మానవునికి శాంతిని చేకూర్చడమే మతం యొక్క ప్రాథమిక లక్ష్యం. రాబోయే జన్మలో సంతోషంగా ఉండటం కోసం ఈ జన్మలో బాధపడటం వివేకం కాదు. ఇక్కడే, ఈ క్షణంలోనే సంతోషంగా ఉండాలి. ఏ మతం అయితే శాంతిని చేకూర్చగలదో, అదే మానవాళికి నిజమైన మతం.
~ స్వామి వివేకానంద
స్వామి వివేకానంద స్మృతులు, పుటలు 45-46. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment