Friday, August 21, 2026

The Secret Danger of Your Tongue | Moral Story on Self-Control

The Secret Danger of Your Tongue | Moral Story on Self-Control

Author Name:Telugu Books

Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Lhy2_nHCL4g



Transcript:
(00:01) జిహ్వ శాపల్యము శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాల్లో అత్యంత శక్తివంతమైనది నాలుక దీనికి రెండు ప్రధాన ధర్మాలు ఉన్నాయి. రుచిని ఆస్వాదించడం మాటల ద్వారా భావాలను వ్యక్తీకరించడం ఈ రెండింటిలోనూ నియంత్రణ కోల్పోవడాన్నే జిహ్వ చాపల్యం అంటారు. నాలుకను అదుపులో ఉంచుకుంటే మనం సగం విజయం సాధించినట్లే ఎందుకంటే ఇది మిగతా ఇంద్రియాలకు చుక్క అనే వంటిది జిహ్వగ్రే వత్తతే లక్ష్మి జిహ్వాగ్రే మరణం ధ్రువం అనే సూక్తి ఈ నాలుక వల్ల సంపద వస్తుందని వినాశనము సంభవిస్తుందని తెలియజేస్తుంది.
(00:40) జిహ్వ చాపల్యం మనిషిని రెండు విధాలుగా పతనం వైపు నెడుతుంది. మొదటిది క్షణిక పైన రుచిపై వ్యామోహం ఆరోగ్యకరమైన ఆహారాన్ని వదిలి నాలుకను బాగుంటాయని చెప్పి చక్కర ఉప్పు నూనెలు ఎక్కువగా ఉండే చిరుతిండ్లకు అలబాటు పడితే అది శరీరానికే కాక మానసిక ప్రశాంతతకు హానికరం అధికంగా ఆహారం తీసుకోవడం అశ్రద్ధగా తినడం రోగాలకు దారి తీస్తాయి. రెండవది వాక్చాపల్యెం అవసరం లేని మాటలు మాట్లాడడం ఇతరులను దూషించడం అబద్ధాలు చెప్పడం ఇవన్నీ మనసును కలుషితం చేస్తాయి.
(01:12) భగవద్గీతలో శ్రీకృష్ణుడు అనుద్వేగకరం వాక్యం అంటూ ఎవరిని బాధించని సత్యమైన మృదువైన మాటలే తప్ప తపస్సు మాటలే తపస్సు అని ఉపదేశించారు. మాటల వల్ల సంబంధాలు బలపడతాయి. అదే మాటల వల్ల చెడిపోతాయి కూడా అందుకే తక్కువగా తీయగా హితంగా మాట్లాడడం అవసరం మనసు అస్తిమితంగా ఉందని సాధువును ఆశ్రయించిన ఒక వ్యక్తి ఆయన అతన్ని ఆశ్రమంలో ఉండమని చెప్పి రుచికరమైన భోజనం పెట్టాడు.
(01:44) రెండు రోజుల తర్వాత కేవలం ఉడికించిన అన్నం పప్పు మాత్రమే ఇచ్చి రోజుకు గంట మాత్రమే మాట్లాడాలి అని నియమం పెట్టాడు. మొదట్లో కష్టంగా ఉన్న కొద్ది రోజుల్లో అతడి మనసు ప్రశాంతమైంది అప్పుడు సాధువు నువ్వు నాలుకకు రుచి మాటల నుంచి నియంత్రించినప్పుడు నీ శక్తి లోపలికి మళ్ళింది అందుకే మనసు నిలకడగా మారిందని వివరించాడు. దత్తాత్రేయ స్వామి 24 మంది గురువుల్లో చేపను ఒకటిగా పేర్కొన్నాడు.
(02:12) చేప నుంచి ఆయన జిహ చాపాల్యం ప్రాణాంతకం అనే పాఠాన్ని నేర్చుకున్నాడు కావలసిన ఆహారం లభ్యమైనప్పటికీ చేప కొత్త రుచి కోసం ఎరను కరుచుకొని గాలానికి చిక్కి ప్రాణాలు కోల్పోతుంది క్షణిక ఆనందాల కోసం వెంపర్లాట ప్రాణాంతకం అవుతుంది రుచి వ్యామోహం వల్ల మనిషి ఆరోగ్యం శక్తి శాంతి అన్ని కోల్పోవాల్సి వస్తుంది అనైశ్య జయయయే దక్షైహి నజయేత్ ప్రసనం జితం అనే శ్లోకం మిగతా ఇంద్రియాలన్న అన్నింటి పైన గెలిచినా నాలుకను జయించనంతవరకు నిజమైన విజయం సాధ్యం కాదని చెబుతుంది.
(02:48) ఒక్క రుచిని జయిస్తే మిగతా ఇంద్రియాలు సులభంగా అదుపులోకి వస్తాయి. నాలుకను శరీర పోషణకు మాత్రమే వినియోగించాలి. మాటలను సత్యం, మాధుర్యం, దైవనామ స్మరణకు అంకితం చేయాలి. మితాహారం, హితభాషణం, ఆరోగ్య సూత్రాలే కాదు ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలు కూడా

No comments:

Post a Comment