జీవ సమాధి రహస్యాలు & కాలజ్ఞాన తత్వాలు | Sri Paripurna Siddhananda Swami With Ravi Sastry
Author Name:Sree Souravi Tv
Youtube Channel Url:https://www.youtube.com/@sreesouravitv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dtkCNT7OL9M
Transcript:
(00:11) ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ సౌరవి టీవీ ప్రేక్షకులకు [గొంతు సవరించుకోవడం] నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారితో మనం ఉన్నాం. వారు అచల సిద్ధాంతంలో ఎంతో నిష్నాతులు వాళ్ళు అచలానంద స్వామి వారు పరంపరకు చెందినవారు ఇక్కడ ఒంగోల్లో మెయిన్ సెంటర్లో వారి యొక్క ఆశ్రమం అనేది నెలకొల్పడం అనేది జరిగింది మంగమోగ డొంక రోడ్లో ఉంటుంది మెయిన్ హైవే పక్కనే ఉంటుంది ఈ యొక్క ఆశ్రమం అనేది అచలానంద ఆశ్రమం అనేది వారు ఇక్కడ ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వారి
(00:56) యొక్క జ్ఞానాన్ని ఎంతో ఎన్నో సత్సంగాల్లోనో ఎంతో మందికి అందిస్తూ ఉన్నారు వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది నమస్కారం స్వామీజీ ఓం ప్రశాంత్ స్వామీజీ మీరు [దగ్గు][గొంతు సవరించుకోవడం] ఈ మార్గంలోకి రావడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి మూల కారణం ఏమిటి శ్రీ గురుభ్యో నమః ఓం ప్రశాంత్ నేను పూజ్య గురుదేవులు అచనానంద స్వామి వారి యొక్క సన్నిధిలో లో నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఉన్నాం ఇద్దరం ఒకటే గ్రామం ఇక్కడికి 25 kmలు ఒమేవరం అనే గ్రామం మ్ గురువారి సుగ్రామం మన గ్రామం మ్ నేను చిన్నప్పటి నుంచి వారి దగ్గరికి
(01:36) వెళ్ళడం అంటే గ్రామంలో వారి దగ్గరికి పిల్లలందరినీ శోషణ కోసం అని పంపించేవాడు చదువు కోసం అని అలా వెళ్ళిన వాళ్ళలో నేను ఒకడిని ఉమ్ వారి దగ్గరికి వెళితే వారు మాకు ఏదైనా చదువు చెప్పబోతే మేము భారతాన్ని గురించో రామాయణాన్ని గురించో అడిగితే ఈ కథలు చెప్తూ పంపిస్తూ ఉండేవారు మ్ అలా వారితో పరిచయమై వారి దగ్గర ఉండటం జరిగింది ఇందులో వారు ఏం చేశారంటే వారికి ఆరు నాలుగు సంవత్సరాల ప్రాయంలో బ్రహ్మంగారు దర్శనం ఇచ్చారు.
(02:04) స్వయంగా దర్శనం ఇచ్చి బ్రహ్మోపదేశం చేశారు. అందువల్ల వస్తుతః వారు బ్రహ్మజ్ఞాని పుట్టుకుతోటి బ్రహ్మజ్ఞాని అలా అప్పటినుంచి వారి సాంగత్యంలో కొనసాగడం జరిగింది. ఈ కొనసాగేటప్పుడు వారికి ఒక సందర్భంలో నోటి పోత వస్తుంది నోటి పోత 15 రోజులు సుమారుగా ఆహారం తీసుకోవడం లేదు నోరంతా పొక్కిపోయింది అప్పట్లో ఈ మందులు ఇవన్నీ లేవు అది విలేజ్ చాలా బాధపడుతూ 16వ రోజు వంట చేసుకొని స్వామికి నమస్కారం చేసుకొని స్వామి ఈ భోజనం నేను చేసేట్లు అనుగ్రహించండి ఈరోజు ఉండలేకపోతున్నాను ఒక నమస్కారం చేసుకొని ఆకులు పెట్టుకొని ఓం భూర్భుస్వతసవితర్వరేణ్యం భర్ ోదేవస్య ధీమహి ధీయోన ప్రచోదయ
(02:45) స్వచ్యంత్వతే అని పరీక్షించామంటూ గాయత్రి మంత్రం ఎప్పుడైతే చల్లాడో ఆ పదార్థాల మీద ఆ మంట తగ్గిపోయింది ఓం ప్రాణాయ స్వాహ అపానేశ్వ ఆ మూడు దఫాలు వేసుకోడని ఆ మెతుకుని మింగగలిగారు. అప్పుడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు వారు ఏం చెప్పారంటే నాకు భోజనం చేసి అనుగ్రహం ఇచ్చారు స్వామి ఈరోజు ఆదివారం ఆరోజు ఆదివారం కనుక ప్రతి ఆదివారం మీకు ఉపవాసం ఉంటాను.
(03:08) మ్ అని ఒక నియమం తీసుకొని అప్పటినుంచి ఆదివారం ఆదివారం వారు భోం చేయాలి తీసుకుంటే ఏమనా పాలు పళ్ళు తీసుకుంటారు లేదా ఏమి తీసుకోరు. అప్పటినుంచి వారి శిష్యులైనటువంటి మేము కూడా అందరమి ఈరోజు వరకు శిష్య పరంపర అంతా ఆదివారం ఉపవాసాలు ఉంటూ వచ్చాం అలా వారితో మాకు పరిచయం ఓం ప్రశాంతి అయితే స్వామీజీ వారికి [గురకలు] వీరబ్రహ్మం గారికి ఉన్న అనుబంధం ఏమిటి వారికి మంచం మీద పండుకొని ఉంటే నులక మంచం మీద పడుకొని ఉన్నాడు.
(03:38) వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయులు వారు సద్బ్రాహ్మణ వంశానికి సంబంధించిన వారు ఆయన ఉపాధ్యాయుడు అప్పట్లో మేనేజ్మెంట్ పాఠశాల నిర్వహిస్తూ ఉండేవాడు వారు వంట చేసుకుంటూ ఉన్నారు. ఈ పిల్లవాడు నులక మంచం మీద కూర్చొని ఉన్నాడు. ఆకాశం నుంచి ఏదో వెలుగు వస్తుంది ఆయన వైపు ఆయనకు అర్థం కాలేదు. ఆ దగ్గరికి వచ్చే కొంది ఆ కాంతి పెరిగిపోతున్నది. అది భరించలేక నాయనా నా మీద నా దగ్గరికి ఏదో వస్తుంది నా దగ్గరికి ఏదో వస్తుంది అని అరుస్తున్నారు.
(04:03) వాళ్ళ నాన్నగారు విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి వెళితే ఆ సన్నిధిలో ఒక సాధువు కనిపించాడు. ఆ సాధువు వారికి బ్రహ్మోపదేశం ఇవ్వడం జరిగింది. అలా వారి అనుష్టాన అనుష్టానం ఉన్నటువంటి వారు వారికి విషయం అర్థమయింది నాయనా నువ్వు ఏమి భయపడకు ఏమైనా శబ్దం వినిపిస్తే తిరిగి మాట్లాడు అని చెప్పాడు. ఆ విలువ వస్తే నులక మంచం మీద నులగ మంచం ఏ అనుష్టానానికి పనికి రాదు శాస్త్ర ప్రకారం నులగ మంచం మీద ప్రక్కన కూర్చొని సగుణ రూపంలో బ్రహ్మంగారు చెవులో మంత్రం చెప్పాడు అది పిల్లవాడు తిరిగి పలుకుతూ ఉన్నాడు వాళ్ళ నాన్నగారు అక్షరబద్ధం చేశాడు ఏమిటి ఆ మంత్రం అంటే ఓం హ్రీం
(04:37) క్లీం శివాయ వీరబ్రహ్మణే నమః అని ద్వాదశాక్షి మంత్రోపదేశం చేసి ఈ మంత్రం 12000 జపం చేస్తే నేను మళ్ళీ దర్శనం ఇచ్చి నీ పూర్వవాపరాలు చెప్తాను అని చెప్పి అంతర్దానం అయిపోయారు. వాళ్ళ నాన్నగారు అంతర్ అనుష్టాం అక్షరబద్ధం చేసి ఈ పిల్లవాడిని [గొంతు సవరించుకోవడం] జాగ్రత్తగా ఈ 12000 జపం చేయించాడు. 12000 చెప్పగానే మళ్ళీ బ్రహ్మంగారు దర్శనమై నువ్వు నా అంశ సంభూతుడివి ఈ జన్మలో నీకు వివాహం లేదు నువ్వు బ్రహ్మచర్య దీక్షలో సన్యాసి దీక్షలో ఉంటావు నీ ద్వారా లోక ప్రయోజనాలు జరగవలసిన అవసరం ఉన్నది అని చెప్పి అంతర్ధానం అయిపోయారు. అప్పటినుంచి ఈయన
(05:16) వారు ఈ లోక స్మృతి లేదు. ఎప్పుడు అంతర్ముఖ స్థితిలో ఉండేవారు అంటే ఆ రోజు నుంచి వారికి అంతర్ముఖ స్థితి సహజంగానే వచ్చేసింది. అంటే మన భాషలో చెప్పాలంటే అమనస్క స్థితి వేదాంత పరిభాషలో చెప్పాలంటే తురియ తురియ స్థితి ఆ స్థితిని ఆ రోజు నుంచి వారు అనుభవిస్తున్నారు. అలా అనుభవిస్తూ సాధన చేస్తూ వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చినా వారి దగ్గరికి ఎవరైనా వచ్చేది అడిగినా ఆయన బ్రహ్మం గారిని అడుగుతారు.
(05:40) మనం ఇద్దరం మాట్లాడుకున్నట్లే వారి బ్రహ్మంగారు వారితో మాట్లాడి సమాధానం చెప్పేవారు అలా గురువుగారు బ్రహ్మంగారు భక్తులు కావడానికి ఆ బ్రహ్మం గారికి కనిపించి బ్రహ్మోపదేశం చేయడం అనే పునాది బ్రహ్మం గారు అంశం పోతని చెవ్వడం అలా ఆ మార్గంలో వస్తూ దివ్యనుష్టానం చేసుకుంటూ ఉంటే మధ్యలో మేము వారి దగ్గరికి ఈ చదువు కోసం అని వెళితే వెళుతూ ఈ పరిచయం ఏర్పడటం జరిగిందమ్మ ఇక్కడ నా అనుభవం ఒకటే చెప్తాను ఆదివారం ఆదివారం మేము బియ్యం తీసుకెళ్ళేవాళ్ళం తలగలు పోసుకొని బియ్యం తీసుకెళ్ళేవాళ్ళం పిల్లలందరం తలాప పైసలు డబ్బులు తీసుకెళ్ళేవాళ్ళం ఈ 10 పైసలు పెట్టి
(06:19) ఇవన్నీ 10 పైసలు కలిపి బెల్లం తీసుకొచ్చేవాడు ఈ ఇన్నీ పెట్టి పాలు ఊళలో వాళ్ళు ఎవరైనా ఇచ్చేవాడు ఆ రోజుల్లో పొంగలు పెట్టేవాడు ఈ పొంగలు పెట్టి మాకు చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచేవాడు ఒకరోజు ఏమన్నాడంటే బ్రహ్మంగారికి పొంగలు పెడుతున్నారు కదా మీకు బ్రహ్మం గారిని చూపిస్తాను అని చెప్పాడు. పాపం వారేమనుకుంటున్నారు వారు కనపడుతున్నారు కాబ మాకు కూడా కనపడతారు ఒరోజు మధ్యాహ్నం 12 గంటలకి మిటస్ నడినే సూర్యుడు ఉన్నప్పుడు ఆ సూర్యుడు బ్రహ్మంగా చూడండి అని చెప్పాడు ఒక పిల్లవాడు ఎవరో నాకు కనపడ్డాడు అన్నారు మిగతా వాళ్ళంతా నాకు కనపడ్డా నాకు కనపడి వెళ్ళిపోయారు
(06:54) నాకు కనిపించలే నేను ఎక్కడ కూర్చున్నాను ఏంటి కూర్చున్నావ్ అన్నాడు పలకలేదు నీ బ్రహ్మంగారు కనిపించలేదా అన్నాడు కనిపించలేదు అను నువ్వు పోకిరి వాడివి పిల్లల్ని కొడతావు అలర్ చిల్లర చేస్తుంటావు నీకు ఎలా ఎలా బ్రహ్మం గారు కనిపిస్తారు అని చెప్పి అయితే అలా అల్లరి పనులు చేయకపోతే కనిపిస్తాడా అని అడిగాను కనిపిస్తాడు అన్నాడు ఇంటికి వెళ్ళడం పండుకున్నాను బ్రహ్మంగా నామం చేసుకుంటూ పండుకున్నాను వేకోసాని మూడు గంటలక మెలుకు వచ్చేసింది స్నానం చేసి వచ్చి వారి దగ్గర కూర్చున్నాను వారి పనులంతా అయిపోయి పిల్లలు వచ్చేసి ట్యూషన్ అయిపోయి అంతా
(07:26) వెళ్ళిపోయిన తర్వాత నేను కూర్చున్నాను అడిగాడు గురువుగారు నేను ఎవరు కాటలకి వెళ్ళలేదా వెళ్ళలేదు ఎవరు కొట్టలేదా కొట్టలేదు ఎవరు జోలికి వెళ్ళలేదా వెళ్ళలేదు నాయతో చూడమన్నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు సులో చూపిస్తే సూర్యుడులో నాకు బ్రహ్మంగా గారి దర్శనం అయ్యా ఇందులో నాకు బ్రహ్మంగారి దర్శనం కావడానికి ఏ పార్టీ అర్హత లేదు ఆ రోజు వరకు నేను అలచల పనులు చేస్తూ ఉండేవాడిని చిన్న వయసు సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉండేవాడిని వారి తపో శక్తితో నాకు బ్రహ్మంగారి దర్శనం ఇప్పించాడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క దివ్యత్వం చేత అర్జునుడికి భగవద్గీత అనే
(08:00) సామర్థ్యాన్ని ప్రసాదించి ఆయన ద్వారా మనకు భగవద్గీతను ఎలా సమాజానికి అందించారో అలా అచలాన స్వామి నాకు ఆ దివ్య దర్శనం ఇప్పించారు. ఆ రోజు నుంచి నా జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చేసింది ఏ అక్కడ నుండి నేను సాధన చేసుకోవడం మరి కనుష్టానం చేయడం వారి దగ్గరే ఉండటం అన్ని పనులు మానేసుకోవడం ఈ విధంగా నా జీవితంగా మనం వారితో మమమేకమై నడిచింది ఈ అచల సిద్ధాంతం అనేది ఈరోజు ప్రాముఖ్యంలోకి వచ్చింది కదా ఈ అచల సిద్ధాంతం అనేది ఎలా ప్రారంభమైంది ఈ అచల సిద్ధాంతం అనేటువంటిది బ్రహ్మం గారితో బాగా ప్రాచర్యం వచ్చినటువంటి విషయం పోకల శేషాచలం గారిని అచల సిద్ధాంతాన్ని గురించి కొన్ని
(08:38) గ్రంథాలు రాశారు జనానికి అందుబాటులోకి రావడం జరిగింది. హనుమనిగిరి పీఠం అను హనుమనిగిరి పీఠం అచల సిద్ధాంతానికి సంబంధించిన పీఠం ఎక్కడ ఉందండి అది హనుమనిగిరి హనుమనగిరి కనిగిరి పక్కనే ఉంటుంది కనిగిరి [గొంతు సవరించుకోవడం] కనిగిరి మీ కనిగిరి పక్కనే ఉంది ఆ హనుమమునగిరి అని పొదిన నుంచి కనిగిరి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఆహా ఆ అక్కడ అచల పీఠం ఉంది అది మూల పీఠమా ఇప్పుడున్న పీఠాల్లో పెద్ద పీఠం హైదరాబాద్ లో అచల పీఠం ఉన్నాయి ఆ అచలపీఠాలు చాలా చాలా ఉన్నాయి తెలంగాణలో అచల పీఠాలు ఎక్కువ ఉన్నాయి ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో అచల ప్రచారం పెద్ద లేదు
(09:16) ఆ తెలంగాణలో బాగా ఉన్నది అయితే అచలం ఎందుకు జనంలోకి బాగా వెళ్ళలేదు మీరు ప్రాచూర్యం చెందింది అంటున్నారు ప్రాచురర్ చెందలేదు జనంలోకి పెద్దగా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే ఒక దశలో బాగా ఉన్నది అచలం అంటే ఏంటి అంటే సచలం అచలం మ్ సచలం అంటే చలనం కలగటం అంటే భావ వ్యక్తీకరణ అచలము అంటే దేని గురించి ఏ నిర్లిప్తంగా ఉండటం స్పందన లేకుండా ఉండటం చలనం లేకుండా ఉండటం కదిలక లేకుండా ఉండటం ఏ కోరికలు లేకుండటం నిస్సంకల్పంగా ఉండటం నిశ్చల స్థితి ఇది అచలానికి భావం అయితే ఈ అచలం ప్రాచుర్యం సంకల వారు అద్వైతం చెప్పారు రామానుజులు
(10:02) వారు విశిష్టాష్టాద్వైతం చెప్పారు మధులు వారు ద్వైతం చెప్పారు. ఈ మూడు సిద్ధాంతాల కంటే ముందుదే అచనం అయినా ఈ ఈ మూడు సిద్ధాంతాల్లో ఇవాళ మనకు బాగా ప్రాచుర్ వాటిలో అద్వైతం అనే చెప్పాలి మిగతాయి కూడా ఉన్నాయి అద్వైతం ఎందుకు ప్రాచుర్యం చెందవలసి వచ్చింది అంటే ద్వైతం అంటే ఏం చెప్తున్నారు జీవుడు పరమాత్మ అని చెప్తున్నారు.
(10:23) అద్వైతం అంటే ఏం చెప్తున్నాడు దేహో దేవాలయః జీవో ప్రోక్తో సనాతనః దేహం అనే దేవాలయంలో జీవుడు సనాతనమైన జీవుడు ఉన్నాడుఅని చెప్తున్నాడు. ఈ జీవుడికి దేవుడికి ఇంకా తేడా ఏమున్నది దేవుడే జీవ రూపంలో విశ్వాస నిశ్వాస రూపంలో జరుగుతున్నాడు. అందులో విశ్వాస నిశ్వాసాల రూపంలో ఉండేవాడికి ఆధారం సహస్రాలలో ఉండే పరమాత్మ ఈ పరమాత్మను మనం దేవుడు అనుకుంటే ఆయన ఆధారంగా జీవుడు విశ్వాస నిశ్వాసాల రూపంలో తిరుగుతూ ఉంటే ఈ జీవాత్మను పరమాత్మను వేరుగా చేసి విశిష్టతని చెప్పాడు అద్వైత ఏం చెప్పాడు జీవుడు వేరు దేవుడు వేరు ఏంటి ఆయనే శ్వాస రూపంలో తిరుగుతున్నాడు ఆయనే దేహంలో
(10:56) ఉన్నాడు ఆయనే సప్తధాతులుగా ఉన్నాడు ఆయనే పంచేంద్రియాలుగా ఉన్నాడు ఆయనే పంచ తత్వాలుగా ఉన్నాడు ఈ దేహం 25 తత్వాలతో ఆయనేంది ఈ పంచభూతాల ద్వారా 25 తత్వాలు ఎలా వచ్చాయో 25 తత్వాల్ని ఆయనే నడిపిస్తున్నాడు అంతరేంద్రియాలు అనేటువంటి జ్ఞానం మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటి వాటికి ఆయన అధిపతి ఈ జ్ఞానాన్ని నపితే ఈ చతుర్ంద్రియాలు అనేవి మనిషిని వాటి మనిషిని తన అది తీసుకొని అవి నడిపిస్తున్నాయి అని అద్వైతం చెప్తాడు ఈ అద్వైతంలో విషయం ఏమిటంటే మనస్సు మనిషికి శత్రువు మిత్రువు మనస్సు చెడు సంకల్పం చేస్తే నష్టం జరుగుతుంది శత్రువు మంచి సంకల్పం చేస్తే
(11:36) మంచి జరుగుతుంది మిత్రుడు అవుతాడు గుడికి వెళ్దాం కొబ్బరికాయ కొట్టుకుందాం పూజ చేద్దాం లేదా ధ్యానం చేద్దాం అర్చన చేద్దాం దివతర్జనం చేద్దాం 10 మందికి మంచి పనులు చేద్దాం మంచి కార్యక్రమాలు చేద్దాం అనే ఆలోచన ఉంటే మంచి స్వభావం ఇది మనసు కలిగించేది బజార్కి వెళదాం అవిధిని వద్దాం విధిని వద్దాం టైం అంతా కాలక్షేపం చేసుకొని దైవీ ఆరాధన లేకుండా మనిషిని ఇహభోగాల్లో ముంచేసేటటువంటిది ఈ మనసే పరభోగాల్లో ముంచేసేటువంటిది ఈ మనసే అందువల్ల మనం ఏం చేయాలి ఇప్పుడు మనసుని మన అధయంలో చేసుకోవాలి.
(12:10) దానికి రూపం లేదు నామం ఒకటే ఉన్నది దాన్ని ఎలా పట్టుకోవాలి ఈ మనసుని అందుకని అచలా స్వామి ఏం చెప్తారంటే మనసుని రెండు భాగాలు చేశారు వాస్సు మనస్సాక్షి మనస్సాక్షి అనేది మూడుడికి, పండితుడికి, జటుడికి, చండాలుడికి, ఉన్నతుడికి, యోగికి, భోగికి అందరికీ ఇవి రెండు పని చేస్తాయి. మనసు బజార్కి వెళ్దాం అని అనిపిస్తే సిగ్నల్ వస్తుంది లోపటనుంచి తర్వాత వెళ్దామని దీని గురించి ఆగాడా బాగుంటుంది బజార్కి వెళ్ళాడా యాక్సిడెంట్ యాక్సిడెంట్ అవుతుందని ఆగమని లోపల మనసే చెప్పింది.
(12:41) అందువల్ల ఈ మనస్సాక్షి అనేదే మన గురువు ఈ మనసు అనేది మనకి ఇహభోగాలకి పరభోగాలకి కాయం అందువల్ల ఈ మనస్సాక్షి ప్రకారం ఎవరైతే నడుస్తామో సాధువులుగాను సద్వర్త గాను సదాచారంలోనూ ఈ మార్గంలో ఉంటాం. ఇలా ఉండటానికి కారణం ఉండాలంటే సంకల్పం వచ్చేసింది ఉండవద్దా ఉండాలంటే ఏం కావాలి సాధన కావాలి ఈ సాధన ఎలా వస్తుంది పరమ గురువుల పరమ గురులో వలన పరమ గురుల వలన వైరాగ్య భాగ్యము కలుగకున్న ముక్తి కలుగబోదు ముక్తి నిబోధ యుక్తి యుక్తము కాదు కాళికాంబ హంస కాళికాంబ అంటూ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారు పద్యం 700 సప్త అనే పద్యం చెప్పాడు ఆయన [గొంతు సవరించుకోవడం]
(13:21) భగవద్గీత ఏడు శ్లోకాల 700 శ్లోకాల ఓ అద్భుతమైన తత్వాన్ని చెప్పాడు సామాజిక విషయాలు చెప్పాడు కులమత వ్యత్యాసాల గురించి చెప్పాడు మానవ జీవితం యొక్క విశేషాన్ని గురించి చెప్పాడు ఆయన అందువలన ఈ మనసుని మనం స్వాధీనంలో ఉంచుకోవడానికి ఏం చేయాలంటే గురు పరంపరలో ఉండాలి. ఎవరు గురు పరంపరలో నడవరో గురువుని ఆశ్రయించరు గురువు దగ్గర రారు వాళ్ళకి పునరభిజనం పునరభిమానం ఎవరు గురువు దగ్గరికి వస్తారు గురువుని ఆశ్రయిస్తారో బ్రహ్మోపదేశం తీసుకుంటారో బ్రహ్మోపదేశాన్ని బ్రహ్మి స్థితి పొందేదాకా చేస్తారో వాళ్ళకి మరో జన్మ లేని మహా ప్రస్థానం గురువు దగ్గరికి వచ్చిన కొంతమంది
(13:58) బ్రహ్మోపదేశం తీసుకొని మిడిల్ డ్రాప్ అవుతూ ఉంటారు. జారిపోతూ ఉంటారు ఏదో ఒక మాయ వాళ్ళని అంటుతుంది జారిపోతూ ఉంటారు. అందువల్ల దీనికి భగవద్గీతలో ఏం చెప్పాడు యోగ పరిషుడికి మరుజన్మలో సంపన్నమైన కుటుంబంలో జన్మనిఇచ్చి ఆ యోగాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఇస్తాను అని చెప్పాడు అందులో వీళ్ళకి మరు జన్మలో అవకాశం వస్తుంది ఈ జన్మలో పొందే వాడికి ఏం కావాలి గురువు అంటే ఎవరు విశ్వవిరాడ్ భగవానుడు అంటే ఆయన బ్రహ్మంగారా నీకు ఏ దేవుడు ఇష్టం ఆయన అనుకో రాముడు కృష్ణుడు బ్రహ్మంగారు ఈశ్వరుడు ఈ పంచబ్రహ్మలు అందరూ ఒక్కటే భగవంతుడు ఒక్కొక్క ఒక్క సందర్భంలో ఒక్కొక రూపంలో అవతార రూపంగా
(14:37) వస్తాడు అందువల్ల ఇక్కడ భగవంతుడు గురువు నేను చెప్పాను కదా నేను భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళకి ముక్తి రాదు. ఎంత తపస్సు చేసినా కోరికలు నిలబడతాయి మీరు ఏదైనా అడిగితే కోరికలు తీరుస్తాడు. జన్మరాహిత్యమైనటువంటి ముక్తి కావాలంటే మాత్రం గురువే కావాలి. ఎందుకు గురువు కావాలంటే భగవంతుడు నువ్వు ఏం చేస్తావో దానికి తిరుగుఫలం ఇస్తాడు.
(15:02) వరం కోరుకుంటే వరం ఇస్తాడు ఏది కావాలంటే ఆరోగ్యం కావాలంటే భోగం కావాలంటే భాగ్యాలు కావాలంటే సంతోషకాలం ఇవన్నీ ఇస్తాడు. ముక్తిని ఇచ్చేది మాత్రం పరమ గురువే అందులో గురువుని ఆశ్రయించిన వాళ్ళు గురువు చెప్పినట్లుగా సాధన చేసుకుంటే గురువుతో విశ్వాసంగా ఉంటే వాళ్ళకి మాత్రమే ముక్తి వస్తుంది మిగతా వాళ్ళకి ముక్తి రాదంటే బాగా పుణ్యం చేస్తే మోక్షం వస్తుంది మోక్షం వేరు ముక్తి వేరు మోక్షం అంటే స్వర్గానికి వెళ్ళటం పుణ్యం అయిపోయిన తర్వాత జన్మకు రావడం ఎక్కువ పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు అనుభవించి మళ్ళ జన్మక వస్తారు ఇవి రెండు కానటువంటిది ముక్తి [గొంతు సవరించుకోవడం]
(15:35) తలను తమిడి గురుడు తగు మంత్రము చెప్పు ఆత్మలోని మురికినంత గడుగు జనన మరణ దుఃఖ సముదాయ ముందు దృంచంచు కాళికాంబ హంస కాళికాంబ అంటారు వీరబ్రహ్మ స్వామి అంటే గురువు దక్షిణ హస్తాన్ని శిరసు మీద పెట్టి దక్షిణ కనపడంలో బ్రహ్మోపదేశం చేస్తే ఆ బ్రహ్మోపదేశం ద్వారా సర్వ పాపాలు ప్రక్షాణ అవుతుంది అని చెప్పాడు మన పురాణాలు కొన్ని చోట్ల చేసిన పాపం అనుభవించవలసిందే అనుభవించి తీరవలసిందే చెప్పాడు దీన్ని బ్రహ్మంగారు ఖండించారు ఎందుకంటే బ్రహ్మోపదేశ చేసిన వాళ్ళ యొక్క పాపం దూదిమండి లాంటిది బ్రహ్మోపదేశం పొందన వాళ్ళ పాపం ఇనుప విలుప మండే అది కిరోసిన్
(16:11) పెట్టి కాల్సిన కాలదు ఈ బ్రహ్మోపదేశం పొందిన వాళ్ళకి కొన్ని లక్షలన్న అయినా ఇది దూది కాబట్టి ఒక కగిపోలేస్తే కాలిపోతుంది కనుక బ్రహ్మోపదేశం చేసినవాళ్ళు అందుకని ఒక పద్యం చెప్పాడు పాపరహితమైన బ్రహ్మోపదేశాన కర్మమనడి దూది కాల్చివేసి బూది సద్గురుండు పుంగలకెత్తును కాళికాంబ హంస కాళికాంబ అంటూ గురువు యొక్క వైశిష్ట్యాన్ని విస్తృతంగా చెప్పుకొచ్చాడు వీరబ్రహ్మేంద్ర స్వామి అచల సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భోధనలు ఏమిటి అసలు తత్వం ఏంటి? అచల సిద్ధాంతంలో అచల సిద్ధాంతంలో ఎక్కువమందికి ఆ అందకపోవడానికి అంటే అందుకోలేకపోవడానికి
(16:50) కారణం ఏంటంటే దానికి సాధన లేదు బోధన మాత్రం ఈ రెండు మధ్య రెండు చేతుల మధ్యలో ఉన్నది అచలం అంటాడు దీన్ని గమనించండి అంటాడు ఎలా గమనించాలో చెప్పడు అంటే అచల సిద్ధాంతంలో మీరు ఎక్కడైనా చూడండి సాధన లేదు బోధన ఉంది అంతా అచలం అనుకున్నప్పుడు నువ్వు అచలం అయితే నువ్వు సచలం కాకపోతే భార్యతో నీకు సంసార బంధం అవసరం లేదు కుటుంబ బాంధవ్యం అవసరం లేదు బంధుమిత్రాదులు అవసరం లేదు ఇహభోగాలు నీకు సంపర్కం అవసరం లేదు నీ మనసు ఏ విషయమందు ఆచ్యాదన కూడకూడదు ఆకర్షించకూడదు ఆస్వాదించకూడదు అచలపోత సిద్ధాంతం ఇది
(17:36) ఇది చేయాలంటే సాధన కావాలిగా రెండు మాటలు చెప్పి రోజు ఐస్ క్రీమ్ తినే పిల్లవాడికి బాబు బాబు ఐస్క్రీమ్ తినబాకరా అనిఅంటే వాడు ఉంటాడా వాడు ఉండడు ఐస్ క్రీమ్ తింటే వచ్చే నష్టం ఏంటో వాడికి తెలియాలి వాడికి స్వానుభవం చెప్పాలి. ఐస్ క్రీమ్ తింటే పళ్ళు చెడిపోతాయి. లోపల ఉపరితత్తులో నిమి చెరుతుంది అనారోగ్యం వస్తుంది అని చెప్తే వాడు నిదానంగా మానుకుంటాడు.
(17:57) అందువల్ల కేవలం బోధ మనిషిని సంస్కరించదు. బోధతో పాటు సాధనం ఉండాలి. అచల సిద్ధాంతంలో సాధన తక్కువగా ఉన్నది కాబట్టి పూర్వం ప్రబలంగా ఉన్నటువంటి అచలం ఈరోజు చాలా తగ్గిపోయి ఈ యొక్క గురుశిష్య పరంపరలో అది కూడా గురుశిష్య పరంపరే గురుశిష్య పరంపరం అద్వైత సిద్ధాంతం అందుకని అచలం అచలందరం మహాశ్రం ఏంటంటే అచల అద్వైత సిద్ధాంతం అది అచల అద్వైత సిద్ధాంతం అచలం చెప్తూ అద్వైతాన్ని చెప్తూ సాధన ఇస్తాం మేము ఈ సాధన చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఎవరి స్థాయికి వస్తే ఆ స్థాయిలో వస్తారు మేము సాధన ఇచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత ఏంటి మార్పు అంటే అంటే వాళ్ళ అమ్మ భోజనం పెడితే నాకు ఆ కూర
(18:34) బాగాలేదు ఈ కూర బాగాలేదు నేను బిడ్డ ఈ నెల రోజుల తర్వాత ఏది పెట్టినా కంచంలోకి వచ్చింది బ్రహ్మ పదార్థం అనే భావంతో స్వీకరిస్తూ ఉన్నాడు. సాధన చేస్తున్నాడు అనేదానికి ఇది నెల రోజుల తర్వాత కూడా అలాగే ఉంటే సాధన చేస్తున్నట్లు ఉన్నాడు కానీ చేయడం లేదు అంటే పడవు తెడ్డేస్తున్నాడు ఒడ్డును కట్టిన తాడు ఇప్పలేదు.
(18:53) వీడు కష్టపడుతున్నాడు తెడ్డు వేసాడు తెల్లవారి ఇందాక పడవ నడవలేదు తెల్లవారు చూస్తే ఆ పడవ రాజమండ్రిలోనే ఉన్నది కారణం తాడిపప్పు లేదు అందులో సాధన లేకుండా చెప్తే అలా ఉంటుంది అదే సాధన చేస్తే తాడు ఇప్పు తిట్టేసినట్లు పడవ భద్రాచలం వెళ్తుంది రాజమండ్రి నుంచి కాబట్టి సాధన సాధన ఇవ్వాలి ఎవ్వరికైనా సరే సాధన ఇవ్వాలి అచలంలో ప్రధానమైన అంశం బోధ ఈ బోధతోటి అచల సిద్ధాంతంలో ఉన్న వాళ్ళలో బ్రహ్మచారులు ఎవరు లేరు నాకు తెలుసు ఎవరు ఉన్నారేమో తెలియదు వాళ్ళంద ఉంటే అచల సిద్ధాంతం బ్రహ్మచారిగా ఉండమని చెప్పదు సంసార విషయాల నిషేధం అని చెప్పదు.
(19:26) భార్యా భర్తలు అంటే ఈ జీవితం నిషేధం అని చెప్పదు. అద్వైతం ఏం చెప్తుంది వివాహం చేసుకో గారాష్ట జీవితంలో ఉండు ఏం చెప్తుంది వాన ప్రస్తుతం మనకు నాలుగు అవస్థలు చెప్పాడు బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యం అని చెప్పాడు. మ్ సరే ఏం చెప్పాడు కౌమార దశకు వచ్చిన తర్వాత సంసార విషయాలు వదిలేసి భార్యా భితలు ఇద్దరు స్నేహితుల్లాగా ఉండి శారీరక సుఖాన్ని వదిలేసుకొని దివ్యమైన సాధన చేస్తే గృహస్తులకు కూడా ఈ జన్మలోనే మోక్షం అని చెప్పి బ్రహ్మ గారు చెప్పాడు ఇది అందరూ ఒప్పుకునే విషయం అందువల్ల ప్రతి గృహస్తుడు మోక్షార్హుడే కానీ జీవితాంతం సంసార విషయాల నుండి
(19:59) భగవంతుని యొక్క వైపు మొగ్గకుండా సాధన లేకుండా ఉంటే వాళ్ళు దీనికి సంబంధించిరారు అందువల్ల సాధన ఉండాలి అది అచలమైన అద్వైతమైన విశిష్ట తిష్టాద్వైతనా ఏదైనా సరే సాధన ఉండాలి. సాధన లేకపోతే నేను కాషాయం వేసుకున్నాను నా క్రోధం వస్తున్నది అంటే నా కాషాయానికి సంబంధించిన స్థితిలో నేను ఉండలేదు అని కనుక కాషాయం వేసుకున్నామ అంటే క్రోధానికి అతీతంగా ఉండాలని అంటే అరిషడ్ వర్గాలని అదుపులో పెట్టుకోవాలని అరిషడ్ వర్గాన్ని అదుపులో పెట్టుకున్న వాళ్ళు యోగులు అదుపుకులో పెట్టుకోలేని వాళ్ళు భోగులు ఇది తేడా ఓం ప్రశాంతి ఇప్పుడు మీరు ప్రతి ఒక్క దానికి ముందర ఓం
(20:35) శాంతి ఓం ప్రశాంతి అంటున్నారు ఓం ప్రశాంతి అనేది ఏంటి ఆ కోడా లాంగ్వేజ్ అది సంకేతమా లేకపోతే కొంతమంది కొన్ని సొసైటీలు వాళ్ళు ఒక నామాన్ని అంటారు ఆ నామం లాగా ఇదినా అంటే కొంతమంది జై గురుదేవ్వ అంటారు ఓం శాంతి అంటారు ఇట్లానా లేకపోతే ఓం ప్రశాంతి అనేది మీరు ఎలా ఓం ప్రశాంతి అనేది మాది కూడా ఆశ్రమ కోడు ఒక రకంగా కానీ దాని అర్థం ఏంటంటే ఓం అంటే ఓం కృతికి సమానం ఒక్కటింగా లింగ వచనం ఇందు లేనే లేదు ప్రణవమందు నిలిచే 14 లోకాలు కాళికాంబ హంస కాళికాంబ అంటూ బ్రహ్మం గారు పద్యం చెప్పాడు ఓం కృతి సమానం ఒక్కటింగా కాబోదు లింగ వచనం ఇందు లేనే లేదు
(21:17) అది స్త్రీ పురుష సంబంధం కాదు ప్రణవ మందు నిలిచే 14 లోకాలు అంటే ఈ సృష్టి మొత్తం ఓంకారంలో నుంచి వచ్చింది. ఓంకారంలో నుంచి సగుణ రూపం మొదటి సగుణ రూపం వచ్చేసింది. ఆ సగుణ రూపం స్త్రీ పురుషులుగా విడిపోయింది. వాళ్ళు సృష్టి కార్యక్రమం చేశారు. ఈ సృష్టి కార్యక్రమంలో పంచబ్రహ్మలు వచ్చేశరు. దీనికి చాలా ఉన్నది సంక్షిప్తంగా చెప్తాను.
(21:36) పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, సరస్వతీ బ్రహ్మ, శచచిందులు వీళ్ళు ఐదుగురు వీళ్ళ ద్వారా సృష్టి కార్యక్రమం వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక బాధ్యత తీసుకున్నారు బ్రహ్మదేవుడిని పుట్టించమన్నాడు విష్ణుమూర్తిని పోషించమన్నాడు ఈశ్వరుని లైకా చేయమన్నాడు ఇంద్రుడిని సస్య రక్షణ చేయమన్నాడు సూర్యుని ఉదయాస్తమాలు ఇవ్వమన్నాడు ఈ పంచభూతాల ద్వారా ఈ పంచబ్రహ్మాల ద్వారా సృష్టి వచ్చేసింది ఆకాశం వాయువు అగ్ని జలము పృద్ధి అనే పంచభూతాలు రావడం ఈ జీవోత్పత్తి జరగడం ఈ విధంగా క్రమంగా వస్తుంది వీటి మొత్తానికి మూలమైంది ఓం గనుక ఏది దేవతలు ఓంకారంలో నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఏ పేరైనా
(22:08) పెట్టుకోండి ఏ పేరుతోనా పిలుచుకోండి అది సేవం కాని కానివ్వండి శాక్తేయం కానివ్వండి వైష్టం కానివ్వండి వైష్టం కానివ్వండి శైవం కానివ్వండి వీరశైవం కానివ్వండి అన్నీ ఓంకారం నుంచి వచ్చినటువంటివే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం విభజించి ఒక్కొక ఒక్కో శాఖ మనం మార్చుకున్నాం అంతే అందుచేత సృష్టి బీజం ఓంకారం కాబట్టి దాన్ని మేము తీసుకొని ఈ ప్రశాంతి అంటే ఏంటి ఓం ప్రశాంతి అంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి లోకమంతా ప్రశాంతంగా ఉండాలనేది ఒక గ్రీటింగ్ వరడం అది ఓం ప్రశాంతి అయితే స్వామీజీ స్వామివారి వాటిని చూసినప్పుడు తీర్థయాత్రలు అవసరం లేదు సాధన చాలు అన్నట్లుగా నేను విన్నాను
(22:44) ఎట్లా తీర్థయాత్రలు అవసరం లేదు సాధనే [గొంతు సవరించుకోవడం] చాలు అనేసి తీర్థయాత్రలు వెళ్ళమని ఇప్పుడు మనం వెళ్లి తిరిగితేనే లోకజ్ఞానం వస్తుందని మనకి ఉంది రాష్ట్రాలు నాలుగు దేశాలు తిరిగితేనే ఉంటుంది. తీర్థయాత్రలు లేకుండా వాడు ఎట్లా జ్ఞానవంతుడు అవుతాడో వాడిలోనే ఆ తీర్థం ఎట్లా దర్శించవచ్చు తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా అన్నాడు బ్రహ్మం గారు కాశీ వెళ్ళావు విశ్వేశుడు ఉన్నాడు శ్రీశైలం వెళ్తున్నావు ఆయనే కాళేశ్వ తిడుతున్నావు ఆయనే రామేశ్వరం వెళ్తున్నావు ఆయనే పోనీ తిరుపతి వెళ్ళావు వెంకటేశ్వ స్వామి రూపంలో ఉన్నాడు అన్నవరం వెళ్తే
(23:19) సచిదేవుడి రూపంలో ఉన్నాడు అందులో భిన్నత్వంలో ఏకత్వం హైందవం క్షేత్రాలు వెళ్ళాలి క్షేత్రాల్లో ఫలితం ఉన్నది అద అద్భుతమైన ఫలితం ఉన్నది. అయితే వెళ్ళాలి ఎందుకు వెళ్లాలి అంటే సాధనలో ఒక స్థాయి వచ్చే వరకు క్షేత్రాలకి వెళ్ళవచ్చు. సాధనలో ఒక స్థాయి వచ్చిన తర్వాత క్షేత్రాలకి వెళ్ళకూడదు. సాధన మీద పెట్టుకోవాలి తిరగడం ఆపేయాలి మొత్తం సాధనకి వెచ్చించాలి దివ్యమన సాధన చేసుకోవాలి.
(23:45) ఈ సాధన చేసుకుంటూ ఉంటే నీ కాళాహస్తి కావాలంటే కళ్ళు మూసుకోండి కాళ మస్తి కనిపిస్తుంది. తిరుపతి వెంకన్న కావాలంటే వెంకన్న కనిపిస్తాడు. శ్రీశైల మల్లన్న కావాలంటే మల్లన్న కనిపిస్తాడు. కాబట్టి ఒక స్థాయి వచ్చిన తర్వాత సాధన చేసుకు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే క్షేత్రాలకి వెళ్ళండి తర్వాత ఆపండి స్థిరంగా కూర్చోండి సాధన చేయండి క్షేత్రానికి వెళితే నాలెడ్జ్ వస్తుందని మీరు అన్నారు తెలివి తేటలు వస్తాయి క్షేత్రాలకి వెళితే క్షేత్రం ఫలితం వస్తుంది దర్శన ఫలితం వస్తుంది.
(24:09) ఇంటి దగ్గర ఉన్న మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి సమాజికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. తపస్సు బ్రహ్మ చింతనమున బరగిన చిత్తము అటుపోటు లేక అణగి మణగి నిర్మలముగా నిలచి నియమము పాటించు కాళికాంబ హంస కాళికాంబ మనసు చంచలత్మ లేకుండా తిరగకుండా స్థిరంగా ఉండాలి అంటే సాధన చేయాలి. అవ బ్రహ్మ చంద్రమణ అంటే పరమాత్మ మీద మనసు నిలిపినప్పుడు మనసు ఏకాగ్ర చెందుతుంది ఇతర సంకల్పాలు ఆగిపోతాయి అంతర్ముఖ స్థితి వస్తుంది బ్రహ్మి స్థితిని పొందుతాం ఆ పరబ్రహ్మ దర్శనాన్ని పొందుతాం కాబట్టి సాధన చేసుకోవాలి ఒక స్థాయి వరకు క్షేత్ర దర్శనం తర్వాత క్షేత్ర దర్శన ఆపాలి నువ్వు ఏ దేవుని
(24:49) నమ్ముకున్నావో మిగతా దేవతలంతా ఆయన రూపమే అమ్మవారైతే అమ్మవారు స్వామివారు స్వామివారు అని అనుకోవాలి నువ్వు ఏ గురువుని నమ్ముకున్నావో భారతదేశంలో ఉన్న మిగతా గురువులంతా ఆ గురువు యొక్క ప్రతి స్వరూపాలే రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వివేకానంద స్వామి రామతీర్థ మన సమకాల అనటువంటి కాశీనాయన గులమూడి వెంకయ్య స్వామి అచల స్వామి బళ్ళముడి అమ్మవారు వీళ్ళందరూ వివిధ రూపాలు వచ్చినటువంటి వాళ్ళు కానీ గురువు ఒక్కడే వివిధ రూపాలు వచ్చారు అందువల్ల ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎవరికి నమస్కారం చేసినా నీ గురువే ఈ రూపంలో ఉన్నాడు నమస్కారం చేయండి ఏ క్షాత్రయానికి వెళ్ళినా నీ
(25:24) ఇష్టదైవం ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పి నమస్కారం చేయండి అని గురు పరంపరలో మనకి దివ్యవాణి ఇప్పుడు అచలానంద స్వామి [గొంతు సవరించుకోవడం] వారు ఒంగోలు కి ఎప్పుడు వచ్చారు ఇక్కడ ఎట్లా ఆశ్రమము ఇదంతా ఎట్లా ఏర్పడింది మంచి ప్రశ్న వమేవరం గ్రామంలో వచలానంద స్వామి వారు ఉన్నప్పుడు చిన్న గుడి కట్టించమని గ్రామస్థులని అడిగాడు.
(25:43) తినటానికి కూడా తిండి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత 16వ ఏట తినటానికి కూడా జరగని పరిస్థితిలో ఉన్నప్పుడు రెండు రోజులు మూడు రోజులు బాగా భోజనం లేకపోతే ఎవరైనా మాతృమూర్తి చూసి గురువుగారు భోం చేసినట్లేదని కాస్త బియ్యము, పప్పు కూరగాయలు తెచ్చిస్తే ఆ రోజు భోజనం చేసి వండుకొని తినేవాడు ఆకలి అవుతుందని అడిగేవాడు. అలా ప్రారంభం అయింది వారి జీవితం.
(26:01) ఊళలో [గురకలు] వాళ్ళని బ్రహ్మంగారు ఆయనకు దర్శనం ఇచ్చి స్వామి గుడి కట్టించడం అంటే పోయి పెద్దవాళ్ళని అడగమన్నాడు. గ్రామంలో పెద్ద వాళ్ళంతా అరువు మీద కూర్చొని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్లి ఆ ఊళలో పెద్దాయన దగ్గరికి వెళ్లి బ్రహ్మంగారు మీ దగ్గరకి పంపించాడండి గుడి కట్టించమన్నాడ చెప్పాడు అడగమన్నాడు అన్నాడు ఆయన ఐదు రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా గుడి కట్టుకోపో పందులు వారు అని చెప్పాడు.
(26:22) అంటే వ్యాఖ్యానంగా ఆయన మహానుభావుడు కదా వచ్చేసాడు. ఆ రాత్రికి రాత్రి ఆయనది 80 బస్తలు ధనియాల కుప్ప నూరుచుకొని పోయారు దొంగలు రాత్రి రాత్రే భయపడి పొద్దునే వచ్చి గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేసి బ్రహ్మంగారు నన్ను వదిలి పెట్టమండి నేను దగ్గర ఉండి గుడి కట్టి ఏర్పాటు చేస్తానుని గ్రామ పెద్దలంతా కూర్చోబెట్టి ఏర్పాటు చేసి గుడి కట్టించారు.
(26:42) చాలా మహిమగా గుడి ఆ గుడి దగ్గర చాలా మహిమలు జరిగినయి అట్లా ఉంటే గుడిలో ఉంట తర్వాత నేను కూడా గుడి దగ్గర గురువు గారి దగ్గర ఉండేవాడిని ఆ గురువుగారి దగ్గర ఉంటే తర్వాత కారణాంతరా వలన నేను గురువుగారి దగ్గర నుంచి వ్యాపార రంగంలోకి రావాల్సి వచ్చింది. నా పెద్దవాళ్ళ బలవంతంగా వ్యాపార రంగంలోకి వచ్చిన తర్వాత ఒంగోల్లో పత్తివారి విధిలో నేను వ్యాపారం చేస్తున్నాను.
(26:59) గురువు గారు అక్కడ ఉండేవాడు గురువు గారికి ఏదైనా బాగా లేకపోతే పూర్లో డాక్టర్ గారు ఉన్నాడు ఎంబిబిఎస్ డాక్టర్ ఆయన దగ్గరికి వస్తే ఆయన ముందు ఇచ్చేవాడు డబ్బు తర్వాత డబ్బు తీసుకునేవాడు ఒక రోజు వారికి పంటి నొప్పు వచ్చేసింది డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు ఆయన ముందు ఇచ్చాడు ఆ టాబ్లెట్ వేసుకొని వెళ్ళాడు మళ్ళీ తిరిగి వెళ్తే ఒప్పుకుంటూ కొమ్మేవారానికి మధ్యలోకి వెళ్ళగానే పోలమని అంటారు పంటి నొప్పు తీవరమ అయిపోయింది స్వామి నమస్కారం చేస్తే ఆకాశంలో కనపడి ఎక్కడికి వెళ్తున్నావ్ ఒంగోలు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళమన్నాడు.
(27:21) మా అబ్బాయి అంట నా దగ్గరికి గురువుగారు బస్సు ఎక్కి వచ్చేసాడు. సరే వచ్చిన తర్వాత ఆ పండిన తగ్గిపోయింది ఉన్న తర్వాత అక్కడ గ్రామంలో పెద్దవాళ్ళంతా వచ్చారు. పంతులు గారిని ఇక్కడ పెట్టుకుంటే అట్లా అచ్చిగతం లేదని అక్కడ శాస్త్రి గారు ఒక అబ్బాయి ఉంటే అయ్యా నువ్వు నైవేద్యం పెట్టా అని చెప్పి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి డబ్బులు ఇస్తూ ఆయన పెట్టేసాం ఇక్కడ చాలా తంత జరుగుతుంది.
(27:40) గురువుగారు ఒంగోలు వచ్చిన తర్వాత నేను బ్రహ్మంగారి చరిత్ర రాస్తాను నువ్వు ప్రింట్ వేయిస్తావా అని అడిగాడు. స్వామి రాయండి అని చెప్పాను. వారు రాయడం అయిపోయిందని చెప్పడం నేను తీసుకెళ్తే తెల తిరుమల ప్రింటర్స్ ఇవ్వడం నేను వచ్చినప్పుడు మళ్ళీ రాయడం ఈ విధంగా ఓ 30 పేజీలు అనుకుంటే 870 పేజీలు అయింది అది వీరబ్రహ్మేంద్ర బోధామృతం అని పేరు పెట్టాం ఆ పుస్తకానికి ముద్రణ అలా ఒంగోలు వచ్చి స్థిరమైపోయాడు ఈ ముద్రణ జరిగిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కొంచెం లేట్ అయింది నాకు ఈ లోపల మన తుఫాన్ ఒకటి వచ్చింది.
(28:11) ఆ తుఫాన్ లో తెనాని వాళ్ళ ప్రెస్ అంతా మునిగిపోయింది. మెయిన్ రోడ్ మూడు అడుగు లోతు ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఆ కార్డు రాశారు 15 రోజులకి వచ్చింది ఆ కార్డు మీ పుస్తకాలు తడిచిపోయాయి నువ్వు చూసుకోండి నేను వెళ్లి చూసాను వెళ్లి చూస్తే వాళ్ళ ప్రెస్లో అన్నీ తడిసిపోయాయి వాళ్ళ ఇంట్లో ఇంత ఎత్తు నీళ్ళు వచ్చేసాయి నేను వాకెట్లోకి వెళ్లి ఏం చెప్పానంటే మా పుస్తకాలు తడవవు అని చెప్పాను నేను అన్ని తడిచిపోయాయండి చూసుకోండి అన్నాడు వెళ్లి తీస్తే ఆ కట్టలు ఏమి తడవలేదు దాని పక్కన మొత్తం ఏమి పనికి రాకుండా తడిచిపోయాయి ఈ పుస్తకాలు ఏం తడవలేదు అన్నమయ్య గారి తాళపత్ర గంధాలని
(28:40) కొందరు వ్యతిరేకులు తగలబెడితే అవి ఎల్లా మళ్ళ మళ్ళీ వాళ్ళకి ప్రక్షతం అయ్యాయో అలా అచనా స్వామి రాసినటువంటి ఈ గ్రంథం ఏమి దడవపోతే ఆ ప్రెస్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ చుట్టుపక్కల బజార్ వాళ్ళంతా వచ్చి చూశారు అంత మహిమానితమైన గ్రంధం అది ఆ గ్రంధం వేయించిన తర్వాత ఒంగోలు వచ్చిన తర్వాత గురువుగారు నేను వ్యాపారం చేస్తున్నాను కదా గురువుగారు మా ఇంటికి రావడం ఇంట్లో ఉండటం ఇలా ఉండటం తర్వాత గురువు గారిని ఇంట్లో పెట్టుకొని వ్యాపారం చేయడం నేను వ్యాపారం తీసేయటం అంటే నాకు చిన్నప్పటి నుంచి గురువుగారికి ఆశ్రయం ఏర్పాటు చేయడం గురువుగారు మీకు ఆసనం ఏర్పాటు చేస్తాం
(29:14) తర్వాత 1989 ఏప్రిల్ 10 ఈ ఆసనం గురువు గారి అనుమతితో ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం ఆసనం ఏర్పాటు చేయమంటే ఒక్క మాట చెప్తాను ఆసనం ఏర్పాటు చేయాలంటే స్వామి అంటే వారు ఏం చెప్పారో తెలుసా మీరు సాధన చేయండి అని చెప్పాడు. పతంజ మహర్షి ఏం చెప్పారు మూడు గంటలు సాధన చేస్తే యోగ సిద్ధి అని చెప్పాడు ఆసనం తీయకుండా మేము మూడు గంటలు అయిపోయింది నాలుగు గంటలు అయిపోయింది ఐదు గంటలు అయిపోయింది ఆరు గంటలు అయిపోయిందిఏడు గంటలు ఆసనం తీయకుండా సాధన చేస్తే చేయించారు గురువుగారు ఆ సాధన చేసిన తర్వాత నేను ఆశ్రం ప్రయత్నం చేయండి అని చెప్పాడు.
(29:44) అప్పుడు 1989 ఏప్రిల్ 10 శంకు స్థాపన చేయటం ఈ ఆసనం నిర్మాణం చేయటం తర్వాత 2006లో బ్రహ్మంగారి మటం దగ్గర తోటలపల్లి గ్రామంలో ఒక ఆసనం ఏర్పాటు చేయటం అక్కడే 52 అడుగులు బ్రహ్మంగారి విగ్రహం చేశం అక్కడ రోజు 1000 మంది పైనే భోం చేస్తారు నిత్యానదానం టికెట్లు ఏమ ఉండవు ఏ టైం లో వచ్చిన భోజనం ఒక 60 ఆవులు ఉన్నాయి 10 గేదలు ఉన్నాయి గోశాలు ఉంది వచ్చినవాళ్ళ భూములు ఉన్నాయి ఈ విధంగా మేము అక్కడ ఇక్కడ ఒక 60 మంది పిల్లలని చదివిస్తున్నాం పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడం నేను ఉపద్రవాలు జరిగినప్పుడు సేవా కార్యక్రమాలు చేయటం మన ప్రవచనాల ద్వారా తర్వాత పిల్లని చదివించడం
(30:15) ద్వారా ఈ విధంగా సేవా కార్యక్రమాలతో అచలాన స్వామి వారి చేయాలని ముందుకు తీసుకెళ్తున్నాం. వారు ఎప్పటివరకు ఆ గురువుగారు 1937 అక్టోబర్ 20 వారు జననం 2016 ఏప్రిల్నా 4 వారు మహాసమాధి వారి సమాధి ఎక్కడ మహా సమాధి అయిన తర్వాత ఒక రెండు రోజులు ఇక్కడ ఉన్నాడు. బ్రహ్మంగారి మండ దగ్గర తోటపల్లి గ్రామం మహాశ్రం అక్కడ తీసుకెళ్ళాం అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మూడు రోజులు అయిపోయింది వారి సమాధి చేయబోయే ముందు స్నానం చేయించుద్దు చర్మం చెడిపోతుంది అని చెప్పి మా భక్తులు ఎంత అంటే నేను ఒప్పుకోలేదు వారి చర్మం చెడదు వారు యోగులు అని నేను 45 నిమిషాలు
(30:50) ఉపన్యాసం చెప్పాను వారి గురించి ఆ పుస్తకం ఇప్పుడు మీకు ఇస్తాం తర్వాత స్నానం చేయించాం చర్మం ఏం కదలేదు అసలు వీరు వీరి దేహం మృత దేహం అనే భావన ఎవరికీ కలగలేదు అలా ఏప్రిల్ ఆరవ తేదీ వారి మహా సమాధి ఇప్పుడు ఆ సమాధి మందిరం అక్కడ నిర్మాణం అవుతుంది. బ్రహ్మంగారి గురించి ఒక మాట చెప్తాను బ్రహ్మంగారు వచ్చేటప్పటికి కులమతాల పోరాటం ఒకటి ఉంది.
(31:14) 17వ శతాబ్దంలో బ్రహ్మంగారు వచ్చారు. ఆ రోజుల్లో స్త్రీకి స్వేచ్ఛ లేదు. పచారి కొట్టక పోవడానికి లేదు వెలుపలకి వెళ్ళడానికి లేదు ఇతరులతో మాట్లాడడం లేదు. ఇంటి నుంచి దాటి రావడం లేదు అలాంటి రోజుల్లో తర్వాత వాళ్ళకి రజస్వుల పూర్వ విన బాల్య వివాహాలు రజస్వులంత వివాహం లేదు. దాని మీద బ్రహ్మంగారు దాడి చేశడు. మూడు యుగములందు ముదితలు ముగ్దలు పురుష దౌష్ట్యమునకు పొగలినారు కలియుగానకాంతలెలనేలగలరయా కాళికాంబ హంస కాళికాంబ అంటూ ఈ సాహిత్యాన్ని వారు చెప్తూ ఆయన తనకి 35వ ఏట 38వ సంవత్సరం అమ్మవారికి 36వ సంవత్సరం ఏట వివాహం చేసుకొని రజస్వలానంతర వివాహమే చేయాలి స్త్రీకి భార్య వివాహం చేయకూడదని
(31:52) నిషేధించి దాని మీద సమాజంలో పోరాడి ఈ స్త్రీకి స్వాతంత్రం ఇచ్చినవాడు ఆయన రజస్వలానంతర వివాహం ఇచ్చినవాడు ఆయన స్త్రీకి పచారి కొట్టుకే స్వాతంత్రం ఇచ్చిన వాడయనా స్వేచ్ఛం ఇచ్చిన వాడయన రాజకీయాలోకి రావడమైనా రాజకీయాలో రావడానికి వాళ్ళన్నీ రంగాల్లో రాణించడానికి కారణం అంటే ఆ రోజు బ్రహ్మం గారు చేసినటువంటి భిక్ష పెట్టినటువంటి భిక్ష అద స్త్రీకి స్వేచ్ఛని ఇచ్చాడు కులమతాల సమన్వయం చేశడు అందరూ కలిసి బతకండి అని చెప్పాడు మానవతావాదంతో ఉండండి అని చెప్పాడు సమాజంలో అందరూ సమాజం క్షేమాన్ని కోరుకండి అని చెప్పండి పుట్టిన ప్రతి మనిషి సమాజానికి
(32:23) ఏదైనా సరే తన వంతు సేవ చేయాలి జీవితం ఉపయోగపడాలి అంటూ ఈ విధంగా వారి తత్వాన్ని చెప్పుకుంటూ బ్రహ్మం గారు వచ్చారు. ఇప్పుడు మీరు ఇందనక కాలజ్ఞాన పుస్తకం గురించి ప్రస్తావించారు కదా వీరి పుస్తకాన్ని జేజినాయన అనే ఒకరు ఎవరో ఆజ్ఞాపించడం వల్ల రాశారు అని విన్నాను ఆ విషయం [దగ్గు][గొంతు సవరించుకోవడం] గురించి విషయం ఏంటంటే మీరు బోధమృత అనే గ్రంథం రాశారు.
(32:51) 1974 లో ఉప్పుగుండూరులో అమరాకృష్ణమూర్తి గారు పుగతనాల వ్యాపారం ఇండస్ట్రియల్ ఆయన ఆయన వ్యాపారంలో బాగా నష్టం వచ్చి ఇబ్బందులు జరిగి అర్ధరాత్రి సూసైడ్ చేసుకోవా ప్రయత్నం చేస్తే వాళ్ళ అన్నగారు కూడా వ్యాపారస్తుడే వాళ్ళంతా పట్టుకొని ఆపి వాళ్ళ అన్నగారు గురువుగారు భక్తుడు అప్పుడు గురువుగారి దగ్గరకి గొమ్మవరం తీసుకొచ్చి అడిగారు స్వామి మాకు వ్యాపారంలో నష్టం వచ్చింది ఏం చేయమంటారు అని అడిగితే గురువుగారు ఏం చెప్పాడంటే దాని ధ్యానం చేస్తే బ్రహ్మంగారు ఏం చెప్పాడంటే బ్రహ్మంగారి మటంలో ఉన్నటువంటి తాడపత్ర గ్రంధాన్ని ముద్రణ చేయించమనండి వ్యాపారం బాగుంటుంది అని చెప్పాడు. ఆయన మహద్భాగ్యం అని చెప్పి
(33:24) గురువు గారిని కార్లో తీసుకొని మటం వెళ్ళాడు. కందిమల్లేపల్లె కడప జిల్లా అక్కడ మటాధిపతి వేరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు మటాధిపతులు పెద్దాయన ఆయన ఏం చెప్పాడంటే ఆయన దగ్గరికి వెళ్లి అచలా స్వామి వారు గురువుగారు కృష్ణమూర్తి గారు చెప్పాడు మా గురువుగారు తాళపద ముద్రణ చేయమన్నారని మీరు అనుమతి ఇస్తే నేను ముద్రణ చేయిస్తాను అన్నాడు.
(33:43) ఏమండీ ఇప్పటి వరకు ముద్రణ చేస్తే ఏం జరుగుతుందో భయంతో మేము ముద్రణ చేయలేదు అచలా స్వామి మరో బ్రహ్మం గారు ఆయన చెప్తే మేము చేస్తాము అని ముద్రణకు అనుమతి ఇవ్వడం అలా ముద్రణ జరగడం ఆ ముద్ర పీఠికలో రాశారు వాళ్ళు ఏమని 36 సంవత్సరాలు కలిగినటువంటి బ్రాహ్మణ బ్రహ్మచారి పెళ్లూరు వెంకట సీతారామం బ్రాహ్మణ బ్రహ్మచారికి బ్రహ్మంగారి దర్శనం ఇచ్చి ముద్రణ చేయించడం చెప్పడం ద్వారా మేము ముద్రలోకి తీసుకొచ్చామ అని చెప్పి వారే రాశారు ఆ గ్రంథంలో అలా అచలాన స్వామి వారి ద్వారా కాలజ్ఞానం మనకి ఇప్పుడు నేను చెప్పే కాళికామసేతి పద్యాలు వచన కాలజ్ఞానం సిద్ధార్థ శతకం వీరకాళికాంబ శతకం
(34:15) కాళీమూగుడు గ్రంధాలు వివిధ భాగాలు విభజించి అక్కడ ముద్ర చేయటం అప్పటినుంచి ప్రజలందరికీ అద్దుబాట్లు ఉండటం జరిగినటువంటి విషయం. ఈ జేజినాయన అనే ఆయన జేజినాయన అంటే బ్రహ్మం గారికే జేజే నాయన అని పేరు బ్రహ్మంగారిని అందరూ జేజి నాయన జేజి నాయన అని పిలుస్తూ ఉండేవాడు ఎందుకంటే గ్రామాల్లో ప్రతి వాళ్ళు జేజి నాయన అంటే తాతగారని పెద్దవాడని కుటుంబానికి పెద్దని రకరకాలుగా ఉంటారు.
(34:38) ఆయన దగ్గరికి వెళ్తే ఏ కోరిక నెరవేరుతుందని ఏదైనా జరుగుతుందని అందరికీ నమ్మకం ఉన్నది. ఎవరైనా బ్రహ్మం గారి అన్నమాట వెళ్లి ఆ సమాధి చుట్టూ మూడు చుట్లు ప్రదక్షణ చేసి సాష్టాంగ నమస్కారం చేసిన మనస్ఫూర్తిగా వాళ్ళకు ఉన్న సమస్యను చెప్పుకుంటే కచ్చితంగా పరిష్కారం అవుతుంది. దీనికి అనేక రకాలైన నిదర్శనాలు ఉన్నాయి. ఇప్పటికీ బ్రహ్మం గారు తపస్సులో ఉన్నాడు.
(34:59) ఆయన బ్రహ్మగారిలో తపస్సులో ఉండి నేను వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వీరభోగ వసంతరాయలుగా నేను మళ్ళీ సమాధి నుంచి వస్తాను ఈ లోపల అనేక కాలజ్ఞాలు అనేక విషయాలు చెప్తే నేను జరుగుతాయని మరి చెప్పారు అందులో సమాధి అయిన వాళ్ళంతా దేహాన్ని వదిలేసిన వాళ్ళు తర్వాత బ్రహ్మం గారు సజీవంగా ఇప్పటికీ తపస్సు చేస్తున్నారు మళ్ళీ సమాధి నుంచి వస్తారు ఈ సమాధికి మిగతా సమాధులకి వ్యత్యాస్పది ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు కొంతమంది మహా యోగుల జీవిత చరిత్రలు చూసినప్పుడు గురువులే శిష్యుల యొక్క కర్మలు తీర్చడం రోగాలను తీర్చేయడం అలాగే గురువులే శిష్యుని యొక్క ఆ వాళ్ళ యొక్క ఇబ్బందులను
(35:36) తొలగించడం ఇట్లాంటివి జరుగుతుంది అలా అచలానంద వారు గాని బ్రహ్మంగారి జీవితంలో గాని జరిగిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి అచలాన స్వామీజీలో గురువు ఏంటంటే శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల శరణుగోర పనియలేదు హరి హరులకు మిన్న గురు పరబ్రహ్మము కాళికాంబ హంస కాళికాంబ అంటే గురువుని శరణాగతి భావంతో ఎవరు సేవిస్తారో వాళ్ళ సకల బాధ్యతలు గురుసే స్వీకరిస్తాడని మమరంలో గుడిగటించినప్పుడు నరరాళ్ళు చెప్తూ ఉంటే ఆ రాళ్ళ ముక్కల ఎదురుగా ఇంటూ ఒక ఇంటడ ఆవిడ రాళ్ళు తీసుకొచ్చి ఆ పశువులకి తొట్టేయించుకోవాలని చెప్పి రాళ్ళు తీసుకెళ్ళింది వాళ్ళ పశువులు ఒక రోజులే
(36:14) మేతం వేయలేదు ఆమెకి అర్థం కాలేదు తర్వాత పక్కల వాళ్ళంతా ఏం చేసామ అంటే ఆ రాళ్ళు తీసుకొచ్చాను క్షమాపణ చెప్పుకో గురువు గారి దగ్గరికి వెళ్లి ఆ గుడిలోకి తీసుకొచ్చావు కదా అంటే అప్పుడు ఆ గుడిలోకి వెళ్లి ఆ గుండీలో కొంత డబ్బులు వేసి నా తప్పు క్షమా తెచ్చుకుంటే వెంటనే పశువులు మెతమేసాడు ఆ గుడిలో ఆ ఊర్లో ఒక దొంగ అన్నమాట అతను ప్రతి ఇంట్లో దొంగతనం చేస్తాడు గుడిలో గంట దొంగతనం చేశడు.
(36:38) వేసవ కాలం గుడి వెనక చెరువు ఉంటుంది మొత్తం ఆ గంట తీసుకొని చెరువులో ఒకసారి అందరూ వెళ్ళగానే ఎండిపోయింది చెరువు పడిపోయాడు ఆ తర్వాత ఎప్పుడు పడిపోయాడు పొద్దున ఎవరో అటు వెళ్తుంటే చూశారు ఏంటని చూస్తే ఊళ్ళ జనమంతా వచ్చారు కాళ్ళు చేతులు పని చేయట్లేదు శ్వాస అయితే ఉన్నది నోట్లో శంకారితం ఉన్నది ఈ చెయ్యి గంట అ అప్పుడు అందరూ వచ్చి గురువు గారి దగ్గర గురువు గారిని తీసుకెళ్తే గురువుగారు వెళ్లి ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి ఆ పిల్లవాడి అతని శిరస్సు మీద చెయ్యి పెడితే అప్పుడు లేసి కూర్చొని గురువుగారు సాష్టాంగ నమస్కారం చేసి స్వామి ఇంక నేను దొంగతనాలు
(37:09) చేయను అని చెప్పి ఆ రోజు నుంచి అతను దొంగతనాన్ని మానుకోవడం జరిగినటువంటి విషయం తర్వాత స్వయంగా నాకు టీబి వచ్చింది అప్పట్లో 72 ప్రాంతం టీబి ఇంత ముందు లేవు ఆ రోజుల్లో డాక్టర్లు ఏం చెప్పారంటే చెన్నై పోమన్నారు చెన్నై వెళ్తే [గొంతు సవరించుకోవడం] అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక లం పూర్తిగా డామేజ్ అయిపోయింది. మే నెల రోజులు మందులు ఇస్తాం ఈ నెల రోజులు మందులు వాడిన తర్వాత వస్తే మా లెక్క ప్రకారం గ్యారెంటీ లేదు కొంచెం సమయం తీసుకుంటుంది అంతే అని చెప్పి వాళ్ళు చెప్పారు ఆ మందులు తీసుకొని వచ్చాం వచ్చిన తర్వాత గురువు గారికి చెప్పాం గురువు గారు
(37:44) ఏం చెప్పా అంటే ముందడితో గురువు గారు చెప్పా గురువు గారు ఏం చెప్పాంటే రెండు రోజులు తిరిగిన తర్వాత మా పక్కన ఒక దేవాలయం ఉంది గురువుగారి శిష్యులు అక్కడికి వెళ్లి ఆ రెడ్డిపాలెం ఉంటుంది అక్కడ నగరాశం ఉంటది అక్కడికి వెళ్లి ప్రదక్షణ చేస్తే నీకు తగ్గుతుంది ఈ టీవీ అని చెప్పాడు నేను వెళ్ళాని చెప్పా నాకు మీరే గురువు ఇక్కడ ఏం చేయమంటారు చెప్పండి గోచి పెట్టుకొని పొలు దండాలతో ప్రదక్షణ చేయమంటే చేస్తా ఏం చేయమని చేస్తారు సరే కొన్ని రోజులు వాదం జరిగింది నేను వెళ్ళలేదు చివరికి ఆయన ఏం చేశాడఅంటే [గొంతు సవరించుకోవడం] నువ్వు ముండి అన్నాడు నేను అక్కడే ఆ
(38:13) గుడికి ప్రదక్షణాలు చూస్తూన్నాను రోజు విభూది కలిపి ఇంత విభూతి ఆ గ్లాసులో నిండు మీద నీళ్ళలో గ్లాస్ నీళ్ళు తీసి విభూది కలిపి నాకు ఇస్తే ఆ నీళ్ళు తాగి నేను నెల రోజుల తర్వాత చెన్నయ పెడితే ఆయన ఎక్స్రే తీసి మీకు టీబి అని చెప్పింది ఎవరు అని అన్నాడు ఆయన ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ అంతా సమావేశం అందరూ కలిసి కూర్చొని మళ్ళీ దగ్గర ఉండి మళ్ళీ ఎక్స్రే చేశారు.
(38:39) అందులో నా మమ్మకాన్ని బొట్టు ఉంటుంది ఒకాయన చెప్పాడు స్వామి మీ గురువు గారు ఉన్నాడా అని అడిగాడు ఉన్నాడండి అని చెప్పాడు. ఈ మీ గురువు గారు చాలా గొప్పవాడే ఆయన మరో దేవుడు మెడికల్ సైన్స్ కి ఈ అవకాశం లేదు మీకు మరో జీవితం వచ్చేసింది పొమ్మని చెప్పాడు. ఇలా అనేకమందికి ఒక అమ్మాయి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉంటే మాకు 40 కిలోమీటర్లో పందెళ్ళపల్లి గ్రామంలో హరిజన స్త్రీ ఆ అమ్మాయికి ఎవరో చెప్పారు మా గ్రామం వస్తే అప్పుడు గుడి మొండికోడలు ఇంతవరకు లేచేది గురువుగారి దగ్గరికి వస్తే గురువుగారు అమ్మా 40 రోజులు ఇక్కడే ఉండి ప్రదక్షణ చేయమన్నాడు. 40 రోజులు ఉండి ఆ
(39:10) అమ్మాయి అక్కడే ప్రదక్షణ చేసి ఆ అమ్మాయి అక్కడే భోజనం చేసి అక్కడే ఉంటే 40 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ ఆనవాళ్లే లేవు. ఫోర్త్ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ ఇలా గురువుగారి దగ్గర అనేక రకాల మహిమలు అనేక రకాలు సర్పం కరిసి గేద కింద పడి చచ్చిపోయి కొనపడితో ఉంటే ఈయన వెళ్లి అలా ఈయన బాహ్యశాంపంలో ధ్యానం చేస్తాడు గురువుగారు అలా ధ్యానం చేసి ఐదు నిమిషాలు ఆ దృష్టిని ఆ గేద మీద ప్రసవిస్తే అది లేచి గురువుగారి పాదాలు నాకడు ఇంకొక విషయం చెప్తాను ఉప్పులో ఎంబిబిఎస్ డాక్టర్ గా అన్నమాట మా గురువుగారుఏడు గంటల అప్పుడు సూర్యుని చూసి
(39:41) 15 20 నిమిషాలు ధ్యానం చేస్తాడు కళ్ళు తెరిసి బాయ శాంపికలో ఈ మాట ఆయనకి చెప్తే 10 నిమిషాలు కాదు ఐదు నిమిషాలు చూసిన రెడీనా పోతుంది నేను నమ్మను అన్నాడు. సరే మీరు రాని అని చెప్పాం ఒక రోజు ఆయన వచ్చాడు. మేమ ఇద్దరం పక్కన ఉన్నాం ఆయన అప్పుడే ధ్యానం ఉన్నాడు గురువుగారు మేము 45 నిమిషాలు ఆయన పక్కన ఉంచున్నాం 45 నిమిషాలు ఆయన కన్ను తెరిసి సూర్య నమస్కారం చేశాడు.
(40:02) అప్పుడు ఆయన పెద్ద దేవుడు అంటే నమ్మకం లేదు. అప్పుడు ఆయన గురువుగారి పాదాలు పడుతూ నమస్కారం చేసి మీ గురువుగారు ఓ భగవంతుడయ్యా అని చెప్పి చెప్పాడు. ఇలాగ అనేక రకాల మహిమలు ఆయన అఖండ బ్రహ్మచారి మహా తపస్వి సాధకుడు ఇహభోగాల్లో ఏ రకమైన ప్రవేశం లేనటువంటి వాడు ఆసక్తి లేనటువంటి వాడు భోజనంలో కూడా రుచిని కోరుకున్నటువంటి వాడు ఆకులో వచ్చినటువంటి పదా ఇవాళ కంచంలోకి వచ్చిన పదార్థం బ్రహ్మ పదార్థం అని భావించేవాడు మనం అంటాం కదా అన్న బ్రహ్మ అంచ బ్రహ్మ భోక్త బ్రహ్మ అని ఆ విధమైన భావం జానవంతు ఉండేవాడు అందువల్ల వారి దేహం నేను చెప్తాను ఉపన్యాసాలు మాంస దేహం మంత్ర దేహం కావాలి మంత్ర దేహం యోగ
(40:35) దేహం కావాలి అందువల్ల వారి దేహమే యోగదేహం ఓం ప్రశాంత్ స్వామి వీరబ్రహ్మం గారు అంటే మనకి వచ్చినప్పుడు మనకి వారు షట్చక్రాల గురించి గాని కుండల్ని సాధన గురించి గాని చాలా [గొంతు సవరించుకోవడం] డీప్ గా చెప్తారు. అలాగే ఈ షచక్ర సాధన కుండల్ని సాధన అనేది వీరబ్రహ్మం గారి దగ్గర నుంచే బాగా ప్రాచూర్యం అయింది ఇంకా షట్చక్రాల పేర్లు కానివ్వండి ఇవి గాని సామాన్యులకు తెలిసినాయి అంటే ఆ వారి వల్ల అయితే ఇప్పుడు అచలానికి లోనేమో సాధన లేదు వీరబ్రహ్మం గారు చెప్పింది దాంట్లో ఎక్కువ సాధనలు ఉన్నాయి ఈ రెండిటిని ఎట్లా అచలానందుల వారు కలిపారు అలాగే ఈ సాధన గురించి కూడా ఎక్స్ప్లెయిన్
(41:19) గురు ముఖాన విన్న కుండలినీ శక్తి మేలు కురిపి ఆరు మెట్టు లెక్క దూర దృష్టితోడ దూర శ్రవణమబ్బు కాళికాంబ హంస కాళికాంబం అంటూ బ్రహ్మంగారు చెప్తాడు గురు ముఖాన వినకుండే గురువు ద్వారా తెలుసుకోవాలి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞయ సహస్రారం మూలాధారణ వినాయకుడు ఉంటాడు ఎలా సాధన చేయాలి స్థిరాసనంలో కూర్చొని చిన్ముద్రం పెట్టి ఎందుకు కలపని అంటే ప్లస్ లో మైనస్లు రెండు సంకల్ప ప్రయత్నాలు అవ్వడానికి రాసలో కూర్చొని మనసు మనోమార్తాలను ఏకం చేసి మనసుని ఏకాగ్రత చేసి మూలాధారంలో ఒకటి మీరు మీరు శ్వాసని ఒక పుస్తకం రాశారు అద్భుతంగా రాశారు. ఇది ఈతరం వాళ్ళకి
(42:05) రాబోయే తరం వాళ్ళకి తరతరాల వాళ్ళకి ఇది ప్రామాణికమైన క్రమం శ్వాసకోశములను చక్క నుంచివాడు స్నానపాన భోజనముల ఎరిగి చేయువాడు యోగ సిద్ధుడు ఆచార్యుడు అన్నాడు బ్రమంగా శ్వాసకోసమును చక్కంచాడు వాడు ఈ కుడన శక్తి శ్వాసకు సంబంధించిందే అందువల్ల రేచక పూరకాల్ని చేస్తూ రేచక పూరకాలని ఎడాపీడనాడు నుంచి శుషంలోకి పంపించగలిగితే మూలాధారంలో సుషం లోకి పంపిస్తే అక్కడ విగ్నేశ్వరుడు దర్శనం అవుతాడు.
(42:37) ఇక్కడ నేను బ్రహ్మంగారి చరిత్ర రాసు దీని గురించి వివరణంగా రాశను ఇక్కడ రెండు రకాలు సాధనలు అద్వైత సగుణ సాధన నిర్గుణ సాధన నిర్గుణ సాధనలో మాత్రం వినాయకుడిని బ్రహ్మదేవుడిని విష్ణుమూర్తిని ఈశ్వరుడిని ఇంద్రుడిని సూర్యుడిని పరమాత్మని చూస్తారు అదే నిర్గుణ సాధన అయితే దేవతలు ఉండరు అక్కడ అన దివ్యాత్మను చూస్తారు. అంటే ఆత్మ శక్తిని చూస్తారు అయ్యే చక్రాల్లో ఆత్మ దర్శనం చేస్తూ వస్తారు.
(43:03) నాలుగు దళాలు నాలుగు దళాలు రూప ఆత్మ ఉంటుంది. ఇప్పుడు నాలుగు నాలుగు దాల్లో వినాయకుడు ఉంటాడు. మనసుని అంతర్ముఖం చేసి శుషములోకి పెడితే వినాయకుడు కనిపిస్తాడు. ఎవరైతే మూలాధారంలో వినాయకుని దర్శనం జరుగుతారో జన్మ జన్మల కర్మ సంస్కారం పరిసమాప్తం అవుతుంది. ఒక్క వినాయకుడిని చూస్తేనే ఇం ఆ వినాయకుడిని చూడగలిగాడు అంటే మిగతా చక్రాల సాధన అతని స్లో అవుతుంది.
(43:28) ఒక్కొక్క చక్రంలో మనం వస్తాం. దీన్ని అచలంగా ఎలా చూడాలంటే అక్కడ వినాయకుడిని చూసాం అచలంగా చూడడం ఏంటంటే వినాయకుడు లేడు. దళాలు ఉన్నాయి శూన్యం ఉన్నది అక్కడ అంటే ఏమీ లేదు ఏమి లేని స్థితి ఇక్కడ ధ్యానం ఎలా అక్కడ వినాయకుడమే మనసు ఇక్కడ ధ్యానం అంటే నిశ్చల స్థితి అంటే మనసులో శూన్య స్థితి సగుణం లేదు నిర్గుణ లేదు నిర్గుణాతీతం ఈ నిర్గుణాతీతం అంటే మనసు ఏ సంకల్పం లేకుండా ఏ దృశ్యాన్ని చూడకుండా ఇప్పుడు సగుణ రూపంలో కూడా అంతర్ముఖ స్థితికి వెళ్తే అదే వస్తుంది.
(44:00) సగుణ రూపంలో అంతరమూ స్థితి వెళ్తే ఆ చూసే దృశ్యం కనిపిస్తదో ఆ బ్రహ్మంగారు ఉండడు అంతరము స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమి తెలియని స్థితిలో ఐదు నిమిషాలో 10 నిమిషాలో గంట రెండు గంటలో ఉంటే దీన్ని సమాధి స్థితి అన్నారు ఈ సమాధి స్థితే అచల స్థితి అచల అద్వైత స్థితి ఇదే అచల స్థితి ఇదే అంతర్ముఖ స్థితి ఇదే అమనస్క స్థితి సాంఖ్యతారక అమనస్కాలు అన్నట్లుగా ఇదే అమనస్క స్థితి అందువల్ల ఆ స్థితిలో అచల అనుభవం ఉంటుంది అద్వైత అయితే సాధన చేస్తున్నప్పుడు మన కుండల్ని ఇడా పింగల్లో చాలా మందికి వెళ్లి చాలా విపరీతాలు జరుగుతూ ఉంటాయి.
(44:39) ఇడాలో యాక్టివేట్ అవ్వటం వల్ల కొన్ని విపరీతాలు కొంత కొంత పింగల్లో జరగటం వల్ల తెలియకుండా వాడికి ఏందంటే శక్తిపాతం అనేది జరిగిన తర్వాత ఈ వైభోగ కాంక్షలు పెరగటము చాలామంది పెద్ద పెద్ద స్వామీజీలే చిన్న చిన్న విషయాల్లో [గొంతు సవరించుకోవడం] దొరికిపోవటము అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ కుండల్ని ఎలా పట్టుకుంటే ఇలా పడిపోకుండా అంటే హరిషడ్ వర్గాల్లోనూ కాకుండా మిడిల్ డ్రాప్ కాకుండా హరిషడ్ వర్గాల్లోన ఇప్పుడు మామూలుగా ఈగో ఉంటే భౌతికమైన ఈగో లేదంటే స్పిరిచువల్ ఈగో నేను ఇంత గురువుని ఇంత ఇది అనే భావనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సాధనలో అంత గొప్పవాళ్ళు వాళ్ళక అంత జ్ఞానం ఉన్నా కానీ
(45:23) కొన్ని కొన్ని విషయాల్లో అబ్బా ఇంత గొప్పవాళ్ళు ఇది ఎందుకు చేస్తున్నా నే భావన కలుగుతుంది పరాధీనం అయపోతున్నారు ఆ పరాధీనం అవుతున్నారు సో ఇక్కడ ఎందుకు ఇది ఈ ఆట ఏంటి భగవంతుడు ఒకసారి కదిలినప్పుడు ఎందుకు మిడిల్ డ్రాఫ్ చేస్తుంటాడు ఎందుకు నిలబెట్టడు ఎందుకు ఈ పరీక్షలు వస్తుంటాయి ఈ సాధనలో ఎట్లా ముందుకు వెళ్ళాలి మంచి ప్రశ్న విషయం ఏంటంటే అందుకనే కుండల్ని యోగం చేసేటప్పుడు అంటే షట్చక్ర యోగం చేసేటప్పుడు గురువు సన్నిధిలోనే చేయాలి గురువు యొక్క అనుగ్రహంతోనే చేయాలి గురువు యొక్క సలహాలతోనే చేయాలి.
(45:59) గురువు దగ్గర లేకుండా చేస్తే మీరు చెప్పినటువంటి విపరీత పరిణామాలు వస్తాయి. సాధనలో ఎందుకు విఫలం అవుతున్నారు అంటే మాయ ఎప్పుడు ఉంటుంది మాయ మహత్వ రెండు కలిసి ఉంటాయి. నువ్వు మహత్తును ఆశ్రయించినప్పుడు నీకు యోగ భోగం వస్తున్నప్పుడు ఇహభోగం వెంటాడుతూ ఉంటుంది. యుహభోగాన్ని ఇహభోగాన్ని ఆచరించకుండా ఉండాలంటే యోగభోగాన్ని మాత్రమే అనుభవిస్తూ ఇహభోగం ఎప్పుడైనా వస్తుందని జాగ జాగరూకత కలిగినటువంటి వాడు వాడు జోలికి వెళ్ళకుంటాడు మనసు ఎప్పుడైనా విషయ ప్రేరేపితం అయితే అది చిన్న విషయమే కానివ్వండి మనం ఎప్పుడో స్వీట్ మానేసాం ఒక్కసారి తిందాం అనిపించింది అనుకోండి ఒక్కసారి తిందాం
(46:38) అంటే మరోసారి తిందాం అనిపిస్తుంది కదా ఎందుకు అడుగుతున్నావ్ తినడానికి లేదు అని నీ మనసుకు చెప్పేసేయ్ దాని జోలికి వెళ్ళకు అందువల్ల బ్రహ్మీ స్థితిలో నిరంతరం ఉంటే సాధన జాగ్రత్తగా చదువుతుంటే ఏవండీ ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు విఫలం అవుతారు అంటే మిడిల్ రాఫ్ ఎవరు అవుతారు అంటే ఎక్కడో సాధన తగ్గిపోతున్నది. సాధన చేస్తున్నాను అనుకుంటూ చేయవలసిన పరిస్థితులో చేయవలసిన స్థాయిలో చేయనప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి.
(47:04) సాధన జాగ్రత్తగా చేస్తూ ఎప్పటికప్పుడు నేను అందుకే ప్రతి రోజు ఏం చెప్తున్నాను రాత్రి పూట విచారణ చేసుకోండి మీ జీవితాన్ని సాధన చేసేవాడు చేయని వాళ్ళు ఈరోజు ఏం చేసాం మంచి పని ఏం చేసాం చెడు ఏం చేసాం ఎంత చెడు నష్టం జరిగింది రేపు ఈ నష్టం జరగకూడదు ఎంతమంది జరిగింది రేపు ఈ మంచి ఎక్కువ జరగాలి అని విచారించుకోండి అదే సాధనక వస్తే ఇవాళ సాధన సరిగ్గా జరగలేదు ఏం చేద్దాం వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు మాట్లాడారు అవాంతరం వచ్చినాయి రేపు ఎవరు వచ్చినా మాట్లాడకూడదు ఇలా ఏ రోజుకి ఆ రోజు విచారించుకుంటూ సాధన చేసుకుంటూ ఏ రోజుక ఆరోజు ఏ రోజుకి ఆ రోజు విచారించుకునే
(47:32) వాళ్ళకి ఈ ప్రమాదం ఉండదు మాయ ఎప్పుడు వెంటనే ఉంటుంది. మాయ ఎప్పుడు వెంటనే ఉంటుంది మాయ మహత్తు రెండు పరమాత్మ యొక్క అంశలే మాయ కూడా పరమాత్మ యొక్క అంశే అందువల్ల ఎప్పుడు మహత్తు అంటిపెట్టుకొని ఉండాలి గురువునే అంటిపెట్టుకొని ఉండాలి గురు బోధనల ప్రకారమే నడవాలి గురువు యొక్క ఆజ్ఞ అనుకూల ప్రకారమే నడవాలి సాధన తప్పకూడదు సాధన జాగ్రత్తగా చేయాలి సాధన నిబద్రగా చేస్తూ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండేవాళ్ళంతా ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది.
(48:02) ఈ సాధన తగ్గినప్పుడు ప్రలోభాలు వస్తూ ఉంటాయి యోగపతనం అవుతుంది. ఇందనక మీరు మాట్లాడుతున్నప్పుడు గురువుగారు మూడు గంటల ఆసన సిద్ధి అనేది అంటారు ఏడు గంటలు చేయించారండి ఒక ఆసనము ఎప్పుడు సిద్ధించినట్లు అవుతుంది [గొంతు సవరించుకోవడం] ఎలా సిద్ధిస్తుంది దానికి శరీర పరిశ్రమ ఏంటి మానసిక పరిశ్రమణ ఏంటి శరీర తత్వాలు ఆహారం ఎలా ఉండాలి ఒక ఆసన సిద్ధి జరగాలంటే అద్భుతం మంచి ప్రశ్న ఇది సాధకులందరికీ అవసరం పతంజలి యోగ సూత్రాల్లో మూడు గంటలు ఆసన దీపం కూర్చుంటే యోగం వస్తుంది అన్నాడు ఎందుకు అన్నాడు ఆయన ఆ మాట ఆ మాట అనడంలో అభిప్రాయం ఏంటంటే వారి అభిప్రాయం ధ్యానంలో మనసు కూరకుండా వీడు మూడు గంటలు
(48:40) కూర్చోలేడు. మ్ సాధనలో పట్టు దొరకకుండా ఎవరు మూడు గంటలు కూర్చోలేరు మూడు గంటల కాదే గంట కూడా కూర్చోలేము అరగంట కూడా కూర్చోలేము అరగంట ధ్యానం చేస్తున్నామ అంటే అరగంట పట్టు దొరికింది అని అరగంట 40 నిమిషాలు దొరికాంటే ఇంకో 10 నిమిషాలు పట్టు దొరికిందని 40 50 నిమిషాలు చేసామంటే ఇంక 10 నిమిషాలు పట్టు దొరికిందని ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నామ అంటే సాధన పెరుగుతున్నది సాధనలో అనుభవం పెరుగుతుంది మనసు సాధనలో రమిస్తున్నది బ్రహ్మానందాన్ని పొందుతున్నది బ్రహ్మ విద్య గురుని వలన సంప్రాప్తించు అన్యులకును తెలుపనలవి కాదు ముక్తి కోరునట్టి భక్తులకి కిదారి కాబట్టి
(49:12) బ్రహ్మ విద్య గురువు వలన సంతాపిస్తుంది. గురువుని ఆశ్రయించి చేయాలి గురువు చెప్పినట్టు చేయాలి ఈ అనుభవాన్ని పెంచుకుంటూ పోవాలి ఈ అనుభవాన్ని ఇలా పెంచుకుంటూ ఇలా పెంచుకుంటూ ఆ బ్రహ్మానందంలో మనసు రమిస్తే యహభోగాలు తుఛమైనటువంటివి వాటి వైపు మనసు పోనే పోదు అవసరం లేదు ఈ బ్రహ్మీ స్థితి నుంచి ఎవరైనా పతనం అవుతున్నారు అంటే సాధన ఆగిపోతే సాధన తగ్గిపోతే అందులో బ్రహ్మానందం ఈ బ్రహ్మానందం అంటే పరమాత్మని తను దర్శనం చేస్తూ కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి పొందే ఆనందం బ్రహ్మానందం ఈ బ్రహ్మానందాన్ని ఎవరు ఎంత ఎక్కువ సేపు అనుభవించగలరో అందుకని మూడు గంటలు ఆసన సిద్ధి అంటే మూడు
(49:47) గంటలు నువ్వు బ్రహ్మానందం అనుభవిస్తేనే సిద్ధి కావు అందులో ఏడు గంటలు కూర్చున్నామ అంటే ఏడు గంటలు అంతర్ముఖ స్థితిలో పరమాత్మను దర్శిస్తూ ఉండగలిగాం కాళ్ళు నొప్పు పుట్టలేదు ఆసనం నొప్పుటలేదు శరీరం స్పందించలేదు శరీరం సహకరించింది శరీరం కూడా తన ఉనికిని కోల్పోయి ఈ బ్రహ్మానంద స్థితిలో ఓల్లాడుతూ ఉన్నది గనుక అంటే శరీరాన్ని కూడా బ్రహ్మానంద స్థితిలోకి తీసుకురాగలిగామ గనుక మనసు బ్రహ్మానందాన్ని అనుభవించినప్పుడు శరీరం కూడా దాన్ని సహకరిస్తుంది గనుక ఏ మనిషి అయినా ఎంత ఎక్కువసేపు పూర్వం ఋషులు సంవత్సరాల పాటు తపస్సు చేశారు. వాళ్ళ మీద పుట్టలు
(50:18) పెరిగాయి తెలియలేదు ఇదే ఈ తపస్సే ఇంతకన్నా వేరే లేదు నువ్వు బ్రహ్మాండ స్థితిలో ఉంటే ఎన్ని గంటలైనా ఎన్ని సంవత్సరాలు ఉండగలవు కనుక శరీరం సహకరించడానికి ఆసన సిద్ధి కలగడానికి అంతర్ముఖ స్థితి పొందగలిగే స్థితి వస్తే సహజమవుతుంది సాధనకి ప్రాణాయామానికి సాధన ప్రాణానికి లేకపోతే [గొంతు సవరించుకోవడం] ప్రాణాయామానికి వీటికి ఉన్న సంబంధం ఏంటి ఆ ప్రాణ చలనం అనేది ప్రాణాయామం వల్ల ఎలా జరుగుతుంది ప్రాణాయామం అనేది ప్రతి మనిషి చేయాల్సినటువంటి యోగ సాధనలో ఒక భాగం ఎక్సర్సైజు ఆసనాలు ప్రాణాయామం దేహారోగ్యానికి మానసికార ఒక భాగం కొందరు ప్రాణాయామం ద్వారానే పూర్తిగా అదే సాధన
(50:58) అనుకొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. శ్వాస మీద ఆధారపడి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శ్వాస జీవుడు గనుక దాన్నే ధ్యానిస్తే భగవంతుడు దర్శించినట్లు అనేది వాళ్ళ భావన. ఇది తప్పేమ కాదు ఈ మార్గంలో రెండో మార్గం ఏంటంటే శ్వాస దేవుడే ప్రాణాయామం ద్వారా నియంత్రించడం ఒక భాగం అయితే రేచక పూరక కుంభకాలు ఇది ఒక భాగం అయితే రేచక పూరకాల ద్వారా కుంభకంలోకి వెళ్తాం రెండవది సహజ ప్రాణాయామం సహజ ప్రాణాయామం అంటే ధ్యానం ద్వారా నువ్వు ధ్యానంలో అంతర్పు స్థితికి వెళ్తే శ్వాస సహజంగా స్లో అవుతుంది.
(51:34) శ్వాసల అంతర్పు స్థితికి వెళితే ధ్యానంలో ధ్యానంలో మనం అంతర్పు స్థితికి వెళితే శ్వాస వేగం తగ్గుతుంది ఎడా పిగడలాడు గనుక వేగం తగ్గుతుంది వేగం తగ్గి తగ్గి తగ్గి పూర్తిగా ఆగిపోయే స్థితి కూడా వస్తుంది. అందువల్ల ధ్యానం ద్వారా సహజ ప్రాణాయామం తీసుకోవచ్చు ప్రాణాయామం ద్వారా ప్రాణాయామంలో ధ్యానం చేయొచ్చు అయితే ప్రాణాయామంలో ధ్యానం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కచ్చితంగా వస్తాయి.
(51:57) ప్రాణాయామంలో చేసేటప్పుడు ప్రాణాయామంలో స్కాలర్ అయినటువంటి గురువు దగ్గర మాత్రమే దాన్ని చేయాలి. ప్రాణాయామంలో చేసేటప్పుడు ప్రాణాయామంలో స్కాలైన గురువు ద్వారానే సాధన చేయాలి. అయితే ప్రాణాయామంతో చేసే సాధన డైరెక్ట్ మెడిటేషన్ అంటే ఈ ధ్యానంలో ఏది త్వరగా వస్తుందంటే దేనిలోయినా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. దేనిలో వెళ్లి వాళ్ళ సామర్ధ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు చాలామంది సాధన చేస్తారు జపం కావచ్చు ధ్యానం కావచ్చు ఏదైనా ఒక గంటో రెండు గంటలో సాధన చేస్తారు చేసిన తర్వాత ఆ సాధనని శరీరంలో ధారణ చేయడంలో చాలామంది
(52:32) ఫెయిల్ అవుతూ ఉంటారు [గురకలు] ఆ ధారణ అనేది ఎప్పుడు [గొంతు సవరించుకోవడం] వస్తుంది ఆ ధారణ స్థితి దొరక్కని చాలామంది సాధనలో ముందుకు వెళ్ళలేక గిలగిలా కొట్టుకుంటున్నారు. ధారణ స్థితి ఎప్పుడు ఆ తన్మయత్వ స్థితి ఎప్పుడు పొందుతారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రతిహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగాలు ఇది అష్టాంగ యోగాలకు సంబంధించింది ధ్యానం చేసేటప్పుడు అష్టాంగ యోగాలన్నీ వదిలిపెట్టి ధారణ గనుక తీసుకుంటే నేరుగా ధ్యానం చేసేవాళ్ళైనా అష్టాంగ యోగాల ద్వారా చేసేవాళ్ళైనా ప్రాణాయామం ద్వారా చేసేవాళ్ళైనా ధారణ చేయాల్సిందే ఈ ధారణ అనివార్యం ఈ ధారణ ఎలా జరగాలంటే భగవంతుని
(53:07) రూపం ద్వారా జరగాలి ధారణ చేసేటప్పుడు చార్ క్రమంలో అచలాం స్వామి అంటే ఎవరైనా సరే గురువుని కానివ్వండి ఇష్టదేవని కానివ్వండి అక్కడ అచలాన స్వామి చూస్తూన్నప్పుడు అచలాన స్వామి కనిపిస్తున్నాడు నా సంకల్పాలు వస్తున్నాయి ఇప్పుడు నేను ఏం చేయాలి సంకల్ప నిరోధం చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తున్నాను ఈ ప్రాథమిక స్థాయికి చెప్తున్నాను జై వీర బ్రహ్మ జై గోవింద మామ జై జై వీర బ్రహ్మ జై అచలా స్వామి జై అని ఒక నామాన్ని యాడ్ చేసి ఆ రూపాన్ని చూస్తున్నాను.
(53:35) నిదానంగా సంకల్పాలు శుద్ధమణగినయి నేను ఈ నామం కూడా ఆపేసాను. ఇప్పుడు అచనామ స్వామిని మాత్రమే దర్శనం చేస్తున్నాను. అచనామ స్వామి దర్శనం చేస్తుంటే బయట శబ్దాలు వినిపిస్తున్నాయి ఏం జరుగుతుందో చిన్న చిన్నగా తెలుస్తున్నది ఇప్పుడు నేను మనసుని ఇంకా ఏకాగ్రత చేయడం ద్వారా విలువల శబ్దాలు వినిపించట్లేదు అంటే మనసు అంతర్ముఖం అవుతుంది అంటే భగవంతుని లేదా గురువు యొక్క స్వరూపాన్ని దర్శనం చేస్తూ ఆ దర్శనంలో మనసుని పూర్తిగా అంతర్లీనం చేస్తే అప్పుడు ఏకాగ్రత వస్తుంది ఏకాగ్రతే ధారణ ఈ ధారణ రాకుండా ఎవరికీ బ్రహ్మీ స్థితి రాదు ఈ ధారణ జరిగితేనే బ్రహ్మీ స్థితి వస్తుంది.
(54:06) ఈ అంతర్ముఖ స్థితి వచ్చినప్పుడు తను తాను మర్చిపోయే స్థితి వస్తుంది. దీన్ని ధారణ అన్నారు అంతర్ముఖ స్థితి అన్నారు అమనస్కం అన్నారు సమాధి అన్నారు. సాధకుడు సాధన ద్వారానే ఈ స్థితిని పొందాలి. ఇది ప్రాణాయామములు అయితే రేచక పూరకాలను ఆపేసి కుంభకంలో నిలపాలి. ఈ కుంభకంలో నిలిపేటప్పుడు ప్రాణాయామ సమస్యలు వస్తున్నాయి.
(54:27) అందుకని దీనికి ఏం కావాలి? ప్రాణాయామంలో స్కాలర్ అయినటువంటి గురువు కావాలి. దీనికైతే యోగ సాధనకు సంబంధించిన గురువు కావాలి. ఎటువచ్చి గురువు లేకుండా ధారణ జరగదు. ప్రాణాయామంలో ధారణ జరగాలన్నా ధ్యానంలో ధారణ జరగాలన్నా గురుముఖంగానే జరగాలి ఇంకొకటి గురువుని ఆశ్రయిస్తే జరుగుతుంది అంటే జరగదు గురువు మీద శరణాగత భావమైనటువంటి భక్తి ఉంటేనే జరుగుతుంది.
(54:51) కమర్షియల్ థాట్స్ ఉంటే జరగదు గురువు గారు వస్తే మాకు ఆస్తులు వస్తాయి ఐశ్వర్యాలు వస్తాయి భోగాలు వస్తాయి భాగాలు వస్తాయి ఈ వీటి కోసం ఆకాంక్ష ఇచ్చే వాళ్ళకి యోగం పూర్ణంగా అవ్వదు ఇవన్నీ కాకుండా నాకు అనుభవాన్ని ఇవ్వండి సాధన ఇవ్వండి బ్రహ్మి స్థితిని ఇవ్వండి అమనస్క స్థితిని ఇవ్వండి అని గురువుని ప్రార్థించి సాధన చేసే వాళ్ళకి అందిస్తాడు అనుకుంటారు.
(55:13) కాబట్టి ఈ ధారణ అనేది గురువు ద్వారా మాత్రమే రావాలి. సాధనలో వెళ్తున్నప్పుడు సాధనలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ యొక్క సమాధి స్థితులు కానీ ఇవి కానీ పొందుతున్నప్పుడు ఆ పొందేటప్పుడు మనకి దివ్య నాధాలు దశవిధ నాధాలు వింటున్నప్పుడు [గొంతు సవరించుకోవడం] ఆ నాధాల్లో మనం తన్మయంగా ఉంటున్నప్పుడు ఆటోమేటిక్ గా [గొంతు సవరించుకోవడం] ఆ నాధాల్లో రమిస్తున్నప్పుడు ఇటుపక్క ఆధ్యాత్మిక జీవన విధానం అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది అప్పుడు భౌతిక బాధ్యతల వైపు మనిషి దృష్టి సాధించలేడు కదా అప్పుడు భౌతిక బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి భగవంతుడే భౌతిక బాధ్యతలు నిర్వర్తిస్తాడా సాధన భౌతికానికి
(55:58) పనికొస్తుందా తన్మయత్వంలో [గొంతు సవరించుకోవడం] వైరాగ్యంలో వెళ్తే ఇప్పుడు పనిచేసే ఉద్యోగస్తులు జీవన విధానం అనేది ఎట్లా గృహస్థాశ్రమం ఎలా దీనికి గృహస్థాశ్రమానికి ఆధ్యాత్మిక సాధనకి జీవిత బాధ్యతలకి ఆధ్యాత్మిక తన్మయత్వానికి వైభ వైభోగానికి వైరాగ్యానికి ఎట్లా సమన్వయం చేయ క్షిణీ శబ్దము క్షిణీచణము గంటానాదం తంత్రి నాదం తాణ నాదం వేణు నాదం అని ఈ పది నాదాలు నేను చెప్తాడు ఈ పది నాదాలు విన్న తర్వాత ఓంకార నాదం వినిపిస్తుంది అని చెప్తాడు ఎక్కడ మృకుటిలో ఓంకార నాదం వినిపించిన తర్వాత చిత్కాళలు కనిపిస్తాయి అంటే నక్షత్రాలలాగా మెరుపుల్లాగా ఉరుముల్లాగా
(56:32) కనిపిస్తాయి అని చెప్తాడు యోగశాస్త్రంలో ఇి కనిపించిన తర్వాత జ్యోతి కనిపిస్తుంది. శబ్ద బ్రహ్మం యోగ బ్రహ్మం ఆత్మ బ్రహ్మం ఈ శబ్దాలు వినపడటం శబ్ద బ్రహ్మం ఈ మెరుపులు తడులుకుడం యోగ బ్రహ్మం జ్యోతి కనపడం ఆబ్రహ్మం అందులో ఈ శబ్దాలు సద్దుమణగిన తర్వాత ఈ మెరుపులు ఆగిపోయిన తర్వాత దివ్య జ్యోతి కనిపిస్తుంది. ఈ దివ్యజ్యోతిని ఎవరైతే రమ్మిస్తారో అంతరమూస్తులు అనుభవిస్తారో వాళ్ళకి బ్రహ్మీ స్థితి వస్తుంది.
(57:01) బ్రహ్మీ స్థితి వచ్చిన తర్వాత అంతకు పూర్వం లాగానే ఉంటారు. వైరాగ్యం వచ్చి భార్యా పిల్లలని వదిలేయడమో కుటుంబాన్ని వదిలేయడమో ఒకవేళ కుటుంబంలో ఉన్న బాధ్యతలు పట్టించుకోకపోవడమో జరుగుతుందనేది ఎక్కువ మంది అభిప్రాయం జరగదు ఎందుకు జరగదంటే సాధన జరుగుతూనే ఇంతకు పూర్వం కంటే ఎక్కువగా బాధ్యతలు అద్భుతంగా నిర్వహిస్తారు ఇప్పుడు ఈ సాధన యొక్క మహిమ వలన ఈ స్థితి వచ్చిన ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇతనికి ఈ కుటుంబ వ్యక్తుల్లో ఎవరికే బాధ్యత ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే సామర్థ్యం ఇంకా పెరుగుతుంది ఇప్పుడు గృహ నిర్మాణ సామర్థ్యం పెరుగుతుంది సమాజంలో ఎవ
(57:34) ఎలా ఉండా ఎందుకు యోగ శక్తి ప్రపంచాన్ని పాలిస్తున్న శక్తి నువ్వు దర్శనం ద్వారా అనుభవించావు కలిగనుక ప్రపంచాన్ని పాలించే శక్తి నీ గృహాన్ని పాలించడం ఎంత అద్భుతంగా పాలిస్తుంది అందువల్ల భార్య దూరం కావక్కర్లేదు సంసార విషయాలు దూరం కావక్కర్లేదు కుటుంబ విషయాలు దూరం అక్కర్లేదు సంసార విషయాల ద్వారా వచ్చే దోషం ఈ ధ్యానంలో ఒక సెకండ్ చేసే ధ్యానం ద్వారా ఏ రోజు ఆ రోజు పరిహారం అయిపోతుంది.
(57:59) గృహస్థ జీవితం ద్వారా వచ్చే దోషాలన్నీ తన దేశ ధ్వానం ద్వారా పరిహారం అయిపోతాయి కాబట్టి ప్రతి గృహస్తుడు ధ్యాని కావాలి ఈ ధ్యానం చేయాలి అప్పుడు ఇంకా సామర్థ్యంగా గృహ గృహ నిర్వహణ చేయగలుగుతారు సమాజంలో అద్భుతంగా రాణిస్తారు ఇది గ్రహస్థ జీవితానికి ఏమాత్రం అవాంతరం కాదు ఓం ప్రశాంతి ఇప్పుడు మనకి మనుషులు అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనం సెల్ ఫోన్ చేసిన అనేక మంచి విషయాలు [గొంతు సవరించుకోవడం][దగ్గు] తెలుస్తూ ఉంటాయి అనేక చెడ్డ విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి [గురకలు] మంచి విషయాలు తెలిసినప్పుడు మనకి మంచి భావనలు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చెడు
(58:34) విషయాలు తెలిసినప్పుడు చెడు భావనలు చెడు ఉంటూ ఉంటాయి. ఈ మనిషికి మంచి చెడు ఆలోచనలు గానీ మంచి చెడు విషయాల పైన అవగాహన కలగటం కానీ అవి తీసుకోవడం కానీ ఈ జీవితం పైన ఎటువంటి ప్రభావం చూపుతాయి. విషయం ఏంటంటే పుట్టుకుతోటి ఎవరు జ్ఞానులు గారు అచలాన స్వామి అంటే మహానుభావులు తప్ప పుట్టుకుతోటి అందరం మాయా సహితులమే పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉంటుంది మనకి [గొంతు సవరించుకోవడం] ప్రతి మనిషి ఈ సమాజం ఒక పాఠశాల ఈ పాఠశాలలో మనమందరం విద్యార్థులమే అందరం విద్యార్థులమే ఈ పాఠశాలలో పాఠాలు నేర్చుకున్న వాళ్ళు విషయంలో కాకుండా సమయం మార్గంలో వెళతారు ఈ పాఠశాలలో పాఠాలను
(59:15) పాఠాలుగా నేర్చుకోకుండా వాటికి లొంగిపోయిన వాడు విషయంలో అవుతాడు విషయలోడు అయినవాడు విషయ బానిస విషయ బానిస అయినవాడు కష్టాల ఊబిలో కూరుకుపోతాడు విషయలోలుడు కానివాడు తప్పు చేయడు చెడు చేయడు సద్వత్రంగా ఉంటాడు మంచి పనులు చేసుకుంటూ వెళ్తాడు. ఇతను గురువుని ఆశ్రయించలేక ఆశ్రయించకుండానే ఇతను మంచి ఆలోచన నుంచే ఇతను మంచి భావాలని ఆచరణలో తీసుకున్నాడు అతను చెడు భావాలని ఆచరణలో తీసుకున్నాడు అతను చెడిపోయాడు ఇతను బాగుపడ్డాడు తల్లిని చంపేవాళ్ళు తల్లిని నరికేవాళ్ళు మందు డబ్బులు ఇకపోతే తల్లిని నరికేవాళ్ళు అన్నదమ్ములు నరికేవాళ్ళు సోదరులు నరికేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ
(59:48) కారణం ఏంటి వీళ్ళకి చిన్నప్పటి నుంచి జ్ఞానం రాలేదు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ జ్ఞానాన్ని నేర్పలేదు వీళ్ళ సంస్కృతి నేర్పలేదు మంచి ఆలోచన నేర్పలేదు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సంస్కారాలు ఇచ్చినా అందుకని వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఇచ్చ అందుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నేనుేం చెప్తానుఅంటే పిల్లలు నేరస్తులు అయితే దానికి కారణం మొదటి దోషి తల్లి రెండవ దోషి తండ్రి అని చెప్తా నేను వీళ్ళకి సినిమా యాక్టర్లు ఎవరో తెలుసు హంతకులు ఎవరో తెలుసు దోషులు ఎవరో తెలుసు రాజకీయ వ్యతలు ఎవరో తెలుసు ప్రధానమంత్రులు ఎవరో తెలుసు దేశ దేశ ప్రధానమంత్రులు తెలుసు రాముడు అంటే
(1:00:19) తెలియదు కృష్ణుడు అంటే తెలియదు బ్రహ్మంగారు అంటే తెలియదు గోవిందమ అంటే తెలియదు సీతాదేవి అంటే తెలియదు రమణాసురుడు అంటే తెలియదు రమణాసురుడికి రాముడికి తేడా తెలియదు. ఇలా పిల్లల్ని పెంచితే రాక్షసులు కాక ఏమవుతారు కాబట్టి మేమ చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఏం చెప్పేవాళ్ళు సాయంకాలం పక్కలో పండుకోబెట్టి ఈ రామాయణానికి సంబంధించి భారతానికి సంబంధించి పాట పాడుతూ ఉండేవాడు ఆ సంస్కారం మాకు చిన్నప్పటి నుంచి మా తల్లి దగ్గర నుంచి వచ్చేసింది మా తండ్రి దగ్గర నుంచి వచ్చింది తర్వాత గురువుల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకు
(1:00:45) రామాయణం భారతం భాగవతం ఈ యొక్క దివ్య చరిత్రలు చెబుతూ రాముడిలో సుగుణాలు ఏమిటి రావణాసురుడిలో దుర్లక్షణాలు ఏంటి రవణాసురుడికి ఎందుకు చెడిపోయాడు నవ్యాకరణ పండితుడు ఆత్మలింగాన్ని తీసుకున్నటువంటి వాడు మహాజ్ఞాని ఒక్క స్త్రీలోపంత అతని జీవితం ధ్వంసం అయిపోయింది అనే విషయాన్ని పిల్లవాడికి చెప్పండి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన తల్లిని నింద నించలేదు పంపించిన కైకయ నిందించలేదు మందరం నిందించలేదు తండ్రి దశ నిందించలేదు ఈ అయోధ్యం ఈ అరణ్యంలో నేను పాటాలు నేర్చుకుంటా అన్నాడు ఋషుని దర్శనం చేసుకుంటా అన్నాడు అరణ్యంలో తప చేసుకుంటా అన్నాడు తపోదనుడిగా మారుతా అన్నాడు ఇలాంటి
(1:01:20) సంతానం కావాలి మనకి అరణ్యం బయట ఆస్తి పంపిణ చేయకపోతే తల్లిదండ్రులు ద్వేష చవా దూషించేవాడు అరణ్యాన్ని పంపుటనే తండ్రిని దూషించలేదు రాముడు రాముడు మనకు వారసత్వం కావాలి రాముడి యొక్క లక్షణాలు మనం నేర్చుకోవాలి రామాయణం చదవాలి రాముడిలాగా పిల్లల్ని తయారు చేయాలి కాబట్టి ఈ దోషం మీరు అడిగినప్పుడు తల్లిదండ్రుల్లోనే ఎక్కువ దోషం ఉందనేది నా భావన ఓం ప్రశ్న ఇప్పుడు ఇంకా చూడండి ఈ చిన్న వయసులో నేర్పించకపోవడం వల్లే వృద్ధాశ్రమాలు కూడా ఎక్కువైపోతున్నాయి.
(1:01:51) అద్భుతమైన ప్రశ్న ఆ వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. [గొంతు సవరించుకోవడం] నేను ఎక్కడో ఒకచోట ఒక మహానుభావుడు రాశడు ఆ వృద్ధాశ్రమాలు ఇలా ఇలా పెరగాలి పెరగాలి అని ఏదో రాస్తే వృద్ధాశ్రమాలు లేని భూమండలం కావాలి అని ఇంకొక ఆయన దానికి కామెంట్ రాసాడు వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి అంటే బిడ్డలు [గురకలు] వదిలేసిన తల్లిదండ్రులు ఎక్కువ అవుతున్నారు అది సమాజానికి హితం కాదు సమాజానికి నష్టమే అనే భావన ఇది కలుగుతుంది సో వృద్ధా ఆశ్రమాలు పెరగటం ఆ పైన మీ అభిప్రాయం ఏంటి అసలు భారతదేశంలో ఉద్రాసం ఉంటాయండి.
(1:02:31) భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం అసలు భారతదేశం ప్రపంచానికి గురువు ప్రపంచానికి చీరగట్టి నేర్పిన వాడు భారతీయుడు 16 గజాలు చీరని అగ్గిపెట్టలో పెట్టి నేసిన వాడు భారతీయుడు. విమానానికి కట్టిపెట్టి చోళ మండలం అంటే 12వ శతాబ్దంలో చోళల పరిపాలనలో విమానం కనిపెట్టిన వాడు భారతీయుడు. దాన్ని ఎవరో రైట్ సోదరులు రైట్ తీసుకుంటే మన అధరణ వేద తీసుకెళ్లి వాళ్ళు డీకోడ్ చేసి చేస్తే రైట్ సోదరులు నస్తారు అందుకని మా పిల్లలు మేమ ఏం చెప్తాం వేదంగా విమానం ఎవరు కనిపెట్టా అంటే భారతీయుడు నాయ చెప్తాం చూడండి చరిత్ర ఒకసారి చదవండి చీర నేయటం
(1:03:00) కనిపెట్టిన వాడు భారతీయుడు సంస్కృతి నేర్పిన వాడు భారతీయుడు చీర కట్టడం నేర్పిన వాడు భారతీయుడు పంచ కట్టడం నేర్పిన వాడు భారతీయుడు బొట్టు పెట్టుకోవడం నేర్పిన వాడు భారతీయుడు కట్టు బొట్టు నేర్పినవాడు భారతీయుడు మనిషి ఎలా బ్రతకాలో నేర్పిన వాడు భారతీయుడు శ్వాసను ఎలా తీసుకోవాలో నేర్పిన వాడు భారతీయుడు శ్వాసను ఎలా వదలాలో చెప్పినవాడు భారతీయుడు ఎలా బ్రతకాలో నేర్పినవాడు భారతీయుడు ప్రక్కవాళ్ళతో ఎలా ఉండాలి ఇరుగుపొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి తల్లితో ఎలా ఉండాలి తండ్రితో ఎలా ఉండాలి అక్క చెల్లలతో ఎలా ఉండాలి అన్నదమ్ములతో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలో నేర్పింది
(1:03:30) మన సంస్కృతి ఇలాంటి సంస్కృతిలో వృద్ధాశవాలు ఎందుకు వచ్చాయి అంటే పిల్లల యొక్క ఇంగ్లీష్ కాన్వెంట్లో చదివించడం ద్వారా ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచే లక్షలు లక్షలు కట్టి కోర్టు షూటు బూటు వేసుకొని వాడిని స్కూల్కి పంపించి వెళితే వాడు సాధారణ దుస్తులు వేసుకోవడం మాని పెడితే వాడు వాడు సామాన్య జీవితం బతకడం వదిలేస్తే లగ్జరీగా బతకడం వాడు అలవాటు అయిపోతే వాడికి మీరు చదివించి లండన్లో పంపించి అమెరికాలో పంపించి చదివిస్తే వాడు ఇంగ్లీష్ చదువులు చదువుకొని ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసి లేదా ఈ దేశంలో ఉద్యోగాలు చేసిన తల్లితో వాడికి ఇంటిమసి లేకుండా
(1:04:00) తండ్రితో ఇంటిమసి లేకుండా బంధువులతో ఇంటిమసి లేకుండా తల్లి ప్రాధాన్యత తెలియక తండ్రి ప్రాధాన్యత తెలియక కేవలం డబ్బు సంపాదించాలి డబ్బులోనే బ్రతకాలి లగ్జరీగా బతకాలి అని ఇలాంటి సంస్కృతిని మనమే నేర్పుతున్నాం గనుక మన పిల్లల్ని మనమే అంటే అంటే తన పిల్లవాడు తనని వృద్ధాసనంలో వేసేటట్లుగా తల్లిదండ్రులే తయారు చేస్తున్నారు.
(1:04:22) ఉన్నత చదువుల పేరుతో పెద్ద పెద్ద స్కూల్ చేరే పేరుతో వాళ్ళకి ఫీజులు కట్టి దూరంగా పెట్టి అందుకని నేనేం చెప్తాను ఇంటర్మీడియట్ వరకు పిల్లలని బయటకి పంపించకండి మీ దగ్గర ఉంచుకోండి సాయంకాలం కుటుంబ సభ్యులంతా కలిసి భోం చేయండి. పిల్లలతో కాసేపు మాట్లాడండి వాళ్ళ భావజాలం మీకు తెలుస్తుంది తెలుసుకొని నడవండి రెండో తరగ చదివి నుంచి ఐదో తర నుంచి మీరు కార్మెంట్లు పడేసి మీతో ఇంటిమస్ లేకపోతే వృద్ధాశ్రమాలు ఎందుక వస్తాయి కాబట్టి వృద్ధాశ్రమాలు రావడానికి వృద్ధాశ్రమాలు ఉండే తల్లిదండ్రులే కారణం మన కుటుంబ వ్యవస్థ మారిపోతున్నది.
(1:04:49) భారతీయ కుటుంబ వ్యవస్థ పూర్వం కంటే ఇప్పుడు మారిపోతున్నది. ఈ మారిపోతున్న విషయాలే వృద్ధాశ్రమాలకు కారణం ఇది చాలా సోచనీయమైన విషయం. అయితే స్వామీజీ ఇప్పుడు ఈ కలి ప్రభావాన్ని తప్పించుకోవాలంటే ఎటువంటి సాధన చేయాలి [దగ్గు][గొంతు సవరించుకోవడం] కలి ప్రభావం అందరికీ ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతనికి పూర్వజన్మ తెలుస్తుంది గర్భోపనిషత్తు ప్రకారం అతని పూర్వ జన్మ తెలుస్తుంది ఏ జన్మలో ఎవరి భార్య ఎవరి అక్కర ఎవరి చెల్లు ఈ బంధాలన్నీ తెలుస్తాయి పేరు పేరు చెప్పి సోకిస్తాడు భగవాన్ ఈ లోపల నుంచి ఇక్కడి నుంచి బయటకి పంపించండి ఈ దఫ మిమ్మల్నే సేవిస్తా
(1:05:22) మిమ్మల్నే నమ్ముకుంటా పెళ్లి చేసుకోను ఏ అకార్య చేయను రకరకాల వాగ్దానాలు చేస్తాడు. తల్లి గర్భం నుంచి బయటకి రాగానే ఆ యోని ఒత్తిడి వలన స్పహ కోల్పోతాడు ఎప్పుడైతే బొడ్డు కోసారో కెవ్వుని కేక వేస్తాడు ఆ కేక వేయగానే పూర్వీకృతాన్ని మర్చిపోతాడు గర్భవషత్తి ప్రకారం ఈయన బాల్యము ఈ బాల్య శష్టలో ఈ విధంగా వస్తూ ఉంటాడు.
(1:05:46) ఈ విధంగా పూర్వజన్మ మర్చిపోయినందువల్ల పిండోత్పత్తి ప్రకారం ఈ పిల్లవాడు పెరుగుతూ పెరిగి పెద్దవాడై ఈ విధంగా జీవనశ్రవంతుడు వచ్చి గత జన్మను మర్చిపోయి చేసిన పనులే మళ్ళీ చేస్తూ చేసిన పాపాలు చేస్తూ చేసిన దోషాలు చేస్తూ జనన మరణ చక్రంలో తిరిగిపోతూ ఉన్నాడు. దీనినుంచి రావాలి అంటే ప్రహ్లాదుడు పుట్టుకతోటే నారాయణ భక్తుడయ్యాడు ధ్రువుడు పుట్టుకతోటే భక్తుడయ్యాడు చిన్నప్పటి నుంచి పనులక ఎందుకు భక్తురాదు అందుకని నేను ఏం చెప్తున్నానుఅంటే పిల్లలు పుట్టగానే తల్లి ఏం చెప్తున్నారు ఎవర వాళ్ళకి ఇష్టమైన రాజకీయ వేత్త పేరో సినిమా యాక్టర్ పేరో లేకోతే ఇంకొకరి పేరో ఇంకొకరి
(1:06:18) పేరో చెప్తున్నారు పలకరా పలకరా అని చెవులు ఓం నమో నారాయణ అని చెప్పలేవా ఓం నమఃశివాయ అని చెప్పలేవా శ్రీమాత్రే నమః అని చెప్పలేవా ఈ సంస్కారం తల్లిదండ్రులు లేకపోతే ఎలాంటి పిల్లలు వస్తారు కాబట్టి వాడికి మొదటి శబ్దం వినిపించేది దైవ శబ్దం వినిపించాలి. రోజు దైవనామ స్మరణలు చేస్తూ ఉండాలి. ఈ పిల్లవాడిని ఆడించేటప్పుడు పాలించేటప్పుడు స్తన్యం ఇచ్చేటప్పుడు నువ్వు దైవనామ స్మరణ చేస్తూ ఉంటే ఆ స్థన్యంలో దైవ నామ స్మరణం ఉంటే అది తీసుకొని ఆహారంగా తీసుకున్న పిల్లవాడికి దైవీ బుద్ధులు వస్తాయి దైవీ లక్షణాలు వస్తాయి.
(1:06:50) కాబట్టి పిల్లలకి ఆ లక్షణాలు రాకపోవడానికి మాతృమూత్రులు చాలా మందికి ఈ విషయం తెలియకపోవడం తెలిసినవాడు కూడా ఆలోచించకపోవడం ఈ టీవీలు ఫోన్లు ఈ ఈ మాధ్యమాలు ఎలక్ట్రానిక్ మాధ్యం వచ్చిన తర్వాత ఇంకా విస్తృతం కావడం ఈ విధంగా పిల్లలకి సంస్కృతి లేకుండా పెంచడం జరుగుతున్నది. చాలా సంతోషం స్వామీజీ చాలా అద్భుతమైన [గొంతు సవరించుకోవడం] విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం కల్పించినందుకు మీకు మీ కుటుంబ సైకలు మీ ఛానల్ కి దివ్యంగా భోంగా ముందుకు సాగాలని విశ్వరా గోవింద మామ అశనామ స్వామిని ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః ఓం ప్రశాద్ శ్రీ గురుభ్యో నమః
(1:07:22) స్వామీజీ ఇది నేను రాసినటువంటి పుస్తకం శుభం మీకు అంద చేస్తున్నాను ఇది మన ఛానల్ కి కొత్తగా శ్రీ సౌరవి అని నామకరణం చేశము ఇంతకుముందర శ్రీ నిరవిగా ఉండేది సౌరవిగా మార్చడం జరిగింది. ఇది లవ్ సో ఓకే [ప్రశంస] ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. మరొక్కసారి మరొక్క విశిష్ట అదితో కలుసుకుందాం అంతవరకు సెలవ్ నమస్కారం
(1:08:18) [సంగీతం]
No comments:
Post a Comment