Friday, June 28, 2024

 *కార్పోరేట్ స్థాయిలో అంత్యక్రియల కేంధ్రం.* 

*ఒక్కసారి ఆలోచించండి.*

*మన సమాజం ఎక్కడికి వెళుతోంది?*
  
*భారతదేశం యొక్క మానవీయ విలువలు ఇబ్బందికరంగా ఉన్నాయని చూపించే ప్రత్యేక ప్రదర్శన.*  

*అంత్యక్రియలు నిర్వహించే సంస్థ.*
*కంపెనీ సభ్యత్వ రుసుము రూ.  37,500/-*

*ఇందులో ఏడ్చేవాళ్ళు, పండితులు, మంగలి,పూలదండలు అంచక్రియల సామాగ్రి, భుజంపట్టి వెంట నడవడం, వంటి వ్యక్తులందరూ కంపెనీ వాళ్ళే*

*ఇక్కడ అన్ని మతాల వాళ్ళకి, వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలలో దహన క్రియలు నిర్వహించబడును.*

*కంపెనీకి ఇప్పుడు 50 లక్షల లాభాన్ని ఆర్జించిన దేశం యొక్క కొత్త స్టార్టప్‌గా దీనిని పరిగణించవచ్చు.*

*కాని రాబోయే కాలంలో ఈ వ్యాపారం 2000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.*

*ఎందుకంటే భారతదేశంలో, కుటుంబ సంబంధాలు, డబ్బుతో ముడిపడి,అతిత్వరలో  అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.*

*ఇలాంటి సంబంధాలను కొనసాగించడానికి మన దేశంలో చాలా మందికి సమయం లేదని "కంపెనీ"కి బాగా తెలుసు.*
 
*రాబోయే రోజుల్లో కొడుకులు,కూతుర్లు లేదా సోదరీ సోదరులు లేదా ఇతర బంధువులు, ఎవ్వరు పాల్గొనరని,ఫోన్లు మాత్రమే చేస్తారని  ఆ  కంపెనీ వాళ్ళకి తెలుసు. .*

*ఇది నేటి మానవ జీవిత అనుబంధాల వాస్తవికత.*😨😨😰😡

No comments:

Post a Comment