నాయి పాత పూజలు రుచించక కొత్త పూజలు కావాలంటున్నారు సాయిబాబాకి కళ్యాణం చేస్తున్నా అన్నారు నాకు చాలా విస్తుతి పోయాను
(12:27) మనకు తెలిసిన చరిత్రలో ఆయన బ్రహ్మచారిగానే ఉన్నారు ఆయనకు భార్య లేదు గృహస్థాశ్రమంలో లేడు ఆయన అంటే ఎవరు కళ్యాణం ఎలా చేస్తారయ్యా ఓ బ్రహ్మచారికి అంటే శ్రద్ధాదేవి సబూరి దేవి అని ఇద్దరిని పెట్టి మేము సాయికి కళ్యాణం చేస్తున్నామ అంటే బుర్ర తిరిగిపోయింది నాకు మీరు నవ్వుతున్నారు ఇది అపహాస్యం కాదు కాదు జనుల యొక్క వికృత మానస తత్వం వీళ్లే అంధభక్తులు వీళ్ళ అంధత్వాన్ని సమాజం మీద రుద్దుతున్నారు దాని ప్రభావం ఎక్కడ ఉంటుంది ఒకటి చేయాలి అంటే ఒక పని చేయాలంటే తస్మాత్
(13:14) శాస్త్రం ప్రమాణం [గొంతు సవరించుకోవడం] ఏ శాస్త్ర ప్రమాణంగా నువ్వు ఒకటి చేస్తున్నావ్ శాస్త్ర ప్రమాణంగా జరుగుతున్నాయా అని ప్రశ్నిస్తే సమాధానం లేదు కనుక ఇటువంటి వాటిని నేపథ్యంలో పెట్టుకొని ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈయన అసలు సనాతన సాంప్రదాయంలోకి వదుకుతాడా వదగడా అని ఒక ప్రశ్న లేవనెత్తారు సమాజంలో ఇప్పుడు చర్చంతా దేనిని కేంద్రీకృతమై ఉందో నాకు అర్థమయింది.
(13:47) ఈయన సనాతన సాంప్రదాయానికి వదుకుతాడా వదగడా ఫస్ట్ ప్రశ్న అది సనాతన సాంప్రదాయం అనేటటువంటిది చాలా లోతైనటువంటిది చాలా గంభీరమైనటువంటిది సనాతన సాంప్రదాయంలో సనాతన తత్వం ఒకటి ఉన్నది సనాతన ధర్మం ఒకటి ఉన్నది రెండు వేరు ధర్మము తత్వము ఒకటి కాదు తత్వం యొక్క భూమిక వేరు ధర్మం యొక్క భూమిక వేరు తత్వంలో అనేక అనేకత్వంలో ఏకత్వం చూపిస్తుంది తత్వం అర్థమైందా తత్వం అనేదే ఏం చూపిస్తుంది అనేకంగా ఉన్న దాంట్లో ఏకమైంది ఏంటో దాన్ని చూపిస్తుంది.
(14:27) ధర్మం ఏం చెప్తుందంటే ఏకంగా ఉన్నది అనేకం ఎలాగైందో చెప్తూ ఆ అనేకత్వంలో ఎలా మెసలాలి అనేదాన్ని చూపిస్తుంది. అనేకత్వంలో ఎలా ఉండాలి అనేకత్వం నుంచి ఏకత్వం ఎలా వెళ్ళాలిఅనేది చెప్తుంది కాబట్టి ధర్మంలో అనేకత్వమే ఉంటుంది. తత్వంలో ఏకత్వం ఉంటుంది. తత్వ దృష్ట్యా చూస్తే సనాతన ధర్మంలో పిపీలికాది బ్రహ్మ పర్యంతము అంతా ఒక్కటే అంతా దైవమే అంతా బ్రహ్మమే ఏకం అద్దితీయం బ్రహ్మ ఉన్నది ఏకమే ఇంకో రెండో వస్తువు లేదు
(15:11) ఇలాగే ఏకం సత్ బహుదావదంతి కూడా ఉందిగా ఏకం సద్విప్రా బహుదావదంతి ఉన్న సత్పదార్థం ఒకటే అనేకమంది అనేక చెప్తున్నారు కాబట్టి తత్వ దృష్ట్యా వస్తే ఏకత్వమే ఉంది. కానీ ధర్మంలో ఏకత్వం లేదు ధర్మంలో అనేకత్వం ఉంది సనాతన ధర్మం ఒక [గురకలు] ఎనిమిటి ఎనిమిదింటి మీద ఆధారపడి నడుస్తుంది. చతుర్వర్ణాలు చతురాశ్రమాలు నాలుగు ఆశ్రమాలు నాలుగు వర్ణాలు వీటి మీద ఆధారపడి ధర్మం అనేటటువంటిది నడుస్తుంది.
(15:48) ఈ నడిచేటటువంటి ధర్మంలో కూడా అనేకత్వాన్ని చాలాసార్లు సనాతన ధర్మం విధర్మీయులని కూడా ఆదరించింది. విధర్మీయుల్ని కూడా గౌరవించింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మేల్కోటలో ఒక అద్భుతమైనటువంటి స్వామి వారి యొక్క ఉత్సవ మూర్తి ఉండేది తురుష్కుల దండయాత్రలో ఆ రాజులు ఆ ఉత్సవమూర్తిని పట్టుకుపోతే భగవత్ రామానుజులు ఢిల్లీకి వెళ్లి ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలీకృతులై తీసుకొచ్చారు.
(16:32) ఎక్కడికి మళ్ళీ మేల్కోట తీసుకొచ్చారు కానీ ఈయన తీసుకు వచ్చిన తర్వాత అంతకు ముందే ఆ విగ్రహమునందు అనురక్తిని కలిగి ప్రీతి భావనను కలిగి ఆరాధనా భావనని కలిగి ఆ రాజు యొక్క కుమార్తె రాజకుమారి అంతప్పురంలో ఆ విగ్రహాన్ని ప్రీతితో ఆరాధిస్తూ ఉంది. కానీ ఈయన యొక్క యోగశక్తి వల్ల అక్కడున్న విగ్రహం ఈ అంతపురంలోకి వెళ్ళకపోయినా ఈయన దగ్గరికి వచ్చింది రాజు యొక్క అనుమతితో అతన్ని తీసుకొచ్చేసి ఇక్కడ దాన్ని ప్రతిష్ట చేశారు ఎక్కడ మేల్కోటలో చెలువు నారాయణమూర్తి ప్రతిష్ట చేస్తే ఆ రాజు తురుష్కుడు
(17:18) ముస్లిం ముస్లిం రాజులే కదా అప్పుడు ఇదంతా కూడా 11 10 11 శతాబ్దాల మధ్యకాలంలో జరిగింది చారిత్రకమైనటువంటి విషయమే అప్పుడు ఆవిడ నాకు అదే విగ్రహం కావాలి అని పట్టుబడితే సరేనమ్మా ఆ యతీశ్వరులు వస్తే ఆయనకి ఇచ్చి పంపించా అంటే నేను అది మళ్ళీ చూడాలి అని ఆవిడ పట్టుబడితే ఆవిడ్ని ఆ ఢిల్హీ సుల్తాన్ తిరిగి పంపించినట్టుగా ఆవిడ మళ్ళీ మేల్కోటకు వచ్చేసరికి ఆయన ఆల్రెడీ అక్కడ ప్రతిష్ట అయిపోయి ఉన్నారు ఎవరు ఈ ఉత్సవ విగ్రహం ప్రతిష్ట అయిపోయి ఉంటే ఆ మూర్తితో ఆవిడ ఎంత మమేకం అయింది అంటే మళ్ళీ ఆ మూర్తిని వదిలి వెళ్ళటానికి
(18:03) ఇష్టపడక ఆ అప్పటిదాకా తాను తాకే మూర్తి తను అంతఃపురంలోనే ఉంది తన చేతులతో సపర్యలు అన్ని చేసిన మూర్తి ఒక అనుబంధం పెంచుకుంది సపర్యలే చేసిందో పూజలో చేసిందో ఒక అనుబంధం ఆ మూర్తితో కలిగింది కానీ ఇప్పుడు ఆ అనుబంధానికి మధ్య అది ప్రతిష్ట అవ్వటం మూలాన ఇదివరకులాగా తాను వెళ్ళలేకపోతుంది ఆ బాధని భరించలేక దానితో ఉన్న ఆర్తితో అనుబంధంతో ఆ స్వామి మీద ఎంత అచంచలమైన ప్రీతి భక్తి అంటే భగవత్ రతిహి భక్తి భక్తి అంటే ఏదో కాదు ఇష్టం భగవంతుడి యందు ఇష్టం ఏమిటి నెపంతో ఇష్టం కాదు అవ్యాజ్య ఆ విగ్రహం ఏదో ఇచ్చిందని ఆవిడ ఇష్టపడలా అది అవ్యాజ్య భక్తి వ్యాధ్యము లేని భక్తి ఆ
(18:50) [గొంతు సవరించుకోవడం] అవ్యాజ్య భక్తితో అక్కడికక్కడ ప్రాణత్యాగం చేస్తే హమ్ భగవత్ రామానుజులు ఆవిడ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆవిడ ముస్లిం స్త్రీయా అన్న విషయాన్ని కూడా అతిక్రమించి బీబి నాచియార్ నాచియార్ అంటే దేవేరి ద్రవిడ భాషలో నాచియార్ అంటే దేవేని బీబి అంటే ఆవిడ ఆ ముస్లిం రాజు యొక్క కుమార్తె గనుక బిబి నాచియార్ అని ఆవిడకి ఒక గౌరవాన్ని ఒక మర్యాదని ఆవిడ భక్తి భక్తికి ఒక నిలువెత్తు నిదర్శనాన్ని కల్పించి మేల్కోటలో ఆవిడక ఒక ప్రత్యేకమైన సన్నిధి ఉంది.
(19:34) అలాగే శ్రీరంగంలో కూడా ఇదే కాన్సెప్ట్ మీద తురుష్కు నాచార్ అక్కడ కూడా ఈవిడే ఉంది. కానీ మనకి తిరుపతిలో ఎక్కడ బిబి నాచారి గుడి ఉండదు ఆవిడకి సన్నిధి ఉండదు కానీ ఈ కథలోనే అదే భావాన్ని తీసుకొని ఇది వైష్ణవ క్షేత్రమే కాబట్టి ఈ వెంకటేశ్వరుడు యందు ఆవిడ విష్ణువు అక్కడ వెంకటేశ్వరుడు చెలువునారాయణుడైనా శ్రీరంగనాధుడయనా వెంకటేశ్వరుడైనా ఒక్క విష్ణువే విష్ణువుక అనేక పేర్లు కాబట్టి ఈయనకి కూడా భక్తురాలు ఈయన యందు భక్తి కలిగిందని మనం జానపదలు కథలలో వెంకటేశ్వరుడికి భార్య బిబీనాంచారని జనపదులు చెప్పుకోవడానికి అక్కడ కళ్యాణము జరగలేదు వాళ్ళద్దరికీ కళ్యాణ క్రతువు జరగలేదు ఒక గౌరవాన్ని ఇచ్చారు దేన్ని
(20:17) బట్టి ఇచ్చారు ఆవిడ యొక్క భక్తికి అనన్య భక్తిని బట్టి దాన్ని ఎవరు ఇచ్చారు ఆచార్య పురుషులు భగవత్ రామానుజులు దాన్ని గమనించి దానిలో ఉన్న నిష్కాపట్యాన్ని గుర్తించి ఇచ్చారు ఇచ్చిన అక్కడ మర్యాద అక్కడ వరకే దాన్ని వ్యాపారంగా మార్చలా బిబి నాంచారమ్మని ఒక దేవతగా మార్చి వీధి వీధులా వాడవాడలా బీబీ నాంచారమ్మ గుడులు కట్టి ఆవిడక ఒక వారం అంటూ పెట్టి ఆవిడక ఒక పురాణం అంటూ కట్టి ఆవిడక ఒక వ్రతం అంటూ కట్టి ఆవిడక ఒక వికృతమైనటువంటి రూపాన్ని కల్పించి ప్రజలలో అయోమయాన్ని కలిగించకుండా ఆచార్య పురుషుడు మర్యాద ఏమిటి భక్తుడి మర్యాద ఏమిటి భక్తుడు అంటే ఎవరు భగవంతుడు
(21:02) అంటే ఎవరు అనేటటువంటి ఆ డిఫరెన్షియేషన్ ధర్మ లో ఉంటుంది తత్వంలో ఏకత్వం నువ్వు తత్వాన్ని చెప్తూ ధర్మాన్ని తత్వాన్ని కలగాపులగంగా చేయొద్దు కనుక ఒక మతంలో పుట్టినంత మాత్రాన సనాతన ధర్మంలో వాళ్ళని గౌరవించలేదు అనద్దు గౌరవించారు గౌరవించటం వేరు స్థానం కల్పించడం వేరు ఇప్పుడు ఇక్కడ మనకు వస్తున్నటువంటి ప్రశ్న అంతా కూడా సాయిబాబా గారి సాయిబాబా వారిని కూడా సనాతన ధర్మంలో ఒక సాధువుగా ఒక యోగిగా ఒక సద్గురువుగా గురువు అంటే జ్ఞానాన్ని బోధించేవాడు అజ్ఞానాన్ని పారత్రలేవాడు అంతవరకు ఆ
(21:50) మర్యాద వరకు ఉంటే ఎవ్వరికీ ఏ అభ్యంతరము లేదు కానీ అక్కడ నుంచి మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనే స్థాయికి మన వెరిని తీసుకెళ్ళిపోతే వచ్చే జనరేషన్ లో వచ్చే తరంలో అసలు హిందూ మతం అంటే ఏంటి సాయే హిందూ మతమా ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం ఎక్కువ గుడులు ఏమి వస్తున్నాయి ఎక్కువ కల్ట్ ఏది వస్తుంది గురుపౌర్ణమికి ఎవరిని పూజించాలి గురుపౌర్ణిమకి ఎవరిని పూజించాలి ఇక్కడ గురుపౌర్ణమిని వ్యాస పౌర్ణిమగా జరుపుకోమని చెప్పిందే సాయిబాబా కానీ ఇప్పుడు ఈ వ్యాసుడిని పూజిస్తున్నామా పూజించటంలే ఎవరిని పూజిస్తున్నాం కరెక్ట్ మీరు అక్కడ క్లారిఫికేషన్ కావాలి
(22:33) ఎవరిని పూజించ ఆయన చెప్పింది వ్యాసుడినే పూజించమన్నారు ఆయన ఆయనని పూజించమని ఆయన చెప్పలేదు అసలు మనం ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోవటంలా అది కరెక్ట్ ఆయనని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకున్నా ఒప్పు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇది ఇదేదో ఎక్కడో ప్రసారం చేయాలని మాధ్యమాల్లోకి వెళ్ళాలని కాదు నీకు వచ్చిన సందేహం నాలుగు గోడల మధ్య తీర్చుకోవడం కోసమే ఎందుకంటే ఇది మళ్ళీ బయట పెడితే మహా మహా వాళ్ళు చెప్పినటువంటి మాటని కూడా ఈక ఈక పీకకు పీకా పీకి వాళ్ళ మీద కూడా విపరీతమైన కామెంట్స్ వింటున్నామో అది చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళ
(23:17) స్థాయికి దరిదాపులకి కూడా వెళ్ళలేని వాళ్ళు ఇదొక్కటి పట్టుకొని వాళ్ళని నోటికవచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అంధభక్తి వాళ్ళ గుడ్డి భక్తి వాళ్ళ అజ్ఞానపు భక్తి ఎంత ముదిరిపోయిందో తెలుస్తుంది కనుక ఇంకొటి చెప్తున్నటువంటి విషయం విషయం ఏమిటంటే ఆయన ఎక్కడ కూడా ఏది అడుగుతున్నాడు ఏది అడుగుతున్నాడు అదే అంటే ఒక స్పష్టత కోసం ఆ పూజించే ద్వారాని పూజనీయమా కాదా అది తర్వాత అంటే ఈ మొత్తం టాపిక్ ని రెండు మూడు విడివిడి అంశాలుగా మాట్లాడితే కొంచెం స్పష్టత వస్తుంది మొట్టమొదటిది సాయి బాబాని ఒక గురువుగా ఒక మహాత్ముడిగా ఒక సిద్ధ పురుషునిగా
(23:56) గౌరవించవచ్చు అంగీకరించవచ్చు గౌరవించవచ్చు అది యాక్సెప్ట్ చేయబడింది అయితే గురు స్థానంలో పెట్టిన తర్వాత తవాత అంటే ఇప్పుడున్న పెడదోరలు ఏవైనా ఉంటే అవి వేరే కాదు తర్వాత అది తర్వాత విషయంలో మాట్లాడదాం గురుస్థానం ఇచ్చిన తర్వాత గురువు పూజనీయమైన వ్యక్తి వ్యక్తే కదమ్మా అవును దైవాన్ని గురించి మనకు పరిచయం చేసేదే గురువే కదమ్మా బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తిని బ్రహ్మంగా చూడడంలో తప్పేముంది అంటే ఇప్పుడున్న పెడదో వినండి వినండి వినండి బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తిని బ్రహ్మముగా భావించటంలో తప్పు లేదు కానీ బ్రహ్మముగా ఒక అర్చనా విధానాన్ని ఏర్పరిచి దానిని
(24:41) ప్రచారం చేయటం ఎవరు ఒప్పుకోలా ఈ ప్రశ్నకే వస్తున్నా అసలు సాయిబాబా గారే అసలు ఆయన పేరు సాయి కాదు నా పేరు సాయి అని ఆయన ఎక్కడ చెప్పలే ఎవరో అలా పిలిచారు మహల్సాపతి పిలిచాడు ఎవరో కాదు దీనికి మనకి శిరిడీ సంస్థాని వాళ్ళు ప్రచురించినటువంటి సాయి సత్చరిత్ర అనే గ్రంథం ఎప్పుడు వచ్చింది 1916వ సంవత్సరంలో వచ్చింది. గోవిందరావు రాధాకృష్ణ దబోల్కర్ అనేటటువంటి ఆయన ఈ పుస్తకం రచించాడు.
(25:14) ఆయనకే ఈ సాయిబాబా గారు హేమాడ్ పంత్ అని పిలిచారు ఆయన ఆయన అసలు పేరు హేమాడ్ పంత్ కాదు హేమాడ్ పంత్ అనే ఆయన ఒక మహానుభావుడు అక్కడ మహారాష్ట్రలో కట్టేటటువంటి దేవాలయాలు హేమాట్ పంక్తి శైలిలో ఉన్నాయని కూడా చెప్తారు ఒక్కొక్క ఆలయం మనకు ఒక్కొక్క శైలిలో ఉంటుంది ద్రావిడ శైలి నాగ శైలి అట్లా మహారాష్ట్ర వైపు హేమాట్ పంక్తి శైలి అనే మాట కూడా ఉంది.
(25:36) నిన్న మనం ఆ మాటల్లో ఈ హేమాట్ పంతం ఆ హేమాట్ పంక్తి ఒకటేనా అని కూడా మనక ఒక చిన్న అనుమానం వచ్చింది. కాదు ఈయన అసలు పేరు గోవిందరావు దబోల్కర్ ఈయన రచించింది 1916లో ఈ సాయిబాబా గారు ఎక్కడ నేను ఫలానా చోట పుట్టానని కానీ నా పేరు ఫలానా అని కానీ నా తల్లిదండ్రులు ఫలానా అని కానీ నా కులం ఫలానా అని కానీ ఆయన ఏరోజు ఏది ఎక్కడా బహిర్గతం చేయలేదు ఎక్కడా చెప్పలేదు రెండు నన్ను పూజించండి అని కూడా చెప్పలే గురువులు ఎవరు నేను బ్రహ్మజ్ఞానిని కాబట్టి నాకు జ్ఞానం ఉంది కాబట్టి నన్ను పూజించండి అని ఎక్కడ ఎవరు చెప్పరు సద్గురువులు రెండు రెండు గురు పూజలు కూడా వేలం వెరిగా ఒక మతం లాగా
(26:26) ఒక మూకుమ్మడిగా ఎక్కడా ఎవ్వరూ చేయరు. ఉదాహరణకి కంచిపీఠంలో చూసిన శంకరాచార్య పరంపరలో చూసిన అక్కడ శంకరాచార్యుల వారిని గురువుగానే దర్శిస్తారు పూజిస్తారు ఎందుకంటే ఆయన సాక్షాత్తు శంకరా అవతారమే కానీ అక్కడ ఒక మర్యాద ఒక ఉపాధి తీసుకొని ఒక మానవ రూపం తీసుకొని భూమిమీదకు వచ్చినప్పుడు గురువుగా పూజించే వాళ్ళ పూజ్యతకి కూడా ఒక మర్యాద ఉండాలి దేవతా పూజా స్థానా లో ఆచార్య పురుషుల పూజా స్థానం సమం చేయరు సమమే చేయకపోతే అధికం ఎలా చేస్తారు చేయకూడదా
(27:08) చేయకూడదు సమం చేయకూడదు సమమే చేయకూడదు అయితే అధికం ఎలా చేస్తావ్ దీనికి నీకుఒక ఉదాహరణ చెప్తా చేయకూడదుఅంటే బేదం చూసినట్టే కదా బాబు బాబు విను స్థాయి స్థాయి బాబు విను బేదం చూసినట్టు కాదు తత్వ దృష్ట్య భేదం లేదు కానీ ధర్మ ధర్మ దృశ్య ఆచార్య పురుషుడు ఒక స్థానంలో ఉండాలి దేవత ఒక స్థానం అందుకే ఇక్కడ ఉండు ఒక మనకి సభల్లో కూడా ముఖ్య అతిథి అంటారు విశిష్ట అతిథి అంటారు ఆత్మీయ అతిధి అని ఎందుకు అంటారు ఏమిటి ఆ స్థాయి అందరిని అనేయచ్చుగా అక్కడ ఆ స్థాయి ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు స్థాయి భేదం ఉంటుంది నీకు ఇందాక ఒకటి
(27:52) చెప్పాను సనాతన తత్వం తత్వంలో భేదం లేదు తత్వ దృష్ట్యా భేదం లేదు ధర్మంలో భేదం ఉంది ధర్మంలో భేదం ఉంది కాబట్టే శంకరాచార్యుల వారు ఏర్పరిచిన పీఠాలలో కూడా ఒక్కొక్క పీఠానికి పీఠాధిష్టాత్రు దేవతలు శృంగేరిలో శారదామాతని కంచిలో కామాక్షి మాతని అలా ఒక్కొక్క పీఠంలో ఒక దైవాన్నే పెట్టారు గానీ తన మూర్తిలే తాను స్థాపించిన నాలుగు పీఠాల్లోనే తన మూర్తిలే పెట్టించి తన పూజనే ప్రచారం చేయల గమనించారా శంకరులు మనకి ఏ సాంప్రదాయాన్ని ఎటువంటి ఆయన ఆయన చేసిన మహోపకారం మనకు అర్థం కాదు ఎందుకంటే మనం అంధైభూత చేతస్కులం అయ్యాం కాబట్టి అర్థం కాదు సనాతన ధర్మానికి
(28:39) మూలమైన శృతి స్మృతి పురాణములను సమన్వయం చేసి అప్పటివరకు అవైదికంగా ఉన్నటువంటి ఎన్నో మతాలను ఖండించి 32 సంవత్సరాల ఆయు ప్రమాణంలోనే అవైదిక మతాలను ఖండించి ఈ రోజులు కాదు వందల సంవత్సరాల నాడు ఏ ఆధునిక సౌకర్యాలు లేని రోజుల్లోనే ఆశేచు సీతాచలం పర్యటించి ఎంతో మంది పండితుల దగ్గర నెగ్గుకొచ్చి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి నాలుగు దిక్కుల్లో భారతీయ సనాతన ధర్మానికి ఒక రక్ష కట్టిన మహానుభావుడు అంతకన్నా గొప్పవాడు పూజ్యనీయుడు లేడు చరిత్రలో కానీ ఆయనే వ్యక్తి పూజని ప్రోత్సహించకుండా
(29:25) శక్తి పూజని ప్రోత్సహించి సనాతన ధర్మా నికి చక్కని పునాది వేశరు ఇవాళ మనం వ్యక్తి పూజ సాయిబాబా గారు వ్యక్తి పూజను చెప్పలా సాయి తత్వాన్ని మనం అర్థం చేసుకోవటంలా అక్కడ ఆ మహానుభావుని కించపరిచ ఆయన వ్యక్తి పూజ చెప్పల కానీ మన అవగాహన స్థాయి కిందదిగా ఉంది కాబట్టి మనం వ్యక్తి పూజకే పరిమితమై ఆ వ్యక్తిని పరమాత్మ కన్నా పైన పెట్టాలనేటటువంటి వికృత మనస్తత్వాల వలనే సాయి రామ సాయి కృష్ణ సాయి దుర్గా సాయి కళ్యాణం సాయి నవరాత్రి ఈ విపరీత ధోరణలు వచ్చి సనాతనానికి ఒక ప్రశ్నగా నిలిచినప్పుడే మనకి ప్రస్తుతం సమాజంలో ఈ చీలిక లాంటి పరిస్థితి వచ్చింది
(30:12) దానికి కారణం అది కనుక సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే వాదోపవాదాల వల్ల కాదు నువ్వు అన్నదాన్ని నేను ఖండించాలి కాబట్టి నువ్వు అన్నది తప్పని నేను ప్రూవ్ చేయాలి అనే మూర్ఖ అందం మనస్తత్వం తో ఉన్నవాళ్ళకి ఏమి చెప్పలేం ముందే చెప్పుకున్నాం ఈ గుడ్డితనమే కావాలనుకున్న వాళ్ళకి వెలుగు గురించి అవసరం లేదండి కానీ తెలుసుకోవాలి అనే తప్పన ఉన్నవాడికి ఇది సనాతన ధర్మంలోకి వదగదు అన్న ఒక్క మాట పట్టుకొని నువ్వు ఈ ప్రశ్నలు సంధించావు నిన్నటి నుంచి మనఇద్దరికీ ఈ విషయంలో జరుగుతుంది.
(30:46) ఇప్పుడు సనాతన ధర్మంలోకి నిజంగానే వదగదు సనాతన ధర్మంలో దీన్ని గౌరవిస్తారు. సనాతన ధర్మంలో సాధువుని సత్పురుషుని గురువుని యోగిని మహాత్ముని ఏ మతంలో వాడైనా ఏ ప్రాంతం వాడైనా గౌరవిస్తాడు గౌరవించకపోతే బిబి నాచిరికి అంతటి గౌరవం ఎందుకు ఇచ్చారు ఇచ్చినా దాని మర్యాద అంతవరకే బిబి నాచిరికి ఒక ప్రత్యేక సన్నిధి ఏర్పరిచారే గానీ లక్ష్మీదేవి పైన బిబి నాచిని కూర్చోబెట్టలా ఇప్పుడు జైనులు బౌద్ధులని కూడా సనాతన ధర్మంలో అంతర్భాగంగానే గౌరవిస్తున్నారుగా ఇప్పుడు మరి గౌరవించటం వేరు పై స్థాయిలో కూర్చోబెట్టి ఇప్పుడు ప్రశ్న అంతా ఇక్కడ ఎక్కడ వచ్చింది
(31:32) నవరాత్రులు జరపడం గురించి పాదాల దగ్గర దేవతా విగ్రహాలు పెట్టడం గురించి అప్పుడు వచ్చే తరానికి ఇది సనాతనమా అది సనాతనమా అది చెప్పడంలో తప్పులేదు అసలు పూర్తిగా అసలు మూలవ సామాన్య ప్రజల దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న మాట నేను మీకు మీకు అడ్డు వస్తున్నాను ఏమ అనుకోవద్దు. ఒకప్పుడు సమాజంలో జరిగినటువంటి ఒక పెద్ద నష్టం ఏమిటంటే ఈ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు దైవత్వం అనేటటువంటి వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు గురువులు కానివ్వండి పండితులు కానివ్వండి వీళ్ళు ఎవరూ కూడా సామాన్యులను దరిచేరనివ్వలేదు.
(32:11) ఇది కేవలం ఈ భూమి మతాచార్యులు పండితులు మాత్రమే తలలు పట్టుకున్న భూమి కాదు కదా ఇప్పటివరకు పామరజనులందరూ అందరిని ఆమోదిస్తున్నారు అటు సైవాన్ని ఇటు వైష్ణవాన్ని అందరిని పూజిస్తారు రాయిలోన రప్పలోన కూడా దైవాన్ని చూసి చెట్టుకి మొక్కుతున్నారు పుట్టకే మొక్కుతున్నారు రాయికి మొక్కుతున్నారు మరి వాళ్ళలో ఈ విభేదాలు ఏమి లేవు కదా వీళ్ళందరూ కూడా వాళ్ళని దరి చేర్చుకొని ఇందులో నుండి మర్మాన్ని ధర్మాన్ని వాళ్ళకు దరి చేర్చుకొని చెప్పగలిగి గనుక ఉంటే అసలు వీళ్ళ వీళ్ళందరూ ఇటువైపుకు పరిగెత్తి వెర్రితలలు వేసేదా అందుకని సాయిబాబా అనేటువంటి ఒక మహనీయుడు సామాన్య ప్రజలలోకి
(32:47) వెళ్లి భిక్ష తీసుకుని వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి కష్ట సుఖాలను తెలిసి వాళ్ళ ఆర్తిని బాపాడు కదా మరి అలాంటప్పుడు మరి అటువంటి ప్రేమమూర్తుల దగ్గరికే వెళ్తారు కదా నన్ను ముట్టుకోకు నామాలు కాకంటూ ఎవరిని దరిచేయనీయకుండా ఉంటే మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి నేను నేను చంకనెత్తుకుంటాను రా బాబు నా పుస్తకం చదువు నా దీంట్లో ఇదేమీ లేదు ఈ పుస్తకం చదువు వాళ్ళ దగ్గరికి తీసుకోవడానికి అవకాశ అవకాశం ఇచ్చింది ఎవరు మనం కాదా ఇది నాకు వేధిస్తున్న ప్రశ్న మరి అలాంటి ఇప్పుడు కంచి పరమాచార్యులు వారు ఉన్నారమ్మా వారు రోజు అనుష్టానం చేసుకుని చక్కగా ఆ
(33:22) బృందావనంలో ఆయనకు కూడా చిన్న గుడిస లాంటిది ఉండేది ఆ బయటిక వచ్చి కూర్చునేవారు క్యూలో జనమంతా ఉండేవారు ఆ క్యూలో నిలబడినటువంటి జనంలో యొక్క ఆర్తిని ఏమిటంటే ఆయన తపస్సు శక్తితోనే గమనించి వాళ్ళని దగ్గరికి పిలిచి వాళ్ళకి తీర్థం ఇచ్చి వాళ్ళ కష్టాన్ని బాపేవారు అట్లా ఎంతమంది చేయగ గలుగుతున్నారు మరి అలా చేయలేనప్పుడు మీరు వీళ్ళంతా ఎటు పోతారు ఎక్కడికి పోవాలి వీళ్ళంతా ఎవరిని అడగాలి దేవుడా మాట్లాడడు చెప్పవలసింది గురువే దేవుడు దిగి వస్తే గురువు అనబడతాడు గురువుకు నమస్కరిస్తే దేవుడు కనపడతాడుఅని మనమే చెబుతున్నాం మరి మరి ఎవరిని ఆశ్రయించాలి ఎవరి పాద పట్టుకోవాలి సో
(33:57) ప్రజల యొక్క ప్రజల యొక్క బలహీనతలను ఆశరాగా చేసుకుని ఈ మధ్యకాలంలో అనేకమంది సన్నాసులు రకరకాల నకిలీ గురువులు నకలి వాళ్ళంతమంది బయలుదేరి వస్తున్నారు వాళ్ళ భార్యను పడిపోయి వాళ్ళ జేబులు ఖాళీలు చేసుకుంటున్నారు. మరి ఎవరు రక్షించాలి నాన్న ఈ ప్రజలని ఎవరికి చెప్పాలి ఎవరు చెప్పాలి అవి పీఠాల్లో అవి కొత్తగా పీఠాలు పెడుతున్న పీఠాల్లోనే జరుగుతున్నాయి మనం పూజించే దేవతామూర్తుని అడ్డంగా పెట్టుకున్న దగ్గర జరుగుతున్నాయి అన్ని చోట్ల సర్వే సర్వత్ర అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి ఇది అన్ని చోట్ల ఇటువంటి ఈ అయోమయ పరిస్థితుల్లో మనం ఎవరిని ఆశ్రయించాలి
(34:34) అంటే శాస్త్రాన్ని ఆశ్రయించాలి ఆ శాస్త్ర చికిత్స ఎక్కడ జరుగుతోంది ఆ శాస్త్ర చర్చి ఎక్కడ జరుగుతోంది ఆ శాస్త్ర చర్చలు కూడా ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు ఎక్కడ జరుగుతోంది అది ఎక్కడ జరుగుతుంది అంటే శాస్త్రం మీద అభిమానం ఉన్నవాళ్ళు శాస్త్రమే కావాలనుకున్న వాళ్ళు శాస్త్రమే ఊపిరిగా ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు లేకపోలా ఎక్కడున్నారో ఎవరున్నారో వాళ్ళని చూసి వాళ్ళని వెలికి తీసి వాళ్ళ ద్వారా బయటికి విజ్ఞానాన్ని వెదజల్లటానికి కి ప్రయత్నం జరిగితే ఈ కలుపు మొక్కలుగా వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది మీరు చెప్పిన వాళ్ళు ఉన్నారే ఇప్పటికీ ఉన్నారు
(35:19) ఈ కలుపు మొక్కలుగా పెరుగుతున్న వాళ్ళు మందు కొడితే మొక్క చచ్చిపోద్ది మందు కొట్టకపోతే కలుపు మొక్క పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వాలు సెక్యులరిజం పేరిట ఏమ్మా అసలు మన సనాతన ధర్మం మన భారతీయత మన హైందవం వీటిని గురించి పాఠ్యాంశాలు చేర్చడానికే ఇష్టపడటం లేదు నైతిక విలులను పక్కకు తోసి మోరల్ స్టోరీస్ తీసి పారేశారు.
(35:46) దైవాన్ని గురించి ధర్మాన్ని గురించి దేశాన్ని గురించి బోధించే బోధనాలు ఎక్కడా జరగడం లేదు. మరి జరగనప్పుడు ఇప్పుడు ఎన్ని 77 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి ఏ సంకల్పంతో అయితే స్వాతంత్రాన్ని తెచ్చుకున్నామో ఆ సంకల్పం ఇంతవరకు నెరవేరిందా? మన సంస్కృత భాష ఇప్పుడు వేదాలు ఏనా? పురాణాలు, ఇతిహాసాలు చాలా వరకు సంస్కృత భాషలో ఉన్నాయి.
(36:08) ఎవరికి తోచిన అనువాదాన్ని వాళ్ళు చేసేసారు రామాయణంలోను నిక్షిప్తాలు సంక్షిప్త ఏమంటారు సంక్షిప్తాలు సారీ రామాయణంలోను ప్రక్షిప్తాలు చేర్చారు అనేక గాధలు కూడా వక్రీకరించి ఎవరికి తోచిన రామాయణాన్ని ఎవరికి తోచిన భారతాన్ని ఎవరికి తోచిన రాశరు సాయి చరిత్రలో కూడా ఎవరికి తోచిన సత్చరిత్రలు వాళ్ళు రాసేసారు. ఎవరిది నమ్మాలి ఎవరిది నమ్మాలి ఏ గ్రంథాన్ని మనము ఆధారంగా చేసుకొని చట్టాలి అనేది కూడా ఒక ప్రశ్నార్థకం అయిపోయింది చక్రవర్తి గారు ఏమ్మా అయిపోయింది అది దాని వల్ల ఏమంటే ప్రజలు అయోమయంలో పడిపోతున్నారయ్యా అది కదా ప్రభుత్వం ఏమనా దీనికి ఏమనా చర్య తీసుకుంటుందా అసలు ప్రభుత్వాలు ఇవఏమి చర్యలు చే
(36:44) సరే పీఠాలు ఉన్నాయి ఎవరైతే ఏ శంకరాచార్యుల వారైతే ఆ కాలంలో ఉన్న అయోమయ పరిస్థితి నుండి దేశాన్ని బతికి మళ్ళీ బట్టకట్టడానికి నాలుగు మూలల పీఠాలు ఏర్పరిచే ఏదైతే అందించమని చెప్పారో మరి ఆ పీఠాల నుంచయనా కనీసం సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చి వాళ్ళైనా చెబుతున్నారా వాళ్ళు సామాన్య ప్రజలను దరికేచారనివారు నన్ను ముట్టుకోక ముట్టుకోక ముట్టుకోక అంటూ ఆ పక్కన ఉన్న భక్తులు పక్కకు తోసేస్తూ ఉంటారు మరి ఎవరిని ఎవరిని ఎవరిని అలాంటి సమయంలో ఒక ప్రేమమూర్తి ఒక కరుణామయుడు బయటకు వచ్చి నేనున్నానురా మీ అందరికీ అని చెప్పి నీ చేత రామ కళ్యాణాలు చేయించాడు దీపాలు
(37:23) వెలిగించాడు ఆ ఖండోబా ఆలయానికి అందరినీ పంపించాడు ఎవరు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు సక్రమంగా చేయండి అని చెప్పాడు తప్ప నేనే దేవుడిన అని ఆయన చెప్పలేదు మరి అటువంటి మహనీయుడిని పట్టుకొని దోషణ భోషణలు చేసి నిన్నటివరకు పూజించి ఇవాళ తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే ఇది భక్తి అవుతుందా నిన్నటివరకు విశ్వాసంతో పూజ చేశవు ఎవరో ఏదో అన్నారని తీసుకొచ్చి మళ్ళ మూలను వారేస్తున్నావు ఆయన ఏం చెప్పాడు అసలు ఏం చెప్పాడు ఆయన మాటలు వింటే ఒక్కొక్కటి ఇప్పుడు ఎక్కడ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడలేదే ఆయన ఇప్పుడు అది కాదు శిష్టాచారు కూడా కలిసి వచ్చి ప్రజలకు ఒక
(37:56) స్పష్టత ఇద్దామని కూడా శిష్టాచారులో అందరం కలిపి ఒక వేదిక మీదకి ఎందుక మీదకి రావట్లే ఒక మాట మీద గనుక ఇప్పుడు అధిష్టానం ఏది చెబితే అదే కార్యకర్తలు మాట్లాడాలని ఒక పార్టీ ఒక ఎజెండా ఎలా అయితే పెట్టుకుంటున్నారో ఈ స్వామీజీలు మఠాధిపతులందరూ ఒకే ఎజెండాతో అందరూ కలిసి ఒకచోటకు వచ్చి ఇది ఆచరించవలసిన విధానం ఇది అని చెప్పుకొని ఎవరైనా చెప్పారా ఇప్పటివరకు ఎవరు భగవద్గీత వాడు బోధిస్తున్నాడు తప్ప మేము సామాన్యులు నాన్న మాకేం తెలుసు మేము చదువుకోలేదు పెద్దలు ఏది చెప్తే అది మేము నమ్ముతున్నాం మరి ఎవరికి మాకు ఎవరికి దారి చూపించేవారు ఎవరు పేరు అంటే ఒక శిష్టాచార్యులేమో ఆ
(38:33) సత్చరిత్ర చేతే నా మనసు మార్చుకున్నాను ఆయన అంటే ఏంటో తెలిసింది ఇంతవరకు నాకున్న అభిప్రాయం మారింది అని ఒక శిష్టాచార్యులు చెప్పాను అందరూ కూసనీయలేమో ఇంకో శిష్టాచార్యులేమో ఆ సచ్చరిత్ర పారాయణ చేయదగింది ధరిస్తుంది గురు సచ్చరిత్ర అంటే మోక్షమార్గం వైపు నడుస్తుంది ధర్మాన్ని పట్టుకునేలా చేస్తుంది అని ఇంకో శిష్టాచార్యులు చెప్తారు మనం పూజించి మనం పూజనీయులుగా చూసి ధర్మాన్ని ధర్మం పట్ల అనురక్తి కలిగించేలా చేసి శిష్టాచారుల్లోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి.
(39:01) మీరు అన్నట్లు ఒక మాటగా వచ్చి ఒక దగ్గర కూర్చొని సమాచారం స్పష్టద్దామన్న చర్చ జరిగి అందరిక ఒక సందేశం ఇస్తే దీనికల్లా ఒకటే దీనికల్లా ఒకటే నాకు అనిపిస్తుంది ఏంటంటే దీనికల్లా ఒకటే సొల్యూషన్ ఏంటి ఒకటే సమాధానం ప్రస్తుతం సమాజంలో శిష్టాచారం భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపా కాపాడటం కోసం కంకణబద్దులై ప్రముఖులుగా ఉన్న కొంతమంది ఉన్నారు.
(39:36) ఆ ప్రముఖులుగా ఉన్న కొంతమందిని ఏకవేదిక మీదకు తీసుకొచ్చి ఇదే టాపిక్ ని వారి ముందు పెట్టి దీనిలో అయోమయం గందరగోళం వచ్చింది కాబట్టి దీన్ని సక్రమంగా పరిష్కరించండి అని వారి ముందే పెడితే వివాదం ఎలా వచ్చిందో వివాదం సమసిపోవటానికి కూడా అవకాశం అక్కడే ఇస్తే వాళ్ళందరూ సహృదయంతో ముందు ముందుకు వస్తే వాళ్ళందరూ ఏకతాటి మీద ఒకే విషయాన్ని చర్చించగలిగితే ఇది అఖండ హిందూ సమాజానికి
(40:20) మేలు చేయాలనేటటువంటి తలంపుతో ఉంటే అప్పుడు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి ఏది ఉపయోగము ఏది అనవసరం అనేది తెలుస్తుంది రెండు అసలు బాగా బాగా ముదిరిపోయిన రోగానికి ఇప్పుడు రోగము రోగము యొక్క ముందే మనకు కావాలి ఇంక మిగిలింది ఏమి అవసరంలే బాగా ముదిరిపోయిన రోగాన్ని ఇన్నాళ్ళు పట్టించుకోకుండా [నవ్వు] ఇది కరెక్ట్ ఇవాళ తారా స్థాయికి వెళ్ళినటువంటి రోగానికి తాయత్తు కట్టి మేము దాన్ని చికిత్స చేస్తామంటే ఆ తాయత్తు కట్టిన చికిత్స ఎంతవరకు పని చేస్తుంది అనేది గనుక ఒకసారి
(41:05) సామెత అలా ఉంది ఎందుకంటే తారాస్థాయికి వెళ్ళిన రోగానికి తీవ్ర చికిత్స అవసరం తీవ్ర చికిత్స ఎవరూ చేయరు నామమాత్రంగా తాయత్తు కడితే ఇది రోగం పోతుంది అంటే ఎంత నిజగా ఉంటుందో ప్రస్తుతం ఈ చర్చోప చర్చల వల్ల ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది నేచర్ క్యూర్స్ డాక్టర్ గెట్స్ ద క్రెడిట్ అని వీటన్నిటికీ ప్రకృతే సమాధానం చెప్తుందేమో అని అనిపిస్తుంది నాకు ఆల్రెడీ సమాధానం చెప్పడానికి ఈ సన్నివేశాలన్నీ కలిసి వస్తున్నాయా అని కూడా నాకు అనిపిస్త ఏమంటారు చక్రవర్తి నాకు కూడా అది ఒక రకంగా కరెక్టేనని అనిపిస్తుంది ఎందుకంటే
(41:49) ఒక సాధువుగా ఒక సత్పురుషుడిగా ఒక మహనీయుడిగా సాయిబాబా వారిని సనాతన ధర్మంలో మనం గౌరవిస్తున్నాం నా పేరు ఉపయోగించుకొని నన్నడ్డం పెట్టుకొని వెర్రి వికృత చేష్టలు చేస్తూ ప్రజలను అయోమయంలో పడవేసేటటువంటి వారికి కనువిప్పు కలిగించాలి ఆయనే మొదలెట్టాడేమో వారి నుండి అయఉండొచ్చు వారి నుండి సమాజానికి ఒక దిశ వేరొక దిశ చూపించాలి అన్నప్పుడు ఎక్కడ పలికితే ఎక్కడ పలికితే సమాజంలో కదలికి వస్తుందో అక్కడ పలికిచ్చి మనని ఆలోచింప చేసి మళ్ళీ ఒక మార్గం
(42:37) సనాతన ధర్మం వైపే తిప్పుతున్నారేమో అని కూడా మనం అనుకోవచ్చు కానీ వ్యక్తి పూజ కన్నా శక్తి పూజ శ్రేష్టము దానిని మాత్రం వదిలి పెట్టొద్దు అదే సనాతనం అసలు వ్యక్తి పూజకు తావు లేదు ఇక్కడ మన భారతదేశంలో అది మనం చేస్తున్నటువంటి వెరిచేష్టలు తప్ప వ్యక్తి పూజ అనేది లేదు కదా ఇక్కడ ధర్మ ఒకటి నాన్న ఒక్కటి నాన్న ఎవరు చెబుతున్నారు అన్నప్పుడు మతం వస్తుంది.
(43:09) ఏమి చెబుతున్నారు అన్నప్పుడు ధర్మం వ్యక్తుల పేరిటలో వచ్చిన మతాలే కదా ఇవన్నీ కదా మన సనాతన ధర్మం ఎవరిది అంటే ఒకళ్ళ పేరు చెప్పండి ఉన్నారా లేదు కదా పేరు లేదు కదా దీనికి పేరంటూ పెట్టుకోవాల్సి వస్తే దాన్ని ఇప్పుడు హిందూ ధర్మం అని అంటున్నాం మనం దానికి పేరే లేదు సనాతన ఎటర్నల్ ధర్మం అది సనాతనం అంటే ఏమిటి ఎటర్నల్ శాశ్వతమైన ధర్మం అది అమ్మ వ్యక్తి పూజ అంటే వ్యక్తి పూజ సమర్థనీయం కాదు తత్వం తత్వ తత్వ నాకు చేసుకోవడం అదే ప్రధానం కానీ అంతే స్థాయి భేదం ఉంటుంది కదా మనుషుల్లో గాని గాని ఇప్పుడు ఉంది కదా నాన్న మనం చూపిస్తాం కదా నాన్న స్థాయి భేదానికి తగ్గట్టు ఒక్కొక్కరికి
(43:45) ఒక్కొక్క ఉపాసన మార్గం లేదు అంటే అనుసరించాల్సిన మాట తర్వాత తర్వాత ఎక్కాల్సిన మెట్టు కూడా చూపించ ఎక్కాల్సిన మెట్టు అన్నావు కదా నీకు ఒకటి గుర్తు చేస్తున్నా ఒక సంఘట ఎగ్జాంపుల్ మనము బొమ్మల కొలువు పెడతాం చూడు దసరాకి అక్కడే కనిపిస్తుంది నీకు మొత్తం దర్శనం అంతా దానిలోనే అవుతుంది తొమ్మిది మెట్లు పెడతాం కరెక్ట్ గా శ్రీ చక్రాకారంలో పెడతాం ఆ తొమ్మిది మెట్లు ఎవరిని పెడుతున్నాం కింద మూలం భూమి భూచరాలు తర్వాత జలచరాలు తర్వాత ఆకాశంలో విహరించేయి తర్వాత జంతువులు ఆ తర్వాత మనుషులు ఆ మనుషులలో ఉత్తమమైనటువంటి మనుషులు ఆ తర్వాత అవతార పురుషులు ఆ తర్వాత
(44:21) దైవము ఏ నాన్న దేవీ దేవతలు దేవీ దేవతలు దైవము స్థాయికి చూపిస్తున్నావు గా నువ్వు అంటే నరుడు నారాయణుడు స్థితికి చేరినప్పుడు పూజిస్తున్నావా లేదా రామచంద్రుడు నరుడుగా నారాయణుడు నరుడుగా దిగి వచ్చాడు ఆ నరుడు నారాయణుడిగా మారడం అంటే ఏమిటో మన భారతదేశం మనకి మూలం నరుడిని నారాయణుడిగా మార్చే స్థితి కాబట్టి అటువంటి నారాయణుడు అవసరం మనమే చెప్తున్నాం కదా యదా యదాహి ధర్మస్తనిర్భవతి అని ఎప్పుడైతే మానవులు ఇందాక నుంచి మనం చర్చించుకుంటున్నామో కేవలం కర్మకాండలకు మాత్రమే పరిమితమైపోయి ఆ కర్మకాండలే నిజమైన జ్ఞానం అనుకని ఎప్పుడైతే మన ఇష్టం వచ్చినట్టు తోచినట్టు
(44:58) నడిచేస్తూ ఉంటామో అప్పుడల్లా నేను ధర్మానికి జ్ఞాని వచ్చినప్పుడు నేను దిగి వస్తాను దిగి వచ్చి సరి చేస్తాను సరి చూస్తాను అని చెప్పాడు కదా చెప్పాడా లేదా అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి వీటన్నింటికీ గల కారణం ఏమిటంటే ఇదే మళ్ళీ మనల్ని సరి చేయటానికి ఏదో ఒక రూపంలో వచ్చి ఏదో ఒక రూపంలో అది మహా మనుషులే కానక్కర్ల ఒక సన్నివేశం కావచ్చు ఏదో ఒక రూపంలో వచ్చి మళ్ళీ సరిచేస్తాడు అదే నీకు ఇంటర్నెట్ కావచ్చు ఇంటర్నెట్ రూపంలో రావచ్చు ఇంకో రూపంలో రావచ్చు భగవంతుడికి ఇది ఆకారం అని చెప్పే ఆ పద్యాన్ని బట్టి శ్లోకాన్ని బట్టి నువ్వు చిత్రీకరించినట్టు చిత్రమే
(45:35) కదా అది నువ్వు చూసావా శివుడు ఇలా ఉన్నాడని రాముడు ఇలా ఉన్నాడని అజానుబాహుడు అంటే దాన్ని బట్టి చిత్రీకరించుకున్నావు నువ్వు శ్రీకృష్ణుడు కూడా అంత నల్లని వాడు పద్మనయనమ్మలవాడు నా బొమ్మ అలా గీసేసాడు కదా కదా నాన్న అంటే వ్యక్తి పూజకు పరిమితం కాదు కానీ తత్వాన్ని పట్టుకోలేని వాళ్ళు ఉంటే ధర్మం నుంచి పక్కకు తట్టుకోకుండా ఉండటానికి వ్యక్తిపూజన కాదయ్యా ఇప్పుడు మనం సామాన్యులం నాన్న ఒక్క మాట అడుగుతాం మనం ఏదో ఆపదలు ఉంటాం ట్రైన్ లోనే వెళ్తాం మన పర్సు ఎవరో కొట్టేస్తారు.
(46:07) డబ్బులు లేవు మళ్ళ అక్కడికి వెళ్ళటానికి ఎవరో ఒక అతను వచ్చమ్మ పర్వాలేదు ఇది ఉంచండి సురక్షితంగా మీ ఇంటికి చేరుస్తాను అప్పుడు నువ్వు ఏమంటావు వెంటనే దేవుడిలా వచ్చారండి దేవుడిలా వచ్చారండి అనే మాటే వాడతాం ఎవరమైనా అంటావా లేదా సహకారంగా వచ్చాడు దీన్ని ఏమంటావు నువ్వు ఒక మానవుడినే నువ్వు ఒక దేవుడిగా నువ్వు భావించి అతని పట్ల కృతజ్ఞతగా ఉంటున్నావే ఆ దేవుడిని గురించి నీ జీవితాన్ని ఒక సక్కర మార్గంలో పెట్టడానికి ఆయన దిగి వచ్చి ఒక గురువుగా నీకు నీ జీవితాన్ని దాన్ని పెట్టినప్పుడు నువ్వు ఆయన పూజిస్తావా లేదా ఆ భావంతో ఆ భావంతో సాయన పూజించడం తప్పే లేదు
(46:44) అది సనాతన ధర్మం కూడా దాన్ని తప్పు పట్టలేనుంచి మీకు చెప్పింది మీరు అర్థం చేసుకోండి తత్వం వేరు ధర్మం వేరు తత్వం వేరు ధర్మం సాయిబాబా గారిని ఒక గురువుగా ఒక మహాత్ముడిగా మహనీయుడిగా నమస్కరించటంలో సనాతన ధర్మానికి ఏం వ్యతిరేకం లేదు బొమ్మల కొలువులో పైన ఉండవలసిన విగ్రహం పరమాత్మను తర్వాత అవతార పురుషులు తర్వాత తర్వాత ఋషులు తర్వాత గురువులు తర్వాత ఆదర్శ పురుషులు తర్వాత సామాన్యులు ఇట్లా శ్రేణులు శ్రేణులు పెట్టారు భిన్నత్వంలో ఏకత్వాన్ని ఉండండి శ్రేణులు పెట్టారు కానీ తత్వతః ధర్మతః చూస్తే ఇంతమంది ఉన్నారు తత్వతః
(47:32) చూస్తే అన్ని మట్టి బొమ్మలేగా ఏ బొమ్మ అయినా మట్టే ఆ పైన పెట్టిన పరమాత్మ బొమ్మయినా మట్టే ఈ కింద పెట్టింది జలచరం బొమ్మయనా తత్వతః అంతా ఒకటే కానీ ధర్మతః గ్రేడ్లు ఉన్నాయి వీళ్ళు వీళ్ళు వీళ్ళు వీళ్ళని గ్రేడ్లు ఉన్నాయి నువ్వు ధర్మ తత్వంలోకి వచ్చేసరికి అంతా తత్వంలో అన్ని మట్టిగా చూస్తే తప్పేమ లేదు తత్వంలో నువ్వు ఏం దర్శిస్తున్నావో దానికి చెప్పవసరంలే రెండు ధర్మంలోకి వచ్చేసరికి ఈ శ్రేణులు ఉన్నప్పుడు మూడో మెట్టులో బొమ్మను తీసేసి పై మెట్టును పెడతాను అంటే ధర్మం ఒప్పుకోదు మూడో మెట్లో బొమ్మను తీసి పైన పెట్టా అంటే ధర్మం ఒప్పుకోదు మరి భక్తుల్లో కూడా
(48:12) శ్రేణులు ఉంటారు కదా కొంత ఆ పైకి అందుకోలేని వాళ్ళు ఉంటారు ఇది అందుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ స్థాయికి చెప్పొచ్చు కదా అంటే వాళ్ళ స్థాయికి వీళ్ళని చూపించి చెప్పడంలో తప్పులేదు తక్కువ స్థాయి వాడికి నువ్వు అంత దూరంగా అందుకోలేవు అనుకో ఈ గ్రామ దేవతని ఎల్లమ్మని పోచమ్మనే దండం పెట్టుకో ఈవిడే పరాశక్తి దండం పెట్టుకో అనటంలో లో తప్పు లేదు కానీ కనకదుర్గనే నేను పక్కన పెట్టేసి కనకదుర్గ స్థానంలో ఎల్లమ్మని పోచమ్మని పెడతాననో లేకపోతే ఆ పరద పైస్థానంలో వాళ్ళని తొలగించి ఇక్కడ ఈ ఆలంబనగా చెప్పిందా అది సుప్రీం చేస్తాను అంటే కరెక్ట్ కాదు
(48:56) ఇప్పుడు గ్రామ దేవతను పూజించేవాళ్ళు అంటే వేరే దేవతల పట్ల వాళ్ళకి తృణీకరణ భావం గాని ద్వేషభావం గాని ఉండకపోవచ్చు కానీ కానీ వాళ్ళకు తెలిసిన గ్రామ దేవత ఎవరైతే వాళ్ళు నిత్యంగా పూజించుకుంటారు వాళ్ళ కల్చర్ లో పూజించుకుంటూ వచ్చిన గ్రామ దేవతలు వాళ్ళ వాళ్ళకు తెలిసిన ఫైనల్ అల్టిమేట్ గాడ్ గాడ్స్ ఆ రూపమా పూజించడం తప్పు తప్పులేదు తప్పులేదు అదే భాగవంతో సాయిని కూడా పూజించుకోవడంలో తప్పులేదు కానీ ఇక్కడ ఇంకోటి ఉంది ఇప్పుడు ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే సమాజంలో బహుళ ప్రచారంలోకి వచ్చి అనేకమంది దానిలోకే వెళ్తూ దీన్ని మనం అంగీకరించడం లేదు కానీ సమాజంలో
(49:38) ఇదిఒక కల్ట్ తయారయింది. సాయి కల్ట్ అనేది ఒక కల్ట్ తయారై అబ్రహమిక్ రిలజన్స్ ఉన్నాయి మనకి అంటే ముస్లిం క్రిస్టియన్ మతాలు అబ్రహమిక్ అబ్రహం వాళ్ళకి ప్రమాణం కాబట్టి వాళ్ళ ఆ జూసు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళ ఒక అదొక మత విధానం ఆ మతానికి ఒక పవిత్రమైన గ్రంథం ఉంటుంది. ఆ మతానికి ఒక ప్రవక్త ఉంటాడు ఆయనే సత్యం ఆయనే నిత్యం ఆయనే అన్నిటికీ సర్వసం ఇక ఆయన కన్నా లేదు ఈ ఇదే తత్వాన్ని ఇదే వెర్రిని ఇప్పుడు సమాజంలో ఈ భక్తి ముసుగులో ప్రచారం చేసేవాళ్ళు చాలామంది
(50:23) ఎక్కువైపోయి ఒక వారం ఒక పుస్తకం ఒక రూపం దీన్ని సనాతనంలో చొప్పిస్తూ సనాతన దేవీ దేవతలతో కలపాల్సిన అవసరం ఏమిటి ఆయనే పరమాత్మ అనుకో అంతవరకు ఇప్పుడు గురువే పరమాత్మ అనుకున్నావ్ అక్కడితో ఆగు ఆ మర్యాదను అక్కడికి పాటించు ఆ గురువే రాముడు ఆ గురువే కృష్ణుడు రాముడి కన్నా ఎక్కువ శివుడి కన్నా ఎక్కువ అమ్మవారి కన్నా ఎక్కువ ఆయనకే చీర కడతాను ఆయనకే కళ్యాణం చేస్తాను ఆయన్నే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటాను ఇక్కడే మనకి ఈ వివాదం అంతా వస్తుంది ఇక్కడే ఈ చర్చ అంతా వస్తుంది ఇంత మొదరకముందు ఈ టాపిక్ బయటికి రాలా 20 30 సంవత్సరాల నుంచి పిల్లలు చేసే తప్పులకు తల్లిదండ్రులకి బాధ
(51:09) కలుగుతుంది కదా పిల్లలు చేసే తప్పులకి తల్లిదండ్రులకు కళంకం వస్తుంది గా అలాగే ఈ శిష్యులు చేసే తప్పుల వల్ల ఈ భక్తులు చేసే తప్పుల వల్ల ఆ మహాత్ముడికి కళంకం తెస్తున్నారు అన్నమాట ఆ మహాత్ముడు అసలు తన పేరే చెప్పలా ఊరే చెప్పలే ఉనికి గుర్తించలే ఇప్పుడు ఆయన ఉనికిని గుర్తించిన అంటే అంటే ఒక రకంగా ఆయన పూజించబోయి ఆయన ఆరాధించబోయి ఆయనకి ఒక రకంగా ఆయనకి దోషం చేస్తున్నామా అంతే అంతే అంతే ఆయన పేరుతో వ్యాపారం మొదలుపెట్టి ఆయన్ని అవమానిస్తుంది.
(51:43) ఇక్కడ ఇంకొక తాలెత్తుతుంది మర్చిపోయా బాబు ఇంకొక ప్రశ్న ఏంటండి ఇంకొక వర్గం నుంచి వస్తున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే ఇంతకాలం లేనటువంటి ఈ సాయిబాబా మీద వచ్చేటటువంటి ఈ దుమారం ఏదైతే వస్తుందో ఇన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు 1918 కదా వారు వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎందుకు పెడుతున్నారు అనే దాని మీద కొంతమంది అభిప్రాయపడుతూ ఏమంటారు అభిప్రాయం వెళ్ళబుచ్చుతున్న విషయం ఏమిటంటే ఈ బాబాని పూజించడం వచ్చిన తర్వాత చాలామందికి ఫాలోయర్స్ లేరని స్వామీజీలు కానివ్వండి ఇంకా ఎంతో మంది ఉంటారు కదా వాళ్ళ శిష్య గణాలు కానివ్వండి మా ఆశ్రమాలకి ఎవరు రావడం లేదు అంతా
(52:28) సాయిబాబాకే డివోటీస్ పెరిగిపోతున్నారు అనేటటువంటి ఒక దీంతో కూడా ఇటువంటివి లేవనెత్తుతున్నారు అనేటటువంటిది కూడా బాగా వస్తుంది ఒక వక్కం నుంచి దీనికి ఏమ చెప్తారు సమాధానం అమ్ కూడా చాలా అంటే కన్వర్షన్స్ కూడా ఆగిపోయినాయి కదా అమ్మ ఇది రకరకాల కోణాల్లో ఎవరికి ఎవరు ఎన్న అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు ఆయనకి నేను ఒకటి అడుగుతాం ప్రసాచారు ఈ కోట్లమంది భక్తులు కూడా ఎవరు అందరూ హిందువులే అందరూ హిందువులే ఇప్పుడు దాని వల్ల ఏమవుతుంది ఎవరికి దెబ్బ తగులుతుంది ఎవరికి దెబ్బ తగులుతుంది సనాతన ధర్మానికి సనాతన ధర్మం యొక్క స్వస్వరూపం లేకుండా
(53:15) నిన్ను డామినేట్ చేసి ఇంకొక దాన్ని పెట్టి ఆ ఫ్రేమ్లో సనాతనాన్ని చూ సనాతన ధర్మం యొక్క స్వస్వరూపాన్ని అని తెలియజేశాడు కదా ఆయన తెలియజేసిన ఆయన తెలియజేసిన స్వరూపాన్ని బయటకి తీసుకురాకుండా ఆయన్ని పెట్టి వ్యాపారం చేస్తున్నాం అర్థం చేసుకోండి ఆయన్ని పెట్టి పెట్టి వ్యాపారం చేస్తున్నాం ఆయన్ని పెట్టి గుళ్ళు కడుతున్నాం సాయిబాబా గారు ఎక్కడైనా నాకు గుడి కట్టమని చెప్పారా ఫలానా విధానంగా నా విగ్రహ ప్రతిష్ట చేసి నాకు గుడి కట్టమని ఎక్కడన్నా చెప్పారా ఇప్పుడు మనం అడిగే టాపిక్ లో ఆయన చెప్పారా దానికి సమాధానం చెప్పండి ఎవరు చెప్పడు ఏ సద్గురువు చెప్పడు
(53:56) ఎవరు ఏ సద్గురువు చెప్పడయ్యా సద్గురువులు గురువులలో సద్గురువులు వేరయ్యా ఆ వినండి పూర్తిగా వినండి ఆయన ఎక్కడా చెప్పల ఆయన అసలు తన ఉనికినే ఎక్కడా బహిర్గతం చేయలా తన ఉనికిని గాని తన దీన్ని కానీ బహిర్గతం చేయలా ఎక్కడ మరి ఎక్కడ నాకు గుడి కట్టండి అని చెప్పనటువంటి ఆయనకి ఇన్ని గుడులు ఎందుకు కడుతున్నాం ఒక్కటి ప్రశ్న ఇన్ని గుడులు ఎందుకు కడుతున్నాం రాముడు కట్టమని చెప్పాడు రాముడు కట్టమని చెప్పలేదు బాబు నువ్వు రాముణని తీసుకురావద్దు విను పూర్తిగా విను దాన్ని దీన్ని పోల్చద్దు ఒక పోలిక పోల్చటానికి కూడా సమస్తాయి ఉండాలి.
(54:40) ఎందుకు చెప్తున్నాను అంటే రాముడు ఒక భగవంతుని యొక్క అవతారం విష్ణువు యొక్క అవతారం రామాయణం అత్యంత ప్రాచీనమైనది ఎప్పటి నుంచో ఉన్నది రెండు రాముడు గుళ్ళు ఇన్ని కట్టబడటానికి బోల్డ్ సమయం తీస్తుంది అనేక చక్రవర్తులు అనేక కాలాల్లో కట్టారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సాయిబాబా గారి గుడులు ఒక 100 సంవత్సరాలు కూడా కాదు 60 70 సంవత్సరాలలో ఇంత విపరీతంగా వచ్చేసినయి ఇంత వైపరిత్యంతో వచ్చేసినయి అంటే దీనికి దానికి పోలిక చెప్పద్దు ఇది భక్తి ముసుగులో మనం ఏం చేస్తున్నామ అన్నది
(55:25) ప్రశ్నించుకోవాలి దీన్ని సమర్ధించటము కాదు విమర్శించటము కాదు సాయిబాబా ఆలయాలలో అన్నదానాలు చేస్తున్నారు ఉచిత వైద్య శిబిరాలు పెడుతున్నారు మంచి పనులే చేస్తున్నారుగా చదువులు చెప్పిస్తున్నారు అమ్మ మీ వాళ్ళు మంచి పనులే చేస్తున్నారు మీరొక మీరు ఒక మాట అంటున్నారు వీరికన్నా ముందు రోడ్డున బడిన అనాధలకు శరణాలయాలు కట్టి ఉన్నాయి వినండి ఆసుపత్రులు పెట్టి ఆసుపత్రులు కట్టి శరణాలయాలు కట్టి స్కూళ్లు కట్టి మేము మీకే చదువు మేమే సనాతన ధర్మంలో జ్ఞానం ఇక్కడ పుట్టిన మేమ చెప్తేనే మీరు చదువుకున్న వాళ్ళఅయ్యారన పాలకులు ఉన్నటువంటి కాలంలో వాళ్ళ మతాల పేరుతో
(56:11) కన్వర్షన్ చేస్తూ సోషల్ సర్వీస్ ని బయటకు చూపిస్తూ చేసిన వాళ్ళు లేరా క్రిస్టియానిటీలో జరిగింది అదే కదా క్రిస్టియన్ మిషనరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి వాళ్ళు అలాగే చేశారు ఇప్పుడు అన్నదానాలు జరుగుతున్నాయి సోషల్ యాక్టివిటీ గురించి గురించి కాదు నువ్వు జ్ఞానాన్ని పంచుతున్నావ అనేది మూఢ భక్తులు అని అంటున్నారు కదా మేము మూఢ భక్తులుగానే కాదు సాయిబాబా సేవము చేయమన్నాడని మేము బాబా చెప్పిన విధంగా మేము సేవ చేస్తున్నాం కదా మేము చేసే తప్పు ఏంటని అంటున్నారు వాళ్ళు తప్పు ఏమిటో చెప్పాం మూఢం అనేది ఏంటో నేను చెప్పాను వ్యక్తి పూజ మూఢము శక్తి పూజ
(56:50) అమూఢము నువ్వు వ్యక్తిని పెడుతున్నావు నువ్వు సాయిబాబా రూపాన్ని పేరుని పెట్టి రామసాయి కృష్ణ సాయి అంటున్నా అది కరెక్ట్ కాదు ద్వారకామాయి అని అన్నాడు కదమ్మా అన్నాడుగా అది వేరు మీరు దేనికో దేనికోలే ముడిపెట్టదు ముడిపెట్టటంలే భక్తులు అడిగే ఆయన ద్వారకామాయ నివృత్తి చేయడానికి చెప్తున్నా నేను ఆ భక్తులలోనే ఒక వివేకం విచక్షణ తీసుకురావాలి కానీ ఆయన ద్వారకామాయి అన్నాడు కానీ దుర్గామాయి అనలేదుగా నేను దుర్గని నాకు దుర్గగా పూజ చేయమని అన్నాడా అనలే నేను దత్తుడిని నాకు దత్తుడిగా గుడి కట్టమని పూజ చేయమని చెప్పలేదు మరి పూజ లేనప్పుడు గుళ్ళ ఏంటి పూజా విధానం
(57:32) ఏంటి ఒక గుడి కట్టిన తర్వాత గురువారం గురువారం పూజ చేస్తే గోత్ర నామాలతో సరే అది చక్రవర్తి జస్ట్ ఓన్లీ మన చర్చి కోసమే మాట్లాడుతున్నా ఏ వ్యక్తికైనా ఒకరి మీద విపీతమైన ఒక గౌరవం గాని ప్రేమ గాని కలిగినప్పుడు ఆ ప్రేమను వ్యక్తం చేయటానికి ఒక కర్మ అవసరం అవుతుంది. ఏదో ఒక దండ రూపంలో దండేస్తాడు నాకు ఇంత జ్ఞానం ఇచ్చాడు ఇంత అస్తి ఇచ్చాడు కాబట్టి ఆయన తీసుకెళ్లి ఒక కీరి పెట్టాలనిపిస్తుంది ఆయనకి బట్టలు పెట్టాలనిపిస్తుంది ఆయనకి పాదాలు కడిగి నెత్తిని పోసుకోవాలనేటువంటి అనుభూతి అనేటటువంటిది గుండెల్లో లేకపోతే భక్తుడు చేయడు కదా అమ్మ మీరు ఇప్పుడు మీరు
(58:10) అన్నది వినండి మీరు అన్నది కరెక్టే నాకు మీ మీద అభిమానం ఉంది నాకు మీరు అంటే గౌరవం ఉన్నది అభిమానం గౌరవానికి కూడా ఒక మర్యాద ఉన్నది ఒక హద్దు ఉన్నదా లేదా ఉంది ఉంది నాకు మీరంటే అభిమానం అని మీరంటే గౌరవం అని పదే పదే నలుగురు ఉన్నప్పుడు నలుగురు లేనప్పుడు పదే పదే వచ్చి మీ పాదాలో మీ చేతిలోపది మందిలోన ముద్దు పెట్టుకుంటా ఉన్నాను అనుకో పదాకా వచ్చి అది అభిమానం గౌరవం వ్యక్తం చేసే పద్ధతే కదా కొంతమంది పాదాలు ముద్దు పెట్టుకుంటారు అట్లా కాదు ఎంతవరకు సహిస్తారు కాదు సహించరు అది పద్ధతి కాదు ఇదిగో అయ్యా చక్రవర్తి నాన్న నీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే నేనుే మంచి మాటలు
(59:00) చెప్పానో అభి మనసులో పెట్టుకో నాన్న ఇలా పది మంది ముందు ప్రదర్శనగా పద్దాకా వచ్చి నాకు ఇది చేస్తూ నాకు చికాకు ఎందుకు కలిగిస్తావు ఇది ఏ స్థాయి నువ్వు ఇంకా ఆ పామర స్థాయిలో ఉన్నావా నువ్వు ఎదగవా అని అంటారా అనరా అంటాం నిజమైన తల్లి అయితే అంటారు కదా అదే అనాలి అదే అనాలి నిజమైన గురువు అయితే అంటారు కదా ఇప్పుడు ఆ సాయిబాబా గా మహాత్ముడిగా మహనీయుడుగా పూజలు అందుకుంటున్న ఆ తత్వమే తన తన పేరును ఉపయోగించుకొని సమాజంలో జరుగుతున్నటువంటి ఆరాచకాన్ని ఖండించటానికి ఆరోజు నేను దేవుడిని అని చెప్పలేదురా ఆరోజు నేను నన్ను గుర్తించారు మహాత్ముని మిగిలిన
(59:41) భక్తులు గుర్తించారు అన్నారు ఇవాళ మీరు నా పేరు పెట్టుకొని జరుగుతున్నటువంటి అకృత్యాలకు అడ్డు వేయడం కోసమే నేను దేవుని కాదు అనే ఇంకొక వాదన సమాజంలో నేనే తీసుకొచ్చి ముల్లుని ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే ఖండించాలి అని నా దానికి నేనే సంస్కరణ చేస్తున్నారని ఇది వచ్చింది. అదే ఇందాక అనుకున్నాం ఆయనే క్యూ చేస్తాడు అర్థమయందా కృష్ణ నీకు ఇప్పుడు అదే నాన్న అందుకని అదే జరుగుతోందిగా చెప్పినట్టు ఇప్పుడు నాకు తెలిసింది ఇలా ప్రముఖులుగా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద శిష్టాచార్లు ఎవరున్నారో వాళ్ళంత ధైర్యంగా వచ్చి స్పష్టంగా కొన్ని
(1:00:26) స్టేట్మెంట్స్ ఇలా ఇచ్చి ఒక స్పష్టత ఇలా ఇస్తే బాగుంటుంది ఇలాంటి ఎప్పుడు నువ్వు కన్విన్స్ అయ్యావా కాబట్టి ఇగో నిన్న నేను ఎగ్జాంపుల్ చెప్పాను చూడు పరమాచార్య ఈ విశ్వానికి ఒక యజమాని ఉన్నాడు ఆ యజమాని చూస్తాడు లాభ నష్టాల గురించి అని అన్నారా లేదా ఇప్పుడు ఆ యజమాని తన కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు అర్థమయిందా ఆ విశ్వం అనేటటువంటి యజమాని ఎన్ని రూపాలలో కనిపిస్తాడో ఒకే రూపంలో కనపడ్డ విశ్వానికి ఉన్న యజమాని అనేక రూపాలు ఏ రూపంలో వచ్చి దీనికి చెక్కు పెట్టాలో ఆ రూపంలో వచ్చి చెక్కు పెడతాడు ఆయన కాబట్టి ఇవన్నీ అన్నీ మన నోటి ద్వారా
(1:01:02) పలికించి పలికించి పలికించి మన చక్రవర్తి చెప్పినట్టుగా అదే జరుగుతుంది. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు అంటే మహాత్ముడు అంటే ఎవరి నుంచి అయితే ప్రేమను పొందామో లేకపోతే ఎవరి పట్లైనా దాన్ని వ్యక్తపరచాలి అనుకున్నప్పుడు అలాంటివి కొన్ని కార్యరూపంగా కలుస్తాయి గురుస్థానంలో అలా అలా ఉన్న ఆయన ఆయన పట్ల అలాంటి భావంతో గుడి కట్టి పూజిస్త అంటే పెడదూరలన్నీ తర్వాత అంటే నెక్స్ట్ టాపిక్ తర్వాత చూద్దాం మామూలుగా గుడి కట్టి ఆయన పూజనీ స్థానం నుంచి పూజ చేయడంలో తప్పు లేదు కదా గుండెలో గుడి కట్టుకొని [గురకలు] గుండెలో పూజించు ఒకటి రెండు భౌతికంగా నువ్వు గుడి కడితే
(1:01:43) భౌతికంగా గుడిలు కూడా అందరూ కట్టేవాళ్ళు కాదు ఇది కూడా ఒక టాపిక్ మనం మాట్లాడుకోవాలి ఇంత పూర్వం ఎవరు గుళ్ళు కట్టారు మీరు చరిత్ర ఒకసారి చూడండి రాజులే రాజులే గుడులు కట్టారు ఎందుకు రాజుల దగ్గర ధనం సమృద్ధిగా ఉంది. వాళ్ళ దగ్గర ధనం ఉంది కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టగలిగేవాళ్ళు రాజులు తర్వాత రాజ ప్రతినిధులు రాజుల దగ్గర ఉద్యోగస్తులుగా సేనాధిపతులుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు అలాగే కొంత స్థితిమంతులైన జమీందారులు వాళ్ళు కట్టారు గుడులు సామాన్యులు ఎవరు కట్టేవారు కాదు ప్రస్తుత కాలం ఎలా ఉందంటే ఏ పని పాటా లేకపోతే ఒక గుడి కట్టి సంపాదించుకోవచ్చు
(1:02:28) ఒక దేవుడు బొమ్మ పెట్టి సంపాదించుకోవచ్చు ఇవాళ దేవుళ్ళు బొమ్మలు పెట్టి ఆటోల్లోనూ గూషాలో అందరిని ఒక గాట ఎలా కట్టేస్తారు వినండి మీరు పూర్తిగా వినండి నేను అందరినీ ఒక గాట కట్టేయటం కాదు మీరు విని మాట్లాడండి మీరు వినకుండా మాట్లాడద్దు ఆటోల్లోనూ రిక్షాల్లోనూ అమ్మవారి బొమ్మలు పెట్టుకొని వినాయకుడు బొమ్మలు పెట్టుకొని సాయిబాబా బొమ్మలు పెట్టుకొని ఇంకో వెంకటేశ్వర స్వామి బొమ్మలు పెట్టుకొని వీధి వీధిలా తిరిగి దీన్ని సంపాదన మార్గంగా మార్చుకున్న వాళ్ళు కూడా చాలామంది అన్ని దేవతల బొమ్మలు పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది
(1:03:07) ఎక్కువగా సాయిబాబా అని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి ఈయనది పెట్టుకొని ఎక్కువగా చేస్తున్నారు. అసలు నీకు భగవంతుడి తత్వం ప్రచారం కావాలంటే ఒక ఫోటో పెట్టుకొని సత్సంగం జరుపుకో సాయిబాబాకు గుడి ఎందుకయ్యా గుడి కట్టిన దగ్గర నుంచి ఒక పూజారు ఉండాలి ఆ పూజారు గుడి అంటే పూజారు ఉండాలి ఆలయ వ్యవస్థకి పూజారు ఉండాలి పూజారు లేకపోతే అక్కడ విగ్రహం పెట్టి ఏం చేస్తావ్ అసలు ప్రతిష్ట పూజా విధానమే ఆయనకు లేదు ఆయనకు ఆగమమే లేదు ఆగమమే లేని ఆయనకు గుడి ఏమిటి ఏ ఆగమ ప్రమాణంగా నువ్వు గుడి కడుతున్నావ్ అక్కడ పెడుతున్న యంత్రమే ఏమిటి ఆ యంత్రం పేరు పెడుతున్న నువ్వు విగ్రహం
(1:03:45) ఏంటి నువ్వు ఎవరిని పెడుతున్నావ్ నువ్వు సాయిబాబా అని పెడుతున్నావా దత్తాత్రేయుని పెడుతున్నావా పరిపూర్ణానంద స్వామి కూడా మందిరం ఆగమ మందిరమే అంటారు ఆ గుడి అనరు బాబా మందిరమే అంటారు నువ్వు మందిరం కట్టుకుంటే గుడిలో మందిరం కట్టుకో ఒక ఫోటో పెట్టుకో విగ్రహం ఎందుకు ఇక్కడ శంకరాచార్యుల వారికి కూడా అలానే చేయొచ్చు కదా విను నువ్వు శంకరాచార్యుల వారిని పోలుస్తున్నప్పుడు ఒక మాట చెప్తా శంకరాచార్యుల వారికి సామాన్యులు ఎవరు గుడి కట్టరు విను ఊరూరా ఒక పల్లెటూరులో శంకరాచార్యుల వారి గుడులు లేవు శంకరాచార్యుల వారికి గుడులు ఎవరు కడతారు అంటే శంకర పీఠ పరంపరలో
(1:04:24) ఉన్నవాళ్ళు కడతారు నువ్వు శంకరాచార్యుల వారిని వీరిని సమస్థాయిలో పాల్చర్ చెప్తా విను దానికి కూడా కారణం ఉంది దీనిలో భేదం ఉంది శంకరుడు ధర్మ సంస్థాపనార్థమై వచ్చి 32 సంవత్సరాలలో అద్వితీయమైన ైనటువంటి చరిత్ర ఎవరు చేయలేనిది చేసి చూపించారు ఆ నడవడిక మన సాయి సత్చరిత్రలో కనపడదు. ఆయన ధర్మం కోసం శంకరుడు అని అర్థం చేసుకోవాలంటే మస్ట్ హవ ఏ డిఫరెంట్ ప్లేన్ ఆఫ్ మైండ్ 32 సంవత్సరాల్లో అసంభవాన్ని సంభవం చేశాడు.
(1:05:01) అప్పటికీ కూడా ఇటువంటి గజిబిజి ఇవాళ మనం ఒక్కసారి అనే గజిబిజి గందరగోళం పెట్టుకున్నాం ఒక్కసారి గజిబిజి గందరగోళం కాదు 72 అవైదిక మతాల గజబిజి గంధర గోళంలో భారతదేశంఅంతా అట్టుడికి పోతుంది శైవమా వైష్ణవా శాక్తేయమా రాణపత్యమా కాల కాలముఖమా కపాలికమా ఇలాంటి జైనమా బౌద్ధమా అరిహంతమా చార్వాకమా కొన్ని పేర్లు మనకు తెలియని కూడా తెలియదు 72 72 మతాలను ఖండించాలంటే అతని దగ్గర ఎంత జ్ఞానం ఉండాలి అక్కడ ఎంత పొటెన్సీ ఉండాలి 72 మతాలను ఖండించడానికి ఎంత పొటెన్సీ ఉండాలి శంకరాచార్యుల వైభవం కాదని అందుకని
(1:05:46) మహాత్ములందర ఒకే ఒక్కొక్కరు ఒక్కో మార్గంలో ఉన్న వ్యక్తుల ఒక్క ఒక్క మార్గం ఉంటుంది అందరి మహాత్ముల ఒకే మార్గం ఉండదు కదా అందుకని అందరి మహాత్ములు ఒకటి అనుకోవద్దు ఫస్ట్ పాయింట్ అందర అందరూ మహాత్ములే కానీ అందరు మహాత్ములు ఒకటి కాదు ఒక్కొక్కర్ల అవతార ప్రయోజనం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రణాళికతో దిగి వస్తారమ్మ ఏ ప్రణాళికతో దిగి వచ్చినవాడు ఒకే తత్వం అవతార ప్రణాళిక కోసం దిగివచ్చింది కనుక శంకరాచార్యుల వారు వీరు ఒకటి అనుకోవద్దు తత్వతః శంకరాచార్యుల వారు వీరు వారు వారు వారు తత్వతః ఒకటి కావచ్చు తత్వతః ధర్మతః గురురూపం
(1:06:29) ఆ ధర్మతః భేదం ఉంది. ఈయన సనాతన ధర్మాన్ని ప్రతిష్టాపన చేశాడు. సనాతన ధర్మం ఇవాల్టికి సనాతన ధర్మం నిలిచి ఉందంటే ఎంతమంది ఇతర దేశ పాలకులు ముస్లిమ్స్ గాని క్రిస్టియన్స్ కానీ ఎన్ని దండయాత్రలు జరిగినయి వాళ్ళకి అధికారం ఉంది ప్రజలను ఊచకోత కోసేసారు గుడులు ధ్వంసం చేసేసారు జ్ఞానం కలిగిన వాళ్ళని చావకొట్టేశారు స్త్రీలని సామాన్య ప్రజలని నానా హింసలు పెట్టారు ఇంతక కష్టకాలంలో కూడా ధర్మం నిలిచి ఉంది అంటే ఆనాడు ఆ మహాత్ముడు ఏర్పరిచినటువంటి ఆ ధర్మ రక్షణ కాదు శంకరుడు
(1:07:14) ఆయన వేరు ఆ అవతార ప్రయోజనం వేరు వీరు వేరు వీరి ప్రయోజనం వేరు వీరు అందరూ ఒకటి అనద్దు బాబు తత్వతః అందరూ ఒకటి నువ్వు తత్వతః ఒకటి కానీ వ్యవహారతః ధర్మతః ఎవరెవరు వాళ్ళే తత్వంతో చూస్తే అన్నీ మట్టి బొమ్మలే ఆ బొమ్మ మట్టే ఈ బొమ్మ మట్టే కానీ వ్యవహారంలోకి చూసినప్పుడు ఈ బొమ్మకు ఒక రంగు ఉంది ఆ బొమ్మకు ఒక రంగు ఉంది ఈ బొమ్మకు ఒక విధంగా ఉంది దీని ప్రయోజనం వేరు దాని ప్రయోజనం వేరు అవునా కాదా అందుకని వ్యవస్థీకృతంగా ఒక ప్రక్షాలన చేసి వ్యవస్థ నిలబెట్టడానికి ఆ పర్పస్ తో వచ్చిన శంకరాచార్యులు అవతారు ఆ పని చేసింది. ఇంకొక మహాత్ముడు అతని దగ్గర అంటే
(1:08:00) అతనున్న అప్పటి సమాజాన్ని లేకపోతే అతని దగ్గరికి వచ్చిన వాళ్ళని సంస్కరించడానికి వాళ్ళని ధర్మమా అక్కడి వరకు అది సరిపోయింది అక్కడ ధర్మం అది ఇక్కడ ధర్మం ఇది కానీ వీళ్ళు గుడి కడితే శంకర పీఠాల్లో గుడి గుడులు కడుతున్నారు అర్చిస్తున్నారు కట్టొచ్చు అది ఇక్కడ అప్లై అవ్వదు ఎందుకు అవ్వదో కూడా చెప్తాను శంకరాచార్యుల వారి పరంపరలో గుడులు కడితే అది సనాతన ధర్మంలో యతి సాంప్రదాయానికి చెందిన ఆయనని యతిరపి గురుహు యతి గురువు గురువు కూడా సాధారణ గురువు కాదు జగద్గురువు జగద్గురువు అంటే ధర్మాన్ని రక్షించడం కోసం ఈశ్వరుడు ధరించినటువంటి పూర్ణవతారం అవతార
(1:08:46) ప్రయోజనం పూర్ణంగా కనపడుతుంది. ఇక్కడ అవతార ప్రయోజనం మనకి పూర్ణంగా వ్యక్తం కాల యస్థానంలో ఉన్న అంటే మనం అనుకున్న చాతుర్వర్ణంలో ఒక వర్ణంలో ఎతిగా ఉన్నారు కాబట్టి ఆయన కుడి కట్టడానికి అర్హుడు ఆ వర్ణాశ్రమానికి పై ఉంటే అర్హుడు కాదు అంటే నిన్న సామే వారు అత్యాశ్రమం గురించి చెప్పారు అత్యాశ్రమం వేరు ఇక్కడ ఇది చెప్పుకుంటున్న అత్యాశ్రమం వేరు దీనికి దానికి రమణ మహర్షులు కూడా సనాతన సాంప్రదాయంలో ఉన్నారు.
(1:09:18) రమణ మహర్షులు కూడా అత్యాశ్రమి అయిన తన మీద పెట్టారు అరుణాచలేశ్వరుడి మీదే పెట్టాడు అరుణాచల గిరి ప్రదక్షణమే చేశారు రమణ మహర్షి కూడా ఎక్కడ ఊరు గుళ్ళు కట్టరు పీఠాల్లోనే శంకరుడి యొక్క ఇది ఉంటుంది కానీ ఊరి మీద పడి ఉండవు అంటే వాళ్ళ గురు పరంపరలో ఆయన గురుస్థానం కలిపి వాళ్ళు పూజిస్తున్నారు అవును సాయి గురువుగా భావించినవాట్ గుడి అవసరం లేదు శంకరుడికి ఒక యంత్రం ఉంది శివ యంత్రం ఉంది ఆగమాలు నిర్ధారించింది ఆగమా అంటే ఆగమాలు శంకరాచార్యుల గురించి ఆగమాలో ప్రస్తావన ఉంది శంకరాచార్యుల గురించి శివ రహస్యంలో ప్రస్తావన ఉంది శంకరాచార్యుల వారి గురించి ఆగమనంలో కూడా ప్రస్తావన ఉంది
(1:09:58) శంకరాచార్యు వారు పుట్టకముందు కూడా శివ రహస్యంలో శంకరాచార్యుల ప్రస్తావన ఉంది శంకరుడు శంకరాచార్యుడుగా అవతరిస్తాడని ఉంది శంకరుడు భవిష్యత్తు అవతారంలో భవిష్యత్తులో శివుడు తీసుకోబోయే అవతారంలో శంకరాచార్యుడు ప్రస్తావన ఉంది అక్కడ అందుకని రుద్రయంత్రం మీద ఆయన పెడతారు అది సశ్లోకంగా ఉంది అలాగే అది ఎక్కడఉంది ప్రస్తావన సశలోకంగా పురాణంలోన ఉండాలిగా అది ప్రమాణం ఎక్కడఉంది వాళ్ళని అవతారం అనేదానికి ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఉంది బాబు అవతారం అనేటటువంటి దానికి ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఉంది
(1:10:43) దత్తుని యొక్క అవతార తారంగా మహారాష్ట్రలో దత్తావతారంగా ప్రతి గురువుని దత్తావతారంగా భావిస్తారు ఎందుకంటే ఆ సహ్య పర్వత ప్రాంతమే దత్తాత్రేయ స్వామి వారు సంచరించిన ప్రాంతం కాబట్టి ఎవరిలో జ్ఞానం యొక్క అంశ ఉన్నా వాళ్ళని దత్తావతారంగా భావిస్తారు అది అంశ కళ పూర్ణవతారం అవతారాల్లో రకాలు ఉన్నాయి జ్ఞానమే పూర్తిగా ప్రబోధిస్తే పూర్ణవతారం అంటారు అంశావతారం అంటే కొంత జ్ఞానం చెప్తూ కొంత సాధారణంగా ఉంటే దాన్ని అంశావతారం ఇంకా తక్కువగా ఉంటే కళావతారం అంటారు సాధు
(1:11:29) ప్రతి ఒక్కడికి ఇంగిత జ్ఞానం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కడు కళా అవతారమే మన పై స్థాయిలో ఉన్నవాడు అంశావతారం ఇంకా పై స్థాయిలో ఉన్నవాడు ఆవేశవతారం ఇంకా పై స్థాయిలో ఉన్నవాడు పూర్ణవతారం ఇలా అవతారాల్లో కూడా దత్తాత్రేయ స్వామి అవతారంగా శిరిడీ సాయిని భావించవచ్చా లేదా అంటే ప్రామాణికత ఏమని అన్నారు ప్రామాణికత ఏంటంటే ఇప్పుడు అయితే శ్రీపాదవల్లభులని నరసింహ సరస్వతి స్వామిని కూడా దత్తాత్రేయ స్వామి అవతారంగా స్వీకరించవచ్చా లేదా అన్న ప్రశ్న చెప్తున్నాను కదా దత్తని యొక్క అవతారంగా అవతారము అంటేనే దిగిరావటం అవతరణే తరింప చేయడం కోసం దిగి తిరిగి రావటాన్ని అవతారం అంటారు ఈ అవతార
(1:12:15) కాన్సెప్ట్ మనకు భాగవతంలో కనపడుతుంది. మనకు ప్రముఖంగా దశావతారాలు 10ే ఉన్నప్పటికీ కూడా 10 కాదు 24 విష్ణువుకి 24 అవతారాలు 24 కాదు అనంత అవతారాలు ఉన్నాయని చెప్తారు. ఈ అవతారాల్లో మళ్ళీ భేదాలు ఉన్నాయి. మ్ పూర్ణావతారము ఆవేశావతారము అంశావతారము కళా అవతారం ఈ నాలుగు బేదాలు ఉన్నాయో తెలుసా విన్నా ఇప్పుడు శ్రీపాదులు ఏ అవతారంగా చూస్తారు దత్తాత్రేయ స్వామి యొక్క ఇప్పుడు ఏ అవతారం అని అడగద్దు అది కావాలండి దాన్ని బట్టి అంటే అక్కడి నుంచి ఈ స్పష్టత ఇక్కడ చెప్పేది విను శ్రీపాదవల్లభులు దత్తావతారమే
(1:13:01) ఇంకొకటి ఇప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి నృసింహ సరస్వతి వీళ్ళందరూ దత్తావతారమే అంటే దత్త తేజస్సుతో ఉన్నవాళ్లే ఆ శ్రీపాదవల్లభ చరితామృతంలోనే శ్రీ సాయి గురించి ప్రస్తావన ఉంది ఇప్పుడు శ్రీపాదవల్లభులు ప్రామాణికంగా తీసుకోవచ్చు దత్తావతారంగా అంటే శ్రీపాదవల్లభ చరితామృతాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు కదా తీసుకుంటే అక్కడ చెప్పారా శ్రీపాదవల్లభులనే సాయిగా వస్తాను అందులో ఉంది ప్రామాణికంగా తీసుకోలేము తీసుకోలేమా ఇప్పుడు ఇప్పుడు ఈ రచనలు అనేవి కూడా అంటే చెప్తున్నారు ఎవరికీ వచ్చిన భావాలను బట్టి వాళ్ళని రాసేసుకుంటున్నారు మరి మూల ప్రమాణం ఎలా తెలుస్తది
(1:13:41) ఇప్పుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడుగా ఆరాధించండి చాలు దత్తాత్రేయుడు అనేటటువంటిది బ్రహ్మ విష్ణుమహేశ్వర రూపంగా మనం ఏదైతే ఆరాధిస్తున్నామో ఆ దత్తాత్రేయుడు దత్తాత్రేయుడుగా ఆరాధించండి మిగతా మూర్తులను వాటిన ఒకటి అంశ వేరు ఇది అంటారు కదా అంశ వేరు అవతారం వేరు అవతారము పూర్ణావతారము అంశావతారము ఆవేశావతారము అంశావతారము కళావతారము అలా అయితే విష్ అంటే వేదాల్లో మొదట చెప్పినట్టు ఆ 33 దేవతా రూపాలు ఏవైతే ఉన్నాయో కూరగాయలో వాటినే ఎగజంపుల్ బాగా అర్థం అవ్వడానికి కూరగాయ దోసకాయ ఉంది కీర అంటారు ఆ దోసకాయ యొక్క అంశ రకరకాల దోసకాయలు ఉన్నాయా అలాగే
(1:14:25) వంకాయలు రకరకాలు ఉన్నాయా ఆ అంశ మూల అంశం అయితే నీళ్లో ఉంటుంది కొన్ని మీరు పళ్ళు చూస్తున్నారు కూరగాయలు చూస్తున్నారు దాని అంశ ఆ కూరగాయల్లో ఎట్లైతే అంశగా వస్తుందో ఈ అవతారాలు కూడా ఇందాక తను చెప్పినట్టుగా అంశ అనేటువంటిది దొరుకుతుంది ఆ లక్షణం లక్షణం ఇప్పుడు మనం అంటాం కదా తాతగారి అంశాలు ఈ వీడియోలో ఉంది కదా కొన్ని కొంతమందిని చూస్తే కొన్ని లక్షణాలు చూస్తే వాళ్ళతో మనం పోలుస్తాం ఆ పోలికలు కనపడతాయి మనకి దాన్ని అంశం అంటాం అంతే తప్ప దానితోనే పూర్తిగా దత్తాత్రేయుడి యొక్క అవతారమే నేను అనడానికి ఎలా అంటాం ఏది ప్రామాణికంగా తీసుకుంటాను ఇవన్నీ ఓవర్
(1:15:00) యక్షన్స్ అంటారు అంటే ఆ వైభవాన్ని ఇప్పుడు స్మృతి అర్థం కాకపోతే స్మృతి స్మృతి ఇంకా అర్థం అవ్వడానికి పురాణ ఇలా దిగింది కదా అలాగే ఆ దత్తాత్రేయ స్వామి అంటే ఆ వైభవాన్ని అర్థం చేసుకోవడానికి ఆ వైభవాన్ని సమాజానికి మరింత చేరువయ్యేందుకు ఒక రూపంగా వచ్చి అది ఎక్కువ ప్రకటితమయి అలా చేయడంలో దాన్ని ఆ రూపంగా స్వీకరించడంలో తప్పేమ బాబు నువ్వు ఒక భావజాలంలో పడిపోయావు ఎందుకంటే ఆహ కాదు నేను చెప్పేది వినండి నేను కావాలని ఎక్స్ట్రీమ్స్ లో అడుగుతున్నా నేను చెప్పేది వినండి అదే నాకు అర్థమయింది నేను చెప్పేది వినండి ఇప్పుడు ఈ మాట లేటికి ప్రమాణం లేదు శిరిడీ
(1:15:43) సాయిబాబా గారు దత్తావతారం అని చెప్పటానికి ఒక్క ప్రమాణం చూపించు దత్త చరిత్రలో ఉందా శ్రీపాదవల్లభ చరిత్రలో ఉందా అదే ఏది చెప్పు నేను చూపించా శ్రీపాద వల్లభ చరితామృతంలో నేను లాస్ట్ పేజెస్ లో చదివాను గుర్తుంది ఆ అది మనం ప్రమాణం పరిశీలించాలి ఏ పుస్తకంలో చదివాము ఒకవేళ అది ప్రమాణం కాదంటే మనం సరైన శ్రీపాదవల్లభ చరితామృతాన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేయాలి అది వెలికి తీసే ప్రయత్నం అది వెలికి తీస్తే అప్పుడు మాట్లాడగలం అది కూడా చేయాలి మనం అది వెలికి తీస్తేనే మాట్లాడగలం అదే దానికి కూడా మీ అందరి సహకారం అవసరం అద ఎక్స్ట్రాక్ట్ గా చెప్పలేము ఇప్పుడు
(1:16:19) ఇప్పుడు ఒక్కొక్క చరిత్రలో రకరకాల చరితామృతాలు వస్తున్నాయి నువ్వు ఏ చరితామృతం చదివ సాయి సత్చరిత్రలోనే ఎన్ని రకాలో ఉన్నాయి 1916 లో రచించింది ఒరిజినల్ హేమాంతాలు అందుకని అందుకని దాన్ని నువ్వు ప్రమాణంగా చెప్పలేవు అంటే మామూలుగా ఇప్పుడు శ్రీపాదుల్ని దత్తావతారంగా అనుకోలేమా అంటే స్వీకరించలేము అంటారా అంటే దానికి ప్రామాణికత లేదనా ప్రామాణికత లేదు అంటే ప్రమాణం ఉందని నువ్వు చూపిస్తే నువ్వు చూపించే గ్రంథం ఎక్కడ అనే దాన్ని బట్టి చెప్పగలం అలా అయితే గ్రామ దేవతలకి అంటే సనాతనంగా మొదటి నుంచి లేకుండా ఈ మధ్య ఈ మధ్యన అంటే
(1:17:03) అదే కొన్ని ఇయర్స్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అవ్వచ్చు వచ్చిన అయ్యప్ప స్వామి పూజలకి వీటికి కూడా అయ్యప్ప స్వామి పూజకు ప్రమాణం ఉంది. అయ్యప్ప స్వామి యొక్క జననం గురించి భాగవతంలో ప్రస్తావన ఉంది భాగవతంలో ఆ క్షీరసాగర మదనం సమయంలో హరిమోహినిగా జన్మించిన రూపం ధరించినప్పుడు హరిహర సంయోగము చేత శాస్త అనేవాని జన్మ జననం జరిగినట్టుగా భాగవతంలో ఉంది అది అయ్యప్పని రామని ఆ ఆ శాస్త అనే అయ్యప్ప అయ్యప్పకి శాస్త అనే పేరు ఉంది వారిద్దరిలో నుంచి ఆ యోగం సిక్త కాంతి పుద్యంగా అత సంయోగం అంటే అప్పటినుంచి అయ్యప్ప ఉన్నారు అది అయ్యప్పగా తర్వాత చెప్పారు అప్పుడు
(1:17:43) ఉన్నారు అది ప్రమాణం ఉంది అది భాగవతంలో ఉంది ప్రమాణం మరి గ్రామ దేవతలకు ప్రమాణం గ్రామ దేవత వ్యవస్థ అదిఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఆ గ్రామ దేవతలని కూడా స్వీకరించవచ్చు అనటానికి దేవీ భాగవతంలో ప్రమాణం ఉంది. దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క కళావతారములుగా అంశావతారములుగా గ్రామదేవతలు చెప్పబడ్డారు. గ్రామ దేవతలు అంటే కొన్ని పేర్లు అంటే స్పష్టంగా ఈ పేర్లు ఈ రూపాన్ని పేర్లు చెప్పలేదు గ్రామ దేవతలు అని జనరలైజడ్ గా చెప్పారు అన్నారు వాళ్ళు పెట్టుకున్నారు ఆ పేర్లు అది
(1:18:26) అలా ఆ పేర్లకి స్పష్టంగా ప్రామాణికత మన గ్రంధాల్లో లేకపోయినా మన ధర్మంలో ఇముర్డ్చుకున్నాం కదా మన ధర్మంలో భాగంగానే చూస్తున్నాం ఎందుకంటే దాని వల్ల ధర్మానికి హాని కలగలేదు ధర్మంలోనే ఉన్నారు మన ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు అలా అలా దీన్ని ఎందుకు ఇప్పుడు చేయటం లేదంటే చెప్తున్నాను కదా విపరీతం వల్ల వైపరీత్యం వల్ల ఆయనని గురువుగా సాధువుగా ఉన్నంతవరకు ఎవరు రాలా ఆయనను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు చేసినప్పుడే ఇదంతా వచ్చింది మొదటి నుంచి నేను చెప్తుంది అదే అందులో కూడా పెడదోరణలు జంతు బల్లులు జరిగేవి మనం దాన్ని ఖండిస్తున్నాం ఇప్పటికైనా జంతులు
(1:18:57) జంతులు వేరు జంతు బలులు వేరు తామసారాధన విధానంలో జంతు బల్లులు ఉంటాయి దాని గురించి కాదు బొమ్మల కొలువులో ఏ మెట్టు మీద ఉండవలసిన బొమ్మ ఆ మెట్టు మీద ఉన్నంతవరకు బాధ లేదు ఒక మెట్టు మీద బొమ్మ పై మెట్టు మీదకి తీసుకెళ్ళినప్పుడే అది షేకింగ్ వచ్చింది అది ఇప్పుడు అంటే ఇప్పుడు శ్రీ మనం నడుస్తున్న యుగం ఏమిటి [గొంతు సవరించుకోవడం] కలియుగం పెద్దలు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు నడుస్తున్న యుగం కలియుగం అంటున్నాం కలియుగే ప్రధమపాది అంటున్నారు ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులకి
(1:19:43) మొన్న ఈ యుగ లక్షణాలు ఎలా ఉంటాయో భాగవతంలో ఆయన రాసినన్ని మనం చదివి చెప్తున్నారు పెద్ద సామే భాగవతంలో కూడా మనం ఈ రకమైనటువంటి అలసత్వము మంద బుద్ధి అర్థం చేసుకోలేని తనము ఇవన్నీ ఉన్నటువంటి ఇంతగా శాస్త్రానికి ఇంత తవ్వుకుంటూ పోయి పెళ్లేనా హ్యాపీగా సూక్ష్మమైన ఒక పద్ధతి ఇచ్చారు యజ్ఞయాగాది క్రతువుల కంటే స్తోత్రాల కంటే వీటన్నిటికంటే చక్కగా భజనలు చేసుకుంటూ నామ సంకీర్తనలను తరించడానికి మనకి ఉన్నటువంటి శారీరక మానసిక స్థితిగతులను అనుసరించి నామస్మరణం ఒక్కటే మీ అందరికీ చక్కని
(1:20:29) రెమిడీ ఇస్తున్నాను అని భాగవతంలో చెప్పాడు వ్యాసం అవునా అందుకని ఈ ఈ ఈ శాస్త్రం ఇందాక నుంచి మనం ఏదైతే ఆ రోజుల్లో ఒక శాస్త్ర చర్చ జరిగేది సులభ బ్రహ్మ వాదుల దగ్గర నుంచి అందరూ శాస్త్ర చర్చ చేసి దానిలో ఉన్న సారం ఏదైతే ఉన్నదో వధించగల అద్భుతం ఏదైతే ఉందో అందరికి పంచిపెట్టారు అజ్ఞానం ఇవాళ శాస్త్ర చర్చ చేసే అంత గొప్ప గొప్ప మహానుభావులు అటువంటి దర్శనం చేసిన ద్రష్టలు కూడా ఇప్పుడు లేవు కనిపిస్తుందా ఆ పెద్దల వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో కొంత ఏమంటారు మనకి కాస్త ఆ ఉపాసన బలం కాస్త తపస్సు శక్తి ఆ దైవ బలం కాస్త కాస్త
(1:21:18) దైవాంశంతో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా దీన్ని నడిపించడానికి ప్రయత్నం జరుగుతుంది చేస్తున్నారు సంతోషించాల్సింది అందుకని పామన జనాలకి డైరెక్ట్ గా అందుకోవడానికి గాను వాల్మీకి వ్యాస మహర్షిలో ఇటు రామాయణం భారతాలన్న గాధలను మనం చక్కగా మన జీవితానికి కావలసిన మార్గాన్ని సూచించి ఈ భజనలు కీర్తనలతోనే మనకు ఒక మోక్షాన్ని పొందడానికి కావలసిన ఒక చిన్న చిన్న పద్ధతులు ఇచ్చేసారు సూక్ష్మంలో మోక్షం అందుకని ఇప్పుడు ఈ రకమైనటువంటి చర్చలోకి పోయిన కొద్ది మనకి తలనకు వేడెక్కడం తప్ప జరిగేది ఏమ లేదు కాబట్టి ఇప్పుడు మందారు కూడా మనం అనుకున్నట్టుగా మళ్ళీ తిరిగి
(1:22:01) గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ జరుగుతూ ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడు ప్రకృతికి అనుగుణంగా మానవుడు నడుచుకోవడమే ధర్మం అని కదా చెప్పింది సృష్టి ధర్మంతో మానవ ధర్మం యొక్క కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ ఎప్పుడు కూడా సరిచేసుకుంటూ ఉన్నప్పుడే మానవుడు బాగుంటాడు ప్రకృతి బాగుంటాడు. ప్రకృతి ధర్మానికి మానవ ధర్మానికి మధ్యన కనెక్షన్ అనే వైర్ తెగిపోయింది తెగిపోవడం మూలాన మనందరం ఎవరికీ తోచినట్టు వాళ్ళు బ్రతికేస్తున్నాం ఎవరికి తోచింది మాట్లాడిస్తున్నాం మనకి నేల విడిచిన సాము చేసేస్తున్నాం ఇది పద్ధతి అందుకని ఏం చేస్తుంది ఇప్పుడు
(1:22:36) ప్రకృతి ఒక చర్య తీసుకుంది దీన్ని సరిచేయడానికి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రకృతి తన పనిని తాను మొదలు పెడుతుంది. ఆ మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనే అటు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న యుద్ధాలు కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలు కానివండి మతావేశాలు కానివ్వండి బేధలు కానివ్వండి అసలు కలి అంటేనే విడిపోవడం అని అర్థం కలి అంటేనే విడిపోవడం విభేదించడం అని అర్థమే కలి అంటే మా గురువుగారు ఎప్పుడ కలిస్తాను కలుస్తాను అంటారు కానీ కలుస్తాను కలుస్తాను అన్నాడట మనకు కలవాలి అని అనిపించదు భార్యాభర్తలు విడిపోతారు కుటుంబాలు విడిపోతాయి దేశాలు
(1:23:14) విడిపోతాయి విడిపోతాయి అలా విడివిడిగా ఉంటున్నారు తప్ప కలివిడిగా ఉండడానికి మన మనసును అంగీకరించడం లేదు ఎందుకంటే అది తల్లి లక్షణం కాబట్టి అందుకని కృష్ణ చాలా చక్క ఒక యువకుడిగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నవన్నీ నువ్వు చూస్తూ నీకు వచ్చినటువంటి ప్రశ్నలకి తప్పకుండా సమాధానం చెప్పవలసిన బాధ్యత మేధావుల మీద ఉన్నది ఉంది ఆ చర్చ జరిగి రాబోయే తరానికి కావలసినటువంటి మార్గ నిర్దేశనం ఇద్దరు చేయకపోతే ఇర మీరు ఏమంటారు ఇదిగోనండి మా పెద్దలు మాకేమి సరిగ్గా చెప్పలేదు వీళ్ళు స్వార్థం చేతిలో ఓడిపోయారు కామన్ చేతిలో ఓడిపోయారు డబ్బు చేతిలో ఓడిపోయినారు
(1:23:56) వీళ్ళు మాకేం చెప్తారండి అనేటటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి నేచర్ టేక్ కేర్ తప్పకుండా దీనికి సమాధానం దొరుకుతుంది ఆ సమాధానం రాబట్టాలి అంటే అటు అజ్ఞానం అనే రాక్షసులు ఇటు జ్ఞానం అనే దేవతలు మధనం చేస్తే ఎలా అయితే వచ్చిందో విషయం ఆ మదనం చేసేటప్పుడు ఏది ప్రకృతి కూడా ఆ మదనం చేసేటప్పుడు అనేకమైనవి బయట పడుతూ ఉంటాయి. నేను నోట్లో నుంచో నాన్న నోట్లో నుంచి ఇంట్లో నోట్లో నుంచి ఇంక ఏ కొంతమంది బిట్ దిగుతూ ఉంటారు కొంతమంది ప్రేమ చూస్తుంటారు ఇంకొకళ తిడుతూ ఉంటారు ఇంకో ఏ జరుగుతున్నాయి కదా మనకు వస్తున్నాం కదా సరే వీటన్నిటికీ అల్టిమేట్ గా మనం చేస్తూ
(1:24:38) చేస్తూ చేస్తూ చేస్తూ దీనికి సమాధానం చెప్పకుండా ఉంటుందా ప్రకృతి దేవుడు చెప్పకుండా ఉంటాడా వెయిట్ చెయ్ తప్పకుండా నీకు సమాధానం అదే అంత అంతే అంతే అంతే ఇది విపరీతంగా లోపతికి ఎక్కువ ఎక్కువ తరిచి చూడక ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటూ సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా తీసుకుంటూ ఎక్కువ గందరగోళంలోకి వెళ్ళకుండా సనాతన సాంప్రదాయంలో ఎవరికి ఏ మర్యాద ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చుకుంటూ సనాతనాన్ని సమన్వయాన్ని కాపాడుకుంటూ సహజీవనం చేయటం మే సర్వదా సమాజానికి
(1:25:27) శ్రేయోదాయం రామకృష్ణ పరమహంస గారు ఒక మాట అన్నారు ధర్మ సూక్ష్మాలను మీరు గెలకకండి కొన్ని రహస్యంగానే ఉంచండి అన్నాడు ఇప్పుడు రహస్యంగా ఉంచడం అనేది పోయింది నాన్న గుప్పిడు తెలిచేసాం ఈ గుప్పిట్లో ఏముందో అనుకున్నప్పుడు బాగుంది ఈ గుప్పిట్ని ఎప్పుడైతే తెరిచేసి దీని మీద ఎవరు వచ్చినట్టు మాట్లాడమని ప్రమాదం లేదు కొన్ని వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేసి కొన్ని రహస్యాలను దాచిపెట్టి మీరు ఆచరించండి చాలు ని చెప్పారు దాని వల్ల ఏమ పరోక్షంగా ఆచరణ వల్ల మేమందరం లబ్ది పొందాం మేమందరం ఆ తరం వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఎందుకని విప్పేసారు కదా ఇప్పుడు ఈ గుప్పెట్లో ఉన్న
(1:26:04) రహస్యాలన్నీ విప్పేశరు కదా అది విప్పకుండా దాన్ని ఆచరించేటట్టు చేసినారు తరం వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది ఇప్పుడు రాబోయే తరాన్ని అయ్యో భయపడేసి వెళ్ళిపోవడం ధర్మమా కాదు కదా దాన్ని సరైనటువంటిది చూపించాలి కదా అందుకని ఆయన ఆ మాట అన్నారు కంచి పరమాచార్యుడు ఒక మాట అన్నారు చక్కగా వేదాలు వణికిపోతున్నాయి ఎందుకు ఉడికిపోతున్నాయి వేదాలు అమ్మ బాబోయ్ వీడు నా గురించి ఏ అర్ధం చెప్తాడో వీడు ఏ భాష్యం తీస్తాడో ఏ రకంగా ఇంటర్ప్రెటేషన్ ఇస్తాడో ఎలాంటి నిర్వచనం చెప్తాడో వేదాలు ముడికి పోతున్నాయి అని పరమాచార్యులు ముడికిపోయింది అలాగే చదువుకుందాం
(1:26:39) అలా జరుగుతున్నటువంటి నేపద్యంలోనే ఇక్కడ గంగాధ నరేశ్వరా ఆలయం రిషికేశ్ లో ఉంటుంది శంకరాచార్యుల యొక్క పాదం దగ్గర ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం అర్థం ఏమిటంటే సరస్వతీ దేవి నమః నమస్కరిస్తున్నాడు శంకరాచార్యులవారు ఏమని చాలామంది మన భగవద్గీతకి ఉపనిషత్తులకి బ్రహ్మ సూత్రాలకి రకరకాల వక్ర భాష్యాలు చెప్పగా చెప్తే సరస్వతి దేవి బాధపడుతుంది తన పుట్టిన తన మీద పడినటువంటి బురదను తన మీద పడినటువంటి మక్కిలిని ఎవరు తుడిచేస్తారా అని అనుకుంటూ ఉండగా శంకరాచార్యులవారు అధిభక్త అంటే వకీలుగా పెట్టుకుంటే వకీలుగా వచ్చి ఆ సరస్వతీ కంటిని బురదనంతా తుడిచేశారు అంట
(1:27:22) శంకరాచార్య వారు అటువంటి శంకరా నీకు నమస్కరిస్తున్నాను అని అర్థంతో ఒక శ్లోకం ఉంటుందట అలా ఎంత బురద అంటిస్తున్నామో మనం ఏమంటుంటే సరస్వతికి మళ్ళీ బురద అంటించడానికి బయలుదేరుతున్నామా అలాంటి వాళ్ళం అందుకే మరొక శంకరుడు రాస్తాడు రావాలి ఇక్కడఒక శంకరుడు వస్తాడు మళ్ళీ బురదను కడిగేస్తాడు ఇట్ ఇస్ ద ఆన్సర్ [నవ్వు] మేబి అంటే మరిన్ని చర్చలు జరగడానికి ఇది మొదటి చర్చ అని నేను అనుకుంటున్నాను స్వస్తి నాకు ఎందుకంటే నాకు కృష్ణం చూస్తే చాలా సంతోషంగా ఉంది.
(1:28:00) ఒక ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకొని కుర్రవాడిగా వచ్చి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటికీ బాధపడి ఆవేదన పడి పనిగట్టుకొని వచ్చి ప్రశ్నించడానికి ఆ అనుమానాన్ని తీర్చుకోవడానికి వచ్చాడు అంటే ఇది హర్షించదగిన విషయం సో నేను అభినందిస్తున్నాను నీ ద్వారా నీ ద్వారా ప్లీజ్ నీ అది మరి కొంతమంది గనుక అర్ధమైతే అంతకన్నా సంతోషం సో నువ్వు ఆన్సర్స్ రాస్తున్నావు కదా నీకు తెలిసిందని నువ్వు చెప్పడానికి నువ్వు ప్రయత్నం చెయ్ లెట్ అస్ వెయిట్ కొంత స్పష్టత వచ్చింది ఇంకొంత రావలసి ఉంది వస్తుంది కొన్నింట్లో మీరు ఖచ్చితంగా చెప్పినవి బాగున్నాయి అంటే అలా వీలైనంత మంది నుంచి
(1:28:40) ఎవరినైతే అనుసరిస్తున్నారో అలా వీలైనంత మంది నుంచి ఆ స్పష్టతతో కూడినవి వస్తే చాలా వరకు గందరగోళం కొంచెం తగ్గుతుంది బయట సృష్టికర్త వల్ల దేవుడి వల్ల గురువుల వల్ల ఇబ్బంది లేదు ఆ గురువును అనుసరిస్తున్నటువంటి శిష్యులు చేస్తున్నటువంటి ఎక్స్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి వల్ల ప్రమాదం వస్తుంది అందుకే చివరిగా ముగింపు ఏమిటంటే జ్ఞాన భక్తి వల్ల ప్రమాదం లేదు అంధభక్తి వల్లే ప్రమాదం ఏనుగును చూసిన వాడి వల్ల ప్రమాదం ఏమ లేదు ఏనుగు ఎలా ఉంటుందో చెప్తాడు ఏనుగును చూడని వాళ్ళ వల్లే భక్తిని కూడా క్రియేట్ చేస్తూ వ్యాపారం చేసుకు అది
(1:29:24) నిస్సాయ స్థితి వాళ్ళకి తెలియదు అది మీరు చెప్పిన ముక్తాయింపు బాగుంది. అంధభక్తిని వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్న వాళ్ళది తప్పు చేస్తున్న వాళ్ళ తప్పు చిన్న తప్పు కాదు చిన్న తప్పు కాదు చిన్న తప్పు కాదు గొడ్డలి పెట్టు ఎవరికీ సనాతన ధర్మానికి కాదు వాళ్ళకి మన చుట్టూ ఉన్న సమాజానికి సనాతన ధర్మానికి కాదు మనకి మన చుట్టూ ఉన్న సమాజానికి గొడ్డలు పెట్టి ఎందుకంటే రేపటి తరం సనాతన ధర్మం అంటే ఏంటంటే తెలిసి చెప్పేవాళ్ళు ఉండాలి కదా ఒక అవగాహన వచ్చేసింది అనుకో వాళ్ళు ఏం చెప్తారు ఇదే అనుకుంటారు జ్ఞాన భక్తి వల్ల ప్రమాదం లేదు
(1:30:12) అంధభక్తి వల్ల అయోమయం ఉంది ఈ అంధభక్తిని ఆధారంగా చేసుకుని వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళ వల్ల సనాతన ధర్మానికి ఏ ప్రమాదం లేదు కానీ సమాజానికి మాత్రంజ జరిగేటటువంటి నష్టం అపారమైన నష్టం ఇంకొకటి జరుగుతుంది ఎవరైతే ఒక ఇద్దరు వ్యక్తులు ఈ సబ్జెక్ట్ మీద డిఫరెన్స్ క్రియేట్ చేసి మాట్లాడుకుంటున్నప్పుడు దానిని సొమ్ము చేసుకోవడానికి ఒక మూడోవాడు బయలుదేరుతాడు ఆ అందువల్ల ఇంకా ప్రమాదం జరుగుతుంది ఆ అంటే ఒక వక్త చెప్పిన దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని తీసుకోకుండా వక్త వ్యక్తిగత స్థాయికి చేరిద దూషించటం
(1:30:59) ఈకకు ఈక పీకకు పీకా లాగి ప్రతి అక్షరానికి విపరీత వ్యాఖ్యానాలు చేసి తమ వ్యాపార సామ్రాజ్యానికి బీటలు వారకుండా కాపాడుకుంటున్నామ అనే భ్రమలో ప్రజలని బ్రమలో పడేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఈ బ్రహ్మాసురుల అందరి సంహారం కోసం జ్ఞానమూర్తి యొక్క అవతరణ ఆవశ్యకం ఆ జ్ఞానశంకరుడు ఉదయించాలని మనసారా కోరుకుంటూ స్వస్తి

No comments:

Post a Comment