Friday, September 27, 2024

 *భారతదేశ సమాచారం*

వక్ఫ్ బోర్డు నీ శాశ్వతంగా తీసివేసి.

హిందువులకోసం సనాతన బోర్డు స్థాపించాలి అంతే.


ఈ నింజా గాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చాము, బంగ్లాదేశ్ ఇచ్చాము.

బుద్ధిష్ట్ లకు భూటాన్ ఇచ్చాము ఇంక ఏంటి ఇచ్చేది ❓


ఏ ఇతర దేశంలో కూడా ఇలా ఇవ్వలేదు అది తెలుసా ❓


ముస్లిం దేశాలలో లేని  వక్ఫ్ బోర్డు మన దేశంలో ఎందుకు ఉండాలి ❓


సరే వాళ్ళకోసం వక్ఫ్ బోర్డు ఉంచుదాము.

మరి మన దేశం నుండి విడిపడి ప్రత్యేక దేశం గా ఏర్పడిన పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ లో అక్కడ ఉన్న హిందువుల కోసం సనాతన బోర్డు స్థాపిస్తారా వాళ్ళు మరి ❓❓❓


అక్కడ హిందువులు మైనారిటీలు వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు.
సనాతన బోర్డు కూడా ఉండదు మరి వీరికి ప్రత్యేక దేశం ఇచ్చాక కూడా ఇక్కడ ఇంకా హక్కులు వక్ఫ్ బోర్డు ఇవ్వడం అవసరమా ❓❓❓❓❓

*👍🚩🚩🚩

No comments:

Post a Comment