ఆలోచించండి!!!
అఖండ భారతాన్ని ఏలిన ఈ రాజవంశాలలో కనీసం ఒక్క రాజుపేరు చెప్పగలరా?
మౌర్యులు, శాతవాహనులు, గుప్తులు
పాండ్యులు, చోలులు, కాకతీయులు, పల్లవులు, చాలుక్యులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు
ఈ రాజ్యాల రాజధానుల పేర్లు చెప్పగలరా? ఒక్కొక్క రాజ్యం ఎన్ని సంవత్సరాలు వున్నదో చెప్పగలరా? వీరి సామ్రాజ్య విస్తీర్ణం ఎంతో తెలుసా? ఈ వంశాల గురించి కనీసం వినియున్నారా?
పై ప్రశ్నలకు సమాధానాలు NCERT పుస్తకాలల్లో కూడ దొరకవు. కానీ కోట్లాది భారతీయులను ఊచకోత కోసిన మొఘలు సామ్రాజ్యం గురించి అడగండి. ఠక్కుమని సమాధానం చెబుతారు. బాబరు నుండి ఔరంగజేబు వరకు ప్రతి ఒక్కరి పేరు అందరికి తెలుస్తుంది. బాబరు, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు.
రాజ్యలు ఏలిన సమయాలు చూడండి.....
మొఘల్ 250 years
మౌర్యులు 550 years
శాతవాహనులు 500 years
గుప్తులు 400 years
పాండ్యులు 800 years
చోలులు 1000 years
పల్లవులు 600 years
చాలుక్యులు 600 years
అహోం 650 years(ఈశాన్యభారతం)
చాలా మందికి ఈ సామ్రాజ్యాలో కనీసం ఒక్క రాజు పేరు కూడ తెలవదు. అసలు భారతమంతా మొఘలుల క్రిందనే వున్నట్టు చరిత్ర పాఠ్యపుస్తకాలు చెబుతాయి. ఇంత ఘోరంగా మన పుస్తకాలు రాయబడ్డాయి
ఒకడేమో హిందువులే కులాన్ని సృష్టించారు అంటడు. ఒకడేమో బ్రిటీషు వాడి వళ్ళనే మనకు నాగరికత, సైన్సు తెలిసిందంటాడు. ఇంకొకడేమో మనకసలు శాస్త్రీయ దృక్పథమే లేదంటడు. మరొకడేమో ఎప్పుడో మనం ధనిక దేశం కావచ్చు కానీ వేయి సంవత్సరాల దరిద్రం వుంది అంటాడు.
నా చిన్నప్పుడు చరిత్రలో, మిగతా సామ్రాజ్యాలన్ళింటిని ఒక చాప్టర్లో చదివితే... మొఘల్ రాజులకేమో.. ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క చాప్టర్... 32000 మంది లొంగి పోయిన రాజపుత్ర వీరులను ఒకేరోజు తలలు నరికి గుట్టలుగా పోసిన అక్బర్ ను ధర్మాత్ముడుగా చదవాలిసిన ఖర్మ నాకెందుకు పట్టింది. కోట్లాది మంది వున్న హిందూమతం గురించి చదవటం మత మౌఢ్యమైతే, కేవలం పది మంది మాత్రమే వున్న దీన్-ఇ-లాహి అనే మత సూత్రాలను నేర్పించిన కుక్కలకొడుకులనేం చేయాలి?
మన దేశం గురించి చరిత్ర తెలవ కుండా చేసింది ఎవరు? మన దేశ చరిత్ర తెలియ కుండా జాగ్రత్త పడేవారెవ్వరు?
ఈ దేశంలో పుట్టిన హిందూత్వం కానీ బౌద్దం కానీ జైనం కానీ చదివితే మతమౌఢ్యం... కోట్ల మందిని చంపి మన దేశ చరిత్రను, సంస్కృతును, సాంప్రదాయాలను రూపుమాపిన ఎడారి మతాలను ప్రోత్సహిస్తే సెక్యులరిజం ఎలా అయింది?. అమ్మా నాన్నలను, గురువునూ, దేశాన్నీ, గౌరవించమనీ, ప్రేమించమనీ చెప్పే సదాచారం మతమౌఢ్యం ఎలా అవుతుంది?
ప్రతి దేశంలో దేశభక్తి అనేది గొప్ప తత్వం. మరి మన దేశంలో దేశభక్తి అంటే హిందూ మత దురహంకారం ఎలా అయింది.
మెకాలె నుంచి మొదలు నేటి సెక్యులరిస్టుల వరకు మన సంస్కృతి మీద, విలువల మీద, మతం మీద, ఆచారాల మీద, మనం బ్రతికే విధానం మీద జరిపే దాడులను చూస్తూ, వింటూ భరించాలిసిందేనా?. మనం ప్రశ్నించలేమా? వేయి సంవత్సరాల పరాయి పాలన కింద బానిసత్వం అలవాటయి పోయిందా?
ఆలోచించండి!!!🙏🙏🙏
No comments:
Post a Comment