ఎవ్వరికి తెలియని అక్కమహాదేవి దివ్య చరిత్ర ! #tathvamchannel #srisailam #samavedamshanmukhasharma
Author Name:Tathvam TV తత్త్వం టీవీ
Youtube Channel Url:https://www.youtube.com/@TathvamTV%E0%B0%A4%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82%E0%B0%9F%E0%B1%80%E0%B0%B5%E0%B1%80
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vvTWf6I17ag
Transcript:
(00:00) ఇప్పుడు అక్క మహాదేవి గురించి చెప్పుకోబోతున్నాం. ఈ అక్క మహాదేవి అంటే శ్రీశైల యాత్రలు చేసిన తెలుగు వారికి బాగా కొంతమేరకు తెలుస్తుంది అక్క మహాదేవి సామాన్యురాలు కాదు ఈవిడ గొప్ప కవయత్రి అంతే కాదు గొప్ప యోగిని గొప్ప భక్తురాలు జ్ఞాని తాత్వికురాలు తత్వచింతన బాగా కలిగినటువంటిది అంటే ఫిలాసఫర్ కూడా పోయటస్ కవయత్రి కూడా విశేషించి భక్తి యోగము పండినటువంటి వ్యక్తి ఈ తల్లి ఇంచుమించు అవధూత స్థాయికి చెందినటువంటిదే ఇక్కడ అంటే దైహికమైనటువంటి ఎటువంటి అహంకారం లేకుండా సాధారణంగా స్త్రీ ప్రవృత్తిలో విషయములపై లాలస ఉంటుందని అలాగే బంధములపై ఎక్కువ
(00:39) వ్యామోహం ఉంటుందని అంటూ ఉంటారు వాడిని జయించిన స్త్రీలు చాలా మంది ఉన్నారు అందులో ఒకరు అక్క మహాదేవి ఈ తల్లి గురించి పాల్కూరుకు సోమనాధుడు కూడా తన గ్రంథముల యందు ఉడితడి మహాదేవి అని పేర్కొన్నాడు అంటే ఇవి అసలు పేరు మహాదేవి గౌరవవాచకంగా అక్క అని పిలిచేవారు గనుక అక్క మహాదేవి అని అంటూ ఉంటారు. అంతే కాదు ఈ తల్లి గురించి కావ్యాలు రచించబడ్డాయండి.
(01:01) విశేషించి కన్నడ భాషలో రచింపబడింది. తెలుగులో పాల్కురుకి సోమనాథుడు తన కావ్యంలో ప్రస్తావన చేయడమే కాకుండా పిడపర్తి సోమనాథుడు కూడా ప్రభులింగ లీలలు అని తెలుగులో రచించారు. దీనికి మూలం కన్నడ భాషలో చామరస కవి రచించినటువంటి ప్రభులింగ లీలగే అనేటువంటి గ్రంథం. ఇంకా అధునాతన కాలంలో కూడా తిప్పే రుద్రేశ్వర స్వామి అనే ఆయన కదలి కర్పూర అనేటువంటి నవల రచించారండి వీడి జీవితాన్ని ఆధారం చేసుకుంటే అదేవిధంగా బసవరాజు కట్టమని అన ఆయన గిరిజన విలు అనేటువంటి ఒక నవల రూపంలో కావ్య రూపంలో వీడి చరిత్రని రచించారు.
(01:38) తెలుగులో శ్రీశైల దేవస్థానం వాళ్ళు కూడా కొన్ని గ్రంథాలు విలువరించారు. దీవి దీక్షితులు మొదలైనటువంటి వారు వాటిని రచించారు. ఈ తల్లి ఉడుతడి మహాదేవి అని పేరు రావడానికి కారణం ఏంటంటే ఉడుతడి అనేటువంటిది ఈవిడ జన్మించినటువంటి ప్రధానమైనటువంటి చోటు ఈవిడ జీవిత చరిత్రలో మూడు స్థానములకు ప్రాధాన్యం ఉన్నది ఉడుతడి కళ్యాణపురి శ్రీశైలం ఈ మూడు మహాక్షేత్రాలతో ఈవిడకు అనుబంధం ఉన్నది.
(02:03) 12వ శతాబ్దానికి చెందినటువంటి గొప్ప యోగిని ఈవిడ. అందుకే ఇవాళ 12వ శతాబ్దం తర్వాత శతాబ్దాల వారి గురించి తర్వాత చెప్పుకుంటాం. 12వ శతాబ్దం నాటి ఈ యోగిని జీవిత చరిత్రని మనకి ఇప్పుడు ప్రమాణంగా తెలుసుకోవడానికి పనికవచ్చే గ్రంథములు చాలా చాలా ఉన్నాయి. ఈవిడ 12వ శతాబ్దం చెందినదయితే 13వ శతాబ్దంలో హరిహరుడు అనేటువంటి కవి ఈమె జీవిత చరిత్ర కావ్యంగా రచించారండి విశేషమైనటువంటి కావ్యం రచించాడు.
(02:28) ఆ కావ్యం ఈ తల్లి యొక్క ఆ ఉడితడి యోగినిగానే ఆ కావ్యం రచింపబడుతూ కన్నడ భాషలో గొప్ప కావ్యం అది దాని ఆధారంగానే ఈ తల్లి యొక్క చరిత్ర మనం చెప్పుకోబోతున్నాం. విశేషించి ఆ ఉడుతడి అనేటువంటి ప్రాంతం ఎక్కడున్నది అంటే అది ఇప్పుడు మనం శివముగ్గ అని అంటూ ఉంటాం ఆ శివముగ్గ జిల్లాకి సంబంధించిన బల్లగాం అనే ప్రాంతం దగ్గర ఉడితడి అనే ఒక చిన్న ఊరు అక్కడే ఈ తల్లి జన్మించింది.
(02:56) ఈ తల్లి యొక్క తల్లిదండ్రుల పేర్లు నిర్మలుడు తండ్రి తల్లి సుమతి అని చెప్పబడుతుంది. వీళ్ళ గురించి చెప్తూ హరిహరుడు మహా శివభక్తుడు శివభక్తురాలు అని మాత్రమే చెప్పాడు కానీ తర్వాతే రచయితలు నిర్మల నిర్మలుడు సుమతి అనే పేరుని తెలియజేశారు. అయితే ఉడితడిని ఒక చిన్న రాజధానిగా చేసుకొని అక్కడ మండలాదీశడు కౌశికుడు అనేవాడు పాలించేవాడు ఉడితడిలో పరదేశి మల్లప్ప గుడి అన గుడి ఉన్నది అలా గురువారి మఠం అని ఒక మఠం కూడా ఉండేది దాని ఆనవాళ్ళు మాత్రమే కనబడుతుంటాయి ఒకప్పుడు ఆ మఠం విద్యాభ్యాసానికి పనికొచ్చేటువంటి ఒక విద్యా సంస్థ విద్యాపీఠం అని భావించవచ్చు
(03:34) ఈ అక్క మహాదేవి విశేషించి బాల్యం నుంచి కూడా శివతత్వం అంటే ప్రీతి శివ భక్తి పైగా వీళ్ళది శైవ కుటుంబం అంటే అక్కడ సంప్రదాయాల ప్రకారంగా శివార్చని ఒక దీక్షగా స్వీకరించిన అన్ని వర్ణాల్లో ఉండేది. అందుకే వాళ్ళ తల్లి తండ్రి కూడాను శివభక్తులే ఈమె చిన్నతనంలోనే శివదీక్ష ఇప్పించారు అని తెలుస్తుంటుంది అంటే కావ్యాలు ఏమని చెప్తాయి అంటే ఈ తల్లిదండ్రులు పార్వతీ దేవిని ప్రార్థించడం వల్ల ఆ పార్వతీ కళతో ఏమ ఉద్భవించింది అని ఇవి తర్వాత మహాత్ములు జన్మించిన తర్వాత వాళ్ళ చరిత్రలు రచించేటప్పుడు చెప్తారు ఇవి సత్యములు కావు అనడానికి లేదు కానీ చారిత్రికంగా కొంతమంది
(04:13) దీన్ని ప్రస్తావించరు కానీ ఇవి పార్వతీదేవి అంశం ఉన్నది అని భావన చేస్తారు పార్వతీదేవి అంశం ఉంది గనుకనే పరమేశ్వరుని పట్ల ప్రతిభావంత ఆరాధన చేయగలిగింది. మొత్తానికి ఉడిత ఉడితడి మహాదేవి ఆ ఊరు ప్రాంతం బట్టి ఉడితడి మహాదేవి అని పేరు ఈవిడికి ఉన్నది. అయితే ఈవిడ చిన్న వయసు నుంచి శివ దీక్ష తీసుకుంది గనుక ఆ దీక్షా సంప్రదాయంలో ఆ శైవ సంప్రదాయంలో గురు లింగా జంగమ ఈ ముగ్గురిని ఆరాధించడం శివారాధన చెప్తారు గురువు అంటే శివ దీక్ష ఇచ్చినటువంటి గురువుని శివుడిగా భావించాలి అదేవిధంగా గురువు ద్వారా స్వీకరించే లింగాన్ని శివ స్వరూపంగా భావిస్తూ ఆరాధన చేస్తారు మూడవది
(04:47) జంగములు అంటే ఎవరైతే శివలింగాన్ని ధరించి శివభక్తులు ఉంటారో ఆ శివభక్తుల్ని శివ స్వరూపంగా భావించడం జంగమారాధన జంగమ అంటే కదులుతున్న అని అర్థం కదులుతున్న శివులు ఎవరైనా అంటే శివ భక్తులే జంగములు ఇది వారి సంప్రదాయం అందుకే మంత్రం ఇచ్చిన గురువు శివుడు ఆరాధిస్తున్న లింగము శివుడు శివ భక్తులందరూ శివరూపులే అంటూ ఆ ముగ్గురిని కూడా ఆరాధించడం అందులో సంప్రదాయం ఆవిడ గురుభక్తి చాలా విశేషమని ఆవిడ రచించిన వచనాల్లోనే మనకు కనబడుతుంది కొన్ని కొన్ని ఆవిడ జీవిత ఘటనలతో సంబంధించిన వచనాలను కూడా స్మరించుకుందాం గురువు కరుణ వల్ల లింగము జంగము రెండిటిని చూడగలిగాను గురువు
(05:24) కరుణ వల్ల పాదోదక ప్రసాదాన్ని కన్నాను గురువు కరుణ వల్ల సజ్జన భక్తుల గోష్టిని కాంచాను చెన్నమల్లికార్జున నేను పుట్టిన వెంటనే విభూతి పట్టము కట్టి సద్గురు స్వామి లింగస్వాయత్వము చేసినందువలన ధన్యురాలనయ్యాను ఇది ఆవిడ కన్నడలో రచించినటువంటి వచనాలకి అనువాదం ఆవిడ కన్నడ వచనాలు చెన్నమల్లికార్జున అంటూ ఉంటుంది ప్రతి దానిలో చెన్న మల్లికార్జున అంటే మల్లికార్జునుని సంభోదిస్తూ రచించిన వచనములు అందు గురువు యొక్క గొప్పతనాన్ని అంత చక్కగా చూపించింది గురువు గురించి ఒక మాట చెప్తుంది నరజన్మను తొలగించి హరజన్మను కలిగించెను ఈ నరజన్మను తొలగించి హరజన్మ
(06:01) హరజన్మ అంటే శివజన్మ హరజన్మ అంటే హరుని వాడైనటువంటి జన్మ అది కలిగించాడు భవబంధములను విడిపించి పరమ సుఖము చూపించెను భవిన్నది తొలగించి భక్తురాలిని అనిపించెను భవి అంటే సంసారి అని అర్థం సంసారి అనేటువంటి భయాన్ని తొలగించి భక్తురాలు అనిపించెను అని చెప్పుకుంటూ చిన్న మల్లికార్జును తెచ్చి తన కైవసము గావించెను శివుడు మాకు దొరిక కేడు అంటే గురువు వల్లనే అంటూ గురువుని తలంచుకున్నది గురుభక్తి లేంది శివభక్తి పండదు కదా అంతే కదా గురువు పేరు కూడా గురులింగ దేవుడు అనేటువంటి పేరు వారి గురువుగారి పేరు అటువంటి గురుభక్తి కలిగినటువంటి ఆమె ఆ
(06:39) గురువు దగ్గర ఎన్నో నేర్చుకొని శుద్ధురాలి శివానుగ్రహం పొందింది దాని గురించి తెలియజేస్తూ గురు కృప గురించి ఒక మాట అంటుంది అంతరంగాన్ని శోధించి బహిరంగాను శుద్ధుడై అంతరంగ బహిరంగాలలో ఉభయ సంఖలను తొలగించి స్పటి స్పటిక శలాకల తలాన్ని మెరిపించి అంటే స్పటికంలా తనని శుద్ధం చేసి మెరిపించి సుక్షేత్రాన్ని కనుగొని విత్తనాలు నాటినట్లు శిష్యుని సర్వ ప్రపంచాన్ని నివృత్తి చేసి నిజోపదేశాన్ని ఇచ్చి ఆ శిష్యునికి నిజ ఆదిని తెలిపినవాడే జ్ఞాన గురువు ఆ సహజ గురువు ఇప్పుడు జగదారాధ్యుడు అతని శ్రీపాదులకు నమో నమో అని నమస్కరిస్తానయ్యా చెన్న మల్లికార్జున
(07:20) అంటూ తన గురుభక్తులను చక్కగా చూపించింది. అంతేకాకుండా ఆ తల్లి ఆ శివుని కోసం పడ్డ ఆర్తి బాల్యం నుంచి మనకు కనిపిస్తుంది. అలాంటిది ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన మండలాదీశుడు గురించి మనం చెప్పుకున్నాం కౌశికుడు అనేటువంటి వాడు అతడు ఒకప్పుడు వాహ్యాలకి వెళ్లి తిరిగి వస్తున్నాడు. మండలాదీశుడు గనుక ఆ ప్రాంతానికి ప్రభువు గనుక ఆయనకి చాలా లాంచనాలు ఉన్నాయి మర్యాదలు ఉన్నాయి మంది మార్గంలో ఉంది బలగం ఉంది ఆ ఊరేగుతూ వస్తున్నాడు.
(07:46) ఎప్పుడైనా ఊరోగింపు వచ్చినప్పుడు వీధిలో వాళ్ళందరూ బయటక వచ్చి చూడడం సామాన్యమే అలా అందరూ కూడా వాళ్ళ ఇల్లలో నుంచి కొందరు కిటికీలో నుంచి కొందరు అరుగుల మించి కొందరు చూస్తున్నారు అలా వీరి కుటుంబం ఉంటూ ఉంటే అందులో ఈవిడ నిలబడింది మహాదేవి ఆ వెళ్తున్న కౌశికుడు దృష్టి ఈమె మీద పడింది పైగా చాలా విశేషమైన సుందరమైనటువంటి రూపం స్ఫుద్ రూపం వెంటనే ఈమె పట్ల మరులుగొన్నాడు తిరిగి తన కోటకు వెళ్ళిన వెంటనే మంత్రులని పంపించి ఆమెను నాకుఇచ్చి పెళ్లి చేయమని వాడి పెద్దవాళ్ళతో చెప్పు నేను ఆమెని వివాహం చేసుకుంటాను అన్నాడు అసలు వ్యసనపరుడు పైగా స్త్రీలోలుడు
(08:18) ఏమైనప్పటికి కూడా ప్రభువు కదా మంత్రులు వచ్చి చెప్పారు వెంటనే తల్లిదండ్రులు భయపడ్డారు ఎందుకంటే వాడు పరధర్మానికి చెందినవాడు అని పరధర్మము అంటే ఆ రోజుల్లో కొంతమంది రాజులు పాలకులు మొదలైనటువంటి వారు హైందవేతర మతంలో అంటే వైదికేతర మతముల పట్ల ఆకర్షితులు అయిపోయారు. అలాగా వైదికేతర మతాన్ని అవలంబించిన వాడు గనుక శివభక్తిని నమ్ముకున్న మన కుటుంబం ఈ కుటుంబంలో కుమార్తెని వాడికి ఇవ్వకూడదు అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు.
(08:46) అప్పుడు అమ్మాయి అమ్మ నేను శివునికి చెందిన దానను నా బాల్యం నుంచి శివుడే నాకు సర్వస్వం అందుకే నేను చెప్తాను మీరు భయపడకండి అని ఆ మంత్రులతో చక్కగా చెప్పింది నేను శివుని దానను అని చెప్పండి కనుక ఇంకొకరిని చేపట్టను నేను అని ఎప్పుడైతే చెప్పిందో వాళ్ళు వెళ్లి తిరిగి చెప్పారు వెంటనే తిరిగి మంత్రుల్ని మంది మార్బరాలని ఇచ్చి పంపించి కన్యని ఇవ్వకుంటే రాజదండన తప్పదు కన్యని ఇస్తే మీకు చాలా సంపదలు ఇస్తాం అనేటువంటి సందేశాన్ని పంపించారు అంటే వీడికి కూడా ప్రాణభయమే ఏర్పడింది రాజు భయంకరంగా దండిస్తాడు దాని తల్లిదండ్రులు భయశక్తులైపోయి అమ్మ ఈ విషమ పరిస్థితి
(09:22) ఏర్పడింది గనుక నువ్వు పెళ్లికి అంగీకరించడం మంచిదమ్మా అని తల్లిదండ్రులు కూడా అన్నారు ఎప్పుడో కుటుంబ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ రాజుకి కొన్ని షరతులు పంపించింది ఈ శరతులకు ఒప్పుకున్నట్లయితే నేను అతన్ని చేపడతాను అని అదేమిటి అంటే ముందుగా నువ్వు పరధర్మంలో ఉన్నావు గనుక పరధర్మాన్ని విడిచిపెట్టి నీ పూర్వ స్వధర్మమైనటువంటి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని స్వీకరించాలి శివ దీక్షను స్వీకరించాలి శైవ ధర్మాన్ని స్వీకరించాలి ఇది మొదటి నియమం రెండవది ఏంటంటే నాకు దీక్షలు ఉన్నాయి పూజలు ఉన్నాయి నేను తరచు ఏదో దీక్షా పూజ చేసుకుంటూ ఉంటాను ఆ శివ పూజ
(09:57) మహేశ్వర గోష్టి మహేశ్వర గోష్టి అంటే శివ భక్తులైన యోగులతో చర్చ అదేవిధంగా గురుపాద సేవ ఈ మూడింటికి నువ్వు ఎప్పుడు విగ్రహం కలిగించకూడదు. నేను దీక్షాకాలంలో ఉన్నప్పుడు నాకు నువ్వు విఘ్నం కలిగించినట్లయితే మాత్రం తత్క్షణమే నిన్ను విడిచిపెడతాను దీనికి ఒప్పుకో అని అతడు ఆ సౌందర్యానికి మోహితు మోహితుడుఅయ్యాడు గనుక అన్నిటిని అంగీకరించాడు మొత్తానికి వివాహం చేసుకున్నాడు ఇక్కడ కొన్ని మాటలు చెప్తుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క చింత ఏం చేస్తావ్ ఎద్దుక ఒక చింత చర్మకారునికి ఒక చింత ధర్మికి ఒక చింత కర్మికి ఇంకొక చింత నాకు నాకు నా చింత అతనికి కామ చింత సరిలెమ్ము
(10:39) కొంగువిడు మూర్ఖుడా నాకు చెన్నమల్లికార్జునుడు వలచునో లేదో అన్న చింత ఆ మల్లికార్జును అనుగ్రహిస్తాడో లేదో ఇదే చింత తనకి పైగా తాను అసలు నా పతి శివుడే అనేటువంటి భావనతో ఉన్నది ఆవిడ ఇహానికి ఒక భర్త పరానికి ఒక భర్త ఐహికానికి ఒక భర్త పరమార్థికి ఒక భర్త నా భర్త చెన్న మల్లికార్జునుడు తప్ప తక్కిన పురుషులంతా కరిగే ఇంద్ర ధనస్సు రంగులే చాలా గొప్పగా మాట చెప్పింది అంటే ఇక్కడ గమనించవలసింది పతి పత్ని భావం అని కాదు భగవంతునితో అనుబంధం భగవద అనుబంధం తప్ప ప్రాపంచిక మన అనుబంధాలన్నీ కూడా ఇంద్రధనస్సులో రంగులే గొప్ప మాట చెప్పిందండి ఇంద్రధనస్సు రంగులు ఆహా ఓహో
(11:19) అంటాం తత్కాలం ఎక్కువసేపు ఉండదు అది మొత్తం కరిగిపోతాయి కనుకనే మానవ సంబంధాలన్నీ ఇవే అలాగని వాటిని తోలనాడటం అని కాదు ఇవే గొప్పవని వేలాడకూడదు అది తెలుసుకోంది ఈశ్వర సంబంధమే నిజమైనది మృత్యో ముక్షయమా అమృత మృత్యుబంధం తొలగించు అమృతంతో బంధం తెంచకు అని చెప్తుంది వేదమాత అమృతంతో బంధం కలిగించి అనలేదు అమృతంతో బంధం తెంచకు అనది అంటే అమృతంతో బంధం మనక ఎప్పుడు ఉంటుంది కానీ మృత్యు బంధం పట్టుకొని వేలాడుతూ ఉంటాం కనుకనే ఈ మృత్యు బంధము తెంచు అమృతంతో బంధం తెచ్చకు అన్నారు అంటే శివానుబంధం సత్యం నిత్యం జగదనుబంధం భ్రాంతి అందుకే ఇంద్రధనస్సు రంగులే కదా తక్కిన పురుషులంతా
(11:58) అంత చక్కగా చెప్పిందని మొత్తానికి అటువంటి యోగిని అయితే ఒకప్పుడు ఆవిడ దీక్షలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇతడు కామోదీప్తుడు ఎంత చెప్పినా వినకుండా వెనక నుండి వచ్చి ఆమెను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆమె వద్దని చెప్తున్నప్పటికీ కూడాను అని మితిమీరి ప్రవర్తిస్తుంటే ఆ తల్లి ఒక్కసారిగా తన వస్త్రాలను విడిచిపెట్టి విశాలమైన కేశాలతో కొంత కేశ భాగంతో ముందు భాగాన్ని కొంత కేశ భాగంతో వెనక భాగాన్ని కప్పుకుంది కేవలం కేశములే కప్పుకొని ఉండదండి తల్లి అలా వస్త్రములు విడిచిపెట్టేసింది ఆవిడ అంటే ఇటువంటి స్థితి అవధూతలకు కనిపిస్తుంది అంటే భక్తిలో ఇవిడ ఏ స్థాయికి
(12:33) వెళ్ళిపోయిందో మనం గమనించుకోవాలి పైగా వెళ్ళింది రాజుకోటకి అతను బంటులా ఉన్నాడు ఆమె వద్ద అంటే అంటే పూర్తి దాసాను దాదాసలు అయిపోయాడు దానికి తోడు ఏడు వారాన్న నగలుఏంటి ఒక్కొక్క వారానికి 50 70 నగలు కూడా ఉన్నాయి అంత సంపద ఉంది అధికారం ఉంది పైగా మంది మార్పులు ఉన్నారు ఇవేమి ఆవిడకి రుచించలేదు శివుడు తప్ప అది తెలుసుకోవాలి ఇందులో కాసింత సంపద దొరికితే చాలు జీవిత పరమార్థం లభించినంత ఆనంద పడిపోతారు సామాన్యులయితే ఈ తల్లి ఎలాంటి వైరాగ్యం కలిగి ఉన్నదో చూడాలి శివుడు తప్ప అన్యము లేదు అనేటువంటి అద్భుతమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి తల్లి అందుకే
(13:10) సంసార సంగమునందు దుంటిని కనుమా నేను సంసారము నిస్సారమని తెలిపెను నాకు శ్రీ గురువు గురువు వల్ల నాకు జ్ఞానం కలిగి సంసార నిస్సారమని తెలిసింది. అంతే కాదు నాకు అంగవికార సంఘం మాన్పించి లింగమునందే స్థాపనము చేసిన నా గురువు కిందటి జన్మను తొలగించి ముందటి పదమును చూపెను నా తండ్రి చెన్నమల్లికార్జునుని నిజము చూపెను నా గురువు అని భావించినటువంటి ఆ తల్లి ఆ దిగంబరత్వాన్ని దివ్యాంబరంగా చేసుకుని దీక్షగా చేసుకని ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి తిన్నగా బయలుదేరి వచ్చినదండి మహాయోగిని ఆ వచ్చి ఉడితడి నుంచి క్రమంగా ఎంత ప్రయాణం చేసిందో ఆ తల్లి ఆ వెళ్లేట ప్పుడు త్రోవలో ఎన్ని
(13:51) అవరోధాలు ఒక స్త్రీ అందులో ఆస్థితిలో ఉన్న ఎలా దాటింది అంటే శివానుగ్రహం చేతనే అంటుంది ఆ తల్లి ఆకలితే భిక్షాన్నాలు ఉన్నాయి దాహమైతే చెరువు గుంటలు బావులు ఉన్నాయి చలిబాధకు విడిచి పారేసిన ఉపకరణాలు ఉంటాయి నిదురకు శిధిల దేవాలయాలు ఉన్నాయి చెన్నమల్లికార్జునయ్యా ఆత్మ సంఘానికి నువ్వు ఉన్నావు నాకు ఇంటింటని తప్పక చేయి చాచి వేడుకునేటట్లు చేయు భిక్షకోసం చేయి తేస్తే అహంకారం తగ్గుతుంది అని అడగనివ్వు అరిగినప్పుడు వారు ఇవ్వకుండా ఉండునట్లు చేయుచు దానితో అహంకారం తగ్గుతుందిది వెళ్లిన చోట దొరికపోతే అహంకారం పెరగొచ్చు కనుక ఇవ్వము అని కొందరు అనాలి ఇచ్చినప్పుడు నేల మీద
(14:29) పడిపోవునట్లు చేయు నేల మీద పడిపోయినప్పుడు నేను ఎత్తుకోకముందే కుక్క ఎత్తుకొని పోవునట్లు చేయమని చెన్న మల్లికార్జున అంటే కష్టాలు రాని అని ఆహ్వానించడం మనదే చిన్న విషయం కాదండి అది అక్క మహాదేవి లాంటి వారు ఎవరు అంటే అక్కమహాదేవి అలాంటి యోగిని వారు దొరకరు వీళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకోలేము ఆరాధ్యంగా నమస్కరించవలసినదే ఇటువంటి స్థితి కావాలి అంటే శివుడున్నాడని దృఢమైన విశ్వాసమే కాదు దృఢమైన శివా అనుభూతి ఉండాలండి ఆ శివానుభూతి శివుడు తప్ప అన్యము లేదు అనేటువంటి ఆ సమర్పణ భావ అంకిత భావంతో కూడిన అపారమైన అఖండమైనటువంటి భక్తి ఇది అటువంటి భక్తికి తోడు జ్ఞానము
(15:08) తత్వము కూడా కలిసాయి ఈ తల్లి దగ్గర ఈ మూడింటికి తోడు యోగం ఉంది ఆ తల్లి దగ్గర యోగశాస్త్రంలో అధ్యయనం చేసింది అందుకే వీడు యోగశాస్త్రం మీద కూడా ప్రత్యేక గ్రంధాన్ని రచించినవి ఆ యోగములో కొన్ని అనుభూతులు పొందగలిగింది అవి తర్వాత వ్రతం మనం చూసుకుంటాం ఉడితే నుంచి ఆవిడ కళ్యాణం అనే ప్రాంతానికి చేరుకున్నది ఇక్కడ చాలా విశేషమైన అంశం ఈ కళ్యాణపురి అనేది గురించి చెప్పుకోవాలంటే ఇక్కడే దశరేశ్వరుడు ప్రధానంగా ఉన్నటువంటి చోటు ఇది ఈ కళ్యాణపురిని ప్రధానంగా తీసుకుంటూ ఇక్కడ బిజ్జలుడు అనేవాడు పాలన చేసేవాడు ఆ బిజ్జలుడి దగ్గర బసవన్న బండారి
(15:42) అనే కొలువులో ఉన్నాడు బండారి అంటే కోషాధికారి మంత్రి అని అర్థం ఆ కొలువులో ఉండేవాడు ఇక్కడ బసవేశ్వరు గురించి చెప్పాలంటే అంటే బసవుడు వీరశైవ మత ప్రతిష్టాత లింగధారణ మొదలైనవంటి చూపిస్తూ శివభక్తిని అపారంగా వ్యాప్తి చేశాడు అంతే కాదు గొప్ప తిరుగుబాటు కూడా సమాజంలో కలిగించినవాడు కొన్ని కొన్ని సంప్రదాయ శృంఖలాలను తెంచాడు కూడా అతను అయితే ఆ విషయాలు అటు విడిచిపెట్టి కొందరు సంప్రదాయ వేత్తలు అతని యొక్క తెగుంపును హర్షించకపోవచ్చు గాని అతని భక్తికి మాత్రం నమస్కారం చేస్తారండి అద్భుతమైన అంశం ఆ భక్తి చాలా విశేషం ఈ బసవేశ్వరుడు రచించిన వచనాలు చాలా
(16:16) అద్భుతం వచన సాహిత్యం అంటూ కన్నడలో ఒక ప్రక్రియ ఉంది. ఆ వచనాల్లో అద్భుతమైన రచనలు ఉన్నాయి అందులో విశేషించి బసవేశ్వరుడితో పాటు మరకొందరు రచించారు అల్లమ ప్రభువు అని ఒకాయన అలాగే దాసిమయ్య అని ఒకాయన వీళ్ళు రచించిన సాహిత్యాలు చాలా విశేషమైనటువంటివి ఈ వచన సాహిత్యంలో అక్క మహాదేవి వచనాలు కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి ఈ బసవేశ్వరుడు చాలా ముఖ్యమైన వాడు ఇతడు శివభక్తిని బాగా వ్యాప్తి చేశాడు అతి సామాన్యుల దగ్గరికి కూడా శివభక్తిని వ్యాప్తి చేశరండి ఆయన ఏర్పాటు చేశారు అనుభవ మండపం అనేది కళ్యాణంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చోటు ఈ అనుభవ మండపం ఎలాంటిది అంటే శివ భక్తులు
(16:53) శివ దీక్ష పొందిన వారు వారి యొక్క అనుభవాలన్నీ చెప్పుకుంటారండి అనుభవ మండపం ఏదయ్యా అంటే బసవని ఇల్లే అందుకే దాని మహామని అని పేరు మహామని అంటే పెద్ద ఇల్లు అని పిలిచేవారు అక్కడ అనుభవం సభ్యులందరి తరచు కలుసుకునేవారు శివతత్వంపై సాధనలపై చర్చ చేసినవాళ్ళు చర్చ చేసుకునేవాళ్ళు సరిగ్గా గీతలో చెప్పినట్టు మచిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కయంతురమంతి వాళ్ళందరూ శివచిత్తులు శివునికి తమను తామ అంకితం చేసుకునే వాళ్ళు అందుకే వాళ్ళందరూ కూర్చుని ఆ శివ సంబంధమైన విషయాలు చర్చ చేసుకునే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతులు చెప్పుకునేవారు చిత్రం ఏంటంటే
(17:28) ఇందులో ఎలాంటి వాళ్ళు ఉండేవారుఅంటే కట్టెలమ్ముకడే మాలిగే మారయ్య అని ఒకడు చెప్పులు కుట్టేటువంటి మాదార చెన్నయ్య తోళ్ళు పదును పెట్టే దోహర కక్కయ్య బట్టలు ఉతికే మడివాల మాచయ్య వెదురు బుట్టలకునే మేదర కేతయ్య పడవ నడిపేటువంటి అంబిగర చౌడయ్య క్షురకర్మ చేసేటటువంటి అడదప అప్పన్న రైతు పని చేసే ఒక్కల ముద్దన్న గ్రామ కావలి చేసేటువంటి తలవర రామిదేవ యుద్ధంలో సైనికుడిగా పనిచే జోదర మాదన్న గానుగాడించే గనడ కన్నప్ప వైద్యం చేసే వైద్య సంగన్న తాళ్ళు పేను నులిమే చంద్రయ్య బట్టలు కుట్టే రామి తందే పడరంగపరి చేసే బసవప్ప గొడుగులు వ్యాపారం చేసే రామి తందే అద్దాల
(18:12) వ్యాపారం చేసే అమ్మిదేవయ్య కోళ్ళలో డప్పు కొట్టి చాటింపు వేసి వృత్తి చేసే డక్కయ్య బొమ్మయ్య పశువులు కాసే రామన్న పన్నులు వసూలు చేసే సుంకన బంకన్న బంగారం పని చేసే కిన్నర బ్రహ్మయ్య రాలిపడ్డ గింజలు ఏరి ఐద్య మారయ్య వీరు ఇందులో సభ్యులండి వీళ్ళందరూ శివభక్తులు శివదీక్ష వీళ్ళు పొంది సాధన చేస్తున్నారు దీన్ని బట్టి భారతీయ సంస్కృతిలో అన్ని వృత్తుల వారికి కూడా భగవదారాధన ఏ విధంగా అందుబాటులో ఉండేదో చూడండి.
(18:42) వీళ్ళ దాకా ఆ వ్యాప్తి చేసి వీళ్ళకు జ్ఞానాన్ని కలిగించి వీళ్ళని కవులుగా రచయితలుగా సంగీతకారులుగా చేసిన ఘంత బసవేశ్వరుడికి తక్కుతుంది. ఎంతమందో స్త్రీలు సామాన్యులు కూడా అద్భుతమైన రచనలు చేశారండి అంటే వాళ్ళలో ఉన్న సృజనాత్మకత జ్ఞానము అదేవిధంగా శివభక్తి మొదలైనవన్నీ కూడా బయటకి తీసుకొచ్చాడు బసవేశ్వరుడు అందుకే ఆయన గొప్ప సంచలనమైనటువంటి ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చాడు అనుకోవచ్చు ఇప్పటికీ కూడా బసవేశ్వరుని గౌరవిస్తూ తన మతానుయులు మనకి కన్నడ దేశంలో చాలామంది కనబడుతూ ఉంటారు వాళ్ళ శివభక్తికి మాత్రం మనం నమస్కారం చేసుకోవాలి మొత్తానికి కులాల
(19:18) భేదముల లేకుండా భక్తి కలిగినటువంటి అనుభవ మండపం చాలా విశేషంగా ఉండేది. అందులో కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి కొందరు అందులో భక్తులు ఉండేవారు కాశ్మీర్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదిఒక విశేషమైన అంశం అండి అక్కడికి చేరుకుంది మహాదేవి అంటే అక్క మహాదేవి అక్కడ చేరుకున్నది అనుభవ మండపంలో అప్పుడు అక్కడ దాని మొత్తం అనుభవ మండపానికి అధ్యక్ష స్థానం అల్లమ ప్రభువు అంటే బసవేశ్వరుడు స్థాపించిన అల్లమ ప్రభువుని అధ్యక్ష పీఠంలో పెట్టాడు ఆ పీఠం పేరు శూన్య సింహాసనం అంట అంటే అహంకారం లేనటువంటి అధికారం అండి అది అందుకే పేరే శూన్య సింహాసనం శివుడే
(19:51) అధికారి అల్లమ ప్రభువు ఈమె ఎటువంటి స్థితిలో ఉందో పరీక్ష పెడతారండి చాలా ఆశ్చర్యకరమైన అంశం మాటలతోనే స్త్రీలకు ఇక్కడ ప్రవేశం లేదు అంటూ పైగా నువ్వు వస్త్రహితంగా ఉన్నావఏమిటి అంటే దైహికమైనటువంటి భావాన్ని తాను వదిలేయను అని చెప్తుంది అప్పుడు అటువంటప్పుడు ఇవి కప్పుకోవడం ఎందుకు స్కేశాలు మాత్రం కప్పుకోవడం ఎందుకు అంటే దానికి అద్భుతమైన సమాధానం చెప్తుంది మనోభంగాన్ని జ్ఞానముఖం నుండి గెలిచాను జీవభంగాన్ని శివాను నుభవంతో గెలిచాను అంటే అర్థం ఏంటంటే మనసు చేసే వికారాలని జ్ఞానంతో జయించాను జీవ భావాన్ని శివానుభవంతో జయించాను ఇంద్రియాల చీకటిని
(20:32) వెలుగు నింపుకొని గెలిచాను వెలుగు నింపుకొని అంటే వివేకమఅనే కాంతితో ఇంద్రియాలని నిగ్రహించుకోగలిగాను యవ్వనం మెరుపులో మీ కన్నులకు కనిపించే కాముని కాల్చిన భస్మాన్ని చూడయ్యా గొప్ప విషయం కాముని కాల్చిన భస్మం నేను అనది ఇక్కడ కాముని కాల్చిన భస్మాన్ని చూడయ్యా చెన్న మల్లికార్జునుడు చంపిన కాముడు మనసుజని చిన్నమల్లికార్జునుడు చంపిన కాముడు మనసుజజునిగా మిగిలుంటే మనసుజని తలరాతను చరిపేస్తా అద్భుతమైన మాట మల్లికార్జునుడు కాల్చిన కాముడు అంటే మా శివుడు కాముడిని కాల్చేసాడు అందుకే మాకు కామవికారం లేదు అయితే మనసుజనుడుని పేరు కదా మన్మతునికి కనుక నా మనసులో గాని వాడు
(21:11) పుట్టాడు అనుకో వాడి తలరాతిని మార్చేస్తాను అది అంటే కామాన్ని చేస్తాను మరి ఈ స్థితి ఎందుకయ్యా అంటే చూసేవాళ్ళ కళ్ళల్లో కాసింతైనా దోషం ఉంటుంది గనుక కాము పాముని ముద్రను చూచి మీకు బాధ కలుగుతుందని ఆ భావంతో కప్పుకున్న దీనికి వగపెందుకు బాధించకండి అన్నలారా చెన్న మల్లికార్జు దేవునికి వసమైన దానిని నేను స్వామికి చెందిన దాన్ని కాయం ఎర్రగా కందితే ఏమిటయ్యా కాయం మిర్రర్ని మిరిస్తే ఏమిటయ్యా అంతరంగం శుద్ధమయ్యాక చెన్న మల్లికార్జున నిన్ను వరచిన కాయం ఎలా ఉంటే ఏమయ్యా ఫలం లోపల పక్కువైనప్పుడే కదా తొక్కను వరిచేది ఈ మాట చెప్పడంలో విశేషం
(21:49) ఇక్కడ అంటే పక్వమైన హృదయానికి ఆవరణలు ఉండవు అనేటువంటి విషయాన్ని చక్కగా చెప్పింది. మొత్తానికి కొన్ని ప్రశ్నలు వేయడం కొంత గమనించడం ఇలాంటివన్నీ అల్లం ప్రభువు చేస్తాడు. దానితో నిజమైన యోగిని అని తెలుసుకొని నువ్వు నమస్కారం కూడా చేస్తాడు సామాన్యురాలు కాదు అని అప్పుడు అక్క అని పిలుస్తారు అన్న అంటే బసవేశ్వరుడు అక్క అంటే మహాదేవి అక్క అని గౌరవాచకంగా పిలిచారు అక్కడ అనుభవ మండపంలో ఆమె కొంతకాలం ఉంటూ ఒక మాట అంటుంది శివ భక్తులే నాకు నిజమైన బంధువులు అని ఎందుకంటే భక్తులతో తిరుగుతుంటే భగవంతుని గురించే మాట్లాడుతారు ఆయన గురించి చెప్పిన
(22:24) పనులే చేస్తూ ఉంటారు గనుక వారి భగవంతుడితో అనుబంధం మరింత పెరుగుతుందండి అందుకే ఏడేడు జన్మ లకు శివభక్తులే బంధువులు నాకు చెన్నమల్లికార్జునుడే పతి నాకు అంటే బంధువులు ఎవరయ్యా అంటే శివభక్తులే బంధువులు అంతేగన కళ్యాణంలో అనుభవ మండపం గురించి ఆవిడక వచనంలో చెప్తుంది కళ్యాణం కైలాసం అన్న సంగతి తెలిసి వచ్చింది లోపల కళ్యాణమే బయటా కళ్యాణమే అసలు కైలాసానికే కళ్యాణ గిరణనికి పేరు ఉన్నదండి ఇక్కడ కళ్యాణశైలం యాకమని యాకవతి అంటుంటాం కదా కళ్యాణశైలం అంటే కైలాసం అని అర్థం ఈ కళ్యాణ పట్టణంలో అనుభవ మండపం కైలాసం లాగా ఉంది కళ్యాణం కైలాసం అన్న సంగతి తెలిసి
(23:01) వచ్చింది లోపల కళ్యాణమే బయటా కళ్యాణమే నీ సత్య శరణుల జాడ తెలుపుతోందయ్యా శరణులు అంటే శివుడే గతి అని బ్రతికే శివ భక్తులకి ఈ సంప్రదాయంలో శరణులు అని పేరండి ఇప్పుడు ఈ శరణుల్లో ఒకామె అక్క మహాదేవి కూడా శరణులు అనగానే శివుని ఆశ్రయించిన వాళ్ళు శివుడు తప్ప అన్యమును ఆశ్రయించని వాళ్ళు అని అర్థాన్ని కూడా ఇక్కడ స్వీకరించవచ్చు నీ శరణుడు బసవన్నను చూడాలన్న తహత కలిగిందయ్యా బసవన్నను చూడాలన్న తహత బసవుడు అంత గొప్ప అద్భుతమైన కవి అంత శివయోగి ఆయన వద్ద కొన్ని యోగ సాధనలు ఇవి నేర్చుకున్నది అలమ ప్రభువు సాన్నిధ్యంలో బసవేశ్వరుడి సన్నిధిలో ఆ తల్లి కొన్ని యోగ
(23:40) సాధనలు నేర్చుకొని యోగ సిద్ధి కూడా పొందింది అందుకే తర్వాత ఆవిడ యోగాంగ త్రివిధి అని ఒక పుస్తకం రాసింది ఆ యోగాంగ త్రివిధిలో విశేషమైన యోగ రహస్యాలు చాలా తెలుస్తూ ఉంటాయి. విశేషంగా ఈ తల్లికి ఏంటంటే చెన్నమల్లికార్జును అంటే చిన్నప్పటి నుండి చాలా ప్రీతి ఈవిడ కొన్నాళ్ళు గురు శిక్షణలో అంటే ఇప్పుడు మళ్ళీ మహాభక్తుల యొక్క సన్నిధిలో సాధనలు చేయగా చేయగా అల్లమ ప్రభువు ఒక మాట అన్నాడు ఈయన కూడా కొన్ని విశేషమైనటువంటి వచనాలు రచించాడండి ఈయన వచనాల్లో గుహేశ్వర అని ఉంటుంది అంటే ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు సంబోధిస్తూ వచనాలు రచించారు కూడల సంగమ
(24:15) దేవా అంటాడు బసవేశ్వరుడి వచనాల్లో ఆయనంతా సంగమ దేవా అని సంబోధిస్తూ రచించాడు అలవ ప్రభు గుహే శ్వర అంటూ ఒకానొక శివాలయంలోన శివుని గురించి ఉద్దేశించి రచించాడు. ఆయన గృహేశ్వర వచనంలో అక్క మహాదేవికి తాను తర్వాత కర్తవ్యాన్ని బోధించాడు ఎలాగో చెప్పబడింది. నీవు నేనన్న ఉభయ సంఘములు తుడిచి తాను తానైన త్రికూటమ అనే మహాగిరిని చేరి తాను తానైన త్రికూటమ అనే మహాగిరి త్రికూట మహాగిరి అంటే ఏడాపింగళ సుషుమ్నలు కలుసుకున్న చోటండి అదే త్రికూట మహాగిరి అక్కడ తాను తానైన అంటే స్వస్వరూపాన్ని తెలిసినటువంటి స్థితి అప్పుడు ఇంకా దేహతమైన నేను నువ్వు అనే బేదభావం ఉండదు
(24:53) నీవు నేను అతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లగన ప్రహ్లాదుని వచనం గుర్తుంచుకోవచ్చు తుట్టదికి చూచినప్పుడు బట్టబయలు కనిపించు చూడు ఆ బట్టబయలు చేరినప్పుడు శ్రీగిరి యందు ఒక చూడరానట్టి కదలి ుండును చూడరానంటే మామూలు కళ్ళతో చూడని కదలివన ఉంటుంది ఆ కదలిని తెలియవలెనని లోనికి తొంగి చూచినప్పుడు తలతలమని వెలుగు జ్యోతి యుండును అతటికి నడువు తల్లి గుహేశ్వర లింగము అందలి పరము కనిపించు అంటే గుహేశ్వర లింగమ అనే శివుని యొక్క పరతత్వం నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే కదలీవనానికి చేరు అక్కడ తలతలమని వెలుగు జ్యోతి ఉంటుంది అక్కడ నడువు ఇక్కడ కదలిలో లోకి తొంగి చూచినప్పుడు ఇత్యాదల్ని
(25:33) తత్వపరంగా అన్వయిస్తే మన అంతఃకరణంలోకి తొంగి చూచి అక్కడ ఉన్నటువంటి గుహేశ్వరుడు అంటే హృదయ గుహలో ఉన్న ఈశ్వరుని చూడాలి అని తాత్వికంగా అంతర్గతమైన సాధనకి ఒక సంకేత వచనాలు కనబడడమే కాకుండా శ్రీశైల మహాక్షేత్రానికి వెళ్ళు ఎందుకంటే మల్లికార్జునుడే సర్వస్వం అని అనుకున్నావు గనుక నీకు సిద్ధి ఎక్కడే లభిస్తుంది. సాధనకు సంబంధించినటువంటి ఈ అంశములన్నీ తీసుకొని ఆ తల్లి బయలుదేరుతుంది బయలుదేరుతున్నప్పుడు మల్లికార్జునుడితో ఒక మాట అంటుంది ఈ వచనం తాను శరణుల పట్ల కృతజ్ఞతతో చెప్పుకుంటూ బయలుదేరుతున్న సన్నివేశం ఇంతవరకు భక్తులతో సాంగత్యం వల్ల
(26:10) ఆవిడ శివ భక్తులు ఇంకా మెలకువలు నేర్చుకుంది అందుకే సాధకులు ఎప్పుడు తోటి సాధకులతో కలిసి తిరుగుతుంటే వాళ్ళ సాధనలో మెలకువలు తెలుస్తూ ఉంటాయి అందుకే భక్తులతో సాంగత్యం ఎప్పుడు కోరుకుంటాలి అందుకే నీ పాదార్చికలతోడి నెయ్యము అని అంటాడుగా సుధాముడు ఈవిడకి ఇన్నాళ్ళు ఆ శరణులందరితో మైత్రి లభించి సాధనతో చక్కగా పండింది గనుక ఒక మాట ఉంటుంది అయ్యా మరి ఇప్పుడు శివుడితోనే చెప్తుంది అయ్యా నీ అనుభావుల సంఘం వల్ల నా తనువు శుద్ధమైంది.
(26:38) నీ అనుభావులు అంటే నిన్ను నిరంతరం భావించేటువంటి భక్తుల యొక్క సంఘం వల్ల నా తనువు శుద్ధమైంది అయ్యా నీ అనుభావులు నా తలరాతను దిద్ది తీర్చారు. అంటే వీళ్ళు నా డెస్టిన జీవితం యొక్క గమనాన్ని నా అదృష్టాన్ని మార్చారు. నూరి నూరి సాన పెట్టిన కారణంగా నా మనసు శుద్ధమైంది నా సర్వ భోగాది భోగాలన్నీ మీ శరణులకు అర్పితమై నా ప్రాణం శుద్ధమైంది.
(27:04) నా సర్వేంద్రియాలు నీ శరణుల ప్రసాదమును కొన్న కారణంగా శుద్ధమయ్యాయి. నీ శరణులు నీ శరణులు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది నీ భక్తులు నీ శరణులు ఈ విధంగా నాకు స్థానం ఇచ్చిన కారణాన ఓ చెన్నమల్లికార్జున నీ శరణులకు తొడవనదనయ్యానయ్యా అంటే వారికి నేను అలంకారంగా అయ్యాను అని ఆమె అక్కడి నుంచి బయలుదేరుతున్నటువంటి సన్నివేశం ఆద్రమైనది ఒక విధంగా పెళ్లి చేసి పుట్టింటి వాళ్ళ అత్తింటికి పంపించినట్లుగా ఈ అనుభవ మండపంలో ఉన్న శరణులందరూ ఈవిడ్ని శ్రీశైలానికి పంపట వెళ్ళమని తోడిచ్చారు పైగా కొంత అంత దూరం వరకు సాగనంపి వెనక్కి వచ్చారు వీళ్ళు ఆ సాగనంపుతున్నప్పుడు
(27:43) అచ్చంగా అత్తవారి ఇంటికి సాగుతున్నప్పుడే అన్నట్టే ఉందిటండి ఎందుకంటే శివుడే సరస్వం అనుకుంది గనుక ఇంకా వెళ్ళిపోతుంది ఆవిడ శ్రీశైలానికి అంటే తన స్వామి దగ్గరికి తాను వెళ్తుంది. ఎలా వెళ్ళిందంటే మరి వెనక్కి రాలేదు ఆ తల్లి అలా వెళ్ళిపోతుంది ఆ తల్లి ఇక్కడ ఆ వెళ్ళిపోతున్న ఆమెని వీళ్ళు సాగనంపుతున్నారు ఆ సాగనంపిన వయనానికి ఆవిడ కృతజ్ఞత చెప్పుకుంటూ ఒక వచనం రాసుకున్నదండి అంటే ఆవిడ వచనాల్లోనుంచి కొన్ని ఆవిడ జీవిత ఘట్టాలతో అన్వయిస్తూ మనం చెప్పుకుంటున్నాం.
(28:09) శ్రీ గురు కరతల సంజాతను నేను శ్రీ గురు కరతల సంజాతను అంటే ఆ గురువు చేతి నుంచి పుట్టాను అంటే ఇదివరకు జన్మ వేరు గురువు దీక్ష ఇచ్చిన తర్వాత జన్మ వేరు ఇదివరకు జన్మ ఈ శరీరానికి గురువు ఇచ్చిన దీక్షా జన్మ శివునికి అని తెలుసుకోవాల్సింది అందుకే శ్రీ గురు కరతల సంజాతను అసంఖ్యాకుల కరుణతో పెరిగాని చాలా గొప్ప విషయంఅండి అసంఖ్యాకులు అంటే అర్థం ఏంటంటే గురువు ఒక బోధ చేస్తాడు సరిపోయిందా తోటు ఎందరు భక్తులు ఎందరు మహాత్ములు వాళ్ళందరి వల్ల కూడా నేను మరింత శివుడికి దగ్గరయ్యాను నా సాధనలో మరింత గొప్ప ప్రగతిని సాధించగలిగాను గనుక వాళ్ళందరి దయ వల్ల నేను పెరిగాను అని చెప్పుకోవాలి తోటి
(28:45) భక్తులు ఎందరూ గురువులు ప్రధానంగా దీక్షించిన గురువులే కాకుండా మనకు మంచి చెప్పిన వాళ్ళు మన సాధనలో మరిన్ని మెలకూలు చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ కరుణ కూడా మనకి వర్తిస్తుంది అది అసంక్షాకులు కరుణతో పెరిగారు. భావం అనే పాలుతో సుజ్ఞానం అనే నెయ్యి పరమార్థం అనే చెక్కెర కలిపి ఈ త్రివిధామృతంతో సంతృప్తిగా పెంచారు నన్ను ముఖ్యంగా అనుభవ మండపంలో కొంతకాలం ఆవిడ సాధన చేసినప్పుడు ఆ శరణులందరూ చూపించినటువంటి ప్రీతి భావాన్ని ఆవిడ తలుచుకుంటూ ఇలా ఉంటుంది వీళ్ళందరి కరుణ వల్ల నేను పెరిగాను వాళ్ళు నాకు శివ భావం శివజ్ఞానం శివుడే పరమార్థం అనే తత్వం కనుక
(29:20) శివభావం శివజ్ఞానం శివతత్వం ఈ మూడింటిని పాలు నెయ్యే చక్కర కలిపినట్లుగా ఈ మూడు అమృతాలతో నన్ను పెంచారు సంతృప్తిగా పెంచారు. ఇప్పుడు నాకు శివుడితోనే బంధం వేసి అలౌకికుడైన పతికి నన్ను అప్పగించారు. అలౌకికుడైన పతికి లౌకిక పతి కాదు అందుకే శివుని పట్ల పతిభావం ఎందుకు దోషం కాదు అంటే అలౌకికుడు గనుక అన్నారు అలౌకికుడైన పతికి నన్ను అప్పగించారు అత్తవారింటికి పంపాలని అందరూ గుమికూడి గుంపుగా వచ్చారు ఆయన సాగరంపిన వైనా గుర్తెచ్చుకుంటుంది.
(29:51) చెన్నమల్లికార్జునుని చెయ్యిని పెట్టి బసవన్న మెచ్చేలా సంసారం సాగిస్తాను అంటే బసవేశ్వరుడు శభాషమ్మ శివుడిని పొంద అని సంతోషించేలాగా అవధరించండి అందరూ శరణు శరణార్థిని అంటూ ఆమె వారి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరుతున్నటువంటి నయనం చాలా విశేషంఅండి అంతే కాదు అక్కడి నుంచి ఆవిడ నడిచి వెళ్ళింది శ్రీశైలం ఇప్పుడు శ్రీశైలం కాదండి బస్సు దొరుకుతుందా లేదా కార్లో వెళ్ళిపోదామా లేదా అక్కడ హోటల్ ఏది తినడానికి ఏముంటాయి ఇవన్నీ ఇప్పుడు బయలుదేరాయి అంటే వ్యాపారం ఎక్కువ అయిపోయింది కానీ ఆ సమయంలో ఆవిడ బయలుదేరినప్పుడు శ్రీశైలం ఎవరు వెళ్ళినా కాలు నడకనే ఎందుక 12వ శతాబ్దం
(30:27) మర్చిపోవద్దు అప్పటి అంటే 1100 సంవత్సరాల చిల్లర్లు అప్పుడు బయలుదేరింది ఆవిడ దుర్గమమైన అరణ్యాలు ఒంటరిగా స్త్రీ పైగా అటు ఇటు కేశములే కప్పు ఉన్నాయండి మరి ఎలా వెళ్ళగలిగింది అంటే తనకోసం నడిచి వచ్చే ఆమెని భద్రంగా తానే రప్పించుకున్నాడు మల్లికార్జునుడు అది తెలుసుకోవాల్సింది ఆన ఆయన అనుగ్రహం లాంటిది అంతేగని ఎవరైనా పురుషులు వారితో ఎలా మాట్లా అంటే సోదరా ఇలాగే పలికేది అన్నలారా అంటూ ఎవ్వరూ లేరని పీడించకయ్యా ఏమి చేసినా నేను భయపడను ఎండుటాకులు మెస బతుకుతున్న దాన్ని చెన్నమల్లికార్జున చాలా బాధిస్తే శరీర ప్రాణాలు నీకు అర్పించి శుద్ధురాలను అవుతాను ఎక్కడైనా
(31:08) బాధ కలిగితే ఏముంది శరీరం ప్రాణం అక్కడే అర్పించి నేను శుద్ధురాలని అయిపోతాను అంతే కాదు ఈ బాధలో ప్రయాణంలో ఏ కష్టాలు వచ్చినా వాటిని ఎలా ఆపుతుందో చూడండి ఆకలి నువ్వు నువ్వు ఆగు ఆగు దాహమా నువ్వు నిలువు నిలు నిద్ర నువ్వు ఆగు ఆగు కామమా నువ్వు నిలిచిపో నిలిచిపో క్రోధమా నువ్వు ఆగు ఆగు మోహమా నువ్వు నిలువు నిలువు లోభమా నువ్వు నిలువు నిలు మదమా నువ్వు నిలువు మాత్సర్యమా నువ్వు ఆగు ఆగు శచరాచరమా నువ్వు నిలువు నిలువు నేను చెన్నమల్లికార్జున దేవునికి అత్యవసరమైన లేఖను కొనిపోతున్నాను శరణార్థి అంటే ఎన్ని జయించి ఆయన దగ్గరికి వెళ్తున్నదో త్రోవలో
(31:48) ఎన్ని అవరోధాలు ఆయన దృష్టి శివు మీద ఉన్నప్పుడు నడకలో ఇబ్బందులు ఆవిడకి పట్టలేదు అది తెలుసుకోవాల్సినది అంతే కాదు శ్రీశైలానికి చేరేక ఆ తల్లికి కలిగిన అనుభూతి సామాన్యం కాదండి అందులో శ్రీశైలంపై శివలింగం అంటాడు శ్రీశైలమే శివుడు కనబడ్డాడు వనమంతా కల్పతరువులే చెట్లన్నీ సంజీవనులే శిలలన్నీ స్పర్శమనులే భూమంతా అభిముక్తమే అవిముక్తం అంటే శివుడు విడిచిపెట్టకుండా ఉండే చోటు అని అర్థం కాశీకి ఆ పేరు ఉన్నదండి శ్రీశైలమే ఈవిడికి కాశీ భలే ఉన్నది ఇక్కడ శివుడు ఎక్కడ ఉంటే అదే కైలాసం అదే కాశీ అదే శ్రీశైల వల్లభుని శిఖరంబు పొడగంటి కాశీ పురాదీశు గౌరీశు
(32:28) పొడగంటి అంటాడు చక్రవా రంగనాథుడు ఆ కాశీపురాధీశే శ్రీశైల మల్లికా శ్రీశైలం అవితి వీడికి అందుకే వనమంతా కల్పతరవులే చెట్లన్నీ సంజీవనులే శిలలన్నీ స్పర్శమనులే స్పర్శమనులు అంటే ముట్టుకుంటే బంగారం చేయగలిగే అని అర్థం ఇక్కడ భూమంతా అవిముక్త క్షేత్రమే ఇక్కడ జనులందరూ నిర్జనులే అంటే దేవతలే మృగాలన్నీ అద్భుతాలే దొరికిన రాళ్ళన్నీ చింతామణలే చెన్న మల్లికార్జునుడిని గిరిని చుట్టి చూస్తూ వచ్చి అంటూ మల్లికార్జున గిరిని ఆవిడ ఆనందంగా తిరిగి తిరిగి అక్కడే ఉంటూ గుహల్లో తపస్సు చేసుకుందండి ఇప్పటికీ అక్క మహాదేవి గుహలో ఉంటాయి వాటికి వెళ్ళడం
(33:06) సామాన్యమైన అంశం కాదు అప్పుడు ఆవిడ ఎలా వెళ్ళింది అంటే దీక్షా పట్టుదల యోగం అది తెలుసుకోవాల్సింది అంటే ఆ రోజుల్లో కూడా ఒక మహా సాహసిగానే ఈవిడ వెళ్ళింది ఇక్కడ పైగా అవధూత స్థితికి చెంది ఆ స్థితిలో ఉంటూ నిరంతర శివచింతనలో ఉన్నటువంటి మహాత్మురాలు యోగం పండి దైహికమైనటువంటి అభిమానం పూర్తిగా తొలగింది తల్లి అండి దైహికా అభిమానం పూర్తిగా తొలగింది గనుకనే వస్త్రాదులు అవసరం లేకుండా కూడా సంచరించగలిగింది అటువంటి మహాత్మురాలు అదే శ్రీశైల మల్లికార్జున క్షేత్రంలో ఎందరు యోగులు ఎందరు మహాత్ములు ఎందరు సిద్ధ పురుషులు ఎందరందరినో ఆదుకున్నాడు ఆయన అలా
(33:42) స్త్రీ భక్తుల్లో హేమారెడ్డి మల్లమ్మ కూడా ఒకరు ఇప్పటికి ఆ మల్లమ్మ పూజించినటువంటి చోటు మనకు కనబ బడతాయి ఇక్కడ పైగా అత్తవారు ఆరళ్ళు ఉన్నప్పటికీ గృహ జీవితంలో ఉంటూనే శివుని ఉపాసించి శివుని పొందినటువంటి ఆమె మల్లమ్మ ఇలాంటి ఎందరో స్త్రీ భక్తులు పురుష భక్తులు కూడా మల్లికార్జును యొక్క చరిత్రలో మనకు కనబడుతూ ఉంటారు. అందులో అక్క మహాదేవి విశేషం ఏంటంటే మన విజయనగర రాజులు నిర్మించినటువంటి తూర్పు ప్రాకారంలో అనేక రకాల శిల్పాలు ఉంటాయి.
(34:12) అందులో ఒక శిల్పం అక్క మహాదేవుని అనుగ్రహించిన శిల్పం ఉందండి. అంటే మల్లికార్జున జ్యోతిర్లింగంలో నుంచి శివుని చేయి అభయహస్తంలో వస్తూ ఈమె రమ్మని పిలుస్తూ ఉంటే ఈమె దండం పెట్టి వెళ్తున్న ఒక శిల్పం అక్కడ చెక్కబడి ఉన్నది అంటే ఆ రోజుల్లో కూడా అక్క మహాదేవికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది అంతే కాదు ఆలయం లోపల కూడా మనకు అక్క మహాదేవి యొక్క ప్రాంగణము అదేవిధంగా శిల్పము ఇవన్నీ లభిస్తాయి.
(34:35) అటువంటి అక్కమహాదేవి వచనాల్లో కొన్ని మనం తెలుసుకుంటూ ఆ వచనాలు ఒక్కొక్కటి కూడాను సూక్తులేనండి ఆ వచనాలు తెలుసుకునే ముందుగా ఆవిడ రచించినటువంటి యోగశాస్త్ర గ్రంథాలు వాటిని కూడా కాస్త పరిశీలిద్దాం యోగశాస్త్ర గ్రంథం విశేషించి ఈవిడ వచనాలు అక్క వచనాలు అనే పేరుతో అక్క వచనగళ్ళు అని కన్నడలో దొరుకుతుంటాయి తెలుగులో దాన్ని కొంతమంది అనువాదం చేశారు.
(34:59) ఆ అనువాదాల ఆధారంగానే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇవి కాకుండా ఈవిడ యోగాంగ త్రివిధి అనేటువంటి యోగశాస్త్రాన్ని కూడా రచించారు అని చెప్పుకున్నాం. వీటితో పాటు పదాలు కూడా రచించారండి పదాలు అంటే వీటి స్వర వచనాలు అని పేరు అంటే పాడుకునేవి అని అర్థం అంటే గీత రూపంలో కూడా రచించారు. ఈ వచనాలు చదువుకునేటట్టు ఉంటాయి స్వర వచనాలు పాడుకునేటట్టు ఉంటాయి అంటే సంకీర్తనలు కూడా రచన చేశారు సంకీర్తన రచనలు కొన్నే ఉన్నాయి వచనాలే చాలా ఎక్కువ లభిస్తున్నాయి మనకి విశేషించి యోగశాస్త్ర గ్రంధం కూడా కనబడుతుంది.
(35:29) యోగశాస్త్ర గ్రంధంలో ఆవిడ చూపించినటువంటి అద్భుతం ఎలా ఉంటుందంటే కొన్ని విషయాలు వచనాలతో పాటు మనం గ్రహిస్తూ ఉంటే యోగశాస్త్రంలో ఉన్న అందమైన అంశాలు చెప్తున్నది. [గురకలు] ఉదయాస్తమయాలనే సేరు కొలతలో ఆయుష్యనే రాసి కరిగిపోక మునుపే శివుణని తలవండి శివుణని తలవండి ఈ జన్మ శాశ్వతం కాదు అంటూ శివస్మరణ చేయండియ్యా అని ఎవరైతే అటువంటి స్థితిని పొందుతారో వాళ్ళకి భగవత్ స్పృహ లేకుండా బ్రతికే వాళ్ళని చూసి జాలి కలుగుతుంది భగవత్ స్పృహ లేకుండా బ్రతికే వాళ్ళు తర్వాత పొంది దుర్గతులు వాళ్ళకి తెలుసు గనుక అయ్యో పతనమైపోతున్నారు అని చెప్తారు అయినా మాయ కమ్మిన వాళ్ళు వాళ్ళ మాటలు
(36:04) వినరు అది వేరే విషయం కానీ ఆవిడ చెప్పిన చెప్పినటువంటి యోగశాస్త్ర రహస్యాలు చాలా సంకేత భాషలతో ఉంటాయండి తొమ్మిది గదులున్న తిని తిరిగే ఇంటిని నమ్మక చివరకు తొలగి ముందున్న ఆశ్చర్యకరమైన ఇంటికి నడిచాను ఇది ఆవిడ రచించిన యోగాంగ త్రివిధిలో ఒక వచనం ఇవి కూడా వచనాలతోనే ఉంటుంది యోగాంగ త్రివిధి కూడా కొన్నే చెప్పుకుంటున్నాం అందులోని తొమ్మిది గదులు ఉన్న తిని తిరిగే ఇంటిని అంటే శరీరం తినడానికి తిరగడానికి వాడుకునే వాళ్ళకి ఇందులో తొమ్మిది గదులు లేదా తొమ్మిది గదులు ఉన్న అని కూడా పాఠాంతరం ఉంది.
(36:38) దీన్ని నమ్మక అంటే శరీరాన్ని నమ్ముకోక సుమా అంటే ఇదేదో ఉందని ఎప్పుడు ఉంటుందని ఇలా నమ్ముకోక చివరకు తొలగి ముందున్న ఆశ్చర్యకరమైన ఇంటికి నడిచాను అంటే ముందున్న అంటే ఇక్కడ గమ్యంగా ఉన్నటువంటి అసలైనటువంటి స్థానం అంటే పరమాత్మ వైపు నడిచాను అంటూ అదేవిధంగా కట్టిన చీరను చింపి పెట్టిన నగలను తుంచి కేశవుములను ముడివిప్పాను ఓ దేవా నా తనువు మనము నీకుఇచ్చాను అన్నది ఇక్కడ ఇక్కడ కట్టిన చీరను చింపి పెట్టిన నగలను తుంచి అనేటువంటిది దీన్ని భౌతికంగా తీసుకోవడానికి లేదండి ఇక్కడ దేహాత్మ భ్రాంతిని విడిచిపెట్టి ఇది అర్థం ఇక్కడ అలాగే భౌతిక సుఖాలు అనేటువంటి అలంకారాలు వదిలి కేశముల ముడివిప్పాలు అంటే
(37:20) గ్రంధి వేదనం జరగడం దీని యొక్క ఉద్దేశం అదేవిధంగా తొమ్మిది రంధ్రాల నిండుకుండలో అబ్బురమైన ముత్యం ఉంది. తొమ్మిది రంధ్రాల నిండుకుండలో అబ్బురమైన ముత్యం ఉంది. అంటే తొమ్మిది రంద్రాలు నిండుకుండండి శరీరం దాని అబ్రముత్యం అంటే ఆత్మ వస్తువైన శివుడే ఇక్కడే ఉంది అందుకే శరీరం విలువ ఎందుకంటే ఆయన ఉన్నాడు గనుక దాని సామర్థ్యాన్ని నమ్ముకున్నవాడు బుద్ధిమంతుడు దాని సామర్థ్యాన్ని అంటే ముత్యం యొక్క సామర్థ్యమే కుండ యొక్క సామర్థ్యం కాదండి దాని సామర్థ్యాన్ని నమ్ముకున్నవాడే బుద్ధిమంతుడు అష్టదల కమలానికి బట్టబయలన ముట్టరానటువంటి మహత్వం ఉంది దానిలో దృష్టి నుంచినవాడే ముక్తుడు
(37:58) ఇక్కడ అష్టదల కమలం విచ్చుకున్నప్పుడు దానిలో ముట్టరాని మహత్వం ఉంది పుట్టరాని అంటే ఇంద్రియాదులతో స్పర్శించలేని మనసుతో ఊహించలని మహత్వం ఉంది దానిపై దృష్టినించిన వాడే ముక్తుడు అలాగే మోగే నాదాన్ని విని వెలిగే జ్యోతిని చూసి శ్రవించే అమృతాన్ని తృప్తిగా తాగి కారణాన్ని చూపాడు జనన మరణాలు చాలా విశేషమైనటువంటిది ఈ జనన మరణ రూప సంసారం ఏమిటి అనేది అర్థం అవుతుంది ఎప్పుడు అంటే లోపల మోగే నాదం వినాలి వెలిగే జ్యోతిని చూడాలి మోగే నాదం అంటే యోగసాధన చేస్తున్నప్పుడు నాదానుసంధానం అని జరుగుతుంది.
(38:32) అప్పుడు జ్యోతి దర్శనం అవుతుంది. అప్పుడు అమృతస్రావం వస్తుంది. అది లభించినప్పుడు ఈ జనన మరణాలు ఇవంతా కూడా లీలగా కనిపిస్తాయి తప్ప సత్యమ అనేటటువంటి భ్రాంతి ఉండదు అది తెలుసుకోవాలి ఇక్కడ. కుండలిని సర్పం తుండమును పైకి తీయగా మూడు మండలములు వెలుగు నుండి నడుమనున్న అఖండ జ్యోతిలో బయలయ్యాను ఇది ఆవిడ రచించినటువంటి ఆ యోగాంగ త్రివదులు ఒక మాట కుండల్ని సర్పం తుండమును పైకి తీయగా అంటే పడగను పైకి తీయగానే మూడు మండలముల వెలుగు నుండి అగ్నిమండల సూర్యమండల చంద్రమండలంలో కాంతి నిండిపోయి ఈ మూడిట్లోన ఉన్నటువంటి మూడు కాంతులకు మూలన అఖండ జ్యోతిని చూశాను అని అదే జ్యోతిర్లింగ దర్శనం దీన్ని బట్టి
(39:11) ఈవిడ కేవలం భావుకతో కూడిన భక్తురాలు కాదు యోగముతో జ్ఞానముతో తత్వ విచారణతో సంపూర్ణమైన వైరాగ్యంతో అందుకే వీడికి ఒక బిరుదు ఉందండి వీర విరాగిణి వీర విరాగిణి అడ వైరాగ్యంలో కూడా వీరత్వం ఉంది వీర విరాగిణి అని వీడికి బిరుదు ఉన్నది అసలు ఆశి శివుడి వల్ల కలిగే సుఖం శివ ధ్యానం వల్ల కలిగే సుఖం శివైక్యం వల్ల కలిగే సుఖం ఇతరులకు తెలపలేం తెలిపినా అర్థం కాదు అంటూ ఒక మాట అంటుంది ఆవిడ ప్రియురాలు ప్రియుని వల్ల పొందిన సుఖాన్ని అందరికీ తెలిసిన దాచినట్లు శివ సుఖాన్ని తెలిసిన వారు పరులకు తెలపరు అన్నది చాలా విశేషమైన భావాన్ని ఇక్కడ చెప్పింది అదే విధంగా వీడు
(39:50) రచించిన స్వర వచనాలు కూడా చాలా విశేషంగా ఉంటాయి పాటలాగా కనబడేటువంటివి కొన్ని కనబడుతూ ఉంటాయి అవి కన్నడ భాషలు ఉంటాయి మొత్తం 17 పదాలు లభ్యమవుతున్నాయండి ప్రస్తుతం తనువిని ఇంటిలో వసించాడు పరమాత్ముడు ఇంటి దేవుడు ఉత్సవం ఆ పండుకని తడవకుండా స్నానం చేసి ప్రదక్షణం చేయకుండా చేసి తన్మయత్వం అనే అమృతాన్నోపహారం పెట్టాలి అంటే ఇంట్లో పరమాత్మ ఉన్నాడు ఇంటి ఉత్సవం ఏంటంటే తడవకుండా స్నానం చేయడం చాలా విశేషమైన అర్థం తడిచి స్నానం చేయడం అంటే బయట నీళ్లుు పోసుకోవడం తడవకుండా స్నానం చేయడం అంటే అంతర్ముఖమైన ధ్యానమే స్నానం ఇక్కడ స్నానం మనోమల త్యాగం అన్నట్టు మనోమాలిన్యం
(40:28) విడిచిపెట్టడానికి బయట నీళ్లు తడుపుకోక్కలేదు అది అలా ప్రదీక్షణ చేయకుండా చేసి అంటే శరీరాన్ని తిప్పక్కలేదు అంతర్ముఖంగా పరమాత్మ వైపు తిరగడమే అని చెప్పారు తన్మయత్వమే అమృతోపహారం ఆ ఉత్సవం ఇలా చేస్తున్నాను అంటూ స్వచ్ఛమైన జలమునందు శుభ్రమైన ముత్యం పుట్టి ఎనిమిది గదుల్లో తానే తిరుగుతుంటుంది అంటూ చక్కగా వివరిస్తూ కొన్ని పాటలు కూడా రచించింది.
(40:54) ఇక వచనాల్లో చూపించిన అద్భుత భావాలు కొన్ని గమనిద్దాం అందులో శివభక్తి ఎలా తరంగితమే దొర్లుతూ ఉంటుందో చూడాలి. కాయ దింపిన తర్వాత చెట్టు ఆకులు ఎవరు దులిపితే ఏమి నువ్వు అక్కర్లేని వ్యక్తి ఎవరితో ఉంటే ఏమిటి నీవు వదిలేసిన ఫలం ఎవరు దున్నితే ఏమిటి దేవుడు తెలిసాక దేహం కుక్క తింటే ఏమిటి నీళ్ళలో ఊరితే ఏమిటి ఈ మాట చాలా విశేషంఅండి కాయ దింపిన తర్వాత ఆకులు ఎవరు దులిపితే ఏమిటి దేవుడు తెలిసాక దేహం కుక్క తింటే ఏమిటి నీళ్ళలో ఊరితే ఏమిటి ఇది చాలా విశేషమైన అంశం ఎందుకంటే దేహ లంపటం కలిగినటువంటి వారు ఎవరో వారి దేహ విషయంలోనే సంస్కారాలు ఇవన్నీ అవసరం అవుతాయి కానీ దేవుడు తెలిసాక అంటే
(41:34) భగవంతుని అనుభవానికి వచ్చాక ఈ దేహం కుక్క తింటే ఏమిటి నీళ్లలో ఊరితే ఏమిటి దేహం ఎలా పోయినా ఏమిటి అనే భావాన్ని ఇంత చక్కగా చూపించారు ఏది సిద్ధి పొందిన తర్వాత ఏది గమ్యమో జీవిత పరమార్థమో అది పొందిన తర్వాత ఇంకంతో సంబంధం ఏముంది అనే భావాన్ని అంత చక్కగా చూపిస్తున్నారు అంతే కాదు లోకంలో ఎవరిని హత్తుకోలేనయ్యా నిన్ను తప్ప మిగిలినవారు మెత్తటి ఆకు కింద ముళ్ళు తాకలేను దగ్గరికి పోలేను నమ్మి మాట్లాడలేను ఎందుకంటే వాళ్ళ హృదయాలకు ముళ్ళు ఉండడం వల్ల ఒక్క చెన్నమల్లికార్జునుని తప్ప వేరే వాళ్ళని మెచ్చి కౌగలించడం నా చేత కాదు దీన్ని బట్టి శివుడు తప్ప అన్యము లేదనే
(42:13) భావం ఎంత దృఢంగా ఆమెకున్నదో గమనించుకోవచ్చు ఇక్కడ అంతే కాదు శివుడు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలుసు నేలలో దాగిన నిధిలా పండులో రుచిలా రాయిలో బంగారంలా నువ్వు పువ్వుల్లో నేను నూనెల హృదయంలో దాగిన చెన్నమల్లికార్జున్ నెలవు ఎవరికి తెలుసు చిన్న వచనమే గానీ ఆలోచిస్తే ఒక సూత్రానుకున్న బరువు ఉందండి ఇందులో అంతే కాదు విశేషించి ఇవి చూపిస్తున్న వాటిలో పగలు రాత్రి కూడాను ఆ శివ విరహంతో తప్పించపోవడాన్ని ఇవి చూపిస్తుంది ఇక్కడ కొండల్లో కోనల్లో నిన్ను కానక చెట్టు చెట్టుకు తిరిగాను నీ వాళ్ళ నడుము నువ్వు కనబడేదాకా వెదకి వెదకి వేసారిపోయాను నీ
(42:55) వాళ్ళ నడుమ అంటే నీ భక్తి భక్తులు నడుమని అర్థం ఇక్కడ ఈసారి నువ్వు ఎక్కడ దాక్కుంటావో దారి గుర్తులు చెప్పిపో చెన్న మల్లికార్జున పగలు నాలుగు జాములు నీకోసం దుఃఖంతో ఉంటారు. రాత్రి నాలుగు జాములు నీకోసం పిచ్చిపట్టి ఉంటారు. చెన్నమల్లికార్జున నీకోసం రోజంతా కలిసి చెంది ఉంటా నిన్ను వలచినప్పటి నుంచి నిద్రాహారాలు మరిచిపోయా తపస్సు అంటే ఇదండి ఇక్కడ అంటే తపస్సే విరహం విరహమే తపస్సు అంటది శివుని కోసం తపించుకపోవడమే విరహాసక్తి అనే భక్తి నారదుల వారు వర్ణిస్తారు భక్తిలో కాంతాశక్తి వాత్సల్యాసక్తి దాసాశక్తి ఇన్ని చెప్తూ చెప్తూ చివరికి విరహాసక్తి అంటాడండి భగవత్
(43:34) విరహం తట్టుకోలేక తపించిపోవడం అన్నదే అది తల్లి ఆ శ్రీశైలంలో అనుభవించింది ఒక్కరితి పగళ్లు రాత్రులు ఆ గుహల్లో ఆ కదలీవనంలో అడవుల్లో తిరిగింది అంటే ఆవిడ మనస్థితిని ఊహించగలగాలండి సామాన్యమైనది కాదు పై ఇదేదో పురాణాల లాంటి కథ కాదు చారిత్రికమే కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి కథే అటువంటి స్థితి అంతే కాదు అవ్వా విను నేను వలచినవాడు బహుసుందరాకారుడు అంటే ఒక చెలికత్తతోనో ఎవరితోనో చెప్తున్నట్టు తన అనుభూతిని చెప్తుంది అవ్వా విను నేను వలచినవాడు బహుసుందరాకారుడు నేను అలాంటి వాడిని వలను అనుకున్నావ్ ఆయన కు చాజు లేదు చెడుపు లేదు రూపు లేదు నెలవు లేదు తెరువు లేదు దీన్ని
(44:16) బట్టి శివుని పతిగా పరిచింది అంటే రూపం లేనివాడు అని తెలిసినప్పుడు ఆ పతిభావం అలౌకికం అనే భావం కూడా మనం గమనించాలి యోగపరమైనటువంటి పతిభావం ఉండి అందుకే నేను వలచినవాడు అత్యంత సుందరుడు పైగా చావు లేదు చెడుపు లేదు రూపు లేదు నెలవు లేదు తెరువు లేదు కడా లేదు గురుతు లేదు అవ్వా విను నేను వలచినవాడు బహుసుందరాకారుడు బంధం లేని భయం లేని కులం అడ్డు లేని దేశం హద్దులేని బహుసుందరాకారుడు నేను వలచినవాడు వాడు నా మగడు చెన్నమల్లికార్జునుడు ఈ చచ్చుబుచ్చు మొగుళ్ళను పట్టుకెళ్లి నీ పొయ్యలో కట్టెలతో పాటు తగలపెట్టు దీని అర్థం ఏంటంటే ఐక బంధాలన్నీ ఇలాంటివే అని చెప్పడం
(44:55) ఇక్కడ ఇలా చెప్తూ ఇంకొక మాట నీతో ఉంటూనే నీతో ఉండనట్లు ఉండడం ఎలా సాధ్యపడుతుంది చెన్నమల్లి కనుచున చాలా విశేషం నీతో ఉంటూనే నీతో ఉండనట్లు ఉండడం ఎలా సాధ్యపడుతుంది అంటే నీతోనే ఉన్నాను కానీ నువ్వు తెలియబడకుండా నీ అనుభూతి పొందకుండా ఎలా ఉండడం అది విశేషం పైగా భగవద్వియోగం ఎలాంటిది అంటే అది శాశ్వతం అది సహజం మిగిలినవన్నీ అసహజాలు ఇది తెలుసుకోవాలి అశాశ్వతాలు కానీ అశాశ్వతం గురించే ఆలోచిస్తాం అసహజం గురించి ఆలోచిస్తాం కానీ సహజమైన శాశ్వతమైన బంధాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం సహజమైన అమృత బంధాన్ని విడిచిపెట్టి అసహజమైన మృత బంధాలు పట్టుకొని వేలాడుతున్నామఅండి ఇక్కడ
(45:37) మృత్యుంజయ మంత్రానికి వ్యాఖ్యానమే భక్తుల జీవితాలు ఇది తెలుసుకోవాలి ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉందంటే మందలోంచి తప్పిపోయి పట్టుబడ్డ ఏనుగు గున్న తన వింజ పర్వతాన్ని తలంచుకున్నట్లు నిన్ను తలుచుకుంటా దీని అర్థం ఏంటంటే వింజ పర్వతం విహరిస్తుంది గొప్ప ఏనుగు తన తోటి ఏనుగులతో విహరిస్తుంది. ఎలాగో బంధింపబడి దాన్ని ఎవడో బయటకి తీసుకొచ్చి ఎక్కడో పెట్టేసాడు.
(46:02) అప్పుడు తాను తన వింజ పర్వతం తన అసలు స్థానం అక్కడ తిరిగినవన్నీ తలంచుకుంటూ ఏడుస్తుంది నా ఏనుగు అలా నీకోసం నేను ఏడుస్తున్నానయ్యా అంటే నా అసలు చోటు నువ్వు నా అసలు వాడవు నువ్వు నీ నుంచి దూరమై ఇక్కడికి వచ్చేసాను కనుక అసలు చోటయన నువ్వు ఆ నిన్ను తలుచుకుంటూ బాధపడుతున్నా పంజరంలో పెట్టబడ్డ చిలుక తన జంటను తలుచుకున్నట్టు నిన్ను తలుచుకుంటున్నా బిడ్డా ఇటు రా అని చెన్న మల్లికార్జున నన్ను నీ దరికి పిలుచుకోవయ్యా అంటూ ఆ శివుని కోసం తప్పిస్తున్న విరహం అంతే కాదు నీవు వింటే విను లేకుంటే మోనం నేను నిన్ను పొగడకుండా ఉండలేను భగవంతుడు గ్రహించాలి
(46:39) అని కాకుండా గ్రహించిన గ్రహించకపోయినా నేను నీ భక్తురాలని అనే భావం సహజ భక్తి గొప్ప ఉదాహరణ అండి ఇక్కడ అందుకే ఇంత ప్రార్థించాను కదా అని విన్నాడా లేదా వినకపోతే మతం మారిపోదాం అనేటి కాకుండా ఉత్తమ భక్తి ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడ నీవు వింటే విను లేకుంటే మాను నేను నిన్ను పొగడకుండా ఉండలేను అంటే నిన్ను పొగడడం నువ్వు వినాలనోఇం ఇంక దేనికో కాదయ్యా నిన్ను పొగడడం నాకు సహజం భక్తల సహజమైపోవాలండి ఇక్కడ నువ్వు చూస్తే చూడు లేకుంటే మాను నేను నిన్ను చూసి ఆనందించకుండా ఉండలేను నువ్వు మెచ్చుకుంటే మెచ్చుకో లేకుంటే మాను నేను నిన్ను కీర్తించకుండా ఉండలేను నువ్వు ప్రేమిస్తే
(47:17) ప్రేమించు లేకుంటే మాను నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేను ఇది అత్యద్భుతమైనటువంటి అభివ్యక్తి అండి ఇక్కడ అంటే అంత సహజమైనటువంటి స్వాభావికమైనటువంటి నిరపేక్షమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమను ప్రకటిస్తున్నది అంత శుద్ధ భక్తురాలు ఇక్కడ దీన్నే పరాభక్తి అనన్య భక్తి అంటారు ఆ భక్తి ఒక్కటే ఆ కారడవల్లో ఆ కటిక చీకట్లు ఆ గుహల్లో ఆ వనాలలో ఈ తల్లికి తోడు మహా జ్యోతిర్లింగం దర్శించడానికి ముందు భక్తి జ్యోతి దారి చూపిస్తుంది ఆ భక్తి జ్యోతి పంచాక్షరీ కాంతి దానితోనే నడుస్తుంది ఆవిడ ఆ నడుస్తూ అంటుంది నాకు అసలు శ్రీశైలం చేరాక శివుని వియోగం
(47:57) తెలియట్లేదు అడవంతా నీవే అడవిలో ఉన్న చెట్లన్నీ నీవే చెట్ల మధ్య తిరిగే పురుగు పుట్రా నువ్వే అన్నింటిలో నుండి అన్ని నీలో ఇమిడి ఉన్న చెన్నమల్లికార్జున అయినా నీ ముఖం నాకు కనబడదు ఎందుకు భక్తుల యొక్క బాధ అనేక రకాలుగా ఉంటుంది అంతా నువ్వే అని ఒక్కొక్కప్పుడు ఆనందిస్తాడు అయినా నీ దివ్య దర్శనం దొరకలేదే అని బాధపడుతుంటాడు.
(48:17) పైగా ఇప్పుడు అలాంటి అడవుల్లోకి చేరాక పూజ ఏం చేస్తుందయ్యా తల్లి అక్కడ నైవేద్యాలు వండుతుందా పెడుతుందా ఏం చేయగలదు అంటే పగలు రాత్రి పూజ చేస్తూనే ఉన్నాను అన్నది ఎంత అద్భుతమైన కవిత్వం చెప్తుందో అగపటి సూర్యుడి కాంతి అల్లంత ఆకాశం గాలిలో కదలిక చెట్లు పొదలు తీగలు వాటుకున్న ఆకులు పువ్వులు ఆరు వర్ణాలు మరొక్కసారి విందాం అగబడే సూర్యకాంతి అల్లంత ఆకాశం ఇవన్నీ పగటపూట మనకు కనబడతాయి అందుక అగబడే సూర్యకాంతి అల్లంత ఆకాశం గాలిలో కదలిక చెట్లు పొదలు తీగలు వాటుకున్న ఆకులు పువ్వులు ఆరు వర్ణాలు ఇది నీ పగటి పూజ ఇవన్నీ నీ పగటి పూజ చంద్రుడు వెలుతురు
(49:01) నక్షత్రాలు అగ్ని విద్యుత్తు ప్రకాశించేవన్నీ నీ రాత్రి పూజ రేయింబళ్ళు నీ పూజలో ఉండి నన్నునే మరచి ఉన్నా చెన్నమల్లికార్జున దీన్ని బట్టి ప్రకృతిలో ప్రతిదీ భగవత్ కైంకర్యం కింద భావించడం సామాన్యమైన అంశం కాదండి ఇక్కడ అంతే కాదు ఇందక మనం చెప్పినట్లుగా చెన్నమల్లికార్జునుడి మెచ్చినగిరి చుట్టి వస్తూ కదలీవణం చూడగలిగాను అని ఈ కదలీవణంలో ఆమె కైవల్యం పొందిందండి ఇక్కడ కదలీవన సిద్ధి పొందింది అక్క మహాదేవి గహలు ఏవైతే చెప్పబడుతున్నాయో సహజ గుహలు ఆ సహజ గోహంలో ఆవిడ తపస్సు చేసేది అంతే కాదు మల్లికార్జునుడు పర్వతమంతా మల్లికార్జునుడే అని దర్శించేది
(49:43) ఒక ఆలయానికి వెళ్ళడమే కాదు శ్రీశైలంలో సంచరిస్తే చాలండి ధన్యులం శ్రీశైలం అంతా కూడా జ్యోతిషవరూపమే అందుకే గండ గండ శిలలెల్ల శంభు లింగంబు లిందు అంటాడు శ్రీనాథ మహాకవి శ్రీశైలం ప్రతి చనువు జ్యోతిర్మయం కానీ శ్రీశైలం మహా లింగము శ్రీశైలమే మహా జ్యోతిర్లింగము యచల చూచినా లింగములే అచలాదీశుని రూపములే అచలం ఇది శ్రీశైలము దివ్యము మహాలింగమే మహాగిరి అంతే కాదు చక్రపాణ రంగనాథుడికి శివుడు దివ్య దృష్టిని ఇచ్చాక అక్కడ ఇక్కడ ప్రతి చెట్టు ఒక [నవ్వు] తపస్విలాగా కనబడేది పైగా అక్కడ నాట్యం చేసే చెట్లు ఉన్నాయట కల్పవృక్షాలు ఉన్నాయట అంతే కాదు అక్కడ ఉన్నటువంటి
(50:23) తీర్థములు దేవతలు కనబడ్డారు ఆయనకి నేటికి మన కంటితో చూడనటువంటి సిద్ధ భూమికలు శ్రీశైలంలో ఉన్నాయండి అందుకే శ్రీశైలం అడుగడుగున ఆవిడ శివానుభూతిని పొందుతున్నది. అంతే కాదు ఆ శివుడి కోసం ఎంత తగకపడాలంటే రేపు చూసుకుందాంలో ఎల్లుండి చేసుకుండా తపన కూడదండి ఇవాళే ఇప్పుడే అంత తపన ఉండాలట అందుకే రేపు జరగాల్సింది ఇవాళే జరగని ఇవాళ జరగాల్సింది ఇప్పుడే జరగని అప్పుడు ఇప్పుడు దాటవేయకయ్యా మల్లికార్జున అంటే తొందరగా అనుగ్రహించమని చెప్పడం ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయం విశేషించి ఒక మాట అంటున్నది స్వామి మల్లికార్జున చిలకల్లాడే చినుకలు లారా మీకు తెలుసా మీకు
(51:04) తెలుసా ఇది అచ్చంగా గోపికలు కనబడుతున్న చెట్టుని పొట్టని కృష్ణుని జాడ వెతుకుతూ అడుగుతారే అలా ఉంటుంది అంటే భక్తులు మనోభూమికలు ఎప్పుడ ఒక్కలా ఉండవండి ఒక్కసారి అంతా ఆయనే ఉన్నట్టు ఆనందించి గెంతులు వేస్తారు. ఒక్కొక్కసారి నేను కనబడలేదే అని విరహంతో తప్పించిపోతారు మరి అప్పుడు అలా అన్నావు కదా ఇప్పుడు ఇలా అన్నావని అనకూడదు అంతా ఆయన ఆయనే అన ఆనందము భగవన్మయమే ఆయన కోసం విరహంతో తప్పించబోడు భగన్మయమే ఈ రెండు భూమికల్లోను కూడా వాళ్ళు ఆ విధమైనటువంటి శివానుభూతిని పొందుతారు.
(51:35) అంతే కాదు చెట్టు పుట్టా శివుడే అంటూ చెట్టుని పుట్టని శివుడిని చూపించమని అడుగుతున్నారండి ఇక్కడ నల్లనివాడు పద్మనయనమ్మలవాడు ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అని గోపికలు అన్నట్లుగానే కిలకిలలాడే చిలుకల్లారా మీకు తెలుసా తెలుసా గొంతెత్తి పాడే కోకిలల్లారా మీకు తెలుసా తెలుసా జంకారం చేసే తుమ్మెదల్లారా మీకు తెలుసా సరస్సులో హంసల్లారా మీకు తెలుసా పచ్చిక బయలలో ఆడే నెమడల్లారా మీకు తెలుసా తెలిస్తే చెప్పండి ఎక్కడున్నాడో నా స్వామి మల్లికార్జునుడు ఇక్కడ వెతుకలాట అన్వేషణ అండి అన్వేషణ భక్తిలో గొప్ప అద్భుతమైన అనుభూతి
(52:08) ఒక్కొక్కదాన్ని చూస్తూ మీకు శివుడు ఎక్కడున్నాడో తెలుసా అని అడిగేటప్పుడు మనకు కనబడుతుంది బాహ్య వస్తువులు మనకు కావలసింది పరమార్థం అందుకే ఆ పరమార్థం కోసం వెతుకుతున్నప్పుడు బాహ్య ప్రపంచంలో నువ్వు తిరుగుతున్నప్పటికీ కూడా పరమార్థమును దృష్టిపెట్టి అన్వేషణ దృష్టితో ఎలా సంచరించాలి అనేటువంటిదే ఈ మాటల్లో మనకు కనబడుతున్నది ఇంకొక మాట చెప్తున్నది శివుణని తప్ప ఇంకొకరిని ఎలా తలుస్తుందయ్యా మనసు భక్తం మందారమ క్రంద మాధుర్యమును తేలు అనిరు చెప్పినట్లుగా అంటే ప్రహ్లాదుడు మొదలైన వాళ్ళ వాక్యములు ఎందుకు ఇక్కడ ఉటంకిస్తున్నాం అంటే భక్తులు ఎవరైనా
(52:42) ఎక్కడున్నా వాళ్ళ భాష ఒక్కటే వాళ్ళ ఘోష ఒక్కటే అని తెలుసుకోవడానికి కొండల్లో కాక కంచెల్లో ఆడుతుందా నెమలి జాగ్రత్తగా వినాలండి చిన్న మాటలు కదా అనిపిస్తాయి కానీ చాలా లోతైనవి కొండల్లో కాక కంచెల్లో ఆడుతుందా నెమలి కొలనల్లో కాక కాలువల్లో ఈదుతుందా హంస మామిడి చివుర్లలో కాక వేరే చోట పాడుతుందా కోయల పరిమళం ఉన్న పూల మీద కాక లేని వాటి మీద వాలుతుందా తుమ్మెదా చిన్న మల్లికార్జునుడు కాక అన్యులని తలుస్తుందా నా మనసు గొప్ప మాట అన్నదండి ఇక్కడ అంతే కాదు నేను చూసాను మల్లికార్జును అంటే మల్లికార్జునుడి యొక్క దర్శనం ఏ విధంగా తనకు కలిగిందో
(53:20) చెప్తున్నదండి స్వామి దర్శనానుభూతి నిగనిగలాడే కెంజడలు కెంజడలు అంటే ఎరుపు కలిసినటువంటి జడలు నిగనిగలాడే కెంజడలు మణిమయ కిరీటం చక్కటి పలువరస నగుమో కాంతి గల కన్నులు 14 లోకాలు వెలిగించే దివ్య స్వరూపం 14 లోకాలు వెలిగించే దివ్య స్వరూపాన్ని చూశాను నేను చూసి నా కన్నుల కరువు తీర్చుకున్నాను అతనొక్కడే పురుషుడై ఏలుకొనే గడసరితనం చూసాను నేను అతనొక్కడే [గొంతు సవరించుకోవడం] పురుషుడై ఏలుకొనే గడసరితనం చూసాను నేను జగదాదిశక్తితో జతకలిపియాడే చెన్నమల్లికార్జునుని చూసాను నేను చూసాక తెలిసి బ్రతకడం నేర్చుకున్నాను అంటే ఆ శివజ్ఞానంతో శివానుభూతితో బ్రతకడం దర్శన
(54:05) అనంతరం నాకు సిద్ధించింది అని చెప్తున్నాడు. మామిడి నిమ్మ నారింజలకు పుల్లనీరు పోసిందిఎవరు మామిడి నిమ్మ నారింజలకు పుల్లనీరు పోసింది ఎవరు చెరకు అరటి పొనసలకు తీపి నీరు పోసింది ఎవరు మరువం దవనం మల్లెలకు వాసన నీరు పోసింది ఎవరు వరి రాగి జొన్నలకు అన్నం నీరు పోసింది ఎవరు మాటలు చెప్పడంలో చూడండి వీటిలో అన్నం వాటిలో వాసన వాటిలో తీపి దాంట్లో పుల్లాలి నీరు ఒక్కటే రుచులు వేరు చెన్నమల్లికార్జునుడు ఒక్కడే రూపాలు వేరు మరొక విశేషం మాయ గురించి చెప్తున్నది శరీరాన్ని నీడలా పట్టి పీడిస్తుంది మాయ ఎక్కడికి వెళ్ళ మాయ వదలదు మనసుని
(54:50) జ్ఞప్తిలా జ్ఞప్తిని జ్ఞానంలా జ్ఞానాన్ని అజ్ఞానంలా పట్టి పీడిస్తుంది మాయ జనాన్ని గొర్రెల మంద చేసి కర్రతో అదిరిస్తోంది మాయ ఇక్కడ విశేషం ఏంటంటే మనసు ఏదో జ్ఞాపకాలతో అనుకుంటూ ఆ జ్ఞాపకమే జ్ఞానంలా కనబడుతూ ఆ జ్ఞానం అజ్ఞానంలా చుట్టే చేయడం అనేది మాయ లక్షణం జనాన్ని గొర్రెల మంద చేసి కర్రతో అదిరిస్తోంది మాయ చెన్న మల్లికార్జున నీ మాయ జయించడం ఎవరికి సాధ్యం ఇక్కడ ఈశ్వర శరణాగతి తప్ప వేరు ఉపాయంతో మాయను జయించలేం అనేది నిర్ధారణ చేస్తూ వస్తుంది.
(55:22) అంతే కాదు ఈ జన్మలు ఎన్ని ఎత్తేనయ్యా ఒక్కసారి జీవుడు తన గురించి ఆలోచిస్తే ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తాడు ఎన్ని చొక్కాలు మార్చాడు ఇంకెన్ని ఉన్నాయో ఇవి తెలుసుకుంటే దేహాభిమానం పోతుందండి అందుకే చెప్తుంది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు 84 లక్షల యోనుల్లోనుంచి దూరి వచ్చారు కష్టాలు సుఖాలు జుర్రుకుంటూ రారాని లోకాలు చుట్టుకుంటూ మునబడి జన్మలు ఎలాగైనా చాలని ముందు ముందు నీ కరుణ చూపు మల్లికార్జున అయిపోయింది వైపు అయిపోయి నీకు కరుణ కావాలయ్యా అంతేకాదు గంధం చెక్కను కోసి అరగదీస్తే నొచ్చుకొని తన సువాసన విడుస్తుందా బంగారం రేకును
(56:02) ముక్కలు చేసి కరిగిస్తే నొచ్చుకొని తన మెరుగు కోల్పోతుందా చెరకుగడ నరికి గానుగాడిస్తే నొచ్చుకొని తన తీపు పోగొట్టుకుంటుందా నన్ను చంపినా నిన్ను శరణడం మానను ఎంత అద్భుతమైన మాట ఇక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను శరణనడం మానను ఇది ఎలాంటిది గంధం చెక్కన అంతా కోసి అర అరగ తీసిన సుగంధం ఎలా పోదో బంగారు రేకుడు ముక్కలు కోసిన దాని మెరుగు ఎలా పోదో చెరుకుగడం నరి దాని నరికి గానుగాడిచ్చిన తీపి ఎలా పోదో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా శివుణని వదలను శివుణని శరణడం మానను ఇదండీ భక్తి అంటే ఇక్కడ అంత దృఢమైన భక్తి ఆవిడ దగ్గర ఉన్నది అంతే కాదు శివజ్ఞానం లేకపోయాక శివుడి గురించి
(56:43) తెలుసుకోలేకపోయాక శివుడి గురించి అనుకోలేకపోయాక బ్రతికండి ప్రయోజనం ఏమిటి అని చెప్తుంది ఇక్కడ చెట్టు నుండి ఏం లాభం నీడలేకపోయాక ధనము ఏం లాభం దయ లేకపోయేక పశువుండి ఏం లాభం పాడి లేకపోయేక అందముండి ఏం లాభం గుణం లేకపోయేక కంచముండి ఏం లాభం కూడు లేకపోయేక నేనుండి ఏం లాభం నీ ఎరుక లేకపోయేక చెన్నమల్లికార్జున అంతే చాలు ఒక్క మాటతో చాలు వచనాలు మెరుపుల్లా మెరుస్తాయండి అద్భుతమైన భావాలు ఇస్తాయి అద్భుతమైన మరొక రచనలోకి వెళ్తున్నాం శ్వాసే సుగంధమైనప్పుడు పువ్వుల అవసరం ఏముంది ఎంత అందమైన మాట మన ఊపిరే సుగంధం అయిపోతే మన పువ్వులు ద్వారా వాసన అనే
(57:21) అవసరం లేదు కదా అదే శ్వాసే సుగంధమైనప్పుడు పువ్వుల అవసరం ఏముంది శాంతి క్షమ నిగ్రహం ఉన్నప్పుడు సమాధి అవసరం ఏముంది లోకమే తానైనప్పుడు ఏకాంత అవసరం ఏముంది చెన్న మల్లికార్జున అద్భుతమైన మాట ఇక్కడ సర్వం శివమయం ఆ శివం ఆత్మ స్వరూపం తెలిసిన తర్వాత ఇంకా ఏకాంత అవసరం ఏమున్నది ఏ కడనున్నా ఏకాంతమే ఏకభక్తిని మదిని ఈశ్వరమై మచ్చు ఏ కడనున్నా ఏకాంతమే ఏకభక్తిని జగతి ఈశ్వరమైమనుచు దీకుని తెలిసిన దీశాలికనిక ఏకడనున్నా ఏకాంతమే అని ఒక శివ పదంలో ఎప్పుడ అనుకోనడం జరిగింది స్పురిస్తున్నది మొత్తానికి సాధన అనేది సామాన్యం కాదండి ఆధ్యాత్మిక
(58:05) సాధనలో దిగిన తర్వాత దేనికైనా తట్టుకొని నిలబడాలి ఎందుకంటే లోకంలో ఒక పెద్ద లక్ష్యం పొందడానికి చాలా కష్టపడాలి మరి దేన్ని పొందితే మరేది పొందవలసిన అవసరం లేదో అలాంటి పరమ లక్ష్యమైన పరమాత్మని పొందాలిఅంటే అంటే దానికి ఎంత ధీరత్వం ఉండాలో చెప్తున్నారు కొండ మీద ఇల్లు కట్టుకొని మృగాలకు భయపడితే ఎలా కడలి వడ్డున ఇల్లు కట్టుకొని అలల తాకిడికి బెదిరితే ఎలా సంతనడుమ ఇల్లు కట్టుకొని గోలకు విసుక్కుంటే ఎలా లోకంలో పుట్టాక తిట్లు దీవనలు లేకుండా ఎలా అద్భుతమైన మాట లోకంలో వచ్చిన నిందలు ఉంటాయి నిష్టూరాలు ఉంటాయి వాడికి చలించపోకూడదండి కొండ మీద
(58:44) ఇల్లు కట్టుకుంటే మృగాల భయం తప్పదు కడలి వడ్డున ఇల్లు కట్టుకుంటే అలల తాకడి తప్పదు సంత సంతానడుమ ఇల్లు కట్టుకుంటే గోల తప్పదు లోకంలో పుట్టాక తిట్లు దీవనలు రెండు తప్పవు ఇది తెలుసుకోవాలి ఇక్కడ నిందలు ఉంటే ప్రశంసలు ఉంటాయి రెండిటికీ చరించకూడదు అని చెప్పడం లోక లక్షణం అదయ్యా ఎందుకంటే సముద్రం ఒకటి ఇల్లు కట్టకుండా అలా తగలకుండా ఉంటుందా లోకంలో ఉంటే నిందలు స్తుతులు రెండు ఉంటాయి ఎంత చక్కగా చెప్పిందో చూడండి అంటే జీవితంలో ప్రయాణించేవాడు ముందుకు వెళ్ళేవాడు ఎలా ఉండాలి అంటే నిందలకి భయపడకూడదు బెదిరిపోకూడదు ప్రశంసలకు పొంగిపోకూడదు అది గమనించుకోవాల్సిన అందమైనటువంటి విషయం
(59:22) అదేవిధంగా సాకార నిరాకారాల గురించి ఒక గొప్ప మాట అనది గట్టి నెయ్యి పల్చని నెయ్యికి తేడా ఉందా అయ్యా దీపానికి దీప్తికి భేదం ఉందా అయ్యా లింగానికి ఆత్మకు భిన్నత్వం ఉందా అయ్యా అంటే ఆత్మకి శివునికి అని చెప్పడం అదేవిధంగా సాకార నిరాకారాల కూడా దీన్ని నిర్ణయించవచ్చండి నా అంగమును శ్రీ గురు మంత్రము చేసి చూసినప్పుడు అద్భుతమైన మాట ఇక్కడ అంగం అంటే శరీరం నా శరీరాన్ని శ్రీ గురు మంత్రము చేసి చూపినప్పుడు అంటే గురువు ఇచ్చిన మంత్రంతో ఈ శరీరాన్ని నింపేసినప్పుడు అంటే శరీరం ప్రత్యన మంత్రమయమైపోతే సాకారానికి నిరాకారానికి భిన్నత లేదయ్యా చెన్నమల్లికార్జున దేవుని చేరి మతిపోయిన
(1:00:04) దానిని ఏమి పలికింతరయ్యా అన్నారు అంటే శివుడి దగ్గరికి చేరి మతిపోయిన దానిని చెప్పడంలో ఇంకా లౌకికమైనటువంటి బుద్ధులు నాకు లేవు అని చెప్పడం అదేవిధంగా ఈవిడ ఇచ్చినటువంటి యోగ సంకేతాలు చాలా విశేషంగా ఉంటాయండి అందులో నీల ధరం మీద వడగళ్ళ స్తంభాన్ని నాటారు పైనున్న మాణిక్యాల ఆధారవాసానికి కుక్కం పెట్టి ఉయ్యల్లుగాడు బుద్ధిమంతుడు ఇప్పుడు మార్మిక కవిత్వం అని ఏదైతే అత్యాధునికంలో చెప్తూ ఉంటారో అలాంటి కవిత్వం చూపించింది ఇక్కడ ఆ నీలధరం అంటే ఇక్కడ చిద్భూమిక అని అర్థం ఆ చిత్ శక్తి ఏదిఉందో దాని భూమికి చేరుకోవడం నీల భూమిక అక్కడ వడగం స్తంభం
(1:00:45) మాణిక్యాలవాసం అంటే వడగళ్ళ స్తంభం అంటే అంటే భావం భావంకి అనుభూతులకి వెళ్ళినప్పుడు ఈ భావం క్రమంగా అనుభవానికి వెళ్ళిపోయి భావం పోతుందండి అందుకే వడగల్ల స్తంభంతో పోల్చారు. అక్కడ మాణిక్యాల వాసం అంటే మెరిసిపోతున్న వాసం అంటే సోహం భావంతో పోల్చారు. కొక్కెం పట్టుకు ఊయలాగే ఊయల్డేను అంటే మంత్రం పట్టుకొని కొక్కెం పట్టుకున్న మంత్రం పట్టుకొని దాన్ని అన్వయించుకున్నాను దాన్ని సాధన చేశను అని చెప్పడం అదేవిధంగా మహా ప్రవాహంలో వెళ్ళిపోతున్నప్పుడు నావికుడు ఉన్నాడు కదా అని ధైర్యంగా ఉండాలిఅన్నారు ఆ నావికుడు ఎవరు మల్లికార్జునుడే నది వేగం చూడు
(1:01:19) నావికుడా అతిగా ఉంది ప్రవాహం చూడు నావికుడా సుడిలో పడ్డాను నేను నావికుడా నన్ను పట్టుకో నువ్వు నావికుడా ఆరు కెరటాలను చూడు నావికుడా మీదిక వచ్చి పడుతున్నాయి నావికుడా వాటిని తప్పించి ఒడ్డుకు చేర్చు నావికుడా నన్ను దూరం చేయకుమా దీన్ని బట్టి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడిని నావికుడే బయటకి లాగాలి అదేవిధంగా సంసార ప్రవాహంలో కట్టుకుపోతున్నాను నువ్వు నన్ను నువ్వే బయటకి లాగాలి అని చెప్పడం ఇందులో అందమైనటువంటి భావం అదేవిధంగా కొంతమంది మంచి భగవత్ విషయాలు వింటున్నప్పుడు తలలుపుతూ ఉంటారు ఆహా ఓహో అని వాళ్ళఎవరు భక్తులు మనం అనుకుంటూ ఉంటాం
(1:01:54) ఒక్కొక్కప్పుడు భావోద్వేగం పొందుతూ ఉంటారు దీనితో వాళ్ళు గొప్ప యోగులు అనుకోవద్దు అన్నాడు ఎందుకంటే అద్భుత మాట చెప్తుందండి సర్పం నాగస్వరానికి తల ఊపితేనే ఏమిటి లోపల ఉన్న విషాన్ని బయటకు వదలకుండా పాడితే ఏమిటి వింటే ఏమిటి తనలో ఉన్న అవగణం వదలకుండా లోనెరిగి బయట మెరయు వారిని చూపయ్యా చెన్న మల్లికార్జున అద్భుతమైన మాట లోనెరిగి బయట మెరయు అంటే ముందు తనలో భగవదనుభూతిని పొంది అప్పుడు బయట చక్కటి అనుభూతిని ప్రకటించవచ్చు అంతే లోపల ఏ భగవత్తత్వము గాని సుగుణములు గాని సంస్కారములు గాని లేకుండా కేవలం బయటికి ఆడంబరంగా భక్తిని ప్రకటించే వాళ్ళని ఎంత
(1:02:34) చక్కగా చెప్తుందంటే నాగశ్వరానికి పాము తల ఊపిందని మురిసిపోవద్దు అదేదో పెద్ద విద్వాంసురాలు లేకపోతే రసరాలుని దాని లోపలంతా విషం ఉంది కానీ లోపల విషం వదలకుండా బయట ఎంత తలుపిన ఏం గొప్పయ్యా అందుకే అంతరంగంలో నిజమైనటువంటి భగవత్ దృష్టి లేకుండా భగవత్ అనుభూతి లేకుండా సద్గుణ సంస్కారములు లేకుండా ఎన్ని ఆడంబరము లేనటువంటి అభినయాలు చేసి ప్రయోజనం ఏమున్నది అని అంత చక్కగా చెప్పినదండి మొత్తానికి ఆమె వచనాల్లో కొన్ని చెప్పుకున్నా అదేవిధంగా యోగాంగ త్రివిధి గ్రంథంలోవి కొన్ని చెప్పుకున్నాం ఆమె రచించినటువంటి స్వరవచనాలు అంటే పదాల్లో కూడా కొన్ని మన తెలుగు భాషలోకి దించుకొని
(1:03:09) వివరించుకోనడం జరిగింది. కన్నడ వాంగ్మయంలో తొలి కవయత్రిగా కూడా ఈవిడికి పేరున్నది. అంత అద్భుతమైన వచనాలను అందిస్తూ ఇప్పుడు మనం చదువుకున్న కొద్ది వచనాల్లో ఎన్ని మెరుపులు ఉన్నాయి అత్యాధునిక భావాలకి ఏమాత్రం తీసిపోనటువంటి రచనలు ఇందులో మనం గోచరిస్తున్నాయి. అదేవిధంగా యువత కూడా గుర్తించడానికి జీవితంలో ఆటుపట్లు ఎలా తట్టుకోవాలి ధైర్యం ఎలా ఉండాలి ఇవన్నీ నేర్చుకోవాలి ఒక స్త్రీ ఒక యోగినియై ఆ కదలీవనాల్లో చేరి క్రమంగా దేహాన్ని చజించి శివైక్యం పొందింది.
(1:03:39) ఆవిడ ఇచ్చిన వచన రచనలు మాత్రం మిగిలిపోయాయి అందుకే ఒక మాట ఆవిడ గురించి చెప్తూ అంటారు భక్తులు ఆ తర్వాత అనేకమంది జ్ఞానులు మహాదేవి అక్క రాసిన ఒక్క వచనమే నిర్వచనం కాదయ్యా సిద్ధరామయ్య మొత్తానికి ఆ మల్లికార్జుని యొక్క తత్వం చెప్పాలి అంటే అక్క మహాదేవి రచించిన ఒక్క వచనమే నిర్వచనం అన్నారు నిర్వచనం అంటే వచనం లేని అర్థం కానీ ఆ వచనాలన్నీ నిర్వచనాలే అన్నారు ఇక్కడ అంటే శివతత్వానికి నిర్వచనాలే అక్క మహాదేవి వచనాలు అలాంటి అలాంటి వచనాలు ఇచ్చినటువంటి అక్క మహాదేవి తన జీవితాన్ని తన ఉపదేశాన్ని కూడా శివమయం చేసుకున్నటువంటిది ఒక మహా యోగిని ఒకవైపు యోగము జ్ఞానము తత్వము ఈ
(1:04:19) మూడింటితో మేలవించినటువంటి భక్తి కలిగినటువంటి ఒక సాహసనిత నిజమైన సాహసి ఎవరంటే భక్తుడు సాహసి జ్ఞాని సాహసి ఏ ప్రపంచం పట్ల భ్రాంతితో వదలలేక పట్టుకు వేలాడుతూ ఉంటామో దాన్ని గడ్డి పరకలా అలా వదిలివేసినటువంటి ఒక మహాయోగుని యొక్క చరిత్ర మనం తెలుసుకున్నాం ధన్యులమై
No comments:
Post a Comment