Monday, September 7, 2026

🚨 Indian Political History Unfiltered 🚨 | ft Chithanya Dev | Telugu Podcast #nxtenti

🚨 Indian Political History Unfiltered 🚨 | ft Chithanya Dev | Telugu Podcast #nxtenti

Author Name:Nxt Enti Telugu Podcast | Shashank

Youtube Channel Url:https://www.youtube.com/@NxtEntiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wwQJs7-3TfA



Transcript:
(00:00) ఇందిరా గాంధీ అడుక్కోవడానికి వచ్చిందని రాసే అమెరికన్ పత్రికలు. అలాంటి సందర్భాల్లో కూడా భారతదేశానికి ఆహార ధాన్యాలు కావాలి కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ తో మాట్లాడినప్పుడు కూడా తన వ్యక్తిత్వాన్ని ఎక్కడా తగ్గించుకోలేదు. మాకు కావాల్సింది అడిగింది అమెరికా వేరే దేశాల పట్ల చేస్తున్న చర్యలని కూడా ఖండించింది.
(00:20) అక్సర్ అనే వ్యక్తి ఇందిరా గాంధీకి ఎప్పుడు చెప్పేవాడు. నీ పర్సనల్ కోరిక ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా సమాజపు అవసరంగా మార్చు అలాగే చెప్పు. అలా చెప్పినప్పుడే దాని క్రెడిబిలిటీ. ఇందిరా గారిని ముస్లిం ని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ అనేది పర్సనల్ ఛాయిస్. ఎవరెవరిని చేసుకున్నా అది పెద్ద విషయం కాదు. 1930స్ లో ఆయన మహాత్మా గాంధీ ఇన్స్పిరేషన్ తో తన పేరుని గాంధీ అని మార్చుకున్నాడే తప్ప ఆయన ముస్లిం కాదు.
(00:41) గరీబీ హటావ్ అనే స్లోగన్ ఇచ్చి ఆ స్లోగన్ ని వెపనైజ్ చేసి తన ఆపోనెంట్స్ ని విధిన్ ద పార్టీ అవుట్ సైడ్ ద పార్టీ క్రష్ చేసింది అనేది కూడా ఒక విమర్శ ఉంది దీన్ని కొంతమంది మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని చదివితే అసలు కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. కర్ణాటకలో ఒక ప్రాంతం కొన్ని రకాలైనటువంటి మేకలు కొన్ని గింజలు తింటాయి వాటి వేస్టేజ్ లో వచ్చేటువంటి వాటిని కడుక్కొని వండుకొని తినేటువంటి కుటుంబాలు ఉన్నాయి.
(01:04) ఇక్కడ మీరు అబ్సర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ డెసిషన్స్ ఇలా తీసుకోవడం వెనుక అంటే తన మైండ్ సెట్ే కారణమా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ కూడా ఒక కోటరీగా ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. 67 లో ఎలక్షన్ జరిగితే 72 వరకు ఉండాలి లోక్సభ. లోక్సభను ఒక సంవత్సరం ముందే రద్దు చేసింది. ఎందుకు ఈ సిండికేట్ వ్యవస్థ మొత్తాన్ని వదిలించేయాలి.
(01:24) అంటే ఇప్పుడు కొంతమంది ఇందిరమ్మ రాజ్యం కాదు రామరాజ్యం తీసుకురావాలి అంటారు. రామరాజ్యం అన్న, ఇందిరమ్మ రాజ్యం అన్నా ఏదైనా సరే సంక్షేమ రాజ్యమే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్ ఉంటాయి. శ్రీమతి ఇందిరా గాంధీ గారికి, నరేంద్ర మోడీ గారికి. సో వీళ్ళిద్దరిలో నిజానికి 2026 లో మనం ఇట్లాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. మనుషుల్ని మనుషులుగా, గొప్పవాళ్ళని, గొప్పవాళ్ళగానే చూడాలి.
(01:52) చైతన్యదేవ్ సర్ వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ థాంక్యూ సర్ యా సర్ ఎన్నో సందర్భాల్లో మనం డిస్కస్ చేశము అంటే ఇందిరా గాంధీ గారి పీరియడ్ లో కొన్ని మిత్స్ ఉన్నాయి కొన్ని రియాలిటీస్ ఉన్నాయి. అంటే కొన్ని నర్రేటివ్స్ కూడా బిల్డ్ అయి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒకసారి మనము ఒక ఆబ్జెక్టివ్ మానర్ లో డిస్కస్ చేద్దాం అనుకున్నాము.
(02:11) సో ఈరోజు అదే యాక్టివిటీ మనం తీసుకుందాం సార్. ఓకే ఇక్కడ ఇందిరా గాంధీ గురించి మాట్లాడడం అంటే ఇక్కడ ఎందుకంటే ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి చాలా మందికి తెలుసు కానీ అసలు ఇందిరా గాంధీ పర్సనాలిటీ ఏంటి ఎలా తను ఎమర్జ్ అయింది ఈ నేపథ్యం ఏంటి తర్వాత ఏ ఏ సందర్భాల్లో ఆమె ఎలా వ్యవహరించాల్సి వచ్చింది అప్పుడున్న కండిషన్స్ ఇవన్నిటిని మనం ఓవరాల్ గా చూసినప్పుడే మనకు ఒక క్లారిటీ వస్తుంది.
(02:36) రై ఏదైనా సరే ఒక వ్యక్తి గురించి ఒక సంఘటనని ఒక సందర్భాన్ని ఒక ప్రతిస్పందనని మాత్రమే చూసి ఇది వీళ్ళు అని మనం నిర్ణయించలేం కరెక్ట్ కాబట్టి ఓవరాల్ గా పర్సనాలిటీ గురించి చదవడమో తెలుసుకోవడమో జరిగినప్పుడు ఒక ఐడియా ఏర్పరచుకోవడానికి అవకాశం అంతేగనీ బిట్లు బిట్లుగా ఒక చిన్న సీన్ చూసి ఇలా కదా అని అనుకోవడానికి లేదు. అంటే ఇప్పుడున్న సమాజంలో ఏమైందంటే ఆ షార్ట్ ఫామ్ రీల్స్ చూడడముఇ YouTube అంటే ఆ ఒక్క అంశం చూసి అదే రియాలిటీ అని కూడా నమ్ముతున్నారు కొంతమంది అవును అంటే కొంచెం ఆబ్జెక్టివ్ గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాదా అని కూడా క్రాస్ చెక్
(03:09) చేసుకోవట్లేదు. అదే సో మన పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం కూడా అదే ఆబ్జెక్టివ్ గా ఆ పీరియడ్ ని ఆ పొలిటికల్ హిస్టరీ అవును తను రూల్ లో ఉండే పీరియడ్ గాని తను ప్రైమ్ మినిస్టర్ కాకముందు సో ఇదన్నిటిని కూడా ఒక ఆబ్జెక్టివ్ గా మనం చూద్దాం అనేదే ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం సర్ సర్ ఇప్పుడు ఆ మిస్సెస్ ఇందిరా గాంధీ అనగానే చాలా మంది కూడా ఒక ఎక్స్ట్రీమ్ దృపదంతో చూస్తారు.
(03:32) అవును కొంతమంది ఏంటంటే తనని ఒక దేవతగా కొలుస్తారు. మరి కొంతమంది అపోజింగ్ గా ఏంటంటే తాను ఒక రూత్లెస్ డిక్టేటర్ అని కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. అసలు తన రియల్ పర్సన్ ఏంటి సార్ ఆబ్జెక్టివ్ లెవెల్ లో మనం చూసుకుంటే ఇక్కడ మీరు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి లేదా ఒక వ్యక్తిని దేవుడు లేదా దేవతగా కొలిచే ఒక వర్గం ఉంటుంది.
(03:55) దానికి ఆపోజిట్ గా కచ్చితంగా వాళ్ళని ఒక టెర్రరిస్టో దుర్మార్గుడో లేకపోతే చాలా రూత్లెస్ పర్సన్ అనో చూసేవాళ్ళు ఉంటారు. అది ప్రతి నాణానికి ఉండేటువంటి బొమ్మ బరుసు లాంటిదే ఇది కాబట్టి ఇందిరా గాంధీ వల్ల ప్రయోజనం కలిగిన వాళ్ళేమో ఇందిరా గాంధీని దేవత అనుకోవచ్చు. ఇందిరా గాంధీ వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు లేదా ఆ పరిస్థితుల వల్ల వాళ్ళు ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళు ఇందిరా గాంధీ తప్పు చేసిందని అనుకోవచ్చు.
(04:18) మ్ అలా ఇక్కడ మీరు అబ్సర్వ్ చేసినట్లయితే ఒక పని చేసేవాళ్ళు బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి భారతదేశ పౌరులకి స్వాతంత్ర సమరయోధుడు అనిపిస్తాడు. ఆ పీరియడ్ లో బ్రిటిష్ వాళ్ళకి ఒక కసబ్ లాంటి వాడని ఫీల్ అయి ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒకే సమాజంలో చూస్తున్నారు కదా ఇందిరా గాంధీని రైట్ అలాంటప్పుడు ప్రతి వర్గాన్ని అంటే ఇందిరా గాంధీని సపోర్ట్ చేసే వర్గము వ్యతిరేకించే వర్గం అలా వాళ్ళ వాళ్ళ దృక్పదాలు దాని మీద దాన్ని బేస్ చేసుకొని డెవలప్ చేస్తుంటారు.
(04:43) సరే ఇంకోటివాట్ లో ఒక రూమర్ ఉంది. ఏంటంటే ఇందిరా గాంధీ గారు ఒక ముస్లిం ని పెళ్లి చేసుకున్నారని అంటే ఇప్పుడు ఫెరోజ్ గాంధీ అనే పేరు పైన సర్ నేమ్ పైన కూడా చాలా మటుకు కాంట్రవర్సీస్ ఉన్నాయి. నేను రీసెంట్ గా కొన్ని YouTube పాడ్కాస్ట్ లు కూడా చూస్తుండే. సో దాని టైటిల్ లోనే ఇందిరా గాంధీ ముస్లింలని పెళ్లి చేసుకుంది అని వాళ్ళ తంబ్నెయిల్స్ కూడా అలాగే పెడుతున్నారు.
(05:05) అసలు యాక్చువల్ రియాలిటీ ఏంటి సార్ యాక్చువల్ గా ఇందిరా గాంధీ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి పేరు ఫిరోజ్ జహంగీర్ గాండీ హమ్ వాళ్ళు బిఏ అండ్ డి వై ఆ ఓకే గాంధీ కాదు గాండీనే అయితే గాండీ అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఫర్సియా నుంచి వచ్చారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ మ్మ్ ఫర్సియా నుంచి రావడం వల్ల ఈయన పేరులో కూడా ఫిరోజ్ జహంగీర్ గాండీ అని ఉండడం వల్ల ఈ జహంగీర్ అనే పదాన్ని బేస్ చేసుకొని ఇతను ముస్లిం ఏమో అనే దృక్పదానికి వచ్చారు నిజానికి వాళ్ళ ఫాదర్ ఒక ఇంజనీర్ ఓకే తర్వాత ఫ్రీడమ్ ఫైట్ లో ఉన్నాడు ఇందిరా గాంధీ కన్నా ఒక ఐదేళ్ళు పెద్దవాడు.
(05:42) ఓకే మొదటి నుంచి ఆయనక ఒక ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉంది. 1930స్ లో ఆయన మహాత్మా గాంధీ ఇన్స్పిరేషన్ తో తన పేరుని గాంధీ అని మార్చుకున్నాడే తప్ప ఆయన ముస్లిం కాదు. ఫ్రీడం ఫైట్ లో కూడా ఉండే. ఫ్రీడం ఫైట్ లో నేషనల్ మూమెంట్ లో ఫ్రీడం ఫైట్ లో ఉన్నాడు హెరాల్డ్ పేపర్ ని చూసాడు ఆయన బ్రిటన్ లో చదువుకున్నాడు ఓకే అదే మంచి నేపథ్యం ఉంది.
(06:05) అప్పుడనే కాదు ఈవెన్ ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూతో కూడా అపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయన ఎంపీ గా వెళ్ళాడు. పార్లమెంటేరియన్ కానీ ఆయన ముస్లిం ఏమి కాదు అసలు ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ అనేది పర్సనల్ ఛాయిస్ ఎవరెవరిని చేసుకున్నా అది పెద్ద విషయం కాదు. ఉమ్ కాకపోతే ఏంటంటే అట్లా రావడానికి కారణం బహుశా ఆ ఫర్సియా నేపథ్యం అవ్వడం ఆయన పేరులో జహంగీర్ ఉండడం బహుశా కారణం అయ ఉండొచ్చు.
(06:28) అంటే ఇప్పుడు మీరు ఒక ప్రస్తావన చెప్పారు మ్యారేజ్ అనేది ఒక పర్సన్ యొక్క పర్సనల్ ఛాయిస్ అని అంతే కదా అంటే తన మ్యారేజ్ చుట్టూ ఇంత రాజకీయం ఎందుకయింది అనుకుంటారు అంటే ఒక మీ అంచనా ప్రకారం పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ కొంచెం బ్యాక్ కి వెళ్లి కొన్ని విషయాలు పరిశీలించాం. హమ్ ఇందిరాగాంధీ 197 లో ఆమె పుట్టేనాటికి ఇండియాలో స్వాతంత్రోద్యమం నడుస్తుంది.
(06:53) రైట్ మోతిలాల్ నెహ్రూ ఇందిరా గాంధీకి గ్రాండ్ ఫాదర్ ఆయన తర్వాత ఇందిరా గాంధీ పుట్టాక జూలేన్ వాలబాగ్ ఇన్సిడెంట్ వల్ల దానికి కొంచెం బాధపడి ఆయన ఏం చేసాడంటే తన ప్రొఫెషన్ ని అంటే లాయర్ ఆ ప్రొఫెషన్ వదిలేద్దామని వదిలేసాడు. ఓకే ఆ టైంలో మోతిలాల్ నెహ్రూ ఇంటికి మహాత్మా గాంధీ కూడా వెళ్ళేవాడు. అంటే ఒక రికార్డ్ అయినటువంటి అంటే ఇందిరా గాంధీ బయోగ్రఫీ లో రిజిస్టర్ చేసినటువంటి దాన్ని బట్టి మనకున్న ఎవిడెన్సెస్ బట్టి ఏంటంటే ఓకే ఇందిరా గాంధీకిట అండ్ హఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు మోతిలాల్ నెహ్రూ దగ్గరికి మహాత్మా గాంధీ వస్తే మహాత్మా గాంధీ మోతిలాల్ నెహ్రూ
(07:28) మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చిన్న పాప ఏమి అర్థం కాకుండా అలా కూర్చొని చాలా సేపు వినేది అని చెప్పేసి అంటే ఆ ఎన్విరాన్మెంట్ లో పెరిగింది ఒకటి దాంతో పాటు ఏంటంటే ఇక్కడ మనం కొంచెం అబ్సర్వ్ చేయాల్సింది ఏంటంటే మోతిలాల్ నెహ్రూలు మోతిలాల్ నెహ్రూ ఫ్యామిలీ వీళ్ళు కాశ్మీరి పండిట్ ఫ్యామిలీ అయినా వీళ్ళు చాలా ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు ఓకే కానీ ఇందిరా గాంధీ మదర్ ఒక ట్రెడిషనల్ బ్రాహ్మిణ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా సేమ్ కమ్యూనిటీే కానీ వాళ్ళేమో క్లాస్ అంటే వాళ్ళు కొంచెం సాంప్రదాయ కుటుంబం అక్కడ మదర్ ట్రెడిషనల్ బ్రాహ్మిణ్ ఫ్యామిలీ
(07:56) మదర్ ట్రెడిషనల్ బ్రాహ్మినే ఫాదర్ కూడా కాకపోతే ఏంటంటే మోతిలాల్ నెహ్రూ ఎడ్యుకేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఫార్వర్డ్ అయిపోయారు బాగా అయితే ఈ నేప ప్రోగ్రెసివ్ ఐ ప్రోగ్రెసివ్ ఐడియా లిబరలిజం లిబరలిజం కూడా ఉంది అంటే ఈమెకి కూడా లిబరలిజం ఉంది కానీ సాంప్రదాయాలు పద్ధతులు అవన్నీ ఉన్నాయి తల్లికి తర్వాత కొన్ని రోజులకి ఆమె కూడా అడాప్ట్ చేసుకోగలిగింది ఇందిరా గాంధీ మాత్రం అంటే ఈ ప్రాసెస్ లో ఇందిరా గాంధీ వాళ్ళ మదర్ సిక్ అయింది ఒకసారి సిక్ అయిన తర్వాత ఏమైంది అంటే ఆ టైంలోనే ఆమె ఇంకా నేషనల్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ చేస్తూ ఒక సందర్భంలో ఆమె స్లోగన్స్ ఇస్తూ పెయింట్
(08:27) అయి కింద పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే ఆ సందర్భంలోనే ఫిరోజ్ గాంధీ వాళ్ళకు దగ్గరగా పరిచయం అవ్వడం ఆమె కొంచెం హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా చేశాడు. అప్పుడు ఇందిరా గాంధీకి 16 ఏళ్ళు మాత్రమే ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడే ఆయనకి ఏదో థాట్ ప్రాసెస్ ఉంది ఆ కాలంలో 16 ఏళ్ళు 21 ఏళ్ళు అంటే మ్యారేజ్ చేసుకోవడం కూడా తప్పు కాదు కానీ అప్పటికి ఆయనక ఒక ఐడియా ఉంది.
(08:48) అయితే ఈ నేపథ్యంలో మోర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ దీని వల్ల ఏం చెప్పారు ఆయన ఓపెన్ గానే తను నేను ఇందిరా గాంధీని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అన్న విషయం వాళ్ళ మదర్ కి ఫాదర్ కి కూడా చెప్పాడు. ఓకే అంటే మనం ఎంత మాట్లాడుకున్నా మ్ ఇప్పుడు బిఫోర్ 1947 సంఘటనలు మనం మాట్లాడుతున్నాం. ఉమ్ ఎంతైనా ఒక ట్రెడిషన్ ఉంటుంది ఇంటర్ కాస్ట్ అవుతది అది రైట్ కాబట్టి జవహర్లాల్ నెహ్రూకి వ్యక్తిగతంగా ఇష్టం లేదు.
(09:12) మ్ ఆమె కూడా మదర్ కూడా ఏం చేసింది ఇందిరా గాంధీ మదర్ అంటే మరీ చిన్న పిల్ల 16 ఇయర్స్ఏ కాబట్టి ఇప్పుడు అవసరం లేదు అనుకున్నారు. రైట్ ఆ తర్వాత ఆమె సిక్ అయిన తర్వాత ఆమె అబ్రాడ్ కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇందిరా గాంధీ మదర్ ని ఓకే అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా ఫిరోజ్ అతను అక్కడ ఉన్నాడు. ఉమ్ ఉండడం వల్ల వీళ్ళద్దరు కూడా అక్కడే చదువుకున్నారు.
(09:31) అచ్చ ఇవన్నీ జరిగిన తర్వాత దీని ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి అని ఒక థాట్ ప్రెస్ అప్పటికి ఇందిరా గాంధీ ఇంకో తొమ్మిద ఏళ్ళు గడిచింది. ఇందిరా గాంధీకి 1942 నేను ఇప్పుడు చెప్తున్నా 1942 నాటికి ఇందిరా గాంధీ ఇంకా మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇంకా నెహ్రూ ఏం చేయాలి ఎవరైనా ఒకరిని అడగాలి ఈ విషయం ఏంటని మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళాడు.
(09:52) మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే సరే మ్యారేజ్ చేసుకొనివ్వండి తప్పేముంది అంటే సరే అని చెప్పేసి అప్పుడు మ్యారేజ్ కి ఒప్పుకున్నారు. ఓకే అక్కడ ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే అప్పట్లో అది ఇంటర్ కాస్ట్ అవ్వడం ఇంటర్ రిలీజియన్ ఇంటర్ కాస్ట్ ఆ ఇంటర్ రిలీజియన్ కూడా అవ్వడం కాకపోతే ఏంటంటే ఫార్సీ కమ్యూనిటీలో ఉండే కల్చర్ కూడా మంచి కల్చరే ఉంటుంది అంటే ఇప్పుడు మనం రిలీజియన్ ప్రపంచంలో తప్పుడు మతం అంటూ ఏది ఉండదు.
(10:16) అంతే కాకపోతే ఏందంటే అలవాట్లు దగ్గరగా ఉంటాయి కొన్ని చూసుకున్నారు ఇవన్నీ చూసుకుని సరే అని చెప్పేసి చాలా సింపుల్ మ్యారేజ్ మ్ 1942 లో వాళ్ళ ఇంట్లోనే జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి సంబంధించి దాంట్లో ఆనంద్ భవన్లో ఆ మ్యారేజ్ జరిగింది ఆమె కూడా తన ఈవెన్ ఇందిరా గాంధీ మ్యారేజ్ అప్పుడు ఆమె కట్టుకున్న చీర కూడా జవహర్లాల్ నెహ్రూ నేసిన చీర ఓకే ఒక ఎమోషన్ ఒక అఫెక్షన్ బాండింగ్ ఆ బాండింగ్ అవన్నీ జరిగాయి చాలా సింపుల్ గా ఆర్నమెంట్స్ ఏమి లేకుండా ఓకే ఓ సింపుల్ మ్యారేజ్ అట్లా జరిగింది జరిగింది ఇది జరిగినప్పుడు ఏంటి అంటే ఫిరోజ్ జహంగీర్ గాంధీ కాబట్టి రకరకాల
(10:50) ఇంటర్ప్రిటేషన్స్ వెళ్ళాయి. హ అది కారణం ఇంకేమైనా సో మొత్తం మీద అతనైతే ముస్లిం కాదు కాదు పార్సీ మన వాళ్ళకు పర్షియా నుంచి వచ్చారంటే వీళ్ళు కూడా ముస్లిమ్స్ ఏ ఉండొచ్చు అనేది ఒక పర్సెప్షన్ ఉంది అసలు పార్సీ అంటే ఆ రిలీజియన్ గురించి బ్రీఫ్ గా చెప్పండి సర్ ఏంటది ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొన్ని ట్రెడిషన్స్ ఫాలో అవుతారు.
(11:10) పార్సీ కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు హింసకు పాల్పడరు. తర్వాత వాళ్ళక ఒక ట్రెడిషన్ లో ఏంటంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపుల్స్ ఫాలో అయ్యేవి దేన్ని వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ దగ్గర పార్సీ గుట్ట అని ఒకటి ఉంది అవును ఫార్సీ కమ్యూనిటీలో ఒక మనిషి చనిపోయిన తర్వాత డెడ్ బాడీని కూడా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ముక్కలు చేసి జంతువులక వేసేస్తారు అది అంటే ఇక్కడ ఒక భారతదేశంలో చాలా తక్కువ కమ్యూనిటీ ఫార్సీ కానీ వెరీ సక్సెస్ఫుల్ కదా సక్సెస్ఫుల్ టాటాస్ గాని టాటాస్ గాని లేకపోతే మన నాని ఫాల్కీ వాళ్ళ యా ఇలాంటి వాళ్ళు కాకపోతే ఫిరోజ్ గాంధీ తను పార్లమెంట్
(11:45) అరండ్ అయిన తర్వాత అవసరమైతే వాళ్ళ ఫార్సీ కమ్యూనిటీ వాళ్ళ బిజినెస్ లను కూడా ఆయన అపోజ్ చేసాడు తప్పు ఉంటే హ అట్లా వెళ్ళాడు. అంటే ఒక సోషలీ అండ్ పొలిటికల్లీ కాన్షియస్ పర్సన్ కాన్షియస్ పర్సన్ అలా వెళ్ళడం జరిగింది. సో కాబట్టి అది ఒక రిలీజియస్ ప్రాక్టీస్ కింద మనం చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే అండ్ ఇప్పుడు ఇందాక మీరు డిస్కషన్ లో ఇందిరా గాంధీ గారి మదర్ కూడా నేషనల్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారు అన్నారు అండ్ ఇందిరా గాంధీ గారు నేషనల్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారా? 100% ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే ఇందిరా గాంధీకి 12 ఏళ్ళు ఉన్నప్పుడు
(12:20) వానర సేన అని చెప్పేసి ఆమె ఒక గ్రూప్ ని ఫార్మ్ చేశడు అంటే ఆ గ్రూప్ లో ఎందుకంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ అలా ఇందిరా గాంధీ తను ఇంట్లో ఆడుకునేటప్పుడు బొమ్మలతో ఆడుతున్న లేకపోతే ఇంకేదనా చేసినా కూడా తను ఒక ఫ్రీడమ్ ఫైటర్ గాని ఇమాజినేట్ చేసుకునే ఆ ఎన్విరాన్మెంట్ ఉంది. ఉమ్ అప్పుడు ఇంకా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలం కాబట్టి ఎవరైనా పెద్ద పెద్ద నాయకులని అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం జనరల్ గా ఎక్కువ సందర్భాల్లో జవహర్లాల్ నెహ్రూ జైల్లో పెట్టేవాళ్ళు.
(12:45) జవహర్లాల్ నెహ్రూని జైల్లో పెట్టినప్పుడు కమలా నెహ్రూ వాళ్ళ మదర్ ని కూడా జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఒక్కతే ఉండేది ఈ టైంలో కూడా ఎందుకంటే ఇందిరా గాంధీ ఏం చేసేదట అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎవరనా సరే ఫ్రీడమ్ ఫైట్ లో ఏదైనా కమ్యూనికేట్ చేసుకోవాలంటే అప్పుడు కమ్యూనికేషన్ ని డ్రాప్ అంటే అడ్డుకునేవాడు బ్రిటిష్ వాళ్ళు అందుకని ఆ లెటర్స్ ఇవన్నీ కూడా ఇందిరా గాంధీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చీర వేసేదట ఓకే చాలా చిన్నప్పుడు 12 ఏళ్ళ అప్పుడే ఆ తర్వాత మహాత్మా గాంధీ హంగర్ స్ట్రైక్ చేస్తుంటే మహాత్మా గాంధీ పక్కన కూర్చుని సంఘీభవన్ చెప్పింది. ఓకే
(13:14) ఆ తర్వాత ఇందిరా గాంధీ మ్యారేజ్ అయిన తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ నడుస్తున్నప్పుడు 1942 లో క్విట్ ఇండియా మూమెంట్ లో ఇందిరా గాంధీ ఫిరోజ్ గాంధీ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మ్యారేజ్ అయ్యాక కొన్ని నెలలు కూడా కాలేదు. ఓకే వాళ్ళు అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు. జైల్ నుంచి రిలీజ్ అయ్యాక రాజీవ్ గాంధీ పుట్టాడు. అంటే కచ్చితంగా ఆమె ఫ్రీడమ్ ఫైట్ లో ఉంది.
(13:33) తర్వాత చిన్నప్పటి నుంచి ఆ ఫ్రీడమ్ ఆస్పిరేషన్ తోనే పెరిగింది. అట్లా మ్ సో ఇకపోతే తను ప్రధానమంత్రి అయినప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో తనను ఏమనుకున్నారంటే ఒక గోంగి గుడియా రైట్ అంటే ఒక కీలు బొమ్మగా ఉంటదనే పర్సెప్షన్ లో సమర్ధించారు. కానీ ఒకసారి పవర్ వచ్చాక తను ఒక స్ట్రాంగ్ ఐరన్ లేడీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు.
(13:55) అవును అంటే దానికి ఏమన్నా ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ ఉందా ఎట్లా అంటే మన స్పెసిఫిక్ సిచువేషన్ ఒక ట్రిగర్ మూమెంట్ వల్ల తను అట్లా అయిందా ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే ఈ గూంగి గుడియా అనే మాట వాడింది మొరార్జీ దేశ ఉమ్ ఇక్కడ మీరు ఇమాజినేట్ చేయండి 1964 లో జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఇందిరా గాంధీ 47 ఇయర్స్ ఓల్డ్ ఓకే చిన్న పిల్ల కాదు మ్ 1959 నాటికే ఆమె నేషనల్ కాంగ్రెస్ కి అధ్యక్షురాలు ఆమేమి మరి అంత అమాయకంగా లేదు ఆమె జవహర్లాల్ నెహ్రూకి జీతం తీసుకొని పర్సనల్ అసిస్టెంట్ జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళేది.
(14:33) ఓకే జవహర్లాల్ నెహ్రూకి పొలిటికల్ డిబేట్స్ లో చాలాసార్లు ఆమె హెల్ప్ చేసేది. డిసిషన్ మేకింగ్ విషయంలో హెల్ప్ చేసేది. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ ఉంది వాళ్ళకి మొదటి నుంచి అయితే ఇక్కడ పాయింట్ పర్సనల్ బాండింగ్ అట్ ద సేమ్ టైం పొలిటికల్ కూడా చాలా హైలీ అవర్ వెల్ గ్రూమ్డ్ వెల్ గ్రూమ్డ్ హైలీ అవాయిడ్ దాంతో పాటుగా ఏంటంటే జవహర్లాల్ నెహ్రూకి చాలా హై ఎండ్ ఎక్స్పోజర్ ఉంది గ్లోబల్ గా ఆయన ఆయన చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ప్రపంచంలో చాలా మూమెంట్లు చూసాడు ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్ అమెరికన్ రెవల్యూషన్ వీటన్నిటినిీ చాలా లోతుగా చర్చించిన వాడు మాత్రమే కాకుండా ఇందిరా
(15:03) గాంధీ చిన్నప్పుడు నెహ్రూ జైల్లో ఉంటే మ్ మరి కూతురికి ఎలా తండ్రి తల్లి ఉన్నప్పుడు ప్పుడు కదా కూతుర్లు కొడుకులు బాగా ఎదుగుతారని మిస్ అవుతున్నాను అనే ఉద్దేశంతో రోజు లెటర్లు రాసేవాడు. ఆ లెటర్లో ఏంటి అంటే గ్లోబల్ కండిషన్స్ నేషనల్ కండిషన్స్ ఇవన్నీ చెప్తూనే ఉండేవాడు. అలా పెరిగింది ఆమె అలా పెరిగింది కాబట్టే అంటే లెటర్స్ అంటే చాలా మంది ఏంటంటే పర్సనల్ రిలేషన్ రిలేటెడ్ కాదు లెటర్స్ టు ఇందిరా అని మనకు పుస్తకాలు కూడా ప్రింట్ అయి ఉన్నాయి.
(15:29) ఆ తర్వాత దాన్ని మళ్ళీ జైల్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా అప్డేట్ చేసి కూడా మళ్ళీ తర్వాత పబ్లిష్ చేశారు. ఓకే సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహిళ గుంగి గుడియా ఇలా అవుతారు కానీ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే మొరార్జీ దేశాయి జవహర్లాల్ నెహ్రూ కాంటెంపరరీ రైట్ అలాంటప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్ కూతురు అన్నప్పుడు ఆయన అలా చూడడం ఆయన పర్సెప్షన్ లో అది కరెక్టే తను ప్రధానమంత్రి అవ్వలేకపోయాడు కాబట్టి అలా భావించాడు ఆయన అంతేకానీ ఇందిరా గాంధీకి 1964 లో జవహర్లాల్ నెహ్రూ చనిపోయేనాటికి ఆమెక ఏమి తెలియదు లేకపోతే
(16:03) ఆమె రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి అనవడం అనుకోవడం అపోహ మ్ అది ఇప్పుడు శ్రీమతి ఇందిరా గాంధీ గారికి మొరార్జీ దేశాయి గారికి ఎలా ఉండేసారు ఎందుకు ఆ క్లాష్ ఎందుకు అంటారు? ఇక్కడ ఒకటండి పవర్ ఎవరైనా సరే కావాలని కోరుకుంటారు. హమ్ ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇప్పుడు అనుకోవచ్చు సార్ ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అది నేషనల్ పార్టీ గాని రీజనల్ పార్టీ గానీ ఏ పార్టీ అయినా ఒక చరిష్మాటిక్ లీడర్ ఉన్నప్పుడు మనలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో కాలం ఏదై ఉన్నప్పటికీ తండ్రి పోతే తండ్రి తర్వాత అనే ధోరణ ఒకటి ఉంటుంది కదా
(16:39) అలాంటప్పుడు ఇందిరా గాంధీకి ఇమీడియట్ ఆల్టర్నేట్ రాజీవ్ గాంధీ అయినట్టుగా రైట్ జవహర్లాల్ నెహ్రూకి ఇందిరా గాంధీ ఎందుకు ఇమ్మీడియట్ గా ఆల్టర్నేట్ అవ్వలేకపోయింది ఎందుకు అందరూ ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించలేకపోయారు కారణాలు ఏంటి ఇలాంటివి కొన్ని ఉంటాయి ఇక్కడ పాయింట్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి 17 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి తన లాస్ట్ స్టేజ్ కి వచ్చాక అంటే ఓ 15 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత 1962 చైనా వారు అప్పుడు ఆయన హిందూ చైనా బాయి బాయి అనుకున్నాడు చాలా చర్చలు జరిగాయి చాలా లెటర్స్ రాశారు ఆ చైనా వాళ్ళకి తర్వాత అన్ఎక్స్పెక్టెడ్
(17:18) గా చైనా వారు జరిగింది అవును ఇది జరిగిన తర్వాత ఏమైందంటే ఆయన ఒక రకంగా మానసికంగా కుంగిపోయాడు. ఉమ్ అంటే ఒక ఎమోషనల్ కార్డ్ ఉండే కదా హిందీ చీని బాయ్ బాయ్ గాని అవును బట్ ఈ బ్యాక్ లాష్ వచ్చేసరికి మీరు అన్నట్టు మానసికంగా కూడా బాగా ఎఫెక్ట్ అయ్యారు. పొలిటికల్ అయిపోయాడు. పర్సనల్ లెవెల్ లో కూడా ఆయన ఎఫెక్ట్ అయ్యాడండి. ఆ మారిస్ జోన్స్ లాంటి వ్యక్తులు ఏమంటారంటే మన జవహర్లాల్ నెహ్రూని నేను చూసినప్పుడు ఒకప్పుడు రెండు రెండు మెట్లు అలా పైకి ఎక్కిపోయేవాడు.
(17:42) తర్వాత 62 వారి తర్వాత ఒక ముసలైన ఒక్కొక్క టేబుల్ పట్టుకొని పార్లమెంట్లో నడవడం చూసాను. ఓకే అంత వేగమైనటువంటి ఆరోగ్యం క్రేణించడానికి కారణం మానసికమైనటువంటి సందర్భం ఇది జరిగిన తర్వాత ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా నెహ్రూ పట్ల నెహ్రూ వీక్ అయ్యాడు అనే భావన బాగా పెరిగింది. ఓకే ఈ భావన పెరగడంతో ఏమైంది అంటే ఇక దీన్ని స్ట్రెంతన్ చేయాలి ఎలాగైనా స్ట్రెంతన్ చేయాలి అనుకున్నారు.
(18:07) అప్పుడు కాంగ్రెస్ లో కామరాజు అనే వ్యక్తి హమ్ ఆయన తమిళనాడు నుంచి వచ్చాడు. రైట్ ఒక వెనుకబడ్డ తరగతి నుంచి వచ్చాడు. హ్ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. హ చేసిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది మనం కాంగ్రెస్ పునర్వైభవానికి ఏం చేయాలి అని కామరాజు ప్లాన్ అన్నప్పుడు తీసుకొచ్చాడు దీంట్లో భాగంగా ఆరు మంది క్యాబినెట్ మినిస్టర్లు సెంట్రల్ లో ఉన్నవాళ్ళు ఆరు మంది ముఖ్యమంత్రులని రిజైన్ చేయించేసి ఓకే వీళ్ళందరూ పార్టీకి అంకితం అవ్వాలన్నారు.
(18:35) మ్ అప్పటికీ దాదాపు ఎనిమిదఏళ్ళు పైగా ముఖ్యమంత్రిగా చేసిన కామరాజు రిజైన్ చేసేసాడు పార్టీకి అంటే అప్పుడు చూడండి పవర్ కావాలని కాదు పార్టీ అంటే పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ మనకు సిద్ధాంతం ఏదైనా ఉండి అది కాంగ్రెస్ బిజెపి కమ్యూనిస్టులా కాదు వ్యక్తులకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఆ కోణంలోనే మనం ఇక్కడ చూస్తాం కామరాజు రిజైన్ చేయాలి పెద్దవాళ్ళందరూ అంటే జవహర్లాల్ ఎవరు మరి నేనే రిజైన్ చేయాలి కదా అందరికన్నా పెద్దవాడిని అంటే లేదు నీలాంటి వ్యక్తి మళ్ళీ లేడు కాబట్టి నువ్వు ప్రధానమంత్రిగా ఉండాల్సిందే ఆయన రెసిగ్నేషన్ ఆఫర్ చేశారు నెహ్రూ
(19:04) ఆ నెహ్రూ కూడా ఆఫర్ చేశాడు నెహరయే ఫస్ట్ ఆఫర్ చేశాడు కామరాజు ప్లాన్ రాగానే ఆఫర్ చేశాడు ఎందుకంటే వాళ్ళు సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి మిగతావన్నీ సెకండరీ అంటే ఆయన అనుకున్నాడా ఫ్రీడం ఫైట్ లో నేను 17 ఏళ్ళ ప్రధానమంత్రి అవుతానుని ఉంటానని అలా అనుకోలేదు కదా అక్కడ ప్రధానమంత్రిగా ఉండం అనేటువంటిది ఒక ముళ్ళ కిరీటమే ఎవరికైనా నిజంగా మంచి వ్యక్తికి పవర్ అనేది ఎన్నో రకాలైనటువంటి మానసిక భావద్వేగాల గురిచేస్తాయి.
(19:26) అవును పీస్ ఫుల్ లైఫ్ లేదు. ఒక బ్రిటన్ జర్నలిస్ట్ ఏమంటాడంటే ఇంద్ర జవహర్లాల్ ఎవరో ఒక పాయింట్ ఆఫ్ టైం లో అన్ని వదిలేసి పుస్తకాలు చదువుకుందాం అనుకున్నాడు. అది నిజంగా అవుతుందా అన్నట్టుగా కామెంట్ చేస్తాడు. ఉ ఈ టైంలో కామరాజు ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాసెస్ లో అందరూ రిజైన్లు చేసేసి పార్టీకి అంకితం అవుతున్నప్పుడు మ్ సహజంగానే ఇందిరా గాంధీ పేరు కూడా వచ్చింది.
(19:49) ప్రస్తావనకి కానీ ఇందిరా గాంధీ కన్నా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి మొరార్జీ దేశాయి గాని ఇలాంటి వ్యక్తుల పేర్లు కూడా వచ్చాయి. మ్ అప్పుడు కామరాజు ఏం చేసాడంటే మరి ఎవరిని మనం ప్రధానమంత్రిని చేయాలంటే డెమోక్రటిక్ వేలోనే వెళ్ళాలి కదా మ్ అన్నప్పుడు దాదాపు ఒక 300 మంది రిజైన్ చేసిన తర్వాత అందరినీ ఒపీనియన్ తీసుకున్నాడు. హమ్ తీసుకున్న తర్వాత ఎక్కువమంది మొగ్గు చూపిన వైపు ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి మ్ అందరికీ అనుకూలమైన వ్యక్తి ఆమోద్య యోగ్యమైన ఆమోద యోగ్యమైన వ్యక్తి దాంతో పాటుగా జవహర్లాల్ నెహ్రూకి చివరి సందర్భాల్లో ఆయన టైంలో చాలా హెల్ప్ ఫుల్
(20:22) గా ఉన్న వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి పేరును ప్రతిపాదించడం తోటి మొరార్జీ దేశ కొంత డిసపాయింట్ అయిన మాట వాస్తవం మ్ కాబట్టి ఆయన పోనీలే కనీసం ప్రధానమంత్రి కాకపోతే మరి నెక్స్ట్ క్యాబినెట్ లో పొజిషన్ ఏదైనా ఇస్తారేమో కచ్చితంగా పార్టీ అక్కడ ఎవరు ఎంత పెద్ద వాళ్ళని కాదు పార్టీ నిర్ణయం అక్కడ రైట్ కానీ ఇక్కడ నిజంగానే అంత డెమోక్రటిక్ గా ఉండేదా డిసిషన్ అప్పుడు ఉన్నారు ఓకే ఇప్పుడు ఆ వాల్యూ సిస్టం ఉన్నారు ఇప్పుడు మీరు చూడండి వెంకయ్య నాయుడుని అడిగారు ఎవరో మీరు ఎందుకు ప్రెసిడెంట్ అవ్వలేదు అని అంటే ఆయన ఏమన్నాడు నాకు నీ వైస్ ప్రెసిడెంట్
(20:56) టెన్యూర్ అయిపోయిన తర్వాత ఒక ట్రైబల్ ఉుమెన్ ని మేము ప్రెసిడెంట్ చేద్దాం అనుకున్నామ అని పార్టీ చెప్పింది నేను ఒప్పుకున్నాను అన్నాడు. రైట్ 50 ఏళ్ళు పార్టీలో ఉన్నవాడు పార్టీ సిద్ధాంతాన్ని కాదని ఎలా అంటాడు. హమ్ ఇక్కడ ఈ పార్టీ ఇంపార్టెంట్ అక్కడ రైట్ వ్యక్తులు కాదు మ్ ఆ కోణంలోనే మొరార్జీ దేశాయికి అవకాశం రాలేదు లాల్ బహదూర్ శాస్త్రికి అవకాశం వచ్చింది.
(21:17) లాల్ బహదూర్ శాస్త్రికి అవకాశం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి క్యాబినెట్ లో ఇంక మళ్ళీ కొత్త మంత్రులు కావాలి కదా మ్ ఈ టైంలో చాలా మంది ఇందిరా గాంధీ ఏంటి అనిఅంటే ఇందిరా గాంధీ నేను ఏ పదవి తీసుకోను అని అవసరం లేదు అప్పుడు ఉన్న పరిస్థితి ఎందుకు అవసరం లేదు ఇందిరా గాంధీకి ఏమి పవర్ పొందాలని లేదా అంటే ఉంది కానీ జవహర్లా వెనకల రీజన్ ఏంటి అయితే చైనా వారి తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల వచ్చిన వ్యతిరేకత అనే ఫ్లో నడుస్తున్నప్పుడు ఓకే జవహర్లాల్ నెహ్రూ కూతురుగా ఇందిరా గాంధీ ఒక మచ్చ తీసుకోవడం ఎందుకు హ అంటే ఇప్పుడు ఒక మంచి మూమెంట్ లోనే ఎంటర్ అవ్వాలి కానీ బ్యాడ్ మూమెంట్ లో మనం ఎంటర్
(21:50) అవ్వడం ఎందుకు రైట్ ఈ థాట్ ప్రాసెస్ ఉంది. అయితే పొలిటికల్ డెసిషన్ పొలిటికల్ డెసిషన్ రైట్ అయితే అప్పుడు సరేలే అని చెప్పేసి అందరూ కన్విన్స్ చేశారు శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా చెప్పిన తర్వాత అప్పుడు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గా ఉండింది. రాజ్యసభ సభ్యురాలు రై బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అయింది. దీంట్లో కూడా డిప్లమాటిక్ గా కొంతమంది ఏమంటారంటే ఇందిరా గాంధీకి అప్పటికే పవర్ అంటే ఏంటో చాలా బాగా తెలుసు కాబట్టే జవహర్లాల్ నెహ్రూ అఫీషియల్ రెసిడెన్స్ తీన్మూర్తి భవన్ మ్ వాళ్ళ ఇల్లేమో ఆనంద్ భవన్ అవును తీన్మూర్తి భవన్ కి లాల్ బహదూర్ శాస్త్రి
(22:22) ఎంటర్ కాకుండా తీన్మూర్తి భవన్ ని నెహ్రూ మెమోరియల్ గా మారుస్తానని ఇందిరా గాంధీ అనింది. హ అక్కడితో జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి అఫీషియల్ రెసిడెంట్ 1966 లో అంటే సారీ 64 లో జవహర్లాల్ నెహ్రూ చనిపోయాక లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అవ్వడానికి ముందే తిరుమూర్తి భవన్ మీద ఇందిరా గాంధీ తన పట్టు సంవరించింది. హ అట్లా చెప్తారు కొంతమంది సరే ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ లో రెండేళ్ళ తర్వాత అంటే మనకి జవహర్లాల్ నెహ్రూకి లాల్ బహదూర్ శాస్త్రికి మధ్య కేటేకర్ ప్రైమ్ మినిస్టర్ గుల్జారిలాల అంతా కొంత కాలం ఉన్నాడు తర్వాత మళ్ళీ
(22:58) నెహ్రూ తర్వాత శాస్త్రి తర్వాత శాస్త్రి చనిపోయిన తర్వాత తాజాంటి కి వెళ్లి విదేశాల్లో చనిపోయినటువంటి మొదటి ప్రధానమంత్రి దాని మీద కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి కదా సార్ శాస్త్రీ గారి యొక్క డెత్ మీద అక్కడ కొన్ని ఉన్నాయి శాస్త్రీ డెత్ ని ఆయన పర్సనల్ డాక్టర్స్ దాన్ని ని సర్టిఫై చేయాల్సిన అవసరం లేకుండా చనిపోయాడు ఆయన విదేశాల్లో చనిపోయాడు లేదా ఏదో పాయజన్ ఇచ్చారు అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గాని లేదా ఇందిరా గాంధీ గసిందా కుట్ట కూడా ఉంద ఉందా అని అంటారు.
(23:25) కానీ ఇవన్నీ మనకి ఎవిడెన్స్ులు అయితే లేవు ఎక్కడ కూడా అది మనక ఏదైనా సరే ఎవిడెన్స్ లేకుండా కేవలం ఒక రూమర్ ని మనం ఏమి చెప్పలేం కాబట్టి వీటేటికే లేము. ఇంకొకటి నేను అనుకోవడం ఏంటంటే అప్పట్లో అంత కక్షపూరితంగా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ అనుకున్నా కూడా ఆ తర్వాత అదొక ఎపిసోడ్ తర్వాత మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది.
(23:48) ప్రధానమంత్రి ఎవరు రై మళ్ళీ పురాజిత్ దేశ రేస్ లో ఉన్నాడు ఆటోమేటిక్ గా ప్రధానమంత్రి ఎప్పుడో బొంబాయ్కి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రైట్ కదా అలాంటప్పుడు ఆయన ఖచ్చితంగా రేస్ లో ఉంటాడు. రేస్ లో ఉన్నప్పుడు ఏం చేయాల్సి వచ్చింది ఇందిరా గాంధీ ఇంకా ఆప్షన్ లేకపోయి మళ్ళీ సేమ్ మళ్ళీ కామరాజు మళ్ళీ ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు మళ్ళీ ఒపీనియన్ తీసుకున్నాడు ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి అందరినీ కలిసి మాట్లాడి చార్టెడ్ ఫ్లైట్ లో అప్పట్లో ఓకే వచ్చి మాట్లాడిన తర్వాత ఆ ఇందిరా గాంధీనే మళ్ళీ డిక్లేర్ చేశారు.
(24:16) ఎవరో అడిగారు కామరాజుని ఇంత కమాండ్ ఉంది నీకు నువ్వు పేరే డిక్లేర్ చేయగలవు. అవసరమైతే డిసిప్లిన్ లేకపోతే లేట్ గా వస్తే అవసరమైతే ఇందిరా గాంధీ మీద కూడా డిసిప్లిన్ రియాక్షన్ తీసుకుంటాను అన్నాడు ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా అవును ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తాడు అవును పార్టీ ప్రెసిడెంట్ పార్టీ పార్టీ పార్టీే కదా మరి పార్టీ మెంబర్ కదా పార్టీ సుప్రీమ్ పార్టీ సుప్రీమ్ గవర్నమెంట్ వేరు మళ్ళీ గవర్నమెంట్ లో పార్టీ ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా అయితే దీని మీద కూడా ఒకటి ఉంది.
(24:40) ఇంకా 1954 55 ఆ పీరియడ్ లో పార్టీ అనేది గవర్నమెంట్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఎస్ అయితే జవహర్లాల్ ఎవరో దాన్ని ఆపాడు ఇది కాదు పార్టీ వేరు ప్రభుత్వం వేరు ప్రభుత్వానికి ఉండే ఆబ్లిగేషన్స్ వేరు అని చెప్పడం వల్ల ఏమైందంటే అప్పుడు కొంతమంది అడిగారు కామరాజు కూడా ఇందిరా గాంధీని ఎందుకు మళ్ళీ ఇందిరా గాంధీ నో డౌట్ ఇందిరా గాంధీ కచ్చితంగా ప్రధానమంత్రి అవ్వాల్సినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఈ సందర్భంలో ఎందుకు ఇందిరా గాంధీని మీరు ప్రతిపాదిస్తున్నారు అంటే అంటే ఇందిరా గాంధీ ఇంకా ఆల్టర్నేట్ అప్పుడు వాళ్ళు అనుకోవడం దీంతో పాటు ఏంటంటే మనకి కామరాజు ఆయన లోకల్ లీడర్ మంచి
(25:15) లీడరే కానీ ఫారెన్ అఫైర్స్ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి ఓకే ఆయనక అవి తెలుసు మన బలాలు మన బలహీనతలు ఏంటో మనకు తెలిసినప్పుడే వాళ్ళు గొప్ప నాయకులు అవుతారు. రైట్ ఈ మెచూరిటీ చాలా మందికి ఉండదు. కామరాజు చనిపోయినప్పుడు 150 రూపాయలు ఉన్నాయట జోబులో రెండు సార్లు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అందరినీ కమాండ్ చేయగలిగే స్థాయి ఇందిరా గాంధీని కూడా అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను నేను డిసిప్లిన్ రియాక్షన్ తీసుకుంటాను అన్నంత వ్యక్తి.
(25:40) అలాంటి వ్యక్తి అలా ఎందుకు ఉన్నాడుఅంటే ఆ నిజాయితి ఉంది కాబట్టి ఆ ధైర్యం ఉంది. అదొకటి ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక అమెరికన్ జర్నలిస్ట్ ఒ పుస్తకం రాసాడు అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ బ్రతికున్నప్పుడు 1963 లో నేను చెప్తున్నాను ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ హూ అనేది మ్ ఎవరు ప్రధానమంత్రి అవుతారు ఆయన ఒక ఆరు పేర్లు చెప్పాడు.
(26:00) ఓకే దాంట్లో ఇందిరా గాంధీ ఉంది మ్ మొరార్జీ దేశాయి ఉన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు మ్ దీంతో పాటుగా మనకి ఇంకొక ముగ్గురు వేరే అంటే జేపి ఉన్నాడు జయప్రకాష్ నారాయణ ఉన్నాడు వైవి చవాన్ ఉన్నాడు వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఓకే అంటే ఇప్పుడు అమెరికన్ జర్నలిస్టులు అంటే వాళ్ళు ఆశామాశగా రాసేవాళ్ళు కాదు చాలా స్టడీ చేసేవాళ్ళు ఎగజక్ట్లీ ఇక్కడ కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ అనాలసిస్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది.
(26:27) ఇప్పుడు మనం మన సమాజాన్ని మనం చూసే విధానం వేరు. ట్రూ వేరే దేశం వాళ్ళు చూసే విధానం వేరు అవును 1964 లో వాళ్ళు మోర్ హేతుబద్ధంగా చూస్తారు చూస్తారు నెహ్రూ చనిపోయినప్పుడు ఒక సీన్ రాసుకున్నాడు ఒక పిల్లోడు హమ్ అంటే రీసర్చ్ స్కాలర్ ఆయన ఓకే ఆయన ఏం రాసుకున్నాడుఅంటే జవహర్లాల్ ఎవరు చనిపోయాడు అందరూ వస్తున్నారు ఒక్కొక్కళ్ళు అందరూ లైన్ లో నిలబడి ఉన్నారు.
(26:50) ఎవరు నైస్ చేయట్లేదు పెద్దవాళ్ళు అల్లరు వెళ్తున్నారు. అని చెప్పేసి అప్పుడే ఒక పెద్దాయన జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత వచ్చాడు. ఉమ్ అని చెప్పి సయ్యద్ మహమ్మద్ ఎప్పుడో జవహర్లాల్ నెహరికి ఆక్స్ఫర్డ్ లో ఫ్రెండ్ ఓకే దాంతో పాటుగా జవహర్లాల్ ఎవరికి కాంగ్రెస్ లో కూడా అంటే ఆయన పార్టీలో పెద్దగా లేడు కానీ జవహర్లాల్ నెహ్రూ కాపుతాడు. ఓకే ఏడుస్తూ కార్ దిగుతూ వస్తున్నాడు.
(27:12) ఇతను ఒక ముస్లిం ఆయన రాసుకోవడం ఆ వ్యక్తి బాధని అప్పుడు జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్ లో ఉన్నటువంటి మరొక కేంద్ర మంత్రి ఆయన్ని అక్క చేర్చుకొని అలా తీసుకెళ్తున్నాడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్ లో ఉన్న ఒక దళిత క్యాబినెట్ మంత్రి మ్ కదా డెమోక్రసీ కదా ఇది ప్రజాస్వామ్యం కదా వాల్యూ సిస్టం కదా అని తన డైరీలో రాసుకున్నాడు.
(27:35) ఆయన ఎవరంటే గ్రాండ్ విల్లా ఆస్టిన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్స్ రాసిన గ్రాండ్ విల్లాస్టిన్ మీరు ఇంకా అబ్సర్వ్ చేస్తే గ్రాండ్ వివిల్ ఆస్టిన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్ పుస్తకంలో చివర కాన్స్టెంట్ అసెంబ్లీ మెంబర్స్ వాళ్ళ కులాలు రాసాడు ఆయన ఓకే కులాలు ఎందుకు రాసావు అంటే వీళ్ళఎవరు కులం పేరుతో పని చేసిన వాళ్ళు కాదు వాళ్ళ కులానికి వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధం లేదు అందుకని రాసాను అంటాడు.
(27:55) సో అప్పట్లోనే అంత పొలిటికల్ మెచూరిటీ ఉంది అంతే అమెరికన్ జర్నలిస్ట్ కదా అంటే ఆ తర్వాత రాసుకున్నాడు ఇంకా అంటే ఆయన డైరీ తర్వాత కొంచెం డైరీలో పర్సనల్ గాని పబ్లిష్ చేస్తారు కదా జవహర్లాల్ ఎవరు చనిపోయాడు అప్పుడు భారతదేశంలో అందరూ ఒకే శోక సముద్రంలో ఉన్నారు అదే భారతదేశానికి సంబంధించిన మతం అంటాడు అంటే థాట్ ప్రాసెస్ చూడండి ఎలా ఉంది ఒక్కొక్కళ్ళది అట్లా కాబట్టి అప్పుడుఉన్న సందర్భంలో ఇందిరా గాంధీ కావాల్సి ఉండింది అవకాశం ఉండింది కాబట్టి ఇందిరా గాంధీ అయిపోయింది ఇందిరా గాంధీ అయిన తర్వాత అవకాశం ఇవ్వద్దు అనుకున్నారు బట్ తప్పలేదు.
(28:28) మ్ ఇంకా 1966 నాటికే మొరార్జీ దేశాయిని పాలిటిక్స్ నుంచి తప్పించడం కోసం ఫస్ట్ ఏఆర్సి చైర్మన్ కూడా చేశారు. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించడానికి కానీ అది కుదరలేదు. తర్వాత మళ్ళీ ఏం చేసింది ఇందిరా గాంధీ క్యాబినెట్ లో ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతాడు. సర్ ఇప్పుడు మనము ఇందిరా గాంధీ గారి డెసిషన్ మేకింగ్ కి వద్దాము చాలా మట్టుకు మనం అబ్సర్వ్ చేస్తే అనాలసిస్ చేస్తే ఏంటంటే సెంట్రలైజ్డ్ గా లేదా డామినేటెడ్ బేస్డ్ ఆర్ అగ్రెసివ్ డెసిషన్ మేకింగ్ అనేది కనబడుతుంది.
(28:58) అంటే హిస్టారికల్ గా చాలా మంది రాసిన అంశాల పరంగా చూసినా గాని కొంతమంది విమర్శించే పరంగా చూసినా గాని సో ఈ డెసిషన్స్ ఇలా తీసుకోవడం వెనుక అంటే తన మైండ్ సెట్ే కారణమా? అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు మీరు అబ్సర్వ్ చేసినట్లయితే ఒక నేషనల్ క్రికెట్ టీం్ లో ఆడినేవాడు రంజి ప్లేయర్ సలహా తీసుకోవడం వాళ్ళ ఎంత ఎమినెంట్ అయినా మ్ ఆమె పుట్టడమే ఒక నేషనల్ అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ లో పుట్టింది రైట్ ఒకటి ఇందిరా గాంధీ ఎవరిని అడగాలి డెసిషన్ అడిగితే మురార్జీ దేశని అడగాలా లేకపోతే వైబి చవాని అడగాలా ఇంకెవరిన అడగాలా అంటే కొంతమందిఏమో ఆమె కాంటెంపరరీ కాదు కాంటెంపరరీ అయినా
(29:38) వాళ్ళ ఫాదర్ తో పాటు కొలీగ్స్ కచ్చితంగా ఈ జనరేషన్ గ్యాప్ ఐడియాలజీ డిఫరెన్స్ ఎంతో కొంత ఉంటుంది. మిగతా వాళ్ళు తనకన్నా చిన్నవాళ్ళు మ్ నమ్మగన వ్యక్తులు ఎవరు ఆమె ఫ్రెండ్ హక్సర్ ఉండే మ్ కాబట్టి ఆయన చాలా వరకు ఆయన చెప్పేవే చాలా వరకు ఆమె తీసుకుంది ఆయన బ్రతికినంత కాలం దాంతో పాటు ఇందిరా గాంధీ కొన్ని జరిగినటువంటి ఇబ్బందులు ఒక అభద్రత భావము కొన్ని కారణాల వల్ల అంటే ఈ ఫేజ్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి అవ్వడానికి మధ్యలో ఉన్నటువంటి ఫేస్ లో ఆమె కొంత ఇబ్బందులు ఉన్నాయి.
(30:08) కోటరీలు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ కూడా ఒక కోటరీగా ఉండేవాళ్ళు. పాత నాయకులందరూ వాళ్ళందరూ కూడా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు దాంతో ఆమె వాళ్ళ డిసిషన్ తీసుకోలేదు. ఇక అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆమె తన సొంత నిర్ణయాలు తన ఆమె ఇందిరా గాంధీ డిసిషన్ మేకింగ్ అంతా ఎలా ఉండేదిఅంటే తనకు ఆప్తులైన వ్యక్తులు మ్ తనతో చదువుకున్న వాళ్ళు మేధావులు వీళ్ళతో ఉండేది తప్ప పొలిటికల్ గా ఎక్కువ మందితో ఆమె క్యాబినెట్ ని కన్సిడర్ చేసిన సందర్భాలు చాలా తక్కువ మ్ తర్వాత కాలంలో పివి నరసింహారావు లాంటి వాళ్ళని ఆమె మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిన
(30:40) తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం అవన్నీ జరిగింది అది వేరే విషయం. ఓకే అంటే కొన్ని కాంట్రవర్షియల్ డెసిషన్స్ తీసుకున్నది కదా సార్ తను అంటే దీని వెనుకల పవర్ మాంగరింగ్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుందేనా లేదా నేషనల్ ఇంట్రెస్ట్ బేస్ లో తీసుకుంది అంటారా అంటే ఇప్పుడు డిసిషన్స్ అన్నప్పుడు పవర్ మాంగరింగ్ ఎప్పుడూ ఉంటుందండి మ్ ఎందుకంటే ఆ ప్రపంచంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అధికారం అనేది వాస్తవం.
(31:06) హమ్ అధికారం అవసరం లేదు అని అనడం అనేటువంటిది అది కేవలం ఉట్టి మాట మాత్రమే కానీ అది జరగదు ఎక్కడ ముఖ్యంగా రాజకీయాల్లో అలాంటప్పుడు కచ్చితంగా తాను ఒక ప్రధానమంత్రి కూతురుగా తను ప్రధానమంత్రిగా ఉండాలనుకుంటుంది కంటిన్యూ అవ్వాలనుకుంటుంది దాంట్లో ఏమ లేదు అంటే ఇక్కడ డిసిషన్స్ అంటే స్పెసిఫిక్ గా ఏదనా మనం ఉంటే దాన్ని బట్టి మనం మాట్లాడొచ్చు మీరు అబ్సర్వ్ చేయండి డిసిషన్స్ ఎక్కడ తీసుకున్నా ఆమె తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తినకుండానే తీసుకుంది తనకంటూ ఒక పర్సనాలిటీ ఉంది రైట్ ఇప్పుడు 1966 లో ఇందిరా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే కొన్ని నెలలకి ఆమె ఫారిన్
(31:39) వెళ్లాల్సి వచ్చింది. మ్ ఫారిన్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు పారిస్ వెళ్ళింది అమెరికా వెళ్ళింది రష్యా వెళ్ళింది. అలాంటి సందర్భాల్లో కూడా భారతదేశానికి ఆహార ధాన్యాలు కావాలి కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ తో మాట్లాడినప్పుడు కూడా మ్ లిండాన్ జాన్సన్ అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడినప్పుడు కూడా తన వ్యక్తిత్వాన్ని ఎక్కడా తగ్గించుకోలేదు.
(32:00) ఓకే చాలా మాకు కావలసింది అడిగింది అమెరికా వేరే దేశాల పట్ల చేస్తున్న చర్యలని కూడా ఖండించింది.హ ఆ సందర్భంలోనే ఓకే ఇందిరా గాంధీ అడుక్కోవడానికి వచ్చిందని రాసే అమెరికన్ పత్రికలు న్యూయార్క్ టైమ్స్ లాంటి పేపర్లలో అయినా కూడా ఆమె ఏం కేర్ చేయలేదు. బ్రిటన్ కి వెళ్ళినప్పుడు కూడా ఆమె అలాగే బిహేవ్ చేసింది. అంటే తన వ్యక్తిత్వం తనదే మిగతా విషయాలు మిగతానే కాకపోతే తనక ఒక క్యాలిబర్ ఉంది కెపాసిటీ ఉంది కాబట్టి నేను ఇషన్ తీసుకున్నాను అని అనుకుంటుంది బహుశా రైట్ అంటే ఆమె బయోగ్రఫీ చదివితే మనకు అట్లా అనిపిస్తుంది.
(32:33) హ అంటే ఇప్పుడు అమెరికా గురించి ప్రస్తావించారు కాబట్టి అప్పుడు ఎలా ఉండేది సర్ ఇండియాకి యుఎస్ కి రిలేషన్స్ అండ్ చాలా మందికు ఈ మధ్యల Instagram లో YouTube లో కూడా చూస్తున్నాము ఇందిరా గాంధీ అప్పుడు అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా తన బిహేవియర్ కానీ తను కొన్ని పోస్టరింగ్స్ ఏవైతే చేసిందో అది యునో ప్రపంచవ్యాప్తంగా కూడా డిస్కస్ చేసిన అంశాలుగా ఆయన ఎందుకు అంటారు ఇక్కడ మనము 1966 ఆ పీరియడ్ లో గనక మనం తీసుకున్నట్లయితే బలమైనటువంటి పితృస్వామిక వ్యవస్థ ఉన్న ప్రపంచం పేట్రియాకల్ పేట్రియాకల్ సొసైటీ ఈ పేట్రియాకల్ సొసైటీలో ఒక ఉమెన్ అనేటువంటి ఉమెన్ ఎగ్జిస్టెన్స్ ని సొసైటీ యక్సెప్ట్ చేయదు.
(33:06) అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో రెండవ ప్రధానమంత్రి మ్ అంటే శిరివ బండారి నాయకే మొదట రైట్ సిలోన్ అప్పుడు శ్రీలంక లేదు దానికి ప్రధానమంత్రి అయితే ఈమె 66 లో రెండవ ప్రధానమంత్రి అలాగే అప్పటికే ఆమె చాలా స్ట్రాంగ్ పార్సన్ గా ఎస్టాబ్లిష్ అయింది. అలాంటి వ్యక్తి అనేది ఇండియాకు తెలుసు మ్ ఇంకొకటి ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ బతికినంత కాలం చాలా పెద్ద గీత కదా జవహర్లాల్ నెహ్రూ అవును అక్కడ ఇందిరా గాంధీ కనపడలేదు మ్ ప్రపంచానికి మ్ అందుకే ఇందిరా గాంధీ గురించి ఎక్కువ మందికి అప్పుడు తెలియదు.
(33:39) రైట్ కాబట్టి ఒక మహిళ ఇందిరా గాంధీ కూతురు అయినంత మాత్రాన ఆమె ఎలా ప్రధానమంత్రి కూతురు అయినంత మాత్రాన ప్రధానమంత్రికి ఉండే ప్రతి స్కెల్లు రాదు కదా అనే దోరణలో ఆలోచించారు. అందుకే వాళ్ళు పెద్దగా ఆమెను తక్కువ అంచన వేశరు. ఇందిరా గాంధీ ఒకసారి ఎక్కడనా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడి గనుక ఇలా చెయి ఊపితే లక్ష మంది ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు నన్ను చూసే చెయ్యి ఊపింది ఇందిరా గాంధీ అని ఫీల్ అయ్యేవాళ్ళట.
(34:01) ఇవన్నీ ఆమె నేర్చుకుంది. అదంతా కూడా ఎంత ఇన్బిల్ట్ గా ఒక స్కిల్ ఉన్నా మ్ దానికి చాలా పరిశ్రమ అవసరం ఉంటుంది. అవన్నీ చేశారు. ఉమ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ లో ఉన్న స్టాండర్డ్స్ కూడా ఉండి ఉంటాయి కదా ఇలా ఉండాలి ఇంతకన్నా తక్కువగా ఉండకూడదు అని ఒక స్టాండర్డ్ లో పెంచి ఉంటారు కాబట్టి మ్ అవన్నీ కూడా ఆమెకి హెల్ప్ అయి ఉంటాయి. మ్ అట్లాగే ఇక్కడ పారిస్ కి సంబంధించినటువంటి అధినేత కూడా ఇందిరా గాంధీతో మాట్లాడినాక ఇందిరా గాంధీ ఇంత గొప్ప వ్యక్తి అని నేను అనుకోలేదు ఒక మహిళ ఇలా ఎలా ఉంటుంది రైట్ అనే అభిప్రాయంతో ఒప్పుకున్నాడు.
(34:33) తర్వాత అది అట్లా కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు పాలస్తీనియన్ లీడర్ యాసర్ అరాఫత్ గారు కూడా తను ఏమన్నారంటే నా తోబుట్టువు కాకున్నా ఇందిరా గాంధీ నా సిస్టర్ లాంటిది అని అన్నాడు అంటే ఈ లైక్ గ్లోబల్ రిలేషన్స్ కూడా ఈవఎలా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది తను ఇక్కడ గ్లోబల్ రిలేషన్స్ అంటే మీరు అబ్సర్వ్ చేయాల్సింది ఏమంటే ఇప్పుడు ఒక ప్రధానమంత్రికి సహజంగా చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి చాలా దేశాలతో మ్ ఈ పాలస్తీన్ రివలేషన్ ఆర్మీకి సంబంధించి ఇందిరా గాంధీకి పాజిటివ్ అప్రోచ్చే ఉంది ఆమెకి రైట్ పాలస్తీనా పట్ల సద్భావనే ఉంది.
(35:06) మ్ అతే యాషరాఫత్ తో ఇందిరా గాంధీని కలిసింది తక్కువైనప్పటికీ కూడా ఉత్తరాలు కమ్యూనికేషన్లు కొన్ని పర్సనల్ ఇంట్రెస్ట్లు వీటి వల్ల ఎస్టాబ్లిష్మెంట్ బాగా పెరుగుతూ వచ్చింది. ఇంకా బలపడింది ఎప్పుడు అంటే 1983 లో మళ్ళీ చాలా తర్వాతి కాలంలో నామ్ మీటింగ్స్ అవి జరుగుతున్నప్పుడు ఈయనను పిలవాల్సిన దానికన్నా లేట్ గా పిలిచారు ఈయన అపోనెంట్స్ కి కొంచెం ఛాన్స్ ఇచ్చారు అనే భావన కూడా ఒకటి ఉండింది.
(35:28) అప్పుడు యాష రాఫత్ నేను వెళ్ళిపోతాను మీటింగ్ అటెండ్ అవ్వను అన్నాడు. హమ్ యాష రాఫత్ కి ఎలా చెప్పాలి ఇందిరా గాంధీ ఆయన కూడా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ చెప్తే వింటాడో లేదో తెలియదు. అప్పుడు ఇందిరా గాంధీ ఏం చేసిందంటే క్యూబా ప్రెసిడెంట్ ఫెడరల్ కాస్ట్రో తో మాట్లాడి ఓకే అరాఫత్ తో మాట్లాడాను నేను ఆ అరాఫత్ తో ఫెడరల్ కాస్ట్ తో మాట్లాడుతూ ఇందిరా గాంధీ అంటే ఏంటి ఇందిరా గాంధీ అంటే నీకు ఉన్న సోదరభం ఉందంట ఇందిరా గాంధీ అంటే సోదరమ ఏంటి ఇందిరా గాంధీ మా అక్క అన్నాడు ఆయన ఓకే మా సిస్టర్ పెద్దది కాబట్టి సిస్టర్ అన్నాడు మరి అలా అంటప్పుడు ఎవరనా తమ్ముడు అక్కన వదిలేసి
(36:02) వెళ్తాడా నువ్వు ఉన్నహం మీటింగ్ లో ఎలా వెళ్ళిపోతావ్ ఉండు అని సరే ఉన్నాను అంటే వాల్యూ సిస్టం చూడండి నువ్వు చెప్తున్నావ్ రైట్ ఫెడరల్ కాస్ట్రో ఎంత గొప్ప వ్యక్తి 40 ఏళ్ళు ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉంటే రైట్ ఫెడరల్ కాస్ట్రో ఏ డ్రెస్ వేసుకుంటే క్యూబా అంతా ఆ డ్రెస్ వేసుకునేవాడు ఫెడరల్ కాస్ట్రో రోల్ కాస్ట్రో మ్ ఫెడరల్ కాస్ట్రో అక్కడ క్యూబాలో బాటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినం రోజుల్లో మ్ వీళ్ళతో పాటుగా మనకి చెగువేరా కూడా ఉండేవాడు మ్ ఫెడరల్ క్యాస్ట్ మీద 400 సార్లు అమెరికా అటాక్ చేస్తే కూడా చనిపోలేదు దొరకలేదు.
(36:37) అంటే ప్రతి ఒక్క పనిషి సైనికుడే ఆ దేశంలో ఆయనకి మ్ అమెరికాకి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటది క్యూబా మిసైల్ పెట్టి తీసేయొచ్చు. ఫెడరల్ క్యాస్ట్ ఓల్డ్ అయి చనిపోయినాడు తప్ప ఆయన ఎవరు చంపలేకపోయారు. ఫెడరల్ క్యాస్ట్ తర్వాత క్యూబా ప్రెసిడెంట్ పొజిషన్ కోసం ఎవరైనా అప్లై చేయండి అంటే ఒకే ఒక అప్లికేషన్ రోల్ క్యాస్ట్ వాళ్ళ తమ్ముడు మాత్రమే అప్పటిదాకా ఉపాధ్యక్షుడిగా ఉన్నవాడు అంటే వాళ్ళ పట్ల నమ్మకం ఇక్కడ నేను ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చాను అంటే ఒక వ్యక్తి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చెప్తున్నప్పుడు మ్ పెద్దవాడు ఓ విలువ ఉంది అనే చెప్తున్నప్పుడు ఎదుటివాడు ఆ నైతికతకు
(37:09) కట్టుబడి ఒప్పుకుంటాడు. అలాంటి సంబంధాలు అరాఫత్ తో ఉన్నాయి అరాఫత్ మన ఉస్మానియాని కూడా సందర్శించాడు. మన ఉస్మానియా యూనివర్సిటీ కూడా వచ్చాడు. ఓకే ఎస్ సర్ ఇకపోతే డొమెస్టిక్ పాలిటిక్స్ కి వస్తే అంటే తన పార్టీలోనే సొంత పార్టీలోనే ఓల్డ్ గార్డ్ ఒక సిండికేట్ గా ఫామ్ అయ్యి తనను వ్యతిరేకించడం మొదలు పెట్టారు. సో అంటే ఈ స్ప్లిట్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఐడియలాజికల్ డిఫరెన్స్ వల్లనా లేకుంటే పొలిటికల్ సర్వైవల్ కోసమా ఐడియలాజికల్ డిఫరెంట్ కన్నా కూడా పొలిటికల్ సర్వైవల్ే అక్కడ ప్రధానంగా ఉన్నట్టు మనం భావించొచ్చు.
(37:40) ఎందుకంటే నెహ్రూని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరుగా మ్ ఐడియాలజీ చేంజ్ అంటే ఇది కమ్యూనిస్ట్ లో ఐడియాలజీ చేంజ్ లాంటిది కాదు రైట్ పవర్ ఆ సందర్భంలో ఎవరికి వాళ్ళు వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం చేసిన ప్రయత్నాలు ఆ రెండు స్ప్లిట్లు అంతే కాంగ్రెస్ లో జరిగినటువంటి సందర్భాలు మ్ అది సో 1969 లో తన సొంత పార్టీ నుంచి తనని ఎక్స్పెల్ చేస్తారు.
(38:01) అవును తర్వాత తను ప్రజల మద్దత్తతోని మాండేట్ గెలిసి వాపస్ వస్తుంది. అంటే అక్కడ వాట్ వాస్ ద స్ట్రాటజిక్ మాస్టర్ లోక్ తను గెలవడానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పటికీ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగానే ఉంది. హమ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ అక్కడ మనం గమనించాల్సింది ఏంటి చైనా వారి తర్వాత పూర్తిగా ఇందిరా గాంధీ కమాండ్ లోకి ఇంకా రాలేదు పార్టీ ఉమ్ హమ్ ఎందుకంటే 1964 లోన ఎవరూ చనిపోయాక ఎంబడ ఎలక్షన్ రాలేదు.
(38:34) హమ్ 1964 లో నెహ్రూ చనిపోయాక లాల్ బహదూర్ శాస్త్రిని పార్టీ ఎన్నుకుంది. ఆ తర్వాత ఇందిరా గాంధీని కూడా ఎన్నుకున్న తర్వాత 69 నాటికి ఇందిరా గాంధీ తన కమాండ్ ఇంకా పార్టీ మీద సంపాదించలేదు. ఓకే అప్పటికీ ఈ సిండికేట్ వ్యవస్థ మొత్తం ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా కావాలి. ఉమ్ ఎవరెవరు ఉండే సార్ బ్రీఫ్ గా ఈ సిండికేట్ మీద మనకి సిండికేట్ లో ఉన్నవాళ్ళు ఎవరు అంటే మన మన రాష్ట్రం నుంచి సంజీవ రెడ్డి లాంటి వాళ్ళు తర్వాత నిజలింగప్ప హమ్ వీళ్ళందరూ కూడా సిండికేట్ లో ఉన్నారు.
(39:04) ఉమ్ కామరాజు లాంటి వాళ్ళు య అందరూ కాకపోతే వీళ్ళ వీళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళకేం వ్యక్తిత్వాలు లేవని కాదు. మ్ కొన్ని విషయాలు ఒప్పుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఉమ్ అప్పట్లో సంజీవ రెడ్డిని ప్రెసిడెంట్ చేయాలి. సిండికేట్ ఐడియాలజీ సంజీవ రెడ్డిని ప్రెసిడెంట్ చేయాలంటే ఇందిరా గాంధీకి వ్యక్తిగతంగా ఇష్టం లేదు. ఆమెకు అవసరం లేదు అనుకుంది అప్పుడు ఏం చేయాలి ఆలోచించింది ఆమె ఆలోచించి ఏం చేసింది పార్టీ మీటింగ్ లో ఆమె ఆమె పేరు ప్రతిపాదించాను నేను సంజీవ రెడ్డి పేరు అనిఅంటే పార్టీలో ఎక్కువ మంది ఏది అభిప్రాయం ఉంటే అదే కాబట్టి ఆటోమేటిక్
(39:36) గా సంజీవ రెడ్డి ప్రతిపాదించాడు. ఓకే ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే ఇందిరా గాంధీ 196 అయిన తర్వాత ఎలా స్ట్రెంత్ అయింది అని చెప్పడానికి ఇది ఎక్సర్ అంటే అప్పటికి జాకీర్ హుసేన్ ప్రెసిడెంట్ గా గెలిపించుకుంది. య ఏదో ఒకటి చేసి మొత్తానికి ఇందిరా గాంధీకి ఆ స్ట్రాటజీ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గా 69 లో జాకీర్ హుసేన్ చనిపోయాడు.
(39:54) అవును జాకీర్ హుసేన్ చనిపోయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎవరు ప్రెసిడెంట్ అవ్వాలి ఎవరు అవ్వాలి అన్నప్పుడు ఈమె సంజీవ రెడ్డిని వ్యతిరేకించడం తోటి అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నిజలింగప్ప ఓకే ఆయన కర్ణాటక స్టేట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన కూడా మంచి లీడర్ ఆయన ఏం చేసాడు ఇందిరా గాంధీ పార్టీలో వాళ్ళకు ఉన్న సీనియారిటీని బట్టి నువ్వు చెప్పాలి మ్ మన ప్రెసిడెంట్ అభ్యర్థి సంజీవ రెడ్డి అని చెప్పాలి.
(40:17) ఓకే నేను చెప్పను అనిలేదు చెప్పలేదు. ఎప్పుడైతే చెప్పలేదో మ్ అప్పుడు ఏమవుతుంది ఇందిరా గాంధీ ప్రతిక ప్రకటించట్లే ప్రధానమంత్రి చెప్పట్లే ఇది నడుస్తున్న రోజుల్లో ఏం జరిగిందంటే నిజలింగప్ప ఒక అడుగు ముందుకు వేసాడు కారణాలు ఏమైనప్పటికి మ్ ప్రెసిడెంట్ అభ్యర్ ఇందిరా గాంధీకి అనుకూలమైనటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటారు కదా రైట్ వాళ్ళు ఆటోమేటిక్ గా ఏం చేస్తారు ఇందిరా గాంధీ ఎవరి పేరు చెప్తే వాళ్ళనే సపోర్ట్ చేస్తారు.
(40:43) హమ్ అంటే వివిగిరి కూడా అపీల్ అప్పటికి ఆయన ఒక అప్లికేషన్ వేసాడు ప్రెసిడెంట్ క్యాండిడేట్ కి ఇది జరుగుతున్నప్పుడు మిగతా పార్టీల వాళ్ళతోటి నిజలింగప్ప ఒక కమ్యూనికేషన్ చేశాడు. మాకు సపోర్ట్ చేయండి. ఓకే ప్రెసిడెంట్ ఎలక్షన్ లో అదర్ పార్టీస్ కి అదర్ పార్టీస్ మా పార్టీ వాళ్ళతో కొంచెం మాకు డిస్టర్బెన్స్ దీనికి ఎవిడెన్స్ పట్టుకుంది ఇందిరా గారు ఓకే దాన్ని ఏం చేసింది అంటే మీరు దీని విషయంలో ఏఐసిసి మీటింగ్ పెట్టాలి దీని మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలి.
(41:10) పార్టీకి వ్యతిరేకం కదా మరి అవును నేనేమన్నా చెప్పానా ఏం చెప్పలేదు కదా ఇది జరిగిన తర్వాత పెద్దవాళ్ళు సిండికేట్ ఒప్పుకోలేదు. అసలు ఏఐసిసి ఇట్లాంటి మీటింగ్ మీద పెడతామా పెట్టమా అసలు ఓకే కరెక్ట్ గా నాలుగు రోజుల ముందు అనౌన్స్ చేశరు మీ మనస్సాక్షిగా ఓట వేయండి. ఓకే సిండికేట్ మనుషులు సిండికేట్ మనుషులే ఫస్ట్ రౌండ్ లో సంజీవ రెడ్డికి ఉన్న మెజారిటీ ఉంది సెకండ్ రౌండ్ కి వచ్చేటప్పటికి సిడి యష్ముఖ ఓట్లు మనకి ప్రొపోర్షనల్ రిప్రెజెంటేషన్ సిస్టం కాబట్టి ఆ ఓట్లు పడడం వల్ల వివేకరికి వచ్చాడు.
(41:41) అది స్ట్రాటజీ అక్కడ అంటే అక్కడి నుంచి ఏం చేసింది ఇందిరా గాంధీ మనస్సాక్షి ప్రకారంగా ఓట్ ఇయండి అని చెప్పడమే ఒక పెద్ద స్ట్రాటజీ మాస్టర్ శ్లోక అంటారు అంతే ఆ తర్వాత కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందిరా గాంధీ కొన్ని థాట్ ప్రాసెస్ లకి కట్టుబడి ఉండి ఆమె ముందుకు వెళ్తూ ఉండింది. అంటే ఇప్పుడు తర్వాత కాలంలో 1969 70 ఈ పీరియడ్ లో ఆమె ఇచ్చినటువంటి ప్రసంగాలు గానీ లేకపోతే ఎర్రకోట మీద నుంచి ఆమె ఇచ్చిన ప్రసంగాలు కానివ్వండి ప్రజల్ని కదిలించేవిగా ఉన్నాయి.
(42:07) హమ్ ఎలా పెట్టుబడిదారులు ఈ దేశంలో రైట్ ఈ దేశాన్ని దోచుకుంటూ ఇంకా కూలీలు ఏదో అడుగుతున్నారు అంటున్నారు. వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. అంటే క్యాపిటలిస్టులు దేశాన్ని దోచుకుంటున్నారని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండైరెక్ట్ గా చెప్తూపోయింది చెప్తూ పోవడంతో పాటుగా ఏంటి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనింది రాజభరణాలు రద్దు అనింది. ఇవన్నిటి ఇప్పుడు నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది ఇమ్మీడియట్ గా జరగలేదు.
(42:29) మనం అను 16 బ్యాంక్స్ 14 బ్యాంక్స్ 69 లో నేషనలైజ్ చేశారు అంటారు కదా అది ఇమ్మీడియట్ గా జరగలేదు. ఓకే దీని వెనకాల చాలా మేము బ్రెయిన్ స్టోమింగ్ జరిగింది రాజ్యసభలో ఆమోదించబడలేదు మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చింది ఇలాంటివి ఎన్నో ఓకే రాజభరణాలు రద్దు చేయాలంటే మనం ఏమనుకుంటాం రాజరిక వ్యవస్థ ఎక్కడిది 1971 లో జరిగింది అనుకుంటాం 69 కే అది స్టార్ట్ చేసింది ఆమె మ్ 619 కే స్టార్ట్ చేసిన తర్వాత ఈ రాజభరణాన్ని రద్దు చేయాలి అనిఅంటే మరి రాజుల ప్రతినిధులు ఉంటారు కదా పార్లమెంట్లో వాళ్ళు ఒప్పుకోరు అవును ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో పార్లమెంటేరియన్స్
(43:00) కి చాలా సత్సంబంధాలు ఉంటాయి. దీనికి కూడా ఆమె కోర్టుకి వెళ్తే కోర్టు కూడా దాన్ని అంత తొందరగా ఒప్పుకోలేదు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏమైందంటే 67 లో ఎలక్షన్ జరిగితే 72 వరకు ఉండాలి లోక్సభ మ్ లోక్సభను ఒక సంవత్సరం ముందే రద్దు చేసింది. అచ్చా ఎందుకు ఈ సిండికేట్ వ్యవస్థ మొత్తాన్ని వదిలించేయాలి. నెహ్రూ క్యాబినెట్ లో ఉన్నవాళ్ళు నెహ్రూకి అనుకూలంగా ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకా బలంగా ఉన్నవాళ్ళు అని ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరినీ పక్కన పెట్టాలంటే తన సొంత గవర్నమెంట్ ఫార్మ్ చేసుకోవాలి మళ్ళీ ఒక ఇయర్ ముందుకెళ్లి ఒక ఇయర్ సరే ఒక ఇయర్ ముందే రిజల్వ్ చేసేసి హౌస్ ని
(43:33) మ్ అప్పుడు ఎలక్షన్ కి వెళ్ళింది. రైట్ ఆ ఎలక్షన్ లో ఇందిరా గాంధీ మళ్ళీ గెలిచింది. అప్పటితో ఇందిరా గాంధీ మ్ గుంగి గుడియా నుంచి పూర్తి స్థాయిలో బయటపడిపోయి పూర్తి స్థాయి నాయకురాలు అనిపించింది. అక్కడ జరిగింది ఈ ఇన్సిడెంట్ ప్రధానంగా ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్ ఇందాక మీరు ప్రైవీ పర్సెస్ అబోలిషన్ ఆఫ్ ప్రైవీ పర్సెస్ రాజభరణాల రద్దు ఏదైతే ప్రస్తావించారో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటిగ్రేట్ చేయడానికి ప్రతిపాదిస్తదో కొన్నిసార్లు ఫోర్స్ యూస్ చేసింది కొన్నిసార్లు దౌత్యం వల్ల కూడా ఆ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఇంటిగ్రేట్ చేయడం
(44:05) జరిగింది భారత భూభాగంలో రైట్ సో ఆ టైం లో వాళ్ళ కొన్ని ప్రామిసెస్ ఇచ్చారు. అవును రైట్ ఇది సడన్ గా దీను రద్దు చేయడం అనేది నైతికంగా కరెక్ట్ అంటారా ఇక్కడ ఒకటండి నైతికంగా కరెక్ట అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నైతికంగా కరెక్ట్ కాదు. హ ఎందుకు కాదు అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి 1950 లో ఏ సోషల్ కండిషన్స్ ఉన్నాయో మ్ ఏ ఎకనామికల్ కండిషన్స్ ఉన్నాయో ఇండియాలో అవే కండిషన్స్ 1951 జూన్ లో కూడా ఉన్నాయి గా ఉమ్ మరి అలాంటప్పుడు కొంతమంది దగ్గరే ఆస్తులు ఎక్కువ ఉన్నాయని ఉమ్ అనుకొని ఉంటే కాన్స్టెంట్ అసెంబ్లీ లోనే రాజ్యాంగ పరిషత్లోనే వాళ్ళు
(44:43) మ్ భూగరిష్ట పరిమితి చేయొచ్చు కదా రైట్ మరి అలా చేయకుండా 1958 తర్వాత ఇండియా రిపబ్లిక్ అవ్వంగానే వన్ ఇయర్ లో ఏం మారింది అని చెప్పేసి ఒకటో రాజ్యాంగ సవరణ చేసి ఆస్తులు తీసుకున్నారు. హమ్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇందిరా గాంధీ పర్సెప్షన్ ఎలా ఉంటుంది ఆమె దృక్పదం ఎలా ఉంటుంది వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి.
(45:04) ఇంకా ఇవ్వడం ఎందుకు ఉన్నవి ఎలాగో ఉన్నాయి. ఉమ్ కదా ఉమ్ అందుకే వీళ్ళు ఇచ్చేది కూడా అది పెద్ద ఎత్తన ఏమి ఉపయోగపడదు. ఇప్పుడు ఎంత పెద్ద రాజ కుటుంబాలు మాధవరావు సింధియా వాళ్ళ ఫ్యామిలీ విజయరావు సింధియా ఉన్నప్పుడు వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద ఒక రైలు పెట్టి తిరిగే అంత పెద్ద ఫ్యామిలీ అంటే వాళ్ళ మన ఇమాజినేషన్ కూడా అందరంత డబ్బు సంపద ఇవన్నీ ఉన్నాయి రైట్ అలాంటప్పుడు ఈ రాజభరణాల వల్ల వీళ్ళకి కలిగే ప్రయోజనం ఏముంటుంది పెద్దగా ఎస్ ఎస్ అని ఆమె అనుకొని ఉండొచ్చు.
(45:35) లేదా ఇదొక అవకాశం ఎస్టాబ్లిష్మెంట్ కి ఇక్కడ ప్రతి మనిషి కూడా తన ఉనికిని కాపాడుకునే క్రమంలో చేసే కార్యకలాపాలే ఉంటాయి. దాంట్లో మంచి చెడు అనేది మనం చూసి ఎదురుపోదాం. అంతే ఏం చేస్తే నాకు ఇంకా కొంచెం మైలేజ్ వస్తుందని ఆలోచించడంలో తప్పులేదు కదా రైట్ రైట్ అట్ ది సేమ్ టైమ్ ఒక బెటర్ కాజ్ కూడా కాజ్ కూడా పేదోళ్లకి అంటే దీనికి ఒక రీజన్ ఉంది.
(45:55) అక్సర్ అనే వ్యక్తి ఇందిరా గాంధీకి ఎప్పుడు చెప్పేవాడు. నీ పర్సనల్ కోరిక ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా సమాజపు అవసరంగా మార్చు. ఓకే అలాగే చెప్పు అలా చెప్పినప్పుడే దాని క్రెడిబిలిటీ అలాగే ఎస్టాబ్లిష్ చేయాలి పొలిటీషియన్ మ్ ఇవన్నీ కూడా అందుకేనే చేసినట్టుగానే చెప్పుకోవచ్చు ప్రతిసారి ఓకే అది కూడా ఒక కారణం రైట్ సార్ అంటే ఇప్పుడు ఈ మొత్తం డిస్కషన్ లో చాలా సందర్భాల్లో తను లోకల్ లీడర్స్ గాని లేకుంటే రీజనల్ స్ట్రాంగ్ లీడర్స్ ని బైపాస్ చేసి బైపాస్ చేయడానికి తన అస్తిత్వాన్ని గాని తన గ్రిప్ ని పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా పెంపొందించుకోవడానికి
(46:34) గరీబీ హటావు అనే స్లోగన్ ఇచ్చి మ్ ఆ స్లోగన్ ని వెపనైజ్ చేసి తన అపోనెంట్స్ ని విదిన్ ద పార్టీ అవుట్సైడ్ ద పార్టీ క్రష్ చేసింది అనేది కూడా ఒక విమర్శ ఉంది దీన్ని కొంతమంది మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవును దీనిపైన ఏంటి మీ అభిప్రాయం అసలు గరీబీ హటావు రావడానికి కారణం ఏంటి అంటే ఇందిరా హటావుకి అది వ్యతిరేకంగా వచ్చింది.
(46:54) రైట్ ఇందిరా గాంధీని వద్దు అనే వాళ్ళకి ఇందిరా గాంధీ మళ్ళీ వేరే వాళ్ళని వద్దంటే బాగుండదు కాబట్టి దాన్ని క్యాన్వాస్ పెంచి గరీబీ హటావు ఆ తర్వాత కాలంలో ఇంకా ఇందిరా గాంధీ వెల్ఫేర్ లో చేసిన విషయాలు ఒప్పుకోవాల్సిందే వెల్ఫేర్ సంక్షేమం చేసింది ప్రజలకు ఉపయోగపడే పనే చేసింది. ఇక్కడ మీరు అబ్సర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడూ వాళ్ళు పుట్టకముందే వాళ్ళ జనరేషన్ జనరేషన్లకు కావాల్సినటువంటి అన్య అవసరాలు సంతృప్తి పడే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు.
(47:20) రైట్ వాళ్ళు ఇంకెందుకు ఏం చేదనా తప్పులు ఎందుకు చేయాలి? ఏదైనా చేస్తే పవర్ కోసమే చేయాలి. ఓకే ఇంకా వేరే రకమైన తప్పులు చేయాల్సిన అవసరం లేదు. మేక్స్ సెన్స్ అంతే అలాంటప్పుడు ఇంకొకటి ఏంటంటే కచ్చితంగా ప్రజలకు మేలు చేస్తే బాగుంటుంది కదా ఆ నేపథ్యంలో అవన్నీ చేస్తూ వచ్చింది. దాంతో పాటు వెల్ఫేర్ ని ఇంకొకటి ఏంటంటే ప్రపంచం కూడా ఇప్పుడు మనకి వెల్ఫేర్ స్టేట్ నుంచి పోలీస్ స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో వెల్ఫేర్ చేయాల్సిందే రైట్ అందుకని చేస్తూ వచ్చింది.
(47:51) ఉమ్ ఇంకోటి ఆ సమయంలో అంటే ఇప్పటికి కూడా ఇండియాలో పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఇల్లిటరసీ చాలా తారా స్థాయిలో ఉండేది. సో అందుకే స్థాయిలో ఉండేవి ఒకప్పుడు ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చే టైం కి కూడా బీహార్ లో కరువు వస్తే గింజలు దంచుకొని తిన్నవాళ్ళు కొన్ని చదివితే అసలు కళ్ళ నీళ్లు వచ్చేస్తాయి ఆ కర్ణాటకలో ఒక ప్రాంతంలో మ్ కొన్ని రకాలైనటువంటి మేకలు కొన్ని గింజలు తింటే వాటి వేస్టేజ్ లో వచ్చేటువంటి వాటిని కడుక్కొని వండుకొని తినేటువంటి కుటుంబాలు ఉన్నాయి.
(48:23) మ్ ఇది చదివినప్పుడు ప్రపంచంలో ఎవడైనా ఏమనా కష్టపడుతున్నాడా నిజంగా మనం పడే కష్టం కష్టమేనా ఇలా అనిపిస్తుంది. ఇలాంటి వాటిని స్టడీ చేసి చూసినటువంటి నేపథ్యం ఉన్నప్పుడు కచ్చితంగా ఎంతో కొంత సంక్షేమం పట్ల దృప్పదం ఉండకుండా ఎలా ఉంటుంది సర్ ఇందాక మీరు చెప్పారు కదా తన వెల్ఫేర్ ఈ పాలసీస్ ఇవన్నీ అంటే చాలా మంది ఇప్పుడు మనం వినేది ఏందంటే ఇందిరమ్మ రాజ్యం అసలు ఈ ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాము అంటే మిగతా చీఫ్ మినిస్టర్స్ గాని చీఫ్ మినిస్టర్ ఆస్పిరెంట్స్ కూడా ఇందిరమ్మ రాజ్యం
(48:56) తీసుకురావాలని ఇప్పటికి కూడా అది ఒక ఎలక్షన్ స్లోగన్ ఏంటి సరస ఇందిరమ్మ రాజ అంటే ఏంటి ఇందిరామ రాజ్యం అంటే వెల్ఫేర్ స్టేట్ ఓకే సంక్షేమ రాజ్యం అందరికీ కనీస అవసరాలు తీరాలి అందరికీ ఇళ్లు ఉండాలి ఉపాధి అవకాశాలు ఉండాలి. ఇది ఇందిరామ రాజ్యమే కాదు కాంగ్రెస్ పార్టీ ఏజెండా కూడా మొదటి నుంచి ఈ సంక్షేమం అనేటువంటి దృక్పదంతోనే వెళ్ళింది.
(49:16) ఇంకా ఇక్కడ ఏంటంటే మనం ఇందిరా గాంధీని 74 73 ఆ పీరియడ్ వరకే చూస్తున్నాం. 84 వరకు ఇందిరా గాంధీ ఉంది ఆ మొత్తం పీరియడ్ లో చేసిన వెల్ఫేర్ అంతా కన్సిడర్ చేసి ఇందిరమ్మ రాజ్యం ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రైట్ కనీసం ఆవాసం ఆర్టికల్ 21 లో భాగం యా మినిమం కనీసం అవసరం రైట్ టు ఈవెన్ రెసిడెన్స్ రెసిడెన్స్ షెల్టర్ ఉండాలి ఇది కనీసం ఇప్పుడు ఒక ప్రధానమంత్రికి అల్టిమేట్ గోల్ ఏముంటుంది ఈ దేశంలో లాస్ట్ మైనారిటీని సంతృప్తి పరచడమే కదా రైట్ ఆ ప్రాసెస్ లోనే చేసింది.
(49:47) మ్ ఇప్పుడు ఒకవేళ అలా చేయకపోతే అన్ని రోజులు ఎలా ఉంటుంది ప్రధానమంత్రి గారు అది అంటే ఇప్పుడు కొంతమంది ఇందిరమ్మ రాజ్యం కాదు రామరాజ్యం తీసుకురావాలి అంటారు. అంటే ఈ సో కాల్డ్ రామరాజ్యం గాని సో కాల్డ్ ఇందిర్రమ్మ రాజ్యానికి అంటే మౌలికంగా ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఓవర్లాపింగ్ ఫెనామినా అంటారా ఇప్పుడు మనం గుడ్ గవర్నెన్స్ అనే పదం వాడతాం.
(50:10) ఉమ్ గుడ్ గవర్నెన్స్ అంటే రాముడు చేసింది గుడ్ గవర్నెన్స్ మ్ ఇందిరా గాంధీ చేసింది గుడ్ గవర్నెన్స్ రామరాజ్యం అన్నా ఇందిరమ్మ రాజ్యం అన్నా ఏదైనా సరే సంక్షేమ రాజ్యమే ఉమ్ అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రామరాజ్యం కాలంలో రామరాజ్యం అంతే కానీ ఇందిరమ్మ రాజ్యం కాలంలో ఏంటి అంటే సంక్షేమం చేయడం మాత్రమే కాదు చేసినట్టు కనపడాలి కౌటిల్య అర్థశాస్త్రం ప్రకారం మ్ ఇక్కడ పాలిటిక్స్ ఉంటాయి పవర్ ఇప్పుడు రాముడు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
(50:37) నెక్స్ట్ ఎవరితో ఆపోనెంట్ లేడు కానీ ఇందిరా గాంధీ కంటెస్ట్ చేయాలి. కాబట్టి దాన్ని కచ్చితంగా పొలిటికల్ బెనిఫిట్ కూడా వాడుకోవాలి. రైట్ సింపుల్ గా వెల్ఫేర్ స్టేట్ అంతే మీరు 20 పాయింట్ ఫార్ములా అనుకోండి 20 సూత్రాల పథకం ఉంది కదా దాంట్లో చెప్పబడ్డవన్నీ కూడా ప్రజలకు సంక్షేమం చేయడం కోసం అంటే 20 పాయింట్ ఫార్ములాకి సో అంటే మనం మాట్లాడుకుంటున్న రామరాజ్యానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి.
(50:58) ఇప్పుడు మీరు అర్థం ఐదారు ఇంపార్టెంట్ థీమ్స్ చెప్తారా దీంట్లో ఇప్పుడు అందరికీ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఉమ్ ఇల్లు ఇవ్వాలి రైట్ దీంతో పాటుగా ఎవరికి ఆకలి నిరుద్యోగాన్ని రూపుమాపాలి ఇవి కాంగ్రెస్ ఎజెండాలోనే ఉన్నాయి. ఉమ్ కదా దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి వ్యవసాయానికి కావలసినటువంటి రుణాలు ఇవ్వాలి ఇలాంటివన్నీ కానీ అంటే ఇంకో ఆస్పెక్ట్ మనం చూస్తే గ్రాడ్యువల్ గా తన పాపులారిటీ పెరుగుతున్న కొద్ది పార్టీ పైన గాని గవర్నమెంట్ పైన తన కంట్రోల్ అనేది బాగా వెరిగిపోయింది.
(51:29) అవును దీనివల్ల పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అనేది సచ్చిపోయింది ఇంటర్నల్ డెమోక్రసీ లేకుండా చేసింది అనేది కూడా ఒక విమర్శ ఉంది తన పైన అవును ఈ విషయం గురించి బ్లిడ్జ్ అనే ఒక ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు ఓకే ఇంటర్వ్యూ చేస్తూ ఇందిరా గాంధీని డైరెక్ట్ గా అడగలేక మ్ సంజయ్ గాంధీని అడిగారు. ఓకే ఆయన ఏమన్నాడంటే ప్రజాస్వామ్యం అంటే ప్రతి వ్యవస్థను నాశనం చేయడం కాదు వ్యవస్థను స్ట్రెంతన్ చేయడం ఉమ్ అని ఒక మాట చెప్పాడు ఆ సందర్భంలో మ్ ఏమని అంటే మీరు చెప్పేటువంటి కమ్యూనిస్టులు ఉమ్ దాంట్లో చాలామంది పెద్దవాళ్ళు ఉమ్ కొంతమంది అంత పెద్దవాళ్ళు కానివారు అందరూ ధనవంతులే
(52:09) అని చెప్తూ ఉమ్ డెమోక్రసీ గురించి ఇట్లాంటి మీరు అనుకుంటున్న డెమోక్రసీ ఏంటి అంటే ఇందిరా గాంధీ ఒక లెటర్ రాసింది తన ఫ్రెండ్ కి హమ్ ప్రజాస్వామ్యం అంటే ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఉండడం మాత్రమే కాదు ఒక మూర్ఖుడు బలంగా తన గొంతు వినిపించడానికి కూడా ప్రజాస్వామ్యం తోడుపడుతుంది. వాడి ఆస్పిరేషన్ ని సంతృప్తి పరచడానికి కూడా ప్రజాస్వామ్యం తోడుపడుతుంది.
(52:31) అని చెప్పాడు. అది వాళ్ళ పర్సన్ అలా ఉంది కాబట్టే వాళ్ళు అలా ఉన్నారు. ఉ అదే అంటే ఇప్పుడు తను ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్స్ ఉండేవాళ్ళు అవును అంటే వీళ్ళందరూ నిజంగానే ఒక స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నవాళ్ళని ప్రెసిడెంట్ గా చేసిందా లేదా రబ్బర్ స్టాంప్ లేదా అంగుటా చాప అని అంటారు కదా కామన్ ఫార్లాన్స్ లో అలాంటి వాళ్ళని తను చేసిందా ప్రెసిడెంట్ గా అలా అవ్వలేరు ప్రాక్టికల్ గా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఏమి తెలియని వాళ్ళు లేకపోతే ఏమి సామర్థ్యం లేని వాళ్ళు అవ్వడానికి అవకాశమే లేదు. హమ్
(53:02) ఏదో ఒక బలమైనటువంటి సందర్భం ఉంటుంది. హ్ అంటే వాళ్ళకి గొప్ప రాజకీయ పరిజ్ఞానం అన్నా ఉంటుంది లేకపోతే మంచి ప్రజాధరణ అన్నా ఉంటుంది వీటన్నిటికీ మంచిన నిజాయితి అన్నా ఉంటుంది. రైట్ ఏదో ఒకటి ఉంటేనే అవుతారు ఒకటి దీంతో పాటు విధేయత అనేది రాజకీయాల్లో ఒక ఫస్ట్ క్వాలిటీ మ్ ఇది కన్సిడర్ చేస్తారు అది ఏ పార్టీ అయినా మ్ ఇవన్నీ ఉండే చేయడం జరిగింది.
(53:27) కాకపోతే ఒకటి చెప్పొచ్చు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అవ్వడానికి ముందున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లో లీడర్లు ఏఐసిసి లీడర్ ముఖ్యంగా ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళకన్నా చాలా స్ట్రాంగ్ అది చెప్పగలం మ్ సర్ ఇప్పుడు లాయాలిటీ విధేయత గురించి మాట్లాడారు కదా ఇప్పుడు ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోకల్ లెవెల్లో అంటే ముఖ్యమంత్రులని ఢిల్లీ నుంచి పికప్ చేసుకునే వాళ్ళు అంటే లోకల్ లీడర్స్ ని బైపాస్ చేసి తనక ఎవరైతే లాయ లాయల్గా ఉన్నారో విధేయత చూపిస్తున్నారా లేదా మెండికేట్స్ గా ఉన్నారో వాళ్ళనే ముఖ్యమంత్రిగా చేశారు
(54:08) ముఖ్యమంత్రులుగా చేశారు. దీనివల్ల రీజనల్ పాలిటిక్స్ లేదా లోకల్ పాలిటిక్స్ యొక్క డిఎన్ఏ ఎలా మారింది? ఇక్కడ ఏంటంటే ఈరోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒక తీవ్రమైన విమర్శ ఏంటంటే వీళ్ళు ముఖ్యమంత్రులని ఇంప్లాంట్ చేస్తారు అనేది ఉంది. అవును వాస్తవం అది మ్ కాకపోతే ఆ ముఖ్యమంత్రులు కూడా ఇందిరా గాంధీకి అంత అనుకూలురు. హమ్ ఇక్కడ మీరు అబ్సర్వ్ చేస్తే 75 ఎమర్జెన్సీ కన్నా ముందు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇందిరా గాంధీతో పాటు ఉన్నాడు.
(54:43) ఓకే అట్లాగే ఎవరు తమకు అనుకూలంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఉండాలనుకుంటారో వాళ్ళనే ముఖ్యమంత్రులు చేస్తారు. మ్ ముఖ్యంగా మనం ఓపెన్ గా మాట్లాడేస్తే 1971 లో పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మ్ తర్వాత 73 లో ఎమర్జెన్సీ వచ్చింది. మ్ అంటే స్టేట్ ఎమర్జెన్సీ కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ ఆ టైంలో పివి నరసింహారావు కాన్ఫ్లిక్ట్ కి గురైపోయి రిజైన్ చేసేసి మెంటల్ ఫ్రీ అయ్యాను అన్నాడు.
(55:09) మానసికంగా నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఇందిరా గాంధీ క్రెడిబిలిటీని కాపాడడం కోసం ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. ఓకే అట్లా అంటే ముఖ్యమంత్రులు అనే వాళ్ళు అంటే ఆయన పైన ఏమన్నా ప్రెజర్ ఉండనా రిజైన్ ప్రెజర్ అని కాదు జయాంధ్ర మూమెంట్ నడుస్తున్న రోజులు ఆ టైంలో తెలంగాణ వాడు సమాఖ్యవాది ఓకే ఆయన ఇంకా నేషనల్ లెవెల్ థర్డ్ ప్రాసెస్ ఇంటర్నేషనల్ లెవెల్ థర్డ్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇందిరా గాంధీ చెప్పింది చేయాలన్న చేసేసారు అంతే ఇంకా డిస్కషన్లు ఏమీ ఉండయి దాంట్లో అట్లా ఇంకొకటి ఏంటంటే ఇందిరా గాంధీ ఒకటి అనుకుంది అనుకోండి దానికి వీళ్ళు పూర్తి
(55:40) కమిటెడ్ గా ఉంటారు. ఓకే ఇప్పుడు అట్లా చాలా రాష్ట్రాల్లో కూడా అంతే ఇంకొకటి ఏంటంటే ఇందిరా గాంధీఏ కాదు సంజయ్ గాంధీ ఇన్ఫ్లయెన్స్ కూడా తర్వాత తర్వాత తర్వాత బలంగా పెరగడం ఓకే కాబట్టి ప్రాంతీయ ముఖ్యమంత్రుల విషయాల్లో ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రభావాన్ని చూపారు ఇప్పటికీ అది ఉంది. ఎందుకంటే అది జాతీయ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైన లక్షణం ఇదే అయితే ఎప్పుడు ఆ లక్షణం ఉంటే వాళ్ళు అవుతారు.
(56:06) మరి వేరే పార్టీలో లేదంటారా అట్ల ఏది ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆ విధేయతకు తగినటువంటి గౌరవము గుర్తింపు ఎప్పుడూ ఉంటది. మ్ మిగతా పార్టీలో అలా ఉంటదని లేదు. ఓకే ఓకే అది ఎన్నో రోజుల తర్వాత కూడా మీరు చేసిన త్యాగానికి ఒక ప్రతిఫలం వాళ్ళు ఇస్తున్నారు. ఏదో ఒక కారణం చేత ట్రూ ట్రూ అట్లా ఇక్కడ 1975 లో మ్ సంజయ్ గాంధీకి చాలా లాయల్ గా ఉండి ఇందిరా గాంధీ ఏం చెప్తే అవి చేసినటువంటి ఒక జూనియర్ ఐఏఎస్ అప్పుడు ఆయన సెక్రెటరీ ఢిల్లీ లెఫ్ట్ హెండ్ గవర్నర్ సెక్రెటరీ ఓకే 1975 లో చేసినటువంటి సాక్రిఫైజేషన్ కి 2010 లో ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్
(56:50) అయినాడు. ఓ నవీన్ చావుల నవీన్ చావల కన్నా ముందు గోపాలస్వామి అయ్యం గారి లాంటి అంటే గోపాలస్వామి అంటే నేషనల్ మూమెంట్ లో ఉన్న ఆయన కాదు ఇంకొక ఆయన గోపాలస్వామి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉండే ఆయన ఒక లెటర్ రాసాడు. ఈ నవీన్ చావల కరెప్ట్ ఉన్నాడు మ్ అని లెటర్ రాస్తే ఆ లెటర్ ప్రెసిడెంట్ దగ్గరకి హోల్డ్ అయి గోపాలస్వామి రిటైర్ అయిన తర్వాత నవీన్ చావల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినాడు.
(57:13) ఓకే అంటే ఓ 35 ఏళ్ల తర్వాత నువ్వు చేసిన త్యాగానికి నీకు ఇస్తున్న ప్రతిఫలం ఆ మధ్యలో నీకు అవందాల్సినవన్నీ అందాయి. అది మ్ అట్లాగే వెస్ట్ బెంగాల్ సీఎం గా ఉన్న సిద్ధార్థ శంకర్ రాయ మ్ ఎమర్జెన్సీ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసింది సిద్ధార్థ శంకర్ రాయ్ మ్ అంటే వాళ్ళు ఎంత కమిటెడ్ గా అంటే ఇందిరా గాంధీ ఏది అనుకుంటే అది చేస్తారు. అట్లా ఉంది అట్లా దీంట్లో మేధావులు ఉన్నారు కమిటెడ్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు రకరకాలు అంటే యూజువల్ గా ఇప్పుడు పవర్ అనేది ఒక్కసారి చేతికి వస్తే దాని నుంచి అది లేనప్పుడు చాలా మనిషి అనే వ్యక్తి చాలా ఇబ్బంది పడుతుంటారు. అవును
(57:54) సో ఈ పవర్ ని కన్సాలి కన్సాలిడేట్ చేసే క్రమంలో కొన్ని తప్పిదాలు కూడా అవుతుంటాయి అవుతాయి. మ్ సో ఇందిరా గాంధీ గారి పీరియడ్ లో అలాంటి మిస్టేక్స్ ఏమున్నాయి అంటారు? ఎమర్జెన్సీ లాంటిది ప్రధానంగా ఉమ్ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో అలాంటి చీకటి రోజులు బాగా పెద్ద తప్పిదంగా ఇందిరా గాంధీ జీవితంలోనే పెద్ద తప్పిదంగా చాలా మంది భావించే సందర్భం.
(58:17) ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ నర్రేషన్ అవును కదా ఒక ఆబ్జెక్టివ్ గా అసలు ఎమర్జెన్సీ విధించాలని ఆలోచన ఒక సడన్ గా తీసుకున్న డెసిషన్ లేదా దీని వెనుకలో కొన్ని సంవత్సరాలుగా ఒక ప్లానింగ్ నడిచింది ఒక వన్ టూ ఇయర్స్ ప్లానింగ్ నడిచి ఆ మూమెంట్ లో తను తీసుకున్న డెసిషన్ అండ్ ఆ డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి ఇది తెలియాలంటే ఇప్పుడు మనకి 1971 లో ఇందిరా గాంధీ ఎలక్షన్ వెళ్ళింద ఓ వన్ ఇయర్ ముందు ఆ ఎలక్షన్ జరిగినప్పుడు ఏమైంది అంటే ఇందిరా గాంధీ మీద అపోనెంట్ గా పోటీ చేసిన రాజనారాయణ్ హ్ అనే వ్యక్తి ఇందిరా గాంధీ ఎన్నికల్లో
(58:58) అక్రమాలకు పాల్పడింది. హమ్ అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టులో కేస్ ఫైల్ చేశారు. ఏ రకమైన అక్రమాలు అంటే మొత్తం ఆ కేసు కనుక మనం లోతుగా చూస్తే 14 పాయింట్లు ఉన్నాయి దాంట్లో ఓకే మొత్తం మ్ ఈ 14 పాయింట్లను విచారిస్తూ వచ్చింది అంటే ఏంటి అక్రమాలు అవినీతికి పాల్పడింది అధికార దుర్వినియోగం ధన దుర్వినియోగం ఇలాంటివన్నీ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ అంటే కేసు నడుస్తుంది కదా ఈ కేసు ఇదొక ఇదొక ఇన్సిడెంట్ ఇది నడుస్తున్నప్పుడే ఆ ఎలక్షన్ తర్వాత ఏమైంది అంటే కాంగ్రెస్ కొంత బలహీనపడి దేశంలోని కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఓకే యా వేరే వేరే రకరకాల ఎస్విడి అంటే సంయుక్త
(59:36) విధాయదల్ అని చెప్పేసి సంయుక్త విధాయదల్ వీళ్ళు కాంగ్రెస్ కాకుండా రకరకాల పొలిటికల్ పార్టీల గ్రూపులతో గవర్నమెంట్లు ఫార్మ్ చేశారు. ఇట్లా ఫార్మ్ చేసినప్పుడు ఏం చేశారు వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పాలన వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. దీంతో అప్పుడే అదే టైంలో రకరకాలైన ఆర్థిక సంక్షోభాలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో లాస్ట్ కి ఒక పాయింట్ లో ఏంటంటే బీహార్ లో స్టూడెంట్ మూవ్మెంట్ బాగా మూవ్ అయింది.
(1:00:01) ఏ అంశం పై నుండి సార్ ప్రభుత్వ వ్యతిరేకత ప్రదారాలని కంట్రోల్ చేయట్లేదు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది నాయకులు విశ్వంకలంగా వ్యవహరిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా స్టూడెంట్స్ ఆర్గనైజ్ అంటే ఒక పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఈ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోయినా కూడా ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పులు జరపడం వరకు వెళ్లి ఇద్దరు చనిపోవడం దాంతో గవర్నమెంట్ ఆఫీసులని తగలబెట్టడం ఇవన్నీ జరిగినప్పుడు జయప్రకాశ్ నారాయణని స్టూడెంట్స్ వెళ్లి అడిగారు.
(1:00:27) హమ్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా హమ్ మనం ఏదనా చేయాలి కదా హమ్ ఇక జయప్రకాష్ నారాయణ అంటే ఆయన ఒక నేషనల్ లీడర్ ఇందిరా గాంధీ తో పాటు సమానంగా అంటే నెహ్రూ తర్వాత ప్రధానమంత్రి అయ్యేటువంటి అభ్యర్థుల్లో ఒక పేరుఉన్న వ్యక్తి మ్ కాకపోతే చాలా వ్యక్తిపరంగా ఆయన ఏంటి పవర్ ఆహించారు అనేవి ఇక్కడ మనకు కనపడతాయి అక్కడ రికార్డులు ఆయనకి చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది అంటే బ్యాక్ గ్రౌండ్ అంటే అమెరికాలో విస్కాన్సన్ లాంటి చోట చదువుకున్నాడు.
(1:00:53) హ్ అంతర్జాతీయ స్థాయి విద్యను అంపిసించిన వ్యక్తి నాగ మూమెంట్ లో నాగా నేషనలిస్టులతోటి అంటే నాగా ఉద్యమకారులతో మాట్లాడాడు నక్సలైట్ ఉద్యమం పట్ల ఆయనకి సద్భావన ఉంది ఎన్నో విషయాల్లో పాల్గొన్న వ్యక్తి ఆయన్ని స్టూడెంట్స్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఉ ఇది ఒక సందర్భం ఇక్కడ ఈయన ఏం చేసాడు అంటే డెమోక్రసీలో మనకఏంటి ఒకసారి మాండేట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ నడుస్తుంది.
(1:01:18) కానీ వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వాలు రాజీనామా చేయాలి. ఉమ్ అనేటువంటి డిమాండ్ తీసుకెళ్లారు. మ్ దానికి ఇందిరా గాంధీ సహజంగా ఒప్పుకోలేదు. మ్ ఇదంతా రకరకాల ప్రాంతాల్లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి. ఈ అల్లర్లు దేశవ్యాప్తంగా కూడా జరిగాయి. ఒక చోటే కాదు బీహార్లో ఒక చోటే కాదు. హమ్ ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లోనే అలహాబాద్ హైకోర్టు కి కేసు హియరింగ్ కి వచ్చింది.
(1:01:40) ఓకే ఇందిరా గాంధీ వర్సెస్ రాజ్నారాయణ కేస్ ఒక పక్కలేమో దేశంలో ఈ సర్కమస్టెన్సస్ అన్న జరుగుతున్నాయి కేస కూడా అదే సమయంలో కొలిక్కి వచ్చింది వచ్చి 1970 అంటే నేను ఇక్కడ మొత్తం మనము ఆ టైం మొత్తం పొలిటికల్ హిస్టరీ చెప్పట్లేదు కానీ ఒక ఇన్సిడెంట్ మాత్రమే చెప్తున్నా యా 1975 జూన్ లో అలహాబాద్ హైకోర్టులో జూన్ 12 హ్ కేస్ హియరింగ్ కి వచ్చినప్పుడు రైట్ ఆ సందర్భంలో ఏం చేశారంటే ఫస్ట్ లో ఇందిరా గాంధీని ఐదు గంటల పాటు ఇంటరాగేట్ చేశారు.
(1:02:08) మ్ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇందిరా గాంధీని తీసుకొని అలహాబాద్ కోర్టుకి వెళ్ళారు ఆ రోజు వెళ్ళిన మనకి రికార్డ్ అయిన హిస్టరీ అయితే ఇందిరా గాంధీ విచారణ జరుగుతుంటే అలహాబాద్ చూయించడానికి తన వైఫ్ ని తీసుకెళ్ళాడు రాజీవ్ గాంధీ ఆమె ఐదు గంటల సేపు విచారణ చేసిన తర్వాత ఈ 14 పాయింట్లు మళ్ళీ పోస్ట్పోన్ చేశారు కేసు తర్వాత నెక్స్ట్ ఇంకో రోజు పెట్టారు.
(1:02:25) అంటే ప్రైమ్ మినిస్టర్ ని ఫైవ్ అవర్స్ ఇంటరాగేట్ చేశారు. కదా అంటే ఈ ఇప్పుడున్న సమయంలో అసలు అది ఇమాజిన్ చేయలేము మనం చేయలేము అది గాక ఏంటి అంటే జగన్మోహన్ ఆయన ఆయన 14 ఏళ్ళు రాయబరీలో లాయర్ గా ప్రాక్టీస్ చేసి బెంచ్ కి వచ్చిన వ్యక్తి సరే ఇంకా కొన్ని ఉన్నాయి దీంట్లో అంటే ఆఫ్ ద రికార్డు గా మనం మాట్లాడొచ్చో లేదో తెలియదు చెప్పండి చెప్పండి ప్లీజ ఇక్కడ పాయింట్ ఏంటంటే అవన్నీ చెప్పి 14 పాయింట్లని ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింటు చూసి ఆయన ఫైనల్ గా ఒకటి ఏంటంటే రెండు పాయింట్ల దగ్గర మాత్రం మిగతావన్నీ నిలబడలేదు వాదనకి ఓకే కానీ ఇక్కడ అలహాబాద్ హైకోర్ట్ జడ్జిమెంట్
(1:03:01) లో ఏమన్నాడంటే ఇందిరా గాంధీ ఎలక్షన్ టైంలో మ్ వాడాల్సిన వేదిక ప్రజలను ఉద్దేశించి వాడాల్సిన వేదిక ఏదైతే ఉందో ఓకే ఉండవలసిన ఎత్తుకన్నా ఎక్కువ ఉంది. ఈ పాయింట్ కన్సిడర్ చేశం. హ్ ఇందిరా గాంధీ ఎలక్షన్ ఏజెంట్ ఉమ్ ఆయన ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఉమ్ రిజైన్ చేశడు రిజైన్ చేయకుండానే ఇన్లక్షన్ ఏజెంట్ గా ఉన్నాడు. ఓకే అమ్మ ఈ రెండు పాయింట్లు ఆయన వర్షన్ రిజైన్ చేశడు రిజైన్ యక్సెప్ట్ అవ్వలేదు.
(1:03:30) ఓకే ఈ రెండు పాయింట్లను మాత్రమే కన్సిడర్ చేసి మ్ ఇందిరా గాంధీ ఎన్నిక విషయంలో జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఒక వేదిక యొక్క హైట్ ప్రకారం ప్లస్ ఎలక్షన్ ఏజెంట్ ఎలక్షన్ ఏజెంట్ రిజైన్ చేయకుండా ఉన్నాడు. ఓకే ఈరెం ఎక్కడ కరప్షన్ గాని లేకుంటే డబ్బులు అలాంటివి లేవు అవేమి నిలబడలేదు ఫిలిమ డబ్బు పంచారని ఇది కాదు కేసు అంటే ఈ మధ్యలో YouTube లో గానిీఇగ లో చూస్తుంటాం ఏంటంటే హైలీ కరప్ట్ ఉండే అందుకనే ఈ కేసు కి వెళ్ళారు హైకోర్టు లో కూడా తన్ని నించోపెట్టారు అనేది కూడా కొంత అంటే కరప్ట్ కాదు కరప్ట్ అనేది నిలబడలేదు.
(1:04:01) హమ్ కదా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ కాాస్ట్ జేపి కాాస్ట్ ఒకటే ఓకే ఇక్కడ జనాలు ఎలా అంటారంటే సో ఇద్దరు సేమ్ కాాస్ట్ వాళ్ళు మ్ కాబట్టి ఆ జేపి మూమెంట్ చేస్తున్నాడు. కాబట్టి జేపి కి సపోర్ట్ గా ఉందా అంటే ఈ పర్సెప్షన్ కూడా ఉంది ఇది కొంత ఇంటలెక్చువల్స్ లో రకరకాలైనటువంటి ఈ భావం కూడా ఉంది ఉంటుంది కదా అంటే వాళ్ళు కాయస్త కులం అంటారు నార్త్ లో ఓకే మన దగ్గర కారణాలు అంటారు అచ్చా అట్లా ఒక రకంగా అంటే వాళ్ళు ఏంటి వాళ్ళు ఎవరు అసలు అంటే చిత్రగుప్తుడు వారసులు లెక్కలు రాసేవాళ్ళు హహ్ వాళ్ళు లెక్కలు ఎక్స్పర్ట్స్ దీంట్లో అని చెప్పేసి వాళ్ళు అంటారు అదే కమ్యూనిటీ
(1:04:44) వీళ్ళద్దరు అందుకే ఇందిరా గాంధీ మీద అట్లాంటి జడ్జిమెంట్ వచ్చింది. అదిగాక ఆయన చాలా రోజుల పాటు అదే కాన్స్టెన్సీలో లాయర్ గా కూడా అంటే బెంచ్ లో ఉన్నాడు తర్వాత ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇట్లా రకరకాలైనటువంటివి అంటే మనం కొన్నిటికి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడొద్దు కాబట్టి ఇదొకటి ఇది మనకి ఇండియా ఆఫ్టర్ గాంధీలో రామచంద్ర గుహ రికార్డ్ చేసిన పాయింట్ ఇది.
(1:05:04) ఓకే ఓకే అంటే అంటే ఏది మాట్లాడినా ఖచ్చితమైన ప్రమాణం ఉండాలి. అది ఆ తర్వాత ఇందిరా గాంధీ ఎన్నిక విషయంలో ఈ రెండు పాయింట్లు ప్రధానంగా వచ్చాయి. దీని తర్వాత ఏం చేయాలి ఇందిరా గాంధీ ఇంకా అలహాబాద్ హైకోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ సుప్రీం కోర్టు కి వెళ్ళాలి. హమ్ సుప్రీం కోర్టు కి వెళ్ళింది. సుప్రీం కోర్టులో జూన్ 23 కృష్ణయ్యర్ జస్టిస్ కృష్ణయ్యర్ అంటే ఈ పేర్లే ఒక జస్టిస్ కృష్ణయ్యర్ నాని ఫాల్కి వాల లేకపోతే జస్టిస్ చంద్రచోడ్ జస్టిస్ భగవతి ఈ పేర్లకు ఒక విలువ ఉంది.
(1:05:38) ఈఎన్ భగవతి ఇండియన్ జుడిషరీ లో ఈ పేర్లక ఒక పిలు స్టాల్వర్డ్స్ అది అలాంటప్పుడు కృష్ణయ్యర్ వాళ్ళు ఏం చేశారు అప్పుడు ఆ జడ్జిమెంట్ లో అంటే ఇందిరా అంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద ఇది రివ్యూ కాబట్టి రైట్ ఇందిరా గాంధీ పార్లమెంట్ అటెండ్ అవ్వచ్చు సెషన్ అటెండ్ అవ్వచ్చు కానీ ఓట వేయద్దు. ఓకే ఉమ్ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం మ్ ఇది వచ్చే వరకు ఇందిరా గాంధీ ఆలోచనలు పడిపోయినాయి.
(1:06:06) అప్పుడు సిద్ధార్థ శంకర్ రెయ్య వెస్ట్ బెంగాల్ ప్రైమ్ మినిస్టర్ సంజయ్ గాంధీ వీళ్ళద్దరూ కూడా ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉండాల్సిందే అని బలంగా నిర్ణయించుకున్న వ్యక్తులు ఓకే ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత 24వ తారీకు రోజు మధ్యరాత్రి అయిపోయిన తర్వాత వీళ్ళు నిర్ణయం తీసుకుని 25 జూన్ నైట్ అప్పుడు రాష్ట్రపతి భవన్కి వెళ్ళారట ఉమ్ వెళ్ళిన తర్వాత ఆ రాష్ట్రపతి భవన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు అంటే ఇక్కడ సిద్ధార్థ శేఖర్ అనే ఆల్రెడీ ఎమర్జెన్సీకి సంబంధించిన డ్రాఫ్ట్ కూడా ప్రిపేర్ చేసేసాడు ఓకే ఓకే చేసేసిన తర్వాత అప్పుడు ఏంటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
(1:06:44) మ్ ఆయన ఇందిరా గాంధీ చెప్పడం మౌఖిక సలహా ఆధారంగానే ప్రెసిడెంట్ రూల్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు అప్పటికే మనకి 1971 చైనా వార్ వల్ల జరిగినటువంటి ఎమర్జెన్సీ నడుస్తుంది ఇండియాలో 71 నుంచి 77 వరకు అది అంటే అక్కడ మళ్ళీ ఒక ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ ఉండగానే ఇంకో ఇంటర్నల్ ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేశాడు. ఉమ్ ఇక ఇది అకడమిక్ ఆస్పెక్ట్ ఏమో వేరు అక్కడ మనం మాట్లాడట్లేదు కానీ ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఆ రోజు రికార్డ్ అయిన సమాచారం ఏంటంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయించారు.
(1:07:15) క్యాబినెట్ మినిస్టర్ లో కూడా ఎవరికీ తెలిీదు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నాడు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే రోజు మిడ్నైట్ అన్ని పత్రిక ఆఫీసుల కరెంట్ నిలిపి ఇవ్వబడింది. పత్రికలు ప్రింట్ అవ్వలేదు. మ్ ఆ తర్వాత ఎమర్జెన్సీ డిక్లేర్ అయిపోయింది. ఎందుకు చేసిండు వచ్చాలో రక్షించుకోవాలిగా మ్ ఇక్కడ చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఏమంటారంటే ఇందిరా గాంధీ మీద ఉన్న ఆరోపణలు ఏం పెద్ద విషయం కాదు మ్ అసలు అక్కడిదాకా వెళ్లాల్సిన అవసరమే లేదు ఇందిరా గాంధీకి మ్ కానీ విమర్శించే వాళ్ళు ఏమంటారు జయప్రకాశ్ నారాయణ లాంటి పెద్ద వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి ప్రభుత్వాన్ని దీపమంటాడు ఏంటి
(1:07:47) మ్ ఇంకోటి తను ఇంకొక దగ్గర నేను చదివింది ఏందంటే టోటల్ రెవల్యూషన్ సంపూరణ క్రాంతి అనేదైతే స్లోగన్ ఇచ్చారో ఫస్ట్ పీస్ ఫుల్ మూమెంట్ గా వెళ్ళింది తర్వాత పోలీస్ వ్యవస్థను గాని మిలిటరీ ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఒబే చేయొద్దు అనే స్లోగన్ కూడా ఇచ్చారు ఆ తర్వాత ఆ ఆ స్లోగన్ ఇయ్యడం వల్ల నేను ఇందిరా గాంధీ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ఒక ఇందిరా గాంధీ ఏమంటారంటే నాకు అసలు మా ఇంటినే ముట్టడించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాను అని చెప్తది.
(1:08:15) ఇందిరా గాంధీ పర్సెప్షన్ అది అయితే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా తీవ్రత పెరిగింది. డిక్లేర్ చేయడం ముందు తీవ్రత ఉంది లేదని కాదు. అంటే మనం బయాస్ లేకుండా మాట్లాడుకున్నట్లయితే ఎక్కడ కూడా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఒక మాండేట్ ఇచ్చిన తర్వాత రైట్ దాన్ని ఫాలో అవ్వాలి. ఎలక్షన్ అంటే ఇక్కడ జేపి లాంటి వాళ్ళకు ఉన్న నైతికత గొప్పది కాదనలేము.
(1:08:36) అవినీతి జరిగింది కాబట్టి రాజీనామాలు చేయండి అంటే మేము ఎందుకు రాజీనామా చేస్తామ అని వీళ్ళు అంటారు. ఇంకా ప్రూవ్ కాలేరు కాబట్టి కాబట్టి అవి ప్రూవ్ అవ్వవు కదా టెక్నికల్ గా చాలా టైం పడుతుంది కదా అది వాళ్ళ వర్షన్ దాంతో పాటు ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే పోలీసు కాల్పులు జరిగి విద్యార్థులు చనిపోయినారో అది రాజకీయం కన్నా మానసికం అయిపోయింది.
(1:08:54) బాధ పెరిగిపోయింది. అరే పిల్లలు చనిపోయారే ఈ ప్రభుత్వాల వల్ల అనే భావనతోటి ప్రజలు తిరగబడ్డారు. దాన్ని జేపి లాంటి వాళ్ళు లీడ్ చేశారు. ఆయనకున్న క్రెడిబిలిటీ 71 ఏళ్ళ అప్పటికి జయప్రకాశ్ నారాయణకి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి అమెరికాలోనే రాడికల్ మూమెంట్లలో ఉన్నాడు ఆయన మిస్కాన్సర్లో ఆ అక్కడేం రాడికల్ మూమెంట్స్ అంటే అక్కడ కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసే మూమెంట్లు ఇలాంటివి ఉన్నప్పుడు ఆయన పాలుపోయాడు అక్కడికి చదువుకోవడానికి అచ్చ అక్కడ కూడా ఉన్నాడు ఆయన దాదాపు ఏడేళ్ళు అమెరికాలో చదువుకున్నాడు.
(1:09:22) జవహర్లాల్ నెహ్రూని అన్నయ్య అని పిలుచుకునేవాడు అంత సోదరభావం ఉంది. జవహర్లాల్ నెహ్రూ జేపీ కి క్యాబినెట్ మినిస్టర్ ఆఫర్ చేస్తే తీసుకోలేదు ఆయన ఓకే వద్దు అన్నాడు వద్దు వద్దు వద్దు అన్నాడు. అందుకే మనక ఒక చోట రాస్తాడు. హమ్ జయప్రకాష్ నారాయణ్ అని చెప్తూ జవహర్లాల్ ఎవరు మిత్రుడు సోదరుడిగా భావించేవాడు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు మొదట అభినందించింది ఆయనే ఓకే ఇందిరా గాంధీని మ్ అని ఇందిరా గాంధీకి అన్ని రకాలుగా చెప్తూ వచ్చి ఇందిరా గాంధీని ఎమజెన్సీ టైం లో వ్యతిరేక ఎమర్జెన్సీ కన్నా ముందు నుంచే వ్యతిరేకించింది కూడా ఆయనే అట్లాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెండు
(1:09:53) సందర్భాల్లో జస్టిస్ ని చీఫ్ అంటే చీఫ్ జస్టిస్ అపాయింట్మెంట్ అప్పుడు రైట్ అప్పుడు జేపి ఏం మాట్లాడలేకపోయినాడు ఇందిరా గాంధీకి ఏమ అనలేదు. జవహర్లాల్ ఎవరు ఎన్నో సార్లు ఖండించాడు కూడా అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు రైట్ ఇలాంటివి ఉన్నాయి అప్పుడు ఆయన లీడ్ చేశడు. ఇక దీని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో రకరకాల వ్యక్తులు రకరకాలమైన కీలక పాత్రలు పోషిస్తూ వచ్చారు.
(1:10:15) అది ప్రధానంగా ఇ మనం దాంట్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకుంటే చాలా డిఫరెంట్ గా చాలా అద్భుతంగా కూడా ఉంటది. నిజం చెప్పాలండి ఇప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ అయిన తర్వాత రైట్ ఒకాయన పిజి మౌలాంకర్ ఓకే జీవి మౌలాంకర్ కొడుకు హమ్ పురుషోత్తం గణేష్ మౌలాంకర్ ఓకే అహ్మదాబాద్ నుంచి ఇండిపెండెంట్ ఎంపీ హమ్ ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి అందరినీ ఇబ్బంది పెట్టింది పత్రికల్లో న్యూస్ రాకుండా చేయగలిగింది తను అనుకున్నవి చేసిద్ది సెన్సార్షిప్ ఇవన్నీ చేసిద్ది వాస్తవం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ పురుషోత్తం గణేష్ మౌలాంకర్ పార్లమెంట్ కి వచ్చి స్వేచ్ఛా ప్రియత్వం మీద నెవరు ఏం
(1:10:57) మాట్లాడాడు హ్ ఠాగూర్ ఏమన్నాడు ఈ విషయాలు మాట్లాడేవాడు ఫ్రీడమ్ గురించి ఫ్రీడమ్ గురించి ఆయన ఒక పుస్తకం రాసాడు. ఆ పుస్తకం పేరు నో సార్ ఓకే ఎమర్జెన్సీ టైం లో ఆయన మాట్లాడిన స్పీచ్ రికార్డు. మాట్లాడుతుంటే ఇందిరా గాంధీ ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకు అరెస్ట్ చేసేద్దామా అంటే జీవి మౌలంకర్ కొడుకు కమిటెడ్ పొలిటీషియన్ ఇండిపెండెంట్ ఎంపి అట్లా అట్లా చాలా రోజుల పాటు ఏమి అసలు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్న సందర్భం మ్ ఇది జరుగుతూ ఉండగానే 1975 లో జూన్ 25 న ఎమజెన్సీ డిక్లేర్ చేశారు.
(1:11:33) క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ ఆరోజు పొద్దున్నేఆరు గంటలకే క్యాబినెట్ మీటింగ్ పెట్టి అందరికీ చెప్పేసింది ఇందిరా గాంధీ మ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ దీన్ని దూరదర్శన్లో టెలికాస్ట్ చేస్తా ఉంటే సంజయ్ గాంధీ పోర్ట్ఫోలియో మార్చేసాడు ఆయనకి పోర్ట్ఫోలియో లేకుండా చేసేసాడు ఆల్మోస్ట్ ఎవరిని మాట్లాడని ఇవ్వలేదు. ఇది జరుగుతున్న సందర్భంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క మూమెంట్ నడిచింది ఇండియాలో ముఖ్యంగా నార్త్ ఇండియాని బాగా ప్రభావితం చేసింది.
(1:11:54) మన మీద ఆ ప్రభావం చాలా తక్కువ ఒక రకంగా ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా ఈ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అవేర్నెస్ ఈ విషయాల్లో మన దగ్గర ఇంకో రకమైన అవేర్నెస్ ఉంది కానీ ఇవి లేవు. హమ్ దీని తర్వాత ఒక్కొక్క చోట ఇప్పుడు ఇది జరగంగానే అక్కడ ఆ ఒక సర్దార్ వల్లభాయి పటేల్ డాటర్ మ్ మణిబెన్ పటేల్ ఓకే ఆగస్టు 15 సందర్భంలో ఇందిరా గాంధీ చేసినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒక ర్యాలీ చేసిరు.
(1:12:21) ఉమ్ ర్యాలీ చేస్తే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు కానీ ఇందిరా గాంధీకి ఇన్ఫర్మేషన్ ఉందా లేకపోతే ఇంకేమో మనకు తెలియదు. కానీ నెక్స్ట్ డేనే వదిలేశారు. సర్దార్ వల్లభ పటేల్ డాక్టర్ కదా తర్వాత ఇందిరా గాంధీ ఏం చేసిందో మనకు తెలియదు కానీ ఆమె ఉద్యమం ఆపలేదు. ఆమె నడుస్తూ స్ట్రీట్ లో వెళ్తుంటే ఆ వెంబడి కనీసం ఒక ఆరు మంది పోలీసులు యూనిఫార్మ్ లో వెళ్ళేవాళ్ళు ఆమెని అరెస్ట్ చేయరు జనాల్ని రానీయరు.
(1:12:44) నైతికమైన సందిగ్ధం ఇలా ఒకటి నడిచింది. తర్వాత ఇంకా కొంతమంది రకరకాలైనటువంటి వ్యక్తులు పాలినారిమన్ మ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఉండే రిజైన్ చేసేసాడు ఉమ్ అట్లా ఇంకా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సందర్భం మ్ ఇవి జరుగుతున్నప్పుడే మనకి అంటే ఒక్కొక్కళ్ళది ఇక్కడ మనం మాట్లాడుకుంటూ వస్తే ఒకాయన బీహార్లో గోపాలపట్నం అనే ఊర్లో అప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశక కామ్గా ఉండిపోయినాడు కొన్ని రోజుల పాటు కొన్ని వారాల పాటు ఉమ్ చూద్దాం చూద్దాము అని తర్వాత అవసరమైతే ఆయన అంటే బాగా గడ్డం పెంచేసుకని మారువేషాలు వేసుకొని తిరుగుతూ వేరు వేరు ప్రాంతాలు తిరుగుతూ
(1:13:26) దొరకలేదు. 1975 నుంచి 1976 వరకు వన్ ఇయర్ ఎమర్జెన్సీ విధించిన వన్ ఇయర్ వరకు దొరకలేదు ఆయన ఆయనే జార్జ్ ఫెర్నాండస్ చాలా ప్రాంతాలు తిరిగాడు పేర్లు మార్చుకున్నాడు. హ్మ్ కానీ ఉత్తరాలు రాసేవాడు అందరికీ తెలియజేసేవాడు ప్రజల్ని వేడుకున్నాడు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తిరగబడమని చెప్పేసి హ్మ్ అవసరమైతే ప్రభుత్వ రంగ సంస్థలని పేల్ చేయాలి అని చెప్పేసి డైనమిట్లను కూడా సేకరించడని చెప్తారు.
(1:13:51) ఓకే ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగాలు మానేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు. హమ్ అందుకే ఆయన్ని రగులుతున్న సోషలిస్ట్ కాకడ అంటారు. అయితే ఈ టైంలో ఇందిరా గాంధీ కూడా ఇరిటేట్ అయిపోయింది. దొరకట్లేదు. వన్ ఇయర్ అయిపోయింది ఏం చేయాలో తెలియట్లే అప్పుడు లారెన్స్ ఫెర్నాండస్ అని చెప్పి వాళ్ళ బ్రదర్ ని పడిపోయారు. ఆయన్ని అరెస్ట్ చేశారు ఆయన్ని ఇబ్బంది పెట్టారు.
(1:14:17) అదే సందర్భంలో జార్జ్ ఫెర్నాండీస్ కి ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక ఆమె స్నేహలత రెడ్డి హ్మ్ ఆమెని అరెస్ట్ చేశారు. ఓకే అంటే ఎమోషన్ గా అన్నా దొరుకుతాడేమో వస్తాడేమో ఆమెను ఒక జైల్లో అంటే నీళ్ళ ఊరే నీళ్ళ ఊరే చెలిమ ఉన్నటువంటి ఒక సెల్ లో పెట్టారు. ఆమెకు అస్తమ ఉండింది పాపం. చాలా రోజులు అలా ఉండింది తర్వాత జైల్ నుంచి రిలీజ్ చేసిన తర్వాత ఆమె చనిపోయింది కూడా ఈ టైంలో లీలా కబీర్ అని చెప్పేసి ఫెర్నాండస్ వైఫ్ మ్ లీలా కబీర్ అంటే ఈమె ఒక ఫ్రీడమ్ ఫైటర్ యొక్క డాటర్ అంటే హుమాయున్ కబీర్ అని చెప్పేసి మనకి ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్పాలి కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఫస్ట్
(1:14:55) ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వ్యక్తి పేరు హుమాయున్ కబీర్ అచ్చ హుమాయున్ కబీర్ డాటరే లీలా కబీర్ తర్వాత లీలా ఫెర్నాండస్ హమ్ ఈమె ఒక నెలల పిల్లవాడిని పట్టుకొని నెలలు కాదనుకోండి కొంచెం పెద్ద పిల్లవాడే కొడుకుని తీసుకొని హమ్ అమెరికా వెళ్ళిపోయింది. ఓకే ఫెర్నాడేస్ వైఫ్ అక్కడ అమెరికన్ సెనేట్ ముందు ఇండియాలో జరుగుతున్న ఎమర్జెన్సీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆమె అక్కడ వాళ్ళకి సమాచారం ఇచ్చింది అక్కడే ఉండింది పాపం చాలా రోజులు ఓకే ఇవన్నీ జరుగుతూ ఉన్న తర్వాత 1976 లో వన్ ఇయర్ తర్వాత ఫెర్నాండీస్ ని అరెస్ట్
(1:15:30) చేశారు. హమ్ ఇప్పుడు సిద్ధాంతం ఏదైనా కానివ్వండి అది తప్ప ఒక సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ కూబింగ్ ఆపరేషన్ జరిగిన తర్వాత నక్సలైట్లను చంపేసి ఒక పోలీసు సబార్డినేట్ ఏం చేస్తాడంటే ఆ నక్సలైట్ డెడ్ బాడీని కాళ్ళతో తంతాడు. అది తప్పు అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే ఆడు ఒక సిద్ధాంతం కోసం పని చేసాడు మనం ఒక సిద్ధాంతం కోసం పని చేస్తున్నాం.
(1:15:50) రైట్ ఆ సిద్ధాంతాన్ని రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి టోపీ తీసి సెల్యూట్ చేస్తాడు చనిపోయిన డెడ్ బాడీకి ఎందుకంటే సిద్ధాంతం కోసం పని చేసాడు గా రైట్ కదా ఆ సందర్భంలో ఇది జరిగినప్పుడు ఫెర్నాండేస్ ని అరెస్ట్ చేశారు. ఉమ్ ఫెర్నాండేస్ అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఏమి చేయలేకపోయారు కదా ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళను ఎవ్వరిని పడితే వాళ్ళని తర్వాత ఇంకొక సందర్భంలో ఒక కన్నడ రైటర్ ఓకే ఆయన తన పద్మభూషణ వదిలేసాడు.
(1:16:18) తర్వాత హిందీ రైటర్ ఏమో పద్మశ్రీ వదిలేసాడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా జేపి ని కూడా నిర్బంధించేశరు జయప్రకాశ్ నారాయణ కూడా ఆయనక అప్పటికే ఆ డయాబెటిక్స్ ఉంది తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఆయన సిక్ అవ్వడం ఆ సందర్భంలో సిక్ అయిన తర్వాత ఆయన్ని జెస్లోక్ హాస్పిటల్ అని చెప్పేసి అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ లో పని చేయలేదు జస్లోక్ హాస్పిటల్ బాంబే కి పంపించారు.
(1:16:44) మ్ అప్పుడు నెఫ్రాలజిస్ట్ కే మణి అని మ్ ఇప్పటికి ఉన్నాడు ఇప్పుడు తమిళనాడులో అపోలో ఉన్నాడు ఆయన ఓకే అట్లా ఆయన పద్మశ్రీ కూడా తీసుకున్నాడు. సో ఆయన నేతృత్వంలో ఆయనకి ట్రీట్మెంట్ జరిగింది ఎందుకంటే ఒకవేళ జేపి చనిపోతే జయప్రకాశ్ నారాయణ్ లాంటి వ్యక్తి గనుక జైల్లో చనిపోతే ఎంత అప్రతిష్ట రైట్ దీనికన్నా ముందు జరిగిన సందర్భాలు కూడా మనం చెప్పాలి.
(1:17:08) మ్ ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని స్టార్ట్ చేయడము ఇవన్నీ నడుస్తున్న సందర్భంలో ఇందిరా గాంధీకి జేపీకి మధ్య చాలా ఉత్తరాలు నడిచాయి. మ్ ఇందిరా గాంధీ ఏం చెప్పింది ఒక సందర్భంలో అంటే జయప్రకాష్ నారాయణ అనుచరులు మాత్రమే మంచివాళ్ళు అనుకోవద్దు. ఆయన అంచరులు కాని వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు. జేపి నిజాయితీపరుడే కావచ్చు ఆయనతో పాటు ఉన్న ప్రతివాడు నిజాయితీపరుడేనా ఓకే ఇలాంటి ప్రశ్నలన్నీ సంధిస్తూ చాలా చర్చలు జరిగిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఇంక లాస్ట్ కి మ్ పర్సనల్ గా కలిసినప్పుడు అప్పటికీ జేపి వైఫ్ కూడా చనిపోయింది పాపం అప్పుడు జేపి వైఫ్
(1:17:45) ఆయన భార్యకి జేపి వైఫ్ కి కమలా నెహ్రూ ఇందిరా గాంధీ వాళ్ళ మదర్ రాసిన ఉత్తరాల కట్ట తీసుకొచ్చి ఇచ్చేసాడు. జయప్రకాశ్న ఓకే అంటే మన ఫ్యామిలీ కి ఉన్న అనుబంధం ఏంటి మన వాల్యూ సిస్టం ఏంటి ఇక్కడ సమస్య ఏంటంటే శారదా ప్రసాద్ అని చెప్పేసి ఒకాయన మ్ ఇందిరా గాంధీ సెక్రటరీగా కూడా చేశాడు ఆయన ఒక పాయింట్ ఏమంటాడంటే ఈ మొత్తం ఈ సంఘటనల్లో జరిగేదానికి జేపీ ఇంత ఉద్యమం చేయడానికి కారణం ఏంటంటే నెహ్రూ కుటుంబంతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధమే ఎందుకంటే నెహ్రూ వాల్యూ సిస్టం తెలుసు ఇందిరా గాంధీ ఏంటో తెలుసు హ్ ఇందిరా గాంధీ నన్ను చంపేయదు కదా హ ఒకటి కనీసం జయప్రకాష్ నారాయణ వైఫ్ పేరు
(1:18:23) ప్రభావతి ఆమె బతికుంటే కనీసం ఈ ఉద్యమం చేసేవాడు కాదేమో జేపి ఆమె అడ్డుకునేదేమో అంటాడు. అంటే ఇద్దరు మంచి వ్యక్తులు ఇద్దరు సన్నిహిత వ్యక్తుల మధ్య సంఘర్షణ మొత్తం దేశ రాజకీయాలు మార్చేసింది. ఒకటి ఇందిరా గాంధీ తన కమిట్మెంట్ తను తను అనుకున్న సిద్ధాంతానికి ఆమెను గుణంగా వెళ్తుంది. ఈమె ఈయనకు ఉన్న ప్రజాస్వామ్య భవాలకు అనుగుణంగా ఈయన వెళ్తున్నాడు.
(1:18:43) ఉమ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేశం చాలా సంఘర్షణలోనూ వేదనలోనూ ఉంది. మ్ అసలు న్యూస్ పేపర్లలో ఏం రాయకూడదు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆ కార్టూన్ పబ్లిషేషన్ మ్ ఎందుకంటే ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఏమి రాయడానికి లేదు. రైట్ దాంట్లో అది కార్టూన్ రూపంలో చెప్పలేదు చూపియలేము కాబట్టి చెప్తున్నాను నేను ఇక్కడ డెమో డిఈఎంఓ డెమో మ్ క్రసి మ్ ఆయన పేరు డిఈఎంఓ క్రసి అనేవాడు ఒకడు చనిపోయినాడు.
(1:19:10) మ్ దానికి బాధతో సంతాపం చెప్తున్న వాళ్ళు ఎవరు అంటే భార్య అని చెప్పి ఎల్లై భార్య అని చెప్పేసి ఎల్లై బర్టీ లిబర్టీ కూతుళ్లు ఫెయిత్ అండ్ జస్టిస్ ఇది సంతాప ప్రకటన ప్రజాస్వామ్యం మరణించింది కూతురు భార్య పిల్లలు అందరూ సంతాపం చెప్తున్నారు. కొడుకు ఒక పేరు కూతుర్లు ఒక పేరు వేసి ప్రకటన వేసి సక్సెస్ చేసుకున్నారు. హమ్ తమిళ రైటర్ చోరామస్వామి ఏమంటాడంటే ఇందిరా గాంధీ ఎవరు అని అడిగారు ఆయన ఒక ప్రశ్న ఏం చెప్పాలి ఇందిరా గాంధీ ఎవరంటే నియంత అని చెప్పలేక ఇందిరా గాంధీ ఎవరంటే మోతిలాల్ నెహ్రూ మనవరాలు జవహర్లాల్ నెహ్రూ కూతురు అంటాడు ఇంకా అంతకన్నా చెప్పలేని పరిస్థితి
(1:19:48) ఉమ్ కుల్దీప్ నాయర్ని అరెస్ట్ చేశారు. ఉమ్ బిట్వీన్ ది లైన్స్ లో కుల్దీప్ నాయర్ బయోగ్రఫీలో రాసుకున్నాడు. ఉమ్ ఆ రోజు వచ్చారు నన్ను అరెస్ట్ చేయడానికి. పోలీసులు వచ్చిన తర్వాత ఆ జీప్ స్టార్ట్ అవ్వలేదు. ఆ జీబు తోయించారు ఆ జీప్ స్టార్ట్ అయిన తర్వాత ఆ స్టార్ట్ అయిన జీప్ లోనే నన్ను తీసుకొని పోయినారు. మ్ జయప్రకాష్ నారాయణ్ అటల్ బిహారీ వాజ్పేయి మ్ మధు దండావతే పెద్ద పెద్ద వాళ్ళు చిన్న పెద్ద అని లేకుండా చాలా మందిని నిర్బంధించారు.
(1:20:14) సో అది వాళ్ళ సిద్ధాంతం ఎమర్జెన్సీ టైం కాబట్టి వీళ్ళందరూ ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఉన్నారని భావించింది. కానీ ఇన్ని ఇన్సిడెంట్ లో ఒకసారి నాకు నాకు పర్సనల్ గా టచ్ అయిన విషయం ఏంటంటే అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. హమ్ ఒకాయన అరెస్ట్ చేయలేదు. ఎవరు జేవి గోపాల్ అని హమ్ ఆయన ఏమంటాడంటే ఇందిరా గాంధీ నన్ను అస్పృషుడిగా భావించిందా 90 ఏళ్ల వృద్ధుడు హమ్ జవహర్లాల్ నెహ్రూకి కావలసినవాడు అవును నెహ్రూ మహాత్మా గాంధీతో చెంపరాణ ఉద్యమంలో నడిచినవాడు మ్ భారత స్వాతంత్ర పోరాటంలో అసాధారణమైనటువంటి అనుబంధం ఉంది.
(1:20:53) 1947 లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రాజెక్ట్ మ్ గాంధీకి నివాళ అర్పించడానికి వచ్చి ఇందిరా గాంధీని వ్యతిరేకిస్తుంటే పోలీసులు అలా చూస్తూ ఉండిపోయారు తప్ప అరెస్ట్ చేయలేదు అంటారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఆయన క్రెడిబిలిటీ మొరార్జీ దేశాయి కన్నా ఉమ్ లేకపోతే ఇంతకుముందు మనం చెప్పిన శివరామ్ కారత్ మ్ కన్నడ రైటర్ కన్నా పణేశ్వర్ హిందీ రైటర్ కన్నా వీళ్ళందరి కన్నా కూడా జయప్రకాష్ నారాయణ కన్నా అందరికన్నా గొప్పది ఆయన క్రెడిబిలిటీ ఇందిరా గాంధీ జయప్రకా ఇక్కడ మేము ఈయనను కూడా అరెస్ట్ చేస్తామా జేబి కృపాలని అరెస్ట్ చేస్తామ అని చెప్పడానికి సిగ్గుపడిపోయింది.
(1:21:28) ఎలా చెప్పాలి ఆ మాట చెప్పలేదు కాబట్టి అరెస్ట్ అవ్వలేదు. ఆయన ఏమన్నాడంటే ఇందిరా గాంధీ నన్ను అస్పృషులు చేసేసిందే తర్వాత ఆయన కూడా హాస్పిటలైజ్ అయితే ఆయన చూడడానికి ఎవరో వెళ్లారు. ఉమ్ ఆయనక అన్నీ పైపులు అవి బాడీకంతా పెడితే ఒక మాట అన్నాడు మెల్లగా కూడ తీసుకొని కాన్స్టిట్యూషన్ ఏమీ లేదు అన్ని అమెండ్మెంట్స్ే అంటే వాళ్ళ కాన్షియస్నెస్ ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే మనం అనుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి దాన్ని తీసేసుకుంటారు.
(1:22:02) మీకు ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్పాలి. తర్వాత ఫెర్నాండేస్ చాలా చేశడు అదంతా అయిపోయిన తర్వాత ఫెర్నాండేస్ పాపం లాస్ట్ లాస్ట్ లో సిక్ అయి అల్జిమర్స్ వచ్చింది ఆయనకి ఓకే అల్జిమర్స్ వచ్చినప్పుడు ఫెర్నాండేస్ కి ఏమి గుర్తులేదు పేరే గుర్తులేదు కానీ ఇంకో విషయం గుర్తుంది తను పార్లమెంటేరియన్ అని డాక్టరు ఈయన పార్లమెంటేరియన్ అంటాడు పేపర్ ఎప్పుడనా పొరపాటున చూస్తే పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి నన్ను తీసుకెళ్ళండిరా అంటాడు బెడ్ మీన్ నుంచి లేవలేడు.
(1:22:31) ఏం చేయాలి ఈయనకు చెప్పేయాలా మేము అప్పుడు లీలా కబీర్ ఆయన వైఫ్ ఆయన కొడుకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా ఉన్నాడు అమెరికాలో వాళ్ళు అక్కడే ఉన్నారు తర్వాత వాళ్ళు వచ్చారు కూడా ఇండియాకి ఆయన చనిపోయిన తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే అట్లా చెప్పొద్దు చెప్తే ఇప్పుడే చనిపోతాడేమో అంటే మరి ఏం చేయాలి అంటే ఏదో ఒకటి చెప్పండి అని ఆయన కార్లో కూర్చోబెట్టి అక్బర్ రోడ్డు టెన్షన్ చుట్టూ తిప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బైకాట్ చేశారు.
(1:22:57) పార్లమెంట్ సెషన్ ని అంటే అవును వాళ్ళు అంతే పోదాం పండి అని ఇంటికి వచ్చేవాడట అంటే వాళ్ళకి అల్జిమర్స్ వచ్చి పేరు మర్చిపోయినవాడు తను పార్లమెంట్ అని మర్చిపోలేదంటే ఈయన మిరాకిల్ కాకపోతే ఏంటి అల్జిమర్స్ అటల్ బిహారీ వాజ్పేయి కూడా వచ్చింది పాపం చివరి రోజుల్లో వెంకయ్య నాయుడు వచ్చి కూర్చుంటే నువ్వు ఎవరు అని అడిగాడట వెంకయ్య నాయుడు దగ్గరగా వెళ్లి నేను నీ కొడుకుని చెప్పాడంట అవునా అనుకున్నాడట కొడుకు ఉన్నాడో లేదో కూడా తెలియదు.
(1:23:22) అంటే ఇక్కడ నేను ప్రతి సందర్భంలో చెప్పినవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి మోర్ దెన్ ఇండివిడ్యువల్ గా వాళ్ళకి ఏవైతే కావాలని ఉందో దానికన్నా ముందు వాళ్ళకన్నా సిద్ధాంతం పట్ల వాళ్ళ కమిట్మెంట్ ఉంది. రైట్ దేశం పట్ల దేశం పట్ల సిద్ధాంతం పట్ల సమాజం పట్ల సమాజం పట్ల హోరెస్ అని చెప్పేసి ఒక బ్రిటిష్ జర్నలిస్ట్ మ్ ఇందిరా గాంధీకి లెటర్లు రాశడు. జవహర్లాల్ నెహ్రూకి సమకాలికుడు మ్ ఆ లెటర్స్ ఆమె ముందు ఎవరైనా పెట్టారేమో అంటాడు.
(1:23:50) లేకపోతే ఇందిరా గాంధీ విత్తిరా చేయడానికి కొన్ని రోజుల ముందు అంటే ఇలా ఎలా చేస్తారు మీరు తర్వాత మళ్ళీ 77 ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ ఆమె అధికారంలోకి వస్తుందని కూడా నమ్మారు వాళ్ళు ఇదంతా ఒక ఒక ఫేస్ ఒక రకంగా చెప్పాలంటే దేశంలో జరిగిన ఆ 1975 జూన్ 25 నుంచి జరిగిన సందర్భం అంతా కూడా నిజంగా బిబిసి న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్టు ఇలాంటి పత్రికలన్నీ కూడా రాసేసాయి.
(1:24:16) రైట్ కొన్ని పత్రికలు ఏమన్నాయ అంటే మేము ఇందిరా గాంధీని సమర్ధిస్తాం. కానీ ఇందిరా గాంధీ మమ్మల్ని కూడా ఏం రాయవద్దు అంటే మా పత్రిక మేము ఏమ అనుకుంటాం 252 మంది జర్నలిస్ట్ ని అరెస్ట్ చేశారు. చిన్న చిన్న పత్రికలని మూసేయించారు. ఏమి రాయనివ్వలేదు. కొన్ని పత్రికలు ఎడిటోరియల్ కాలమ్స్ ఎంటీగా వదిలేసాయ అంటే ఇందిరా గాంధీ గురించి కాకుండా హిట్లరీ ముసోల్ని గురించి రాస్తే ఆపేరు ఇంకేం చేయాలి అందుకని ఆపేసారు అట్లా జరిగింది అంటే సెన్సార్షిప్ అంటే ఇదంతా అబ్సర్వ్ చేసిన తర్వాత ఈ డెసిషన్ వెనకల రీజనింగ్ ఏందంటారు దీనివల్ల వాట్ వాస్ ద ఎండ్ రిజల్ట్ దట్ దే వాంట్ టు
(1:24:51) అచీవ్ అంటే ఇంత రాజకీయం చూశారు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో పార్టిసిపేట్ కూడా చేశారని మీరు చెప్పారు దానికి హిస్టారికల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ ఫాదర్ ని చూసారు గారు అంటే హి ఇస్ ఏ స్టేట్స్ మన్ అండ్ ఎంతో మంది రాజకీయ దిగ్గజాలు అవును రైట్లో వచ్చిన స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీస్ ని కూడా ఆ కాలంలో ఇండియాకి కావాల్సిన లీడర్షిప్ ని తన దగ్గర నుంచి చూసింది.
(1:25:13) అలాంటి వ్యక్తి ఇలాంటి చర్య ఎందుకు తీసుకుంది అంటారు ఆ చర్య తీసుకున్న తర్వాత కూడా దాన్ని సస్టైన్ చేసి వాళ్ళు ఈ ఎండ్ గోల్ అచీవ్ చేద్దాం అనుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక చర్య ఇప్పుడు నా పర్సెప్షన్ నేను చెప్పాను అనుకోండి ఇది నా డైమెన్షన్ రైట్ మీరు ఒకసారి అబ్సర్వ్ చేయండి. హమ్ మహాత్మా గాంధీ ఫ్రీడమ్ ఫైట్ లో ఉన్నప్పుడు రైట్ రాజీనామాలు చేయమంటే వందల వేల మంది లాయర్లు టీచర్లు ఉద్యోగులు అందరూ రాజీనామా చేశారు అవును ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎంత మంది రాజీనామా చేశారు మ్ నేను చెప్పినటువంటి ఇద్దరు ముగ్గురు పాలినారిమన్ లాంటి వాళ్ళు తప్ప
(1:25:44) పెద్దగా ఎవరు రాజీనామా చేయలేదు. అంటే ఇక్కడ ప్రజలు దీన్ని అంత సీరియస్ విషయంగా ఏమి భావించలేదు ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజలు ఓకే ఒక్కకూడ రెండవది ఏంటంటే ఇందిరా గాంధీ అంత ఎక్స్ట్రీమ్ కి వెళ్లి ఉండకూడదు కూడా మ్ మనకి తర్వాత కాలంలో ఇందిరా గాంధీ తరఫున ఆర్గ్యుమెంట్ చేసినటువంటి శివశంకర్ మన మలక్పేట్ హైదరాబాద్ లాయర్ ఆయన రాసుకున్నాడు ఇందిరా గాంధీ కూడా ఈయన సీనియర్ కూడా అయ్యారు కదా ఆ మినిస్టర్ అయ్యాడు.
(1:26:10) 1984 లో ఇందా గాంధీ అసాసినేషన్ తర్వాత మినిస్టర్ అయిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడు. హ ఆయన ఏమన్నాడంటే ఇందిరా గాంధీ కూడా దీని డెన్సిటీ తెలియదంతా అంత తీవ్రంగా అవుతుందని ఊరుకోలేదు. ఒక స్టెప్ వేసిన తర్వాత వెనక్కి రాలేకపోయింది బహుశా ఆ కాన్సిక్వెన్సెస్ ఆమె ఊహించలేదు. మ్ బహుశా సిద్ధార్థకర్రే వెస్ట్ బెంగాల్ మినిస్టర్ తర్వాత సంజయ్ గాంధీ వీళ్ళ ఇన్ఫ్లయెన్స్ వల్ల అలా చేసి ఉంటుంది.
(1:26:33) మ్ ఒకవేళ ఆమె మోనార్కీ అయి ఉంటే తర్వాత ఎలక్షన్ కి రాదు కదా ఉమ్ ఇది ఒక ఆస్పెక్ట్ అక్కడ ఒకటే ఒక పాయింట్ తన పవర్ను కాపాడుకోవడం ఆ సందర్భానికి మ్ కారణాలు ఏమైనా గాని అదొకటి వ్యక్తిత్వం అనేది ఎప్పుడూ ఉంటుంది. హ్ కానీ కంప్లీట్ గా మన ఉనికే ప్రమాదంలో పడుతుంది అనే భావన కలిగినప్పుడు వాళ్ళ చర్య అది ఎలా ఉంటుందో చెప్పలేం నేను అనుకోవడం అలాంటి చర్య ఇందిరా గాంధీ చేసి కొంచెం వేచి చూసిఉంటే సుప్రీం కోర్టు కూడా ఆమెనేమి కంప్లీట్ గా ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ నుంచి రిమూవ్ చేసేది కాదేమో అట్లా అంటే ఒక ఎమోషనల్ ఫ్రెజర్ సిచువేషన్ లో కూడా ఇలాంటి డెసిషన్ తీసుకుందనిక వచ్చామని
(1:27:10) అంతే ఎమోషనల్ గా తీసుకుంది దాంతో పాటు ఇన్ఫ్లయెన్స్ ముఖ్యంగా ఏం కాదు అని చెప్పేసి మనం ఏం చేసిన ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే ప్రజల మద్దతు మనకు ఉంది. ఉమ్ అది అప్పుడప్పుడు మనకు ఒక దీమా కూడా ఇచ్చేస్తది. దీమా ఇస్తది. దీమా ఇవ్వడంతో పాటు ఏంటంటే ఎమర్జెన్సీ టైం లో మూడు నెలల్లో 12 ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆమె ఓకే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కి పాకిస్తాన్లో చైనాలో జరుగుతున్న విషయాలు వదిలేసి మా మీద పడతారఏంటి మీరు బహిరంగంగా జరుగుతున్నాయి అక్కడ మేము డెమోక్రటిక్ గా ఉన్నాం.
(1:27:40) ఏది జరిగినా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం జరిగింది ఇండియాలో మ్ అని చెప్పారు. ఆ తర్వాత కూడా ఏంటి ఇంకా ఎమర్జెన్సీ విత్డ్రా చేయడానికి ముందు వరకు కూడా అలాగే ఉంది. కానీ ఎమర్జెన్సీని విత్్రా చేసింది కూడా ఇందిరా గాంధీనే కదా హ్ తన పవర్ ని కాపాడుకోవడం కోసం ఆ సందర్భంలో ఆమె భావోద్వేగానికి గురై తీసుకున్న నిర్ణయంగా భావించొచ్చు ఒకటి రెండోది సంజయ్ గాంధీ తర్వాత సిద్ధార్థ్ శంకర్ లేర ప్రభావం ఒకటి బేసికల్ గానే ఇందిరా గాంధీ పర్సనాలిటీ పరంగా డామినేటివ్ కూడా కాబట్టి ప్రజల మద్దతు ఉంది అనే ధైర్యమే ఎక్కువ ఈ కారణాలన్నీ ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే దీన్ని సమర్ధించుకోండి అని చెప్తారు
(1:28:14) నిజంగా ఇది బాధించి ఉంటే వీళ్ళందరూ వదిలేయాలిగా ఉద్యోగాల్లోకి వదిలే రాజీనామాలు చేయాలి ప్రజలు ఉద్యమాలు చేయాలి కదా కొన్ని చోట్ల కొంతమంది లీడ్ చేసినప్పుడే చేశారు కదా అన్నది ఒక వర్షన్ కానీ అక్కడ ఎంత ఎంత మనము దాన్ని ఎవరు ఎంత సమర్ధించినా అది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య మ్ అది లీగల్ గా జరిగినప్పటికీ అంతవరకు చెప్పొచ్చు.
(1:28:30) మ్ అంటే ఈ ఎమర్జెన్సీ పీరియడ్ అయిపోయినాక తను ఎప్పుడైనా రిగ్రెట్ అయిందా ఈ డెసిషన్ వల్ల అది ఎవరికీ తెలిీదు. రిగ్రెట్ అయిందా లేదా తెలియదు. కానీ ఎమర్జెన్సీ తర్వాత చాలా పాజిటివ్ గా ప్రజల్లో తను ఎస్టాబ్లిష్ అవ్వాలని ఇందిరా గాంధీ చాలా బలంగా కోరుకుంది. అన్నవి ఆమె చర్యలు తెలియజేస్తాయి. ఇప్పుడు రాజకీయంగా తను ఒంటరి అయిపోయిందని అన్నారు అంటే ఇందిరా గాంధీ గారు ఒక స్టేజ్ లో అంటే కంప్లీట్ గా సంజయ్ గాంధీ గారి పైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? ఎవరిని నమ్మాలి అంటే అది పరిస్థితి వచ్చింది అంటారా లేదా తను కాన్షియస్ గా ఆ డెసిషన్ తీసుకుందా?
(1:29:02) కాన్షియస్ గానే అంటే ఇందిరా గాంధీ ఎప్పుడైతే తన తండ్రి నుంచి దూరం అంటే తండ్రి తర్వాత ప్రధానమంత్రి అయిందో సిండికేట్ లో ఉన్న ప్రతి వాళ్ళు తనని ఎప్పుడనా ఇబ్బంది పెడతారేమో అనే భయం అవిలో అవుద్ది. ఇన్సెక్యూరిటీ ఎప్పుడు ఉంటుంది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే కచ్చితంగా వాళ్ళు పెద్దవాళ్ళు తర్వాత ఎంత కాదన్నా మనం అవునన్నా కాదన్నా ఎమర్జెన్సీ తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటాయి ఎమర్జెన్సీ టైం లో కొన్ని స్లోగన్స్ తయారు చేయించారు.
(1:29:28) నిజాయితీగా పని చేయండి. ఉమ్ నైతికత అంటే ఇది ఇలాంటివన్నీ అంటే ఎక్కడో చోట కాన్ఫ్లిక్ట్ ఉంది. రైట్ ఆ కాన్ఫ్లిక్ట్ లో ఆమె ఇంకా ఎవరిని నమ్మాలి అందుకనే సంజయ్ గాంధీనే ఎక్కువ నమ్మిది. ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అది మీకు ఎలా అంటే జనతా పార్టీ వాళ్ళు ప్రచారం చేయడం కోసం రామలీలా మైదానికి వెళ్తుంటే మ్ బాబి సినిమాని టెలికాస్ట్ చేశారు టీవీలో మ్ అంటే ఢిల్లీ పీపుల్ బాబి అప్పటికి సూపర్ హిట్ సినిమా రిషి కపూర్ మూవీ ఆ రిషి కపూర్ ఫస్ట్ మూవీ హీరోగా య రిషి కపూర్ డింపుల్ కపాడియా మ్ ఈ సినిమాని అంటే చిన్న అంటే లవ్ స్టోరీలు
(1:30:06) ఎప్పుడు హిట్ అవుతాయి కదా ఆ సినిమాను టెలికాస్ట్ చేస్తే డైవర్ట్ అవుతుంది డైవర్ట్ అవుతారని అనుకున్నారు. కానీ రాలేదు కాలేదు అప్పటికి పబ్లిక్ ఎమోషన్ ఉంటది కదా సో అంటే ఇందిరా గాంధీ పర్మిషన్ ఇచ్చినట్టే ఇందిరా గాంధీ కాలంలో జరిగిందంటే ఏదో ఒక ఆల్టర్నేట్ ఆలోచించినట్టే కదా భయం ఉన్నట్టే కదా ఆ రోజు ఎందుకు ఇవ్వాలి మ్ అట్లా మ్ కాకపోతే ఇక్కడ అందరూ వీళ్ళందరూ సైద్ధాంతికంగా ఒకటి కాదు ఇందిరా గాంధీ వ్యతిరేకతో ఒకటైన వాళ్ళు మిగతా పార్టీలో అంటే ఇప్పుడు సంజయ్ గాంధీ గారి పీరియడ్ లో అంటే ఇందిరా గాంధీ గారు అంటే పుత్రుత్సాహంతో మ్ చాలా మట్టుకు తను చేసే తప్పులను కూడా
(1:30:42) సమర్ధించి లేదా ఓవర్ లుక్ చేసింది అనేది కూడా ఒక విమర్శ ఉంది తన పైన అవును అంటే ఒక రకంగా ఇందిరా గాంధీ కాలంలో సంజయ్ గాంధీ పవర్ సెంటర్ మ్ ఎవరిని నియమించి ఈవెన్ మిలిటరీలో హైయెస్ట్ పొజిషన్స్ నియమించాలన్నా కూడా సంజయ్ గాంధీ దగ్గరే డిషన్ అయ్యేది. మ్ ఎవరిని నియమించాలనే విషయంలో ఓకే ఈ ప్రాసెస్ లో సంజయ్ గాంధీ కొన్ని తప్పులు చేసి పేపర్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని సరి చేయడం కోసం ధావన్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతోటి ఇందిరా గాంధీ మళ్ళీ చెప్పేది.
(1:31:09) కానీ విచిత్రం ఏందంటే ఎమర్జెన్సీ విత్డ్రా చేసేప్పుడు సంజయ్ గాంధీకి చెప్పి విత్డ్రా చేయలేదు అంటారు మరి చాలా వరకు అంటే పుత్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుంది దాంతో పాటు ఏంటంటే వాళ్ళందరూ ఇది కరెక్టే అని నమ్మారు మనం చేస్తున్నది కరెక్టే మనం ఏదన్నా గేమ్ ఆడుతున్నామ అంటే ప్రత్యర్థులతో గాని ప్రజలతో కాదు కదా సంక్షేమం పట్ల మనకు వ్యతిరేకత లేదు కదా ఈ భావనలో ఉన్నారు.
(1:31:30) కరెక్ట్ అంటే రీసెంట్ గా రెడిట్ లో గాని కొంతమంది సోషల్ మీడియాలో ఇంకో వాదన కూడా ఉంది సంజయ్ గాంధీ ఇంత స్ట్రాంగ్ పవర్ సెంటర్ అవుతున్నారు కాబట్టి ఆయనని కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇందిరా గాంధీయే తన యక్సిడెంట్ కి కారణం అని కూడా ఒక వాదన ఉంది. ఇవన్నీ బేస్లెస్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒకటి ఎవరు ఏమనుకున్నా సరే మ్ ఇప్పుడు పిల్లల్ని చంపుకుంటారా రాజరిక వ్యవస్థన అంటే మీరు ఆలోచించండి 1980 లో ఇందిరా సంజయ్ గాంధీ చనిపోయాడు.
(1:32:06) మ్ అప్పటికీ 63 ఏళ్ళు ఇందిరా గాంధీకి హమ్ ఆమెకి అప్పటికీ 63 ఏళ్ళ ఉండి ఇంకా పవర్ ఎమర్జెన్సీ టైం లోనే ఆమె అనుకుంది కుశ్వంత్ సింగ్ అంటాడు. జమ్మూ కాశ్మీర్ లో హిల్ ఏరియాలో ఒక ఏరియాలో ఒక ఎలుగు కొనుక్కొని అక్కడ ఉందామ అనుకున్నాను. అప్పటికి ఆమె అయిపోయింది. ఒక రకంగా డిసైడ్ అయింది. కానీ ఇక్కడ ఇంకొక సందర్భం చెప్పాలి అంటే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ గురించి మనం మాట్లాడుకున్నాం కానీ ఇందిరా గాంధీ మళ్ళీ 1977 తర్వాత ఎలా ఎస్టాబ్లిష్ అయింది అన్న సందర్భం లేదు.
(1:32:37) య అదొకటి మనం కనెక్ట్ చేస్త నెగ్లెక్ట్ చేస్తారు యూజువల్ గా హిస్టరీలో 77 లో ఇందిరా గాంధీ ఓడిపోయిన తర్వాత రైట్ షా కమిషన్ జయంతిలాల్ చోటాలాల్ షా ఆధ్వర్యంలో షా కమిషన్ వేశారు. ఇందిరా గాంధీ చేసినటువంటి కార్యకలాపాల మీద ఎనిమిది కమిషన్లు హ్ రిటైర్ అయిన జడ్జులతోటి రకరకాలైన ఇంటరాగేషన్లు రకరకాల ఆఫీసర్లని కొరక్షన్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి.
(1:33:03) ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు బీహార్ లో బాల్చి అనే ఒక ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు ఎనిమిది మందినో తొమ్మిది మందినో ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళని సీజనం చేశారు. ఊర్లో మ్ అప్పుడు దానికి స్పందిస్తూ ఇందిరా గాంధీ ఏమనుకుందంటే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. హమ్ ఢిల్లీ నుంచి పాట్నాకు ఫ్లైట్ లో వెళ్లి పాట్నా నుంచి ఆ ప్లేస్ ఎక్కడో రిమోట్ ఏరియా బాల్చి అక్కడికి వెళ్ళాలంటే ఆమె కార్లో ట్రావెల్ చేసి కారు పోన చోట మళ్ళీ జీబులో ఎక్కిపోయి ఆ జీబు కూడా పోన చోట ఏనుగు మీద వెళ్ళింది.
(1:33:37) ఏనుగు మీద ఏనుగు మీద వెళ్లి ఆ సంఘటన చూసి అక్కడ వాళ్ళని ఓదార్చింది. హ్ దాంట్లో న్యూయార్క్ టైమ్స్ ఒక న్యూస్ రాసింది ఆ ఇన్సిడెంట్ బాల్చి ఘటన బాల్చి ఘటన న్యూయార్క్ టైమ్స్ ఇందిరా గాంధీ మళ్ళీ ఒక లీడర్ ఓడిపోయిన భారత ప్రధానమంత్రి మళ్ళీ రీగైన్ చేయడం కోసం స్ట్రాంగ్ గా ప్రయత్నం చేస్తుందని నిజం కూడా అది ఆమెకు బాగా మైలేజ్ ఇచ్చింది.
(1:33:58) అంటే జనతా పార్టీ చేయలేనిది ఏదో ఇందిరా గాంధీ చేయగలుగుతది. మ్ ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతుంది అనే భావన ప్రజల్లో కలిగించే ప్రయత్నం. ఇది జరగగానే ఏం చేయాలి అసలు అని చెప్పేసి మ ఇందిరా గాంధీ మళ్ళీ పార్లమెంట్ కి వెళ్ళాలి ఎలాగైనా ఎక్కడి నుంచి వెళ్తుంది ఇప్పుడు మీరు అబ్సర్వ్ చేసినట్లయితే దక్షిణ భారత దేశంలో చాలా గొప్ప సపోర్ట్ ఉంది.
(1:34:20) రైట్ 1977 జనరల్ ఎలక్షన్ లో ఇందిరా గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 153 అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 సీట్లలో 41 యా ఇందిరా గాంధీ ఎందుకంటారు అంటే మొత్తం దేశం ఒక స్టేజ్లో ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆమెక ఆ ఆదరణ ఎందుకు ఉందంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పుడు కాంగ్రెస్ కి ఉంది ఎమర్జెన్సీ ప్రభావం మన మీద నెగిటివ్ గా లేదు కదా ఉమ్ మనమనే కాదు కర్ణాటకలో కూడా ఆల్మోస్ట్ 28 26 వచ్చినట్టు ఉన్నాయి.
(1:34:46) రైట్ ఇక్కడ ఒకే ఒక్క వ్యక్తి మళ్ళీ అప్పుడు కూడా సంజీవ రెడ్డి సంజల కాన్స్టెన్సీ అప్పుడు ఆయన కాంగ్రెస్ లో లేడు. ఉమ్ అట్లా అంటే ఈ సందర్భంలో ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇందిరా గాంధీ మరి ఎలా ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు కర్ణాటకలో చిక్మంగళూరు కాన్స్టిట్ెన్సీ నుంచి బై ఎలక్షన్ లో వెళ్ళింది. మ్ అక్కడ అలసు అని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రి మంచి స్ట్రాంగ్ లీడర్ ఇందిరా గాంధీకి ఒక అక్కడి నుంచి వెళ్ళాలనుకుంది.
(1:35:14) అప్పుడు వెళ్ళిద్ది. హమ్ వెళ్ళిన తర్వాత జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో చరణ్ సింగ్ హోమ్ మినిస్టర్ కూడా చేశాడు ఆయన ఇందిరా గాంధీని అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం జరిగింది. ఇందిరా గాంధీని ఇందిరా గాంధీ మీద అవినీతి లంచం తీసుకున్న ఆరోపణ ఉమ్ ఎమర్జెన్సీలో కూడా లేదు ఆరోపణ ఈ ఆరోపణ నిలబడదు నిలబడకపోతే కోర్టు కొట్టేసింది.
(1:35:34) ఉమ్ కొట్టేసరికి ఇందిరా గాంధీని జైలుకి పంపించారు కదా ప్రజల్లో సానుభూతి వచ్చింది దాని ఆ తర్వాత మళ్ళీ మొరార్జీ దేశ రిజైన్ చేయడం హమ్ చరణ్ సింగ్ చరణ్ సింగ్ మళ్ళీ అసలు పార్లమెంట్ ని అడ్రెస్ చేయకుండా ఆయన రిజైన్ చేయడం మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఈ బాల్జీ ఇన్సిడెంట్ ఇందిరా గాంధీకి హెల్ప్ అయింది. అట్లాగే చిక్మంగళూరు కాన్స్టిట్యూన్సీ నుంచి 1980 లో ఎలక్షన్ జరిగినప్పుడు ఇందిరా గాంధీ మన మెదక్ కాన్స్టెన్సీ నుంచి కంటెస్ట్ చేశారు.
(1:36:00) ఎందుకు మెదక ఎందుకు చూస్ చేసుకుంటారు దక్షిణాది రాష్ట్రం ఒకటి వాళ్ళకి బలంగా ఉంది దక్షిణాది రాష్ట్రాలు సపోర్ట్ చేసాయి కృతజ్ఞత అంటే అప్పుడు ఆమె రెండు కాన్స్టిట్యూన్సీస్ నుంచి కంటెస్ట్ చేసింది. బట్ ఇక్కడ కూడా ఇక్కడి నుంచే కంటిన్యూ అయింది కూడా ఇందిరా గాంధీ చనిపోయేనాటికి మెదక్ పార్లమెంట్ సభ్యురాలే సో ఇప్పుడు ఆ జనతా పార్టీ అంటున్నారు కదా సార్ అసలు ఈ జనతా పరివారం అంటే ఏంటి ఎందుకు ఎవాల్వ్ అయింది ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే 47 లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఐడియాలజీకి భిన్నమైనటువంటి భావజాలం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు.
(1:36:30) మ్ కమ్యూనిస్టులు ఉన్నారు రైట్ లేకపోతే కాంగ్రెస్ భావజాలం పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఉన్నారు. హమ్ నెహ్రూ పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఉన్నారు రైట్ కాకపోతే వీళ్ళందరికీ కూడా స్వాతంత్రోద్యమం పట్ల ఒకే కమిట్మెంట్ ఉంది. మ్ పటేల్ నెహ్రూ లాంటి వాళ్ళు పార్లమెంట్ హాల్ లో అంటే కాన్స్టెంట్ అసెంబ్లీ చర్చలు జరుగుతున్నప్పుడు వాళ్ళ చరిష్మని చూసి వాళ్ళే భయపడేవాళ్ళేమో ఏమైనా తప్పు చేస్తే మమ్మల్ని ఏమంటుందో సమాజం అని భయపడేవాళ్ళని అనే పెద్ద నైతికత శ్యామ ప్రసాద్ ముఖర్జీ లాంటివాడు ఉమ్ కాన్స్టెంట్ అసెంబ్లీ లో ఉన్నాడు.
(1:37:00) రైట్ జవహర్లాల్ నెహరు బావజాల పూర్తిగా విరుద్ధమైనటువంటి ఐడియా క్యాబినెట్ లో కూడా ఉండే కదా ఫస్ట్ క్యాబినెట్ లో ఉంటే తర్వాత రిజైన్ చేశారు వన్ ఇయర్ లో రిజైన్ చేసా వన్ ఇయర్ రిజైన్ చేశారు అంటే వాళ్ళకు సైద్ధాంతికంగా ఎలా ఉన్నాం వ్యక్తుల గొప్పతనం తెలుసు సోషలిస్ట్ ఇప్పుడు జనత అన్నామఅంటే జనతా పార్టీ అనేది ప్రాథమికంగా 1977 ఎమర్జెన్సీ అనంతరం ఏర్పడ్డ ఒక గ్రూప్ దీంట్లో భిన్నమైన పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి జనతా పరివార్ అది దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి కాంగ్రెస్ ఆర్ కి సంబంధించిన మొరార్జీ దేశ్ ఒక పార్టీ కాంగ్రెస్ ఆర్ మ్
(1:37:37) సోషలిస్ట్ పార్టీ ఈ సోషలిస్ట్ పార్టీ లీడర్లు ఎవరు అంటే జార్జ్ ఫెర్నాండస్ మధు దండావతి మ్ ఇదొక పార్టీ హ్మ్ ఇది కాకుండా ఈ రెండు కాకుండా జనసంఘ ఉమ్ జనసంఘలో అటల్ బిహారీ వాజ్పేయి ఉమ్ ఎల్కే అద్వాని ఉమ్ వీళ్ళు ప్రధానం ఉమ్ ఇంకా కాంగ్రెస్ నుంచి కూడా కొన్ని బ్రేక్ అవే గ్రూప్స్ వచ్చిండాయి కదా అవి తర్వాత వచ్చాయి దీనికి అనుబంధంగా వచ్చాయి నానాజీ దేశ్ముఖ ఒకాయన జనసంఘలో వీళ్ళ ముగ్గురు ఇవి కాకుండా లోక్దల్కి సంబంధించిన లోక్దల్ పార్టీకి చరణ సింగ్ ఈ నాలుగు పార్టీలు ప్రైమరీగా ఇది జనత తర్వాత దీనికి అనుబంధంగా వేరే వాళ్ళు జాయిన్ అయ్యారు.
(1:38:12) మ్ ఇది జరిగినాక 1977 ఎమర్జెన్సీ విత్డ్రా ఇన్ ద నెక్స్ట్ డే మొరార్జీ దేశా ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు కలుసుకున్నవి నాలుగు ఓకే అది ఫస్ట్ జనత మేమందరం కామన్ సింబల్ తో పోటీ చేస్తాం. పార్టీ ఓట్లు చీలనియము అని నిర్ణయించుకున్నారు. రైట్ ఇది జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి సపరేట్ అయినటువంటి బాబు జగజీవన్ రావ్ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీ పెట్టి ఓకే అది కూడా జనతాకు అనుబంధంగానే ఉంటుందని చెప్పేసి దాంట్లోనే కలిపాడు.
(1:38:42) రైట్ వీళ్ళందరూ కలిసి పోటీ చేశారు ఓటు చీలకుండా ఉండడం కోసం అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి లాంటిది అప్పుడు అది ఒక కూటమి అదే జనతా పరివార్ నాలుగు మేజర్ పార్టీలు ప్లస్ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ జగజీవన్ రావు రైట్ ఇవి కాకుండా ఇంకా అనుబంధంగా వచ్చిన వాళ్ళు ఎవరుఉంటే వాళ్ళు చిన్న చితక తీసుకున్నారు అది వేరు అయితే ఈ అన్ని పార్టీలు కూడా ఐడియలాజికల్ గా డిఫరెంట్ పార్టీలు కానీ వాళ్ళకు ఉన్న కామన్ ఎజెండా ఇందిరా గాంధీని ఓడించడం అట్లా జనతా పార్టీ వచ్చింది.
(1:39:09) మరి ఇంత హోప్ తోని ఇంత ఉద్యమం తర్వాత వచ్చిన గవర్నమెంట్ వితిన్ టూ ఇయర్స్ ఎందుకు ఉప్పకూలింది అంటే బ్రీఫ్ గా చెప్పగలుగుతారా ప్రాథమిక రీసన్స్ ఏమున్నాయి ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే ఏంటంటే ఎవరికి వాళ్ళు గొప్ప నాయకులే ఉమ్ ఎవరి స్థాయి వాళ్ళదే అసలు జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది పెద్ద మెజారిటీ కూడా 293 294 సీట్లు అనేది మరీ అద్భుతమైన మెజారిటీ కాదు.
(1:39:34) ఉమ్ అంతకుముందు ఎలక్షన్లో 353 ఇందిరా గాంధీకి వచ్చింది. 77 లో 153 అంటే అంతకు ముందు ఎలక్షన్ తో కంపేర్ చేస్తే 200 సీట్లు తక్కువ ఉమ్ కదా వీళ్ళకి 300 కూడా మొత్తం కలిస్తే కూడా 300 రాలేదు. అప్పటికి మ్ ఇన్ని పార్టీలు కలిస్తే అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇందిరా గాంధీకి ఉన్న సపోర్ట్ ఒకటి ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు సస్టైన్ అవ్వలేదు ఆ పార్టీ అంటే ఇక్కడ ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి.
(1:40:01) ఎవరు ప్రధానమంత్రి అనే ప్రశ్న వస్తే మరి మునార్జీ దేశాయి తక్కువ లేకపోతే ఫెర్నాండస్ తక్కువ ఎవరికి ఎవరో తీసుకుపోని వ్యక్తులు రైట్ కాబట్టి చాలా కష్టంగా బాలెన్స్ చేసి మ్ అప్పుడు అనుకున్నారు ప్రజలందరూ కూడా ఏంటంటే సరే ఏదో చేస్తారు మొత్తానికి విజయ బాలకృష్ణ గైడ్ చేస్తాడేమో ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తే ప్రధానమంత్రి అవుతాడని అనుకున్నారు. రైట్ కానీ చాలా జాగ్రత్తగా పోర్ట్ఫోలియోలు తీసుకున్నారు.
(1:40:28) మొరార్జీ దేశాయి ప్రైమ్ మినిస్టర్ మ్ ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ్ ఆయనేమో గైడ్ చేస్తున్నాడు వీళ్ళకి చరణ్ సింగ్ ఏమో హోమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా మ్ అసలు హోమ్ మినిస్టర్ గా మాత్రమే ప్రమాణ స్వీకారం చేయమంటే కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గానే ప్రమాణ స్వీకారం చేశాడు రూల్స్ వ్యతిరేకంగా ఒక రకంగా అసలు ఉండదు కదా ఉండదు కదా టెక్నికల్ గా ఉండదు కదా టెక్నికల్ గా అలా చేయలేరు కదా చేయలేరు.
(1:40:55) హ్ మధు దండావతి రైల్వే మినిస్టర్ మ్ అటల్ బిహారీ వాజ్పేయి ఫారిన్ అఫైర్స్ మ్ ఒక్కొక్కళ్ళది ఒక ఎర కాకపోతే ప్రధానమంత్రి అభ్యర్థులే అందరూ అవ్వడం ఒక సమస్య ఎవరికి ఎవరు తీసుకపోవడం తీసుకపోకపోవడం ఒక సమస్య మొరాజీ దేశాయికి ఉన్నటువంటి వ్యక్తిత్వం కూడా ఆయన కొంచెం మొండివాడు రూడ్ గా బిహేవ్ చేస్తాడని అంటారు మనకు వ్యక్తిగతంగా ఏం తెలియదు కదా అదిఒక ధోరణి కావచ్చు ఇవన్నీ జరిగాయి కాకపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళ ప్రయత్నం చేశారు డెవో స్ట్రెంతన్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు.
(1:41:28) వీళ్ళ మధ్యలో ఉన్న అంతర్గత ఇబ్బందులే తప్ప పాలనా పరంగా వాళ్ళ సామర్థ్యాన్ని ఏమి తక్కువ చేయడానికి లేదు. రైట్ ఇప్పుడు మధు దండవతే రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పటికి సెకండ్ క్లాస్ ఏస అనేటువంటిది చెక్కలు దాంట్లో ఉండేవి వాళ్ళక కూడా ఒక కుషన్ ఇవ్వాలి. రైట్ కన్వీనియన్స్ ఇవ్వాలి అనే దాంతో ఆయన పాపులర్ అయ్యాడు. హమ్ ఇక అటల్ బిహారీ వాజ్పేయి హమ్ ఫారిన్ అఫైర్స్ రైట్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ గా అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్ ని సందర్శించాడు.
(1:41:57) హమ్ అప్పుడు పాకిస్తాన్ కి వెళ్ళినప్పుడు జనాలు ముగ్దులైపోయారట ఆయన స్పీచ్ కి జియావుల్ హుక్ ఉన్నాడు నియంత మ్ అంటే అంతకుముందే అనేక మందిని పక్కన పెట్టేసి షేక్ ముజిబుర్ రహమాన్ చనిపోవడానికి కారణమైన వ్యక్తి జియావుల్ హుక్ మ్ జనసంఘ నేపథ్యం నుంచి వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ముస్లింలు అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకతో ఉంటాడని జియావుల్ హుక్ అభిప్రాయం.
(1:42:20) హ్ ఆయన మాట్లాడినక ఆయన స్పీచ్ కి ఆయన అరే ఏంటి డెమోక్రసీలో ఇంత సెక్యులరిజం ఇంత ఐడియాలజీ అని అనుకున్నాడట ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత వీళ్ళ కాలంలోనే అమెరికన్ ప్రెసిడెంట్ ని ఇన్వైట్ చేశారు ఇండియాకి వాజ్పేయి గారు ఆ వాజ్పేయ్ మొరార్జీ దేశ గవర్నమెంట్ కి వస్తది కదా పేరు అప్పుడు అంటే ఈయన వేరే దేశాల్లో కూడా పర్యటించాడు అమెరికన్ ప్రెసిడెంట్ అప్పటికి నిక్సన్ పీరియడ్ అయిపోయింది జిమీ కార్టర్ అమెరికాలో హ్ జిమి కార్టర్ ఇండియాకి వచ్చిన ప్పుడు ఇండియన్ పార్లమెంట్ను ఇండియన్ డెమోక్రసీని ఉద్దేశించి అద్భుతమైన ప్రసంగం చేశాడు అది రికార్డు లో ఉంటుంది మనకి జిమికార్డర్
(1:42:56) ఏమన్నాడంటే ఈ దేశంలో చాలా గొప్ప సంక్షోభం నుంచి ఈ దేశం బయటపడింది. అక్కడ అమెరికాలో నిక్సన్ ఉన్నప్పుడు వాటర్ గేట్ స్కాండిల్ అవును అది జరిగింది. అది అయిపోయి అక్కడ నిక్సన్ ఓడిపోయి జిమికాటర్ వచ్చాడు అమెరికాలో మేము ఎలా వాటర్ గేట్ స్కాండిల్ నుంచి బయటపడ్డాము ఇండియా కూడా అట్లా బయటపడింది ఒక సంక్షోభం నుంచి అని చెప్తూ ఒక అడుగు ముందుక వేసి ఇంకా రైట్ భారతదేశంలో మహాత్మా గాంధీ వారసత్వం హ్మ్ మా మార్టిన్ లూతరకి ఇంకా చాలా ఇచ్చింది.
(1:43:25) ఉమ్ కాబట్టి మనం కలిసి చాలా గొప్పగా పని చేద్దాం. భారతదేశం మాకు చాలా మిత్రదేశంగానే భావిస్తాం. అంటే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు ఆదరణానికి ఏమి లేదు ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు అద్భుతంగా చేశారు కాకపోతే ఏంటంటే వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చాయి. డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా చరణ్ సింగ్ కి మొరార్జీ దేశకి డిఫరెన్స్ వచ్చినప్పుడు కచ్చితంగా మొరార్జీ దేశకి బలం లేదు కాబట్టి రిజైన్ చేయాలి.
(1:43:49) మొరార్జి రిజైన్ చేసిన తర్వాత ఊహించని విధంగా ఇందిరా గాంధీ కూడా చరణ్ సింగ్ ని సపోర్ట్ చేస్తే అంటే ఇందిరా గాంధీని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేసిన వ్యక్తి చరణ్ సింగ్ అలాంటి చరణ్ సింగ్ ఇందిరా గాంధీ సపోర్ట్ తోటి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇందిరా గాంధీ మీద కేసులు ఎలాగో ఎత్తేయడానికి వాళ్ళు సిద్ధంగా లేకపోవడం తోటి మ్ చరణ్ సింగ్ మ్ ఆమె ఆ విషయం చెప్పింది ఎమమెడే విత్డ్రా చేసేసి విత్్రా చేయడం తోటి మెజారిటీ ఎప్పుడైతే సపోర్ట్ విత్ డ్రా చేసిందో చరణ్ సింగ్ కూడా రిజైన్ చేశాడు.
(1:44:18) ఆప్షన్ లేదు కాబట్టి ఎలక్షన్ ఎలాస్ వచ్చింది. అప్పుడు మళ్ళీ 1980 లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇండియాను విజిట్ చేసినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఐసన్ హోపర్ 59 లో ఆ 59 తర్వాత మళ్ళీ జనతా గవర్నమెంట్ వచ్చే వరకు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియాని విజిట్ చేసిందే లేదు.
(1:44:36) హ మళ్ళీ వచ్చింది జిమ్మీ కార్టర్ రైట్ రైట్ అదే అంటే ఫారిన్ పాలసీలో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నట్టే కదా అట్లా ట్రూ సార్ కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు కొంత ఇబ్బందికి పట్టిగా కొంతమందికి కొన్ని దేశాల పట్ల అటల్ బిహారీ వాజ్పేయి పట్ల కూడా వ్యతిరేకత వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది వేరు ఇప్పుడు వాజ్పేయి గారికి విషయానికి వస్తే తను నెహ్రూ గారు ఉన్నప్పుడు కూడా పార్లమెంటేరియనే దెన్ ఆ తర్వాత ఇందిరా గాంధీ గారి పీరియడ్ కూడా చూశారు దెన్ ఎమర్జెన్సీలో కూడా అరెస్ట్ అయ్యారు అంటే వాజ్పేయి గారికి ఇందిరా గాంధీ గారికి ఎలా ఉండేది సర్ లైక్
(1:45:06) వాట్ వాస్ ద అసోసియేషన్ అసోసియేషన్ అంటే ఇక్కడ ఒక రకంగా వాళ్ళు కాంటెంపరరీ పీపుల్ మ్ జవహర్లాల్ నెహ్రూకి ఇష్టమైనటువంటి వ్యక్తి నెహ్రూ గారికి వాజ్పేయి గారు అంటే ఎందుకు స్టేట్స్మెన్ కాబట్టి కాబట్టి మ్ ఎందుకంటే అసలు స్టేట్స్మెన్ అంటే ఏంటి? ఇక్కడ రాజకీయం కన్నా రాజనీతికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు స్టేట్స్మెన్ రాజకీయం కంటే రాజనీతి రాజనీతికి రెండిట్లో వ్యత్యాసం ఏంటి రాజకీయం అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఒక లక్ష్యాన్ని చేరాలి.
(1:45:38) ఏ దారినా వెళ్ళినా పర్వాలేదు నేను అనుకున్నది సాధించాలి అనుకోవడం రాజకీయం అవుతది. మనం వెళ్లే దారి కూడా బాగుండాలి ఎవరికీ ఇబ్బంది కలగకూడదు ఒక విలువలు ఉండడం అనేది రాజనీతి అవుతది. మీన్స్ అండ్ ఎండ్స్ రెండు వాల్యూ ఓరియంటెడ్ గానే ఉండాలి. అయితే అటల్ బిహారీ వాజ్పేయి ఫస్ట్ ఎలక్షన్ లో ఓడిపోయాడు లేడు రెండో బై ఎలక్షన్ తర్వాత రెండోసారి వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఒక సందర్భంలో ఇండియాకి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఎప్పుడైనా ఒకసారి వస్తుందని చెప్పేసి 1956 57 పీరియడ్ లోనే జవహర్లాల్ ఎవరు అంచన వేసాడు. భారతదేశానికి భావి ప్రధానమంత్రి
(1:46:15) కాబోయే వ్యక్తి మా యువకుడైన ఎంపి అని పరిచయం చేశాడు ఆయన ఫారనర్స్ కి పరిచయం చేసేటప్పుడు అంటే ఎందుకు ఈ అంచనాకి ఏ కారణాలు నిండ వచ్చాయి వ్యక్తిత్వంలో ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు మనం ఒక టేకు మొక్కను చూస్తాం అనుకోండి అది ఇంత రెండు అడుగులు ఉందంటే మనం మనం ఏమనుకుంటాం దాని గురించి తెలివనవాడు ఇది పెరగడానికి 10 ఏళ్ళు పడతాది అనుకుంటాడు.
(1:46:39) ఉమ్ టేకి పెంచే వాడికి తెలుసు అది గింజ లోపల కొన్ని రోజులు ఉండి కొంచెమే బయటికి వస్తది పుట్టాక చాలా పెగ అయతది. మ్ అంటే మనుషులు తమని తమ పోల్చుకుంటారు కదా నాకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను మ్ అలాంటి వాడినే నేను చూస్తే వీడు నాలాంటిోడు అవుతాడని నేను అనుకోవడంలో తప్పు లేదు కదా అలాంటి అంచన ఉంటుంది కదా అలా ఊహించి ఉంటాడు ఎవరు అని నేను అనుకుంటున్నాను.
(1:47:03) వాజ్పేయి గారి నేపథ్యం ఏంటి సార్ బ్రీఫ్ గా అంటే మామూలుగా అటల్ బిహారీ వాజ్పేయి సైద్ధాంతికంగా జనసంఘ భావజాలం కలిగిన వ్యక్తి హమ్ మామూలు కుటుంబం అక్కడి నుంచి వచ్చాడు కాకపోతే అందరూ ఆలోచించినట్టుగా ఆయన సీరియస్ పర్సనాలిటీ కాదు హ్ జోవియల్ నేచర్ ఉన్న వ్యక్తి హ్ దాంతో పాటుగా రాజకీయాలతో మొదటి నుంచి అసోసియేషన్ ఉంది అంటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో కావచ్చు వీటన్నిటితోటి దగ్గర సంబంధాలు ఉండి చాలా అంటే కమిట్మెంట్ ఉంది పొలిటీషియన్ గా కమిట్మెంట్ ఉంది అలా మెల్లగా వచ్చాడు తర్వాత ఏంటంటే స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర అంటే ఐడియాలజీ పరంగా డిఫర్ చేశాడు అంటే ఏదో ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ వార్లు
(1:47:46) అట్లాంటివి చేయలేదు కానీ సైద్ధాంతికంగా ఈ పార్టీ ఈ దేశం అఖండ భారత దేశంగానే ఉండాలి అని చాలా రోజుల పాటు నమ్మాడు ఆయన కూడా శ్యామ ప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళ భావజాలంతో ఇందాక మీరు నెహ్రూ గారి గురించి ఇందిరా గాంధీ గారి గురించి అసోసియేషన్ చెప్తున్నారు కదా చెప్పండి జవహర్లాల్ నెహ్రూతో ఉన్న అసోసియేషన్ ఏంటి? అసలు అటల్ బిహారీ వాజ్పేయికి ఎవరితో అయినా సైద్ధాంతిక వ్యతిరేకతే తప్ప వ్యక్తుల పట్ల వ్యతిరేకత ఏరోజు లేదు.
(1:48:08) మ్ అయితే ఇందిరా గాంధీ కూడా తన ఏదనా చర్య చేపడ్డప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి బలంగా సమర్ధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే 1971 ఇండియా పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ ఇష్యూ జరిగినప్పుడు ఇందిరా గాంధీని అపర కాళీమాతగా అభివర్ణించింది అటల్ బిహారీ వాజ్పేయే ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అంటే అక్కడ ఆ డిసిషన్ తీసుకుంది కాబట్టి అంటే వాళ్ళు విషయం పరంగానే చూసేవాళ్ళు తప్ప సైద్ధాంతికంగా చూసేవాళ్ళు తప్ప వ్యక్తుల పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదు అట్లాంటి సందర్భమే లేదు ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి అనే వ్యక్తిని నా ఉద్దేశంలో స్టేట్స్మెన్ ఎందుకంటే
(1:48:42) ప్రతిదానికి కట్టుబడి ఉన్నాడు రైట్ ఇప్పుడు మనకి మనం జాగ్రత్తగా అబ్సర్వ్ చేస్తే 96 ఆ పీరియడ్ లో పివి నరసింహారావు టెన్యూర్ అయిపోగానే వచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజులు అయినప్పటికి మ్ అప్పుడు ఆయన ఎవరిని అడగలేదు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడగకుండా ఒక ప్రసంగం చేసాడు మనకి ఇప్పటికీ బహుశా సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది.
(1:49:04) నైతికత అంటే ఏంటి విలువలు అంటే ఏంటి ఇవన్నీ చెబుతూ ఆ పార్టీ తను పదవి వదులుకున్నాడు. తర్వాత రెండేళ్లకి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా ఆయన ఫారిన్ పాలసీ అదంతా డిఫరెంట్ కానీ నైతికత కోసం ప్రధానమంత్రి పదవిని వదులుకొని ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ప్రపంచ రాజకీయాల్లో అలాంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అట్లా మనం ఇప్పటి వరకు ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేసాం కదా సార్ ఇంకొక కాంట్రవర్షియల్ డెసిషన్ ఏంటంటే ఆపరేషన్ బ్లూ స్టార్ అండ్ ఈరోజుకి కూడా మనం చూస్తున్న అంశము కలిస్తాని మూమెంట్ కలిస్తాని ఇష్యూ ఈరోజుకి కూడా బర్నింగ్
(1:49:39) టాపిక్ గా ఉంది. సో చాలామంది విమర్శించేది ఏంటంటే ఇవన్నిటికీ కారణం కూడా ఇందిరా గాంధీ గారని ఏంటంటే అప్పుడున్న రాజకీయ సమీకరణంలో అకాలీదలని కౌంటర్ చేయడానికి జర్నల్ సింగ్ బెంద్రాన్ వాలే అనే మతోని ప్రోత్సహించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా ప్రోత్సహించడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్ లో అది వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల దృష్టిా వాళ్ళు ఒక పార్టీని పక్కన పెట్టాలి అంటే దానికి ఒక ఆల్టర్నేట్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయాలి.
(1:50:11) ఓకే ఆ ప్రాసెస్ లో ఈ భావజాలం కలిగినటువంటి జర్నైల్ సింగ్ బింద్రన్ వాలేని ఇందిరా గాంధీ ఎంకరేజ్ చేసింది. ఒక పాయింట్ ఆఫ్ టైం లో జైల్ సింగ్ లాంటి వాళ్ళు మ్ మధ్యవర్తులుగా ఉన్నారు చాలా విషయాలు మాట్లాడారు. హ్ కానీ ఏ మాటకి ఆ మాట ఏంటంటే ఆయనకంటూ ఒక త్వంత థాట్ ప్రాసెస్ ఉంది. బింజరన్ వాలేకి రైట్ ఒక రకంగా సిక్కుమతం పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఉంది.
(1:50:34) మహారాజా రంజిత్ సింగ్ ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నటువంటి భావం వాళ్ళది. ఓకే ఆ భావజాలంతోనే వాళ్ళు ముందుకు వెళ్ళారు. వాళ్ళ ఆ పదం వాడకపోయినా తర్వాత కలిస్తాన్ మూమెంట్ వెనుకాల కూడా ఇవన్నీ కార్యకలాపాలు ఉన్నాయి. కాల్సా అంటే అదే కదా అంతే కదా అట్లా మ్ అందుకే ఒక తత్ని ఏర్పాటు చేసి దాంట్లో నాయకుడిగా ఉండి జనాలకు పాటలు చెప్పేవాడు ఒక పాయింట్ టైం ఒక పాయింట్ ఆఫ్ టైం లో అంటే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న విషయం ఏంటంటే సిక్కు కమ్యూనిటీలో నిరంకారి గ్రూప్ ఒకటి ఉంటది.
(1:51:02) వాళ్ళు సాంప్రదాయాల్ని అంతగా ఫాలో అవ్వరు. రై మతాన్ని ఫాలో అవుతారు మిగతావి ఫాలో అవుతారు. అతే సాంప్రదాయాన్ని ఫాలో అవ్వని వాళ్ళు తప్పు వ్యక్తులు అనే భావన కలిగి ఉన్నటువంటి వ్యక్తి బింద్రన్ వాల్య ఓకే ఈ భావనతోటే జగత్నారాయణ లాంటి వాళ్ళని అంటే ఆఫ్ ద రికార్డు గా మనం మాట్లాడి చంపించారు అంటాడు కార్తీక్ కారణం అయ్యారు అంటారు.
(1:51:20) దాని మీద ఇంటరాగేషన్ జరిగింది ప్రూఫ్ అవ్వలేదు అది వేరే విషయం అంటే చాలా మంది అలాంటి వ్యక్తులు ఈవెన్ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లను కూడా గురుద్వారాల దగ్గర చంపిన సందర్భాలు ఉన్నాయి. ఓకే ఇవన్నీ జరిగిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఈయన మిగతా వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేశాడంటే మ్ తమిళనాడు వాళ్ళు మ్ ఎవరైతే శ్రీలంకలో తమిళులుగా ఉన్నారు కదా రైట్ ద్వితీయ శ్రేణి పౌరులుగా సెకండ్ సిటిజెన్స్ గా అలాగే ఇండియాలో సిక్కు కమ్యూనిటీ వాళ్ళు అట్లా సెకండ్ సిటిజన్స్ అనే భావన కలిగించాడు.
(1:51:49) ఓకే ఈ భావన కలిగించడంతో పాటు ఈయన ఫాలోవర్స్ చాలామంది ఈయన ఏం చెప్తే చేసేటువంటి ఏం చెప్తే అది చేసేంత గొప్ప కమిట్మెంట్ ఉన్న ఫాలోవర్స్ ఉన్నారు ఈయనకి తయారు చేసుకున్నారు ఒక కల్ట లాగా అయిపోయింది. ఒక కల్ట్ ఉంది ఈవెన్ వాళ్ళు సోల్జర్స్ లాగా తుపాకులు పట్టుకొని ఆయన వెనక నడిచేవాళ్ళట. హహ్ అలాంటి కల్టును తయారు చేసుకున్నాడు. అలా తయారు చేసుకుని ఎంతవరకు వెళ్ళింది అంటే మిగతా వాళ్ళని చంపేయండి అని చెప్పే వరకి వెళ్ళింది.
(1:52:15) ఒక పాయింట్ ఆఫ్ టైంలో పంజాబ్లో ఒక బస్సులో జనాలు ట్రావెల్ చేస్తుంటే బస్సు ఆపి సిక్కు మతం కాని వాళ్ళందరినీ నిలబెట్టి కాల్చి పారేశారు. ఇది హై స్టేజ్ కి వెళ్ళినటువంటి ఫండమెంటలిజం మతతత్వం దీన్ని కంట్రోల్ చేయాలి కదా రైట్ దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఇందిరా గాంధీ మెల్లగా ఒక నిర్ణయం తీసుకొని అది ఆపరేషన్ బ్లూ స్టార్ చాలా ముందు రోజుల నుంచే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చింది.
(1:52:40) రక్తపాతం జరగకూడదు శాంతిని ఎంకరేజ్ చేయాలి ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇవన్నీ జరిగినప్పుడే స్వర్ణ దేవాలయంలో 1971 బాంగ్లాదేశ్ వారిలో బాంగ్లాదేశ్ సైనికులకు కూడా సహాయం చేసినటువంటి ఒక జనరల్ బిందన్ వాళ్ళ సపోర్టర్ గా మారిపోయాడు. అక్కడ మ్ ఆ అతను అలా మారిపోయిన తర్వాత మ్ అంటే ఆయన మిలిటరీ జనరల్ అంటే ఆయన గొప్ప వ్యక్తి ఉంటాడు అన్ని తెలిసి ఉంటాయి ఆపరేషన్స్ తెలిసి ఉంటాయి కానీ వాళ్ళు కూడా ఒక సిద్ధాంతం ఉన్న వ్యక్తులే రైట్ ఏమన్నారంటే ఆయన కూడా అలా మారిపోయి కూడా మ్ ఇందిరా గాంధీ సైన్యాన్ని వాడాలని చూస్తుంది.
(1:53:15) ఓకే తాను సృష్టించినటువంటి ప్రభుత్వం సృష్టించిన సమస్యకు సైన్యం వాడితే ఈ దేశంలో సైన్యం అంతమైపోతుంది. మ్ అనే భావన వ్యక్తం చేశాడు. మనం మిగతా అంశాలకి వెళ్ళే ముందు ఒకసారి కలిస్తాన్ కలిస్తాని మూమెంట్ గురించి చాలా మందికి అవేర్నెస్ లేదు. హమ్ క్లుప్తంగా అసలు వాళ్ళ ఎండుగోల్ ఏంటి ఆ కలిస్తాని మూమెంట్ దేని ప్రాతిపాదికన ఎస్టాబ్లిష్ అయిందో ఒకసారి చెప్పండి.
(1:53:37) ఇప్పుడు సిక్కులు మిగతా వాళ్ళతో పోలిస్తే భిన్నమైన వాళ్ళు. ఓకే ఒకటి మ్ మహారాజా రంజిత్ సింగ్ భావజాలానికి అనుగుణంగా వాళ్ళు ఒక పంజాబీ సుభా కావాలి. సపరేట్ గా పంజాబీ సుభా య ఇది కావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి వీళ్ళైతే దేశంగా విడిపోవాలి. మ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో దేశంగా విడిపోయే ఛాన్స్ లేదు. యా అయితే వాళ్ళు అవన్నీ కేర్ చేయరు వాళ్ళ ఐడియాలజీ వాళ్ళదే దీనికోసం ఏంటంటే విదేశాల్లో ఉన్నటువంటి సిక్కు మతస్తులు ఫండింగ్ చేయడం అక్కడి నుంచి నాయకత్వం వహించడం జరిగింది దీని వెనకాల ఇప్పటికి కూడా కెనడా నుంచి కూడా చాలా ఫండింగ్ జరుగుతుంటది లీడర్స్ కూడా అక్కడి
(1:54:10) నుంచే వస్తుంటాయి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో కలిస్తాన్ కోసం వాళ్ళు ఏం చేశారు సెపరేట్ గా ఒక నేషనల్ ఫ్లాగ్ సెపరేట్ కరెన్సీ కూడా ప్రింట్ చేసుకున్నారు. సెపరేట్ కరెన్సీ కూడా ఆ ప్రింట్ చేశారు అవి అమల్లోకి రావు కానీ ఇప్పుడు 2014 కన్నా ముందు మీరు అబ్సర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అనే బోర్డులు కూడా పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రైట్ అంటే అలాంటిది అది కూడా ఆ ఎక్స్ట్రీమ్ స్టేజ్ కి వెళ్ళిపోయి మేము మిగతా వాళ్ళకన్నా భిన్నము అనే భావన వచ్చింది అంటే మతపరంగా మతపరంగా ఇంకొకటి ఏంటంటే హిందూ అంతకుముందు వరకు ఇండియాలో ఉన్నదంతా హిందూ ముస్లిం రైట్స్
(1:54:43) ఏమన్నా ఉండొచ్చు. కానీ సిక్కు మతానికి హిందూ మతానికి మధ్య సంఘర్షణలు అనేవి పంజాబ్ లోనే పెద్ద యతన స్టార్ట్ అయ్యాయి. దాంట్లో తన మతాన్ని తను ప్రేమించడం ఒకది అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆ తన మతమే గొప్పది వేరే మతాలని ద్వేషించారు కూడా ద్వేషించడంతో పాటు ఈ బింద్రన్ ఇక్కడ మనకి బింద్రన్ వాళ్ళు ఏం చేసాడంటే ఒక్క వీలైనంత వరకు కూడా ఒక సిక్కు ఎంతమంది వీలైతే అంత మంది హిందువులని చంపేయమన్నాడు.
(1:55:08) ఓకే అంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు. అలాంటి స్లోగన్స్ కూడా ఆ డైరెక్ట్ గా ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది ఒక రకమైనటువంటి అభద్రత భావం పెరిగిపోతుంది. రైట్ దాన్ని కంట్రోల్ చేయక తప్పని పరిస్థితి అప్పుడు ఇందిరా గాంధీ ఏం చేయాలని ఆలోచన చేసి మేజర్ జనరల్ బ్రార్ అనుకుంటాను బ్రార్ ఆయన పిలిచింది ఆయన ఎవరు అంటే ఇక్కడ బింద్రన్ సింగ్ ఎవర బింద్రన్ వాల ఎవరైతే బింద్రణ వాళ్ళని సపోర్ట్ చేస్తున్న సోల్జర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు ఒకప్పుడు 1970 ఆయన బలాలు బలహీనతలు తెలుసు అప్పుడు 1971 లో వాళ్ళ గొప్ప దేశభక్తులుగా ఉన్నవాళ్ళు
(1:55:43) ఇద్దరు కూడా మ్ ఈరోజు ఒక వ్యక్తిఏమో ఇందిరా గాంధీ తరఫున పోరాడ వచ్చింది భారత ప్రభుత్వం తరఫున ఇంకొక వ్యక్తిఏమో బిందడి వారి తరఫున పోరాడాల్సి వచ్చింది. మ్ అప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. దానికన్నా ముందు వీళ్ళు ఊహించలేదు అంత పెద్ద యుద్ధన విద్వంసం జరుగుతదని అంతమంది ఉన్నారని మ్ అసలు స్వర్ణ దేవాలయంలో అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయని వాళ్ళకి తెలియదు.
(1:56:03) స్వర్ణ దేవాలయంలో యుద్ధ ట్యాంకర్లు కూడా ఉన్నాయట. వాళ్ళు అంటారు అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇది టాంకర్లు వాడింది. వందల మంది చనిపోయినారు అంటే గవర్నమెంట్ లెక్కలో వీళ్ళు 100 లోపు వాళ్ళు 500 మంది దాకా అంటారు బట్ మోర్ దెన్ దట్ చనిపోయినారు. మ్ అంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫండమెంటలిజం అయినా మతతత్వం అయినా సరే వాళ్ళ సిద్ధాంతం కోసం వాళ్ళు చచ్చిపోయే వరకు పోరాడారు.
(1:56:28) హమ్ బింద్రణ వాలే కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు హ్ కాతే ఇక్కడ ఎప్పుడైతే ఇందిరా గాంధీ తన ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎంకరేజ్ చేసింది అని చెప్పారో అంటే అది పొలిటికల్ మిస్ కాలిక్యులేషన్ అయింది అంటారు మిస్ కాలిక్యులేషన్ అవ్వలేదు ఈ పర్సనాలిటీలో ఇంత తీవ్రమైనటువంటి మతోనాదం ఉందని తెలియదు. వాళ్ళు పాలిటిక్స్ పరంగానే చూశారు కానీ అంతకుముందు ఆయన ఒక మత రకమైన మత సంబంధ పాఠశాలలో టీచర్ ఆ భావజాలం ఉండింది ఆల్రెడీ ఫ్యామిలీ అంతా వదిలేసాడు బిందన్ వాలే సాక్రిఫైజేషన్ లో ఉన్నాడు.
(1:57:00) సో ఇంత ఇంకొకటి ఏంటంటే ఇంకొక మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం బహిరంగంగా చెప్పడానికి కొంత ఇబ్బంది ఉన్నా మ్ బింద్రన్ వాలే నేపథ్యం వేరు. మ్ బింద్రన్ వాలే ఇందిరా గాంధీని పండిత్యాయిని అనేవాడు. ఇందిరాగాంధీ కలవాలనుకుంటే కలుస్తావా అంటే ఆమె నన్ను కలుస్తాను అంటే రావచ్చు అనేవాడు పండిత్యాయనే అంటే ఏంటి మ్ నెహర కుటుంబంలో పుట్టిందని అనేదాన్ని ఒకటే అంటే ఇప్పుడు ఇది ఒకటి ఏంటంటే చదువుకొని శారీరక శ్రమ లేకుండా మేదోశ్రమతో బతికే వాళ్ళు పండితులు మ్ ఈమె పండిత్యాయిని లీజరస్ లైఫ్ ఎంజాయ్ చేస్తది లేబరస్ లైఫ్ కాదు మేము లేబరస్ లైఫ్ లో ఉన్నాం. ఈ థాట్
(1:57:43) ప్రాసెస్ ఉంది ఆయనకి ఓకే అందుకే అలా వ్యంగ్్యంగా పిలిచేవాడు అంటే దీంతో పాటు ఏంటి ఫలితాలు పొందుతున్న వర్గానికి ఇందిరా గాంధీ ప్రతినిధిగా మ్ ఫలితాలు పొందని వర్గానికి ప్రతినిధిగా తను తాను భావించుకున్నాడు ఒక ఆస్పెక్ట్ ఇది అందుకే అట్లా కుదరలేదు ఈక్వేషన్స్ మ్ రాజకీయ ప్రయోజనాల దృష్ట మేమేమైనా చేస్తాము మన కులం ఏదైనా మన మతం ఏదైనా వర్గం ఏదైనా సరే మన ప్రయోజనం సంతృప్తి పడితే మన కులం వాడినైనా తిడతాము తప్పు లేకుండా అనేటువంటి సిద్ధాంతాలు ఉన్న కాలం కాదు అది మ్ కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్న ఎపిసోడ్ లో ప్రతివాడికి ఒక ఐడియాలజీ ఉంది. మంచి
(1:58:18) వచ్చాడు అది దానికి వాళ్ళు స్టిక్ ఆన్ అయి కూడా ఉన్నారు కూడా ఉన్నారు. చచ్చిపోతానని తెలియదా ఉ్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ చేస్తే చనిపోతానని తెలియదా తెలుసు కదా తెలిసి కూడా ఎందుకు అంటే సిద్ధాంతం గొప్పది. జనరల్ బ్లార్ చెప్తాడు ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత లోపలికి వెళ్లి చూస్తే ఉమ్ బిందన్ వాలే పక్కన మా మేజర్ ఉన్నాడు.
(1:58:38) ఇద్దరి చేతుల్లోనూ తుపాకులు అలాగే ఉన్నాయి. లాస్ట్ బుల్లెట్ వరకు ఫైర్ చేశారు చచ్చిపోయారు. కదా ఇప్పుడు ఆయన కూడా ఏమన్నాడు గవర్నమెంట్ చేసిన తప్పులకి సైన్యాన్ని వాడడం తప్పు అన్నాడే తప్ప వ్యక్తులని ఎప్పుడు విమర్శించలేదు. ఉమ్ అది కాబట్టి అదిఒక సంఘటన మ్ అట్లా అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక టాక్టికల్ క్వశ్చన్ ఏంటంటే మిలిటరీ యూస్ ఏదైతే చేశారో దాని తప్ప ఇంకో మార్గం లేకుండానా తనప్పుడు 90% లేదనే చెప్పొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ స్వర్ణ దేవాలయంలో ఉన్న కిటికీలు అన్నీ మూసేసి అన్ని వరండాల్లోన వీళ్ళకేమో లోపల ఉన్న వాళ్ళకి స్వర్ణ దేవాలయం ఆర్కిటెక్చర్ అంతా
(1:59:16) తెలుసు. ఇప్పటిలాగా జిపిఎస్ లు బిల్డింగ్ ప్లానింగ్లు చూసే కాలం కాదు అది వాళ్ళకన్నీ తెలుసు దాంతో పాటు అన్ని మూసేసి వెపన్స్ పెట్టుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు ఓకే వీళ్ళేమో బయట నుంచి చేయాలి పోలీస్ కెపాసిటీ సరిపోదు అందుకనే తింపాల్సి వచ్చింది. ఆప్షన్ ఉంటే ఇందిరా గాంధీ చేసేదే ఇంకొకటి ఏందంటే అధికారులు కూడా చెప్ప ఇప్పుడు 1971 వార్ని తీసుకున్నట్లయితే ఈరోజు మనం వార్ స్టార్ట్ చేద్దాం అంటే యుద్ధానికి సంబంధించిన ఎవరైతే అయ్యరాతి ఉంటాడో వారు ఇప్పుడు చేయకూడదు ఇది సరైన కాలం కాదు అని చెప్తే నేను చెయ్యమంటే నువ్వు ఏం చేస్తావ్ అంటే నేను రిజైన్
(1:59:53) చేస్తా కానీ చేయను సైనికులు చచ్చిపోతారు. అని చెప్పేవాళ్ళు. ఆ యుద్ధంలో 90,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని పట్టుకున్నావ్. అవును. కదా. ఒక పాకిస్తాని న్యూస్ పేపర్ లో ఒకాయన నా నలుగురు కొడుకులు పాకిస్తాన్ సైన్యంలో పని చేశారు. ఇండియా చెడ్డ దేశం అని మేము చెప్పాలి కాబట్టి చెప్తాం కానీ నా నలుగురు కొడుకుల్ని కూడా ఇందిరా గాంధీ ఏం చంపలేదు మాకే అప్పగించింది అన్నాడు.
(2:00:12) అంటే యుద్ధంలో ఎప్పుడైతే వాళ్ళు దొరికిపోయారో వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు కదా అంటే అప్పుడు జనరల్స్ కూడా అలా ఉండేవాళ్ళు ప్రధానమంత్రి చెప్పారని మొండిగా చేయడం కాదు. మంచి చెడు రెండు చెప్తారు ఇంకా నువ్వు డిసిషన్ మేకర్ నువ్వు అలాంటప్పుడు ఇంక నువ్వు చెప్తే నేను ఏం చేస్తాను నేను రిజైన్ చేస్తా ఇంకా ఆప్షన్ లేనప్పుడు అప్పుడు ఎవరైతే జనరల్ బ్రారో ఉన్నారో ఆయన కూడా దానికి మాట్లాడి చర్చించే చేసి ఉంటాడు.
(2:00:37) అట్లా సో చాలా మంది విమర్శించేది ఏంటంటే ఒక రిలీజియస్ ట్రైన్ లోకి వెళ్ళినప్పుడు పవిత్రమైన స్థలానికి వెళ్ళే ముందు దీనికి ఒక ఎమోషనల్ రిపర్కషన్స్ ఉంటాయి లేకుంటే గ్లోబల్ రిపకషన్స్ ఉంటాయా అని అంచనా వేయలేదు అంటారా వేశరు కాబట్టే సిక్కుతోనే ఆపరేషన్ చేయించారు. ఒక్కొకటి కాకపోతే ఇంత ఎక్స్ట్రీమ్ కి వెళ్తారని వాళ్ళు కూడా ఊహించలేదు.
(2:00:57) ఏదో చిన్నది జరిగిపోతుంది. బిందడి వాళ్ళని తీసేస్తాం. చంపేస్తారని తెలుసు రైట్ కాకపోతే ఆయన మీద ఆల్రెడీ టెర్రరిస్ట్ ముద్ర ఉంది. కాబట్టి అలాంటప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు అనుకున్నారు. కానీ అంతకన్నా ముందు జరిగిన కాన్సిక్వెన్సెస్ కూడా మనం గమనించాలి. ఏం కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు వలసెల్లాల్సిన పరిస్థితి వాళ్ళ మీద జరిగినటువంటి అత్యాచారాలు అంటే ఆ స్థాయిలో ఉన్నాయా నిజంగానే ఉన్నాయి ఎందుకంటే ఒక రకమైనటువంటి మతమౌడ్యంలో ఉన్నారు జనాలు అప్పుడు చిన్న విషయానికి మతకాలంలో జరిగేవి.
(2:01:27) ఓకే దాంతో పాటుగా ఇవన్నీ జరగడం హిందువుల పైన తీవ్రమైన దాడులు జరిగి దాడులు జరిగినాయి అత్యాచారాలు కూడా జరిగాయి కాకపోతే ఏంటంటే ఇవన్నీ జరిగిన టోర్చర్ కూడా ఉండేదా ఇవన్నీ జరిగాయి దాంతో పాటు ఇంకా హింస గురి చేయడము మ్ వ్యక్తుల్ని లేకపోతే వీడు మన మతం వాడు కాదు అంటే డెవిల్ లాగా భావించడము చిత్ర హింసలకు గురి చేయడము ఇలాంటివి ఇప్పుడు మీరు మీకుఒక సంఘటన చెప్పా ఇప్పుడు పబ్లిక్ ట్రావెల్ లో వెళ్తున్న వాడిని బస్సులో నుంచి దింపేసి మన మతం కాని వాళ్ళని చంపేయండి అనే దాంట్లో ఏం లాజిక్ ఉంది ఇలాంటివి చూసినప్పుడు తప్పని పరిస్థితి ఇంకా దాని ఇవన్నీ చూసి ఢిల్లీ
(2:02:02) కూడా కొంచెం ఆలోచించేది ఏంటి అసలు పంజాబ్ లో ఇలా జరుగుతుంది ఏంటి అంతకు ముందు కూడా ఎమర్జెన్సీలు స్టేట్ ఎమర్జెన్సీ అంటే కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ నడిచింది అక్కడ కంట్రోల్ చేయడాని కోసం అని చెప్పేసి రైట్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే బింద్రణ వాళ్ళకి వ్యతిరేకంగా న్యూస్ రాస్తే పత్రిక ఐటర్ ని చంపేస్తారు. జగత్నారాయణ చంపేశారు అలాగే ఇట్లా చేయడం వల్ల ఏమైపోతుంది ఒకడు ఇంకొకటి ఏంటంటే బింజరన్ వలే సపోర్ట్ తోటి మిలిటరీ ఆపరేషన్స్ చేయడం కోసం ఉన్నటువంటి ఆఫీసర్ గురుద్వారలోకి వెళ్లి వనికి వస్తుంటే ఒకడు ఫైర్ చేసి నార్మల్ గా లోపలికి వెళ్ళగలిగాడు అంటే ఎంత ధైర్యం ఉంటే
(2:02:39) జరుగుతది ఎంత సపోర్ట్ ఉంటే జరుగుతది. ఇలాంటి కండిషన్ ఎక్స్ట్రీమ్ స్టేజ్ కి వెళ్ళిపోయింది కాబట్టే కంట్రోల్ చేయాల్సి వచ్చింది. కారణాలు ఏమైనప్పటికి ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారము ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది అప్పుడున్న సర్కామస్టెన్సెస్ వల్ల చేయాల్సి వచ్చింది అన్నారు ఇంకో మార్గం లేకుండే కానీ అదే ఆపరేషన్ వల్ల తన ప్రాణాల మీదకి వచ్చింది.
(2:03:00) అండ్ ఇంకోటి ఏమంటారంటే ఇందిరా గాంధీ గారికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కాషన్ చేసింది తన ప్రాణాలకు హాని ఉంది రిస్క్ ఉంది అని చెప్పినాక కూడా తను బాడీగార్స్ ని చేంజ్ చేయలేదు అంటారు ఇది నిజమేనా ఇది వాస్తవమే కాకపోతే ఏంటంటే ఇందిరా గాంధీ తను అనుకున్నది వేరు వాస్తవంగా ఓకే వాళ్ళు కూడా నా నా అభిప్రాయం ఏంటంటే నేను అబ్సర్వ్ చేసినంత వరకు ఇందిరా గాంధీ బాడీగార్డ్స్ ఒకవేళ గనుక ఇందిరా గాంధీతో పాటే మొదటి నుంచి ఉన్నట్టుగానే ఉండుంటే ఇంత తీవ్రం అయ్యేది కాదేమో రైట్ ఒకటి ఆరోజు ఇంత పెద్ద కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎక్కువ లేదు కాబట్టి
(2:03:38) వాళ్ళు సెలవ మీద ఇంటికి వెళ్ళారు వాళ్ళద్దరు వాళ్ళద్దరు ఓకే వెళ్ళిన తర్వాత పంజాబ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూశారు. అప్పటికే జర్నైల్ సింగ్ బింద్రన్ వాళ్ళే దేవుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఓకే వాళ్ళ తరఫున సిక్కు మతస్తులు ఇప్పుడు ఇప్పుడు మనకి ఫరీద్ కోర్ట్ కాన్స్టిట్యూన్ లో ఇప్పటికీ కూడా వాళ్ళే గెలుస్తున్నారు అంటే అవును అర్థం ఏంటి వాళ్ళ తరఫున వాళ్ళు బలంగా విశ్వసించారు.
(2:04:00) రీసెంట్ గా అమృత్ పాల్ సింగ్ కూడా గెలిచాడు అమృత్ పాల్ సింగ్ అనే వ్యక్తి గెలిచాడు జైల్లో ఉండి అస్సాం లో దిబ్రూగడు జైల్లో ఉన్నాడు. ఇది కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. 1951 పబ్లిక్ రిప్రెజెంటేటివ్ యాక్ట్ అది ఒకటి ఉంది కదా దాని ప్రకారం జైల్ లో ఉన్నవాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదు కదా జైల్ నుంచి గెలవడానికి పోటీ చేయడానికి అర్హత లేదు.
(2:04:18) మరి ఎలా గెలిచి ఉంటాడు ఈయన మ్ అనిఅంటే దీనికి మామూలుగా 1951 పబ్లిక్ రిప్రెజెంటేటివ్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 8 ఇక్కడ అప్లై అవ్వదు ఏ విషయంలో అంటే స్పెసిఫిక్ గా ఎవరైనా సరే మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ అయితే ఇది అప్లై అవ్వదు. ఓకే ఇదొకటి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు లోకల్ పీపుల్ తో మాట్లాడారు వాళ్ళతో అసోసియేట్ అయ్యారు ఓకే భావ సంఘర్షణకు గురయ్యారు.
(2:04:44) ఒక రకంగా తర్వాత ఏంటి అంతర్మదనం చాలా చాలా తీవ్రమైనటువంటి అంతర్మదనం అంతర్మదనమా లేదా ఎవరైనా ఇన్ఫ్లయెన్స్ ఉందా లేద ఫస్ట్ మొదట అంతర్మదనమే అంతర్మదనం జరిగిన తర్వాత అంటే మనకి దీని మీద అఫీషియల్ గా లేకపోయినా ఉన్న సమాచారం ఏంటంటే అంటే ఎవిడెన్షియల్ గా మనం చెప్పలేంు కానీ వీళ్ళు ఒక రకమైనటువంటి కొంతమంది వ్యక్తులు వీళ్ళని కలవడము వీళ్ళని పర్సువేట్ చేయడము చేసిన తర్వాత మోటివేట్ అయ్యారు.
(2:05:09) అంటే నువ్వు ఒకవేళ సాక్రిఫైస్ చేస్తే అది సిక్కు మతానికి నువ్వు చేసేటువంటి త్యాగం లాగా అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మానవ బాంబులుగా మారారు. అక్కడ వాళ్ళు బాంబులు వాడలేదు కానీ వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా దొరికిపోతామని తెలుసు ప్రధానమంత్రి నివాసంలో ప్రధానమంత్రిని అటాక్ చేసిన తర్వాత రైట్ ఇంకొకటి వాళ్ళు ఎంత తీవ్రమైనటువంటి ప్రభావానికి గురైతే మాత్రమే హత్య జరుగుతది.
(2:05:31) మ్ ఇక్కడ కూడా ఏంటంటే సిక్కు అసలు బింది వాళ్ళని ఎలా చంపారు? ఎంత హింసకు గురి చేశారు లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్ర అంతా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే అంటే సిక్కు మతం మీద జరిగినటువంటి అరాచకాలు మొత్తం చెప్పి చెప్పి వాళ్ళని మోటివేట్ చేసిన తర్వాత మీకు ఆ సీన్ లో మీరు అబ్సర్వ్ చేస్తే వీళ్ళద్దరూ ఫైర్ చేసినప్పుడు ఒక బుల్లెట్ తోనో రెండు బుల్లెట్లతోనో మనిషి చచ్చిపోతాడు.
(2:05:56) ఇందిరా గాంధీ బాలెట్లో బాడీలో 30 పైన బుల్లెట్లు ఉన్నాయంట అంటే అక్కడ చంపడం కన్నా కూడా వాళ్ళ కసి వాళ్ళ క్రోధం వాళ్ళ భావన ఇవన్నీ కనబడుతున్నాయి మనకి కదా అంటే వాళ్ళు ఇందిరా గాంధీని ఒక సమాజంలో ఉన్నటువంటి దోపిడి వర్గానికి ప్రతినిధిగా తాము నష్టపోయిన వర్గానికి ప్రతినిధిగా భావించారు కాబట్టి అంత కిరాతకమైన హత్య చేశారు. అది కాక ఆమె బాడీగార్డ్స్ అయి ఉండి ఈమె అంచనా తప్ప మరి ఎందుకు ఇంత రూల్ ఆఫ్ తంబుగా సెక్యులర్ అని ఫీల్ అయింది ఈమె అనిఅంటే అలా తను ఎక్స్ట్రీమ్ డిసిషన్ మేకింగ్ చేయకపోతే ఆమె ఇందిరా గాంధీ కాదు.
(2:06:29) అట్లా చేసింది కాబట్టే ఆమె అక్కడిదాకా రాగలిగింది. అంటే అందరూ బిలీవ్ చేసే రూల్ ని బిలీవ్ చేసేస్తే వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ ఎలా అవుతారు ఏదో ఒక ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీ ఉంటది వాళ్ళకి రైట్ అట్లా అందుకనే అక్కడ చనిపోయాను ఏమైనా సర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తో ఏమన్నా తను ఏమనింది అంటే మార్చండి ఎవరెవరిని మార్చాలో లిస్ట్ ఉంది.
(2:06:48) ఓకే దాంట్లో ఇద్దరి పేర్లు ఉన్నప్పుడు మనం సెక్యులర్ కంట్రీలో లేమా అన్నది మనకి రికార్డెడ్ రికార్డెడ్ డివిడెన్స్ ఓకే లౌకిక రాజ్యంలో లేమో ఎలా ఎందుకు మార్చాలి ఇక్కడ రెండు పాయింట్లు ఉండొచ్చు ఇందిరా గాంధీ మార్చాలని అనుకున్నా కూడా ఇందిరా గాంధీ లాంటి గొప్ప మహిళా ప్రధానమంత్రి భయపడింది అనే భావన వెళ్లకూడదని కూడా భవిష్య భావించి చూడొచ్చు.
(2:07:09) అది ఎంత అఫీషియల్ డెసిషన్ అయినా సరే మ్ వాళ్ళకి ఒక ప్రధానమంత్రికి వచ్చే రిషమ ఉంటది. అట్లా ఆకోడం కూడా అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక గొప్ప మహిళా నాయకురాలు అనేది అంటే ఈరోజుకి కూడా ఉమెన్ లో ఒక ఎమోషన్ ఇందిరా గాంధీ గారుని ఎందుకంటారు అంటే ఆ రకమైన ఇంపాక్ట్ హౌ డిడ్ షి క్రియేట్ ఓవర్ ద మాసెస్ ఇక్కడ ఒకటి ఉంటుందండి జనరల్ గా మనకి నాచురల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అందరికీ ఒకేలాగా ఉంటాయి.
(2:07:38) హమ్ ఒక చిన్న సందర్భం చెప్పాలి ఇక్కడ సిరినల్ సీతారామ శాస్త్రి ఒక పాట రాసాడు హమ్ నువ్వఎవరైనా నేనెవరైనా మన అందరి ఆకలి ఒకటే ఆహారం వేరే అయినా నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరు ఒకటే అంటాడు. ఇందిరా గాంధీ జనాల్ని ఓన్ చేసుకుంది. జనాలు ఇందిరా గాంధీని ఓన్ చేసుకున్నారు. మ్ ఒక కష్టం ఏంటి అంటే మనం సహా అనుభూతి ఎపతి అంటాం కదా అది ఇందిరా గాంధీకి ఉంది.
(2:08:07) ఇందిరా గాంధీ మోనార్క్ అవ్వచ్చు. ఇప్పుడు సింహం అయినా పులి అయినా తన బిడ్డలకు తల్లి. అక్కడ అది మదర్లీ ఇన్సిడెంట్ చూపిస్తది. కాబట్టి ఒక మొదటి ప్రధానమంత్రి కూతురుగా ఫ్రీడమ్ ఫైటర్ గా ఇంకో రకంగా చూసుకుంటే అంటే ఇందిరా గాంధీ చేసిందంతా కరెక్ట్ అని నేను చెప్పట్లే పర్సనల్ గా ఇందిరా గాంధీకి ప్రజలక ఏదో చేయాలన్నటువంటి సహానుభూతి ఉంది.
(2:08:30) ఆ అనుభూతి నుంచి ఆమె అదే వ్యక్తం చేసింది. ఇప్పుడు మనం ఏదైనా సరే ఆర్టిఫిషియల్ గా నేర్చుకొని చూపించలేము. ఆ జెన్యూన్ క్వాలిటీ ఉంది కాబట్టే కనెక్ట్ అయింది. అందుకే ఇందిరా గాంధీ అమ్మ చాలా తరాల తర్వాత కూడా అంతే అది ఇంకోటి సర్ లైక్ ఇదే ఆస్పెక్ట్ లో సౌత్ ఇండియాలో చూసుకుంటే జయలలిత గారిని కూడా అమ్మగా భావించడం గానీ ఆ ఎమోషన్ ఇప్పటికే ఉంది అంటే వీళ్ళద్దరు పర్సనాలిటీస్ లో ఏమనా కామనాలిటీస్ ఉన్నాయా ఇద్దరు మోనార్క్ లేదు ప్రైమరీగా ఇద్దరు గొప్ప నాయకులు మ్ ఇద్దరిలోనూ గొప్ప వ్యక్తిత్వం ఉంది.
(2:09:03) ఇప్పుడు ఇందిరా గాంధీ నెహ్రూతో కంపేర్ చేస్తే పెద్దగా చదువుకున్న మహిళగా భావించారు. రాజకీయ దురందరులు ఎవరైతే ఉంటారో జయలలిత క్లాస్ే చదువుకుంది. కాకపోతేటెన్త్ క్లాస్ ఆమె స్టేట్ టాపర్ మ్ మనకి జయలలితని ఇందిరా గాంధీ అసలు జయలలితకి ఇందిరా గాంధీతో పరిచయం ఉందా అని కూడా ఒకటి ఉంటుంది. 1984 లో జయలలిత రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఇందిరా గాంధీ జయలలిత ప్రసంగం విని ఆమెను అభినందించిన సందర్భాలు ఉన్నాయి.
(2:09:32) జయలలిత అన్న డిఎంకే నుంచి నెగోషియేషన్స్ చేయడం కోసం ఇందిరా గాంధీని 10 నిమిషాలు అడిగితే 15 నిమిషాలు టైం ఇస్తామ అన్నవాళ్ళు ఆమె ముగ్దమైపోయి ఎక్కువ టైం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటితో పాటుగా ఇద్దరు కూడా తెలివైన నాయకులు ఎందుకంటే జయలలితను పురుచి తెలయవి అంటే ఏంటి సార్ అంటే అమ్మ అమ్మ అనే భావన ఒకటి దీంతో పాటు జయలలిత ఫలానా కాన్స్టెన్సీలో గెలిచిందని ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు అలా నాలుక బయటికి తీసి నాలుక కోసి దుర్గామాత ముందు పెట్టినటువంటి దండం పెట్టుకున్నటువంటి భక్తులు ఉన్నారు.
(2:10:05) జయలలిత కార్లో నుంచి అలా వస్తుంటే ఒక్కసారి ఆమె దృష్టి పడితే మా జీవితాలు మారిపోతాయి. నిజంగా మారిపోయాయి చాలా మంది జీవితాలు అంటే వాళ్ళకి కావాల్సినవి అందుతాయి. అలా అని నమ్మిన వాళ్ళు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్గ్యుమెంట్ చేస్తే ఇలా చేయొచ్చు కదా అని చెప్పేటువంటి తెలివితేట్లు ఉన్న వ్యక్తి ఇలా ఎందుకు చేయరు అని చెప్పేసి రంగరాజన్ వర్సెస్ తమిళనాడు కేసు లాంటి కేసులో లక్ష మందిని ఉద్యోగులని ఒకేసారి సస్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళందరూ ఆడుక్కుంటే ఓకే అనింది అనేలా అంటే అట్లాంటి ఒక పర్సనాలిటీ ఆమె సో ఇంకా తర్వాత కాలంలో ఆమె ఏంటి అనేది మనకు తెలియదు అంటే సినిమా
(2:10:40) యాక్టర్ మోర్ దెన్ సినిమా నటి జయలలిత ఒక స్ట్రాంగ్ లీడర్ జయలలిత చనిపోయినప్పుడు కూడా అంటే జయలలిత ఎంజ మనకి ఎంజి రామచంద్రన్ వీళ్ళందరూ ఒకే హాస్పిటల్ మ్ ఆ జయలలిత చనిపోయినప్పుడు డాక్టర్లని మీరు చనిపోయారని అనౌన్స్ చేయమంటే భయపడ్డారు. మ్ ఎయిమ్స్ డాక్టర్లు అనౌన్స్ చేశారు. ఎందుకంటే జైలల్లు చనిపోవడం ఏంటి అమ్మ చనిపోవడం ఏంటి అనుకుంటారని వాళ్ళకి అంత తీవ్రమైనటువంటి భావోద్వేగం ఇది జరిగిన తర్వాత చెన్నైలో ఒక బోర్డు పెట్టారు.
(2:11:10) అన్న డిఎంకే వాళ్ళు కాదు డిఎంకే వాళ్ళే అపోజిషన్ పార్టీ అమ్మ నువ్వు ఎప్పుడూ సింహానివే నువ్వు ఓడిపోవాలని కోరుకున్నాం కానీ చనిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదుఅని చెప్పి అపోజిషన్ పార్టీ వా అపోజిషన్ పార్టీ పర్సనాలిటీ పరంగా ఇప్పుడు జానకి రామచంద్రన్ ఎలక్షన్ లో గెలిచినప్పుడు ఎంజి రామచంద్రన్ చనిపోయిన తర్వాత జయలలిత మీద జరిగిన దాడికి ఆమె అసలు పాలిటిక్స్ లో ఉండకూడదు.
(2:11:30) హమ్ ఒక సాంప్రదాయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన మహిళ కానీ కొనసాగింది నిలబడింది. అది ఆమె పర్సనాలిటీ ఇందిరా గాంధీ మనకు తెలిసిందే ఇంతసేపు మన మొత్తం టాపిక్ే ఇందిరా గాంధీ కాబట్టి ఆమె ఐరన్ లేడీ హీరా అట్లా ఇద్దరికి ఇద్దరు గొప్ప వ్యక్తులు పరిచయం కూడా ఉంది ఒకరితో ఒకరికి ఇక మన తెలుగు రాజకీయాల్లోకి వస్తే ఇందిరా గాంధీ గారికి అనేక సందర్భాల్లో కూడా మనం చూసుకుంటే తను ఇక్కడ మెదక్ నుంచి పోటీ చేయడం కానీ లేకుంటే దేశమంతట నార్త్ ఇండియాలో ఓడిపోయినప్పుడు కూడా తెలుగు స్టేట్స్ లో మంచి మెజారిటీ రావడం అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సో ఇప్పుడు ఇందిరా గాంధీ గారికి మన తెలుగు
(2:12:03) స్టేట్స్ కి ఎలాంటి రిలేషన్ ఉండేది అంటే ఈ అవినభావ సంబంధం వెనుక ఉండే లాజిక్ ఏంటి ఇక్కడ అంటే వ్యక్తుల పరంగా మనం తీసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు ఇందిరా గాంధీకి చాలా మొదటి నుంచి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. మ్ 1952 జనరల్ ఎలక్షన్ లో అనంతసేనం అయ్యం గారు తిరుపతి నుంచి గెలిచినటువంటి ఎంపి అయితే ఇక్కడ మనక ఒక చిన్న డౌట్ వస్తుంది ఇక్కడ అది కూడా చెప్పాలి.
(2:12:28) హమ్ సర్ తిరుపతి ఎస్సీ రిజర్వర్డ్ కాన్స్టెన్సీ మ్ అనంతసేన అయ్యం గారేమో ఫార్వర్డ్ కాాస్ట్ అలా ఎలా గెలుస్తాడు అంటే అప్పుడు డిసబి నియోజక వర్గాలు ఉంటుంది. అంటే ఒకే నియోజక వర్గం నుంచి ఒక ఎస్సీ రిప్రజెంటేటివ్ వెళ్తాడు. ఒక జనరల్ రిప్రజెంటేటివ్ వెళ్తాడు. ఇద్దరు వెళ్తారు పార్లమెంట్ కి రైట్ అట్లాంటి కాన్సెప్ట్స్ అక్కడ అనంతసేనం అయ్యం గారు ఉన్నప్పటి నుంచి ఇందిరా గాంధీకి అంటే అంతకు ముందు కూడా ఉన్నాయేమో రాజ్యాంగ పరిషత్లో కూడా కానీ మనకి మేజర్ గా నాకు తెలిసినంత వరకు అక్కడ నుంచే సంబంధాలు ఉన్నాయి.
(2:12:56) ఉమ్ ఇక మనకి దామోదరం సంజీవ కావచ్చు లేకపోతే కాకా గుడిసల వెంకట్ స్వామి కావచ్చు ఎన్టి రామారావు కావచ్చు వీళ్ళందరితోనూ మంచిగా గాని చెడుగా గాని ఏదో ఒక రకంగా అయితే సంబంధాలు ఉన్నాయి. 1980 లో లోక్సభ కాన్స్టెన్సీ మెదక్ నుంచే పోటీ చేసింది. ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఇందిరా గాంధీ ఈ ఎమర్జెన్సీ కన్నా ముందు ఎమర్జెన్సీ ఆ సందర్భాల్లో ఇందిరా గాంధీకి రాజకీయ పార్టీలో వచ్చినటువంటి డిబేట్స్ లో కొంచెం డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చినప్పుడు హ్మ్ మన కాకా తన ఇంటిని ఇందిరా గాంధీకి ఇచ్చాడు.
(2:13:29) ఓకే ఢిల్లీలో అక్బర్ రోడ్లో హ్మ్ కాంగ్రెస్ కార్యాలయానికి వాడుకోమని ఇచ్చాడు. మ్ ఏడు సార్లు లోక్సభ నుంచి గెలిచినటువంటి తెలంగాణ వ్యక్తి మ్ అంటే ఇక్కడ మనము ఏదో ఒక ఎమోషన్ ఉంటేనే కదా అలాంటివి జరుగుతాయి. ఆయన ఎప్పుడు ఇందిరా గాంధీ వైపే నిలబడ్డాడు. మ్ ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన అంతకుముందు తర్వాత నిలబడ్డాడు పొలిటీషియన్ గా ఎస్టాబ్లిష్ అయిపోయినాడు.
(2:13:52) అలాంటి వ్యక్తే మరొక వ్యక్తి దామోదరం సంజీవయ్య ఓకే అంటే 6062 ఆ పీరియడ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు. ఓకే ఎక్కడో కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి హమ్ డైలీ రోజు కూలిగా బతికిన వ్యక్తి అక్కడి నుంచి రోజుకూలి రోజు ఆయన సంజీవయ్య వాళ్ళ ఆయన పుట్టాక మూడో రోజులకు వాళ్ళ ఆయన చనిపోయినాడు.
(2:14:17) పెద్ద కుటుంబం సామాజికంగా వెనకబడ్డ సామాజిక వర్గం అస్పృషత గురైనవాడు ఇవన్నీ చూస్తూ మెల్లమెల్ల మెల్లగా ఎదిగి ఆయన రకరకాల ఉద్యోగాలు చేసి మ్ మొత్తానికి 1960 నాటికి ఆయన 6062 ఈ పీరియడ్ లో ముఖ్యమంత్రి కూడా అయినాడు. తెలంగాణ రాష్ట్రంలో సర్ఫేకాస్ భూములు అని చెప్పేసి నిజాం భూములు ఉండేవి. హమ్ అది అఫీషియల్ గా రికార్డు లేదు కానీ చాలా మంది చెప్పేది ఏంటే 6రు లక్షల ఎకరాల భూముల్ని పంచాడట అందరికీ ఇక్కడ సికింద్రాబాద్ మహిళనే వివాదం చేసుకున్నాడు ఇదే ప్రాంతానికి సంబంధించి ఇక్కడే ఉండేవాడు కూడా అయితే ఈయన లైఫ్ లో ఏంటంటే ఈయన వెనకబడ్డ సామాజిక వర్గం నుంచి వచ్చాడు కాబట్టి వివక్ష అంటరానితనం చూపుతూ
(2:14:58) ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగొద్దు లేకపోతే ఈయన అసలు పాలిటిక్స్ లో ఉండొద్దు అనే ఉద్దేశంతో అనేకమంది విమర్శలు చేశారు. అవును అప్పుడు నెహ్రూ ఒక ఎంక్వైరీ కమిటీ వేసాడు. అయితే అప్పుడు ఈ సంజీవయ్య ఉన్న వాళ్ళ ఇంటి ఊరి దగ్గరికి హైదరాబాద్ లో ఎంక్వైరీ వస్తే మ్ ఆ ఎంక్వైరీ కమిటీ వెళ్తే ఒక చిన్న గుడిసే ఆ గుడిసలో అక్కడక్కడ బట్టల చిరుగులు పడ్డటువంటి చీరతో ఒక మహిళ మ్ వంట చేసుకుంటూ ఉంటే ఏమ అడగాలి కమిషన్ ఎంక్వైరీ కమిషన్ అవినీతి మీద చేద్దామని వచ్చామని ఎలా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఏదో ఎవరు పంపించాడు మాట్లాడదాం అని వచ్చాం ఏదో అంటే నా కొడుకు ఏమన్నా ఉద్యోగం
(2:15:35) పెరుగుతదా జీతం ఏమన్నా పెరిగితే మేము వేరే మంచి పాత్రలు కొనుక్కోవచ్చు అని అడిగిందట వాళ్ళమ్మ ఇది చూసాక వాళ్ళు వెళ్లి రిపోర్ట్ చేశారు. ఏ ఏం ఎంక్వైరీ చేస్తాం నాలుగు పాత్రలు ఉన్నాయి. మ్ చనిపోయినప్పుడు కూడా దామోద సంజీవ దగ్గర ఏమీ లేదు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత 62 నాటికి ఆయన మీద ఇంకా రకరకాలైనటువంటి పరేతమైన కక్షపూరిత దూరణలతోటి రాజకీయాలు జరిగాయి.
(2:15:59) ఆ తర్వాత ఆయన రిజైన్ కూడా చేసేయాల్సి వచ్చింది. ఇది జరిగిన తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తారు. ఏమని అంటే నెక్స్ట్ అది జరిగాక కొన్ని రోజులకి ఆయన నడుచుకుంటూ సికింద్రాబాద్ లో థియేటర్ కి వెళ్ళాడని ఓకే ఆయన ఆయన వైఫ్ తో పాటు మ్ మధ్యలో ఎవరో ఒక పంతులు కలిస్తే అంటే మిత్రుడు ఆయన పేరు గాంధీ భవన్ పంతులు అనేవాళ్ళట ఆయన కూడా తీసుకెళ్ళాడని సినిమాకి అంటే చాలా పీస్ ఫుల్ గా ఉన్నంతలో వాళ్ళు ఇంత చేశారు.
(2:16:27) ఇవే కాకుండా చాలా రీఫార్మ్స్ ఉన్న కొద్ది పీరియడ్ లోనే ఇవి చెప్తారు అంటే ఒక వ్యక్తి తినడానికి తిండి లేనంత ఇదిగా ఉండి చనిపోవడం ముఖ్యమంత్రిగా పని చేసిన తర్వాత మ్ ఇది మచ్చలేని నాయకులుగా చెప్పొచ్చు. రైట్ అలాంటిదే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు బట్ మనం వేరే వేరే సందర్భాల్లో ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క సంబంధం పివి నరసింహారావు లాంటి వాళ్ళు.
(2:16:46) అసలు ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు హోమ్ మినిస్టర్ పివి నరసింహారావు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అది ఇలాంటి వ్యక్తుల ఎలా ఉండే సర్ పివి నరసింహారావు గారికి ఇందిరా గారిని ఇందిరా గాంధీ పివి నరసింహారావుని అన్నయ్య అని పిలిచేది. ఎందుకంటే ఏ రకంగా చూసుకున్నా సరే ప్రణఖర్జీ చెప్తాడు ఇందిరా గాంధీ క్యాబినెట్ లో నేను ఎప్పుడు రెండో వాడిగా ఉండేవాడిని పివి నరసింహు మొదటి వాడిగా ఉండేవాడు అని చెప్పేసి అట్లా అంత రెస్పెక్ట్ ఇచ్చే అంత రెస్పెక్ట్ ఇందిరా గాంధీకి ఒక రకంగా చెప్పాలంటే పివి నరసింహారావు చాలా దగ్గరగా వ్యక్తిగా కూడా ఉన్నాడు.
(2:17:17) ఎన్టి రామారావుని ఒక సందర్భంలో పక్కన పెట్టేసి నాదెండ్ల భాస్కర్రావుని ముఖ్యమంత్రిగా చేసిన సందర్భాల్లో కూడా చాలా తెలివిగా చాలా సమర్థవంతంగా ఇందిరా గాంధీని సమర్థిస్తూనే ఇందిరా గాంధీ తప్పు చేసిందని అనకుండా ముందుకు వెళ్ళాడు. మ్ అదేవిధంగా ఏంటి అంటే ఇందిరా గాంధీ డిసిషన్ మేకింగ్ లో ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఆయన ఎమర్జ్ అయిన తర్వాత పివి నరసింహాతో చర్చించి నిర్ణయాలు తీసుకునేదట చాలా సందర్భాల్లో కాకపోతే ఆ రేపో రాజీవ్ గాంధీతో పివి నరసింహారావు మెయింటైన్ అవ్వలేదు అది వేరే విషయం.
(2:17:43) ఒక రకమైన సోదరభావం ఉండింది వాళ్ళ మధ్యలో ప్రతి విషయంలోనూ మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకునేంత స్వేచ్ఛ ఇంకొకటి ఏంటంటే మేదో సంబంధమైన వ్యక్తిగా పివి నరసింహరావుని గౌరవించేది. సరే ఇదే ఇందిరా గాంధీ గారి పైన విమర్శ ఏంటంటే తను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను ఏదో చెస్లో పావులను కలిపినట్టుగా తన ఇష్టానుసారం మార్చేది దీనివల్లనే నందమూరి తారకరామారావు గారు దీన్ని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ ఒక మాస్ పార్టీగా అవలంబించడానికి కూడా ఇది కారణం అయిందని కూడా చాలా మంది అంటారు.
(2:18:08) ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా భిన్నమైన ఓకే ఎవరికి వాళ్ళు తాము ఇంకొకటి ఏంటంటే మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమాండ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బలాన్ని నిరూపించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు రైట్ హై కమాండ్ లో వాళ్ళకు ఉన్న ఇన్ఫ్లయెన్స్ మ్ అది బ్రహ్మానంద రెడ్డి కావచ్చు గతంలో ఉన్నటువంటి చెన్నారెడ్డి కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు ఇ అందరూ కూడా ఒకరిలో అని కాదు ఎవరికి వాళ్ళు వాళ్ళ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.
(2:18:38) ఈ ప్రాసెస్ లో ఆ పావులు మారాయి. రైట్ తర్వాత ఒకసారి రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ బతికున్నప్పుడే మ్ రాజీవ్ గాంధీ హైదరాబాద్ కి వచ్చినప్పుడు టి అంజయ ముఖ్యమంత్రిగా ఉంటే అందరిని తీసుకొని వచ్చి కలిస్తే రాజీవ్ గాంధీ కొంచెం గట్టిగా మందలించాడండి ఆయన కళ్ళలో నీళ్లుు తిరిగాయి పాపం అంజయ హారణల అంజయ్య అంటారు కూలి చేసుకుంటూ అక్కడి నుంచి బతికాడు చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అని చెప్తారు.
(2:19:05) హమ్ అది అది ఫీల్ అయ్యి ఇప్పటి నుంచి ఇట్లా జరగదు ఉమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవును నేను ఇక ఆంధ్రప్రదేశ్ అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీే కాదు అనే భావన వ్యక్తమయ్యేలాగా ఎన్టి రామారావు మాట్లాడాడని అవును ఇది జరిగిన తర్వాత ఎన్టి రామారావు పొలిటికల్ పార్టీ పెట్టడం పొలిటికల్ పార్టీ అదిఒక రకమైన స్టోరీ కాబట్టి ఇక్కడ మన సందర్భానికి అనుగుణంగా ఎన్టి రామారావు ముఖ్యమంత్రి అవ్వడం ఎన్టి రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వేరే ఒక ఆరోగ్య అవసరం దృష్టికి అమెరికా వెళ్ళడం ఆ సందర్భంలో నాదం భాస్కర్ రావు భాస్కర్రావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేయడం
(2:19:42) నాదేండ్ల భాస్కర్రావుని ముఖ్యమంత్రి చేయడం వెనకాల గవర్నర్ రామలాల్ మ్ ఒక కార్టూన్ ఉంది అదేంటంటే ఆగస్టులో 1984 లో ఎన్టి రామారావు ఇందిరా గాంధీని వెళ్లి అడుగుతున్నాడు మా రాష్ట్రంలో ముఖ్యమంత్రిని అన్యాయంగా మార్చి నాకు అన్యాయం చేశారు. రక్షించండి అని ప్రజాస్వామిని రక్షించండి అని ఇందిరా గాంధీతో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఇందిరా గాంధీ అభయం ఇస్తున్నట్టు కానీ ఇందిరా గాంధీకొడుకు అంటే ఇందిరా గాంధీకి ఒక మూడేళ్ళ కొడుకు ఉన్నట్టు అంటే ఒక మూడేళ్ల కొడుకు తల్లి కొంగు చాటున ఉన్నట్టు ఆ కొంగు చాటున ఉన్న వ్యక్తి ఎవరు అంటే నాదిల భాస్కర్రావు
(2:20:16) అట్లాంటి కార్టూన్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంత ఇందిరా గాంధీ ఎలక్షన్ టైం లో కూడా హట్ట అయిన సందర్భాలు ఉన్నాయి. రైట్ ఎన్టి రామారావుకు ఉన్న చరిష్మ ఇవన్నీ చూసిన సందర్భాల్లో ఇది వాస్తవమేనా ఎంతో కొంత వస్త అంటే ఆమె ఏమనిందంటే ఇన్సెక్యూరిటీ అయితే వచ్చింది. అంటే ఇన్సెక్యూరిటీ అనేదానికన్నా ఇందిరా గాంధీ ఏమనిందంటే మనకున్న రికార్డ్స్ ప్రకారం మీరు ఒక గ్రాస్ రూట్ లెవెల్ రియాలిటీని ఎందుకు చెప్పలేదు నాకు తిరుపతిలో జరిగినటువంటి క్యాంపెయిన్ కావచ్చు మిగతా చోట అంటే ఇక్కడ ఏంటి ఎన్టి రామారావుకి జనాలు నిరాజనం పెట్టడానికి నేను తప్పుపను
(2:20:46) అక్కడ ఎన్టి రామారావు కన్నా నాకే ఎక్కువ గొప్ప ప్రజాధనం ఉందని మీరు ఎందుకు అనుకున్నారు మీరు ఎందుకు తెలుసుకోలేదు ఆ విషయాన్ని ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ కన్నా రావినారాయణ రెడ్డి ఎక్కువ మెజారిటీతో గెలిచాడు. అట్లా ఎప్పుడు జరుగుతుంది ఏ ప్రాంతంలో వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటారు. అవును ఆ విషయం తెలుసుకోకుండా ఎందుకు చేశారు అనేది ఒకటి ఇందిరా గాంధీ యొక్క మోనార్కిజన్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశాడు.
(2:21:06) హ్ ఇవి చేయడం జరిగింది కాబట్టే ఎన్టి రామారావును మార్చేసింది తర్వాత అక్కడ కాశ్మీర్లో ఫారూక్ అబ్దుల్లాని కూడా మార్చింది. అది అట్లా అక్కడ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది ఇంకొకటి ఏంటంటే అక్కడ మళ్ళీ ఇంకొక విషయం కూడా గమనించాలి అంటే నిజానికి 2026 లో మనం ఇట్లాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. భారతదేశానికి దళిత ముఖ్యమంత్రి ఎవరు మొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు ఇట్లాంటివి మాట్లాడకూడదు మనుషుల్ని మనుషులుగా గొప్పవాళ్ళని గొప్పవాళ్ళుగానే చూడాలి.
(2:21:34) వాళ్ళ కులాలు మతాలు ఆపాదించకూడదు కానీ ఇక్కడ చాలా మందికి ఈ సందర్భం అవసరం అని భావిస్తారు కాబట్టి చెప్పడం అంతే సరే అంటే ఇదే క్రమంలో అంటే ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూసినా ఒక మేజర్ పొలిటికల్ డిసిషన్ పరంగా చూసుకున్నా లేకుంటే ఫారెన్ పాలసీ పరంగా చూసుకున్న వార్ పరంగా చూసుకున్నా ఒక కంపారిజన్ అనేది కాన్స్టెంట్ గా వస్తుంది.
(2:21:58) శ్రీమతి ఇందిరా గాంధీ గారికి అండ్ దేశ ప్రధాని ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సో వీళ్ళద్దరిలో డెసిషన్ మేకింగ్ పరంగా అండ్ పర్సనాలిటీ పరంగా వ్యత్యాసం ఏంటి సిమిలారిటీస్ ఏంటి? ఇక్కడ ఒకటి 19 66 నుంచి ఆల్మోస్ట్ మధ్యలో మూడు సంవత్సరాలు కాకుండా 84 వరకు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిఏమో ఇందిరా గాంధీ మ్ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిఏమో నరేంద్ర మోడీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు పూర్తిగా వేరు కాబట్టి ఫారిన్ పాలసీలో ఒకటి ఇందిరా గాంధీ అయినా నరేంద్ర మోడీ అయినా భారతదేశానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే
(2:22:38) నరేంద్ర మోడీ ఇండియా ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా ఇండియా ఫస్ట్ ఇట్లాంటి సందర్భము ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రష్యా పూర్తిగా డైల్యూట్ అయిపోయిన తర్వాత ఏకధ్రువ ప్రపంచం యూనిపోరల్ వార్డ్ లో అమెరికా ఉన్న సందర్భంలో నరేంద్ర మోడీ వెళ్తున్నాడు. కానీ అప్పుడు ఏంటి రష్యా అమెరికా మధ్య బ్యాలెన్స్ చేసే క్రమంలో ఉమ్ అప్పటికి ఇండియా పూర్తి సెల్ఫ్ సఫిషియంట్ ఈ స్థాయి సెల్ఫ్ సఫిషియంట్ అయితే కాదు.
(2:23:02) కాబట్టి కార్మిలిక పరంగా గానీ వనరుల పరంగా కూడా కాదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రపంచం దృక్పదం అవుట్లుక్ కూడా చాలా మారింది. ఇప్పుడు ఇక్కడ చాలా డిప్లమాటిక్ డీల్ చేయగలడు నరేంద్ర మోడీ ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రిగా చేశడు ప్రధానమంత్రిగా చేశడు కింది నుంచి వచ్చాడు ఆయన వ్యక్తిత్వం వేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్ బ్రిక్స్ బ్యాంక్ కి మ్ చైనాలోనే ఉండాలి అని చైనా బలవంతంగా నిర్ణయం తీసుకుంటే సరే ఉండని కానీ చైర్మన్ మావాడే ఉంటాడుఅని చెప్పగలడు.
(2:23:34) మ్ అలా ఇందిరా గాంధీ చెప్పలేదు. మ్ అనుకుంటే అనుకుంటది లేకపోతే కాదంటే కాదు అట్లా ఎందుకంటే అమెరికా నుంచి ఆర్థిక సహాయం తీసుకొని గోధుమలు బియ్యము తీసుకున్న సందర్భంలో కూడా అమెరికా వియత్నం సంఘటనలని విమర్శించింది. వియత్నాం ని వ్యతిరేకించినందుకు మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని తిరుతున్నారు వీళ్ళు అని చెప్పి అమెరికన్ పత్రికలు రాశి మ్ అది అక్కడ మరి ఇక్కడ మీరు అబ్సర్వ్ చేయండి నరేంద్ర మోడీ కూడా సందర్భాన్ని బట్టి ఆంగ్సాంగ్ సూచి సింబల్ ఆఫ్ డెమోక్రసీ అని చెబుతూనే జుంటా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం నరేంద్ర
(2:24:06) మోడీకి ఉంది. హ అదే అంగ్సన్ సూచన జైల్లో పెట్టిన ప్రభుత్వం తోటే కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఫారిన్ పాలసీ ఇప్పుడుఉన్న ఫారిన్ పాలసీ వేరు వేరు ఇంకొకటి ఏంటంటే భిన్నమైనటువంటి గ్రూపుల్లో మనం ఉన్నాం ఈరోజు ఉమ్ నరేంద్ర మోడీ అన్ని గ్రూపుల్లోనూ మనం మెంబర్ గా ఉండేలాగా చేశడు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఒక విషయం చెప్పడానికి వ్యక్తిత్వం కూడా ఒకటి ఉంటుంది.
(2:24:27) రైట్ ఇప్పుడు ఇందిరా గాంధీ నేను చేయనని చెప్పగలదు చేస్తాను అని చెప్పగలదు. అప్పుడు నరేంద్ర మోడీ ఏమంటాడంటే మాకు రోహింగ్యాలకి మేము ఆవాసం ఇచ్చే పాలసీ మాకు లేదు. హమ్ ఇప్పుడు మనకి సిఏ చేసిన తర్వాత సిజిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎవరు ఇండియన్స్ ఎవరు భారత పౌరసత్వానికి అరువులు అవుతారు ఎవరు కారు ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ విషయం క్రిస్టల్ క్లియర్ గా ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉంది.
(2:24:54) 1967 నాటికే 1966 67 అదే పీరియడ్ అనుకోండి అప్పటికే unూఎన్ఓ లో 140 దేశాలకు పైగా వలసవాదుల వలస ప్రాంతాల నుంచి వచ్చి అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్ళే వాళ్ళకి భౌగోళిక సరిహద్దులు లేవు అని సంతకాలు పెడితే అప్పుడు కూడా ఇండియా సంతకం పెట్టలేదు. మ్ ఎందుకంటే మాకు పాకిస్తాన్ ఆఫనిస్తాన్ తో ట్రెట్ ఉంది కాబట్టి మేము పెట్టమన్నారు.
(2:25:17) ఇద్దరు దేశాన్ని రక్షించడం కోసం కమిటెడ్ గానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇందిరా గాంధీ మోనార్కిక్ గా ఉంది. మ్ మోడీ డెమోక్రటిక్ వేలో పని సాధించగలిగే నైపుణ్యం ఉన్నవాడు. అవసరమైతే అప్పుడప్పుడు ట్రంప్ మాట్లాడిన కూడా ఏమి అనకుండా ఉండి తర్వాతయినా కొంత సాధించుకోరాగలిగేటువంటి సామర్థ్యం ఈయనది. అంటే ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది.
(2:25:38) సో ఫైనల్ గా సార్ ఇందిరా గాంధీ జీవితం నుంచి ఏం నేర్చుకున్నారు మీరు పర్సనల్ గా అండ్ మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడున్న భావితరాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ ఒక ఇందిరా గాంధీ జీవితం అనే కాదండి మ్ రక్తంతో తడవని చేతులు లేని రాజు అనేవాడు ఎవడు ఉండడు. ఎంత మంచి రాజయనా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు కచ్చితంగా తెలుసో తెలియకో పొరపాటునో ప్రతి ప్రధానమంత్రి ఎంతో కొంతమంది చనిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అవుతారు.
(2:26:07) మొత్తం ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అలాగే వాళ్ళు చాలా చేసి ఉంటారు. వ్యక్తిని వ్యక్తిగా మాత్రమే అంటే మనం ముందే ప్రిఆకుపైడ్ నోషన్స్ పెట్టుకోకుండా ఎవరిని వాళ్ళలాగానే చూడగలిగి వాళ్ళ మంచి ఏదే మనం తీసుకోగలగాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటదంటే ఒక నేరస్తుడు తుపాకీని ఎక్కుపెట్టి కాలుస్తుంటే ఆ వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని మాత్రమే నేను నేర్చుకుంటాను కానీ ఉద్దేశాన్ని కాదంటాడు ఉడ్రోవిల్స్ కాబట్టి ఇందిరా గాంధీ ఏం చేసింది దాని నుంచి ఏం మంచి ఉంది ఇప్పుడు ఇందిరా గాంధీ గురించి ఇవన్నీ మాట్లాడం మరి 42 అమెండ్మెంట్ తర్వాత సెక్యులర్ మిగతావి
(2:26:44) తీసుకొచ్చింది ఇందిరా గాంధీ గవర్నమెంటే కదా అలాగే రాజభరణాన్ని రద్దు చేసేసింది. అలా మంచి కూడా ఉంటుంది. ఎన్విరాన్మెంటలిజం కూడా ఎన్విరాన్మెంటల్ అసలు పాలసీ వచ్చింది అక్కడ నుంచి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది నా అబ్సర్వేషన్ ఏంటంటే ఒక వ్యక్తి తన ఉనికి కోసం చేసే పోరాటమే జీవితం అది ఎవరు చేసినా కూడా ఆ పోరాటమే ఆమె చేసింది.
(2:27:05) మ్ అది ఎలా చేశారు ఏం చేశారు? ఇప్పుడు మనం దూరం నుంచి ఇలా చేసి ఉండకుండా ఇలా చేసి ఉంటే బాగుండేది అని ఎలా అంటే సచిన్ టెండూల్ గారు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఈ బాల్ ని సిక్స్ గా మలచొచ్చు కదా అని గ్రౌండ్ లో కూర్చొని మాట్లాడడం లాంటిది. అంతే తప్ప అక్కడ మనం ప్లేయర్ కాదు కాబట్టి జడ్జ్ చేసే అవకాశం లేదు జడ్జ్ చేయకూడదు కూడా కాకపోతే ఏంటంటే మీరు జడ్జ్ చేయాలనుకుంటే చాలా లోతుగా స్టడీ చేసేసి దాన్ని బేస్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకోండి.
(2:27:31) అట్లా ఇప్పుడు నేను ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్ లో చెప్పిన అభిప్రాయాలు కూడా ఏంటి అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగా చూపించడమే తప్ప ఈ విషయంలో ఏంటి లేకపోతే సొంత అభిప్రాయాలు ఏంటి అన్నది కూడా చెప్పలేదు నేను. ఎందుకలా అంటే మనం ఇది ఒక పబ్లిక్ డొమినియన్ లో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీయో ఒక సిద్ధాంతమో ఇక్కడ ఏం లేదు కాబట్టి వ్యక్తిని వ్యక్తిగానే చూడండి ప్రపంచంలో మీరు ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు.
(2:27:58) నేర్చుకో ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఉంటది. కాకపోతే ఏంటి అంటే అది నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా ఏమున్నాయో చూసుకోవడమే ఇంపార్టెంట్ ఇక్కడ థాంక్యూ సో మచ్ సర్ ట్రూలీ ఇదొక మాస్టర్ క్లాస్ గా ఉండే పొలిటికల్ హిస్టరీ పైన అండ్ ఇందిరా గాంధీ గారి పీరియడ్ పైన థాంక్యూ సో మచ్ ఓకేనండి థాంక్యూ

No comments:

Post a Comment