Pasumarthi Venkata Subramanyam First Interview | ఇదే నా మొదటి ఇంటర్వ్యూ అస్సలు మిస్ అవ్వకండి iD
https://youtu.be/Av9ZM93up0I?si=ODBG6a9MbM_2KxdX
https://www.youtube.com/watch?v=Av9ZM93up0I
Transcript:
(00:00) సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్బస్టర్ ఆషాడం నెంబర్ వన్ కిలో సేల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం ఎంతో మంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాము మనకు తారస పడుతూ ఉంటారు వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు నా ముందు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే సాధారణంగా ఆయన వృత్తిరీత్యా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉండి అసలు ఇది అంటే నేను బ్రతుకు తెరువు కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాను కానీ అసలు ఇంకేంటి అసలు మనం మానవ జన్మ తీసుకున్నాము అంటే దానికి అర్థం ఏంటి అసలు ఎందుకు మనం ఈ
(00:44) జన్మ తీసుకున్నాము ఈ జన్మకు సార్ధకత ఎక్కడ లభిస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఇదంతా ఆలోచించిన ఆయన అమ్మవారి గురించి తెలుసుకోవాలి అని ఇష్టంతో మొదలుపెట్టి మంత్ర ఉపదేశం మూల మంత్రాల ఉపదేశం తీసు వృత్తిరీత్య సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నారు అనింటే భక్తిగా ముక్తిని పొందడం గురించి చాలా తక్కువ ఆలోచిస్తారు. కానీ ఆయన అమ్మవారి గురించి తెలుసుకొని ఉపదేశం తీసుకొని నేను ముక్తిని పొందాలి అని ఇటు వృత్తిని బాలెన్స్ చేస్తూ ఇటు ఆధ్యాత్మిక జీవనాన్ని బాలెన్స్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు నా ముందరు ఉన్నారు.
(01:16) ఆయన ఆ శ్రీవిద్య గ్రంథ రచయిత పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు వారితో మాట్లాడి లలిత సహస్రనామాల గురించి కానియండి శ్రీవిద్య గురించి కానియండి వారు స్వతహాగా ఒక నాలుగు పుస్తకాలు కూడా రాయటం జరిగింది అసలు ఆ పుస్తకాల్లో ఏమున్నాయి రాయాల్సిన సందర్భాలు ఎందుకు వచ్చాయి ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(01:38) నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నానమ్మ మొదటి ఇంటర్వ్యూ అంట మీరు నేను మీతో చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఈ మధ్యకాలంలో మీ అంత వయసు అంటే దాదాపు మీకు 75 ఇయర్స్ 77 ఇయర్స్ అని చెప్పి నిజంగా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంత ఏజ్ ఉన్నవాళ్ళని ఈ మధ్యకాలంలో చూడడం చాలా తక్కువగా ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు కాస్త డివైడ్ అయిపోయి పెద్దవాళ్ళ ఊర్లో ఉండటము అక్కడి వరకే చిన్న కుటుంబం వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉండే విధానమే ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యలో మీలాంటి వాళ్ళు చెప్పే విషయాల్లోంచి మనం మంచి చెడులు నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది కానీ
(02:14) వాటికి దూరమయ్యాం. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అలాంటి విషయాలన్నీ కూడా మీతో తెలుసుకోవచ్చు అనే ఆనందం నిజంగా అయితే ముందుగా మీ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మన ప్రేక్షకులందరికీ మీ గురించి కూడా తెలియాలి కదా అందుకని మీరు 19 ఏళ్ల వయసులోనే మీరు ఆల్రెడీ అప్పటికే ఉద్యోగంలో ఉండి అమ్మవారికి సంబంధించిన మంత్రాలు ఇవన్నీ కూడా ఒక ఐదు మంత్రాలు ఉపదేశం తీసుకున్నారు అని చెప్పి విన్నాను.
(02:39) సాధారణంగా ఊళ్ళల్లో విలేజ్లో ఉన్న వాళ్ళకి అక్కడ వాళ్ళ వ్యవసాయ పనులు వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ లేదు అంటే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ఇదే ఆలోచన ఉంటుందే తప్ప మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక మార్గంలోకి వెళ్ళాలని ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. మీకెందుకు ఈ ఉపదేశం తీసుకోవాలనిపించింది నేను వృత్తి యొక్క ఉపాధి కోసం విజయనగరం జిల్లా గరివిడి దగ్గర శ్రీరామనగర్ అని ఒక ఫ్యాక్టరీ పేకర్ అంటారు దాన్ని ఆహా అక్కడ ఉద్యోగాన్వేషణలో కొండా రామనాథరావు గారు ఆ ఫ్యాక్టరీలో ఒక ఆఫీసర్ హమ్ ప్రొడక్షన్ కంట్రోలర్ ఓకే వారి ఇంటికి వెళ్తే వారి ద్వారా ఉద్యోగం
(03:19) లభిస్తుంది అని చెప్పి నన్ను కొందరు స్నేహితులు ప్రోత్సహించారు వారి ఇంటికి వెళ్ళాను ఆ రోజున ఎవరున్నారో ఇంట్లో ఎవరున్నారో నాకు తెలియదు కానీ కొండా రామనాథరావు గారి భార్య మ్ ఆడ భార్య అక్కడ కూర్చున్నారు ఇంకెవరితోటో మాట్లాడుతున్నారు. నేను వీళ్ళని నమస్కారం అండి అని చెప్పాను. నా మొగం చూస్తూ ఎవరు నాయనా నువ్వు అన్నారు నాకు ఉద్యోగం కావాలి మీ ఇంటికి రామనాథరావు గారిని కలవమన్నారు వారిని కలవడానికి వచ్చాను ఓకే అసలు నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావని చదువు పూర్తి చేసుకున్నాను చదువు అంటే అప్పటికి మెటివలేషన్ే ఓకే చదువు పూర్తి చేసుకున్నాను అందుచేత నాకు
(03:57) ఉద్యోగం కావాలి అంటే మా ఇంట్లో ఉండిపోమన్నారు. హమ్ మరి ఎందుకు ఉండిపోమన్నారో నాకు తెలియదు కానీ మరి ఏమిటి అక్కడ వెనకాల ప్రేరణ ఏ దైవం యొక్క ప్రేరణో గాన ఆ నేను ఉండిపోయాను వాళ్ళ అడగగా ఆ వారి ఇంట్లో చిన్న సంచితో వెళ్ళాను హమ్ కట్టుకోవడానికి రెండు జతల బట్టలు అది ఉండిపోయాను ఆ రోజు వారి ఇంట్లో భోజనం చేశాను రాత్రి అక్కడే వారు నాకు అన్నీ ఏర్పాటు చేశారు పడుకోవడానికి అది కంపెనీ ఇచ్చిన ఇల్లు కొంచెం పెద్దది ఆహా తెల్లవాసం లేస్తే మ్ 88 ఏళ్ళ వ్యక్తి ఒకాయనరెండున్నరకి లేచి ఆసనాలు వేసుకుంటున్నారు.
(04:38) ఆయన ఎవరు అంటే తర్వాత తెలిసింది కొండా రామనాథరావు గారి తండ్రి ఒక అడ్వకేట్ తర్వాత ఆయన కుర్తాళ మౌన స్వామి వారు 1948 లోనే ఆయన దగ్గర శిశరీకం పొందారు. ఓ ఆయన శ్రీవిద్యోపాసన అంతా మొత్తం అంతా తీసుకున్నారు. ఆయన మొత్తం కంప్లీట్ గా సాధన చేస్తుండేవారు. ఆయనరెండున్నరకి లేచేటప్పుడు నేను ఆయన పక్కనే ఉన్నాను కూర్చున్నాను ఆయన ఏం చేస్తున్నారు అన్ని అబ్సర్వ్ చేశను.
(05:03) ఆరెండున్నర నుంచి ఇంచుమించుగా నాలుగు గంటల వరకు ఆసనాలు తలవంటివన్నీ చేసుకొని నాలుగు గంటలకు స్నానం చేసి వెనక అతల మామూలుగా దేవుడి గది వంటిల్లు ఉన్నాయి అక్కడ అమ్మవారి దగ్గర కూర్చున్నారు. అమ్మవారి దగ్గర కూర్చొని ఇక్కడ ఆయన యొక్క అనుష్టానం ఇవన్నీ ప్రారంభించారు అప్పుడు నాకు తెలిసింది నేను ఎక్కడికి వెళ్ళాను అప్పుడే తెలిసింది ఎక్కడికి వెళ్ళాను అంటే సాక్షాత్తు అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళాను.
(05:27) ఉమ్ సరే ఈ రకంగా ఆ రకంగా వాళ్ళ ఇంట్లో ఉన్నాను నాకు మంచి మంచి ప్లేస్ే దొరికింది ఒక దైవ సన్నిధి దొరికింది. ఉద్యోగం ఇప్పిస్తానుని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. అంటే ఇక్కడ నేను అప్పుడు ఊహించాను అప్పుడు చిన్న వయసు నాకు తినడానికి దొరికింది ఉండడానికి దొరికింది దేవుణని ప్రార్థించుకోవడానికి దొరికింది అని సంతోషించుకున్నాను. అంటే భుక్తి ముక్తి అని నాకు అంత గొప్ప లాంగ్వేజ్ నాకు రాదు.
(05:48) ఆ అప్పుడు వారు ఏం చేశరంటే ఇలాగ కొన్నాళ్ళ పాటు ఖాళీగానే ఉన్నాను వారికి ఏదైనా చిన్న చిన్న సహాయం చేస్తుండేవాడిని ఒకరోజుని కొండా ఆయన ఆయన భార్య ఎవరైతే ఆసనాలు వేసుకున్నారో కొండా కోటయ్య గారు ఆయన భార్య కూడా ఆవిడకి కూడా దాదాపు 80 80 ఏళ్ళు ఉంటాయి. ఓ ఆవిడ కిందన కూర్చున్నారు కింద మామూలుగానే కూర్చున్నారు మనం కూర్చుని ఈ రోజున కూర్చులేము అటువంటి కిందనే కూర్చున్నారు దా ఇలా రా అని తగ్గట్టారు.
(06:18) చెపించిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకుంటావా అన్నారు నమస్కారం చేసుకున్నారు నమస్కారం చేసుకు అలాగే వారి వెనకాతల ఆయనకి ఆయన అగ్ని కార్యం చేసేవారుహ ఆ టైంలోనే మనము తెలవార్జం లేసి బ్రాహ్మణులు అంటే అగ్నికార్యం చేయడం వైసుదేవం ఇలాంటివన్నీ చేస్తుంటారు. అంటే హోమమా అగ్ని కార్యం అంట హోమ అందులో హోమం చేయడం అగ్నికార్యం అంటారు.
(06:36) ఆహ తర్వాతను వైశవదేవం కూడా చేస్తారు. సంధ్యావందనం ఇలాంటివన్నీ చేసుకొని అమ్మవారికి కూడా సేవించుకుంటారు. హమ్ నేను అన్నీ చూసిన తర్వాత ఆవిడ పిలిచారు ఆవిడ పిలిచిన తర్వాత ఆవిడ వెనకాతలే కూర్చుంటూ ఆవిడ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూంటే ఏదో వినివ అది అది పారాయణ ఏమిటా అని కూడా నాకు తెలిసేది కాదు అప్పట్లో ఆయన కూడా అంత 88 ఏళ్ల వ్యక్తి కూడా నా పక్క అలా చూస్తూ నాతో మాట్లాడుతూ పక్కనే కూర్చోపెట్టుకునేవారు క్రమంగా ఏమైందంటే ఓరోజున మా ఇంటి దగ్గర నేను మామూలుగా నేల మీద పడుకున్నాం మాకు దగ్గరలోనే ఒక చోట ఒక చిన్న ఇల్లు నేల మీద పడుకు పడుకుంటే తెల్లవారం
(07:14) తలుక్కొని మెరిసింది ఏమటో కళ్ళ ముందు నిద్రలోన నిద్రలోనే ఏదో పెద్ద మెరుపు వచ్చినట్టుగా అనిపించి అది అనిపించిందో లేకోతే నేను అనుకున్నానో నాకు తెలియదు. ఆహా తెల్లవా మళ్ళీ మామూలుగా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పానుంటే ఇలాగా అన్నాను ఏం లేదులే నేను నీకు మంత్రోపదేశం చేస్తాను అని మొట్టమొదటిసారిగా నాకు గణపతి మంత్రాన్ని మహా గణపతి మంత్రాన్ని నాకు ఉపదేశించారు అది రాసి ఇచ్చారు ఉపదేశించారు వారికి ఉపదేశించే హక్కు ఉంది అర్హత ఉంది కనుక నాకు ఆ గణపతి మంత్రాన్ని ఉపదేశించారు ఇది జాగ్రత్తగా చేసుకో ఇది కొంచెం ఒక వారం రోజులు చేసుకున్న తర్వాత నీకు బాలా
(07:49) త్రిపుర సుందర మంత్రం అని చెప్తాను ఆ రకంగా వారి ఇంట్లో గణపతి బాల త్రిపుర సుందరి శక్తి పంచాక్షరి చివరిసారిగా పంచదదేశి ఈ నాలుగు మంత్రాలు నాకు ఉపదేశం ఇచ్చారు వారే వారే అదే సమయంలో ఆయన కొడుకు కొండా రామనాథ రావు గారు అని చెప్పి ఉద్యోగం కోసం వెళ్ళారు కదా ఆయన ఫ్యాక్టరీలో ఇంటర్వ్యూ తీసుకెళ్ళారు. ఉపదేశం అయిపోయిన తర్వాత ఉపదేశం ఇది ఇది ఇది మామూలే ఇది జరుగుతుంది తీసుకెళ్ళారు అక్కడ ఆయన ఏం చేశరంటే మామూలుగా ఇంటర్వ్యూ జరిగింది ఆ ఇంటర్వ్యూలో కూడా కొంచెం నాకు తెలిసిన ఆ వయసుక తెలిసిన రకంగానే నేను ఆన్సర్ చేశను వాళ్ళకి నచ్చింది నాకు ఉద్యోగం ఇచ్చారు.
(08:30) అంటే అక్కడ భుక్తి ఇక్కడ వీరి దగ్గర ముక్తి నాకు రెండు కూడా సమకూరేయి కనుక అలా కొన్నాళ్ళు ఉన్నాను. హమ్ అప్పటికి వారు ఏం చేశారంటే ఐబిఎం వారి కొన్ని మిషన్స్ అంటే ఆ రోజు పంచికా డేటా ప్రాసెసింగ్ అంటారు. ఆహ అది అకౌంటింగ్ పర్పస్ ఆ కంపెనీ తెచ్చుకుంది. ఓకే ఓకే అద్దకి అవి రెంట్ కి తెచ్చుకుంటారు. ఆ రోజుల్లో ఐబిఎం రెంట్ కి ఇచ్చేది హైర్ బేసిస్ మీద ఆ డిపార్ట్మెంట్ లో ఆయన డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గా హమ్ వాళ్ళే అపాయింట్ చేశారు ఆ కంపెనీ వాళ్ళే.
(09:01) ఆయన నన్ను ఏం చేశారంటే క్లార్క్ గా నన్ను తీసుకున్నారు ఆ డిపార్ట్మెంట్ లోకి ఆహ ఆ తర్వాత ఏమైందంటే నన్ను అంతటి నేనే అప్పటికి కలకత్తా ఐబిఎం తోటి కొంచెం చిన్న పరిచయం ఏర్పడిది ఆ ట్రైనింగ్ అయితే బాగుంటుంది అని చెప్పి యూనిట్ రికార్డ్ మిషన్ ఆపరేటర్ కోర్స్ మ్ ఈరోజు దాన్ని ప్రోగ్రామర్ అంటారు. ఓ ఓకే ఓకే కంట్రోల్ ప్యానల్ లో వైరింగ్ డిఫరెంట్ రిపోర్ట్స్ కి వైరింగ్ చేయడం ఇలాంటివన్నీ కంట్రోల్ ప్ాన్ లో వైరింగ్ ఉండేయి ఆరోజు ఓకే ఆ రకంగా నేను ఆయన ద్వారా ఆ కంపెనీ స్పాన్సర్షిప్ే కలకత్తాలో 1972 లో నేను ఐబిఎం వారి దగ్గర ట్రైనింగ్ అది నా సాఫ్ట్వేర్ యొక్క అంటే
(09:37) ఈ కొండా రామనాథరావు గారు నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి అడుగు ఇచ్చారు అడుగు పెట్టించారు ఆయనే నాకు ఈ కంట్రోల్ ప్యానల్ వైరింగ్ ఇవన్నీ కూడా శ్రద్ధగా అక్కడ ట్రైనింగ్ అయింది చూసా అప్పుడు నాకు ఏమైందంటే అనుకోకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవాలో హమ్ ఈ వర్క్ తోటి నాకు అక్కడ ఇంటర్వ్యూ వచ్చింది. ఓ అప్పటికి నేను మెటిలేషన్ ఓకే అయినప్పటికి నాకు కొంచెం ఎంతమంది 75 మంది దాదాపు ఇండియా నుంచి అందరూ ఇంటర్వ్యూ కి వచ్చారు.
(10:04) కేరళా నుంచి ఒకతను ఆంధ్రప్రదేశ్ నుంచి నేను గోవాలో ఒక అబ్బాయిని మొత్తం ముగ్గురు అబ్బాయిలని తీసుకున్నారు. మేము ముగ్గురు అలా కంటిన్యూ దాదాపు నాలుగు సంవత్సరాలు వర్క్ చేశను అక్కడ అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి నేను మెడ్రాస్ వచ్చేసాను. ఓకే సాఫ్ట్వేర్ సర్వీసెస్ లో క్మియో సాఫ్ట్వేర్ సర్వీసెస్ లో అక్కడ డేటా ఎంట్రీ అప్పటికి డేటా ఎంట్రీ సిస్టం వచ్చేసింది.
(10:26) పీసలు కూడా వచ్చాయి. అప్పుడు నేను అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా చేరాను.హ చేరినప్పుడు ఏమైందంటే జైపూర్ షుగర్ కంపెనీ వారి యొక్క హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది. ఆ వారి ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే వెస్ట్ గోడావరిలో ఉంది. హమ్ వాళ్ళకి ఏమైందంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాల్సి వచ్చారు. ఓ పీసల మీద డేటా ఎంట్రీ ఆపరేటర్ నన్ను తీసుకున్నారు. మ్ నేను ఇక్కడికి వస్తే నేను ఒక్కడినే ఉమ్ కనుక నాకు అప్పటికే దాదాపు ఇంచుమించుగా 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండడం చేత అన్నాను ఆ డిపార్ట్మెంట్ కి మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కావచ్చు ప్యూర్ కావచ్చు క్లార్క్ కావచ్చు అన్ని ఆ హోల్ అండ్ సోల్
(11:04) నన్నే చేశారు. ఓకే నన్నే చేసి నాకు తెలిసున్న పరిచయం తోటి ఈ కొండా రామనాథరావు గారు తీసుకున్న శిక్షణ తోటి ఆ డిపార్ట్మెంట్ డెవలప్ చేసి 10 మంది స్టాఫ్ మెంబర్స్ వచ్చే స్థితికి నేను తీసుక డెవలప్ చేసి ప్రోగ్రామింగ్ కూడా నా అంతటి నేను మ్ ఆ కంపెనీకి వచ్చిన ప్రోగ్రామర్స్ ద్వారా నేను ప్రోగ్రామింగ్ పికప్ చేశను అది నాకు ప్రోగ్రామింగ్ కంప్యూటర్ లో అప్పట్లో డిబేస్త ప్లస్ ప్రోగ్రామింగ్ హమ్ ఆ తర్వాత బేస్ రిప్రెస్ నుంచి పిఎల్ఎస్క్యూఎల్ d2k తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ డాట్నెట్ ఎస్క్యూఎల్ సర్వర్ సి షాప్ అని ఈ లెవెల్ వరకు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎదుగుతూ
(11:47) వచ్చాను. ఓకే ఓకే 2017 లో హమ్ నాకు స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చింది. హమ్ అప్పుడే కొనుక్కున్నా అంతవరకు కొనుక్కోలేదు. ఆహా స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను గనుక కొంచెం మంచి విషయాలు చెప్పాలి అని చెప్పి ఏం చేశానుంటే లలితా సహస్రనామ పుస్తకం తీసి ఒక్కొక్క నామానికి మ్ నేను చిన్న చిన్న సంక్షిప్తార్థాలతోటి కొంచెం కొంచెం ప్రిపేర్ చేసి అందరికీ పంపిస్తూ క్రమంగా దాని వ్యాఖ్యానం కింద రాసుకుంటూ వచ్చాను ఓకే అంటే ఎందుకు వచ్చింది మీకు ఆలోచన మంచి విషయాలు అందరికీ చెప్పాలి మ్ WhatsAppట్ లో మెసేజ్లు పంపించాలి.
(12:20) రకరకాల మెసేజ్లు వస్తూ ఉండేవి. హ నేను ఒక మంచి పని చేయాలని చెప్పి లలితా సహస్రమ రోజు ఒక రెండు నామాలకి మ్ నాకు అప్పటికే కథలు రాయడం డ్రామాలు రాయడం పద్యాలు రాయడం పద్యాలు రాయడం కొండా కోటయ్య గారి ద్వారానే నేర్చుకున్నాం ఎవరైతే మంత్రాలు నేర్పారు అలాగే కథలు రాయడం డ్రామాలు రాయడం నాకు మొదటి నుంచి అలవాటు రాస్తూ ఉండేవారు వ్యాసాలు ఎప్పుడు రాస్తూ అంటే ఎటువంటి కథలు ఎటువంటి ఎటువంటి కథలు అంటే అవి నీకామం పాపం జానకి సరోజోపాఖ్యానం ఊహాహర్ణ్యం అంటే ఇవి దేని నుంచి బేస్ చేసుకొని రాసే ఇవి దేనినుంచి అంటే నేను ఊహించ ంచుకుంటూ ఆంధ్ర ప్రభకి ఆంధ్ర పత్రికకి
(12:54) వాటికి పంపిస్తుండేవాడి నేను ఊహించుకొని రాసేవాడిని ఒక సంఘటన ఊహించుకో ఒక జీవితాన్ని ఊహించుకొని రాస్తుండేవాడిని ఓకే ఓకే అలాగే డ్రామా రాజా పురుషోత్తమ ఆ డ్రామాలో నేను పద్యం రాస్తే మా గురువు గారు నాకు పద్యాలు కరెక్ట్ చేసేవారు రాజా పురుషోత్తమ అలెగ్జాండర్ కి పురుషోత్తముడికి మ్ ఇలాగ నేను ఏమైందంటే ఆ రచన నాకు ఆ రచనా వ్యాసంగంలో కొంచెం చెయి తిరిగి ఉండడం చేత ఈ నామాల మీద కొంచెం పట్టు పట్టు వచ్చిన చేత ఎలా రాయాలో ఏ పద్ధతిలో రాయాలో అంటే వ్యాసాలు రాయడం ఉపోద్గాతం ఎలా రాయాలి దాన్ని ఎలా ముగించాలి ఎలాగ మనం అందరికీ చెప్పాలి అనే ఒక ఐడియా మీద నేను చేశనంటే లలితా
(13:31) సహస్రనామ స్తోత్రం రాసుకుంటూ వచ్చాను ఇప్పుడు అంటే ఆల్రెడీ నామాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే మీరు రాసిన ప్రత్యేకత ఏంటి దాంట్లో ప్రత్యేకించి మీరు ఎలా రాశరు ప్రత్యేకత అంటే నేను అప్పటికే తెలుసుకున్నది ఏంటంటే లలితా సహస్ర వసిన్యాది వాగ్దేవతలచే వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి అనేవాళ్ళు వీళ్ళు వసిన్యాది వాగ్ దేవతలు ఆ అమ్మవారు వీళ్ళని పిలిచి నామాలు రాయించుకుంది.
(13:58) అంటే అమ్మవారిని చూసి వర్ణించిన వాళ్ళా రాసిన వాళ్ళా వీళ్ళు వాళ్ళే రాశారు ఓకే అంటే వీళ్ళు ఎవరు అమ్మవారి యొక్క అంశ అంశ శ్రీ చక్రాన్ని మనం తీసుకుంటే శ్రీ చక్రంలో ఏడవ ఆవరణ ఖడ్గమాల ప్రకారం సర్వరోగహార చక్రం అంటారు. ఆ సర్వరోగహార చక్రంలో వీళ్ళు వసిన్యాది వాగ్దేవతలు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌళిని అనేవాళ్ళు రహస్య యోగినిలు ఈ రహస్య యోగినులని అమ్మవారు పిలిచి మ్ నా నామాలు రాయండి ఈ మొత్తం 14 లోకాల్లో జపాలు తపాలు ప్రస్తుతం అయితే చేస్తున్నారో ముందముందు చేయలేకపోవచ్చు రాను రాను జనజీవన ఎలా ఉంటుందంటే అంతా కంప్లీట్ గా త్వరిత గతిని ముందుకు
(14:56) వెళ్ళిపోవాలి ఎప్పటి అక్కడ భోజనం చేయడం అక్కడ ఉద్యోగానికి పారిపోవడం ఇలాగ ఉంటుంది ఉరుకులు పరుకులు ఉరుకులు పరుకులు ఉరుకులు పరుగులు జీవితం గడపవలసి వస్తుంది. ఇలాంటి గడపం వస్తున్నప్పుడు నామ రాను రాను కలియుగం ప్రారంభంలో ఇవన్నీ మరిచిపోయే పరిస్థితి వస్తుంది. హమ్ కనీసం ఒక నామాన్ని స్మరణ చేస్తే మ్ చాలు వారికి ముక్తి లభిస్తుంది.
(15:21) తర్వాత నా నామాలు నాకు చాలా ఇష్టము. మ్ ఎవరైతే వీటిని నామాల్ని తో నన్ను స్తుతిస్తారో దానివల్ల నేను చాలా సంతోషపడి వారికి ముక్తిని ప్రసాదించుతాను. హమ్ అని చెప్పి అమ్మవారు ఏం చేసిందంటే ఈ 14 లోకాల్లోనే అందరి కోసం కూడా మ్ ఆవిడ తన నామాలు రాయమని తన అంశలోని అంటే తనలోనే ఒక చక్రం ఉంది సర్వరోగహర చక్రం అంటే ఏడవ ఆవరణ ఆ ఏడవ ఆవరణలోనే ఈ ఎనిమిది మందిని పిలిచి అడిగింది వాళ్ళు వాగ్ దేవతలు ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలకు వాళ్లే దేవతలు వాళ్లే ముఖ్య దేవతలు దేవతలు ఇంకా ఉన్నారు దేవతలు కానీ వీళ్ళు ఎనిమిది మందికి ఎనిమిది గ్రూపులు ఆ నుంచి అహ వరకు క నుంచి
(16:12) ఇన్ వరకు చ నుంచి ఇణ వరకు ట నుంచి నా వరకు త నుంచి నా వరకు ప నుంచి మా వరకు యర లవ శేష స హ లక్ష అని రెండు గ్రూపులు మొత్తం ఎనిమిది గ్రూపులకి ఎనిమిది మంది వసిన్యాది ఈ అక్షరాలు ఏంటండి మీరు చెప్పినయి సంస్కృత అక్షరాలు మనం మన నిత్యం రాసి అంటే వీటికి దేవతలకు సంబంధం ఏంటి సంబంధం ఉంది ఏంటి ఆ సం అమ్మవారే మాతృకా వర్ణ రూప ఆ ఈ అక్షరాలే కదా మనం పలుకుతున్నాం అవును ఈ అక్షరాల కూర్పే కదా మనకు మాటలు వస్తున్నాయి ఈ అక్షరాల కూర్పే కదా సకల గ్రంథాలు వెలుబడుతున్నాయి కనుక వీళ్ళందరూ కూడా అక్షర దేవతలు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉంది అమృత ఆకర్షణి ఇంద్రాణి ఈశాని
(16:55) కాళరాత్రి ఉమ్ అంటే క ఖగ ఇలాగా 51 సంస్కృత అక్షరాలుగా అందుకే అమ్మవారిని మాతృకా వర్ణ రూపిణి అని కూడా అన్నారు. వీళ్ళు అది దేవతలు ఈ అది దేవతలకి ఒక్కొక్క సమూహానికి మామూలుగా చెప్పుకోవాలి గ్రూప్ గ్రూప్ ఆ నుంచి అహ వరకు ఒక గ్రూపు కానుంచి ఇలాగ ఈ ఎనిమిది గ్రూపులకి వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌళిని అని వీళ్ళు ఎనిమిది మంది ఎనిమిది గ్రూపులకి చీఫ్ లీడర్స్ హెడ్ ముఖ్య దేవతలు ఇంకా చెప్పాలంటే వసిని, కామేశ్వరి, మోదిని అంటే మన కంఠంలోనూ పెదవుల్లోనూ దంతాల్లోన అంగుళలోనూ నాలిక నాలుక మీద మాట బయటకి వచ్చే విధానం తర్వాత లోపల పలికే విధానం
(17:44) బయటకి వచ్చే విధానం ఇలాగ ఈ ఎనిమిది మించి కూడా వీళ్లే అంటే మనం పలికే శబ్దం మనం పలికే శబ్దాలన్నీ కూడా వసిన్యాది వాగ్ దేవతల యొక్క అనుగ్రహం ఉంటే బాగా మాట్లాడతాం లేకపోతే అడ్డమైన మాటలతోటి దూషిస్తూ ఉంటాం. ఇప్పుడు మొత్తానికే మాటలు రాని వాళ్ళకి వీళ్ళ అనుగ్రహం లేదుఅని అనుగ్రహం లేదు అనుగ్రహం లేకపోబట్టి వాళ్ళకి మాట కూడా మాట్లాడలేకపోతారు ఆ రకంగా అందుచేతను మాటలు అనుగ్రహం ఉంటేనే మంచి మాటలు వస్తాయి.
(18:14) ఉమ్ అనుగ్రహం లేకపోతే రకరకాల మాటలు ఏవేవో వస్తుంటాయి అవునువవును అలా అన్నమాట అలాగా అటువంటి వాగ్దేవతలను పిలిచి అమ్మవారు ఏం చేయించంటే నా చక్రం గురించి నా తత్వం గురించి మీకు బాగా తెలుసు కనుక మీరు నా నామాలు రాయండి అన్నారు అమ్మవారు చెప్పి అమ్మవారు ఏం చేసిందంటే వాళ్ళ చేత నామాలు వ్రాయించింది. అంటే ఇది లోక కళ్యాణం ఒక రకంగా లోక కల్యాణార్థము అంటే ఇప్పుడు మనం యాగాలు హోమాలు ఇవన్నీ ఎలా చేస్తామో అమ్మవారే లోక కళ్యాణం కోసము మ్ తన నామాలు రాయించుకుంది.
(18:48) ఎందుకు రాయించుకుంది తనని ఎంత పొగిడితే ఎందుకంటే ఆది పరాశక్తి మ్ ఆవిడే మూలము ఎలాగా ఆది అంతము లేనిది. మొదటినుంచి కలియుగం సృష్టికి ముందు సృష్టి తోటి సృష్టి తర్వాత కూడా ఆవిడే ఉంది. కానీ సృష్టి స్థితి లయకారకులు అని చెప్పి త్రిమూర్తుల గురించి చెప్తున్నారు ఆ వాళ్ళని వాళ్ళకి ఆ కార్యక్రమాలు నిర్వహి ఏర్పాటు చేసింది కూడా ఈవిడే ఓ అది పరాశక్తి అంటే శక్తి మూలం శక్తి శక్తే మూలం ఇప్పుడు శక్తి అంటే మనమైతే లలిత అమ్మవారిగా అంటే స్త్రీ దేవతగా మాట్లాడుకుంటున్నాం కానీ శక్తికి మగ ఆడ అనేది ఉంటుంది అంటారండి శక్తి శివశక్తి ఐక్యం అన్నారు కదా
(19:31) మ్ ఎవరు సాక్షాత్ పరమేశ్వరుడు అక్కడ ప్రేరణ ఉంది మ్ ప్రేరణ పొందేవాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు శివశక్తి ఐక్యము శివునికి కూడా అమ్మవారే జ్ఞాన శివజ్ఞాన ప్రదాయిని మ్ అలాగే శివ స్వాధీన వల్లభ ఆయన దగ్గర ఆయన స్వాధీనం చేసుకునేది కూడా ఆవిడే అంటే ఇప్పుడు సాధారణంగా వాడుక భాషలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు శివుడాజ్ఞ లేందే చీమన కుట్టదును అంటే ఈయనకు ఆజ్ఞ ఇచ్చే ఆవిడ ఆవారా ఓకే ఈయన మనకు ఆజ్ఞని ఇస్తే ఆయనకు ఆజ్ఞ ఇచ్చిన వీరిద్దరు వీరిద్దరు ఒకరినొకరు వీరు అంటే ఈవిడ ఆవిడ ప్రత్యేకించి ఏమి లేరు లేరు అందుకే అర్ధనారేశ్వర స్వరూపం మీరు అలా అడిగారు కనుక
(20:20) ఈ తయారు చేసి ఓ ఇది మీరే తయారు చేశరా ఆహ అర్ధనా పరమాత్మ 14 లోకాలు సర్వం శివ శక్తి ఐక్యము శివశక్తి ఐక్యము ఓ అంటే అందుకే అంటారు కదా పార్వతీ పరమేశ్వరులో ఉన్నారు మీరు మీకు నమస్కారం చేస్తున్నాము అవును అంటారు అంటే పార్వతీ అందుకనే కదా పెళ్లి అయ్యేటప్పుడు ఒక అమ్మాయి ఏం చేస్తుంది గౌర గౌరీ పూజ చేస్తుంటుంది. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఉమ్ ఈ రోజుల్లో లోక కళ్యాణం కోసం యాగాలు యజ్ఞాలు హోమాలు ఎలాగైతే చేస్తుంటామో అమ్మవారు ఈ స్ఫూర్తిని ఆనాడే ఇచ్చింది.
(21:01) మ్ ఎలా చేసింది తనకోసం రాబోయే తరాల్లో రాబోయే కాలాల్లో రాబోయే యుగాల్లో హోమాలు యజ్ఞాలు యాగాలు అందరూ చేయలేరు రాను రాను ఉరుకులు పరుకులు జీవితాలు గడపవలసి వస్తుంది అటువంటప్పుడు సూక్ష్మంలో మోక్షం కలిగించాలని చెప్పి తన నామాలను అమ్మవారు రాయమని చెప్పింది ఎందుకు చెప్పింది అంటే తనే సప్తం మాతృకలలో సప్తం సప్త సప్తకోటి మంత్రాధినేత ఓ ఎన్ని మంత్రాలు మొత్తం మంత్రాలన్నిటి కూడా తానే సప్తకోటి మంత్రాధినేత సప్తకోటి అంటే ఏడు కోట్లు ఏడు కోట్ల మంత్రాలకి ఆవిడే అధినేత అన్ని ఉన్నాయా మనకు మంత్రాలు ఆ ఏడు ఏడు కోట్ల మంత్రాలని మళ్ళీ పసినీ మంత్రాలు కామేశ్వరి మంత్రాలు మోదిని
(21:50) మంత్రాలు విమల మంత్రాలు అరుణ మంత్రాలు జైనీ మంత్రాలు సర్వేశ్వరి మంత్రాలు అని మళ్ళీ ఎనిమిది గ్రూపులుగా ఎనిమిది సమూహాలుగా ఆ మంత్రాలని అమ్మవారే అంటే వసిని అంటే కొన్ని మంత్రాలు వశం కోసం పరిస్థితులు వశం చేసుకోవడం కోసం కామేశ్వరి కోరికలు తీర్చుకోవడం కోసం మోదిని ఆమోదించడం కోసం ఇలాగ ఈ సప్తకోటి మంత్రాలని ఎనిమిది సమూహాలుగా చేసి ఈ వసిని కామేశ్వరి మోదిని విమల జయిని సర్వేశ్వరి కౌళిని అనే ఈ ఎనిమిది వాగ్దేవతల చేత అవును అటువంటి మంత్రాధినేతలయినటువంటి వాళ్ళు వీళ్ళు అటువంటి సప్తకోటి మంత్రధి మంత్రాధినేత అయిన అమ్మవారు మ్ ఏం చేసిందంటే తన మీద నామాలు రాయమంది అంటే
(22:36) ఏ మంత్రం తీసుకున్నా ఏ నామం తీసుకున్న ఒక మంత్రం ఉచ్చరించినట్లే మ్ ఒక్కొక్క మంత్రంలో కూడా ఒక ఒక్కొక్క నామంలో కూడా నామ మంత్రము అవుతుంది ఒక నామం చెప్తే ఒక ప్రతి నామం ఒక్కొక్క నామ మంత్రం అవుతుంది ఎందుకని అక్కడ రాసిన వాళ్ళు ఎవరు కామేశ వా దేవతలు రాశరు అందుకని అంత పవర్ అంత అదాన్ని ఏమంటామ అంటే అంత శక్తివంతమైనవి మంత్రాలు రాయమని మ్ చెప్పింది కనుక ఈ వసిన్యాదులు అమ్మవారు చెప్పినట్టుగా రాశరు.
(23:12) ఇప్పుడు అంటే ఆవిడ అంశగా ఈ వసిన్యాది వాగ్దేవతలని ఆమె అంటే క్రియేట్ చేసి ఒక రకంగా సృష్టించి వీళ్ళతో రాపించింది వీళ్ళతోటే రాపించడానికి వెనకాల కూడా ఏదైనా ఆంతర్యం ఉందా ఉంది ఏంటండి వీళ్ళఎవరు సర్వరోగహర చక్రంలో వీళ్ళఎవరంటే రహస్య యోగినిలు వీళ్ళు వాగ్దేవతలు అంటే రహస్యంగా ఉన్నవాళ్ళనా రహస్యం అంటే రహస్య యోగినులు ఆ రహస్య యోగినులని వీళ్ళు ఎందుకు అన్నామ అంటే వీళ్ళ భావాలు వీళ్ళని మనం అనేక రకమైన భావాలు తీసుకోవచ్చు మనకి తెలియని భావాలు ఎన్నో అందులోనుంచి వస్తాయి.
(23:42) అంటే అక్షరాల్లో కూడా అమ్మవారి నామాల్లో కూడా అనేకమైన భావాలు వస్తాయి. ఒక నామం తీసుక శ్రీమాత్రే నమః అన్నాం ఆ మంత్రం వెనుక ఎన్నో భావాలు ఉంటాయి. ఇప్పుడు ఈ శ్రీమాత్రే నమః ఒక్క మంత్రం గనుక చేసుకుంటే లలిత సహస్రనామాలు మొత్తం చేసిన ఫలితం ఉంటుందా ప్రతిదానికి మనం షార్ట్ కట్లు ఊహించుకుంటూ కూర్చుంటే ఇంకా జీవితమే షార్ట్ కట్ అయిపోతుంది.
(24:05) అది తప్పు తప్పు అది తప్పనిసరి పరిస్థితిలో మనం షార్ట్ కట్ ఉపయోగించుకోవాలి తప్ప ప్రతిదానికి షార్ట్ కట్ తీసుకోవాలి అలా అయితే ఇంకా అక్క ఇంకా అక్కర్లే అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు ఏంటి తప్పనిసరి పరిస్థితి తప్పనిసరి పరిస్థితి ఏదో ఈ రోజు స్నానం చేయడం కుదరలేదు. హమ్ లేదా నేను ఎక్కడో ఏదో కార్యక్రమంలో ఉన్నాను ఎక్కడికో బయటికి వెళ్ళాను అమ్మ నేను చేసుకోలేకపోతున్నాను లేకోతే ఈ రోజు వేరే కార్యక్రమాల చేత లేతే నాకు ఆరోగ్యం బాగోలేదు.
(24:32) ఉమ్ ఇలాంటి కారణంగా అమ్మ శ్రీ మాత్రే నమః అనొచ్చు కానీ అయిందానికి కానిదానికి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చుంటే ఆవిడ కూడా ఒకడు భోజనం పిలిచి ఒక ఆయన భోజనంకి వెళ్ళాడు. ఆ పేదరాసి పెద్దమ్మ ఇంటికి ఆవిడ భోజనం పెడుతుంది ఏమని పెట్టింది నాన్న ఇదే కూర అనుకో ఇదే పప్పు అనుకో ఇదే చారు అనుకో ఇదే అది బూరి అనుకో అంది అంటే వడ్డించిన ఒక్క దాంట్లోనే పంచభక్ష పరమాన్నాల్లో అన్ని అన్ని ఒకే రూపంలో చూపించేస్తుంది అన్న అదే ఇదే ఇదే పప్పు అనుకోక ఇదే తినేసాడు ఆయన ఆ ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చేసాడు ఆడి చేతిలో 10 పైసలు పెట్టి ఇదే రూపాయి అనుకో
(25:06) ఇది 100 రూపాయలు అనుకోక ఇది ₹1000 రూపాయలు అనుకో అని చెప్పాడు. అలాగే చేస్తుంది అమ్మవారు కూడా అంటే ఫలితం మనం ఎలా చేస్తారు ఫలితం అది అన్నమాట యద్భావం తద్భవతి ఓకే అందుకని మనము ప్రతిదానికి షార్ట్ కట్ ఉందని మా గురువు గారు షార్ట్ అవు మీ గురువు గారు షార్ట్ కట్ చెప్పారు నీకు వీలు కాని పరిస్థితులు చేయమన్నారు తప్ప షార్ట్ కట్ ఎల్లవేళలా ఉపయోగించమని కాదు మ్ కానీ ఇక్కడ అమ్మవారు ఏం చేసింది సహస్రనామాలు వ్రాయించుకుంది అవును ఈ సహస్రనామాలు ఎందుకు ఉపయోగిస్తాయి మ్ ఒక్కొక్క నామం ఒక్కొక్క క మంత్రం అందుకే నేను ఏం చెప్పాను ప్రథమ నామ మంత్రము శ్రీ
(25:43) మాత్రే నమః రెండవ నామ మంత్రము శ్రీ మహారాజ్ఞేయ నమః అని ప్రతిదానికి నామ మంత్రం అని పేరు పెట్టి అన్నారు నేను నా వ్యాఖ్యానంలో అంటే ప్రతి నామము ఒక మంత్రమే మ్ ఎందుకని ఆవిడ సప్తకోటి మంత్రాధినేత అందుకన్నమాట సర్వ మంత్రాత్మిక అని ఒక నామమే ఉంది అమ్మవారికి అలాగా ఆవిడ ఏం చేసిందంటే వశయాది వాగ్ దేవతలని పిలిచి తన నామాలు రాయమంది వాళ్ళ నామాలు రాశరు రు నామాలు రాసిన తర్వాత ఒక రోజున చింతామణి గృహంలో మణిద్వీపంలో చింతామణి గృహంలో మ్ కూర్చుంది చుట్టూ కోట్లాది బ్రహ్మ కోట్లాది రూపాల్లో బ్రహ్మలు ఒక బ్రహ్మ ఒక సరస్వతి వస్తే వాళ్ళకి తృప్తి కలగదు గనుక
(26:25) కోట్లాది రూపాల్లో వచ్చారు. లక్ష్మీనారాయణులు కోట్లాది రూపాల్లో వచ్చారు. గౌరీ రుదులు కోట్లాది రూపాల్లో వచ్చారు. మహా చతుర్సష్టి కోటి యోగినీ గణ దేవతలు వచ్చారు. హమ్ తర్వాత అందరూ మొత్తం వారాహి రాజశ్యామల అమ్మవారి యొక్క బలగం అంతా అక్కడ ఆ చింతామణి గృహంలో సమావేశం అయ ఉంటే మ్ అంతవరకు ఈ లలితా సహస్రనామాలు అనేవి ఎవరికీ తెలియని పరిస్థితిలో అమ్మవారు ఒక చిరునవ్వు చూస్తూ అక్కడే కూర్చున్న వసిన్యాది వాగ్ దేవతల్ని నేను చెప్పిన పని ఏం చేశారు అన్నట్టుగా వారికి ఒక సౌజ్ఞ ఇచ్చింది.
(27:03) ఏం పని చెప్పారు నామాలు రాయమంది ఆ వెంటనే వాళ్ళు లేచారు నిలబడ్డారు ముక్త కంఠంతో ఒకే కంఠంతో శ్రీమాతా అన్నారు చెప్పడం మొదలు పెట్టారు ముందు ఏమన్నారు శ్రీమాతా శ్రీ మహారాజ్ఞే శ్రీమత్ సింహాసనేశ్వరి రాజాధిరాజ రాజమార్తాడ రాజ వైభోగ అని చెప్పి రాజులు వస్తుంటూ అంటుంటారు కదా అవును అలాగే ఇక్కడ అమ్మవారు ఏం చేశారంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనే ేశ్వరి ఇంకేముంది ఆవిడ ఒక్కసారి ఆవిడ ఉబ్బి తబ్బిబ్బి అయిపోయింది హమ్ చూస్తోంది హమ్ నవ్వుతోంది ఇంకా ఏం చెప్తారో అని ఆ చిదగ్నికుండ సంభూత నువ్వు ఇలా పుట్టావమ్మా ఎక్కడినుంచి పుట్టావు చైతన్యాగ్లో నుంచి
(27:50) పుట్టావమ్మా ఎందుకు పుట్టావమ్మా దేవకార్య సముద్యత ఎందుకు పుట్టావు దేవతల యొక్క వారి యొక్క బాధలను తీర్చడానికి పుట్టావమ్మా మ్ ఇంకా అక్కడి నుంచి ఆవిడ యొక్క స్థూల రూపాన్ని ముందు వరించను అలా ఉంటావమ్మా ఇలా ఉంటామా అని కళ్ళు ఇలా ఉంటాయి నీ ముక్కు ఇలా ఉంటుంది ఎలాగా మ్ చతుర్బాహు సమన్విత రాగ స్వరూప పాశార్ధ్య క్రోధాకారాంకుసోజ్వల మనోరుగుపేక్షు కోదండ పంచతన్మాతసాయక నిజాలన ప్రభాపూర్ మధ్యత బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కజ కురువింద మణిశ్రేణి ఇవన్నీ పొగుడుతున్నారు ఈ శిరోజాలమ్మ శిరోజాల యొక్క వాసన మల్లె పుష్పాలు ఇవన్నీ తీసుకొని వాటి వాసన చెప్పుకుంటున్నాయి.
(28:33) ఆహ ఈ ముక్క ఎలా ఉంది సంపంకి మొగ్గలా ఉంది అప్పుడే ఇచ్చిన సంపంగి మొగ్గలా ఉంది. ఈ కళ్ళు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి చేపలు మ్ చేప పిల్లల్లో ఉన్నాయి ఎలాగా ఆ ముఖచంద్ర కళంక మృగ విశేష వదనస్మరమాంగ వక్త్రలక్ష్మీ పరివాహచలన్ మీనాభలోచన అమ్మవారి యొక్క సౌందర్యమైన ఈ ముఖంలో ఆ ప్రవాహంలో భక్తలక్ష్మి పరివాహ చలన్ మీనా చేప పిల్లలు కదులుతున్నట్టుగా ఉన్నాయట ఆ కళ్ళు అబ్బా ఎంత మంచి వర్ణన భక్తలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ అప్పుడే ఇచ్చిన సంప నీ ముక్కమ్మ సంపంకి మొగ్గలా ఉందమ్మా అంటాం మనం అలాగే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణం అమ్మ నీ
(29:26) ముక్క ఎలా ఉందంటే శుక్ర నక్షత్రం కన్నా అంటే నక్ష నక్షత్రాలన్నిటికన్నా కాంతిమైందని శుక్ర నక్షత్రం కన్నా ఇంకా దేదదిప్యమానంగా ఇంకా కాంతులు తారాకాంతి తిరస్కారణ నా సావరణ వాసన కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర నీ చెవులు ఎలా ఉన్నాయి కదంబ పువ్వులు అంటే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే కదంబం అంటే కదంబ పుష్పాలు పుష్పం ఈ కదంబ పుష్పాలు ఇక్కడ గుర్తులు ఉన్నాయట కదంబ మంజరీ క్లుప్త కర్ణపూరం తాటంక యుగభత సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఇక్కడ అమ్మవారికి తాటంకమ్మలు తాటంకమలు చెవు దుద్దులు తాటంకయుగులీభూతపుడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభాలకపూ ఈ రెండు ఎలా
(30:10) ఉన్నాయంటే ఒకటి అద్దంట ఒకటేమో పద్మరాగ మణిలాగా నున్నగా ఎలా ఉన్నాయఅంటే పరమేశ్వరుడు తన ఈ ఎందు తన ముఖాన్ని చూసుకుంటున్నట్టు తన అందం ఎలా ఉందో అని చెప్పి అమ్మవారి యొక్క ఈ కపోల ఇక్కడ ఒక్కసారి అందుకే శంకరాచార్యుల వారు ఏమన్నారంటే ఈ గడ్డంట పరమేశ్వరుడికి పీడిట ఆ ఈ పీడి పట్టుకొని ఇలా ఇలా తిప్పుకుంటున్నాట ఇక్కడ పక్క చూసుకుంటున్నాట ఇటు పక్క చూస్తుంటాడు తన అందాన్ని అలాగా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపూలము నవవిద్రృమ బింబసేనకార్యదనచద అప్పుడే సానపట్టిన వజ్రము మ్ పకడము అప్పుడే పండిన దొండ పండులాంటి పెదవులు నవవిద్రం బింబసైన్ ఎక్కారధన చిద శుద్ధ
(30:59) విద్యాంకురాకార ద్విజవంతి ద్వయోషుడ అమ్మవారిని పొగుడుతున్నారు ఈ నామాలతోటి అలాగే మనం నామాలు చదువు మీరు అన్నారు ఇందాక ఈ నామాల వల్ల ఒక ప్రయోజనం ఏమిటి ఉంది అని అవును వాళ్ళు చేసినట్టుగా వాళ్ళు చదివినట్టుగానే తప్పు లేకుండా మనం కూడా అంటే మనం అంత వర్ణించినట్టుగా మనమే దాన్ని ఎంజాయ్ చేస్తూ గనక మనం భక్తితో చేస్తేనే ఫలితం ఉంటుందేమో కదా అలా ఉంట అంటే ఏదో మాట వరసగా చే అందుకే అందుకే కూడా దాసుడి తప్పు దండంతో సరి నామాలన్నీ అయిపోయిన తర్వాత యదక్షర పద ప్రశ్నం మాత్ర తసర్వం క్షమిత ప్రసీద నమోస్తుతే అని కూడా అంటాం అవునువును అంటే అంటే తప్పు ఏమైనా ఉంటే
(31:36) మన ఇంటికి ఎవరైనా వచ్చారు అన్ని బోనస్ చేసి వెళ్ళిపోతుంది ఏమైనా ండి మీకు కూరలు బాగోపోయినా చారులు బాగోపోయినా ఏమనుకోకండి అంటాం కదా అలాగా ఉంది కానీ తప్పు లేకుండా చదవాలి మొన్న మాకు యాగం జరిగింది యాగం జరిగి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జరిగింది లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జరిగితే శ్రీరామ గారి వద్ద పండితులలో ఇద్దరు ముగ్గురు పండితులు లలితా సహస్రనామ స్తోత్రం చేస్తూ చదువుతుంటే స్తోత్రం అంటే ఇలాగే చదవాలి అని అందరికీ అనిపించిన అంత గంభీరంగా నిజంగా నాకే ఎంతో సంతోషం అనిపించింది ఆయనే చదువుతారు.
(32:15) ఆయన అంత బాగా చదువుతారు. ఆయన అక్కడ కూర్చుంటే ఆయనే చదువుతున్నారు మేమ అనుకున్నా కూడా అంత బాగా వెరగా కూర్చున్న వాళ్ళు చదువుతున్నారు.హ అంటే వారి ఆయన కంటం వాళ్ళ కంటం కూడా అంత బాగుంటుంది. అలాగా అంత గంభీరంగా చదువుతున్నారు అంత గంభీరంగా చదువుతున్నారు గనుకనే అక్కడికి లలితామ వచ్చింది అని మనం భావన చేసుకోవచ్చు. ఆ కుంకుం ఆ పూజ చేసిన కుంకానికి అంత పవిత్రత ఏర్పడిందని కూడా అనుకోవచ్చు.
(32:39) అలాగా ఈ నామాలు ఎలా ఉన్నాయఅంటే మొదటి నామాలన్నీ కూడా 54 నామాలు కూడా ఆరు నుంచి 54 నామం వరకు కూడా అమ్మవారి యొక్క స్థూల రూపం అమ్మవారి యొక్క శరీరం మనం ఫోటోలో చూస్తున్నాం సాధారణ అమ్మవారి ఫోటోలో అది ఆ ఆకారాన్ని అలా వర్ణించుకుంటూ వచ్చారు. ఆకార వర్ణన స్థూల రూపవర్ణ తర్వాత మీరు ఇందాక అన్నారు పంచదశీ మంత్రం అన్నారు మూల మంత్రాత్మిక ఎలాగా శ్రీమద్వాభవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటే అండి అమ్మవారి యొక్క ఈ ముఖం ఎలా ఉందిట వాగ్భవ కూటము వాగ్భవ కూటం అంటే ఏమిటి పంచదశీ మంత్రానికి మూడు భాగాలు వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటము మ్ పంచదశీ మంత్రంలో క ఏ ఈల హ్రీం
(33:28) హమ్ క ఏ ఈ ల హ్రీం ఈ ఐదు అక్షరాలు వాగ్భవ కూటము అంటే సరస్వతి సమూహం అంటే కూటము అంటే కూటం అంటే గ్రూప్ గ్రూప్ ఓకే వాగ్భవ కూటం శ్రీమద్ వాగ్భవ కూటం యొక్క స్వరూపం ఒక పక్క అమ్మవారి ముఖం ఎలాంటిది అంటే వాగ్భవ కూటం అంటే అక్కడి నుంచే మనకి అన్ని మనకి జ్ఞానం ఆ అలాగే అమ్మవారి యొక్క ఈ ముఖం వాగ్భవటం శ్రీమద్ వాగ్భవ కూటం యొక్క స్వరూప ముఖ పంకజ కంటాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిని మ్ కంట నుంచి కటి వరకు మధ్యకూటం కామరాజు కూటం ఆకలి ఆకలి దప్పులు ప్రేమ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మ్ అందుకని ఇది కామరాజు కూటం ఇది శక్తికూటం ఇది శక్తికూటం ఎందుకైంది ఇంత మొత్తం
(34:16) శరీరాన్ని కూడా మోసేది అది అంతే కాదు మొన్న నేను నడిచానంటే మరి అమ్మవారి యొక్క శక్తికూటం నాకు లభించినట్లే కదా 1317 కిలోమీటర్లు నడిచానంటే మామూలు విషయం కాదు ఆ శక్తి అలాగ అమ్మవారి యొక్క క ఏ ఈల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం ఇవి మూడు కూడా వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటము ఇది మూల మంత్రము శ్రీవిద్య యొక్క మూల మంత్రం మంత్ర స్వరూపిని అమ్మవారు అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరము శ్రీవిద్యా మంత్రమైన పంచదశీ మంత్రము అని ఇక్కడ భావన ఓకే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖపంకజ గంటాదకటి పర్యంత మధ్య కూట స్వరూపిని శక్తి కూటైకతాపన్న కక్షతో భాగధారిణి మూల
(35:01) మంత్రాత్మిక మూలకూటత్ర కళేబరా ఇదంతా పంచదశీ మంత్ర వర్ణన అంటే వసిన్యాది వాగ్దేవత ఎంత చక్కగా వస్తున్నారు ముందు అమ్మవారిని పొగిడారు అమ్మవారి స్థూల రూపాన్ని వర్ణించారు అమ్మవారి యొక్క సూక్ష్మ ఇలాగ ఇవన్నీ ఈ నామాల్ని ఇందాక మనం ఎక్కడ విన్నాం ఈ నామాలకి మీరు భాష్యం రాయాలి అని ఎందుకు అడిగారు కదా దానికి ఇంత చెప్పవలసి వచ్చింది ఈ నామాలకి వసిన్యాది వాగ్దేవతలు రాశారు ఇంత క్రమంగా రాశరు కనుక ఈ నామాలకి ఇంత పాపులారిటీ వచ్చింది ఈ నామాల్లో ఉన్న భావం ఇంత వచ్చింది అందుకే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రీ లలితా సహస్రనామ శాస్త్రము అని కూడా అంటాం
(35:47) శాస్త్రము అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే సకల శాస్త్ర సర్వ మంత్ర ఎలా అన్నామ అంటే చంద్రసార శాస్త్రసార మంత్రసార తలోదరి అనే అమ్మవారిని చందసార శాస్త్రసారా అని కూడా అన్నామ అమ్మవారి అమ్మవారికి ఆ నామాలు ఉన్నాయి. అలాగా ఈ నామాలన్నీ కూడా రాయబడ్డాయి కనుక ఈ ఇలాంటి నామాలు వసిన్యాది వాగ్దాతలు రాస్తే అమ్మవారు ఏం చేసిందంటే నామాలు మాత్రమే కాదు ఈ నామాలకు ఒక భాష్యం రాయాలి అని ఏం చెప్పారంటే ఏం చెప్పి భాష్యము అంటే వివరణ భాష్యం వివరణ వ్యాఖ్యానము నర్రేషన్ అని కూడా మనం ఆ భాష్యం రాయాలని చెప్పి అమ్మవారు ఏం చేసిందంటే భాస్కర్రాయుల వారిని హమ్ భాస్కర్రాయుల వారినే ఒకాయన ఆయన పూర్ణ
(36:33) దీక్షాపరుడు ఆయన శంకరాచార్యుల వారి తర్వాత మ్ శంకరాచార్యుల వారితో సమానమే ఆయన కూడా ఆహ అంతటి మహాత్ముడికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పింది భాష్యం రాయ కానీ ఇక్కడ ఇంకో విచిత్రం ఉంది చెప్పమంటే చెప్తాను ఆ చెప్పండి ఎలాగంటే శంకరాచార్య సాక్షాత్తు శంకరాచార్యుల వారే లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాయాలి అని అనుకున్నారు. ఆ అనుకుని తన శిష్యుల్ని ఈ గ్రంథం తీసుకురండి లలితా సహస్రనామ స్తోత్రం వసిన్యాది వాదేవతలు రాసింది తీసుకురండి అన్నారు.
(37:08) అంటే శిష్యులు వెళ్లి దొరకలేదు ఎక్కడ దొరకలేదు ఒక అమ్మాయి వచ్చింది చిన్న అమ్మాయి ఇచ్చింది ఆయనకి మాట ఆడకుండా తెచ్చేసి వెళ్ళిపోయింది. అవును ఆయనకి ఎవరికి శంకరాచార్యుల వారికి ఇచ్చి వెళ్ళిపోయింది. ఆయన చూసే కాదు ఉమ్ అదేమిటిది విష్ణు సహస్రనామ స్తోత్రం అవునా ఆ ఆ అప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ఇది కాదమ్మా ఈ లలితా సహస్రనామ స్తోత్రం కాదమ్మా అని ఆ అమ్మాయిని పంపించేశరు.
(37:30) ఆ మళ్ళీ వెళ్ళ పంపించారు ఆ మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింది మళ్ళీ ఇంకో పుస్తకం వచ్చింది ఆ అది అదే అది విష్ణు సహస్ర మళ్ళీ ఎందుకని మళ్ళీ మళ్ళీ విష్ణు సహస్ర అదే ఆయన కూడా ఆ దివ్య దృష్టితో ఆలోచించారు. అప్పుడు ఆలోచిస్తే ఈ పని నీది కాదు ఆ అంటే తీసుకొచ్చిన అమ్మాయిది కాదా రాయాల్సిన కాదు కాదు ఈయన రాయాల్సింది ఈయన కాదు ఆ తెచ్చిన అమ్మాయి ఎవరు బాల త్రిపుర సుందరి ఓ అంటే అమ్మవారే అమ్మవారే అంటే అక్కడ ఆదేశ ఈ పని నీది కాదు ఇది ఇవి రాయాలి నువ్వు ఓకే ఓకే అని శంకరాచార్యులు ఆదేశించాడు ఆయన ఈ దృష్టిలో చూశారు.
(38:08) అమ్మ నన్ను ఈ పని వద్దంటే ఎలాగా నేను రాసే తీరుతాను అని సౌందర్య లహరి రాశరు ఆయన సౌందర్య లహరి లలితా సహస్రనామ స్తోత్రంలో 1000 నామాల యొక్క స్థారాన్ని 100 శ్లోకాల్లో ఆయన పెట్టేసారు అక్కడ సౌందర్య లహరి సౌందర్య అంటే ఈ నామాలకి రాయడానికి తర్వాత కాలంలో భాస్కర్రాయుల వారు వస్తారు అని చెప్పి ఆయన భాష్యం రాశారు. మీరు నన్ను అడిగారు మీరు ఎందుకు రాసింది రాశారు అవును ఇప్పుడు నేను చెప్పిన అందరూ రాస్తున్నారు నేను రాస్తున్నాను అందరూ కథలు రాస్తున్నారు నేను కథలు రాస్తున్నాను అందరూ నా వల్ల రాసారు నేను నా వల్ల రాసాను అలాగే అందరూ రాస్తున్నట్టుకే నా భావంతో నేను
(38:45) రాసుకున్నాను కానీ ఇంతమంది రాసిన ఈ వ్యాఖ్యానం అంతా ఎక్కడిది భాస్కర్రాయుల వారు రాసిన వ్యాఖ్యానం మాత్రమే మాతృక ఓకే మీకు అర్థమైందా అర్థమైంది ఆ రకంగా లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం భాస్కర్రాయులు వారు రాస్తే చాలా మంది చాలా చాలా మంది చాలా మంది రాసుకుంటూ వచ్చారు భాష్యాలు అవును ఆ భాష్యాలు రాస్తూంటే ఒక భాష్యానికి పోలిన భాష్యం అంటే అందులో సెంట్రల్ సెంట్రల్ మీనింగ్ అంటే అందులో బేస్ చేసుకున్నది ఒకటే బేస్ చేసుకున్నది అంటే అర్థం కూడా ఒకటే బేస్మెంట్ వస్తుంది కానీ వారు చెప్పింది డిఫరెంట్ వేస్ లో చెప్పుకుంటూ వచ్చారు అంటే ఎందుకు చెప్పుక వచ్చారు అంటే
(39:28) ఒక్కొక్క శాస్త్రాన్ని వర్ణించుకుంటూ ఒక్కొక్క శాస్త్రాన్ని అక్కడ ఉటంకిస్తూ ఒక్కొక్క శాస్త్రాన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వారి వారి క్రమంలో వారు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఒక విషయం అడుగుతాండి ఏమనుకోవద్దు అంటే ఒక ఉన్న గ్రంథాన్నో సంథింగ్ ఏదో ఒక దాన్ని తీసుకొని దాని నుంచి మనం పలుూరం పలు రకాలుగా రాసినప్పుడు మీ భావాన్ని బట్టి మీరు నా భావాన్ని బట్టి నేను రాస్తున్నప్పుడు దానిలో ఉన్న సారాంశం కరెక్ట్ గా ఆప్ట్ గా ఇక్కడ వస్తుందా అంటే మారిపోయే అవకాశం లేదా మారదు ఆ వీళ్ళు రాసిన వాళ్ళు రాసిన వాళ్ళు రాసిన వాళ్ళు రాసినా ఆ బేస్మెంట్ మాత్రం వదలరు
(40:02) ఓకే అంటే ఆ మూలం ఎక్కడ వెళ్ళ మూలం ఎక్కడ వదలరు ఆహ మూలం ఎక్కడ అక్కడ అమ్మవారిని చెప్పుకుంటారు అమ్మవారిని చెప్పుకుంటూ ఇంకో ఇంకో మార్గంలో చెప్పుకోరు అమ్మవారిని అమ్మవారిని అమ్మవారుగానే చెప్పుకుంటూ చెప్పుకుంటూ వారి భావాలతో అమ్మవారి యొక్క తత్వాన్ని మాత్రం వివేదించకుండా రాస్తారు. ఇప్పుడు తత్వం అన్నారు కాబట్టి లలిత సహస్రనామాల్లో ఈ 1000 నామాల్లో నుంచి మనం గనుక ఒక తత్వాన్ని అర్థం చేసుకొని పూజ లాగానో మంత్ర రూపంలోనో చేయాలి అంటే ఎటువంటి తత్వాన్ని తీసుకోవచ్చు అంటారు? మొత్తం లలితా సహస్రనామాలకి ఉన్న తత్వం అంతా ఒకటే ఏంటండి ఏమిటంటే ఆదిపరాశక్తి ఆవిడ ఆదిపతి అనే
(40:41) రూపాల్లో ఉంది ఆ అన్ని రూపాల్లో ఆదిపరాశక్తి యొక్క స్వరూపం సూక్ష్మ స్వరూపంలో చెప్పుకోవాలంటే పంచదశీ మంత్ర మూల మంత్రాత్మిక వాడి యొక్క లీలలు రకరకాలు ఉన్నాయి భండాసర వధ తర్వాత ఇంకా చాలా చాలా చాలా ఉన్నాయి ఆవిడ యొక్క లీలలు అన్ని రకాలుగా లీలలు ఉంటాయి. హమ్ ఆ రకంగా అవన్నీ అవి ఎవరు చెప్పినా ఏవి చెప్పినా అవే చెప్తారు కానీ వారి వారి భావాల్లో వారి ప్రజలకి ఏ రకంగా ప్రజల వద్దకు ఏ రకంగా తీసుకెళ్తారో ఆ రకంగా వారి యొక్క భాషలో చెప్తారు కానీ నేను వారందంతర పండితుడిని కాను నేను మ్ నా భావంలో నేను ఒక కథ రాసినట్టుగా ఒక నవల రాసినట్టుగా ఆ ఒక డ్రామా రాసినట్టుగా
(41:18) మ్ నా భాషలో అత్యంత సులభతరంగా అత్యంత సరళంగా అర్థమయ్యేలాగా వారు చెప్పిన భావాల్ని నేను ఎక్కడ కూడా విభేదించకుండా వారితో అంగీకరించుతూ రాసే ముందు కూడా చెప్పుకని వస్తున్నాను. పెద్ద పలానా పలానా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా విన్నాను పలానా సామవేదం శర్ణముఖ శర్మ గారు చెప్పింది విన్నాను పలానా భాస్కర్రాజుల వారి గ్రంధం చదివాను ఇంకా పెద్ద పెద్ద వారి యొక్క భాష్యాలు చదివాను చదివి నా మాటలుగా నేను రాస్తున్నాను ఎంత కాలం పట్టింది మీకు రాయడానికి నేను ఎంత కాలం అంటే 2017 నుంచి అలా రాసుకుంటూనే దాదాపు ఐదఆరు సంవత్సరాలు రోజుకి రెండు నామాల చొప్పున రాసుకుంటూ
(42:01) వచ్చాను. ఆహా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో నేనువాట్ లో మెసేజ్లుగా పెట్టేవాడిని ఓ అది అసలు దీనికి దీనికి అసలు కారణం అది ఇప్పుడు ఉదాహరణకి ఆల్రెడీ ఉన్న ఆ మూలంలోనుంచి ఒక నామం తీసుకుంటే ఆ నామము ఆ విధంగా అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది మీరు రాసిన దాంట్లోనుంచి అదే నామం తీసుకుంటే దాని భావం మాకు ఎలా అనేది వేరియేషన్ అదే అర్థం వస్తుంది సేమ్ వస్తుంది అమ్మవారి అమ్మవారి యొక్క తాత్వం ఎక్కడ విభేదింపదు అంటే వివరణ ఈజీగా గా అర్థం అవుతుంది అంత వివరణ ఈజీగా అర్థం అవుతుంది ఏమో నాకన్నా ఈజీగా రాసిన వాళ్ళు ఉంటారు నాకన్నా బాగా రాసిన వాళ్ళు ఉంటారు
(42:37) ఉండవచ్చు నా తృప్తికి నేను రాసుకున్నాను నా తృప్తికి రాసుకున్నది నచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గురు ఇలా ఇవ్వండి మేము చదువుకుంటాం అంటున్నారు. మేము చదువుకుంటాం అంటున్నారు చివరికి ఏమైిందంటే ఒక పుస్తకంగా తయారయింది. ఇందులో మ్ ఒకచోట వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్య సిద్ధమాత యశస్విని అని 97వ శ్లోకం ఉంది మ్ ఆ 97వ శ్లోకం ఏమిటి కుండలిని గురించి వివరిస్తున్నారు.
(43:09) మ్ ఏమిటిది షట్ చక్రాలు షట్ చక్రాల్లో షట్ చక్రాలు గురించి అక్కడ వివరిస్తున్నారు. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ సిద్ధమాత యశస్విని అని వివరిస్తున్నారు. ఆ వివరిస్తున్నది ఏమిటంటే అమ్మవారు వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధమాత యశస్విని అని చెప్పి ఏడు రూపాల్లో షట్ చక్రాల్లో ఆరు రూపాల్లోను ఇక్కడ యశస్విని రూపంలోన అమ్మవారు ముందని వసిన్యాది వారి దేవతలు చెప్పి మ్ ఈ షట్ చక్రాల యొక్క రూపాల్లో షట్చక్రాలు ఎలా ఉంటాయి వాటి తాలూకా తత్వం ఏమిటి మ్ అని చెప్పుకుంటూ ఈ పుస్తకం చెప్పారు అందులో చెప్పినప్పుడు ఏం
(43:53) చేశారంటే షట్ చక్రాల్లో విశుద్ధి చక్రం ఇక్కడ ఉంది విశుద్ధి చక్రం తర్వాత అనాహ చక్రం ఉంది మణిపూర చక్రం ఉంది స్వాధిష్టాన చక్రం ఉంది మూలాధారం ఉంది ఆజ్ఞ చక్రం ఉంది సహస్రారం ఉంది ఇంకా చక్రాలు ఉన్నాయి ఇవి ముఖ్యంగా ఏడు ఈ ఆరు చక్రాల్లోనూ 50 దళాలు ఉన్నాయి. ఈ 50 దళాల్లో ఈ మాతృక వర్ణాలు 51 అక్షరాలు చూడండి అవును వాటి యొక్క అధి దేవతలు లాడాలు ఒకే అక్షరం కింద భావిస్తే 50 మంది దేవతలు ఈ దళాల్లో ఉంటారు.
(44:20) ఓకే ఓకే దళాలో కూర్చుంటారు అంటే అధిష్టాన దేవతలు అనుకోవచ్చా ఆహ అక్షరాధిష్టాన దేవతలు అక్షరాధిష్టాన వాళ్ళు కూర్చుంటే అమ్మవారు మధ్యలో వజ్రేశ్వరి వామదేవి వయోవస్త వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధమాత యశస్విని అని అమ్మవారు ఆ ఆ పద్మాలు ఇవన్నీ పద్మాలు ఆ పద్మం మధ్యలో అమ్మవారు కూర్చుంటుంది. సహస్రంలో అమ్మవారు ఇక్కడ కూర్చుంటే ఈ 50 మంది దేవతలు అనులోమం విలోమంలో 10 సార్లు అంటే అనులోమం 50 విలోమం 50 వెళ్లి మళ్ళీ 10 సార్లు అంటే 1000 సార్లు అంటే సహస్ర సహస్రానికి 1000 దడాలు గనుక ఈ 1000 దడాలు అమ్మవారు ఉంటే అందులో యశస్విని రూపంలో అమ్మవారు ఉంటుంది. అంటే అమ్మవారు ఈ
(45:02) మంత్రాది దేవత ఈ అక్షరాధి దేవతలందరూ కూడా మధ్యలో అమ్మవారు కూర్చు ఉంటుంది. అందుకే అమ్మవారు మూల మంత్రాత్మిక అని కూడా చెప్పబడింది. ఓకే ఇప్పుడు అంటే చాలా వరకు అన్ని రకాల మంత్రాలు అందరూ చేయడానికి వీలు లేదు అంటారు ఇప్పుడు ఇవి మాత్రం తీసుకుంటే నామాలు కానీ ఒక్కొక్క నామం ఒక మంత్రంతో సమానం ఏదేమైనప్పటికీ ఇది అమ్మవారికి సంబంధించిన ఒక విషయం అని చెప్పొచ్చు.
(45:28) ఇవి చేయాలి అనింటే ఎవ్వరైనా అర్హులేనా చేయడానికి నియమాలు ఏమైనా పాటించాలా అనే విషయానికి వస్తే దాని గురించి ఏమైనా ఉందా వివరణ నియమాలు అంటే ప్రత్యేకించి నియమాలు ఏం లేవు. హమ్ అమ్మవారు ఏం చేసింది ఏం చెప్పింది అందరూ హమ్ ఆబాల గోపవిధిత అన్నారు అమ్మవారు అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద మ్ వయసు ముదిరిన వయసు మళ్ళిన వాళ్ళంత వరకు కూడా ఎవరైనా చేయవచ్చు ఎవరైనా నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా శటాయ నా దుష్ట నా విశ్వాసాయ కరిహచితి శటుడు దుష్టుడు మూర్ఖుడు ఇలాంటి వాళ్ళకి అంటకుండా అందుకే రహస్య నామాలు అన్నారు అది కూడా హయగ్రీవుల వారు అగస్తీన్ వారికి చెప్పారు ఈ నామాలు
(46:15) ఆవిర్భవించిన విధానం చెప్తున్నప్పుడు నా శటాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కరిహచేత అంటే శెటుడికి దుష్టుడికి మూర్ఖుడికి వీళ్ళకి మనం చెప్పొద్దు వాళ్ళు మొండి వాళ్ళు వాళ్ళు వీటిని వినరు కనుక వాళ్ళకి వినకుండా ఇవి రహస్య నామాలుగా కాపాడుకోవాలి ఉమ్ అని చెప్పి హయగ్రీవుల వారు అగస్తీ వారికి చెప్పారు.
(46:39) అలాగా ఇవి రహస్య నామాలు ఆ రకంగా రహస్య నామాలుని కూడా చెప్పొచ్చు. అంటే ఓన్లీ వాళ్ళ వరకు మాత్రమే ఈ రహస్య నామాలు అంటే సాధారణంగా రహస్యము అనగానే రహస్యం అంటే గుప్తార్థంగా ఎన్నో అర్థాలు ఉంటాయి అవును అలాగా కూడా చెప్పొచ్చు అందుకే లలిత రహస్యనామ స్తోత్రం అని చెప్పి రహస్యనామ స్తోత్రం అందుకే అన్నాం అవును అయితే ఇప్పుడువెయి నామాలు ఉన్నాయి కానీ వీటిలోంచి ముఖ్యంగా కొన్ని నామాలు తీసుకోవాలి ప్రత్యేకమైనవ అంటే అలా ఏమన్నా మనం తీయొచ్చా విడతీయొచ్చా కొందరు రకరకాల వారి వారి యొక్క కోరికల ప్రకారం మ్ ఒకచోట ఏముంది ఆ మాకు ఒంట్లో బాగోవట్లేదండి ఏం చేయాలండి ఏం చేయాలి అని అడుగుతారు
(47:14) అప్పుడు ఏమని చెప్తారంటే సర్వవ్యాధి ప్రసమయే నమః సర్వమృషి నివారిణి అని నువ్వు అది ఆ నామం చదువుకో కొన్నాళ్ళు చదువుకుంటేన మాకు పిల్లలు లేరండి శ్రీ మాత్రమ నామం కొంచెం శ్రద్ధగా చదువుకో అని చెప్తుంటారు అలాగ అలాగా కొన్ని కొన్ని నామాలు మన యొక్క నమ్మకాలు మ్ ఈ నామం చదివితేనే మన కోరిక తీరుతుంది ఆ నామం చదివితేనే మన కోరిక తీరుతుంది అని కాదు వారిని వారికి మరింత దగ్గరగా తీసుకెళ్ళానికి ఆనామాలు చెప్తారు కానీ మనం ఏ నామాలు లలితా సహస్రనామాలు ఏ నామాలు చేసినా సరే తప్పకుండా మన కోరికలు సిద్ధిస్తాయి సాధారణంగా కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ లలితా పరమేశ్వరి మాత
(47:56) అని కూడా మనం చెప్పుకోవచ్చు మనక ఎందుకంటే వెంటనే పడుకుతుంది. అంటే మనకి ఇన్ని రూపాల్లో దేవతలు ఉన్నా కూడా అంటే ఎవరి ఇష్ట దైవంగా వాళ్ళు ఒక్కొక్క రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ పట్టుకోవాల్సిన అవసరమే లేదు ఓన్లీ అమ్మవారిని పట్టుకుంటే అందరి అనుగ్రహం ఉన్నట్టే అని భావించొచ్చా విఘ్నేశ్వరుని పూజించితే విగ్రహాలు కాపాడతాడు.
(48:17) సరస్వతీ దేవిని పూజిస్తే విద్య వస్తుంది. లక్ష్మీ దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి. ఈవిని పూజిస్తే ఇన్నీ వస్తాయి. ఓకే అన్ని వస్తాయి అందరి అనుగ్రహం ఆవిడ ద్వారానే లభిస్తుంది అనుకోవచ్చు అంతే అంటారా లేదు మేము అసలు లలిత అమ్మవారి ఆరాధనే ఇప్పటివరకు చేయలేదు అసలు ఆ నామాల గురించి మాకు తెలియదు కానీ వివిధ రూపాల్లో వివిధ దేవతల ఆరాధన చేస్తున్నాము మరి వాళ్ళందరికీ పైన అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే వీళ్ళందరికీ హెడ్ గా ఆవిడ ఉన్నప్పుడు వీళ్ళని ఆరాధించిన ఆమె అనుగ్రహం మాపైన ఉంటుందా అనే వాళ్ళ ఆవిడ సర్వదేవతా స్వరూపుడి అక్కడ ఆవిడకి ఆ భేదం లేదు మనకు ఉంది భేదం
(48:54) మనలోనే నే హిందూ మతంలోనే రకరకాల మతాలు ఉన్నాయి అవును ఉండొచ్చు కానీ ఆవిడకి ఆ వేదన లేదు మ్ అందుచే అతను ఆవిడ భాషారూప అని ఏ భాషకైనా ఏ భావానికైనా ఏ మతానికైనా అంటే ఏంటి మనంద హిందూ మతం గురించి చెప్తాం ఏ మతమైనా సరే మ్ అన్నిటికీ కూడా ఆవిడ అంటే అప్పట్లో వివరించిన విధానాల్లోనే ఏ కులమైనా ఏ మతమైనా అని వివరించారు కానీ కాన పురాణాలు శాస్త్రాల ప్రకారంగా తీసుకుంటే కులాలు అనే భాష భావనే ఎక్కడ లేదు అని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా మరి అప్పుడు అలా ఉద్దేశించింది ఎందుకు చెప్పారు అంటారు అక్కడ కులాలు అనే విషయం ఆ రోజుల్లో చెప్పిన ఏంటంటే వృత్తుల ప్రకారం చెప్పారు
(49:39) వృత్తుల ప్రకారం ఒకటి రెండోది ఏంటంటే బ్రహ్మ స్వరూపులు బ్రహ్మణ యొక్క పరమాత్మ యొక్క ముఖంలో నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు మమ్ భుజాల్లోనుంచి పుట్టిన వాళ్ళు క్షత్రియులు పూర్వులోనుంచి నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులు పాదాల్లో నుంచి పుట్టిన వాళ్ళు శూద్రులు అని చెప్పారు. అది కావచ్చు కానీ వృత్తి రీచ్య మాత్రమే కులము. ఓకే తర్వాత తర్వాత కువృత్తి రీచ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు.
(50:09) తర్వాత ఇవఏమైందంటే తరతరాలు మారుతుంటే మారుతుంటే మన చదువులు మన రకా మన వృత్తులు వేరే వేరేగా వస్తున్నాయి గనుక అవును అందుచేత మనకి ఇప్పుడు ఈ కులాలు అనేవి ఇదే కులం అంటే ఏం లేదు ఒక సమూహం ఆ సమూహంలో వాళ్ళలో వాళ్లే వాళ్లో వాళ్లే దాని మూలంగా ఏమైందంటే కులాలు ఏర్పడ్డాయి. ఓకే అంతే ఇప్పుడు ఈ లలితా సహస్రనామాలకి శ్రీ విద్యకి మధ్య సంబంధం ఏమైనా ఉందా అండి? శ్రీ విద్య లలిత శ్రీ విద్య లలిత కానీ ఆ లలిత అమ్మవారు ఈ విధానము ఇదంతా కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఇదంతా సాత్వికంగా మనం ఆచరించే విధానం శ్రీవిద్య అనగానే తంత్రము అనే రకంగా మాట్లాడుతూ
(50:46) ఉంటారు కదా అదంతా అదేమిటంటే శ్రీ విద్య అనేసరికల్లా అనుష్టాన పరంగా మంత్రానుష్టాన పరంగా మ్ మంత్రానుష్టాన పరంగా మనం అమ్మవారిని సేవించే విధానాన్ని శ్రీవిద్య అంటాం మ్ దానికి దానికి సులభంగా మ్ ఇప్పుడు ఖడ్గమాలు ఉంది అవును ఖడ్గమాలు చదువుతున్నాం ఖడ్గమాల్లో తొమ్మిది ఆవరణల గురించి చెప్పారు ఇది ఎవరైనా చదవచ్చు కానీ దీనికి నవావరణార్చన వేరేగా ఉంది.
(51:14) నవావరణార్చన ఎందుకు చేస్తున్నాం ఆ నవావరణార్చన చేస్తే ఎంతో దానికి 10 నిమిషాల్లో చదువుకునే ఖడ్గమాలు కూడా అంతే అని చెప్తున్నారు. అంటే వాటికి వీటికి ఊరికి దానికి అది వారు చేస్తున్నారు ఎవరో ఎవరైతే అర్హత ఉందో ఎవరైతే దాని అనుష్టానం తీసుకున్నారో వారు చేస్తున్నారు అది శ్రీ విద్యా పరంగా ఖడ్గమాల పరంగా అయితే ఇది ఖడ్గమాల మామూలుగా ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చు ఇలా ఇలాంటివి ఉంటాయి అంటే మీరు అన్నట్టుగా ఉపాసన తీసుకొని ఒక దీక్షలాగా చేయాలి నిత్యం అనుకునే వాళ్ళు ఈ రకంగా శ్రీ విద్యాపరంగా వెళ్ళాలి లేదు మేమంతా నార్మల్ గా ఎటువంటి నియమాలు ఇవన్నీ
(51:51) లేవు చేసుకుంటాము అనుకుంటే ఖడ్గమాల ప్రకారంగా అకాడమాలు గాని లేదా సహస్రనామ పారాయణ గాని లేత అష్టోతనామ శతనామ పారాయణ గాన ఇలా ఏవో పారాయణలో చేసుకోవచ్చు స్తోత్ర స్తోత్రాల్ని మనం మ్ పారాయణ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సహస్రనామ పారాయణ చేయాలి అనింటే పర్టిక్యులర్ గా ఒక సమయం ఏమైనా చూసుకోవాలంటారా నా ఉద్దేశంలో అయితే ఇది కూడా అమ్మవారిని స్తుతించడమే కనుక ఎప్పుడు పెడితే అప్పుడే స్తుతించుకోవచ్చు.
(52:20) కాకపోతే ఏంటంటే మన పద్ధతి ప్రకారం ఏంటంటే ఎక్కడ బాత్రూమ్ కి వెళ్ళిన బట్టలు కాకుండా సుచి శుభ్రత సుచి శుభ్రత మాత్రం పాటించాలి. అదఒకటే అలా చూసుకొని మనది మనకు కరెక్ట్ అనిపిస్తే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు లలిత అమ్మవారి ఆరాధన మీరు చెప్పినట్టుగా ఈ సహస్రనామాలు ఇవన్నీ చేసుకుంటూ శ్రీ చక్ర రూపంలో ఆరాధించొచ్చా ఎవరైనా చేయొచ్చా లేదు అంటే ఇందాక మీరు అన్నట్టుగా శ్రీవిద్య ఉపాసకులు మాత్రమే ఇక్కడ శ్రీ చక్రం అనేసరికల్లా అది ఉపాసన పరంగానే వస్తుంది వస్తుంది ఎందుకంటే ఒక మేరు శ్రీ చక్రం ఏంటి మేరు ప్రస్థానం తీసుకుంటాం అవును ఆ శ్రీ చక్ర మేరు పూజ చేసుకోవాలంటే కొంచెం
(52:54) ఉపాసనా పరంగా మ్ కొంత అర్హత సంపాదించుకోవాలి. ఓకే అర్హత లేకుండా శ్రీ చక్రం మీరు జోలికి వెళ్ళకూడదు అదే శ్రీ చక్రం ప్రింట్ చేసిన శ్రీ చక్రం లామినేషన్ చేసింది మనం పూజ చేసుకుంటున్నాం ఫోటో రూపం తప్పు పర్వాలేదు ఒక దేవుడికి ఎలాగైతే ఫోటోకి అగ్రత వెలిగిస్తామో అలాగే ప్రింట్ చేసిన శ్రీ చక్రానికి లేదా ఒక రాగిరేఖ మీద వేసిన శ్రీ చక్రానికి మామూలుగా పూజ చేసుకోవచ్చు మ్ కానీ మేరు ప్రస్థానం గాన లేతే బీజాక్షరాలతో వ్రాయబడిన శ్రీ చక్రం ఆల్రెడీ అందులో అమ్మవారిని ప్రతిష్టించిన శ్రీ చక్రాలకి వీటికి మాత్రం వీటికి కొత్త మంత్రోపదేశాలు ఉమ్ అనుష్టానపరంగా కొన్ని చేయవలసిన క్రమాలు
(53:33) ఉంటాయి గనుక అవి ఎవరు పెడితే వాళ్ళు చేయడం మంచిది కాదు. ఆహ ఎందుకంటే బీజాక్షరాలు సరిగ్గా పలకలేకపోవడం బీజాక్షరాలు వెనక ముందులు రావడం ఇలాంటివన్నీ వస్తాయి గనుక అది కేవలం అనుష్టాన పనులు మాత్రమే చేయాలి అనే వస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఇందాక మీరు ఆల్రెడీ చెప్పున్నారు మనం గనుక ఈ సహస్రనామాలు అందరూ చదవాలి సమయంతో పనిలేదు ఏదైనా తప్పులు ఉంటే ఆకరణ మన్నించమని ఎలాగో వేడుకుంటాం కానీ తప్పులు చదవకుండా మాత్రం చేయాలి అని చెప్పి తెలియకుండానే అది నోరు తిరగటంలో కానియండి ఏదో రకంగా తడబడటమో ఆ తప్పులనే దొర్లుతూనే ఉంటాయి కానీ ఇవి నామం కాబట్టి తప్పుపోయినా పర్లేదు అనుకోవచ్చా
(54:11) లేదు నామంతో కూడి ఉన్న మంత్రాలు అనుకున్నాం కాబట్టి ఇది దోషంగా మారుతుంది అంటారా ఏమైనా దోషంగా మారుతుందా అంటే ఒక విషయం తప్పు అంటుంటారు రైట్ అంటున్నారా రామునితో కపివరుండి ఇట్లనియే రామునితో కపివరం ఇట్లనియే బాగుంది కదా వినడానికి బాగుంది కదా రాముని తోక పివరుండి ఇట్లనే అంటే ఎలా ఉంటుంది చెప్పండి అసలు అర్థమే మారిపోయినట్టే మరి ఇది ఎలా అంతే [నవ్వు] ఆ ఇదిలా లాంటిది కదా అవును అప్పుడు ఒకసారి ఆ నామం మనం విరవకూడం చోట విరిచి అయితే ఇంకో నామంలో ప్రథమాంక్షణం ఈ నామంలో కలిపి ఇంకోటి చేస్తే అది దూషణ కింద కూడా రావచ్చు భూషణ కింద కాకుండా అది తప్పు కదా
(54:51) అవును అమ్మవారి దగ్గర పూజ చేస్తామ అనుకొని అమ్మవారిని దూషిస్తే ఎలాగా అంటే మనం తెలిసే చేయట్లేదు కదా అయినా దోషమైనా అందుకే కొంచెమైనా మనం తెలుసుకోవాలి. కొంతైనా తెలుసున్న వారి దగ్గర మనం తెలుసుకోవడం మంచిది ఏం పర్వాలేదు చేస్తే మంచిదేమంటే చేస్తే చేసేయొచ్చు తప్పేం లేదు ఆవిడే ఏమ అనుకోదు కానీ అది మంచిది కాదు మ్ ఆవిడే క్షమిస్తుంది ఆవిడ శిక్షించదు మ్ శిక్ష అనేది అమ్మవారు ఎప్పుడు కూడా శమము దమ్మము తితీక్ష తన భక్తులకి ఉండమంటుంది తనలోనూ ఉంచుకుంది.
(55:26) తితీక్ష అంటే ఏమిటి అవతలవాడు అపకారం చేసిన మనం అపకారం చేయకూడదు అమ్మవారి తత్వం అది ఓకే అలాగే తన భక్తులకు కూడా అదే గుణం శమము దమ్మము తీతీక్ష ఈ మూడు గుణాలు ఉండాలని అమ్మవారు చెప్తుంది. ఆ గుణాలు ఉండాలి అవును శ్రీ విద్యో అంటే అమ్మవారిని ఎవరైతే పూజించుతున్నారో ఎవరిని దుర్భాషలు ఆడకూడదు ఎవరిని ఏమి అనకూడదు వీలైనంత వరకు కూడా ఒకరికి బాధ కలిగేలాగా చేయకూడదు అని చెప్తున్నారు.
(55:58) ఓకే ఇప్పుడు ఈ లలితా సహస్రనామాల్లో సదాశివ కుటుంబుని అనే ఒక నామం అనేది ఉందా అంటే దాన్ని మనం శివతత్వం ఇక్కడ ఇమిడీకృతమైంది అనుకోవచ్చా దీన్ని ఎలా తీసుకో శివ కుటుంబం ఎవరు షణ్ముఖుడు గణపతి శివ కుటుంబం ఫోటోలే మన దగ్గర ఉంటాయి అవును అంతే సదాశివ కుటుంబిని ఆ కుటుంబంలో ఆవిడ గృహిణి ఆ కుటుంబానికి యజమాని ఎవరు సదాశివుడు అందుకు సదాశివ కుటుంబిని ఓకే ఆ కుటుంబంలో నువ్వు గృహిణివ అమ్మ అంత ఆది పరాశక్తి అయినా ఆయన దగ్గరికి వచ్చేసరికల్లా అవును లజ్జా స్వరూపిని ఆయన దగ్గర లజ్జ సిగ్గుపడుతూనే ఒక పెళ్లి కూతురులా కూర్చుంటుంది. ఇప్పుడు ఈ నామం చేసుకోవడం
(56:42) వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటారు ప్రత్యేకించి ఈ సదాశివ కుటుంబని అనే నామం చేసుకోవడం వల్ల తన కుటుంబంలో కలతలు లేవు లేకుండా ఉండాలి అంటే ఆ కుటుంబంతో పోల్చుకున్నాము అన్న భావన కలుగుతుంది మనకి సదాశివ కుటుంబని అని ఎప్పుడైతే అమ్మో అమ్మవారి కుటుంబం అమ్మవారి గుండ ఉండి షణ్ముఖుడు తర్వాత గణపతి తర్వాత పరమేశ్వరుడు తర్వాత అమ్మవారు వాళ్ళు నలుగురు కూడా లోకాన్ని రక్షిస్తున్నారు మ్ అలాగే వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉంటున్నారు.
(57:12) కనుక మనం కూడా అన్యోన్యంగా అంటే మంత్రం 10 సార్లు మనం చేస్తున్నాం అంటే మనం ఎలా ఉండాలి ఓకే అనే ఒకటి అంటే మనం అమ్మవారు పూజ చేస్తున్నాం గనుక అబద్ధం ఆడకూడదు అమ్మవారు పూజ చేస్తున్నాం గనుక వేరే ఆలోచన ఉండకూడదు వచ్చింది కదా అక్కడ క్రమశిక్షణ ఏర్పడుతుంది కదా అదన్నమాట అంతేగన అమ్మవారు పూజ చేసిన మల్ల క్రమశిక్షణ చేయదు మనలో పరివర్తన కలుగుతుంది.
(57:35) ఇప్పుడు మీరు అన్నందుకు నాకుఒకటి గుర్తొచ్చింది అంటే అమ్మవారిని పూజిస్తున్నాము ఆరాధిస్తున్నాము నామ పారాయణం చేస్తున్నాం కాబట్టి ఇలా ఉండాలి అని మనకు మనం కొన్ని నియమాలు పెట్టుకుంటాం కానీ చేస్తున్నంత సమయం మాత్రమే తర్వాత యదావిధిగా ఎవరి ఆహార నియమాలను బట్టి వాళ్ళు ఆహారం తీసుకోవడం కానియండి వృత్తి రిత్య ఇంకేదో రకంగా వాళ్ళ నిత్యం జరిగే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు.
(57:59) అట్లాంటప్పుడు కొంతమందిలో ఒక చిన్న సందేహం ఉంటుంది అంటే ఉదాహరణకు మాంసాహారులు శాఖహారులు తీసుకోండి శాఖహారులకి ఇంకా ఎటువంటి భయం ఉండదు మేము ప్యూర్ వెజిటేరియన్ గా ఉన్నాము మేము ఏ టైం లో అయినా ఏమైనా అంటే అమ్మవారి ఆరాధన నామము ఏదో ఒకటి చేసుకుంటాము మాకు ఫలితం ఉంటుంది. మాంసాహారుల్లో ఒక చిన్న భయం అయితే ఉంటుంది ఏమని మేము మాంసాహారులం కాబట్టి పూజ చేసినంత సేపు ఉంటున్నాము కానీ తర్వాత పూజ అయిపోయిన అనంతరము తర్వాత ఏదో ఒకటి మేము తినేస్తున్నాము అందుకే మా కోరికలు నెరవేరట్లేదేమో అమ్మవారికి మా పైన కోపమేమో ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఆ భయం వద్దు అవసరం లేదు ఏదో చెప్పమంటారా
(58:30) కొండ దేవత ఎవరు కొండల్లో గ్రామ దేవత ఎవరు గ్రామ దేవతలకి ఏ ఆహారం పెడుతున్నాం మనం మాంసాహారం పెడుతున్నాం కదా మనం తింటున్నాం కదా తప్పు లేదు అంత మాత్రాన కుల రీచ్య వృత్తి రీచ్య నీ నియమం రిచ్చ నువ్వు శేఖహార నువ్వు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు ఇంకొకటి ఏంటంటే మాంసాహారాన్నికి మనిషి ఉద్వేగాన్ని పెంచుతుంది బుద్ధి బుద్ధి బుద్ధి యొక్క బలాన్ని తగ్గిస్తుంది మాంసాహారానికి ఉన్న లక్షణం శాఖహారం ఉన్న లక్షణం ఏమిటంటే మనిషిలోనూ మాట్లాడే మాటలో గాని అన్నిటిలోనూ తర్వాత ప్రవర్తనలో కూడా ఒక చక్కని ప్రవర్తన అందుకోసం మాంసాహారులు శాఖహారులు ఉన్నారు
(59:13) తప్ప మ్ శాఖహారం తిన్నది మాత్రాన అమ్మవారు రక్షిస్తుంది మాంసాహారం ఉన్న శిక్షిస్తుంది అని ఏమ లేదు. ఎందుకంటే కొండల్లోన కోణల్లోనూ ఆ దేవతలోను అందుకనే అమ్మవారు కౌళాచారి కౌళాచారి సంప్రదాయం కూడా ఉంది అమ్మవారికి అవునా ఉంది కదా ఆహ ఉంది కదా అంటే ఇలా ఎన్ని సాంప్రదాయాల్లో అమ్మవారి ఆరాధన ఉంది కౌళాచారం వామాచారం దక్షిణాచారం రెండు ఉన్నాయి అంటే ఈ రెండు ఆచారాలు ఒక ఎవరు ఏ ఆచారం సాధించినా అమ్మవారినే అంటే ఎవరు ఏ ఆచారాన్నైనా తీసుకోవచ్చు ఆ ఆచారంలో కరెక్ట్ గా ఉండడం కరెక్టా లేకపోతే బ్రాహ్మణులు వెళ్లి కౌళాచారం తీసుకుంటే ఎలా కుదురుతుంది ఆహా ఆ శాఖహారి వెళ్లి కౌళాచారం తీసుకుంటే ఎలా
(59:50) కుదురుతుంది వాడు మాంసం దినాన కౌళాచారం తీసుకుంటాడా తప్పు కదా ఓకే వాడి వృత్తి పుట్టింది బ్రాహ్మణ కులం కదా బ్రాహ్మణ కులంలో ఉన్నవాడు కౌళాచారం వెళ్లి నేను కళ్ళు తాగుతాను అమ్మవారికి కళ్ళు పడుతుందని నేను కళ్ళు తాగుతాను అమ్మవారికి మాంసం పెట్టిన మాంసం తింటాను అంటే మృతి వాని యొక్క జన్మ ఏ జన్మ కనుక అది తప్పు ఓకే ఓకే అలాగే కొన్ని మంత్రోపదేశాలు తీసుకున్నాడు మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా మాంసాహారం స్వీకరించు అవునా స్వీకరించకూడదు మమ్ అది ముందే గురువు గారు చెప్తారు మంత్రోపదేశం చెప్పేటప్పుడే మ్ ఆ మంత్రాలు వేరేగా ఉన్నాయి. పరమంత్ర
(1:00:30) విభేదిని అన్నారు అమ్మవారిని పరమంత్ర విభేదిని ఏంటి సప్తకోటి మంత్రాలు కాకుండా అన్య మంత్రాలు వేరేగా ఉన్నాయి కొన్ని అటువంటి మంత్రాలు అమ్మవారు విభేదించిస్తుంది. అలాగే ఆ మంత్రం నిలవాలని అమ్మవారు విభేదిస్తుంది. పరమంత్ర విభేదిని అంటే ఆ మంత్రాలు విభేదిస్తుంది. వాళ్ళని కూడా విభేదిస్తుంది. ఓకే అంటే మనం తీసుకునే ఆ మంత్ర దీక్షని బట్టి నియమాలు ఉంటాయని అనుకోవచ్చు.
(1:00:56) మనం తీసుకునే మంత్రాలన్నీ కూడా సప్తకోటి మంత్రాల్లోనే ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే ఇవో కొన్ని చేతబడి మంత్రాలు ఇవన్నీ మంత్రాలు ఉన్నాయని నేను అనుకోను. ఉమ్ ఉన్నాయేమో ఒకవేళ ఉంటే అలాంటి మంత్రాలు ఉంటే నిజంగా వాటి మీద ప్రభావం చూపిస్తున్నాది అంటే అమ్మవారు పరమంత్ర విభేదిని సంతోషం అండి నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది.
(1:01:20) వీలుంటే మరొక మంచి వీడియోలో మరిన్ని మాటలు మాట్లాడుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగం పరమాత్మకు [సంగీతం] జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి కృష్ణ ఇస్ దేర్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ మన నిజమైన భక్తి అంటే మనకి తెలియదు కాబట్టి
No comments:
Post a Comment