*సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు :*
*1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.*
*2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.*
*3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.*
*4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.*
*5. మొగిలీశ్వర్.*
*6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.*
*7. సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా*
*నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు :*
*1. మహానంది*
*2. జంబుకేశ్వర్*
*3. బుగ్గరామలింగేశ్వర్*
*4. కర్ణాటక కమండల గణపతి.*
*5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.*
*6. బెంగళూర్ మల్లేశ్వర్*
*7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం*
*8. సిద్ధగంగా*
*9. అలంపురం*
*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.*
*1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.*
*2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,*
*3. మంజునాథ్.*
*శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్*
*సముద్రమే వెనక్కివెళ్లే*
*1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్,*
*2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.*
*స్త్రీవలె నెలసరి అయ్యే*
*1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,*
*2. కేరళ దుర్గామాత.*
*బహ్మ పేరు తో ఏకైక శివాలయాలు*
*అలంపూరులో నవఁబహ్మేశ్వర ఆలయాలు 9 రూపాలలో శివలింగాలు ఉంటాయి*
*రంగులు మారే ఆలయం.*
*1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.*
*2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే శివాలయం పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం సోమేశ్వర స్వామి వారి ఆలయం. పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.*
*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు*
*1. కాణిపాకం,*
*2. యాగంటి బసవన్న,*
*3. కాశీ తిలభండేశ్వర్,*
*4. బెంగుళూరు బసవేశ్వర్,*
*5. బిక్కవోలు లక్ష్మీగణపతి,*
*స్వయంభువుగా*
*సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.*
*ఆరునెలలకు ఒకసారి తెరిచే*
*1. బదరీనాథ్,*
*2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)*
*3. గుహ్యకాళీమందిరం.*
*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు*
*హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.*
*12 ఏళ్లకు ఒకసారి*
*పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.*
*స్వయంగా ప్రసాదం తినే*
*1. కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.*
*2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం*
*ఒంటి స్తంభంతో*
*యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.*
*రూపాలు మారే*
*ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.*
*నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,* *మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.*
*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు*
*1. హేమాచల నరసింహ స్వామి.*
*2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి*
*మనిషి వలె గుటకలు*
*వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.*
*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.*
*ఛాయా విశేషం*
*1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.*
*2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.*
*3. బృహదీశ్వరాలయం.*
*నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్*
*పూరీ*
*పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.*
*ఇవి తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశంలో కొన్ని వేల దేవాలయాలు నిర్మాణం చేశారు(సృష్టి చేశారు)విశ్వకర్మ పరమాత్మ వంశీయులైన విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు వారికి పాదాభివందనములు.👣👏*
*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁 🙏🕉️🙏 🍁
No comments:
Post a Comment